ఆంధ్రప్రదేశ్: వార్తలు

Narendra Modi: ఏపీలో మే 3,4 తేదీల్లో నరేంద్ర మోదీ పర్యటన 

ఎన్నికల ప్రచారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ మే 3,4 తేదీల్లో ఆంధ్రప్రదేశ్'లో పర్యటించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Andhra pradesh: దేశ రాజధానిలో కలకలం ..న్యాయం కోసం బొటనవేలును కోసుకున్న మహిళ 

ఆంధ్రప్రదేశ్'లో జరుగుతున్న అరాచకాలపై గుంటూరుకు చెందిన కోవూరి లక్ష్మి అనే మహిళ చేతి వేలు కోసుకొని నిరసన తెలిపింది.

AP 10th Results: ఏపీలో టెన్త్ రిజల్ట్స్ విడుదల...

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పదవ తరగతి ఫలితాలు (Tenth Results)విడుదలయ్యాయి.

Tenth Results- Telangana- Andhra Pradesh: రేపు ఏపీ టెన్త్ రిజల్ట్స్...మరో పది రోజుల్లో తెలంగాణ ఫలితాలు విడుదల

తెలంగాణ (Telangana) పదో తరగతి పబ్లిక్ పరీక్ష (Public Exams) ఫలితాలు (Results) మరో పదిరోజుల్లో వెలువడునున్నాయి.

16 Apr 2024

జనసేన

Janasena-Election symbol-Glass-Court: జనసేన పార్టీకి ఏపీ హైకోర్టులో ఊరట

సినీనటుడు పవన్ కళ్యాణ్ (Pavan Kalyan) స్థాపించిన జనసేన(Janasena)పార్టీకి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)హైకోర్టు(High Court)లో ఊరట లభించింది.

YSRCP-Thota Thrimurthulu-Court-Verdict: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు..రెండు లక్షల జరిమానా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ (YSRCP) కి గట్టి దెబ్బ తగిలింది.

YS Jagan : ఏపీ ముఖ్యమంత్రిపై రాయి దాడి.. సీఈసీ సీరియస్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) పై జరిగిన రాయి దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం (CEC) తీవ్రంగా స్పందించింది.

AP Intermediate results: ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చేశాయి 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ పరీక్షలను ఇంటర్మీడియట్ విద్యా మండలి శుక్రవారం ప్రకటించింది.

AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు నేడే విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్‌ బోర్డు ప్రకటించనుంది.

Mukesh Kumar Meena: ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో 100 కోట్ల నగదు, మద్యం, ఉచిత వస్తువులు స్వాధీనం 

మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో రూ.100 కోట్ల విలువైన నగదు,మద్యం,డ్రగ్స్,బంగారం,వెండి,ఇతర ఉచిత వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఆంధ్రప్రదేశ్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా గురువారం తెలిపారు.

AP Inter: రేపు విడుదల కానున్న ఏపీ ఇంటర్ ఫలితాలు 

ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలను ఎట్టకేలకు ఇంటర్ బోర్డు రేపు ప్రకటించనుంది.

08 Apr 2024

ఇంటర్

Andhra Pradesh -Inter Result:త్వరలో ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు

ఇంటర్ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఎదురు చూస్తున్నారు.

Andhra Pradesh: నేటి నుంచి పింఛన్ల పంపిణీకి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ 

ఆంధ్రప్రదేశ్లో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు పింఛన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Suneetha Narreddy: పదే పదే ఎవర్నీ మోసం చేయలేరుః సునీత నర్రెడ్డి 

ఎవరినైనా ఒకసారే మోసం చేయగలరని, పదే పదే మోసం చేయలేరని గ్రహించాలని వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె నర్రెడ్డి సునీత పేర్కొన్నారు.

AP Schools: పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పటినుంచో తెలుసా.? 

ఆంధ్రప్రదేశ్​లో బడిపిల్లలకు రాష్ట్ర ప్రభుత్వం శుభ వార్త చెప్పింది. ఇప్పటికే వేసవి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సీయస్ కు పైగా నమోదవుతుండటంతో ఉక్కపోతలు పెరిగిపోతున్నాయి.

AP Elections 2024: వైసీపీకి షాక్.. బీజేపీలో చేరిన గూడూరు  

ఎన్నికలకు ముందు వైఎస్సార్‌సీపీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది.

APPSC: గ్రూప్-1పై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు

2018 గ్రూప్-1 మెయిన్స్‌ను రద్దు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ సస్పెండ్ చేసింది.

PM Modi: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు ఒక వరలో ఉండే రెండు కత్తుల లాంటివన్నారు.

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు

భారత ఎన్నికల సంఘం శనివారం లోక్‌సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.

YCP: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. తుది జాబితా ఇదే 

అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ 175మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.

YSRCP: 16న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడదుల 

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను దాదాపు పూర్తి చేశాయి.

Mudragada Padmanabham: ముద్రగడ వైఎస్సార్‌సీపీలో చేరిక వాయిదా.. తాడేపల్లికి ర్యాలీ రద్దు..! 

కాపు నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వేళ కీలక నిర్ణయం తీసుకున్నారు.

AP High Court: గ్రూప్ -1 మెయిన్స్ పరీక్ష రద్దు.. ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్ సర్వీస్ కమిషన్(APPSC)నిర్వహించే గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, అభ్యర్థుల ఎంపికను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం రద్దు చేసింది.

AP Politics: ఏపీలో ఎట్టకేలకు ఖరారైన పొత్తు.. టీడీపీ 17, బీజేపీ 6 లోక్‌సభ స్థానాల్లో పోటీ 

ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ,టీడీపీల మధ్య సీట్ల పంపకాల ఫార్ములా ఖరారైంది.ఈ విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా ప్రకటించారు.

బీజేపీ, జనసేన, టీడీపీ మధ్య సీట్ల పంపకం కొలిక్కి.. అమిత్ షాతో ముగిసిన భేటీ 

సీట్ల పంపకానికి సంబంధించిన టీడీపీ, జనసేన, బీజేపీ ఒక అవగాహనకు వచ్చాయి. దీంతో మూడు పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్‌లో కలిసి పోటీ చేయనున్నాయి.

Vasireddy Padma: వైసీపీకి మహిళా చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ రాజీనామా 

ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె తన పదవికి ఏరాజీనామా చేశారు.

AP Politics : బీజేపీతో పొత్తు.. మరోసారి ఢిల్లీకి చంద్రబాబు , పవన్..! 

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బుధవారం ఇక్కడ ఉండవల్లి నివాసంలో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో సమావేశమై అభ్యర్థుల పెండింగ్‌లో ఉన్న జాబితాలు, బీజేపీతో పొత్తుపై చర్చించారు.

Ashwini Vaishnaw: డ్రైవర్ క్రికెట్ మ్యాచ్ చూడడం వల్లే ఆంధ్రప్రదేశ్‌లో రైలు ప్రమాదం: రైల్వే మంత్రి

రైల్వే ప్రమాదాలకు గల కారణాలు, భారతీయ రైల్వే చేస్తున్న కొత్త భద్రతా చర్యల గురించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక కామెంట్స్ చేశారు.

28 Feb 2024

ఒంగోలు

 MP Magunta: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా 

Magunta Sreenivasulu reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి రాజీనామా చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

Hanuma Vihari: హనుమ విహారిపై ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ విచారణ

హనుమ విహారి, ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్(ACA) మధ్య వివాదం కొత్త మలుపు తిరిగింది.

AP MLAs Disqualified: 8 మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు

ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలకు చెందిన 8మంది రెబల్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడింది.

Raghurama Krishna Raju: వైసీపీకి ఎంపీ రఘురామ కృష్ణంరాజు రాజీనామా 

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ (వైఎస్‌ఆర్‌సీపీ) రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణంరాజు తన పదవికి రాజీనామా చేశారు.

Andhrapradesh: అమరలింగేశ్వర స్వామి ఆలయంలో చోరీ.. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాలు! 

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లా అమరావతి పట్టణంలో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి రూ.10,000తో ఉడాయించినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు.

TDP vs YSRCP: ఆంధ్రలో 'కండోమ్' రాజకీయాలు .. ఫైర్ అవుతున్ననెటిజెన్లు

ఏపీలో అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల వేడి మొదలైంది. నువ్వా..నేనా అనేంతగా అధికార - ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైసీపీ, టీడీపీ మధ్య భీకర యుద్ధం నడుస్తుంది.

21 Feb 2024

వైజాగ్

CM Jagan: శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాలు.. రాజశ్యామల అమ్మవారికి సీఎం జగన్ పూజలు 

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం వైజాగ్‌లోని శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో పాల్గొన్నారు.

19 Feb 2024

జనసేన

Pawan Kalyan: జనసేనకు రూ.10 కోట్లు విరాళం ప్రకటించిన పవన్ కళ్యాణ్ 

జనసేన పార్టీ కోసం అధినేత పవన్ కళ్యాణ్ రూ. 10కోట్లను విరాళంగా ప్రకటించారు.

Pawan Kalyan: ఈ నెల 14 నుంచి గోదావరి జిల్లాల్లో పవన్‌ కళ్యాణ్ పర్యటన 

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ క్షేత్రస్థాయిలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు.

Inner Ring Road Case: చంద్రబాబు,లోకేష్‌లపై ఏపీసీఐడీ చార్జిషీట్ దాఖలు 

ఆంధ్రప్రదేశ్ సిఐడి గురువారం ఇన్నర్ రింగ్ రోడ్, మాస్టర్ ప్లాన్ కేసులో ట్రయల్ కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేసింది.

Kodikathi Sreenu: కోడి కత్తి కేసులో శ్రీనివాస్ కు బెయిల్ 

కోడి కత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ కు ఏటికేలకు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

AP Budget 2024: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ @ రూ.2.85లక్షల కోట్లు 

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మినీ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.

AP Congress: పంచముఖవ్యూహాలు,ఆరు సూత్రాలతో ఎన్నికలకు వెళతాం: ఏపీ కాంగ్రెస్

ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల కోసం ఏపీ కాంగ్రెస్ పంచముఖ వ్యూహం, 6 సూత్రాలతో బరిలోకి దిగబోతున్నట్లుగా ప్రకటించింది.

Visakhapatnam: విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం 

విశాఖ జిల్లాలో ల్యాండ్ మాఫియా ఘాతుకానికి పాల్పడింది. మధురవాడలోని కొమ్మాదిలో తహసీల్దార్‌‌ను దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఏపీలోని రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది.

AP CEO Review: ఓటరు నమోదు, మార్పులు, జాబితాపై.. ఏపీ సీఈవో సమీక్ష 

రానున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఓటరు జాబితా తయారీపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

AP Cabinet: ఇవాళ ఏపీ కేబినెట్ భేటీ .. పలు అంశాలపై కీలక చర్చ

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం రాష్ట్ర సచివాలయంలోని మొదటి బ్లాక్‌లో బుధవారం (జనవరి 31) ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది.

AP Cabinet Meeting: ఏపీ మంత్రివర్గ భేటీ.. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యంపై చర్చించే అవకాశం 

ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంపై జనవరి 31న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు.

Andrapradesh : ఆంధ్రప్రదేశ్ లో 30 మంది ఐపీఎస్‌ల బదిలీ 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 30 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది.రాబోయే సార్వత్రిక ఎన్నికల సమయంలో వీరంతా కొత్తగా ఇచ్చిన పోస్టింగుల్లో కొనసాగనున్నారు.

chandrababu Naidu: చంద్రబాబు ముందస్తు బెయిల్‌పై ఏపీ సర్కార్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

24 Jan 2024

జనసేన

Johnny Master: జనసేనలో చేరిన స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ 

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. బుధవారం పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరారు.

AP Voters: ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల తుది జాబితా విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో అసెంబ్లీ, లో‌క్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

YS Sharmila: ఏపీలో నియంత పాలన నడుస్తోంది: జగన్ ప్రభుత్వంపై షర్మిల ధ్వజం 

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఆదివారం బాధ్యతలు స్వీకరించారు.

Caste Census: ఆంధ్రప్రదేశ్ లో నేటి నుండి కుల గణన.. ఇంటింటికీ వెళ్లి సర్వే 

రాష్ట్రంలోని అన్ని కులాలను లెక్కించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ్టి నుంచి సమగ్ర కుల గణనను ప్రారంభించనుంది.

PM Modi: 25 కోట్ల మందిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చాం: ప్రధాని మోదీ

ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసత్యసాయి జిల్లాలో రూ.541 కోట్ల వ్యయంతో 503 ఎకరాల్లో నిర్మించిన జాతీయ కస్టమ్స్‌, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్‌ అకాడమీ (నాసిన్‌)ను మంగళవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు.

YS Sharmila: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ గా వైఎస్ షర్మిల 

ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలిగా వైఎస్‌ షర్మిల మంగళవారం నియమితులయ్యారు.

AP: తస్మాత్ జాగ్రత్త.. సంక్షేమ పథకాల పేరుతో లబ్ధిదారులను మోసం చేస్తున్న సైబర్ ముఠా

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్‌ నేరగాళ్లు మోసాలకు కొత్త దారుల్లో వెళ్తున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్నా కూడా వదలకుండా ప్రజలను బోల్తా కొట్టిస్తున్నారు.

PM Modi: నేడు ఆంధ్రప్రదేశ్‌కు ప్రధాని మోదీ రాక.. కీలక ప్రాజెక్టు ప్రారంభోత్సవం 

ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.

Sankranthi dishes: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో సంక్రాంతి స్పెషల్ వంటకాలు ఇవే 

సంక్రాంతి పండగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి అనగానే అందరికీ పిండి వంటలు గుర్తుకు వస్తాయి.

జగన్ అహంకారాన్ని భోగి మంటల్లో వేశాం: చంద్రబాబు, పవన్ 

భోగిని పురస్కరించుకొని 'తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం' పేరుతో అమరావతి రాజధాని ప్రాంతంలోని మందడం గ్రామంలో వేడుకలను నిర్వహించారు.

Amabti Rambabu: భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు మాస్ డ్యాన్స్ 

Sankranthi- Bhogi: గతేడాది భోగి వేడుకల్లో మంత్రి అంబటి రాంబాబు వేసిన డ్యాన్స్ ఎంత వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Sankranthi Muggu: సంక్రాంతి ముగ్గుల వెనుక ఉన్న పురాణ చరిత్ర ఇదే 

Sankranthi: తెలుగు రాష్ట్రాల్లో జరుపుకునే పెద్ద పండగల్లో సంక్రాంతి ఒకటి.

DSC Notiification: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. సంక్రాంతి తర్వాత డీఎస్సీ నోటిఫికేషన్

DSC Notiification: సంక్రాంతి పండగ వేళ.. ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై నిరుద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

మునుపటి
తరువాత