భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
India-US Trade Deal: భారత్-అమెరికా ట్రేడ్ డీల్పై కీలక ప్రకటన.. కొత్త టారిఫ్ల తర్వాతే సంతకం
అమెరికా కొత్త టారిఫ్ విధానంపై స్పష్టత వచ్చిన తర్వాతే భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై సంతకాలు జరుగుతాయని కేంద్ర ప్రభుత్వం సోమవారం తెలిపింది.
Modi -Isreal: 'ప్రధాని మోదీ పర్యటనతో సంబంధం లేదు': ఇరాన్పై దాడులకు మోదీ పర్యటనకు ఏ సంబంధం లేదు: ఇజ్రాయెల్ రాయబారి
ఇరాన్పై జరిగిన దాడులకు ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ పర్యటనకు ఎలాంటి సంబంధం లేదని భారత్లోని ఇజ్రాయెల్ రాయబారి రువెన్ అజార్ స్పష్టం చేశారు.
Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు: కేజ్రీవాల్ సహా 22 మందికి హైకోర్టులో తాత్కాలిక ఊరట..
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో పాటు మరో 22 మందికి ఢిల్లీ హైకోర్టులో సోమవారం తాత్కాలిక ఉపశమనం లభించింది.
Ram Mohan Naidu: పశ్చిమాసియా సంక్షోభం దెబ్బ.. 4,335 భారతీయ విమానాలు సహా 5,500 రద్దు
ఇజ్రాయెల్-అమెరికా, ఇరాన్ల మధ్య జరుగుతున్న దాడులు, ప్రతిదాడులతో పశ్చిమాసియా ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
Drug Party :ఫామ్హౌస్లో డ్రగ్స్ పార్టీ.. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే,టీడీపీ ఎంపీ సహా ఆరుగురికి పాజిటివ్..
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లో జరిగిన డ్రగ్స్ పార్టీ ఘటన తీవ్ర కలకలం రేపింది.
Telangana: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యం
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. సమావేశాల తొలి రోజున గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా సభను ఉద్దేశించి ప్రసంగించారు.
ECI: పశ్చిమ బెంగాల్ ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. ఇద్దరు కీలక అధికారుల బదిలీ
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati: రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య సిలిండర్ల కోసం అల్లాడుతున్న వ్యాపారులు
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు గ్యాస్ సరఫరాపై కనిపిస్తోంది.
Potti Sriramulu Statue: నేడు పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ.. సీఎం చేతుల మీదుగా ఆవిష్కరణ
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళిగా 58 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
2026 Assembly Elections : ఎన్నికల కోడ్ టైంలో జాగ్రత్త..ఈ రూల్స్ మీకు తెలుసా?
దేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది.
AP SSC Exams: ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. 3,415 కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
AP Power Demand: ఏపీలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి.. బహిరంగ మార్కెట్ కొనుగోళ్లు భారీగా తగ్గింపు
ఏపీలో విద్యుత్ వినియోగం ఈసారి రికార్డు స్థాయికి చేరుతోంది.
Vishakapatnam: విశాఖ మెట్రోపై ఏపీ ప్రభుత్వ కీలక అప్డేట్.. త్వరలో కేంద్రం నుంచి అనుమతులు
విశాఖపట్టణం మెట్రో ప్రాజెక్ట్పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
IMD Forecast: ఎండల మధ్య చల్లటి కబురు.. దేశవ్యాప్తంగా వర్షాల సూచన
దేశవ్యాప్తంగా మార్చి తొలి వారం నుంచే ఎండలు తీవ్రంగా పెరగడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.
Telangana: తెలంగాణలో 6 నెలల్లో 4 లక్షల మంది ఈపీఎఫ్ పరిధిలోకి.. అదనపు కేంద్ర పీఎఫ్ కమిషనర్ వెల్లడి
తెలంగాణలో ఆరునెలల వ్యవధిలో కొత్తగా ఉద్యోగాల్లో చేరిన వారిలో 4 లక్షల మంది ఈపీఎఫ్ పరిధిలోకి వచ్చారని తెలంగాణ అదనపు కేంద్ర పీఎఫ్ కమిషనర్ ఎంఎస్కేవీవీ సత్యనారాయణ తెలిపారు.
Odisha: కటక్ ఆస్పత్రి ఐసీయూలో మంటలు: 10 మంది రోగుల మృతి
ఒడిశాలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. కటక్ నగరంలోని ఎస్సీబీ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ ట్రామా కేర్ ఐసీయూలో ఆదివారం అర్ధరాత్రి మంటలు చెలరేగాయి.
LPG: ఒక ఇంటికే ఒక ఎల్పీజీ కనెక్షన్.. ఎక్కువ నిల్వ చేస్తే చట్టపరమైన చర్యలు!
మధ్యప్రాచ్యంలోని ఉద్రిక్తతలు, సరఫరా గొలుసు సమస్యల కారణంగా దేశంలో ఎల్పీజీ (LPG) గ్యాస్ లభ్యతపై కొంత ఆందోళన నెలకొంది.
Assembly Elections: తమిళనాడు, బెంగాల్కు అసెంబ్లీ ఎన్నికల నగారా.. షెడ్యూల్ విడుదల
దేశంలో నాలుగు రాష్ట్రాలతో పాటు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది.
Vijay: విజయ్కు డిప్యూటీ సీఎం ఆఫర్..? తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ!
తమిళనాడు, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది.
Half Day Schools 2026: రేపటి నుంచి ఒంటిపూట బడులు.. ఏపీ, తెలంగాణలో స్కూళ్ల కొత్త టైమింగ్స్ ఇవే!
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు కీలక సమాచారం. రేపటి నుంచి ఒంటిపూట బడులు ప్రారంభం కానున్నాయి.
Election Commission: అసెంబ్లీ ఎన్నికలు.. నేడు పోలింగ్ షెడ్యూల్ విడుదల
దేశంలో మరోసారి ఎన్నికల వాతావరణం నెలకొనబోతోంది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు సహా పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికల షెడ్యూల్ను త్వరలో ప్రకటించనున్నారు.
Polavaram: పోలవరం పనులకు ఊపిరి.. కేంద్రం నుంచి మరో రూ.1,500 కోట్ల నిధులు
ఆంధ్రప్రదేశ్లో కీలకమైన పోలవరం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం మూడో విడతగా రూ.1,508 కోట్ల అడ్వాన్స్ నిధులను విడుదల చేసింది.
Weather Alert: ఎండలకు విరామం.. తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల పాటు వర్షాలు
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఇన్నాళ్లుగా ఎండలతో ఇబ్బంది పడ్డ ప్రజలు ఇప్పుడు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు.
Andrapradesh: రాష్ట్రంలో తొలిసారి బీసీ రక్షణ చట్టం అమలు: మంత్రి సవిత
విజయవాడలోని తాడిగడప బీసీ డైరెక్టర్ కార్యాలయంలో మంత్రి సవిత, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రలతో బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై సవివరంగా చర్చ జరగింది.
EC : ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల డేట్ ఫిక్స్?.. రేపు ఈసీ షెడ్యూల్ ప్రకటించే ఛాన్స్!
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను త్వరలో ప్రకటించే అవకాశం ఉంది.
Central Bank of India Recruitment : బ్యాంకు జాబ్స్ నోటిఫికేషన్.. 275 పోస్టులు, రూ.1.2 లక్షల వరకు జీతం
ఐటీ, ఫైనాన్స్ రంగాల్లో నిపుణులైన అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది.
LPG: ఎల్పీజీ సమస్యకు పరిష్కారం.. పీఎన్జీకి మారాలని 60 లక్షల కుటుంబాలకు కేంద్రం పిలుపు
దేశంలో వంటగ్యాస్ సిలిండర్ల సరఫరాపై నెలకొన్న అనుమానాలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
Sonam Wangchuk: సోనమ్ వాంగ్చుక్ విడుదలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ విడుదలకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
LPG crisis : పెట్రోల్, డీజిల్ అందుబాటులోనే.. ఎల్పీజీ సిలిండర్లకే క్యూలు ఎందుకు?
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం భారత్ ఇంధన సరఫరాపై పడుతోంది.
Indigo : నేటి నుంచి ఇండిగో టికెట్ల ధర పెంపు.. ప్రయాణికులపై అదనపు భారం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విమాన ప్రయాణాలపై కూడా పడుతోంది.
AP Annadata Sukhibhava Status : రైతులకు గుడ్ న్యూస్.. నిధులు విడుదల
ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద మరో విడత నిధులను విడుదల చేసింది.
LPG: ఎల్పీజీకి బదులుగా డీఎంఈ.. నూతన ఇంధనంపై ఐఐసీటీ కీలక అడుగు
ఎల్పీజీకి ప్రత్యామ్నాయ ఇంధనాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసీటీ), హైదరాబాద్ లో చేపట్టిన పరిశోధనలు కీలక దశకు చేరుకున్నాయి.
TG 10th Exams : తెలంగాణలో టెన్త్ ఎగ్జామ్స్ షురూ.. పరీక్షల పూర్తి షెడ్యూల్, ముఖ్య సూచనలివే!
తెలంగాణలో 10వ తరగతి (SSC) పబ్లిక్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయి.
Electricity: కేంద్ర విద్యుత్శాఖ నూతన నిబంధన.. వివాదం ఉన్నా కరెంటు కట్ చేయొద్దు!
విద్యుత్ వినియోగదారుల హక్కులను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర విద్యుత్శాఖ కీలక నిర్ణయాలు తీసుకుంది.
CM Chandrababu: ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు.. మంత్రులకు సీఎం చంద్రబాబు కీలక దిశానిర్దేశం
మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అన్ని ఎన్నికల్లో కూటమి విజయం సాధించేలా పని చేయాలని మంత్రులకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు.
H.J. Dora: ఉమ్మడి ఏపీ మాజీ డీజీపీ హెచ్జే దొర మృతి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మాజీ డీజీపీ హెచ్జే దొర కన్నుమూశారు.
Rain Alert: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. 4 రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు
తెలంగాణలో ఇప్పటికే ఎండల తీవ్రత పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యాహ్నం సమయంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా నమోదవుతున్నాయి.
Ap Cabinet : ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
LPG shortage: దేశంలో LPG కొరత.. రూ.900 సిలిండర్ను రూ.2,800కు అమ్ముతున్న మధ్యవర్తులు
దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరుగుతోంది. మధ్యవర్తులు, కొంతమంది గ్యాస్ ఏజెన్సీలు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని భారీగా ధరలు పెంచుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది.
Bihar: బీహార్లో ఎల్పీజీ సిలిండర్ల కొరత.. బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు: ఉప ముఖ్యమంత్రి
బిహార్లోని కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, బీహార్ ఉప ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి(Samrat Choudhary)బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలు దాచిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
LPG Shortage: ఇంట్లో ఎవరూ లేని సమయంలో సిలిండర్ ఎత్తుకెళ్లిన దొంగ.. బెంగళూరులో ఘటన
దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల చోరీలు కలకలం రేపుతున్నాయి.
Menstrual Leave: పీరియడ్ లీవ్స్ తప్పనిసరి చేస్తే మహిళల కెరీర్కు ముప్పు: సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
మహిళా ఉద్యోగినులు, విద్యార్థినులకు ప్రతి నెల ఒక రోజు రుతుక్రమ సెలవు (Menstrual Leave) తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పలు ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది.
Commercial LPG Shortage: వాణిజ్య సిలిండర్ల కొరత: చెన్నై హోటల్ బిల్లులో 'గ్యాస్ ఛార్జ్'… నెట్టింట వైరల్
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత దేశవ్యాప్తంగా హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
India In Talks With Iran: హర్మూజ్ జలసంధిలో నిలిచిపోయిన 8 ఎల్పీజీ ట్యాంకర్లు.. ఇరాన్తో భారత్ చర్చలు
దేశంలో వంటగ్యాస్ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Pm Kisan: పీఎం కిసాన్ 22వ విడతకు సిద్ధం.. ఎవరికీ వస్తాయి? ఎవరికీ రావు?
దేశంలోని రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రముఖమైనది.
CEC Gyanesh Kumar: సీఈసీ గ్యానేశ్ కుమార్పై పార్లమెంట్లో తొలగింపు నోటీసు.. తర్వాతి ప్రక్రియ ఏమిటి?
పార్లమెంట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద రాజకీయ చర్చ మొదలైంది.
Mobile File to Print: ఫోన్తో స్కాన్ చేసిన వెంటనే ప్రింట్లు.. కూకట్పల్లి మెట్రో వద్ద కొత్త కియోస్క్
ప్రస్తుతం ఎక్కువ మంది తమ అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటోలు అన్నీ మొబైల్ ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నారు.
Andhra pradesh: అనకాపల్లి ఉక్కు కర్మాగారం నిర్మాణానికి ముందడుగు.. ప్రత్యేక స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ ఏర్పాటు
అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేటలో ప్రతిపాదించిన ఆర్సెలార్ మిత్తల్-నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) సమీకృత ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా ప్రత్యేక స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి సంస్థ ముందడుగు వేసింది.
Andhra Pradesh: ఏపీలో రూ.9,773 కోట్లతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమం.. గ్రామాభివృద్ధికి సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్లో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రూ.9,773 కోట్ల వ్యయంతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
PM Modi: ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియన్కు మోదీ ఫోన్.. తాజా పరిణామాలపై చర్చ
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.
Half Day Schools: తెలంగాణలో ఒంటిపూట బడులు.. మార్చి 16 నుంచి కొత్త టైమింగ్స్
తెలంగాణలో ఎండలు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: బహ్రెయిన్ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు
బహ్రెయిన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.