భారతదేశం
ముందస్తు హెచ్చరికలు ఏవీ లేకుండా అమెరికా వెనెజువెలాపై ఒక్కసారిగా మెరుపు దాడులు చేపట్టింది. యూఎస్ మిలిటరీ నిర్వహించిన ఈ వైమానిక దాడులతో దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బిజినెస్
కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దేశంలోని కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాల కోసం సిద్ధమవుతున్నాయి.
అంతర్జాతీయం
వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లాటిన్ అమెరికా దేశాలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు.
క్రీడలు
2026 టీ20 ప్రపంచ కప్కు బంగ్లాదేశ్ జట్టును ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీకి లిటన్ దాస్ను కెప్టెన్గా నియమిస్తూ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ఎంపిక చేసింది.
టెక్నాలజీ
గత కొన్ని రోజులుగా ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్'లోని ఏఐ ప్లాట్ఫామ్ గ్రోక్ను ఉపయోగించి కొందరు అసభ్య, అశ్లీల, చట్టవిరుద్ధ కంటెంట్ను సృష్టిస్తున్న ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.
సినిమా
బాలకృష్ణ (Balakrishna) కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్ 'అఖండ 2: తాండవం' (Akhanda 2: Thaandavam) డిసెంబర్లో విడుదలై అభిమానులను అలరించింది.
లైఫ్-స్టైల్
ఆరోగ్యకరమైన జీవనశైలి ఒక్కరోజులో అలవాటయ్యేది కాదు.ప్రతిరోజూ మనం అనుసరించే చిన్న చిన్న మంచి అలవాట్ల సమాహారమే నిజమైన ఆరోగ్యానికి బలమైన పునాది.
ఆటోమొబైల్స్
ప్రముఖ ఆటో మొబైల్ తయారీ సంస్థ కియా (Kia) భారత మార్కెట్లో తన తాజా ఎస్యూవీ '2026 కియా సెల్టోస్'ను అధికారికంగా విడుదల చేసింది.