ఆంధ్రప్రదేశ్: వార్తలు
Mega DSC: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్న్యూస్.. తుది కీ, వెరిఫికేషన్ షెడ్యూల్ విడుదల!
ఆంధ్రప్రదేశ్ మెగాడీఎస్సీ-2025 పరీక్షలు గత నెలలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించారు.
Delhi: ఏపీకి అరుదైన గౌరవం.. ఐదు నగరాలకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు!
కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్కు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రంలోని ముఖ్యమైన నగరాలు ఈ అవార్డులను సాధించాయి.
TTD: నిరుద్యోగ వేద పండితులకు నెలకు రూ. 3 వేలు భృతి.. ఆనం రాంనారాయణరెడ్డి ప్రకటన!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేద పండితుల సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 590 మంది వేద పండితులు ప్రస్తుతం నిరుద్యోగంగా ఉన్నారని రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు.
World Population Day: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్ధం!
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
Andhra Pradesh: గోదావరి నదికి భారీగా పెరుగుతున్న వరద ప్రవాహం.. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తం
గోదావరి నదిలో వరద ఉధృతి భారీగా పెరుగుతోంది. మహారాష్ట్రలోని నాసిక్ పరిసర ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల ఆ ప్రాంతాల నుండి నీరు దిగువ ప్రాంతాలవైపు వచ్చి చేరుతోంది.
Electricity Charges: విద్యుత్ వినియోగదారులకు రూ.449.60 కోట్ల సర్దుబాటు.. ఏపీఈఆర్సీకి ప్రతిపాదించిన డిస్కంలు
గత ఐదు సంవత్సరాలుగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యుత్ బిల్లులు పెంచడంలో నిత్యం ముందుండగా,తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తొలిసారిగా ఛార్జీల తగ్గింపును చేపట్టింది.
Andhra Pradesh: చెత్త ఇచ్చి వస్తువులు పొందండి.. స్వచ్ఛాంధ్ర కోసం ఏపీ ప్రభుత్వం కొత్త ప్రయోగం!
ప్రజలకు ఆరోగ్యంగా, సౌకర్యవంతంగా జీవించే అవకాశాన్ని కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరంతరంగా వివిధ కార్యక్రమాలను అమలు చేస్తోంది.
Dragon Fruit: పడిపోయిన డ్రాగన్ ఫ్రూట్ ధర.. కర్ణాటక, మహారాష్ట్ర దిగుమతులతో నష్టపోతున్న తెలుగు రైతులు
ఒకప్పుడు ఖరీదైన పండుగా పేరుగాంచిన డ్రాగన్ ఫ్రూట్కు ఇప్పుడు మార్కెట్లో గిరాకీ పడిపోయింది.
AP Rains: ఏపీలో నాన్స్టాప్ వానలు.. మరో మూడు రోజులు వానల మోత
ఈశాన్య అరేబియా సముద్రం నుంచి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ వరకు అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో అమలులోకి వచ్చిన కొత్త రిజిస్ట్రేషన్ చట్టం - కలెక్టర్లకు అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కీలక చర్యలు చేపడుతోంది.
AP Liquor Case: లిక్కర్ కేసులో కీలక మలుపు.. రిటైర్డ్ ఐఏఎస్ రజత్ భార్గవ్కు నోటీసులు
ఆంధ్రప్రదేశ్లో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రజత్ భార్గవకు ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నోటీసులు జారీ చేసింది.
AP Cabinet Decisions: రాజధాని అమరావతిలో 34వేల ఎకరాల భూసమీకరణ.. ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
AP Cabinet Meet: నేడు ఏపీ క్యాబినెట్ భేటీ… పలు కీలక అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమవుతోంది.
Bhu darsini: రంగులలో 'భూ దర్శిని'.. దేశంలోనే తొలిసారిగా రూపకల్పన
రాష్ట్రవ్యాప్తంగా భూముల వివరాలను ఇంకా స్పష్టంగా,సులభంగా తెలుసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించబోతోంది.
Andhra Weather: అల్పపీడనం, ద్రోణి, పశ్చిమ గాలుల ప్రభావం - రాష్ట్రంలో వానల సూచనలు
గంగా పరివాహక ప్రాంతమైన పశ్చిమ బెంగాల్, సమీప ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం, జూలై 7న ఉదయం 8:30కి నైరుతి గంగా పరివాహక పశ్చిమ బెంగాల్ సహా పరిసర ప్రాంతాలను విస్తరించి ఉంది.
Mangoes Procurement: మామిడి కొనుగోళ్లపై ఏపీ సర్కార్ ప్రత్యేక దృష్టి.. మంచి ఫలితాలిస్తున్న ప్రభుత్వ చర్యలు..
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని మామిడి రైతులకు మద్దతుగా ప్రభుత్వం చేపట్టిన చర్యల వలన ఆశాజనక ఫలితాలు కనిపిస్తున్నాయి.
AP Employee unions: ఏపీలో ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాలు హెచ్చరికలు..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగ,ఉపాధ్యాయ,ఆర్టీసీ వర్గాలు ప్రభుత్వానికి తీవ్ర హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో రూ.100తో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్.. త్వరలో గ్రామ/వార్డు సచివాలయాల్లో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయాల్లో వారసత్వ భూముల సంక్రమణ (సక్సెషన్) రిజిస్ట్రేషన్ ప్రక్రియను నామమాత్రపు ఫీజుతో ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Banakacharla Project : బనకచర్ల ప్రాజెక్ట్పై ఏపీ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం లేఖ
ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ ప్రభుత్వానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నుంచి ఒక కీలక లేఖ వచ్చింది.
Tungabhadra: తుంగభద్ర నుంచి 6 గేట్ల నుంచి దిగువకు ప్రవాహం
తుంగభద్ర నదిలో వరద ప్రవాహం ఉధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో, బుధవారం సాయంత్రం జలాశయం గేట్లలో 6 ను రెండడుగుల మేర ఎత్తేశారు.
Duduma: ప్రమాదస్థాయికి 'డుడుమ'
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్-ఒడిశా సరిహద్దులోని డుడుమ జలాశయం (డిడ్యాం) వద్ద నీటిమట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
Siddharth kaushal: వ్యక్తిగత కారణాల వల్లే రాజీనామా చేశాను: సిద్ధార్థ్ కౌశల్
ఏపీకి చెందిన ప్రముఖ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ తన రాజీనామాపై స్పందిస్తూ, అది పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్లే తీసుకున్న నిర్ణయమని స్పష్టం చేశారు.
Tungabhadra: తుంగభద్రకు భారీగా పెరిగిన నీటిమట్టం.. ఎనిమిదేళ్ల తర్వాత జూన్లోనే 70 టీఎంసీల జలాలు
ఎనిమిదేళ్ల విరామం తర్వాత, కర్ణాటక-ఆంధ్రప్రదేశ్లకు జీవనాడిగా నిలిచిన తుంగభద్ర ప్రాజెక్టుకు ఈసారి ముందుగానే జలకళ వచ్చింది.
Andhrapradesh: గురుకులాల్లో పని చేసేవారికీ గుడ్ న్యూస్.. ఔట్సోర్సింగ్ బోధనా సిబ్బంది వేతనాలు పెంపు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన గురుకుల విద్యాసంస్థల్లో ఔట్సోర్సింగ్ ద్వారా పనిచేస్తున్న బోధనా సిబ్బందికి శుభవార్త అందించింది.
Vangalapudi Anitha: సొంత నియోజకవర్గంలో ఏపీ హోంమంత్రి అనితకు చేదు అనుభవం
విద్య ప్రతి ఒక్కరి మౌలిక హక్కు. అయితే, విద్యా రంగం వ్యాపారరంగంగా మారిపోతున్న ఈ కాలంలో, మధ్య తరగతి కుటుంబాలకు ప్రభుత్వ పాఠశాలలే దిక్కు.
Banakacherla Project: ఏపీకి బిగ్ షాక్ ఇచ్చిన కేంద్రం.. బనకచర్ల ప్రాజెక్ట్కు అనుమతులు నిరాకరణ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుకు తాత్కాలికంగా ఆటంకం ఏర్పడింది.
Andhrapradesh: లిక్కర్ స్కాం కేసులో కొత్త మలుపు.. మరో ఇద్దరినీ అరెస్ట్ చేసిన సిట్
ఆంధ్రప్రదేశ్ను కుదిపేస్తున్న లిక్కర్ స్కాం కేసులో సిట్ దర్యాప్తు వేగం పెంచింది.
AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ సంస్థకు జల విద్యుత్ ప్రాజెక్టు రద్దు చేసిన సర్కార్..
ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం తాజాగా ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
AP DSC Hall Tickets: జూలై 1, 2 డీఎస్సీ పరీక్షలకు కొత్త హాల్టికెట్లు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే!
ఏపీ డీఎస్సీ అభ్యర్థులకు తాజా అప్డేట్ వచ్చింది. జూలై 1, 2 తేదీల్లో నిర్వహించనున్న డీఎస్సీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది.
Amaravati: రాష్ట్రంలో తనేజా ఏరోస్పేస్ పెట్టుబడులు.. మంత్రి జనార్దన్రెడ్డి వెల్లడి
విమానయాన రంగంలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రముఖ సంస్థ తనేజా ఏరోస్పేస్ రాష్ట్రానికి తెలియజేసిందని,రాష్ట్ర పరిశ్రమల అభివృద్ధికి ఇది ముఖ్యమైన ముందడుగుగా మారనుందని పరిశ్రమల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి వెల్లడించారు.
Amrut Project: రూ.7,976 కోట్ల వ్యయంతో అమృత్ పథకానికి సంబంధించి.. 281 ప్రాజెక్టులకు టెండర్లు ఆహ్వానం
రాష్ట్రంలోని 117 పట్టణ స్థానిక సంస్థల్లో అమృత్ 2.0 పథకాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పట్టణ ఆర్థిక,మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (APUFIDC) ఛైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ వెల్లడించారు.
Anna Canteen: గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు.. 7చోట్ల కొత్త క్యాంటీన్లకు అనుమతి
గ్రామీణ ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్ల సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.ఇప్పటివరకు నగరాలు, పట్టణాల్లో మాత్రమే ప్రారంభించిన ఈ క్యాంటీన్లను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు గ్రామ ప్రాంతాల్లోకి విస్తరించేందుకు చర్యలు చేపట్టింది.
YS Jagan: సింగయ్య మృతి కేసులో మాజీ సీఎం జగన్పై తొందరపాటు చర్యలొద్దు.. పోలీసులకు హైకోర్టు ఆదేశం
పల్నాడు జిల్లాలోని రెంటపాళ్ల గ్రామంలో సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన ఘటనపై దాఖలైన కేసులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది.
Tourism Conclave Tech AI 2.0: ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ స్థాయి పర్యాటక గమ్యంగా మార్చడమే ప్రభుత్వం లక్ష్యం..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పర్యాటక రంగాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసే దిశగా బడ్జెట్ కేటాయింపులు, విధాన రూపకల్పన, అమలులో వేగాన్ని పెంచుతోంది.
Andhrapradesh: ఏపీలోని పలు ప్రాంతాల్లో మూడ్రోజులపాటు భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకు హెచ్చరికలు జారీ..
వాయువ్య బంగాళాఖాతం తీరాన్ని ఆనుకొని ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ అల్పపీడన పరిస్థితి ఏర్పడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.
Andhra Pradesh: విజయవాడ-గుంటూరు మార్గంలో మూడో రైల్వేలైన్.. రూ.1,200 కోట్లతో ప్రతిపాదనలు.. రైల్వేబోర్డు ఆమోదానికి డీపీఆర్
విజయవాడ నుండి గుంటూరు వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి త్వరలోనే రావొచ్చని సమాచారం.
YS Jagan: జగన్పై రోడ్డుప్రమాదం కేసు.. చట్టం, శిక్ష, పరిణామాలు ఏంటో తెలుసా?
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రోడ్డు ప్రమాదం కేసులో A2 నిందితుడిగా పోలీసులు కేసు నమోదు చేశారు.
Literature Award: కేంద్ర సాహిత్య అకాడమీ సాహిత్య పురస్కారాలలో.. 'కబుర్ల దేవత'కు బాలసాహిత్య పురస్కారం
2025 సంవత్సరానికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ బుధవారం ప్రకటించిన సాహిత్య పురస్కారాల్లో తెలుగు భాషకు సంబంధించిన రెండు ప్రధాన అవార్డులు తెలుగువారికే లభించాయి.
Nara Lokesh: మరోసారి ఢిల్లీకి మంత్రి లోకేష్.. విదేశీ పెట్టుబడుల దిశగా కీలక భేటీలు!
ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో పర్యటనలు ముమ్మరం చేశారు. విదేశీ కంపెనీల పెట్టుబడులను రాష్ట్రానికి రప్పించడాన్ని లక్ష్యంగా చేసుకుని దేశ రాజధానిలో ఆయన వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
Chevireddy Bhaskar Reddy: బెంగళూరు ఎయిర్ పోర్టులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
AP Liquor Scam Case: మదన్ రెడ్డి లేఖపై స్పందించిన సిట్.. లిక్కర్ స్కాంలో కీలక విషయాల వెల్లడి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
Andhra Pradesh: జూన్లో రూ.8,500 కోట్ల రుణాలు.. బాండ్ల ద్వారా సేకరణ
రాష్ట్ర ఆర్థికశాఖ కీలక పథకాలకు నిధుల సమీకరణపై దృష్టి సారించింది.
Heavy Rains: రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు.. ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక
దక్షిణ మధ్య మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసులో వేగం పెంచిన సిట్.. ప్రభాకర్, ప్రణీత్లను ఒకేసారి విచారణ
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ దిశగా దూకుడును పెంచిన సిట్ అధికారులు, కీలక నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, ప్రణీత్ రావులను ఒకేసారి ముఖాముఖీగా విచారించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు.
Andhra Pradesh: ఒకే రోజున టెట్, డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్థుల్లో గందరగోళం
టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష), డీఎస్సీ (ఉపాధ్యాయ నియామక పరీక్ష) లకు సంబంధించిన తేదీలు ఒకే రోజున ఉండటంతో అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
'Talliki Vandanam': తల్లికి వందనం' స్కీమ్ అప్డేట్ .. 'వాట్సాప్' ద్వారా స్టేటస్ ఎలా తెలుసుకోవచ్చంటే..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'తల్లికి వందనం' పథకం కింద నిధుల జమ ప్రక్రియ ప్రారంభమైంది.
#NewsBytesExplainer: ఏడాది పాలన పూర్తిచేసుకున్న ఎన్డీయే ప్రభుత్వం.. ఇప్పటిదాకా ఏయే..ఏయే.. హామీలు నెరవేరాయి?
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 2024 జూన్ 4న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 164 సీట్లు గెలుచుకొని అఖండ విజయాన్ని నమోదు చేసింది.
Andhra News: ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన సచివాలయ ఉద్యోగులకు స్థానచలనం.. మార్గదర్శకాల్లో స్పష్టం చేసిన ప్రభుత్వం
గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.