భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Ram Mandir Donation: రూ.3,500 కోట్ల విరాళాలు.. రామమందిర విరాళాల లెక్కల్లో గందరగోళం.. 2020లోనే ఆడిట్ హెచ్చరిక!
Andhra Pradesh: సాయికృష్ణ కేసులో సంచలన ట్విస్ట్.. మరణాన్ని ధృవీకరించిన సిట్, రిమాండ్ రిపోర్ట్లో కీలక అంశాలు
Chandrababu: జొన్నగిరిలో బంగారం ఉత్పత్తికి శ్రీకారం.. గని ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు
Bhagwant Mann: భగవంత్ మాన్కు కొత్త చిక్కులు.. ఫేక్ ఫోరెన్సిక్ రిపోర్ట్ కేసులో అరెస్ట్ చేయాలన్న బీజేపీ
India Advisory: అత్యవసరమైతే తప్ప ఇరాన్కు వెళ్లొద్దు.. భారత పౌరులకు ఎంబసీ సూచన
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది.
Pune Murder Case: బాలి ట్రిప్ కోసం పాస్పోర్ట్ చింపేసిన వధువు.. పూణె వ్యాపారి హత్య కేసులో సంచలన నిజాలు!
పూణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ విశాల్ అగర్వాల్ (26) హత్య కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు?..
తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రోకు ఊరట.. ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు కేంద్ర-రాష్ట్రాల కీలక నిర్ణయాలు
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో రెండు రోజులపాటు కేంద్ర మంత్రులతో నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.
Dugarajapatnam Port: దుగరాజపట్నం పోర్టు అభివృద్ధికి మాస్టర్ప్లాన్.. 15 నెలల్లో డీపీఆర్ సిద్ధం
దుగరాజపట్నంలో ప్రతిపాదిత పోర్టు, షిప్బిల్డింగ్, షిప్ మరమ్మతుల క్లస్టర్ అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.30,353 కోట్ల పెట్టుబడులతో 34,610 ఉద్యోగాలకు గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
Telangana: ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్న్యూస్.. ఉచితంగా రూ.1.2 కోట్ల ప్రమాద బీమా
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువస్తోంది.
Heavy Rains: తెలుగు రాష్ట్రాలకు ఐఎండీ శుభవార్త.. జూన్ 30 వరకు విస్తారంగా భారీ వర్షాలు
ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఊరటనిచ్చే వార్త వెల్లడించింది.
Pune:పెళ్లికి ముందు ఘోరం.. కాబోయే భర్తను ప్రియుడితో కలిసి హత్య చేసిన యువతి
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
AP Govt: సీపీఎస్ ఉద్యోగులకు భారీ ఊరట.. ఫ్యామిలీ పెన్షన్కు ఏపీ క్యాబినెట్ గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.
CM Vijay: 'ఆ బాధ జీవితాంతం మర్చిపోలేను'.. అసెంబ్లీలో విజయ్ కీలక వ్యాఖ్యలు
తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ మంగళవారం కీలక ప్రసంగం చేశారు.
Visakhapatnam: డేటాసెంటర్ల అవసరాల కోసం ట్రాన్స్కో మెగా ప్లాన్.. 15 గిగావాట్ల లక్ష్యం
విశాఖపట్టణంలో ఏర్పాటు కానున్న భారీ డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్మిషన్ నెట్వర్క్ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
George Kurian: కేంద్ర మంత్రి జార్జి కురియన్ రాజీనామా.. రాష్ట్రపతి ఆమోదం
కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జి కురియన్ తన పదవికి రాజీనామా చేశారు.
Fire Accident: పరవాడ ఫార్మాసిటీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు కార్మికులు మృతి
అనకాపల్లి జిల్లాలోని పరవాడ జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో మంగళవారం తెల్లవారుజామున విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Rain Alert: నేడు ఏపీలో వర్షాల జోరు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు!
తెలంగాణ నుంచి రాయలసీమ, తమిళనాడు మీదుగా మన్నార్ వరకు ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Fire accident: లక్నోలోని కోచింగ్ సెంటర్లో భారీ అగ్నిప్రమాదం.. 11 మంది మృతి
ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
Mumbai: 2040 నాటికి ముంబై నగరం 'కాంక్రీట్ నరకం'గా మారుతుందా?
ముంబైలో వేగంగా జరుగుతున్న పునర్నిర్మాణ ప్రాజెక్టులు భవిష్యత్తులో నగర జీవన నాణ్యతపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రముఖ ఆర్కిటెక్ట్, అర్బన్ డిజైనర్ సమీర్ డి'మాంటే హెచ్చరించారు.
Ram Mandir SIT Probe: అయోధ్య రామందిరం నిధుల వివాదం..ఎవరు ఏమన్నారంటే? SIT ఏం తేల్చబోతోంది?
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు, నగదు, బంగారం, వెండి ఆభరణాల నిర్వహణలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలు రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.
Bengal: బంగ్లాదేశ్,నేపాల్ సరిహద్దుల్లో కొత్తగా 7-8 భూసరిహద్దు పోర్టులు.. బెంగాల్కు కేంద్రం భారీ ప్రణాళిక
పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల వెంట కొత్తగా 7 నుంచి 8 అంతర్జాతీయ భూసరిహద్దు పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Odisha: ఇంజినీరింగ్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య.. ఒడిశా మంత్రి మేనల్లుడిపై కేసు
ఒడిశా రవాణా శాఖ మంత్రి బిభూతి భూషణ్ జెనా మేనల్లుడు బిశ్వజిత్ జెనా (24)ను పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు.
NEET UG Re-Exam: నీట్ రీ-ఎగ్జామ్లో భారీ మోసం.. ఇతరుల తరఫున పరీక్ష రాసేందుకు వచ్చిన 9 మంది అరెస్ట్
బిహార్లో నిర్వహించిన నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ సందర్భంగా భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
Mallikarjun Kharge: 'ఇది డీకే మీటింగ్ కాదు.. కాంగ్రెస్ సభ'.. కార్యకర్తలపై ఖర్గే సీరియస్
కర్ణాటక కాంగ్రెస్లో మరోసారి అంతర్గత విభేదాల చర్చకు తావిచ్చే ఘటన చోటుచేసుకుంది.
UBT: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఉద్ధవ్ వర్గం నుంచి షిండే శిబిరానికి ఆరుగురు ఎంపీలు!
ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) పార్టీకి మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
Maharashtra: ముంబై-వడోదర హైవేపై విషాదం.. 250 కిమీ వేగంతో దూసుకెళ్లిన బీఎండబ్ల్యూ కారు బోల్తా
అతివేగం మరోసారి ఇద్దరు యువతీయువకుల ప్రాణాలను బలితీసుకుంది.
Telangana: తెలంగాణలో మరో ఆరు రోజులు వర్షాల జోరు.. పలుజిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
తెలంగాణలో వర్షాలు మరింత విస్తరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
New IIFT Campus Kakinada: కాకినాడలో అత్యాధునిక ఐఐఎఫ్టీ క్యాంపస్ సిద్ధం.. రూ.230 కోట్లతో జాతీయ స్థాయి విద్యాసంస్థ
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలోని పొన్నాడ గ్రామంలో నిర్మించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) నూతన క్యాంపస్ అత్యాధునిక సౌకర్యాలతో సిద్ధమైంది.
Avocado Cultivation: సీమ నేలపై అవకాడో పంట.. ఎకరాకు 5 టన్నుల దిగుబడితో రైతు సత్తా
సాధారణంగా చల్లటి వాతావరణం ఉన్న ప్రాంతాల్లోనే సాగు చేసే అవకాడో పంట ఇప్పుడు రాయలసీమలోనూ విజయవంతంగా పండుతోంది.
Indian Railways tightens rules: రైళ్లలో భిక్షాటన,అనధికార విక్రయాలకు చెక్.. రూ.2,000 జరిమానాతో కొత్త రైల్వే నిబంధనలు
రైలు ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
Ammonia Gas Leak : తమిళనాడులో విషాదం.. అమ్మోనియా గ్యాస్ లీక్.. ఏడుగురు కార్మికుల మృతి
తమిళనాడులో శనివారం రాత్రి విషాదకర ఘటన చోటుచేసుకుంది.
NEET-UG: నీట్ ప్రశ్నాపత్రం ఉందంటూ రూ.30 వేలు డిమాండ్.. రంగంలోకి దిగిన పోలీసులు
వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ (NEET-UG) రీ-ఎగ్జామ్ సందర్భంగా మరోసారి ప్రశ్నాపత్రం లీక్ అనుమానాలు కలకలం రేపుతున్నాయి.
Meenakshi Natarajan: నా కోసం ఎవరూ రాజీనామా చేయొద్దు.. తెలంగాణ సీటుపై మీనాక్షి స్పష్టత
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తన రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ అంశంపై స్పందిస్తూ బీజేపీపై తీవ్ర ఆరోపణలు చేశారు.
TMC: టీఎంసీకి భారీ షాక్.. రూ.440 కోట్ల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్!
పశ్చిమ బెంగాల్లో అధికార ప్రతిపక్ష పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో అంతర్గత విభేదాలు మరింత ముదిరాయి.
NEET: నీట్ 2026కు కట్టుదిట్టమైన భద్రత.. విమానాల్లో ప్రశ్నాపత్రాల తరలింపు!
దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్ (యూజీ) 2026 పునఃపరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులకు పలు కీలక సూచనలు జారీ చేసింది.
PM Modi:భారత నౌకాదళానికి భారీ బలం.. మూడు స్వదేశీ యుద్ధనౌకలను అంకితం చేసిన మోదీ
భారత నౌకాదళ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడు కీలక స్వదేశీ నౌకాదళ ప్లాట్ఫారమ్లను అధికారికంగా నౌకాదళంలోకి ప్రవేశపెట్టారు.
Dharmendra Pradhan: నీట్ అభ్యర్థులకు ధర్మేంద్ర ప్రధాన్ భరోసా.. ధైర్యంగా పరీక్ష రాయండి!
దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్షకు దాదాపు 22 లక్షల మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ విద్యార్థులకు పలు కీలక సూచనలు చేశారు.
Randhir Jaiswal: మా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం వద్దు.. పాకిస్థాన్కు భారత్ ఘాటు హెచ్చరిక
భారతదేశంలోని ముస్లిం ప్రార్థనా స్థలాలకు ముప్పు పొంచి ఉందంటూ పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది.
Amaravati: అమరావతికి గుడ్న్యూస్.. రాజధాని మీదుగానే దూసుకెళ్లనున్న బుల్లెట్ రైలు!
బుల్లెట్ రైళ్లు పరుగులు పెట్టేందుకు ప్రతిపాదించిన హైదరాబాద్-అమరావతి-చెన్నై హైస్పీడ్ రైల్ కారిడార్ రాజధాని అమరావతి మీదుగానే వెళ్లనుంది.
NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.38 లక్షల సీసీటీవీలు, 5,440 కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు!
దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్ష ఆదివారం జరగనుంది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) వెల్లడించింది.
Heavy Rain Alert: ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్.. 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాబోయే 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
PM Modi: యోగాతో ప్రపంచం ఒక్కటైంది : ప్రధాని మోదీ
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగా ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదికపైకి తీసుకొచ్చిందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
AP Government: అరుదైన వ్యాధుల చికిత్సకు ఏపీ ప్రత్యేక పాలసీ.. రిఫరల్ కేంద్రాల ఏర్పాటు
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది.
Tamil Nadu: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం.. డీఎంకేకు షాకిచ్చిన IUML పార్టీ.. విజయ్తో కొత్త రాజకీయ ప్రయాణం!
తమిళనాడు రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
OU Campus Job Mela 2026: ఓయూ క్యాంపస్లో జాబ్ మేళా.. రూ.35 వేల జీతంతో ఉద్యోగాలు!
తెలంగాణలోని నిరుద్యోగ యువతీ యువకులకు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు పొందేందుకు మరో మంచి అవకాశం లభించింది.
Pawanraje Nimbalkar: కాంగ్రెస్ నేత హత్య కేసు.. 20 ఏళ్ల తర్వాత నిర్దోషులుగా తీర్పు
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత పవన్రాజే నింబాల్కర్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Shashi Tharoor: మోదీ దౌత్యానికి థరూర్ ప్రశంసలు.. కాంగ్రెస్,బీజేపీ మధ్య మాటల యుద్ధం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత నావికుల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మద్దతు తెలపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Andhra: దేవుడి హుండీలో రూ.20 నోటుపై వింత వినతి.. ఏం రాశారో తెలిస్తే అవాక్కే..
అనంతపురం జిల్లాలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా బయటపడిన ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Summer Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సమ్మర్ స్పెషల్ రైళ్ల పొడిగింపు,ఏపీలో ఈ స్టేషన్లలో హాల్ట్
వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
NEET UG Re-Exam: నీట్ రీఎగ్జామ్కు భారీ భద్రత.. దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
నీట్ యూజీ పునఃపరీక్షను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
Vivek Aggarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై భారత్కు మరో గౌరవం
ప్రపంచ ఆర్థిక నేరాల పర్యవేక్షణ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) 2026-27 కాలానికి భారత సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంది.
Three Advanced Naval Ships: జాతికి అంకితం కానున్న 3 అత్యాధునిక నౌకలు.. నేవీకి మరింత బలం
భారత నౌకాదళం మరింత శక్తివంతం కానుంది.
Supreme Court: పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్లక్ష్యమా?.. బ్యాంకులు, ఏఆర్సీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నడిచే బ్యాంకులు రుణాలను ఉదారంగా మంజూరు చేసి, వాటి వసూళ్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Uddhav Thackeray: శివసేనలో మళ్లీ సంక్షోభం.. రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే
శివసేన(యూబీటీ)లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది.