భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Pawan Kalyan: శస్త్రచికిత్స అనంతరం పవన్కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
Hydrogen Train: రూ.5కే ప్రయాణం.. భారత తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే!
దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు పట్టాలెక్కడం భారత రైల్వే చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది.
PM Modi: ఇంధన సవాళ్లకు హైడ్రోజన్ రైలు పరిష్కారం: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nadendla Manohar: సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు: మనోహర్
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రభావం పూర్తిగా తగ్గకముందే స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి.
Sonam Wangchuk: జులై 20 వరకు పోరాటం కొనసాగిస్తా.. లేకపోతే ఆత్మగానైనా వస్తా: సోనమ్ వాంగ్చుక్
ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది.
Bullet Train: భారత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై జపాన్ ఇంజినీర్ ఆందోళన
భారత్లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు (MAHSR) ప్రాజెక్టుపై ఢిల్లీలో మెట్రో రైల్వే వాహనాల సలహాదారుగా పనిచేస్తున్న సీనియర్ జపాన్ రైల్వే ఇంజినీర్ ఇసావో సుజిమురా పలు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Kolleru: కొల్లేరు కాలుష్యంపై సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం.. కలెక్టర్కు కీలక ఆదేశాలు
కొల్లేరు సరస్సులో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Fertilizers: ఎరువుల ధరల మోత.. సాగు ఖర్చులు పెరిగి రైతులపై పెనుభారం
ఎరువుల ధరల పెరుగుదలతో రైతులపై సాగు భారం రోజురోజుకూ పెరుగుతోంది.
Gujarat: గుజరాత్లో జైషే మహమ్మద్ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్టు
ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) కీలక విజయాన్ని సాధించింది.
Hydrogen Train: తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రారంభించిన ప్రధాని .. జింద్-సోనిపట్ మార్గంలో సేవలు
భారత రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
West Bengal: పశ్చిమబెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు, ముగ్గురు మృతి
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Telangana: బీటెక్ సీట్ల పెంపుకు సీఎం గ్రీన్సిగ్నల్.. వెబ్ ఆప్షన్లకు ముందు కీలక నిర్ణయం
తెలంగాణలో ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందింది.
Hyderabad: సూపర్ అలాయ్ల దిగుమతులకు ప్రత్యామ్నాయం.. ఏఆర్సీఐ కొత్త ద్విలోహ ఆవిష్కరణ
వైమానిక, అణుశక్తి, థర్మల్ పవర్ ప్లాంట్లు వంటి కీలక పరిశ్రమల్లో వినియోగించే ఖరీదైన సూపర్ అలాయ్ల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే దిశగా హైదరాబాద్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.
Andhra Pradesh: అల్పపీడన ప్రభావం.. ఏపీలో నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకొని కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు కొత్త దిశ.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్'లో భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ)ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
COVID-19: ఏపీలో 12 కొత్త కొవిడ్ కేసులు.. నలుగురు మృతి
ఏపీలో తాజాగా 12 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ వెల్లడించారు.
El Niño: సముద్ర జీవరాశులకూ ఎల్నినో ఎఫెక్ట్ .. చేపల ఉత్పత్తి భారీగా తగ్గే ప్రమాదం
ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు భూమిపైనే కాకుండా సముద్ర జీవవ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
Andhra Pradesh: ఎల్నినో ప్రభావం.. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్.. అధికారులకు విజయానంద్ కీలక సూచనలు
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో, పెరుగుతున్న డిమాండ్కు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులను ఆదేశించారు.
NEET UG 2026 Results: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలు లక్ష్యంగా పెట్టుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం రాత్రి ప్రకటించింది.
Supreme court: 9వ తరగతిలో మూడో భాష ఎందుకు? సీబీఎస్ఈని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Koel Mullick: టీఎంసీకి మరో షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి కోయల్ మల్లిక్ రాజీనామా
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది.
Bhogapuram: నెల రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం: రామ్మోహన్ నాయుడు
మరో నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి,100 మందికి పైగా గాయాలు
ఒడిశాలో జరుగుతున్న పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Bengaluru: డెలివరీ బాయ్స్కు కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. రూల్స్ బ్రేక్ చేస్తే నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లోనే.. ఎక్కడంటే?
బెంగళూరులో యాప్ ఆధారిత ఫుడ్,ఈ-కామర్స్ డెలివరీ సేవలు అందించే గిగ్ వర్కర్ల కోసం ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.
E20 Fuel: E20 ఇంధనంపై కొత్త చర్చ.. వర్షాల సమయంలో నీటి కలుషితం జరిగే అవకాశముందా?
దేశవ్యాప్తంగా E20 ఇంధనాన్ని (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్) ప్రామాణిక ఇంధనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో తాజాగా మరో చర్చ మొదలైంది.
Hydrogen Train: భారత్లో తొలి హైడ్రోజన్ రైలు రేపు ప్రారంభం.. జింద్-సోనిపట్ మధ్య సేవలు
భారతీయ రైల్వే రంగంలో పర్యావరణ హిత సాంకేతికతకు నాంది పలుకుతూ దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సేవలకు సిద్ధమైంది.
Centre Issues Advisory: హోర్ముజ్ జలసంధి దాటే నౌకల్లో భారతీయ నావికులను పంపొద్దు: కేంద్రం
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై భారతీయ నావికులను విధులకు పంపొద్దని కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ దీక్ష 19వ రోజుకు.. వైద్య పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు
సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి 19వ రోజుకు చేరుకుంది.
ISRO: ఇస్రోలో వరుస రాజీనామాలు.. కీలక శాస్త్రవేత్తల నిష్క్రమణపై కేంద్రం కఠిన నిర్ణయం
ఇస్రోలో కీలక అంతరిక్ష ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో కేంద్ర అంతరిక్ష శాఖ అప్రమత్తమైంది.
NEET-UG 2026 Leak: రూ.5 లక్షలకు.. నీట్లో 111 ప్రశ్నలు లీక్.. అసలు పేపర్తో సరిపోలినట్లు సీబీఐ వెల్లడి
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
Telangana:అంగన్వాడీ చిన్నారులకు శుభవార్త.. ఆగస్టు నుంచి తొలిముద్ద
తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆగస్టు నెల నుంచి 'తొలిముద్ద' అల్పాహార పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.
Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు.. 2026-27కు కొత్తగా 810 రాక
తెలంగాణలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) శుభవార్త చెప్పింది.
Telangana: తెలంగాణలోని విద్యాసంస్థల్లో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్లు తప్పనిసరి: డీజీపీ సీవీ ఆనంద్
తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్ల నియామకాన్ని తప్పనిసరి చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు.
Mamnoor Airport: మామునూరు.. దేశంలోనే ఒకప్పటి అతిపెద్ద విమానాశ్రయం.. మళ్లీ పునరుద్ధరణకు వేగంగా అడుగులు
వరంగల్లోని మామునూరు విమానాశ్రయం త్వరలోనే మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది.
Telangana: తెలంగాణ ఓటర్ల సర్వే గడువు పొడిగింపు.. కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్ విడుదల
తెలంగాణలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
KTR: కరవు పరిస్థితుల్లోనూ పట్టిసీమతో రైతులకు నీరు.. ఏపీ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేటీఆర్
తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని ఎత్తిపోసే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, దీంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు.
Andhra Pradesh: మరింత బలపడనున్న అల్పపీడనం.. ఏపీలో రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు అవకాశం
వాయవ్య బంగాళాఖాతం,దానికి ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై అల్పపీడనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
AP Engineering Admissions 2026: ఇంజినీరింగ్ కనీస ఫీజు రూ.47 వేలు.. ఆగస్టు 10 నుంచి తరగతుల ప్రారంభం
ఆంధ్రప్రదేశ్'లోని ఇంజినీరింగ్ కళాశాలలకు 2026-27 విద్యాసంవత్సరానికి కనీస ట్యూషన్ ఫీజును ప్రభుత్వం ప్రాథమికంగా రూ.47 వేలుగా నిర్ణయించింది.
NMC: రాష్ట్ర వైద్యకళాశాలల్లో 375 ఎంబీబీఎస్ సీట్లు పెంపు.. ఎన్ఎంసీ మ్యాట్రిక్స్ విడుదల
2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్ సీట్ల మ్యాట్రిక్స్ను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసింది.
Visakhapatnam: విశాఖలో రూ.4 వేల కోట్ల టెక్స్టైల్స్ రీసైక్లింగ్ యూనిట్.. భారత్ టెక్స్-2026లో ఏపీకి భారీ పెట్టుబడులు
భారత్ టెక్స్-2026 ప్రదర్శనలో రెండో రోజు ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు లభించాయి.
Kirlampudi: కిర్లంపూడి పీఎస్లో మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసుల కేసు నమోదు
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుపై కేసు నమోదైంది.
AP: ఉద్యోగుల క్యాడర్ విభజనకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్.. ఆగస్టు 5లోపు ప్రక్రియ పూర్తి
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణతో పాటు ప్రత్యక్ష నియామకాల నియంత్రణకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.
Amaravati 2.0: అమరావతి-2.0 మాస్టర్ప్లాన్కు వేగం.. 22 వారాల్లో రెండో దశ ప్రణాళిక సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణలో కీలకమైన రెండో దశ మాస్టర్ప్లాన్ను 22 వారాల్లో సిద్ధం చేసి అందజేస్తామని సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
IRCTC Beta Portal: ఐఆర్సీటీసీ కొత్త బీటా వెబ్సైట్ ప్రారంభం.. టికెట్ బుకింగ్ మరింత సులభం
రైల్వే ప్రయాణికులకు టికెట్ బుకింగ్ను మరింత వేగవంతంగా, సులభంగా మార్చే లక్ష్యంతో ఐఆర్సీటీసీ (IRCTC) కొత్త బీటా వెర్షన్ వెబ్సైట్ను బుధవారం రాత్రి 9 గంటల నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.
TTD: టీటీడీ చరిత్రలో కొత్త రికార్డు.. ఒక్కరోజులో రూ.96.98 కోట్ల విరాళాలు
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది.
Karnataka: ధార్వాడ్లో దారుణం.. ఇంట్లో అనస్థీషియా వైద్యుడి హత్య,8 ఏళ్ల కొడుక్కి కత్తిపోట్లు.. పోలీసుల అదుపులో భార్య
కర్ణాటకలోని ధార్వాడ్లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
EC: ఆరు నెలల ముందస్తు గడువు ఇస్తే 'ఒకే దేశం-ఒకే ఎన్నిక'కు సిద్ధం: ఈసీ
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' (వన్ నేషన్-వన్ ఎలెక్షన్) అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) కీలక అభిప్రాయాన్ని వెల్లడించింది.
AP government: ఏపీ ఆర్థికాభివృద్ధికి కొత్త దిక్సూచి.. రామాయపట్నం పోర్టుతో 25 వేల ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న రామాయపట్నం పోర్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Dalmia Cement Plant: కడపలో దాల్మియా సిమెంట్ విస్తరణ.. రూ.3,478 కోట్ల పెట్టుబడి
కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
Telangana: తెలంగాణలో మద్యం ధరల పెంపుపై జూలై 17న కీలక నిర్ణయం.. కొత్త బాటిల్ సైజుపైనా చర్చ
తెలంగాణలో మద్యం ధరల సవరణకు సంబంధించిన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.
Viral Video: ఆరేళ్ల మనవరాలితో రద్దీ రోడ్డుపై కారు నడిపించిన ఎస్సై.. కేసు నమోదు
మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదంటూ ప్రజల్లో అవగాహన కల్పించే పోలీసు శాఖకే చెందిన ఓ ఎస్సై, తన ఆరున్నరేళ్ల మనవరాలితో రద్దీగా ఉన్న రోడ్డుపై కారు నడిపించడంతో వివాదంలో చిక్కుకున్నారు.
Air India Crash: అక్టోబర్ నాటికి ఎయిర్ ఇండియా ప్రమాదంపై తుది ముసాయిదా నివేదిక: AAIB
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై దర్యాప్తు తుది దశకు చేరుకుందని,ఈ కేసుకు సంబంధించిన డ్రాఫ్ట్ తుది నివేదిక (Draft Final Report) అక్టోబర్ 2026 నాటికి సిద్ధమవుతుందని విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో (AAIB) సుప్రీంకోర్టుకు తెలిపింది.
Manipur: మణిపూర్లో ఉద్రిక్తత.. అస్సాం రైఫిల్స్ శిబిరంపై రాళ్ల దాడి, వాహనాలకు నిప్పు
మణిపూర్లోని సెనాపతి జిల్లాలో మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Polish Minister: ఉక్రెయిన్లో అణ్వాయుధాల వినియోగాన్ని మోదీయే అడ్డుకున్నారు: పోలాండ్ మంత్రి
ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా అడ్డుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని పోలాండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోషెవ్స్కీ పేర్కొన్నారు.
Law Student Arrest: సుప్రీంకోర్టు సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. ఇద్దరు న్యాయ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Ayodhya: అయోధ్య రామాలయ సీఈవో పదవికి భారీ స్పందన.. 24 గంటల్లోనే 1,000 దరఖాస్తులు
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవో పదవికి భారీ స్పందన లభిస్తోంది.
DGFT: ఫోర్స్డ్ లేబర్ ద్వారా తయారైన ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన భారత్
అమెరికా ప్రతిపాదించిన అదనపు టారిఫ్ల వివాదం కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో అమెజాన్ భారీ డేటా సెంటర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ తన కొత్త డేటా సెంటర్ విస్తరణకు సిద్ధమైంది.
Telangana: బీటెక్ అదనపు సీట్లపై కసరత్తు.. తుది విడత కౌన్సెలింగ్కు ముందు నిర్ణయం
ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీటెక్ అదనపు సీట్ల అంశంపై దృష్టి సారించింది.
Telangana: ఎల్నినో ప్రభావం.. తెలంగాణలో 1.72 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటల కోత
ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు తెలంగాణలో ఆహార, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపైనా తీవ్ర ప్రభావం చూపాయి.
Telangana: తెలంగాణలో తగ్గిన వర్షాలు.. మరో వారం ఎండలే..
తెలంగాణలో ప్రస్తుతం వర్షాలకు విరామం కొనసాగుతోంది. మరో వారం రోజుల వరకు రాష్ట్రంలో గణనీయమైన వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
Pawan Kalyan: ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు.
UGC Pay Scale Rule: ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ప్రభావం చూపుతున్న యూజీసీ వేతన నిబంధన
విశ్వవిద్యాలయాల్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అమలు చేస్తున్న వేతన నిబంధన వల్ల పలువురు అధ్యాపకులు అర్హత కోల్పోతున్నారు.
Andhra Pradesh: ఏపీ పోర్టుల విస్తరణ వేగం.. 6,248 ఎకరాల భూసేకరణకు అనుమతులు
ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి పనులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NTR Health University: ఫ్యామిలీ మెడిసిన్ నుంచి క్వాంటమ్ బయాలజీ వరకు.. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో కొత్త కోర్సులకు సన్నాహాలు
భవిష్యత్ వైద్య రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైద్యులు,వైద్య విద్యార్థులను మరింత నైపుణ్యంతో తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(ఎన్టీఆర్యూహెచ్ఎస్) కీలక చర్యలు చేపడుతోంది.