భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. మెట్రో తరహాలో బస్సులకు ప్రత్యేక కారిడార్లు
హైదరాబాద్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గడం లేదు.
Andhra Pradesh: ఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి అరుదైన గౌరవం.. నెం.1 రైలు రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
Delhi: ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో షాకింగ్ విషయాలు.. వంటవాడి నిర్లక్ష్యంతో 21 మంది మృతి
దిల్లీలోని మాలవీయ నగర్లో ఉన్న ఓ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం దేశ రాజధానిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
CJP: ఢిల్లీలో హోరెత్తిన ఆందోళనలు.. విద్యాశాఖ మంత్రిపై సీజేపీ ఫైర్
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వేలాదిమంది ప్రజలు ఢిల్లీలోని జంతర్ మంతర్కు తరలివస్తున్నారు.
Abhijeet Dipke: జంతర్ మంతర్ వేదికగా భారీ ఉద్యమం.. భారత్ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు నుంచి భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Monsoon 2026: ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. ఐఎండీ హై అలర్ట్!
తీవ్రమైన ఎండలతో సతమతమైన దేశ ప్రజలకు నైరుతి రుతుపవనాలు ఊరటనిస్తున్నాయి.
India: పాక్ ఎన్ని ఆరోపణలు చేసినా.. జమ్మూకశ్మీర్ భారత్దే: ఐరాసలో భారత్ స్పష్టం
అంతర్జాతీయ వేదికలపై పలుమార్లు విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ పాకిస్థాన్ భారత్పై తన వైఖరిని మార్చుకోవడం లేదని మరోసారి స్పష్టమైంది.
Alcohol Prices Increase : మందుబాబులకు భారీ షాక్.. మద్యం ధరలు 15% వరకు పెంపు?
తెలంగాణలో మద్యం ప్రియులకు ప్రభుత్వం బిగ్ షాక్ ఇవ్వబోతున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. లిక్కర్ తయారీ సంస్థల విజ్ఞప్తుల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను భారీగా పెంచే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
TTD: టీటీడీలో 'శ్రీవారి వైద్యసేవ' ప్రారంభం.. నూతన కార్యక్రమానికి శ్రీకారం
టీటీడీ ఆధ్వర్యంలోని ఆసుపత్రుల్లో 'శ్రీవారి వైద్యసేవ' కార్యక్రమాన్ని శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
Brahmanaidu : నకిలీ జీవోల వ్యవహారం.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్
హైదరాబాద్ నగర శివారులోని గండిపేట ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన విలువైన భూములను అక్రమంగా స్వాధీనం చేసుకునేందుకు నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు (జీవోలు) రూపొందించినట్లు నమోదైన కేసులో వైకాపా మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని పోలీసులు అరెస్టు చేశారు.
Chandrababu: ఆక్వా ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానం.. నాణ్యత పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీలో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Pune: పుణేలో నీటి కష్టాలు.. వచ్చే వారం నుంచి రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా?
మహారాష్ట్రలోని పుణే నగరంలో త్వరలో నీటి సరఫరాపై ఆంక్షలు అమలయ్యే అవకాశం కనిపిస్తోంది.
Annamalai: AMI పేరుతో కొత్త పార్టీ.. అన్నామలై మాస్టర్ ప్లాన్ ఏంటి?
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న నిర్ణయం తీసుకున్న మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై,పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 'అన్నామలై మక్కల్ ఇయక్కం (AMI)'పేరుతో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
Military Chief: సైనిక దళాధిపతులకు భారీ ఆర్థిక అధికారాలు.. కేంద్రం కీలక నిర్ణయం
దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Raghava Lawrence: త్రిష కాదు.. విజయ్ వారసుడిగా రాఘవ లారెన్స్ ?
తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.
Manipur: మణిపూర్లో మళ్లీ రగిలిన హింస.. గ్రామంపై సాయుధుల దాడి, ముగ్గురు పౌరుల మృతి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి.
Annamalai: అన్నామలై బీజేపీకి రాజీనామా.. తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు తెర
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ప్రముఖ నేత అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు.
DK Shivakumar: డీకే కేబినెట్లో అసంతృప్తి సెగలు.. పదవికి రాజీనామా చేసిన కొత్త మంత్రి
కర్ణాటక రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది.
Telangana: తెలంగాణలో లక్ష కోట్లకు పైగా విలువైన 91 ప్రాజెక్టులు.. దేశంలో పదో స్థానం.. కేంద్ర గణాంకాల శాఖ వెల్లడి
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 12 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
Andhra Pradesh: కేంద్ర ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్కు మూడో స్థానం.. కేంద్ర ప్రాజెక్టుల పురోగతి నివేదిక వెల్లడి
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.
Best Tourism Promotion State: జీఎంటీ-2026లో ఏపీకి 'ఉత్తమ పర్యాటక ప్రోత్సాహక రాష్ట్రం' అవార్డు
ఏపీ పర్యాటక రంగానికి మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది.
Delhi University: ఢిల్లీ యూనివర్సిటీలో విషాదం.. మహిళా ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
దిల్లీలోని ఓ మహిళా ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి కలకలం రేపింది.
Supreme Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో అధిక విద్యార్హతలుంటే అర్హులు కారు.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో నోటిఫికేషన్లో పేర్కొన్న విద్యార్హతలకే ప్రాధాన్యం ఇవ్వాలని,ఆ అర్హతలకు మించిన చదువు ఉన్న అభ్యర్థులను నియమించడం సరైన విధానం కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Ebola: హైదరాబాద్లో ఎబోలా కలకలం.. గాంధీ ఆసుపత్రిలో ముగ్గురు అనుమానితులు
హైదరాబాద్లో ఎబోలా వైరస్ అనుమానిత కేసులు వెలుగుచూడటంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
Andhra Pradesh: ఉపరితల ఆవర్తనం ప్రభావం.. ఏపీలో నేడు పిడుగులతో వర్షాల సూచన
ఆంధ్రప్రదేశ్'లో ఉపరితల ఆవర్తనం ప్రభావం కొనసాగుతున్న నేపథ్యంలో శుక్రవారం పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Andhra Pradesh: ఏపీ రాజ్యసభ సీట్లపై ఎన్డీయే నిర్ణయం.. తెదేపాకు 3, జనసేనకు 1
ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల విషయంలో ఎన్డీయే కూటమి స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది.
Wipro: విప్రోలో మత మార్పిడి ఒత్తిళ్లు?.. మాజీ ఉద్యోగిని సంచలన ఆరోపణలు
పుణేలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని కార్యాలయంలో మానసిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు ఎదుర్కొన్నట్లు ఆరోపించారు.
Bomb Threat: పంజాబ్లో హై అలర్ట్.. ఐదు ప్రముఖ దేవాలయాలకు బాంబు బెదిరింపులు
పంజాబ్లో గురువారం భారీ భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతి నుంచి పోలవరం వరకు 37 ప్రతిపాదనలకు ఆమోదం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన 37 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
Southwest Monsoon: ప్రకృతి సంకేతాలతో నాటి రోజుల్లో రుతుపవనాల రాకను గుర్తించిన కేరళ
నేటి కాలంలో శాటిలైట్లు, డాప్లర్ రాడార్లు, మొబైల్ యాప్లు వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలియజేస్తున్నాయి.
BJP-Rahul Gandhi: ఆర్థిక సునామీ 2013లోనే వచ్చింది.. కాంగ్రెస్పై భాజపా తీవ్ర విమర్శలు
దేశంలో త్వరలోనే 'ఆర్థిక సునామీ' తలెత్తే అవకాశం ఉందని, కీలక వ్యవస్థల్లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Pune: పుణే ఐటీ రంగంలో కలకలం.. 8 నెలల్లో 5 కంపెనీలు మూత, ఉద్యోగాలు కోల్పోయిన 5 వేల మంది
పుణేలోని ఐటీ రంగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Kerala: 2005లో దరఖాస్తు.. 2026లో అపాయింట్మెంట్ లెటర్.. 61 ఏళ్ల కేరళ వ్యక్తికి ఊహించని షాక్!
కేరళలో ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగ నియామక లేఖ రెండు దశాబ్దాల తర్వాత అందడం చర్చనీయాంశంగా మారింది.
Pawan Kalyan: షాకింగ్.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు తీవ్ర అస్వస్థత
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి మరోసారి చర్చనీయాంశంగా మారింది.
Delhi Hotel Fire: ఢిల్లీ అగ్నిప్రమాదం తర్వాత కీలక నిర్ణయం.. బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ పాలసీ రద్దుకు ప్రభుత్వం సిద్ధం
దిల్లీలోని ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది.
NEET Paper Leak: నీట్ రీ-ఎగ్జామ్ భయంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని.. స్పందించిన రాహుల్ గాంధీ
నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం మరో విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది.
TMC: ఎమ్మెల్యేల తర్వాత ఎంపీల్లోనూ అసమ్మతి?.. మమతకు పెరుగుతున్న తలనొప్పి
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బగా మారగా, ఇప్పుడు పార్టీ అంతర్గత పరిణామాలు అధినేత్రి మమతా బెనర్జీకి కొత్త ఆందోళన కలిగిస్తున్నాయి.
Hyderabad: సూడాన్ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ప్రయాణికుడికి ఎబోలా హిస్టరీ.. గాంధీ ఆసుపత్రికి తరలింపు
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఎబోలా వైరస్కు సంబంధించిన కలకలం చోటుచేసుకుంది.
Southwest Monsoon: చల్లని కబురు వచ్చేసింది..కేరళలోకి నైరుతి రుతుపవనాలు.. తెలంగాణలోకి ఎప్పుడంటే?
తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
CBSE: సీబీఎస్ఈ పోర్టల్పై ఏఐ టూల్స్ ప్రయోగం.. ఐఐటీ నిపుణులతో కేంద్రం దర్యాప్తు
12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం ఈ ఏడాది సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
Visakhapatnam: జులై 9, 10న విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు..
కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ఇండియా-2026 దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు విశాఖపట్టణం ఆతిథ్యం ఇవ్వనుంది.
Nara Lokesh: విశాఖలో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ యూనిట్కు లోకేశ్ ఆహ్వానం.. రష్యా సంస్థకు పెట్టుబడి ప్రతిపాదనలు
రష్యా పర్యటనలో ఉన్న మంత్రి నారా లోకేశ్ బుధవారం ఎలిమెంట్ గ్రూప్ అధ్యక్షుడు ఖజోవ్ ఒలెగ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందంతో సమావేశమయ్యారు.
Heatwave: ఏపీలో భానుడి భగభగ.. నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాలులు,కొన్ని జిల్లాల్లో వర్ష సూచన
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.
Bihar: బీహార్లో ఘోర విషాదం.. ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం, 10 మంది రోగుల మృతి
బిహార్లోని ముజఫర్పూర్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున జరిగిన భారీ అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Special TET: తెలంగాణ ఇన్-సర్వీస్ టీచర్ల కోసం స్పెషల్ టెట్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
DK Shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ ప్రమాణస్వీకారం.. ఉప ముఖ్యమంత్రిగా పరమేశ్వర
కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
Telangana: తెలంగాణకు కేంద్ర క్యాబినెట్ గుడ్న్యూస్.. రెండు జాతీయ రహదారుల విస్తరణకు గ్రీన్సిగ్నల్
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Nara Lokesh: రష్యా స్బేర్బ్యాంక్తో లోకేశ్ భేటీ.. ఏఐ, యూపీఐ భద్రతపై కీలక చర్చలు
రష్యా ప్రభుత్వ ఆధీనంలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ మాస్కోలో సమావేశమయ్యారు.