ఆంధ్రప్రదేశ్: వార్తలు
Amaravati: రాష్ట్రంలో తనేజా ఏరోస్పేస్ పెట్టుబడులు.. మంత్రి జనార్దన్రెడ్డి వెల్లడి
విమానయాన రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ సంస్థ తనేజా ఏరోస్పేస్ రాష్ట్రానికి తెలియజేసిందని,రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి ఇది ముఖ్యమైన ముందడుగుగా మారనుందని పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి వెల్లడించారు.
Amrut Project: రూ.7,976 కోట్ల వ్యయంతో అమృత్ పథకానికి సంబంధించి.. 281 ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానం
రాష్ట్రంలోని 117 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2.0 పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పట్టణ ఆర్థిక,మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (APUFIDC) ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ వెల్లడించారు.
Anna Canteen: గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు.. 7చోట్ల కొత్త క్యాంటీన్లకు అనుమతి
గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్ల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో మాత్రమే ప్రారంభించిన ఈ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లోకి విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.
YS Jagan: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్పై తొందరపాటు చర్యలొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా బడ్జెట్ కేటాయింపులు, విధాన రూపకల్పన, అమలులో వేగాన్ని పెంచుతోంది.
Andhrapradesh: ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ..
వాయువ్య బంగాళాఖాతం తీరాన్ని ఆనుకొని ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ అల్పపీడన పరిస్థితి ఏర్పడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.
Andhra Pradesh: విజయవాడ-గుంటూరు మార్గంలో మూడో రైల్వేలైన్.. రూ.1,200 కోట్లతో ప్రతిపాదనలు.. రైల్వేబోర్డు ఆమోదానికి డీపీఆర్
విజయవాడ నుండి గుంటూరు వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి త్వరలోనే రావొచ్చని సమాచారం.
YS Jagan: జగన్పై రోడ్డుప్రమాదం కేసు.. చట్టం, శిక్ష, పరిణామాలు ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రోడ్డు ప్రమాదం కేసులో A2 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Literature Award: కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య పురస్కారాలలో.. 'కబుర్ల దేవత'కు బాలసాహిత్య పురస్కారం
2025 సంవత్సరానికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో తెలుగు భాషకు సంబంధించిన రెండు ప్రధాన అవార్డులు తెలుగువారికే లభించాయి.
Nara Lokesh: మరోసారి ఢిల్లీకి మంత్రి లోకేష్.. విదేశీ పెట్టుబడుల దిశగా కీలక భేటీలు!
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటనలు ముమ్మరం చేశారు. విదేశీ కంపెనీల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడాన్ని లక్ష్యంగా చేసుకుని దేశ రాజధానిలో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Chevireddy Bhaskar Reddy: బెంగళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
AP Liquor Scam Case: మదన్ రెడ్డి లేఖపై స్పందించిన సిట్.. లిక్కర్ స్కాంలో కీలక విషయాల వెల్లడి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
Andhra Pradesh: జూన్లో రూ.8,500 కోట్ల రుణాలు.. బాండ్ల ద్వారా సేకరణ
రాష్ట్ర ఆర్థికశాఖ కీలక పథకాలకు నిధుల సమీకరణపై దృష్టి సారించింది.
Heavy Rains: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన సిట్.. ప్రభాకర్, ప్రణీత్లను ఒకేసారి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ దిశగా దూకుడును పెంచిన సిట్ అధికారులు, కీలక నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను ఒకేసారి ముఖాముఖీగా విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
Andhra Pradesh: ఒకే రోజున టెట్, డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్థుల్లో గందరగోళం
టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష), డీఎస్సీ (ఉపాధ్యాయ నియామక పరీక్ష) లకు సంబంధించిన తేదీలు ఒకే రోజున ఉండటంతో అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
'Talliki Vandanam': తల్లికి వందనం' స్కీమ్ అప్డేట్ .. 'వాట్సాప్' ద్వారా స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకం కింద నిధుల జమ ప్రక్రియ ప్రారంభమైంది.
#NewsBytesExplainer: ఏడాది పాలన పూర్తిచేసుకున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పటిదాకా ఏయే..ఏయే.. హామీలు నెరవేరాయి?
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 2024 జూన్ 4న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెలుచుకొని అఖండ విజయాన్ని నమోదు చేసింది.
Andhra News: ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన సచివాలయ ఉద్యోగులకు స్థానచలనం.. మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
YS Jagan Tour:జగన్ పొదిలి పర్యటనలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్లదాడి
వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజాగా ప్రకాశం జిల్లా పొదిలిని సందర్శించారు.
Godavari Pushkaralu 2027: త్వరలో గోదావరి పుష్కరాలు.. ఇప్పటి నుంచి ఏర్పాట్లపై ఏపీ సర్కార్ దృష్టి
భారతీయ హిందూ సంప్రదాయంలో నదులు దైవ స్వరూపాలుగా భావించబడతాయి.
Raghurama: డీజీపీకి రఘురామ లేఖ.. సజ్జలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద చర్యల డిమాండ్!
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు డీజీపీకి ఫిర్యాదు చేశారు.
AP Government: ఉపాధి హామీ పథకం పనుల కోసం రూ.176.35 కోట్ల విడుదల..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి సంబంధించిన పనులను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra News: రాష్ట్రప్రభుత్వ సహకారంతో ఏపీలో 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాలు: ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్
రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లోని 25 జిల్లాల్లో క్రికెట్ మైదానాల నిర్మాణానికి ప్రయత్నిస్తున్నామని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు.
Kommineni Srinivasarao:అమరావతి మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు.. యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్టు
అమరావతి ప్రాంతానికి చెందిన మహిళలను కించపరిచే వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ పోలీసులు సాక్షి టీవీ యాంకర్ కొమ్మినేని శ్రీనివాసరావును అరెస్ట్ చేశారు.
AP - Telangana: అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణం
తెలంగాణ రాష్ట్రంలో పశ్చిమ, వాయువ్య దిశల నుంచి వచ్చే గాలుల ప్రభావంతో వాతావరణం స్పష్టంగా మారిపోయింది.
inter supply results : ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఈ లింక్ ద్వారా వెంటనే చెక్ చేయండి!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మే 12 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరిగాయి.
CM Chandrababu: కేబినెట్ సమావేశంలో మంత్రులతో సీఎం కీలక చర్చలు.. మరింత దూకుడుగా ముందుకు వెళ్లాలని ఆదేశాలు..
రాష్ట్రంలో ప్రస్తుతం ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో అన్నారు.
AP Cabinet Key Decisions: సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కేబినెట్ సమావేశం విజయవంతంగా ముగిసింది.
AP News: రేషన్ బియ్యం వద్దన్న వారికి.. ఇతర నిత్యావసరాలు!
రేషన్ బియ్యాన్ని వద్దన్న వారికి.. వారి బియ్యానికి సరిపడా విలువ గల ఇతర నిత్యావసర వస్తువులు అందించే దిశగా ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Weather Update: ఏపీలో ఉక్కపోత, తెలంగాణలో జల్లుల తాకిడి
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం క్షణక్షణానికి మారిపోతోంది. రోహిణి కార్తె ప్రారంభమైన వెంటనే ఎండలు తగ్గుతాయేమో అనుకున్న సమయానికే వరుణుడు విజృంభించాడు.
AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్.. స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం
ఏపీ మెగా డీఎస్సీ-2025 నోటిఫికేషన్ ఆధారంగా జూన్ 6 నుంచి నిర్వహించనున్న రాత పరీక్షలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Rain Alert: రుతుపవనాలు రాక.. వచ్చే రెండ్రోజులు వర్షాలు.. మీ జిల్లా రిపోర్టు ఎలా ఉందంటే?
మండుతున్న వేసవికి బ్రేక్ పడింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడిపోయింది. ఈ రుతుపవనాల రాకతో ఆదివారం రాత్రి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో పలు ప్రాంతాల్లో ప్రజలకు ఊరట లభించింది.
Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
పేదవాడికి సహాయం చేసినప్పుడు వచ్చే సంతోషం ఏ ఇతర పనిలోనూ ఉండదనిఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Mega DSC: ఏపీలో మెగా డీఎస్సీ షెడ్యూల్ విడుదల.. జూన్ 6 నుంచి పరీక్షలు
ఏపీలో మెగా డీఎస్సీ (AP Mega DSC) పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ అధికారికంగా విడుదల చేసింది.
AP SCC Evaluation: పదో తరగతి వాల్యూయేషన్ లోపాలు.. ఏపీ బోర్డు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనంలో జరిగిన లోపాలపై రాష్ట్ర విద్యాశాఖ కీలక చర్యలు తీసుకుంది.
Andhrapradesh: జిల్లాకో 'సోలార్ రూఫ్ టాప్' నమూనా గ్రామం.. పీఎం సూర్యఘర్ కింద ఏర్పాటు: సీఎస్
ప్రతి జిల్లాలో ఒక నమూనా సోలార్ రూఫ్టాప్ గ్రామాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్),ఇంధనశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు.
AP Rains: ఏపీలో నైరుతి ప్రభావం.. ఇవాళ ఈ జిల్లాల్లో వర్ష సూచన!
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం బలహీనపడింది. ఇది సాగర్ ఐలాండ్, ఖేపూపెర మధ్యగా నిన్న తీరం దాటింది.
Andhra Pradesh: ఎన్టీఆర్ భరోసా పథకం కింద కొత్తగా 71,380 స్పౌజ్ పింఛన్లు.. మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా 71,380 మంది భార్యలకు (స్పౌజ్) పింఛన్లను మంజూరు చేసింది.
Andhrapradesh: ఏపీకి కేంద్రం నుంచి తీపికబురు.. 40 ప్రాజెక్టులకు రూ.1,067 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం నుంచి శుభవార్త వచ్చింది.
Ap news: 10 భారీ పారిశ్రామిక పార్కులు.. ఈఓఐ జారీ చేసిన ఏపీఐఐసీ
ఏపీ ప్రభుత్వం,అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 10 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని తీర్మానించింది.
Andhra Pradesh: సీఎం సమక్షంలో దత్తత కార్యక్రమం ప్రారంభం.. ఆగిరిపల్లిలో అభివృద్ధికి శ్రీకారం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన 'పీ4 కార్యక్రమం' (పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ఫర్ పాడవలపూడి మోడల్) అమలు దశలోకి ప్రవేశిస్తోంది.
Rains: ఈసారి మోస్తరు కంటే అధిక వర్షాలు.. ఐఎండీ వెల్లడి
ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశంలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
Covid 19: ఏపీలో కొత్తగా మూడు కరోనా కేసులు.. ఒకరి పరిస్థితి విషమం
కరోనా వైరస్ మళ్లీ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గతంలో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను బలిగొన్న ఈ మహమ్మారి మరోసారి విరుచుకుపడుతోంది.
Private Schools: ప్రైవేటు విద్యా సంస్థలకు ఆర్టీఈ ఫీజులు ఖరారు.. స్టార్ రేటింగ్ల ఆధారంగా చెల్లింపు
ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యా హక్కు చట్టం (ఆర్టీఈ) కింద కల్పించే 25 శాతం ప్రవేశాల ఫీజుల విషయంలో నిర్ణయ కమిటీ ప్రాథమికంగా నిర్ణయం తీసుకుంది.
Kandula Durgesh:ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కీలక వ్యాఖ్యలు.. ఫిల్మ్ చాంబర్ ముందుగానే స్పందించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు
ఇటీవలి కాలంలో జూన్ 1వ తేదీ నుండి థియేటర్లు మూసేయాలన్న ప్రచారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
Andhra News: రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సీ ప్లేన్ సేవలు.. డీపీఆర్ల తయారీకి అనుమతులు
విమానాశ్రయంలో రన్వేపై నుంచి వేగంగా పరుగెత్తి,ఆపై దూరంలోని జలాశయం వద్ద నీటిపై తేలుతూ ఆకాశంలోకి మళ్లీ ఎగిరిపోతూ ప్రయాణికులను ఆకట్టుకునే సీ ప్లేన్ సర్వీసులు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రారంభం కానున్నాయి.
Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు
ఈ ఏడాది రుతు పవనాలు ముందుగానే భారత దేశాన్ని తాకాయి. కొద్దిసేపటి క్రితమే నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించాయని భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.
Monsoon: నేడు కేరళలోకి రుతుపవనాల ప్రవేశం.. దేశవ్యాప్తంగా వర్ష సూచన
భారత వాతావరణ విభాగం (ఐఎండీ) తాజా అంచనాల ప్రకారం, వ్యవసాయానికి కీలకమైన నైరుతి రుతుపవనాలు ఈ శనివారం కేరళను తాకనున్నాయి.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు.. సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏవియేషన్ హబ్గా తీర్చిదిద్దే యోజనలో భాగంగా, సిటీ సైడ్ డెవలప్మెంట్ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Teacher Jobs: ఏపీలో 2,505 కొత్త ఉద్యోగాలు.. టీచర్లకు, కోర్టు ఉద్యోగాలకు కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇటీవల పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. పాఠశాల విద్యా శాఖ, న్యాయ శాఖలకు సంబంధించి మొత్తం 2,505 ఉద్యోగాలను కల్పించేందుకు ఆమోదం తెలిపింది.
Andhra Pradesh: ఏపీలో రెండు నగరాల్లో ఫైవ్ స్టార్ హోటల్స్.. కొత్త పెట్టుబడులకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్ర మంత్రి మండలి (కేబినెట్) సమావేశంలో పలు కీలక పెట్టుబడి ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.