భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana News: మొక్కతోనే పట్టా… వ్యవసాయ వర్సిటీ వినూత్న ఆలోచన
డిగ్రీ పూర్తయ్యాక పట్టాలు అందుకునే 'గ్రాడ్యుయేషన్ డే' అందరికీ తెలిసినదే.
Telangana News: రాష్ట్రంలో రికార్డు.. ఒకేసారి 16 మందికి ఐఏఎస్గా పదోన్నతి
తెలంగాణలో రెవెన్యూ కోటా ద్వారా ఐఏఎస్ హోదాకు రికార్డు స్థాయిలో ఒకేసారి 16 మంది అధికారులకు పదోన్నతి లభించింది.
Andhra Pradesh: స్వర్ణాంధ్ర-2047 దిశగా కృషి రోడ్ మ్యాప్ అమలు
వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో మరో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు.
Andhra Pradesh: అంతర్గత జల రవాణా అభివృద్ధిపై ఐడబ్ల్యూడీసీ 3వ సమావేశం
దేశవ్యాప్తంగా అంతర్గత జల రవాణా (ఐడబ్ల్యూటీ) రంగంలో ఇప్పటివరకు సాధించిన పురోగతి, రాబోయే కాలానికి నిర్దేశించాల్సిన లక్ష్యాలపై సమీక్షించేందుకు ఈ నెల 23న కేరళ రాష్ట్రం కొచ్చిలో ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యూడీసీ) మూడో సమావేశం జరగనుంది.
Cm chandrababu: గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసిన తమారా లీజర్
గిరిజన ప్రాంతాల్లో ఎకోటూరిజం పార్కుల ఏర్పాటులో తమారా లీజర్ సంస్థ ఆసక్తి చూపినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Electricity: వికసిత్ భారత్-2047 కోసం కొత్త విద్యుత్ విధాన ముసాయిదా
కేంద్ర విద్యుత్ శాఖ, విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరుగితే వినియోగదారులపై నెలవారీ కరెంటు బిల్లుల్లో అది ప్రతిబింబించాల్సినదని స్పష్టంచేసింది.
Donald Trump: దావోస్ వేదికగా మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.
Cm chandrababu: ఫిబ్రవరి 15 తర్వాత ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Davos: దావోస్లో తెలంగాణ దూకుడు.. రెండో రోజు రూ.23 వేల కోట్ల పెట్టుబడులు!
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం రెండో రోజునే గణనీయమైన ఫలితాలు సాధించింది.
Andhra news: ముప్పవరం-కాజ హైవేకు యాక్సెస్ కంట్రోల్ ముసాయిదా.. డీపీఆర్కు టెండర్ ఖరారు
చెన్నై-కోల్కతా జాతీయ రహదారిలో ప్రకాశం జిల్లా ముప్పవరం నుంచి గుంటూరు జిల్లా కాజ వరకు సుమారు 100 కిలోమీటర్ల పొడవునా యాక్సెస్ కంట్రోల్ కారిడార్గా అభివృద్ధి చేయాలన్న ప్రాజెక్ట్కు కీలక ముందడుగు పడింది.
Ayodhya: అయోధ్య రాముడికి బహుమతిగా ఒడిశా భక్తుల స్వర్ణ రామధనుస్సు
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ఒడిశా భక్తులు అపూర్వమైన భక్తి కానుకను సిద్ధం చేశారు.
Assam violence: అస్సాంలో మళ్లీ హింస.. పలు జిల్లాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
అస్సాంలో మళ్లీ ఘర్షణలు సంభవించాయి. బోడో,ఆదివాసీ సమూహాల మధ్య ఉద్రిక్తత హింసగా మారింది.
Republic Day: రిపబ్లిక్ డే వేళ '26-26' ఉగ్ర కుట్ర.. నిఘా వర్గాల నుంచి అలర్ట్
పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) భారత్లో ఉగ్రదాడులు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా శాఖ వెలికితీసింది.
Amaravati: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అమరావతికి చట్టబద్ధత
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించే దిశగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Haryana: రాష్ట్రపతి భవన్ ప్రత్యేక అతిథిగా హరియాణా రైతు యశ్పాల్ ఖోలా
హర్యానా రాష్ట్రం రేవాడీ జిల్లా కన్వాలీ గ్రామానికి చెందిన రైతు యశ్పాల్ ఖోలా మూడు రోజుల పాటు ప్రత్యేక అతిథిగా రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు.
Vande Bharat Sleeper: అమృత్భారత్-2 రైళ్లలో టికెట్ రద్దుపై కఠిన నిబంధనలు
వందేభారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్లతో పాటు అమృత్భారత్-2 రైళ్లకు సంబంధించి టికెట్ల రద్దు నిబంధనలను రైల్వేశాఖ మరింత కఠినంగా మార్చింది.
Maharastra: కరవు గడ్డలో మహిళల సాగు విజయం.. ఐదు రాష్ట్రాలకు గుమ్మడికాయల ఎగుమతి
మహారాష్ట్రలో కరవుతో అల్లాడే బీడ్ జిల్లాలోని ఆష్టీ మండలం మెహెకరి గ్రామ మహిళలు కలిసి సాగు చేపట్టి ఆర్థికంగా స్వావలంబన దిశగా కీలక అడుగు వేశారు.
Chiranjeevi: దావోస్ వేదికపై సీఎం రేవంత్రెడ్డితో కలిసి పాల్గొన్న చిరంజీవి
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేకంగా పాల్గొన్నారు.
Robotic firefighters: భారత సైన్యం అమ్ములపొదిలోకి 'స్వదేశీ' ఫైర్ ఫైటింగ్ రోబోలు..
'ఆత్మనిర్భర్ భారత్', 'వికసిత్ భారత్-2047' లక్ష్యాల సాధనకు అనుగుణంగా భారత సైన్యం మరో కీలక అడుగు ముందుకు వేసింది.
Republic Day 2026: 'ఆపరేషన్ సిందూర్' తర్వాత భారత్ తొలి రిపబ్లిక్ డే పరేడ్ - దీని ప్రత్యేకత ఏంటీ?
దేశ రాజధానిలో ఈ ఏడాది జరగబోయే 76వ గణతంత్ర దినోత్సవ పరేడ్ ప్రతి సారి చూసే సంప్రదాయాలకంటే వేరుగా ఉండనుంది.
Prayagraj: ప్రయాగ్రాజ్లోని కూలిన ఆర్మీ శిక్షణ విమానం
ఉత్తర్ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో ఆర్మీకి చెందిన మైక్రోలైట్ శిక్షణ విమానం ప్రమాదానికి గురైంది.
Madras High Court: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు 'విద్వేషపూరిత ప్రసంగమే': మద్రాస్ హైకోర్టు
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ 2023లో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద వివాదానికి కారణమయ్యాయి.
Vande Bharat Sleeper: బుకింగ్స్ మొదలైన గంటల్లోనే అమ్ముడైపోయిన'వందే భారత్ స్లీపర్' రైలు టికెట్లు
భారతీయ రైల్వేలో కొత్త విప్లవాన్ని సూచిస్తున్న'వందే భారత్ స్లీపర్'రైలు సాధారణ ప్రయాణికుల నుండి అద్భుతమైన స్పందన పొందింది.
TET Exam: ముగిసిన టెట్ పరీక్ష.. 82 శాతం హాజరు..30న ప్రాథమిక కీ విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆన్లైన్ లో మంగళవారం ముగిసింది. మొత్తం 82.09 శాతం మంది పరీక్షలో హాజరయ్యారు.
Telangana: నగర్ వన్ యోజన కింద 6 కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్క్లు
పట్టణాల్లో పచ్చదనాన్ని విస్తరించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర్ వన్ యోజన పథకం కింద రాష్ట్రానికి తాజాగా ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్క్లు మంజూరయ్యాయి.
Medaram: మేడారం జాతరకు 3,495 బస్సులు.. 25 నుంచి 31వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
ప్రసిద్ధ మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర నేపథ్యంలో ఆర్టీసీ విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.
Telangana: ప్రపంచంలోనే తొలి త్రివిధ సజ్జ హైబ్రిడ్ 'ఆర్హెచ్బీ-273' విడుదల
ఇక్రిశాట్, భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్), రాజస్థాన్ వ్యవసాయ పరిశోధన సంస్థలు కలిసి ప్రపంచంలోనే తొలిసారిగా త్రివిధ సజ్జ సంకర రకాన్ని అభివృద్ధి చేశాయి.
Telangana: విజయవాడ-హైదరాబాద్ మార్గంలో పెరిగిన రద్దీ.. 2.5 లక్షల వాహనాల రాకపోకలు
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో జరుపుకున్న ప్రజలు తిరిగి రాజధాని హైదరాబాద్ వైపు ప్రయాణం చేస్తున్నారు.
Vishaka Utsav: 24న విశాఖ ఉత్సవ్ ప్రారంభం.. పోస్టర్ ఆవిష్కరించిన మంత్రుల బృందం
ఉత్తరాంధ్ర ప్రాంతంలోని సాంస్కృతిక సంపదను, ప్రకృతి అందాలను ప్రజల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో ఈ నెల 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు 'విశాఖ ఉత్సవ్'ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Andhra Pradesh: దానిమ్మ రైతులకు స్వర్ణయుగం: టన్ను రూ.2 లక్షలకు కొనుగోలు చేస్తున్న వ్యాపారులు
కొంతకాలంగా గిట్టుబాటు ధరలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న దానిమ్మ రైతులకు మంచి సమయం వచ్చిందని రైతులు భావిస్తున్నారు.
Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్తో మెట్రో, ఎంఎంటీఎస్, బస్సుల్లో ప్రయాణం!
హైదరాబాద్లో ప్రజా రవాణాను మరింత ప్రజలకు అనుకూలంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
Revanth Reddy: దావోస్లో తెలంగాణ దూకుడు.. అంతర్జాతీయ దిగ్గజాలతో సీఎం రేవంత్రెడ్డి కీలక భేటీలు
దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి రోజు పర్యటన మంగళవారం సానుకూల ఫలితాలతో సాగింది.
Srisailam: శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కదలిక.. కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ ఏర్పాటు
తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన డ్యాం, ప్లంజ్పూల్ మరమ్మతుల విషయంలో ఎట్టకేలకు ముందడుగు పడింది.
Pawan kalyan: ఉగాది నుంచి 'పచ్చదనం' ప్రాజెక్టు: ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ని 50 శాతం పచ్చదనంతో తీర్చిదిద్దే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి అంకితభావంతో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
APSRTC: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రాత్మక రికార్డు.. ఒక్కరోజులో రూ.27.68 కోట్ల ఆదాయం
జనవరి 19, 2026న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) చరిత్రలోనే ఎప్పుడూ లేని విధంగా అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసింది.
Telangana : సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు
సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ సినిమా విడుదలకైనా కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది.
PM Modi: 'నితిన్ నబిన్ నా బాస్, నేను బిజెపి కార్యకర్తను': ప్రధాని మోదీ
తన జీవితంలో మూడుసార్లు దేశ ప్రధాని కావడమే అతి పెద్ద గౌరవమని కాదు... 50 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కావడమే గొప్ప విజయమని కూడా కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Republic Day Parade 2026: 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు 10 వేల మంది ప్రత్యేక అతిథులు
జనవరి 26న న్యూదిల్లీలోని కర్తవ్య పథ్లో జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవ పరేడ్కు కనీసం 10,000 మంది ప్రత్యేక అతిథులను ఆహ్వానించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది.
Karnataka DGP: అశ్లీల వీడియోల వివాదం.. కర్ణాటక డీజీపీ సస్పెన్షన్ వెనుక అసలు కథ ఇదే!
సివిల్ రైట్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) రామచంద్రరావును కర్ణాటక ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
Telangana: సింగోటం మినీ జలాశయం: బ్రహ్మోత్సవాల్లో బోటింగ్ సేవలు తిరిగి ప్రారంభం
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం పరిధిలో ఉన్న సింగోటం మినీ జలాశయం 500 ఎకరాల్లో విస్తరించుకొని ఉంది.
Nitin Nabin: బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా.. నితిన్ నబీన్ ప్రమాణస్వీకారం
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా బాధ్యతలు అందుకున్నారు.
Kerala: కేరళ అసెంబ్లీలో వివాదమైన గవర్నర్ ప్రసంగం
కేరళ అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి మొదలయ్యాయి.
TGSRTC: టూర్కి, తీర్థయాత్రలకు ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీలు
టూర్కు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీల్లో భాగంగా ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నడుపుతోంది.
Andhra Pradesh: అమరావతిలో తొలిసారిగా గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు
రాజధాని అమరావతిలో ఈ నెల 26న మొదటిసారిగా గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
Nadendla Manohar: ధాన్యం కొన్న వెంటనే నగదు జమ : నాదెండ్ల మనోహర్
ఖరీఫ్ సీజన్లో ఇప్పటి వరకు 6,83,623 మంది రైతుల నుంచి రూ.9,890 కోట్ల విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు.
CM Chandrababu: యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థికమంత్రి అల్ మార్రీతో సమావేశమయ్యారు.
Telangana Government: గూడ్స్ వాహనాలకు జీవితకాల పన్ను విధానంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
సరకు రవాణా వాహనాలకు సంబంధించిన పన్నుల విధానంలో కీలక మార్పులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
RN Ravi: 'జాతీయ గీతం ఆలపించలేదని'.. అసెంబ్లీ నుంచి వెళ్లిపోయిన తమిళనాడు గవర్నర్ ..
తమిళనాడు శాసనసభలో గవర్నర్ ఆర్.ఎన్. రవి (R N Ravi) తన ప్రసంగాన్ని చదవకుండానే వేదిక నుంచి నిష్క్రమించారు.
ED: శబరిమల బంగారం చోరీ కేసు.. 3 రాష్ట్రాల్లో ఈడీ సోదాలు
శబరిమల ఆలయంలో బంగారు తాపడాల దొంగతనానికి సంబంధించి విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తన దూకుడును మరింత పెంచింది.
India: భారత్-యూఏఈ రక్షణ భాగస్వామ్యం: 2032కి 200 బిలియన్ డాలర్ల వ్యాపారం లక్ష్యం
భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) మధ్య మెగా వ్యూహాత్మక రక్షణ భాగస్వామ్యం ఏర్పాటుకు అడుగులు వేయడం మొదలుపెట్టింది.
Arunachalam: అరుణాచలంలో హీలియం సిలిండర్ పేలి.. నలుగురు మృతి, 12 మందికి పైగా గాయాలు
అగ్నిలింగేశ్వరుడి సన్నిథి చుట్టూ గిరిప్రదక్షిణ చేసి.. శివయ్యను తనివితీరా దర్శించుకునేందుకు ప్రతినిత్యం వేలాదిమంది భక్తులు విచ్చేసే పుణ్యక్షేత్రమైన అరుణాచలం సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Inter Board: ఇంటర్బోర్డు కీలక నిర్ణయం.. లేట్ ఎంట్రీకి గ్రీన్సిగ్నల్
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించింది.
India's First Bullet Train: భారత్ తొలి బుల్లెట్ రైలుపై బిగ్ అప్డేట్.. వీడియో రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి
ఇప్పటికే "వందే భారత్", "వందే భారత్ స్లీపర్" రైళ్లతో భారత రైల్వేలు కొత్త ప్రగతిని సాధిస్తున్నాయి.
LRS: ఎల్ఆర్ఎస్కు ఈ నెల 23తో ముగియనున్న దరఖాస్తుల స్వీకరణ
అనుమతులు లేకుండా ఏర్పాటైన లేఔట్లలోని ఇళ్ల స్థలాల (ప్లాట్ల) క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు ముగియడానికి ఇక కేవలం నాలుగు రోజులే మిగిలి ఉంది.
Karnataka DGP: బాధ్యత మరిచిన డీజీపీ.. సోషల్ మీడియాలో వీడియోలు వైరల్.. డీజీపీపై వేటు
భాద్యతాయుతమైన హోదాలో ఉండి, అదే భాద్యతను మరిచేలా డీజీపీ స్థాయి అధికారి వ్యవహరించిన ఘటన తీవ్ర దుమారం రేపింది.
Nadendla Manohar: ఉదయం కొనుగోలు.. సాయంత్రానికి నగదు జమ
ఖరీఫ్ సీజన్లో ఇప్పటివరకు 6,83,623 మంది రైతుల నుంచి రూ.9,890కోట్ల విలువైన 41.69 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌరసరఫరాలశాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Polavaram: పోలవరం గ్యాప్ డ్యాంలలో షీప్ ఫుట్ రోలర్లు వాడాలి: విదేశీ నిపుణులు
పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-1, గ్యాప్-2 ప్రధాన డ్యాం నిర్మాణ పనుల్లో రోలింగ్ ప్రక్రియకు షీప్ ఫుట్ రోలర్లు వినియోగించాలని విదేశీ నిపుణులు సూచించారు.
PM Modi UAE President: యూఏఈ అధ్యక్షుడికి ఘన స్వాగతం పలికిన నరేంద్ర మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక ఆహ్వానం మేరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈరోజు (జనవరి 19) భారతదేశానికి అధికారిక పర్యటనకు చేరుకున్నారు.
Nitin Nabin: బీహార్ నుండి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి వరకు.. నితిన్ నబిన్ ఎవరంటే?
బీజేపీ జాతీయ అధ్యక్ష పదవికి నితిన్ నబిన్ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. 2026, జనవరి 19న బీజేపీ జాతీయ అధ్యక్ష ఎన్నిక నిర్వహించబడింది.
Jaishankar: పోలండ్ మంత్రికి జైశంకర్ చురకలు.. ఉగ్రవాదంపై కఠిన హెచ్చరిక
దిల్లీలో పోలాండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్క్సీతో భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక భేటీ నిర్వహించారు.
Telangana: ఇండియాస్ బెస్ట్ బార్స్ లిస్టు జాబితా వచ్చేసింది.. తెలంగాణ ఎన్నో స్థానమంటే!
వీకెండ్ వచ్చిందంటే చాలు.. కాస్త రిలాక్స్ కావడానికి మంచి బార్ కోసం వెతికే మందుబాబులకు ఇది హాట్ అప్డేట్.
Nitin Nabin: బీజేపీకు నూతన సారథి.. జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
భారతీయ జనతా పార్టీకి (BJP) కొత్త సారథి వచ్చారు.పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ సిన్హా సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Maoists Encounter: బీజాపూర్ అడవుల్లో ఎన్కౌంటర్.. డీవీసీఎం దిలీప్ బెండ్జా సహా ఆరుగురు మావోయిస్టులు హతం
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులపై భద్రతా బలగాలు మరో కీలక విజయాన్ని నమోదు చేశాయి.
Patna: పాట్నాలోని ఆసుపత్రిలో సిగరెట్ తాగిన ఎమ్మెల్యే.. వీడియోను పంచుకున్న ఆర్జేడీ అధికార ప్రతినిధి
జేడీ(యూ) ఎమ్మెల్యే అనంత్ సింగ్ ఆసుపత్రిలో ధూమపానం చేస్తూ కనిపించారు.
Unnao Rape Case: ఉన్నావ్ బాధితురాలి తండ్రి మృతి కేసు.. కుల్దీప్ సెంగర్కు దిల్లీ హైకోర్టులో చుక్కెదురు
ఉన్నావ్ అత్యాచార ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.
Karnataka: డీజిల్కు గుడ్బై.. ప్రజారవాణాలో విద్యుత్తు బస్సుల విప్లవం
కర్ణాటక రాష్ట్రంలో పెరుగుతున్న వాయు మాలిన్యాన్ని నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్తు ఆధారిత వాహనాల వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి.
Kavitha: తెలంగాణలో కొత్త పార్టీ సంకేతాలు.. కవిత వ్యూహానికి పీకే సపోర్ట్!
బీఆర్ఎస్ను వీడిన అనంతరం కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
CJI: న్యాయ సంస్కరణల పిటిషన్పై సుప్రీంకోర్టు అసహనం
న్యాయ సంస్కరణలపై దాఖలైన ఒక పిటిషన్ను పరిశీలించిన సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
job scam: కంబోడియా జాబ్ స్కామ్లో పాకిస్థాన్ లింక్… కేంద్ర దర్యాప్తులో సంచలన అంశాలు
2024లో వెలుగులోకి వచ్చిన కంబోడియా కేంద్రంగా సాగిన ఉద్యోగ మోసం కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న హై-లెవల్ విచారణలో తాజాగా పాకిస్థాన్కు సంబంధించిన లింక్ బయటపడింది.
Chandrababu Naidu: దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణ.. వ్యూహాత్మక ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం!
ఆంధ్రప్రదేశ్కు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ పర్యటనకు బయల్దేరారు.