భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
NEET UG 2026: నీట్ రద్దుతో మరో విద్యార్థి బలి.. దేశవ్యాప్తంగా ఆందోళన
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Southwest monsoon : నైరుతి రుతుపవనాల ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ గుడ్న్యూస్
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది.
CM Revanth Reddy: పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ
సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Madhya Pradesh: మళ్లీ కలకలం రేపిన పుచ్చకాయ.. మధ్యప్రదేశ్లో వ్యక్తి మృతి
మహారాష్ట్రలోని ముంబయిలో ఇటీవల బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఓ కుటుంబ సభ్యులు కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
Andhra Pradesh: ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025 అమలు అవసరం ఉన్నందున ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టే అవకాశం లేదని సమాచారం.
NEET-UG 2026 paper leak: నీట్-యూజీ 2026 లీక్.. కీలక సూత్రధారి అరెస్ట్
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారాన్ని ఛేదించినట్లు ప్రకటించింది.
Dhar Bhojshala Row : భోజ్శాల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు.. సరస్వతి ఆలయంగా గుర్తింపు
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భోజ్శాల/కమల్ మౌలా స్థల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Chandrababu : బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను బంగారం ఉత్పత్తిలో కీలక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
Fish Prasadam: మృగశిర కార్తె 'చేప ప్రసాదం' కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్
హైదరాబాద్లో ప్రతి సంవత్సరం అత్యంత విశిష్టంగా నిర్వహించే 'మృగశిర కార్తె చేప ప్రసాదం' పంపిణీ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు.
Telangana: తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. జూన్ నుండి అదనపు భారం!
తెలంగాణలో త్వరలో ఆస్తి రిజిస్ట్రేషన్ ఖర్చులు గణనీయంగా పెరగనున్నాయని సమాచారం వెలువడుతోంది.
IMD: ఈ ఏడాది వర్షాలు తక్కువేనా.. కరువు ప్రమాదంపై వాతావరణ శాఖ అలర్ట్!
దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర ఆందోళన కలిగించే పరిస్థితులను తీసుకురావచ్చని భారత వాతావరణ శాఖ(IMD)హెచ్చరించింది.
PM Modi UAE Visit: మోదీ యూఏఈ టూర్ సక్సెస్.. రక్షణ, ఎల్పీజీ, మౌలిక వసతులపై కీలక ఒప్పందాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనలో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
NEET UG: నీట్ యూజీలో భారీ మార్పు.. వచ్చే ఏడాది నుంచి పూర్తిగా ఆన్లైన్ పరీక్ష!
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ పరీక్ష విధానంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులను ప్రకటించింది.
BRICS: యుద్ధాలకు కాదు.. దౌత్యానికే ప్రాధాన్యం.. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సదస్సులో జైశంకర్
దిల్లీలో గురువారం ప్రారంభమైన బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Delhi: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన బ్రిక్స్ విదేశాంగ మంత్రులు .. Video
దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
NEET UG 2026: నీట్ యూజీకి కొత్త తేదీ ప్రకటించిన ఎన్టీఏ
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్(యూజీ)-2026 పరీక్షకు కొత్త తేదీని జాతీయ పరీక్షల సంస్థ ప్రకటించింది.
Priyadarshini Mallick: పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కీలక పరిణామం.. విద్యామండలి కార్యదర్శి పదవి నుంచి ప్రియదర్శిని మల్లిక్ తొలగింపు
పశ్చిమ బెంగాల్లో కలకలం రేపిన ప్రజాపంపిణీ వ్యవస్థ కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జ్యోతిప్రియ మల్లిక్ కుమార్తె ప్రియదర్శిని మల్లిక్పై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
Vijay: పత్తి దిగుమతి సుంకం తొలగిస్తేనే వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకుంటుంది.. ప్రధానికి విజయ్ లేఖ
తమిళనాడులో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని,పరిశ్రమను ఆదుకునేందుకు పత్తిపై విధిస్తున్న 11 శాతం దిగుమతి సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
Summer Special Trains : ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఏపీ, తెలంగాణ మీదుగా సమ్మర్ స్పెషల్ రైళ్లు!
వేసవి సెలవుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతోంది.
PM Modi: అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య యూఏఈకి ప్రధాని మోదీ పర్యటన
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (మే 15) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వెళ్లనున్నారు.
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. 100 మంది మృతి
ఉత్తర్ప్రదేశ్లో భారీ వర్షాలు, ఈదురుగాలులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Air Taxi: మానవరహిత ఎలక్ట్రిక్ ఎయిర్ట్యాక్సీ ప్రయోగాలు విజయవంతం
గుంటూరులో అభివృద్ధి చేస్తున్న ఎలక్ట్రిక్ ఎయిర్ట్యాక్సీకి సంబంధించిన మానవరహిత విమాన ప్రయోగాలు విజయవంతంగా పూర్తయ్యాయని మ్యాగ్నమ్వింగ్స్ సంస్థ వ్యవస్థాపకుడు చావా అభిరామ్ తెలిపారు.
Andhra Pradesh: విశ్వవిద్యాలయాల్లో 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి ప్రభుత్వ అనుమతి.. నేడు నోటిఫికేషన్ విడుదల
ఆంధ్రప్రదేశ్'లోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న 1,523 అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
Telangana Intermediate: ఇంటర్లో భారీ మార్పులు.. ఫస్టియర్ నుంచే ప్రయోగ పరీక్షలు
తెలంగాణలో ఇంటర్ విద్యా విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టారు.
Petrol, Diesel Prices: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. వాహనదారులకు భారీ భారం
దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి.
Mamata Banerjee: కలకత్తా హైకోర్టు వద్ద మమతాకు నిరసన సెగ.. దొంగ దొంగ అంటూ న్యాయవాదుల నినాదాలు..
పశ్చిమ బెంగాల్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మమతా బెనర్జీకి వరుస వివాదాలు ఎదురవుతున్నాయి.
SIR Phase 3 : ఎఎస్ఐఆర్ మూడో దశ షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లో ఏపీ, తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.
Andhra Pradesh Cabinet: రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Delhi: ఇంధన వినియోగంపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు.. ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ఫ్రమ్ హోమ్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రకటించింది.
Law banning hijab: కర్ణాటకలో హిజాబ్ నిషేధం రద్దు.. కొత్త మార్గదర్శకాలు విడుదల
కర్ణాటకలో విద్యాసంస్థల్లో హిజాబ్ సహా మతపరమైన చిహ్నాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం రద్దు చేసింది.
Heatwave Again: పెరగనున్న ఎండల తీవ్రత.. పలు నగరాల్లో 40 డిగ్రీలు దాటే అవకాశం.. ఐఎండీ హెచ్చరిక
దేశవ్యాప్తంగా మరోసారి ఎండల తీవ్రత పెరగనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
LPG carriers: అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య హర్మూజ్ జలసంధి దాటిన రెండు ఎల్పీజీ నౌకలు
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నవేళ పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్కు వంటగ్యాస్ను తీసుకువస్తున్న రెండు నౌకలు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి.
UK Doctor: ఫేస్బుక్ పోస్టుతో 4 నెలలు భారత్లోనే చిక్కుకున్న యూకే వైద్యుడు.. ఎట్టకేలకు స్వదేశానికి..
బీజేపీ వ్యతిరేక ఫేస్బుక్ పోస్టు కారణంగా ముంబై పోలీసులు నమోదు చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (LOC)తో నాలుగు నెలల పాటు భారత్లోనే చిక్కుకుపోయిన బ్రిటన్కు చెందిన భారత సంతతి వైద్యుడు డాక్టర్ సంగ్రామ్ పాటిల్ ఎట్టకేలకు యూకేకు వెళ్లేందుకు అనుమతి పొందారు.
Firecrackers Factory: బాణాసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 8 మంది దుర్మరణం..మృతుల సంఖ్య పెరిగే అవకాశం..
మధ్యప్రదేశ్లోని దేవాస్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
MEA: ఒమన్ తీరంలో భారత నౌకపై దాడి.. తీవ్రంగా స్పందించిన భారత్
ఒమన్ తీరానికి సమీపంలో భారత జెండా కలిగిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన క్షిపణి దాడిపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Supreme Court: జీపీఎస్ లేకపోతే పర్మిట్ రద్దవుతుందా? ఆటోలు, క్యాబ్లు, బస్సులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
దేశంలో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలని భావించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
VD Satheesan: 10 రోజుల ఉత్కంఠకు తెర.. కేరళ సీఎంగా వీడీ సతీశన్ ఎంపిక
కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది.
NEET paper leak: నీట్ లీక్ కేసులో సంచలనం.. కాలేజీకి వెళ్లకుండానే 'డాక్టర్'గా చలామణి
సంచలనం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
Andhra Pradesh: ఇంధన పొదుపుపై ఏపీ సర్కార్ కీలక ఆలోచన.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశంపై పడే అవకాశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.
Uttar Pradesh: ఉత్తరప్రదేశ్లో పెను తుపాను బీభత్సం.. 54 మందికి పైగా మృతి
ఉత్తర్ప్రదేశ్లో నిన్న సాయంత్రం విరుచుకుపడిన భారీ తుపాను రాష్ట్రాన్ని తీవ్ర విషాదంలో ముంచేసింది.
Rain Alert: కోస్తాంధ్ర, రాయలసీమలో మరో 48 గంటలు వర్షాలు.. ప్రజలకు అప్రమత్త సూచనలు
నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతున్నట్లు విశాఖ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. భారీ పెట్టుబడులు, పరిశ్రమలపై కీలక నిర్ణయాలు
అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.
Telugu University: తెలుగు వర్సిటీలో భక్త రామదాసు కీర్తనలపై ఏడాది కోర్సు
సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంగీత విభాగం ఆధ్వర్యంలో భక్తి సంగీతాభిమానులు, సంగీతంపై ఆసక్తి కలిగిన వారికి ప్రత్యేకంగా "భక్త రామదాసు కీర్తనలు" పేరుతో ఏడాది వ్యవధి గల ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్సును ప్రారంభించారు.
Srisailam: తాగునీటి ఆందోళన.. శ్రీశైలం జలాశయంలో వేగంగా తగ్గుతున్న నీటి నిల్వలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలకు ప్రధాన ఆధారంగా ఉన్న శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు ఆందోళన కలిగించే స్థాయికి చేరుతున్నాయి.
Andhra Pradesh: గ్రేటర్గా మారనున్న విజయవాడ, తిరుపతి.. 202 పంచాయతీల విలీనంపై ప్రభుత్వం దృష్టి
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్గా మార్చే ప్రక్రియ మళ్లీ వేగం అందుకుంది.
DWCRA: డ్వాక్రా మహిళలకు ఆర్థిక భరోసా.. స్త్రీనిధి రుణాలకు కేంద్రం గ్రీన్సిగ్నల్
డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనకు ఊతమిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Assam: అసోంలో యూసీసీ అమలుకు కేబినెట్ ఆమోదం.. మే 26న అసెంబ్లీలో బిల్లు
అసోం ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు కీలక అడుగు వేసింది.
Delhi: ప్రధాని పిలుపుతో కారుకు బదులు సైకిల్.. ఇంధన పొదుపులో అధికారి ఆదర్శం.. ఇదిగో వీడియో!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత, ధరల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది.
CBSE : విడుదలైన సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు.. దేశవ్యాప్తంగా 85 శాతం ఉత్తీర్ణత
సీబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలను కేంద్ర మాధ్యమిక విద్యా మండలి బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది.
#BikeTaxiBanNako: 'మమ్మల్ని శిక్షించొద్దు'.. బైక్ ట్యాక్సీ బ్యాన్పై ముంబైలో నిరసనలు.. సోషల్ మీడియాలో హ్యాష్ట్యాగ్ వైరల్
మహారాష్ట్ర ప్రభుత్వం యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించే దిశగా అడుగులు వేయడంతో ముంబైలో పెద్ద ఎత్తున వ్యతిరేక స్వరం వినిపిస్తోంది.
KRMB : ఆగస్టు 15 వరకు తాగునీటి కోసం ఏపీ, తెలంగాణకు 31 టీఎంసీలు కేటాయింపు
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ,ఆగస్టు 15 వరకు తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 31 టీఎంసీల నీటిని కేటాయించింది.
Tamil Nadu: ఓఎస్డీగా జ్యోతిష్కుడి నియామకం రద్దు.. ఒత్తిడికి తలొగ్గిన విజయ్ ప్రభుత్వం
తమిళనాడులో కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Kuno National Park: కునో పార్కులో నాలుగు చీతా కూనల మృతి
మధ్యప్రదేశ్లోని కునో పార్కులో విషాద ఘటన చోటుచేసుకుంది.