LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Rain Alert: వాతావరణశాఖ హెచ్చరిక.. ఉత్తర కోస్తాలో వర్ష సూచన

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ వర్షాలపై హెచ్చరిక జారీ చేసింది.

No Indian Killed In Saudi Strike: సౌదీ ప్రొజెక్టైల్ ఘటన.. మృతుల్లో భారతీయులు లేరు.. ఇండియన్ ఎంబసీ పోస్ట్

సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రొజెక్టైల్‌ పడిపోవడంతో ఓ భారతీయుడు మృతిచెందాడంటూ వచ్చిన వార్తలపై తాజాగా స్పష్టత వచ్చింది.

Air india: పశ్చిమాసియా ఉద్రిక్తతల మధ్య ఎయిరిండియా కీలక నిర్ణయం.. 9 మార్గాల్లో అదనపు విమానాలు

అమెరికా-ఇజ్రాయెల్‌, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.

Climate Change Impact: ఆర్కిటిక్‌లో మంచు కరుగుదల.. భారత్‌లో రుతుపవన వర్షాలపై ప్రభావం

ఆర్కిటిక్‌ మహాసముద్రంలో వేగంగా కరుగుతున్న మంచు ప్రపంచ వాతావరణ పరిస్థితులపై ప్రభావం చూపుతోంది.

Andhra pradesh: అంతరించిపోతున్న దేశీయ మామిడి రకాలకు నూజివీడు పరిశోధనా కేంద్రం సంరక్షణ

దేశీయ మామిడి రకాలలో చాలా అరుదైనవి నెమ్మదిగా కనుమరుగైపోతున్నాయి.

US-Israeli war: విశాఖ పోర్టు చరిత్రలో రికార్డు.. 10,000 కంటైనర్లు నడి సముద్రం నుంచి వెనక్కి!

పశ్చిమాసియాలో యుద్ధ ఉత్కంఠలు అంతర్జాతీయ సముద్ర వాణిజ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.

PM Modi: రూ.15,200 కోట్ల జీపీఆర్‌ఏ ప్రాజెక్ట్‌.. దిల్లీలో మెట్రో కొత్త లైన్లను ప్రారంభించిన మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం దిల్లీలో భారీ గృహ, మౌలిక వసతుల ప్రాజెక్టును ప్రారంభించారు.

08 Mar 2026
బిహార్

Nishant Kumar: జేడీయూలో చేరిన నితీష్ కుమార్ కుమారుడు నిశాంత్ కుమార్

బిహార్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్) పార్టీలోకి ఆయన కుమారుడు నిశాంత్ కుమార్ అధికారికంగా చేరారు.

Rajahmundry: రాజమండ్రి కల్తీ పాల కేసు.. ఫోరెన్సిక్ నివేదికలో షాకింగ్ విషయాలు

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన రాజమహేంద్రవరం కల్తీ పాల మరణాల కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి.

08 Mar 2026
కర్ణాటక

Ballari: బళ్లారి గురుకుల పాఠశాలలో విషాదం.. నిద్రిస్తున్న విద్యార్థులపై దాడి

కర్ణాటకలోని బళ్లారిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.

AP Govt: సాగునీటి సిబ్బందికి శుభవార్త.. రోజువారీ వేతనం పెంపునకు గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో సాగునీటి వ్యవస్థను నిర్వహించే సిబ్బందికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీపి వార్త అందించింది.

07 Mar 2026
తెలంగాణ

Telangana: మధ్యాహ్న భోజన పథకం మెనూలో కొత్త చేంజ్.. చికెన్ స్థానంలో చేపలు

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించడంలో ప్రభుత్వం ప్రత్యేక కట్టుబడి ఉందని పదేపదే ప్రకటిస్తోంది.

AP POLYCET 2026 : ఏపీ పాలిసెట్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అందుబాటులో మోడల్ పేపర్లు!

ఏపీ పాలిసెట్ 2026కు సంబంధించి ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న వేళ విద్యార్థులకు మరో ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.

07 Mar 2026
ఇరాన్

Jaishankar: ఇరాన్ యుద్ధ నౌకపై యూఎస్ దాడి.. జైశంకర్ కీలక వ్యాఖ్యలు

శ్రీలంక తీర ప్రాంతంలో ఇరాన్ కు చెందిన యుద్ధ నౌక IRIS Denaపై యూఎస్ జలాంతర్గామి దాడి చేసి దానిని ముంచేసిన ఘటన తెలిసిందే.

07 Mar 2026
తెలంగాణ

Summer: తెలంగాణలో మండుతున్న ఎండలు.. 40 డిగ్రీలు దాటిన గరిష్ఠ ఉష్ణోగ్రతలు

తెలంగాణలో మార్చి నెల మొదటి భాగంలోనే ఎండల తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇప్పటికే 40 డిగ్రీల సెల్సియస్‌ను దాటాయి.

Amrit Bharat Express : ఏపీ మీదుగా కొత్త రైలు మార్గం.. చర్లపల్లి-నాగర్‌కోయిల్ మీదుగా అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం

సౌత్ సెంట్రల్ పరిధిలో ప్రయాణికులకు మరో శుభవార్త లభించింది. ఇండియన్ రైల్వేకు చెందిన రైల్వే బోర్డు, హైదరాబాద్‌లోని చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి నాగర్‌కోయిల్ వరకు కొత్త అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును మంజూరు చేసింది.

Rahul Gandhi: 'ఆ సినిమా ఎవరూ చూడట్లేదు'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు వ్యక్తులు సినిమాలను ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఆరోపించారు.

07 Mar 2026
భారతదేశం

India: చమురు కొనుగోలుకు అమెరికా అనుమతి అవసరమా? భారత్ విధానం ఏంటంటే..!

భారతదేశం తన ఇంధన అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపై ఆధారపడుతోంది.

UPSC CSE 2025 Results: UPSC సివిల్స్ 2025 తుది ఫలితాలు విడుదల.. అనూజ్ అగ్నిహోత్రికి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్

అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) 2025 తుది ఫలితాలను అధికారులు విడుదల చేశారు.

Andhra Pradesh: 13 ఏళ్లలోపు పిల్లలకు సోషల్‌ మీడియాపై నిషేధం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

పిల్లలు సోషల్‌ మీడియాను అధికంగా ఉపయోగించడం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.

Chandrababu: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

06 Mar 2026
కర్ణాటక

Social Media: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేదించిన మొదటి రాష్ట్రంగా కర్ణాటక

కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా (Social Media) ఉపయోగించకుండా నిషేధం విధించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.

Andhra Pradesh: ఉగాది కానుకగా ఏపీ పేదలకు లక్ష టిడ్కో ఇళ్లు.. అసెంబ్లీలో మంత్రి నారాయణ ప్రకటన

ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది.

06 Mar 2026
తెలంగాణ

Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు ఉచితంగా 30రకాల వైద్య పరీక్షలు..

తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Assam:అస్సాంలో కూలిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం.. ఇద్దరు పైలట్లు మృతి

వాయుసేనకు చెందిన సుఖోయ్‌-30 ఎంకేఐ యుద్ధవిమానం ఇటీవల గల్లంతైన విషయం తెలిసిందే.

Census 2027: 2027 జనగణనకు శ్రీకారం.. 'ప్రగతి', 'వికాస్' చిహ్నాలు ఆవిష్కరించిన అమిత్ షా

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనగణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

06 Mar 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో ఇంజినీరింగ్‌ కాలేజీల కొత్త ఫీజులు ప్రకటించిన ప్రభుత్వం.. CBITలో అత్యధికంగా రూ.1.83 లక్షలు

తెలంగాణలో ఇంజినీరింగ్‌ కాలేజీల ట్యూషన్‌ ఫీజులపై ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకుంది.

06 Mar 2026
తెలంగాణ

Telangana: నేటి నుంచి 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'.. 99 రోజుల కార్యాచరణ అమలు

తెలంగాణలో శుక్రవారం నుంచి జూన్‌ 12 వరకు 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.

Pawan Kalyan: స్థానిక ఎన్నికల ముందు కొత్త జిల్లాల్లో జిల్లా పరిషత్‌లు: పవన్ కల్యాణ్ కీలక ప్రకటన

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కొత్తగా ఏర్పాటైన జిల్లాల్లో కూడా జిల్లా పరిషత్‌లను ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.

06 Mar 2026
అనకాపల్లి

Mega Steel Plant: 23న ఆంధ్రప్రదేశ్‌లో గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ప్లాంట్‌కు భూమిపూజ.. రూ.1.50 లక్షల కోట్లతో ఏర్పాటు

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త దిశ చూపేలా ఇంటిగ్రేటెడ్‌ గ్రీన్‌ఫీల్డ్‌ స్టీల్‌ ప్లాంటు ఏర్పాటుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తెలిపారు.

Andhra pradesh: అర్జున అవార్డు గ్రహీత సాకేత్‌కు ప్రభుత్వ గౌరవం.. డిప్యూటీ కలెక్టర్‌గా నియామకం

అర్జున అవార్డు అందుకున్న టెన్నిస్ క్రీడాకారుడు మైనేని సాకేత్‌కు రాష్ట్ర ప్రభుత్వం క్రీడల కోటా కింద ఎన్టీఆర్ జిల్లాలో డిప్యూటీ కలెక్టర్‌గా నియామకం ఇచ్చింది.

Telangana: తెలంగాణకు కొత్త గవర్నర్‌: శివ్‌ప్రతాప్‌ శుక్లా నియామకం.. జిష్ణుదేవ్‌ వర్మ మహారాష్ట్రకు బదిలీ

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఒకేసారి 9 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమించింది.

Sukhoi Su-30MKI Fighter Jet: అస్సాంలో కూలిన సుఖోయ్ Su-30MKI ఫైటర్ జెట్.. పైలట్ మిస్సింగ్

అస్సాంలోని కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాలో గురువారం సాయంత్రం విషాద ఘటన చోటుచేసుకుంది.

05 Mar 2026
ఇరాన్

Iran warship: IRIS దేనా నుంచి డిస్ట్రెస్ కాల్.. వెంటనే స్పందించిన ఇండియన్ నేవీ

శ్రీలంక తీరానికి సమీపంలోని ఇరాన్ యుద్ధ నౌక నుంచి డిస్ట్రెస్ కాల్ రావడంతో భారత నౌకాదళం వెంటనే సహాయక చర్యలు ప్రారంభించింది.

05 Mar 2026
ఉద్యోగం

RRB recruitment 2026 : రైల్వే ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న వారికి శుభవార్త.. ఆర్‌ఆర్బీ గ్రూప్ డీ దరఖాస్తు గడువు పొడిగింపు

రైల్వేలో ఉద్యోగం పొందాలని ఆశిస్తున్న అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB) ముఖ్యమైన ప్రకటన చేసింది.

05 Mar 2026
ఇరాన్

MEA: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి: సంతాప పుస్తకంలో సంతకం చేసిన విదేశాంగ కార్యదర్శి 

ఇరాన్‌ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ మరణంపై భారత్‌ సంతాపం వ్యక్తం చేసింది.

Nitish Kumar: బిహార్ రాజకీయాల్లో సంచలనం.. రాజ్యసభకు నితీష్ !

జేడీయూ అధ్యక్షుడు, బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాజ్యసభకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

India: భారత్‌ పోర్టులపై అమెరికా వినియోగం అంటూ వార్తలు వైరల్‌.. కేంద్రం ఫ్యాక్ట్‌చెక్‌ క్లారిటీ

పశ్చిమ ఆసియా పరిస్థితుల నేపథ్యంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని తప్పుడు వార్తలు ప్రజల్లో ఆందోళనకు దారితీస్తున్నాయి.

HCA: హెచ్‌సీఏ సిబ్బంది సమ్మెకు సిద్ధం: పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలంటూ డిమాండ్

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో పనిచేస్తున్న సిబ్బంది, ఉద్యోగుల ట్రేడ్ యూనియన్ అయిన హెచ్‌సీఏ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ (HCASE) నేటి నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.

Andhra Pradesh: గుంటూరు మిర్చి పంటపై మహీంద్రా ట్వీట్.. స్పందించిన మంత్రి లోకేశ్

హోలీ పండుగ సందర్భంగా ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా గుంటూరు మిర్చి పంటకు సంబంధించిన వీడియోలను తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు.

Mulakacheruvu: సోంపాళ్యం దీపస్తంభంపై 1534 కాలానికి చెందిన శాసనాల గుర్తింపు

అన్నమయ్య జిల్లా ములకలచెరువు మండలం సోంపాళ్యం గ్రామంలోని చెన్నకేశవస్వామి ఆలయం వద్ద ఉన్న దీపస్తంభం వద్ద రెండు తెలుగు శాసనాలు ఉన్నట్లు చరిత్ర పరిశోధకుడు మైనాస్వామి గుర్తించారు.

Andhra Pradesh: కేఎంవీ ప్రాజెక్ట్స్‌కు విజయవాడ విమానాశ్రయం టెర్మినల్ పనులు 

విజయవాడ విమానాశ్రయంలో నిర్మాణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ భవన పనులను పూర్తి చేయడానికి ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్వహించిన టెండర్లలో కేఎంవీ ప్రాజెక్ట్స్‌ లిమిటెడ్‌ ఎల్-1 బిడ్డర్‌గా ఎంపికైనట్లు సమాచారం.

05 Mar 2026
ఈపీఎఫ్ఓ

Telangana: భవిష్య నిధి కనీస నిల్వ 25 శాతం.. అమలుకు త్వరలోనే గెజిట్‌ నోటిఫికేషన్

ఉద్యోగుల కోసం కేంద్ర ప్రభుత్వం త్వరలో ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌)-2026, ఉద్యోగుల పింఛను పథకం (ఈపీఎస్‌)-2026 అనే కొత్త పథకాలను అమల్లోకి తీసుకురానుంది.

05 Mar 2026
తెలంగాణ

Telangana: కార్పొరేట్‌ తరహాలో ప్రీస్కూల్‌.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ

కార్పొరేట్‌ ప్రమాణాలకు సరిపోయే విధంగా ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.

TTD : టీటీడీ ఆధ్వర్యంలో మెడికల్ ఉద్యోగాలు.. రూ.2 లక్షలకుపైగా జీతం ఆఫ్‌లైన్ దరఖాస్తులు

తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆధ్వర్యంలో పనిచేస్తున్న బాలాజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ది డిసేబుల్డ్ (BIRRD) ట్రస్ట్ హాస్పిటల్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది.

Driver Cum Guide Services in AP :పర్యాటకులకు గుడ్ న్యూస్.. ర్యాపిడో యాప్‌లో టూరిస్ట్ గైడ్ సేవలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ప్రముఖ రవాణా సంస్థ రాపిడోతో కలిసి రాష్ట్రంలో పర్యాటకులకు కొత్త అనుభూతిని అందించే లక్ష్యంతో డ్రైవర్-కమ్-గైడ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది.

Revanth Reddy: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేయాలి.. మూడు నెలలు కీలకం: సీఎం రేవంత్‌రెడ్డి

ప్రభుత్వం చేపడుతున్న 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

Telangana: భూసేకరణ సమస్యలతో ఆగిన కాళేశ్వరం పనులు.. రైతులకు పెరిగిన భారాలు

నిజామాబాద్‌ జిల్లా పరిధిలో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు 20, 21, 21ఎ ప్యాకేజీలకు సంబంధించిన పనులు భూసేకరణ సమస్యలు, ఇతర పరిపాలనా అడ్డంకుల కారణంగా ఇంకా పూర్తిస్థాయిలో ముగియలేదు.

04 Mar 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో విద్యుత్‌ డిమాండ్‌ రికార్డు: 18,139 మెగావాట్లు నమోదు

తెలంగాణలో మంగళవారం ఉదయం 11.01 గంటలకు రాష్ట్ర విద్యుత్‌ వినియోగం గరిష్ఠ స్థాయికి చేరుకుంది.

మునుపటి తరువాత