భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Special TET: సర్వీసులోని ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక టెట్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటికే విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుల కోసం ప్రత్యేకంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Andhrapradesh: మరో 79 ఆదర్శ ప్రాథమిక పాఠశాలలకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యార్థుల నమోదు సంఖ్యలో చోటుచేసుకున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని పాఠశాల విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన సమగ్ర నివేదికను రూపొందించింది.
Revanth reddy: తెలంగాణలో పెట్టుబడులకు కెనడాకు సీఎం రేవంత్రెడ్డి ఆహ్వానం.. హైకమిషనర్తో కీలక చర్చలు
తెలంగాణలో పెట్టుబడులు విస్తరించడంతో పాటు ఉన్నత విద్యా రంగంలో భాగస్వామ్యాన్ని పెంచేందుకు కెనడాకు చెందిన ప్రముఖ విశ్వవిద్యాలయాలు రాష్ట్రంలో తమ క్యాంపస్లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు.
Conductor posts: టీజీఎస్ఆర్టీసీలో 1,500 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టీజీఎస్ఆర్టీసీలో ఖాళీగా ఉన్న సుమారు 1,500 కండక్టర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది.
Telangana: ఉన్నత విద్యలో తెలంగాణకు నాలుగో స్థానం.. జీఈఆర్లో మెరుగైన ప్రదర్శన
తెలంగాణ రాష్ట్రంలో 18 నుంచి 23 ఏళ్ల మధ్య వయస్సు గల యువతలో ప్రతి 100 మందిలో 46.60 మంది డిగ్రీ లేదా అంతకంటే ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారని 'అఖిల భారత ఉన్నత విద్య సర్వే (AISHE) 2023-24' వెల్లడించింది.
Union Ministry of Power: భవనాలకు ఇకపై తప్పనిసరి 'స్టార్ రేటింగ్'.. కేంద్రం కొత్త మార్గదర్శకాల ముసాయిదా విడుదల
దేశంలో నిర్మించే భారీ భవనాల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది.
Passport: జూలై 11న అదనపు పాస్పోర్ట్ అపాయింట్మెంట్ స్లాట్లు అందుబాటులోకి
పాస్పోర్ట్ సేవలను మరింత సులభతరం చేసే ఉద్దేశంతో ఈ నెల 11వ తేదీన అదనపు అపాయింట్మెంట్ స్లాట్లను విడుదల చేస్తున్నట్లు విజయవాడ ప్రాంతీయ పాస్పోర్ట్ అధికారి ప్రకటించారు.
Telangana: 16 జిల్లాల్లో వర్షాభావ ప్రభావం..నెమ్మదిగా వరి నాట్లు!
తెలంగాణ రాష్ట్రంలోని 16 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగుతుండగా, మరో 17 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది.
E20 fuel row: ఎథనాల్ తర్వాత హైడ్రోజన్నే భవిష్యత్ ఇంధనమన్న నితిన్ గడ్కరీ...
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత రవాణా రంగంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనం తర్వాత హైడ్రోజన్నే తదుపరి ప్రధాన ప్రత్యామ్నాయ ఇంధనంగా అభివర్ణించారు.
Telangana: వలస కార్మికుల పిల్లల చెంతకే అంగన్వాడీ సేవలు
వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలను మరింత సులభంగా అందించేందుకు మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
Navya Shekhawat: భారత సైన్య చరిత్రలో కొత్త అధ్యాయం సృష్టించిన మహిళా అధికారి.. కేవలం ఐదేళ్లలోనే రాష్ట్రపతి సైనిక సహాయకురాలిగా నియామకం
చరిత్రను మార్చే ప్రతి విజయం ఘనమైన వేడుకల మధ్యే పుట్టాల్సిన అవసరం లేదు.
Telangana: తెలంగాణకు పీజీఐలో ప్రచేష్ట-3 గ్రేడ్.. దేశంలో 18వ స్థానం
తెలంగాణలో పాఠశాల విద్యా వ్యవస్థ పనితీరు క్రమంగా మెరుగుపడుతోంది.
Telangana: తెలంగాణలో 3 ఐటీఐ హబ్లకు గ్రీన్సిగ్నల్.. పీఎం-సేతు కింద రూ.757 కోట్ల పెట్టుబడులు
తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Telangana: మహిళా సంఘాల చేతుల్లో ఎరువుల పంపిణీ.. కొత్త విధానానికి వ్యవసాయశాఖ కసరత్తు
తెలంగాణలో రైతులకు ఎరువులు మరింత సులభంగా, గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది.
Pawan Kalyan: నిరంజన్ మృతి కలచివేసింది.. భావోద్వేగంగా స్పందించిన పవన్ కళ్యాణ్
ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Andhra Pradesh: నల్లమల తవ్వకాల్లో అమరావతి చరిత్రకు కొత్త ఆధారాలు.. ఉప ముఖ్యమంత్రి పవన్కు వివరాలు
నల్లమల అటవీ ప్రాంతంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) నిర్వహించిన పురావస్తు అన్వేషణలో అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని వెల్లడించే కీలక శాసనాలు వెలుగులోకి వచ్చాయి.
Godavari: వరదలతో ఎర్రగా మారిన ప్రవాహం.. రెండు రంగుల్లో కనిపిస్తున్న గోదావరి
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట సమీపంలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మట్టి రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది.
Nijjar killing: నిజ్జర్ హత్య కేసులో న్యూఢిల్లీ ప్రమేయానికి ఆధారాలు లేవన్న కెనడా
అంతర్జాతీయ దౌత్య రంగంలో భారత్కు కీలక విజయంగా నిలిచే పరిణామం చోటుచేసుకుంది.
Andhra Pradesh: విశాఖ తీరంలో విషాదం.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి
విశాఖపట్టణం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం నాలుగు రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి.
Andhra Pradesh: ఏపీలో మూడు పారిశ్రామిక నోడ్లు.. రూ.31వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
Vijayawada: విజయవాడలో మరోసారి ఎన్ఐఏ తనిఖీలు..
విజయవాడ నగరంలోని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి వించిపేటలో మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు.
Godavari: ఎట్టకేలకు గోదావరికి వరద.. అప్రమత్తమైన అధికారులు
ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత కొద్ది రోజులుగా వెలవెలబోయిన గోదావరి నది ఎట్టకేలకు జలకళ సంతరించుకుంది.
J&K: షోపియాన్ ఎన్కౌంటర్లో లష్కరే టాప్ కమాండర్ జాకీర్ గనాయ్ హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలన చర్యలను భారత భద్రతా బలగాలు మరింత వేగవంతం చేస్తున్నాయి.
Badrinath Donation Row: బద్రీనాథ్ విరాళాల అవకతవకలు.. ఉన్నతస్థాయి విచారణకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశం
బద్రీనాథ్ ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
Andhra Pradesh: ఏపీ టూరిజంలో AI విప్లవం.. 'నివు ఏఐ' ఒప్పందం,కొత్త విమానాల ప్రకటన
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Kashi Vishwanath theft: అయోధ్య ఘటనతో మళ్లీ వెలుగులోకి వచ్చిన 1983 కాశీ విశ్వనాథ ఆలయ దోపిడీ
ఆలయంలో దోపిడీ అంటే కేవలం నగదు, బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు చోరీ కావడం మాత్రమే కాదు.. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కూడా దెబ్బ తగలడం.
Pattiseema: పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల
గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదితో అనుసంధానం చేసి రాష్ట్రంలో నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
Bengaluru: చీరకట్టులో బామ్మ జిమ్ వీడియో వైరల్.. ఓపెన్ జిమ్ భద్రతపై చర్చ
బెంగళూరులోని ఓ పార్కులో చీరకట్టులో ఉన్న ఓ వృద్ధురాలు ఓపెన్ జిమ్లోని వ్యాయామ పరికరాన్ని వేగంగా ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్ వీరాభిమాని నిరంజన్ కన్నుమూత.. అభిమానుల్లో విషాదం
హనుమకొండకు చెందిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అయిన పొనుగంటి నిరంజన్ (17) మంగళవారం రాత్రి చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Mumbai Airport: ముంబై విమానాశ్రయంలో తృటిలో తప్పిన పెను ప్రమాదం.. ఒకే రన్వేపై రెండు విమానాలు
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంగళవారం రాత్రి భారీ విమాన ప్రమాదం తృటిలో తప్పింది.
Undavalli: ఉండవల్లిలో అత్యాధునిక హెలిపోర్ట్.. కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్
గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద అత్యాధునిక హెలిపోర్ట్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది.
Swayam AP Brand: ఆగస్టు 1 నుంచి మార్కెట్లోకి 'స్వయం ఏపీ' బ్రాండ్ ఉత్పత్తులు
డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులకు ప్రత్యేక గుర్తింపు కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'స్వయం ఏపీ' బ్రాండ్ను ఆగస్టు 1 నుంచి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రకటించారు.
Polavaram: కొత్త డయాఫ్రం వాల్ నాణ్యతపై విదేశీ నిపుణుల ప్రశంసలు.. పరీక్షల్లో అన్ని ప్రమాణాలు పూర్తి
పోలవరం ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త డయాఫ్రం వాల్ నాణ్యత అత్యుత్తమంగా ఉందని విదేశీ నిపుణుల బృందం తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.
Nara Lokesh: ఏపీలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు దక్షిణకొరియా కంపెనీలతో చర్చలు
దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు మంత్రి నారా లోకేశ్ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త మలుపు.. నిందితుల జాబితాలో ముగ్గురు భారాస నేతల పేర్లు ?
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.
PMAY-U 2.0: ఏపీకి పీఎంఏవై-యు 2.0 కింద 12,370 కొత్త ఇళ్లకు కేంద్రం గ్రీన్సిగ్నల్
ప్రధానమంత్రి ఆవాస్ యోజన-పట్టణ (PMAY-U) 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు మరో 12,370 ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ ఆమోదం తెలిపింది.
Crop Insurance in AP: ఖరీఫ్,రబీ పంటల బీమా అమలు.. రైతులకు కీలక మార్గదర్శకాలు
ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)తో పాటు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Tuni: తుని చిన్నారి జ్ఞానేశ్వరి కేసులో కొత్త మలుపు.. అదృశ్యమైన రోజు అనుమానాస్పదంగా కారు సంచారం
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో గత నెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి (జాను) కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
EVM Technology: ఇండోనేషియాకు భారత ఈవీఎం సాంకేతికత.. మోదీ పర్యటనలో ఒప్పందం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జకార్తా పర్యటన సందర్భంగా భారత్, ఇండోనేషియా ఎన్నికల నిర్వహణలో కీలక సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
Dowry Deaths: భారత్లో వరకట్న మరణాలపై తగ్గుతున్న ప్రజా ఆగ్రహం.. అధ్యయనంలో ఆందోళనకర విషయాలు
భారత్లో వరకట్నం పేరుతో మహిళల మరణాలు ఇప్పటికీ వేల సంఖ్యలో జరుగుతున్నప్పటికీ, గతంలో కనిపించిన స్థాయిలో ప్రజా ఆగ్రహం, రాజకీయ చర్చలు, ఉద్యమాలు కనిపించడం లేదని తాజా అధ్యయనం వెల్లడించింది.