భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Pawan Kalyan: షాకింగ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తీవ్ర అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Delhi Hotel Fire: ఢిల్లీ అగ్నిప్రమాదం తర్వాత కీలక నిర్ణయం.. బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పాలసీ రద్దుకు ప్రభుత్వం సిద్ధం
దిల్లీలోని ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది.
NEET Paper Leak: నీట్ రీ-ఎగ్జామ్ భయంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని.. స్పందించిన రాహుల్ గాంధీ
నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం మరో విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది.
TMC: ఎమ్మెల్యేల తర్వాత ఎంపీల్లోనూ అసమ్మతి?.. మమతకు పెరుగుతున్న తలనొప్పి
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బగా మారగా, ఇప్పుడు పార్టీ అంతర్గత పరిణామాలు అధినేత్రి మమతా బెనర్జీకి కొత్త ఆందోళన కలిగిస్తున్నాయి.
Hyderabad: సూడాన్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ప్రయాణికుడికి ఎబోలా హిస్టరీ.. గాంధీ ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఎబోలా వైరస్కు సంబంధించిన కలకలం చోటుచేసుకుంది.
Southwest Monsoon: చల్లని కబురు వచ్చేసింది..కేరళలోకి నైరుతి రుతుపవనాలు.. తెలంగాణలోకి ఎప్పుడంటే?
తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
CBSE: సీబీఎస్ఈ పోర్టల్పై ఏఐ టూల్స్ ప్రయోగం.. ఐఐటీ నిపుణులతో కేంద్రం దర్యాప్తు
12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం ఈ ఏడాది సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
Visakhapatnam: జులై 9, 10న విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు..
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ఇండియా-2026 దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు విశాఖపట్టణం ఆతిథ్యం ఇవ్వనుంది.
Nara Lokesh: విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్కు లోకేశ్ ఆహ్వానం.. రష్యా సంస్థకు పెట్టుబడి ప్రతిపాదనలు
రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ బుధవారం ఎలిమెంట్ గ్రూప్ అధ్యక్షుడు ఖజోవ్ ఒలెగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
Heatwave: ఏపీలో భానుడి భగభగ.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు,కొన్ని జిల్లాల్లో వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.
Bihar: బీహార్లో ఘోర విషాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది రోగుల మృతి
బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Special TET: తెలంగాణ ఇన్-సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర
కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
Telangana: తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ గుడ్న్యూస్.. రెండు జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్సిగ్నల్
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Nara Lokesh: రష్యా స్బేర్బ్యాంక్తో లోకేశ్ భేటీ.. ఏఐ, యూపీఐ భద్రతపై కీలక చర్చలు
రష్యా ప్రభుత్వ ఆధీనంలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ మాస్కోలో సమావేశమయ్యారు.
21 killed: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.. 21 మంది మృతి
ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
TMC: 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. పార్టీ కమిటీలన్నీ రద్దు చేసిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది.
India's BrahMos Missile: చైనాను ఎదుర్కొనేందుకు.. భారత్ బ్రహ్మోస్ క్షిపణికి కోసం ఆసియా దేశాల క్యూ..
ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిన భారత్.. ఇప్పుడు ఆయుధాల ఎగుమతుల్లోనూ వేగంగా దూసుకెళ్తోంది.
Pawan Kalyan: పవన్ ఆసక్తికర ట్వీట్.. 'అదే నా రాస్తా' అంటూ పోస్టు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
Uttar Pradesh: యూపీలో హైడ్రామా.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రూ.100 నోట్లు విసిరి.. సినీ రేంజ్లో ఛేజింగ్
సినిమా సన్నివేశాలను తలపించేలా ఉత్తర్ప్రదేశ్లో డ్రగ్ స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది.
IITs, NITs and IIITs: జోసా కౌన్సెలింగ్ 2026 ప్రారంభం.. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు
దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ 2026-27 విద్యా సంవత్సరానికి మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది.
Godavari Water Availability: గోదావరిలో 1,435 టీఎంసీల నీళ్లు.. తెలంగాణకు 968 టీఎంసీలు.. ఏపీకి 516
గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది.
Andhra Pradesh: ఏపీ రోడ్లపైకి 5,500 విద్యుత్ బస్సులు,500 సీఎన్జీ బస్సులు.. వచ్చే నెల నుంచి దశలవారీగా పరుగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) తన బస్సు దళాన్ని ఆధునీకరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది.
Andhra Pradesh: ఎల్నినో ప్రభావం.. ఖరీఫ్లో వరికి బదులుగా పప్పు,నూనెగింజల పంటలపై ఫోకస్
జూన్ నెల ప్రారంభం కావడంతో ఖరీఫ్ సీజన్కు రైతులు సిద్ధమవుతున్నారు.
DK Shivakumar: కర్ణాటక సీఎంగా నేడు డీకే శివకుమార్ పట్టాభిషేకం.. తొలి విడతలో 13 మంది మంత్రుల ప్రమాణం
కర్ణాటక రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఎంట్రీ ఖాయం.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై స్పందించారు.
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. 10 కోట్ల మంది భక్తుల కోసం ఏపీ మాస్టర్ ప్లాన్
పన్నెండేళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలను ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
Dehradun: కోడలిని 10 నెలలు టాయిలెట్లో బంధించి చిత్రహింసలు.. ఉత్తరాఖండ్లో షాకింగ్ ఘటన
ఉత్తరాఖండ్లో ఓ మహిళపై అత్తింటి వారు అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
IMD: నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ కీలక అంచనా.. తెలంగాణలో వర్షాలు ఎప్పుడంటే?
తెలంగాణ వ్యాప్తంగా భానుడి తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వాతావరణ శాఖ ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది.
Ebola death protocol: జింక్ శవపేటికలు,పోలీసుల పర్యవేక్షణ.. ఎబోలా మృతదేహాలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
ఎబోలా వైరస్ వ్యాధి (EVD) వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన బయోసెక్యూరిటీ చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది.
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై?.. ఢిల్లీలో హైడ్రామా!
తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Delhi Police: కరాచీ నుంచే దావూద్ ఉగ్ర కార్యకలాపాలు.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోని కరాచీ కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడనే అంశానికి మరోసారి బలమైన ఆధారాలు లభించాయి.
Ebola: ఎబోలా అలర్ట్.. కేంద్రం కీలక సూచనలు జారీ
ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా తదితర దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
CBSE: సీబీఎస్ఈ ఓఎస్ఎం పోర్టల్ కాంట్రాక్ట్ రేసులో టీసీఎస్ను 60% తేడాతో వెనక్కి నెట్టిన కోఎంప్ట్
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) నిర్వహించే పరీక్షల జవాబు పత్రాల డిజిటల్ స్కానింగ్, ఈ-మూల్యాంకన సేవలకు సంబంధించిన భారీ టెండర్ ప్రక్రియలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
CBSE: సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంపై కేంద్రం సీరియస్.. పూర్తి నివేదిక కోరిన విద్యాశాఖ
సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది.
PM Modi: ఇళ్లలోనే 32 వేల టన్నుల బంగారం.. రీసైక్లింగ్తో దిగుమతులకు చెక్: మోదీ
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితుల మధ్య దేశ విదేశీ మారక నిల్వలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు.
Centre: భారత్లో ఉండే విదేశీయులకు కొత్త రూల్స్.. వీసా గడువు ముగిసేలోపు నమోదు తప్పదు
దేశంలోని ఇమిగ్రేషన్ నిబంధనల్లో కేంద్ర హోంశాఖ కీలక మార్పులు చేసింది.
Earthquake at Bay of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది.
India-Myanmar: పరస్పర ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలను అడ్డుకుంటాం: భారత్, మయన్మార్
భారత్ భద్రతా ప్రయోజనాలకు విరుద్ధంగా తమ భూభాగాన్నిఎలాంటి శక్తులు వినియోగించుకునే అవకాశాన్ని ఇవ్వబోమని మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ అంగ్ హయింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు.
CBSE: మార్కుల ధృవీకరణ, రీ-ఎవాల్యుయేషన్ కోసం పోర్టల్ ప్రారంభించిన సీబీఎస్ఈ
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) విద్యార్థుల మార్కుల ధృవీకరణ (Verification of Marks), జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ (Re-evaluation) కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
BJP: విస్తరణపై బీజేపీ సమాలోచనలు.. సీనియర్లతో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ భేటీ
వచ్చే ఏడాది పలువురు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
TGPSC: ఉద్యోగార్థులకు శుభవార్త.. ఇక ప్రతినెలా 2-3 టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు!
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది.
AP GST Appellate Tribunal: ఏపీలో జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం.. విజయవాడ, విశాఖలో బెంచ్లు
ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీకి సంబంధించిన అప్పీళ్ల విచారణ కోసం ఏర్పాటు చేసిన జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీస్టాట్) అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.
Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు పిడుగులతో కూడిన వర్షాలు..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: పోలీసు సిబ్బంది, అధికారులకు పతకాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట సేవలు అందించిన 632 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు వివిధ పతకాలను ప్రకటించింది.
Southwest Monsoon: కేరళలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం ఆలస్యం.. జూన్ 4 లేదా 5న తీరాన్ని తాకే అవకాశం
దేశవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఈసారి ఆలస్యమవుతోంది.
Andhra Pradesh: జూన్ 7 నుంచి ఏపీలో యోగా ఉత్సవాలు.. మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
Imax screen In Hyderabad: సినీ అభిమానులకు గుడ్న్యూస్.. హైదరాబాద్కు వస్తున్న ఐమ్యాక్స్ స్క్రీన్
తెలుగు సినీ అభిమానులకు శుభవార్త. ఒకప్పుడు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్ మళ్లీ హైదరాబాద్లో అందుబాటులోకి రానుంది.
Singareni Recruitment 2026 : సింగరేణిలో 50 ఉద్యోగాల భర్తీ.. జూన్ 3 నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇవే..
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది.
Cockroach Janta Party: భారత్కు తిరిగి వస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు.. ఎందుకంటే?
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అమెరికా నుంచి జూన్ 6న భారత్కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు.
EC: ఏపీ సహా 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.
Terror-Free Month: 30 ఏళ్లలో తొలిసారి.. ఉగ్రవాద ఘటనలేని నెలగా మే 2026
జమ్ముకశ్మీర్లో మే 2026 నెలను అధికారులు 'ఉగ్రరహిత నెల'గా గుర్తించారు.