NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి 
    తదుపరి వార్తా కథనం
    Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి 
    Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి

    Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి 

    వ్రాసిన వారు Stalin
    Feb 27, 2024
    10:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బిహార్‌లో జన్ విశ్వాస్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

    ఈ యాత్రలో భాగంగా ఫిబ్రవరి 26 అర్థరాత్రి తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌లోని వాహనం ప్రమాదానికి గురైంది.

    ఈ ప్రమాదంలో వాహనం నడుపుతున్న డ్రైవర్ మృతి చెందాడు. ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

    పూర్నియాలోని బిలౌరీ పనోరమా హైట్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

    తేజస్వి యాదవ్‌ ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని కారు అదుపు తప్పి డివైడర్‌ను ధ్వంసం చేసి.. అవతలి లేన్‌లో ఉన్న కారును ఢీకొట్టింది.

    ఈ ప్రమాదంలో అవతివైపు కారులో కూర్చున్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం GMCHలో చేర్పించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు

    #WATCH | Purnea, Bihar: One of our escort cars met with an accident under the Mufassil police station area. The driver of the car died on the spot and the remaining 6 police officials were injured in the accident. They are being treated in GMCH Hospital. Further investigation is… pic.twitter.com/frUWFuAlrJ

    — ANI (@ANI) February 27, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తేజస్వీ యాదవ్
    బిహార్
    తాజా వార్తలు

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    తేజస్వీ యాదవ్

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు సీబీఐ
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ లాలూ ప్రసాద్ యాదవ్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ సీబీఐ

    బిహార్

    బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం: జ్యుడీషియల్ సర్వీసుల్లో 10శాతం EWS రిజర్వేషన్ నితీష్ కుమార్
    బిహార్ కులగణనపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. ప్రభుత్వ విధానపర నిర్ణయాలను అడ్డుకోలేమని తీర్పు సుప్రీంకోర్టు
    Train Accident: బీహార్‌లో పట్టాలు తప్పిన నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్.. నలుగురు మృతి, 70 మందికి పైగా గాయాలు  రైలు ప్రమాదం
    Nitish Kumar : దేశానికి నితీష్ రెండో గాంధీ.. ప‌ట్నాలో వెలిసిన పోస్ట‌ర్లు నితీష్ కుమార్

    తాజా వార్తలు

    Samantha: సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్న సమంత బికినీ పిక్స్ హల్‌చల్  సమంత
    Raghurama Krishna Raju: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా  వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ
    TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి జాబితా విడుదల  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    UP Accident: చెరువులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. 20 మంది మృతి  ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025