LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Pawan Kalyan: అలిపిరి నడక మార్గంలో చిరుత కలకలం.. పవన్‌ కళ్యాణ్ కీలక ఆదేశాలు

తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలోని దొరసాని మండపం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ వెంటనే అప్రమత్తమయ్యారు.

12 Jul 2026
తెలంగాణ

Ashwini Vaishnav: హైదరాబాద్‌-చెన్నై-బెంగళూరు మధ్య బుల్లెట్‌ రైలు సేవలు.. కీలక ప్రకటన చేసిన అశ్వినీ వైష్ణవ్

తెలంగాణలో రైల్వే రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంతో పోలిస్తే గణనీయంగా అధిక నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

Visakhapatnam: విశాఖలో భూకంప ప్రకంపనలు.. పలుచోట్ల స్వల్పంగా కంపించిన నేల

విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి.

Chandrababu: సర్‌ పూర్తి కాగానే స్థానిక ఎన్నికలు.. కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ముగిసిన వెంటనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Ap Government: రాష్ట్రంలో 62 వేల చ.కి.మీ. పరిధిలో కీలక ఖనిజాల ఆనవాళ్లు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశానికి అత్యంత కీలకమైన 27 రకాల ఖనిజాలు ఉండే అవకాశాన్ని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.

12 Jul 2026
తిరుపతి

AP: సోలార్ సెల్ తయారీ యూనిట్ కోసం 34 ఎకరాల భూమి కేటాయింపు

అనకాపల్లి జిల్లా పరవాడలో 3.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్ తయారీ యూనిట్‌ను నెలకొల్పేందుకు అక్షత్ గ్రీన్‌టెక్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 34.02 ఎకరాల భూమిని కేటాయించింది.

Andhrapradesh: లోక్‌ అదాలత్‌లకు విశేష స్పందన.. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షలకు పైగా కేసుల పరిష్కారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ లోక్‌ అదాలత్‌ను పురస్కరించుకుని నిర్వహించిన లోక్‌ అదాలత్‌లకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.

IIT Roorkee: వరదలో చిక్కుకున్న ఐఐటీ రూర్కీ.. విద్యార్థుల వినూత్న ఆలోచన

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఉత్తరాఖండ్‌లోని ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) రూర్కీ క్యాంపస్ జలమయమైంది.

Modi Press Meet: ప్రధాని మోదీ మీడియా సమావేశాలు ఎందుకు నిర్వహించరు? భారత విదేశాంగ శాఖ వివరణ

భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్నారు.

India-US Trade News: భారత్‌పై 12.5% దిగుమతి సుంకం ప్రతిపాదన.. అమెరికాను పునఃపరిశీలించమన్న కేంద్రం

భారత్‌తో పాటు చైనా సహా 54 దేశాల నుంచి దిగుమతులపై 12.5 శాతం అదనపు సుంకం విధించాలని అమెరికా ప్రతిపాదించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.

11 Jul 2026
కేరళ

Kerala: పెదవి గాయానికి చికిత్స.. మత్తుమందు ఇచ్చిన వెంటనే 18 నెలల చిన్నారి మృతి

కేరళలోని కన్నూర్ జిల్లాలో 18 నెలల చిన్నారి మరణం విషాదాన్ని మిగిల్చింది.

AP Cabinet: అమరావతి రైతులకు రూ.1.5 లక్షల వరకు రుణమాఫీ.. క్యాబినెట్ కీలక నిర్ణయం

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తూ సుస్థిర అభివృద్ధి దిశగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

Gram Panchayat Elections: 331 పెండింగ్ పంచాయతీలపై నివేదిక కోరిన రాష్ట్ర ఎన్నికల సంఘం

ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.

11 Jul 2026
కడప

Kadapa: కడపలో కొవిడ్‌ కేసులు.. జిల్లాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర ఆదేశాలు

కడప జిల్లాలో తాజాగా కొవిడ్‌-19 కేసులు నమోదవడంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

11 Jul 2026
తిరుపతి

Malla Reddy Deemed University: తిరుపతిలో మల్లారెడ్డి డీమ్డ్ యూనివర్సిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

తిరుపతిలో డీమ్డ్ యూనివర్సిటీ ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసినట్లు మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఛైర్మన్, మాజీ మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు.

El Niño: ఎల్‌నినో ప్రభావం: రాష్ట్రంలో నవంబరు వరకు 25% వర్షపాతం లోటు అంచనా

ఏపీలో ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం కారణంగా జూన్‌ నుంచి నవంబరు వరకు సాధారణం కంటే 25 శాతం మేర వర్షపాతం లోటు నమోదయ్యే అవకాశం ఉందని తాజా అంచనాలు వెల్లడిస్తున్నాయి.

Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి ఏరోడ్రోమ్ లైసెన్స్‌.. టేకాఫ్‌కు సిద్ధం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కార్యకలాపాల ప్రారంభానికి మరో కీలక ముందడుగు పడింది.

Core Engineering: ఇంజినీరింగ్‌లో కోర్ బ్రాంచ్‌లకు మళ్లీ ఆదరణ.. సీఎస్‌ఈ డిమాండ్ తగ్గుముఖం

ఐటీ రంగంలో నియామకాలు తగ్గడం, పలు ప్రముఖ సంస్థలు ఉద్యోగుల తొలగింపులు (లేఅఫ్‌లు) చేపడుతుండటంతో ఇంజినీరింగ్ ప్రవేశాల్లో కొత్త ధోరణి కనిపిస్తోంది.

Vizag Steel: విశాఖ ఉక్కులో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక, నిర్వహణ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించిన సమాచారం చర్చనీయాంశంగా మారింది.

APMDC: విదేశాల్లో మైనింగ్‌కు ఏపీఎండీసీ అడుగులు.. కొత్త ఖనిజ వనరులపై దృష్టి

ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) తన కార్యకలాపాలను విదేశాలకు విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది.

Singareni Mines: సింగరేణి ఐదు గనులకు జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మక 5 స్టార్‌ రేటింగ్

సింగరేణి సంస్థకు జాతీయ స్థాయిలో మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపు లభించింది.

11 Jul 2026
తెలంగాణ

ANM Posts: ఏఎన్‌ఎం పోస్టుల తొలి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితా విడుదల

ఏఎన్‌ఎం (ఎంపీహెచ్‌ఏ-ఫిమేల్‌) పోస్టుల భర్తీ ప్రక్రియలో భాగంగా మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్మెంట్‌ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) తొలి ప్రొవిజనల్‌ మెరిట్‌ జాబితాను శుక్రవారం విడుదల చేసింది.

11 Jul 2026
తమిళనాడు

Tamil Nadu: ప్రభుత్వ ఆస్పత్రులకు వాట్సప్‌ సేవలు.. 'నలం ఏఐ'తో అపాయింట్‌మెంట్

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఓపీ టోకెన్ల కోసం రోగులు గంటల తరబడి క్యూలో నిల్చోవాల్సిన ఇబ్బందులను తగ్గించేందుకు తమిళనాడు ప్రభుత్వం కొత్త డిజిటల్ సేవను ప్రారంభించింది.

Global Heat Risk: అతి తీవ్ర ఉష్ణోగ్రతల ముప్పు.. టాప్-50లో భారత్‌కు చెందిన 14 నగరాలు

ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావానికి అత్యధికంగా గురయ్యే 205 నగరాలపై నిర్వహించిన అధ్యయనంలో భారత్‌కు చెందిన నగరాలు ఆందోళనకర స్థాయిలో ఉన్నట్లు వెల్లడైంది.

Vande Mataram: వందేమాతరమే ముందుగా ఆలపించాలి.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు

జాతీయ గేయం 'వందేమాతరం', జాతీయ గీతం 'జనగణమన' ఆలాపనకు సంబంధించి కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.

Hizbul Commander: భారత్ వాదనకు బలం.. కశ్మీర్ శ్మశానాల్లో పాక్ ఉగ్రవాదుల శవాలు.. నిజమేనని ఒప్పుకున్న హిజ్బుల్ కమాండర్..

జమ్ముకశ్మీర్‌లోకి సరిహద్దు దాటి ఉగ్రవాదులను పంపిస్తూ హింసకు పాల్పడుతోందన్న భారత్ ఆరోపణలను పాకిస్థాన్ ఎప్పటికప్పుడు ఖండిస్తూ వస్తోంది.

11 Jul 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న వేడి.. సాధారణం కంటే 3.6 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు

తెలంగాణలో వర్షాలు పెద్దగా లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మళ్లీ వేడెక్కుతోంది.

11 Jul 2026
తెలంగాణ

Telangana: ఆధార్‌ ధ్రువీకరణతో.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు.. కేంద్రం కొత్త గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ

ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగడం,గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన యజమానులు,డ్రైవర్లు,రవాణా సంస్థలకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది.

11 Jul 2026
తిరుపతి

Vikram-1: విక్రమ్‌-1 ప్రయోగం వాయిదా.. కొత్త నోటామ్‌ జారీ చేసిన షార్

తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగానికి సిద్ధమైన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ తొలి ప్రైవేట్‌ ఆర్బిటల్‌ రాకెట్‌ విక్రమ్‌-1 మిషన్‌ ప్రయోగం వాయిదా పడింది.

NMC: ఏపీలో మరో 100 ఎంబీబీఎస్‌ సీట్లు.. కడప, నెల్లూరు వైద్య కళాశాలలకు ఎన్‌ఎంసీ గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ వైద్య విద్యలో మరో కీలక ముందడుగు పడింది.

US: అమెరికాలో విజయవాడ యువతి హత్య.. డిజిటల్ ఆధారాలతో భర్త అరెస్ట్

వివాహం జరిగిన ఐదు నెలలకే అమెరికాలో అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన విజయవాడకు చెందిన తెలుగు యువతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.

Chandrababu: అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోండి: పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశం

సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి దారితీసే పోస్టులు, వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

Supreme Court: సుప్రీంకోర్టులో అనూహ్య ఘటన.. కేసు పత్రాలను గాల్లోకి విసిరేసిన పిటిషనర్

సుప్రీంకోర్టులో శుక్రవారం అనూహ్య ఘటన చోటుచేసుకుని కాసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Indian Railways: టికెట్ స్క్రీన్‌షాట్ చూపిస్తే సరిపోదు.. ప్రయాణికులకు రైల్వే హెచ్చరిక

డిజిటల్ అన్‌రిజర్వ్‌డ్ టికెట్ల వినియోగంపై భారతీయ రైల్వే శాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

10 Jul 2026
అయోధ్య

Supreme Court: అయోధ్య రామాలయ విరాళాల కేసు: జూలై 13న సుప్రీంకోర్టులో కీలక విచారణ

అయోధ్యలోని శ్రీరామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల లెక్కింపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు దేశ అత్యున్నత న్యాయస్థానం దృష్టికి చేరాయి.

10 Jul 2026
విజయ్

Vijay: కరూర్‌ ఘటన రాజకీయ కుట్రే.. పోలీసులను నమ్మితే.. నాపైనే నిందలేశారు: సీఎం విజయ్

కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన వెనుక రాజకీయ కుట్ర ఉందని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ ఆరోపించారు.

AP: ఏపీలో ఐదుగురు గ్రూప్-1 అధికారులకు ఐఏఎస్‌ పదోన్నతి

ఆంధ్రప్రదేశ్‌లో విధులు నిర్వహిస్తున్న ఐదుగురు గ్రూప్-1 అధికారులకు భారత అత్యున్నత సివిల్ సర్వీసైన ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (ఐఏఎస్) హోదా లభించింది.

10 Jul 2026
తమిళనాడు

Madras High Court: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు.. మద్రాస్ హైకోర్టు అనుమతి

తమిళనాడులోని కరూర్‌లో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించే ప్రక్రియకు మద్రాస్ హైకోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది.

Heavy Rains: ఉత్తరాదిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు.. ఉత్తరాఖండ్‌, యూపీలో రెడ్ అలర్ట్

ఉత్తరాది రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి.

APTRANSCO: ఏపీట్రాన్స్‌కోలో 200 ఏఈఈ పోస్టులు.. మెరిట్‌తోనే ఎంపిక, వదంతులకు చెక్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సంస్థల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (AEE) పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగానే కొనసాగుతుందని ఏపీట్రాన్స్‌కో స్పష్టం చేసింది.

10 Jul 2026
కేరళ

Wayanad: టన్నెల్ నిర్మాణ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడే ప్రమాదం.. ముందే హెచ్చరించిన ఇంజినీర్లు

కేరళలోని వయనాడ్ టన్నెల్ నిర్మాణ ప్రదేశంలో మంగళవారం జరిగిన కొండచరియల విరిగిపడిన ఘటన ముందే ఊహించదగినదేనని అంతర్గత సాంకేతిక నివేదిక వెల్లడించింది.

Lokesh: ఏపీలో గృహోపకరణాల తయారీ యూనిట్‌కు కుకూను ఆహ్వానించిన లోకేశ్

రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను ఆకర్షించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేశ్‌ దక్షిణకొరియా పర్యటనను కొనసాగిస్తున్నారు.

10 Jul 2026
హర్యానా

Gurugram: గురుగ్రామ్‌లో కాల్పుల కలకలం.. పోలీసుల ఎదురుకాల్పుల్లో నలుగురు గ్యాంగ్‌స్టర్ల మృతి

హర్యానాలోని గురుగ్రామ్‌లో పోలీసులు, గ్యాంగ్‌స్టర్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు దుండగులు మృతిచెందారు.

10 Jul 2026
పోలవరం

Polavaram: పోలవరం ముంపుపై భద్రాచలంలో తొలి ఉమ్మడి సర్వే.. రక్షణ చర్యలపై చర్చ

పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే బ్యాక్‌వాటర్ ప్రభావం భద్రాచలం పట్టణంపై ఎంత మేర ఉండొచ్చనే అంశంపై తొలి ఉమ్మడి క్షేత్రస్థాయి సర్వే గురువారం నిర్వహించారు.

10 Jul 2026
ఖమ్మం

Telangana: గోదావరి జలాలతో ఖమ్మం రైతులకు ఊరట.. 1.20 లక్షల ఎకరాలకు సాగునీరు

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాల రైతుల్లో ఆందోళన పెరిగింది.

10 Jul 2026
పోలవరం

Chandrababu: 13న పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు..

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి సమీక్షించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Pawan kalyan: పవన్‌ కళ్యాణ్ భుజానికి రేపు శస్త్రచికిత్స

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శుక్రవారం ముంబయికి వెళ్లనున్నారు.

PMGSY: గ్రామీణ సడక్ యోజన పనుల్లో ఏపీకి దేశంలో రెండో స్థానం

ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్‌వై) కింద చేపట్టిన రహదారి నిర్మాణ పనుల్లో 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ దేశవ్యాప్తంగా రెండో స్థానాన్ని దక్కించుకుందని పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ వెల్లడించారు.

10 Jul 2026
అయోధ్య

Ayodhya Donation Scam: రామ మందిర విరాళాల దుర్వినియోగం.. వడ్డీ వ్యాపారం, షేర్‌ మార్కెట్లో పెట్టుబడులు

అయోధ్య రామ మందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల సొమ్మును అక్రమంగా దుర్వినియోగం చేసిన నిందితులు ఆ డబ్బుతో వడ్డీ వ్యాపారాలు నిర్వహించడంతో పాటు షేర్‌ మార్కెట్లోనూ పెట్టుబడులు పెట్టినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) విచారణలో వెల్లడైంది.

09 Jul 2026
చైనా

IMF: ప్రపంచ వృద్ధి రేటులో భారత్‌కే అగ్రస్థానం..

ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ తన అగ్రస్థానాన్ని కొనసాగించనున్నట్లు అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) తాజా అంచనాలు వెల్లడించాయి.

09 Jul 2026
వర్షాకాలం

Monsoon mayhem: దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నైరుతి రుతుపవనాలు.. ఢిల్లీ నుంచి కేరళ వరకు వరదల బీభత్సం

దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా విస్తరించాయి. కొన్ని రాష్ట్రాల్లో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం కలిగించిన వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం తీవ్ర ఇబ్బందులకు దారితీశాయి.

Lpg cylinders: వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన 3 వేల ఎల్పీజీ సిలిండర్లు.. ప్రజలకు కీలక సూచనలు

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.

PM Modi: భారత ఇంధన రంగానికి ఆస్ట్రేలియా నుంచి యురేనియం సరఫరా.. వ్యూహాత్మక భద్రతపై భారత్ కీలక ఒప్పందాలు

భారత్-ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సంబంధాలు మరో కీలక మైలురాయిని చేరుకున్నాయి.

Special TET: సర్వీసులోని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మునుపటి తరువాత