భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
INS Anjadeep: 27న ఐఎన్ఎస్ అంజదీప్ కమిషనింగ్
భారత నౌకాదళ అవసరాలను దృష్టిలో ఉంచుకుని జీఆర్ఎస్ఈ (GRSE), కోల్కతాలో నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ (ఏఎస్డబ్ల్యూ) సామర్థ్యాలు కలిగిన INS Arnala నౌకను ఈ నెల 27వ తేదీన కమిషన్ చేయనున్నట్లు నౌకాదళ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావం.. ఏపీ, తెలంగాణలో వర్ష సూచనలు
తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాలు పడుతున్నాయి.
Lucknow: లక్నోలో దారుణం.. తండ్రిని హతమార్చి.. ముక్కలుగా చేసి డ్రమ్ములో దాచి!
ఉత్తర్ప్రదేశ్లోని లక్నో నగరంలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Jharkhand: కుప్పకూలిన రాంచీ-ఢిల్లీ ఎయిర్ అంబులెన్స్.. ఏడుగురు మృతి
జార్ఖండ్ ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఏడుగురు ప్రయాణికులతో రాంచీ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ అంబులెన్స్ చత్రా జిల్లాలో కూలిపోయింది.
Kurnool: కర్నూలులో అత్యధికంగా 36.2 డిగ్రీలు.. ఎండలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత ఇంకా తగ్గే సూచనలు కనిపించడం లేదు.
Telangana: మార్చిలోగా ప్రభుత్వం చేతికి మెట్రో.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో ఫేజ్-2
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు ఇకపై ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం నుంచి పూర్తిగా ప్రభుత్వ పరిధిలోకి రానుంది.
Telangana: హైదరాబాద్పై వరాలు.. రూ.4 వేల కోట్ల అభివృద్ధి ప్యాకేజ్కు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ మహానగర అభివృద్ధికి భారీ నిర్ణయాలు తీసుకుంది.
Nara Lokesh: 'ఫైనల్ మ్యాచ్కి టికెట్ కూడా నేను తీయిస్తా'.. జగన్ కోసం లోకేశ్ ప్రత్యేక ఆఫర్!
మాజీ ముఖ్యమంత్రి జగన్కు మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ఆఫర్ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్లో భారత్ ఫైనల్కు చేరితే ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించేందుకు తాను తప్పకుండా వెళ్తానని చెప్పారు.
Tirumala: తిరుమల దర్శనంపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇకపై డిక్లరేషన్ తప్పనిసరి
తిరుమలలోని శ్రీవారి ఆలయ పవిత్రతను సంరక్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
HAL: ' స్వల్ప సాంకేతిక లోపం మాత్రమే'.. తేజస్ కూలిన వార్తలపై స్పందించిన HAL
స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన ఎల్సీఏ తేజస్ యుద్ధవిమానం ఈ నెల 7న కూలిపోయిందని ప్రచారంలోకి వచ్చిన వార్తలను Hindustan Aeronautics Limited (HAL) ఖండించింది.
Vijay: అవినీతిని ప్రశ్నించడమే నేరమా.. తనపై కుట్రలు జరుగుతున్నాయన్న విజయ్
ప్రభుత్వాల అవినీతి, అక్రమాలను నిరంతరం ప్రశ్నిస్తూ వాటిపై పోరాటం చేస్తున్నందుకే తనను లక్ష్యంగా చేసుకుని ఇబ్బందులు పెడుతున్నారని టీవీకే అధినేత విజయ్ (Vijay) ఆరోపించారు.
Tamilnadu: తమిళనాడులో తుది ఓటర్ల జాబితా ప్రకటించిన ఈసీ.. మొత్తం 5.57 కోట్ల మంది ఓటర్లు..
మరికొన్ని రోజుల్లో శాసనసభ ఎన్నికలు నిర్వహించనున్న తమిళనాడులో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (SIR) ప్రక్రియ పూర్తయింది.
Supreme Court Slams RERA: రద్దా? బలోపేతమా? రెరా భవిష్యత్తుపై సుప్రీం కోర్టు సంచలన కామెంట్స్
రియల్ ఎస్టేట్ రంగంపై కీలక వ్యాఖ్యలు చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ ఆధ్వర్యంలోని బెంచ్, రెరా పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది.
Delhi Bomb Threat: ఢిల్లీలో ఎర్రకోట, అసెంబ్లీలకు బాంబు బెదిరింపులు.. గంటల తరబడి ముమ్మర తనిఖీలు
దేశ రాజధాని దిల్లీలో బాంబు హెచ్చరికలు పెద్ద ఎత్తున ఆందోళనకు దారితీశాయి.
Subramanian Swamy: సుబ్రహ్మణ్య స్వామికి చుక్కెదురు.. కల్తీ నెయ్యి కేసులో పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Lashkar Terrorist: దిల్లీ ఉగ్ర ముఠా వెనుక బంగ్లాదేశ్ హ్యాండ్లర్ పాత్ర
దేశ రాజధాని దిల్లీలో ఆదివారం ఛేదించిన లష్కరే తొయిబా అనుబంధ ఉగ్ర ముఠా కార్యకలాపాల వెనుక బంగ్లాదేశ్కు చెందిన ఓ హ్యాండ్లర్ కీలక పాత్ర పోషించినట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.
Udayanidhi Stalin: ఇండియా కూటమి నాయకత్వంపై చర్చలు.. డీఎంకే కీలక వ్యాఖ్యలు
విపక్షాల 'ఇండియా' కూటమిలో నాయకత్వ మార్పు అంశంపై (Opposition Leadership Row) కొంతకాలంగా రాజకీయ వర్గాల్లో చర్చలు కొనసాగుతున్నాయి.
Tejas jets: తేజస్కు మళ్లీ ప్రమాదం.. ఐఏఎఫ్ షాకింగ్ నిర్ణయం!
భారత వైమానిక దళం సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస ప్రమాదాల నేపథ్యంలో తమ వద్ద ఉన్న సుమారు 30 సింగిల్ సీట్ తేజస్ యుద్ధవిమానాలను తాత్కాలికంగా నిలిపివేసింది.
Mexcico: డ్రగ్ మాఫియా డాన్ 'ఎల్ మెంచో' మృతి.. మెక్సికోలో భారతీయులకు అడ్వైజరీ
మోస్ట్ వాంటెడ్ డ్రగ్ మాఫియా నాయకుడు నెమెసియో ఒసెగుయెరా, 'ఎల్ మెంచో'గా ప్రఖ్యాతి పొందిన వ్యక్తి, మృతి చెందినట్లు మెక్సికో సైన్యం ప్రకటించింది.
TG Weather: రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్.. వచ్చే 2 గంటల్లో వర్షం
తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో వచ్చే 2-3 గంటల వ్యవధిలో వర్షపాతం నమోదయ్యే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది.
TGSPDCL: వేసవిలో విద్యుత్ సమస్యలకు TGSPDCL స్మార్ట్ పరిష్కారం
వేసవి కాలంలో తరచూ ఎదురయ్యే విద్యుత్ అంతరాయాలకు సమర్థవంతమైన పరిష్కారం చూపేందుకు దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (TGSPDCL) వినియోగదారులకు సంతోషకరమైన సమాచారం తెలియజేసింది.
Vishakhapatnam: కైలాసగిరిపై మహా త్రిశూలం… ఉగాదికి మరో విశేష ఆకర్షణ
పర్యాటక రంగంలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్న కైలాసగిరి మరొక ప్రత్యేక ఆకర్షణను సంతరించుకోబోతోంది.
Mukul Roy: డిమెన్షియాతో పోరాడుతూ రాజకీయ 'చాణక్యుడు' ముకుల్ రాయ్ కన్నుమూత!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యేక ముద్ర వేసిన సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి ముకుల్ రాయ్ (71) ఇకలేరు.
Telangana: ఫ్యూచర్సిటీ కమిషనరేట్ ఆరంభం.. రోడ్లపై కొత్త స్టిక్కర్లతో పోలీస్ వాహనాలు
హైదరాబాద్,సైబరాబాద్ కమిషనరేట్లు యథాతథంగా కొనసాగుతున్నాయి.
Bharath Net: భారత్నెట్తో ఏపీ ఒప్పందం.. గ్రామాలకు ఫైబర్ ఇంటర్నెట్కు శ్రీకారం
భారత్నెట్ సంస్థతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారిక ఒప్పందం కుదుర్చుకుంది.
Andhra Pradesh: చంద్రబాబుతో డైనమాటిక్ టెక్నాలజీస్ ప్రతినిధుల భేటీ.. రాష్ట్రంలో సంస్థ కార్యకలాపాల ప్రారంభంపై చర్చ
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని డైనమాటిక్ టెక్నాలజీస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆదివారం ఉండవల్లిలోని అయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
Tamil Nadu: తమిళనాడులో ఉగ్ర కలకలం.. 8 మంది అరెస్టు
దేశంలో ఉగ్రవాదానికి చెందిన భారీ కుట్ర బయటపడింది. తమిళనాడులోని తిరుప్పూర్ నగరంలో 8 మంది అనుమానితులను ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అరెస్ట్ చేసింది.
Devji: ఆపరేషన్ కగార్లో కీలక మలుపు.. లొంగిపోయిన మావోయిస్టు నేత దేవ్ జీ
ఆపరేషన్ కగార్ కింద కేంద్ర కమిటీ సభ్యుడు, టాప్ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ, రాజిరెడ్డి తదితర 16 మందితో కలిసి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు.
PM Modi: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న ప్రదర్శనపై మోదీ ఆగ్రహం
దిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సమిట్లో కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అర్ధనగ్న నిరసనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేశారు.
PM Modi: మన టెక్నాలజీకి గ్లోబల్ ప్రశంసలు.. ప్రపంచం ఆశ్చర్యపోయిందన్న నరేంద్ర మోదీ
భారత ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన ఏఐ ఇంపాక్టు సదస్సు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Karnataka: 16 ఏళ్లలోపు విద్యార్థులకు మొబైల్ నిషేధం?.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆలోచన!
స్మార్ట్ఫోన్లు, సోషల్ మీడియా వినియోగం విద్యార్థుల జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
Ramachander Rao: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు అరెస్టు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడైన ఆయనను తార్నాకలోని నివాసం వద్ద అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.
Sharad Pawar: శరద్ పవార్కు అస్వస్థత.. పుణే ఆసుపత్రిలో చేరిక
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవర్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన్ను పుణెలోని రూబీ హాల్ క్లినిక్కు తరలించినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
Temperature: ఫిబ్రవరిలోనే భానుడి ప్రతాపం.. 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు
ఆంధ్రప్రదేశ్ లో వేసవి ఇంకా అధికారికంగా మొదలుకాకముందే భానుడి ప్రభావం కనిపించడం ప్రారంభమైంది. ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ ప్రజలను వేడి, ఉక్కపోతతో ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
Jammu and Kashmir: ఉగ్ర ముప్పు హెచ్చరిక.. కశ్మీర్ గండేర్బాల్లో ఐఈడీ గుర్తింపు
దిల్లీ సహా దేశంలోని పలు ముఖ్య నగరాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Hyderabad Metro: మెట్రో ప్రయాణం మరింత సులభం.. త్వరలోనే నూతన మార్పులు
ప్రభుత్వం హైదరాబాద్ నగర రవాణా వ్యవస్థలో కీలకమైన మెట్రో ప్రాజెక్టును సాంకేతికంగా విశ్లేషించేందుకు డీఎంఆర్సీని టెక్నికల్ కన్సల్టెంట్గా నియమించింది.
Telangana: తెలంగాణకు IMD రెయిన్ అలర్ట్.. ఈనెల 23, 24 తేదీల్లో వర్షాలు కురిసే అవకాశం
తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత తగ్గుతూ, ఎండలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వాతావరణంలో మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Nara Lokesh: అంతర్జాతీయ వేదికపై ఇలా చేయడం భారత్ ప్రతిష్ఠకు ముప్పు : నారా లోకేశ్
అమెరికా లోని దిల్లీలోని AI సదస్సులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తల ప్రవర్తనను చూసి ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Rahul Gandhi: పరువు నష్టం కేసులో రాహుల్ గాంధీకి బిగ్ రిలీఫ్
మహారాష్ట్రలో నమోదైన పరువునష్టం (Defamation) కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Congress MP Rahul Gandhi)కి ఉపశమనం లభించింది.
Narendra Modi: భారత్-బ్రెజిల్ బంధాలకు బూస్ట్.. కీలక ట్రేడ్ డీల్తో కొత్త దిశ!
ఇండియా-బ్రెజిల్ ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త అధ్యాయం ఆరంభమైంది. రెండు దేశాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరి ఆర్థిక రంగానికి కొత్త ఊపును తీసుకువచ్చింది.
Delhi: దిల్లీకి ఉగ్ర ముప్పు.. నిఘా వర్గాల అత్యవసర హెచ్చరిక
దేశ రాజధానిలో ఉగ్రదాడుల ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేశాయి.
Amaravati: ఏకధాటిగా 15 వేల క్యూబిక్ మీటర్ల రాఫ్ట్ ఫౌండేషన్ పనులు ప్రారంభం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయుడు పర్యవేక్షణలో అమరావతిని నిర్ణీత గడువులో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి పి. నారాయణ స్పష్టం చేశారు.
Chandrababu: 7 దిగ్గజ సంస్థలతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు
ఆంధ్రప్రదేశ్ను క్వాంటమ్, ఏఐ రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలబెట్టే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక అడుగులు వేసింది.
Kurnool: రూ.782 కోట్ల బకాయిలు.. వేలానికి బుట్టా రేణుక దంపతుల ఆస్తులు
కర్నూలుకు చెందిన వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివకు చెందిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయించింది.
AI Summit: ఏఐ సమ్మిట్లోకి అర్ధనగ్నంగా ప్రవేశించిన కాంగ్రెస్ కార్యకర్తలు
ఢిల్లీలోని భారత మండపంలో జరుగుతున్న AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 సమావేశంలో ఊహించని సంఘటన చోటుచేసుకుంది.
Chutneys: ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో పేలుడు
హైదరాబాద్'లోని ఎల్బీనగర్ చట్నీస్ హోటల్లో భారీ పేలుడు సంభవించింది.
Babur-named mosques: బాబర్ పేరున్న మసీదులపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలన్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన తొలి చక్రవర్తి బాబర్ పేరును మసీదులకు పెట్టడాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
Telangana : మారుమూల తండాలకు రోడ్ల కోసం కేంద్రానికి రాష్ట్రం విజ్ఞప్తి
తెలంగాణలో రహదారి సౌకర్యాలు పూర్తిగా లేని దూర ప్రాంత గిరిజన తండాలు, గ్రామాలు మొత్తం 227 ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
Fire Accident: అమీర్పేట మైత్రీవనం వద్ద అగ్నిప్రమాదం.. కోచింగ్ సెంటర్లో చిక్కుకున్న విద్యార్థులు
అమిర్పేటలోని మైత్రీవనం చౌరస్తా వద్ద ఉన్న ఆదిత్య ఎన్క్లేవ్ భవనంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
Telangana: చింతపల్లిలో మళ్లీ సందడి చేసిన సైబీరియా కొంగలు
ఎన్నో సంవత్సరాలుగా 'అంతర్జాతీయ అతిథులు'గా పేరుపొందిన సైబీరియా కొంగలు వచ్చి చేరేకాలంలో ఖమ్మం గ్రామీణ మండలం చింతపల్లి గ్రామం ప్రత్యేకంగా కళకళలాడేది.
Mahalakshmi Scheme: మహాలక్ష్మి పథకానికి రూ.7,777 కోట్లు కోరిన ఆర్టీసీ
'మహాలక్ష్మి' పథకం అమలు కొనసాగింపుతో పాటు ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు, రవాణా మౌలిక వసతుల విస్తరణకు అవసరమైన నిధులను సమృద్ధిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆర్టీసీ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో కోరింది.
Telangana : ఏడాదంతా సాగుతోనే కూరగాయల లోటు నివారణ
తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను పూర్తిగా నివారించాలంటే ఏడాది పొడవునా కూరగాయల సాగు జరిగేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
Rajasthan: సింపుల్ వెడ్డింగ్తో ఆదర్శంగా నిలిచిన ఐఏఎస్ అధికారులు
ఇప్పటి కాలంలో వివాహాలను ఎంతో వైభవంగా,హంగులు ఆర్భాటాలతో నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో,ఇద్దరు ఐఏఎస్ అధికారులు మాత్రం ఎంతో సాధారణంగా దండలు మార్చుకుని దాంపత్య జీవితం ప్రారంభించారు.
Andhra Pradesh: నేడు బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. దక్షిణాది రాష్ట్రాల్లో భారీ వర్షాలకు సూచనలు
భూమధ్య రేఖ సమీప ప్రాంతమైన నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
Telangana: కారాగారాల్లో ఆయుర్వేద చికిత్సాలయాలు.. చంచల్గూడ, చర్లపల్లి జైళ్లలో ఏర్పాటుకు సన్నాహాలు
తెలంగాణ రాష్ట్రంలోని కారాగారాల్లో మళ్లీ ఆయుర్వేద చికిత్సా కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
Telangana: రూ.488 కోట్లతో అవుటర్ రింగ్ రోడ్డుపై మరో భారీ ట్రంపెట్ ఇంటర్చేంజ్
అవుటర్ రింగ్ రోడ్డుపై మరో కీలకమైన భారీ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
Deputy CM: ఉప్పాడ మత్స్యకారుల కోసం సమగ్ర అభివృద్ధి ప్రణాళిక: పవన్ కళ్యాణ్
ఉప్పాడ తీరప్రాంతంలోని మత్స్యకారుల సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Andhra Pradesh: మెట్రోలకు మాత్రమే కాదు.. గ్రామాల్లోనూ కంటైనర్ గృహాల ట్రెండ్
మెట్రో నగరాలు,పెద్ద పట్టణాలకే పరిమితమై ఉన్న కంటైనర్ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది.
Andhra Pradesh:ఏప్రిల్ నుంచి చేనేతలు,సెలూన్లకు ఉచిత విద్యుత్: మంత్రి గొట్టిపాటి రవికుమార్
చేనేత కార్మికులు,సెలూన్లకు వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.
Chandrababu: రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్కు నేడు చంద్రబాబు
దిల్లీలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హాజరుకానున్నారు.
Delhi High Court: 24 గంటల్లో లింక్లు తొలగించాలి: సాక్షి మీడియాకు నోటీసులు జారీ చేసిన దిల్లీ హైకోర్టు
దిల్లీ హైకోర్టులో సాక్షి మీడియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.హెరిటేజ్ సంస్థపై ప్రచురించిన ఆధారరహిత,అసత్య ఆరోపణలతో కూడిన వార్తలను వెంటనే తొలగించాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.