భారతదేశం
నోట్ల కట్టల వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
బిజినెస్
ప్రపంచం రంగులమయం. మనం వాడే వస్తువులు వివిధ రంగుల్లో లభిస్తాయి. కానీ వాహనాల టైర్లు అంటే మనం ఒక్క నలుపు రంగు మాత్రమే ఊహించగలము.
అంతర్జాతీయం
అంతర్జాతీయ వేదికపై భారత్ను దోషిగా చూపించేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్కు మరోసారి నిరాశే ఎదురైంది.
క్రీడలు
రాజ్కోట్లో బుధవారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టుపై న్యూజిలాండ్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
టెక్నాలజీ
సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో అందుబాటులో ఉన్న కృత్రిమ మేధ ఆధారిత 'గ్రోక్' చాట్బాట్ (Grok AI chatbot) అసభ్య చిత్రాలను రూపొందిస్తోందన్న ఆరోపణలు రోజురోజుకీ తీవ్రతరమవుతున్నాయి.
సినిమా
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, బుచ్చి బాబు సానా దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై వోల్టేజ్ స్పోర్ట్స్ డ్రామా 'పెద్ది' నుంచి విడుదలైన తొలి గీతం 'చికిరి చికిరి' గ్లోబల్ స్థాయిలో సంచలనంగా మారింది.
లైఫ్-స్టైల్
తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే సంక్రాంతి పండుగకు మరుసటి రోజు కనుమ (Kanuma Festival) జరుపుకుంటారు.
ఆటోమొబైల్స్
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన చేతక్ శ్రేణిలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది.