బీసీసీఐ: వార్తలు
BCCI: బీసీసీఐ కొత్త రూల్.. అండర్-16 క్రికెటర్లకు 'సెకండ్ బోన్' టెస్టు..!
కేవలం క్రికెట్లోనే కాదు, ఇతర క్రీడల్లోనూ కొంతమంది క్రీడాకారుల వయసు గూర్చి అనుమానాలు, వివాదాలు సర్వసాధారణమయ్యాయి.
Karun Nair: ఏడేళ్ల తర్వాత భారత జట్టులోకి కరుణ్ నాయర్.. బీసీసీఐ పోస్ట్తో క్లారిటీ..!
మరికొద్ది గంటల్లోనే ఇంగ్లండ్ జట్టుతో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడనుంది.
Bcci: బీసీసీఐకి షాక్ ఇచ్చిన బొంబాయి హైకోర్టు .. కోచి టస్కర్స్ యాజమాన్యానికి రూ.538 కోట్లు చెల్లించాల్సిందే
బీసీసీఐకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Team india: ఇంగ్లాండ్ టూర్కు ముందు టీమిండియా స్క్వాడ్లో మార్పు? హర్షిత్ రాణా చేరిక ఉత్కంఠ!
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు ఇంకొన్ని రోజుల్లోనే ఆరంభం కానుంది.
BCCI: దేశీయ క్రికెట్ కోసం కీలక అడుగు.. బీసీసీఐ నూతన నిర్ణయాలివే!
బీసీసీఐ (BCCI) దేశీయ క్రికెట్ను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2025-26 సీజన్కు సంబంధించి కొన్ని కీలక మార్పులను ప్రవేశపెట్టింది.
ENG vs IND: ఇంగ్లాండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్.. టీమ్ఇండియా ఓపెనర్లు ఫిక్స్..
భారత క్రికెట్ జట్టు జూన్ 20వ తేదీ నుంచి ఇంగ్లాండ్తో ఐదు టెస్టుల సిరీస్ను ఆడేందుకు సిద్ధమవుతోంది.
BCCI: బీసీసీఐ నుంచి కీలక అప్డేట్.. మారిన సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ల వేదికలు
ఈ ఏడాది ముగింపు నాటికి ప్రారంభం కాబోయే టీమిండియా హోం సీజన్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి.
IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా?
ఐపీఎల్ 2025 సీజన్ చివరి దశకు చేరుకుంది.
Roger Binny: బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తప్పుకోనున్నరోజర్ బిన్నీ.. అయన స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారంటే?
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)అధ్యక్ష స్థానంలో కీలక మార్పులు జరగనున్నట్లు సమాచారం.
Dilip: భారత పురుషుల జట్టు ఫీల్డింగ్ కోచ్గా దిలీప్ను తిరిగి నియమించిన బిసిసిఐ
భారత క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్గా హైదరాబాద్కు చెందిన టి. దిలీప్ మరోసారి ఎంపికయ్యారు.
BCCI: 'ఆపరేషన్ సిందూర్' విజయానికి గుర్తుగా బీసీసీఐ కీలక నిర్ణయం
భారత సాయుధ బలగాలకు ఘన నివాళిగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ ముగింపు వేడుకలను అంకితం చేస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధికారికంగా ప్రకటించింది.
India Test Squad: టీమిండియా టెస్టు సారథిగా శుభ్మన్ గిల్ ఎంపిక
భారత టెస్టు క్రికెట్లో ఒక కొత్త శకానికి శ్రీకారం చుడుతూ, బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. టెస్టు ఫార్మాట్లో కెప్టెన్సీ బాధ్యతలను రోహిత్ శర్మ నుంచి యువ ఆటగాడు శుభ్మన్ గిల్కు అప్పగించింది.
Bcci: ఇంగ్లాండ్ టూర్ కోసం భారత జట్టు.. కెప్టెన్ గా శుభ్మాన్ గిల్, వైస్ కెప్టెన్గా పంత్?
భారత క్రికెట్ బోర్డు (బీసీసీఐ) శనివారం ఇంగ్లండ్తో జరగనున్న ఐదు టెస్టుల సిరీస్కు జట్టును ప్రకటించనుంది.
BCCI: లక్నో బౌలర్ను సస్పెండ్ చేసిన బీసీసీఐ
లక్నో సూపర్జెయింట్స్ స్పిన్నర్ దిగ్వేశ్ రాఠీపై బీసీసీఐ కఠిన నిర్ణయం తీసుకుంది.
BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ
ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్వహించే అన్ని క్రికెట్ టోర్నీల నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తప్పుకుంటుందనే వార్తలపై బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందించారు.
INDIA vs PAKISTAN: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆసియా కప్ 2025 నుంచి డిఫెండింగ్ ఛాంపియన్స్ భారత్ నిష్క్రమణ
ఇటీవల పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ వంటి సైనిక చర్యల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి.
Olympic Games-BCCI: ఒలింపిక్స్లో భారత అథ్లెట్లకు అండగా కేంద్ర క్రీడా శాఖ.. బీసీసీఐ,కార్పొరేట్ సంస్థల మద్దతు
ప్రతిష్టాత్మక ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనబోయే భారత అథ్లెట్లకు అత్యుత్తమ శిక్షణ,సౌకర్యాలను అందించేందుకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఒక బృహత్తర ప్రణాళికను సిద్ధం చేసింది.
India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే..
లండన్ పర్యటనకు భారత మహిళల క్రికెట్ జట్టు సిద్ధమైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలో బీసీసీఐ బలమైన జట్టును ఎంపిక చేసింది.
IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఆరు వేదికల్లో 17 నుంచి ఐపీఎల్
ఈ నెల 17వ తేదీన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) టోర్నమెంట్ను మళ్లీ ప్రారంభించాలని బీసీసీఐ (భారత క్రికెట్ నియంత్రణ మండలి) నిర్ణయం తీసుకుంది.
IPL 2025: విదేశీ ఆటగాళ్లు తిరిగొస్తారు.. ఐపీఎల్ కొనసాగుతుంది : బీసీసీఐ ఛైర్మన్
భారత్-పాకిస్థాన్ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికింది. ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో పరిస్థితి సాధారణ స్థితికి చేరింది.
BCCI: ధర్మశాల నుంచి ఢిల్లీకి ఐపీఎల్ జట్లు షిఫ్ట్.. బీసీసీఐ ప్రత్యేక రైలు ఏర్పాటు!
ధర్మశాలలో పంజాబ్ కింగ్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య జరగాల్సిన ఐపీఎల్ మ్యాచ్ మధ్యలోనే నిలిచిపోయింది.
IPL 2025: భారత్-పాక్ యుద్ధం.. బీసీసీఐ సంచలన నిర్ణయం.. ఐపీఎల్ నిరవధికంగా వాయిదా..!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)ని నిరవధికంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
IPL 2025: సరిహద్దుల్లో ఉద్రిక్తత.. ఐపీఎల్ 2025 నిలిపివేత దిశగా బీసీసీఐ?
ఇండియా-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో ఐపీఎల్ 2025 సీజన్పై అసంతృప్తి నెలకొంది.
BCCI: ధర్మశాల నుంచి ఆటగాళ్లను ప్రత్యేక రైలు ద్వారా తరలించనున్న బీసీసీఐ
ధర్మశాలలో నిర్వహించాల్సిన పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ అర్ధంతరంగా రద్దు చేయాల్సి వచ్చింది.
Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు
పహల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్తో పాటు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై ఉగ్రదళాల నిర్మూలన కోసం తీవ్ర దాడులు చేసింది.
Rohit Sharma: రోహిత్ శర్మ రిటైర్మెంట్.. భారత టెస్ట్ కెప్టెన్ అతడేనా?
భారత క్రికెట్లో మరో కీలక అధ్యాయం ముగిసింది. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్కు గుడ్బై చెప్పిన తరువాత, జట్టుకు కొత్త కెప్టెన్ ఎవరు అన్న ప్రశ్న ఇప్పుడు బీసీసీఐ, సెలక్షన్ కమిటీ ముందున్న అతిపెద్ద సవాలు.
BCCI: భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు.. ఐపీఎల్కు ఎలాంటి ఆటంకం లేదన్న బీసీసీఐ..!
భారత్,పాకిస్థాన్ దేశాల మధ్య ఇప్పటికే ఉన్న ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత పెరిగిపోయాయి.
Sourav Ganguly: పాకిస్థాన్తో క్రికెట్ సంబంధాలు అంతమవ్వాలి.. గంగూలీ
2008 ముంబయి దాడుల తర్వాత భారత్, పాకిస్థాన్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్లు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
IND vs PAK: గ్లోబల్ ఈవెంట్లలో ఇండియా-పాకిస్తాన్ ఒకే గ్రూప్లో తలపడవా?
ప్రపంచ క్రికెట్లో భారత్, పాకిస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Team India: భవిష్యత్తులో పాక్తో ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం సాధ్యపడదు: రాజీవ్ శుక్లా
పహల్గాం ఉగ్రదాడి ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర ఆవేదనను కలిగించిన నేపథ్యంలో, భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది.
SRH vs MI: పవాల్గాం ఉగ్రదాడి ఎఫెక్ట్ - సన్ రైజర్స్ - ముంబాయి ఇండియన్స్ మ్యాచ్ వేళ కీలక నిర్ణయం
జమ్ముకశ్మీర్లోని పవాల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి యావత్ దేశాన్ని విషాదంలో ముంచింది.
BCCI Central Contracts : బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ల్లో భారీ మార్పులు.. 34 మందికి అవకాశం.. ఇషాన్, శ్రేయస్ రీఎంట్రీ!
భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) 2024-25 సీజన్కు సంబంధించి సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను అధికారికంగా ప్రకటించింది.
BCCI: ఈ ఆటగాళ్లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులు లభించే అవకాశం..
భారత క్రికెట్ నియంత్రణ మండలి(BCCI) కొత్త సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా పై కసరత్తు ప్రారంభించింది.
Team India: గౌతమ్ గంభీర్ బృందంలోని కీలక సభ్యులపై బీసీసీఐ చర్యలు.. వారి సేవలు ఇక చాలంటూ..
జూన్ నెలలో జరిగే ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా సిద్ధమవుతుంది.ఈ పర్యటనకు ఇంకా రెండు నెలల సమయం ఉన్నప్పటికీ,బీసీసీఐ కోచింగ్ స్టాఫ్లో కీలక మార్పులు చేపట్టింది.
IPL 2025 : ఐపీఎల్ 2025లో ఫిక్సింగ్ అలర్ట్.. హైదరాబాద్ వ్యాపారవేత్తపై బీసీసీఐ అప్రమత్తం
ఐపీఎల్ 2025 సీజన్ నడుమ క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసే అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Sharmila Tagore: పటౌడీ ట్రోఫీకి రిటైర్మెంట్.. షర్మిలా ఠాగూర్ అసహనం
భారత మాజీ కెప్టెన్ మన్సూర్ అలీఖాన్ పటౌడీ గౌరవార్థంగా ప్రదానం చేసే పటౌడీ ట్రోఫీ (Pataudi Trophy)ను రిటైర్మెంట్కు పంపాలని ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు (ECB),భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) పరిశీలిస్తున్నట్లు ఇటీవల వార్తలు వెలువడ్డాయి.
Team India: బీసీసీఐ షాకింగ్ డెసిషన్.. కోచింగ్ స్టాఫ్లో మార్పులు?
ఐపీఎల్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఐదు టెస్టుల సిరీస్ కోసం ఇంగ్లాండ్లో బరిలోకి దిగనుంది.
Rohit Sharma: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం రోహిత్ శర్మనే కెప్టెన్!
భారత టెస్టు జట్టులో రోహిత్ శర్మ కొనసాగింపుపై పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నా ఇంగ్లండ్ టెస్టు సిరీస్కు అతనే కెప్టెన్గా కొనసాగనున్నట్లు బీసీసీఐ నిర్ణయించినట్లు సమాచారం.
IPL 2025 : ఐపీఎల్ 2025లో స్మార్ట్ రీప్లే సిస్టమ్.. మ్యాచ్ ఫలితాలను ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసా?
భారతదేశంలో క్రికెట్కు మంచి ఆదరణ ఉంది. ఇక మార్చి 22 నుంచి జరుగుతున్న ఐపీఎల్ ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి.
BCCI: భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసిన బీసీసీఐ
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) 2024-25 సీజన్ కోసం భారత మహిళా క్రికెటర్ల కొత్త వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాను విడుదల చేసింది.
Virat Kohli: కోహ్లీకి భద్రత లేదా?..బీసీసీఐ వైఫల్యంపై నెట్టింట విమర్శలు!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సీజన్ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది.
IPL 2025: బీసీసీఐ కీలక నిర్ణయం.. అదే జరిగితే బౌలర్లకు పండగేనా..?
ఇండియన్ ప్రీమియర్ లీగ్-2025 సీజన్లో పాల్గొనే బౌలర్లకు బీసీసీఐ శుభవార్త అందించనుంది.
Team India: టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా.. ఐసీసీ ప్రైజ్మనీ కంటే మూడు రెట్లు!
దాదాపు 12 సంవత్సరాల తర్వాత టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీ (ICC Champions Trophy 2025)ను గెలుచుకొని విజేతగా నిలిచింది.
BCCI: బీసీసీఐ ఫ్యామిలీ పాలసీలో మార్పులేమీ లేవు.. కార్యదర్శి సైకియా స్పష్టీకరణ
బీసీసీఐ (BCCI) ఫ్యామిలీ పాలసీలో ఎటువంటి మార్పులు లేవని బోర్డు కార్యదర్శి దేవ్దత్ సైకియా స్పష్టంచేశారు.
IPL 2025: ఐపీఎల్ తొలి మ్యాచ్కు ముందు కెప్టెన్లతో మీటింగ్ ఫిక్స్ చేసిన BCCI...
భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ప్రారంభానికి ముందు, అన్ని10 ఫ్రాంచైజీల కెప్టెన్లు,మేనేజర్ల కోసం ప్రత్యేక సమావేశానికి ఆహ్వాన పత్రాలు పంపించింది.
BCCI -Team India: కుటుంబసభ్యుల విషయంలో క్రికెటర్లకు ఊరట.. ఫ్యామిలీని వెంట తెచ్చుకోవచ్చు కానీ..!
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఘోర పరాజయం తర్వాత, బీసీసీఐ ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్కు కఠినమైన నిబంధనలను అమలు చేసిన విషయం తెలిసిందే.
BCCI: రోహిత్ శర్మను ఒప్పించిన బీసీసీఐ.. కొత్త కెప్టెన్ గా బుమ్రా?
భారత క్రికెట్ జట్టు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం సన్నాహాలు ప్రారంభించింది.
Jasprit Bumrah: బీసీసీఐ తుది నిర్ణయం నేడే.. ఛాంపియన్స్ ట్రోఫీలో బుమ్రా ఆడతాడా?
భారత స్టార్ పేసర్ జస్పిత్ బుమ్రా ఛాంపియన్స్ ట్రోఫీలో పాల్గొంటాడా? లేదా? అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
Jasprit Bumrah: హార్దిక్ పాండ్యా తరహాలోనే బుమ్రా.. చివరి నిమిషం వరకు వెయిట్ చేస్తోన్న బీసీసీఐ
మరో తొమ్మిది రోజుల్లో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.