భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhra Pradesh: ఉగాది కానుకగా ఏపీ పేదలకు లక్ష టిడ్కో ఇళ్లు.. అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది.
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు ఉచితంగా 30రకాల వైద్య పరీక్షలు..
తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Assam:అస్సాంలో కూలిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్లు మృతి
వాయుసేనకు చెందిన సుఖోయ్-30 ఎంకేఐ యుద్ధవిమానం ఇటీవల గల్లంతైన విషయం తెలిసిందే.
Census 2027: 2027 జనగణనకు శ్రీకారం.. 'ప్రగతి', 'వికాస్' చిహ్నాలు ఆవిష్కరించిన అమిత్ షా
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనగణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
Telangana: తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల కొత్త ఫీజులు ప్రకటించిన ప్రభుత్వం.. CBITలో అత్యధికంగా రూ.1.83 లక్షలు
తెలంగాణలో ఇంజినీరింగ్ కాలేజీల ట్యూషన్ ఫీజులపై ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.
Telangana: నేటి నుంచి 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'.. 99 రోజుల కార్యాచరణ అమలు
తెలంగాణలో శుక్రవారం నుంచి జూన్ 12 వరకు 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
Pawan Kalyan: స్థానిక ఎన్నికల ముందు కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్లు: పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కూడా జిల్లా పరిషత్లను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Mega Steel Plant: 23న ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ఫీల్డ్ స్టీల్ప్లాంట్కు భూమిపూజ.. రూ.1.50 లక్షల కోట్లతో ఏర్పాటు
అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త దిశ చూపేలా ఇంటిగ్రేటెడ్ గ్రీన్ఫీల్డ్ స్టీల్ ప్లాంటు ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.
Andhra pradesh: అర్జున అవార్డు గ్రహీత సాకేత్కు ప్రభుత్వ గౌరవం.. డిప్యూటీ కలెక్టర్గా నియామకం
అర్జున అవార్డు అందుకున్న టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్కు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోటా కింద ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్గా నియామకం ఇచ్చింది.
Telangana: తెలంగాణకు కొత్త గవర్నర్: శివ్ప్రతాప్ శుక్లా నియామకం.. జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఒకేసారి 9 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమించింది.
Sukhoi Su-30MKI Fighter Jet: అస్సాంలో కూలిన సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్.. పైలట్ మిస్సింగ్
అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది.
Iran warship: IRIS దేనా నుంచి డిస్ట్రెస్ కాల్.. వెంటనే స్పందించిన ఇండియన్ నేవీ
శ్రీలంక తీరానికి సమీపంలోని ఇరాన్ యుద్ధ నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ రావడంతో భారత నౌకాదళం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది.
RRB recruitment 2026 : రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి శుభవార్త.. ఆర్ఆర్బీ గ్రూప్ డీ దరఖాస్తు గడువు పొడిగింపు
రైల్వేలో ఉద్యోగం పొందాలని ఆశిస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) ముఖ్యమైన ప్రకటన చేసింది.
MEA: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి: సంతాప పుస్తకంలో సంతకం చేసిన విదేశాంగ కార్యదర్శి
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్ సంతాపం వ్యక్తం చేసింది.
Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ !
జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
India: భారత్ పోర్టులపై అమెరికా వినియోగం అంటూ వార్తలు వైరల్.. కేంద్రం ఫ్యాక్ట్చెక్ క్లారిటీ
పశ్చిమ ఆసియా పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని తప్పుడు వార్తలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి.
HCA: హెచ్సీఏ సిబ్బంది సమ్మెకు సిద్ధం: పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ డిమాండ్
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ అయిన హెచ్సీఏ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ (HCASE) నేటి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.
Andhra Pradesh: గుంటూరు మిర్చి పంటపై మహీంద్రా ట్వీట్.. స్పందించిన మంత్రి లోకేశ్
హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గుంటూరు మిర్చి పంటకు సంబంధించిన వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.
Mulakacheruvu: సోంపాళ్యం దీపస్తంభంపై 1534 కాలానికి చెందిన శాసనాల గుర్తింపు
అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం సోంపాళ్యం గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయం వద్ద ఉన్న దీపస్తంభం వద్ద రెండు తెలుగు శాసనాలు ఉన్నట్లు చరిత్ర పరిశోధకుడు మైనాస్వామి గుర్తించారు.
Andhra Pradesh: కేఎంవీ ప్రాజెక్ట్స్కు విజయవాడ విమానాశ్రయం టెర్మినల్ పనులు
విజయవాడ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ భవన పనులను పూర్తి చేయడానికి ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నిర్వహించిన టెండర్లలో కేఎంవీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఎల్-1 బిడ్డర్గా ఎంపికైనట్లు సమాచారం.
Telangana: భవిష్య నిధి కనీస నిల్వ 25 శాతం.. అమలుకు త్వరలోనే గెజిట్ నోటిఫికేషన్
ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్)-2026, ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్)-2026 అనే కొత్త పథకాలను అమల్లోకి తీసుకురానుంది.
Telangana: కార్పొరేట్ తరహాలో ప్రీస్కూల్.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ
కార్పొరేట్ ప్రమాణాలకు సరిపోయే విధంగా ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
TTD : టీటీడీ ఆధ్వర్యంలో మెడికల్ ఉద్యోగాలు.. రూ.2 లక్షలకుపైగా జీతం ఆఫ్లైన్ దరఖాస్తులు
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో పనిచేస్తున్న బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (BIRRD) ట్రస్ట్ హాస్పిటల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.
Driver Cum Guide Services in AP :పర్యాటకులకు గుడ్ న్యూస్.. ర్యాపిడో యాప్లో టూరిస్ట్ గైడ్ సేవలు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రముఖ రవాణా సంస్థ రాపిడోతో కలిసి రాష్ట్రంలో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో డ్రైవర్-కమ్-గైడ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Revanth Reddy: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేయాలి.. మూడు నెలలు కీలకం: సీఎం రేవంత్రెడ్డి
ప్రభుత్వం చేపడుతున్న 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
Telangana: భూసేకరణ సమస్యలతో ఆగిన కాళేశ్వరం పనులు.. రైతులకు పెరిగిన భారాలు
నిజామాబాద్ జిల్లా పరిధిలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, 21ఎ ప్యాకేజీలకు సంబంధించిన పనులు భూసేకరణ సమస్యలు, ఇతర పరిపాలనా అడ్డంకుల కారణంగా ఇంకా పూర్తిస్థాయిలో ముగియలేదు.
Telangana: తెలంగాణలో విద్యుత్ డిమాండ్ రికార్డు: 18,139 మెగావాట్లు నమోదు
తెలంగాణలో మంగళవారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్ర విద్యుత్ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంది.
Vizag: రంగుల హోలీతో కళకళలాడిన విశాఖ.. సాగర్ తీరంలో యువత కేరింతలు
కులమత భేదాలు అన్నీ పక్కనపెట్టి అందరూ కలిసి ఆనందంగా జరుపుకునే పండుగ హోలీ.
Ramleela: దసరా కాదు.. హోలీ రోజునే 'రామ్లీలా': గ్వాలియర్లో అరుదైన ఆచారం
దసరా, దీపావళి వంటి పండుగల సమయంలో దేశంలోని అనేక ప్రాంతాల్లో 'రామ్లీలా' నాటక ప్రదర్శనలు జరుగుతుంటాయి.
S-400: భారత్కు మరిన్ని ఎస్-400లు.. రష్యాతో మరో భారీ డీల్కు సిద్ధం!
భారత్ రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణ వర్సిటీల్లో 500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు.. బడ్జెట్ సమావేశాల్లో ప్రకటనకు అవకాశం
తెలంగాణలోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న సహాయ ఆచార్యుల (అసిస్టెంట్ ప్రొఫెసర్) పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తోంది.
Andhra pradesh: కొత్తగా 10 వన్స్టాప్ సెంటర్లు.. మహిళా దినోత్సవాన సీఎం చంద్రబాబు శ్రీకారం
మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో మహిళల సాధికారతకు మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Polavaram: పోలవరం అథారిటీ కార్యాలయం రాజమహేంద్రవరం తరలింపు
పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన దాదాపు 12 సంవత్సరాల తరువాత, దాని కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: వన్యప్రాణుల దాడులకు చెక్: ఏపీలో 'హనుమాన్' ప్రాజెక్ట్ ప్రారంభించిన పవన్కళ్యాణ్
మానవులు,వన్యప్రాణుల మధ్య ఏర్పడుతున్న సంఘర్షణలను తగ్గించడం లక్ష్యంగా హనుమాన్ ప్రాజెక్ట్ ప్రారంభించామని ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Bullet train: విజయవాడ-విశాఖ మధ్య బుల్లెట్ రైలు.. కొత్త కారిడార్కు ప్రతిపాదన
ఏపీలోని రెండు ప్రధాన నగరాలు అయిన విజయవాడ-విశాఖపట్టణం మధ్య బుల్లెట్ రైలు నడపడానికి హైస్పీడ్ రైల్ కారిడార్ ఏర్పాటు చేసే అవకాశాన్ని రైల్వే శాఖ పరిశీలిస్తోంది.
Telangana: తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న తెలంగాణ విశ్వవిద్యాలయం సౌత్ క్యాంపస్ వసతిగృహంలో మంగళవారం అర్ధరాత్రి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
Airline ticket prices increase: ఇరాన్ - ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం.. భారీగా పెరిగిన విమాన టికెట్ ధరలు
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా భారత విమానయాన రంగం తీవ్ర ప్రభావానికి లోనైంది. భారతనుండి ఇతర దేశాల వైపు వెళ్లే అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి.
Nitin Nabin: రాజ్యసభలోకి నితిన్ నబీన్.. అధికారికంగా నామినేట్ చేసిన బీజేపీ
బీజేపీ (BJP) జాతీయాధ్యక్షుడు 'నితిన్ నబీన్' రాజ్యసభకు అభ్యర్థిగా వెళుతున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని పార్టీ అధికారికంగా ప్రకటించింది.
CBSE Board Exams Postponed :పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం.. సీబీఎస్ఈ 10, 12 పరీక్షలు వాయిదా
సీబీఎస్ఈ 10వ, 12వ తరగతి బోర్డు పరీక్షలకు వరుసగా ఆటంకాలు ఎదురవుతున్నాయి.
NIA: పహల్గామ్ ఉగ్రవాద దాడితో సంబంధం ఉన్న గోప్రో కెమెరా.. చైనా సాయం కోరనున్న ఎన్ఐఏ
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి కేసులో దర్యాప్తు కొత్త దశలోకి వెళ్లింది.
Hyderabad: డీజే మోతలు, రెయిన్డ్యాన్స్లతో నగరం రంగుల మయం
హోలీ పండుగంటే నగరం అంతా రంగుల హరివిల్లు కమ్ముకున్నట్టే ఉంటుంది.
Adoni: మహిళల వేషాల్లో పురుషులు.. రతీమన్మథుల పూజలతో హోలీ వైభవం.. అదే ఆ ఊరి ప్రత్యేకత
ఆ పల్లెల్లో హోలీ పండుగకు ప్రత్యేకమైన శోభ ఉంటుంది. పురుషులు మహిళల వేషాలు ధరించి ఊరేగింపుల్లో పాల్గొనడం ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ.
Pm Modi: మోదీ మరో వరల్డ్ రికార్డ్.. యూట్యూబ్ ఫాలోవర్స్లో సరికొత్త చరిత్ర
సోషల్ మీడియా వేదికలపై ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నారు.
Sonia Gandhi: ఖమేనీ మరణాన్ని ఎందుకు ఖండించలేదు.. మోదీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సోనియాగాంధీ
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ హత్య ఘటనను ఎందుకు ఖండించలేదని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ ప్రశ్నించారు.
KP Unnikrishnan: మాజీ కేంద్ర మంత్రి కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూత
మాజీ కేంద్ర మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు కేపీ ఉన్నికృష్ణన్ కన్నుమూశారు.
AP Farmers: రైతులకు భారీ ఊరట.. 46,113 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో వేలాది మంది రైతులకు రాష్ట్ర కూటమి ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది.
Telangana: రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో 320 డ్రోన్ల పంపిణీ..
వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతికతను విస్తరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Tummala: బ్రెయిన్ స్ట్రోక్తో అల్లుడు… దుబాయ్లో మంత్రి తుమ్మల
తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుతం దుబాయ్లో ఉన్నారు.
Flights resume: గల్ఫ్లో చిక్కుకున్న భారతీయులకు ఊరట.. పరిమిత విమాన సర్వీసులు ప్రారంభం
ఇరాన్-అమెరికా యుద్ధ ఉద్రిక్తతల మధ్య గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న భారతీయులకు కొంత ఊరట లభించింది.
Vishakhapatnam: విశాఖలో మళ్లీ అడుగుపెడుతున్న ఐబీఎం.. మూడు ఏళ్లలో రూ.321 కోట్ల ఎగుమతులు లక్ష్యం
దిగ్గజ ఐటీ సంస్థ ఐబీఎం మళ్లీ విశాఖపట్టణం నగరంలో అడుగుపెడుతోంది.
PM Modi: పౌరుల భద్రతే ప్రాధాన్యం.. ఇజ్రాయెల్ ప్రధానికి మోదీ ఫోన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడారు.
Shia Muslims protest: ఖమేనీ మృతి.. లక్నో నుంచి హైదరాబాద్ వరకు షియా ముస్లింల నిరసనలు
ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త సైనిక దాడిలో మృతి చెందడంతో భారత దేశవ్యాప్తంగా షియా ముస్లింలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Kashmir: భారీ నిరసనలు.. శ్రీనగర్లో ఇంటర్నెట్ సేవల నిలిపివేత
ఇరాన్ అత్యున్నత నేత ఆయతుల్లా అలీ ఖమేనీ మరణ వార్త జమ్ముకశ్మీర్లో తీవ్ర కలకలం రేపింది.
Iran-Israel Conflict : గల్ఫ్ దేశాల్లో ఉన్న ఏపీ ప్రజలకు హెల్ప్లైన్ నంబర్లు విడుదల
ఇరాన్-ఇజ్రాయెల్ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Bobilli: టమాటా రైతులకు కష్టకాలం.. ఎకరాకు 20 టన్నులు.. కానీ లాభం శూన్యం
టమాటా రైతుల పరిస్థితి తీవ్రంగా దెబ్బతింది. ఇంతకుముందెప్పుడూ చూడని విధంగా నష్టాలు ఎదుర్కొంటున్నారు.
Holi: హోలీ సంబరాలకు బ్రేక్.. రంగులకు దూరంగా ఆ గ్రామం
హోలీ పండగ అంటే దేశవ్యాప్తంగా రంగుల హరివిల్లే. పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా ప్రజలు కులమతాలకు అతీతంగా చిన్నా-పెద్దా భేదం లేకుండా ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకుంటారు.
Holi Holiday 2026: రాష్ట్రాల వారీగా హోలీ తేదీలు.. పూర్తి వివరాలు
రంగుల పండుగ హోలీని దేశవ్యాప్తంగా ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా జరుపుకుంటారు.
Manyam: 70-80 అడుగుల శిఖరంతో తాజంగి హోలీ ప్రత్యేకత
మన్యంలో ప్రత్యేకమైన ప్రాంతాల సమాహారంగా తాజంగి ప్రత్యేక గుర్తింపు పొందింది.
AP Govt : ఏపీ మహిళలకు గుడ్న్యూస్.. ఒకేరోజు మూడు కొత్త పథకాలు ప్రారంభం.. కీలక సమయాల్లో ఆర్థిక భరోసా
ఏపీలో సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
Telangana: వింత ఆకృతితో భారీ టమాటా..
సాధారణంగా టమాటా అంటే అరచేతిలో ఇమిడిపోయే పరిమాణమే మనకు గుర్తొస్తుంది.
GST collections: ఫిబ్రవరిలో జీఎస్టీ వసూళ్లలో 8.1% వృద్ధి.. తెలంగాణ 14%, ఏపీలో 5% వృద్ధి
ఫిబ్రవరి నెలలో దేశవ్యాప్తంగా జీఎస్టీలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
GST: ఫిబ్రవరిలో నికర జీఎస్టీ ఆదాయం రూ.3,061 కోట్లు.. ఫలితాలిచ్చిన వాణిజ్య పన్నుల శాఖ చర్యలు
ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీ వసూళ్లలో మరోసారి వృద్ధి నమోదు అయింది.
Air India: ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావం.. యూఏఈ,సౌదీకి విమానాలు రద్దు
ఎయిర్ ఇండియా (Air India) తన యూఏఈ, సౌదీ అరేబియా, ఇజ్రాయెల్, ఖతార్ దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే అన్ని విమాన సర్వీసులను సోమవారం రాత్రి 11.59 గంటల వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
Hyderabad: పీవీ ఎక్స్ప్రెస్వేపై ప్రమాదాలు తగ్గడానికి చర్యలు.. ఇక ప్రయాణికులు రిలాక్స్ కావొచ్చు!
హైదరాబాద్ నగరంలోని అత్యంత కీలకమైన ఫ్లైఓవర్లలో పి.వి. నరసింహారావు ఎక్స్ప్రెస్వే ఒకటి. ప్రతిరోజూ వేలాది వాహనాలు ఈ రహదారిపై రాకపోకలు సాగిస్తున్నాయి.
Flights: పశ్చిమాసియాలో ఉద్రిక్తతల ఎఫెక్టు.. 400కిపైగా విమానాలు రద్దు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్ సహా పలు దేశాలు తమ గగనతలాలను మూసివేశాయి.