భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telegram: నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ
నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్కు ముందు కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
Sanjay Raut: ఎంపీల కొనుగోలుకు రూ.15 కోట్లు.. ప్రైవేట్ జెట్ పంపారంటూ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి శివసేన చీలికకు సంబంధించిన ఊహాగానాలు జోరందుకున్నాయి.
Ranchi: రాంచీలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబుల దాడి
జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యాలయంపై బుధవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది.
Hyderabad Water Board: నీటి వృథాపై జలమండలి ఉక్కుపాదం.. రిజర్వాయర్ల వద్ద బల్క్ ఫ్లో మీటర్లు
నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది.
Osmania Medical College: ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులపై కేసు
హైదరాబాద్లోని కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
AP Animal Husbandry: పశు బీమా ప్రీమియం రాయితీ 85 శాతానికి పెంపు .. రెండేళ్లలో పశు సంవర్ధక శాఖ పురోగతి
గత ప్రభుత్వ హయాంలో పశువులు మృతి చెందిన రైతులకు చెల్లించాల్సిన పశుబీమా క్లెయిమ్లను పెండింగ్లో ఉంచగా, ఐదేళ్లలో పేరుకుపోయిన రూ.110 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో పూర్తిగా చెల్లించినట్లు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది.
Nara Lokesh: జులై మూడో వారంలో'తల్లికి వందనం'.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేశ్
ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి 'తల్లికి వందనం' పథకం కింద ఆర్థిక సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.
El Nino: ఖరీఫ్కు ఎల్నినో ముప్పు.. 12 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్పై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
IAF: స్వదేశీ కామికాజీ డ్రోన్ల తయారీకి భారత వాయుసేన శ్రీకారం.. రక్షణ రంగంలో మరో ముందడుగు
రక్షణ రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న లక్ష్యంతో భారత వాయుసేన (IAF) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Uddhav Thackeray: పార్టీని వీడాలనుకుంటే నిర్ణయం మీదే : ఉద్ధవ్ ఠాక్రే
శివసేన (UBT) ఎంపీలు శిందే వర్గంలో చేరనున్నారని వస్తున్న వార్తలపై పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) స్పందించారు.
Maharashtra: మత్తుమందు ఇచ్చి ఐఏఎఫ్ అధికారి భార్యపై దారుణం.. ముగ్గురు అరెస్ట్
నాగ్పూర్ లో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
CM Vijay: 14.43 లక్షల మంది రైతులకు రుణమాఫీ.. సీఎం విజయ్ సంచలన నిర్ణయం
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ రైతులకు శుభవార్త ప్రకటించారు. సహకార బ్యాంకుల ద్వారా పంట రుణాలు పొందిన రైతులకు విస్తృత స్థాయిలో రుణమాఫీ కల్పిస్తున్నట్లు మంగళవారం వెల్లడించారు.
Ayodhya: ప్రపంచంలోనే ఖరీదైన మామిడితో రాముడికి ప్రసాదం.. ప్రత్యేకత ఇదే!
అయోధ్యలోని బాల రాముడికి అత్యంత అరుదైన, ప్రపంచంలోనే ఖరీదైన మామిడి పండ్లలో ఒకటిగా పేరుగాంచిన జపాన్కు చెందిన మియాజాకీ మామిడిపండ్లను నైవేద్యంగా సమర్పించారు.
Cough medicine: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. కేంద్రం కీలక నిర్ణయం!
దేశంలో సిరప్ ఆధారిత ఔషధాల విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NEET Re-test: నీట్ రీ-టెస్ట్కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్పై తాత్కాలిక ఆంక్షలు!
నీట్-యూజీ రీ-టెస్ట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati: అమరావతి అభివృద్ధికి మోదీ సర్కార్ కట్టుబడి ఉంది: ప్రహ్లాద్ జోషి
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమరావతి అభివృద్ధికి పూర్తిస్థాయిలో కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పష్టం చేశారు.
School Holiday: ఏపీ విద్యార్థులకు గుడ్ న్యూస్.. జూన్ 26న స్కూళ్లకు సెలవు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
Cruise Missile: డీఆర్డీఓ మరో ఘనత.. లాంగ్ రేంజ్ క్రూయిజ్ క్షిపణి పరీక్ష సక్సెస్
భారత రక్షణ రంగంలో మరో కీలక విజయాన్ని డీఆర్డీఓ (DRDO) సొంతం చేసుకుంది.
Chandrababu: సింగపూర్లో చంద్రబాబు కీలక భేటీలు.. టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీ, అమరావతిపై కీలక చర్చలు
సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.
NEET UG 2026 Cyber Fraud: నీట్ పోర్టల్లోకి చొరబడి.. రీఫండ్లు కాజేసిన యువకుడు..
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా, తాజాగా నీట్ పోర్టల్లో మరో భద్రతా లోపం బయటపడింది.
Cockroach Janata Party: కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై దాడి
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
Air India: ఎయిర్ ఇండియా AI171 ప్రమాదంపై కొత్త సందేహాలు.. RAT వ్యవస్థ,ఘటనల క్రమంపై మళ్లీ దర్యాప్తు కోరిన పైలట్ల సంఘం
దేశంలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై తాజాగా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Indian ship: ఒమన్ తీరంలో భారత నౌక మునక.. 14 మందిని రక్షించిన అధికారులు
ఒమన్ తీరంలో భారత పతాకంతో ప్రయాణిస్తున్న 'ఎంఎస్వీ విరాట్ 1' నౌక మెకానికల్ వైఫల్యం కారణంగా మునిగిపోయింది.
Bandi jackets and beret: భారత సైన్యంలో కొత్త యూనిఫాం కోడ్.. బండి జాకెట్లు, బెరెట్ టోపీలు.. బ్రిటిష్ ఆనవాళ్లకు చెక్!
భారత సైన్యం యూనిఫాం నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
CM Vijay: విజయ్-సంగీత విడాకుల కేసులో కొత్త మలుపు.. ఆగస్టులో తదుపరి విచారణ
తమిళనాడు ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు విజయ్, ఆయన భార్య సంగీత స్వర్ణలింగం మధ్య కొనసాగుతున్న విడాకుల వ్యవహారం మరోసారి కోర్టు ముందుకొచ్చింది.
Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన.. 18 నుంచి మూడు రోజుల పాటు అలర్ట్ జారీ
ఈ నెల 18వ తేదీ నుంచి రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Actor Gautami: అన్నాడీఎంకేకు సీనియర్ నటి గౌతమి రాజీనామా
ప్రముఖ సీనియర్ నటి గౌతమి అన్నాడీఎంకే పార్టీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
NDA Majority: రాజ్యసభలో ఎన్డీయే హవా.. మూడింట రెండొంతుల మెజారిటీ వైపు అడుగులు
పార్లమెంట్ ఉభయసభల్లో ఎన్డీయే (NDA) బలం క్రమంగా పెరుగుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Cockroach Janata Party: హైదరాబాద్లో కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసన.. ధర్నాచౌక్లో ఉద్రిక్తత!
దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్ జనతా పార్టీ' హైదరాబాద్లో నిరసన చేపట్టింది. పరీక్షా పత్రాల లీకేజీలు, విద్యా వ్యవస్థలోని అవకతవకలకు వ్యతిరేకంగా ధర్నాచౌక్ వద్ద భారీ ప్రదర్శన నిర్వహించింది.
Mamata Banerjee: టీఎంసీలో మరో కలకలం.. మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) రెబల్ ఎంపీ కకోలీ ఘోష్ కుమారుడు డాక్టర్ బైద్యనాథ్ ఘోష్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Krishna River: పల్నాడులో విషాదం.. కృష్ణా నదిలో పడవ బోల్తా, నలుగురు గల్లంతు!
పల్నాడు జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
KTR: రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఫైర్.. 'ఫస్ట్ హాఫ్ పూర్తిగా డిజాస్టర్'!
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఖైరతాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచిన అధికారులు.. దిగువ ప్రాంతాలకు వరద నీరు!
మున్నేరు పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల ప్రభావంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతోంది.
Pawan Kalyan: ఢిల్లీ బాట పట్టనున్న పవన్ కళ్యాణ్.. జనసేన విస్తరణపై కీలక సమావేశాలు!
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరనున్నారు.
Earthquake: భద్రాచలం, కొత్తగూడెంలో భూప్రకంపనలు.. రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రత నమోదు!
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున స్వల్ప భూకంపం సంభవించి ప్రజల్లో ఆందోళన కలిగించింది.
Telangana Record : వ్యవసాయ రంగంలో తెలంగాణ కొత్త చరిత్ర.. రికార్డు స్థాయిలో వరి కొనుగోలు!
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయ రంగంలో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.