భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhra Pradesh: 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్ ఒప్పందం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆర్థికంగా మరింత బలం చేకూరేలా కీలక ముందడుగు పడింది.
Marco Rubio: పాకిస్థాన్తో భారత్కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్థాన్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Guntur Medical College: ఒకే వైద్య కళాశాల నుంచి 8 మంది పద్మశ్రీలు.. గుంటూరు మెడికల్ కాలేజీ అరుదైన ఘనత
దేశవ్యాప్తంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఐఏఎస్లు రావడం, ఒక గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక కావడం వంటి ఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
Mamata Banerjee: ఓటమి తర్వాత ఢిల్లీ వైపు మమతా చూపు.. INDIA కూటమిలో కదలికలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి INDIA కూటమిని బలోపేతం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
NEET-UG Paper Leak: నీట్-యూజీ పేపర్ లీక్పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. NTAపై తీవ్ర వ్యాఖ్యలు
నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Duplicate Aadhaar: డూప్లికేట్ ఆధార్ కార్డు ఈజీగా పొందండి ఇలా..
ఆధార్ కార్డు పోయినా, చిరిగిపోయినా ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
NIA: జమ్ముకశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు.. మత విద్యాసంస్థలు, మాజీ నేత ఇంట్లో తనిఖీలు
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోమవారం జమ్ముకశ్మీర్లో పలుచోట్ల సోదాలు నిర్వహించింది.
Assam: అస్సాం అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు
అస్సాం ప్రభుత్వం సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్లును ప్రవేశపెట్టింది.
Telangana: తెలంగాణ గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు.. రూ.9,968 కోట్లు మంజూరు
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది.
Pm Modi: ఫల్టా రీపోలింగ్లో బీజేపీ ఘన విజయం.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్న మోదీ
పశ్చిమ బెంగాల్లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
PM Modi: మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సమయంలో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
Padma Awards: నేడే పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 66 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.
AP: ఏపీలో ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న మెట్ట నీటిపారుదల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
Nidamarru: నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో 'లీప్' పాఠశాల.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి
అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి విద్యాబోధనతో రూపొందించిన 'లీప్' (ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రావీణ్య కేంద్రం) పాఠశాలను రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో ఏర్పాటు చేశారు.
Big fan of Modi: మోదీ నా స్నేహితుడు.. భారత్కు అండగా ఉంటాం: ట్రంప్
భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Andhra Pradesh: భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో 18 మంది మృతి
ఏపీ వ్యాప్తంగా ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిలా మారింది.
Medchal: పాక్ ఐఎస్ఐతో సంబంధాలు.. మేడ్చల్లో యూపీ యువకుడు అరెస్ట్
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు మద్దతుగా పనిచేస్తున్న ముఠాతో సంబంధాలు కొనసాగించిన యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana: భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ.. టి-వర్క్స్తో వెస్ట్రన్ మిలిటరీ కమాండ్ ఒప్పందాలు
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ విధానాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల్లో భారీ సంఖ్యలో డ్రోన్ల వినియోగం కనిపించింది.
Petrol,Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పెంచిన ధరలు తక్షణం అమలులోకి
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్పై రూ.2.84, డీజిల్పై రూ.2.86 మేర ధరలను పెంచాయి.
Telangana Govt: జూన్ 2 నుంచి 'ఇందిరమ్మ భీమా' ప్రారంభం.. అర్హులకు రూ.5 లక్షల ఉచిత బీమా!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది.
Marco Rubio: భారత్ పర్యటన గర్వంగా ఉంది.. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగస్వామ్యం కొనసాగుతుంది: రూబియో
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Udhayanidhi: కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది.. ఇక ఎప్పటికీ నమ్మొద్దు: ఉదయనిధి స్టాలిన్
ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi: 'ముస్లిములకు మద్దతుగా నిలబడండి.. భయపడొద్దు'.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతు తెలిపే విషయంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
IMD Rain Alert: ఈదురుగాలులు, వడగళ్ల వానల హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
ఒకవైపు ఎల్నినో ప్రభావంపై ఆందోళనలు, మరోవైపు దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండల మధ్య భారత వాతావరణ శాఖ ప్రజలకు ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది.
Ebola outbreak: ఆఫ్రికాలో ఎబోలా కలకలం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని 'ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి'గా ప్రకటించింది.
Hyderabad: హైదరాబాద్లో 9,292 ఎకరాల భూములకు మల్టీ-యూజ్ హోదా.. హిల్ట్ పాలసీ అమలు దిశగా అడుగులు
హైదరాబాద్ మహానగర భవిష్యత్తు, పారిశ్రామిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగ రూపురేఖలను మార్చే కీలక నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలం.. విమానంలో బాంబు ఉందంటూ మెయిల్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది.
South Central Railway: ఆరు డివిజన్లకు గుడ్బై.. 3 డివిజన్లతోనే ద.మ. రైల్వే కార్యకలాపాలు
సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో జూన్ 1 నుంచి భారీ పరిపాలనా మార్పులు అమల్లోకి రానున్నాయి.
Cockroach Janta Party: 'బొద్దింకల పార్టీ'కి షాక్.. సోషల్ మీడియా అకౌంట్లు మాయం!
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఇటీవల సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్గా మారింది. కేవలం కొన్ని రోజుల్లోనే ఈ ప్లాట్ఫామ్ మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లను సంపాదించుకుంది.
Arava Sridhar Resignation: పవన్ కళ్యాణ్తో భేటీ అనంతరం విప్ పదవికి అరవ శ్రీధర్ రాజీనామా
జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ సమావేశం కావడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
Andhra Pradesh: భానుడి భగభగలు.. ఏపీలో రికార్డు స్థాయికి చేరిన బీర్ల అమ్మకాలు
ఆంధ్రప్రదేశ్లో వేసవి ఎండలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. మండుతున్న ఎండలకు తోడు వడగాలులు ప్రజలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
Ponguleti Srinivasa Reddy: వడదెబ్బ బాధిత కుటుంబాలకు రూ.4 లక్షలు.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలు వచ్చే మూడు రోజుల పాటు మరింత అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సూచించారు.
CP Sajjanar: ఫిర్యాదుల నమోదు ఇక సులువు.. ఏఐ యాప్ను ప్రారంభించిన సీపీ సజ్జనార్
దేశంలోనే తొలి ఏఐ ఆధారిత ఫిర్యాదు నమోదు వ్యవస్థ 'ఏఐ కాప్రైటర్' యాప్ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీపీ సజ్జనార్ ఆవిష్కరించారు.
Chopper Crash: లద్దాఖ్లో కూలిన ఆర్మీ హెలికాప్టర్.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం!
లేహ్ పర్వత ప్రాంతాల్లో భారత సైన్యానికి చెందిన ఓ హాల్ చీతా కుప్పకూలిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Abhijit Dipke:'మా గొంతు నొక్కడానికి ప్రయత్నిస్తున్నారు'.. కాక్రోచ్ జనతా పార్టీ ఫౌండర్ సంచలన ఆరోపణలు!
భారతదేశ డిజిటల్ ప్రపంచంలో కొత్త సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రస్తుతం తీవ్ర వివాదాల మధ్య నిలిచింది.
Delhi Heatwave: ఎండలు కాదు నిప్పులు.. ఢిల్లీలో రోడ్లపై 65°Cకి చేరిన వేడి
ప్రస్తుతం దేశ రాజధాని న్యూదిల్లీలో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.
Heatstroke: భగ్గుమన్న ఎండలు.. వడదెబ్బ కారణంగా 34 మంది మృతి
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత తీవ్రమవడంతో వివిధ ప్రాంతాల్లో మొత్తం 34 మంది మృతిచెందారు.
Supreme Court: ఐఏఎస్ అధికారుల పిల్లలకు రిజర్వేషన్లు అవసరమా?: సుప్రీంకోర్టు
రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
NCERT: ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తక వివాదం.. ముగ్గురు విద్యావేత్తలపై నిషేధం ఎత్తేసిన సుప్రీంకోర్టు
ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో వచ్చిన "న్యాయవ్యవస్థలో అవినీతి" అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
Mount Everest: ఎవరెస్ట్ దిగుతూ ఇద్దరు భారతీయ పర్వతారోహకుల మృతి
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై విషాదం చోటుచేసుకుంది.
Ebola: ఎబోలా అలర్ట్.. భారత్-ఆఫ్రికా మధ్య వారానికి 99 విమాన సర్వీసులు
ఆఫ్రికా దేశాల్లో మళ్లీ వ్యాప్తి చెందుతున్న ఎబోలా వైరస్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది.
Kamal Haasan: దేశ ప్రయోజనాలే ముఖ్యం.. రాజకీయాలకు అతీతంగా మోదీకి కమల్ హాసన్ సపోర్ట్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీధి మైయం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు.
Heatwave: భగ్గుమంటున్న ఎండలు.. దేశంలో రికార్డు స్థాయికి విద్యుత్ డిమాండ్
దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రరూపం దాల్చడంతో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయికి చేరుతోంది.
Umar Khalid: దిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖాలిద్కు మధ్యంతర బెయిల్
2020 దిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న జేఎన్యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్కు దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
Pahalgam Terror Case: చెట్టు కింద భోజనం.. మధ్యాహ్నం కాల్పులు.. పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ సంచలన వివరాలు
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్షీట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Maharashtra: అడవిలో భయానక ఘటన.. నలుగురు చంపిన పులి
మహారాష్ట్ర రాష్ట్రంలో భయానక ఘటన చోటుచేసుకుంది.
Sunita Godbole: బస్తర్ గిరిజనుల కోసం 30 ఏళ్ల సేవ.. సునీతా గోడ్బోలేకు పద్మశ్రీ గౌరవం
దశాబ్దాలుగా ఆదివాసుల సేవలో నిమగ్నమైన సునీతా గోడ్బోలేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
Baljit Singh: భారత సైన్య కదలికల సమాచారాన్ని పాక్కు చేరవేసిన గూఢచారి అరెస్టు
పాకిస్థాన్కు రహస్య సమాచారం చేరవేస్తున్న గూఢచారి ముఠాను పంజాబ్ పోలీసులు బయటపెట్టారు.
K Pajanivel: 5 వేల ఏళ్ల 'సిలంబం' యుద్ధకళకు పద్మశ్రీ.. కే పజనివేల్కు అరుదైన గౌరవం
తమిళుల ప్రాచీన యుద్ధకళ 'సిలంబం'ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పుదుచ్చేరికి చెందిన కే పజనివేల్కు 2026 పద్మశ్రీ అవార్డు దక్కింది.
Hajibhai kasambhai: గుజరాత్ జానపద సంగీతానికి కొత్త గుర్తింపు తెచ్చిన హాజీభాయ్కు పద్మశ్రీ
గుజరాత్కు చెందిన 'అజ్ఞాత హీరో' ఢోలక్ వాదకుడు మీర్ హాజీభాయ్ కాసంభాయ్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Nouheera Shaik: రూ.10 వేల కోట్ల మోసం కేసులో హీరాగోల్డ్ అధినేత నౌహీరా షేక్ అరెస్ట్
డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.10 వేల కోట్లు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న హీరాగోల్డ్ సంస్థ అధినేత నౌహీరా షేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.
Rajya Sabha Election Schedule: 10 రాష్ట్రాల్లో 24 రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల
జూన్, జులై నెలల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
N. Swaminathan: 55 ఏళ్ల సంగీత సేవకు పద్మశ్రీ గౌరవం
భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డుకు తమిళనాడుకు చెందిన ప్రముఖ పణ్ సంగీత కళాకారుడు ఓదువార్ తిరుత్తణి ఎన్. స్వామినాథన్ ఎంపికయ్యారు.
Vijay kumar: వీరప్పన్ ఎన్కౌంటర్లో కీలక పాత్ర.. మాజీ ఐపీఎస్ విజయ్కుమార్కు పద్మశ్రీ
ఎస్పీజీ, సీఆర్పీఎఫ్లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వ్యక్తి, ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ ఎన్కౌంటర్లో ప్రధాన పాత్ర పోషించిన మాజీ ఐపీఎస్ అధికారి కె విజయ్కుమార్కు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Ramchandra Godbole: లక్ష మంది ఆదివాసీలకు ఉచిత చికిత్స.. గోడ్బోలే సేవలకు పద్మశ్రీ
ఛత్తీస్గఢ్లో ఆదివాసీలకు మూడు దశాబ్దాలుగా ఉచిత వైద్య సేవలు అందిస్తున్న రామచంద్ర గోడ్బోలేకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
Janardan Bapurao Bothe: గ్రామీణ అభ్యున్నతికి 60 ఏళ్ల సేవ.. జనార్దన్ బాపూరావ్ బోతేకు పద్మశ్రీ
మహారాష్ట్రకు చెందిన ప్రముఖ సామాజిక సేవకుడు జనార్దన్ బాపూరావ్ బోతేకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
AP Power Grid: 15 వేల మెగావాట్లు దాటిన ఏపీ విద్యుత్ డిమాండ్.. రాష్ట్ర చరిత్రలో సరికొత్త రికార్డు
రాష్ట్రంలో మండుతున్న ఎండలు, పెరుగుతున్న ఉష్ణోగ్రతల ప్రభావంతో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది.
Telangana: తెలంగాణలో తొలి గ్లాస్ బ్రిడ్జి.. లవ్ సింబల్ డిజైన్తో ప్రత్యేక ఆకర్షణ
తెలంగాణలోని పర్యాటక రంగానికి మరింత ఆకర్షణను జోడించేలా రాష్ట్రంలోనే తొలి గ్లాస్ బ్రిడ్జి నిర్మాణం వేగంగా కొనసాగుతోంది. హుస్నాబాద్లోని చారిత్రక ఎల్లమ్మ చెరువులో ఈ గాజు వంతెనను నిర్మిస్తున్నారు.
HMDA: మరోసారి హెచ్ఎండీఏ భూముల వేలం.. హకీంపేట భూమికి ఎకరాకు రూ.99 కోట్ల కనీస ధర
హైదరాబాద్ మహానగర పరిధిలోని విలువైన భూములను విక్రయించేందుకు హెచ్ఎండీఏ మరోసారి ఆన్లైన్ వేలం ప్రక్రియను ప్రారంభించింది.
Cabinet Meeting: మోదీ నేతృత్వంలో నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశం.. ప్రధానంగా చర్చించిన అంశాలివే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
Dr. R. Ganesh: అవధాన కళకు పునర్జీవం.. డాక్టర్ ఆర్. గణేష్కు పద్మభూషణ్
భారతదేశంలోని అత్యంత అరుదైన, ప్రాచీన కళారూపాల్లో ఒకటైన 'అవధానం' కళలో విశేష ప్రతిభ కనబరిచిన కర్ణాటకకు చెందిన 63 ఏళ్ల పండితుడు సదావధాని డాక్టర్ ఆర్. గణేష్కు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించారు.