భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: మొదటిసారి హైదరాబాద్కు బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్
ఎయిర్ ఇండియా బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానాన్ని 'వింగ్స్ ఇండియా 2026' కార్యక్రమంలో బుధవారం ఆవిష్కరించింది.
Telangana News: తెలంగాణ సాగునీటి బడ్జెట్పై నీటిపారుదలశాఖ భారీగా ప్రతిపాదనలు.. రుణ చెల్లింపులకు రూ.11,300 కోట్లు ప్రతిపాదన
వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల రుణాల చెల్లింపులకు, వడ్డీలకు పెద్ద మొత్తాన్ని కేటాయించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రతిపాదించింది.
JEE MAIN: దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్-1కి హాజరు
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ 2026 పేపర్-1 ఆన్లైన్ పరీక్షలు బుధవారం పూర్తయాయి.
Pawan kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ స్టేషన్గా అభివృద్ధి అభివృద్ధి చేయండి: అశ్వినీ వైష్ణవ్కు ఉపముఖ్యమంత్రి వినతి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పిఠాపురంలోని రైల్భవన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు.
Cm chandrababu: తిరుపతి-రేణిగుంట పారిశ్రామిక హబ్తో రైల్వే అనుసంధానం.. రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు
తెలంగాణ,ఛత్తీస్గఢ్,మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని పోర్టులకు సరుకు రవాణా మరింత సులభంగా జరిగేలా రైల్వే సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh : 600 బీసీ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు.. వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలు
ఏపీ వ్యాప్తంగా ఉన్న 600 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు,బోధన కంటెంట్తో పాటు మౌలిక ఏర్పాట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ సంబంధిత అధికారులను ఆదేశించింది.
AP Tourism: ఎనిమిది చోట్ల హౌస్ బోట్లు.. ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతి.. త్వరలో అందుబాటులోకి
పర్యాటక రంగాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది.
Ajit Pawar: 'ఓ.. షిట్'.. విమానం కూలిపోయే ముందు కాక్పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలివే!
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి
Ajit Pawar: అజిత్ పవార్ అంత్యక్రియలకు మోదీ, అమిత్ షా
ఎన్సీపీ నేత,మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి
Inter Students : ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్.. హాల్టికెట్లపై కీలక ప్రకటన..
తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం వెలువడింది.
Andhra Pradesh: అమరావతిలో తొలి ఏఐ విశ్వవిద్యాలయం… ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం
దేశంలోనే తొలిసారిగా అమరావతిలో కృత్రిమ మేధస్సు (ఏఐ) విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ & ఈ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ వెల్లడించారు.
Minister Ramprasad Reddy: 'స్త్రీశక్తి' కింద 40 కోట్ల ప్రయాణాలు..: రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి
రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు మహిళలు సుమారు 40 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించారు అని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి వెల్లడించారు.
Cm chandrababu: జూన్ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి.. హడ్కో రుణానికి ప్రభుత్వ హామీ
ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్ నెలాఖరులోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
AP cabinet: ఏపీ కేబినెట్లో 35 అజెండా అంశాలకు క్యాబినెట్ చర్చ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
Plane Crash: గో-ఎరౌండ్ పాటించిన పైలట్లు.. పైలట్ల నుంచి మేడే కాల్ రాలేదు! - డీజీసీఏ
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై తాజాగా కీలక వివరాలు బయటకు వచ్చాయి.
Ajit Pawar: బారామతి విమాన ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు.. అజిత్ పవార్ను కాపాడేందుకు యత్నించి విఫలం
బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
Political Leaders Plane Crashes:విమానం,హెలికాప్టర్ క్రాష్లలో ప్రాణాలు కోల్పోయిన రాజకీయ నాయకులు వీరే..!
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
Delhi: దిల్లీలో గజగజ.. కశ్మీర్లో విమానాల రద్దు
కశ్మీర్లో భారీగా కురుస్తున్న మంచు కారణంగా ప్రాంతం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయింది, అదే సమయంలో దిల్లీలో వర్షపాతం పరిస్థితులను మరింత కష్టతరం చేసింది.
Ajit Pawar passes away: టేకాఫ్ అయిన 35 నిమిషాల తర్వాత.. ఎమర్జెన్సీ ల్యాండింగ్కి యత్నించి.. రాయిని ఢీకొట్టి..!
మహారాష్ట్రలో బుధవారం ఉదయం ఘోరమైన విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
Andhra News: పర్యాటక ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేసే ప్రత్యేక ప్రోత్సాహకాలు
ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగంలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Kakinada: వలస పక్షులతో కళకళలాడుతున్న కోరంగి అభయారణ్యం
కాకినాడ జిల్లా కోరంగి అభయారణ్య పరిధిలో గ్రేటర్ ఫ్లెమింగో పక్షులు ఆకర్షణగా మారాయి.
Ajit Pawar Death: అజిత్ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి..
మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశమంతటా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Ajit Pawar dies: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ప్రయాణించిన విమానం వివరాలు ఇవే..
మహారాష్ట్రలోని బారామతిలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రయాణిస్తున్న చార్టర్డ్ విమానం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలింది.
Ajit Pawar: కాంగ్రెస్,బీజేపీ ప్రభుత్వాల్లో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్..
మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం సంభవించింది. బారామతి ఎయిర్పోర్ట్ సమీపంలో ఎన్సీపీ నాయకుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ (66) ప్రయాణిస్తున్న చార్టెడ్ ఫ్లైట్ క్రాష్ ల్యాండ్ అయ్యింది.
Jammu Kashmir: జమ్మూకశ్మీర్ సోనామార్గ్లో భారీగా విరిగిపడిన మంచు చరియలు
జమ్ముకశ్మీర్లో గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో భారీగా మంచు చరియలు విరిగిపడ్డాయి (Massive avalanche hits Jammu and Kashmir).
Maharastra: మహారాష్ట్రలో ఘోర విమాన ప్రమాదం..డిప్యూటీ సీఎంతో పాటు ఆరుగురు మృతి
మహారాష్ట్రలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం బారామతిలో కుప్పకూలింది.
Lok Sabha: నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రాష్ట్రపతి ప్రసంగంతో ప్రారంభం
నేటి నుంచి పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావనున్నాయి.
Medaram: నేటి నుంచి మేడారం మహాజాతర.. గద్దెలపై కొలువుదీరనున్న సమ్మక్క-సారలమ్మ
దేశంలోనే అతి విశాలమైన గిరిజన ఆధ్యాత్మిక ఉత్సవంగా పేరుగాంచిన మేడారం మహాజాతరకు సమయం ఆసన్నమైంది.
Andhra News: ఉమ్మడి 'అనంత' జిల్లాలో విమాన తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నం.. భూములు కేటాయించేందుకు సంసిద్ధత
ఏపీలో విమానాల తయారీ పరిశ్రమను స్థాపించేందుకు ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నాలు చేపడుతోంది.
Andhra News: రాష్ట్ర మూలధన వ్యయం రూ.19,224 కోట్లు.. గణాంకాలు విడుదల చేసిన కాగ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై కీలక గణాంకాలు వెలుగులోకి వచ్చాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి మూడు త్రైమాసికాలకే రాష్ట్ర పన్నుల ఆదాయం లక్ష కోట్ల రూపాయల మైలురాయిని దాటింది.
P. Narayanan: జన్మభూమి సహవ్యవస్థాపకులు,RSS నేత నారాయణన్కి భారత రెండవ అత్యున్నత పురస్కారం
కేరళ ఇడుక్కి జిల్లాకు చెందిన 90 ఏళ్ల ప్రఖ్యాత జర్నలిస్ట్, రచయిత పి. నారాయణన్ను భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది.
TG News: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఫిబ్రవరి 11న పోలింగ్
తెలంగాణలోని ఏడు నగరపాలక సంస్థలు, 116 పురపాలక సంఘాలకు సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
Google: మారుమూల కాలేజీ నుంచి గూగుల్ వరకు… టైర్-3 విద్యార్థినీ సక్సెస్ స్టోరీ వైరల్!
మారుమూల ప్రాంతంలోని టైర్-3 కళాశాలలో అనేక అడ్డంకుల మధ్య చదువు పూర్తి చేసి, చివరికి ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం గూగుల్లో ఉద్యోగం సాధించిన తన ప్రయాణాన్ని ఓ సాఫ్ట్వేర్ ఇంజినీర్ సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్గా మారింది.
UGC equity regulation row: UGC కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా రచ్చ.. అపోహలు తొలగించేందుకు రంగంలోకి ప్రభుత్వం!
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో,ఈ నిబంధనలపై వస్తున్న అపోహలు,తప్పుదారి పట్టించే ప్రచారాన్ని ఖండించేందుకు ప్రభుత్వం త్వరలోనే స్పష్టమైన వాస్తవాలను బయటపెట్టనుందని వర్గాలు News18కు తెలిపాయి.
Social media ban: ఆస్ట్రేలియా బాటలో గోవా ప్రభుత్వం.. పిల్లల భవితవ్యం కోసం.. 16ఏళ్లు దాటితేనే ఆ అనుమతి!
ఆస్ట్రేలియా ప్రభుత్వం 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం విధించిన సంగతి తెలిసిందే.
Raiways Compensation: సమయానికి రాని సూపర్ఫాస్ట్ రైలు.. పరీక్ష మిస్ కేసులో రూ.9 లక్షల పరిహారం
రైళ్ల ఆలస్యం కారణంగా నిత్యం ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉంటారు. అయితే ఉత్తర్ప్రదేశ్లో ఓ విద్యార్థినికి ఈ ఆలస్యం ఆమె కెరీర్పైనే తీవ్ర ప్రభావం చూపింది.
Balakot Airstrikes: బాలాకోట్ దాడి వెనుక మిగ్-21ను ఎందుకు మాత్రమే ఉపయోగించారు?: రహస్యాన్ని వెల్లడించిన వాయుసేన మాజీ చీఫ్ బీఎస్ ధనోవా
2019లో పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ బాలాకోట్పై వైమానిక దాడులు నిర్వహించిన విషయం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
Andhra Pradesh: ఏపీలో తొలిసారి టెంపుల్ టూరిజం కారవాన్.. ఆలయ పర్యాటకానికి కొత్త ఊపిరి
ఆంధ్రప్రదేశ్లో ఆలయాల సందర్శనకు మొట్టమొదటి టెంపుల్ టూరిజం కారవాన్కు శ్రీకారం చుట్టారు.
Scroll art: ఏఆర్ స్పర్శతో చేర్యాల పటచిత్ర కళకు కొత్త జీవం
గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు కథాగానానికి ప్రాణంలా నిలిచిన చేర్యాల పట చిత్రకళ (స్క్రోల్ ఆర్ట్) కాలక్రమేణా ఆడియో, వీడియో సాంకేతికతల ప్రభావంతో మరుగున పడింది.
PM SHRI School: పీఎంశ్రీ బడులు.. భవిష్యత్ విద్యకు బలమైన పునాది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన బోధన, అభ్యసనంతో పాటు సమగ్రాభివృద్ధి అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.
Maredumilli: మన్యంతో మమేకమయ్యేలా.. మారేడుమిల్లిలో పర్యాటక అభివృద్ధి
పోలవరం జిల్లా మన్యం ప్రాంతం దట్టమైన అడవులు, ఉరకలెత్తే జలపాతాలు, నిండుగా ప్రవహించే గోదావరితో ప్రకృతి అందాలకు ప్రతిరూపంగా నిలుస్తోంది.
Surya Lanka: సూర్యలంక.. శీతాకాల వలస పక్షుల తాత్కాలిక స్వర్గధామం
ప్రతి శీతాకాలం సైబీరియా, హిమాలయ ప్రాంతాల నుంచి వేల కిలోమీటర్లు ప్రయాణించి ఇక్కడికి చేరే విదేశీ, స్వదేశీ పక్షులు సూర్యలంక అటవీ భూములపై తాత్కాలిక నివాసం ఏర్పాటు చేస్తున్నాయి.
Krishna River: కృష్ణమ్మ'కు సమస్యలు పెరుగుతున్నాయి.. దుర్వాసనలో పెను సవాళ్లు
కృష్ణానది నీరు రెండు నెలలుగా రంగు మారి కనిపిస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం పొందుగల నుంచి మాచవరం మండలం వరకు మొత్తం 20 కి.మీ. మేర నీరు నీలం ఆకుపచ్చ రంగులోకి మారిపోయింది.
Himachal Pradesh: మనాలీ-హిమాచల్లో తీవ్ర హిమపాతం.. నిలిచిపోయిన వందలాది వాహనాలు
మనాలి ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర హిమపాతం కారణంగా సోమవారం రహదారులపై మంచు పేరుకుపోవడం వలన వాహనాలు నిలిచిపోయాయని అధికారులు తెలిపారు.
Srinagar: శ్రీనగర్ ఎయిర్పోర్ట్లో భారీ మంచు.. 50 విమాన సర్వీసులు రద్దు
జమ్ముకశ్మీర్లో భారీ మంచు కురుస్తోంది. దీని ప్రభావంతో శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 విమాన సర్వీసులు రద్దు చేయడం అధికారులకు ఆవశ్యకమైంది.
Telangana Municipal Elections: నేడే మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్?.. రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ!
తెలంగాణ రాష్ట్రంలోని మున్సిపల్ ఎన్నికల సన్నద్ధతపై కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.