LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Kamal Haasan: దేశ ప్రయోజనాలే ముఖ్యం.. రాజకీయాలకు అతీతంగా మోదీకి కమల్ హాసన్ సపోర్ట్

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీధి మైయం (ఎంఎన్‌ఎం) అధినేత కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు.

Heatwave: భగ్గుమంటున్న ఎండలు.. దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్

దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.

22 May 2026
దిల్లీ

Umar Khalid: దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్‌ ఖాలిద్‌కు మధ్యంతర బెయిల్

2020 దిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న జేఎన్‌యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్‌ ఖాలిద్‌కు దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్‌ మంజూరు చేసింది.

Pahalgam Terror Case: చెట్టు కింద భోజనం.. మధ్యాహ్నం కాల్పులు.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్‌ఐఏ సంచలన వివరాలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ దాఖలు చేసిన చార్జ్‌షీట్‌లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Maharashtra: అడవిలో భయానక ఘటన.. నలుగురు చంపిన పులి

మహారాష్ట్ర రాష్ట్రంలో భయానక ఘటన చోటుచేసుకుంది.

Sunita Godbole: బస్తర్ గిరిజనుల కోసం 30 ఏళ్ల సేవ.. సునీతా గోడ్‌బోలేకు పద్మశ్రీ గౌరవం

దశాబ్దాలుగా ఆదివాసుల సేవలో నిమగ్నమైన సునీతా గోడ్‌బోలేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.

22 May 2026
పంజాబ్

Baljit Singh: భారత సైన్య కదలికల సమాచారాన్ని పాక్‌కు చేరవేసిన గూఢచారి అరెస్టు

పాకిస్థాన్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్న గూఢచారి ముఠాను పంజాబ్‌ పోలీసులు బయటపెట్టారు.

K Pajanivel: 5 వేల ఏళ్ల 'సిలంబం' యుద్ధకళకు పద్మశ్రీ.. కే పజనివేల్‌కు అరుదైన గౌరవం

తమిళుల ప్రాచీన యుద్ధకళ 'సిలంబం'ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పుదుచ్చేరికి చెందిన కే పజనివేల్‌కు 2026 పద్మశ్రీ అవార్డు దక్కింది.

22 May 2026
గుజరాత్

Hajibhai kasambhai: గుజరాత్ జానపద సంగీతానికి కొత్త గుర్తింపు తెచ్చిన హాజీభాయ్‌కు పద్మశ్రీ

గుజరాత్‌కు చెందిన 'అజ్ఞాత హీరో' ఢోలక్ వాదకుడు మీర్ హాజీభాయ్ కాసంభాయ్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

22 May 2026
హర్యానా

Nouheera Shaik: రూ.10 వేల కోట్ల మోసం కేసులో హీరాగోల్డ్ అధినేత నౌహీరా షేక్ అరెస్ట్

డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.10 వేల కోట్లు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న హీరాగోల్డ్ సంస్థ అధినేత నౌహీరా షేక్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.

Rajya Sabha Election Schedule: 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

జూన్‌, జులై నెలల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.

22 May 2026
తమిళనాడు

N. Swaminathan: 55 ఏళ్ల సంగీత సేవకు పద్మశ్రీ గౌరవం

భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డుకు తమిళనాడుకు చెందిన ప్రముఖ పణ్ సంగీత కళాకారుడు ఓదువార్ తిరుత్తణి ఎన్. స్వామినాథన్ ఎంపికయ్యారు.

Vijay kumar: వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో కీలక పాత్ర.. మాజీ ఐపీఎస్ విజయ్‌కుమార్‌కు పద్మశ్రీ

ఎస్పీజీ, సీఆర్పీఎఫ్‌లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ఎన్‌కౌంటర్‌లో ప్రధాన పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ అధికారి కె విజయ్‌కుమార్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

Ramchandra Godbole: లక్ష మంది ఆదివాసీలకు ఉచిత చికిత్స.. గోడ్‌బోలే సేవలకు పద్మశ్రీ

ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీలకు మూడు దశాబ్దాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రామచంద్ర గోడ్‌బోలేకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

Janardan Bapurao Bothe: గ్రామీణ అభ్యున్నతికి 60 ఏళ్ల సేవ.. జనార్దన్ బాపూరావ్ బోతేకు పద్మశ్రీ

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు జనార్దన్ బాపూరావ్ బోతేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.

AP Power Grid: 15 వేల మెగావాట్లు దాటిన ఏపీ విద్యుత్‌ డిమాండ్‌.. రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డు

రాష్ట్రంలో మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగింది.

22 May 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జి.. లవ్ సింబల్‌ డిజైన్‌తో ప్రత్యేక ఆకర్షణ

తెలంగాణలోని పర్యాటక రంగానికి మరింత ఆకర్షణను జోడించేలా రాష్ట్రంలోనే తొలి గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. హుస్నాబాద్‌లోని చారిత్రక ఎల్లమ్మ చెరువులో ఈ గాజు వంతెనను నిర్మిస్తున్నారు.

22 May 2026
హైదరాబాద్

HMDA: మరోసారి హెచ్‌ఎండీఏ భూముల వేలం.. హకీంపేట భూమికి ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధర

హైదరాబాద్‌ మహానగర పరిధిలోని విలువైన భూములను విక్రయించేందుకు హెచ్‌ఎండీఏ మరోసారి ఆన్‌లైన్‌ వేలం ప్రక్రియను ప్రారంభించింది.

Cabinet Meeting: మోదీ నేతృత్వంలో నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశం.. ప్రధానంగా చర్చించిన అంశాలివే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

22 May 2026
కర్ణాటక

Dr. R. Ganesh: అవధాన కళకు పునర్జీవం.. డాక్టర్ ఆర్. గణేష్‌కు పద్మభూషణ్

భారతదేశంలోని అత్యంత అరుదైన, ప్రాచీన కళారూపాల్లో ఒకటైన 'అవధానం' కళలో విశేష ప్రతిభ కనబరిచిన కర్ణాటకకు చెందిన 63 ఏళ్ల పండితుడు సదావధాని డాక్టర్ ఆర్. గణేష్‌కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు.

Petrol, Diesel Purchases: పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లపై ఎలాంటి ఆంక్షలు లేవు: కేంద్రం

పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన కొరత వస్తుందన్న ప్రచారం జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.

22 May 2026
ఇజ్రాయెల్

Vayu Astra: స్వదేశీ డ్రోన్‌ 'వాయుఅస్త్ర' ప్రయోగం విజయవంతం

భారత్‌ స్వదేశీ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగులు వేస్తోంది.

Dr. N. Rajam: వయోలిన్‌తో హిందుస్థానీ సంగీతంలో విప్లవం.. పద్మ విభూషణ్ అందుకోనున్న డాక్టర్ ఎన్.రాజం

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మే 25న 2026 సంవత్సరానికి సంబంధించిన పద్మ అవార్డులను ప్రదానం చేయనున్నారు.

Gopal Trivedi: 'గావ్ పురుష్' గోపాల్ త్రివేది.. పద్మశ్రీతో సత్కరించిన కేంద్రం

ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ గోపాల్ జీ త్రివేది (Dr. Gopal Ji Trivedi)కు మరణానంతరం పద్మశ్రీ అవార్డు ప్రకటించారు.

21 May 2026
కర్ణాటక

Anke Gowda: 20 లక్షల పుస్తకాలతో అద్భుత లైబ్రరీ… అంకె గౌడకు పద్మశ్రీ

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన అంకె గౌడ పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అసలు ఎవరీ అంకె గౌడ ? సమాజానికి ఏం చేశారు?

West Bengal: పశ్చిమ బెంగాల్ మదర్సాల్లో 'వందేమాతరం' తప్పనిసరి.. సువేందు అధికారి సంచలన నిర్ణయం

పశ్చిమ బెంగాల్‌లో మదర్సాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Tripti Mukherjee: సంప్రదాయ కంఠా కళకు జాతీయ గుర్తింపు.. త్రిప్తి ముఖర్జీకి పద్మశ్రీ

పశ్చిమ బెంగాల్‌లోని బీర్భూమ్ జిల్లా సూరి ప్రాంతానికి చెందిన కంఠా స్టిచ్ కళాకారిణి త్రిప్తి ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.

Techi Gubin: అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఏకైక పద్మశ్రీ గ్రహీతగా టెచి గుబిన్..సామాజిక సేవకు గుర్తింపు

అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన టెచి గుబిన్‌కు సామాజిక సేవా రంగంలో చేసిన విశిష్ట సేవలకు గాను పద్మశ్రీ పురస్కారం లభించింది.

Cockroach Janta Party: భారత్‌లో 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతా బ్లాక్.. అభిజీత్ దిప్కే వ్యాఖ్యలు వైరల్

'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఎక్స్ ఖాతాను భారత్‌లో నిలిపివేశారని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే(Abhijeet Dipke)వెల్లడించారు.

21 May 2026
కేరళ

Devaki Amma G: కేరళ 'ఫారెస్ట్ మదర్'కు పద్మశ్రీ పురస్కారం

కేరళకు చెందిన 92 ఏళ్ల పర్యావరణ కార్యకర్త కొల్లక్కయిల్ దేవకీ అమ్మ జీకి పద్మశ్రీ పురస్కారం లభించింది.

Vempaty Kutumba Sastry: కృష్ణా జిల్లా పండితుడికి పద్మశ్రీ.. వెంపటి కుటుంబ శాస్త్రికి అరుదైన గౌరవం

దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న ప్రదానం చేయనున్నారు.

21 May 2026
గుడివాడ

Gudivada: వేంకటేశ్వర స్వామివారి బంగారు కిరీటం తాకట్టు.. గుడివాడలో కలకలం.. దేవాదాయశాఖ దర్యాప్తు

కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి సమర్పించిన వజ్రాలతో అలంకరించిన బంగారు కిరీటం కనిపించకపోవడం తీవ్ర కలకలం రేపింది.

21 May 2026
దిల్లీ

Delhi Airport: ఎబోలా అలర్ట్‌.. దిల్లీ ఎయిర్‌పోర్టు కీలక అడ్వైజరీ

దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఎబోలా వైరస్‌ వ్యాప్తిపై కీలక హెచ్చరికలు జారీ చేశారు.

PM Modi Gifts to Meloni:అస్సామీ శాలువా,సుబ్బలక్ష్మి పాటల సీడీ బహుమతి.. ఇటలీ నేతలకు మోదీ ప్రత్యేక కానుకలు..

ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని గురువారం భారత్‌కు చేరుకున్నారు.

Visakhapatnam: విశాఖకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. మూడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం

విశాఖపట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ ఎంపీ శ్రీభరత్‌ వెల్లడించారు.

West Asia crisis : ఢిల్లీలో హై అలర్ట్ మీటింగ్.. పశ్చిమ ఆసియా పరిస్థితులపై మోదీ సమీక్ష

పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.

CACP Report: ఏపీ జిల్లాల్లో ఎరువుల మోతాదు ప్రమాదకరం.. సీఏసీపీ ఆందోళన

ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జిల్లాల్లో రసాయన ఎరువుల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వ్యవసాయ ధరలు, వ్యయాల కమిషన్‌ వెల్లడించింది.

21 May 2026
కడప

Kadapa: కడపలో రూ.2,400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్‌ ప్లాంట్ల నిర్మాణం.. రేపు ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్

రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది.

Sea Plane Project: ఏపీలో సీ ప్లేన్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌.. 10 చోట్ల సీప్లేన్లు

ఏపీ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీ ప్లేన్‌ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది.

Heatwave: రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక

ఏపీ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టుగా ఎండ తీవ్రత ప్రజలను భయపెడుతోంది.

Telangana: ఆర్‌ఆర్‌ఆర్‌ ఉత్తర భాగానికి కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. 2 ప్యాకేజీలతో బిడ్ల దాఖలుకు టెండర్ల ఆహ్వానం

ప్రాంతీయ వలయ రహదారి ఉత్తర భాగం నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.

20 May 2026
హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. '

Medical Shops: ఈ-ఫార్మసీలకు వ్యతిరేకంగా నేడు మెడికల్‌ షాపుల బంద్

దేశవ్యాప్తంగా నేడు మెడికల్‌ దుకాణాలు బంద్‌ పాటించనున్నాయి.

20 May 2026
దిల్లీ

YouTuber: న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యూట్యూబర్‌కు 6 నెలల జైలు శిక్ష

దేశ న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ గుల్షన్ పహూజాకు దిల్లీ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

20 May 2026
అమెరికా

Cockroach Janta Party: జోక్‌గా మొదలై ఉద్యమంగా మారిన 'కాక్‌రోచ్ పార్టీ'.. లక్ష మంది మద్దతు 

భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన 'కాక్‌రోచ్' వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో సరదాగా మొదలైన 'కాక్‌రోచ్ జనతా పార్టీ' ఇప్పుడు భారీ ఆన్‌లైన్ ఉద్యమంగా మారింది.

20 May 2026
హైదరాబాద్

Telangana: వైద్య కళాశాలల్లో 433 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు తాత్కాలిక మెరిట్‌ జాబితా విడుదల

ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 433 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా తాత్కాలిక మెరిట్‌ జాబితాను వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి మంగళవారం ప్రకటించింది.

20 May 2026
తెలంగాణ

Telangana Genco: ప్రైవేటు కరెంటుకు పచ్చజెండా ఊపిన తెలంగాణ జెన్‌కో.. 500 మెగావాట్లను తీసుకునేందుకు టెండర్‌ ఆమోదం

తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్‌ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు సంస్థ నుంచి వచ్చే ఐదేళ్లపాటు 500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేయడానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ ముందడుగు వేసింది.

20 May 2026
కర్నూలు

Chickpea Prices: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. పెరిగిన శనగ ధరలు

గత రెండేళ్లుగా బహిరంగ మార్కెట్లో క్వింటా శనగ ధర రూ.5 వేల లోపే కొనసాగగా,ప్రస్తుతం ఒక్కసారిగా రూ.6 వేలు దాటింది.

20 May 2026
కర్నూలు

DRDO: కర్నూలులో డీఆర్‌డీవో కీలక క్షిపణి పరీక్ష విజయవంతం

భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూర్చే దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కీలక ముందడుగు వేసింది.

20 May 2026
పోలవరం

CWC: పాలమూరు-పోలవరం ప్రాజెక్టులకు కొత్త లింకు.. కేంద్ర జల సంఘం తాజా ప్రతిపాదనలు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం,గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రణాళికలను కలిపి కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

PM Modi: పాములు పట్టే వాడిలా మోడీ కార్టూన్.. నార్వే పత్రిక తీరుపై సోషల్ మాధ్యమాల్లో విమర్శల వెల్లువ

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Nadendla Manohar: ఏపీలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు: నాదెండ్ల మనోహర్

రాష్ట్రవ్యాప్తంగా త్వరలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడించారు.

19 May 2026
పెట్రోల్

Petrol, Diesel Price Hike: దేశంలో పెట్రోల్‌, డీజిల్ ధరలను ఎవరు నిర్ణయిస్తారంటే..?  

దేశంలో ఇంధన ధరల పెరుగుదల మరోసారి ప్రజలపై భారంగా మారింది.

TMC Candidate: ఫల్టా రీపోలింగ్‌కు ముందు పోటీ నుంచి వైదొలిగిన టీఎంసీ అభ్యర్థి

పశ్చిమ బెంగాల్‌లోని ఫల్టా నియోజకవర్గంలో రీపోలింగ్‌కు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది.

మునుపటి తరువాత