భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Swayam AP Brand: ఆగస్టు 1 నుంచి మార్కెట్లోకి 'స్వయం ఏపీ' బ్రాండ్ ఉత్పత్తులు
డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్వయం ఏపీ' బ్రాండ్ను ఆగస్టు 1 నుంచి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
Polavaram: కొత్త డయాఫ్రం వాల్ నాణ్యతపై విదేశీ నిపుణుల ప్రశంసలు.. పరీక్షల్లో అన్ని ప్రమాణాలు పూర్తి
పోలవరం ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త డయాఫ్రం వాల్ నాణ్యత అత్యుత్తమంగా ఉందని విదేశీ నిపుణుల బృందం తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.
Nara Lokesh: ఏపీలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు దక్షిణకొరియా కంపెనీలతో చర్చలు
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు మంత్రి నారా లోకేశ్ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు.. నిందితుల జాబితాలో ముగ్గురు భారాస నేతల పేర్లు ?
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
PMAY-U 2.0: ఏపీకి పీఎంఏవై-యు 2.0 కింద 12,370 కొత్త ఇళ్లకు కేంద్రం గ్రీన్సిగ్నల్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ (PMAY-U) 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు మరో 12,370 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది.
Crop Insurance in AP: ఖరీఫ్,రబీ పంటల బీమా అమలు.. రైతులకు కీలక మార్గదర్శకాలు
ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)తో పాటు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tuni: తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు.. అదృశ్యమైన రోజు అనుమానాస్పదంగా కారు సంచారం
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో గత నెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
EVM Technology: ఇండోనేషియాకు భారత ఈవీఎం సాంకేతికత.. మోదీ పర్యటనలో ఒప్పందం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తా పర్యటన సందర్భంగా భారత్, ఇండోనేషియా ఎన్నికల నిర్వహణలో కీలక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
Dowry Deaths: భారత్లో వరకట్న మరణాలపై తగ్గుతున్న ప్రజా ఆగ్రహం.. అధ్యయనంలో ఆందోళనకర విషయాలు
భారత్లో వరకట్నం పేరుతో మహిళల మరణాలు ఇప్పటికీ వేల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ, గతంలో కనిపించిన స్థాయిలో ప్రజా ఆగ్రహం, రాజకీయ చర్చలు, ఉద్యమాలు కనిపించడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది.
IIM Bangalore: ఇండోనేషియాలో ఐఐఎం బెంగళూరు తొలి విదేశీ క్యాంపస్.. ఆసియా యువతకు కొత్త అవకాశాలు
భారత్ ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల అంతర్జాతీయ విస్తరణలో మరో కీలక అడుగు పడింది.
Shri Ram Janmabhoomi Trust: శ్రీ రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయాలు ఎలా తీసుకుంటుంది?
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ (SRJTK ట్రస్ట్) స్వతంత్ర సంస్థగా పనిచేస్తోంది.
BrahMos and Astra Missile Deal: ఇండోనేసియాకు బ్రహ్మోస్,అస్త్ర క్షిపణులు.. మోదీ పర్యటనలో కీలక ఒప్పందం
'ఆపరేషన్ సిందూర్' సందర్భంగా పాకిస్థాన్పై తన సామర్థ్యాన్ని చాటిన భారత సూపర్సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తోంది.
Wayanad Landslide: వయనాడ్లో మరోసారి కొండచరియల బీభత్సం.. శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు
కేరళలోని వయనాడ్ జిల్లాలో మరోసారి కొండచరియలు విరిగిపడి తీవ్ర కలకలం రేపాయి.
Ram Janmabhoomi Trust: అయోధ్య రామాలయ ట్రస్టుకు తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా కృష్ణ మోహన్
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Andhra Pradesh: అంతర్జాతీయ బ్రాండ్లకు పోటీగా ఏపీ చాక్లెట్లు
కోకో సాగులో ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చాక్లెట్ తయారీ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది.
Lokesh: ఏపీలో 20 వేల స్టార్టప్ల లక్ష్యం.. కొరియా సంస్థలకు లోకేశ్ ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ను స్టార్టప్లు, పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
Mumbai: ముంబయిని ముంచెత్తిన వర్షాలు.. స్తంభించిన రహదారులు,రైలు మార్గాలు
వరుసగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ముంబై నగరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
Telangana: సంపన్న రాష్ట్రాల జాబితాలో తెలంగాణ: ప్రపంచబ్యాంకు నివేదిక
భారత్ మొత్తం మీద ఇప్పటికీ దిగువ మధ్యాదాయ దేశంగానే కొనసాగుతున్నప్పటికీ, దేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం ఎగువ మధ్యాదాయ ఆర్థిక స్థాయిని అధిగమించినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
Nirav Modi: నీరవ్ మోదీ అప్పగింతకు మార్గం సుగమం.. తుది దశలో ప్రక్రియ
నీరవ్ మోదీని భారత్కు అప్పగించే ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్లో క్లౌడ్బరస్ట్ .. కిశ్త్వాడ్లో బురదలో కూరుకుపోయిన వాహనాలు
జమ్ముకశ్మీర్లోని కిశ్త్వాడ్ జిల్లాలో మేఘ విస్ఫోటం సంభవించి తీవ్ర విధ్వంసం సృష్టించింది.
IND vs PAK: పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలకు భారత్ ఘాటు కౌంటర్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది.
West Bengal: బెంగాల్లో రాజ్యసభ ఉప ఎన్నికల నగారా.. జూలై 24న పోలింగ్
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అధికార మార్పు తర్వాత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
PM Modi 3 Nation Tour: నేడు మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ.. భారత్కు ఎందుకు కీలకం?
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు (జులై 6) నుంచి ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఆరు రోజుల అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
Telangana: తెలంగాణలో వాయుగుండం ప్రభావం.. పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలో గత వారం రోజులుగా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
El Niño Hits Kharif: ఖరీఫ్కు ఎల్నినో ఎఫెక్ట్..16 జిల్లాల్లో లోటు వర్షపాతం
ఖరీఫ్ సీజన్ ప్రారంభం నుంచే ఎల్నినో ప్రభావం రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తోంది.
Telangana: జీహెచ్ఎంసీకి బదులు క్యూర్-2026.. ప్రజాభిప్రాయాలు,సూచనలకు ఆహ్వానం
జీహెచ్ఎంసీ చట్టానికి ప్రత్యామ్నాయంగా తీసుకొస్తున్న క్యూర్-2026 (కోర్ అర్బన్ రీజియన్) చట్టానికి సంబంధించిన ముసాయిదాను తెలంగాణ ప్రభుత్వం ఆదివారం విడుదల చేసింది.
Mumbai Rain Alert: ముంబైని అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు.. పాఠశాలలకు సెలవు, విమానాలపై తీవ్ర ప్రభావం
మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు జనజీవనాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.
Mamata Banerjee: 'నన్ను రాజకీయంగా అడ్డుకోవాలంటే ప్రాణాలు తీయాల్సిందే'.. మమతా బెనర్జీ తీవ్ర వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమి అనంతరం తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత సంక్షోభం మరింత ముదిరింది.
Rain Alert: నేడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి.
Cm Vijay: అవినీతిపై విజయ్ ప్రభుత్వం కఠిన వైఖరి.. దర్యాప్తులకు నిర్దిష్ట గడువులు
తమిళనాడు రాష్ట్రంలో అవినీతిని అరికట్టే దిశగా సీఎం విజయ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Fact Check: ఇ-20 పెట్రోల్ను భూటాన్ తిరస్కరించిందనే ప్రచారం అవాస్తవం: కేంద్రం
భారత్ నుంచి 20 శాతం ఇథనాల్ మిశ్రమంతో తయారైన ఇ-20 (E20) పెట్రోల్ను భూటాన్ స్వీకరించలేదంటూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇచ్చింది.
Video: వరద ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు..వీడియో వైరల్
గుజరాత్ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Passports: ప్రపంచంలో భారత పాస్పోర్ట్కు ఎంత బలం ఉంది..?
ప్రపంచంలోని పాస్పోర్ట్ల సామర్థ్యాన్ని కేవలం వీసా-రహిత ప్రయాణ అవకాశాల ఆధారంగా మాత్రమే కాకుండా, విదేశాల్లో స్థిరపడే అవకాశాలు, పెట్టుబడులకు అనుకూలత, జీవన ప్రమాణాలు వంటి పలు అంశాలను పరిగణనలోకి తీసుకుని రూపొందించే గ్లోబల్ పాస్పోర్ట్ ఇండెక్స్ (Global Passport Index-GPI) 2026 నివేదిక తాజాగా వెలువడింది.
Piyush Goyal: లక్ష కోట్ల డాలర్ల ఎగుమతుల సాధనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం మొత్తం లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.95 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులను సాధించాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని నిర్దేశించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
Andhrapradesh: గాడిలో పడని నర్సింగ్ విద్యా వ్యవస్థ..ఐదేళ్లలో భర్తీ కాని సీట్ల సంఖ్య 33,245
రాష్ట్రంలో వైద్య రంగానికి వెన్నెముకగా నిలిచే నర్సింగ్ విద్యా వ్యవస్థ ఇప్పటికీ ఆశించిన స్థాయిలో గాడిలో పడలేదు.
AP LEAP School: 'లీప్' పాఠశాలకు పెరుగుతున్న ఆదరణ
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో ఏర్పాటు చేసిన లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) పాఠశాల, కార్పొరేట్ విద్యాసంస్థలకు సమానంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబడిన ప్రభుత్వ విద్యాసంస్థగా విశేష గుర్తింపు పొందుతోంది.
Visakhapatnam: త్వరలో భారత నౌకాదళంలోకి మరో రెండు అత్యాధునిక యుద్ధనౌకలు
భారత సముద్ర సరిహద్దుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా నౌకాదళం మరో కీలక అడుగు వేయబోతోంది.
Bhubharathi: 65 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు భూభారతితో యాజమాన్య హక్కులు
దాదాపు 65 సంవత్సరాలుగా భూములపై పూర్తి యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు భూభారతి చట్టం ద్వారా శుభవార్త లభించనుంది.
Revanth Reddy: పదేళ్ల పాలనలో కేసీఆర్కు భారీ ఆస్తులు.. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు గ్రామాల నుంచి పట్టణాల వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు.
Engineering: ఇంజినీరింగ్ అడ్మిషన్లలో కంప్యూటర్ సైన్స్ కోర్సులకే ఎక్కువ డిమాండ్
రాష్ట్రంలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో కంప్యూటర్ సైన్స్, సమాచార సాంకేతికత (ఐటీ) ఆధారిత కోర్సులకే అత్యధిక ఆదరణ కొనసాగుతోంది.
Isobutanol: డీజిల్లో 15 శాతం ఐసోబ్యుటనాల్ మిశ్రమంపై కేంద్రం దృష్టి
దేశంలో చమురు దిగుమతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.
Mumbai: ముంబయిలో భారీ వర్షాల ప్రభావం.. అస్తవ్యస్తమైన జనజీవనం
కుండపోత వర్షాల కారణంగా ముంబై నగరం శనివారం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.
Parliament: జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి.
Justice for Netaji : నేతాజీ ఆశయాల ప్రచారం కోసం 13 వేల కిలోమీటర్ల బైక్ యాత్ర
దేశ స్వాతంత్య్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్కు తగిన గౌరవం కల్పించాలని కోరుతూ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కీర్తినగర్ కాలనీకి చెందిన ఆడెపు కిశోర్కుమార్ (44) దేశవ్యాప్తంగా సుమారు 13 వేల కిలోమీటర్ల మోటార్సైకిల్ యాత్ర నిర్వహించారు.
Andhrapradesh: ఏపీలో 12 మంది డీఎస్పీలకు ఉన్నత పదవులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో పలువురు అధికారులకు పదోన్నతులు మంజూరు చేసింది.
Telangana: ఉత్తర తెలంగాణ ప్రయాణానికి మరింత వేగం.. ఎన్హెచ్-44 అనుసంధాన ప్రాజెక్టులు వేగవంతం
హైదరాబాద్లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వేగవంతమైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంపై సీఎం రేవంత్రెడ్డి భావోద్వేగ సందేశం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని స్మరించుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.
Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకల నిర్వహణపై ఆరోపణలు.. దర్యాప్తుకు ఆదేశాలు
అయోధ్య రామమందిరంలో భక్తుల విరాళాల వినియోగంపై వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో, ఇప్పుడు ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకల నిర్వహణపై వివాదం నెలకొంది.
Kavitha: కవిత పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం.. కొత్త పేర్లు సూచించాలని ఆదేశం
కల్వకుంట్ల కవిత స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) అభ్యంతరం వ్యక్తం చేసింది.
TG: ప్రభుత్వ పాఠశాలలకు తగ్గుతున్న ఆదరణ?.. 21.39 లక్షల ప్రవేశాలే లక్ష్యం..
2026-27 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదును 21.39 లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Andhrapradesh: ఎఫ్ఎంసీ విధానానికి ముగింపు.. ఆటో మ్యుటేషన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhrapradesh: రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు
పౌరసరఫరాల సేవల్లో మరింత పారదర్శకతతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో గుజరాత్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Latha Rajinikanth: కొత్త నాయకత్వం కోసం లతా రజనీకాంత్ సరికొత్త అడుగు
సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ, ఆ ప్రయాణాన్ని ఎక్కువకాలం కొనసాగించకుండా వెనక్కి తగ్గారు.