భారతదేశం
మహారాష్ట్రలోని ముంబయిలో ఇటీవల బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఓ కుటుంబ సభ్యులు కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
బిజినెస్
అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలో కొనసాగుతున్న పలు కేసులు ఇప్పుడు పరిష్కారం దిశగా వెళ్తున్నాయి.
అంతర్జాతీయం
ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ఆయనకు అరుదైన గౌరవం దక్కింది.
క్రీడలు
లక్నో సూపర్జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
టెక్నాలజీ
2026లో టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు భారీ స్థాయికి చేరుకున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ టెక్నాలజీలపై కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతుండగా, మరోవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నాయి.
సినిమా
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పెద్ది' నుంచి చిత్రబృందం కీలక అప్డేట్ను విడుదల చేసింది.
లైఫ్-స్టైల్
లవంగాలు ఒక బహుముఖ మసాలా దినుసు. ఇవి శాఖాహార వంటకాలకు రుచిని పెంచడమే కాకుండా, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తాయి.
ఆటోమొబైల్స్
జపాన్కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ సంస్థ హోండా 70 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా వార్షిక నష్టాలను నమోదు చేసింది.