భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: యుద్ధ ప్రభావం మధ్య భారత్ బలంగా నిలుస్తోంది: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ దేశాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
India Receives Good News Amid Conflict: యుద్ధ ఉద్రిక్తతల మధ్య భారత్కు ఊరట.. సేఫ్గా వస్తున్న పెట్రోలియం నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత్కు ఊరటనిచ్చే శుభవార్త వెలువడింది.
Indigo Emergency: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో కలకలం.. ఇండిగో విమానం అత్యవసర ల్యాండింగ్
రాజధాని ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో శనివారం ఉదయం ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Amaravati: అమరావతికి చట్టబద్ధ హోదా.. సభలో కీలక నిర్ణయం
రాజధాని అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ శనివారం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.
Telangana: తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జీతంలో 15% కోత.. రాష్ట్ర ప్రభుత్వం కీలక బిల్లు
తెలంగాణ రాష్ట్రంలోని వయోవృద్ధులైన తల్లిదండ్రుల సంరక్షణ, యోగక్షేమాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కీలక చట్టాన్ని తీసుకురావడానికి సిద్ధమైంది.
Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటికే లైసెన్స్లు, ఆర్సీలు
వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డుల ముద్రణ, పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Srinagar-Leh highway: జోజిలా పాస్ వద్ద మంచు చరియలు విరిగిపడి.. ఏడుగురి మృతి, పలువురికి గాయాలు
లద్దాఖ్లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద భారీ విషాదం చోటుచేసుకుంది.
Allahabad High Court: సహజీవనం కేసుపై అలహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు
అలహాబాద్ హైకోర్టు ఒక సంచలన తీర్పును ఇచ్చింది, పెళ్లయిన వ్యక్తి, మేజర్ మహిళ పరస్పర అంగీకారంతో చేసే సహజీవనంపై కీలక వ్యాఖ్యలు చేసింది.
PM Modi: మోదీ చేతుల మీదుగా రేపు నోయిడా అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ప్రారంభం.. ఏడాదికి 2 కోట్ల మంది ప్రయాణం
దేశంలో మరో భారీ అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమైంది.
Andhra Pradesh: అనకాపల్లి-తూర్పుగోదావరి నేషనల్ హైవే విస్తరణలో ముందడుగు
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ రహదారుల అభివృద్ధిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రస్తుతం పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులతో పాటు కొత్త రహదారి పనులపై కూడా ముందడుగు వేస్తోంది.
Kavitha:తెలంగాణ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్.. కవిత పార్టీ లాంచ్ డేట్ ఫిక్స్
కల్వకుంట్ల కవిత కీలక రాజకీయ ప్రకటన చేశారు. ఏప్రిల్ 25న ఉదయం 10 గంటలకు కొత్త రాజకీయ పార్టీని స్థాపించనున్నట్లు వెల్లడించారు.
Subsea Cables: ప్రమాదంలో సముద్రగర్భ కేబుళ్లు.. కేంద్రం ఇంటర్నెట్ సేవలపై కేంద్రం ఆరా..!
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంటర్నెట్ వ్యవస్థపై ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Aircraft : DGCA ఆడిట్లో షాకింగ్ రిపోర్ట్.. 50% విమానాల్లో మళ్లీ మళ్లీ సాంకేతిక లోపాలు
భారత్ విమానయాన రంగంలో భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Sri Rama Navami : వైభవంగా సీతారాముల కల్యాణ మహోత్సవం.. భక్తులతో కిటకిటలాడిన భద్రాచలం
భద్రాచలం శ్రీ సీతా రామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు.
Amrit Bharat Scheme : అమృత్ భారత్ స్కీమ్ కింద తెలంగాణలో 40 స్టేషన్ల అభివృద్ధి.. పూర్తి జాబితా ఇదిగో!
ఇండియన్ రైల్వే అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్ల అభివృద్ధిని వేగవంతం చేస్తోంది.
Ayodhya: అయోధ్యలో దివ్య క్షణం.. బాలరాముడి నుదుటిపై 'సూర్య కిరణాల' తిలకం
అయోధ్య రామ మందిరంలో శ్రీరామనవమి వేడుకలు ఈసారి అత్యంత వైభవంగా నిర్వహించారు.
Red Wing: ఏజెన్సీలో కుప్ప కూలిన భారీ డ్రోన్.. గిరిజనుల్లో కలకలం
ఏజెన్సీ ప్రాంతంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించడంతో గిరిజనులు భయంతో ఉలిక్కిపడ్డారు.
mee intiki mee doctor :ఇంటి వద్దకే డాక్టర్ సేవలు.. మొబైల్ యూనిట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోండి!
తిరుపతి జిల్లాలో గ్రామీణ ప్రజలకు వారి ఇంటి వద్దకే వైద్య సేవలు అందించేందుకు 'మీ ఇంటికి మీ డాక్టర్' కార్యక్రమం కింద ప్రత్యేక మొబైల్ వైద్య యూనిట్ను ప్రారంభించారు.
lockdown rumours: లాక్డౌన్ వదంతులకు చెక్.. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో ఇంధనంపై కేంద్రం కీలక ప్రకటన
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో మళ్లీ కోవిడ్ తరహా లాక్డౌన్ విధిస్తారన్న వదంతులను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది.
Srinagar Raghunath Temple: మూడు దశాబ్దాల తర్వాత రఘునాథ్ మందిరం పునఃప్రారంభం.. కశ్మీర్లో ఐక్యతకు కొత్త చిహ్నం
కశ్మీర్ లోయలో మూడు దశాబ్దాలకు పైగా మూతపడిన ఓ చారిత్రక హిందూ ఆలయం మళ్లీ ప్రజల కోసం తెరుచుకుంది.
Ladakh: 3.9 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు
లడాఖ్లోని లేహ్ నగర సమీపంలో శుక్రవారం స్వల్ప భూకంపం సంభవించింది.
India-US: 'మోదీతో కలిసి పనులు పూర్తి చేస్తాం'.. మోదీపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్-అమెరికా సంబంధాలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
Bandi Sanjay: గాయకుడిగా మారిన బండి సంజయ్.. ఆరెస్సెస్ పాటతో సందడి
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) స్థాపనకు వందేళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కొత్త అవతారం ఎత్తారు.
LPG Vessel Jag Vasant: హోర్ముజ్ సంక్షోభం మధ్య గుజరాత్కు చేరిన 'జగ్ వసంత్' ఎల్పీజీ నౌక
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యమైన ఇంధన మార్గం హోర్ముజ్ జలసంధి మూసివేత పరిస్థితుల మధ్య మరో ఎల్పీజీ సరకు నౌక 'జగ్ వసంత్' శుక్రవారం గుజరాత్లోని కాండ్లా పోర్టుకు చేరుకుంది.
Hanumakonda: హనుమకొండ మహిళకు యూకేలో అరుదైన గౌరవం.. క్యాబినెట్ కౌన్సిల్ మెంబర్గా హేమ
హనుమకొండకు చెందిన ప్రవాస భారతీయురాలు హేమ ఎల్లాప్రగడ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు.
Pericherla Satyavani: శ్రీరామనవమి సందర్భంగా రామ కల్యాణానికి 108 రకాల సారె
తెలుగునాట పెళ్లి అంటే అంగరంగ వైభోగమే. ఎంత ఘనంగా జరిగినా వధూవరుల అందచందాల కంటే ఎక్కువగా చర్చ పెట్టుపోతలు, సారె గురించే జరుగుతుంది.
Unique Rama Temple: హనుమంతుడు లేని రామాలయం ఎక్కడ ఉందో తెలుసా?
సాధారణంగా ఎక్కడ చూసినా శ్రీరాముడి పక్కన ఎడమవైపున సీతమ్మను దర్శించుకుంటాం.
Chinese Envoy: భారత్, చైనా అభివృద్ధి వెనుక కఠోర శ్రమే కారణం: షు ఫీహాంగ్
భారత్ అభివృద్ధిని ప్రశంసిస్తూ చైనా రాయబారి షు ఫీహాంగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Hyderabad: హైదరాబాద్లో శ్రీరామనవమి శోభాయాత్ర.. నగరంలో ట్రాఫిక్ మార్పులు, ఆంక్షలు ఇవే!
నేడు శ్రీరామనవమి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా భక్తి వాతావరణం నెలకొంది. అన్ని రామాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
Amaravati: ఎడ్యుకేషన్ సెంటర్గా అమరావతి… ప్రముఖ యూనివర్సిటీలు వరుసగా క్యాంపస్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి పరిపాలనా కేంద్రంగా మాత్రమే కాకుండా, దేశంలో ప్రముఖ విద్యా కేంద్రంగా వేగంగా రూపుదిద్దుకుంటోంది.
Telangana: తెలంగాణలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం.. వారపు మెనూ ఇదే!
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Andhra Pradesh Heatwave: ఆంధ్రప్రదేశ్లో ఎండల ఉధృతి.. 9 మండలాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది. ఇంకా మార్చి నెల పూర్తవకముందే సూర్యుడు మండిపోతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాడు.
Air India: గాల్లోనే 7 గంటలు… చివరకు దిల్లీకే తిరిగొచ్చిన ఎయిరిండియా విమానం
దేశ రాజధాని దిల్లీ నుంచి లండన్ కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఊహించని ఘటనతో వార్తల్లో నిలిచింది.
PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతలు: సీఎంలతో మార్చి 27న ప్రధాని మోదీ కీలక భేటీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Fuel: దేశంలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు.. 60 రోజులకు సరిపడా స్టాక్: కేంద్రం క్లారిటీ
దేశంలో పెట్రోల్,డీజిల్, ఎల్పీజీ కొరత ఉందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
Vontimitta Brahmotsavams 2026 : ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. పూర్తి షెడ్యూల్ ఇదే
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అంగరంగ వైభవంగా సిద్ధమైంది.
Telangana Rains: తెలంగాణలో వాతావరణ మార్పులు.. మరో 3-4 రోజులు వర్షాలే!
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
IRCTC: 'వందేభారత్' భోజనంలో పురుగులు.. IRCTCకి భారీ జరిమానా
వందేభారత్ ఎక్స్ప్రెస్లో అందించిన భోజనంలో పురుగులు కనిపించిన ఘటన పెద్ద వివాదానికి దారితీసింది.
LPG to PNG: ఎల్పీజీ కనెక్షన్ను పీఎన్జీగా ఎలా మార్చుకోవాలి? కావాల్సిన పత్రాలివే
కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాల ప్రకారం, పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG) సౌకర్యం అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో నివసించే గృహ వినియోగదారులు తప్పనిసరిగా ఆ కనెక్షన్కు మారాలని తెలిపింది.
AI Videos: మోదీ, ఎన్నికల కమిషన్పై ఫేక్ ఏఐ వీడియోలు.. 'ఎక్స్'పై సైబర్ పోలీసుల కేసు
సోషల్ మీడియాలో ఏఐతో తయారుచేసిన వీడియోలు, ఫొటోలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి.
Tourism: యుద్ధ భయం.. లద్దాఖ్, మనాలీకి పెరిగిన డిమాండ్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం గల్ఫ్ దేశాల పర్యటక రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది.
SCR Special Trains : వేసవి రద్దీకి అదనపు రైళ్లు.. SCR కీలక ప్రకటన
వేసవి సీజన్ మొదలవుతున్న కొద్దీ రైళ్లలో ప్రయాణికుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది.
Markapuram: మార్కాపురం రోడ్డు ప్రమాదం.. ప్రభుత్వం కంట్రోల్ రూమ్ ఏర్పాటు
ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది.
Bhadrachalam: భద్రాచలం అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.586 కోట్లతో అభివృద్ధి
భద్రాచలం ఆలయం, పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Loksabha: పీఎం సూర్యఘర్ యోజన దరఖాస్తుల్లో.. దేశంలో ఏపీ టాప్
పీఎం సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్తు యూనిట్ల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోనే అత్యధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి.
AI-Powered Handheld X-Ray: ఏఐతో టీబీ గుర్తింపు.. హ్యాండ్హెల్డ్ ఎక్స్రే యంత్రాల కొనుగోలు
క్షయ వ్యాధి (టీబీ) లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: రైల్వే ప్రాజెక్టులపై కీలక అప్డేట్.. డోర్నకల్-గద్వాల కొత్త లైన్కు సర్వే పూర్తి: అశ్వినీ వైష్ణవ్
డోర్నకల్ నుంచి గద్వాల వరకు ప్రతిపాదించిన 296 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Amaravati: అమరావతి రెండో దశకు మాస్టర్ప్లాన్.. 709.6 చ.కి.మీ.లో భారీ విస్తరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి.
Markapuram: మార్కాపురంలో ట్రావెల్స్ బస్సు-టిప్పర్ ఢీ.. 14 మంది సజీవదహనం
మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Nirav Modi: నీరవ్ మోదీకి లండన్ కోర్టులో షాక్.. భారత్కు అప్పగింత కేసు పిటిషన్ కొట్టివేత
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
QR Code Safety System: ప్రయాణికుల భద్రతకు 'QR' కవచం.. విద్యార్థి సృజనతో కొత్త టెక్నాలజీ
ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
Hyderabad: బాటిళ్లు,డబ్బాల్లో పెట్రోల్ లేదా డీజిల్ తీసుకెళ్లొచ్చా? పోలీసులు ఏమన్నారంటే?
హైదరాబాద్లో ఇంధన కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు.
Andhra Pradesh: అమరావతికి చట్టబద్ధతకు కేంద్రం కీలక అడుగులు.. 28న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం
అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తింపు పొందేలా చేయడానికి కేంద్ర కేబినెట్ స్థాయిలో కీలక చర్యలకు రంగం సిద్ధమవుతోంది.
LPG supply: పీఎన్జీకి మారకపోతే ఎల్పీజీ నిలిపివేత.. కేంద్రం కీలక నిర్ణయం
దేశంలో ఎల్పీజీ కొరత సమస్యను తగ్గించడంతో పాటు గ్యాస్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Indian Navy: హర్మూజ్ సంక్షోభం మధ్య భారత్కు చమురు నౌకలు.. నేవీ 'ఆపరేషన్ ఊర్జా సురక్షా'
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, చమురు, గ్యాస్ను తీసుకువస్తున్న నౌకలు క్రమంగా భారత్ తీరాలకు చేరుకుంటున్నాయి.
Jeevan Reddy: కాంగ్రెస్ను వీడిన జీవన్రెడ్డి..రేవంత్పై విమర్శలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్రెడ్డి రాజీనామా చేశారు.
LPG Refill Booking: గ్యాస్ బుకింగ్ గడువులో ఎలాంటి మార్పులు లేవు: కేంద్రం క్లారిటీ
వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్లు వస్తోన్న వార్తలపై కేంద్రం స్పందించింది
Petrol & Diesel :'పెట్రోల్, డీజిల్ లేదా LPG కొరత లేదు': ఇంధన ఆందోళనపై ఆయిల్ కంపెనీల క్లారిటీ
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ఇంధన రంగంపై ప్రభావం పడిందనే చర్చలు జోరందుకున్నాయి.
Keralam Assembly Election: ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతలు.. కేరళ ఓటింగ్ శాతంపై ప్రభావం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు (Iran War) చమురు ధరలపైనే కాకుండా, త్వరలో మన దేశంలో జరగనున్న ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.
Indian Ships: హర్మూజ్ నుంచి సురక్షితంగా భారత్ వైపు దూసుకొస్తున్న LPG ట్యాంకర్లు.. వీడియో విడుదల చేసిన కేంద్రం
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సరిహద్దులో ఉన్న హర్మూజ్ జలసంధి నుంచి భారత ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు'పైన్గ్యాస్','జగ్ వసంత్'సురక్షితంగా బయటపడిన వీడియోను కేంద్ర ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.
Railway Station: ఏడాదికి రెండుసార్లు మాత్రమే రైలు వచ్చే స్టేషన్.. ఎక్కడుందో తెలుసా?
సాధారణంగా ఏ రైల్వే స్టేషన్ అయినా రోజూ ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించడం సహజమే.
TVK: పెరంబూర్ నుంచి విజయ్ పోటీ? చెన్నైలో టీవీకే వ్యూహం ఇదే..
తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్న టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ శాసనసభ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది.
Sonia Gandhi : సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..!
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు,రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మంగళవారం రాత్రి అకస్మాత్తుగా క్షీణించింది.
Solar Cooker: సౌరశక్తితో కుక్కర్.. ఐఐటీ హైదరాబాద్ ప్రొఫెసర్ వినూత్న ఆవిష్కరణ
ఐఐటీ హైదరాబాద్కు చెందిన ప్రొఫెసర్ దీపక్ జాన్ మాథ్యు సౌరశక్తితో పనిచేసే ప్రత్యేక కుక్కర్ను అభివృద్ధి చేశారు.
Jagtial: జగిత్యాలలో వెలుగులోకి వచ్చిన 13వ శతాబ్దపు సతి శిలలు
క్రీ.శ. 13వ శతాబ్దానికి చెందిన అరుదైన శిల్పాలు జగిత్యాల సమీపంలోని పొలాసలో వెలుగులోకి వచ్చాయి.
Omkareshwar Temple: మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. 28న సీఎం రేవంత్ శంకుస్థాపన
మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Path Finders: ఏఐతో కెరీర్ ఎంపిక సులభం.. సీఆర్రెడ్డి విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ
విద్యార్థుల నైపుణ్యాలను సమగ్రంగా విశ్లేషించి,వారికి సరిపోయే కెరీర్ దిశను చూపించే 'స్మార్ట్ ఏఐగైడ్' ప్రాజెక్టు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Hyderabad: హైదరాబాద్ ట్రాఫిక్కు శాశ్వత పరిష్కారం.. ఎల్బీనగర్-హయత్నగర్కు డబుల్ డెక్కర్ కారిడార్
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే ఎల్బీనగర్-హయత్నగర్ మధ్య భారీ ప్రాజెక్ట్కు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Andhra Pradesh: నియోజకవర్గాల పునర్విభజనతో కీలక మార్పులు.. కొత్త నాయకత్వానికి అవకాశం
లోక్సభ,అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించి వాటి సంఖ్యను 50 శాతం పెంచాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర రాజకీయాల్లో, భౌగోళికంగా కీలక మార్పులకు దారితీయనుంది.
Modi-Trump: మోదీకి ట్రంప్ ఫోన్ కాల్.. ఏం చర్చించారంటే..?
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు.
Harish Rana: పాసివ్ యూతనేసియాకు అనుమతి పొందిన తొలి భారతీయుడు హరీష్ రాణా మృతి
భారతదేశంలో పాసివ్ యూతనేసియా (Passive Euthanasia)కు అనుమతి పొందిన తొలి వ్యక్తి హరీష్ రాణా మంగళవారం ఢిల్లీ AIIMS ఆసుపత్రిలో కన్నుమూసినట్లు వార్తా సంస్థ PTI తెలిపింది.
UCC: ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్లోనూ సివిల్ కోడ్ అమలు దిశగా ముందడుగు
గుజరాత్లో ఉమ్మడి పౌరస్మృతి (UCC) అమలుకు ముందడుగు పడింది. 2026 బిల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టబడింది.
Telangana: 2 వేల మంది విద్యార్థులకు విదేశీ ఉపకార వేతనాలు: మంత్రి
విదేశీ విద్య ఉపకార వేతనాల పథకాన్ని ఉమ్మడి రాష్ట్రంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిందని తెలంగాణ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు.