భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Plane: మూడు వ్యూహాలతో విమానాల ఉద్గారాలకు బ్రేక్..అధ్యయనంలో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం నుంచి వెలువడుతున్న ఉద్గారాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Indian Railways: కోచ్లు, బెడ్ రోల్స్పై పెరిగిన ఫిర్యాదులు.. జోన్లకు రైల్వేశాఖ అలర్ట్
రైళ్లలో శుభ్రత అంశంపై ఇటీవల ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
Rajanagaram: త్వరలో రాజానగరంలో జూపార్క్ ఏర్పాటు : ఎంపీ పురంధేశ్వరి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని దివాన్చెరువు అటవీ ప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గబాటి పురందేశ్వరి వెల్లడించారు.
Revanth Reddy: ఈ నెల 18న మేడారానికి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18వ తేదీ సాయంత్రం మేడారం చేరుకోనున్నారని, 19వ తేదీ ఉదయం అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తెలిపారు.
Mission Bhagiratha: ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు మిషన్ భగీరథపై ప్రత్యేక డ్రైవ్
రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, స్వచ్ఛమైన నీటిని నిరంతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Air pollution: తెలంగాణ వ్యాప్తంగా 17 చోట్ల 40 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు
దేశ రాజధాని దిల్లీని వాయుకాలుష్యం తీవ్రంగా కమ్మేస్తోంది. ఇదే తరహాలో హైదరాబాద్లో కూడా గాలి నాణ్యత తగ్గుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
Telangana: సంక్రాంతికి 'సెలబ్రేట్ ది స్కై'.. తెలంగాణలో అంతర్జాతీయ పతంగుల పండగ: మంత్రి జూపల్లి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అంతర్జాతీయ పతంగుల ఉత్సవం,స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ కార్యక్రమం, డ్రోన్ షోలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ పోర్టులకు తుపాను హెచ్చరిక
సంక్రాంతి పర్వదినానికి ముందు దక్షిణ భారత రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం చూపే అవకాశం ఉంది.
ONGC gas leak: 4 రోజుల్లో పూర్తిగా అదుపులోకి బ్లోఅవుట్.. కోనసీమ జిల్లా కలెక్టర్ వెల్లడి
కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్ ప్రమాదం నియంత్రణలోకి రానుందని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు.
Jammalamadugu: గండికోట ఉత్సవాల్లో గగన విహారం.. పారామోటరింగ్, హెలికాప్టర్ రైడ్లు సిద్ధం
చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే గండికోట ప్రాంతం, అద్భుతమైన శిల్పకళకు నిలయం అని చెప్పవచ్చు.
Municipal Polls: 'మున్సిపోల్స్' తుది ఓటర్ల జాబితా 12న..ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం
తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీ, కార్పొరేషన్) ఎన్నికల ఏర్పాట్లు పూర్తిగా వేగవంతం అయ్యాయి.
Andhra news: పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ గదులు.. ప్రాథమికంగా 629 పాఠశాలల్లో ఏర్పాటు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Cm chandrababu: అమరావతికి చట్టబద్ధత కల్పించండి.. కేంద్ర హోం మంత్రి అమిత్షాకు సీఎం చంద్రబాబు వినతి
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేలా రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు.
Cm chandrababu: 2027 మార్చికల్లా పోలవరం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
2027 మార్చి నెలాఖరులోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Stray dogs: 'కుక్క ఏ మూడ్ లో ఉందో ఎవరూ ఊహించలేరు'.. వీధి కుక్కల కేసు విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్యలు
వీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయనే విషయం ఎవరూ ఊహించలేరని, వాటి మూడ్ ను అర్థం చేసుకోలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Russian Oil: రష్యా నుంచి భారత్'కు 144 బిలియన్ యూరోల విలువైన చమురు దిగుమతి : ఐరోపా సంస్థ
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా చమురు (Russian Oil)తగ్గిన ధరలలో భారత్ కొనుగోలు చేస్తోన్నది తెలిసిందే.
Revanth Reddy: ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగావకాశాలు సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ నెల 19 నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్లోని దావోస్కి బయలుదేరనుంది.
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగాల దరఖాస్తులకు గడువు పొడిగింపు ఉండదు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల చివరి తేది మరల పొడిగించినట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Sridhar Babu: దావోస్ ఒప్పందాల్లో 60% అమలు.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు.. మంత్రి శ్రీధర్బాబు
దావోస్లో జరిగిన ఒప్పందాల లో 60 శాతం నిష్పత్తిని కార్యరూపంలో అమలు చేసిన రాష్ట్రం తెలంగాణే ఒకటేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టంగా చెప్పారు.
Vijayawada: విజయవాడలో రేపు 'ఆవకాయ్, అమరావతి' ఉత్సవాలు ప్రారంభం..
మూడు నెలల క్రితం విజయవాడలో ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్సవాల తర్వాత, కొన్ని రోజులుగా పుస్తక మహోత్సవం ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తోందంటే, ఇప్పుడు ఆవకాయ్-అమరావతి ఉత్సవాలు ఆరంభం కానున్నాయి.
Yanam: ఫల-పుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా పూల నెమళ్లు
శ్వేత, గులాబీ రంగుల్లో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల నెమళ్లు యానాంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
Andhra pradesh: ఆంగ్రూ శాస్త్రవేత్తల ఘన విజయం.. నాలుగు కొత్త వంగడాలకు జాతీయ గుర్తింపు
ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు సుదీర్ఘ పరిశోధనలతో అభివృద్ధి చేసిన నాలుగు కొత్త వంగడాలకు జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
Hydrogen Train: దేశంలో తొలి హైడ్రోజన్ రైలు.. హరియాణాలో త్వరలో ప్రారంభం
భారత్లో తొలిసారిగా హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రారంభించేందుకు హర్యానా రాష్ట్రం సిద్ధమవుతోంది.
Weather Alert: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం..ఏపీలో తేలికపాటి వర్షాలు.. తెలంగాణలో ఇలా..
వాతావరణ శాఖ తాజాగా కీలక హెచ్చరిక జారీ చేసింది.
Bapatla: బాపట్ల జిల్లాలో కారవాన్ టూరిజం ప్రారంభం.. హైదరాబాద్-సూర్యలంక మధ్య రెండ్రోజులు నడిపేలా ప్రణాళిక
బాపట్ల జిల్లాలో ప్రభుత్వం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంలో పూర్తి స్థాయి ప్రయత్నాలు చేస్తున్నది.
Jaishankar-Venezuela:'పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి'.. మదురో కిడ్నాప్పై జైశంకర్ కీలక వ్యాఖ్యలు
వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా కిడ్నాప్ చేసిన ఘటనపై భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
APSRTC: సంక్రాంతి వేళ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. 8 వేలకు పైగా స్పెషల్ బస్సులు...
సంక్రాంతి పండుగను స్వగ్రామాల్లో ఉత్సాహంగా జరుపుకునే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
Delhi: టర్క్మాన్ గేట్ వద్ద ఉద్రిక్తత.. కూల్చివేతలతో రణరంగంగా మారిన పాత ఢిల్లీ.. ఐదుగురికి గాయలు
దేశ రాజధాని దిల్లీలోని పాత ఢిల్లీ ప్రాంతంలో ఉన్న టర్క్మాన్ గేట్ పరిసరాలు బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉద్రిక్తతకు కేంద్రంగా మారాయి.
USA: యూఎస్లో అండర్గ్రాడ్యుయేట్స్ పెరుగుదల.. పీజీ స్టూడెంట్స్ తగ్గుదల
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత్పై టారిఫ్ల విషయంలో గట్టిగా వ్యవహరించినా, రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత సడలినట్టు కనిపించినా... ఉన్నత చదువుల కోసం అమెరికాను ఆశ్రయించే భారత యువత సంఖ్య మాత్రం తగ్గడం లేదు.
Kavitha: ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు మండలి ఛైర్మన్ సుఖేందర్ రెడ్డి ఆమోదముద్ర
నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఉన్న కల్వకుంట్ల కవిత ఇచ్చిన రాజీనామాకు శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదం తెలిపారు.
Andhra News: రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో సంక్రాంతి ఉత్సవాలు.. మూడు రోజులు.. మూడు ప్రాంతాలు.. మహా సంబరం
సంక్రాంతి అనగానే కోస్తా ప్రాంతాల్లో ప్రత్యేక సందడి మొదలవుతుంది.
Union Budget 2026: ఈసారి కేంద్ర బడ్జెట్ షెడ్యూల్ పై ఆసక్తికర చర్చ!
పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ ప్రకటన నేపథ్యంలో యూనియన్ బడ్జెట్ 2026 ప్రవేశపెట్టే తేదీపై ఆసక్తికర చర్చలు ప్రారంభమయ్యాయి.
CBI Notice to Vijay: కరూర్ తొక్కిసలాట ఘటన..టీవీకే అధినేత విజయ్కు సీబీఐ నోటీసులు
కోలీవుడ్ స్టార్ నటుడు, టీవీకే అధినేత విజయ్కి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) నోటీసులు జారీ చేసింది. కరూర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ఆయనను విచారించాలని నిర్ణయించింది.
Visakhapatnam: ఈ నగరంలో 'నో హెల్మెట్-నో పెట్రోల్'.. కఠినంగా అమలు చేస్తున్న పోలీసులు
హెల్మెట్ ధరించని ద్విచక్రవాహనదారులకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం పోయరాదని పోలీసు అధికారులు స్పష్టంగా హెచ్చరించారు.
AP Tourism: కారవాన్ పర్యాటకం ప్రారంభం.. ఆంధ్రాకు సరికొత్త అనుభూతి
పర్యాటకులకు సరికొత్త ప్రయాణ అనుభూతిని అందించేందుకు కారవాన్ వాహనాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. ప్రారంభ దశలో వీటిని నాలుగు మార్గాల్లో నడపనున్నారు.
Andhra Pradesh: సమర్థ నిర్వహణ ఫలితం.. ఏపీ జెన్కోలో రికార్డు స్థాయి విద్యుత్ ఉత్పత్తి
బొగ్గు నాణ్యత మెరుగుదల, సరఫరాదారులకు నిర్దేశిత వ్యవధిలో బిల్లుల చెల్లింపు, సమర్థవంతమైన నిర్వహణ చర్యల ఫలితంగా ఏపీ జెన్కో థర్మల్ విద్యుత్ కేంద్రాల ద్వారా రికార్డు స్థాయిలో 6,009 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యమైందని సంస్థ ఎండీ నాగలక్ష్మి వెల్లడించారు.
Krishna river: కృష్ణా నదిలో బోట్హౌస్లు.. రాత్రిపూట వెన్నెల కింద విహారం!
రాత్రి వేళ, వెన్నెల కింద బోటులో విహరించాలనేది ఎప్పుడూ ప్రత్యేక అనుభూతిగా ఉంటుంది. ఇకదీ ఆ ఊహ కోసం కేరళకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా కృష్ణా నదిలో బోట్హౌస్లు ప్రారంభం కానున్నాయి.
Telangana: మార్చి 1 నుంచి పట్టణ మహిళలకు ఉచిత చీరల పంపిణీ : మంత్రి సీతక్క
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరలను పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
Punjab: పాక్ ఐఎస్ఐతో గూఢచర్యం.. 15 ఏళ్ల బాలుడు అరెస్ట్
దిల్లీలో జరిగిన ఉగ్రదాడి తర్వాత, పాకిస్థాన్తో సంబంధం ఉన్న గూఢచర్య నెట్వర్క్పై భారత అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు.
Suresh Kalmadi: ప్రముఖ రాజకీయ నేత సురేష్ కల్మాడీ ఇక లేరు.. రాజకీయ వర్గాల్లో విషాదం
ప్రముఖ రాజకీయ నేత, మాజీ కేంద్ర మంత్రి సురేష్ కల్మాడీ (81) మంగళవారం తుదిశ్వాస విడిచారు.
Indrakeeladri : ఇంద్రకీలాద్రిపై పవర్ పంచాయతీ.. సీఎంఓ వరకు చేరిన కనకదుర్గ ఆలయ వివాదం
విజయవాడలోని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో పవర్ కట్కు సంబంధించిన వివాదం మరోసారి ఉద్రిక్తతకు దారి తీసింది.
Sammakka-Saralamma: సమ్మక్క-సారలమ్మ ఆలయం 19న పునఃప్రారంభం.. సీఎం హాజరు
ఈ నెల 19న సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం కానుంది.
IIT Guwahati: గాలిలోని కార్బన్ డై ఆక్సైడ్ను ఇంధనంగా మార్చే టెక్నాలజీ.. ఐఐటీ గువాహటి శాస్త్రవేత్తల అద్భుత ఆవిష్కరణ
పర్యావరణ సంరక్షణకు, స్వచ్ఛమైన ఇంధన తయారీకి దారి తీసేలా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) గువాహటి శాస్త్రవేత్తలు ఒక ప్రాధాన్యత గల పరిశోధనలో ముందడుగు వేశారు.
ONGC Gas Leak: ఓఎన్జీసీ డ్రిల్ సైట్లో గ్యాస్ లీక్.. స్థానికుల్లో ఆందోళన
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఓఎన్జీసీ డ్రిల్లింగ్ ప్రాంతంలో గ్యాస్ లీక్ ఘటన చోటుచేసుకుంది.
DGCA: విమానాలలో పవర్ బ్యాంకుల వాడకాన్ని DGCA ఎందుకు నిషేధించింది?
విమానాల్లో పవర్ బ్యాంకులు, లిథియం బ్యాటరీలతో పనిచేసే పరికరాల విషయంలో ఇకపై కఠిన నియమాలు అమలు చేయనున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రకటించింది.
Samudra Pratap: భారత కోస్ట్ గార్డ్'లో చేరిన తొలి అత్యాధునిక స్వదేశీ నౌక 'సముద్ర ప్రతాప్'.. దీని ప్రత్యేకతలు ఏంటంటే?
భారత కోస్ట్ గార్డ్ స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి కాలుష్య నియంత్రణ నౌక 'సముద్ర ప్రతాప్'ను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తో కలిసి ఇవాళ (జనవరి 5) అధికారికంగా సైన్యంలో ప్రవేశపెట్టారు.
Big Relief For Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సుప్రీంకోర్టు ఊరట
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
Hyderabad: ట్రాఫిక్కు చెక్.. హైదరాబాద్లో పెరుగుతున్న 15 మినిట్స్ సిటీ కాన్సెప్ట్
హైదరాబాద్లో పిల్లలను స్కూల్లో దింపి తిరిగి రావాలంటేనే ట్రాఫిక్తో ఉక్కిరిబిక్కిరి కావాల్సి వస్తోంది.
Bob Blackman: 'మొత్తం జమ్ముకశ్మీర్ ను భారత్లో విలీనం చేయాలి': లోయలో పాకిస్తాన్ అక్రమ ఆక్రమణను ఖండించిన బ్రిటిష్ ఎంపీ
బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీకి చెందిన సీనియర్ ఎంపీ బాబ్ బ్లాక్మన్ జమ్ముకశ్మీర్ అంశంలో భారత్కు సంపూర్ణ మద్దతు తెలుపుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.
Delhi riots case: 2020 ఈశాన్య ఢిల్లీ అల్లర్ల కేసు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
2020లో ఈశాన్య దిల్లీలో జరిగిన అల్లర్లకు సంబంధించి నమోదైన పెద్ద కుట్ర కేసులో ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్లకు సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది.