భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Karanataka: కర్ణాటక కాంగ్రెస్లో కీలక పరిణామాలు.. మే 30న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం?
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Assam: అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
Gujarat: గుజరాత్లో అమానుషం.. రూ.50 వేలకు భార్యను అమ్మిన భర్త.. పలువురితో సామూహిక అత్యాచారం.. ఏడుగురు అరెస్ట్
గుజరాత్లోని బనస్కంఠ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Air India: ఇంధన ధరల భారం.. దేశీయ విమానాల సంఖ్యను 22% వరకు తగ్గించిన ఎయిర్ ఇండియా
ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
Asaram Bapu: ఆసారాం బాపూకు దక్కని ఊరట .. జీవిత ఖైదును కొనసాగించిన రాజస్థాన్ హైకోర్టు
2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో స్వయంఘోషిత ఆధ్యాత్మిక గురువు ఆసారాంబాపూకు విధించిన జీవిత ఖైదు శిక్షను రాజస్థాన్ హైకోర్టు కొనసాగించింది.
Supreme Court: ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం రద్దైనట్లుగా భావించరాదు: సుప్రీంకోర్టు
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
CBSE: సీబీఎస్ఈ ఫలితాలపై సందేహాలు.. ప్రతి నలుగురిలో ఒకరి నుంచి వినతి
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసిన ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానం తీవ్ర వివాదానికి దారితీసింది.
Ebola: ఉగాండా మహిళకు ఎబోలా నెగెటివ్
ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Pm Modi: పెరుగుతున్న ఎండలపై ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
Ebola: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఆస్పత్రిలో చేరిన ఉగాండా మహిళ
ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వ్యాధి ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.
West Bengal: బెంగాల్ రాజకీయాల్లో భారీ కలకలం.. బీజేపీలోకి 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు?
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు దారితీశాయి.
Delhi: దిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..
ఈశాన్య దిల్లీలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది.
Pinarayi Vijayan: మనీలాండరింగ్ కేసు.. పినరయి విజయన్ ఇళ్లపై ఈడీ దాడులు
మనీలాండరింగ్ వ్యవహారంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సంబంధించిన నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు.
Telangana: ఉక్కపోతకు బ్రేక్.. తెలంగాణలో చిరుజల్లులు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది.
Regeneron: హైదరాబాద్లో బయోటెక్ దిగ్గజం 'రీజెనరాన్' తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం
అమెరికాలోని న్యూయార్క్ను కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ బయోటెక్ దిగ్గజం 'రీజెనరాన్'.. అమెరికా బయట తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
Randhir Jaiswal: జమ్ముకశ్మీర్పై చైనా-పాక్ వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర ఆగ్రహం
చైనా, పాకిస్థాన్ దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
AMCA Fighter Aircraft Project: పుట్టపర్తిలో రూ.15,803 కోట్ల యుద్ధ విమాన ప్రాజెక్టు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ స్థాయిలో ఏర్పాటు కానున్న ఆధునిక ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టులో ప్రైవేటు రంగ సంస్థ భాగస్వామ్యం దాదాపు ఖరారయ్యే దశకు చేరింది.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు సంకేతాలు.. సీఎం పదవి వదులుకునే దిశగా సిద్ధరామయ్య?
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.
Heatwave 2026: హీట్వేవ్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ.. వచ్చే 48 గంటలు అత్యంత కీలకం
దేశ రాజధాని దిల్లీలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది.
Bangalore: మసాలా దోసె నుంచి బిర్యానీ వరకు.. బెంగళూరులో ఫుడ్ రేట్లకు రెక్కలు
బెంగళూరు లో బయట భోజనం చేయడం త్వరలోనే మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Nine days of fire: 'నౌతపా'తో మండిపోతున్న దేశం.. హీట్వేవ్ అలర్ట్ జారీ
వసంతకాలం ముగిసిపోగా.. దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి.
Devendra Fadnavis: రూ.500 కోట్లతో సిద్ధివినాయక ఆలయానికి మేకోవర్.. పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం సిద్ధివినాయక దేవాలయం పునర్వ్యవస్థీకరణ పనుల తొలి దశను అధికారికంగా ప్రారంభించారు.
Quad: సముద్ర నిఘా నుంచి ఇంధన భద్రత వరకూ.. క్వాడ్ కొత్త ప్లాన్స్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-హోర్ముజ్ జలసంధి పరిస్థితుల నేపథ్యంలో క్వాడ్ దేశాలు సముద్ర భద్రత, ఇంధన సరఫరా, కీలక సరఫరా గొలుసుల భద్రతపై ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి.
Delhi Gymkhana Club: జూన్ 5న ఢిల్లీ జింఖానా క్లబ్ను బలవంతంగా స్వాధీనం చేసుకోం: హైకోర్టుకు కేంద్రం హామీ
113 ఏళ్ల చరిత్ర కలిగిన దిల్లీ జింఖానా క్లబ్ను జూన్ 5న బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
IMD: దేశంలో రుతుపవనాల రాక ఆలస్యం.. ఎండలు,భారీ వర్షాలపై వాతావరణ హెచ్చరికలు
దేశంలో రుతుపవనాల ప్రవేశం ఈసారి కొంత ఆలస్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Aiadmk : అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. నాలుగో ఎమ్మెల్యే రాజీనామా
అన్నాడీఎంకే పార్టీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి.
Bangladeshi immigrants: బెంగాల్లో అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు.. బోర్డర్ వద్ద టెన్షన్
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో హకింపూర్ సరిహద్దు ప్రాంతంలో భారీగా ప్రజలు గుమిగూడారు.
Odisha: ఒడిశాలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్లోకి దిగి ఆరుగురి దుర్మరణం
నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని కాళహండి జిల్లా ఎం.రాంపూర్ మండల పరిధిలోని గౌడ కర్లాకుంట గ్రామంలో చోటుచేసుకుంది.
BJP: మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి నిన్నటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Ebola threat: ఉగాండా, కాంగో విమానాలకు డీజీసీఏ కొత్త మార్గదర్శకాలు
ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) జారీ చేసింది.
QUAD meet: కీలక ఖనిజాలు, రేర్ ఎర్త్స్పై భారత్-అమెరికా కీలక ఒప్పందం
భారత్, అమెరికా దేశాలు కీలక ఖనిజాలు (Critical Minerals), రేర్ ఎర్త్స్ సరఫరాల భద్రత కోసం వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
Pawan Kalyan: విజయ్ను చూసి అసూయేస్తోంది.. పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరోసారి తమిళనాడు రాజకీయాలపై, నటుడు విజయ్ రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Rubio: భారత్పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న.. చాకచక్యంగా సమాధానమిచ్చిన అమెరికా మంత్రి
భారత్ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.
SIR in Andhrapradesh : ఏపీలో 'సర్'కు సర్వం సిద్ధం - జూన్ 15 నుంచి ఇంటింటి సర్వే..!
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితాను పూర్తిస్థాయిలో సరిచేసి నవీకరించేందుకు భారత ఎన్నికల సంఘం ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది.
Andhra Pradesh: వేగవంతమైన పాలనకు ఏపీ సర్కార్ కీలక సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్లో పరిపాలనను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
Telangana: జూన్ 5 తర్వాతే తెలంగాణలోకి రుతుపవనాలు.. రాష్ట్రంలో మరికొన్ని రోజులు ఎండల తీవ్రత
ఈ ఏడాది తెలంగాణలో వానాకాలం ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
Andhra Pradesh: ఏపీలో భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో 18 మంది మృతి
ఏపీలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Andhra Pradesh: 'ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త సాధ్యమే'.. విజయవాడలో 'ఎంఎస్ఎంఈ గ్రోత్ సమిట్- 2026'లో చంద్రబాబు వ్యాఖ్యలు
రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Visakha Double-Decker Metro: విశాఖ డబుల్ డెక్కర్ మెట్రో మార్గం 13 కిలోమీటర్లకే పరిమితం
విశాఖపట్టణంలో ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ మెట్రో మార్గం పొడవును తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
Gulmarg: గుల్మార్గ్లో కేబుల్ కార్ సర్వీసుల్లో సాంకేతిక లోపం.. గాల్లోనే చిక్కుకున్న 300 మంది పర్యాటకులు
జమ్ముకశ్మీర్లోని గుల్మార్గ్లో కేబుల్ కార్ సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడటంతో భారీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
AIADMK: అన్నాడీఎంకేకు భారీ దెబ్బ.. టీవీకేలో చేరిన ముగ్గురు ఎమ్మెల్యేలు
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. తొలిసారిగా రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
Delhi Red Fort Blast 2025: చాట్జీపీటీతో 'టెర్రర్ ఇంజినీరింగ్'.. కీలక విషయాలు బయటపెట్టిన ఎన్ఐఏ
దిల్లీ రెడ్ఫోర్ట్ ప్రాంతంలో గత ఏడాది నవంబర్ 10న జరిగిన ఘోర కారు బాంబు పేలుడు కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Andhra Pradesh: 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు
ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు భారీ ఊరట.. రూ.13,600 కోట్ల రుణాల రీఫైనాన్స్ ఒప్పందం
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుకు ఆర్థికంగా మరింత బలం చేకూరేలా కీలక ముందడుగు పడింది.
Marco Rubio: పాకిస్థాన్తో భారత్కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పాకిస్థాన్ పాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు.
Guntur Medical College: ఒకే వైద్య కళాశాల నుంచి 8 మంది పద్మశ్రీలు.. గుంటూరు మెడికల్ కాలేజీ అరుదైన ఘనత
దేశవ్యాప్తంగా ఒక కుటుంబంలో ఇద్దరు ఐఏఎస్లు రావడం, ఒక గ్రామం నుంచి పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగులు ఎంపిక కావడం వంటి ఘటనలు అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.
Mamata Banerjee: ఓటమి తర్వాత ఢిల్లీ వైపు మమతా చూపు.. INDIA కూటమిలో కదలికలు
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైన తర్వాత మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి INDIA కూటమిని బలోపేతం చేసే ప్రయత్నాలు ప్రారంభించారు.
NEET-UG Paper Leak: నీట్-యూజీ పేపర్ లీక్పై సుప్రీంకోర్టు ఆగ్రహం.. NTAపై తీవ్ర వ్యాఖ్యలు
నీట్-యూజీ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది.
Duplicate Aadhaar: డూప్లికేట్ ఆధార్ కార్డు ఈజీగా పొందండి ఇలా..
ఆధార్ కార్డు పోయినా, చిరిగిపోయినా ఇక ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
NIA: జమ్ముకశ్మీర్లో ఎన్ఐఏ సోదాలు.. మత విద్యాసంస్థలు, మాజీ నేత ఇంట్లో తనిఖీలు
జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ సోమవారం జమ్ముకశ్మీర్లో పలుచోట్ల సోదాలు నిర్వహించింది.
Assam: అస్సాం అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ బిల్లు
అస్సాం ప్రభుత్వం సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో యూనిఫామ్ సివిల్ కోడ్ (UCC) బిల్లును ప్రవేశపెట్టింది.
Telangana: తెలంగాణ గ్రామాల అభివృద్ధికి కేంద్రం భారీ నిధులు.. రూ.9,968 కోట్లు మంజూరు
తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో నిధులు కేటాయించింది.
Pm Modi: ఫల్టా రీపోలింగ్లో బీజేపీ ఘన విజయం.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్న మోదీ
పశ్చిమ బెంగాల్లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
PM Modi: మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సమయంలో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
Padma Awards: నేడే పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 66 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.
AP: ఏపీలో ఎత్తిపోతల పథకాల పునరుద్ధరణకు ప్రభుత్వం చర్యలు
ఆంధ్రప్రదేశ్లో దెబ్బతిన్న మెట్ట నీటిపారుదల వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
Nidamarru: నిడమర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో 'లీప్' పాఠశాల.. ఈ విద్యా సంవత్సరం నుంచే అందుబాటులోకి
అత్యాధునిక సౌకర్యాలు, అంతర్జాతీయ స్థాయి విద్యాబోధనతో రూపొందించిన 'లీప్' (ఆంధ్రప్రదేశ్లో విద్యా ప్రావీణ్య కేంద్రం) పాఠశాలను రాష్ట్రంలోనే తొలిసారిగా మంగళగిరి నియోజకవర్గంలోని నిడమర్రులో ఏర్పాటు చేశారు.
Big fan of Modi: మోదీ నా స్నేహితుడు.. భారత్కు అండగా ఉంటాం: ట్రంప్
భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Andhra Pradesh: భగ్గుమంటున్న ఎండలు.. వడదెబ్బతో 18 మంది మృతి
ఏపీ వ్యాప్తంగా ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి. భానుడి ప్రతాపంతో ఆంధ్రప్రదేశ్ నిప్పుల కుంపటిలా మారింది.
Medchal: పాక్ ఐఎస్ఐతో సంబంధాలు.. మేడ్చల్లో యూపీ యువకుడు అరెస్ట్
పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐకు మద్దతుగా పనిచేస్తున్న ముఠాతో సంబంధాలు కొనసాగించిన యువకుడిని మేడ్చల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Telangana: భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ.. టి-వర్క్స్తో వెస్ట్రన్ మిలిటరీ కమాండ్ ఒప్పందాలు
ప్రపంచవ్యాప్తంగా యుద్ధ విధానాలు వేగంగా మారుతున్నాయి. ఇటీవల భారత్-పాకిస్థాన్, రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-ఇరాన్ ఘర్షణల్లో భారీ సంఖ్యలో డ్రోన్ల వినియోగం కనిపించింది.
Petrol,Diesel Prices: దేశవ్యాప్తంగా మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. పెంచిన ధరలు తక్షణం అమలులోకి
దేశంలో మరోసారి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు సంస్థలు లీటర్ పెట్రోల్పై రూ.2.84, డీజిల్పై రూ.2.86 మేర ధరలను పెంచాయి.
Telangana Govt: జూన్ 2 నుంచి 'ఇందిరమ్మ భీమా' ప్రారంభం.. అర్హులకు రూ.5 లక్షల ఉచిత బీమా!
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని ప్రారంభించనుంది.
Marco Rubio: భారత్ పర్యటన గర్వంగా ఉంది.. ఉగ్రవాద వ్యతిరేక పోరులో భాగస్వామ్యం కొనసాగుతుంది: రూబియో
కేంద్ర విదేశాంగశాఖ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు.
Udhayanidhi: కాంగ్రెస్ మమ్మల్ని మోసం చేసింది.. ఇక ఎప్పటికీ నమ్మొద్దు: ఉదయనిధి స్టాలిన్
ఉదయనిధి స్టాలిన్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi: 'ముస్లిములకు మద్దతుగా నిలబడండి.. భయపడొద్దు'.. రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు మద్దతు తెలిపే విషయంలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.
IMD Rain Alert: ఈదురుగాలులు, వడగళ్ల వానల హెచ్చరిక.. అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ
ఒకవైపు ఎల్నినో ప్రభావంపై ఆందోళనలు, మరోవైపు దేశవ్యాప్తంగా మండిపోతున్న ఎండల మధ్య భారత వాతావరణ శాఖ ప్రజలకు ఊరటనిచ్చే సమాచారం వెల్లడించింది.
Ebola outbreak: ఆఫ్రికాలో ఎబోలా కలకలం.. భారత పౌరులకు కేంద్రం హెచ్చరిక
ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వైరస్ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ దీనిని 'ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి'గా ప్రకటించింది.
Hyderabad: హైదరాబాద్లో 9,292 ఎకరాల భూములకు మల్టీ-యూజ్ హోదా.. హిల్ట్ పాలసీ అమలు దిశగా అడుగులు
హైదరాబాద్ మహానగర భవిష్యత్తు, పారిశ్రామిక అభివృద్ధి, రియల్ ఎస్టేట్ రంగ రూపురేఖలను మార్చే కీలక నిర్ణయానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్పోర్టులో కలకలం.. విమానంలో బాంబు ఉందంటూ మెయిల్
రాజీవ్ గాంధీ ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో బాంబు బెదిరింపు కలకలం రేపింది.