భారతదేశం

బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Bihar SIR)పై ఇచ్చిన అభ్యంతరాలను పరిశీలిస్తూ, సుప్రీంకోర్టు ఎన్నికల కమిషన్ (ECI)కు హెచ్చరిక చేసింది.
బిజినెస్

యూపీఐ చెల్లింపులు చేసే వారికి ముఖ్యమైన మార్పులు అమల్లోకి వచ్చాయి. సెప్టెంబర్ 15 నుంచి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
అంతర్జాతీయం

అమెరికా పరిశ్రమలలో విదేశీ కార్మికుల అవసరం ఉందని యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు.
క్రీడలు

భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ప్రతిష్టాత్మకమైన ఐసీసీ మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు (ఆగస్టు 2025) గెలుచుకున్నారు.
టెక్నాలజీ

అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తమ కొత్త అంతరిక్ష ప్రయాణంలో ప్రపంచంలోని ప్రతి ఒక్కరి పేరును పంపేందుకు ప్రత్యేక అవకాశం ఇస్తోంది.
సినిమా

సైబర్ నేరాలు రోజురోజుకీ ఆందోళన కలిగించే స్థాయిలో పెరుగుతున్నాయి. సామాన్యులు మాత్రమే కాదు, ప్రముఖులు కూడా ఈ మోసాలకు బలవుతున్నారు.
లైఫ్-స్టైల్

జీవితంలో కష్టకాలం వచ్చినప్పుడే మనిషి నిజమైన జ్ఞానం, ఆలోచనా శక్తి బయటపడుతుంది.
ఆటోమొబైల్స్

ఒడిశా ప్రభుత్వం రాష్ట్రంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్పై సబ్సిడీ మొత్తాన్ని పెంచింది.