LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

CM Chandrababu: గూడూరులో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్.. 10 వేల మందికి ఉపాధి: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం పూర్తిగా మారిందని, ఒకప్పుడు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయినా.. ఇప్పుడు రాష్ట్రంపై పెరిగిన విశ్వాసంతో వారే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

01 Jul 2026
తమిళనాడు

Tamil Nadu: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర?.. ఎమ్మెల్యేలకు రూ.35 కోట్ల ఆఫర్?

తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

India-Pakistan Peace Talks: భారత్-పాక్ శాంతి చర్చలకు పిలుపు.. మోదీ,షరీఫ్‌కు 117 మంది లేఖ

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

VB GRAMG: వీబీ జీరామ్‌జీ అమలు ప్రారంభం.. కొత్త రోజువారీ వేతనాలను ప్రకటించిన కేంద్రం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (మనరేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌-గ్రామీణ్‌ (VB-G RAM G Act) నేటి నుంచి అమల్లోకి వచ్చింది.

01 Jul 2026
అమెరికా

Great Immigrants 2006: గ్రేట్ ఇమిగ్రెంట్స్ జాబితాలో నలుగురు భారత అమెరికన్లకు గౌరవం

అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గ్రేట్ ఇమిగ్రెంట్స్' జాబితాలో ఈసారి నలుగురు భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు.

ECNR Passport: 50 ఏళ్లు దాటితే ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు.. తెలుసుకోవాల్సిన కీలక నిబంధనలు

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల విష్ణుకుమార్ చేనేత కార్మికుడు. ఆయన ఐదో తరగతి వరకు మాత్రమే చదివారు.

01 Jul 2026
అయోధ్య

Ayodhya Temple Donation Theft: చోరీ చేసిన సొమ్మును వాష్‌రూమ్‌లో దాచి.. అయోధ్య రామమందిరం విరాళాలలో కొత్త ట్విస్ట్..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అయోధ్య ఆలయ విరాళాల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

01 Jul 2026
అయోధ్య

Ayodhya Ram Temple Donation Row: 'ఎందుకు మౌనం?' - రామమందిర విరాళాల చోరీపై మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.

General Dheeraj Seth: ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు..'విజయ్' మంత్రం ప్రకటన

భారత సైన్యానికి 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

01 Jul 2026
తెలంగాణ

Illegal Migrants: హైదరాబాద్‌కు పెరుగుతున్న అక్రమ వలసలు.. అధికారుల దర్యాప్తులో షాకింగ్ వివరాలు

అక్రమ వలసదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అధికారులు విస్తృతంగా వివరాలు సేకరిస్తున్నారు.

01 Jul 2026
తెలంగాణ

New Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థానానికి కొత్త పాలకమండలి.. చిరంజీవి సతీమణి సురేఖకు అవకాశం

తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటీడీ)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలకమండలిని నియమించింది.

01 Jul 2026
రాజస్థాన్

Rajasthan Bus Accident: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర విషాదం.. మంటల్లో దగ్ధమైన బస్సు.. ఏడుగురు మృతి, 22 మందికి గాయాలు

జాతీయ రహదారిపై ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది.

Bhadradri: 18 హస్తాల వీరన్న విగ్రహానికి 800 ఏళ్ల చరిత్ర..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు సమీపంలోని కనకగిరి గుట్టలపై ఉన్న 18 హస్తాల వీరన్న విగ్రహం సుమారు 800 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగినదని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ తెలిపారు.

Montha Cyclone: మొంథా తుపాను బాధితులకు రూ.285.61 కోట్ల సాయం మంజూరు

మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.285.61 కోట్లు మంజూరు చేసింది.

Two New Paddy Varieties: ఖరీఫ్‌లో వరి రైతులకు శుభవార్త.. రెండు కొత్త వరి వంగడాల ప్రయోగాత్మక సాగు ప్రారంభం

ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు చేస్తున్న రైతులకు బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శుభవార్త అందించారు.

30 Jun 2026
హైదరాబాద్

Raja Singh: రాజాసింగ్‌కు నాంపల్లి ప్రత్యేక కోర్టులో భారీ ఊరట

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నుంచి భారీ ఊరట లభించింది.

30 Jun 2026
పెట్రోల్

E20: ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగమే.. వచ్చే ఏడాదే అసలు ఫలితాలు: కేంద్రం

ఇథనాల్ బ్లెండింగ్‌పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నవేళ, E20 పెట్రోల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

PM Modi: ఈ ఏడాది డిసెంబరులో అమెరికా,కెనడా పర్యటనకు ప్రధాని మోదీ?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది డిసెంబరులో అమెరికా, కెనడా దేశాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

General Dwivedi: ఆపరేషన్ సిందూర్ భారత్ సామర్థ్యానికి నిదర్శనం: జనరల్ ద్వివేది

ఆపరేషన్ సిందూర్ భారత్ సంకల్పం, సైనిక సామర్థ్యం, అలాగే సంయమనానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచిందని భారత సైన్యాధిపతి పదవీ విరమణ చేస్తున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.

CJP: సోనమ్‌కు ఏదైనా జరిగితే మంత్రిదే బాధ్యత.. సీజేపీ తీవ్ర వ్యాఖ్యలు

దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సీజేపీ (కాక్‌రోచ్ జనతా పార్టీ) తెలిపింది.

30 Jun 2026
అయోధ్య

Ram Mandir donation controversy: అయోధ్య విరాళాల కేసు.. నిందితుల తరఫున వాదిస్తే రూ.5 లక్షల జరిమానా

అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో నిందితుల తరఫున ఏ న్యాయవాది కూడా కోర్టులో వాదించకూడదని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Indian Army: అరుణాచల్‌లో చైనా శిబిరాలంటూ ప్రచారం.. నిజం కాదన్న ఆర్మీ

అరుణాచల్ ప్రదేశ్'లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) చొరబాట్లు జరిపి,అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందంటూ ఇటీవల కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.

30 Jun 2026
తెలంగాణ

Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు దంపతుల డీప్‌ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఓ డీప్‌ఫేక్ (ఏఐ ఆధారిత మార్ఫింగ్) వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై కలకలం రేపింది.

India: ఆఫ్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. సార్వభౌమత్వ ఉల్లంఘన అంటూ భారత్ ఆగ్రహం

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.

30 Jun 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు సంక్షోభం.. ఉత్పత్తిపై ఆందోళన

తెలంగాణలోని విద్యుత్కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో విద్యుదుత్పత్తిపై ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Hwaseung: కుప్పంలో హ్వాసెంగ్‌ మెగా ప్లాంట్‌.. రూ.898 కోట్ల పెట్టుబడి

ప్రముఖ క్రీడా ఉత్పత్తుల బ్రాండ్ అడిడాస్‌కు బూట్లు (షూస్‌) తయారు చేసి సరఫరా చేసే ప్రధాన భాగస్వామి హ్వాసెంగ్‌ సంస్థ భారత్‌లో తన తొలి తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

Kakinada SEZ: కాకినాడ సెజ్‌లో భారీ పెట్టుబడుల జోరు.. రూ.1,550 కోట్లకు ఎంఓయూలు

దాదాపు రెండు దశాబ్దాలుగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగని కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్‌)లో ఇప్పుడు పెట్టుబడుల జోరు మొదలైంది.

29 Jun 2026
అయోధ్య

Supreme Court: రామమందిర విరాళాల కేసు.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ

అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

Ketan murder Case: కేతన్ పాస్‌పోర్టు మాయపై కొత్త కోణం.. క్యాబ్ డ్రైవర్ సంచలన వాంగ్మూలం

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.

29 Jun 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ విద్యుత్తు రంగంలోకి కోల్‌ ఇండియా.. సింగరేణికన్నా తక్కువ వ్యయంతో ఏర్పాటు!

జాతీయ బొగ్గు సంస్థ కోల్‌ ఇండియా తొలిసారిగా తెలంగాణ విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టింది.

29 Jun 2026
తెలంగాణ

Telangana: హైదరాబాద్‌ నుంచి చెన్నై, బెంగళూరు హైస్పీడ్‌ కారిడార్లలో క్షేత్రస్థాయి పనులు

హైదరాబాద్‌-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్‌ (బుల్లెట్‌) రైలు కారిడార్‌ల నిర్మాణ ప్రక్రియలో కీలక ముందడుగు పడుతోంది.

29 Jun 2026
విజయనగరం

Jindal MSME Park: ఎస్‌.కోటలో జిందాల్‌ ఎంఎస్‌ఎంఈ పార్కుకు జులై 3న శంకుస్థాపన.. రూ.3,970 కోట్ల పెట్టుబడులు

విజయనగరం జిల్లా ఎస్‌.కోటలో జిందాల్‌ ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది.

Rain Alert: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుంచి ఛత్తీస్‌గఢ్‌ మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి,కర్ణాటక నుంచి రాయలసీమ,తమిళనాడు మీదుగా కొమోరిన్‌ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ప్రఖర్‌ జైన్‌ వెల్లడించారు.

PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గుర్తింపు.. సీషెల్స్ అత్యున్నత పర్యావరణ పురస్కారం

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గుర్తింపు లభించింది.

Aviation Fuel: కాకినాడలో ఏవియేషన్‌ ఇంధన తయారీ కేంద్రానికి 45 ఎకరాల భూమి కేటాయింపు

కాకినాడలో ఏవియేషన్‌ ఇంధన (ఏవియేషన్‌ ఫ్యూయల్‌) తయారీ కేంద్రం స్థాపనకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

28 Jun 2026
తెలంగాణ

Telangana: జులై 15 నుంచి ఉద్యోగుల ఆరోగ్య పథకం అమలు

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం రూపొందించిన ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌)ను జులై 15 నుంచి అమల్లోకి తీసుకురానున్నారు.

28 Jun 2026
తెలంగాణ

TGSRTC: నష్టాల నుంచి లాభాల దిశగా టీజీఎస్‌ఆర్టీసీ ప్రయాణం

ఏళ్ల తరబడి వేల కోట్ల రూపాయల నష్టాలతో సతమతమైన తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) ఇప్పుడు ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించింది.

PM Modi: మన్ కీ బాత్ 135వ ఎపిసోడ్.. భారత విజయాలపై ప్రధాని మోదీ ఏమన్నారంటే..

'మన్ కీ బాత్' 135వ ఎపిసోడ్‌లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

28 Jun 2026
కర్ణాటక

Kidnap: పెళ్లికి అంగీకరించలేదని కోపంతో.. యువతిని అపహరించి,కారులో పేలుడు..

కర్ణాటక రాష్ట్రంలోని తుమకూరు జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై శనివారం తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.

28 Jun 2026
బెంగళూరు

Greenfield Highway : 6-7 గంటల్లోనే బెంగళూరుకు ప్రయాణం

బెంగళూరు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతి, విజయవాడలకు వేగవంతమైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్న కోడూరు-ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే (ఎన్‌హెచ్-544జీ) పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

28 Jun 2026
తమిళనాడు

TNCC: టీఎన్‌సీసీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న మాణికం ఠాకూర్

తమిళనాడు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కీలక మార్పు చోటుచేసుకుంది.

28 Jun 2026
ముంబై

Mumbai: ముంబైలో సామూహిక విషప్రయోగ యత్నం అడ్డుకున్న పోలీసులు.. 15 వేలకుపైగా విష క్యాప్సూల్స్ స్వాధీనం

మొహర్రం ఊరేగింపును లక్ష్యంగా చేసుకుని ముంబైలో సామూహిక విషప్రయోగానికి పన్నిన పెద్ద కుట్రను పోలీసులు భగ్నం చేశారు.

28 Jun 2026
తెలంగాణ

Rain Alert: నేడు, రేపు తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో శనివారం గణనీయమైన వర్షపాతం నమోదైంది.

27 Jun 2026
తమిళనాడు

MK Stalin: ఎంకే స్టాలిన్‌కు మరో రాజకీయ షాక్.. 9 ఏళ్ల తర్వాత డీఎంకేకు గుడ్‌బై చెప్పిన ఎండీఎంకే

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దాదాపు తొమ్మిదేళ్లుగా డీఎంకేతో కొనసాగుతున్న పొత్తుకు ఎండీఎంకే అధికారికంగా ముగింపు పలికింది.

27 Jun 2026
హైదరాబాద్

Whatsapp Group: హైదరాబాద్‌లో వాట్సాప్ గ్రూప్ నుంచి తొలగించారని కేసు నమోదు

సోషల్ మీడియా వినియోగం విస్తరించిన తర్వాత పోలీసుల ముందుకు కొత్త తరహా సమస్యలు కూడా వస్తున్నాయి.

PM Modi: గిన్నిస్ రికార్డుల్లో నిలిచిన 194 ఏళ్ల జోనాథన్‌..ప్రత్యేకంగా కలవనున్న ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ త్వరలో చేపట్టనున్న సీషెల్స్ పర్యటనలో ప్రపంచంలోనే అత్యంత వయస్సు కలిగిన భూ జంతువుగా గుర్తింపు పొందిన జోనాథన్ను కలవనున్నారు.

Acid Beetles: ఏపీలో ఆందోళన కలిగిస్తున్న యాసిడ్ పురుగులు.. చర్మంపై పాకితే తీవ్ర ఇబ్బందులు.. ఇవి ఎందుకు ప్రమాదకరం?

ఆంధ్రప్రదేశ్‌లో ఇటీవల ఓ ప్రత్యేక రకం పురుగు ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది.

27 Jun 2026
తెలంగాణ

AP-Telangana Weather: భారీ ద్రోణి ప్రభావం.. మరో 7 రోజుల పాటు వర్షాలు.. ఈదురుగాలుల హెచ్చరిక

రాష్ట్రవ్యాప్తంగా రానున్న వారం రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశముందని భారత వాతావరణ శాఖ (IMD) తాజా వాతావరణ నివేదికలో వెల్లడించింది.

27 Jun 2026
తెలంగాణ

Hyderabad: హైదరాబాద్‌లో నేడు భారీ వర్షాలకు అవకాశం

నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఏడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

27 Jun 2026
తెలంగాణ

Singareni: సింగరేణికి 'ఆదా'య మార్గం..బొగ్గు రవాణాలో కొత్త అడుగు.. ఖర్చు తగ్గింపే లక్ష్యం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ప్రాంతంలోని సింగరేణి సంస్థ బొగ్గు రవాణా వ్యయాన్ని తగ్గించే లక్ష్యంతో కీలక చర్యలు చేపట్టింది.

AP: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట.. ప్రమోషన్లు, బదిలీల ఫ్రీజింగ్‌పై ప్రభుత్వం కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

27 Jun 2026
అయోధ్య

Ayodhya Ram Mandir: 40 రోజుల్లో 70 చోరీలు.. అయోధ్య విరాళాల దుర్వినియోగంలో సంచలన విషయాలు

అయోధ్యలోని రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం కేసులో రోజురోజుకూ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

Ujjwal Nikam: కేతన్ అగర్వాల్ హత్య కేసు: ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా ఉజ్వల్ నికమ్ నియామకం

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

26 Jun 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో 13 మంది ఐఏఎస్ అధికారుల బదిలీ..

తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

26 Jun 2026
టెక్నాలజీ

Bullet train corridors: భారత్‌లో మరో 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.. ముంబై-పుణె 48 నిమిషాల్లోనే ప్రయాణం

భారత్‌లో బుల్లెట్ ట్రైన్ నెట్‌వర్క్‌ను మరింత విస్తరించేందుకు కీలక ముందడుగు పడింది.

NCERT: ఎన్‌సీఈఆర్టీ 9వ తరగతి పాఠ్యాంశంలో 'సర్'కు చోటు.. ఎన్నికల ప్రక్రియపై పాఠాలు

ఎన్‌సీఈఆర్టీ రూపొందించిన కొత్త 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియకు చోటు కల్పించింది.

Operation Amistad: వెనెజువెలాకు భారత్‌ అండ.. 'ఆపరేషన్‌ అమిస్టాడ్‌' ప్రారంభం!

భారీ భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న వెనెజువెలాకు (Venezuela Earthquake) ప్రపంచ దేశాలు సహాయహస్తం అందిస్తున్నాయి.

US citizenship: 'భారతీయురాలిగానే చివరి శ్వాస విడవాలి'.. అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న 95 ఏళ్ల ఆంధ్ర మహిళ

దాదాపు 95 ఏళ్ల వయసున్న ఓ ఆంధ్రప్రదేశ్ మహిళ అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, తిరిగి భారత పౌరసత్వం కల్పించాలని అధికారులను కోరారు.

Passport: ఎన్నికల సంఘం కీలక ప్రకటన.. SIR ప్రక్రియకు పాస్‌పోర్ట్ చెల్లుబాటు అవుతుంది!

తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ నేపథ్యంలో పాస్‌పోర్ట్ వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టీకరణ ఇచ్చింది.

Nagpur gang: గే డేటింగ్ యాప్‌తో వల.. డెలివరీ బాయ్‌ను కిడ్నాప్ చేసిన ఐదుగురు అరెస్ట్

ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు కొత్త పరిచయాలకు వేదికగా మారుతున్నప్పటికీ, కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి.

Operation Sindoor: 'సిందూర్‌'లో అమరులైంది వీరే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్‌పై భారత్‌ చేపట్టిన 'ఆపరేషన్‌ సిందూర్‌'లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.

Mahesh Dixit: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్‌గా 1993 బ్యాచ్ తెలంగాణ అధికారి

దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

Madhya Pradesh: ..బుల్లెట్‌,కాలిన గాయాలతో.. కారులో ప్రేమికుల మృతదేహాలు

మధ్యప్రదేశ్‌లో ఓ ప్రేమజంట అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది.

Passport Fees: పాస్‌పోర్ట్ ఫీజులు భారీగా పెంపు.. జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు

కేంద్ర ప్రభుత్వం పాస్‌ పోర్ట్ సేవల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త రుసుములు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.

మునుపటి తరువాత