భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Karnataka: రైతు కుటుంబ యువతులకు 20% రిజర్వేషన్.. పెళ్లికి రూ.10 లక్షల డిపాజిట్
రైతు కుటుంబాల నుంచి వచ్చిన యువతులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే వారికి పెళ్లి జరిగే వరకు రూ.10లక్షల మేర డిపాజిట్ ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Helicopter Unit: కర్ణాటక వేమగల్లో దేశ తొలి ప్రైవేటు హెలికాప్టర్ అసెంబ్లింగ్ కేంద్రం ప్రారంభం
కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా వేమగల్లో భారతదేశంలోనే తొలి ప్రైవేటు రంగ హెలికాప్టర్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు.
engineering colleges: ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల ఫీజులపై టీఏఎఫ్ఆర్సీ కీలక నిర్ణయం
తెలంగాణలోని కొన్ని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలకు తెలంగాణ ప్రవేశాలు-రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) కీలక నిర్ణయాలు తీసుకుంది.
Andhra Pradesh: ఏపీ సంక్షేమ హాస్టళ్లలో 1433 పోస్టులు.. త్వరలో నోటిఫికేషన్
ఏపీలో బీసీ, ఎస్సీ,ఎస్టీ సంక్షేమ హాస్టళ్లలో మౌలిక వసతులు మెరుగుపరచడంతో పాటు అక్కడ ఉన్న సిబ్బంది కొరత సమస్యకు పరిష్కారం చూపేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Rajya Sabha: 37 రాజ్యసభ సీట్ల కోసం మార్చి 16న ఎన్నికలు
రాజ్యసభలో త్వరలో ఖాళీ కాబోయే స్థానాల భర్తీకి ఎన్నికలు జరగనున్నాయి.
Mulapet Greenfield port: ఏప్రిల్లో ట్రయల్ రన్కు సిద్ధమవుతున్న మూలపేట పోర్టు
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనున్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
Andhra news: గ్రామీణ క్రికెటర్లకు సువర్ణావకాశం.. ఏసీఏ రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రారంభం
మీరు క్రికెట్లో మంచి ప్రతిభ చూపగలరా? మీలోని ఆట ప్రతిభకు సరైన గుర్తింపు, అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారా? అలాంటి యువ క్రికెటర్ల కోసమే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రత్యేకంగా'విలేజ్ టు విరాట్'నినాదంతో 'రూరల్ టాలెంట్ సెర్చ్ ప్రోగ్రాం'ను రూపొందిస్తోంది.
Vehicle Registration: రవాణా కార్యాలయాల చుట్టూ తిరుగుడుకు చెక్.. షోరూంలోనే శాశ్వత వాహన రిజిస్ట్రేషన్
నూతన వాహనాల రిజిస్ట్రేషన్ కోసం ఇకపై వాహనదారులు రవాణాశాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కొత్త విధానం అమలులోకి వచ్చింది.
BioAsia: బయో ఆసియా-2026 వేదికగా తెలంగాణకు రూ.1,700 కోట్ల పెట్టుబడులు
బయో ఆసియా-2026 సదస్సు సందర్భంగా మంగళవారం తెలంగాణకు భారీ పెట్టుబడులు దక్కాయి.
Ravi River: వేసవికి ముందే.. పాకిస్థాన్ కు రావి నది నీటిని నిలిపివేయనున్న భారత్
పాకిస్థాన్కు దశాబ్దాలుగా వృథాగా వెళ్లిపోతున్న రావి నది మిగులు నీటిని ఇక పూర్తిగా అడ్డుకునే దిశగా భారత్ కీలక అడుగులు వేస్తోంది.
Rambilli: రాంబిల్లిలో మెగా ఔషధ కంపెనీ.. రూ. 2,300 కోట్ల పెట్టుబడి.. 1750 మందికి ఉద్యోగ అవకాశాలు
అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలంలో భారీ స్థాయి ఔషధ తయారీ పరిశ్రమ ఏర్పాటు దిశగా చర్యలు వేగంగా సాగుతున్నాయి.
Andhra news: శ్రీసిటీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో క్యారియర్ ప్లాంట్
హీటింగ్, వెంటిలేషన్,ఎయిర్ కండిషనింగ్ (హెచ్వీఏసీ) రంగంలో ముందంజలో ఉన్న క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ యూనిట్ ఏర్పాటుకు లీజ్ ఒప్పందంపై సంతకాలు చేసింది.
Modi: ఫ్రాన్స్తో భాగస్వామ్యం.. 21 ఒప్పందాలు ఖరారు
భారత్-ఫ్రాన్స్ మధ్య ఉన్న సంబంధాలను మరింత ఉన్నతమైన 'ప్రత్యేక ప్రపంచవ్యాప్త వ్యూహాత్మక భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లాలని రెండు దేశాలు నిర్ణయించుకున్నాయి.
TG Inter Hall Tickets 2026: రేపే ఇంటర్ హాల్టికెట్లు విడుదల.. డైరెక్ట్ డౌన్లోడ్ లింక్ ఇదే
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పబ్లిక్ పరీక్షల హాల్టికెట్లు బుధవారం (ఫిబ్రవరి 18) విడుదల కానున్నాయి.
French HAMMER missiles: భారత్లోనే హామర్ మిసైళ్లు తయారీ.. ఫ్రాన్స్తో కీలక ఒప్పందం
భారతదేశ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ఫ్రాన్స్కు చెందిన హామర్ క్షిపణులను దేశంలోనే తయారు చేయడానికి భారత్ సిద్ధమవుతోంది.
Macron- Modi : ముంబయిలో మెక్రాన్-మోదీ ద్వైపాక్షిక సమావేశం
భారత పర్యటనకు వచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
Telangana: తెలంగాణలో విద్యాశాఖ కీలక ప్రకటన.. ఒంటిపూట బడులు,ఎండాకాలం సెలవుల షెడ్యూల్ విడుదల
శీతాకాలం క్రమంగా ముగింపు దశకు చేరుతుండగా, వేసవికాలం ప్రభావం మొదలైంది.
AI Summit: ఏఐ సమిట్ తొలి రోజే అవస్థలు.. క్షమాపణలు చెప్పిన ఐటీ మంత్రి
భారత్ ఆతిథ్యంతో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో అవసరమైన ఏర్పాట్లు సరిగా లేవని సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Kerala HC: ఉద్యోగి రాజీనామా నిరాకరణ బానిసత్వంతో సమానం: హైకోర్టు కీలక వ్యాఖ్యలు
ఉద్యోగుల హక్కుల విషయంలో కేరళ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును వెలువరించింది.
Delhi: ఆడంబరం లేకుండా అక్షరాలు పంచుతున్న గురువు… నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న కథ
దక్షిణ దిల్లీలోని షేక్ సరాయ్ ప్రాంతం ఎప్పుడూ వాహనాల శబ్దాలతో,పరుగులు తీస్తున్న జనాలతో కిక్కిరిసి ఉంటుంది.
Supreme Court: సుప్రీంకోర్టు నిర్ణయంతో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి చుక్కెదురు
ఓఎంసీ కేసులో నిందితురాలిగా ఉన్న ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డిశ్చార్జ్ పిటిషన్ను తిరస్కరిస్తూ గతంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది.
Andhra Pradesh: రాష్ట్రవ్యాప్తంగా గంటలోపు విమానాశ్రయం చేరేలా కొత్త ప్రణాళిక.. రూ.6,416 కోట్లతో తొమ్మిది కొత్త విమానాశ్రయాల అభివృద్ధి
ఏపీలోని ఏ ప్రాంతం నుంచైనా రోడ్డు మార్గంలో గంటలోపు ప్రయాణిస్తే విమానాశ్రయానికి చేరుకునే విధంగా సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Emmanuel Macron India Visit: 'ఫ్రెండ్ మెక్రాన్'కు స్వాగతం… ఎక్స్ వేదికగా మోదీ సందేశం
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ భారత పర్యటనకు రావడంతో ఆయనకు ప్రధాని నరేంద్ర మోదీ హృదయపూర్వక స్వాగతం పలికారు.
Actress Prathyusha Case: సినీ నటి ప్రత్యూష మృతి కేసులో తీర్పు..సిద్ధార్థరెడ్డి లొంగిపోవాలి: సుప్రీం
ప్రముఖ టాలీవుడ్ నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పును ప్రకటించింది.
Andhrapradesh : మహిళా దినోత్సవానికి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు
డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మరింత బలమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
Indore: హత్య తర్వాత తాంత్రిక పూజలు: ఇండోర్ ఎంబీఏ విద్యార్థిని కేసులో సంచలన వివరాలు
ఇండోర్ (మధ్యప్రదేశ్)లోని ఒక నివాసంలో ఎంబీఏ చదువుతున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
Meerut Metro: గంటకు 120 కి.మీ వేగంతో దూసుకెళ్లనున్న మీరట్ మెట్రో
భారత ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు, మెట్రో రవాణా వంటి మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి.
cyber crime: సైబర్ నేరాలపై తెలంగాణ పోలీసుల కొత్త అస్త్రం 'సెంటినల్'
సైబర్ నేరాల దర్యాప్తులో పోలీసులకు మరింత బలమైన సాంకేతిక సహాయం లభించింది.
Andhra Pradesh: రోడ్డు ప్రమాదాల నివారణకు త్వరలో వీ2వీ వ్యవస్థ
కృత్రిమ మేధ (ఏఐ) సాంకేతికతను సమర్థవంతంగా వినియోగిస్తే భారతదేశంలో రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ (మోర్త్) చీఫ్ ఇంజినీర్ పంకజ్ అగర్వాల్ వెల్లడించారు.
AI Impact Summit 2026: విద్యలో ఏఐ సాధనాలు విఫలం.. స్థానిక భాషలే కీలకం: రొమానా క్రోపిలోవా
మధ్య ఆదాయ దేశాల్లో విద్యారంగంలో ప్రవేశపెట్టిన కొన్ని కృత్రిమ మేధ (ఏఐ) సాధనాలు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని ఫ్యాబ్ ఏఐ ఎడ్యుటెక్ సంస్థ డైరెక్టర్ రొమానా క్రోపిలోవా తెలిపారు.
JEE Main 26: జేఈఈ మెయిన్-2026 తొలి విడతలో తెలుగు విద్యార్థుల సత్తా
జేఈఈ మెయిన్-2026 తొలి దశ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు విశేష ప్రతిభ చూపారు.
Mumbai: ముంబై తీరానికి సమీపంలో ఇరాన్కు సంబంధం ఉన్న మూడు చమురు నౌకలు స్వాధీనం
ముంబై సముద్ర తీరానికి సమీపంలో ఇరాన్కు సంబంధించినవిగా అమెరికా ఆంక్షలు ఎదుర్కొంటున్న మూడు చమురు ట్యాంకర్లను భారత్ ఈ నెలలో స్వాధీనం చేసుకున్నట్లు వార్తా సంస్థ రాయిటర్స్ వెల్లడించింది.
CBSE: మొదటి బోర్డు ఎగ్జామ్ రాస్తేనే.. రెండవ పరీక్ష రాయగలరు: సీబీఎస్ఈ క్లారిటీ
సీబీఎస్ఈ పది తరగతి పరీక్షలు ఈ ఏడాది నుంచి రెండు విడతల్లో నిర్వహించనున్నారు.
Telangana: తెలంగాణ వరి రైతులకు బిగ్ రిలీఫ్.. బోనస్ కోసం కోట్ల నిధుల విడుదల!
తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది.
AI Impact Summit 2026: AIతో ఉద్యోగాలకు ముప్పు లేదు.. ఉత్పాదకతే పెరుగుతుంది: పారిశ్రామికవేత్తలు
న్యూఢిల్లీ లోని భారత్ మండపంలో ప్రారంభమైన AI ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ప్రముఖ పారిశ్రామికవేత్తలు కీలక వ్యాఖ్యలు చేశారు.
Narendra Modi: మోదీ-నెతన్యాహు భేటీకి రంగం సిద్ధం.. వచ్చే వారం ఇజ్రాయెల్కు ప్రధాని పర్యటన
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ వచ్చే వారం ఇజ్రాయెల్కు వెళ్లనున్నట్లు సమాచారం.
Supreme Court: శబరిమల తీర్పు సమీక్షకు తొమ్మిది మంది న్యాయమూర్తుల ధర్మాసనం
కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో అన్ని వయసుల మహిళలకు ప్రవేశాన్ని అనుమతిస్తూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే.
Bill gates on RTGS: ఆర్టీజీఎస్ను సందర్శించిన బిల్గేట్స్.. టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.
Rajasthan: భివాడీలో రసాయన కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం.. 7 మంది కార్మికులు మృతి
రాజస్థాన్లోని పారిశ్రామిక కేంద్రం భివాడీలో ఉన్న ఒక రసాయన తయారీ కర్మాగారంలో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
AI Summit 2026 : దిల్లీ వేదికగా ఏఐ మహాసదస్సు: ప్రపంచ టెక్ దిగ్గజాల సందడి.. షెడ్యూల్ వివరాలు..
భారత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో ప్రపంచ స్థాయి నేతగా ఎదగడంపై స్పష్టమైన దిశగా అడుగులు వేస్తోంది.
Emmanuel Macron: మూడు రోజుల భారత పర్యటనకు మాక్రోన్.. ముంబైలో మోదీతో కీలక భేటీ
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ రాత్రి ముంబై చేరుకుని మూడు రోజుల అధికారిక భారత పర్యటనను ప్రారంభించనున్నారు.
Renewable Energy: దేశంలో వేగంగా పెరుగుతున్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం
దేశంలో 2025-26 ఆర్థిక సంవత్సరం తొలి పది నెలల్లో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినట్లు కేంద్ర విద్యుత్ శాఖ వెల్లడించింది.
Kerala: అవయవదానంతో ఐదుగురికి జీవితం ఇచ్చిన 10 నెలల చిన్నారి.. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు
కేరళలో ఆదివారం 10 నెలల చిన్నారి ఆలిన్ షెరిన్ అబ్రహామ్కు రాష్ట్ర గౌరవాలతో అంత్యక్రియలు నిర్వహించారు.
Uttar Pradesh: రోడ్డుపై వెళ్తున్న కారుపై కూలిన హై-మాస్ట్ స్తంభం.. ఎస్పీ నేత మృతి
రోడ్డుపై వెళ్తున్న ఓ కారుపై అకస్మాత్తుగా హై-మాస్ట్ బిల్బోర్డ్ స్తంభం కూలిపోవడంతో ఘోర ప్రమాదం జరిగింది.
AI Impact Summit 2026: నేడు భారత్ మండపంలో ఏఐ ఎక్స్పోను ప్రారంభించనున్న ప్రధాని మోదీ
భారత్లో కృత్రిమ మేధస్సు రంగానికి మరో కీలక ఘట్టంగా ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026 నేటి నుంచి న్యూఢిల్లీలో ప్రారంభం కానుంది.
GHMC: ఐటీ కారిడార్ ట్రాఫిక్కు చెక్: రూ.800 కోట్లతో ఫ్లైఓవర్లు, అండర్పాస్
హైదరాబాద్'లోని ఐటీ కారిడార్లో వాహనదారులకు రోజూ తలనొప్పిగా మారిన ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం చూపేందుకు జీహెచ్ఎంసీ కీలక అడుగులు వేస్తోంది.
TG News: కృష్ణా నీటి లెక్కల్లో అవకతవకలు.. బోర్డుపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం
నీటి వినియోగానికి సంబంధించిన లెక్కల్లో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు వాస్తవాలకు విరుద్ధంగా గణాంకాలు నమోదు చేసిందని తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
New railway zone: ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్?.. విశాఖపట్నం కేంద్రంగా ద.కోస్తా జోన్ కార్యకలాపాలు
దక్షిణమధ్య రైల్వే పునర్విభజన వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
Kurnool: కోడుమూరు పొలాల్లో అరుదైన 'రామదాసు' పక్షి దర్శనం
కర్నూలు జిల్లా కోడుమూరు పట్టణానికి సమీపంలోని పంట పొలాల్లో అరుదైన పక్షి దర్శనమిచ్చింది.