భారతదేశం

దాదాపు 26 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్ను అమెరికాలో అధికారులు పట్టుకుని, భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కస్టడీకి అప్పగించినట్టు అధికారులు తెలిపారు.
బిజినెస్

బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య భారతీయ సూచీలు ప్రతికూలంగా కదులుతున్నాయి.
అంతర్జాతీయం

యెమెన్ దేశం భారతీయ నర్సు నిమిష ప్రియాకు ఉరిశిక్ష విధించింది.
క్రీడలు

భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో తన దూకుడు బ్యాటింగ్తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు.
టెక్నాలజీ

శిశువులు,చిన్న పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించిన మొట్టమొదటి మలేరియా చికిత్స వినియోగానికి ఆమోదించబడింది.
సినిమా

'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్సిరీస్కు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, ప్రముఖ నటి సమంత గురించి ఇటీవల కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.
లైఫ్-స్టైల్

ఎవరైనా సరే మంచి భార్య, సున్నితమైన మనసు, తెలివి గల అమ్మాయి తన ఇంటికి కోడలిగా రావాలని కోరుకుంటారు.
ఆటోమొబైల్స్

దేశీయ ద్విచక్రవాహన రంగంలో ప్రముఖ బ్రాండ్ బజాజ్ ఆటో, కొత్త సంవత్సరానికి ఒక స్టైలిష్ గిఫ్ట్గా 2025 పల్సర్ NS 400Z మోడల్ను అధికారికంగా విడుదల చేసింది.