ఆంధ్రప్రదేశ్: వార్తలు
Andhra Pradesh: ఖరగ్పుర్-అమరావతి హైస్పీడ్ కారిడార్కు ఓకే.. ఏపీలో 457 కి.మీ. రహదారి!
పశ్చిమ బెంగాల్లోని ఖరగ్పుర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు నిర్మించనున్న నాలుగు వరుసల హైస్పీడ్ రోడ్ కారిడార్కు సంబంధించి ఏపీలో ఎలైన్మెంట్కు ఆమోదం లభించింది.
APMDC Award: ఏపీఎండీసీకి ప్రతిష్ఠాత్మక అవార్డు.. రూ.9 వేల కోట్ల సమీకరణకు గోల్డ్ మెడల్!
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి ప్రతిష్ఠాత్మకమైన 'బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్ బంగారు పతకం' లభించింది.
Andhra Pradesh GST Model: ఏఐతో జీఎస్టీ వసూళ్లలో ఏపీ సంచలనం.. ఆరు నెలల్లోనే రూ.743 కోట్లు!
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నులశాఖ అమలు చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి.
Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలో 28 వరకు భారీ వానలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. నాలుగు రోజుల్లో 12 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
Southern Zonal Council Meet: సదరన్ జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు బ్లూప్రింట్.. దక్షిణాది సీఎంల ప్రశంసలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
Milad-un-Nabi: ఏపీలో మిలాద్ ఉన్ నబీ సెలవులో మార్పు.. 25కు బదులు 26న సెలవు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే తేదీని మార్చింది.
Srisailam Reservoir: శ్రీశైలానికి జలకళ.. 875.50 అడుగులకు చేరిన నీటిమట్టం
ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వర్షాలు లేకపోయినా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది.
Chess Championship: ఏసియాన్ చెస్లో భారత్ అండర్-11 బాలికలకు కాంస్యం
ఏసియాన్ చెస్ ఛాంపియన్షిప్లో భారత అండర్-11 బాలికల జట్టు కాంస్య పతకం సాధించింది.
Kovvada Nuclear Plant: కొవ్వాడ అణు ప్రాజెక్టుకు 2,079 ఎకరాల భూమి సేకరణ పూర్తి.. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కోసం 2,079 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ పూర్తయిందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్'లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
AP Cabinet: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.
Covid Cases: దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు.. ఏపీలో 74 కేసుల నమోదు
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,554 కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Nagababu: నాగబాబుకు కీలక బాధ్యతలు.. గ్రీన్ కమిటీ ఛైర్మన్గా నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఆరు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
New AEDP Degree Courses: అప్రెంటిస్షిప్తో డిగ్రీ.. ఏఈడీపీ కోర్సులకు ఉన్నత విద్యామండలి రూపకల్పన
అప్రెంటిస్షిప్తో కూడిన డిగ్రీ కోర్సులను (ఏఈడీపీ) ఉన్నత విద్యామండలి రూపొందించింది.
Andhra Pradesh: మేయర్, ఛైర్మన్ను ప్రజలే ఎన్నుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధం
మేయర్,మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
Andhra Pradesh: క్లస్టర్ టీచర్లకు కష్టాలే.. పాఠశాల ఏదో తెలియని పరిస్థితి!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా మిగులుగా తేలిన క్లస్టర్ ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళంగా మారింది.
Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్న్యూస్.. 17 నుంచి ఫిన్లాండ్లో ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చర్యలు చేపడుతున్నారు.
Amaravati: క్యాన్సర్ కట్టడికి 'బయో ఫౌండ్రీ టాస్క్ఫోర్స్'.. ముందుగానే ముప్పు గుర్తించేలా చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Andhra Pradesh: ఏపీలోని పట్టణాలకు భారీ నిధులు.. రూ.5,940 కోట్లతో అభివృద్ధి పనులు
పట్టణాభివృద్ధికి దోహదం చేసే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) రెండో విడత కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5,940 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రతిపాదించింది.
Mount Elbrus: ఎల్బ్రస్ శిఖరంపై త్రివర్ణ పతాకం.. ఆంధ్రా పోలీస్ అధికారి ఘనత
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ పోలీసు అధికారి వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు.
Archery: ప్రపంచ యూత్ ఆర్చరీలో భారత్కు పసిడి
అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై భారత యువ క్రీడాకారులు మరోసారి సత్తా చాటారు.
Andhra Pradesh: 44.20 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీలో ఎస్ఐఆర్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలోని 44.20 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తోంది.
Gallantry and Service Medals: 1057 మంది పోలీసులకు గ్యాలంట్రీ, సేవా పతకాలు.. ఏపీ,తెలంగాణ నుంచి 36 మంది ఎంపిక
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ తదితర విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది.
AP Reservoirs: ఏపీలో 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధ్యయనం
ఆంధ్రప్రదేశ్లోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు (పీఎస్పీ) ఏర్పాటు చేసే అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
APIIC: ఏపీలో పరిశ్రమల జోరు.. 60 వేల ఎకరాల భూ సేకరణకు ఏపీఐఐసీ సిద్ధం
ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ముందుగానే సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Oil Reserve: చమురు సంక్షోభం వస్తే భారత్ పరిస్థితి ఏంటి? నిల్వలపై కీలక వివరాలు
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుల్లో ఒకటి.
Chandrababu: అమరావతి ఈ-3 సీడ్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
AP Weather Alert: ఏపీలో వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు,ఈదురుగాలులు
ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. నేడు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది.
Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చ
పరిశ్రమలు,విద్యుత్,ఐటీ,పర్యాటకం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) చర్చిస్తోంది.
Jal Shakti Ministry: కేంద్ర జలశక్తి శాఖకు కొత్త కార్యదర్శిగా అర్చనా వర్మ నియామకం
కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది.
Andhra Pradesh: అమరావతి,శ్రీకాకుళం,కుప్పం ఎయిర్పోర్టులకు టీఈఎఫ్ఆర్లు సిద్ధం.. తొలి దశకు రూ.5,545 కోట్లు
ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది.
Andhra Pradesh : ఏపీ మిర్చికి విదేశాల్లో భారీ డిమాండ్.. ఐదేళ్లలో రూ.28 వేల కోట్ల ఎగుమతులు
ఆంధ్రప్రదేశ్ నుంచి గత ఐదేళ్లలో భారీగా మిర్చి ఎగుమతులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Madanapalle: ఏపీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.. మదనపల్లెలో 100 ఎకరాల్లో ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
APJUDA Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్.. స్టైఫండ్ పెంపుపై ఆగస్టు 15 వరకు డెడ్లైన్
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) ఆందోళనకు సిద్ధమయ్యారు.
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తుది కసరత్తు.. ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
Andhra Pradesh: ఐటీసీ భాగస్వామ్యంతో 9 జిల్లాల్లో 100 గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఊతమివ్వడం లక్ష్యంగా స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
Air Pollution: దేశంలో 108 నగరాల్లో గాలి కాలుష్యం.. మూడేళ్లుగా PM10 మోతాదు అధికం
దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది.
Tobacco Farmers: పొగాకు రైతులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం
పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు రూ.1,500 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ .. ఏపీ పాలసీలో కీలక నిర్ణయాలు
రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ-2026ను విడుదల చేసింది.
Andhra Pradesh : ఏపీలో పునరుత్పాదక విద్యుత్కు వేగం.. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులపై ఫోకస్
ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
AP: ఖాళీ భూములకు కొత్త రూపం.. పీపీపీ విధానంలో భారీ ప్రాజెక్టులకు సన్నాహాలు
నగరాల్లో ఖాళీగా ఉన్న విలువైన భూములను వృథాగా ఉంచకుండా సద్వినియోగం చేసేందుకు పట్టణాభివృద్ధి సంస్థలు చర్యలు చేపడుతున్నాయి.
Peddagadda Reservoir: కాలువలకు స్వస్తి.. భూగర్భ పైపులతో పెద్దగడ్డ ఆయకట్టుకు సాగునీటి సరఫరా
ఆంధ్రప్రదేశ్లో పెద్దగడ్డ రిజర్వాయర్ కుడి కాలువ ఆయకట్టులో ఎం-కాడ్వామ్ (మోడరైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా అండ్ వాటర్ మేనేజ్మెంట్) పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
Rain Alert: ఏపీ,తెలంగాణకు అలర్ట్.. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
Road accident: బ్రిడ్జిపై నుంచి కిందపడిన ట్రావెల్ బస్సు.. 20 మందికి గాయాలు
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు సమీపంలోని నేషనల్ హైవేపై ఆదివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది.
World Tribal Day 2026: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం.. గిరిజనులకు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సోదర సోదరీమణులకు ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు.
Andhra Medical College: ఆంధ్ర వైద్యకళాశాలకు జాతీయ స్థాయిలో 13వ ర్యాంకు.. ఏపీలో టాప్
ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్-2026 (IIFR) ర్యాంకింగ్స్లో ఆంధ్రప్రదేశ్కు చెందిన ఎనిమిది వైద్య కళాశాలలు చోటు దక్కించుకున్నాయి.
Andhra Pradesh: పర్యాటక ప్రాంతాలకు రూ.375 కోట్లు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి గత రెండేళ్లలో ఏడు ప్రాజెక్టులను ఎంపిక చేసి రూ.375.08 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ వెల్లడించారు.
Andhra Pradesh: ఏపీలో ఆయుష్ సేవల అభివృద్ధికి రూ.257 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు
ఆంధ్రప్రదేశ్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆయుష్ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రూ.257 కోట్ల నిధులు మంజూరు చేయాలని నేషనల్ ఆయుష్ మిషన్కు ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు.. అధికారులకు ఎస్ఈసీ కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.
BC Protection Act : ఏపీలో బీసీ రక్షణ చట్టం.. కులం,వృత్తి పేరుతో దూషిస్తే కఠిన శిక్షలు
ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన వర్గాల గౌరవం,హక్కులకు చట్టబద్ధ రక్షణ కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసింది.
Handicraft Products: ఏపీ హస్తకళలకు క్యూఆర్ కోడ్.. దేశంలోనే తొలి డిజిటల్ గుర్తింపు
ఆంధ్రప్రదేశ్ హస్తకళలకు సాంకేతికతను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
APSDMA: నేడు ఏపీలో వానలు.. కోస్తా, రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్
ఆంధ్రప్రదేశ్లో గురువారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది.
AP Assembly Session: ఆగస్టు 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు.. కీలక బిల్లులతో ప్రభుత్వం సిద్ధం
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 17 నుంచి ప్రారంభం కానున్నాయి.
Amaravati: అమరావతిలో తొలి క్వాంటమ్-ఏఐ యూనివర్సిటీ క్యాంపస్.. రూ.731 కోట్లతో నీలిట్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి మరో ప్రతిష్ఠాత్మక కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థ రానుంది.
Andhra Pradesh: ఏపీకి విదేశీ పెట్టుబడుల జోరు.. 2025-26లో ఎఫ్డీఐలు భారీ పెరుగుదల
ఆంధ్రప్రదేశ్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Visakhapatnam: విశాఖలో ఐబీఎం ఫ్యూచర్నౌ సెంటర్ ప్రారంభం.. గ్లోబల్ ఐటీ హబ్గా మరో అడుగు
విశాఖపట్టణం ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది.
Andhra Pradesh Weather: ఉపరితల ఆవర్తన ప్రభావం.. ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు
ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)వెల్లడించింది.
NEET UG: నేటి నుంచి నీట్ యూజీ ఆల్ ఇండియా ఎంబీబీఎస్ కౌన్సెలింగ్
నీట్ యూజీ ద్వారా ఎంబీబీఎస్ ప్రవేశాలకు సంబంధించిన ఆల్ ఇండియా కోటా (AIQ) కౌన్సెలింగ్ మంగళవారం (ఆగస్టు 5) నుంచి ప్రారంభమవుతోందని విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పి. చంద్రశేఖర్ తెలిపారు.
AP High Court: మెగా డీఎస్సీ వివాదం: సీబీఐ విచారణ కోరిన పిటిషన్కు హైకోర్టు నిరాకరణ
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.
Chandrababu: రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రోగ్రెస్ రిపోర్ట్ విడుదల చేసిన సీఎం చంద్రబాబు
రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగతి నివేదికను విడుదల చేశారు.
APMDC: ఏపీఎండీసీ సొంతంగా బీచ్శాండ్ ప్రాజెక్టులు.. అధిక ఆదాయంపై గురి
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బీచ్శాండ్ ఖనిజాల తవ్వకాల విషయంలో కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
El Niño: శ్రీశైలం,తుంగభద్రలో పెరుగుతున్న నీటిమట్టం.. అన్నదాతల్లో ఆశలు
ఎల్నినో ప్రభావంతో వర్షాభావం నెలకొంటుందనే ఆందోళనలో ఉన్న రైతులకు తెలుగు రాష్ట్రాల ప్రధాన జలాశయాల్లో పెరుగుతున్న నీటి నిల్వలు కొంత ఊరటనిస్తున్నాయి.
Black Tiger Shrimp: ఏపీలో పెరుగుతున్న బ్లాక్ టైగర్ రొయ్యల సాగు.. కారణాలివే
ఒకప్పుడు ఆక్వా రైతుల తొలి ఎంపికగా నిలిచిన బ్లాక్ టైగర్ (పెనాయస్ మోనోడాన్) రొయ్యల సాగు ఆంధ్రప్రదేశ్'లో మరోసారి వేగం అందుకుంటోంది.
AP Govt: ఏపీ పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భారీ వరం.. రూ.50 వేల వడ్డీలేని రుణం!
ఆంధ్రప్రదేశ్లోని ఎఫ్సీవీ (FCV) పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఊరట కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి.
Andhra Pradesh: ఏపీలో తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్.. రూ.2,387 కోట్ల భారీ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో మరో కీలక మైలురాయి నెలకొంది.
Andhra Pradesh: గ్రంథాలయాల్లో డిజిటల్ విప్లవం.. ఇంటి నుంచే పుస్తకాలు రిజర్వ్ చేసుకునే అవకాశం!
ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఏపీ గ్రంథాలయ యాప్ అందుబాటులోకి వచ్చింది.
Amaravati: సర్ ముసాయిదా విడుదల.. 44.89 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు జాబితాలో!
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్/సర్) ప్రక్రియ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి రెక్కలు.. భోగాపురం ఎయిర్పోర్ట్తో కొత్త యుగానికి శ్రీకారం!
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది.
Anna Konidala : పవన్ సతీమణి సేవా దృక్పథానికి నెటిజన్ల ఫిదా.. అన్నా కొణిదెలపై ప్రశంసల జల్లు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెల (అన్నా లెజినోవా) మరోసారి తన సేవా దృక్పథంతో ప్రశంసలు అందుకుంటున్నారు.
EPFO: నిలిచిన ఈపీఎఫ్ పింఛన్లు.. లక్షల మంది ఖాతాల్లో ఇంకా జమ కాలేదు!
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్వో) ద్వారా ప్రతి నెల అందించే పింఛన్లు ఈసారి ఆలస్యమయ్యాయి.
AP Draft Electoral Roll Released: ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల..
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు.
PM Modi: ఆగస్టు 1న ఏపీకి ప్రధాని.. రూ.17,900 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం
ఆంధ్రప్రదేశ్లో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు.