భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
ED: పీఎన్బీ స్కామ్ కేసులో ఛోక్సీ కుమారుడిపై ఈడీ ఆరోపణలు
పంజాబ్ నేషనల్ బ్యాంక్ కు వేల కోట్ల రూపాయల మోసం చేసి దేశం విడిచి పారిపోయిన ఆర్థిక నేరగాడు మెహుల్ ఛోక్సీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) దర్యాప్తు కొనసాగుతోంది.
Air India: వాస్తవాలను తెలుసుకోవడానికి ఎవరినైనా విచారిస్తాం : ఏఏఐబీ
అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద కేసులో పైలట్ మేనల్లుడికి 'విమాన ప్రమాదాల దర్యాప్తు బ్యూరో' (AAIB) సమన్లు జారీ చేసిన విషయంలో భారత పైలట్ల సమాఖ్య (FIP) గట్టిగా ఆగ్రహం వ్యక్తం చేసింది.
Richest People in Hyderabad: హైదరాబాద్లో అత్యంత ధనవంతులు జాబితా రిలీజ్.. టాప్లో ఎవరంటే?
హైదరాబాద్లో అత్యంత ధనవంతుల జాబితా తాజాగా విడుదలైంది. ఈ జాబితాలో దివీస్ ల్యాబొరేటరీస్ అధినేత మురళి దివి కుటుంబం సుమారు రూ.91,100 కోట్ల నెట్వర్త్తో హైదరాబాద్లోనే అత్యంత సంపన్నులుగా తొలి స్థానంలో నిలిచారు.
TTD: తిరుపతిలో కనులపండువగా గోదా కల్యాణోత్సవం
తిరుపతిలో గోదా కల్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
Andhra news: తాడేపల్లిగూడెంలో కోడిపందేల హవా.. సంక్రాంతి రెండో రోజున కోట్ల రూపాయల చేతులు మార్పు
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో కోడిపందేలు జోరుగా కొనసాగుతున్నాయి.
10-minute deliveries: 10-నిమిషాల డెలివరీ అవసరం లేదు: భారతీయుల డెలివరీ ప్రాధాన్యతలు ఇవే..
కేంద్రం '10 నిమిషాల' ఫిక్స్డ్ డెలివరీ ప్రకటనలను నిలిపివేయాలని క్విక్ కామర్స్ కంపెనీలకు సూచించిన కొద్ది రోజులకే, విడుదలైన ఒక సర్వేలో వినియోగదారులు ఈ మోడల్కు మద్దతు ఇవ్వడం లేదని తేలింది.
ED vs TMC: మమతా-ఈడీ వివాదం సుప్రీంకోర్టుకు.. ఎన్నికల ముందే సోదాలెందుకని టీఎంసీ ప్రశ్న
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మధ్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది.
Euthanasia Case: కోమాలో 13 ఏళ్లు: హరీశ్ రాణా కారుణ్య మరణంపై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవిస్తోన్న 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
Medaram: మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు.. మూడు కోట్ల మంది భక్తుల వస్తారని అంచనా
అతి పెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది.
Army Day Parade: అధునాతన క్షిపణులు.. రోబో డాగ్స్.. జైపుర్లో ఘనంగా 78వ సైనిక దినోత్సవ పరేడ్
రాజస్థాన్ రాష్ట్ర రాజధాని జైపుర్లో 78వ సైనిక దినోత్సవం సందర్భంగా ఆర్మీ డే పరేడ్ను ఘనంగా నిర్వహించారు.
Kerala: కేరళలో విషాదం.. స్పోర్ట్స్ హాస్టల్లో ఉరివేసుకుని ఇద్దరు బాలికల ఆత్మహత్య
కేరళలోని కొల్లం జిల్లాలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) హాస్టల్లో గురువారం ఉదయం ఇద్దరు క్రీడా శిక్షణార్థులు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది.
PM Modi: ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం
ఈ పండగ అన్నదాతలది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
Andhra news: తొమ్మిది నెలల్లో రాష్ట్ర సొంత రాబడి 4% పెరుగుదల.. తొలి మూడు త్రైమాసికాల విశ్లేషణ
ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే తొమ్మిది నెలలు పూర్తయ్యాయి. ఈ వ్యవధిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత ఏడాదితో పోలిస్తే మెరుగైన దిశలో సాగుతోంది.
Andhra news: పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశ్రయిస్తున్న ప్రధాన అభివృద్ధి మార్గంగా మారింది.
Iran Protests: ఇరాన్ గగనతలం మూసివేత.. ప్రయాణికులకు ఎయిర్ ఇండియా, ఇండిగో ఎయిర్లైన్స్ అడ్వైజరీ
హింసాత్మక నిరసనల నేపథ్యంలో ఇరాన్ తన గగనతలాన్ని వాణిజ్య విమానాల రాకపోకలకు తాత్కాలికంగా మూసివేసింది.
Army Day: దేశ గౌరవానికి ప్రతీకలు సైనికులే: ప్రధాని మోదీ విషెస్..
ఆర్మీ డే సందర్భంగా భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Kargil: కార్గిల్లో ఖమేనీకి మద్దతుగా నిరసన; ట్రంప్, నెతన్యాహూ పేర్లతో ప్రతీకాత్మక శవపేటికల ప్రదర్శన
కార్గిల్లో భారీ స్థాయిలో మంగళవారం ప్రజా నిరసన జరిగింది. ఇరాన్ అంతర్గత వ్యవహారాల్లో అమెరికా జోక్యానికి వ్యతిరేకంగా స్థానికులు రోడ్డెక్కారు.
INSV Kaundinya: 1400 కిలోమీటర్లు.. 18 రోజులు.. మస్కట్ చేరిన 'INSV కౌండిన్య'..
నౌకాయాన రంగంలో భారత్ మరో విశిష్ట విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.
Telangana: తెలంగాణలో వీధి కుక్కల హత్యాకాండ.. వారం రోజుల్లో 500కు పైగా మృతి
తెలంగాణలో వీధి కుక్కల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది.
PM Modi: పొంగల్ వేడుకల్లో పాల్గొని పొంగలి వండిన మోదీ
పొంగల్ పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
Narendra Modi: దేశ ప్రజలకు ప్రధాని మోదీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం దేశ ప్రజలకు మకర సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు.
Amit Shah: యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ మానవాళికి పెను ముప్పు.. దీనికి పోరాటానికి రోడ్ మ్యాప్ అవసరం: అమిత్ షా
యాంటీ మైక్రోబయల్ రెసిస్టెన్స్ (ఏఎంఆర్) అనేది మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Telangana: ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణకు రికార్డు.. 70.82 లక్షల టన్నుల ధాన్యం సేకరణతో కొత్త మైలురాయి
2025-26 ఖరీఫ్ సీజన్లో తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి చరిత్రలోనే అత్యధికంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Telangana Weather Updates :తెలంగాణలో తగ్గిన చలి.. పగటి ఉష్ణోగ్రతల్లో 2-5 డిగ్రీల పెరుగుదల..!
తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం తగ్గుముఖం పట్టింది.
Andhra Pradesh: సంక్రాంతి పండగ వేళ ఏపీకి శుభవార్త - కేంద్రం నుంచి రూ. 567 కోట్ల గ్రాంట్ విడుదల
సంక్రాంతి పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
TG News: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
West bengal: పశ్చిమ బెంగాల్ లో అకస్మాత్తుగా కూలిన బొగ్గు గని.. శిథిలాల కింద పలువురు కార్మికులు!
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని అసన్సోల్ ప్రాంతంలో బొగ్గు గనిలో తీవ్ర ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
Kite Festival: పరేడ్ గ్రౌండ్స్లో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్.. మూడ్రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు
2026 జనవరి 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించనున్న 'ఇంటర్నేషనల్ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్' సందర్భంగా మల్కాజ్గిరి ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని విడుదల చేశారు.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్'లో అనుమానాస్పద బెలూన్ కలకలం.. స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు
జమ్ముకశ్మీర్లో పాకిస్థాన్ నుంచి వచ్చిందని అనుమానిస్తున్న ఒక బెలూన్ కలకలం రేపింది.
Special buses: పండుగ ప్రయాణికులకు శుభవార్త.. విశాఖపట్నం నుంచి 1,500 స్పెషల్ ఆర్టీసీ బస్సులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
Telangana Police: సీఎం ఫొటోల వివాదం.. తెలంగాణాలో ప్రత్యేక సిట్ ఏర్పాటు
హైదరాబాద్ సీసీఎస్(CCS)తో పాటు నారాయణపేట జిల్లా మద్దూర్లో నమోదైన సంచలనాత్మక కేసుల దర్యాప్తు కోసం తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT)ను ఏర్పాటు చేశారు.
AP Excise Policy: బార్ నిర్వాహకులకు బిగ్ రిలీఫ్.. అదనపు ఎక్సైజ్ ట్యాక్స్ రద్దుకు ప్రభుత్వం నిర్ణయం
ఏపీ ఎక్సైజ్ పాలసీలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
BJP: మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : బీజేపీ
మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టం చేశారు.
Army Chief: 88 గంటల ఆపరేషన్.. భారత సైనికులు పూర్తి సిద్ధంగా ఉన్నారు: ఆపరేషన్ సిందూర్పై ఆర్మీ చీఫ్
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతోందని, ఇది త్రివిధ సైనిక దళాల సమన్వయానికి మంచి ఉదాహరణని ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు.
Stray Dogs: వీధి కుక్కల అంశంపై మరోసారి స్పందించిన సుప్రీంకోర్టు.. కుక్క కాట్లకు రాాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత
సుప్రీంకోర్టులో వీధి కుక్కల సమస్యపై కొనసాగుతున్న విచారణలో, (జనవరి 13) మంగళవారం నాటి విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది.
Karnataka: ధారవాడలో స్కూల్ పిల్లల కిడ్నాప్ యత్నం.. కట్ చేస్తే సీన్ రివర్స్..!
కర్ణాటక రాష్ట్రంలోని ధారవాడలో ఒక ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ పిల్లలను కిడ్నాప్'కు యత్నించిన ఘటన తీవ్ర కలకలం సృష్టించింది.
Chandrababu Family: నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
Telangana: సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో వేగం పెంచండి: మంత్రి ఉత్తమ్
సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో మరింత వేగం తీసుకురావాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Andhra Pradesh: మార్చి 31లోపు రెరా రిజిస్ట్రేషన్ చేస్తే జరిమానాల్లో 50% రాయితీ: ఏపీ రెరా ఛైర్మన్ శివారెడ్డి
కొత్తగా చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను ఇప్పటివరకు రెరాలో నమోదు చేయించుకోని స్థిరాస్తి సంస్థలకు, అలాగే రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ త్రైమాసిక పురోగతి నివేదికలు (క్యూపీఆర్లు) సమర్పించని సంస్థలకు రాష్ట్ర స్థిరాస్తి నియంత్రణ సంస్థ (ఏపీ రెరా) కీలక రాయితీ ప్రకటించింది.
Konaseema: కోనసీమ గోదావరి తీరాన సంక్రాంతి సంబరాలు.. ఆత్రేయపురంలో ఉత్సాహంగా డ్రాగన్ పడవ పోటీలు..
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న 'సర్ ఆర్థర్కాటన్ గోదావరి ట్రోఫీ' సంక్రాంతి వేడుకలు సోమవారం ఘనంగా కొనసాగాయి.
Andhra Pradesh: నాలుగు కొత్త పర్యాటక ప్రాజెక్టులకు పచ్చజెండా.. పర్యాటకశాఖకు ప్రభుత్వం ఆదేశం
ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగానికి అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ, ఈ రంగంలో పెట్టుబడులను ఆకర్షించే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Jammalamadugu: గండికోట వేదికగా కళా సంబరాలు.. కళలతో కళకళలాడిన వేదిక
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం గండికోటలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న 'వారసత్వ ఉత్సవాలు' సోమవారం రెండో రోజు ఘనంగా కొనసాగాయి.
Traffic congestion: హైదరాబాద్-విజయవాడ హైవేపై కిక్కిరిసిన వాహనాలు.. పంతంగి టోల్ ప్లాజా వద్ద రెండు కిలోమీటర్ల రద్దీ
సంక్రాంతి పండుగ సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల వాహనాలతో హైదరాబాద్ - విజయవాడ హైవే రద్దీతో నిండిపోయింది.
Yanam: సంక్రాంతి వేడుకలకు సిద్ధమైన ఎస్.యానాం బీచ్
డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని ఎస్.యానాం బీచ్ ఈ నెల 14, 15, 16 తేదీల్లో సంక్రాంతి వేడుకలతో కళకళలాడనుంది.
Delhi : దిల్లీలో 3 డిగ్రీలకు పడిపోయిన ఉష్ణోగ్రత.. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఐఎండీ 'రెడ్ అలర్ట్' జారీ
ఉత్తర భారతాన్ని చలిపులి వణికిస్తోంది.దేశ రాజధాని దిల్లీ మంగళవారం 3 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతను నమోదు చేసింది,ఇది ఈ సీజన్లో అత్యంత తక్కువ.
Konaseema : ఆకాశం నుంచి గోదావరి అందాలు.. సంక్రాంతికి హెలికాప్టర్ రైడ్ అవకాశం
ఈ సంక్రాంతి పండుగను మరింత ప్రత్యేకంగా, చిరస్మరణీయంగా మార్చుకోవాలనుకునే వారికి అరుదైన అవకాశం అందుబాటులోకి వచ్చింది.
Amaravati High Court: అమరావతి హైకోర్టు నిర్మాణంలో రికార్డు.. 3,026 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసిన సీఆర్డీఏ..
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో హైకోర్టు శాశ్వత భవనం నిర్మాణ పనులు శరవేగంగా ముందుకు పోతున్నాయి.
Germany: జర్మనీకి వెళ్ళడానికి ఇకపై ట్రాన్సిట్ వీసా అవసరం లేదు!
అంతర్జాతీయంగా ప్రయాణించే భారతీయులకు జర్మనీ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది.
Giriraj Singh: ''పందుల పెంపకం'' అంటూ కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. ముస్లింలను లక్ష్యంగా చేసుకున్నారంటూ విపక్షాల ఆగ్రహం
బిహార్లో జరిగిన ఓ సమావేశంలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతున్నాయి.
Revanth Reddy: విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జిల్లాల పునర్విభజనకు కమిషన్: టీజీఓ డైరీ ఆవిష్కరణలో సీఎం రేవంత్రెడ్డి
జిల్లాల పునర్విభజనపై అనవసర అపోహలకు తావివ్వొద్దని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Andhra Pradesh: డిసెంబరు వరకు ఏపీ సొంత రాబడి రూ.67,409 కోట్లు
ఏపీ రాష్ట్రం ఈ ఆర్థిక సంవత్సరంలో డిసెంబరు వరకు సొంత రాబడిగా రూ.67,409 కోట్లు వసూలు చేసినట్లు ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్కుమార్ వెల్లడించారు.
Andhra News: మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ కన్నుమూత
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి గుండ అప్పలసూర్యనారాయణ (78) సోమవారం కన్నుమూశారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంపు
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కీలక శుభవార్త అందించింది. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana: సంక్రాంతి వేళ రైతులకు ఊరట.. సన్న ధాన్యానికి బోనస్ నిధులు విడుదల
సంక్రాంతి సంబరాల్లో ఉన్న తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త చెప్పింది.
Supreme Court: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో తెలంగాణ వెనకడుగు
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అస్వస్థత.. ఎయిమ్స్లో వైద్య పరీక్షలు
న్యూఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రిలో భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను సోమవారం చేర్పించినట్లు అధికారులు తెలిపారు.
Heera Group fraud case: హీరా గ్రూప్ కేసులో కీలక మలుపు.. నకిలీ కన్సల్టెంట్ కల్యాణ్ బెనర్జీ అరెస్ట్
అధిక లాభాల పేరుతో తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో హీరా గ్రూప్ సంస్థ ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు వసూలు చేసింది.
AP New Scheme: ఏపీలో పేద బ్రాహ్మణుల కోసం మరో కొత్త పథకం.. త్వరలో ప్రారంభం
సంక్రాంతి పండుగ ఆనందాన్ని ప్రజలకు మరింత ఎక్కువగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని శుభవార్తలు ప్రకటించింది.
Special Trains: సంక్రాంతి రద్దీ వేళ రైల్వే ఏర్పాట్లు.. విశాఖ-విజయవాడ మధ్య 12 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
Vande Bharat Sleeper: వందేభారత్ స్లీపర్కు గ్రీన్సిగ్నల్.. ఛార్జీలు ఖరారు, RACకు నో ఎంట్రీ
ఎంతో కాలంగా ప్రయాణికులు ఎదురుచూస్తున్న వందే భారత్ స్లీపర్ రైలు ఇక పట్టాలెక్కేందుకు సిద్ధమైంది.
Seva Teerth: జనవరి నెలాఖరుకి కొత్త కార్యాలయానికి ప్రధాని మోదీ
రైసినా హిల్ సమీపంలో ప్రధాని నరేంద్ర మోదీ కోసం నిర్మిస్తున్న కొత్త కార్యాలయం దాదాపు పూర్తయింది.
Sergio Gor: భారత్లో అమెరికా రాయబారిగా ట్రంప్ సన్నిహితుడు.. ఢిల్లీలో బాధ్యతలు స్వీకరించిన సెర్గియో గోర్
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ (38) ఇటీవల భారతదేశంలో అధికారిక బాధ్యతలు స్వీకరించారు.
Southern Railway: అనకాపల్లి-చర్లపల్లి రూట్లో ప్రత్యేక రైళ్లు: 18,19 తేదీల్లో అదనపు సర్వీసులు
దక్షిణ మధ్య రైల్వే (ద.మ. రైల్వే) తాజాగా అనకాపల్లి-చర్లపల్లి మార్గంలో ఈ నెల 18, 19 తేదీల్లో మూడు అదనపు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు వెల్లడించింది.
International Kite Festival:అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్కు శ్రీకారం.. పతంగి ఎగురవేసిన ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ (International Kite Festival)ను అధికారికంగా ప్రారంభించారు.