భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Vizag Steel: విశాఖ స్టీల్ప్లాంట్కు శుభవార్త.. అదనంగా రూ.8 వేల కోట్ల ఆర్థికసాయం
కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో కొంత స్థిరత్వం సాధించిన విశాఖపట్నం స్టీల్ప్లాంట్ (VSP) కార్యకలాపాలను మరింత సుస్థిరంగా కొనసాగించేందుకు మరో రూ.8,097 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది.
SCR Special Trains : దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం.. పలు రూట్లలో ప్రత్యేక రైళ్ల పొడిగింపు
వేసవి సెలవుల నేపథ్యంలో విహారయాత్రలు, పుణ్యక్షేత్రాల దర్శనానికి వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతోంది.
Bihar Anganwadi: 'మానవత్వం చచ్చిపోయింది'.. డ్రిప్తోనే పనికి హాజరైన అంగన్వాడీ వర్కర్.. బిహార్లో షాకింగ్ ఘటన
బిహార్లోని కటిహార్ జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో టర్నింగ్ పాయింట్.. విజయ్తో అన్నాడీఎంకే టచ్లోకి..!
తమిళనాడు ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ నెలకొంది. ఏ కూటమి అధికారంలోకి వస్తుందనే విషయంలో ఎగ్జిట్ పోల్స్ సంస్థలు కూడా స్పష్టమైన అభిప్రాయాన్ని ఇవ్వలేకపోయాయి.
Andhra Pradesh: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 20కిపైగా అజెండాలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగాలు, మౌలిక వసతులు, వ్యవసాయం, పట్టణాభివృద్ధి, పెట్టుబడులు వంటి అనేక అంశాలపై రాష్ట్ర క్యాబినెట్ సమగ్రంగా చర్చించి పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.
Air traffic: ఎయిర్ ట్రాఫిక్ స్లోడౌన్.. విమానాల కొరతతో ప్రయాణికుల వృద్ధి తగ్గుదల
భారతదేశంలో దేశీయ విమాన ప్రయాణికుల వృద్ధి రేటు గణనీయంగా తగ్గింది. కరోనా తర్వాత వచ్చిన వేగవంతమైన పునరుద్ధరణ తరువాత ఇదే అత్యల్ప వృద్ధి నమోదు కావడం గమనార్హం.
Pawan Khera: పవన్ ఖేరా ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా(Pawan Khera)దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అభ్యర్థనపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
Vizag Stock Market Scam: విశాఖలో భారీ మోసం.. స్టాక్ మార్కెట్ పేరిట రూ.6.5 కోట్లు నొక్కేశారు!
విశాఖపట్టణంలో భారీ ఆర్థిక మోసం వెలుగుచూసింది.
Rajnath Singh: స్వయం నిర్ణయంతోనే 'ఆపరేషన్ సిందూర్' నిలిపేశాం.. సుదీర్ఘ యుద్ధానికి సిద్ధం: రాజ్నాథ్ సింగ్
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను భారత్ తన సొంత నిర్ణయంతోనే నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh)స్పష్టం చేశారు.
AP SSC Supplementary Exams 2026: విద్యార్థులకు అలర్ట్.. టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
power miracle: అద్భుతం చేసింది ఇండియా.. సన్కు బిగ్ థ్యాంక్స్ !
భారత్లో కరెంట్ డిమాండ్ ఎప్పుడూ లేనంతగా పెరిగినా ఎక్కడా లోటు లేకుండా సరఫరా జరగడం ఇప్పుడు పెద్ద అద్భుతంగా మారింది.
Supreme Court: 'ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు'.. బాలిక గర్భవిచ్ఛిత్తి కేసు: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
దేశంలో సంచలనం రేపిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో, ఆమె 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Infosys: విశాఖలో 20 ఎకరాల్లో 7,000 సీట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ను ప్రధాన సమాచార సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విశాఖపట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
AP ssc results : పదో తరగతి రిజల్ట్స్ విడుదల.. ఏపీలో 85.25 శాతం ఉత్తీర్ణత
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫలితాలను ప్రకటించారు.
Ganga Expressway: మీరట్ నుంచి ప్రయాగ్రాజ్ వరకు గంగా ఎక్స్ప్రెస్వే.. రూట్ నుంచి స్పీడ్ లిమిట్ వరకు పూర్తి వివరాలివే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమక్షంలో ప్రతిష్టాత్మక గంగా ఎక్స్ప్రెస్వేను ప్రారంభించారు.
Stolen Indian Heritage: అమెరికా నుంచి భారత్కు చేరిన పురాతన నిధి.. రూ.116 కోట్ల విలువైన 657 కళాఖండాలు
భారతదేశానికి చెందిన అమూల్యమైన పురాతన కళాఖండాలు అక్రమ రవాణా అనంతరం తిరిగి స్వదేశానికి చేరుకున్నాయి.
J&K: జమ్ముకశ్మీర్ ఫ్రూట్ మండిలో పేలిన స్టీమర్.. ఇద్దరు మృతి
జమ్ముకశ్మీర్లోని షోపియన్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Andhra Pradesh Govt: డిసెంబర్ నాటికి అన్ని సేవలు ఆన్లైన్లోకి.. నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు..!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ సేవలను మరింత సులభతరం చేసే దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.
Telangana: వెబ్సైట్లో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితా.. జిల్లాలు, మండలాల వారీగా వివరాలు
తెలంగాణలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
Mega Railway Terminals: హైదరాబాద్ చుట్టూ మెగా రైల్వే టెర్మినళ్ల ప్రణాళికలు..రైల్వేబోర్డుకు చేరిన ఫీజిబిలిటీ నివేదిక
రాష్ట్ర రాజధానిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ పెరుగుతుండటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ పరిసరాల్లో మెగా రైల్వే టెర్మినళ్ల ప్రణాళికలను రూపొందించింది.
Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. స్కాలర్షిప్ నిధులు నేరుగా విద్యార్థుల ఖాతాల్లోకి..!
తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమానికి సంబంధించిన కీలక నిర్ణయం తీసుకుంది.
Madhyapradesh: మధ్యప్రదేశ్'లో ఘోర రోడ్డు ప్రమాదం.. పికప్ వ్యాన్ బోల్తాపడి 15 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
AP SSC Results 2026: నేడే ఏపీ 'పది' ఫలితాలు. ఇలా చెక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి.
IMD Rain Aalert: దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఉరుములు,మెరుపులతో కూడిన వర్షాలు కురిసే ఛాన్స్
దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వేళ వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది.
AP Cabinet Meet: ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం.. అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
Andhra pradesh: ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం
ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో తొలి దశను స్వాధీనం చేసుకున్న ప్రభుత్వం
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరమైంది.
Exit Poll Results 2026: ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు: ఐదు రాష్ట్రాల్లో ఆధిపత్యం ఎవరిది?
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి.
Watermelon : ముంబైలో షాకింగ్ ఘటన.. పుచ్చకాయలపై మళ్లీ చర్చ.. రాత్రిపూట తినడం సేఫేనా?
సాధారణంగా ఒక వేసవి సాయంత్రం. కుటుంబం కలిసి బిర్యానీ విందు, తర్వాత వాటర్మిలన్ ముక్కలు తినడం... అంతా సాధారణంగానే సాగింది.
Rahul Gandhi: గ్రేట్ నికోబార్ భారీ ప్రాజెక్టుపై రాహుల్ గాంధీ విమర్శలు.. ఆదివాసీల హక్కులపై ఆందోళన
అండమాన్ నికోబార్ దీవుల పరిధిలోని గ్రేట్ నికోబార్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
CRPF Jobs: భారీ ఉద్యోగావకాశాలు.. 9,195 పోస్టులకు నోటిఫికేషన్.. దరఖాస్తు చేసుకోండిలా
కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) 2026 సంవత్సరానికి సంబంధించి కొత్త ఉద్యోగ ప్రకటన విడుదల చేసింది.
El Niño: సూపర్ ఎల్ నినో హెచ్చరికలు.. భారత్లో కరువు వస్తుందా?
2026-27లో సంభవించే అవకాశమున్న "సూపర్" ఎల్ నినోపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
Telangana SSC Results: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు విడుదల..పెరిగిన ఉత్తీర్ణత శాతం.. బాలికలే హవా
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
LinkedIn: ఉద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. లింక్డ్ఇన్ టాప్ 25 కంపెనీల జాబితా విడుదల
భారత ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న సమయంలో, లింక్డ్ఇన్ దేశంలో కెరీర్ అభివృద్ధికి అనుకూలమైన టాప్ 25 పెద్ద కంపెనీల జాబితాను విడుదల చేసింది.
BJP: పోలింగ్ కేంద్రాల్లో కనిపించని కమలం గుర్తు.. భాజపా ఆగ్రహం.. స్పందించిన ఈసీ
పశ్చిమ బెంగాల్లో బుధవారం రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.
Brigade: హైదరాబాద్లో 5.72 ఎకరాల భూమి కొనుగోలు చేసిన బ్రిగేడ్ సంస్థ
హైదరాబాద్లో ప్రముఖ నిర్మాణ సంస్థ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కీలక పెట్టుబడి పెట్టింది.
Andhra pradesh: సీఎం చంద్రబాబు ఫొటో మార్ఫింగ్ కేసులో పూడి శ్రీహరి అరెస్ట్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసిన కేసులో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Odisha:మద్యం మత్తులోనే చెల్లి అవశేషాలతో బ్యాంకుకి.. ఒడిశా బ్యాంకు వివరణ
ఒడిశాలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Telangana: ఇల్లు,భూమి కొనుగోలుదారులకు భారం.. పెరిగిన రిజిస్ట్రేషన్ విలువలు.. మే మొదటి వారం నుంచి కొత్త విలువలు
తెలంగాణలో ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి కీలక సమాచారం.
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా గాయపడిన బీజేపీ ఎమ్మెల్యే.. పరామర్శించిన మాజీ సీఎం
లఖ్నవూలో అరుదుగా కనిపించే రాజకీయ ఘటన చోటుచేసుకుంది.
Varanasi: వారణాసిలో కారుతో మహిళను ఢీకొట్టాడంటూ.. వ్యాపారిని కొట్టి చంపిన స్థానికులు
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన ఒక సాధారణ రోడ్డు ప్రమాదం ఘోర పరిణామాలకు దారితీసింది.
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. 8 జిల్లాల్లో రికార్డు స్థాయి ఎండలు
తెలంగాణలో ఎండలు తీవ్రరూపం దాల్చాయి. భానుడు నిప్పుల జ్వాలలు కురిపిస్తున్నట్టుగా పరిస్థితి ఉంది.
Hyd Metro: ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1.. వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.
West Bengal: నేడే బెంగాల్ తుది దశ పోరు.. 142 నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి మధ్య ప్రత్యక్ష పోరుగా మారాయి.
Telangana: తెలంగాణ కొత్త డీజీపీగా సీవీ ఆనంద్.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ను ప్రభుత్వం నియమించింది.
Aadhaar Card: మీకు తెలుసా? ఆధార్ కార్డు పుట్టిన తేదీకి ప్రూఫ్ కాదట… అసలు కారణం ఇదే!
ఆధార్ కార్డ్ వినియోగంపై భారతదేశ ప్రత్యేక గుర్తింపు అథారిటీ తాజాగా కీలక స్పష్టతనిచ్చింది.
Anant Ambani: కొలంబియాలోని 80 నీటి ఏనుగులకు వంతారాలో ఆశ్రయం..
రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక దర్శకుడు అనంత్ అంబానీ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.
Telangana Government: లొంగిపోయిన మావోయిస్టులకు గుడ్ న్యూస్… 'గిరిదర్శక్'గా ప్రభుత్వ ఉద్యోగాలు
జనజీవన స్రవంతిలో కలిసిన మాజీ మావోయిస్టుల జీవితాల్లో స్థిరత్వం తీసుకురావడానికి తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది.
Weather Alert: ఒకవైపు ఎండలు.. మరోవైపు వానలు..తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో లేటెస్ట్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు తీవ్రంగా మండుతుండగా, మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి.
Rrb Alp Recruitment 2026: నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త.. 11 వేలకు పైగా ఉద్యోగాలు.. పది పాస్ అయితే చాలు
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సుమారు 11 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.
Power demand: ఎండల దెబ్బ.. భారత్లో విద్యుత్ డిమాండ్ ఆల్టైమ్ రికార్డు
వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.
S-400 Missile System: మే చివరికి నాలుగో S-400 రాక.. నవంబర్లో ఐదో యూనిట్
రష్యా నుంచి వచ్చే S-400 క్షిపణి వ్యవస్థలో నాలుగో యూనిట్ ఇప్పటికే భారత్కు రవాణాలో ఉండగా, మే మధ్య నాటికి భారత పోర్టుకు చేరుకునే అవకాశముందని హిందుస్థాన్ టైమ్స్ నివేదిక తెలిపింది.