భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Hyderabad: హైదరాబాద్ పరిధిలో జిల్లాల పునర్వ్యవస్థీకరణకు సన్నాహాలు
తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పునర్విభజన విధానాన్ని అనుసరించి, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని జిల్లాలను కూడా మార్చడానికి సన్నాహాలు చేస్తున్నారు.
New Year: కొత్త ఏడాదికి స్వాగతం.. దేశ ప్రజలకు ప్రధాని మోదీ నూతన సంవత్సర శుభాకాంక్షలు
పాత సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ, కొత్త ఆశలు-ఆకాంక్షలతో ప్రపంచమంతా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది.
ED raids: దిల్లీలో ఈడీ సోదాలు.. రూ.5.12 కోట్ల నగదు,రూ.8.80 కోట్ల బంగారు వజ్రాభరణాలు స్వాధీనం!
మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా దిల్లీలోని ఒక నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు చేపట్టిన సోదాల్లో భారీ మొత్తంలో నగదు, బంగారు-వజ్రాభరణాలు బయటపడ్డాయి.
Tirumala: తోపులాటలు లేవు.. గంటల నిరీక్షణ లేదు.. తిరుమలలో స్లాట్ విధానం సూపర్హిట్
వైకుంఠ ఏకాదశి వచ్చిందంటే తిరుమలలో అపారమైన భక్తజనం, గంటల తరబడి క్యూలైన్లలో ఎదురుచూపులు అనేవి సాధారణంగా కనిపించే దృశ్యాలు.
Andhra news: కదిరి, తణుకు, కొవ్వూరు మున్సిపాలిటీల హోదాల పెంపు
ఏపీలోని మూడు మున్సిపాలిటీలకు గ్రేడ్ పెంచుతూ రాష్ట్రప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది.
Animal Contingent: గణతంత్ర దినోత్సవ పరేడ్లో తొలి 'యానిమల్ కంటింజెంట్' ప్రదర్శన
దిల్లీని కర్తవ్యపథ్ సంతకం చేసే గణతంత్ర దినోత్సవ వేడుకల్లో వచ్చే ఏడాది జనవరి 26న ఒక ప్రత్యేక ఆకర్షణ ఉండనుంది.
TG News: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బిల్లుల్లో రూ.713 కోట్లు విడుదల
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులలో డిసెంబర్ నెలకు సంబంధించిన రూ.713 కోట్ల నిధులు బుధవారం విడుదలయ్యాయి.
Amonium Nitrate: రాజస్థాన్లో 150 కిలోల అమోనియం నైట్రేట్ సీజ్.. ఇద్దరు అరెస్టు
రాజస్థాన్లో భారీ మొత్తంలో పేలుడు సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Faridabad: ఫరీదాబాద్లో దారుణ ఘటన.. కదులుతున్న వ్యాన్లో యువతిపై సామూహిక అత్యాచారం
హర్యానాలోని ఫరీదాబాద్లో సభ్యసమాజం తీవ్రస్థాయిలో కలవని దారుణ ఘటన చోటుచేసుకుంది.
SCR: సంక్రాంతి రద్దీ దృష్ట్యా మరో 11 ప్రత్యేక రైళ్లు .. జనవరి 7 నుంచి 12 వరకు నడవనున్న సర్వీసులు
సంక్రాంతి పండుగ సమయం సందర్భంగా సొంతూళ్లను వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది.
Nimesulide banned: నిమెసులైడ్ అధిక డోసుపై నిషేధం.. కేంద్రం ప్రకటన
ప్రముఖ పెయిన్కిల్లర్ ఔషధం నిమెసులైడ్ తయారీ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
Dense Fog: ఢిల్లీలో రెడ్ అలర్ట్.. పొగమంచుతో 140కిపైగా విమానాలు రద్దు
దేశ రాజధాని దిల్లీ(Delhi)ని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో నగరంలోని దృశ్యమానత శూన్యానికి దగ్గరగా పడింది.
New Year: నూతన సంవత్సరం వేడుకల్లో: మద్యం సేవించిన వారికి ఉచిత రైడ్!
నూతన సంవత్సర శుభాకాంక్షల సందర్భంలో మద్యం సేవించిన వారికి ఉచిత రవాణా సౌకర్యం అందించనున్నట్టు తెలంగాణ గిగ్ & ప్లాట్ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ప్రకటించింది.
Chamoli Train Accident: ఉత్తరాఖండ్లో రెండు లోకో రైళ్లు ఢీ.. 60 మందికి గాయాలు
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. చమోలీ జిల్లా విష్ణుగడ్-పిపల్కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో మంగళవారం అర్ధరాత్రి రెండు లోకో రైళ్లు ఢీకొన్నాయి.
AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు ఉత్తర్వులు విడుదల.. మార్కాపురం,పోలవరంతో 28కి పెరిగిన సంఖ్య..
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రెండు కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్ జారీ చేసింది.
Scrub Typhus: రాష్ట్రంలో 2 వేలకు మించి స్క్రబ్ టైఫస్ పాజిటివ్ కేసులు.. 22కు చేరిన మరణాలు
ఏపీ రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ వ్యాధి పాజిటివ్ కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
TG EAPCET: తెలంగాణలో ఈఏపీసెట్ సహా పలు ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఖరారు
తెలంగాణలో ఉన్నత విద్యా అభ్యర్థుల కోసం కీలకమైన ప్రవేశ పరీక్షల షెడ్యూల్ అధికారికంగా ప్రకటించబడింది.
Hyderabad: న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ మెట్రో రైలు సర్వీసుల వేళల పొడిగింపు
న్యూ ఇయర్ వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త అందింది. డిసెంబర్ 31న మెట్రో రైలు సర్వీసుల సమయాన్ని పొడిగిస్తున్నట్లు ఎల్అండ్టీ హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది.
Year Ender 2025: 63 లక్షల కిలోమీటర్ల రహదారులు.. 2025లో భారత్ రోడ్డు మౌలిక వసతుల దూసుకుపోతున్న వృద్ధి
2025లో భారత్ రహదారి మౌలిక వసతుల రంగంలో నిలకడైన విస్తరణ కనిపించింది.
Year Ender 2025 : ప్రజల హృదయాలను గెలిచిన కలెక్టరమ్మలు
అధికారం చేతికి వచ్చిందంటే కొందరు పెత్తనం చలాయిస్తారు. అదే అధికారాన్ని ప్రజాసేవకు అంకితం చేసే వారు మాత్రం అరుదు.
PM Modi: 2026 బడ్జెట్ కు ముందు ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రముఖ ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
New year celebration 2026: న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డులు బద్దలవుతాయా?
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు అంటే మద్యం అమ్మకాలు భారీగా నమోదవడం సాధారణమే.
TGSRTC: ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు ప్రకటించిన టీజీఎస్ ఆర్టీసీ
తెలుగువారికి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) శుభవార్త అందించింది.
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున అల్మోరా జిల్లా శిలాపానీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.
Madhyapradesh: మధ్యప్రదేశ్లో వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్ తీసుకున్న పులి
మధ్యప్రదేశ్లో ఓ గ్రామంలో పులి కలకలం సృష్టించిన ఘటన జరిగింది.
Priyanka Gandhi son Engagement: ప్రియాంక కుమారుడు రేహాన్ వాద్రా, అవీవా బేగ్తో నిశ్చితార్థం..!
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా, త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు.
AI Express pilot: ప్రయాణీకుడిపై దాడి కేసులో AI ఎక్స్ప్రెస్ పైలట్ అరెస్టు, బెయిల్పై విడుదల
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఐజీఐ) ఇటీవల స్పైస్జెట్ ప్రయాణికుడిపై జరిగిన దాడి ఘటనలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు చెందిన పైలట్ వీరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.
Cyberabad Traffic Police: న్యూ ఇయర్ వేళ జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవు
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్యాబ్ ఆపరేటర్లు, సాధారణ ప్రజలు, బార్-పబ్ యజమానులకు కీలక సూచనలు జారీ చేశారు.
Vallabhaneni Vamsi: అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ .. అరెస్టు భయంతో ఫోన్ స్విచ్చాఫ్.. మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల గాలింపు!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నాయకుడు వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు
తెలంగాణ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయాన్ని ప్రకటించింది. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ పరిధిని అనుసరించి పోలీసు కమిషనరేట్లను కూడా కొత్తగా మలిచింది.
Delhi: ఢిల్లీలో దట్టమైన పొగమంచు,వణికించే చలి… 130కి పైగా విమానాలు రద్దు
దేశ రాజధాని దిల్లీని ఒకవైపు దట్టమైన పొగమంచు పూర్తిగా కప్పివేయగా, మరోవైపు ఎముకలు గడ్డకట్టే చలి ప్రజలను వణికిస్తోంది.
Mumbai: ముంబై భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Medaram: జనవరి 28 నుంచి మేడారం జాతర.. 8 జోన్లు,47 సెక్టార్లుగా విభజన
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతర ఏర్పాట్లపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.
Andhra News: పోలవరం,మార్కాపురం కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. రాష్ట్రంలో 28 జిల్లాలు
ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది.
Visakhapatnam Port: విశాఖ పోర్టు డిప్యూటీ ఛైర్పర్సన్గా తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి
విశాఖపట్టణం పోర్టు అథారిటీ డిప్యూటీ ఛైర్పర్సన్గా మహిళా ఐఏఎస్ అధికారిణి రోష్ని అపరాంజి కోరాటి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
Dr. Manthena Satyanarayana Raju: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.
Year Ender 2025 : ఆరోగ్యం నుంచి పార్టీ వరకు.. కేసీఆర్ కొంప ముంచిన 2025
కేసీఆర్, బీఆర్ఎస్... ఈ మూడు అక్షరాలు తెలంగాణ రాజకీయ దిశనే మార్చేశాయి.
Amit Shah: బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఎక్కడ ఉన్నా పంపిస్తాం: అమిత్ షా
బంగ్లాదేశ్ నుండి చొరబడినవారిని దేశంలో ఎక్కడ ఉన్నా పంపిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
Lalit Modi: 'పలాయనవాదులు' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన లలిత్ మోదీ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు
మనీలాండరింగ్కు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, తాజాగా భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు.
Unnao rape case: ఉన్నావ్ అత్యాచార కేసు.. నిందితుడి విడుదలకు సుప్రీం బ్రేక్
ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP Cabinet : ఏపీలో జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
Australia: ECTA ఒప్పందం కింద 2026 జనవరి నుంచి భారత ఎగుమతులపై ఆస్ట్రేలియా టారిఫ్లు రద్దు
భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ECTA) కింద 2026 జనవరి 1 నుంచి భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని ఎగుమతులపై టారిఫ్లు పూర్తిగా రద్దు చేయనున్నట్లు ఆస్ట్రేలియా నిర్ణయించింది.
ICMR backs PM: పెరుగుతున్న డ్రగ్ రెసిస్టెన్స్పై ప్రధాని హెచ్చరికకు ఐసీఎంఆర్ మద్దతు
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక అంశాన్ని లేవనెత్తారు.
IndiGo flyers: ఇండిగో ప్రయాణికుల బ్యాగ్ మిస్సింగ్పై ఆందోళన
ఇండిగో విమానయాన సేవలో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు తమ బ్యాగ్ మిస్సింగ్ అయినట్లు ఆన్లైన్లో ఫిర్యాదులు చేశారు.
Maoist Doctor: దండకారణ్యంలో మావోయిస్టుల ప్రాణాలు కాపాడిన.. 'మిస్టరీ డాక్టర్' ఎవరు ?
వైద్యుడిగా శిక్షణ పొందిన ఆయన ఉద్యమ ఆలోచనలతో అడవుల బాట పట్టారు.
Ernakulam Express Fire Accident: టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదం: దర్యాప్తు చేపట్టిన FSL బృందాలు
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Sharad Pawar-Ajit Pawar: మహా రాజకీయాల్లో కీలక పరిణామం.. కలిసిపోయిన పవార్ కుటుంబం..
మహారాష్ట్ర రాజకీయ వేదికపై కీలకమైన మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవార్ కుటుంబం కలిసిపోయింది.
Delhi: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. రెడ్ అలర్ట్ జారీ.. విమాన సర్వీసులకు అంతరాయం
దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది. అతి సమీపంలోని వాహనాలను కూడా స్పష్టంగా చూడలేని పరిస్థితి ఏర్పడటంతో, వాతావరణ శాఖ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Tamilnadu: తిరువళ్లూరులో దారుణం.. వలస కార్మికుడిపై మైనర్ల అటాక్.. వీడియో వైరల్
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Manipur: మణిపూర్లో ఉగ్రవాదుల పేర్లతో రహదారి.. కఠినంగా స్పందించిన NGT : ప్రభుత్వానికి తక్షణ ఆదేశాలు
మణిపూర్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న అస్థిరత మధ్య ఒక విస్తుపోయే ఉదంతం వెలుగులోకి వచ్చింది.
TTD: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధం.. తొలి మూడు రోజులు డిప్ టోకెన్ ఉన్నవారికే అనుమతి
తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో రేపటినుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Andhra pradesh: ఎలమంచిలి ఎక్స్ప్రెస్ ప్రమాదం: విశాఖ-విజయవాడ రైళ్లు ఆలస్యం.. హెల్ప్లైన్ ఏర్పాటు
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
Andhra News: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు సెల్ సిగ్నల్.. 707 కొత్త సెల్ టవర్ల ఏర్పాటు
హలో.. వినిపిస్తున్నదా..? కాస్త ఆగండి.. బయటకు వస్తున్నా.. సిగ్నల్ సరిగ్గా లేదు..!
Hyderabad: జీహెచ్ఎంసీ పరిధితోనే మూడు కమిషనరేట్లు.. పునర్వ్యవస్థీకరణపై ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ..?
జీహెచ్ఎంసీ తాజా పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థలోనూ విస్తృత స్థాయి మార్పులు అమలులోకి రానున్నాయి.
Anakapalli: టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం.. దువ్వాడ మార్గంలో రైలు ప్రమాదం.. ఒకరి మృతి
విశాఖ జిల్లా దువ్వాడ మార్గంగా ఎర్నాకుళం వెళ్లాల్సిన టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ (18189) ఆదివారం అర్ధరాత్రి అనంతరం ప్రమాదానికి గురైంది.