భారతదేశం: వార్తలు
Marco Rubio: భారత్ పర్యటన గర్వంగా ఉంది.. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగస్వామ్యం కొనసాగుతుంది: రూబియో
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Ebola outbreak: ఆఫ్రికాలో ఎబోలా కలకలం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని 'ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి'గా ప్రకటించింది.
Trump: భారత్ ఒత్తిడికి భయపడ్డ పాక్.. సీజ్ఫైర్పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు!
భారతదేశం-పాకిస్థాన్ మధ్య జరిగిన కాల్పుల విరమణ (సీజ్ఫైర్) వెనుక అంతర్జాతీయ స్థాయిలో ఏం జరిగిందనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Rashi Singh: రాశి సింగ్ జీవితాన్ని మార్చిన కేరళ ట్రిప్.. ఇంటికి వచ్చి గుండు చేసుకున్న యువతి
రాశి సింగ్ జీవితం ఒకప్పుడు సాధారణ యువతిలాగే ఎంతో ఆనందంగా సాగింది. భోపాల్కు చెందిన ఆమె 22 ఏళ్ల వయస్సు వరకూ సరదాగా, ఉత్సాహంగా జీవించారు.
Cockroach Janata Party: 'ఎందుకు బ్లాక్ చేశారు'?.. కాక్రోచ్ జనతా పార్టీ అకౌంట్ నిలిపివేతపై సెలబ్రిటీల స్పందన ఇదే!
సోషల్ మీడియాలో ఇటీవల భారీ చర్చకు దారితీసిన పొలిటికల్ సెటైరికల్ ఉద్యమం కాక్రోచ్ జనతా పార్టీ (CJP) మరోసారి వార్తల్లో నిలిచింది.
Bangladesh: గంగా జలాల వివాదం మళ్లీ తెరపైకి.. భారత్తో సంబంధాలపై బంగ్లాదేశ్ సంచలన వ్యాఖ్యలు
భారతదేశం - బంగ్లాదేశ్ ద్వైపాక్షిక సంబంధాలపై బంగ్లాదేశ్ మంత్రి మీర్జా ఫఖ్రుల్ ఇస్లాం ఆలంఘీర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
CII: రికార్డు స్థాయిలో ప్రైవేటు పెట్టుబడులు.. రూ.7.7 లక్షల కోట్లకు చేరిన క్యాపెక్స్
భారతదేశంలో ప్రైవేటు రంగ మూలధన వ్యయాలు గణనీయంగా పెరిగినట్లు భారత పరిశ్రమల సమాఖ్య (Confederation of Indian Industry) వెల్లడించింది.
NHAI: 72 గంటల్లో టోల్ చెల్లించకపోతే డబుల్ ఛార్జ్.. బారియర్లెస్ టోల్స్పై కీలక హెచ్చరిక
భారతదేశంలో బారియర్లెస్ టోలింగ్ విధానం అమలుకు వేగం పెరుగుతున్న నేపథ్యంలో భారత జాతీయ రహదారుల అథారిటీ కీలక వివరణ ఇచ్చింది.
Air traffic: ఎయిర్ ట్రాఫిక్ స్లోడౌన్.. విమానాల కొరతతో ప్రయాణికుల వృద్ధి తగ్గుదల
భారతదేశంలో దేశీయ విమాన ప్రయాణికుల వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. కరోనా తర్వాత వచ్చిన వేగవంతమైన పునరుద్ధరణ తరువాత ఇదే అత్యల్ప వృద్ధి నమోదు కావడం గమనార్హం.
power miracle: అద్భుతం చేసింది ఇండియా.. సన్కు బిగ్ థ్యాంక్స్ !
భారత్లో కరెంట్ డిమాండ్ ఎప్పుడూ లేనంతగా పెరిగినా ఎక్కడా లోటు లేకుండా సరఫరా జరగడం ఇప్పుడు పెద్ద అద్భుతంగా మారింది.
too desi:విదేశాల్లో భారత సంప్రదాయాలకు పెరిగిన విలువ.. ఆస్ట్రేలియాలో భారత మహిళ అనుభవం వైరల్
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ మహిళ స్మిధ తనకు ఎదురైన ఒక అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా,అది ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది.
LPG pipeline: దేశవ్యాప్తంగా LPG పైప్లైన్ విస్తరణ.. రూ.12,500 కోట్ల భారీ ప్రాజెక్ట్ ప్రారంభం
భారతదేశంలో ఎల్పీజీ (LPG) సరఫరా వ్యవస్థను మరింత సమర్థవంతంగా మార్చేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
India: ఐదో స్థానం నుంచి ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థితిగతులపై ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి.
Basara Temple : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి మహర్దశ.. రూ.225 కోట్ల భారీ అభివృద్ధి పనులు ప్రారంభం
దక్షిణ భారతదేశంలో అక్షరాభ్యాసానికి ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం మహత్తర మార్పులకు సిద్ధమవుతోంది.
India Thae Plan: భారత్లో చమురు ఉత్పత్తి పెరుగుదల.. థార్ ఎడారి కీలక పాత్ర
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా హార్ముజ్ జలసంధి మూతపడటంతో ప్రపంచ చమురు మార్కెట్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి.
Babu Jagjivan Ram Birth Anniversary: అగ్రనేతగా ఎదిగిన బాబుజీ.. కానీ ప్రధాని కుర్చీ దక్కకపోవడానికి కారణమిదే?
భారతదేశపు తొలి దళిత ఉప ప్రధానిమంత్రి బాబు జగజీవన్ రామ్ జయంతి నేడు.
Iran oil tanker: భారత్ చమురు ట్యాంకర్ రూట్ మార్పు.. అసలు కారణం ఇదే
ఇరాన్ ముడిచమురును భారత్కు తీసుకువస్తున్న ట్యాంకర్ 'పింగ్ షున్' గమ్యస్థానం మధ్యలో చైనా వైపు మారిందని వార్తలు వచ్చాయి.
S Jaishankar: అంతర్గత-బాహ్య పరీక్షల్లో భారత్ విజయం : జైశంకర్
ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లు భారతదేశ సామర్థ్యాలను నిరంతరం పరీక్షిస్తున్నాయని విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ పేర్కొన్నారు.
Gas Agency: గ్యాస్ ఏజెన్సీ బిజినెస్ ప్లాన్ చేస్తున్నారా?ఖర్చులు, అర్హతలు, లాభాలు గురించి తెలుసుకోండి!
భారతదేశంలో ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీ ప్రారంభించడం దీర్ఘకాలికంగా స్థిరమైన, లాభదాయకమైన వ్యాపారంగా పరిగణించబడుతోంది.
Maruti Suzuki: కస్టమర్లకు మరింత చేరువగా.. సర్వీస్ సెంటర్లను పెంచిన మారుతీ సుజుకీ
భారతదేశంలోని అతిపెద్ద ఆటో మొబైల్ సంస్థ మారుతీ సుజుకీ తన ఆఫ్టర్-సేల్స్ సర్వీస్ నెట్వర్క్ను భారీ స్థాయిలో విస్తరించింది.
IndiGo CEO: ఇండిగో సీఈవోగా విల్లీ వాల్ష్.. ఆయన ఎవరంటే?
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఇండిగోలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది.
India Receives Good News Amid Conflict: యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత్కు ఊరట.. సేఫ్గా వస్తున్న పెట్రోలియం నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్కు ఊరటనిచ్చే శుభవార్త వెలువడింది.
Ravindra Kaushik: బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ వర్ధంతి: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గూఢచారి గాథ
భారత గూఢచార చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పేరు'బ్లాక్ టైగర్'రవీంద్ర కౌశిక్.
LPG vessel: భారత్కు చేరిన అమెరికా ఎల్పీజీ నౌక.. ఇంధన సంక్షోభానికి ఊరట
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
New Airports: ప్రతి 45 రోజులకు కొత్త ఎయిర్పోర్ట్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్గా ఎదుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
BPCL LPG ATM: గ్యాస్ కోసం ఇక క్యూలు అవసరం లేదు.. దేశంలో తొలి ఎల్పీజీ ఎటిఎం ప్రారంభం
యుద్ధ మేఘాల కారణంగా భారతదేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
West Asian War: గ్యాస్ కొరత ఎఫెక్ట్.. ప్యాకేజ్డ్ ఫుడ్కు భారీ డిమాండ్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో భారతదేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాలో అంతరాయం ఏర్పడి, ప్రజల ఆహారపు అలవాట్లలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయి.
LPG: ఎల్పీజీ సమస్యకు పరిష్కారం.. పీఎన్జీకి మారాలని 60 లక్షల కుటుంబాలకు కేంద్రం పిలుపు
దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న అనుమానాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
LPG shortage: వంటగ్యాస్ కొరత ప్రభావం.. ముంబయిలో 20% హోటళ్లు మూత
భారతదేశంలో చమురు, గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది.
Solar Defence: రోబోలు, డ్రోన్లు, క్షిపణుల తయారీకి రూ.12,800 కోట్ల పెట్టుబడి.. సోలార్ డిఫెన్స్ భారీ ప్రణాళిక!
డీప్టెక్ ప్రాజెక్టుల అభివృద్ధికి సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ భారీ పెట్టుబడులను ప్రకటించింది. సంస్థ రూ.12,800 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది.
India: చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి అవసరమా? భారత్ విధానం ఏంటంటే..!
భారతదేశం తన ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడుతోంది.
Land of rivers: మన దేశంలో 'డైమండ్ నది' ఏది? అసలు నిజం ఇదే!
భారతదేశం నిజంగా 'నదుల భూమి'గా పేరొందింది. దేశవ్యాప్తంగా 12 ప్రధాన నదీ వ్యవస్థలు, 400కిపైగా నదులు ప్రవహిస్తూ భారత భూభాగాన్ని సుసంపన్నం చేస్తున్నాయి.
Kick boxing League: భారత్లో తొలిసారి కిక్బాక్సింగ్ సూపర్ లీగ్ ప్రారంభం
భారత్లో తొలిసారిగా కిక్బాక్సింగ్ సూపర్ లీగ్ (కేఎస్ఎల్) నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశాలు.. భారత్ స్థానం ఇదే!
ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగులకు సెలవులు అత్యంత ముఖ్యమైనవి.
USA: యూఎస్లో అండర్గ్రాడ్యుయేట్స్ పెరుగుదల.. పీజీ స్టూడెంట్స్ తగ్గుదల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై టారిఫ్ల విషయంలో గట్టిగా వ్యవహరించినా, రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత సడలినట్టు కనిపించినా... ఉన్నత చదువుల కోసం అమెరికాను ఆశ్రయించే భారత యువత సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
Destination Wedding: విదేశాల్లోనే కాదు.. భారతదేశంలోనూ డెస్టినేషన్ వెడ్డింగ్స్కు అపార అవకాశాలు!
వివాహం అనేది జీవితంలో మరపురాని, అత్యంత మధురమైన ఘట్టం. ఆ ప్రత్యేక క్షణాలు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉండాలని ప్రతి వధూవరుల ఆకాంక్ష.
US think tank: 2026లో భారత్-పాకిస్తాన్,పాకిస్తాన్-ఆఫ్ఘనిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు? - అమెరికా థింక్ట్యాంక్ హెచ్చరిక
2026లో భారత్-పాకిస్థాన్ మధ్య మరోసారి సాయుధ ఘర్షణలు చెలరేగే అవకాశం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ థింక్ట్యాంక్ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ (CFR) హెచ్చరించింది.
Petrol pumps: వాహనాల పెరుగుదల ప్రభావం.. దేశంలో లక్ష మార్క్ దాటిన పెట్రోల్ పంపుల సంఖ్య
భారతదేశంలో పెట్రోల్, డీజిల్ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో వాటి విక్రయ కేంద్రాల సంఖ్య వేగంగా పెరుగుతోంది.
K-4 Ballistic Missile: భారత్ కీలక క్షిపణి పరీక్ష… K-4 SLBM విజయవంతం
భారత్ తన స్టెల్త్ సబ్మరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ (SLBM) పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.
Year Ender 2025: తుఫాన్లు, వరదలు, వడగాలులు.. ప్రపంచాన్ని వణికించిన 2025! ఇక వచ్చే ఏడాది ఎలా ఉండబోతోంది?
2025లో ప్రపంచం ఒక కఠినమైన నిజాన్ని స్పష్టంగా గమనించింది.
India, New Zealand: 95 శాతం ఎగుమతులపై టారిఫ్ల తగ్గింపు.. భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)కు అధికారికంగా ముద్ర పడింది.
Year Ender 2025: కుంభమేళా నుంచి కాశ్మీర్ వరకూ.. పర్యాటకులు సందర్శించిన ప్రాంతాలివే!
ప్రపంచంలోనే అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు ఉన్న దేశంగా భారత్ మరోసారి నిలిచింది. ఈ ఏడాది కూడా దేశీ, విదేశీ పర్యాటకులు పెద్ద సంఖ్యలో భారత్ను సందర్శించారు.
Live in Relationships: సహజీవనానికి గ్రీన్ సిగ్నల్.. జంటలకు రక్షణ ఇవ్వాలన్న హైకోర్టు
భారతదేశంలో వివాహ బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. సాంప్రదాయాలు, సంస్కృతి కారణంగా వివాహేతర సంబంధాలను సమాజం అంగీకరించకపోవడం సాధారణం.
Pax Silica: సిలికాన్ వ్యూహంలో అమెరికా ముందడుగు.. భారత్కు దక్కని చోటు
ఏఐ (Artificial Intelligence) పురోగతికి కీలకమైన సిలికాన్ సరఫరా గొలుసు (Supply Chain)ను బలోపేతం చేయడం లక్ష్యంగా, అమెరికా విదేశాంగ శాఖ 'ప్యాక్స్ సిలికా' (Pax Silica) పేరుతో కొత్త ప్రోగ్రామ్ను ప్రారంభించింది.
India inequality: భారత్ లో 40శాతం సంపద మొత్తం ఒక్క శాతం సంపన్నుల వద్దే ఉంది : రిపోర్టులో కీలక విషయాలు
భారత్లో ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదలు మరింత పేదరికంలో కూరుకుపోతున్నారనే వాదన ఎన్నో సంవత్సరాలుగా వినిపిస్తోంది.
Vande Mataram: జాతీయ గీతంగా వందే మాతరం ఎందుకు వద్దన్నారు? నెహ్రూ లేఖలోని సంచలన విషయాలు
వందే మాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా సోమవారం పార్లమెంట్లో దాదాపు 10 గంటలపాటు ప్రత్యేక చర్చ జరగనుంది.
India-US Trade Deal: భారత్-అమెరికాల మధ్య వాణిజ్య ఒప్పందం.. డిసెంబర్ 10 నుంచి కీలక చర్చలు స్టార్ట్!
ఇండియా-అమెరికా మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం(India-US Trade Deal)చర్చలు డిసెంబర్ 10 నుంచి పునఃప్రారంభం కానున్నాయి.
Modi-Putin: 'ఇంధన భద్రతే కేంద్రబిందువు': మోదీ-పుతిన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కీలక ప్రకటనలు ఇవే..
భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా న్యూఢిల్లీ హైద్రాబాద్ హౌస్లో జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ-రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ల సంయుక్త పత్రికా సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
India's services: నవంబర్లో జోరు అందుకున్న సేవల రంగం.. పడిపోయిన ఎగుమతుల వృద్ధి
నవంబర్ నెలలో భారతదేశ సేవల రంగం మళ్లీ వేగం పుంజుకున్నట్లు తాజా PMI సర్వే వెల్లడించింది.
BrahMos: బ్రహ్మోస్ మిస్సైల్పై పలు దేశాల ఆసక్తి.. ఫైనల్కు చేరిన ఇండోనేషియాతో ఒప్పందం..
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి అనంతరం, భారత్ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్పై విస్తృతమైన ప్రతిదాడులు ప్రారంభించింది.
#NewsBytesExplainer: మావోయిస్టులకు లొంగిపోవడం లేదా ఎన్కౌంటర్ను ఎదుర్కోవడం తప్ప వేరే మార్గం లేదా?
మావోయిస్టులు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసి, ఫిబ్రవరి వరకూ గడువు ఇస్తే అన్ని ఆయుధాలను పూర్తిగా వదిలేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
Macron: మోదీతో మా బంధం చిరకాలం ఉండాలి : మేక్రాన్ పోస్టు
భారతదేశంతో ఉన్న స్నేహబంధం చిరకాలం కొనసాగాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ అభిప్రాయపడ్డారు.
G20 Summit: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని చర్చలు.. ఇండియాలో పెట్టుబడులు పెంచాలంటూ విజ్ఞప్తి!
దక్షిణాఫ్రికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన జోహన్నెస్బర్గ్కు చేరుకున్నారు.
Miss Universe 2025: మిస్ యూనివర్స్ పోటీలో భారత్కు నిరాశ.. టాప్ 12లో వెనుదిరిగిన మణిక విశ్వకర్మ
మిస్ యూనివర్స్ వేదికపై భారత్కు ఈసారి నిరాశే మిగిలింది. టాప్ 12 ఎంపిక దశలోనే మణిక విశ్వకర్మ పోటీ నుంచి తప్పుకున్నారు.
#NewsBytesExplainer: అర్బన్ నక్సల్స్ వల్లే … ప్రాణాలు కోల్పోతున్న మావోయిస్టులు
కాలం మారిపోయింది.. ప్రపంచం మారిపోయింది.. ఇప్పటికీ అడవుల్లో దాక్కొని పోరాటం చేస్తామని అనుకుంటే, అక్కడి జీవితం చివరికి ప్రాణాలు కోల్పోవడం తప్ప ఇంకేమీ ఉండదు.