భారతదేశం

NSAB: జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు.. చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి 
NSAB: జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు.. చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి 

పాకిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా మండలిలో పలు మార్పులను ప్రవేశపెట్టింది.

మరిన్ని వార్తలు