భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Bullet train corridors: భారత్లో మరో 7 బుల్లెట్ ట్రైన్ కారిడార్లు.. ముంబై-పుణె 48 నిమిషాల్లోనే ప్రయాణం
భారత్లో బుల్లెట్ ట్రైన్ నెట్వర్క్ను మరింత విస్తరించేందుకు కీలక ముందడుగు పడింది.
NCERT: ఎన్సీఈఆర్టీ 9వ తరగతి పాఠ్యాంశంలో 'సర్'కు చోటు.. ఎన్నికల ప్రక్రియపై పాఠాలు
ఎన్సీఈఆర్టీ రూపొందించిన కొత్త 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియకు చోటు కల్పించింది.
Operation Amistad: వెనెజువెలాకు భారత్ అండ.. 'ఆపరేషన్ అమిస్టాడ్' ప్రారంభం!
భారీ భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న వెనెజువెలాకు (Venezuela Earthquake) ప్రపంచ దేశాలు సహాయహస్తం అందిస్తున్నాయి.
US citizenship: 'భారతీయురాలిగానే చివరి శ్వాస విడవాలి'.. అమెరికా పౌరసత్వాన్ని వదులుకున్న 95 ఏళ్ల ఆంధ్ర మహిళ
దాదాపు 95 ఏళ్ల వయసున్న ఓ ఆంధ్రప్రదేశ్ మహిళ అమెరికా పౌరసత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుని, తిరిగి భారత పౌరసత్వం కల్పించాలని అధికారులను కోరారు.
Passport: ఎన్నికల సంఘం కీలక ప్రకటన.. SIR ప్రక్రియకు పాస్పోర్ట్ చెల్లుబాటు అవుతుంది!
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ నేపథ్యంలో పాస్పోర్ట్ వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టీకరణ ఇచ్చింది.
Nagpur gang: గే డేటింగ్ యాప్తో వల.. డెలివరీ బాయ్ను కిడ్నాప్ చేసిన ఐదుగురు అరెస్ట్
ఆన్లైన్ డేటింగ్ యాప్లు కొత్త పరిచయాలకు వేదికగా మారుతున్నప్పటికీ, కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి.
Operation Sindoor: 'సిందూర్'లో అమరులైంది వీరే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్పై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
Mahesh Dixit: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా 1993 బ్యాచ్ తెలంగాణ అధికారి
దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Madhya Pradesh: ..బుల్లెట్,కాలిన గాయాలతో.. కారులో ప్రేమికుల మృతదేహాలు
మధ్యప్రదేశ్లో ఓ ప్రేమజంట అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది.
Passport Fees: పాస్పోర్ట్ ఫీజులు భారీగా పెంపు.. జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు
కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్ట్ సేవల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త రుసుములు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Union Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్లో భారీ మార్పులు?.. కీలక మంత్రులపై ఊహాగానాలు
కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
Siya Goyal : 'నా కూతురే హంతకురాలైతే.. అదే కోటపై నుంచి తోసేయండి': సియా తండ్రి
పుణెకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.
Rain Alert: ఏపీకి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు వాతావరణశాఖ హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో వర్షాల ప్రభావం కొనసాగుతోంది.
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణం.. ఎనిమిది మంది అరెస్ట్
అయోధ్యలోని రామాలయానికి వచ్చిన విరాళాల దుర్వినియోగం,చోరీ ఆరోపణలపై పోలీసులు కేసు నమోదు చేసి ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు.
Amaravati: అమరావతిలో అతిపెద్ద డ్రోన్ డెలివరీ నెట్వర్క్కు శ్రీకారం.. ఎంవోయూపై సంతకాలు
ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన అమరావతి అంతటా ఆధునిక డ్రోన్ డెలివరీ నెట్వర్క్ను ఏర్పాటు చేసే దిశగా కీలక అడుగు పడింది.
Andhra Pradesh: పంచాయతీరాజ్ శాఖలో ప్రమోషన్ల జోరు.. 42 మంది ఎంపీడీవోలకు పదోన్నతులు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్ శాఖ అధికారులకు మరో శుభవార్త అందించారు.
Rajasthan: జైషే కమాండర్ను పెళ్లి చేసుకునేందుకు పాక్ వెళ్లాలని ప్లాన్.. జైపూర్ మహిళ అరెస్ట్
నిషేధిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (జేఈఎం) స్లీపర్ సెల్తో సంబంధాలు పెట్టుకున్నారనే ఆరోపణలతో జైపూర్కు చెందిన 38 ఏళ్ల మహిళను రాజస్థాన్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) అరెస్ట్ చేసింది.
Non-Domestic LPG Cylinders: వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఊరట.. సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత
వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ (Non-Domestic Packed LPG) సరఫరాపై అమల్లో ఉన్న అన్ని రంగాల వారీ ఆంక్షలను తొలగించింది.
Ration: అంత్యోదయ పథకంలో కొత్త మార్పులు.. ఇకపై ఒక్కో లబ్ధిదారికి 7 కిలోల రేషన్
అంత్యోదయ అన్న యోజన అమలులో కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సవరణలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Jammu & Kashmir: జమ్ముకశ్మీర్లో పోలీస్ స్టేషన్పై ఆర్మీ సిబ్బంది దాడి.. 40 మందిపై ఎఫ్ఐఆర్ నమోదు!
జమ్ముకశ్మీర్లోని కిష్టవార్ జిల్లాలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
#NewsBytesExplainer: భారత్తో పాటు ఈ దేశాల్లోనూ పాస్పోర్ట్ పౌరసత్వాన్ని నిర్ధరించే పత్రం కాదు.. అవి ఏ దేశాలంటే..?
భారత పాస్ పోర్ట్ కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే పత్రమేనని, దానిని పౌరసత్వానికి నిర్ధరించే పత్రంగా పరిగణించరాదని విదేశాంగశాఖ (MEA) తాజాగా స్పష్టం చేసింది.
PM Modi: 'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీపై మోదీ ఘాటు వ్యాఖ్యలు
దేశంలో ఎమర్జెన్సీ అమలై 51 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
Pune fort murder: కేతన్ హత్య కేసు: 'ఎలా చంపాలి?' అంటూ ఆన్లైన్లో వెతికిన సియా,చేతన్
పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకొక కీలక విషయం వెలుగులోకి వస్తోంది.
AP: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల
ఏపీ నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Tungabhadra Project: తుంగభద్రకు కొత్త గేట్లు.. ముగ్గురు సీఎంల సమక్షంలో ప్రారంభం
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కర్ణాటకలోని హోస్పేటలో ఘనంగా ప్రారంభించారు.
NCERT: తొమ్మిదో తరగతి పుస్తకంలో తొలిసారి 'ఎమర్జెన్సీ' అధ్యాయం.. ఎన్సీఈఆర్టీ కీలక నిర్ణయం
భారతదేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీపై తొలిసారిగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఎన్సీఈఆర్టీ (NCERT) నిర్ణయించింది.
Ayodhya : అయోధ్య కు తప్పిన ఉగ్ర ముప్పు.. పాకు చెందిన ఉగ్రవాది అరెస్ట్
అయోధ్యలోని రామ మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు అనుమానిస్తున్న ఉగ్ర కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి.
Venezuela Earthquakes: వరుస భూకంపాలతో వెనెజువెలాలో విషాదం.. మోదీ దిగ్భ్రాంతి
వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Ayodhya Ram: రామాలయ నిధుల వివాదంలో కొత్త మలుపు.. PMOకూ లెక్కలు ఇవ్వని రామ్ మందిర్ ట్రస్ట్
అయోధ్య రామాలయ నిధుల వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Hormuz Strait Reopens: హర్మూజ్ మార్గం క్లియర్.. జలసంధిని దాటిన 30 భారత నౌకలు,మరో 26 ప్రయాణానికి సిద్ధం
ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి.
Richest MPs: రాజ్యసభలో కోటీశ్వరులు.. రూ.5,300 కోట్లతో బీఆర్ఎస్ ఎంపీ అగ్రస్థానం
రాజ్యసభ సభ్యుల ఆర్థిక స్థితి,నేర చరిత్రపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) విడుదల చేసిన తాజా నివేదికలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.
Rajdhani train: రైల్వే భోజనంలో ఈగ.. క్యాటరింగ్ సంస్థకు రూ.లక్ష జరిమానా
రాజధాని ఎక్స్ప్రెస్లో ప్రయాణికుడికి అందించిన వెజ్ బిర్యానీలో ఈగ కనిపించిన ఘటనపై ఐఆర్సీటీసీ కఠిన చర్యలు చేపట్టింది.
Passport: పాస్పోర్ట్ పౌరసత్వానికి పూర్తి ఆధారం కాదు: కేంద్రం సంచలన ప్రకటన
పాస్ పోర్ట్ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం నిరూపితమైనట్లు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Telangana: నేటి నుంచే తెలంగాణలో 'సర్'.. జులై 24 వరకు ఇంటింటి సర్వే
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Air India: పాక్ గగనతలంలోకి ఎయిర్ ఇండియా విమానం
దిల్లీ నుంచి అమృత్సర్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సోమవారం అమృత్సర్ విమానాశ్రయంలో ల్యాండింగ్ ప్రక్రియలో భాగంగా నిర్వహించిన 'గో-అరౌండ్' విన్యాసం సందర్భంగా కాసేపు పాకిస్థాన్ గగనతలంలోకి ప్రవేశించింది.
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ బంపర్ ఆఫర్.. రాష్ట్రవ్యాప్తంగా అద్దెకు 694 షాపులు !
సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని భావిస్తున్న వారికి టీజీఎస్ఆర్టీసీ శుభవార్త చెప్పింది.
Mahua Moitra: మహువా మొయిత్రా వ్యాఖ్యలతో బెంగాల్ రాజకీయాల్లో కలకలం.. సువేందు అధికారిపై ప్రశంసలు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మరోసారి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి.
3 killed: కోల్కతాలో ఘోర ప్రమాదం.. గోదాం కూలి ముగ్గురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
కోల్కతాలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని తారాతలా ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న ఓ గోదాం బుధవారం మధ్యాహ్నం కుప్పకూలడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.
Anti-Defection Law: పార్టీ ఫిరాయింపులపై ప్రజల్లో వ్యతిరేకత.. చట్టం బలహీనమని మెజారిటీ అభిప్రాయం
దేశంలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు పార్టీలు మారడాన్ని అధిక శాతం ప్రజలు తప్పుగా భావిస్తున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
Ram Mandir Donation: రూ.3,500 కోట్ల విరాళాలు.. రామమందిర విరాళాల లెక్కల్లో గందరగోళం.. 2020లోనే ఆడిట్ హెచ్చరిక!
అయోధ్యలోని రామమందిర నిర్మాణం కోసం ఏర్పాటైన శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్లో విరాళాల నిర్వహణపై 2020లోనే తీవ్రమైన లోపాలను ఒక ప్రైవేట్ ఆడిట్ సంస్థ గుర్తించినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది.
Andhra Pradesh: సాయికృష్ణ కేసులో సంచలన ట్విస్ట్.. మరణాన్ని ధృవీకరించిన సిట్, రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు
ఏపీ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాయికృష్ణ మిస్సింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
Chandrababu: జొన్నగిరిలో బంగారం ఉత్పత్తికి శ్రీకారం.. గని ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బంగారం గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు.
Bhagwant Mann: భగవంత్ మాన్కు కొత్త చిక్కులు.. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కేసులో అరెస్ట్ చేయాలన్న బీజేపీ
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్కు కొత్త సమస్యలు ఎదురవుతున్నాయి.
India Advisory: అత్యవసరమైతే తప్ప ఇరాన్కు వెళ్లొద్దు.. భారత పౌరులకు ఎంబసీ సూచన
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది.
Pune Murder Case: బాలి ట్రిప్ కోసం పాస్పోర్ట్ చింపేసిన వధువు.. పూణె వ్యాపారి హత్య కేసులో సంచలన నిజాలు!
పూణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ విశాల్ అగర్వాల్ (26) హత్య కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు?..
తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు ఊరట.. ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు కేంద్ర-రాష్ట్రాల కీలక నిర్ణయాలు
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో రెండు రోజులపాటు కేంద్ర మంత్రులతో నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.
Dugarajapatnam Port: దుగరాజపట్నం పోర్టు అభివృద్ధికి మాస్టర్ప్లాన్.. 15 నెలల్లో డీపీఆర్ సిద్ధం
దుగరాజపట్నంలో ప్రతిపాదిత పోర్టు, షిప్బిల్డింగ్, షిప్ మరమ్మతుల క్లస్టర్ అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.30,353 కోట్ల పెట్టుబడులతో 34,610 ఉద్యోగాలకు గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Telangana: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్.. ఉచితంగా రూ.1.2 కోట్ల ప్రమాద బీమా
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువస్తోంది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ శుభవార్త.. జూన్ 30 వరకు విస్తారంగా భారీ వర్షాలు
ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఊరటనిచ్చే వార్త వెల్లడించింది.
Pune:పెళ్లికి ముందు ఘోరం.. కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన యువతి
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
AP Govt: సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట.. ఫ్యామిలీ పెన్షన్కు ఏపీ క్యాబినెట్ గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.
CM Vijay: 'ఆ బాధ జీవితాంతం మర్చిపోలేను'.. అసెంబ్లీలో విజయ్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం కీలక ప్రసంగం చేశారు.
Visakhapatnam: డేటాసెంటర్ల అవసరాల కోసం ట్రాన్స్కో మెగా ప్లాన్.. 15 గిగావాట్ల లక్ష్యం
విశాఖపట్టణంలో ఏర్పాటు కానున్న భారీ డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
George Kurian: కేంద్ర మంత్రి జార్జి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు.
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Rain Alert: నేడు ఏపీలో వర్షాల జోరు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు!
తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Fire accident: లక్నోలోని కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
Mumbai: 2040 నాటికి ముంబై నగరం 'కాంక్రీట్ నరకం'గా మారుతుందా?
ముంబైలో వేగంగా జరుగుతున్న పునర్నిర్మాణ ప్రాజెక్టులు భవిష్యత్తులో నగర జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రముఖ ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్ సమీర్ డి'మాంటే హెచ్చరించారు.
Ram Mandir SIT Probe: అయోధ్య రామందిరం నిధుల వివాదం..ఎవరు ఏమన్నారంటే? SIT ఏం తేల్చబోతోంది?
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు, నగదు, బంగారం, వెండి ఆభరణాల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
Bengal: బంగ్లాదేశ్,నేపాల్ సరిహద్దుల్లో కొత్తగా 7-8 భూసరిహద్దు పోర్టులు.. బెంగాల్కు కేంద్రం భారీ ప్రణాళిక
పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల వెంట కొత్తగా 7 నుంచి 8 అంతర్జాతీయ భూసరిహద్దు పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Odisha: ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ఒడిశా మంత్రి మేనల్లుడిపై కేసు
ఒడిశా రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా మేనల్లుడు బిశ్వజిత్ జెనా (24)ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్లో భారీ మోసం.. ఇతరుల తరఫున పరీక్ష రాసేందుకు వచ్చిన 9 మంది అరెస్ట్
బిహార్లో నిర్వహించిన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
Mallikarjun Kharge: 'ఇది డీకే మీటింగ్ కాదు.. కాంగ్రెస్ సభ'.. కార్యకర్తలపై ఖర్గే సీరియస్
కర్ణాటక కాంగ్రెస్లో మరోసారి అంతర్గత విభేదాల చర్చకు తావిచ్చే ఘటన చోటుచేసుకుంది.