భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Indian Navy: హర్మూజ్లో నౌకలకు అలర్ట్.. మా అనుమతి తర్వాతే ప్రయాణించండి: ఇండియన్ నేవీ
హర్మూజ్ జలసంధిలో ఇండియా జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో ఇండియన్ నేవీ అప్రమత్తమైంది.
Telangana: తెలంగాణలో విభిన్న వాతావరణం.. ఎండలతో పాటు అకాల వర్షాలు
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Manipur: మణిపూర్లో బాంబు దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి.. 5 రోజుల బంద్తో స్థంభించిన జీవనం
మణిపూర్లో బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటనపై ఆగ్రహంతో రాష్ట్రంలో ఐదు రోజుల సంపూర్ణ బంద్ కొనసాగుతోంది.
Tamil Nadu elections: 400 మందికి పైగా అభ్యర్థులపై తీవ్రమైన కేసులు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులపై షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
Flight: గాల్లో భయానక క్షణాలు.. విమానం కుదుపులతో ఏడ్చిన ప్రయాణికులు
విమాన ప్రయాణం అంటే చాలామందికి ఉత్సాహభరితమైన అనుభవమే.
Dwacra: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల రుణం.. పొందండిలా
డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన అవకాశాన్ని ప్రకటించింది.
J&K: జమ్మూకశ్మీర్లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం
జమ్ముకశ్మీర్లో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం అందరినీ తీవ్ర విషాదంలో ముంచింది.
Hyderabad Metro: హైదరాబాదీలకు శుభవార్త.. ఉదయం 5 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభం?
హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలను తెల్లవారుజామునే ప్రారంభించాల్సిన అవసరంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ దృష్టి సారించారు.
Manipur: మణిపూర్'లో ఉద్రిక్తతలు..నిరసనకారులపై టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు ప్రయోగం
మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కక్చింగ్ జిల్లాలో ఆదివారం రాత్రి భారీగా జరిగిన నిరసనలను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు, స్టన్ గ్రెనేడ్లు ఉపయోగించారు.
Mohan Bhagwat: భారత్ కేవలం భౌగోళికం కాదు.. గొప్ప సంప్రదాయం: మోహన్ భగవత్
భారతదేశం అనే పేరు కేవలం భౌగోళిక పరిమితికి మాత్రమే సంబంధించినది కాదని, అది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న గొప్ప సంప్రదాయం అని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ పేర్కొన్నారు.
South Korea: హర్ముజ్ జలసంధి భద్రతకై భారత్తో పనిచేస్తాం: లీ-జే-మ్యూంగ్
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్కు చేరుకున్నారు.
DCGI: డెంగీ నియంత్రణలో కీలక ముందడుగు.. దేశంలో తొలి టీకాకు గ్రీన్ సిగ్నల్
దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న డెంగీ వ్యాధి నియంత్రణలో భారత్ కీలక ముందడుగు వేసింది.
Telangana Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ 'రైతు భరోసా' రెండో విడత నిధుల విడుదల
తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే 'రైతు భరోసా' పథకం రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.
Telangana: కాళేశ్వరంలో కీలక పరీక్షలు.. మే నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది.
Visakhapatnam: పర్యాటక రంగానికి ఊతం.. విశాఖ నుంచి సింగపూర్కు పర్యాటక క్రూజ్
విశాఖపట్టణం నుంచి అంతర్జాతీయ క్రూజ్ పర్యాటకానికి త్వరలోనే శ్రీకారం చుడనుంది.
El Nino Impact: ఎల్నినో ప్రభావం: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ఆలస్యం కానున్న రుతుపవనాలు
ఎల్నినో ప్రభావంతో ఈ వేసవిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.
Tamil Nadu: తమిళనాడులో ఘోర పేలుడు.. బాణాసంచా ఫ్యాక్టరీలో 17 మంది మృతి
తమిళనాడులో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. విరూద్నగర్ జిల్లాలోని కుట్టనార్పట్టి గ్రామంలో ఉన్న ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.
Lok Sabha: దేశంలో అత్యధిక ఓటర్లు మల్కాజిగిరిలో.. లక్షద్వీప్లో అత్యల్పం
ప్రస్తుతం లోక్సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందని, దీని వల్ల అధిక ఓటర్లున్న నియోజకవర్గాల ఎంపీలు ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పేర్కొన్నారు.
FDI in pension sector: పింఛన్ రంగంలోకి వందశాతం ఎఫ్డీఐలు.. కేంద్రం కీలక నిర్ణయం
పింఛన్ రంగంలో విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న ఎండలు.. వడగాల్పులతో ఇబ్బందులు
వేసవి కాలం ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.
Shobha Karandlaje: ఏప్రిల్ 17న మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు
ఏప్రిల్ 17ను భారత మహిళల కోసం "బ్లాక్ డే"గా పేర్కొంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Mamata Banerjee : మహిళలను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ కుట్ర: మమతా బెనర్జీ ఆగ్రహం
మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Modi: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి : నరేంద్ర మోదీ
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు.
MMTS: జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ప్రభుత్వ కీలక నిర్ణయం
హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది.
Hyderabad: భానుడి ప్రతాపంతో పెరిగిన డిమాండ్.. ఒక్కరోజులో 10 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం
హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం ఈసారి సరికొత్త రికార్డు నమోదు చేసింది. నగర చరిత్రలో తొలిసారిగా శుక్రవారం ఒక్కరోజులోనే వినియోగం 100మిలియన్ యూనిట్లను దాటింది.
Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం
రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
PM Modi: నారీశక్తి ఎదుగుదల ఆపారు.. విపక్షాలపై మండిపడ్డ నరేంద్ర మోదీ
భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. భారత మహిళల కలలను ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు.
Indian Railway: రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ రైల్వే లైన్కు గ్రీన్ సిగ్నల్
దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర కేబినెట్ కీలక ఆమోదం తెలిపింది.
PM Modi: ఇవాళ రాత్రి 8.30కి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు రాత్రి 8:30 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
PM Modi: పశ్చాత్తాపపడతారు.. విపక్షాలకు ప్రధాని మోదీ హెచ్చరిక
మహిళా రిజర్వేషన్ల కోసం తీసుకువచ్చిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Priyanka Gandhi: ఎన్డీయేకు తొలి ఓటమి : ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
డీలిమిటేషన్ వెనుక ఉన్న బీజేపీ కుట్రను అడ్డుకున్నామని ప్రియాంక గాంధీ తెలిపారు. మహిళా రిజర్వేషన్ల పేరుతో విపక్షాలపై బురద జల్లే ప్రయత్నం జరిగిందని తీవ్రంగా విమర్శించారు.
Hyderabad: మార్కెట్టే కాదు.. హైదరాబాద్ చరిత్రకు నిలువెత్తు నిదర్శనం
మోజంజాహి మార్కెట్ నగరంలోని ప్రముఖ వారసత్వ కట్టడాల్లో ఒకటిగా నిలిచింది.
TCS Nashik Case Update: టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. నాసిక్ బాబాను కాపాడేందుకే కుట్ర అంటూ ఆరోపణలు
టీసీఎస్ నాసిక్ యూనిట్లో లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిడుల ఆరోపణలతో నమోదైన కేసు సంచలనం రేపుతున్న వేళ, దీనిలో మరో కొత్త కోణం బయటకు వచ్చింది.
Telangana: ఎన్నికల కౌంట్డౌన్ ప్రారంభం.. మేలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు!
తెలంగాణ రాష్ట్రంలో జిల్లా ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాలు (జడ్పీటీసీ), మండల ప్రజాపరిషత్ ప్రాదేశిక నియోజకవర్గాల (ఎంపీటీసీ) ఎన్నికలకు రంగం సిద్ధమైంది.
Heat waves: ఠారెత్తించిన ఎండలు.. తెలంగాణలో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి!
తీవ్రమైన ఎండలతో తెలంగాణ రాష్ట్రం అగ్నిగోళంలా మారింది. ముఖ్యంగా ఏడు జిల్లాల్లోని 20 మండలాలు వడగాలులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
Sleeper Buses: ప్రయాణికుల ప్రాణాలే ప్రాధాన్యం.. స్లీపర్ బస్సుల నిషేధానికి డిమాండ్
ప్రయాణికుల భద్రత దృష్ట్యా చైనా, జర్మనీ, స్వీడన్, డెన్మార్క్ వంటి దేశాల్లో స్లీపర్ బస్సులను ఇప్పటికే నిషేధించిన విషయం తెలిసిందే.
NDA Protests : మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదం.. దేశమంతా ఎన్డీఏ నిరసనలు
మహిళా సాధికారతకు కీలకంగా భావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో పెద్ద కలకలాన్ని రేపింది.
Rain Alert : వచ్చే 2 గంటల్లో తెలంగాణలో ఉరుములతో వర్షం.. పలు జిల్లాలకు అలర్ట్
తెలంగాణలో ఇప్పటికే మండుతున్న ఎండలకు తోడు వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఆకస్మిక మార్పులు ప్రజలను మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
Womens Reservation Bill : మహిళా రిజర్వేషన్ బిల్లు అమలుకు బ్రేక్.. వీగిపోయిన బిల్లు
లోక్సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్కు సంబంధించిన మూడు కీలక బిల్లులపై ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బిగ్ షాక్.. ద్వంద్వ పౌరసత్వం కేసులో ఎఫ్ఐఆర్
లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీకి అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ బిగ్ షాక్ ఇచ్చింది.
Air India: గంజాయి కేసులో చిక్కిన ఎయిర్ ఇండియా కోపైలట్.. వెనక్కి పంపిన అమెరికా
ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కోపైలట్ శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో గంజాయితో పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Tenali: తెనాలిలో షాకింగ్ ఘటన.. న్యూడ్ చాటింగ్పై కేసు నమోదు
తెనాలి కేంద్రంగా సాగిన ఆన్లైన్ అసభ్య చాటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై త్రీ టౌన్ పోలీసులు గురువారం రాత్రి కేసు నమోదు చేశారు.
Doctor Terror: ఇళ్లను పేలుడు కేంద్రాలుగా మార్చిన డాక్టర్లు.. ఉగ్ర కేసులో షాకింగ్ విషయాలు
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన ఆత్మాహుతి దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Vizhinjam Port: గల్ఫ్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. విజింజం పోర్ట్ వద్ద క్యూలో 100 నౌకలు!
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ షిప్పింగ్పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
Rahul Gandhi: మహిళా బిల్లు ఒక పెద్ద మోసం: బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
మహిళా బిల్లు ఉద్దేశం, దాని వెనుక ఉన్న వ్యూహాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.
Uppal Metro: ఉప్పల్ మెట్రో స్టేషన్కు బాంబు బెదిరింపు
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ మెట్రో స్టేషన్లో శుక్రవారం ఉదయం బాంబు ఉందన్న సమాచారంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Fruits Artificial Ripening: వేసవిలో కృత్రిమంగా పండ్లు మగ్గపెడితే కఠిన చర్యలు .. రాష్ట్రాలకు FSSAI కీలక ఆదేశాలు
వేసవికాలం ప్రారంభమయ్యాక రోజుకు కనీసం ఒక పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Harivansh: రాజ్యసభ ఉపసభాపతిగా మూడోసారి హరివంశ్ నారాయణ్ ఎన్నిక: మోదీ అభినందనలు
రాజ్యసభలో ఉపసభాపతి పదవికి హరివంశ్ నారాయణ్ మరోసారి ఎన్నికయ్యారు.
Palace on Wheels: విదేశీ పర్యాటకులు తగ్గడంతో.. 'ప్యాలెస్ ఆన్ వీల్స్'కు పశ్చిమాసియా కష్టాలు..!
భారత్కు వచ్చే విదేశీ పర్యాటకులకు 'ప్యాలెస్ ఆన్ వీల్స్' ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Telangana: తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
Trump: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై ట్రంప్ ప్రశంసల వర్షం
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.
Vedanta Group: 20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్పై కేసు నమోదు
శక్తి జిల్లాలోని వేదాంత సంస్థకు చెందిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై పోలీసు శాఖ కేసు నమోదు చేసింది.
Telangana: రైతుల రక్షణకు తెలంగాణ ప్రత్యేక పంటల బీమా సిద్ధం
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన రక్షణ కల్పించేందుకు వచ్చే వానాకాలం నుంచి "తెలంగాణ విశిష్ట పంటల బీమా పథకం"ను అమలు చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి సూచించింది.
Telangana: మౌలిక సదుపాయాల్లో వెనుకబడిన వర్గాలు: సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలు
తెలంగాణలో సామాజిక వర్గాల మధ్య మౌలిక సదుపాయాల విషయంలో గణనీయమైన అసమానతలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు 13,329 గ్రామాల్లో ఓటర్ల జాబితాల విడుదల
పంచాయతీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13,329 గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితాలను విడుదల చేశారు.
TCS Nashik: టీసీఎస్ నాసిక్ ఘటనలో కొత్త మలుపు .. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్
దేశవ్యాప్తంగా సంస్థల వర్గాల్లో సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కేంద్రానికి చెందిన బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Lithium Battery Industry: అనకాపల్లిలో.. రూ.8,175 కోట్లతో.. భారీ లిథియం బ్యాటరీ పరిశ్రమ
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
Delhi Airport: రన్వేపై రెండు విమానాలు ఢీ.. ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొన్న స్పైస్జెట్
దేశ రాజధాని దిల్లీ విమానాశ్రయంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది.
Telangana: తెలంగాణలో కులగణన వివరాలు ప్రకటించిన ప్రభుత్వం.. బీసీలు 56.33 శాతం, ఎస్సీలు 17.43
తెలంగాణలో అన్ని కులాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ముందుంచింది.
Telangana: 20న మేడిగడ్డ పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
Telangana: 2026-27లో గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్ల మంజూరు
గృహజ్యోతి పథక అమలుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,080 కోట్ల విడుదలకు రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం అనుమతి ఇచ్చింది.
Pm Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దురుద్దేశం లేదు: ప్రధాని మోదీ
దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Women Seats in Lok Sabha: లోక్సభలో మహిళలకు 272 సీట్లు రిజర్వ్.. కేంద్రం కీలక నిర్ణయం
మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది.
Ranganayaka Sagar Reservoir: రంగనాయకసాగర్ నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రంగనాయకసాగర్ జలాశయం నిర్మాణానికి సంబంధించిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దర్యాప్తును ప్రారంభించింది.
Heat Wave: తెలంగాణలో ఎండల ఉధృతి.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ అంతటా ఎండలు మరింతగా పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Punjab: పంజాబ్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నిందితుడి అరెస్ట్
పంజాబ్లో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఉగ్ర కుట్రను పోలీసులు తాజాగా భగ్నం చేశారు.
TCS has shut operations: టీసీఎస్ నాసిక్ బీపీఓ తాత్కాలికంగా మూసివేత.. లైంగిక వేధింపుల కేసుతో వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు
మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న టీసీఎస్ బీపీఓ కేంద్రంలో పెద్ద వివాదం రేగింది.
Parliament Session: లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన కీలక బిల్లులు
దేశంలో కీలకమైన ఘట్టానికి నాంది పలికేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నేడు ప్రారంభమైంది.
MK Stalin: డీలిమిటేషన్ బిల్లు కాపీని తగలబెట్టిన స్టాలిన్.. నల్లజెండాతో నిరసన..
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేక స్వరం వినిపిస్తోంది.
AP Census 2027 : ఏపీలో ఇవాళ్టి నుంచి జనగణన ప్రారంభం.. పూర్తిగా డిజిటల్ లెక్కింపు
ఆంధ్రప్రదేశ్లో 2027 జనగణన ప్రక్రియకు కీలక ప్రారంభం జరిగింది.
Kakinada SEZ: కాకినాడ సెజ్లో రూ.700 కోట్లతో మెటలర్జికల్ కోక్ ప్లాంట్.. వేల మందికి ఉపాధి
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 13 మందికి గాయాలు
కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Lok Sabha: నేడు లోక్సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు.. 3 రోజులు ప్రత్యేక సమావేశాలు
రాజకీయ డబుల్ ధమాకాకు రంగం సిద్ధమైంది.