భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు బూస్ట్.. పది కొత్త రైళ్ల కొనుగోలుకు ప్రతిపాదనలు
మెట్రోరైలును ఎల్అండ్టీ నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో రైళ్ల కొనుగోలుపై హైదరాబాద్ మెట్రోరైలు లిమిటెడ్ (హెచ్ఎంఆర్ఎల్) దృష్టి సారించింది.
Andhra Pradesh: ఏపీలో 6 జిల్లాల్లో తీవ్ర పొగమంచు ఎఫెక్టు.. తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్
ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఘనంగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది.
Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశాలు.. భారత్ స్థానం ఇదే!
ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగులకు సెలవులు అత్యంత ముఖ్యమైనవి.
Andhra Pradesh: కాకినాడలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు.. శంకుస్థాపన చేసిన చంద్రబాబు, పవన్
కాకినాడలో ఏర్పాటు చేయనున్న అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.
Terror Threat: రిపబ్లిక్ డే వేడుకల ముందు ఉగ్రవాద ముప్పుపై నిఘా
ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ రాజధాని దిల్లీపై ఉగ్రవాద ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
Tamil Nadu Elections: పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. ఏఐఏడీఎంకే మేనిఫెస్టోలో కీలక హామీలు
తమిళనాడులో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల సమరానికి వేదిక సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏఐఏడీఎంకే కీలక రాజకీయ అడుగు వేసింది.
Rahul Gandhi: ఇండోర్లో అతిసార బాధితులను పరామర్శించిన రాహుల్ గాంధీ
లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇండోర్లో పర్యటిస్తున్నారు.
Delhi Metro: దిల్లీ మెట్రోలో హద్దులు దాటిన ప్రవర్తన.. వీడియో సోషల్ మీడియాలో వైరల్
ఇటీవల కొంతమంది మహిళలు ప్రదర్శిస్తున్న ప్రవర్తన ఆందోళన కలిగించే స్థాయికి చేరుతోంది. ఇందుకు దిల్లీ మెట్రోలో చోటుచేసుకున్న తాజా సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా మారింది.
Chhattisgarh Encounter: బీజాపూర్ అడవుల్లో ఎదురుకాల్పులు.. మావో కమాండర్ పాపారావు హతం
దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా బలగాలు చేపడుతున్న ఏరివేత ఆపరేషన్లు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.
Facial attendance: గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త అటెండెన్స్ విధానం.. ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ యాప్కు గ్రీన్సిగ్నల్
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై మరింత పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Kangana Ranaut: నా బంగ్లాను కూల్చిన వారిని ప్రజలే బయటకు పంపారు: కంగనా రనౌత్
మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.
Kishan Reddy: హైదరాబాద్ మెట్రో రెండో దశ పురోగతిపై సీఎం రేవంత్కు కిషన్రెడ్డి లేఖ
హైదరాబాద్ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
Gauri Lankesh: మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో సంచలనం.. గౌరీ లంకేశ్ హత్య కేసు నిందితుడి విజయం
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు క్రమంగా వెలువడుతున్న నేపథ్యంలో జాల్నా కార్పొరేషన్లో చోటు చేసుకున్న ఒక ఫలితం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది.
Supreme Court: నోట్ల కట్టల కేసులో జస్టిస్ యశ్వంత్ వర్మకు సుప్రీంకోర్టు షాక్
నోట్ల కట్టల వ్యవహారంలో జస్టిస్ యశ్వంత్ వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
Maharashtra civic polls: ముంబైలో బీజేపీ దూకుడు.. థానేలో శివసేన ఆధిక్యం
మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో (Maharashtra civic polls) బీజేపీ దూకుడు కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండేతో కలిసి పోటీ చేసిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.
ED: పీఎన్బీ స్కామ్ కేసులో ఛోక్సీ కుమారుడిపై ఈడీ ఆరోపణలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్ల రూపాయల మోసం చేసి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగుతోంది.
Air India: వాస్తవాలను తెలుసుకోవడానికి ఎవరినైనా విచారిస్తాం : ఏఏఐబీ
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద కేసులో పైలట్ మేనల్లుడికి 'విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో' (AAIB) సమన్లు జారీ చేసిన విషయంలో భారత పైలట్ల సమాఖ్య (FIP) గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Richest People in Hyderabad: హైదరాబాద్లో అత్యంత ధనవంతులు జాబితా రిలీజ్.. టాప్లో ఎవరంటే?
హైదరాబాద్లో అత్యంత ధనవంతుల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి కుటుంబం సుమారు రూ.91,100 కోట్ల నెట్వర్త్తో హైదరాబాద్లోనే అత్యంత సంపన్నులుగా తొలి స్థానంలో నిలిచారు.
TTD: తిరుపతిలో కనులపండువగా గోదా కల్యాణోత్సవం
తిరుపతిలో గోదా కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
Andhra news: తాడేపల్లిగూడెంలో కోడిపందేల హవా.. సంక్రాంతి రెండో రోజున కోట్ల రూపాయల చేతులు మార్పు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో కోడిపందేలు జోరుగా కొనసాగుతున్నాయి.
10-minute deliveries: 10-నిమిషాల డెలివరీ అవసరం లేదు: భారతీయుల డెలివరీ ప్రాధాన్యతలు ఇవే..
కేంద్రం '10 నిమిషాల' ఫిక్స్డ్ డెలివరీ ప్రకటనలను నిలిపివేయాలని క్విక్ కామర్స్ కంపెనీలకు సూచించిన కొద్ది రోజులకే, విడుదలైన ఒక సర్వేలో వినియోగదారులు ఈ మోడల్కు మద్దతు ఇవ్వడం లేదని తేలింది.
ED vs TMC: మమతా-ఈడీ వివాదం సుప్రీంకోర్టుకు.. ఎన్నికల ముందే సోదాలెందుకని టీఎంసీ ప్రశ్న
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మధ్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది.
Euthanasia Case: కోమాలో 13 ఏళ్లు: హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవిస్తోన్న 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
Medaram: మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు.. మూడు కోట్ల మంది భక్తుల వస్తారని అంచనా
అతి పెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది.
Army Day Parade: అధునాతన క్షిపణులు.. రోబో డాగ్స్.. జైపుర్లో ఘనంగా 78వ సైనిక దినోత్సవ పరేడ్
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపుర్లో 78వ సైనిక దినోత్సవం సందర్భంగా ఆర్మీ డే పరేడ్ను ఘనంగా నిర్వహించారు.
Kerala: కేరళలో విషాదం.. స్పోర్ట్స్ హాస్టల్లో ఉరివేసుకుని ఇద్దరు బాలికల ఆత్మహత్య
కేరళలోని కొల్లం జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్లో గురువారం ఉదయం ఇద్దరు క్రీడా శిక్షణార్థులు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
PM Modi: ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం
ఈ పండగ అన్నదాతలది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Andhra news: తొమ్మిది నెలల్లో రాష్ట్ర సొంత రాబడి 4% పెరుగుదల.. తొలి మూడు త్రైమాసికాల విశ్లేషణ
ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. ఈ వ్యవధిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే మెరుగైన దిశలో సాగుతోంది.
Andhra news: పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశ్రయిస్తున్న ప్రధాన అభివృద్ధి మార్గంగా మారింది.
Iran Protests: ఇరాన్ గగనతలం మూసివేత.. ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్లైన్స్ అడ్వైజరీ
హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు తాత్కాలికంగా మూసివేసింది.
Army Day: దేశ గౌరవానికి ప్రతీకలు సైనికులే: ప్రధాని మోదీ విషెస్..
ఆర్మీ డే సందర్భంగా భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Kargil: కార్గిల్లో ఖమేనీకి మద్దతుగా నిరసన; ట్రంప్, నెతన్యాహూ పేర్లతో ప్రతీకాత్మక శవపేటికల ప్రదర్శన
కార్గిల్లో భారీ స్థాయిలో మంగళవారం ప్రజా నిరసన జరిగింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యానికి వ్యతిరేకంగా స్థానికులు రోడ్డెక్కారు.
INSV Kaundinya: 1400 కిలోమీటర్లు.. 18 రోజులు.. మస్కట్ చేరిన 'INSV కౌండిన్య'..
నౌకాయాన రంగంలో భారత్ మరో విశిష్ట విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Telangana: తెలంగాణలో వీధి కుక్కల హత్యాకాండ.. వారం రోజుల్లో 500కు పైగా మృతి
తెలంగాణలో వీధి కుక్కల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది.
PM Modi: పొంగల్ వేడుకల్లో పాల్గొని పొంగలి వండిన మోదీ
పొంగల్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Narendra Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం దేశ ప్రజలకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
Amit Shah: యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ మానవాళికి పెను ముప్పు.. దీనికి పోరాటానికి రోడ్ మ్యాప్ అవసరం: అమిత్ షా
యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అనేది మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Telangana: ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణకు రికార్డు.. 70.82 లక్షల టన్నుల ధాన్యం సేకరణతో కొత్త మైలురాయి
2025-26 ఖరీఫ్ సీజన్లో తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి చరిత్రలోనే అత్యధికంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Telangana Weather Updates :తెలంగాణలో తగ్గిన చలి.. పగటి ఉష్ణోగ్రతల్లో 2-5 డిగ్రీల పెరుగుదల..!
తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం తగ్గుముఖం పట్టింది.