భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
LPG: ఎల్పీజీ సమస్యకు పరిష్కారం.. పీఎన్జీకి మారాలని 60 లక్షల కుటుంబాలకు కేంద్రం పిలుపు
దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న అనుమానాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
LPG crisis : పెట్రోల్, డీజిల్ అందుబాటులోనే.. ఎల్పీజీ సిలిండర్లకే క్యూలు ఎందుకు?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్ ఇంధన సరఫరాపై పడుతోంది.
Indigo : నేటి నుంచి ఇండిగో టికెట్ల ధర పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడుతోంది.
AP Annadata Sukhibhava Status : రైతులకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల
ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మరో విడత నిధులను విడుదల చేసింది.
LPG: ఎల్పీజీకి బదులుగా డీఎంఈ.. నూతన ఇంధనంపై ఐఐసీటీ కీలక అడుగు
ఎల్పీజీకి ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్ లో చేపట్టిన పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి.
TG 10th Exams : తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షురూ.. పరీక్షల పూర్తి షెడ్యూల్, ముఖ్య సూచనలివే!
తెలంగాణలో 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.
Electricity: కేంద్ర విద్యుత్శాఖ నూతన నిబంధన.. వివాదం ఉన్నా కరెంటు కట్ చేయొద్దు!
విద్యుత్ వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర విద్యుత్శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.
CM Chandrababu: ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం
మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని ఎన్నికల్లో కూటమి విజయం సాధించేలా పని చేయాలని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
H.J. Dora: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూశారు.
Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
తెలంగాణలో ఇప్పటికే ఎండల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి.
Ap Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
LPG shortage: దేశంలో LPG కొరత.. రూ.900 సిలిండర్ను రూ.2,800కు అమ్ముతున్న మధ్యవర్తులు
దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరుగుతోంది. మధ్యవర్తులు, కొంతమంది గ్యాస్ ఏజెన్సీలు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని భారీగా ధరలు పెంచుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది.
Bihar: బీహార్లో ఎల్పీజీ సిలిండర్ల కొరత.. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు: ఉప ముఖ్యమంత్రి
బిహార్లోని కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, బీహార్ ఉప ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి(Samrat Choudhary)బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలు దాచిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
LPG Shortage: ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలిండర్ ఎత్తుకెళ్లిన దొంగ.. బెంగళూరులో ఘటన
దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల చోరీలు కలకలం రేపుతున్నాయి.
Menstrual Leave: పీరియడ్ లీవ్స్ తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్కు ముప్పు: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
మహిళా ఉద్యోగినులు, విద్యార్థినులకు ప్రతి నెల ఒక రోజు రుతుక్రమ సెలవు (Menstrual Leave) తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పలు ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది.
Commercial LPG Shortage: వాణిజ్య సిలిండర్ల కొరత: చెన్నై హోటల్ బిల్లులో 'గ్యాస్ ఛార్జ్'… నెట్టింట వైరల్
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత దేశవ్యాప్తంగా హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
India In Talks With Iran: హర్మూజ్ జలసంధిలో నిలిచిపోయిన 8 ఎల్పీజీ ట్యాంకర్లు.. ఇరాన్తో భారత్ చర్చలు
దేశంలో వంటగ్యాస్ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Pm Kisan: పీఎం కిసాన్ 22వ విడతకు సిద్ధం.. ఎవరికీ వస్తాయి? ఎవరికీ రావు?
దేశంలోని రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రముఖమైనది.
CEC Gyanesh Kumar: సీఈసీ గ్యానేశ్ కుమార్పై పార్లమెంట్లో తొలగింపు నోటీసు.. తర్వాతి ప్రక్రియ ఏమిటి?
పార్లమెంట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద రాజకీయ చర్చ మొదలైంది.
Mobile File to Print: ఫోన్తో స్కాన్ చేసిన వెంటనే ప్రింట్లు.. కూకట్పల్లి మెట్రో వద్ద కొత్త కియోస్క్
ప్రస్తుతం ఎక్కువ మంది తమ అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటోలు అన్నీ మొబైల్ ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నారు.
Andhra pradesh: అనకాపల్లి ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ముందడుగు.. ప్రత్యేక స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటు
అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేటలో ప్రతిపాదించిన ఆర్సెలార్ మిత్తల్-నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) సమీకృత ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా ప్రత్యేక స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి సంస్థ ముందడుగు వేసింది.
Andhra Pradesh: ఏపీలో రూ.9,773 కోట్లతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమం.. గ్రామాభివృద్ధికి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రూ.9,773 కోట్ల వ్యయంతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు మోదీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.
Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. మార్చి 16 నుంచి కొత్త టైమింగ్స్
తెలంగాణలో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: బహ్రెయిన్ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు
బహ్రెయిన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.
Indigo: ప్రయాణికులకు ఊరట.. అరబ్ దేశాలకు మళ్లీ ఇండిగో విమానాలు.. పూర్తి వివరాలు ఇవే
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా విమాన సర్వీసులు తీవ్రంగా అంతరాయం ఎదుర్కొన్నాయి.
NITI Aayog: నీతి ఆయోగ్ ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్లో ఆంధ్రప్రదేశ్కు 17వ స్థానం
దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన 'ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24' నివేదికలో ఆంధ్రప్రదేశ్కు 17వ స్థానం లభించింది.
Chandrababu: ప్రతి జిల్లాలో హెచ్ఆర్డీఐ ఏర్పాటు చేయాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ప్రతి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధి సంస్థ (HRDI) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
Andhra Pradesh: ఉగాదికి 2.5 లక్షల గృహ ప్రవేశాలు.. 13న అన్నదాత సుఖీభవ నిధులు జమ
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్ను ఇకపై ముందుగానే ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Cooking Gas: గ్యాస్ కోసం క్యూలు.. నల్లబజారులో వాణిజ్య సిలిండర్లు
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రభావం దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై పడుతోంది.
Farooq Abdullah: ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం..వివాహ వేడుకలో ఉద్రిక్తత
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాపై హత్యాయత్నం జరిగింది.
Hyderabad: మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధం.. త్వరలో రూ.7 వేల కోట్ల పనులు ప్రారంభం
హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచేలా మూసీ నది పునరుజ్జీవానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
Cyber Crime: గ్యాస్ బుకింగ్ పేరుతో మోసాలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
పశ్చిమాసియాలో కొనసాగుతున్న తీవ్రమైన ఉద్రిక్తతల కారణంగా వంట గ్యాస్ సిలిండర్ల కొరతపై ప్రజల్లో ఆందోళన ఏర్పడింది.
Ayodhya: ఎల్పీజీ సంక్షోభం ప్రభావం.. అయోధ్య ఆలయంలో అన్నదానం నిలిపివేత
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై పడుతున్న విషయం తెలిసిందే.
LPG Crisis Impact: రైల్వే ప్రయాణికులకు షాక్.. రైళ్లలో క్యాటరింగ్ సేవలు ఆగే అవకాశం
దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత తీవ్రంగా ఉండటంతో రైల్వే ప్రయాణికులకు అందించే ఆహార సేవలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Hyderabad:కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరత.. హైదరాబాద్లో హోటళ్లు, హాస్టళ్లకు గండం
కమర్షియల్ (వాణిజ్య) గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Telangana: టోకెన్ విధానంలో కమర్షియల్ సిలిండర్లు.. చర్లపల్లిలో వాహనాల రద్దీ
చర్లపల్లిలో ఉన్న భారత్ పెట్రోలియం,హిందూస్తాన్ పెట్రోలియం,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలకు చెందిన ప్లాంట్లలో ఇంధన సరఫరా గణనీయంగా తగ్గిపోయింది.
Commercial LPG Shortage: పశ్చిమాసియా ప్రభావం.. హోటల్ రంగంపై గ్యాస్ సంక్షోభం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలోని హోటల్ రంగంలో ప్రభావం చూపుతున్నాయి.
Telangana: తెలంగాణలో డిజిటల్ ఆరోగ్య సేవలు.. సంగారెడ్డిలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్
తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో డిజిటల్ సాంకేతికతను మరింతగా ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
IndiGo: అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావం.. గల్ఫ్ దేశాలకు ఇండిగో విమానాలు, పూర్తి జాబితా ఇదే
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి ఇండిగో ఎయిర్లైన్స్ ముఖ్యమైన సమాచారం వెల్లడించింది.
Lok Sabha: కేంద్ర సర్వీసుల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలు: లోక్సభలో కేంద్రం వెల్లడి
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సివిల్ పోస్టులు, సేవలకు జరిగే ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీ (ఇతర వెనుకబడిన వర్గాలు) అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్ అమలులో ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభకు వెల్లడించింది.
P-8I Aircraft: డిఆర్'డిఓ-భారత నౌకాదళం కీలక పరీక్షలు విజయవంతం.. పీ-8ఐ విమానం నుంచి ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ట్రయల్స్ సక్సెస్
గోవా తీర ప్రాంతం వద్ద దేశీయంగా తయారైన ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO),భారత నౌకాదళం కలిసి విజయవంతంగా పరీక్షించాయి.
Telangana: రైతులకు పీఎం-కిసాన్ నిధులు.. 13న 22వ విడత విడుదల
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ పథకం కింద నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి.
Hyderabad: వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత.. హైదరాబాద్లో హోటళ్లకు కష్టకాలం
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడం రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
Vizag Steel: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. విశాఖ ఉక్కు ఉత్పత్తిపై ఎల్పీజీ కొరత ప్రభావం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విశాఖ ఉక్కు పరిశ్రమపై కూడా కనిపిస్తోంది.
Fuel shortage: ఇంధన కొరతకు చెక్.. ఎస్మా ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో సహజ వాయువు, ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Musi River: మూసీకి కొత్త రూపం.. బాపూఘాట్ వద్ద గాంధీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ
హైదరాబాద్ నగరానికి మూసీ నది త్వరలో కొత్త అందాన్ని తీసుకురానుంది.
Andhra Pradesh : ఏపీ తీరప్రాంతంలో భారీ మార్పులు.. 31% కోత, 44% విస్తరణ
ఆంధ్రప్రదేశ్లోని 12 జిల్లాల్లో తీరప్రాంతాల్లో గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయని కేంద్ర పర్యావరణ, అటవీశాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ తెలిపారు.
Crude Oil: చమురు నిల్వలు సమృద్ధిగా.. పెట్రో ధరలు పెరగవని స్పష్టం చేసిన కేంద్రం
దేశంలో ప్రస్తుతం పెట్రోల్ ధరలను పెంచే పరిస్థితి లేదని కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేశాయి.
Pipri Lift Irrigation Project : పిప్రి ఎత్తిపోతల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. సవరించిన అంచనా రూ. 77 కోట్లు
నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలో శ్రీరాంసాగర్ వెనుక జలాలను ఆధారంగా తీసుకుని నిర్మిస్తున్న పిప్రి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
LPG shortage: వంటగ్యాస్ కొరత ప్రభావం.. ముంబయిలో 20% హోటళ్లు మూత
భారతదేశంలో చమురు, గ్యాస్ నిల్వలు తగినంతగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో ఇంధన కొరత ఆందోళన కలిగిస్తోంది.
Telangana:12 ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులకు అనుమతి
తెలంగాణ రాష్ట్రంలో 12 ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల్లో సాయంత్రం బీటెక్ కోర్సులను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Bangalore:పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. బెంగళూరు హోటళ్లలో వంటకు గ్యాస్ కొరత
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్పైనా పడుతోంది.
IndiGo Flight: మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ప్రభావం.. ఢిల్లీ-మాంచెస్టర్ ఇండిగో విమానం యూ-టర్న్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి యుకేలోని మాంచెస్టర్కు బయలుదేరిన ఇండిగో విమానం మధ్యలోనే తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్లో డయేరియా కలకలం.. 25 మంది విద్యార్థులు,సిబ్బందికి అస్వస్థత
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో డయేరియా లక్షణాలు కలకలం రేపుతున్నాయి.
Andhra Pradesh: ఏఐతో వైద్య రంగంలో విప్లవం.. రాష్ట్రంలోని 18 ప్రభుత్వాసుపత్రుల్లో ప్రయోగాత్మకంగా పరీక్షలు
కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంతో రాష్ట్రంలో వైద్య సేవలను ఆధునికీకరించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Jaishankar: పశ్చిమాసియా పరిస్థితులు ఆందోళనకరం.. భారతీయుల భద్రతపై నిఘా: జయశంకర్
పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్య జైశంకర్ తెలిపారు.
Rain Alert: వాతావరణశాఖ హెచ్చరిక.. ఉత్తర కోస్తాలో వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ వర్షాలపై హెచ్చరిక జారీ చేసింది.
No Indian Killed In Saudi Strike: సౌదీ ప్రొజెక్టైల్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరు.. ఇండియన్ ఎంబసీ పోస్ట్
సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఓ భారతీయుడు మృతిచెందాడంటూ వచ్చిన వార్తలపై తాజాగా స్పష్టత వచ్చింది.
Air india: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ఎయిరిండియా కీలక నిర్ణయం.. 9 మార్గాల్లో అదనపు విమానాలు
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Climate Change Impact: ఆర్కిటిక్లో మంచు కరుగుదల.. భారత్లో రుతుపవన వర్షాలపై ప్రభావం
ఆర్కిటిక్ మహాసముద్రంలో వేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతోంది.
Andhra pradesh: అంతరించిపోతున్న దేశీయ మామిడి రకాలకు నూజివీడు పరిశోధనా కేంద్రం సంరక్షణ
దేశీయ మామిడి రకాలలో చాలా అరుదైనవి నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి.
US-Israeli war: విశాఖ పోర్టు చరిత్రలో రికార్డు.. 10,000 కంటైనర్లు నడి సముద్రం నుంచి వెనక్కి!
పశ్చిమాసియాలో యుద్ధ ఉత్కంఠలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
PM Modi: రూ.15,200 కోట్ల జీపీఆర్ఏ ప్రాజెక్ట్.. దిల్లీలో మెట్రో కొత్త లైన్లను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దిల్లీలో భారీ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టును ప్రారంభించారు.
Nishant Kumar: జేడీయూలో చేరిన నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్
బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) పార్టీలోకి ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ అధికారికంగా చేరారు.