తాజా వార్తలు
భారతదేశం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూదిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.
బిజినెస్

దేశీయ కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ, మదుపర్లకు చరిత్రలోనే అత్యధిక డివిడెండ్ను ప్రకటించింది.
అంతర్జాతీయం

జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తీవ్రంగా ఖండించారు.
క్రీడలు

ఐపీఎల్ 18వ సీజన్లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టెక్నాలజీ

ఇస్రో మాజీ అధిపతి డాక్టర్ కస్తూరి రంగన్ (84) కన్నుమూశారు. ఆయన బెంగళూరులో తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
సినిమా

శ్రద్ధా శ్రీనాథ్,కిషోర్ ప్రధాన పాత్రల్లో నటించిన సైన్స్ ఫిక్షన్,అడ్వెంచర్ థ్రిల్లర్ చిత్రం 'కలియుగమ్ 2064' ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
లైఫ్-స్టైల్

వాతావరణ పరిస్థితుల కారణంగా విమానాలు ఆలస్యం కావడం లేదా పూర్తిగా రద్దు కావడం ఇప్పుడు ఎంతో సాధారణంగా మారింది.
ఆటోమొబైల్స్

అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఈవీ స్టార్టప్ సంస్థ మ్యాటర్, తన 'ఏరా' ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ను ప్రస్తుతం బెంగళూరులో మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చింది.