భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Chandrababu: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ నేతలకు సీఎం చంద్రబాబు లేఖలు
రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్సభ సభ్యులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖలు పంపించారు.
Musí River: మూసీ వంతెనలకు సామర్థ్య పరీక్షలు.. అణువణువూ చిత్రీకరించే అత్యాధునిక డ్రోన్లు..
మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభానికి ముందు జాగ్రత్త చర్యగా, ప్రస్తుతం నదిపై ఉన్న 15 వంతెనల బలాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Telangana: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Whatsapp groups: వాట్సాప్ ద్వారా ఒక్క రాత్రిలో నిరసన ప్లాన్.. నోయిడాలో ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక పరిశ్రమలో పని చేసే కార్మికులు కనీస వేతనం కోసం చేపట్టిన హింసాత్మక నిరసనలు రెండో రోజుకి చేరుకున్నాయి.
Tamil Nādu: ఉచిత వంటగ్యాస్.. మహిళలకు రెండు వేల సాయం: బీజేపీ మ్యానిఫెస్టో
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే హామీలను వరుసగా ప్రకటిస్తున్నాయి.
UNDP: పశ్చిమాసియా సంక్షోభం.. భారత్లో 25 లక్షల మంది పేదరికంలోకి..
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుండగా, భారత్పైనా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.
AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. పుట్టినరోజు,పెళ్లిరోజున ప్రత్యేక సెలవు
విధి నిర్వహణలో ఎప్పుడూ నిమగ్నమై ఉండే ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
PM Modi: ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన మోదీ.. భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య నిర్మితమైన కొత్త వేగవంత రహదారిని జాతికి అంకితం చేశారు.
Narendra Modi: 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు: ప్రధాని నరేంద్ర మోదీ
రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నోయిడాలో కార్మికులు ఆందోళనకు దిగారు.
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు.. మూడు నగరాల నుంచి సేవలు
విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.
Vinesh Chandel: బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు హెచ్చరికలు
తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు
Inflation: మార్చిలో ద్రవ్యోల్బణం పెరుగుదల.. తొలి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు
మార్చి నెలలో నమోదైన ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ముందంజలో నిలిచాయి.
Heatwave: ఏపీలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజురోజుకూ ఉధృతంగా మారుతున్నాయి. సోమవారం కడపలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ప్రకర్ జైన్ తెలిపారు.
Supreme Court: ఓటు హక్కు భావోద్వేగం..'సర్'పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Bihar: రేపే నితీష్ రాజీనామా.. కొత్త సీఎం ఎంపికపై ఉత్కంఠ
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రస్థానం రేపటితో ముగియనుంది.
Supreme Court: దొంగఓట్ల అరికట్టేందుకు బయోమెట్రిక్ విధానం.. సుప్రీంకోర్టులో పిటిషన్
దొంగ ఓట్లను అరికట్టేందుకు పోలింగ్ కేంద్రాల్లో ఐరిస్ బయోమెట్రిక్, ఫింగర్ప్రింట్ విధానాలను అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది.
Amit shah: బెంగాల్ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన ప్రకటన
పశ్చిమ బెంగాల్లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సరిహద్దు వెంట కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.
Chandrababu: డీ-రెగ్యులేషన్ ఫేజ్-2లో నిబంధనలు తగ్గించి అనుమతులు వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు
ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్(Sandeep Poundrik) నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
Delimitation row: లోక్సభ సీట్ల పునర్విభజనకు కొత్త మార్గం.. జీఎస్డీపీ ఆధారంగా కేటాయింపులపై రేవంత్ ప్రతిపాదన
దేశంలో జరగబోయే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
Tamil Nadu : తమిళనాడు ప్రచారంలో ఏఐ హవా.. హోలోగ్రాఫిక్ టెక్నాలజీతో ఆకట్టుకుంటున్న నేతలు
టెక్నాలజీ ప్రపంచంలో రోజురోజుకూ కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నికల ప్రచారంలో కూడా ఆధునిక సాంకేతికతను విస్తృతంగా వినియోగిస్తూ నేతలు కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.
Hyderabad: బటన్ నొక్కగానే మారే కారు నెంబర్ ప్లేట్.. పోలీసులకు షాక్ ఇచ్చిన మందుబాబు
చట్టాలు, నిఘా చర్యలు ఎంత కఠినంగా ఉన్నా నేరగాళ్లు మాత్రం కొత్త కొత్త పద్ధతులతో ముందుకెళ్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నాయి.
DOST: తెలంగాణలో 'దోస్త్' నోటిఫికేషన్ విడుదల.. డిగ్రీ అడ్మిషన్లకు గ్రీన్ సిగ్నల్
తెలంగాణ రాష్ట్రంలోని డిగ్రీ కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ నోటిఫికేషన్ విడుదలైంది.
Tamilnadu: తమిళనాడులో బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. పలువురికి తీవ్ర గాయాలు
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈరోజు ఉదయం బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.
PM Modi: మహిళా రిజర్వేషన్లపై మోదీ సంచలన నిర్ణయం.. 2011 గణాంకాలతోనే అమలు!
దేశ రాజకీయాల్లో మహిళలకు మరింత ప్రాధాన్యం కల్పించే 'నారీ శక్తి వందన అధినియమ్' అమలుకు కేంద్ర ప్రభుత్వం చర్యలను వేగవంతం చేస్తోంది.
Sonia Gandhi: రాజ్యాంగంపై దాడి.. డీలిమిటేషన్పై సోనియా గాంధీ ఘాటు విమర్శలు
మహిళా రిజర్వేషన్ల బిల్లుకంటే నియోజకవర్గాల పునర్విభజన అంశమే అత్యంత కీలకమని కాంగ్రెస్ అగ్రనేత, పార్టీ పార్లమెంటరీ ఛైర్పర్సన్ సోనియా గాంధీ పేర్కొన్నారు.
Telangana: తెలంగాణలో హెల్త్ ఏటీఎంల ప్రారంభం.. నిమిషాల్లో 130 టెస్టులు ఉచితం
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య పరీక్షల కోసం గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితులకు, రిపోర్టుల కోసం రోజుల పాటు ఎదురుచూడాల్సిన ఇబ్బందులకు ముగింపు పలికేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
Andhra Pradesh: ఏపీ సర్కార్ కొత్త అడుగు.. మంత్రులకు సింగపూర్లో ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలనను మరింత బలోపేతం చేయడం, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Iran Oil Tankers: ఏడేళ్ల తర్వాత భారత్కు ఇరాన్ చమురు.. గుజరాత్ పోర్టుకు రెండు నౌకలు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరాన్కు చెందిన రెండు చమురు నౌకలు భారత్కు చేరుకున్నాయి.
TG SSC Results 2026 : తెలంగాణ టెన్త్ ఫలితాలపై తాజా అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే?
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రతి పరీక్షకు మధ్యలో విద్యార్థులకు మూడు నుంచి నాలుగు రోజుల గ్యాప్ ఇస్తున్నారు.
Noida: నోయిడాలో కార్మికుల ఆందోళన హింసాత్మకం.. కారును తగలబెట్టిన కార్మికులు
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలోని నోయిడా ప్రాంతంలో సోమవారం ఉదయం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Kaleshwaram Barrages : కాళేశ్వరం రిపేర్ పనులపై సర్కార్ ఫోకస్.. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
Telangana: ఎంఎస్ఎంఈలకు కొత్త ఊపు.. ఆదాయ ఆధార రుణాలు, పారిశ్రామిక పార్కులతో పెద్ద ముందడుగు
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఆర్థిక సౌలభ్యం కల్పించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే.. ఏపీలో టెక్నాలజీ కొత్త యుగానికి శ్రీకారం
భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక మైలురాయిని చేరుకోబోతోంది.
Heat Wave: మండుతున్న ఎండలు.. నేడు 51 మండలాల్లో తీవ్ర వడగాలులు
ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజురోజుకీ మరింత తీవ్రంగా మారుతున్నాయి.
Upper Sileru Power Project: ఎగువ సీలేరు విద్యుత్ కేంద్రానికి కొత్త రూపు.. గుంటవాడ-డొంకరాయితో భారీ విద్యుత్ ప్రణాళిక
ఏపీ విద్యుదుత్పత్తి వ్యవస్థలో కీలక స్థానంలో ఉన్న ఎగువ సీలేరు విద్యుత్ ప్రాజెక్టు త్వరలోనే కొత్త రూపును దాల్చనుంది.
Double-Decker Corridor: ఎల్బీనగర్-హయత్నగర్ మార్గంలో డబుల్ డెకర్.. మెట్రో డీపీఆర్లో మార్పులు తప్పవా?
ఎల్బీనగర్ నుంచి హయత్నగర్ వరకు 7.1 కిలోమీటర్ల మెట్రో రైలు మార్గానికి అనుమతి ఇవ్వాలని హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ ఏడాదిన్నర క్రితమే కేంద్రానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పంపింది.
Devendra Fadnavis: కాంగ్రెస్లో రాహుల్ గాంధీ భవితవ్యంపై ఫడ్నవీస్ సంచలన వ్యాఖ్యలు
వరుస ఎన్నికల్లో ఎదురవుతున్న పరాజయాల నేపథ్యంలో రాహుల్ గాంధీని కాంగ్రెస్ నుంచి తొలగించే పరిస్థితులు నెలకొన్నాయని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం వ్యాఖ్యానించారు.
Narendra Modi: సంగీత ప్రపంచానికి పెద్ద లోటు.. ప్రధాని మోదీ భావోద్వేగ స్పందన
ప్రముఖ గాయని ఆశా భోంస్లే మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Highway: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం.. ఎక్కడంటే!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో కీలక నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలుపుతూ నిర్మించిన తొలి గ్రీన్ ఫీల్డ్ హైవేను అధికారులు ప్రారంభించారు.
Mallikarjun Kharge: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దుమారం.. మోదీకి ఖర్గే ఘాటు లేఖ
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు.
Narendra Modi: రాజకీయ పార్టీలకు మోదీ పిలుపు.. మహిళా రిజర్వేషన్కు మద్దతివ్వండి!
అన్ని రాజకీయ పార్టీల పార్లమెంట్ ఫ్లోర్ లీడర్లకు ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Inter Supplementary Examinations 2026: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్ ఫలితాలు తాజాగా విడుదలయ్యాయి. జనరల్, వొకేషనల్ కోర్సులను కలిపి మొత్తం ఉత్తీర్ణత శాతం 70.58గా నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
IMD Heatwave : ఐఎండీ హెచ్చరికలు.. రాబోయే రోజులు భయంకర ఎండలు.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత పెరుగుతుందని భారత వాతావరణ శాఖవ (ఐఎండీ) హెచ్చరికలు జారీ చేసింది.
Telangana Inter Results 2026: తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల.. మీ రిజల్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి!
తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు 2026 విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షల ఫలితాలను ఇంటర్ బోర్డు ఒకేసారి ప్రకటించింది.
Hyderabad: హైదరాబాద్లో పికో జీసీసీ.. ఐటీ రంగానికి మరో బూస్ట్!
అమెరికాకు చెందిన పికో టెక్నాలజీ సంస్థ హైదరాబాద్లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (జీసీసీ) ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిందని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు వెల్లడించారు.
Telangana Inter Results 2026: మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. ఇలా చెక్ చేస్తే క్షణాల్లో రిజల్ట్!
పరీక్షలు పూర్తి చేసి ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న లక్షలాది మంది ఇంటర్ విద్యార్థులకు శుభవార్త.
Jag Vikram: కాల్పుల విరమణ తర్వాత భారత్కు చేరిన తొలి ఎల్పీజీ ట్యాంకర్
గల్ఫ్ నుంచి భారీ ఎల్పీజీ లోడ్తో ఇండియాకు బయల్దేరిన మరో నౌక 'జగ్ విక్రమ్' హర్మూజ్ (Hormuz) జలసంధిని సురక్షితంగా దాటింది.
Maharashtra: మహారాష్ట్రలో భూకంపం కలకలం.. విదర్భ-మరాఠ్వాడలో వణికిన ప్రజలు
మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడ ప్రాంతాల్లో శనివారం ఉదయం భూమి కంపించింది. ఈ ఆకస్మిక పరిణామంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
Mamata Banerjee: నాపై తప్పుడు కేసులు పెట్టేందుకు కుట్ర.. బీజేపీపై మమతా బెనర్జీ ఆరోపణలు
బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు. వానీపుర్ నుంచి తన అభ్యర్థిత్వాన్ని రద్దు చేయించేందుకు భారతీయ జనతా పార్టీ (భాజపా) ప్రయత్నించిందని ఆమె పేర్కొన్నారు.
Andhra Pradesh: ఇంటికే రేషన్ డెలివరీ.. ఏపీ ప్రభుత్వ కొత్త పథకం అమలు!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు వేసవి సెలవులు ప్రకటించడంతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు మూతపడ్డాయి.
TTD Server Issue: టీటీడీ సర్వర్ డౌన్.. శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ జారీ నిలిపివేత
తిరుమల తిరుపతి దేవస్థానం సర్వర్లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఇవాళ విడుదల చేయాల్సిన శ్రీవాణి దర్శన టికెట్ల ఆన్లైన్ జారీని అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.