భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhra Pradesh: అంగన్వాడీ కార్యకర్తలకు గుడ్న్యూస్.. 'తల్లికి వందనం' పథకంలో చేర్పు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు కూటమి ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Hitech city: హైటెక్ సిటీ రైల్వేస్టేషన్కు నూతన రూపం.. వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ
హైదరాబాద్లో పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వేస్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రజలకు అంకితం చేశారు.
Amaravati: వర్మీ కంపోస్ట్కు మార్క్ఫెడ్ అండ.. రైతులకు నాణ్యమైన సేంద్రియ ఎరువు
గ్రామ పంచాయతీల పరిధిలోని ఘన వ్యర్థాల నిర్వహణ యూనిట్లలో ఉత్పత్తి చేస్తున్న వర్మీ కంపోస్ట్ను మార్క్ఫెడ్ ద్వారా మార్కెటింగ్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
150 Years Tree: విశాఖ జూలో 150 ఏళ్ల చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన మర్రి మహావృక్షం
విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జూ పార్కులో ఉన్న ఓ పురాతన మర్రి చెట్టు సందర్శకుల ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.
Andhra Pradesh: మంచం పట్టిన మన్యం.. విషజ్వరాలు, మలేరియాతో గిరిజన గ్రామాల్లో విలవిల
ఆంధ్రప్రదేశ్లోని మన్యం ప్రాంతంలో విషజ్వరాలు, మలేరియా తీవ్రంగా విజృంభిస్తున్నాయి.
Amaravati: పదేళ్ల నిరీక్షణకు తెర.. తెలంగాణ నుంచి ఏపీకి వక్ఫ్బోర్డు కీలక దస్త్రాల బదిలీ
రాష్ట్ర విభజన తర్వాత దాదాపు పదేళ్లుగా పెండింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ వక్ఫ్బోర్డు రికార్డుల సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది.
Hyderabad: ఇక ఇమిగ్రేషన్కు క్యూలు అవసరం లేదు.. 10 నిమిషాల్లో విదేశీ ప్రయాణం!
విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ఇమిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన 'ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్' (FTI-TTP) విధానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచి ఫలితాలు ఇస్తోంది.
Telangana: పట్టణాల్లో ఇందిరమ్మ ఇళ్లకు గుడ్న్యూస్.. ఫీజుల రద్దుతో నిర్మాణాలకు స్పీడ్!
పట్టణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Bullet Train: తెలంగాణకు బుల్లెట్ వేగం.. మూడు హైస్పీడ్ రైలు కారిడార్లకు గ్రీన్ సిగ్నల్!
తెలంగాణను దేశంలోని హైస్పీడ్ రైలు నెట్వర్క్తో అనుసంధానించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana Cabinet: ధరణి భూ అక్రమాలపై సర్కార్ సీరియస్.. 'సెట్'తో సమగ్ర విచారణ!
ధరణి పోర్టల్ అమల్లోకి వచ్చిన 2020 అక్టోబర్ 29 నుంచి ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా జరిగిన అన్ని భూ లావాదేవీలపై సమగ్ర విచారణ చేపట్టాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయించింది.
Sonam Wangchuk: 21 రోజుల వాంగ్చుక్ దీక్షకు బ్రేక్.. అత్యవసరంగా ఆసుపత్రికి తరలింపు
నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రముఖ సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కీలక దశకు చేరుకుంది.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ ఆకలితో నిరాహార దీక్షపై చట్టం ఏమంటుంది?
పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరడంతో దేశవ్యాప్తంగా మరోసారి చట్టపరమైన చర్చ మొదలైంది.
Andhra woman: ఏపీలో సంచలనం.. భర్తతో దైవ దర్శనానికి వెళ్లి.. ప్రియుడితో కలిసి చంపేసింది..
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Ayodhya: మరుగుదొడ్డిలో రూ.40 వేల నగదు.. అయోధ్య రామాలయ విరాళాల అక్రమాలకు ఇదే క్లూ!
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి రామాలయంలో భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం వ్యవహారం సంచలనంగా మారింది.
Andhra Pradesh: ఎస్ఐఆర్ పూర్తయ్యాకే ఎన్నికల ప్రక్రియ.. హైకోర్టుకు ఎస్ఈసీ నివేదిక
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా పరిస్థితులపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను హైకోర్టు ఆదేశించింది.
Pawan Kalyan: శస్త్రచికిత్స అనంతరం పవన్కళ్యాణ్ను పరామర్శించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం మర్యాదపూర్వకంగా పరామర్శించారు.
Hydrogen Train: రూ.5కే ప్రయాణం.. భారత తొలి హైడ్రోజన్ రైలు ప్రత్యేకతలు ఇవే!
దేశంలో తొలి హైడ్రోజన్ ఆధారిత రైలు పట్టాలెక్కడం భారత రైల్వే చరిత్రలో కీలక ఘట్టంగా నిలిచింది.
PM Modi: ఇంధన సవాళ్లకు హైడ్రోజన్ రైలు పరిష్కారం: ప్రధాని మోదీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nadendla Manohar: సార్వత్రిక ఎన్నికల ఫార్ములా స్థానిక ఎన్నికలకు వర్తించదు: మనోహర్
ఆంధ్రప్రదేశ్లో సార్వత్రిక ఎన్నికల ప్రభావం పూర్తిగా తగ్గకముందే స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ చర్చలు ఊపందుకున్నాయి.
Sonam Wangchuk: జులై 20 వరకు పోరాటం కొనసాగిస్తా.. లేకపోతే ఆత్మగానైనా వస్తా: సోనమ్ వాంగ్చుక్
ప్రవేశ పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ దిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష కొనసాగుతోంది.
Bullet Train: భారత బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై జపాన్ ఇంజినీర్ ఆందోళన
భారత్లో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుగా చేపట్టిన ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైలు (MAHSR) ప్రాజెక్టుపై ఢిల్లీలో మెట్రో రైల్వే వాహనాల సలహాదారుగా పనిచేస్తున్న సీనియర్ జపాన్ రైల్వే ఇంజినీర్ ఇసావో సుజిమురా పలు ఆందోళనలు వ్యక్తం చేశారు.
Kolleru: కొల్లేరు కాలుష్యంపై సుప్రీంకోర్టు కమిటీ ఆగ్రహం.. కలెక్టర్కు కీలక ఆదేశాలు
కొల్లేరు సరస్సులో రోజురోజుకూ పెరుగుతున్న కాలుష్యంపై సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Fertilizers: ఎరువుల ధరల మోత.. సాగు ఖర్చులు పెరిగి రైతులపై పెనుభారం
ఎరువుల ధరల పెరుగుదలతో రైతులపై సాగు భారం రోజురోజుకూ పెరుగుతోంది.
Gujarat: గుజరాత్లో జైషే మహమ్మద్ ఉగ్ర కుట్ర భగ్నం.. ఐదుగురు అరెస్టు
ఉగ్రవాద కార్యకలాపాల అణచివేతలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) కీలక విజయాన్ని సాధించింది.
Hydrogen Train: తొలి హైడ్రోజన్ ఇంధన రైలును ప్రారంభించిన ప్రధాని .. జింద్-సోనిపట్ మార్గంలో సేవలు
భారత రైల్వే చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధనంతో నడిచే రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.
West Bengal: పశ్చిమబెంగాల్లో ఘోర రైలు ప్రమాదం.. స్కూల్ వ్యాన్ను ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు, ముగ్గురు మృతి
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో శుక్రవారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Telangana: బీటెక్ సీట్ల పెంపుకు సీఎం గ్రీన్సిగ్నల్.. వెబ్ ఆప్షన్లకు ముందు కీలక నిర్ణయం
తెలంగాణలో ఇంజినీరింగ్ చదవాలనుకునే విద్యార్థులకు శుభవార్త అందింది.
Hyderabad: సూపర్ అలాయ్ల దిగుమతులకు ప్రత్యామ్నాయం.. ఏఆర్సీఐ కొత్త ద్విలోహ ఆవిష్కరణ
వైమానిక, అణుశక్తి, థర్మల్ పవర్ ప్లాంట్లు వంటి కీలక పరిశ్రమల్లో వినియోగించే ఖరీదైన సూపర్ అలాయ్ల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించే దిశగా హైదరాబాద్ శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు.
Andhra Pradesh: అల్పపీడన ప్రభావం.. ఏపీలో నేడు పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకొని కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు కొత్త దిశ.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
ఆంధ్రప్రదేశ్'లో భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ)ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
COVID-19: ఏపీలో 12 కొత్త కొవిడ్ కేసులు.. నలుగురు మృతి
ఏపీలో తాజాగా 12 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ వెల్లడించారు.
El Niño: సముద్ర జీవరాశులకూ ఎల్నినో ఎఫెక్ట్ .. చేపల ఉత్పత్తి భారీగా తగ్గే ప్రమాదం
ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు భూమిపైనే కాకుండా సముద్ర జీవవ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
Andhra Pradesh: ఎల్నినో ప్రభావం.. పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్.. అధికారులకు విజయానంద్ కీలక సూచనలు
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో, పెరుగుతున్న డిమాండ్కు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులను ఆదేశించారు.
NEET UG 2026 Results: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ ఫలితాలు విడుదల.. స్కోరుకార్డు కోసం క్లిక్ చేయండి
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలు లక్ష్యంగా పెట్టుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం రాత్రి ప్రకటించింది.
Supreme court: 9వ తరగతిలో మూడో భాష ఎందుకు? సీబీఎస్ఈని ప్రశ్నించిన సుప్రీంకోర్టు
9వ తరగతి విద్యార్థులకు మూడో భాషను తప్పనిసరి చేసే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Koel Mullick: టీఎంసీకి మరో షాక్.. రాజ్యసభ సభ్యత్వానికి కోయల్ మల్లిక్ రాజీనామా
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది.
Bhogapuram: నెల రోజుల్లో భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభం: రామ్మోహన్ నాయుడు
మరో నెల రోజుల్లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Puri Jagannath Rath Yatra: పూరీ జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట.. ఒకరి మృతి,100 మందికి పైగా గాయాలు
ఒడిశాలో జరుగుతున్న పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Bengaluru: డెలివరీ బాయ్స్కు కొత్త ట్రాఫిక్ నిబంధనలు.. రూల్స్ బ్రేక్ చేస్తే నాలుగు గంటలు పోలీస్ స్టేషన్లోనే.. ఎక్కడంటే?
బెంగళూరులో యాప్ ఆధారిత ఫుడ్,ఈ-కామర్స్ డెలివరీ సేవలు అందించే గిగ్ వర్కర్ల కోసం ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.
E20 Fuel: E20 ఇంధనంపై కొత్త చర్చ.. వర్షాల సమయంలో నీటి కలుషితం జరిగే అవకాశముందా?
దేశవ్యాప్తంగా E20 ఇంధనాన్ని (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్) ప్రామాణిక ఇంధనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో తాజాగా మరో చర్చ మొదలైంది.
Hydrogen Train: భారత్లో తొలి హైడ్రోజన్ రైలు రేపు ప్రారంభం.. జింద్-సోనిపట్ మధ్య సేవలు
భారతీయ రైల్వే రంగంలో పర్యావరణ హిత సాంకేతికతకు నాంది పలుకుతూ దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సేవలకు సిద్ధమైంది.
Centre Issues Advisory: హోర్ముజ్ జలసంధి దాటే నౌకల్లో భారతీయ నావికులను పంపొద్దు: కేంద్రం
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై భారతీయ నావికులను విధులకు పంపొద్దని కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ దీక్ష 19వ రోజుకు.. వైద్య పరీక్షలపై హైకోర్టు కీలక ఆదేశాలు
సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి 19వ రోజుకు చేరుకుంది.
ISRO: ఇస్రోలో వరుస రాజీనామాలు.. కీలక శాస్త్రవేత్తల నిష్క్రమణపై కేంద్రం కఠిన నిర్ణయం
ఇస్రోలో కీలక అంతరిక్ష ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో కేంద్ర అంతరిక్ష శాఖ అప్రమత్తమైంది.
NEET-UG 2026 Leak: రూ.5 లక్షలకు.. నీట్లో 111 ప్రశ్నలు లీక్.. అసలు పేపర్తో సరిపోలినట్లు సీబీఐ వెల్లడి
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
Telangana:అంగన్వాడీ చిన్నారులకు శుభవార్త.. ఆగస్టు నుంచి తొలిముద్ద
తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆగస్టు నెల నుంచి 'తొలిముద్ద' అల్పాహార పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.
Telangana: తెలంగాణలో భారీగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లు.. 2026-27కు కొత్తగా 810 రాక
తెలంగాణలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) శుభవార్త చెప్పింది.