ఆంధ్రప్రదేశ్: వార్తలు
AP Rains: ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీకి పొంచి ఉన్న ముప్పు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తుపాను ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో శుక్రవారం ఒక అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది.
RainAlert: ఏపీ వ్యాప్తంగా పలుచోట్ల విస్తారంగా వర్షాలు.. మరో 5 రోజుల పాటు ఇదే వాతావరణం
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్రమైన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి.
Debt States: అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాలు.. కేంద్ర గణాంకాల నివేదిక
తెలుగు రాష్ట్రాల ప్రజలు దేశవ్యాప్తంగా ఎక్కువగా అప్పుల భారం మోస్తున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి.
Andhra News: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. హోంమంత్రి కీలక ఆదేశాలు
బంగాళాఖాతంలోని తీవ్ర అల్పపీడనం రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది.
CM Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన నవంబర్ 7న కేబినెట్ సమావేశం.. సీఎస్ ఉత్తర్వులు జారీ!
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం నవంబర్ 7న జరగనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు.
Intermediate: ఏపీ ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులు.. 26 మార్కులు వస్తే పాస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు పెద్ద శుభవార్తను అందించింది.
TET: సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు టెట్ రాసే అవకాశం..పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం
సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులు కూడా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) రాయడానికి అవకాశం కల్పించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది.
Cyclone: ఏపీకి వాయుగుండం ముప్పు.. భారీ నుంచి అతిభారీ వర్ష సూచన
రాబోయే మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో వాతావరణం ఉద్రిక్తంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Andhrapradesh: ఏపీలో మరో నేషనల్ హైవే పనులు వేగవంతం.. ఈ ప్రాజెక్టుకు రూ.960 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్లో మరో ముఖ్యమైన నేషనల్ హైవే ప్రాజెక్ట్ వేగం అందుకుంది.
Weather: నేటి నుంచి ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాలకు అలెర్ట్
రానున్న నాలుగు రోజుల్లో దక్షిణ మధ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఆదివారం వెల్లడించింది.
Nadendla Manohar: రాష్ట్రంలో 27న ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 27 నుంచి ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు.
AP: పుత్తూరు, కర్నూలు, విశాఖపట్నం వైద్య కళాశాలల్లో అదనంగా 250 ఎంబీబీఎస్ సీట్లు
ప్రస్తుత విద్యా సంవత్సరంలో,ఏపీలోని అనేక ప్రైవేట్ వైద్య కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ అదనంగా 250ఎంబీబీఎస్ సీట్లకు కొత్త అనుమతులు మంజూరు చేసింది.
Amaravati: అమరావతి,అరకులోయలో రూ.377 కోట్లతో రెండు ఫోర్ స్టార్ హోటళ్లు.. రాయితీలివ్వాలని ప్రభుత్వ నిర్ణయం
ఏపీ రాజధాని అమరావతిలో కొత్తగా నిర్మించబోయే రెండు ఫోర్ స్టార్ హోటళ్లు,అరకులోయలో ఏర్పాటయ్యే ఒక లగ్జరీ రిసార్ట్కు, పర్యాటక విధానం 2024-29 ప్రకారం రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Amaravati: కౌలు రైతులకూ భూములున్న రైతులతో సమానంగా ప్రయోజనాలు
ఏపీ ప్రభుత్వం కౌలు రైతులకూ ప్రత్యేక గుర్తింపు సంఖ్య (Unique Identification Number)జారీ చేయడానికి ఏర్పాట్లు చేపట్టింది.
Andhrapradesh: ఏపీలో 1.58 కోట్ల కుటుంబాలకు ఆరోగ్య భరోసా.. బీ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమల్లో ఏపీ ముందంజ
పేద ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎం-జేఏవై, ఎన్టీఆర్ వైద్యసేవ ఆరోగ్య బీమా పథకాలు అందుబాటులో ఉన్న కుటుంబాల సంఖ్య ఆంధ్రప్రదేశ్లో 1.58 కోట్లు అని జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏ) వెల్లడించింది.
Andhra Pradesh: ఏపీలో టెక్స్టైల్ పరిశ్రమలకు ప్రత్యేక క్లస్టర్లు.. స్విస్, జర్మనీ సంస్థల ప్రతినిధులతో మంత్రి కొండపల్లి
ఏపీలో టెక్స్టైల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
Raymond: భారీ పెట్టుబడితో అనంతపురంకి రేమండ్ గ్రూప్.. 5,500 ఉద్యోగాలు అంచనా!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేమండ్ గ్రూప్ ద్వారా రూ.940 కోట్ల విలువైన రెండు పెట్టుబడులకు ఆమోదం తెలిపింది.
Andhra Pradesh: చికెన్ దుకాణాలకు లైసెన్సులు.. రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ బోర్డు నిర్ణయాలు
ఏపీ వ్యాప్తంగా చికెన్ వ్యాపారంలో చోటుచేసుకుంటున్న అక్రమాలను అరికట్టేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని, అలాగే కొత్త లైసెన్సింగ్ వ్యవస్థను ప్రవేశపెట్టాలని రాష్ట్ర మాంసాభివృద్ధి సంస్థ నిర్ణయం తీసుకుంది.
AP News: ఏపీలో నకిలీ మద్యం అడ్డుకట్టకు మరిన్ని చర్యలు.. కీలక ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలో నకిలీ మద్యం వ్యాప్తిని అడ్డుకోవడానికి ప్రభుత్వం సక్రియంగా చర్యలు ప్రారంభించింది.
Andhra pradesh: ఏపీ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం.. ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిధిలో నాలుగు కన్వెన్షన్ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
#NewsBytesExplainer: ఆంధ్రప్రదేశ్ నకిలీ మద్యం కేసు ఏంటి?.. జయచంద్ర రెడ్డి ఎవరు.. అతని వెనుక ఎవరున్నారు?
తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ దాసరిపల్లి జయచంద్రారెడ్డి,ఆయనకు సన్నిహితుడైన కట్టా సురేంద్ర నాయుడును నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదురవడంతో తెలుగుదేశం పార్టీ తాత్కాలికంగా సస్పెండ్ చేసింది.
Mithun Reddy: ఏపీ లిక్కర్ స్కాం.. ఎంపీ మిథున్ రెడ్డి ఇళ్లు, ఆఫీసులపై సిట్ దాడులు
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కాం కేసు దర్యాప్తులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులలో ఒకరుగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దూకుడు పెంచింది.
Google: గూగుల్తో ఏపీ చారిత్రక ఒప్పందం.. విశాఖలో డేటాసెంటర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్టణంలో 1 గిగావాట్ సామర్థ్యంలోని హైపర్ స్కేల్ డేటా సెంటర్ ఏర్పాటుకు గూగుల్తో చారిత్రక ఒప్పందం కుదిరింది.
Liquor: బార్కోడ్ స్కాన్ చేసి మద్యం నకలీదో కాదో తెలుసుకోండి
మద్యం అసలు ఉత్పత్తి అయినదో లేక నకిలీదో అని ఎప్పుడూ, ఎక్కడ తయారయిందో తెలుసుకోవడం ఇప్పుడు సులభం అయింది.
AP Weather: ఏపీలో మరో మూడు రోజులు వర్షాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక
ఉపరితల ఆవర్తన ప్రభావం కారణంగా వచ్చే మూడు రోజులపాటు ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Ap Fake Liquor Case: ఏపీ కల్తీ మద్యం కేసులో కీలక మలుపు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసు తాజాగా కొత్త మలుపు తీసుకుంది.
Andhra Pradesh: ఇంటి నిర్మాణ అనుమతికి ఇక కేవలం రూపాయి చాలు
కూటమి ప్రభుత్వం పేదలకు శుభవార్త అందించింది.
Webinar: ఐటీ ఉద్యోగాలు,నైపుణ్యాలపై ఉచిత ఆన్లైన్ వెబినార్
ఈనాడు, కె.ఎల్ యూనివర్సిటీలు సంయుక్తంగా ఐటీ రంగంలోని ఉద్యోగ అవకాశాలు, నైపుణ్యాల ప్రాధాన్యంపై ఉచిత ఆన్లైన్ వెబినార్ నిర్వహించనున్నాయి.
Andhra News: టాటా ట్రస్ట్తో సహకారంతో గురుకులాలు,వసతి గృహాల్లో… సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు:మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలు,ఎస్సీ సంక్షేమ వసతి గృహాల్లో నీటి పరిశుభ్రత కోసం ఇన్లైన్ క్లోరినేషన్ వ్యవస్థలు, అలాగే మలినజల శుద్ధి కేంద్రాలు (సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు) ఏర్పాటు చేయడానికి టాటా ట్రస్ట్ ముందుకు వచ్చింది.
AP high court: పీపీపీ విధానంలో వైద్య కళాశాలల నిర్మాణంపై జోక్యం అవసరం లేదు: హైకోర్టు
రాష్ట్రంలో పీపీపీ (ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్య) విధానంలో 10 వైద్య కళాశాలలను నిర్మించి నిర్వహించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకునే అవసరం లేదని హైకోర్టు స్పష్టంగా తెలిపింది.
AP Roads: వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.1000 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రహదారుల మరమ్మతుల కోసం భారీ నిధులను మంజూరు చేసింది.
Andhra News: ప్రభుత్వ పాఠశాలల్లో సౌర వెలుగులు.. కరెంటు బిల్లుల భారం నుంచి ఉపశమనం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యుత్ సమస్యను దూరం చేసేందుకు, విద్యా వ్యవస్థకు పునరుజ్జీవనం కల్పించేందుకు ప్రత్యేక శిక్షణా పథకంతో సౌర విద్యుత్ (Solar Power) ప్లాంట్ల ఏర్పాటు పథకం రూపొందించబడింది.
Tidco houses: నిర్మాణం పూర్తయ్యాకే టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించాలి.. కమిషనర్లకు మంత్రి నారాయణ ఆదేశం
నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ప్రతి శనివారమూ లబ్ధిదారులకు కేటాయించాలని ఏపీ పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ కమిషనర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Andhra pradesh: సంక్రాంతికల్లా అందుబాటులోకి హౌస్బోట్లు
కుటుంబ సభ్యులు, స్నేహితులు కలిసి పగటి సమయం మొత్తం జలాలపై ఆనందంగా గడపటం, అలలపై విహారం చేయడం ఒక ప్రత్యేక అనుభవంగా ఉంటుంది.
Heavy Rains Today : రానున్న మూడు గంటలు జాగ్రత్త.. భారీ వర్షాలతో పాటు పిడుగుపాటు హెచ్చరిక
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే మూడు గంటల్లో కొన్ని ప్రాంతాల్లో తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
IT Raids: ఏపీ, తెలంగాణలో పలుచోట్ల ఐటీ దాడులు
తెలుగు రాష్ట్రాల్లో ఆదాయపు పన్ను శాఖ భారీ సోదాలు చేపట్టింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని 25 ప్రాంతాల్లో అధికారులు ఒకేసారి తనిఖీలు నిర్వహిస్తున్నారు.
AP Ration Card: ఏపీలో రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం కీలక హెచ్చరికలు జారీ.. ఇకపై వారు అనర్హులే!
ఏపీ ప్రభుత్వం రేషన్ కార్డు దారులకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
Heavy rains: ఏపీకి గుడ్ న్యూస్.. ఈశాన్య రుతుపవనాలతో భారీ వర్షాల హెచ్చరిక
రాయలసీమ ప్రాంతంలో వర్షాల హెచ్చరిక జారీ చేసింది వాతావరణ శాఖ.
ONGC: ఏపీలో ఓఎన్జీసీ భారీ ప్రాజెక్టు.. కోనసీమలో వేల కోట్లతో చమురు,గ్యాస్,ఆయిల్ అన్వేషణకు సిద్ధం
ఏపీలో చమురు, సహజ వాయువు అన్వేషణకు సంబంధించి ప్రభుత్వరంగ సంస్థ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్జీసీ) పెద్ద ఎత్తున ముందుకు వచ్చింది.
#NewsBytesExplainer: భవిష్యత్తు రాజకీయాలు ప్రతికారం వైపు పయనిస్తున్నాయా? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏమి జరుగుతోంది?
రాజకీయాలలో అనాగరిక ధోరణి వేగంగా విస్తరిస్తోందని స్పష్టంగా కనిపిస్తోంది.
APCRDA : ఈ నెల 13న సీఆర్డీఏ ప్రధాన కార్యాలయం ప్రారంభోత్సవం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో సీఆర్డీఏ ప్రధాన కార్యాలయ నిర్మాణం వేగంగా కొనసాగుతుంది.
Andhra News: ఏపీ దొనకొండ దగ్గర క్షిపణుల తయారీ యూనిట్ ఏర్పాటు చేయనున్న బీడీఎల్
కేంద్ర రక్షణ రంగానికి చెందిన మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్కి రాబోతోంది.
Caravan: ఏపీ పర్యాటక రంగంలో వినూత్న ప్రయోగం.. ఇంటి ముందుకే కారవాన్!
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం మరో కీలక దశలోకి అడుగుపెట్టబోతోంది.
AP Inter Exam Schedule: ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..
ఏపీ ఇంటర్ బోర్డు ఇంటర్ పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ను అధికారికంగా ప్రకటించింది.
New Scheme: రేపే ఏపీలో మరో కొత్త పథకం ప్రారంభం.. ఒక్కొక్కరికి రూ.15వేలు..
కూటమి ప్రభుత్వం ఇప్పటికే వివిధ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తోంది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు రేపు భారీ వర్ష సూచన
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది.
High-speed corridor: కోల్కతా-చెన్నై NH-16కు ప్రత్యామ్నాయంగా కొత్త హైస్పీడ్ కారిడార్
రాష్ట్రానికి మరో హైస్పీడ్ కారిడార్ రాబోతోంది. ప్రస్తుతం కోల్కతా-చెన్నై జాతీయ రహదారి (NH-16) మన రాష్ట్రం మీదుగా సాగుతుండగా, దీనికి సమాంతరంగా కొత్త గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణానికి కేంద్రం నిర్ణయించింది.
Andra Pradesh: స్త్రీనిధి రుణం చెల్లింపులో నూతన నిబంధన.. 'కాప్స్ రికవరీ' యాప్ ప్రారంభం!
స్త్రీనిధి చెల్లింపులలో అక్రమాలను అడ్డుకునేందుకు కాప్స్ యాప్ను ప్రారంభించినట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Andhra Pradesh: ఎర్రచందనాన్ని కాపాడుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్కి రూ. 82 లక్షలు
ఎర్రచందనం వృక్ష జాతి, ఇది అంతరించే జాబితాలో ఉండటంతో, దాని సంరక్షణ కోసం రూ. 82 లక్షలు జాతీయ జీవ వైవిధ్య ప్రాధికార సంస్థ (NBA) ఆంధ్రప్రదేశ్ జీవవైవిధ్య మండలికి అందించింది.
AP Government: ఏపీ ప్రజలకు శుభవార్త.. ఒక్క రుపాయికే ఇళ్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలకు భారీ శుభవార్త అందించింది.
Chandrababu: గిరిజన రైతుల కృషి ఫలితం.. అరకు వ్యాలీ కాఫీకి అంతర్జాతీయ అవార్డు
అరకు కాఫీకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించినందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు తెలిపారు.
AP Govt Alert: ఏపీలో భారీ వర్షాలు.. అప్రమత్తమైన సర్కార్
బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది.
Andhra News: బ్రిజేష్ ట్రైబ్యునల్ ముందు ఏపీ వాదనలు.. అక్టోబరు 29కి తదుపరి విచారణ వాయిదా
బ్రిజేష్ ట్రైబ్యునల్లో కృష్ణా నది జల వివాదాలకు సంబంధించి గురువారం ఆంధ్రప్రదేశ్ తుది వాదనలు వినిపించింది.
Andhra Pradesh: కొబ్బరి రైతులకి మంచి రోజులు.. పండుగల ముందు ధరలు గరిష్ఠ స్థాయికి
కొబ్బరి రైతులకు మంచి రోజులొచ్చాయి. ఇంతకుముందెన్నడూ ఎప్పుడూ లేని రకంగా కొబ్బరి పంటకు రికార్డు స్థాయిలో ధరలు రావడం వల్ల, రైతులు,వ్యాపారులు ఇద్దరూ ఉత్సాహంతో కదులుతున్నారు.
Andhra Pradesh: దివిసీమకు వరద ముప్పు.. ప్రజలకు అప్రమత్తత హెచ్చరిక
దివిసీమలో కళ్ల ముందే మళ్లీ కృష్ణానది వరద ముప్పు తేలింది.
AP: రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 అమలుకు గల మార్గదర్శకాలు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం రాష్ట్ర పర్యాటక విధానం 2024-29 అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను అధికారికంగా ప్రకటించింది.
IMD: రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో.. 'పిన్కోడ్'తో వాతావరణ సమాచారం
జిల్లాలో వాతావరణ పరిస్థితులు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి భిన్నంగా ఉంటాయి.
Ration shops: కొత్త మినీమాల్స్ విధానం.. 12 గంటలపాటు రేషన్ దుకాణాలు తెరిచేలా ప్రణాళికలు
పౌరసరఫరాల వ్యవస్థలో కూటమి ప్రభుత్వం కొత్త సంస్కరణలను చేపడుతోంది. ఇప్పటికే స్మార్ట్ రేషన్ కార్డులు ప్రవేశపెట్టారు.
#NewsBytesExplainer: ఏపీలో సూపర్ సిక్స్ హామీలు ఎంత మేర అమలయ్యాయి?
2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు, తెలుగుదేశం,జనసేన పార్టీలు సూపర్ సిక్స్ పేరుతో ఆరు సంక్షేమ పథకాలను అమలు చేస్తామని హామీ ఇచ్చారు.
#NewsBytesExplainer: కర్ణాటకలో ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపు నిర్ణయం.. ఆందోళనలో తెలుగు రాష్ట్రాల రైతాంగం
కర్ణాటకలోని అత్యంత కీలకమైన భారీ ప్రాజెక్ట్ ఆలమట్టి డ్యామ్ ఎత్తును పెంచాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం,తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రైతులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
Andhra pradesh:ప్రతి నియోజకవర్గంలో MSME పార్క్లు: 175 పార్కుల అభివృద్ధి, పెట్టుబడులు,ఉపాధి అవకాశాలు
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఒక MSME పార్క్ అభివృద్ధి చేయాలని ఈ విధంగా మొత్తం 175 MSME పార్కులు ఏర్పాట్లవుతాయని ప్రతిపాదించింది.
Pawan Kalyan: పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తూ కొత్త విధానం
రాష్ట్రంలోని పంచాయతీలను నాలుగు గ్రేడ్లుగా విభజిస్తామని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
AP Cabinet: ముగిసిన ఏపీ మంత్రివర్గ భేటీ.. నాలా ఫీజు రద్దు..13 అంశాలకు ఆమోదం
ఏపీ అసెంబ్లీలోని ముఖ్యమంత్రి ఛాంబర్లో మంత్రివర్గ సమావేశం ముగిసింది.
AP Cabinet: నేడు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ భేటీ.. 15 అంశాలు అజెండా సమావేశం..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం 1.45 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Andhra Pradesh: గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది.
Andhra news: గ్రామ పంచాయతీల్లోనూ కొత్త నిర్మాణాలకు ఆన్లైన్ అనుమతులు.. డీపీఎంఎస్ విధానం త్వరలో అనుసంధానం
ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లోనూ భవన నిర్మాణాల కోసం ఆన్లైన్లో అనుమతులు పొందే విధానాన్ని ప్రవేశపెట్టే పనులు మొదలుపెట్టింది.
Andhra news: ఏపీలో కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై.. గణాంక శాఖ నివేదిక
ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన మూడు సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటివరకు 83 శాతం పైగా పూర్తయినట్లు కేంద్ర గణాంకశాఖ వివరించింది.