భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: ఫ్రాన్స్, స్లోవేకియా పర్యటనకు ప్రధాని మోదీ.. జీ7 సదస్సులో కీలక చర్చలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ఫ్రాన్స్, స్లోవేకియా దేశాల వారం రోజుల పర్యటనకు బయలుదేరారు.
Crashed plane: అస్సాంలో భారీ ప్రమాదం.. టేకాఫ్ తర్వాత కుప్పకూలిన విమానం
అస్సాంలోని జోర్హాట్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో భారత వాయుసేనకు చెందిన AN-32 రవాణా విమానం శనివారం కుప్పకూలింది. ప్రమాదం జరిగిన వెంటనే విమానానికి మంటలు అంటుకున్నట్లు ప్రాథమిక సమాచారం వెల్లడించింది.
India: మరో నౌకపై అమెరికా దాడి అంటూ ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన భారత్
ఒమన్ తీరంలో భారతీయ సిబ్బంది ఉన్న మరో వాణిజ్య నౌకపై దాడి జరిగిందంటూ వెలువడిన వార్తలను భారత విదేశాంగ మంత్రిత్వశాఖ ఖండించింది.
School Uniform : తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.. స్కూల్ యూనిఫాంలలో కీలక మార్పులు
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనిఫాంల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
AP Liquor Scam Case: ఏపీ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్లో ఈడీ దూకుడు.. భారీ అక్రమాలు బట్టబయలు!
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ ట్రాన్స్పోర్ట్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
IMD: భారత్కు ఐఎండీ అలర్ట్.. ఎల్ నినో ఎఫెక్ట్తో వర్షాలపై ఆందోళన!
ప్రస్తుత నైరుతి రుతుపవనాలు సీజన్లో భారత్కు కీలకమైన వాతావరణ హెచ్చరిక వెలువడింది. పసిఫిక్ మహాసముద్రంలో 'ఎల్ నినో' (El Nino) పరిస్థితులు అధికారికంగా ప్రారంభమైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తన జూన్ 2026 బులెటిన్లో వెల్లడించింది.
Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్లో సంచలనం.. 22 మంది అధికారులపై వేటు
విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్లో నాసిరకం రా మెటీరియల్ వినియోగంపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
S. Jaishankar: వాణిజ్య నౌకలపై దాడులు వెంటనే ఆగాలి: అమెరికాకు భారత్ హెచ్చరిక
ఒమన్ తీరంలో భారతీయులు ఉన్న వాణిజ్య నౌకలపై అమెరికా జరిపిన దాడులను భారతదేశం మరోసారి తీవ్రంగా ఖండించింది.
Vasamsetti Subhash: కార్మికుల సంక్షేమానికి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. లేబర్ అడ్డాల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ లోని కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆలోచనల మేరకు ప్రత్యేకంగా "లేబర్ అడ్డాలు" ఏర్పాటు చేస్తున్నట్లు కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ వెల్లడించారు.
NEET-UG re-exam: NEET రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాలకు కట్టుదిట్టమైన భద్రత.. రంగంలోకి CRPF,CISF
దేశవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న NEET-UG రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
Andhra Pradesh : విశాఖలో డేటా సెంటర్ల హబ్.. 15 గిగావాట్ల విద్యుత్ లక్ష్యంతో ఏపీ భారీ ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణాన్ని దేశంలోనే కీలక డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
USA: అమెరికా దౌత్యవేత్తకు మరోసారి భారత్ సమన్లు
ఒమన్ తీర ప్రాంతంలో భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్కు భారత్ మరోసారి సమన్లు జారీ చేసింది.
IRCTC: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. జులై 15 నుంచి సరికొత్త ఐఆర్సీటీసీ వెబ్సైట్!
రైలు టికెట్ల ఆన్లైన్ బుకింగ్ సమయంలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభించనుంది.
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో షాక్.. రాజ్యసభ నామినేషన్ పిటిషన్ కొట్టివేత
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
New Rules for TV & Radio Broadcasting: టీవీ,రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానానికి కేంద్రం శ్రీకారం
దేశంలోని టెలివిజన్,రేడియో ప్రసార రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Mohan Bhagwat: మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్పై రాళ్ల దాడి.. ఇద్దరు నిందితుల అరెస్ట్
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుపై జరిగిన రాళ్ల దాడి జరిగింది.
Andhra Pradesh: నర్సింగ్ విద్యార్థులకు గుడ్న్యూస్.. ఏపీలో 10 కొత్త పీజీ రెసిడెన్సీ కోర్సులు!
దేశ వైద్య రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు నర్సింగ్ వృత్తిని అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లే లక్ష్యంతో భారత నర్సింగ్ కౌన్సిల్ (INC) కీలక నిర్ణయం తీసుకుంది.
Air India: AI-171 విమాన ప్రమాదం మిస్టరీ వీడేదెప్పుడు..? మరో రెండు నెలల్లో ఫైనల్ రిపోర్ట్!
ఎయిర్ ఇండియా విమానం AI-171 ప్రమాదంపై ఎయిర్క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) నిర్వహిస్తున్న దర్యాప్తు తుది నివేదిక విడుదలకు మరో రెండు నెలల సమయం పట్టే అవకాశమున్నట్లు విచారణ పురోగతిని పర్యవేక్షిస్తున్న వర్గాలు వెల్లడించాయి.
Delhi govt: దిల్లీలో అగ్ని ప్రమాదాలపై కఠిన చర్యలు.. చిన్న భవనాలకూ ఫైర్ సేఫ్టీ తప్పనిసరి!
దేశ రాజధాని దిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
Andhra Pradesh: ఏపీ నిరుద్యోగులకు గుడ్న్యూస్.. 529 వైద్య పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!
ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ శుభవార్త తెలిపింది.
India Issues Key Advisory: సముద్ర దాడుల ముప్పు.. భారత నావికుల భద్రతపై కేంద్రం కీలక ప్రకటన
ప్రపంచ వ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Delhi: దిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మహిళలు సహా ముగ్గురు మృతి
దేశ రాజధాని దిల్లీలోని ఆగ్నేయ ప్రాంతం తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Delimitation: లోక్సభ సీట్ల పెంపుపై కీలక సిఫార్సు.. 543 నుంచి 824కు పెంచాలని ప్రతిపాదన
దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) సిఫార్సు చేసింది.
Vizag: విశాఖకు మెగా మేకోవర్.. బే సిటీ తర్వాత ఇంటిగ్రేటెడ్ సిటీ!
విశాఖపట్టణం,పరిసర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Southwest Monsoon: చురుగ్గా నైరుతి.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు అవి విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Sangeet Natak Akademi Awards: తెలుగు కళాకారులకు జాతీయ గుర్తింపు.. సంగీత నాటక అకాడమీ అవార్డుల్లో 18 మందికి చోటు
కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024, 2025 సంవత్సరాలకు ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారులు సత్తా చాటారు.
AP Government: బ్రాహ్మణుల డిమాండ్కు గ్రీన్ సిగ్నల్.. దేవాదాయశాఖలోకి బ్రాహ్మణ కార్పొరేషన్
బ్రాహ్మణుల ఎన్నాళ్లుగానో ఉన్న ప్రధాన డిమాండ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
AP Schools Reopen: విద్యార్థులకు గుడ్న్యూస్.. ఏపీ అకడమిక్ క్యాలెండర్ విడుదల.. సెలవుల పూర్తి జాబితా ఇదే!
ఆంధ్రప్రదేశ్లో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాఠశాలలు శుక్రవారం నుంచి తిరిగి ప్రారంభమయ్యాయి.
NITI Aayog Meet:నీతి ఆయోగ్ సమావేశానికి మొత్తం 28 రాష్ట్రాల సీఎంలు హాజరు.. వికసిత్ భారత్కు కలిసి పనిచేద్దామన్న మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
Southwest Monsoon: చురుగ్గా నైరుతి.. ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరగనుంది.
Concrete Bunkers: గుహలు వదిలి బంకర్ల బాట.. జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కొత్త ఎత్తుగడ
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు.
Hyderabad: ప్రపంచ టాప్-30 అత్యధిక వేడి ముప్పు నగరాల్లో హైదరాబాద్కు చోటు!
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నగరాలకు కొత్త సవాళ్లు విసురుతున్న వేళ, హైదరాబాద్కు సంబంధించిన ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Ship Attacks: భారతీయులున్న నౌకలపై అమెరికా దాడులు.. వెంటనే నిలిపివేయాలన్న భారత్
ఒమన్ తీరానికి సమీపంలో భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న నౌకలను వరుసగా అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Nipah alert: కేరళలో నిపా వైరస్ కలకలం.. కోజికోడ్ వ్యక్తికి ప్రాథమిక పరీక్షలో పాజిటివ్
కేరళలో మరోసారి నిపా వైరస్ భయాందోళనలు నెలకొన్నాయి. కోజికోడ్కు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్గా తేలడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
Supreme Court: గృహిణులు దేశ నిర్మాతలు.. సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు, నెల ఆదాయం రూ.30 వేలు!
దేశంలో గృహిణుల శ్రమకు మరింత గుర్తింపు కల్పించేలా సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.
Airbus C295: 'మేక్ ఇన్ ఇండియా'కు మరో మైలురాయి.. ఎయిర్బస్ C-295 తొలి పరీక్ష విజయవంతం
భారత విమానయాన,రక్షణ రంగ చరిత్రలో గురువారం చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం చోటుచేసుకుంది.
Strait of Hormuz Closure: హోర్ముజ్ జలసంధి మూసివేత ఎఫెక్ట్.. భారత్లో ఈ 7 వస్తువుల ధరలు పెరగొచ్చు!
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ,ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు ఓకే, ఫలితాలపై స్టేకు నో
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వివాదంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక మలుపు.. రాజ్కెసిరెడ్డిని అరెస్ట్ చేసిన ఈడీ
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక అడుగు వేసింది.
Prakash Chik Baraik: మమతా బెనర్జీకి గట్టి ఎదురుదెబ్బ.. టీఎంసీకి మూడో రాజ్యసభ సభ్యుడి రాజీనామా
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
PM Modi: భారతీరాజా మృతి..భారతీయ సినీ రంగానికి తీరని లోటు.. ప్రధాని మోదీ సంతాపం..
ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
Guru Randhawa's Gym: గురు రంధావా జిమ్పై కాల్పులు.. బిష్ణోయ్ గ్యాంగ్ పేరిట సంచలన హెచ్చరిక!
దేశ రాజధాని దిల్లీలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది.
Tamil Nadu: తమిళనాడులో ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు.. ఎన్నికల సంఘం కీలక ఏర్పాట్లు
తమిళనాడులో ఉప ఎన్నికల రాజకీయ వేడి మొదలైంది.
Telangana: నేటి నుంచి తెలంగాణలో మూడు రోజుల వర్షాలు.. వాతావరణశాఖ కీలక హెచ్చరిక
తెలంగాణలో నేటి నుంచి మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Future City: ఫ్యూచర్సిటీలో 37 గ్రామాల విలీనం.. సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఫ్యూచర్సిటీ ప్రాజెక్టుకు మరింత విస్తరణ లభించింది.
Telangana: విద్యుత్ వినియోగంలో తెలంగాణ దూకుడు.. దేశంలో నంబర్వన్ ర్యాంకు!
దేశంలో విద్యుత్ వినియోగం వృద్ధిరేటులో తెలంగాణ మరోసారి తన సత్తా చాటింది.