కాంగ్రెస్: వార్తలు
History of Emergency: ఎమర్జెన్సీకి 50 ఏళ్లు.. భారత చరిత్రలోని చీకటి అధ్యాయం ఇదే!
దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటికి 50 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. స్వతంత్ర భారతదేశ చరిత్రలో అత్యవసర పరిస్థితిని చీకటి రోజుగా అభివర్ణిస్తారు.
Assembly Bypoll Result 2025 : గుజరాత్లో ఆప్, కేరళలో కాంగ్రెస్.. అసెంబ్లీ బైపోల్స్ ఫలితాలు విడుదల
దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి.
YS Sharmila: నా ఫోన్తో పాటు కుటుంబ సభ్యుల ఫోన్లు ట్యాపింగ్ చేశారు : షర్మిల సంచలన ఆరోపణలు
ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫోన్ ట్యాపింగ్ జరగడం పచ్చినిజమని సంచలన వ్యాఖ్యలు చేశారు.
Telangana: తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ.. కొత్త మంత్రులకు ఇచ్చిన శాఖలివే!
తెలంగాణలో ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన ముగ్గురు కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Congress: కాంగ్రెస్ అధిష్ఠానం కీలక నిర్ణయం.. తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో భారీ సంఖ్యలో నేతలకు పదవులు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునింది.
Shashi Tharoor: ఉగ్రవాదానికి ఆశ్రయం ఇస్తే పాక్లో ప్రమోషన్లు.. ఆగ్రహించిన శశిథరూర్
ప్రపంచంలో అత్యంత కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్ను హతమార్చే మిషన్లో అమెరికా సీఐఏకు సహకరించిన పాకిస్తాన్కు చెందిన వైద్యుడు డాక్టర్ షకీల్ అఫ్రీదీపై పాకిస్థాన్ తీసుకున్న కఠిన వైఖరిని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రంగా విమర్శించారు.
Telangana Cabinet Expansion:తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..! కొత్త నేతలకు గ్రీన్ సిగ్నల్?
తెలంగాణలో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంత్రివర్గ విస్తరణ ఎట్టకేలకు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది. జూన్ తొలి వారంలో విస్తరణ కార్యక్రమం జరిగే అవకాశముంది.
Salman Khurshid: జమ్మూకశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు.. ప్రశంసించిన కాంగ్రెస్ నేత సల్మాన్ ఖుర్షీద్
కాంగ్రెస్ సీనియర్ నాయకుడు శశిథరూర్ లానే అదే పార్టీకి చెందిన మరో ప్రముఖ నేత సల్మాన్ ఖుర్షీద్ కూడా కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు.
Congress Committees: తెలంగాణ కాంగ్రెస్లో కీలక మార్పులు.. కొత్తగా 5 కమిటీల ప్రకటన
తెలంగాణలో పీసీసీ పునర్వ్యవస్థీకరణ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ వేగవంతం చేసింది.
Operation Sindoor Outreach: ఉగ్రవాదంతో ఐక్యంగా పోరాడుదాం.. అమెరికాలో శశిథరూర్ బృందం
ఉగ్రదాడుల విషయంలో భారత్ మౌనంగా ఉండబోదని కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ శశిథరూర్ స్పష్టం చేశారు.
Rahul Gandi: రాహుల్ గాంధీకి గట్టి ఎదురుదెబ్బ.. నాన్ బెయిల్బుల్ వారెంట్ జారీ
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీకి పరువు నష్టం కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
CM Revanth Reddy: 'ఇందిర సౌర గిరి జల వికాసం' ద్వారా 6 లక్షల ఎకరాల్లో సాగునీరు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారం గ్రామంలో 'ఇందిర సౌర గిరి జల వికాసం' పథకాన్ని అధికారికంగా ప్రారంభించారు.
Indira Gandhi 1971 Decision: ఇందిర గాంధీలా నాయకత్వం కావాలి.. పాక్ ఒప్పందంపై కాంగ్రెస్ విమర్శలు!
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో శనివారం సాయంత్రం ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి రావడం రాజకీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
Ponnam Prabhakar: సంస్థ గాడిలో పడుతోంది.. ఈ దశలో సమ్మె వద్దు : మంత్రి పొన్నం వ్యాఖ్యలు
ఆర్టీసీలో ఎదురవుతున్న సమస్యలను ఎప్పుడైనా ప్రభుత్వం దృష్టికి తీసుకురావచ్చని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
Girija Vyas: సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు,మాజీ కేంద్రమంత్రి గిరిజా వ్యాస్ కన్నుమూత
సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ గిరిజా వ్యాస్ గురువారం అహ్మదాబాద్లో తుదిశ్వాస విడిచారు.
Congress leader: ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ నేత దారుణ హత్య
గుంతకల్లు పట్టణ శివారులో ఎమ్మెలార్పీఎస్ రాయల సీమ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ ఆలూరు నియోజకవర్గ ఇంఛార్జ్ లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపింది.
Telangana: తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి రంగంలో పెద్ద ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.
PM Modi: వక్ఫ్ చట్టాన్ని ఓటు బ్యాంకు కోసం మార్చారు.. కాంగ్రెస్పై మోదీ విమర్శలు
వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ చేపడుతున్న నిరసనలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ తమ పాలనలో వక్ఫ్ చట్ట నియమాలను స్వార్థ ప్రయోజనాల కోసం మార్చిందని ఆరోపించారు.
Congress: రేపటి నుంచి అహ్మదాబాద్లో ఏఐసీసీ కీలక సమావేశాలు
గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలో రేపటి నుంచి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) రెండు రోజుల పాటు కీలక సమావేశాలు నిర్వహించనుంది.
YS Sharmila: 'తల్లిని మోసం చేసిన కొడుకుగా మిగిలాడు'.. జగన్పై షర్మిల ఫైర్
తల్లి మీద కేసు వేసిన వాడిగా జగన్ రెడ్డి మిగిలాడని వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు చేసింది.
Priyanka Gandhi: చర్చలను అడ్డుకోవడమే బీజేపీ వ్యూహం.. ప్రియాంక గాంధీ ఫైర్
పార్లమెంటులో సరైన చర్చలు జరగకుండా బీజేపీ అడ్డుకుంటోందని కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ (Priyanka Gandhi Vadra) తీవ్రంగా విమర్శించారు.
TS Assembly 2025: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన?
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సభలో కాగ్ రిపోర్ట్ను ప్రవేశపెట్టనున్నారు.
Congress: సోనియా గాంధీపై వ్యాఖ్యలు.. అమిత్ షాపై కాంగ్రెస్ 'సభా హక్కుల ఉల్లంఘన నోటీసు''..
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై ''నిందించే వ్యాఖ్యలు'' చేసినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఆ పార్టీ బుధవారం ''సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం'' ప్రవేశపెట్టింది.
Amit Shah: కాంగ్రెస్ హయాంలో నన్ను జైల్లో పెట్టారు: అమిత్ షా
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అస్సాంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తనకు ఎదురైన జైలు అనుభవాన్ని గుర్తుచేసుకున్నారు.
BJP: ముస్లిం కాంట్రాక్టర్లకు 4% రిజర్వేషన్.. కాంగ్రెస్ నిర్ణయంపై బీజేపీ తీవ్ర విమర్శలు
కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కాంట్రాక్టర్లకు ప్రభుత్వ టెండర్లలో 4 శాతం రిజర్వేషన్లు ప్రకటించడం పట్ల బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Himani Narwal: కాంగ్రెస్ నేత హిమానీ హత్య.. నిందితుడు అరెస్ట్, వెలుగులోకి సీసీటీవీ వీడియో!
హర్యానాకు చెందిన కాంగ్రెస్ నాయకురాలు హిమానీ నర్వాల్ హత్య కేసులో కీలక ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
Congress Vs BJP: కుంభమేళా వివాదం.. బీజేపీ-కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం
కుంభమేళా, అయోధ్య రామాలయ ప్రారంభోత్సవాలకు హాజరు కాకపోవడంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య రాజకీయ వాదోపవాదాలు మరింతగా ముదిరాయి.
Haryana: హర్యానాలో దారుణం.. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ హత్య
హర్యానా రాష్ట్రంలోని రోహతక్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహిళా కాంగ్రెస్ నేత హిమానీ నార్వాల్ (22) హత్యకు గురయ్యారు.
Tinmar Mallanna: తీన్మార్ మల్లన్నకు కాంగ్రెస్ షాక్.. పార్టీ నుంచి సస్పెన్షన్
కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసింది.
Sam Pitroda: ఐఐటీ రాంచీ తర్వాత.. రూర్కీలోనూ జూమ్ మీటింగ్ హ్యాక్.. శామ్ పిట్రోడా ఆరోపణ
కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి తన వర్చువల్ ప్రసంగం హ్యాక్ చేసినట్లు ఆరోపించారు.
AICC Meeting: కాంగ్రెస్ భవిష్యత్ కార్యాచరణ కోసం ఏఐసీసీ కీలక భేటీ
కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశాలకు గుజరాత్లోని అహ్మదాబాద్ వేదిక కానుంది.
Sonia Gandhi: ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సోనియా గాంధీ.. వైద్యులు ఏమన్నారంటే?
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఢిల్లీలోని సర్ గంగా రామ్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
Delhi : దిల్లీ రైల్వే స్టేషన్లో విషాదం.. మృతుల సంఖ్యను ఎందుకు దాస్తున్నారు..?: కాంగ్రెస్
న్యూదిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శనివారం కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
TPCC: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా మీనాక్షి నటరాజన్
కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ను తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Congress: కంగనాకు కాంగ్రెస్ అభినందనలు.. నెటిజన్లు షాక్!
బాలీవుడ్ ప్రముఖ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ వ్యాపార రంగంలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. 'ది మౌంటైన్ స్టోరీ' పేరుతో హిమాచల్ ప్రదేశ్లోని మనాలిలో కేఫ్ను ప్రారంభించనున్నారు.
1984 anti-Sikh riots:1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులోదోషిగా తేలిన కాంగ్రెస్ మాజీ ఎంపీ
1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ సభ్యుడు సజ్జన్ కుమార్ దోషిగా తేలినట్లు ఢిల్లీ కోర్టు బుధవారం తీర్పునిచ్చింది.
Sanjay Raut: ఓటమికి ఆప్, కాంగ్రెస్ సమాన బాధ్యత వహించాలి.. సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని దిల్లీలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. 27 ఏళ్ల తర్వాత బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించింది.
Congress : పంజాబ్లో కూడా ఆప్కు భవిష్యత్తు లేనట్లే : కాంగ్రెస్
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘోర పరాజయాన్ని ఎదుర్కొనడంపై పంజాబ్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది.
Congress: దిల్లీలో కాంగ్రెస్ దారుణ ఓటమి.. ఖాతా కూడా తెరవలేకపోయిన హస్తం
దేశవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న వేళ, కాంగ్రెస్ పార్టీ పని కంచికే అన్న అనుమానాలు బలపడుతున్నాయి.
Delhi: మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు?
దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సమరానికి తెరలేచింది.
Congress: చేతులకు సంకెళ్లు వేసి అవమానించారు.. ఇలాంటి దృశ్యాలు చూడలేకపోతున్నాం.. తప్పునుబట్టిన కాంగ్రెస్
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా భారత్కు తరలిస్తున్న విషయం విదితమే.
Congress: కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ నోటీసులు
కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు శాసనసభ కార్యదర్శి నోటీసులు జారీ చేశారు.
Karnataka: సిద్ధరామయ్య vs డీకే శివకుమార్.. సీఎం కుర్చీ కోసం భగ్గుమన్న రాజకీయాలు
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి పదవి చుట్టూ తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.
Delhi Assembly Elections: దిల్లీ ఎన్నికలు.. ఐదు గ్యారెంటీలతో కూడిన మ్యానిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్
దేశ రాజధానిలో అసెంబ్లీ ఎన్నికల తేదీ సమీపిస్తున్న నేపథ్యంలో, దిల్లీలోని రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకర్షించేందుకు హామీల వర్షం కురిపిస్తున్నాయి.
Rahul Gandhi: బీజేపీ-ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తున్నాయి: రాహుల్ గాంధీ ఆగ్రహం
మధ్యప్రదేశ్లో సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో 'జై బాపు, జై భీమ్, జై రాజ్యాంగం' పేరుతో భారీ ర్యాలీ నిర్వహించారు.
Rythu Bharosa: అర్ధరాత్రి తర్వాత రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు జమ
ఒకే విడతలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన రాష్ట్రం మరొకటి లేదని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
Delhi Assembly Elections:ఆప్ పోస్టర్ వివాదం.. రాహుల్, బీజేపీ నేతలను టార్గెట్ చేసిన ఆమ్ఆద్మీ
దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆమ్ఆద్మీ పార్టీ, ఇతర పార్టీల మధ్య తీవ్ర విమర్శల్ని సూచించే పోస్టర్ల వలయాలు వేస్తున్నాయి.
Delhi Assembly Elections 2025: ఆప్ అంటే ఆల్కహాల్ ఎఫెక్టెడ్ పార్టీ.. ఆప్పై పవన్ ఖేరా కాంగ్రెస్ విమర్శలు
అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మధ్య త్రిముఖ పోటీ జరుగుతోంది.
Congress: ఆరోగ్య శాఖలో రూ.382 కోట్లు అవినీతి.. అప్పై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు
దేశ రాజధానిలోని ఆమ్ఆద్మీ పార్టీ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. ఆరోగ్యశాఖలో ఆప్ సర్కారం రూ.382 కోట్ల అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ ఆరోపించారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీపై గువాహటిలో కేసు నమోదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారానికి కారణమవుతున్నాయి.
Hyderabad: హైదరాబాద్లో రూ. 450 కోట్ల పెట్టుబడితో ఐటీ పార్కు నిర్మాణం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం సింగపూర్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Kishan Reddy: స్థానిక సంస్థల ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ.. బీజేపీ అధ్యక్షుడి ఎంపికపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ పోటీపై కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.
Congress: నేడే ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. భవనానికి 'ఇందిరాగాంధీ భవన్' గా పేరు
కాంగ్రెస్ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని ఈ రోజు (బుధవారం) ప్రారంభించనుంది.
Indira Bhawan : ఈనెల 15న కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయాన్ని ప్రారంభించనున్న సోనియా గాంధీ
దేశంలోని పురాతన పార్టీ కాంగ్రెస్ కొత్త జాతీయ ప్రధాన కార్యాలయాన్ని దిల్లీలో ప్రారంభించేందుకు సిద్ధమైంది.
Indiramma Houses: నెలాఖరులోగా అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు : మంత్రి పొంగులేటి
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ, రానున్న నాలుగేళ్లలో అర్హులందరికీ గృహాలను నిర్మించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రకటించారు.
Congress-BJP: ప్రియాంక గాంధీపై వ్యాఖ్యలు.. నాంపల్లిలో కాంగ్రెస్-బీజేపీ కార్యకర్తల ఘర్షణ
నాంపల్లిలో కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
Revanth Reddy: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. 55,143 ఉద్యోగాలు భర్తీ
బిహార్ రాష్ట్రం నుంచి అత్యధిక మంది ఐఏఎస్లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Congress:'మన్మోహన్ సింగ్ పేరు పెట్టండి': సావర్కర్ కళాశాల ప్రారంభోత్సవంపై కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ
ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం దిల్లీలో హౌసింగ్, విద్యా రంగం సహా పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
TS Education Commission: ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణపై విద్యా కమిషన్ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
ప్రైవేట్ విద్యా సంస్థలను, ఫీజుల పెంపు నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం నియంత్రిస్తోందని విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళీ పేర్కొన్నారు. ఆయన అన్నారు.
Rythu Bharosa : రైతు భరోసా హామీని కచ్చితంగా నేరవేరుస్తాం: భట్టి విక్రమార్క
రైతు భరోసా పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని రైతు భరోసా సబ్ కమిటీ చైర్మన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
Pralhad Joshi:'పీవీ, పటేల్ వంటి నేతలను కాంగ్రెస్ గౌరవించలేదు'.. గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి ఫైర్
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ను కేంద్ర ప్రభుత్వం అవమానించిందని కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తీవ్రంగా స్పందించారు.
Manmohan Singh Memorial: మన్మోహన్ సింగ్ స్మారకానికి స్థల కేటాయింపుపై వివాదం
మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు, స్మారక స్థలానికి సంబంధించి వివాదం రాజుకుంటోంది.
Manmohan singh: పాడె మోసిన రాహుల్ గాంధీ.. ముగిసిన మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు దిల్లీలోని నిగమ్బోధ్ ఘాట్లో ప్రభుత్వ లాంఛనాలతో పూర్తయ్యాయి.
Manmohan Singh: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత
మాజీ ప్రధాని మన్మోహాన్ సింగ్ కన్నుమూశారు.
India Bloc: ఇండియా కూటమి రాజకీయంలో మరో కీలక పరిణామం.. కాంగ్రెస్కు షాకిచ్చిన ఆప్!
భారతదేశ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని బయటకు పంపాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) భావిస్తుందనే వార్తలు వెలువడ్డాయి.
Congress: ఎన్నికల నిబంధనలలో సవరణలు.. సుప్రీంలో కాంగ్రెస్ పిటిషన్
కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘంపై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఎన్నికల నిర్వహణ నిబంధనల్లో ఇటీవల ఈసీ సవరణలు చేసింది.
NHRC: ఎన్హెచ్ఆర్సీ ఛైర్మన్ ఎంపిక ప్రక్రియపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం
జాతీయ మానవ హక్కుల సంఘం (ఎన్హెచ్ఆర్సీ) ఛైర్పర్సన్గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి. రామసుబ్రమణియన్ నియమితులయ్యారు.
DMK: అమిత్ షా వ్యాఖ్యలు సిగ్గుచేటు.. డీఎంకే కీలక తీర్మానం ఆమోదం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజ్యసభలో డిసెంబర్ 17న చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
Mallikarjun Kharge: ఎన్నికల కమిషన్ నిర్వీర్యానికి కేంద్రం ప్రయత్నాలు.. ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.
Rahul Gandhi: కులగణన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీకి కోర్టు సమన్లు
కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై యూపీ కోర్టు సమన్లు జారీ చేసింది.