LOADING...

బిజినెస్

Stock market: వరుసగా రెండో రోజు క్షీణించిన మార్కెట్లు.. సెన్సెక్స్ 850 పాయింట్లు పతనం
Stock market: వరుసగా రెండో రోజు క్షీణించిన మార్కెట్లు.. సెన్సెక్స్ 850 పాయింట్లు పతనం

వరుసగా రెండో రోజు భారత స్టాక్‌ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ గురువారం 852 పాయింట్లు పడిపోయి 77,664 వద్ద ముగియగా, ఇంట్రాడేలో గరిష్టంగా 942 పాయింట్లు క్షీణించి 77,574 స్థాయికి చేరింది. నిఫ్టి 50 కూడా 205 పాయింట్లు తగ్గి 24,173 వద్ద క్లోజ్‌ అయింది.

ఆటోమొబైల్స్

Ather Rizta : ఏథర్ రిజ్టాపై సూపర్ ఆఫర్లు.. రూ.23,500 వరకు బెనిఫిట్స్
Ather Rizta : ఏథర్ రిజ్టాపై సూపర్ ఆఫర్లు.. రూ.23,500 వరకు బెనిఫిట్స్

దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్‌లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్టా అమ్మకాలను పెంచేందుకు కొత్త సేల్స్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.

మరిన్ని వార్తలు