తాజా వార్తలు
భారతదేశం

కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రసాభసగా మారాయి. ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్ కల్పించే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడంతో, ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.
బిజినెస్

స్టాక్ మార్కెట్లో బుల్ రన్ కొనసాగుతోంది. ప్రధాన షేర్లపై మదుపర్లు కొనుగోలు ఆసక్తి కనబరచడంతో సూచీలు వరుసగా ఐదో రోజు కూడా లాభాలతో ముగిశాయి.
అంతర్జాతీయం

పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తుంఖ్వాలో ఘర్షణ చోటు చేసుకుంది.ఈ ఘటనలో పాకిస్తాన్ ఆర్మీ కెప్టెన్ హస్నైన్ అక్తర్ సహా 10 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
క్రీడలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు ఐపీఎల్ వేదిక మరోసారి సిద్ధమవుతోంది
టెక్నాలజీ

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కంపెనీ ఆంత్రోపిక్ తన క్లౌడ్ 3.7 సొనెట్ మోడల్కి వెబ్ సెర్చ్ ఫీచర్ను జోడిస్తోంది.
సినిమా

టీమిండియా క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ (Yuzvendra Chahal), ధనశ్రీ వర్మ (Dhanashree Verma) విడిపోయిన సంగతి తెలిసిందే.
లైఫ్-స్టైల్

మనం తీసుకునే ఆహారంలో కాయగూరలు, ఆకుకూరలతో పాటు వాటి గింజలు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి.
ఆటోమొబైల్స్

ప్రముఖ కార్ల తయారీ కంపెనీలు ఒక్కొక్కటిగా తమ వాహనాల ధరలను పెంచుతున్నాయని ప్రకటిస్తున్నాయి.