భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Amaravati: లోక్సభలో అమరావతికి చట్టబద్ధత బిల్లుకి ఆమోదం
YS Jagan: అమరావతి చట్టబద్ధతపై జగన్ తీవ్ర వ్యాఖ్యలు.. 'మావిగన్'గా కొత్త రాజధాని ప్లాన్ బీ ప్రతిపాదన
Will UAE enter Iran war: అమెరికాతో చేతులు కలుపుతున్న సౌదీ,యూఏఈ.. ఇరాన్పై యుద్ధం మరింత వేడెక్కనుందా?
National Awards: జాతీయ స్థాయిలో మెరిసిన తెలంగాణ పంచాయతీలు: మోతుకుపల్లి, ఫసల్వాడికి ప్రతిష్టాత్మక అవార్డులు
Census 2027: జనగణన 2027 స్టార్ట్.. మొబైల్లోనే వివరాలు నమోదు చేసే అవకాశం
దేశవ్యాప్తంగా జనగణన 2027 తొలి దశ ఈరోజు ప్రారంభమైంది.
Amaravati: ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధత.. లోక్సభలో బిల్లు ప్రవేశం
ఆంధ్రప్రదేశ్కు శాశ్వత రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు కల్పించే కీలక బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టబడింది.
Assam: అస్సాంలో రాజకీయ హీట్ పెంచిన బీజేపీ మేనిఫెస్టో
అస్సాం అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) కీలక హామీలతో ముందుకొచ్చింది.
AP Handloom Weavers : ఏప్రిల్ 1 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్.. లక్షల కుటుంబాలకు భారీ ఊరట
ఏపీలోని చేనేత రంగానికి మరింత భరోసా కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Ap Weather: ఏప్రిల్లో పెరగనున్న వేడి, ఉక్కపోత.. వాతావరణ విభాగం అంచనా
ఆంధ్రప్రదేశ్లో ఈ నెల నుంచి వేడి తీవ్రత మరింత పెరగనుందని స్పష్టమవుతోంది.
Ganderbal Encounter: జమ్ముకశ్మీర్లో సైన్యం భారీ ఆపరేషన్.. ఉగ్రవాది హతం
జమ్ముకశ్మీర్లోని గాందర్బల్ జిల్లాలో మంగళవారం రాత్రి ప్రారంభమైన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు.
Polavaram: పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్ నిధుల కింద కేంద్రం విడుదల
ఆంధ్రప్రదేశ్కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.
Vir Vikram Yadav: డీజీసీఏ చీఫ్గా కొత్త అధికారిగా వీర్ విక్రమ్ యాదవ్ నియామకం
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.పౌర విమానయాన నియంత్రణ సంస్థ అయిన పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఎ)కి కొత్త చీఫ్గా సీనియర్ ఐఏఎస్ అధికారి వీర్ విక్రమ్ యాదవ్ ను నియమించింది.
Telangana Rains : తెలంగాణ ప్రజలకు అలర్ట్..మరో 5 రోజులపాటు భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Chandrababu Naidu: దేశంలోనే తొలి క్వాంటం కంప్యూటర్…అమరావతిలో ఏప్రిల్ 14 నుంచి అందుబాటులోకి
అమరావతి సాంకేతిక రంగంలో కీలకమైన అడుగులు వేస్తోంది. దేశంలోనే మొదటి ఓపెన్ క్వాంటం కంప్యూటర్ ఏప్రిల్ 14 నుండి ప్రజల కోసం అందుబాటులోకి రానుంది.
Ashwini Bhide: బీఎంసీకి తొలి మహిళా కమిషనర్గా కమిషనర్గా 'మెట్రో విమెన్'.. ఎవరీ అశ్వినీ?
ముంబై మహానగర పాలక సంస్థ (బీఎంసీ)కు కొత్త నాయకత్వం దక్కింది.
Mumbai: చిన్న గొడవకు ప్రతీకారం.. 4 ఏళ్ళ బాలుడిపై అమానుష దాడి
ముంబై సమీపంలోని వసాయిలో అత్యంత దారుణమైన సంఘటన చోటుచేసుకుంది.
Pawan Kalyan: పంచాయతీరాజ్లో ఏపీ దూసుకెళ్తోంది.. పవన్ కళ్యాణ్ నేతృత్వంలో 5 జాతీయ అవార్డులు
ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ జాతీయ స్థాయిలో తన ప్రతిభను మరోసారి నిరూపించింది.
NHAI: ఏప్రిల్ 1 నుంచి ప్లాజాల వద్ద నగదుకు స్వస్తి.. టోల్ ప్లాజాల్లో కొత్త నిబంధనలు అమలు!
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కీలకమైన మార్పు రాబోతోంది.
IndiGo CEO: ఇండిగో సీఈవోగా విల్లీ వాల్ష్.. ఆయన ఎవరంటే?
భారతదేశంలో అతిపెద్ద విమానయాన సంస్థగా పేరొందిన ఇండిగోలో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది.
CM Chandrababu: ఏపీ ప్రభుత్వం కొత్త ప్లాన్.. ప్రతి నెలా 'స్వర్ణాంధ్ర పాపులేషన్ మేనేజ్మెంట్' కార్యక్రమం!
ఆంధ్రప్రదేశ్లో ప్రజారోగ్యాన్ని మెరుగుపరచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.
Hyderabad: ఫ్యూచర్ సిటీకి 500 ఎకరాలు.. బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్కు గ్రీన్ సిగ్నల్!
కేంద్ర ప్రభుత్వం ఇటీవల బడ్జెట్లో దేశవ్యాప్తంగా ఏడు హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.
Telangana: తెలంగాణ గ్రామాలకు బిగ్ బూస్ట్.. కేంద్రం నుంచి ప్రత్యేక నిధుల వరద!
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధి కోసం ప్రత్యేక గ్రాంట్లను విడుదల చేసింది.
AP Police: ఏపీలో నేరాలకు చెక్: 'పాపిల్లాన్ ఫింగర్ ప్రింట్ స్కానర్'తో పోలీసులకు సూపర్ పవర్
ఆంధ్రప్రదేశ్లో నేరాలను అదుపులో పెట్టేందుకు పోలీస్ శాఖ సరికొత్త టెక్నాలజీని వినియోగంలోకి తీసుకొచ్చింది.
Amaravati: అమరావతికి చట్టబద్ధతపై కీలక అడుగు.. రేపు లోక్సభలో బిల్లు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది.
Leander Paes: అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీలోకి లియాండర్ పేస్.. బెంగాల్ రాజకీయాల్లో సంచలనం
అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
Goa beach: గోవా బీచ్లో ప్రమాదం.. సముద్రంలో పడిపోయిన పర్యాటకుడు (వీడియో)
గోవాలోని బాగా బీచ్లో సోమవారం ఓ ప్రమాదం తృటిలో తప్పింది. పారాసైలింగ్ చేస్తుండగా మధ్యలో కేబుల్ తెగిపోవడంతో ఒక పర్యాటకుడు గాల్లో నుంచి సముద్రంలో పడిపోయాడు.
Delhi: దిల్లీ ఆలయాలు,రద్దీ ప్రాంతాలపై దాడుల కుట్ర.. లష్కరే ఉగ్రవాది రెక్కీ
భారత్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు చెందిన ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్ లోన్ను ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
Census: ఏపీ జనగణన షెడ్యూల్ ఫిక్స్.. మే 1 నుంచి ఇళ్ల సర్వే ప్రారంభం!
దేశవ్యాప్తంగా ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతున్న జనగణన ప్రక్రియలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో మే 1 నుంచి మే 30 వరకు ఇళ్ల సర్వే నిర్వహించనున్నారు.
Indiramma House : సేఫ్టీకి ఫుల్ గ్యారంటీ.. భూకంప నిరోధక ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ!
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Navy: దేశ రక్షణకు నూతన శక్తి.. కొత్తగా 3 యుద్ధ నౌకలు చేరిక!
ప్రభుత్వరంగ సంస్థ గార్డెన్ రీచ్ షిప్బిల్డర్స్ & ఇంజనీర్స్ లిమిటెడ్ నిర్మించిన మూడు అత్యాధునిక నౌకలు - దునగిరి, సంశోధక్, ఆగ్రే - సోమవారం Indian Navyలో చేరాయి. వీటి చేరికతో నావికాదళ శక్తి, సామర్థ్యాలు మరింత బలపడనున్నాయి.
Indrakeeladri: ఇంద్రకీలాద్రిపై అక్రమాలు.. అసలు బంగారం స్థానంలో రోల్డ్ గోల్డ్!
విజయవాడలోని ఇంద్రకీలాద్రీలో వెలుగుచూసిన ఓ ఘటన కలకలం రేపుతోంది. దుర్గమ్మ ఆలయ హుండీ లెక్కింపు సమయంలో కొందరు సిబ్బంది అక్రమాలకు పాల్పడినట్లు బయటపడింది.
Bihar: బిహార్ ఆలయంలో తొక్కిసలాట.. 8 మంది మహిళలు మృతి, పలువురికి గాయాలు
బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో జరిగిన విషాద ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
Vijay: టీవీకే అధినేత విజయ్కు బిగ్ షాక్.. కోడ్ ఉల్లంఘనపై కేసు!
తమిళనాడు ఎన్నికల సందర్బంగా టీవీకే అధినేత విజయ్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన ఆరోపణలు వెల్లువెత్తాయి.
Opinion Polls Survey: బెంగాల్లో మళ్లీ మమత హవా?.. తాజా సర్వే ఏం చెబుతోంది!
దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది.
Hyderabad: శ్మశానంలో గ్యాస్ సిలిండర్ల గుట్టు.. బ్లాక్ మార్కెట్ దందా బహిర్గతం
అమెరికా-ఇరాన్ యుద్ధ ప్రభావంతో దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత తీవ్రమైంది.
Air India: 'పాన్ పాన్' అలర్ట్తో ఎయిర్ ఇండియా విమానంలో ఉద్రిక్తత.. ప్రయాణికుల్లో భయాందోళన
పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా విమానాశ్రయం నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో తలెత్తిన సాంకేతిక లోపం ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళన కలిగించింది.
Jayalalithaa: జీహెచ్ఎంసీ యాక్షన్.. హైదరాబాద్లో జయలలిత ఇంటికి సీల్
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు చెందిన హైదరాబాద్ నివాసాన్ని అధికారులు సీజ్ చేశారు.
TG Inter Academic Calendar : జూన్ 1 నుంచి ఇంటర్ క్లాసులు ప్రారంభం.. ఫైనల్ పరీక్షలు తదుపరి షెడ్యూల్ ఇదే!
తెలంగాణ విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి ఇంటర్ విద్యార్థుల అకడమిక్ షెడ్యూల్ను స్పష్టంగా ప్రకటించింది.
Census: రేపటి నుంచి జనగణన తొలి దశ .. 33 ప్రశ్నలతో సమాచార సేకరణ
దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణన ప్రక్రియలో తొలి దశ అయిన గృహగణన బుధవారం నుంచి ప్రారంభం కానుంది.
Andhra pradesh: ఏపీలో వాతావరణ మార్పులు.. ఓ వైపు వర్షాలు.. మరోవైపు వడగాలులు!
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Telangana: గిగ్ వర్కర్లకు తెలంగాణ గుడ్ న్యూస్.. ఇన్సూరెన్స్, పెన్షన్ సదుపాయాలు సిద్ధం
జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, జప్టో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థల్లో పనిచేస్తున్న గిగ్ వర్కర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది.
kaleshwaram project: లక్ష కోట్ల ప్రజాధనం వృథా.. కాళేశ్వరంపై కేంద్రం కీలక వ్యాఖ్యలు
కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ప్రజల డబ్బుగా సమకూరిన సుమారు లక్ష కోట్ల రూపాయలు వృథా అయ్యాయని కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు.
vijay: రూ.404 కోట్ల ఆస్తులతో రాజకీయాల్లోకి విజయ్ ఎంట్రీ
తమిళనాడు రాజకీయాల్లో తొలిసారి అడుగుపెడుతున్న టీవీకే నాయకుడు విజయ్ జోసెఫ్ తన ఆస్తుల వివరాలను అధికారికంగా వెల్లడించారు.
Special Trains : వేసవి రద్దీకి చెక్.. ఈ రూట్లలో ప్రత్యేక రైళ్లు.. ఎప్పటినుంచంటే..?
వేసవి సీజన్లో ప్రయాణికుల రద్దీ గణనీయంగా పెరుగుతుందని ముందుగానే అంచనా వేసిన రైల్వే శాఖ, దేశవ్యాప్తంగా పలు ముఖ్య మార్గాల్లో ప్రత్యేక రైలు సర్వీసులను ప్రవేశపెట్టింది.
Udaan Yatri Cafe: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎయిర్పోర్టుల్లో చౌక ధరలకే ఫుడ్
కేంద్ర ప్రభుత్వం విమాన ప్రయాణికులకు మరో సంతోషకరమైన నిర్ణయం తీసుకుంది.
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప గుడ్ న్యూస్ అందించింది.
Maoist Narayana: మావోయిస్టు అగ్రనేత నారాయణ సరెండర్.. నక్సల్స్ ఫ్రీ ఏపీగా మారిన రాష్ట్రం
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెన్నూరు నారాయణ రావు అలియాస్ సోమన్న, ఆంధ్రప్రదేశ్ డీజీపీ ముందు లొంగిపోయారు.
Census: సహజీవన జంటలకు గుడ్న్యూస్.. జనగణనలో కుటుంబ హోదా ఇవ్వనున్న కేంద్రం
దేశవ్యాప్తంగా జనగణన నిర్వహణకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం, జనాభా లెక్కల నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
Nitish Kumar: ఎమ్మెల్సీ పదవికి నితీశ్ కుమార్ రాజీనామా
బిహార్ రాజకీయాల్లో కీలక నేతగా పేరుగాంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
Visakhapatnam Murder Case: ప్రేమ నుంచి హత్య వరకు: మౌనిక హత్య కేసులో కీలక విషయాలు
విశాఖపట్టణంలోని ఎల్.వి.నగర్ ప్రాంతంలో యువతి మౌనిక (29) హత్య కేసు తీవ్ర సంచలనం రేపుతోంది.
Naxalism decline: నక్సలిజం అంతానికి డెడ్లైన్ రేపే.. బస్తర్లో వేగం పెంచిన ఆపరేషన్లు
దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు సంవత్సరాల క్రితం నిర్దేశించిన గడువు రేపటితో ముగియనుంది.
Lashkar-e-Taiba: లష్కరే తోయిబా ఉగ్రవాది షబ్బీర్ అహ్మద్ లోన్ అరెస్ట్.. బంగ్లాదేశ్ కేంద్రంగా భారత్పై కుట్రలు
దేశ రాజధాని దిల్లీ సమీపంలో భారీ ఉగ్ర కుట్రకు సంబంధించి కీలక అరెస్ట్ జరిగింది.
IndiGo: విమానంలో కలకలం: గాల్లో ఎమర్జెన్సీ డోర్ తెరవడానికి ప్రయాణికుడి ప్రయత్నం - ఇండిగో ఫ్లైట్లో ఉద్రిక్తత
బెంగళూరు నుంచి వారణాసికి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి విచిత్ర ప్రవర్తన కలకలం రేపింది.
Election Commission of India: చిన్న పార్టీలకు గుడ్ న్యూస్.. ఉమ్మడి గుర్తు నిబంధనల్లో ఈసీ మార్పులు
గుర్తింపు లేని రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) కీలక ఊరట కల్పించింది.
AP: రిటైల్ రంగంలో సంచలనం.. సూపర్ మార్కెట్లలో స్టాక్ చెక్ చేసే రోబోలు
సాధారణంగా పెద్ద సూపర్ మార్కెట్లలో ఏదైనా సరుకు అయిపోతే, ఉద్యోగులు ర్యాక్లను పరిశీలించి, ఆ సమాచారం సంబంధిత సిబ్బందికి తెలియజేస్తారు.
Mudigunta Village: ముదిగుంట గ్రామానికి ప్రధాని మోదీ ప్రశంసలు: ఇంకుడుగుంతలతో జలసంరక్షణలో ఆదర్శంగా నిలిచిన పల్లె
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామం జలసంరక్షణలో ప్రత్యేక గుర్తింపు సాధించింది.
Rain Alert : ఏపీకి రెయిన్ అలర్ట్.. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం!
ఆంధ్రప్రదేశ్ లో విచిత్ర వాతావరణం నెలకొని ప్రజలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. పగటి వేళ భానుడు ప్రతాపం చూపుతున్నా, సాయంత్రం సమయాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ సూచించింది.
Vizag: ఎర్రటి ముత్యాల్లా మెరిసే పూలు.. విశాఖలో అరుదైన మొక్క సందడి!
ఎర్రటి ముత్యాల్లా మెరిసే ఈ ఆకర్షణీయ మొగ్గలు మంకీ బ్రష్ వెయిన్ అనే అరుదైన మొక్కకు చెందినవి.
Andhra Pradesh: ఏపీ లో 2.5 లక్షల టిడ్కో ఇళ్ల గృహప్రవేశాలు
పేదల స్వంత ఇంటి కల ఇక నిజం కానుంది. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల నిరీక్షణకు ముగింపు దొరకబోతోంది.
Vizag: విశాఖపట్నం నగరంలోని గాజువాకలో దారుణం.. ప్రియురాలిని ముక్కలుగా నరికిన నేవీ ఉద్యోగి
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం నగరంలోని గాజువాక ప్రాంతంలో హృదయాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
TG Assembly: తల్లిదండ్రుల సంరక్షణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తెలంగాణ
తెలంగాణ శాసనసభ 'తల్లిదండ్రుల సంరక్షణ ఉద్యోగుల బాధ్యత' బిల్లును ఆమోదించింది.
Kerala Assembly polls: అప్పుల్లో కేరళ రికార్డు.. రూ. 5లక్షల కోట్లు దాటింది : నరేంద్ర మోదీ
కేరళలో ప్రజలు అధికార మార్పు కోరుకుంటున్నారని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో వాతావరణం భిన్నంగా ఉందని, మార్పు కోసం ప్రజలు స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారని ఆయన చెప్పారు.
TVK Vijay: తమిళనాడులో హాట్ టాపిక్.. డీఎంకే, ఏఐడీఎంకే బలమైన కోటల్లో విజయ్ ఎంట్రీ
తమిళనాడులో ఏప్రిల్ 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.