భారతదేశం
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లోని కొలోజీ బయోసైన్సెస్ అంకుర సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశ కలిగించే ఔషధాలను అభివృద్ధి చేశారు.
బిజినెస్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాలతో ముగిశాయి.
అంతర్జాతీయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరగనున్న భేటీకి ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రఫెల్ మారియానో గ్రాస్సీ మద్దతు తెలిపారు.
క్రీడలు
ఆసియా మహిళల టీ20 టోర్నీకి వేళైంది. అమ్మాయిలు మెరుపు ఆటకు సిద్ధమయ్యారు. శుక్రవారం నుంచి ఈ టోర్నీలో పోటీలు ప్రారంభం కానున్నాయి.
టెక్నాలజీ
భూకంపం వంటి భారీ విపత్తులు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారికి సాయం అందించడం రెస్క్యూ సిబ్బందికి చాలా కష్టమైన పని.
సినిమా
టాలీవుడ్లో మరో విభిన్నమైన ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.
లైఫ్-స్టైల్
వర్షాకాలం వచ్చిందంటే, ఎన్నో రకాల ప్రత్యేకమైన పండ్లు కూడా వస్తాయి. ఇవి మన నోటికి రుచిని ఇవ్వడమే కాకుండా, శరీరానికి చాలా ముఖ్యమైన నీటిని కూడా అందిస్తాయి.
ఆటోమొబైల్స్
E20 పెట్రోల్పై వాహనదారుల్లో ఆందోళనలు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రత్యామ్నాయంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.