భారతదేశం
గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఒక వీడియో సందేశం ఇచ్చారు.
బిజినెస్
యూరోపియన్ యూనియన్ (EU)తో కుదుర్చుకోబోయే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) నేపథ్యంలో, భారత్ కార్ల దిగుమతి సుంకాలపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని సమాచారం.
అంతర్జాతీయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనాతో వాణిజ్యం చేస్తే, తమ దేశ వస్తువులన్నింటికి 100 శాతం పన్నులు విధిస్తామని హెచ్చరించిన నేపథ్యంలో,కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆదివారం స్పందించారు.
క్రీడలు
భారత క్రికెట్కు చిరస్మరణీయ సేవలు అందించిన బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఇందర్జిత్ సింగ్ బింద్రా ఆదివారం రాత్రి కన్నుమూశారు.
టెక్నాలజీ
ఇన్నాళ్లూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన రోబోట్ సైన్యం ఇప్పుడు భారత సైన్యంలో భాగమైంది.
సినిమా
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ విభాగాల్లో మొత్తం 131మందికి అవార్డులు ప్రకటించింది.
లైఫ్-స్టైల్
1945లో మొదటి అణు బాంబు పేలిన క్షణమే మానవ చరిత్రలో ఒక కనిపించని గాయం మొదలైంది. యుద్ధాలు ఆగాయి. ఒప్పందాలు కుదిరాయి.
ఆటోమొబైల్స్
సామాన్య ప్రజల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా నిరంతరం కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తూ 'హీరో మోటోకార్ప్' భారత వినియోగదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంది.