బీసీసీఐ: వార్తలు

Rishabh Pant-IPL 2024: రిషబ్ పంత్ కి క్లీన్ చిట్ ఇచ్చిన బీసీసీఐ.. ఐపీఎల్ లో పునరాగమనం 

ఐపీఎల్ 2024లో రిషబ్ పంత్ ఆడుతాడా లేదా అనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్ ఇప్పుడు వీడింది.

BCCI: టెస్ట్ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్.. ఒక్కో మ్యాచ్‌కు రూ.45 లక్షల ఇన్సెంటీవ్

Test Cricket Incentive Scheme: యువ ఆటగాళ్లలో టెస్టు క్రికెట్ పట్ల ఉత్సాహాన్ని పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(BCCI) టెస్ట్ ఫీజులను పెంచుతున్నట్లు ప్రకటించింది.

Ishan-Shreyas: 'ఎవరినీ బలవంతం చేయలేరు'.. ఇషాన్-శ్రేయాస్‌ వ్యవహారంపై సాహా కీలక వ్యాఖ్యలు 

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ నుంచి శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను బుధవారం తొలగించడంపై భారత వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా స్పందించాడు.

28 Feb 2024

క్రీడలు

BCCI: ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ కి షాక్ ఇచ్చిన బిసిసిఐ.. కాంట్రాక్ట్‌లు రద్దు.. పూర్తి జాబితా ఇదే  

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) బుధవారం నాడు 2023-24 సైకిల్ కోసం సీనియర్ పురుషుల జట్టు క్రికెటర్ల వార్షిక రిటైనర్‌షిప్‌ను ప్రకటించింది.

BCCI: టెస్ట్ మ్యాచ్‌ ఫీజులను పెంచనున్న బీసీసీఐ

భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) టెస్ట్ క్రికెట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది.

BCCI: రాజ్‌కోట్‌ టెస్టులో రవిచంద్రన్‌ అశ్విన్‌ రీ ఎంట్రీ.. బీసీసీఐ వెల్లడి 

రాజ్‌కోట్‌లోని నిరంజన్ షా స్టేడియంలో ఇంగ్లండ్‌తో టీమిండియా మూడో టెస్టు ఆడుతోంది.

R Ashwin: టీమిండియాకు షాక్.. అకస్మాత్తుగా మూడో టెస్టు నుంచి తప్పుకున్న అశ్విన్ 

రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు నుంచి స్టార్ స్పిన్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్ తన పేరును ఉపసంహరించుకున్నాడు.

Sourav Ganguly: సౌరభ్ గంగూలీ ఇంట్లో దొంగతనం.. పోలీసులకు ఫిర్యాదు 

బీసీసీఐ మాజీ చీఫ్, భారత జట్టు మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ ఇంట్లో చోరీ జరిగింది. దొంగతనంపై గంగూలీ ఠాకూర్‌పుకూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

Naman Awards 2024: హైదరాబాదులో ఘనంగా నమన్ క్రికెట్ పురస్కారాలు.. హాజరైన భారత క్రికెట్ పురుషుల, మహిళా జట్లు 

హైదరాబాద్ లో బీసీసీఐ గత రాత్రి నమన్ క్రికెట్ పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది.

Virat Kohli: వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్ తో మొదటి 2 టెస్టులకు విరాట్ దూరం 

జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్‌ (IND vs ENG) జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్‌ ప్రారంభం కానుంది.

22 Jan 2024

ఐపీఎల్

IPL 2024 Schedule: క్రికెట్ అభిమానులకు శుభవార్త.. IPL 2024 షెడ్యూల్‌ ఖరారు ? 

ఇండియన్ ప్రీమియర్ లీగ్ కోసం ఎదురుచూస్తున్నక్రికెట్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 17వ ఎడిషన్ కు సంబంధించి షెడ్యూల్‌ దాదాపుగా ఖరారైంది.

Virat Kohli: టీ20 పునరాగమనానికి ముందు విరాట్ కోహ్లీతో బీసీసీఐ కీలక చర్చలు.. ఏ జరిగిందంటే? 

భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 14నెలల సుదీర్ఘ విరామం తర్వాత భారత T20 జట్టులోకి తిరిగి వచ్చారు.

బీసీసీఐ ఆఫర్‌ను తిరస్కరించిన ఆశిష్ నెహ్రా.. టీమిండియా కోచ్‌ ఎవరంటే?

టీమిండియా (Team India) కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ (Rahul Dravid) రెండేళ్ల పదవీకాలం వరల్డ్ కప్ 2023 ఫైనల్‌తో ముగిసిన విషయం తెలిసిందే.

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్‌కు బంపరాఫర్ ఇచ్చిన బీసీసీఐ.. కాంట్రాక్ట్ గడువు పొడగింపు..! 

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో ఓటమి తర్వాత టీమిండియా(Team India) ప్లేయర్లు నిరాశకు గురయ్యారు.

Rohit Sharma: రోహిత్ శర్మ అడుగులు ఎటు.. కీలక నిర్ణయం తీసుకోనున్న బీసీసీఐ..?

వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత జట్టులో BCCI కీలక మార్పులు చేయనుంది.

Team India : 2023 వన్డే వరల్డ్ కప్ ఓడిపోయాం.. 2027 ప్రపంచకప్ కోసం బీసీసీఐ ఏం చేయాలి?

వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్‌లో భారత్ ఓటమిపాలైంది. ఈ మెగా ఈవెంట్ ఫైనల్‌లో చిన్న లోపాలపై భారత్ దృష్టి సారించలేదు.

Team India : షమీ చేతికి ముద్దు పెట్టిన అశ్విన్.. సోషల్ మీడియాలో వైరల్!

వన్డే వరల్డ్ కప్ 2023 మొదటి సెమీ-ఫైనల్‌లో మహ్మద్ షమీ ఏడు వికెట్టు పడగొట్టి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.

ODI World Cup : బీసీసీఐ కీలక నిర్ణయం.. ముంబై, దిల్లీ నగరాల్లో జరిగే మ్యాచుల్లో 'నో ఫైర్ వర్క్స్'

వన్డే వరల్డ్ కప్ 2023 కీలక దశకు చేరుకుంటోంది. ఈ తరుణంలో బీసీసీఐ (BCCI) కీలక నిర్ణయం తీసుకుంది.

Hardik Pandya: టీమిండియాకు గట్టి షాక్.. పాండ్యా కోలుకోవడం కష్టమే!

వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో మంచి జోరుమీదున్న టీమిండియా గట్టి షాక్ తగిలింది.

ఉత్తమ ఫీల్డర్ అవార్డు అందుకున్న కోహ్లీ.. బీసీసీఐ అధికారిక వీడియోలో టీమిండియా ఆటగాళ్ల సందడి

టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో ఘనతకెక్కాడు. భారత్ తరపున అత్యధిక క్యాచులను అందుకున్న నాన్ వికెట్ కీపర్ ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

తలైవా ర‌జినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్.. దీంతో ఏమేం చేయొచ్చో తెలుసా

తలైవా ర‌జినీకాంత్‌కు బీసీసీఐ గోల్డెన్ టిక్కెట్ అందించింది. ఈ మేరకు సెక్రటరీ జైషా స్వయంగా సూపర్ స్టార్ ను కలిసి అందజేశారు.

INDIA VS AUS : బీసీసీఐ అనూహ్య నిర్ణయం.. టీమిండియా కెప్టెన్‌గా కేఎల్ రాహుల్

భారత్-ఆస్ట్రేలియా మధ్య మూడు వన్డేల సిరీస్ ఈనెల 22న ప్రారంభం కానుంది.

Ind Vs Pak: ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. టికెట్ ధర రూ. 57 లక్షలు! 

వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా అహ్మాదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఇండియా-పాక్ మధ్య అక్టోబర్ 14వ తేదీన మ్యాచ్ జరగనుంది.

BCCI Digital Rights: వయాకామ్ 18 చేతికి బీసీసీఐ మీడియా హక్కులు

ప్రముఖ మీడియా సంస్థ వయాకామ్ 18 ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ మీడియా హక్కులను దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా బీసీసీఐ డిజిటల్, టీవీ హక్కులను సొంతం చేసుకుంది.

హాట్ కేకుల్లా అమ్ముడుపోయిన భారత్ వరల్డ్ కప్ మ్యాచుల ఫ్రీ సేల్ టికెట్లు.. నిరాశలో అభిమానులు

టీమిండియా వరల్డ్ కప్ 2023 మ్యాచుల టికెట్ల విక్రయాలు మంగళవారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమయ్యాయి.

Virat Kohli: బీసీసీఐకి కోపం తెప్పించిన కోహ్లీ.. ఆటగాళ్లందరికీ వార్నింగ్!

ఆసియా కప్ 2023 కోసం భారత జట్టు సిద్ధమవుతోంది. భారత్ స్టార్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీలో ఏర్పాటు చేసిన స్పెషల్ ట్రెయినింగ్ క్యాంపులో తీవ్రంగా శ్రమిస్తున్నాడు.

ఆసియాకప్ 2023కి టీమిండియా ఇదే.. జట్టులోకి తెలుగు కుర్రాడు తిలక్ వర్మ

ఆసియాకప్‌ 2023 కోసం టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. కేఎల్ రాహుల్, శ్రేయస్‌ అయ్యర్‌లకు అనుకున్నట్టే చోటు దక్కింది. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మనూ జట్టులోకి తీసుకున్నారు.

బీసీసీకి షాక్ ఇచ్చిన హైదరాబాద్ క్రికెట్ సంఘం.. మరోసారి షెడ్యూల్‌లో మార్పులకు విజ్ఞప్తి 

భారతదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌-2023కు సమయం దగ్గరపడుతోంది. మరో 46 రోజుల్లో ఈ మెగా ఈవెంట్‌ ప్రారంభం కానుంది.

BCCI: బీసీసీఐ ప్రభుత్వానికి చెల్లించే ట్యాక్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ప్రపంచంలోని ధనిక క్రికెట్ బోర్డుగా పేరుగాంచింది.

బీసీసీఐకి ఫిర్యాదు చేసిన భారత క్రికెటర్లు.. కారణమిదే?

టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విండీస్ పర్యటనలో ఉన్నారు. ఇప్పటికే టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత్, రేపటి నుంచి వెస్టిండీస్ జట్టుతో వన్డే సిరీస్‌ను ఆడనుంది. ప్రస్తుతం టీమిండియా ప్లేయర్లకు ఓ పెద్ద కష్టం వచ్చి పడింది.

బీసీసీఐకి 230 మిలియన్ డాలర్లు.. అసంతృప్తి వ్యక్తం చేసిన పాక్ క్రికెట్ బోర్డు

ఐసీసీ ఇటీవలే తన కొత్త రెవెన్యూ మోడల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ విధానం పట్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేసింది.

14 Jul 2023

ఐసీసీ

బీసీసీఐ ఖజానాకు కాసుల పంట.. ఐసీసీ నుంచి ఏడాదికి రూ.2వేల కోట్లు

ప్రపంచంలోనే బీసీసీఐ రిచెస్ట్ క్రికెట్ బోర్డుగా అవతరించిన విషయం తెలిసిందే. ఒక్క ఏడాదికే ఎన్నోవేల కోట్లు ఆర్జిస్తూ వరల్డ్ క్రికెట్‌లో అత్యంత ధనిక క్రికెట్ బోర్డుగా పేరు సంపాదించుకుంది. మరోసారి బీసీసీఐ ఖజానాకు కాసుల పంట పండింది.

షెడ్యూల్ ప్రకారమే ఆసియా కప్.. క్లారిటీ వచ్చేసింది

గత కొన్ని నెలలుగా ఆసియా కప్‌పై సందిగ్ధత నెలకొన్న విషయం తెలిసిందే. ఇండియా, పాక్ మధ్య ముదురుతున్న ఈ వివాదం ఓ కొలక్కి వచ్చినట్లు సమాచారం. హైబ్రిడ్ మోడల్‌కు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం.

దేశవాళీ క్రికెట్‌లో బీసీసీఐ కొత్త నిబంధనలు.. ఇకపై ఒక్క ఓవర్‌లో!

ఐపీఎల్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ విధానం సక్సెస్ కావడంతో బీసీసీఐ కొత్త పంథాలో టోర్నీలను నిర్వహించేందుకు సిద్ధమైంది. సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో కొత్త రూల్స్ ప్రవేశపెట్టేందుకు బీసీసీఐ ప్లాన్ చేసింది.

ఆ స్టేడియాలకు ద్వైపాక్షిక సిరీస్‌లలో పెద్దపీట: బీసీసీఐ కార్యదర్శి

భారత వేదికగా వన్డే ప్రపంచ కప్ పోటీలు ఈ ఏడాది అక్టోబర్ 5వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే వేదికలకు ఐసీసీ ఖారారు చేసింది.

ఐసీసీ వరల్డ్ కప్ 2023: వేదికలను తనిఖీ చేసేందుకు ఇండియాకు రానున్న పాకిస్థాన్ ప్రతినిధి 

ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో జరగబోయే క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచులకు భారతదేశం ఆతిథ్యం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే 10నగరాల్లో వరల్డ్ కప్ మ్యాచులను ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది.

భారత క్రికెట్ టీమ్ లీడ్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ 11': బీసీసీఐ ప్రకటన 

భారత క్రికెట్ జట్టు లీడ్ స్పాన్సర్ గా 'డ్రీమ్ 11'ని బీసీసీఐ ప్రకటించింది. ఈ మేరకు సోమవారం ఉదయం ఉత్తర్వులు జారీ చేసింది.

టీమిండియా చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్!

టీమిండియా పురుషుల క్రికెట్ జట్టుకు చీఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్‌ బాధ్యతలు తీసుకొనే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

బీసీసీఐ సెలక్షన్ కమిటీ హెడ్ పోస్టుకు దరఖాస్తులు.. అర్హతలివే!

టెస్టు, వన్డే, టీ20 మ్యాచులకు జాతీయ జట్టును ఎంపిక చేసే పురుషుల టీమిండియా జట్టు సెలక్షన్ హెడ్ కమిటీ పోస్టు కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి జూన్ 2న దరఖాస్తులను అహ్వానించింది.

యువ ఆల్‌రౌండర్లను సానబట్టే పనిలో నిమగ్నమైన బీసీసీఐ

ప్రతిభావంతులైన 20 మంది యువ ఆల్ రౌండర్లను బీసీసీఐ ఎంపిక చేసింది. బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో మూడు వారాల పాటు వారందరికీ ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.

విండీస్ టూర్ షెడ్యూల్‌ను ఖరారు చేసిన బీసీసీఐ.. తొలి మ్యాచ్ ఎప్పుడంటే?

వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లో రన్నరప్‌గా నిలిచిన టీమిండియా.. వచ్చే డబ్ల్యూటీసీ(2023-25) కోసం తమ పోరును కొత్తగా ప్రారంభించనుంది. భారత జట్టు జూలై-ఆగస్టులో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది.

ఉమెన్స్ ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన బీసీసీఐ

త్వరలో ఏసీసీ ఎమర్జింగ్ ఉమెన్స్ ఆసియా కప్ 2023 జరగనుంది. ఈ నేపథ్యంలో ఇండియా 'ఏ' జట్టును బీసీసీఐ ప్రకటించింది. హాంకాంగ్ వేదికగా జూన్ 12 నుంచి ఈ మ్యాచులు ప్రారంభం కానున్నాయి.

ఒక్కో డాట్ బాల్‌కు 500 మొక్కలు.. బీసీసీఐ ఎన్ని వేల చెట్లు నాటునుందో తెలుసా?

పర్యావరణ పరిరక్షణలో భాగంగా బీసీసీఐ ఐపీఎల్ 2023 ఫ్లే ఆఫ్స్ లోని ఒక్కో డాట్ బాల్ కు 500 చెట్లు నాటాలని భావించింది. టాటా కంపెనీతో భాగస్వామ్యంతో ఈ మొక్కలను నాటనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది.

IPL 2023: 84 డాట్ బాల్స్.. 42వేల మొక్కలు నాటనున్న బీసీసీఐ

ఐపీఎల్ లో ఓ కొత్త కార్యక్రమానికి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. ఫ్లే ఆఫ్స్ స్టేజ్ లో జరిగే మ్యాచులలో పడే ప్రతి డాట్ బాల్ కు 500 మొక్కలు నాటాలని బీసీసీఐ నిర్ణయించుకుంది.

టీమిండియా కిట్ స్పాన్సర్ గా అడిడాస్.. స్పష్టం చేసిన జైషా

ప్రముఖ జర్మన్ కంపెనీ అడిడాస్ ఇక నుంచి టీమిండియా కిట్ స్పానర్ గా ఉండనుంది. క్రీడా సంబంధిత వస్తువులు ఉత్పత్తి చేసే అడిడాస్ తో తాము జతకట్టుతున్నామని బీసీసీఐ కార్యదర్శి జై షా ధృవీకరించారు.

క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐనే నెంబర్ వన్.. ఏడాదికి ఐసీసీ నుంచే 1900 కోట్ల ఆదాయం

క్రికెట్ ప్రపంచంలో బీసీసీఐ మరోసారి కాసుల వర్షం కురిపించింది. ఐసీసీ కొత్త రెవెన్యూ షేరింగ్ మోడల్ లో బిసీసీఐ కింగ్ మేకర్ గా నిలిచింది.

తెలుగు అమ్మాయిలకి బీసీసీఐ బంపరాఫర్.. మేఘన, అంజలికి స్పెషల్ కాంట్రాక్ట్..!

భారత మహిలా క్రికెటర్లకు సంబంధించి వార్షిక సెంట్రల్ కాంట్రాక్టులను బీసీసీఐ ఇటీవల ప్రకటించింది.

17 మంది మహిళా క్రికెటర్లకు BCCI కాంట్రాక్ట్.. ఏ గ్రేడ్ లో ముగ్గురు

మహిళా క్రికెట్ కోసం బీసీసీఐ ఇప్పటికే డబ్ల్యూపీఎల్, పురుషులతో సమానంగా మ్యాచ్ ఫీజులు అమలు వంటి నిర్ణయాలను తీసుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా సీనియర్ మహిళా క్రికెటర్లకు బీసీసీఐ కాంట్రాక్టులను ప్రకటించింది.

బీసీసీఐని ప్రశంసలతో ముంచెత్తిన టీమిండియా మాజీ కోచ్

ప్రస్తుతం ఇండియాలో ఐపీఎల్ 16వ సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ఈ ఐపీఎల్ తర్వాత జూన్ 7వ తేదీన లండన్ లోని ఓవల్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.

25 Apr 2023

ఐపీఎల్

డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు సంపాదించుకున్న అంజిక్యా రహానే

గత కొంతకాలంగా భారత జట్టుకు దూరంగా అంజిక్యా రహానేకు అదృష్టం వరించింది. తాజాగా ఐపీఎల్ లో రహానే భీకర ఫామ్ లో ఉన్నాడు. యువ ఆటగాళ్లకు సైతం సాధ్యం కాని షాట్స్ తో దుమ్మురేపుతున్నాడు. ఎప్పుడూ క్లాసిక్ షాట్స్ ను ఆడేందుకు ఇష్టపడే రహానే ఐపీఎల్ లో రూట్ మార్చాడు.

22 Apr 2023

ఐపీఎల్

ఐపీఎల్ ఫైనల్, ఫ్లేఆఫ్ మ్యాచ్ లు వేదికలు ఫిక్స్.. ఎక్కడంటే?

ఐపీఎల్ 2023 సీజన్ ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో చాలా ఉత్కంఠభరితంగా సాగాయి.

హైదరాబాద్ స్టేడియం రూపరేఖలు మారనున్నాయ్..!

ఈ ఏడాది ఆక్టోబర్-నవంబర్ నెలల్లో వన్డే ప్రపంచకప్ భారత్‌లో జరగనున్న విషయం తెలిసిందే. ఈ టోర్నికి ముందే దేశంలోని స్టేడియాలు కొత్త హంగులతో తీర్చిదిద్దాలని బీసీసీఐ భావిస్తోంది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2 కి బీసీసీఐ సరికొత్త ప్లాన్

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ మొదటి సీజన్ సూపర్ హిట్ అయింది. దీంతో టోర్నమెంట్ పరిధిని విస్తరించేందుకు బీసీసీఐ నూతన ప్రణాళికలను రచిస్తోంది.

04 Apr 2023

ఐపీఎల్

పంత్ జెర్సీని వేలాడదీస్తారా.. మీకసలు బుద్ధుందా..?

ఐపీఎల్ 2023లో లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ నేపథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ మేనేజ్‌మెంట్ చర్యలపై బీసీసీఐ అగ్రహం వ్యక్తం చేసింది.

ఆసియా కప్‌ పాక్‌లో.. ఇండియా మ్యాచ్‌ల మాత్రం విదేశాల్లో..!

ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆసియా కప్ -2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నికి పాకిస్థాన్ అతిథ్యమివ్వనుంది. ఇండియా, పాకిస్థాన్ మధ్య సరైన సంబంధాలు లేకపోవడం, భద్రతా పరమైన కారణాలతో పాకిస్థాన్‌లో పర్యటించేందుకు ఇండియా సుముఖంగా లేదు.

కెఎల్ రాహుల్‌ వైస్ కెప్టెన్ హోదా తొలగింపు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ దారుణంగా విఫలమయ్యాడు. నాగ్ పూర్ టెస్టులో 20 పరుగులు, ఢిల్లీ టెస్టులో 17 పరుగులకే ఔట్ అయి నిరాశపర్చాడు. దీంతో తాజాగా బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. రాహుల్ వైస్ కెప్టెన్సీ నుంచి తొలిగిస్తున్నట్లు ప్రకటించింది.

Chetan Sharma: బీసీసీఐ చీఫ్‌ సెలెక్టర్‌ చేతన్‌ శర్మ రాజీనామా

ఆలిండియా సీనియర్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ చేతన్ శర్మ పదవి నుంచి వైదొలిగాడు. తన రాజీనామా లేఖను బీసీసీఐ కార్యదర్శి జైషాకు పంపించాడు. దీనికి జైషా ఆమోదం తెలిపారు. ఇటీవల ప్రముఖ ఛానల్ స్టింగ్ ఆపరేషన్‌లో చేతన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి.

బీసీసీఐ కంటే ఐసీసీ పెద్ద తోపు కాదు: షాహిద్ అఫ్రిది

ఆసియా కప్ వివాదం రోజురోజుకు మరింత ముదురుతోంది. ఇప్పటికే అతిథ్యం ఇవ్వాల్సిన పాకిస్తాన్ భారత్ కచ్చితంగా పాల్గొనాలని కోరుతోంది. అయితే భద్రతా కారాణాల రీత్యా పాకిస్తాన్‌లో తాము ఆడే ప్రసక్తి లేదంటూ ఇప్పటికే బీసీసీఐ చీఫ్ కార్యదర్శి జేషా ప్రకటించిన విషయం తెలిసింది.

ఫిట్‌నెస్ కోసం ఆటగాళ్లు ఇంజెక్షన్లు తీసుకుంటారు : బీసీసీఐ చీఫ్ సెలక్టర్

బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన శర్మ వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. కొంతమంది టీమిండియా ఆటగాళ్లు ఫిటెనెస్ నిరూపించేందుకు ఇంజక్షన్లు తీసుకుంటారంటూ కొత్త వివాదానికి తెర లేపాడు. జీన్యూస్ స్ట్రింగ్ ఆపరేషన్లో ఈ వ్యవహారంపై చేతన శర్మ నోరు జారాడు. కెప్టెన్సీ విషయంలో విరాట్ కోహ్లీ అబద్ధం చెప్పాడని, జట్టులో రెండు వర్గాలు ఉన్నాయని పేర్కొన్నాడు.

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లకు ఛాన్స్

ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్) ప్రారంభ ఎడిషన్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఐదుగురు విదేశీ ఆటగాళ్లు ఆడేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ అనుమతిచ్చింది. ఉమెన్స్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మార్చిలో జరిగే అవకాశం ఉంది. మొదటి మూడేళ్లలో ఐదు జట్లు బరిలోకి దిగుతుండగా.. చివరి రెండేళ్లలో ఆరు జట్లకు అవకాశం కల్పించారు.