తాజా వార్తలు
భారతదేశం

ఇటీవల కాలంలో పాశ్చాత్య సంస్కృతి ప్రభావంతో సహజీవనం వంటి జీవనశైలులు భారతదేశంలో వేగంగా పెరిగిపోతున్నాయి.
బిజినెస్

ఇప్పుడు చాలా బ్యాంకులు,ఆర్థిక సంస్థలు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తున్నాయి.
అంతర్జాతీయం

చైనా-పాకిస్థాన్ ఆర్థిక కారిడార్ (CPEC)ను అఫ్గానిస్థాన్లోకి విస్తరించాలని చైనా,పాకిస్థాన్ నేతలు నిర్ణయం తీసుకున్నారు.
క్రీడలు

ప్లే ఆఫ్స్ నేపథ్యంలో ఐపీఎల్ మ్యాచ్లకు అదనపు గంట సమయం కేటాయించిన విషయం తెలిసిందే. వర్షం వల్ల కీలకమైన మ్యాచ్లు రద్దుకాకుండా ఉండేందుకే బీసీసీఐ ఈ కొత్త నిబంధన తీసుకొచ్చింది.
టెక్నాలజీ

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ద్వారా అనేక అద్భుతాలు సాక్షాత్కారమవుతున్నాయి.
సినిమా

జయం రవి, ఆయన భార్య ఆర్తి విడాకుల వివాదం కొత్త మలుపు తిరిగింది. చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో హాజరైన ఈ దంపతుల కేసును కోర్టు పరిశీలించింది.
లైఫ్-స్టైల్

ఒక మనిషి జీవితంలో నిజంగా పైకి ఎదగాలంటే, ఇతరులపై కాకుండా తనపై తానే నమ్మకం పెట్టుకోవాలి. అదే విజయానికి తొలి మెట్టు.
ఆటోమొబైల్స్

హోండా మోటార్సైకిల్స్ అండ్ స్కూటర్స్ ఇండియా (హెచ్ఎంఎస్ఐ) తాజాగా తన అత్యాధునిక మ్యాక్సీ స్కూటర్ ఎక్స్-ఏడీవీ 750ను భారత మార్కెట్లో విడుదల చేసింది.