ఆంధ్రప్రదేశ్: వార్తలు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ముప్పు.. తొలి ప్రమాద హెచ్చరిక జారీ
ప్రకాశం బ్యారేజీకి పెద్దఎత్తున వరద నీరు చేరుతోంది. దీంతో అక్కడి పరిస్థితులను పరిశీలించిన అధికారులు తొలి ప్రమాద హెచ్చరికను ప్రకటించారు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ వద్ద భారీ వరద ప్రవాహం.. 69 గేట్లు ఎత్తివేత
గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది.
Rain Alert: వాయవ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీకి భారీ వర్షసూచన
ఒడిశా తీర ప్రాంతానికి ఆనుకుని వాయవ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగుతోంది.
Sanjay: ఏసీబీ కోర్టులో లొంగిపోయిన సంజయ్.. సెప్టెంబరు 9 వరకు రిమాండ్
వైఎస్సార్సీపీ ప్రభుత్వ కాలంలో ఎస్సీ,ఎస్టీ వర్గాల కోసం అవగాహన సదస్సుల పేరిట, అలాగే అగ్ని-ఎన్వోసీ వెబ్సైట్, మొబైల్ యాప్ అభివృద్ధి పేరుతో నిధులను దుర్వినియోగం చేసిన కేసులో ఐపీఎస్ అధికారి, అప్పటి సీఐడీ,అగ్నిమాపక శాఖ డీజీ నిడగట్టు సంజయ్ (ఏ1) మంగళవారం విజయవాడ ఏసీబీ కోర్టులో లొంగిపోయారు.
Heavy Rains: ఆంధ్రప్రదేశ్లో భారీ వర్షాల హెచ్చరిక.. ఆగస్టు 30 వరకు రెడ్ అలర్ట్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఆగస్టు 26 నుంచి 30 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
Liquor scandal: రూ.3,500 కోట్లు ముడుపుల కుంభకోణం.. దారి మళ్లింపుపై ఏసీబీ కోర్టు కీలక ఆదేశాలు!
మద్యం కుంభకోణం కేసులో ముడుపుల ద్వారా కొల్లగొట్టిన రూ.3,500 కోట్లను ఎలా దారి మళ్లించారో స్పష్టంగా వివరించాలని విజయవాడ ఏసీబీ ప్రత్యేక కోర్టు సిట్ను ఆదేశించింది.
Andhra News: ఏపీలో ప్రతి 50 కి.మీ.లకు ఒక పోర్టు.. 2026 నాటికి 4 అందుబాటులోకి తేవాలని లక్ష్యం..
ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడ గేట్వే పోర్టుల పనులను వేగవంతం చేసి, 2026 నాటికి వినియోగంలోకి తేవాలని నిర్ణయించింది.
Rayalaseema Diamonds : వర్షాలతో రాయలసీమలో మళ్లీ జోరుగా వజ్రాల వేట
రాయలసీమ ప్రాంతంలో ఇటీవల కురిసిన వర్షాలు కర్నూలు, అనంతపురం జిల్లాల ప్రజల అదృష్టాన్ని పరీక్షిస్తున్నాయి.
Smart Ration Cards: రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రైస్ కార్డులు.. నేటి నుంచి పంపిణీ
ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో రేషన్ కార్డులను ఆధునికంగా మార్చి, వాటి స్థానంలో 'స్మార్ట్ రైస్ కార్డులను' అందించేందుకు చర్యలు ప్రారంభించింది.
Andhra Pradesh: గ్రామాలకూ నిరంతర త్రీఫేజ్ విద్యుత్.. ఆర్డీఎస్ఎస్ కింద ఫీడర్ల విభజన,రూ.851 కోట్ల ఆదా
ఏపీలోని ప్రతి గ్రామానికి త్రీఫేజ్ ద్వారా నిరంతర విద్యుత్ సరఫరా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
AP Cabinet meeting: ముగిసిన ఏపీ కేబినెట్.. 33 అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో నిర్వహించిన తాజా మంత్రివర్గ సమావేశంలో మొత్తం 33 అజెండా అంశాలకు ఆమోదం లభించింది.
AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. 20కిపైగా అంశాలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో మరో కొద్ది సేపట్లో మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది.
Dhawaleswaram: ధవళేశ్వరం బ్యారేజీకి భారీగా పెరుగుతున్న నీటి ప్రవాహం.. 7.38 లక్షల క్యూసెక్కుల ప్రవాహం
గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలోని ప్రసిద్ధ సర్ ఆర్థర్ కాటన్ ధవళేశ్వరం బ్యారేజీకి వరద నీటి ఉద్ధృతి గణనీయంగా పెరిగింది.
Exports: దేశ ఎగుమతుల్లో టాప్-5లో చోటు దక్కించుకునే దిశగా తెలుగు రాష్ట్రాలు
తెలుగు రాష్ట్రాలు ఎగుమతుల రంగంలో గణనీయమైన పురోగతి సాధిస్తున్నాయి.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరదనీటి ప్రవాహం.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద కృష్ణా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
Andhra News: ట్రూఅప్ భారం లేకుండా వినియోగదారులకు ఊరట.. బొగ్గు కేటాయింపుల్లో కీలక నిర్ణయం
రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన లెక్కల ప్రకారం, జెన్కో థర్మల్ కేంద్రాల కోసం అవసరమయ్యే బొగ్గు కొనుగోళ్లు, రవాణా విధానాలను సమర్థంగా నిర్వహిస్తే ఏటా సుమారు రూ.753 కోట్ల వరకు ఆదా సాధ్యమవుతుంది.
AP Rains: బంగాళాఖాతం అల్పపీడన ప్రభావం.. ఉత్తరాంధ్రలో పలుచోట్ల రాకపోకలకు అంతరాయం
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాలు వర్ష విపత్తును ఎదుర్కొంటున్నాయి.
Nara Lokesh: రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర మంత్రి జైశంకర్తో నారా లోకేశ్ భేటీ!
ఆంధ్రప్రదేశ్ యువతను గ్లోబల్ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దేందుకు అవసరమైన శిక్షణా సదుపాయాలు, మౌలిక వసతుల కల్పనలో కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ను కోరారు.
Home Minister Anitha: శాంతిభద్రతల బలోపేతానికి కొత్త వాహనాలు.. నెల రోజుల్లో అందజేస్తామని హోం మంత్రి కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ హోం మంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర పోలీస్ శాఖకు శుభవార్త చెప్పారు. వచ్చే నెల రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్లకు నూతన వాహనాలు అందుబాటులోకి రాబోతున్నాయని ఆమె ప్రకటించారు.
Tungabhadra Dam at Risk: తుంగభద్ర జలాశయానికి మరో పెనుముప్పు.. దెబ్బతిన్న గేట్లతో ప్రమాద సూచనలు!
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందించే కీలక తుంగభద్ర జలాశయం భద్రత మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
Gallantry Awards: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 1,090 మందికి గ్యాలంట్రీ, సర్వీస్ పతకాలు!
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు, ఫైర్ సర్వీస్, హోంగార్డ్, సివిల్ డిఫెన్స్ శాఖల అధికారులకు వివిధ రకాల పోలీసు పతకాలను కేంద్ర హోంశాఖ గురువారం ప్రకటించింది.
JR. NTR : సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు
నందమురి ఫ్యాన్స్కి, టీడీపీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరినైనా, ముఖ్యంగా బాలయ్య, నారా లోకేష్ లేదా నారా చంద్రబాబు నాయుడు గురించి ట్వీట్ చేస్తే అది ప్రత్యేక ఆనందాన్ని కలిగిస్తుంది.
Union Cabinet: ఏపీలో సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దేశానికి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి.
AP Govt: ఆశా వర్కర్లకు శుభవార్త.. కీలక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం
ఆశా వర్కర్లకు ప్రభుత్వం శుభవార్తను ప్రకటించింది. వారి సంక్షేమం దృష్ట్యా మూడు కీలక నిర్ణయాలు తీసుకొని, వాటికి సంబంధించిన ఉత్తర్వులను తాజాగా విడుదల చేసింది.
AP Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం ఎఫెక్టు.. ఏపీలో వచ్చే 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం
బంగాళాఖాతంలో బుధవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో రిజిస్ట్రేషన్ చేసిన గంటలోనే ఆస్తి పత్రాలు అందుబాటులోకి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖలో వినూత్న మార్పులు చేస్తోంది.
Andhra Rains: ఏపీలో రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వార్నింగ్
ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Free Bus Travel Scheme: ఏపీలో ఉచిత ప్రయాణం.. 8,458 బస్సులు సిద్ధం.. రద్దీకి తగ్గట్లుగా అధికారుల ఏర్పాట్లు
ఏపీ వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఈ నెల 15వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
South Coast Railway Zone: నెల రోజుల్లో కొత్త రైల్వేజోన్ నోటిఫికేషన్.. డిసెంబరు లేదా సంక్రాంతికి అపాయింటెడ్ డే?
విశాఖపట్టణం కేంద్రంగా కొత్త దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్థాపన ప్రక్రియ వేగవంతమవుతోంది.
AP Rains: ఏపీలో ఈ నెలలో వరుస అల్పపీడనాలు.. రాబోయే రెండు వారాల్లో వర్షాలకు అవకాశం
వర్షాకాలం నడుమ వేసవి వేడి, ఉక్కపోతలతో ఇబ్బందులు పడుతున్నఏపీ ప్రజలకు త్వరలోనే ఉపశమనం లభించనున్న సూచనలు కనిపిస్తున్నాయి.
Raghuveer Reddy: రిటైర్డ్ ఐపీఎస్ రఘువీర్రెడ్డిపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు
విశ్రాంత ఐపీఎస్ అధికారి రఘువీర్ రెడ్డి మీద వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విచారణాధికారిని నియమించింది.
Free bus travel for women:మహిళలకు ఉచిత బస్ ప్రయాణం: హర్యానా, ఏపీ ప్రభుత్వాల కీలక ప్రకటన
రాఖీ పండుగ సందర్భంగా మహిళలకు ప్రయాణం సులభంగా ఉండాలనే ఉద్దేశంతో హర్యానా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ఉచిత బస్ ప్రయాణం సదుపాయాన్ని ప్రకటించాయి.
Ap Cabinet: ముగిసిన ఏపీ కేబినెట్ సమవేశం.. పలు కీలక అంశాలపై నిర్ణయం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించి, కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్కు వ్యవసాయ మౌలిక వసతుల కోసం రూ.6,540 కోట్లు మంజూరు
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.6,540 కోట్లు కేటాయించబడినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ వెల్లడించారు.
Export: భారత ఎగుమతుల్లో దూసుకెళుతున్న గుజరాత్.. తెలుగు రాష్ట్రాలకు 6, 7 స్థానాలు
గత ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తంగా చేసిన ఎగుమతుల విలువ రూ.37.02 లక్షల కోట్లు (అంటే సుమారు 437.42 బిలియన్ డాలర్లు) అని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (FIEO) వెల్లడించింది.
Rains: రాబోయే 4 రోజుల్లో ఏపీలో భారీ వర్షాలు.. ఆగస్టు 11 తర్వాత నైరుతి రుతుపవనాలు
నైరుతి బంగాళాఖాతంలో, ముఖ్యంగా ఉత్తర తమిళనాడు తీరాన్ని ఆనుకుని, రాయలసీమకు చేరువ ప్రాంతాల్లో ప్రస్తుతం వివిధ ఉపరితల ఆవర్తనాలు క్రియాశీలంగా ఉన్నాయి.
104 Ambulance: ఏపీలో 104 వాహనాలకు రంగు మార్చేశారుగా.. కొత్త లుక్లో వాహనాలు …
త్వరలో ఏపీ రాష్ట్ర రహదారులపై సాధారణ తెలుపు రంగుతో పాటు,ఆకర్షణీయమైన ఎరుపు, పసుపు రంగులు కలిగి ఉండే,రిఫ్లెక్టివ్ టేపులతో డిజైన్ చేసిన కొత్త తరహా అంబులెన్స్లు పరుగులు తీయనున్నాయి.
Andhra Pradesh: వ్యవసాయ ధోరణిలో మార్పులు.. మొక్కజొన్న వైపు రైతుల మొగ్గు
ఉమ్మడి గుంటూరు,కృష్ణా, ప్రకాశం జిల్లాల రైతుల వ్యవసాయంలో పంటల సరళి మారుతోంది.
Andhra Pradesh: సౌర ప్రాజెక్టు ప్రక్రియ వేగవంతం.. మొదటిదశలో 3 లక్షల కనెక్షన్లకు ఏర్పాటు
పీఎం కుసుమ్ పథకం కింద ఏపీలో ఫీడర్ల వద్ద మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు చేపట్టిన టెండర్లలో గుత్తేదారులు యూనిట్ విద్యుత్ ధరకు కనిష్ఠంగా రూ.3.19 నుంచి గరిష్ఠంగా రూ.3.60 వరకు కోట్ చేశారు.
Kumki elephants: అడవి ఏనుగులకు కుంకీలతో అడ్డుకట్ట.. తొలి ప్రయత్నం విజయవంతం
రాష్ట్రంలోని రైతులకు అడవి ఏనుగుల ముప్పు నుంచి తాత్కాలిక ఉపశమనం లభించింది.
NREGS: 'ఉపాధి'లో రాష్ట్ర మహిళల రికార్డు.. పనిదినాల వినియోగంలో వారిదే 60.14%
జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (నరేగా) అమలులో ఆంధ్రప్రదేశ్ మహిళలు పురుషుల కంటే ముందంజలో ఉన్నాయి.
AP Heavy Rains: ఏపీ ప్రజలు జాగ్రత్త..! రాబోయే మూడ్రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తత తప్పనిసరి!
ఆంధ్రప్రదేశ్లో వర్షాలు మళ్లీ బీభత్సం సృష్టించనున్నాయి.
Andhra Pradesh News: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు రిమాండ్ పొడిగింపు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది.
Annadata Sukhibhava: రేపే 'పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ'.. దర్శిలో పథకానికి శ్రీకారం చుట్టనున్న ముఖ్యమంత్రి
కూటమి ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల అమలులో భాగంగా, 'పీఎం కిసాన్-అన్నదాతా సుఖీభవ' పథకాన్ని ఆగస్టు 2న ప్రారంభించనున్నట్లు నిర్ణయం తీసుకుంది.
Andhra: ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. 'ఫ్రీ టికెట్' ఎలా ఉండబోతోందో తెలుసా?
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం,ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పలు చర్యలు చేపడుతోంది.
Andhra Pradesh: రిజిస్ట్రేషన్తోపాటే దస్తావేజులూ సిద్ధం.. 4 కార్యాలయాల్లో గంటన్నరలోపే అందజేత
ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఆదాయం అందిస్తున్ననాలుగు ప్రధాన సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తైన గంటన్నర వ్యవధిలోనే సంబంధిత దస్తావేజులు అందజేస్తున్నారు.
Smart street Vending Markets:ఏపీ ప్రభుత్వం అనుమతితో ఏడు నగరాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటుకు రంగం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏడు ప్రధాన పట్టణాల్లో స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Vishaka: విశాఖ స్టీల్ను సెయిల్లో విలీనం చేసే ప్రతిపాదన లేదు.. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడి
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్)లో విలీనం చేయాలన్న ఎలాంటి ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వానికి లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ స్పష్టం చేశారు.
AP High Court : హైకోర్టులో వైసీపీ నేతలకు తాత్కాలిక ఊరట.. కొడాలి నానికి బిగ్ రిలీఫ్!
వైసీపీ నేతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పెద్ద ఊరట లభించింది.
AP liquor scam: ఏపీ అక్రమ మద్యం కేసులో కీలక మలుపు.. రూ.11 కోట్ల నగదు స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్కు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
PM Kisan: రైతుల ఖాతాల్లో రూ. 2 వేలు.. ఆగస్టు 2న పీఎం కిసాన్ డబ్బుల జమ..?
ఆగస్టు 2న కేంద్ర ప్రభుత్వం ద్వారా పీఎం కిసాన్ పథకంలో భాగంగా 20వ విడత నిధులు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.
AP High Court: ఏపీ వెలుపల ఇంటర్ చదివినవారూ 'లోకలే'.. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్కు హైకోర్టు ఆదేశం
వైద్య విద్యలో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్కి దరఖాస్తు చేసుకునేందుకు తమను రాష్ట్రానికి స్థానికులుగా పరిగణించాలని కోరుతూ ఇంటర్మీడియట్ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెలుపల చదివి, నీట్ పరీక్ష రాసిన కొంతమంది అభ్యర్థులు అత్యవసరంగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు.