LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

20 Feb 2026
రాజస్థాన్

Rajasthan: సింపుల్ వెడ్డింగ్‌తో ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారులు

ఇప్పటి కాలంలో వివాహాలను ఎంతో వైభవంగా,హంగులు ఆర్భాటాలతో నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో,ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు మాత్రం ఎంతో సాధారణంగా దండలు మార్చుకుని దాంపత్య జీవితం ప్రారంభించారు.

Andhra Pradesh: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సూచనలు

భూమధ్య రేఖ సమీప ప్రాంతమైన నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

20 Feb 2026
తెలంగాణ

Telangana: కారాగారాల్లో ఆయుర్వేద చికిత్సాలయాలు.. చంచల్‌గూడ, చర్లపల్లి జైళ్లలో ఏర్పాటుకు సన్నాహాలు

తెలంగాణ రాష్ట్రంలోని కారాగారాల్లో మళ్లీ ఆయుర్వేద చికిత్సా కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

20 Feb 2026
హైదరాబాద్

Telangana: రూ.488 కోట్లతో అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో భారీ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్

అవుటర్‌ రింగ్‌ రోడ్డుపై మరో కీలకమైన భారీ ట్రంపెట్‌ ఇంటర్‌చేంజ్‌ నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.

Deputy CM: ఉప్పాడ మత్స్యకారుల కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక: పవన్ కళ్యాణ్ 

ఉప్పాడ తీరప్రాంతంలోని మత్స్యకారుల సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు.

20 Feb 2026
ఏలూరు

Andhra Pradesh: మెట్రోలకు మాత్రమే కాదు.. గ్రామాల్లోనూ కంటైనర్‌ గృహాల ట్రెండ్

మెట్రో నగరాలు,పెద్ద పట్టణాలకే పరిమితమై ఉన్న కంటైనర్‌ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది.

Andhra Pradesh:ఏప్రిల్‌ నుంచి చేనేతలు,సెలూన్లకు ఉచిత విద్యుత్‌: మంత్రి గొట్టిపాటి రవికుమార్

చేనేత కార్మికులు,సెలూన్లకు వచ్చే ఏప్రిల్‌ నెల నుంచి ఉచిత విద్యుత్‌ సరఫరా చేయనున్నట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్‌ వెల్లడించారు.

Chandrababu: రాష్ట్రాన్ని సాంకేతిక హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఇండియా ఏఐ ఇంపాక్ట్‌ సమిట్‌కు నేడు చంద్రబాబు

దిల్లీలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హాజరుకానున్నారు.

19 Feb 2026
దిల్లీ

Delhi High Court: 24 గంటల్లో లింక్‌లు తొలగించాలి: సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు 

దిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.హెరిటేజ్‌ సంస్థపై ప్రచురించిన ఆధారరహిత,అసత్య ఆరోపణలతో కూడిన వార్తలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

Technical Glitch: నెవిటేర్ సాంకేతిక లోపంతో దేశవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం

దేశంలోని పలు ప్రధాన విమానాశ్రయాల్లో, ముఖ్యంగా దిల్లీ,ముంబయిలో, విమాన సర్వీసులు అంతరాయానికి గురయ్యాయి.

SC on Welfare Schemes: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గట్టి హెచ్చరిక

ఉచిత పథకాలు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్న ఎప్పుడూ హాట్ టాపిక్కే. సాధారణంగా పేద వర్గాలు ఈ పథకాలు అవసరమని భావిస్తాయి.

19 Feb 2026
దిల్లీ

AI Impact Summit :'క్యాబ్ లేదు.. మెట్రో లేదు'.. భారత్ మండపం వద్ద ట్రాన్స్‌పోర్ట్ కష్టాలు.. సోషల్ మీడియాలో విమర్శల వర్షం

దిల్లీలో జరుగుతున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ మూడో రోజు భారత్ మండపం వద్ద భారీ రద్దీ, రవాణా గందరగోళం కారణంగా పాల్గొన్నవారికి తీవ్ర అసౌకర్యం కలిగింది.

19 Feb 2026
హైదరాబాద్

HCU Recruitment : యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 40 ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీ

యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌లో ఫ్యాకల్టీ నియామకాలకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది.

Satyakumar: 61 నియోజకవర్గాల్లో మల్టీ-స్పెషాలిటీ ఆసుపత్రులు:  మంత్రి సత్యకుమార్  

సంకీర్ణ ప్రభుత్వం ప్రతి మనిషి ప్రాణాన్ని అత్యంత విలువైనదిగా భావిస్తుందని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో స్పష్టం చేశారు.

19 Feb 2026
హర్యానా

Haryana: వ్యవసాయం నుంచి విద్య వరకు... ఏఐ విప్లవం

హర్యానా రాష్ట్రంలోని కర్నాల్‌ పట్టణానికి సమీపంలో ఉన్న ఒక గ్రామం ఇది.పొలంమధ్య నిలిపిన ట్రాక్టర్‌ స్టీరింగ్‌కు ఒక ఐప్యాడ్‌ను అమర్చారు.

Narendra Modi: కొత్త సాంకేతికత స్వీకరణలో భారత్ ముందంజ: ప్రధాని మోదీ

కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించడంలో భారత్ ముందంజలో ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెల్లడించారు.

19 Feb 2026
దిల్లీ

AI Impact Summit: డిజిటల్‌ విప్లవంలో భారత్‌ - ప్రపంచ నేతల ప్రశంసలు

ప్రపంచంలోనే అతిపెద్ద కృత్రిమ మేధస్సు సదస్సుకు భారత్‌ ఆతిథ్యం ఇచ్చింది.

19 Feb 2026
తెలంగాణ

Telangana: 16 జిల్లాల్లో మామిడి పంటకు తెగుళ్ల ప్రభావం.. నిరాశలో రైతు 

ఈ ఏడాది రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తగ్గడంతో మామిడి చెట్లలో పుష్పోత్పత్తి సమృద్ధిగా కనిపించింది.

Andhrapradesh: బడ్జెట్‌ సమావేశాలు ముగిసే వరకూ అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆప్కో పర్యవేక్షణలో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అ

19 Feb 2026
తెలంగాణ

Mahalakshmi Smart Card: జూన్‌ నుంచి 'మహాలక్ష్మి' స్మార్ట్‌కార్డులు.. 5 లక్షల మందితో పైలట్‌ ప్రాజెక్ట్‌!

తెలంగాణలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం 'మహాలక్ష్మి'కి సంబంధించిన స్మార్ట్‌కార్డులను వేగంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది.

19 Feb 2026
దిల్లీ

Bill Gates: ఏఐ సమ్మిట్‌కు బిల్ గేట్స్ దూరం.. ఫౌండేషన్ తరఫున అంకూర్ వోరా ప్రసంగం

దిల్లీలో జరుగుతున్న ఏఐ సమ్మిట్‌లో ఈ రోజు ప్రసంగించాల్సిన మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తన షెడ్యూల్ చేసిన కీలక ప్రసంగాన్ని ఇవ్వబోవడం లేదని నిర్వాహకులు గురువారం వెల్లడించారు.

Andhra Pradesh: ప్రభుత్వ పాఠశాలల్లో ఏఐ ట్యూటర్‌.. ప్రయోగాత్మకంగా అమలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత ట్యూటర్‌ వ్యవస్థను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది.

AI Impact Summit: ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ కీలక ప్రసంగం నేడు

భారతదేశం నిర్వహిస్తున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు భారత్ మండపంలో ప్రపంచ దేశాల నేతలను స్వాగతించనున్నారు.

Andhra news: ఉగాదికి మరో డీఎస్సీ.. 3,600 పోస్టుల వరకు భర్తీ చేసే అవకాశం

ఏపీ ప్రభుత్వం మరోసారి డీఎస్సీ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించింది.

19 Feb 2026
దిల్లీ

Google: భారత్‌-అమెరికా ఏఐ కనెక్టివిటీకి కొత్త సబ్‌సీ కేబుల్‌.. విశాఖలో 15 బిలియన్‌ డాలర్ల ఏఐ హబ్‌: గూగుల్‌ భారీ ప్రణాళిక

భారత్‌-అమెరికా మధ్య కృత్రిమ మేధస్సు (ఏఐ) కనెక్టివిటీని మరింత బలోపేతం చేయడానికి కొత్త సబ్‌సీ కేబుల్‌ మార్గాలను ఏర్పాటు చేయనున్నట్లు గూగుల్‌ సీఈవో సుందర్‌ పిచాయ్‌ వెల్లడించారు.

19 Feb 2026
గూగుల్

Google Data Centre: గూగుల్‌ డేటా సెంటర్‌కు గ్రీన్‌సిగ్నల్‌.. భూసేకరణ పూర్తి

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ రంగంలో అతిపెద్ద పెట్టుబడిగా గూగుల్‌ డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌ నిలిచింది.

EC: ఏప్రిల్‌లో పశ్చిమ బెంగాల్‌,తమిళనాడు సహా ఐదు రాష్ట్రాల్లో ఒకేసారి పోలింగ్‌?

పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు రాష్ట్రాల్లో వచ్చే ఏప్రిల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశాలు ఉన్నాయని ఎన్నికల కమిషన్‌ వర్గాలు తెలిపాయి.

Intel set Guinness world: ఇంటెల్‌తో కలిసి ఇండియా ఏఐ మిషన్‌ గిన్నిస్‌ రికార్డు

ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వ శాఖ (MeitY) ఆధ్వర్యంలోని ఇండియా ఏఐ మిషన్‌, ఇంటెల్‌ ఇండియాతో కలిసి 24 గంటల్లో అత్యధికంగా ఏఐ బాధ్యతపై ప్రతిజ్ఞలు సేకరించి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు సాధించింది.

AI Impact Summit: ఫిబ్రవరి 21 వరకూ ఏఐ సమ్మిట్: ఐటీ కార్యదర్శి కృష్ణన్

ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026ను మరో రోజు పెంచుతూ ఫిబ్రవరి 21 వరకూ పొడిగిస్తున్నట్లు ఐటీ శాఖ కార్యదర్శి ఎస్.కృష్ణన్ ఫిబ్రవరి 18న వెల్లడించారు.

Chinese Robot Dogs Row: ఏఐ సదస్సులో చైనా రోబో డాగ్ వివాదం.. గల్గోటియాస్ యూనివర్సిటీపై కేంద్రం చర్యలు

భారత్ అత్యంత గౌరవప్రదంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేళ, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఒక విశ్వవిద్యాలయం వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది.

18 Feb 2026
కర్ణాటక

Karnataka: రైతు కుటుంబ యువతులకు 20% రిజర్వేషన్‌.. పెళ్లికి రూ.10 లక్షల డిపాజిట్

రైతు కుటుంబాల నుంచి వచ్చిన యువతులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్‌ ఇవ్వాలని, అలాగే వారికి పెళ్లి జరిగే వరకు రూ.10లక్షల మేర డిపాజిట్‌ ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

18 Feb 2026
కర్ణాటక

Helicopter Unit: కర్ణాటక వేమగల్‌లో దేశ తొలి ప్రైవేటు హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ కేంద్రం ప్రారంభం

కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా వేమగల్‌లో భారతదేశంలోనే తొలి ప్రైవేటు రంగ హెలికాప్టర్‌ అసెంబ్లింగ్‌ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.

18 Feb 2026
తెలంగాణ

engineering colleges: ప్రైవేటు ఇంజినీరింగ్‌ కాలేజీల ఫీజులపై టీఏఎఫ్‌ఆర్‌సీ కీలక నిర్ణయం

తెలంగాణలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్‌ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు-రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్‌ఆర్‌సీ) కీలక నిర్ణయాలు తీసుకుంది.

Andhra Pradesh: ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్

ఏపీలో బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

18 Feb 2026
రాజ్యసభ

Rajya Sabha: 37 రాజ్య‌స‌భ సీట్ల కోసం మార్చి 16న ఎన్నిక‌లు

రాజ్యసభలో త్వరలో ఖాళీ కాబోయే స్థానాల భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి.

Mulapet Greenfield port: ఏప్రిల్‌లో ట్రయల్‌ రన్‌కు సిద్ధమవుతున్న మూలపేట పోర్టు

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనున్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్‌ఫీల్డ్‌ పోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.

Andhra news: గ్రామీణ క్రికెటర్లకు సువర్ణావకాశం.. ఏసీఏ రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రారంభం

మీరు క్రికెట్‌లో మంచి ప్రతిభ చూపగలరా? మీలోని ఆట ప్రతిభకు సరైన గుర్తింపు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? అలాంటి యువ క్రికెటర్ల కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేకంగా'విలేజ్ టు విరాట్'నినాదంతో 'రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం'ను రూపొందిస్తోంది.

Vehicle Registration: రవాణా కార్యాలయాల చుట్టూ తిరుగుడుకు చెక్‌.. షోరూంలోనే శాశ్వత వాహన రిజిస్ట్రేషన్

నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం అమలులోకి వచ్చింది.

18 Feb 2026
తెలంగాణ

BioAsia: బయో ఆసియా-2026 వేదికగా తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు

బయో ఆసియా-2026 సదస్సు సందర్భంగా మంగళవారం తెలంగాణకు భారీ పెట్టుబడులు దక్కాయి.

Ravi River:  వేసవికి ముందే.. పాకిస్థాన్ కు రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్

పాకిస్థాన్‌కు దశాబ్దాలుగా వృథాగా వెళ్లిపోతున్న రావి నది మిగులు నీటిని ఇక పూర్తిగా అడ్డుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది.

Rambilli: రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ.. రూ. 2,300 కోట్ల పెట్టుబడి.. 1750 మందికి ఉద్యోగ అవకాశాలు

అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో భారీ స్థాయి ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి.

Andhra news: శ్రీసిటీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో  క్యారియర్‌ ప్లాంట్

హీటింగ్‌, వెంటిలేషన్‌,ఎయిర్‌ కండిషనింగ్‌ (హెచ్‌వీఏసీ) రంగంలో ముందంజలో ఉన్న క్యారియర్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ రిఫ్రిజిరేషన్‌ లిమిటెడ్‌ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ యూనిట్‌ ఏర్పాటుకు లీజ్‌ ఒప్పందంపై సంతకాలు చేసింది.

Modi: ఫ్రాన్స్‌తో భాగస్వామ్యం.. 21 ఒప్పందాలు ఖరారు

భారత్‌-ఫ్రాన్స్‌ మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నతమైన 'ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.

17 Feb 2026
తెలంగాణ

TG Inter Hall Tickets 2026: రేపే ఇంటర్ హాల్‌టికెట్లు విడుదల.. డైరెక్ట్‌ డౌన్‌లోడ్‌ లింక్‌ ఇదే

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల హాల్‌టికెట్లు బుధవారం (ఫిబ్రవరి 18) విడుదల కానున్నాయి.

మునుపటి తరువాత