భారతదేశం
కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
బిజినెస్
హైదరాబాద్లో బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,41,900గా ఉంది. నిన్నటితో పోలిస్తే రూ.1,700 తగ్గింది.
అంతర్జాతీయం
ప్రపంచ జనాభా నిర్మాణంలో కీలక మార్పు చోటుచేసుకుంటోంది.
క్రీడలు
ఆంధ్రప్రదేశ్లోని మహిళా క్రికెటర్ల ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ప్రారంభించిన మహిళా ప్రిమియర్ లీగ్ (డబ్ల్యూఏపీఎల్) తొలి సీజన్కు రంగం సిద్ధమైంది.
టెక్నాలజీ
ఈ ఏడాది వసంతకాలంలో OpenAIకి చెందిన కొందరు నియంత్రణ తప్పిన AI ఏజెంట్లు జర్మనీకి చెందిన ఓ వెబ్సైట్ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు రాయిటర్స్ వెల్లడించింది.
సినిమా
సెప్టెంబర్ 5 వచ్చిందంటే ముందుగా గుర్తొచ్చేది పాఠశాల రోజులే. బ్లాక్బోర్డ్, చాక్పీస్ ముక్క, క్లాస్రూమ్, హోంవర్క్ కంటే ఎక్కువగా.. మన జీవితంలో ఏదో ఒక దశలో మనల్ని మార్చిన ఓ గురువు గుర్తొస్తారు.
లైఫ్-స్టైల్
చైవ్స్ ని ఇంట్లో మట్టి లేకుండా పెంచడం చాలా సరదాగా, లాభదాయకంగా ఉంటుంది.
ఆటోమొబైల్స్
కియా ఇండియా తన తొలి హైబ్రిడ్ ఆల్-వీల్ డ్రైవ్ (AWD) ఎస్యూవీ 'సోరెంటో'ను భారత మార్కెట్లో విడుదల చేసింది.