తాజా వార్తలు
భారతదేశం
ఉత్తర్ ప్రదేశ్(Uttar Pradesh)కు చెందిన ఫార్మసీ(Pharmacy)విద్యార్థులు(Students)తమ పరీక్ష పత్రాలను భారత క్రికెటర్ల పేర్లను ,జైశ్రీరామ్(Jai Shri Ram)లతో నింపి పాస్ అయిపోయారు.
బిజినెస్
ట్రేడింగ్ చివరి రోజైన శుక్రవారం స్టాక్ మార్కెట్ అమ్మకాల మోడ్లో కనిపించింది.సెన్సెక్స్ దాదాపు 600 పాయింట్లు పతనమై 73,730 పాయింట్లకు చేరుకుంది.
అంతర్జాతీయం
చైనా (China) దేశానికి శ్రీలంక (SriLanka)గట్టి ఝలక్కించింది.
క్రీడలు
ఐపీఎల్ 2024లో సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య నిన్న(గురువారం)జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది.
టెక్నాలజీ
ఏప్రిల్ 27వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్లను డెవలపర్లు విడుదల చేశారు.
సినిమా
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించి..స్టార్ హీరోయిన్ అయ్యింది.
లైఫ్-స్టైల్
ఉత్తర్ప్రదేశ్ పేరు చెప్పగానే అయోధ్య,బనారస్,మధుర గుర్తుకు వస్తాయి.ఇక్కడికి కేవలం భారతదేశం నుంచి మాత్రమే కాకుండా విదేశీ పర్యాటకులు కూడా పెద్ద సంఖ్యలో వస్తుంటారు.
ఆటోమొబైల్స్
మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది.అందుకే ఆటో కంపెనీలు, కస్టమర్ల అవసరాలను అర్థం చేసుకుని,పూర్తిగా ప్యాక్ చేయబడిన ఫీచర్లతో కూడిన కొత్త మోడళ్లను విడుదల చేస్తున్నాయి.