ఆంధ్రప్రదేశ్: వార్తలు
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Andhra Pradesh: గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది.
Andhra news: గ్రామ పంచాయతీల్లోనూ కొత్త నిర్మాణాలకు ఆన్లైన్ అనుమతులు.. డీపీఎంఎస్ విధానం త్వరలో అనుసంధానం
ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లోనూ భవన నిర్మాణాల కోసం ఆన్లైన్లో అనుమతులు పొందే విధానాన్ని ప్రవేశపెట్టే పనులు మొదలుపెట్టింది.
Andhra news: ఏపీలో కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై.. గణాంక శాఖ నివేదిక
ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన మూడు సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటివరకు 83 శాతం పైగా పూర్తయినట్లు కేంద్ర గణాంకశాఖ వివరించింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛథాన్ అంబాసిడర్గా తెలంగాణా వాసి ఎంపిక
తెలంగాణ వాసి గుగ్గిలం అశోక్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛథాన్ అంబాసిడర్గా నియమించింది.
Amaravati: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రాజధాని 'అసైన్డ్' రైతులకు ఊరట
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూముల అసైన్మెంట్ సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంది.
MBBS: నూతన అనుమతులతో ఎంబీబీఎస్ సీట్లు మరింత పెంపు
2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన తర్వాత, కొన్ని కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కొత్తగా అనుమతులు జారీ చేస్తోంది.
Andhrapradesh: విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో PM10, PM2.5 అనే సూక్ష్మ ధూళి కణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి.
AP Vahanamitra Scheme: ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు!
ఆంధ్రప్రదేశ్లో ఆటోడ్రైవర్ల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'వాహన మిత్ర' పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతి ఏడాదీ రూ.15 వేల ఆర్థిక సాయం అందజేయనుంది.
Andhra Pradesh: సభాసార్ పోర్టల్ ద్వారా పంచాయతీ తీర్మానాల డిజిటల్ డాక్యుమెంటేషన్
గ్రామసభలలో జరిగే చర్చలను ఇకపై ప్రత్యేకంగా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు.
AP: పీజీ మెడికల్ కోర్సుల అర్హత జాబితా విడుదల
2025-26 విద్యా సంవత్సరం కోసం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లోని పీజీ మెడికల్ డిగ్రీ ,డిప్లొమా కోర్సుల ప్రవేశాల అర్హత జాబితాను డైరెక్టరేట్ జనరల్ హెల్త్ సైన్సెస్ (డీజీహెచ్ఎస్) సోమవారం విడుదల చేసింది.
AP Mega DSC: రోజువారీ కూలీ డీఎస్సీలో 75వ ర్యాంకు
ఏడేళ్లుగా రోజువారీ కూలీ పనులు చేసి జీవనం సాగించారు,అయినా పట్టు విడవకుండా చదివి మెగా డీఎస్సీలో విజయం సాధించారు.
Gandikota: గండికోటకు జాతీయ స్థాయిలో గుర్తింపు.. మోస్ట్ ప్రామిసింగ్ డెస్టినేషన్ అవార్డు ప్రకటన!
వైఎస్ఆర్ కడప జిల్లాలోని గండికోటకు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది.
AP: ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకుకు ఆప్కాబ్కు జాతీయ స్థాయిలో రెండో బహుమతి
మూడంచెల సహకార వ్యవస్థలో అద్భుతమైన పనితీరు ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ సహకార బ్యాంకు (ఆప్కాబ్) జాతీయ స్థాయిలో రెండో స్థానం బహుమతిని సాధించింది.
AP Mega DSC 2025: ఏపీ మెగా DSC ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ విడుదల.. ఎంపికైన అభ్యర్థులకు మంత్రి లోకేశ్ అభినందనలు
అభ్యర్థుల కోసం గుడ్ న్యూస్! ఎప్పటినుంచి ఎదురుచూస్తున్న ఏపీ మెగా డీఎస్సీ (Mega DSC) ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ను ఆ విద్యా శాఖ అధికారులు చివరికి విడుదల చేశారు.
Andhra Pradesh: ఏపీ 'RERA' చైర్మన్గా శివారెడ్డి నియామకం
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (AP RERA) చైర్మన్, నలుగురు సభ్యుల నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ను పట్టణాభివృద్ధి శాఖ ఇప్పటికే విడుదల చేసింది.
AP Vahanamitra: వాహనమిత్ర పథకానికి మార్గదర్శకాలు విడుదల.. అర్హతలు ఇవే!
ఎన్నికల హామీల అమలు దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దూసుకుపోతోంది. ఇప్పటికే పలు పథకాలను ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆటో, క్యాబ్ డ్రైవర్లకు దసరా కానుకను ప్రకటించింది.
Andhra Pradesh: ఏపీలో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలు నియామకం.. అధికారిక ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ లో 14 జిల్లాలకు కొత్త ఎస్పీలను నియమిస్తూ డీజీపీ హరీశ్కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.
PM Modi: ప్రధాని మోదీ పుట్టినరోజున 'స్వస్థ నారి-సశక్త్ పరివార్ అభియాన్'.. విశాఖలో కార్యక్రమానికి సీఎం చంద్రబాబు
కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్య పరిరక్షణను మెరుగుపరచడం, మెరుగైన వైద్య సేవల ద్వారా కుటుంబాలను, దేశాన్ని బలవంతం చేయడం అనే దృఢమైన లక్ష్యంతో 'స్వస్థ్ నారీ - సశక్త్ పరివార్ అభియాన్' ను రూపొందించింది.
Corn Cultivation: మొక్కజొన్నకు ఇథనాల్ జోష్.. ఆ పరిశ్రమల నుంచే 70% కొనుగోళ్లు
భారత్లో వరి, గోధుమల తర్వాత మొక్కజొన్న మూడో ఆహార పంట. దేశంలోని ఆహార వినియోగంలో దీనికి సుమారు 9% వాటా ఉంది.
Andhra News: ఏపీలో కొత్త జిల్లాలపై కసరత్తు.. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.. ఇప్పటికే వినతుల స్వీకరణ
ప్రజల అవసరాలు,పరిపాలనా సౌలభ్యాన్ని పక్కన పెట్టి.. గత ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజించారు.
Andhra news: వాహనమిత్ర పథకంతో 2.90 లక్షల మంది డ్రైవర్లకు ఆర్థిక సహాయం
ఆటో డ్రైవర్లను ఆదుకోవడం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వాహనమిత్ర పథకం కింద ప్రతి డ్రైవర్కు రూ.15,000 వరకు ఆర్థికసాయం అందజేయనున్నట్లు ప్రకటించారు.
Andhra pradesh: విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధన.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్ విద్యార్థుల స్థాయి ఆధారంగా వ్యక్తిగతంగా బోధనను అందించే సమగ్ర శిక్షణా భియాన్(ఎస్ఎస్ఏ) చేపట్టిన పర్సనల్ ఎడాప్టివ్ లెర్నింగ్ (పాల్) ని విజయవంతంగా అమలు చేయడం ద్వారా ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది.
Andhra Pradesh: భూగర్భజలవనరుల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
ఏపీ ప్రభుత్వం భూగర్భజల వనరుల పరిరక్షణ,అభివృద్ధిపై ప్రాధాన్యతను ఇచ్చింది.
Ayushman Bharath: ఆంధ్రప్రదేశ్కు ఆయుష్మాన్ భారత్లో కేంద్ర గుర్తింపు.. డెన్మార్క్లో శిక్షణకు వీరపాండియన్ ఎంపిక
ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ (ABDM) అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందంజలో కొనసాగుతోంది.
Andhra Pradesh : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం,ధ్రోణి.. నేడు, రేపు కోస్తా జిల్లాలలో వర్షాలు
బంగాళాఖాతంలో ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరాల్లో ఉపరితల ఆవర్తనం, కర్ణాటక నుంచి గల్ఫ్ ఆఫ్ మన్నార్ వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతున్నాయి.
Fake News alert: యూరియా సరఫరా పేరుతో అపోహలు.. నకిలీ వార్తలను నమ్మొద్దని ఏపీ ఫ్యాక్ట్చెక్ హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్లో యూరియా సరఫరా (Urea Supply) పై జరుగుతున్న దుష్ప్రచారాలను ప్రజలు నమ్మవద్దని ఏపీ ప్రభుత్వ 'ఫ్యాక్ట్చెక్ విభాగం' స్పష్టం చేసింది.
Andhra Pradesh: పశ్చిమకు పర్యాటక శోభ.. త్వరలో రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ
వశిష్ఠ గోదావరి తీరం 60 కిలోమీటర్లకు పైగా విస్తరించి ప్రకృతి అందాన్ని మనకు అందిస్తుంది.
Election Commission: ఏపీలో స్ధానిక ఎన్నికల కోసం కొత్త S-3 మోడల్ ఈవీఎంలు
ఏపీలో స్థానిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించడానికి ఎలక్షన్ కమిషన్ 10,000 కొత్త ఈవీఎంల (S-3 మోడల్) కొనుగోలు చేయాలని ప్రణాళిక చేస్తున్నది.
Andhra News: అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషణ సరకులు ఇకపై ఎక్కడి నుంచైనా పొందొచ్చు
భవిష్యత్తులో అంగన్వాడీ కేంద్రాల్లో అందించే పోషణ సరకులను ప్రత్యేక యాప్ ద్వారా ఎక్కడి నుంచైనా సులభంగా పొందవచ్చు.
Nuzvid: నూజివీడు ట్రిపుల్ ఐటీలో దారుణం.. ప్రొఫెసర్పై విద్యార్థి కత్తితో దాడి
నూజివీడు ట్రిపుల్ ఐటీ (ఆర్జీయూకేటీ) క్యాంపస్లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
AP Govt: ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు
ఆంధ్రప్రదేశ్లో భారీగా ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Minister Narayana : ఏపీ ప్రజలకు గుడ్న్యూస్.. టిడ్కో గృహాల పంపిణీపై స్పష్టత ఇచ్చిన మంత్రి
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణ టిడ్కో గృహాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది లబ్ధిదారులకు శుభవార్త అని చెప్పవచ్చు.
AP Assembly: ఈ నెల 18 నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ఈ నెల 18 నుంచి ప్రారంభం కానున్నాయి.
Andhra Pradesh: సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
సోషల్ మీడియాలో నియంత్రణ లేకుండా కొనసాగుతున్న తప్పుడు ప్రచారాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవడానికి సన్నద్ధమవుతోంది.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. యూనివర్సల్ హెల్త్ పాలసీకి ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్య బీమా అందించాలనే ఉద్దేశంతో యూనివర్సల్ హెల్త్ పాలసీ (Universal Health Policy)కి ఆమోదం తెలిపింది.
Andhra Pradesh: ఏపీలో 3 నెలల ముందే స్థానిక సంస్థల ఎన్నికలు.. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు
రాష్ట్ర ఎన్నికల సంఘం, స్థానిక సంస్థల ఎన్నికలను 2026 జనవరిలో నిర్వహించేందుకు ప్రాథమిక సన్నాహాలను ప్రారంభించింది.
Sugali Preethi Case: సుగాలి ప్రీతి కేసులో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కేసు సీబీఐకి
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.కర్నూలు జిల్లాకు చెందిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి అనుమానాస్పద మృతి కేసును సీబీఐకు అప్పగించాలంటూ నిర్ణయించింది.
Weather Report: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు అలర్ట్.. నేడు-రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
GST: మొత్తానికి అనుకున్నది సాధించారు.. జీఎస్టీ వసూళ్లలో ఏపీ రికార్డు.. గతేడాది ఆగస్టుతో పోల్చితే ఈసారి 21% వృద్ధి
ఆంధ్రప్రదేశ్ వసూలు రంగంలో కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వస్తుసేవల పన్ను (జీఎస్టీ) ఆదాయంలో ఆగస్టు 2025లో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
Andhra Pradesh: ఏపీ యువత ప్రతిభకు వేదిక.. ఆంధ్ర యువ సంకల్ప్ 2కె25 డిజిటల్ మారథాన్
మీరు యువతలో సామాజిక అవగాహన కలిగించే వీడియోలు రూపొందించగలరా? కుటుంబ విలువలు, సంబంధాల బంధాలను వివరించగలరా?
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ముప్పు.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రకాశం బ్యారేజీకి పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు తొలి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ వరద ప్రవాహం.. 69 గేట్లు ఎత్తివేత
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.