భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Hyderabad: జీహెచ్ఎంసీ విభజన ప్రభావం.. 6 జోన్లతో గ్రేటర్ హైదరాబాద్
రాజధానిలో ఇక గ్రేటర్ కార్పొరేషన్ ఒక్కటే ఉండనుంది.
PM Modi: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు భారీగా తగ్గింపు
ఇండియా-అమెరికా మధ్య కీలకమైన మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఖరారైనట్లు అమెరికా ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Pawan Kalyan: హిందూ ధర్మాన్ని మనమే రక్షించుకోవాలి: పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యాఖ్యలు చేశారు.
DGCA: డిసెంబర్లో ఇండిగో ఫ్లైట్స్ గందరగోళం.. విమానాశ్రయాల్లో చిక్కుకున్న 16.2 లక్షల మంది ప్రయాణికులు
డీజీసీఏ (DGCA) విడుదల చేసిన తాజా డేటా ఇండిగో విమానయాన సంస్థ పనితీరుపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తింది.
Lok Sabha: లోక్సభలో గందరగోళం.. సోమవారానికి వాయిదా..!
లోక్సభ (Lok Sabha)లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. గురువారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Delhi Police: 800 మంది మిస్సింగ్ వార్తల వెనుక 'పేయిడ్ ప్రమోషన్': దిల్లీ పోలీసులు
దిల్లీలో 800 మందికి పైగా వ్యక్తులు మిసింగ్ అయ్యారని ఆంగ్ల మీడియా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
Prashant Kishor: 'ప్రజలు ఇప్పటికే మీను తిరస్కరించారు'.. ప్రశాంత్ కిషోర్పై సుప్రీం ఆగ్రహం
గత సంవత్సరం నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో,ప్రశాంత్ కిషోర్ కి చెందిన జన్ సూరజ్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
Andhra Pradesh: ఏపీలోని మహిళలకు గుడ్న్యూస్.. పట్టణ మహిళల ఉపాధికి ఎగ్మార్ట్లు
ఏపీలో మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది.
TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్ కు కోర్టులో చుక్కెదురు
ప్రముఖ తమిళ సినిమా నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ కోర్టులో చుక్కెదురైంది.
Dubai: భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్ నాగీకి ప్రపంచస్థాయి అవార్డు
విద్య అంటే కేవలం తరగతి గదిలో మాత్రమే బోధించడం కాదు, పాఠశాలకు రాలేని పిల్లలకూ అదే అవకాశాలు అందేలా చేయాలి అని నమ్మి, ఆ దిశగా సమర్ధవంతంగా ప్రయత్నించిన భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్ నాగీకి అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది.
Merchant Officer: మారిషస్ సముద్రంలో భారత నేవీ అధికారి అదృశ్యం..!
మారిషస్ సమీప సముద్రంలో ఉన్న ఓ నౌకలో విధుల్లో ఉన్న భారత నేవీ అధికారి అదృశ్యమయ్యారు.
Telangana: ఆర్ఆర్ఆర్ భూసేకరణలో 50% ఖర్చు.. భరించేందుకు తెలంగాణ అంగీకారం: నితిన్ గడ్కరీ
హైదరాబాద్లోని ఉత్తర రీజినల్ రింగ్ రోడ్ (162 కి.మీ) ప్రాజెక్ట్ కోసం డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) పూర్తి అయినట్టు రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
Lucky Oberoi: జలంధర్ గురుద్వారా వద్ద ఆమ్ ఆద్మీ నేత లక్కీ ఒబ్రాయ్ దారుణ హత్య
ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబ్రాయ్(Lucky Oberoi)దారుణ హత్యకు గురయ్యారు.
Pariksha Pe Charcha: పరీక్షాపే చర్చ.. 9వ ఎడిషన్'లో విద్యార్థులతో మాట్లాడిన ప్రధాని మోదీ
పరీక్షల ముందు ఒత్తిడిని తగ్గించి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపడానికి నిర్వహించే ప్రధానమంత్రి పరీక్షాపే చర్చా కార్యక్రమంలో (Pariksha Pe Charcha) ప్రధాని నరేంద్ర మోదీ వారితో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే.
Bird Flu: బర్డ్ ఫ్లూపై అప్రమత్తంగా ఉండాలి.. కాకుల నుంచి సోకే ప్రమాదం.. చెన్నైవాసులకు ప్రభుత్వం హెచ్చరిక
చెన్నై నగరంలో ఇటీవల పక్షుల మరణాలు గణనీయంగా పెరిగాయి. ప్రారంభంలో వీటిని కేవలం "కాకుల మరణాలు"గా తేలికగా తీసుకున్నారు.
Jayalalitha: పన్ను బకాయిల ఎఫెక్ట్.. దివంగత సీఎం జయలలిత ఇల్లు వేలానికి?
దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నివాసం 'వేద నిలయం'ను వేలానికి పెట్టే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. జయలలితకు సంబంధించిన భారీగా పెండింగ్లో ఉన్న ఆదాయ పన్ను, ఆస్తి పన్ను బకాయిలను రికవరీ చేయడమే ఇందుకు కారణంగా మారింది.
Telangana : ఏప్రిల్ లేదా మేలో తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్: సీఈవో
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించిన షెడ్యూల్ను ఏప్రిల్-మే నెలల మధ్య ప్రకటించే అవకాశముందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్రెడ్డి తెలిపారు.
Tech Bio Revolution: టెక్-బయో విప్లవానికి వేదికగా 'బయో ఆసియా-2026'
పరుగులు తీస్తున్న 'టెక్-బయో' విప్లవాన్ని ఒకే దిశగా నడిపించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 'బయో ఆసియా-2026' అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
Andhra Pradesh: త్వరలో విద్యుత్తు ఛార్జీల తగ్గింపు: మంత్రి గొట్టిపాటి రవికుమార్
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే విద్యుత్తు ఛార్జీలను తగ్గిస్తామని సంబంధిత శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
Andhra Pradesh: RTE కింద 25% కోటా సీట్లు: 2026-27 ప్రైవేటు పాఠశాలల ప్రవేశాల షెడ్యూల్ విడుదల
విద్యా హక్కు చట్టం (RTE) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో అమలులో ఉన్న 25 శాతం కోటా సీట్ల ప్రవేశాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు విడుదల చేశారు.
Andhra Pradesh: ఏపీ సర్క్యులర్ ఎకానమీ పాలసీ మార్గదర్శకాల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
ఏపీ సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ-4.0 అమలు మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది.
recurring snags: రికరింగ్ స్నాగ్స్లో ఎయిర్ ఇండియా టాప్,ఇండిగో తర్వాతి స్థానం : కేంద్రం
భారతీయ విమానయాన సంస్థల్లో సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Andhra News: మచిలీపట్నం పోర్టు అనుసంధాన హైవేకు రూ.573.77 కోట్లు మంజూరు
విజయవాడ దిశ నుంచి వచ్చే వాహనాలు నేరుగా మచిలీపట్నం పోర్టుకు చేరుకునేలా అనుసంధాన రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్ల నిధులు మంజూరు చేసింది.
Apollo Tyres: ఏపీలో అపోలో టైర్స్ రెండో దశ విస్తరణ.. రూ.1,100 కోట్లతో కొత్త ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్లో అపోలో టైర్స్ సంస్థ రెండో దశ విస్తరణలో భాగంగా సుమారు రూ.1,100 కోట్ల పెట్టుబడితో కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
PM Modi: 'నీకు నువ్వు చక్రవర్తి అనుకుంటున్నావా?'.. రాహుల్ గాంధీ పై ప్రధాని మోదీ ఫైర్
విపక్ష ఎంపీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
Train Punctuality: 73.62%కి తగ్గిన ట్రైన్ సమయపాలన: PAC నివేదిక
భారతీయ రైల్వేలో ట్రైన్ల సమయపాలన 2024-25 ఆగస్టు వరకు 78.67 శాతం వరకూ తగ్గింది.
PM Modi: లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగం రద్దుపై స్పీకర్ ఓంబిర్లా కీలక వ్యాఖ్యలు
లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీని చుట్టుముట్టే ప్రయత్నం కాంగ్రెస్ సభ్యులు చేసారని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
MEA: భారత్ రష్యా చమురు కొనుగోలు చేయద్దన్న ట్రంప్.. స్పందించిన విదేశాంగశాఖ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులు రష్యా నుంచి నిలిపివేసి, అమెరికా, వెనెజువెలా నుంచి కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు.
Election Commission: 24న ఎన్నికల సంఘాల జాతీయ సదస్సు
దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ నెల 24న ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ
Supreme Court: రాజకీయ పార్టీల 'ఉచిత' వాగ్దానాలపై పిట్షన్.. విచారణకి అంగీకరించిన సుప్రీంకోర్టు
ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు ఎక్కువగా ఉచిత హామీలవైపే దృష్టిసారిస్తాయి.
India-US trade deal: వచ్చే వారంలో సంయుక్త ప్రకటన,మార్చిలో లీగల్ అగ్రిమెంట్
భారత-అమెరికా మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా అమలుకు రాబోతోంది.
Telangana News: తెలంగాణలో కొత్త విద్యుత్ కనెక్షన్కి ఎస్టిమేట్ వ్యయం రద్దు.. ఈఆర్సీ కీలక ఉత్తర్వులు
ఎవరైనా కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం డిస్కంకు దరఖాస్తు చేస్తే, తమకు అనుకూలంగా కొందరు కాంట్రాక్టర్లు "అంచనా వ్యయం" పేరుతో సొమ్ము వసూలు చేస్తున్న దందాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Bhatti Vikramarka: ఉగాది పండగ రోజున ఘనంగా గద్దర్ అవార్డుల ప్రదానం..
ఈ ఏడాది ఉగాది పండగ రోజున గద్దర్ సినిమా అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
Bill Gates: 16న ఏపీకి బిల్ గేట్స్.. సీఎం చంద్రబాబుతో సమావేశం, ఏఐ ప్రాజెక్టులపై చర్చ
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 16న ఏపీకి రానున్నారు.
AP Assembly: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను విద్యార్థులు ప్రత్యక్షంగా చూడొచ్చు
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రోజూ 30 మంది చొప్పున విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఏపీ శాసన వ్యవస్థ ఏర్పాట్లు చేసింది
Andhra Pradesh: రూ.2,123 కోట్లతో 1,392 గ్రామీణ రోడ్ల అభివృద్ధి
ఏపీలో రూ. 2,123 కోట్ల నాబార్డు రుణం, సాస్కీ నిధుల ద్వారా నాలుగు వంతెనలతో సహా 1,392 గ్రామీణ రహదారుల అభివృద్ధికి సవరించిన బడ్జెట్ను ప్రభుత్వం ఆమోదించింది.
Andhra news: వాట్సప్ గవర్నెన్స్కు మంచి స్పందన.. 50 లక్షలకు పెరిగిన యూజర్లు
వివిధ శాఖల సేవలను పొందేటప్పుడు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఇప్పుడు 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభతరం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
Railway projects In AP: ఆంధ్రప్రదేశ్లో రూ.12,967 కోట్లతో 10 ప్రాజెక్టులు పూర్తి..
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రూ. 12,967 కోట్ల విలువైన 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఇప్పుడు రూ. 34,680 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో తెలిపారు.
Telangana High Court: గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ఊరట
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది.
Al Falah University: ఫోర్జరీ కేసులో అల్ ఫలాహ యూనివర్సిటీ చైర్మెన్ అరెస్టు
దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మెన్ జావెద్ అహ్మద్ సిద్ధికీని అరెస్టు చేశారు.
adulterated ghee: తిరుమల తరహాలోనే శ్రీశైలంలోనూ కల్తీ నెయ్యి కలకలం
వైసీపీ పాలన సమయంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
GHMC:జీహెచ్ఎంసీ విభజనకు ముహూర్తం ఖరారు.. ఫిబ్రవరి 10న మూడు కార్పొరేషన్లు !
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)ను విభజించే ప్రక్రియకు ప్రభుత్వం తుది ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
Sansad TV: అన్ని ప్రాంతీయ భాషల్లో సంసద్ టీవీ ప్రసారాలు
పార్లమెంట్ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో లోక్సభ సచివాలయం కీలక నిర్ణయం తీసుకుంది.
Mumbai-Pune Expressway: గ్యాస్ ట్యాంకర్ బోల్తా..40గంటల తర్వాత ముంబయి-పుణె ఎక్స్ప్రెస్వే పై ట్రాఫిక్ క్లియర్..!
దాదాపు 40 గంటల పాటు కొనసాగిన తీవ్ర ట్రాఫిక్ జామ్ అనంతరం ముంబయి-పుణె ఎక్స్ప్రెస్వేపై వాహనాల రాకపోకలు నెమ్మదిగా పునఃప్రారంభమయ్యాయి.
India-US: ట్రంప్ పదవీకాలం ముగిసేవరకు చూస్తాం: ట్రేడ్ డీల్పై భారత్
అమెరికా-భారత్ మధ్య తాజాగా కుదిరిన వాణిజ్య ఒప్పందానికి (India-US Trade Deal) ముందు జరిగిన కీలక పరిణామాలు ఇప్పుడు బయటకు వచ్చాయి.
Loksabha: మోదీ స్పీచ్కు ముందే.. లోక్సభ వాయిదా
విపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా లోక్సభ రేపటికి వాయిదా పడింది.
Rahul Gandhi: 'ప్రధానికి ఆ ధైర్యం లేదు'.. నరవాణే పుస్తకంతో రాహుల్ గాంధీ సవాల్
లోక్సభ వేదికపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.