భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
AP SIPB: చంద్రబాబు సమక్షంలో SIPB కీలక నిర్ణయాలు.. రూ.39,436 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
CA Exams 2026: మే 5 నుంచి సీఏ ఇంటర్ పరీక్షలు.. ఫైనల్ ఎగ్జామ్స్పై ఐసీఏఐ కీలక నిర్ణయం
సీఏ విద్యార్థులకు ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా కీలక అప్డేట్ ఇచ్చింది. సీఏ ఇంటర్, ఫైనల్ పరీక్షల నిర్వహణపై ముఖ్యమైన నిర్ణయాలు ప్రకటించింది.
CM Chandrababu: భారత్ అణు రంగంలో భారీ ముందడుగు.. ఇది గర్వించదగ్గ క్షణమన్న సీఎం
కల్పక్కం అణు కేంద్రంలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ అణు రియాక్టర్ (PFBR) విజయవంతంగా క్రిటికాలిటీని సాధించడంతో దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది.
Manipur: మళ్లీ మండుతున్న మణిపూర్.. కర్ఫ్యూ విధింపు,ఇంటర్నెట్ బంద్
మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉదృతమయ్యాయి. రాకెట్ దాడి జరిగిన ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగాయి.
Sabarimala: సంప్రదాయాలు వర్సెస్ సమానత్వం.. శబరిమల కేసులో సుప్రీంకోర్టులో కీలక విచారణ
శబరిమల ఆలయంలో మహిళల ప్రవేశంపై గతంలో వెలువడిన తీర్పును సుప్రీంకోర్టు మళ్లీ సమీక్షిస్తోంది.
Rajnath Singh: బెంగాల్పై కన్నేస్తే.. మళ్లీ 1971 గుర్తు చేస్తాం.. పాక్కు రాజ్నాథ్ సింగ్ అల్టిమేటం
రాజ్నాథ్ సింగ్(Rajnath Singh)పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
kamikaze drones: ఆర్మీకి కొత్త అస్త్రం.. శత్రువులకు క్షణాల్లో చెక్ పెట్టే ఆత్మాహుతి డ్రోన్లు!
భారత సైన్యం తన ఆయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.
Pawan Khera: సీఎం భార్యపై ఆరోపణలు.. పవన్ ఖేరా ఇంటికి అస్సాం పోలీసులు
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్యకు మూడు దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, ఆమె ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించలేదని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపాయి.
Cabinet Sub-Committee: రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఫోకస్.. కేబినెట్ కమిటీ కీలక ఆలోచనలు
గత ప్రభుత్వ కాలంలో విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన భవనాల అంశం తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.
BJP Kerala elections : కేరళలో బీజేపీ దూకుడు.. ఈసారి కింగ్మేకర్ అవుతుందా?
కేరళ రాజకీయాల్లో దశాబ్దాలుగా కొనసాగుతున్న లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్ (ఎల్డీఎఫ్) - యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ద్వంద్వ పోరాటానికి ఇప్పుడు మూడో శక్తిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సవాల్ విసురుతోంది.
Kalpakkam Reactor: అణుశక్తిలో భారత్ చారిత్రాత్మక ముందడుగు: కల్పక్కం రియాక్టర్ క్రిటికాలిటీ!
భారత అణుశక్తి రంగంలో మరో కీలక మైలురాయి నమోదైంది.
Manipur: మణిపూర్లో రాకెట్ దాడి అనుమానం.. ఇద్దరు చిన్నారులు మృతి
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. బిష్ణుపూర్ జిల్లాలోని ఒక ఇంటిపై అనుమానాస్పద రాకెట్ లేదా మోర్టార్ దాడి జరగడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
RevOne :పన్ను ఎగవేతదారులకు చెక్.. 'రెవన్' పోర్టల్తో తెలంగాణ సర్కార్ కఠిన చర్యలు
పన్ను ఎగవేతదారులపై తెలంగాణ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమైంది.
Hyderabad : హైదరాబాద్ వాసులకు హెచ్చరిక.. నల్లాకు మోటర్ పెడితే రూ.5,000 ఫైన్!
హైదరాబాద్ లో వేసవి ప్రారంభమవడంతోనే కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత తీవ్రంగా కనిపిస్తోంది. ట్యాంకర్లకు భారీ డిమాండ్ నెలకొంది.
Leema Rose: తమిళనాడులో రిచెస్ట్ కాండిడేట్.. రూ.5,863 కోట్ల ఆస్తులు ప్రకటించిన అభ్యర్థి!
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల్లో అత్యంత ధనికురాలు ఎవరో స్పష్టమైంది.
Campbell Wilson: ఎయిర్ ఇండియా సీఈవో క్యాంప్బెల్ విల్సన్ రాజీనామా
ఎయిర్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) 'క్యాంప్బెల్ విల్సన్' తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం సంస్థ అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న కీలక సమయంలో జరిగింది.
Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల వర్షాలు.. పలు జిల్లాలకు అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకంతో చట్టరూపం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి అధికారికంగా చట్టబద్ధ గుర్తింపు లభించింది.
Tamil Nādu: మదురై కోర్టు సంచలన తీర్పు.. సాతాన్కుళం లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు ఉరిశిక్ష
తమిళనాడులో సంచలనం రేపిన సాతాన్కుళం లాకప్ డెత్ కేసులో మదురై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
Delhi Assembly: అసెంబ్లీ గేటు ఢీకొట్టి లోపలికి ప్రవేశించిన ముసుగు వ్యక్తి అరెస్ట్
దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీలో భద్రత లోపం బయటపడింది. సోమవారం మధ్యాహ్నం ముసుగు ధరించిన వ్యక్తి కారుతో గేట్ నంబర్ 2ను బలవంతంగా దాటుకుని లోపలికి ప్రవేశించి, అక్కడ పూల బొకే ఉంచి పరార్ అయ్యాడు.
Bomb threats: దేశ రాజధాని సహా పలు రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు మెయిల్స్ కలకలం
దేశ రాజధాని దిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
Security Breach at Delhi Assembly: దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా లోపం.. గేటును ఢీకొట్టి లోపలికి కారు
దేశ రాజధానిలోని దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది.
Pm Modi: యూసీసీ, వన్ నేషన్-వన్ ఎలక్షన్పై సానుకూల చర్చలు జరుగుతున్నాయి: ప్రధాని మోదీ
ఉమ్మడి పౌరస్మృతి (UCC), వన్ నేషన్-వన్ ఎలెక్షన్ అంశాలపై తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Amaravathi: రాష్ట్రపతి వద్దకు అమరావతి చట్టబద్ధత బిల్లు.. త్వరలో తుది నిర్ణయం
ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్కు చేరుకుంది.
Onion Price: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లిపాయ ధరల పతనం.. రైతులకు భారీ నష్టాలు
ఉల్లిపాయ లేకుండా వంటింట్లో పనులు జరగవు. దాదాపు ప్రతి వంటలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది.
Leander Paes: టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్కు ఎక్స్ కేటగిరీ భద్రత
టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది.
Madhya Pradesh: 'నా భర్తకు 40 ఏళ్లు,నాకు 19'.. 'నా ప్రియుడితో కలిసి బతుకుతా'..హైకోర్టు సంచలన తీర్పు..!
''నా భర్తతో నేను కలిసి జీవించలేను.మా ఇద్దరి మధ్య వయసు తేడా నా వయసుకంటే ఎక్కువగా ఉంది. ఆయన నన్ను సరిగా చూసుకోవడం లేదు.తల్లిదండ్రుల దగ్గరికీ వెళ్లాలనుకోవడం లేదు. నాకు నచ్చిన వ్యక్తితోనే జీవిస్తాను'' అని స్పష్టంగా తెలిపిన 19ఏళ్ల వివాహితకు మధ్యప్రదేశ్ హైకోర్టు మద్దతుగా నిలిచింది.
Karnataka: కులమతాల దాడులకు చెక్.. ప్రేమ జంటల కోసం కర్ణాటకలో కొత్త బిల్లు ఆమోదం
పరువు హత్యలను అరికట్టుతూ, ప్రేమ జంటలకు రాజ్యాంగబద్ధమైన రక్షణ కల్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP SSC Board: పదో తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్.. అదనంగా 7 మార్కులు
ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ పదో తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది.
BSF: బంగ్లాదేశ్ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు: చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్ఎఫ్
దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది.
Pune: పుణే ఇనిస్టిట్యూట్లో విషాదం.. బాస్కెట్బాల్ హూప్ కూలి మెరైన్ ఇంజనీరింగ్ క్యాడెట్ మృతి
పుణేలోని తోలాని మారిటైమ్ ఇన్స్టిట్యూట్'లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Weather today : గల్లీ నుంచి దిల్లీ వరకు వర్షాలే.. 6 రోజుల పాటు ఐఎండీ అలర్ట్
దేశవ్యాప్తంగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది.
LPG Shortage: ఎల్పీజీ కొరతకు బ్రేక్.. చిన్న సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం
ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సంక్షోభం ముదురుతున్న వేళ భారత్లో ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర వాసులకు గుడ్ న్యూస్.. జులై లేదా ఆగస్టులో ఎయిర్పోర్ట్ ప్రారంభం
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్నఅల్లూరి సీతారామ రాజు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి.
Andhra Pradesh: ఏపీలో సీ షోర్ హైవే ప్లాన్.. సముద్ర తీరం వెంట అద్భుత ప్రయాణం
సముద్ర తీరం వెంట ప్రయాణం అంటేనే ఒక ప్రత్యేక అనుభూతి. అలాంటి థ్రిల్ను అందించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త ప్రాజెక్ట్కు శ్రీకారం చుట్టింది.
Begumpet Airport: దేశంలో తొలి ప్రయోగం.. బేగంపేట రన్వే కింద ఆరు లేన్ల సొరంగం
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్న ప్రణాళికను సిద్ధం చేసింది.
Telangana: తెలంగాణలో మరో 3 వేల పాఠశాలల్లో యూకేజీ
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27) నుంచి ప్రీ ప్రైమరీ విద్యను మరింత విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Basara Temple : బాసర జ్ఞాన సరస్వతి ఆలయానికి మహర్దశ.. రూ.225 కోట్ల భారీ అభివృద్ధి పనులు ప్రారంభం
దక్షిణ భారతదేశంలో అక్షరాభ్యాసానికి ప్రసిద్ధిగాంచిన బాసర జ్ఞాన సరస్వతి ఆలయం మహత్తర మార్పులకు సిద్ధమవుతోంది.
Kadapa: సోమశిల అటవీ ప్రాంతంలో అరుదైన తోక పిగిలి పిట్ట దర్శనం
పిడికెడు పరిమాణంలో ఉన్న దేహం,బారెడు పొడవైన తోకతో పచ్చని చెట్ల మధ్య మెరిసిపోతూ కనిపించిన అరుదైన పక్షి 'తోక పిగిలి పిట్ట'గా గుర్తించారు.
Tirupati: తిరుపతిలో రూ.470 కోట్లతో ఇంటర్మోడల్ బస్ టెర్మినల్.. ఎన్హెచ్ఎల్ఎంఎల్ ప్రతిపాదన
తిరుపతిలో ప్రస్తుతం ఉన్న ప్రధాన బస్టాండ్ స్థానంలో ఆధునిక సదుపాయాలతో ఇంటర్మోడల్ బస్ టెర్మినల్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి.
Andhra Pradesh: ఏపీలో డబుల్ వాతావరణం.. ఒకవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు
ఆంధ్రప్రదేశ్ లో రానున్న రెండు రోజుల పాటు భిన్న వాతావరణ పరిస్థితులు కనిపించనున్నాయి.
EAM Jaishankar: భారత్ - ఇరాన్ విదేశాంగ మంత్రుల ఫోన్ సంభాషణ.. కీలక అంశాలపై చర్చ
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం నెలకొంటున్న నేపథ్యంలో భారత్ తన దౌత్య చర్యలను వేగవంతం చేసింది.
Air India: ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం: మే 31 వరకు ఎయిర్ ఇండియా విమానాలు నిలిపివేత
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.