భారతదేశం
ఏడు నెలల గర్భాన్ని తొలగించుకునేందుకు 15 ఏళ్ల బాలికకు అనుమతి ఇస్తూ సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
బిజినెస్
వరుసగా రెండో రోజు భారత స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిశాయి. బిఎస్ఇ సెన్సెక్స్ గురువారం 852 పాయింట్లు పడిపోయి 77,664 వద్ద ముగియగా, ఇంట్రాడేలో గరిష్టంగా 942 పాయింట్లు క్షీణించి 77,574 స్థాయికి చేరింది. నిఫ్టి 50 కూడా 205 పాయింట్లు తగ్గి 24,173 వద్ద క్లోజ్ అయింది.
అంతర్జాతీయం
పాకిస్థాన్ తనపై ఉన్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అప్పును పూర్తిగా తీర్చింది.
క్రీడలు
అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఫీఫా ప్రపంచ కప్ 2026 కోసం అభిమానుల్లో ఉత్సాహం తారాస్థాయికి చేరింది.
టెక్నాలజీ
చైనాకు చెందిన ఏఐ స్టార్టప్ దీప్సీక్ తన తాజా ఏఐ మోడల్ "వీ 4"ను విడుదల చేసింది.
సినిమా
నందమూరి అభిమానుల్లో ఉత్సాహం రేపే ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
లైఫ్-స్టైల్
తామర గింజలు, అంటే మఖానా, ఆరోగ్యకరమైన స్నాక్ ఎంపికగా ఈ మధ్య బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
ఆటోమొబైల్స్
దేశీయ ఎలక్ట్రిక్ టూ-వీలర్ మార్కెట్లో ప్రత్యేక స్థానం సంపాదించిన ఏథర్ ఎనర్జీ తన ఫ్యామిలీ స్కూటర్ ఏథర్ రిజ్టా అమ్మకాలను పెంచేందుకు కొత్త సేల్స్ క్యాంపెయిన్ను ప్రారంభించింది.