భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Special Trains : వేసవి రద్దీకి చెక్.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు.. ఎప్పటినుంచంటే..?
వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని ముందుగానే అంచనా వేసిన రైల్వే శాఖ, దేశవ్యాప్తంగా పలు ముఖ్య మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెట్టింది.
Udaan Yatri Cafe: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎయిర్పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్
కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంది.
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప గుడ్ న్యూస్ అందించింది.
Maoist Narayana: మావోయిస్టు అగ్రనేత నారాయణ సరెండర్.. నక్సల్స్ ఫ్రీ ఏపీగా మారిన రాష్ట్రం
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ముందు లొంగిపోయారు.
Census: సహజీవన జంటలకు గుడ్న్యూస్.. జనగణనలో కుటుంబ హోదా ఇవ్వనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా జనగణన నిర్వహణకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం, జనాభా లెక్కల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
Nitish Kumar: ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
బిహార్ రాజకీయాల్లో కీలక నేతగా పేరుగాంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
Visakhapatnam Murder Case: ప్రేమ నుంచి హత్య వరకు: మౌనిక హత్య కేసులో కీలక విషయాలు
విశాఖపట్టణంలోని ఎల్.వి.నగర్ ప్రాంతంలో యువతి మౌనిక (29) హత్య కేసు తీవ్ర సంచలనం రేపుతోంది.
Naxalism decline: నక్సలిజం అంతానికి డెడ్లైన్ రేపే.. బస్తర్లో వేగం పెంచిన ఆపరేషన్లు
దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు సంవత్సరాల క్రితం నిర్దేశించిన గడువు రేపటితో ముగియనుంది.
Lashkar-e-Taiba: లష్కరే తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ అరెస్ట్.. బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్పై కుట్రలు
దేశ రాజధాని దిల్లీ సమీపంలో భారీ ఉగ్ర కుట్రకు సంబంధించి కీలక అరెస్ట్ జరిగింది.
IndiGo: విమానంలో కలకలం: గాల్లో ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయాణికుడి ప్రయత్నం - ఇండిగో ఫ్లైట్లో ఉద్రిక్తత
బెంగళూరు నుంచి వారణాసికి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి విచిత్ర ప్రవర్తన కలకలం రేపింది.
Election Commission of India: చిన్న పార్టీలకు గుడ్ న్యూస్.. ఉమ్మడి గుర్తు నిబంధనల్లో ఈసీ మార్పులు
గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక ఊరట కల్పించింది.
AP: రిటైల్ రంగంలో సంచలనం.. సూపర్ మార్కెట్లలో స్టాక్ చెక్ చేసే రోబోలు
సాధారణంగా పెద్ద సూపర్ మార్కెట్లలో ఏదైనా సరుకు అయిపోతే, ఉద్యోగులు ర్యాక్లను పరిశీలించి, ఆ సమాచారం సంబంధిత సిబ్బందికి తెలియజేస్తారు.
Mudigunta Village: ముదిగుంట గ్రామానికి ప్రధాని మోదీ ప్రశంసలు: ఇంకుడుగుంతలతో జలసంరక్షణలో ఆదర్శంగా నిలిచిన పల్లె
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామం జలసంరక్షణలో ప్రత్యేక గుర్తింపు సాధించింది.
Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం!
ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర వాతావరణం నెలకొని ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పగటి వేళ భానుడు ప్రతాపం చూపుతున్నా, సాయంత్రం సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది.
Vizag: ఎర్రటి ముత్యాల్లా మెరిసే పూలు.. విశాఖలో అరుదైన మొక్క సందడి!
ఎర్రటి ముత్యాల్లా మెరిసే ఈ ఆకర్షణీయ మొగ్గలు మంకీ బ్రష్ వెయిన్ అనే అరుదైన మొక్కకు చెందినవి.
Andhra Pradesh: ఏపీ లో 2.5 లక్షల టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు
పేదల స్వంత ఇంటి కల ఇక నిజం కానుంది. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల నిరీక్షణకు ముగింపు దొరకబోతోంది.
Vizag: విశాఖపట్నం నగరంలోని గాజువాకలో దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం నగరంలోని గాజువాక ప్రాంతంలో హృదయాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
TG Assembly: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ
తెలంగాణ శాసనసభ 'తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత' బిల్లును ఆమోదించింది.
Kerala Assembly polls: అప్పుల్లో కేరళ రికార్డు.. రూ. 5లక్షల కోట్లు దాటింది : నరేంద్ర మోదీ
కేరళలో ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా ఉందని, మార్పు కోసం ప్రజలు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారని ఆయన చెప్పారు.
TVK Vijay: తమిళనాడులో హాట్ టాపిక్.. డీఎంకే, ఏఐడీఎంకే బలమైన కోటల్లో విజయ్ ఎంట్రీ
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.
IAS Officer Transfers: ఏపీలో ఐఏఎస్ అధికారుల బదిలీలు.. కీలక పోస్టుల్లో మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నతాధికారుల స్థాయిలో మరోసారి కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ వారికి కొత్త బాధ్యతలను కేటాయించింది.
Venkaiah Naidu: అమరావతికి చట్టబద్ధతపై చర్చ.. అమిత్ షాతో వెంకయ్య నాయుడు భేటీ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చర్చలు జరిపారు.
Chandrababu: ఎన్టీఆర్ సిద్ధాంతాలతో ముందుకు.. టీడీపీ లక్ష్యం అదే : చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
Airports: ఆదిలాబాద్, నాగార్జునసాగర్లో కొత్త విమానాశ్రయాలు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం గతవారం ఆమోదించిన ఉడాన్ 2.0 పథకం తెలుగు రాష్ట్రాలకు విస్తృత ప్రయోజనాలు అందిస్తుందని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
DMK: తమిళనాడులో డీఎంకే-కాంగ్రెస్ సీట్లు ఫిక్స్.. స్టాలిన్, ఉదయనిధి పోటీ ఎక్కడినుంచంటే..?
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలకు డీఎంకే (DMK), కాంగ్రెస్ కూటమి సీట్ల పంపకాలు ఖరారయ్యాయి.
Tamil Nadu: తమిళనాడు ఎన్నికల బరిలో నిలిచిన స్టార్ డైరక్టర్
తమిళనాడు (Tamil Nadu)కు చెందిన ప్రముఖ దర్శకుడు సి. సుందర్ అసెంబ్లీ ఎన్నికల బరిలోకి తొలిసారిగా అడుగుపెట్టారు.
New Scheme In Telangana: తెలంగాణలో సీఎం చేతుల మీదుగా కొత్త పథకం ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్యం, పౌష్టికాహారాన్ని మెరుగుపరచాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
Mamata Banerjee: ఎన్నికల్లో గెలిచిన తర్వాత దిల్లీనే నా టార్గెట్.. మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముర్షిదాబాద్లో శుక్రవారం శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా జరిగిన ఘర్షణలపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Modi: యుద్ధ ప్రభావం మధ్య భారత్ బలంగా నిలుస్తోంది: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
India Receives Good News Amid Conflict: యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత్కు ఊరట.. సేఫ్గా వస్తున్న పెట్రోలియం నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్కు ఊరటనిచ్చే శుభవార్త వెలువడింది.
Indigo Emergency: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలకలం.. ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Amaravati: అమరావతికి చట్టబద్ధ హోదా.. సభలో కీలక నిర్ణయం
రాజధాని అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
Telangana: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో 15% కోత.. రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు
తెలంగాణ రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది.
Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటికే లైసెన్స్లు, ఆర్సీలు
వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డుల ముద్రణ, పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Srinagar-Leh highway: జోజిలా పాస్ వద్ద మంచు చరియలు విరిగిపడి.. ఏడుగురి మృతి, పలువురికి గాయాలు
లద్దాఖ్లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద భారీ విషాదం చోటుచేసుకుంది.
Allahabad High Court: సహజీవనం కేసుపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పును ఇచ్చింది, పెళ్లయిన వ్యక్తి, మేజర్ మహిళ పరస్పర అంగీకారంతో చేసే సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
PM Modi: మోదీ చేతుల మీదుగా రేపు నోయిడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభం.. ఏడాదికి 2 కోట్ల మంది ప్రయాణం
దేశంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది.
Andhra Pradesh: అనకాపల్లి-తూర్పుగోదావరి నేషనల్ హైవే విస్తరణలో ముందడుగు
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త రహదారి పనులపై కూడా ముందడుగు వేస్తోంది.
Kavitha:తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. కవిత పార్టీ లాంచ్ డేట్ ఫిక్స్
కల్వకుంట్ల కవిత కీలక రాజకీయ ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు.
Subsea Cables: ప్రమాదంలో సముద్రగర్భ కేబుళ్లు.. కేంద్రం ఇంటర్నెట్ సేవలపై కేంద్రం ఆరా..!
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Aircraft : DGCA ఆడిట్లో షాకింగ్ రిపోర్ట్.. 50% విమానాల్లో మళ్లీ మళ్లీ సాంకేతిక లోపాలు
భారత్ విమానయాన రంగంలో భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Sri Rama Navami : వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం.. భక్తులతో కిటకిటలాడిన భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు.
Amrit Bharat Scheme : అమృత్ భారత్ స్కీమ్ కింద తెలంగాణలో 40 స్టేషన్ల అభివృద్ధి.. పూర్తి జాబితా ఇదిగో!
ఇండియన్ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది.
Ayodhya: అయోధ్యలో దివ్య క్షణం.. బాలరాముడి నుదుటిపై 'సూర్య కిరణాల' తిలకం
అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించారు.
Red Wing: ఏజెన్సీలో కుప్ప కూలిన భారీ డ్రోన్.. గిరిజనుల్లో కలకలం
ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో గిరిజనులు భయంతో ఉలిక్కిపడ్డారు.
mee intiki mee doctor :ఇంటి వద్దకే డాక్టర్ సేవలు.. మొబైల్ యూనిట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి!
తిరుపతి జిల్లాలో గ్రామీణ ప్రజలకు వారి ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేందుకు 'మీ ఇంటికి మీ డాక్టర్' కార్యక్రమం కింద ప్రత్యేక మొబైల్ వైద్య యూనిట్ను ప్రారంభించారు.
lockdown rumours: లాక్డౌన్ వదంతులకు చెక్.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో మళ్లీ కోవిడ్ తరహా లాక్డౌన్ విధిస్తారన్న వదంతులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది.
Srinagar Raghunath Temple: మూడు దశాబ్దాల తర్వాత రఘునాథ్ మందిరం పునఃప్రారంభం.. కశ్మీర్లో ఐక్యతకు కొత్త చిహ్నం
కశ్మీర్ లోయలో మూడు దశాబ్దాలకు పైగా మూతపడిన ఓ చారిత్రక హిందూ ఆలయం మళ్లీ ప్రజల కోసం తెరుచుకుంది.
Ladakh: 3.9 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
లడాఖ్లోని లేహ్ నగర సమీపంలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది.
India-US: 'మోదీతో కలిసి పనులు పూర్తి చేస్తాం'.. మోదీపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్-అమెరికా సంబంధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Bandi Sanjay: గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ పాటతో సందడి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్థాపనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కొత్త అవతారం ఎత్తారు.
LPG Vessel Jag Vasant: హోర్ముజ్ సంక్షోభం మధ్య గుజరాత్కు చేరిన 'జగ్ వసంత్' ఎల్పీజీ నౌక
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యమైన ఇంధన మార్గం హోర్ముజ్ జలసంధి మూసివేత పరిస్థితుల మధ్య మరో ఎల్పీజీ సరకు నౌక 'జగ్ వసంత్' శుక్రవారం గుజరాత్లోని కాండ్లా పోర్టుకు చేరుకుంది.
Hanumakonda: హనుమకొండ మహిళకు యూకేలో అరుదైన గౌరవం.. క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్గా హేమ
హనుమకొండకు చెందిన ప్రవాస భారతీయురాలు హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
Pericherla Satyavani: శ్రీరామనవమి సందర్భంగా రామ కల్యాణానికి 108 రకాల సారె
తెలుగునాట పెళ్లి అంటే అంగరంగ వైభోగమే. ఎంత ఘనంగా జరిగినా వధూవరుల అందచందాల కంటే ఎక్కువగా చర్చ పెట్టుపోతలు, సారె గురించే జరుగుతుంది.