భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
21 killed: ఢిల్లీలో ఘోర అగ్నిప్రమాదం.. రెస్టారెంట్లో మంటలు.. 21 మంది మృతి
ఢిల్లీలోని మాల్వియా నగర్లో ఉన్న లెమన్ గ్రీన్ రెస్టారెంట్లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
TMC: 60 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు.. పార్టీ కమిటీలన్నీ రద్దు చేసిన మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది.
India's BrahMos Missile: చైనాను ఎదుర్కొనేందుకు.. భారత్ బ్రహ్మోస్ క్షిపణికి కోసం ఆసియా దేశాల క్యూ..
ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిన భారత్.. ఇప్పుడు ఆయుధాల ఎగుమతుల్లోనూ వేగంగా దూసుకెళ్తోంది.
Pawan Kalyan: పవన్ ఆసక్తికర ట్వీట్.. 'అదే నా రాస్తా' అంటూ పోస్టు
ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణలో జనసేన పార్టీ విస్తరణపై దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
Uttar Pradesh: యూపీలో హైడ్రామా.. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి రూ.100 నోట్లు విసిరి.. సినీ రేంజ్లో ఛేజింగ్
సినిమా సన్నివేశాలను తలపించేలా ఉత్తర్ప్రదేశ్లో డ్రగ్ స్మగ్లర్లను పట్టుకునే క్రమంలో ఉత్కంఠభరిత ఘటన చోటుచేసుకుంది.
IITs, NITs and IIITs: జోసా కౌన్సెలింగ్ 2026 ప్రారంభం.. దేశవ్యాప్తంగా భారీగా పెరిగిన ఇంజినీరింగ్ సీట్లు
దేశంలోని ప్రముఖ సాంకేతిక విద్యాసంస్థల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ (జోసా) కౌన్సెలింగ్ ప్రక్రియ 2026-27 విద్యా సంవత్సరానికి మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది.
Godavari Water Availability: గోదావరిలో 1,435 టీఎంసీల నీళ్లు.. తెలంగాణకు 968 టీఎంసీలు.. ఏపీకి 516
గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది.
Andhra Pradesh: ఏపీ రోడ్లపైకి 5,500 విద్యుత్ బస్సులు,500 సీఎన్జీ బస్సులు.. వచ్చే నెల నుంచి దశలవారీగా పరుగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) తన బస్సు దళాన్ని ఆధునీకరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది.
Andhra Pradesh: ఎల్నినో ప్రభావం.. ఖరీఫ్లో వరికి బదులుగా పప్పు,నూనెగింజల పంటలపై ఫోకస్
జూన్ నెల ప్రారంభం కావడంతో ఖరీఫ్ సీజన్కు రైతులు సిద్ధమవుతున్నారు.
DK Shivakumar: కర్ణాటక సీఎంగా నేడు డీకే శివకుమార్ పట్టాభిషేకం.. తొలి విడతలో 13 మంది మంత్రుల ప్రమాణం
కర్ణాటక రాజకీయాల్లో నేడు కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
Pawan Kalyan: తెలంగాణలో జనసేన ఎంట్రీ ఖాయం.. రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తా: పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో పలు కీలక అంశాలపై స్పందించారు.
Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. 10 కోట్ల మంది భక్తుల కోసం ఏపీ మాస్టర్ ప్లాన్
పన్నెండేళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలను ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ప్రణాళికతో ముందుకు సాగుతోంది.
Dehradun: కోడలిని 10 నెలలు టాయిలెట్లో బంధించి చిత్రహింసలు.. ఉత్తరాఖండ్లో షాకింగ్ ఘటన
ఉత్తరాఖండ్లో ఓ మహిళపై అత్తింటి వారు అమానుషంగా ప్రవర్తించిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
IMD: నైరుతి రుతుపవనాలపై వాతావరణశాఖ కీలక అంచనా.. తెలంగాణలో వర్షాలు ఎప్పుడంటే?
తెలంగాణ వ్యాప్తంగా భానుడి తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వాతావరణ శాఖ ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది.
Ebola death protocol: జింక్ శవపేటికలు,పోలీసుల పర్యవేక్షణ.. ఎబోలా మృతదేహాలపై కేంద్రం కొత్త మార్గదర్శకాలు
ఎబోలా వైరస్ వ్యాధి (EVD) వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన బయోసెక్యూరిటీ చర్యలను అమల్లోకి తీసుకొచ్చింది.
Annamalai: బీజేపీకి అన్నామలై గుడ్బై?.. ఢిల్లీలో హైడ్రామా!
తమిళనాడు బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై పార్టీకి రాజీనామా చేసినట్లు వార్తలు వెలువడుతున్నాయి.
Delhi Police: కరాచీ నుంచే దావూద్ ఉగ్ర కార్యకలాపాలు.. ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్థాన్లోని కరాచీ కేంద్రంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తున్నాడనే అంశానికి మరోసారి బలమైన ఆధారాలు లభించాయి.
Ebola: ఎబోలా అలర్ట్.. కేంద్రం కీలక సూచనలు జారీ
ఆఫ్రికాలోని కాంగో, ఉగాండా తదితర దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది.
CBSE: సీబీఎస్ఈ ఓఎస్ఎం పోర్టల్ కాంట్రాక్ట్ రేసులో టీసీఎస్ను 60% తేడాతో వెనక్కి నెట్టిన కోఎంప్ట్
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) నిర్వహించే పరీక్షల జవాబు పత్రాల డిజిటల్ స్కానింగ్, ఈ-మూల్యాంకన సేవలకు సంబంధించిన భారీ టెండర్ ప్రక్రియలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
CBSE: సీబీఎస్ఈ డిజిటల్ మూల్యాంకనంపై కేంద్రం సీరియస్.. పూర్తి నివేదిక కోరిన విద్యాశాఖ
సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది.
PM Modi: ఇళ్లలోనే 32 వేల టన్నుల బంగారం.. రీసైక్లింగ్తో దిగుమతులకు చెక్: మోదీ
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితుల మధ్య దేశ విదేశీ మారక నిల్వలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు.
Centre: భారత్లో ఉండే విదేశీయులకు కొత్త రూల్స్.. వీసా గడువు ముగిసేలోపు నమోదు తప్పదు
దేశంలోని ఇమిగ్రేషన్ నిబంధనల్లో కేంద్ర హోంశాఖ కీలక మార్పులు చేసింది.
Earthquake at Bay of Bengal: బంగాళాఖాతంలో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.6గా నమోదు
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది.
India-Myanmar: పరస్పర ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలను అడ్డుకుంటాం: భారత్, మయన్మార్
భారత్ భద్రతా ప్రయోజనాలకు విరుద్ధంగా తమ భూభాగాన్నిఎలాంటి శక్తులు వినియోగించుకునే అవకాశాన్ని ఇవ్వబోమని మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ అంగ్ హయింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు.
CBSE: మార్కుల ధృవీకరణ, రీ-ఎవాల్యుయేషన్ కోసం పోర్టల్ ప్రారంభించిన సీబీఎస్ఈ
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) విద్యార్థుల మార్కుల ధృవీకరణ (Verification of Marks), జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ (Re-evaluation) కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
BJP: విస్తరణపై బీజేపీ సమాలోచనలు.. సీనియర్లతో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ భేటీ
వచ్చే ఏడాది పలువురు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
TGPSC: ఉద్యోగార్థులకు శుభవార్త.. ఇక ప్రతినెలా 2-3 టీజీపీఎస్సీ నోటిఫికేషన్లు!
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది.
AP GST Appellate Tribunal: ఏపీలో జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ ప్రారంభం.. విజయవాడ, విశాఖలో బెంచ్లు
ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీకి సంబంధించిన అప్పీళ్ల విచారణ కోసం ఏర్పాటు చేసిన జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీస్టాట్) అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.
Rain Alert: ఏపీ ప్రజలకు అలర్ట్.. రేపు పిడుగులతో కూడిన వర్షాలు..
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Telangana: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం: పోలీసు సిబ్బంది, అధికారులకు పతకాలు
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం విశిష్ట సేవలు అందించిన 632 మంది పోలీసు సిబ్బంది, అధికారులకు వివిధ పతకాలను ప్రకటించింది.
Southwest Monsoon: కేరళలోకి నైరుతి రుతుపవనాల ప్రవేశం ఆలస్యం.. జూన్ 4 లేదా 5న తీరాన్ని తాకే అవకాశం
దేశవ్యాప్తంగా ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాల రాక ఈసారి ఆలస్యమవుతోంది.
Andhra Pradesh: జూన్ 7 నుంచి ఏపీలో యోగా ఉత్సవాలు.. మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లో జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.
Imax screen In Hyderabad: సినీ అభిమానులకు గుడ్న్యూస్.. హైదరాబాద్కు వస్తున్న ఐమ్యాక్స్ స్క్రీన్
తెలుగు సినీ అభిమానులకు శుభవార్త. ఒకప్పుడు అద్భుతమైన విజువల్ అనుభూతిని అందించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఐమ్యాక్స్ (IMAX) ఫార్మాట్ మళ్లీ హైదరాబాద్లో అందుబాటులోకి రానుంది.
Singareni Recruitment 2026 : సింగరేణిలో 50 ఉద్యోగాల భర్తీ.. జూన్ 3 నుంచి దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలు ఇవే..
సింగరేణి కార్మికులు, ఉద్యోగులకు యాజమాన్యం శుభవార్త తెలిపింది.
Cockroach Janta Party: భారత్కు తిరిగి వస్తున్న 'కాక్రోచ్ జనతా పార్టీ' వ్యవస్థాపకుడు.. ఎందుకంటే?
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అమెరికా నుంచి జూన్ 6న భారత్కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు.
EC: ఏపీ సహా 10 రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు.. షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ
ఆంధ్రప్రదేశ్తో పాటు దేశంలోని పది రాష్ట్రాలకు చెందిన రాజ్యసభ స్థానాల ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రకటించింది.
Terror-Free Month: 30 ఏళ్లలో తొలిసారి.. ఉగ్రవాద ఘటనలేని నెలగా మే 2026
జమ్ముకశ్మీర్లో మే 2026 నెలను అధికారులు 'ఉగ్రరహిత నెల'గా గుర్తించారు.
TGPSC: పరీక్షల నిర్వహణలో మార్పులు.. కొత్త విధానంపై టీజీపీఎస్సీ ఛైర్మన్ కీలక వ్యాఖ్యలు
తమది అత్యంత బాధ్యతతో కూడిన, క్లిష్టమైన వ్యవస్థ అని టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం పేర్కొన్నారు.
Supreme Court: నీట్ రీఎగ్జామ్పై సుప్రీంకోర్టు తీర్పు.. ఓఎంఆర్ విధానమే కొనసాగింపు
నీట్-యూజీ 2026 పునఃపరీక్ష నిర్వహణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది.