భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Hostel Owner: నీట్ ప్రశ్నపత్రం లీక్.. బయటపెట్టిన సికార్ హాస్టల్ యజమాని
నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
PM Modi: ఇంధన పొదుపుకు ప్రధాని చర్యలు.. కాన్వాయ్లో వాహనాల సంఖ్య తగ్గింపు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్వయంగా అమలు చేయాలని నిర్ణయించారు.
Triveni Sangam: త్రివేణి సంగమం వద్ద పురాతన భూగర్భ నది ఆనవాళ్లు గుర్తింపు
ప్రయాగ్రాజ్లో గంగ, యమున, సరస్వతి నదుల కలయికను త్రివేణి సంగమంగా శతాబ్దాలుగా ప్రజలు విశ్వసిస్తున్నారు.
Vishakapatnam: విద్యార్థుల ఒత్తిడి తగ్గించే యాప్'తో అంతర్జాతీయ గుర్తింపు.. 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026'లో సత్తా చాటిన విశాఖ కుర్రాడు
ఆపిల్ సంస్థ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026'లో విశాఖకు చెందిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విద్యార్థి మానస్ మల్ల విశేష ప్రతిభ కనబరిచాడు.
Visakhapatnam: విశాఖ రుషికొండ బీచ్లో కనిపించిన 'సొర్రు'.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
విశాఖపట్టణంలోని రుషికొండ బీచ్ వద్ద అరుదుగా కనిపించే పారదర్శక జెల్లీఫిష్ కనిపించి సందర్శకులను ఆకర్షించింది.
Prateek Yadav: ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ కన్నుమూత..
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ బుధవారం లక్నోలో కన్నుమూశారు.
Udhayanidhi Stalin: అసెంబ్లీలో మళ్లీ సనాతన ధర్మ వివాదం.. ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం
తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మంపై వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కసరత్తు.. డిసెంబర్లోగా ఎన్నికల పూర్తికి ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
Gas Subsidy: రూ.10 లక్షల ఆదాయం దాటితే గ్యాస్ సబ్సిడీ రద్దు!
ఆదాయపు పన్ను చెల్లిస్తూ వంట గ్యాస్ సబ్సిడీ పొందుతున్న గృహ వినియోగదారులకు ఆయిల్ సంస్థలు హెచ్చరికలు పంపడం ప్రారంభించాయి.
NEET-UG Paper leak: టెలిగ్రామ్లో నీట్ పేపర్ కోసం రూ.10 లక్షలు.. నాసిక్ విద్యార్థి అరెస్ట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
India-China: 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాక్కు చైనా సాయం.. భారత్ రియాక్షన్ ఇదే..
భారత్పై జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాక్కు చైనా సాంకేతిక సహాయం అందించిందన్న వార్తలపై భారత్ ఘాటుగా స్పందించింది.
Tamil Nadu: బలపరీక్షకు ముందు తమిళనాడులో రాజకీయ కలకలం.. విజయ్తో అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల భేటీ
తమిళనాడు రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి.
Summer Special Trains : వేసవి రద్దీకి చెక్.. కాజీపేట, విజయవాడ నుంచి ప్రత్యేక రైళ్లు
వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Hardeep Singh Puri: పెట్రోల్,డీజిల్ ధరలు పెరుగుతాయా?.. హర్దీప్ సింగ్ పూరి కీలక వ్యాఖ్యలు
దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు.
Saubhagya Singh Thakur: ప్రధాని సూచనలు పక్కనపెట్టి.. 50 కార్ల కాన్వాయ్తో బీజేపీ నేత భారీ ర్యాలీ.. మధ్యప్రదేశ్లో రాజకీయ దుమారం
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చిన రెండు రోజులకే మధ్యప్రదేశ్లో ఓ బీజేపీ నేత భారీ కాన్వాయ్తో వెళ్లడం వివాదంగా మారింది.
Narendra Modi: మోదీ కాన్వాయ్ మార్గంలో పేలుడు పదార్థాల కలకలం.. ఎన్ఐఏ ఎంట్రీ
ప్రధాని నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సందర్భంగా ఆయన కాన్వాయ్ వెళ్లే మార్గంలో జెలటిన్ స్టిక్స్ లభ్యమైన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Rahul Gandi: ఎన్నికల అధికారికి కీలక పదవి.. బీజేపీపై రాహుల్ గాంధీ ఘాటు విమర్శలు
పశ్చిమ బెంగాల్లో సువెందు అధికారి నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం తీసుకున్న ఓ కీలక నిర్ణయం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
IIM-Bangalore: ఐఐఎం బెంగళూరులో షాకింగ్ ఘటన.. ప్రొఫెసర్ దంపతులపై యువతి ఫిర్యాదు
బెంగళూరులోని ఐఐఎం బెంగళూరు క్యాంపస్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Lanka to India: శ్రీలంక నుంచి భారత్ వరకు ఈదుకుంటూ వచ్చిన బెంగళూరు దంపతులు.. పాక్ జలసంధిలో అరుదైన ఘనత
బెంగళూరుకు చెందిన ఓ ఐటీ దంపతులు సముద్రంలో అరుదైన సాహసం చేసి కొత్త చరిత్ర సృష్టించారు.
Himanta Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ మరోసారి బాధ్యతలు స్వీకరించారు.
NEET UG 2026 Exam: రాజస్థాన్లో ప్రశ్నాపత్రం లీక్ కలకలం.. నీట్ యూజీ-2026 పరీక్ష రద్దు
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.
TCS Nashik Case: నిందితురాలికి ఆశ్రయం ఇచ్చిన కార్పొరేటర్ ఇల్లు కూల్చివేతకు నోటీసులు
మహారాష్ట్రలో సంచలనం రేపిన టీసీఎస్ నాసిక్ కార్యాలయ లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
AIADMK: తమిళనాడులో అన్నాడీఎంకే చీలిక.. సీఎం విజయ్కు నేతల మద్దతు
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Aushadhi Express: హైదరాబాద్ నుంచి దేశ తొలి ఔషధ రైలు.. ప్రారంభమైన 'ఔషధి ఎక్స్ప్రెస్'
భారతీయ రైల్వే ఔషధ రవాణా రంగంలో కీలక ముందడుగు వేసింది.
Tamil Nādu: ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం.. 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశాలు
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు జోసెఫ్ విజయ్ తన తొలి ప్రధాన పరిపాలనా నిర్ణయంతోనే రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు.
Hyderabad vs Bengaluru Traffic: హైదరాబాద్ రహదారులపై బెంగళూరు టెక్కీ ఆశ్చర్యం.. నెట్టింట ట్రాఫిక్ చర్చ
హైదరాబాద్, బెంగళూరు నగరాల మధ్య పోలిక కొత్త విషయం కాదు.
Himanta Biswa Sarma: నేడు అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ ప్రమాణ స్వీకారం
అస్సాంలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిస్వా శర్మ మరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు.
VB G RAM G: జులై 1 నుంచి ఏపీలో రూ.7,973 కోట్లతో 'వీబీ జీరామ్జీ' పథకం అమలు..
ఆంధ్రప్రదేశ్లో జులై 1 నుంచి రూ.7,973 కోట్ల వ్యయంతో 'వికసిత భారత్-ఉపాధి, జీవనోపాధి హామీ గ్రామీణ పథకం' అమలుకానుంది.
NEET-UG 2026: నీట్ ప్రశ్నాపత్రం లీక్! రాజస్థాన్ ఎస్ఓజీ దర్యాప్తు
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీ-2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
Sujit Bose: మున్సిపల్ నియామకాల కుంభకోణం కేసులో బెంగాల్ మాజీ మంత్రి సుజిత్ బోస్ అరెస్టు
పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని కోల్పోయిన తృణమూల్ కాంగ్రెస్కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Smart Lockdown: పాకిస్థాన్ తరహా 'స్మార్ట్ లాక్డౌన్' దిశగా భారత్..? మోదీ 7 విజ్ఞప్తులపై దేశవ్యాప్తంగా చర్చ
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలపై తీవ్రంగా పడుతోంది.
Election Commission: 22 రాష్ట్రాలు,కేంద్ర పాలిత ప్రాంతాల్లో మూడోదశ ఓటర్ల జాబితా సవరణకు ఎన్నికల సంఘం సిద్ధం
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమం మూడోదశ చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Telangana Women's Commission: తెలంగాణ మహిళా కమిషన్ ఛైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మి
తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్కు కొత్త ఛైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
TMC: ఓటరు జాబితా సవరణతో ఫలితాలు మారాయన్న టీఎంసీ.. స్పందించిన సుప్రీం
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించింది.
Supreme Court: 'భార్యను పశువులా చూడొద్దు'.. గృహహింస కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
గృహహింస వ్యవహారంపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు భర్తల బాధ్యతలపై కీలక వ్యాఖ్యలు చేసింది.
West Bengal: చంద్రనాథ్ రథ్ హత్య కేసులో నిందితులకు 13 రోజుల పోలీస్ కస్టడీ
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కలకలం రేపిన ముఖ్యమంత్రి సువేందు అధికారికి వ్యక్తిగత సహాయకుడిగా పనిచేసిన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో అరెస్టైన ముగ్గురు నిందితులను పోలీసులు బారాసాత్ న్యాయస్థానంలో హాజరుపరిచారు.
Weather Report: కోస్తాలో ఈదురుగాలులు.. ఏపీలో వారం రోజుల పాటు వర్షాల హెచ్చరిక
నైరుతి బంగాళాఖాతాన్ని ఆనుకుని శ్రీలంక సమీప ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు వెల్లడించారు.
Vijay -Stalin: స్టాలిన్తో విజయ్ భేటీ.. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
తమిళనాడులో కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ సోమవారం మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Kerala CM :కేరళ సీఎం ఎంపికపై ఉత్కంఠ.. కాంగ్రెస్లో ఆధిపత్య పోరు
కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అన్న ఉత్కంఠ ఇంకా కొనసాగుతోంది.
Gold Buying: ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రధాని సూచన.. కారణమేంటి?
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు.
PM Modi: ఏడాది పాటు గోల్డ్ కొనొద్దా?.. ప్రధాని మోదీ విజ్ఞప్తి వెనుక అసలు కథ ఇదే!
భారతీయ సంస్కృతిలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది. అది కేవలం ఆభరణం మాత్రమే కాదు.. భావోద్వేగానికి, సంప్రదాయానికి ప్రతీకగా భావిస్తారు.
PM Modi: మోదీ వ్యాఖ్యలతో బంగారం వ్యాపారుల్లో టెన్షన్.. పీఎంఓతో జ్యువెలరీ అసోసియేషన్ భేటీ!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన తాజా విజ్ఞప్తి నేపథ్యంలో దేశవ్యాప్తంగా బంగారు వ్యాపార వర్గాల్లో చర్చనీయాంశం నెలకొంది.
Hyderabad: వాహనదారులకు శుభవార్త.. 8 లైన్లుగా హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు కసరత్తు!
తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారి విస్తరణతో పాటు ఎల్బినగర్ డబుల్ డెక్కర్ ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టులపై కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య చర్చలు వేగం పుంజుకున్నాయి.
AP Rains: 48 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం.. వాతావరణ శాఖ హెచ్చరిక
శ్రీలంక పరిసర ప్రాంతాల్లో విస్తరించిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాసానికి ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నరేంద్ర మోదీ కొద్దిరోజుల క్రితం శస్త్రచికిత్స చేయించుకున్న సంగతి తెలిసిందే.
PM Modi: బెంగళూరులో బాంబు కలకలం.. ప్రధాని మోదీ భద్రతపై పెరిగిన ఉత్కంఠ
బెంగళూర్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు ముందు కలకలం రేగింది.
Kishan Reddy : తెలంగాణకు గుడ్న్యూస్.. త్వరలో ప్రారంభం కానున్న రీజినల్ రింగ్ రోడ్ పనులు
భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనతో హైదరాబాద్ మరోసారి అభివృద్ధి కార్యక్రమాలకు వేదికైంది.
Singareni : సింగరేణిలో 9 కొత్త బొగ్గు గనులు.. ఈ ఏడాదే మూడు ప్రాజెక్టులు ప్రారంభం
2027-28 నాటికి నాలుగు బొగ్గు గనుల కార్యకలాపాలు నిలిచిపోనున్న నేపథ్యంలో వార్షిక బొగ్గు ఉత్పత్తిలో 12.51 మిలియన్ టన్నుల తగ్గుదల ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు
ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు.
Assam CM Oath Taking Ceremony: అసోంలో మరోసారి హిమంత బిశ్వ శర్మకే సీఎం పదవి.. మే 12న ప్రమాణ స్వీకారం
అసోం రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ సీనియర్ నేత డా. హిమంత బిశ్వ శర్మను బీజేపీ శాసనసభా పార్టీతో పాటు ఎన్డీఏ శాసనసభా పార్టీ నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
PM Modi: తమిళనాడు సీఎంగా విజయ్కు శుభాకాంక్షల వెల్లువ..ప్రధాని మోదీ అభినందనలు
తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన టీవీకే అధ్యక్షుడు విజయ్విజయ్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.
CM Vijay: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణం.. వేడుకలో కనిపించని కొడుకు, కూతురు!
దళపతి విజయ్ తన సుదీర్ఘ సినీ ప్రయాణానికి ముగింపు పలికి రాజకీయాల్లో సంచలన విజయాన్ని నమోదు చేసి, నేడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
CM Vijay First Orders: 'చెప్పిందే చేస్తాం'.. సీఎం విజయ్ తొలి సంతకం ఆ ఫైల్పైనే!
తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. చెన్నైలో ఘనంగా నిర్వహించిన ఈ వేడుకలో విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
TG Inter Admissions: పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విలీనం.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ ప్రవేశాలను యథావిధిగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
Weather Forecast: మండుతున్న ఎండలకు బ్రేక్.. ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్లో ఆదివారం వాతావరణ పరిస్థితులు మారే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Vijay Oath Ceremony: 'విజయ్ అనే నేను..' తమిళనాడు సీఎంగా దళపతి ప్రమాణ స్వీకారం
తమిళనాడులో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. టీవీకే అధినేత విజయ్ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Vijay Oath Ceremony Live: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్, అలాగే టీవీకే అధినేతగా ఉన్న విజయ్ మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Bullet Train: గంటకు 600 కి.మీ. వేగంతో బుల్లెట్ రైళ్లు.. ఏపీ మీదుగా హైస్పీడ్ కారిడార్లు
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నుంచి బెంగళూరు మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు కారిడార్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక మార్పులు చేపట్టింది.
Tamil Nadu CM Oath Ceremony: సీఎం విజయ్ ప్రమాణస్వీకారం.. మరో 9 మంది మంత్రులు.. వేడుకలో త్రిష సందడి
తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రముఖ సినీ నటుడు విజయ్ మరికొద్ది సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
TVK Cabinet Ministers: తమిళనాట కొత్త ప్రభుత్వం..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం.. శాఖల కేటాయింపు వివరాలివే!
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) అధినేత తలపతి విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Tamil Nadu Government Formation: విజయ్కి లైన్ క్లియర్.. రేపు ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉత్కంఠకు దారితీసిన తమిళనాడు రాజకీయాల్లో చివరికి అనిశ్చితికి తెరపడింది.
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్-గవర్నర్ భేటీకి గ్రీన్ సిగ్నల్
తమిళ రాజకీయాలు ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. ప్రతి గంటకూ రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉత్కంఠను పెంచుతున్నాయి.
Revanth Reddy: హైదరాబాద్కు కొత్త రూపు.. సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా ప్రణాళికలు
ఆధునికీకరణ, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో భవిష్యత్లో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Road accidents: రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్కు మూడో స్థానం.. ఎక్కువ యాక్సిడెంట్లు ఈ టైమ్లోనే!
జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన 'Accidental Deaths and Suicides in India 2024' నివేదిక ప్రకారం.. 2024లో హైదరాబాద్ నగరంలో మొత్తం 3,785 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.
PM Modi Telangana Tour : తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ.. రూ.9,400 కోట్లతో పలుప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసీసీకి బయల్దేరనున్నారు.
Telangana: రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న వాతావరణ మార్పులు.. గాలిలో పడిపోయిన తేమ శాతం
తెలంగాణ రాష్ట్రంలో గాలిలో తేమ శాతం ఆందోళనకర స్థాయికి పడిపోతోంది. వారం రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో తేమ శాతం కనిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Vizag, Vijayawada Metro Projects: త్వరలో విశాఖ, విజయవాడ మెట్రోలకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి నారాయణ
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
Suvendu Adhikari: 'సువేందు అధికారి అనే నేను'.. బెంగాల్లో తొలిసారి కమలం వికాసం!
ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, ఆమెకు 'కుడి భుజం'గా పేరుగాంచిన సువేందు అధికారి.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు.
PM Modi: సువేందు ప్రమాణస్వీకార భావోద్వేగ దృశ్యం.. వృద్ధ నేత కాళ్లు మొక్కిన మోదీ
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
Musi Rejuvenation Project : మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. రూ.7,055 కోట్లతో తొలి దశ పనులు ప్రారంభం
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.