LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Pulwama Attack 2019: పుల్వామా వీరుల త్యాగం.. భారత చరిత్రలో చెరగని అధ్యాయం

ఫిబ్రవరి 14, 2019... దేశ చరిత్రలో మరచిపోలేని దుఃఖదినం. ఆ రోజు భారత్ 40 మంది ధైర్యవంతులైన జవాన్లను కోల్పోయింది.

AP Budget: నేడే ఏపీ బడ్జెట్‌.. అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న పయ్యావుల కేశవ్

ఇవాళ ఉదయం 10.30 గంటలకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌కు మంత్రి మండలి ఆమోదం తెలపనుంది.

Miss Grand AP: మిస్‌ గ్రాండ్‌ ఏపీ -2026గా డాక్టర్‌ దివ్య వారణాసి

హైదరాబాద్‌లో జరిగిన మిస్‌ గ్రాండ్‌ ఆంధ్రప్రదేశ్ పోటీలలో డాక్టర్‌ దివ్య వారణాసి అగ్రస్థానం సాధించారు.

Seva Teerth: సౌత్ బ్లాక్‌కు భిన్నంగా మోదీ కొత్త కార్యాలయం.. సేవా తీర్థ్ ప్రత్యేకతలివే!

భారత ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయానికి కొత్త చిరునామా సిద్ధమైంది.

Ram Mohan Naidu : రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడు

రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మరో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.

13 Feb 2026
తెలంగాణ

Telangana: రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

రోడ్డుప్రమాదాలను నియంత్రించి ప్రజల భద్రతను పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.

Singareni: సింగరేణి సీఎండీగా బుద్ధప్రకాశ్‌ బాధ్యతల స్వీకరణ

సింగరేణి సంస్థ కొత్త సీఎండీగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ జ్యోతి బుద్ధప్రకాశ్‌ గురువారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.

13 Feb 2026
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌ బస్తీల్లో సంచార అంగన్‌వాడీలు… 37 మొబైల్‌ కేంద్రాలకు ప్రభుత్వ ఆమోదం

హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసిస్తున్న బస్తీలు, మురికివాడల్లో అంగన్‌వాడీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

13 Feb 2026
తెలంగాణ

RERA: 500 చదరపు గజాల్లోపు నిర్మాణాలకు రెరా వర్తించదు: అప్పిలేట్ ట్రైబ్యునల్

ఐదు వందల చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని తెలంగాణ రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.

Gandhi Sarovar: గాంధీ సరోవర్‌కు 100 ఎకరాల రక్షణశాఖ భూమి కోరిన సీఎం

మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో కీలక భాగంగా, ఈసీ-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రూపొందించనున్న గాంధీ సరోవర్‌ ప్రాజెక్టు కోసం అవసరమైన 100 ఎకరాల రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కోరారు.

Happy Sunday: రాష్ట్రవ్యాప్తంగా మళ్లీ ప్రారంభం కానున్న 'హ్యాపీ సండే' కార్యక్రమం

ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆనందాన్ని పంచే లక్ష్యంతో రూపొందించిన 'హ్యాపీ సండే' కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా మళ్లీ అమలులోకి రానుంది.

AP High Court: హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి ప్రమాణ స్వీకారం

హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.

Andhra Pradesh : అగ్రిగోల్డ్‌ ప్లాట్ల యజమానులకు పండగలాంటి వార్త.. ప్రభుత్వం కీలక నిర్ణయం,ఉత్తర్వులు జారీ

అగ్రిగోల్డ్‌పై క్రిమినల్‌ కేసులు నమోదయ్యేలోపు ఆ సంస్థ అభివృద్ధి చేసిన లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి,రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారి భూములను జప్తు నుంచి మినహాయించాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా తిరిగి అమలు చేసింది.

Andhra Pradesh: పునరుత్పాదక విద్యుత్‌ హబ్‌గా ఏపీ: నీతి ఆయోగ్‌ ముసాయిదా బ్లూప్రింట్

దేశాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో ముందుకు నడిపించే ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దే లక్ష్యంతో నీతి ఆయోగ్‌ ఒక సమగ్ర ముసాయిదా బ్లూప్రింట్‌ను సిద్ధం చేసింది.

Andhra Pradesh : కళాశాలల అనుబంధ గుర్తింపునకు ఏకీకృత విధానం.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్

రాష్ట్రంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు మంజూరు విషయంలో ప్రతి విశ్వవిద్యాలయం ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఈ పరిస్థితిని మార్చి వీటి స్థానంలో ఏకీకృత విధానం అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ వెల్లడించారు.

Perni Nani: పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్'లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి,వైసీపీ నాయకుడు పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది.

Trade deal: భారత గార్మెంట్లకు అమెరికా మార్కెట్‌లో ఊరట.. పీయూష్ గోయల్ కీలక ప్రకటన

అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్యాక్ట్‌షీట్‌ను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సవరించిన నేపథ్యంలో, న్యూఢిల్లీకి మరిన్ని రాయితీలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

India: ట్రంప్ 'బోర్డ్ ఆఫ్ పీస్'లో భారత్‌ చేరికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు: విదేశాంగ శాఖ

గాజా ప్రాంత పునర్నిర్మాణం,శాంతి స్థాపన లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన 'శాంతి మండలి (Board of Peace)'లో భాగస్వామ్యం కావాలని భారత్‌కు అమెరికా ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.

13 Feb 2026
తెలంగాణ

Jamili elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

Mohan Bhagwat: వీధి కుక్కల సమస్యకు మధ్యమార్గమే పరిష్కారం: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్

దేశవ్యాప్తంగా వీధి కుక్కల సమస్య తీవ్ర చర్చకు దారి తీస్తోంది. వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో జంతు ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Andhra Pradesh: అమరావతిలో సెమీకండక్టర్‌ డిజైన్‌ ప్రాజెక్టులు.. సమీక్షలో సీఎం చంద్రబాబు

కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన రేర్‌ ఎర్త్‌ కారిడార్‌ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

13 Feb 2026
శ్రీశైలం

Andhra Pradesh: శ్రీశైలం వచ్చే వాహనాలకు నేటి నుంచి టోల్‌గేట్ల రుసుం మినహాయింపు

శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 13 నుంచి 16వ తేదీ వరకు దేవస్థానం, అటవీశాఖ టోల్‌గేట్ల వద్ద వసూలు చేసే రుసుం పూర్తిగా మినహాయిస్తున్నట్లు నంద్యాల జిల్లా కలెక్టర్‌ రాజకుమారి వెల్లడించారు.

Defence Acquisition Council: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం

భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది.

Rahul Gandhi: 'బీజేపీ ఉద్యోగులు కారు కదా?'.. మీడియాపై రాహుల్ గాంధీ అసహనం

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గురువారం మీడియాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

Rahul Gandhi: రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలి: భాజపా ఎంపీ నిశికాంత్ దూబే డిమాండ్

కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ లోక్‌సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని భాజపా ఎంపీ నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు.

Vijay Mallya : భారత్‌కు రాకపోతే పిటిషన్ వినం: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు ఝలక్  

లండన్‌ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు కఠినంగా స్పందించింది.

Rijiju: ఓం బిర్లా గదిలోకి దూసుకెళ్లిన కాంగ్రెస్‌ ఎంపీలు? వీడియో షేర్‌ చేసిన రిజిజు

కాంగ్రెస్‌ పార్టీకి చెందిన లోక్‌సభ ఎంపీలు స్పీకర్‌ ఓం బిర్లా గదిలోకి అకస్మాత్తుగా వెళ్లి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రి కిరెణ్‌ రిజిజు ఆరోపించారు.

Red Fort Terror Attack: ఎర్రకోట పేలుడు వెనుక జైషే హస్తం: ఐరాస నివేదిక

గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ఐక్యరాజ్య సమితి తాజాగా కీలక నివేదికను విడుదల చేసింది.

12 Feb 2026
రాజస్థాన్

plums: చెట్ల కింద పడిన రేగుపండ్లతో రైతుకు బంగారు ఆదాయం

రాజస్థాన్‌ రాష్ట్రం జోధ్‌పుర్‌ జిల్లాలోని ఝన్వర్‌ గ్రామానికి చెందిన రైతు రాజేంద్రకుమార్‌ పటేల్‌ ఒక వినూత్న ఆలోచనతో మంచి ఆదాయం సంపాదిస్తున్నారు.

12 Feb 2026
గుజరాత్

American sweetcorn: ఎకరాకు లక్షకు పైగా ఆదాయం.. భావ్‌నగర్‌లో స్వీట్‌ కార్న్‌ సాగు జోరు

గుజరాత్‌లోని భావ్‌నగర్‌ జిల్లా అనగానే ఇప్పటివరకు పత్తి పొలాలు, వేరుశనగ సాగే గుర్తొచ్చేవి.

12 Feb 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో విస్తరిస్తున్న ఆహార భద్రత పరిధి.. 1.04 కోట్లకు చేరిన రేషన్‌ కార్డులు

తెలంగాణలో ఆహార భద్రత పరిధి రోజురోజుకు మరింత విస్తరిస్తోంది.

12 Feb 2026
తెలంగాణ

Telangana: అన్నదాతకు విత్తన భరోసా.. మొదటి దశలో రాష్ట్రవ్యాప్తంగా 97 ఏర్పాటు

నాణ్యతతో కూడిన విత్తనాలు, అధిక ఉత్పాదకత, మెరుగైన దిగుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: విద్యుత్‌ బస్సుల కోసం 11 డిపోల్లో ఏర్పాట్లు.. విశాఖ,రాజమహేంద్రవరంలలో కొత్త డిపోల నిర్మాణం

'పీఎం-ఈబస్ సేవ' పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 11 నగరాలకు చెందిన ఏపీఎస్‌ఆర్టీసీకి మొత్తం 750 విద్యుత్ బస్సులను కేటాయించింది.

12 Feb 2026
హైదరాబాద్

Telangana: సింహపు తోక వానర జాతికి దీర్ఘకాల ముప్పు: సీసీఎంబీ శాస్త్రవేత్తల హెచ్చరిక

దక్షిణ భారతదేశంలో మాత్రమే కనిపించే అరుదైన సింహపు తోక వానర (మకాక్‌) జాతి భవిష్యత్‌లో తీవ్ర ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉందని హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

12 Feb 2026
పోలవరం

Andhra Pradesh : పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు డీపీఆర్‌ తయారీకి రూ.14.37 కోట్లు

పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌కు నీటిని మళ్లించే అనుసంధాన పనుల కోసం డీపీఆర్‌ (వివరమైన ప్రాజెక్టు నివేదిక) తయారీ, సాంకేతిక అంశాల పరిశీలన, సర్వేలు తదితర కార్యక్రమాలకు మొత్తం రూ.14.37 కోట్లు ఖర్చు చేయాలన్న జలవనరులశాఖ గత నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.

మునుపటి తరువాత