LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Andhrapradesh: గాడిలో పడని నర్సింగ్‌ విద్యా వ్యవస్థ..ఐదేళ్లలో భర్తీ కాని సీట్ల సంఖ్య 33,245

రాష్ట్రంలో వైద్య రంగానికి వెన్నెముకగా నిలిచే నర్సింగ్‌ విద్యా వ్యవస్థ ఇప్పటికీ ఆశించిన స్థాయిలో గాడిలో పడలేదు.

AP LEAP School: 'లీప్' పాఠశాలకు పెరుగుతున్న ఆదరణ

గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రులో ఏర్పాటు చేసిన లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) పాఠశాల, కార్పొరేట్ విద్యాసంస్థలకు సమానంగా అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయబడిన ప్రభుత్వ విద్యాసంస్థగా విశేష గుర్తింపు పొందుతోంది.

05 Jul 2026
నౌకాదళం

Visakhapatnam: త్వరలో భారత నౌకాదళంలోకి మరో రెండు అత్యాధునిక యుద్ధనౌకలు

భారత సముద్ర సరిహద్దుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా నౌకాదళం మరో కీలక అడుగు వేయబోతోంది.

05 Jul 2026
తెలంగాణ

Bhubharathi: 65 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు భూభారతితో యాజమాన్య హక్కులు

దాదాపు 65 సంవత్సరాలుగా భూములపై పూర్తి యాజమాన్య హక్కుల కోసం ఎదురుచూస్తున్న రైతులకు భూభారతి చట్టం ద్వారా శుభవార్త లభించనుంది.

05 Jul 2026
తెలంగాణ

Revanth Reddy: పదేళ్ల పాలనలో కేసీఆర్‌కు భారీ ఆస్తులు.. తెలంగాణకు రూ.8.21 లక్షల కోట్ల అప్పుల భారం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో మరోసారి అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో కేసీఆర్ కుటుంబ సభ్యులు గ్రామాల నుంచి పట్టణాల వరకు సమావేశాలు నిర్వహిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

05 Jul 2026
తెలంగాణ

Engineering: ఇంజినీరింగ్‌ అడ్మిషన్లలో కంప్యూటర్‌ సైన్స్‌ కోర్సులకే ఎక్కువ డిమాండ్

రాష్ట్రంలోని ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కంప్యూటర్‌ సైన్స్‌, సమాచార సాంకేతికత (ఐటీ) ఆధారిత కోర్సులకే అత్యధిక ఆదరణ కొనసాగుతోంది.

Isobutanol: డీజిల్‌లో 15 శాతం ఐసోబ్యుటనాల్‌ మిశ్రమంపై కేంద్రం దృష్టి

దేశంలో చమురు దిగుమతులపై పడుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు పర్యావరణ హిత ఇంధన వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం వివిధ ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు.

05 Jul 2026
ముంబై

Mumbai: ముంబయిలో భారీ వర్షాల ప్రభావం.. అస్తవ్యస్తమైన జనజీవనం

కుండపోత వర్షాల కారణంగా ముంబై నగరం శనివారం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంది.

Parliament: జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు

పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి.

Justice for Netaji : నేతాజీ ఆశయాల ప్రచారం కోసం 13 వేల కిలోమీటర్ల బైక్‌ యాత్ర

దేశ స్వాతంత్య్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు తగిన గౌరవం కల్పించాలని కోరుతూ వరంగల్‌ జిల్లా గీసుకొండ మండలం కీర్తినగర్‌ కాలనీకి చెందిన ఆడెపు కిశోర్‌కుమార్‌ (44) దేశవ్యాప్తంగా సుమారు 13 వేల కిలోమీటర్ల మోటార్‌సైకిల్‌ యాత్ర నిర్వహించారు.

Andhrapradesh: ఏపీలో 12 మంది డీఎస్పీలకు ఉన్నత పదవులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు శాఖలో పలువురు అధికారులకు పదోన్నతులు మంజూరు చేసింది.

05 Jul 2026
హైదరాబాద్

Telangana: ఉత్తర తెలంగాణ ప్రయాణానికి మరింత వేగం.. ఎన్‌హెచ్‌-44 అనుసంధాన ప్రాజెక్టులు వేగవంతం

హైదరాబాద్‌లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడంతో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాలకు వేగవంతమైన రాకపోకలను అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన రెండు కీలక ఎలివేటెడ్ కారిడార్‌ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

04 Jul 2026
తెలంగాణ

Revanth Reddy: 20 ఏళ్ల రాజకీయ ప్రయాణంపై సీఎం రేవంత్‌రెడ్డి భావోద్వేగ సందేశం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తన 20 ఏళ్ల రాజకీయ జీవితాన్ని స్మరించుకుంటూ భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నారు.

Badrinath Temple: రామ మందిరం తర్వాత బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకల నిర్వహణపై ఆరోపణలు.. దర్యాప్తుకు ఆదేశాలు

అయోధ్య రామమందిరంలో భక్తుల విరాళాల వినియోగంపై వచ్చిన ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకల నిర్వహణపై వివాదం నెలకొంది.

04 Jul 2026
తెలంగాణ

Kavitha: కవిత పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం అభ్యంతరం.. కొత్త పేర్లు సూచించాలని ఆదేశం

కల్వకుంట్ల కవిత స్థాపించిన 'తెలంగాణ రక్షణ సేన' (TRS) పార్టీ పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం (EC) అభ్యంతరం వ్యక్తం చేసింది.

04 Jul 2026
తెలంగాణ

TG: ప్రభుత్వ పాఠశాలలకు తగ్గుతున్న ఆదరణ?.. 21.39 లక్షల ప్రవేశాలే లక్ష్యం..

2026-27 విద్యా సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలోని ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్‌ వరకు ఉన్న విద్యాసంస్థల్లో విద్యార్థుల నమోదును 21.39 లక్షలకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

Andhrapradesh: ఎఫ్‌ఎంసీ విధానానికి ముగింపు.. ఆటో మ్యుటేషన్‌కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

04 Jul 2026
గుజరాత్

Andhrapradesh: రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు

పౌరసరఫరాల సేవల్లో మరింత పారదర్శకతతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో గుజరాత్‌లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.

04 Jul 2026
రజనీకాంత్

Latha Rajinikanth: కొత్త నాయకత్వం కోసం లతా రజనీకాంత్‌ సరికొత్త అడుగు

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ, ఆ ప్రయాణాన్ని ఎక్కువకాలం కొనసాగించకుండా వెనక్కి తగ్గారు.

04 Jul 2026
బిహార్

Mahato Family: 150 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్న 200 ఏళ్లనాటి ఆచారం.. ఆగిపోయిన వరి సాగు..

బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాకు చెందిన గంధూపుర్ గ్రామంలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం కారణంగా ఈసారి వరి సాగు ప్రారంభం కాలేదు.

Amarnath Yatra: అమరనాథ్‌లో తొలి రోజే 12 వేల మందికి మంచు శివలింగ దర్శనం

'హర హర మహాదేవ్' నినాదాలతో ముందుకు సాగిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్ మంచు శివలింగం తొలి దర్శనం లభించింది.

04 Jul 2026
తెలంగాణ

TG Police: తెలంగాణ పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి

తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

04 Jul 2026
ఐఎండీ

El Nino: వేగంగా బలపడుతున్న ఎల్‌నినో.. ప్రపంచానికి వాతావరణ హెచ్చరిక

రాబోయే కొన్ని నెలల్లో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్‌నినో ప్రభావం వేగంగా బలపడే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది.

AP: గిరిజన ప్రాంతాల ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలానికి చెందిన తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) ప్రాంగణంలో ఇటీవల ఒక డ్రోన్‌ దిగింది.

Chandrababu: రెండేళ్లలో రాయలసీమలో ఉక్కు ఉత్పత్తికి శ్రీకారం

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

AP: రాష్ట్రంలో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు

రాష్ట్రంలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి జేఎస్‌డబ్ల్యూ సంస్థ సహకారంతో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.

03 Jul 2026
హైదరాబాద్

ED: దేశంలోనే తొలిసారి ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ

దేశంలో తొలిసారిగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ-వేలం ద్వారా ఒక విమానాన్ని విక్రయించి కొత్త రికార్డు సృష్టించింది.

Monsoon Session: జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులకు కేంద్రం సిద్ధం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Video:పూణె హత్య కేసు: పోలీసుల సమక్షంలో సియా అసభ్య సైగలు.. వీడియో వైరల్

వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో నిలిచింది.

China apps: చైనా యాప్స్‌తో ఇ-రిక్షాలకు ముప్పు.. యాప్‌ స్టోర్‌ నుంచి తొలగింపు

ఇ-రిక్షాలను స్మార్ట్‌ఫోన్‌తో రిమోట్‌గా నిలిపివేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

AP, Telangana: ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల సూచన

ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

03 Jul 2026
అయోధ్య

Ram Mandir Donation Theft: రామమందిర విరాళాల దొంగతనం.. కౌంటింగ్ సెంటర్‌లో నిందితుల తొలి ఫొటో

అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

PM Modi: వచ్చే వారం న్యూజిలాండ్‌లో ప్రధాని మోదీ తొలి అధికారిక పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం న్యూజిలాండ్‌లో తొలి అధికారిక పర్యటన చేపట్టనున్నారు.

Andhra Pradesh: ఏపీలో లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు.. 14 ప్రాంతాలను ఎంపిక చేసిన గనులశాఖ

ఆంధ్రప్రదేశ్‌లోని 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Andhra Pradesh: ఏపీలో లిథియం బ్యాటరీ క్యాథోడ్‌ పరిశ్రమ.. రూ.2,081 కోట్ల పెట్టుబడి

విద్యుత్‌ వాహనాలు, లిథియం అయాన్‌ బ్యాటరీల తయారీలో కీలకమైన క్యాథోడ్‌ పదార్థాల ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ అవతరించనుంది.

Andhra Pradesh Bhavan: దిల్లీలో రూ.105.5 కోట్లతో ఏపీ భవన్‌ నిర్మాణం.. ఎన్‌బీసీసీకి బాధ్యతలు

దిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్‌ భవన్‌ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.

Rushikonda Palace: లీజుకు రుషికొండ ప్యాలెస్‌ భవనాలు .. ఆసక్తి వ్యక్తీకరణకు ఏపీటీడీసీ పిలుపు

విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ భవనాలను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

03 Jul 2026
కర్నూలు

Minister Farooq: కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్‌.. మంత్రి ఫరూక్‌ కీలక ప్రకటన

కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైనారిటీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్‌ తెలిపారు.

03 Jul 2026
నౌకాదళం

INS Trikand: భారత నౌకాదళం సాహసం.. పైరేట్ల దాడిని తిప్పికొట్టిన ఐఎన్ఎస్ త్రికంద్

గల్ఫ్ ఆఫ్ ఆడెన్ సముద్ర జలాల్లో భారత నౌకాదళం మరోసారి తన అప్రమత్తతను, కార్యదక్షతను చాటుకుంది.

02 Jul 2026
ఇస్రో

ISRO: ఇస్రో ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు..

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్‌ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

02 Jul 2026
ఇరాన్

Strait of Hormuz: హార్ముజ్‌ భయం వెంటాడుతోంది.. మళ్లీ వెళ్లమంటున్న భారత నావికులు

హార్ముజ్‌ జలసంధి ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అత్యంత ప్రమాదకర సముద్ర మార్గంగా మారింది.

02 Jul 2026
ఒడిశా

Oil tanker: గన్‌ఫైర్‌ను దాటుకుని భారత్‌కు చేరిన ఇరాక్‌ చమురు ట్యాంకర్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన ఓ చమురు ట్యాంకర్‌ సురక్షితంగా ఒడిశాలోని పారాదీప్ పోర్ట్‌కు చేరుకుంది.

India-Japan: భారత్-జపాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. రక్షణ,పెట్టుబడులపై కీలక నిర్ణయాలు

భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక,ప్రపంచ భాగస్వామ్యానికి మరింత బలం చేకూర్చే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.

Heliport: భారత్‌లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం

దేశీయ విమానయాన రంగంలో మరో కీలక మైలురాయిని భారత్ అందుకుంది.

Special Train: చర్లపల్లి నుంచి నడిచే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే

ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుంచి నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరోసారి పొడిగించింది.

PM Modi-Japan's Takaichi: ఢిల్లీలో మోదీ, జపాన్ ప్రధాని టకైచి ద్వైపాక్షిక సమావేశం

భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.

Ketan murder Case: కేతన్‌ను లోహగడ్‌ కోటపై నుంచి ఎవరు తోశారో ఆధారాల్లేవు

నిశ్చితార్థం అయిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్‌కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

Terrorist is a Terrorist: 'ఉగ్రవాది ఉగ్రవాదే'.. ఐరాస వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది.

02 Jul 2026
అయోధ్య

Ram Mandir donation theft: రామమందిరంలో సొమ్ము తీసుకొని ఉద్యోగాలు.. విరాళాల కేసులో కొత్త కోణం

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

02 Jul 2026
దిల్లీ

Delhi: దిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

జాతీయ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

02 Jul 2026
తమిళనాడు

Tamil Nadu: గోవధ నిషేధం: హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన టీవీకే

తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

మునుపటి తరువాత