ఆంధ్రప్రదేశ్: వార్తలు
#NewsBytesExplainer: పెట్టుబడిదారుల కొత్త ఫేవరెట్.. ఏపీ టైర్-2 నగరాలు
ఆంధ్రప్రదేశ్లోని టైర్-2 నగరాల్లో రియల్ ఎస్టేట్ వేగం రోజురోజుకూ పెరుగుతోంది.
Konaseema: సముద్ర జలాలతో మోడువారిన 2 లక్షలకు పైగా కొబ్బరి చెట్లు.. రాజోలు నియోజకవర్గంలో 2,000 ఎకరాల్లో తీవ్ర నష్టం
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గంలో సముద్రపు లవణజలాల దాడి వేగం పెరుగుతోంది.
Andhra News: 3.47లక్షలకే సొంతిల్లు.. గ్రామీణ ప్రాంతాల్లో వెల్లువెత్తిన దరఖాస్తులు.. ఈ నెల 30 వరకు గడువు
గ్రామీణ ప్రాంతంలో ఉంటూ ఇల్లులేని వారా? అయితే మీకు మంచి అవకాశం ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది.
Andhra : హోర్డింగులపై డిస్ప్లే డివైజెస్ ఫీజు.. విధాన సవరణలతో త్వరలో మార్గదర్శకాలు
పట్టణాల్లోని ప్రధాన జంక్షన్లు, బిజీ ప్రాంతాల్లో అనుమతి లేకుండా హోర్డింగులు, ఫ్లెక్సీలు పెట్టే రోజులకి ఇక తెరపడుతోంది.
AP Cyclone : ఏపీకి సెనియార్ తుఫాన్ ముప్పు.. వాతావరణ శాఖ హెచ్చరిక!
ఏపీని మరో తుఫాను ముప్పు వెంటాడుతోంది. మొన్న మొంథా తుపాన్ ఏపీలో విపరీత విధ్వంసం సృష్టించిన తర్వాత, ఇప్పుడు సెనియార్ తుఫాన్ రాష్ట్ర వైపుకు దూసుకుపోతోంది.
Andhra Pradesh: ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్డౌన్.. బ్యాలెట్ బాక్సుల సమీకరణలో వేగం!
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు వేగంగా జరుగుతున్నాయి.
New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డు ఇప్పుడు చాలా ఈజీ… కొత్తగా పెళ్లైన వారికి సింపుల్ ప్రాసెస్!
మీరు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారా? ఎలా అప్లై చేయాలి, ఎక్కడ దరఖాస్తు చేయాలి వంటి సందేహాలు ఉన్నాయా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా మంచి వార్త. గతంలో రేషన్ కార్డుల కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
Andhra Pradesh: ఏపీలో పరిశ్రమల వెల్లువ.. పెట్టుబడిదారులు ఎందుకు క్యూ కడుతున్నారంటే?
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది.
Andhra Pradesh: వలస కూలీల పిల్లలకు విద్యా భరోసా.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలస జీవనాంతర సమస్యలను తగ్గిస్తూ, కార్మిక కుటుంబాల పిల్లల చదువు నిలిచిపోకుండా చూడాలని లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టింది.
AP Govt : ఏపీ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు నేరుగా అధికారులు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలో ప్రజా మేలు లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.
Cyclone: ఏపీకి తుపాను ముప్పు.. 22న బంగాళాఖాతంలో అల్పపీడనం
ఏపీకి తుపాను ప్రమాద సూచనలు కనిపిస్తున్నాయి. ఆగ్నేయ బంగాళాఖాతం ప్రాంతంలో శనివారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
'Drishyam'-style murder: బెంగళూరు అదృశ్యమైన టెకీ దారుణ హత్య .. ఆంధ్రాలో హ్యామర్తో చంపి పూడ్చిపెట్టిన కజిన్
అక్టోబర్ చివర్లో బెంగళూరులో అదృశ్యమైన ఐటీ ఉద్యోగి శ్రీనాథ్ కే. వ్యవహారం చివరకు విషాదంతో ముగిసింది.
Maoists: మారేడుమిల్లిలో మరోసారి గర్జించిన తుపాకులు.. ఏడుగురు మావోయిస్టుల మృతి
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీ ప్రాంతం మారేడుమిల్లి అటవీ పరిధిలో మళ్లీ ఎదురుకాల్పుల ఉదంతం చోటుచేసుకుంది.
Maoist Commander Hidma: మావోయిస్టు పార్టీలో భీకర గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా పేరొందిన మద్వి హిడ్మా ఎవరు?
వరుసగా ఎదుర్కొంటున్న పరాజయాలతో ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది.
EV project: ఏపీలో భారీ ఈవీ ప్రాజెక్ట్..రూ.515 కోట్లు పెట్టుబడి.. 5వేల మంది ఉపాధి!
ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని విస్తృతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద అడుగు వేసింది.
Maoist: మావోయిస్టు అగ్రనేత హిడ్మా సహా ఐదుగురు మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి అడవి పరిసరాల్లో భద్రతా దళాలు,మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.
Amaravati: ఏపీ క్వాంటమ్ వ్యాలీలోకి ఫ్రెంచ్ 'పాస్కల్' అడుగులు
ఫ్రాన్స్కు చెందిన ప్రముఖ క్వాంటమ్ కంప్యూటింగ్ సంస్థ 'పాస్కల్' అమరావతిలో అభివృద్ధి చెందుతున్న క్వాంటమ్ వ్యాలీలో తమ స్వంత క్వాంటమ్ కంప్యూటర్ను ఏర్పాటు చేయబోతోందని ఆ సంస్థ ఆసియా-పసిఫిక్ సీఈవో రాబర్టో మావ్రో తెలిపారు.
Andhra news: రేపే 'పీఎం కిసాన్- అన్నదాతా సుఖీభవ' నిధుల విడుదల.. కమలాపురంలో కార్యక్రమానికి ముఖ్యమంత్రి హాజరు
ఈ నెల 19వ తేదీన పీఎం కిసాన్-అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన నిధులు రైతులకు చేరనున్నాయి.
#NewsBytesExplainer: ఏపీ లిక్కర్ కేస్.. అసలు సూత్రధారి ఎక్కడ.. ఈ కేసు క్లైమాక్స్ ఎప్పుడు?
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో అరెస్ట్లు వరుసగా జరుగుతూనే ఉన్నాయి.
NTPC: ఆంధ్రప్రదేశ్లో కొత్త అణు విద్యుత్ ప్లాంట్ల దిశగా ఎన్టీపీసీ అడుగులు
దేశంలోని ప్రముఖ ప్రభుత్వ విద్యుత్ తయారీ సంస్థ ఎన్టీపీసీ, పలు రాష్ట్రాలలో 700 మెగావాట్లు, 1000 మెగావాట్లు, 1600 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త అణువిద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి చర్యలు ప్రారంభించింది.
Vishakapatnam: ₹ 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 613 ఒప్పందాలు.. 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు
విశాఖపట్టణంలో మూడు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి భారీ ఫలితాలు తీసుకొచ్చింది.
Andhra: డేటా సెంటర్లతో ఏపీలో మాకు డిమాండ్.. కిర్లోస్కర్ పంప్స్ఎండీ అలోక్ ఎస్.కిర్లోస్కర్
విశాఖపట్టణంలో గూగుల్తో పాటు రిలయన్స్, బ్రూక్ఫీల్డ్ వంటి సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుండటం, అమరావతి రాజధాని నిర్మాణం తిరిగి వేగం పుంజుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం భారీగా గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడం వంటి పరిణామాలు—ఆంధ్రప్రదేశ్లో తమ ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెట్ ఏర్పడుతోందని కిర్లోస్కర్ పంప్స్ మేనేజింగ్ డైరెక్టర్ అలోక్ ఎస్. కిర్లోస్కర్ పేర్కొన్నారు.
Rain Alert In AP: ఏపీపై మళ్లీ అల్పపీడన ప్రభావం.. పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
ఏపీ మద్యం కేసులో 'అనిల్చోక్రా' రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
CII summit: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. ఒక్క సీఐఐ సదస్సులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు.
AP High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు తప్పనిసరి: ఏపీ హైకోర్టు కీలక తీర్పు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Andhra Pradesh: ఐటీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఆమోదం
భారత ప్రభుత్వం ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులపై ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ సంస్థల ప్రతిపాదనలను ఆమోదిస్తూ, భూముల కేటాయింపు, ప్రోత్సాహకాలు చెల్లించే అనుమతులను అందించింది. రాయితీ ధరలపై భూములు కేటాయించే ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Andhra News: కొత్త వాహనాల రిజిస్ట్రేషన్పై కొత్త నిబంధనలు.. ఆలస్యమైతే నంబరు కేటాయించనున్న సాఫ్ట్వేర్
కొత్త వాహనాలు కొనుగోలు చేసిన వారికీ శాశ్వత రిజిస్ట్రేషన్ నంబర్లు వెంటనే కేటాయించక రవాణాశాఖ అధికారులు ఆలస్యం చేస్తున్న నేపథ్యంలో, ఈ జాప్యానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నతాధికారులు కొత్త నిర్ణయం తీసుకున్నారు.
Andhra pradesh: ఏపీ నైబర్హుడ్ వర్క్స్పేస్ పాలసీ ఖరారు.. చిన్న సంస్థలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వ విధానం
ఏపీ నైబర్హుడ్ వర్క్స్పేస్ (ఎన్డబ్ల్యూఎస్) పాలసీ 2025-30ని ప్రభుత్వం ఆమోదించింది.
Andhra Pradesh: సోలార్ ప్రాజెక్టులకు నాబార్డ్-ఏడీబీ రుణం.. 804 మెగావాట్ల సోలార్ యూనిట్లకు ఎల్వోఏ జారీ
రాష్ట్రంలో గృహాలపై సౌర విద్యుత్ ఫలకాలను ఏర్పాటు చేసే ప్రాజెక్టును నిర్దేశిత కాలంలో పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ విద్యుత్ సంస్థలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh: విశ్వవిద్యాలయాలకు ఏకీకృత చట్టం.. వర్సిటీలకు బోర్డు ఆఫ్ గవర్నర్స్
ఏపీలోని అన్ని విశ్వవిద్యాలయాలకు ఒకే చట్టాన్ని రూపొందించేందుకు ఉన్నత విద్యాశాఖ చర్యలు చేపడుతోంది.
Kidney Rocket: ఏపీలో కిడ్నీ రాకెట్ బహిర్గతం.. మహిళ మృతితో వెలుగులోకి సంచనల విషయాలు!
ఆంధ్రప్రదేశ్లో మరో సంచలన ఘటన వెలుగుచూసింది. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలోని గ్లోబల్ ఆస్పత్రిలో భారీ కిడ్నీ రాకెట్ బయటపడింది.
Andhra news: ఏపీ రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్.. రూ.18కే గోధుమ పిండి...!
ఏపీలోని రేషన్ కార్డు కలిగిన కుటుంబాలకు సంతోషకర సమాచారం అందింది.
AP Govt: దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు ఏపీ ప్రభుత్వం చర్యలు
రాష్ట్రంలోని దేవాలయాలలో జరిగిన తొక్కిసలాట ఘటనలను నివారించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.
AP Cabinet: సీఎం చంద్రబాబు నేతృత్వంలో ముగిసిన ఏపీ కేబినెట్.. పలు కీలక అంశాలపై ఆమోదం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశం సుమారు మూడున్నర గంటలపాటు కొనసాగింది.
Andhrapradesh: ప్రభుత్వ గుర్తింపు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు.. ఇందులో తర్ఫీదు పొందితే పరీక్ష ఉండదు
ఆంధ్రప్రదేశ్లో త్వరలో ప్రభుత్వ గుర్తింపు పొందిన డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి.
Rain Alert : బంగాళాఖాతంలో ద్రోణి ప్రభావం.. ఏపీలో మూడ్రోజులు జల్లులు కురిసే అవకాశం
తెలుగు రాష్ట్రాల్లో మొంథా తుపాన్ ప్రభావం తగ్గుముఖం పట్టడంతో వర్షాలు క్రమంగా తగ్గాయి.
AP Govt : ఏపీ రైతులకు శుభవార్త.. వారికి రూ.25 వేలు చొప్పున సాయం : మంత్రి అచ్చెన్నాయుడు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది.
APSRTC: ఇక గూగుల్ మ్యాప్స్ ద్వారానే ఏపీఎస్ఆర్టీసీ బస్సు టికెట్ల బుకింగ్ సౌకర్యం!
ఎక్కడికైనా వెళ్లాలన్నా, గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయడం సులభమైన మార్గం, దూరం, ప్రయాణ సమయం వంటి వివరాలు తెలుసుకోవడం చాలా మందికి అలవాటుగా మారింది.
YS Viveka Murder Case: వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు పోలీసులపై కేసు నమోదు!
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు మరో కీలక మలుపు తిరిగింది.
Andhra pradesh: కోర్టు మార్గదర్శకాలు అనుసరించి క్రీడా కోటా ఎంబీబీఎస్ తుది జాబితా: శాప్
ఏపీ హైకోర్టు ఆదేశాలు, మార్గదర్శకాలను అనుసరించి క్రీడా కోటా కింద ఎంబీబీఎస్ (నీట్) ప్రవేశాలకు సంబంధించిన తుది ఎంపిక జాబితాను తయారు చేసి, సంబంధిత విశ్వవిద్యాలయానికి పంపనున్నామని శాప్ స్పష్టంచేసింది.
Andhra News: 60 రోజుల్లో వాట్సప్లోనే అన్ని ప్రభుత్వ సేవలు అందించాలి: ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్
అరవై రోజుల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ సేవను వాట్సాప్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలంటూ ఆర్టీజీఎస్ కార్యదర్శి కాటమనేని భాస్కర్ సూచనలు చేశారు.
Andhra Pradesh: ప్రొఫెసర్ నియామకాల ఆలస్యం.. ఏపీకి అదనపు వైద్య సీట్లు లాభం కోల్పోనట్టే
ఆంధ్రప్రదేశ్లో కొత్తగా స్థాపించిన ఆరు ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్ స్థాయి పదవుల నియామకం నిర్దేశిత సమయంలో పూర్తి కాకపోవడంతో,2025-26 విద్యాసంవత్సరానికి యూజీ, పీజీ కోర్సుల్లో అదనపు సీట్ల మంజూరుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ)అనుమతి ఇవ్వలేదు.
Andhra News: విదేశాల్లో ఉన్నా ఇంటి పన్ను చెల్లించొచ్చు.. పారదర్శకత పెంచేలా పల్లెలకు డిజిటల్ సేవలు
ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, స్వగ్రామంలోని ఇల్లు సహా ఇతర భవనాల ఆస్తిపన్నును ఇప్పుడు ఆన్లైన్ ద్వారా సులభంగా చెల్లించుకోవచ్చు.
Andhra news: PPP మోడల్లో హోటల్ నిర్మాణం.. ప్రభుత్వం జారీ చేసిన నూతన నిబంధనలు
ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధీనంలోని స్థలాలలో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యంతో (PPP) స్టార్ హోటళ్ల నిర్మాణానికి ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారుల సంఖ్య పెరుగుతున్నందున, ప్రభుత్వం దీనికి సంబంధించి ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.
Andhra News: 2 కొత్త జిల్లాలు.. 6 కొత్త రెవెన్యూ డివిజన్లు.. 4 గంటల పాటు విస్తృతంగా చర్చించిన మంత్రివర్గ ఉపసంఘం
ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో చేర్చడం,కైకలూరు ని కృష్ణా జిల్లాకే కొనసాగించడం, అలాగే గూడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లా నుంచి విడదీసి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో కలపడం వంటి ప్రతిపాదనలపై మంత్రివర్గ ఉపసంఘం సానుకూల స్పందన తెలిపింది.
Andhra Pradesh: ఈనెల 27న సింగపూర్కు ఉత్తమ ఉపాధ్యాయులు
అధునాతన విద్యావిధానాలపై అధ్యయనానికి 78 ఉపాధ్యాయులను ఈ నెల 27న సింగపూర్కు పంపే ఏర్పాటు చేయాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు.
Vijaya Dairy:విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య కన్నుమూత
విజయ డెయిరీ మాజీ చైర్మన్ మండవ జానకిరామయ్య (93) గురువారం ఉదయం కన్నుమూశారు.
Andhra News: ఈ నెల నుంచి విద్యుత్ బిల్లుల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
విద్యుత్ వినియోగదారులకు ఉపశమనం కల్పించే దిశగా ఈ నెల నుంచే బిల్లులను తగ్గించే చర్యలు ప్రారంభించామని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
Tungabhadra: తుంగభద్రపై ఏపీ, కర్ణాటకలను కలుపుతూ కొత్త వంతెన ఏర్పాటు
ఆలమట్టి ప్రాజెక్టు ఎత్తు పెంపు సహా తుంగభద్ర నది పై మరిన్ని ప్రాజెక్టులు చేపట్టాలని చూస్తున్న కర్ణాటక ప్రభుత్వం, ఇప్పుడు మరో కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది.
Andhra News: ఎన్టీఆర్ జిల్లాలోకి రెండు నియోజకవర్గాలు.. నేటి మంత్రివర్గ ఉపసంఘ సమావేశంలో చర్చ
ఎన్టీఆర్ జిల్లాలో గన్నవరం,నూజివీడు నియోజకవర్గాలను కలపడం,అలాగే కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లా పరిధిలో ఉంచడం వంటి ప్రతిపాదనలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తున్నది.
Andhra News: స్వతంత్ర పాలన యూనిట్లుగా పంచాయతీలు.. సంస్కరణల అమలుకు ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Andhra News: రాష్ట్ర యువతకు నూతన అవకాశాలు.. 'నైపుణ్యం' పోర్టల్ ద్వారా శిక్షణ,ఉపాధి సదుపాయం
ఏపీలో రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తోంది.
Andhra Pradesh Rains: ఏపీకి వర్ష సూచన.. నేడు కోస్తా, రాయలసీమలోని 9 జిల్లాల్లో మోస్తరు వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో వచ్చే రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ వెల్లడించింది.
Andhra Pradesh: ఉపాధి హామీ పనుల్లో లక్ష్యాన్ని అధిగమించిన ఆంధ్రప్రదేశ్
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) అమలులో ఆంధ్రప్రదేశ్ మరోసారి ప్రతిభ కనబరిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు పనిదినాల వినియోగం విషయంలో దేశవ్యాప్తంగా మూడో స్థానంలో నిలిచింది.
#NewsBytesExplainer: లోటు లేకుండా నిధులు.. పరుగులు తీస్తున్న అమరావతి నిర్మాణం పనులు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి మరో కీలక దశలోకి ప్రవేశించింది. రాజధాని నిర్మాణ పనుల వేగవంతానికి అవసరమైన నిధులు వేగంగా సమకూరుతున్నాయి.
Andhra Pradesh: మహిళలకు రాత్రి పూట పని అనుమతి.. నూతన చట్టాన్ని అమల్లోకి తెచ్చిన ఏపీ సర్కార్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 'షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్(సవరణ)చట్టం' అధికారికంగా అమల్లోకి వచ్చింది.
Nara Lokesh: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. సమర్థ నాయకత్వం వల్లే సాధ్యమవుతోంది : నారా లోకేశ్
యువతకు ఉపాధి కల్పిస్తే రాష్ట్రంలోని అన్ని సమస్యలు సులభంగా పరిష్కారమవుతాయని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.