ఆంధ్రప్రదేశ్: వార్తలు
Amaravati: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించే దిశగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Telangana: విజయవాడ-హైదరాబాద్ మార్గంలో పెరిగిన రద్దీ.. 2.5 లక్షల వాహనాల రాకపోకలు
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకున్న ప్రజలు తిరిగి రాజధాని హైదరాబాద్ వైపు ప్రయాణం చేస్తున్నారు.
Srisailam: శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కదలిక.. కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ ఏర్పాటు
తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన డ్యాం, ప్లంజ్పూల్ మరమ్మతుల విషయంలో ఎట్టకేలకు ముందడుగు పడింది.
Pawan kalyan: ఉగాది నుంచి 'పచ్చదనం' ప్రాజెక్టు: ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ని 50 శాతం పచ్చదనంతో తీర్చిదిద్దే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి అంకితభావంతో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రాత్మక రికార్డు.. ఒక్కరోజులో రూ.27.68 కోట్ల ఆదాయం
జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది.
LRS: ఎల్ఆర్ఎస్కు ఈ నెల 23తో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ
అనుమతులు లేకుండా ఏర్పాటైన లేఔట్లలోని ఇళ్ల స్థలాల (ప్లాట్ల) క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియడానికి ఇక కేవలం నాలుగు రోజులే మిగిలి ఉంది.
Chandrababu Naidu: దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణ.. వ్యూహాత్మక ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం!
ఆంధ్రప్రదేశ్కు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ పర్యటనకు బయల్దేరారు.
AP Government: మత్స్యకారుల భరోసా బీమాను రూ.10 లక్షలకు పెంచిన ఏపీ ప్రభుత్వం
ఏపీ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు భరోసా ఇచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.
TG Cabinet: జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు.. ఏర్పాట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 3వరకు గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra news: కేంద్ర పథకాలపై ఫోకస్: రూ.24,513 కోట్లతో రాష్ట్రానికి ఊపిరి
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరిచే దిశగా ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ ఆర్టీఐ చీఫ్ కమిషనర్గా వజ్జా శ్రీనివాసరావు నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర సమాచార కమిషన్లో కొత్త సభ్యులను నియమిస్తూ విజయానంద్ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
Andhra Pradesh: ఏపీలో 6 జిల్లాల్లో తీవ్ర పొగమంచు ఎఫెక్టు.. తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్
ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఘనంగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
Facial attendance: గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త అటెండెన్స్ విధానం.. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్కు గ్రీన్సిగ్నల్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై మరింత పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra news: తొమ్మిది నెలల్లో రాష్ట్ర సొంత రాబడి 4% పెరుగుదల.. తొలి మూడు త్రైమాసికాల విశ్లేషణ
ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. ఈ వ్యవధిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే మెరుగైన దిశలో సాగుతోంది.
Andhra news: పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశ్రయిస్తున్న ప్రధాన అభివృద్ధి మార్గంగా మారింది.
Andhra Pradesh: సంక్రాంతి పండగ వేళ ఏపీకి శుభవార్త - కేంద్రం నుంచి రూ. 567 కోట్ల గ్రాంట్ విడుదల
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
Special buses: పండుగ ప్రయాణికులకు శుభవార్త.. విశాఖపట్నం నుంచి 1,500 స్పెషల్ ఆర్టీసీ బస్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
AP Excise Policy: బార్ నిర్వాహకులకు బిగ్ రిలీఫ్.. అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం
ఏపీ ఎక్సైజ్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
Andhra Pradesh: మార్చి 31లోపు రెరా రిజిస్ట్రేషన్ చేస్తే జరిమానాల్లో 50% రాయితీ: ఏపీ రెరా ఛైర్మన్ శివారెడ్డి
కొత్తగా చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను ఇప్పటివరకు రెరాలో నమోదు చేయించుకోని స్థిరాస్తి సంస్థలకు, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ త్రైమాసిక పురోగతి నివేదికలు (క్యూపీఆర్లు) సమర్పించని సంస్థలకు రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ సంస్థ (ఏపీ రెరా) కీలక రాయితీ ప్రకటించింది.
Andhra Pradesh: నాలుగు కొత్త పర్యాటక ప్రాజెక్టులకు పచ్చజెండా.. పర్యాటకశాఖకు ప్రభుత్వం ఆదేశం
ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Andhra Pradesh: డిసెంబరు వరకు ఏపీ సొంత రాబడి రూ.67,409 కోట్లు
ఏపీ రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు సొంత రాబడిగా రూ.67,409 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ వెల్లడించారు.
AP New Scheme: ఏపీలో పేద బ్రాహ్మణుల కోసం మరో కొత్త పథకం.. త్వరలో ప్రారంభం
సంక్రాంతి పండుగ ఆనందాన్ని ప్రజలకు మరింత ఎక్కువగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని శుభవార్తలు ప్రకటించింది.
Highway build feat: బెంగళూరు-విజయవాడ హైవే నిర్మాణంలో గిన్నిస్ రికార్డులు
బెంగళూరు-విజయవాడను కడప ద్వారా కలుపుతున్న జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ విప్లవాత్మక కార్యాన్ని ప్రదర్శిస్తూ నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించింది.
ANGRAU: ముద్ద అన్నానికి చెక్… ఆవిరి బియ్యమే పరిష్కారం.. ఆంగ్రూ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
ఇంతకుముందు రైతులు వరి పంటను కోసిన తర్వాత పనలు ఆరబెట్టి, కుప్పలుగా వేసి రెండు నుంచి మూడు నెలల పాటు మాగనిచ్చేవారు.
Andhra News: పల్లెల్లో 10 వేల కిలోమీటర్ల మేర రహదారుల పనులు.. పల్లెపండగ 2.0లో రోడ్లకు రూ.5,837 కోట్ల కేటాయింపు
పాత రోడ్ల మరమ్మతులు, కొత్త రహదారులు, మినీ గోకులాలు, మ్యాజిక్ డ్రెయిన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల ద్వారా గ్రామాలు కొత్త రూపం పొందుతున్నాయి.
Andhra News: ఆంధ్రప్రదేశ్లో 'గ్రేట్ గ్రీన్ వాల్' ప్రాజెక్ట్ ప్రారంభం: తీరప్రాంత రక్షణకు కొత్త దిశ
రాష్ట్రం తీరప్రాంతాలను ప్రకృతి విపత్తుల నుండి రక్షించడం, వాటి వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కొత్తగా 'గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (మహా హరిత కుడ్యం)' ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది.
Amrit Bharat Express: సంక్రాంతి కానుకగా ఏపీ ప్రయాణికులు శుభవార్త.. కొత్తగా మూడు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వేశాఖ భారీ శుభవార్త అందించింది. సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికులకు పెద్ద గిఫ్ట్ను ప్రకటించింది.
Andhra Pradesh: తీరం దాటిన వాయుగుండం.. ఏపీ తీర ప్రాంతాలకు వర్ష హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ కి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈ సారి వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదు. లేదంటే పంట చేతికి వచ్చే వేళ.. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
Sankranti Rush: స్వగ్రామాల బాట పట్టిన ప్రజలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఒక్కసారిగా పెరిగిన రద్దీ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది.
Andhra Pradesh: రాష్ట్రానికి రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు ఖేలో ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.60.76 కోట్ల నిధులను మంజూరు చేసింది.
AP Tourism: బోట్ల రాకతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి కొత్త ఊపిరి
విజయవాడ పున్నమిఘాట్ వేదికగా జరుగుతున్న 'ఆవకాయ్-అమరావతి' ఉత్సవాల్లో భాగంగా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న పర్యాటకశాఖ బోట్ల నమూనాలను ప్రజలకు ప్రదర్శనగా ఉంచారు.
Andhra news: పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ గదులు.. ప్రాథమికంగా 629 పాఠశాలల్లో ఏర్పాటు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Yanam: ఫల-పుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా పూల నెమళ్లు
శ్వేత, గులాబీ రంగుల్లో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల నెమళ్లు యానాంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Andhra pradesh: ఆంగ్రూ శాస్త్రవేత్తల ఘన విజయం.. నాలుగు కొత్త వంగడాలకు జాతీయ గుర్తింపు
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలతో అభివృద్ధి చేసిన నాలుగు కొత్త వంగడాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
Andhra News: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు.. మూడు రోజులు.. మూడు ప్రాంతాలు.. మహా సంబరం
సంక్రాంతి అనగానే కోస్తా ప్రాంతాల్లో ప్రత్యేక సందడి మొదలవుతుంది.
AP Tourism: కారవాన్ పర్యాటకం ప్రారంభం.. ఆంధ్రాకు సరికొత్త అనుభూతి
పర్యాటకులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు కారవాన్ వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ప్రారంభ దశలో వీటిని నాలుగు మార్గాల్లో నడపనున్నారు.
Andhra Pradesh: సమర్థ నిర్వహణ ఫలితం.. ఏపీ జెన్కోలో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి
బొగ్గు నాణ్యత మెరుగుదల, సరఫరాదారులకు నిర్దేశిత వ్యవధిలో బిల్లుల చెల్లింపు, సమర్థవంతమైన నిర్వహణ చర్యల ఫలితంగా ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 6,009 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైందని సంస్థ ఎండీ నాగలక్ష్మి వెల్లడించారు.
Krishna river: కృష్ణా నదిలో బోట్హౌస్లు.. రాత్రిపూట వెన్నెల కింద విహారం!
రాత్రి వేళ, వెన్నెల కింద బోటులో విహరించాలనేది ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిగా ఉంటుంది. ఇకదీ ఆ ఊహ కోసం కేరళకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కృష్ణా నదిలో బోట్హౌస్లు ప్రారంభం కానున్నాయి.
Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ.. సీఎంఓ వరకు చేరిన కనకదుర్గ ఆలయ వివాదం
విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ కట్కు సంబంధించిన వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది.
Aadhaar: ఆధార్ నవీకరణ తిరిగి ప్రారంభం.. 5-17 ఏళ్ల పిల్లలకు ఉచితం
అక్టోబరులో జిల్లా పాఠశాలల్లో వారం రోజుల పాటు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఆధార్ శిబిరాల్లో పెద్ద ఎత్తున పాల్గొనకపోవడంతో, మరోసారి అవకాశం కల్పించారు.
Satya Kumar: 104 వాహనాల ద్వారా ఇంటివద్దే 41 రకాల వైద్య పరీక్షలు
డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవల పథకం కింద ఉచిత వైద్య సేవలు అందించడంలో స్పష్టమైన సానుకూల మార్పులు కనిపిస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.
AP Genco: ఏపీ జెన్కో రికార్డు విద్యుత్ ఉత్పత్తి.. గ్రిడ్కు 6,009 మెగావాట్లు
ప్రభుత్వరంగ విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో శనివారం చరిత్రలోనే అరుదైన రికార్డును నమోదు చేసింది.
Andhra Pradesh: 2026-27 రాష్ట్ర బడ్జెట్కు కసరత్తు ప్రారంభం
వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు రాష్ట్ర బడ్జెట్ రూపకల్పనపై ప్రభుత్వ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది.
Andhra Pradesh: పాఠశాల విద్యలో కీలక మార్పులు.. వచ్చే ఏడాది నుంచి 1-8 తరగతులకు కొత్త సిలబస్
రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 8 తరగతుల వరకు పాఠ్యసిలబస్లో కీలక మార్పులు చేయనున్నారు.
Andhra Pradesh: ఏపీలో చౌక ధరకే గోధుమ పిండి… రేషన్ షాపుల్లో రూ.20కే కిలో పంపిణీ ప్రారంభం
కొత్త సంవత్సరం కానుకగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
GST: జీఎస్టీ వసూళ్లలో ఏపీ దూసుకుపోతోంది.. జాతీయ సగటును మించిన వృద్ధి
జీఎస్టీ వ్యవస్థలో మార్పులు అమలులోకి వచ్చినప్పటికీ, గత ఏడాది డిసెంబరు నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పటివరకు ఎన్నడూ లేని విధంగా అత్యధిక నికర జీఎస్టీ వసూళ్లను నమోదు చేసింది.
Andhra News: కృష్ణపట్నం థర్మల్కు విదేశీ బొగ్గు.. జనవరి నుంచి సరఫరా ప్రారంభం
కృష్ణపట్నం థర్మల్ విద్యుత్ కేంద్రానికి త్వరలో విదేశీ బొగ్గు రానుంది. ఇందుకు సంబంధించి ఇండోనేషియా నుంచి 5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా బాధ్యతను అదానీ సంస్థకు అప్పగిస్తూ జెన్కో లెటర్ ఆఫ్ అగ్రిమెంట్ (ఎల్వోఏ) జారీ చేసింది.
Tejaswi Podapati: పురాతన వస్తువుల విభజనకు కొత్త కమిటీ .. 8 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ.. చైర్పర్సన్గా తేజస్వీ పొడపాటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పురాతన వస్తువుల పంపిణీ కోసం కొత్త కమిటీని ఏర్పాటు చేసింది.
Andhra news: కదిరి, తణుకు, కొవ్వూరు మున్సిపాలిటీల హోదాల పెంపు
ఏపీలోని మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంచుతూ రాష్ట్రప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులు విడుదల.. మార్కాపురం,పోలవరంతో 28కి పెరిగిన సంఖ్య..
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
Andhra News: పోలవరం,మార్కాపురం కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. రాష్ట్రంలో 28 జిల్లాలు
ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది.
Dr. Manthena Satyanarayana Raju: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.
Andhra News: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు సెల్ సిగ్నల్.. 707 కొత్త సెల్ టవర్ల ఏర్పాటు
హలో.. వినిపిస్తున్నదా..? కాస్త ఆగండి.. బయటకు వస్తున్నా.. సిగ్నల్ సరిగ్గా లేదు..!
January 2026 Holidays : స్కూళ్లు,కాలేజీలకు ఫుల్ జాలీ.. జనవరి 2026లో 12 రోజులు సెలవులు.. హాలిడే ఫుల్ లిస్ట్..
విద్యార్థులకు నిజంగా పండగ వాతావరణమే కనిపించనుంది. వచ్చే జనవరి 2026లో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా భారీ సెలవులు రానున్నాయి.
RTC Employee: మెడికల్ అన్ఫిట్ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక గుడ్న్యూస్ ప్రకటించింది.
AP Government: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి భారీ మద్దతు
ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన శుభవార్త అందింది.
Kandula Durgesh: ఉగాదికి నంది అవార్డులు,నంది నాటకోత్సవాలు : కందుల దుర్గేష్
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Andhra Taxi App: ఏపీ ప్రభుత్వం కొత్త యాప్ ప్రారంభం.. తక్కువ ధర, సురక్షిత ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు అడుగులు వేస్తోంది.
Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి.. 10 ఏళ్ల రికార్డు బ్రేక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
Andhra Pradesh: కృష్ణానదిపై 6 లేన్ల ఐకానిక్ వంతెన.. అమరావతికి కొత్త చిహ్నం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దేశంలోని ప్రధాన నగరాల వెంట నేరుగా అనుసంధానించే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు సక్రమమైన ప్రణాళికపై ఫోకస్ పెట్టారు.
Andhra News : వండర్లా విశాఖకు.. ఇమాజికా వరల్డ్ తిరుపతికి
పర్యాటక రంగమే ఏపీకి తొలి ప్రాధాన్య రంగమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Andhra news: ఏపీలో కేరళ తరహా పర్యాటక సేవలు.. ప్రైవేటు భాగస్వామ్యంతో అల్ట్రా లగ్జరీ బోట్లు
పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ఆంధ్రప్రదేశ్'లో కీలక అడుగు పడింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో కొత్త జోనల్, స్థానికత విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్థానికత,జోనల్ విధానాల్లో తాజా మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
Nellore: నెల్లూరు జువ్వలదిన్నెలో దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు కానున్న స్వయంప్రతిపత్తి కలిగిన అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్, సిస్టమ్స్ అభివృద్ధి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.