ఆంధ్రప్రదేశ్: వార్తలు
Chandrababu: 7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.
Chandrababu: రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్కు నేడు చంద్రబాబు
దిల్లీలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హాజరుకానున్నారు.
Satyakumar: 61 నియోజకవర్గాల్లో మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు: మంత్రి సత్యకుమార్
సంకీర్ణ ప్రభుత్వం ప్రతి మనిషి ప్రాణాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.
Andhrapradesh: బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆప్కో పర్యవేక్షణలో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అ
Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ట్యూటర్.. ప్రయోగాత్మకంగా అమలు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ట్యూటర్ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.
Andhra Pradesh: ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra news: గ్రామీణ క్రికెటర్లకు సువర్ణావకాశం.. ఏసీఏ రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రారంభం
మీరు క్రికెట్లో మంచి ప్రతిభ చూపగలరా? మీలోని ఆట ప్రతిభకు సరైన గుర్తింపు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? అలాంటి యువ క్రికెటర్ల కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేకంగా'విలేజ్ టు విరాట్'నినాదంతో 'రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం'ను రూపొందిస్తోంది.
Rambilli: రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ.. రూ. 2,300 కోట్ల పెట్టుబడి.. 1750 మందికి ఉద్యోగ అవకాశాలు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో భారీ స్థాయి ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి.
Andhrapradesh : మహిళా దినోత్సవానికి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు
డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మరింత బలమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
JEE Main 26: జేఈఈ మెయిన్-2026 తొలి విడతలో తెలుగు విద్యార్థుల సత్తా
జేఈఈ మెయిన్-2026 తొలి దశ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు.
Bill gates on RTGS: ఆర్టీజీఎస్ను సందర్శించిన బిల్గేట్స్.. టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.
New railway zone: ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్?.. విశాఖపట్నం కేంద్రంగా ద.కోస్తా జోన్ కార్యకలాపాలు
దక్షిణమధ్య రైల్వే పునర్విభజన వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
Andhra Pradesh: వయసు అడ్డుకాదు.. సంకల్పమే ముఖ్యం: వెటరన్ అథ్లెట్గా బామ్మ సంచలనం
జీవితంలో గెలుపు వయసుతో సంబంధం లేదని నిరూపిస్తున్న ఉదాహరణ ఈ బామ్మ.
School Holidays: విద్యార్థులకు గుడ్న్యూస్.. రేపు ఆప్షనల్ హాలీడే!
ఈసారి మహాశివరాత్రి ఆదివారం రావడంతో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకింగ్ సంస్థలకు సాధారణ సెలవు వచ్చింది.
Chandrababu: కొత్త బడ్జెట్పై చంద్రబాబు ప్రశంస.. మెరుగ్గా ఉందంటూ కితాబు
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
AP Budget 2026: ప్రపంచ స్థాయి లక్ష్యంతో ముందుకు ఏపీ.. 26 కొత్త విధానాలకు శ్రీకారం
ఈ రోజు మనం ఎంచుకున్న మార్గాలే రేపటి మన భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఆంధ్రప్రదేశ్ ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు.
AP Budget 2026-27: రూ.3,32,205 కోట్ల ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
AP Budget: ఏపీ వార్షిక బడ్జెట్పై కీలక నిర్ణయం.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
AP Budget: నేడే ఏపీ బడ్జెట్.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్
ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.
Miss Grand AP: మిస్ గ్రాండ్ ఏపీ -2026గా డాక్టర్ దివ్య వారణాసి
హైదరాబాద్లో జరిగిన మిస్ గ్రాండ్ ఆంధ్రప్రదేశ్ పోటీలలో డాక్టర్ దివ్య వారణాసి అగ్రస్థానం సాధించారు.
Happy Sunday: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ప్రారంభం కానున్న 'హ్యాపీ సండే' కార్యక్రమం
ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆనందాన్ని పంచే లక్ష్యంతో రూపొందించిన 'హ్యాపీ సండే' కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా మళ్లీ అమలులోకి రానుంది.
Andhra Pradesh : అగ్రిగోల్డ్ ప్లాట్ల యజమానులకు పండగలాంటి వార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం,ఉత్తర్వులు జారీ
అగ్రిగోల్డ్పై క్రిమినల్ కేసులు నమోదయ్యేలోపు ఆ సంస్థ అభివృద్ధి చేసిన లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి,రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారి భూములను జప్తు నుంచి మినహాయించాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా తిరిగి అమలు చేసింది.
Andhra Pradesh: పునరుత్పాదక విద్యుత్ హబ్గా ఏపీ: నీతి ఆయోగ్ ముసాయిదా బ్లూప్రింట్
దేశాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో ముందుకు నడిపించే ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఒక సమగ్ర ముసాయిదా బ్లూప్రింట్ను సిద్ధం చేసింది.
Jamili elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Jaahnavi Kandula Case: అమెరికాలో జాహ్నవి కందుల మృతి కేసు.. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం
అమెరికాలో పోలీసు అధికారి చేసిన తీవ్ర నిర్లక్ష్యం కారణంగా తెలుగు యువతి జాహ్నవి కందుల ప్రాణాలు కోల్పోయిన ఘటనలో తాజాగా కీలక మలుపు తిరిగింది.
Valentine's Day: హైదరాబాద్ మహానగరం వెనుక అందమైన ప్రేమకథ.. వాలంటైన్స్ డే సందర్భంగా ప్రత్యేక కథనం
విశ్వనగరంగా, ఐటీ హబ్గా, హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్కు నాలుగు శతాబ్దాలకు పైగా విస్తరించిన గొప్ప చరిత్ర ఉంది.
Andhra Pradesh: కిసాన్ రైల్తో ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా.. లోక్సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 116 సర్వీసులు నడిపి సుమారు 34 వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Amaravati: అమరావతి నిర్మాణం కోసం రూ.750 కోట్లు విడుదల.. రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి వెల్లడి
అమరావతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంగా ప్రకటించిన మొత్తం రూ.1,500 కోట్లలో గత జనవరి నెల వరకు రూ.750 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు.
AP Governor: కూటమి ప్రభుత్వంతో ఏపీ పునరుద్ధరణ నుంచి ప్రగతి పథంలోకి : గవర్నర్
రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ అనేక కీలక మార్పులు, సవాళ్లను ఎదుర్కొందని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వ్యాఖ్యానించారు.
AP Assembly: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు.. గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు.
Ys Jagan: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. అసెంబ్లీకి జగన్,వైసీపీ ఎమ్మెల్యేలు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Andhra Pradesh: ఏపీలో కోకో విప్లవం.. 3 లక్షల ఎకరాల్లో సాగుకు విస్తార అవకాశాలు
అరకు కాఫీ సాగుతో అంతర్జాతీయ గుర్తింపు సాధించిన ఆంధ్రప్రదేశ్ మరో ప్రపంచ ప్రాధాన్యత ఉన్న పంట 'కోకో' ఉత్పత్తిలోనూ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది.
Russia: ప్రపంచవ్యాప్తంగా భారతీయ విద్యార్థుల ఫిర్యాదుల్లో 50 శాతానికి పైగా రష్యా నుంచే..
రష్యాలో ఇటీవల నలుగురు భారతీయ విద్యార్థులు కత్తి దాడిలో గాయపడిన ఘటన మరోసారి అక్కడ చదువుతున్న విద్యార్థుల భద్రతపై ఆందోళనను పెంచింది.
Andhra Pradesh: కొత్త రంగు అద్దుకున్న కారం.. రాష్ట్రంలో సాగవుతున్న ఉత్తరాఖండ్ రకం
కారం అంటే ఎర్రగా, మండే ఘాటుతోనే ఉంటుందన్నది మనకు అలవాటైన భావన.
Andhra Pradesh : రెండేళ్లలో 77% పెరిగిన వ్యవసాయ రుణాలు
ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ రంగానికి ఇచ్చే రుణాలు గత రెండేళ్లలో గణనీయంగా పెరిగాయి.
Andhra Pradesh : ఏపీ నుంచి ఇద్దరు మహిళా రైతులు యూరప్కు.. ఎందుకంటే?
పార్వతీపురం మన్యం జిల్లా దురుబిలికి చెందిన ఆరిక నరసమ్మ,అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం సంతపాలేనికి చెందిన లాలం జ్యోతి అనే ఇద్దరు మహిళా రైతులకు యూరప్లో పర్యటించే అరుదైన అవకాశం లభించింది.
Andhra Pradesh: మహిళలకు ఏపీ ఆర్టీసీ శివరాత్రి కానుక.. ప్రత్యేక బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్న 'స్త్రీ శక్తి' పథకంపై ఏపీఎస్ఆర్టీసీ మరో శుభవార్త వెల్లడించింది.
Chandrababu: కాలం చెల్లిన చట్టాలకు గుడ్బై.. అసెంబ్లీలోనే కీలక నిర్ణయాలు
కాలం చెల్లిన చట్టాలు,నిబంధనలను సమగ్రంగా సమీక్షించి అవసరం లేనివాటిని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Andhra News: రూ.9 వేల కోట్లతో.. ట్రాన్స్కో నెట్వర్క్ బలోపేతం
రాష్ట్రంలో రాబోయే రోజుల్లో పెరిగే విద్యుత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయాలని ఏపీ ట్రాన్స్కో నిర్ణయించింది.
Andhra News: ఏపీలో ఎండలు మొదలయ్యాయ్.. శీతకాలం ముగియకముందే భానుడు ప్రతాపం
ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ఇంకా శీతాకాలం పూర్తిగా ముగియకముందే సూర్యుడు తన ప్రభావాన్ని చూపుతున్నాడు.
Andhra News: ఉగాదికి లక్ష టిడ్కో ఇళ్లు సిద్ధం..ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులమీదుగా పంపిణీ
ఏపీ వ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాల్లో నిర్మాణం పూర్తైన లక్ష ఇళ్లను రానున్న ఉగాది పండుగ నాటికి లబ్ధిదారులకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
AP 10th EXAMS: ఏపీ 10వ తరగతి పరీక్షల్లో తేదీల మార్పు.. తాజా షెడ్యూల్ ఇదే!
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకుంది. ఉగాది, రంజాన్ పండుగలను దృష్టిలో ఉంచుకుని ఇంగ్లిష్ పరీక్షను ఒక రోజు వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
Andhra Pradesh: RTE కింద 25% కోటా సీట్లు: 2026-27 ప్రైవేటు పాఠశాలల ప్రవేశాల షెడ్యూల్ విడుదల
విద్యా హక్కు చట్టం (RTE) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో అమలులో ఉన్న 25 శాతం కోటా సీట్ల ప్రవేశాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు విడుదల చేశారు.
Andhra Pradesh: ఏపీ సర్క్యులర్ ఎకానమీ పాలసీ మార్గదర్శకాల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ-4.0 అమలు మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది.
Apollo Tyres: ఏపీలో అపోలో టైర్స్ రెండో దశ విస్తరణ.. రూ.1,100 కోట్లతో కొత్త ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్లో అపోలో టైర్స్ సంస్థ రెండో దశ విస్తరణలో భాగంగా సుమారు రూ.1,100 కోట్ల పెట్టుబడితో కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
AP Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడొచ్చు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రోజూ 30 మంది చొప్పున విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఏపీ శాసన వ్యవస్థ ఏర్పాట్లు చేసింది
Andhra Pradesh: రూ.2,123 కోట్లతో 1,392 గ్రామీణ రోడ్ల అభివృద్ధి
ఏపీలో రూ. 2,123 కోట్ల నాబార్డు రుణం, సాస్కీ నిధుల ద్వారా నాలుగు వంతెనలతో సహా 1,392 గ్రామీణ రహదారుల అభివృద్ధికి సవరించిన బడ్జెట్ను ప్రభుత్వం ఆమోదించింది.
Andhra news: వాట్సప్ గవర్నెన్స్కు మంచి స్పందన.. 50 లక్షలకు పెరిగిన యూజర్లు
వివిధ శాఖల సేవలను పొందేటప్పుడు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఇప్పుడు 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభతరం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
Railway projects In AP: ఆంధ్రప్రదేశ్లో రూ.12,967 కోట్లతో 10 ప్రాజెక్టులు పూర్తి..
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రూ. 12,967 కోట్ల విలువైన 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఇప్పుడు రూ. 34,680 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో తెలిపారు.
Andhra Pradesh: వైద్య రంగంలో ఏఐ విప్లవం.. ఆరోగ్య ఆంధ్ర దిశగా అడుగులు
వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది.
AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. తిరుమల లడ్డూ కల్తీపై విచారణ కమిషన్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన వివరాలను మంత్రి పయ్యావుల కేశవ్ మీడియాకు వెల్లడించారు.
APSRTC: ప్రయాణికుల సౌకర్యానికి ఏపీఎస్ఆర్టీసీకి 2,500 కొత్త బస్సులు
పీఎం ఈ-బస్ పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)కు 1,050 విద్యుత్ బస్సులు అందనున్నాయి.
Andhra News: 16వ ఆర్థిక సంఘం షాక్.. ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్ నిరాకరణ
రాష్ట్ర విభజన జరిగి పదేళ్లకు పైగా గడిచినా ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ గాడిలో పడలేదు.
High speed rail: హైదరాబాద్-బెంగళూరు ప్రయాణం 2 గంటలు మాత్రమే : : అశ్వినీ వైష్ణవ్
హైస్పీడ్ కారిడార్ ద్వారా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ఆర్థిక, హెల్త్ టూరిజం వేగవంతంగా అభివృద్ధి చెందనుందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.
AP Assembly Budget Session 2026 : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు.. పద్దు ప్రవేశపెట్టేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Andhra Pradesh: ఏపీ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 1.39% మాత్రమే.. జాతీయ సగటు కన్నా తక్కువ.. కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైంది.
Amaravati: గ్రీన్ఫీల్డ్ నగరంగా అమరావతి ప్రత్యేక గుర్తింపు.. సులభతర జీవనానికి భవిష్యత్ నగరం: ఆర్థిక సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక సర్వే 2025-26 ప్రత్యేకంగా గమనించింది.
Economic Survey: పార్లమెంట్ ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన.. ఏముందంటే?
సెంట్రల్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
Andhra Pradesh : 600 బీసీ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు.. వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలు
ఏపీ వ్యాప్తంగా ఉన్న 600 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు,బోధన కంటెంట్తో పాటు మౌలిక ఏర్పాట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ సంబంధిత అధికారులను ఆదేశించింది.
Minister Ramprasad Reddy: 'స్త్రీశక్తి' కింద 40 కోట్ల ప్రయాణాలు..: రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు మహిళలు సుమారు 40 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించారు అని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి వెల్లడించారు.
Andhra News: రాష్ట్ర మూలధన వ్యయం రూ.19,224 కోట్లు.. గణాంకాలు విడుదల చేసిన కాగ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు త్రైమాసికాలకే రాష్ట్ర పన్నుల ఆదాయం లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటింది.
Andhra Pradesh: ఏపీలో తొలిసారి టెంపుల్ టూరిజం కారవాన్.. ఆలయ పర్యాటకానికి కొత్త ఊపిరి
ఆంధ్రప్రదేశ్లో ఆలయాల సందర్శనకు మొట్టమొదటి టెంపుల్ టూరిజం కారవాన్కు శ్రీకారం చుట్టారు.
PM SHRI School: పీఎంశ్రీ బడులు.. భవిష్యత్ విద్యకు బలమైన పునాది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, అభ్యసనంతో పాటు సమగ్రాభివృద్ధి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర దినోత్స వేడుకలు
దేశమంతటా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.