భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
CP Sajjanar: ఫిర్యాదుల నమోదు ఇక సులువు.. ఏఐ యాప్ను ప్రారంభించిన సీపీ సజ్జనార్
దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు నమోదు వ్యవస్థ 'ఏఐ కాప్రైటర్' యాప్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు.
Chopper Crash: లద్దాఖ్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం!
లేహ్ పర్వత ప్రాంతాల్లో భారత సైన్యానికి చెందిన ఓ హాల్ చీతా కుప్పకూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Abhijit Dipke:'మా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు'.. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ సంచలన ఆరోపణలు!
భారతదేశ డిజిటల్ ప్రపంచంలో కొత్త సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రస్తుతం తీవ్ర వివాదాల మధ్య నిలిచింది.
Delhi Heatwave: ఎండలు కాదు నిప్పులు.. ఢిల్లీలో రోడ్లపై 65°Cకి చేరిన వేడి
ప్రస్తుతం దేశ రాజధాని న్యూదిల్లీలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.
Heatstroke: భగ్గుమన్న ఎండలు.. వడదెబ్బ కారణంగా 34 మంది మృతి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత తీవ్రమవడంతో వివిధ ప్రాంతాల్లో మొత్తం 34 మంది మృతిచెందారు.
Supreme Court: ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా?: సుప్రీంకోర్టు
రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
NCERT: ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తక వివాదం.. ముగ్గురు విద్యావేత్తలపై నిషేధం ఎత్తేసిన సుప్రీంకోర్టు
ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో వచ్చిన "న్యాయవ్యవస్థలో అవినీతి" అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Mount Everest: ఎవరెస్ట్ దిగుతూ ఇద్దరు భారతీయ పర్వతారోహకుల మృతి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై విషాదం చోటుచేసుకుంది.
Ebola: ఎబోలా అలర్ట్.. భారత్-ఆఫ్రికా మధ్య వారానికి 99 విమాన సర్వీసులు
ఆఫ్రికా దేశాల్లో మళ్లీ వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
Kamal Haasan: దేశ ప్రయోజనాలే ముఖ్యం.. రాజకీయాలకు అతీతంగా మోదీకి కమల్ హాసన్ సపోర్ట్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీధి మైయం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు.
Heatwave: భగ్గుమంటున్న ఎండలు.. దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్
దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.
Umar Khalid: దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్కు మధ్యంతర బెయిల్
2020 దిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న జేఎన్యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్కు దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Pahalgam Terror Case: చెట్టు కింద భోజనం.. మధ్యాహ్నం కాల్పులు.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ సంచలన వివరాలు
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్షీట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Maharashtra: అడవిలో భయానక ఘటన.. నలుగురు చంపిన పులి
మహారాష్ట్ర రాష్ట్రంలో భయానక ఘటన చోటుచేసుకుంది.
Sunita Godbole: బస్తర్ గిరిజనుల కోసం 30 ఏళ్ల సేవ.. సునీతా గోడ్బోలేకు పద్మశ్రీ గౌరవం
దశాబ్దాలుగా ఆదివాసుల సేవలో నిమగ్నమైన సునీతా గోడ్బోలేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
Baljit Singh: భారత సైన్య కదలికల సమాచారాన్ని పాక్కు చేరవేసిన గూఢచారి అరెస్టు
పాకిస్థాన్కు రహస్య సమాచారం చేరవేస్తున్న గూఢచారి ముఠాను పంజాబ్ పోలీసులు బయటపెట్టారు.
K Pajanivel: 5 వేల ఏళ్ల 'సిలంబం' యుద్ధకళకు పద్మశ్రీ.. కే పజనివేల్కు అరుదైన గౌరవం
తమిళుల ప్రాచీన యుద్ధకళ 'సిలంబం'ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పుదుచ్చేరికి చెందిన కే పజనివేల్కు 2026 పద్మశ్రీ అవార్డు దక్కింది.
Hajibhai kasambhai: గుజరాత్ జానపద సంగీతానికి కొత్త గుర్తింపు తెచ్చిన హాజీభాయ్కు పద్మశ్రీ
గుజరాత్కు చెందిన 'అజ్ఞాత హీరో' ఢోలక్ వాదకుడు మీర్ హాజీభాయ్ కాసంభాయ్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Nouheera Shaik: రూ.10 వేల కోట్ల మోసం కేసులో హీరాగోల్డ్ అధినేత నౌహీరా షేక్ అరెస్ట్
డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.10 వేల కోట్లు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న హీరాగోల్డ్ సంస్థ అధినేత నౌహీరా షేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.
Rajya Sabha Election Schedule: 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
జూన్, జులై నెలల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
N. Swaminathan: 55 ఏళ్ల సంగీత సేవకు పద్మశ్రీ గౌరవం
భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డుకు తమిళనాడుకు చెందిన ప్రముఖ పణ్ సంగీత కళాకారుడు ఓదువార్ తిరుత్తణి ఎన్. స్వామినాథన్ ఎంపికయ్యారు.
Vijay kumar: వీరప్పన్ ఎన్కౌంటర్లో కీలక పాత్ర.. మాజీ ఐపీఎస్ విజయ్కుమార్కు పద్మశ్రీ
ఎస్పీజీ, సీఆర్పీఎఫ్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ఎన్కౌంటర్లో ప్రధాన పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ అధికారి కె విజయ్కుమార్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Ramchandra Godbole: లక్ష మంది ఆదివాసీలకు ఉచిత చికిత్స.. గోడ్బోలే సేవలకు పద్మశ్రీ
ఛత్తీస్గఢ్లో ఆదివాసీలకు మూడు దశాబ్దాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రామచంద్ర గోడ్బోలేకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Janardan Bapurao Bothe: గ్రామీణ అభ్యున్నతికి 60 ఏళ్ల సేవ.. జనార్దన్ బాపూరావ్ బోతేకు పద్మశ్రీ
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు జనార్దన్ బాపూరావ్ బోతేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
AP Power Grid: 15 వేల మెగావాట్లు దాటిన ఏపీ విద్యుత్ డిమాండ్.. రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డు
రాష్ట్రంలో మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.
Telangana: తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జి.. లవ్ సింబల్ డిజైన్తో ప్రత్యేక ఆకర్షణ
తెలంగాణలోని పర్యాటక రంగానికి మరింత ఆకర్షణను జోడించేలా రాష్ట్రంలోనే తొలి గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. హుస్నాబాద్లోని చారిత్రక ఎల్లమ్మ చెరువులో ఈ గాజు వంతెనను నిర్మిస్తున్నారు.
HMDA: మరోసారి హెచ్ఎండీఏ భూముల వేలం.. హకీంపేట భూమికి ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధర
హైదరాబాద్ మహానగర పరిధిలోని విలువైన భూములను విక్రయించేందుకు హెచ్ఎండీఏ మరోసారి ఆన్లైన్ వేలం ప్రక్రియను ప్రారంభించింది.
Cabinet Meeting: మోదీ నేతృత్వంలో నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశం.. ప్రధానంగా చర్చించిన అంశాలివే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Dr. R. Ganesh: అవధాన కళకు పునర్జీవం.. డాక్టర్ ఆర్. గణేష్కు పద్మభూషణ్
భారతదేశంలోని అత్యంత అరుదైన, ప్రాచీన కళారూపాల్లో ఒకటైన 'అవధానం' కళలో విశేష ప్రతిభ కనబరిచిన కర్ణాటకకు చెందిన 63 ఏళ్ల పండితుడు సదావధాని డాక్టర్ ఆర్. గణేష్కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు.
Petrol, Diesel Purchases: పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి ఆంక్షలు లేవు: కేంద్రం
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత వస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Vayu Astra: స్వదేశీ డ్రోన్ 'వాయుఅస్త్ర' ప్రయోగం విజయవంతం
భారత్ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగులు వేస్తోంది.
Dr. N. Rajam: వయోలిన్తో హిందుస్థానీ సంగీతంలో విప్లవం.. పద్మ విభూషణ్ అందుకోనున్న డాక్టర్ ఎన్.రాజం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 25న 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు.
Gopal Trivedi: 'గావ్ పురుష్' గోపాల్ త్రివేది.. పద్మశ్రీతో సత్కరించిన కేంద్రం
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గోపాల్ జీ త్రివేది (Dr. Gopal Ji Trivedi)కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.
Anke Gowda: 20 లక్షల పుస్తకాలతో అద్భుత లైబ్రరీ… అంకె గౌడకు పద్మశ్రీ
పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన అంకె గౌడ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఎవరీ అంకె గౌడ ? సమాజానికి ఏం చేశారు?
West Bengal: పశ్చిమ బెంగాల్ మదర్సాల్లో 'వందేమాతరం' తప్పనిసరి.. సువేందు అధికారి సంచలన నిర్ణయం
పశ్చిమ బెంగాల్లో మదర్సాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Tripti Mukherjee: సంప్రదాయ కంఠా కళకు జాతీయ గుర్తింపు.. త్రిప్తి ముఖర్జీకి పద్మశ్రీ
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా సూరి ప్రాంతానికి చెందిన కంఠా స్టిచ్ కళాకారిణి త్రిప్తి ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Techi Gubin: అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక పద్మశ్రీ గ్రహీతగా టెచి గుబిన్..సామాజిక సేవకు గుర్తింపు
అరుణాచల్ ప్రదేశ్కు చెందిన టెచి గుబిన్కు సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం లభించింది.
Cockroach Janta Party: భారత్లో 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతా బ్లాక్.. అభిజీత్ దిప్కే వ్యాఖ్యలు వైరల్
'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేశారని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే(Abhijeet Dipke)వెల్లడించారు.
Devaki Amma G: కేరళ 'ఫారెస్ట్ మదర్'కు పద్మశ్రీ పురస్కారం
కేరళకు చెందిన 92 ఏళ్ల పర్యావరణ కార్యకర్త కొల్లక్కయిల్ దేవకీ అమ్మ జీకి పద్మశ్రీ పురస్కారం లభించింది.
Vempaty Kutumba Sastry: కృష్ణా జిల్లా పండితుడికి పద్మశ్రీ.. వెంపటి కుటుంబ శాస్త్రికి అరుదైన గౌరవం
దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న ప్రదానం చేయనున్నారు.
Gudivada: వేంకటేశ్వర స్వామివారి బంగారు కిరీటం తాకట్టు.. గుడివాడలో కలకలం.. దేవాదాయశాఖ దర్యాప్తు
కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి సమర్పించిన వజ్రాలతో అలంకరించిన బంగారు కిరీటం కనిపించకపోవడం తీవ్ర కలకలం రేపింది.
Delhi Airport: ఎబోలా అలర్ట్.. దిల్లీ ఎయిర్పోర్టు కీలక అడ్వైజరీ
దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఎబోలా వైరస్ వ్యాప్తిపై కీలక హెచ్చరికలు జారీ చేశారు.
PM Modi Gifts to Meloni:అస్సామీ శాలువా,సుబ్బలక్ష్మి పాటల సీడీ బహుమతి.. ఇటలీ నేతలకు మోదీ ప్రత్యేక కానుకలు..
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని గురువారం భారత్కు చేరుకున్నారు.