LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

19 Jan 2026
కంబోడియా

job scam: కంబోడియా జాబ్ స్కామ్‌లో పాకిస్థాన్ లింక్… కేంద్ర దర్యాప్తులో సంచలన అంశాలు

2024లో వెలుగులోకి వచ్చిన కంబోడియా కేంద్రంగా సాగిన ఉద్యోగ మోసం కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థలు జరుపుతున్న హై-లెవల్ విచారణలో తాజాగా పాకిస్థాన్‌కు సంబంధించిన లింక్ బయటపడింది.

Chandrababu Naidu: దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణ.. వ్యూహాత్మక ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం!

ఆంధ్రప్రదేశ్‌కు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ పర్యటనకు బయల్దేరారు.

Earthquake: లడఖ్‌లోని లేహ్ సమీపంలో 5.7 తీవ్రతతో భూకంపం

భూకంపంతో జమ్ముకశ్మీర్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.

19 Jan 2026
బిహార్

Bihar: వరి వ్యర్థాలతో బంగాళాదుంప పంట… జీరో-టిల్లేజ్ పద్ధతికి విజేంద్ర సక్సెస్ స్టోరి

వరి, గోధుమ వంటి పంటల చేతికొచ్చిన తర్వాత పనిచేయని భాగాలను సాధారణంగా రైతులు కాల్చేస్తారు.

19 Jan 2026
ఒడిశా

Odisha: మహాబలేశ్వర్ విత్తనాలతో ఆర్గానిక్‌ స్ట్రాబెర్రీ పంట.. స్థానిక దుకాణాల నుంచి ముందస్తు ఆర్డర్లు

ఒడిశాలోని బ్రహ్మపుర సమీప సజన్‌పుర్‌ పంచాయతీకి చెందిన చరణ్‌ లెంక,సాధవ్‌ రౌలా అనే ఇద్దరు మిత్రులు గత నాలుగేళ్లుగా స్ట్రాబెర్రీ పంటల ద్వారా మంచి లాభాలు సాధిస్తున్నారు.

19 Jan 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు

తెలంగాణలో రెండురోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి పోలిస్తే 4.2 డిగ్రీల పెరుగుదలతో 34.3 డిగ్రీల సెల్సియస్‌ వద్ద నమోదైంది.

Vijayawada: విజయవాడ విమానాశ్రయంలో పొగమంచు: పలు విమానాలు ఆలస్యం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి.

19 Jan 2026
రాజస్థాన్

Rajasthan District Collector: పేదలకు సంక్షేమ పథకాలు అందేవరకు జీతం తీసుకోను: రాజస్థాన్‌ కలెక్టర్‌ అరుణ్‌కుమార్

పేదల సంక్షేమమే లక్ష్యంగా ఓ జిల్లా కలెక్టర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

19 Jan 2026
భూకంపం

Earthquake: ఢిల్లీ, సోనిపట్‌లో భూకంపం.. భయంతో ప్రజలు పరుగులు

ఉత్తర భారత ప్రాంతంలో భూకంపాలు నమోదు అయ్యాయి. ప్రధానంగా దిల్లీ, హర్యానా ప్రాంతాలలో భూకంపం సంభవించింది.

19 Jan 2026
ఆదిలాబాద్

Nagoba Jatara: అట్టహాసంగా ఆదిలాబాద్ జిల్లాలో నాగోబా జాతర ప్రారంభం..

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబా జాతర ఆదివారం అర్ధరాత్రి మహాపూజలతో ప్రారంభమైంది.

AP Government: మత్స్యకారుల భరోసా బీమాను రూ.10 లక్షలకు పెంచిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ప్రభుత్వం మత్స్యకార కుటుంబాలకు భరోసా ఇచ్చే కీలక నిర్ణయం తీసుకుంది.

TG Cabinet: జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు.. ఏర్పాట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్

రాష్ట్రంలో వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 3వరకు గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

19 Jan 2026
వైసీపీ

Mithun Reddy: ఏపీ మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు..

ఏపీ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Kishtwar: జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. 8 మంది సైనికులకు గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా ఛత్రూ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Andhra news: కేంద్ర పథకాలపై ఫోకస్‌: రూ.24,513 కోట్లతో రాష్ట్రానికి ఊపిరి

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని స్థిరపరిచే దిశగా ఎన్డీయే ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీఐ చీఫ్‌ కమిషనర్‌గా వజ్జా శ్రీనివాసరావు నియామకం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర సమాచార కమిషన్‌లో కొత్త సభ్యులను నియమిస్తూ విజయానంద్‌ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

Theft case: 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రూ.7 కేసు.. ముంబై కోర్టు కీలక తీర్పు

మహారాష్ట్రలో దాదాపు 50 ఏళ్ల క్రితం నమోదైన ఓ చోరీ కేసుకు ఎట్టకేలకు తెరపడింది.

18 Jan 2026
బీజేపీ

Manoj Tiwari: బీజేపీ ఎంపీ మనోజ్‌ తివారీ ఇంట్లో భారీ చోరీ.. రూ.5.40 లక్షలు మాయం!

బీజేపీ నేత, దిల్లీ ఈశాన్య లోక్‌సభ ఎంపీ, ప్రముఖ గాయకుడు మనోజ్ తివారీ ఇంట్లో చోటు చేసుకుంది. శాస్త్రి నగర్ ప్రాంతంలోని సుందర్‌బన్ అపార్ట్‌మెంట్‌లో ఈ ఘటన సంభవించింది. మొత్తం రూ. 5.40లక్షల నగదు చోరీ అయిందని ఫిర్యాదు నమోదైంది

18 Jan 2026
ఇండిగో

Indigo: ఇండిగో విమానానికి బాంబ్ బెదిరింపు.. లఖ్‌నవూ‌లో అత్యవసర ల్యాండింగ్

దిల్లీ-బెంగాల్ రూట్‌పై ఉండాల్సిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది.

Chandrababu: రౌడీయిజానికి చోటు లేదు.. ఇక్కడ ఉన్నది సీబీఎన్‌ ప్రభుత్వం: చంద్రబాబు హెచ్చరిక

తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్‌ స్థాపించారని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

UP: మౌని అమావాస్య వేళ ప్రయాగ్‌రాజ్‌లో భక్తుల రద్దీ.. 1.3 కోట్లకు పైగా భక్తుల పుణ్యస్నానాలు

మౌని అమావాస్య (Mauni Amavasya) సందర్భంగా ఉత్తర్‌ప్రదేశ్‌ (UP)లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు.

18 Jan 2026
హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాద్‌ మెట్రోకు బూస్ట్‌.. పది కొత్త రైళ్ల కొనుగోలుకు ప్రతిపాదనలు

మెట్రోరైలును ఎల్‌అండ్‌టీ నుంచి ప్రభుత్వ స్వాధీనం చేసుకునే ప్రక్రియ ఒకవైపు కొనసాగుతుండగా, మరోవైపు ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా అదనపు మెట్రో రైళ్ల కొనుగోలుపై హైదరాబాద్‌ మెట్రోరైలు లిమిటెడ్‌ (హెచ్‌ఎంఆర్‌ఎల్‌) దృష్టి సారించింది.

Andhra Pradesh: ఏపీలో 6 జిల్లాల్లో తీవ్ర పొగమంచు ఎఫెక్టు.. తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్

ఆంధ్రప్రదేశ్ లో పలు ప్రాంతాల్లో ఘనంగా పొగమంచు కురుస్తున్న నేపథ్యంలో విశాఖపట్నంలోని తుపాను హెచ్చరికల కేంద్రం అలర్ట్ జారీ చేసింది.

17 Jan 2026
భారతదేశం

Holidays: ప్రపంచంలో అత్యధిక సెలవులు కలిగిన దేశాలు.. భారత్ స్థానం ఇదే!

ప్రభుత్వ రంగంలోనైనా, ప్రైవేట్ రంగంలోనైనా ఉద్యోగులకు సెలవులు అత్యంత ముఖ్యమైనవి.

Andhra Pradesh: కాకినాడలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టు.. శంకుస్థాపన చేసిన చంద్రబాబు, పవన్

కాకినాడలో ఏర్పాటు చేయనున్న అతి పెద్ద గ్రీన్‌ హైడ్రోజన్‌ ఆధారిత గ్రీన్‌ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.

17 Jan 2026
దిల్లీ

Terror Threat: రిపబ్లిక్ డే వేడుకల ముందు ఉగ్రవాద ముప్పుపై నిఘా

ఈ ఏడాది గణతంత్ర దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని దేశ రాజధాని దిల్లీపై ఉగ్రవాద ముప్పు ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి.

17 Jan 2026
తమిళనాడు

Tamil Nadu Elections: పురుషులకూ ఉచిత బస్సు ప్రయాణం.. ఏఐఏడీఎంకే మేనిఫెస్టోలో కీలక హామీలు

తమిళనాడులో ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది. ఎన్నికల సమరానికి వేదిక సిద్ధమవుతున్న నేపథ్యంలో ఏఐఏడీఎంకే కీలక రాజకీయ అడుగు వేసింది.

Rahul Gandhi: ఇండోర్‌లో అతిసార బాధితులను పరామర్శించిన రాహుల్‌ గాంధీ

లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ ఇండోర్‌లో పర్యటిస్తున్నారు.

17 Jan 2026
దిల్లీ

Delhi Metro: దిల్లీ మెట్రోలో హద్దులు దాటిన ప్రవర్తన.. వీడియో సోషల్ మీడియాలో వైరల్

ఇటీవల కొంతమంది మహిళలు ప్రదర్శిస్తున్న ప్రవర్తన ఆందోళన కలిగించే స్థాయికి చేరుతోంది. ఇందుకు దిల్లీ మెట్రోలో చోటుచేసుకున్న తాజా సంఘటన ప్రత్యక్ష ఉదాహరణగా మారింది.

Chhattisgarh Encounter: బీజాపూర్ అడవుల్లో ఎదురుకాల్పులు.. మావో కమాండర్ పాపారావు హతం

దేశవ్యాప్తంగా మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా భద్రతా బలగాలు చేపడుతున్న ఏరివేత ఆపరేషన్లు ఉద్ధృతంగా కొనసాగుతున్నాయి.

Facial attendance: గ్రామ, వార్డు సచివాలయాల్లో కొత్త అటెండెన్స్ విధానం.. ఫేస్‌ రికగ్నిషన్‌ అటెండెన్స్‌ యాప్‌కు గ్రీన్‌సిగ్నల్

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పనితీరుపై మరింత పర్యవేక్షణ కోసం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Kangana Ranaut: నా బంగ్లాను కూల్చిన వారిని ప్రజలే బయటకు పంపారు: కంగనా రనౌత్

మహారాష్ట్ర మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది.

16 Jan 2026
హైదరాబాద్

Kishan Reddy: హైదరాబాద్‌ మెట్రో రెండో దశ పురోగతిపై సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ

హైదరాబాద్‌ మెట్రో రెండో దశ పనుల పురోగతిపై కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి లేఖ రాశారు.

Gauri Lankesh: మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో సంచలనం.. గౌరీ లంకేశ్‌ హత్య కేసు నిందితుడి విజయం

మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల ఫలితాలు క్రమంగా వెలువడుతున్న నేపథ్యంలో జాల్నా కార్పొరేషన్‌లో చోటు చేసుకున్న ఒక ఫలితం రాజకీయంగా, సామాజికంగా పెద్ద చర్చకు దారితీసింది.

Supreme Court: నోట్ల కట్టల కేసులో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు సుప్రీంకోర్టు షాక్

నోట్ల కట్టల వ్యవహారంలో జస్టిస్‌ యశ్వంత్‌ వర్మకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

Maharashtra civic polls: ముంబైలో బీజేపీ దూకుడు.. థానేలో శివసేన ఆధిక్యం

మహారాష్ట్ర మున్సిపల్‌ ఎన్నికల్లో (Maharashtra civic polls) బీజేపీ దూకుడు కొనసాగుతోంది. డిప్యూటీ సీఎం ఏకనాథ్‌ షిండేతో కలిసి పోటీ చేసిన బీజేపీ దాదాపు అన్ని మున్సిపాల్టీల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది.

16 Jan 2026
ఇండియా

ED: పీఎన్‌బీ స్కామ్‌ కేసులో ఛోక్సీ కుమారుడిపై ఈడీ ఆరోపణలు

పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్ కు వేల కోట్ల రూపాయల మోసం చేసి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్‌ ఛోక్సీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) దర్యాప్తు కొనసాగుతోంది.

Air India: వాస్తవాలను తెలుసుకోవడానికి ఎవరినైనా విచారిస్తాం : ఏఏఐబీ

అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్‌ ఇండియా విమాన ప్రమాద కేసులో పైలట్‌ మేనల్లుడికి 'విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో' (AAIB) సమన్లు జారీ చేసిన విషయంలో భారత పైలట్ల సమాఖ్య (FIP) గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసింది.

16 Jan 2026
హైదరాబాద్

Richest People in Hyderabad: హైదరాబాద్‌లో అత్యంత ధనవంతులు జాబితా రిలీజ్.. టాప్‌లో ఎవరంటే? 

హైదరాబాద్‌లో అత్యంత ధనవంతుల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో దివీస్‌ ల్యాబొరేటరీస్‌ అధినేత మురళి దివి కుటుంబం సుమారు రూ.91,100 కోట్ల నెట్‌వర్త్‌తో హైదరాబాద్‌లోనే అత్యంత సంపన్నులుగా తొలి స్థానంలో నిలిచారు.

16 Jan 2026
టీటీడీ

TTD: తిరుపతిలో కనులపండువగా గోదా కల్యాణోత్సవం

తిరుపతిలో గోదా కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.

Andhra news: తాడేపల్లిగూడెంలో కోడిపందేల హవా.. సంక్రాంతి రెండో రోజున కోట్ల రూపాయల చేతులు మార్పు

పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో కోడిపందేలు జోరుగా కొనసాగుతున్నాయి.

10-minute deliveries: 10-నిమిషాల డెలివరీ అవసరం లేదు: భారతీయుల డెలివరీ ప్రాధాన్యతలు ఇవే..

కేంద్రం '10 నిమిషాల' ఫిక్స్‌డ్ డెలివరీ ప్రకటనలను నిలిపివేయాలని క్విక్ కామర్స్ కంపెనీలకు సూచించిన కొద్ది రోజులకే, విడుదలైన ఒక సర్వేలో వినియోగదారులు ఈ మోడల్‌కు మద్దతు ఇవ్వడం లేదని తేలింది.

ED vs TMC: మమతా-ఈడీ వివాదం సుప్రీంకోర్టుకు.. ఎన్నికల ముందే సోదాలెందుకని టీఎంసీ ప్రశ్న 

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మధ్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది.

Euthanasia Case: కోమాలో 13 ఏళ్లు: హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్

దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవిస్తోన్న 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్‌ చేసింది.

Medaram: మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు.. మూడు కోట్ల మంది భక్తుల వస్తారని అంచనా

అతి పెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది.

15 Jan 2026
రాజస్థాన్

Army Day Parade: అధునాతన క్షిపణులు.. రోబో డాగ్స్‌.. జైపుర్‌లో ఘనంగా 78వ సైనిక దినోత్సవ పరేడ్

రాజస్థాన్‌ రాష్ట్ర రాజధాని జైపుర్‌లో 78వ సైనిక దినోత్సవం సందర్భంగా ఆర్మీ డే పరేడ్‌ను ఘనంగా నిర్వహించారు.

15 Jan 2026
కేరళ

Kerala: కేరళలో విషాదం.. స్పోర్ట్స్ హాస్టల్‌లో ఉరివేసుకుని ఇద్దరు బాలికల ఆత్మహత్య

కేరళలోని కొల్లం జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్‌లో గురువారం ఉదయం ఇద్దరు క్రీడా శిక్షణార్థులు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది.

PM Modi: ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం 

ఈ పండగ అన్నదాతలది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.

Andhra news: తొమ్మిది నెలల్లో రాష్ట్ర సొంత రాబడి 4% పెరుగుదల.. తొలి మూడు త్రైమాసికాల విశ్లేషణ

ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. ఈ వ్యవధిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే మెరుగైన దిశలో సాగుతోంది.

Andhra news: పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్‌ ప్రకటించిన కేంద్రం

ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశ్రయిస్తున్న ప్రధాన అభివృద్ధి మార్గంగా మారింది.

15 Jan 2026
ఇరాన్

Iran Protests: ఇరాన్‌ గగనతలం మూసివేత.. ప్రయాణికులకు  ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్‌లైన్స్ అడ్వైజరీ

హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఇరాన్‌ తన గగనతలాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు తాత్కాలికంగా మూసివేసింది.

Army Day: దేశ గౌరవానికి ప్రతీకలు సైనికులే: ప్రధాని మోదీ విషెస్..

ఆర్మీ డే సందర్భంగా భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

14 Jan 2026
ఇరాన్

Kargil: కార్గిల్‌లో ఖమేనీకి మద్దతుగా నిరసన; ట్రంప్, నెతన్యాహూ పేర్లతో ప్రతీకాత్మక శవపేటికల ప్రదర్శన

కార్గిల్‌లో భారీ స్థాయిలో మంగళవారం ప్రజా నిరసన జరిగింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యానికి వ్యతిరేకంగా స్థానికులు రోడ్డెక్కారు.

14 Jan 2026
నౌకాదళం

INSV Kaundinya: 1400 కిలోమీటర్లు.. 18 రోజులు.. మస్కట్‌ చేరిన 'INSV కౌండిన్య'.. 

నౌకాయాన రంగంలో భారత్‌ మరో విశిష్ట విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.

మునుపటి తరువాత