భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Tejas fighter jet: తేజస్లో భారత్, జపాన్ వాయుసేన చీఫ్లు.. వీర్ గార్డియన్-2026లో ప్రత్యేక ఘట్టం!
Cooking gas: వంటగ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈకేవైసీ లేకుంటే సిలిండర్ కష్టమే!
రాయితీపై గృహావసర వంటగ్యాస్ సిలిండర్లు పొందాలంటే ఇకపై బయోమెట్రిక్ ఆధార్ ధ్రువీకరణ తప్పనిసరి కానుంది.
Wood Pulp Railway Transport: రైల్వేలో సరికొత్త మైలురాయి.. తొలిసారి రైలులో ఉడ్ పల్ప్
దేశంలో ఇప్పటివరకు రోడ్డుమార్గంలోనే రవాణా అవుతున్న కలప గుజ్జు (ఉడ్ పల్ప్)ను తొలిసారిగా రైలుమార్గంలో తరలించారు.
PM Modi: ప్రపంచం భారత్ వైపు చూస్తోంది.. యువతకు కొత్త అవకాశాలు: మోదీ
భారత్ పలు దేశాలతో కుదుర్చుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (Free Trade Agreements) దేశీయ యువతకు కొత్త అవకాశాలను కల్పిస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Amit Shah: అమిత్ షాకు అస్వస్థత.. హుబ్బళ్లి కార్యక్రమానికి దూరం
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అస్వస్థతకు గురయ్యారు. షెడ్యూల్ ప్రకారం శనివారం ఆయన కర్ణాటకలోని హుబ్బళ్లిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది.
Special trains: పండగల వేళ గుడ్న్యూస్.. చర్లపల్లి-శ్రీకాకుళం మధ్య 16 స్పెషల్ ట్రైన్లు
రాబోయే పండగల సీజన్ను దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Punjab: విధుల్లో ఉన్న ఏఎస్సైపై కాల్పులు.. అమృత్సర్లో పోలీస్ అధికారి మృతి!
పంజాబ్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరపడంతో అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్ (ASI) మృతి చెందారు.
Andhra Pradesh: స్థానిక ఎన్నికలకు ముందు కీలక పరిణామం.. జెడ్పీ, ఎంపీపీలకు ప్రత్యేక అధికారులు!
స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రంలోని జిల్లా ప్రజా పరిషత్లు (జెడ్పీలు), మండల ప్రజా పరిషత్లు (ఎంపీపీలు) త్వరలో ప్రత్యేక అధికారుల పాలనలోకి వెళ్లనున్నాయి.
Mamata Banerjee: మమతకు మరో ఎదురుదెబ్బ.. రెజీనగర్ బరి నుంచి అభ్యర్థి విత్డ్రా!
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఉప ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. మమత వర్గానికి చెందిన టీఎంసీ అభ్యర్థి రబియుల్ ఆలం చౌదరి (Rabiul Alam Chowdhury) రెజీనగర్ ఉప ఎన్నిక బరి నుంచి వైదొలిగారు.
AP Rains: ఏపీకి తుఫాన్ ముప్పు.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. అలర్ట్!
ఆంధ్రప్రదేశ్ లో కొద్దిరోజులుగా పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతున్నాయి.
Visakhapatnam Beach Development: సరికొత్తగా.. విశాఖ తీరం రూపు.. CRZ కేటగిరీ మార్పుపై కీలక కసరత్తు
విశాఖ తీర ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేయాలంటే తీర నియంత్రణ ప్రాంతం (CRZ) నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయి.
CV Anand: పోలీసు శాఖలో కీలక మార్పులు.. రూ.90 కోట్లు ఆదా చేసిన పునర్వ్యవస్థీకరణ
సిబ్బంది పునర్వ్యవస్థీకరణతో ప్రభుత్వానికి సుమారు రూ.90 కోట్లు ఆదా అయ్యాయని డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
AP-Germany: ఆంధ్రావని టు జర్మనీ.. ఏపీ యువతకు విదేశాల్లో కొలువులు!
గ్లోబల్ స్థాయిలో ఉద్యోగాల కల్పనలో ఆంధ్రప్రదేశ్ ముందుకు సాగుతోంది.
Amaravati: అమరావతి ట్రాన్స్పోర్ట్పై చంద్రబాబు కీలక నిర్ణయం.. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రణాళిక
రాజధాని అమరావతి పరిధిలో ప్రజా రవాణా కోసం మాస్ ట్రాన్స్పోర్టేషన్ ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు.
MLA Danam Nagender: ఎమ్మెల్యే దానం నాగేందర్పై అనర్హత వేటు.. స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన హైకోర్టు
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
Passport Rules Changed: పాస్పోర్ట్ నిబంధనల్లో కీలక మార్పులు.. పిల్లల గడువు, ఫీజులు ఇవే
పాస్ పోర్ట్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది.
El Nino: 17 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పరిస్థితి.. వర్షపాత లోటుపై ఆందోళన
ఈ ఏడాది రుతుపవనాలు దేశవ్యాప్తంగా రైతులకు ఆశించిన స్థాయిలో ఊరట ఇవ్వలేదు.
Andhra Pradesh: విశాఖకు ఐటీ కళ.. రూ.526 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపీబీ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.
Dugarajapatnam Shipyard: దుగరాజపట్నంలో భారీ షిప్యార్డ్.. రూ.15 వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం
ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణ రంగం అభివృద్ధికి కీలక ముందడుగు పడింది.
Vizag: ఆస్ట్రేలియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. విశాఖకు చెందిన అత్తా, కోడలు మృతి
ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన అత్తా, కోడలు ప్రాణాలు కోల్పోయారు.
New Rail line: తెలంగాణకు గుడ్న్యూస్.. ముకుట్బన్-గడ్చాందూర్ మధ్య కొత్త రైల్వే లైన్!
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి మరో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
Air India Express: బ్రీత్ టెస్ట్కు ఆలస్యంగా హాజరు.. 8 మంది ఎయిరిండియా ఎక్స్ప్రెస్ పైలట్లపై వేటు
నిర్ణీత సమయంలో బ్రీత్ టెస్ట్కు హాజరుకాకపోవడంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 8 మంది పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసింది.
Rahul Gandhi: 'మొదట శివసేన.. తర్వాత ఎన్సీపీ.. ఇప్పుడు టీఎంసీ'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పేరు, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) తాత్కాలికంగా నిలిపివేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
Delhi: ఐఫోన్ 18 ప్రో కోసం బంగారం విక్రయించిన భర్త.. నోయిడాలో ఘటన
కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తే అభిమానుల్లో కనిపించే ఉత్సాహం మరోసారి స్పష్టమైంది.
Bengal Bypolls: బెంగాల్ ఉప ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. టీఎంసీ పేరు, గుర్తుపై నిషేధం
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది.
KTR: ఫార్ములా ఈ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా..
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు 2026.. ఎస్ఐ, కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలు విడుదల
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
Delhi: దిల్లీలో ఘోరం.. బాలికపై సామూహిక అత్యాచారం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. స్నేహితులను నమ్మి వారితో బయటకు వెళ్లిన 17ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
HCU: హెచ్సీయూలో పీసీఓఎస్పై కీలక పరిశోధన.. ఐసీఎంఆర్ నుంచి రూ.4.98 కోట్ల నిధులు
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) నిర్ధారణ కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రక్తపరీక్షను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)నుంచి రూ.4.98 కోట్ల గ్రాంట్ లభించింది.
Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు.. వన్వేతో మారిన ట్రాఫిక్ ప్రణాళిక
హైదరాబాద్'లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ ప్రణాళికలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో డ్యాంతోపాటు మరో 7 కీలక పనులు
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణ పనులతోపాటు కీలకమైన మౌలిక సదుపాయాలనూ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
AP Fire Services Jobs: అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల
అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి కీలక ప్రకటన చేసింది.
TIDCO: పట్టణ పేదలకు కొత్త టిడ్కో ఇళ్లు.. జీ+8 నుంచి జీ+14 వరకు నిర్మాణాలు
పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కొత్తగా టిడ్కో గృహ సముదాయాలను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana: తెలంగాణలో ఈ నెల 20 నుంచి భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఈ నెల 20 నుంచి 23 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
PM Modi mementos e-auction:మోదీకి వచ్చిన బహుమతుల ఈ-వేలం..1,498 బహుమతులు వేలానికి..వెండి రాముడి జ్ఞాపిక ధర ఎంతో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులు, జ్ఞాపికల ఎనిమిదో విడత ఈ-వేలం గురువారం (సెప్టెంబర్ 17)ప్రారంభం కానుంది.
'Fake alert': రామఫోసా అనారోగ్యంపై పుకార్లు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భారత విదేశాంగశాఖ స్పందించింది.
US Russia sanctions bill: రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు.. భారత్లో పెట్రో ధరలు పెరుగుతాయా?
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Prescription Drugs: మెడికల్ షాపుల్లో సీసీటీవీ నిఘా.. కేంద్రం కొత్త ప్రతిపాదనలు
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో విక్రయించే మందులపై కేంద్ర ప్రభుత్వం మరింత పర్యవేక్షణకు సిద్ధమవుతోంది.
MP Kanimozhi Changes Name: ఎంపీ కనిమొళి పేరు మార్పు.. తల్లి పేరు చేర్చి కొత్త పేరుతో నమోదు
డీఎంకే ఎంపీ కనిమొళి తన పేరులో మార్పు చేసుకున్నారు.
US Russia Sanctions Bill: ట్రంప్ 100% టారిఫ్ బిల్లు.. భారత్ కీలక స్పందన ఇదే
అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ స్పందించింది.
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
J&K: జమ్ముకశ్మీర్లో 2025లో ఒక్క రాయి దాడి కూడా లేదు.. రక్షణ శాఖ నివేదిక
జమ్ముకశ్మీర్లో 2025 సంవత్సర భద్రతా పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వివరాలను వెల్లడించింది.
PM Modi Turns 76: ప్రధాని మోదీ రాజకీయ ప్రయాణం.. ఆరెస్సెస్ ప్రచారక్ నుంచి పీఎంగా..
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
AP Police Jobs: ఏపీలో 2,050 పోలీసు ఉద్యోగాలు.. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది.
El Nino Impact: ఎల్నినో ప్రభావం.. నిండని శ్రీశైలం,తుంగభద్ర జలాశయాలు
తీవ్ర ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు ఆశించిన స్థాయిలో నీటిని అందించలేకపోయాయి.
Telangana Rains: తెలంగాణలో వాతావరణ మార్పు.. 48 గంటల్లో భారీ వర్ష సూచన .. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Cab aggregators: అడ్వాన్స్ టిప్ విధానాన్ని నిలిపివేయండి.. క్యాబ్ అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
క్యాబ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్కు టిప్ చెల్లించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది.
Shahzad Bhatti: షహజాద్ భట్టీ నెట్వర్క్ నిషేధిత ఉగ్రసంస్థ.. అమిత్ షా ప్రకటన
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షహజాద్ భట్టీ నెట్వర్క్ (SBN)ను కేంద్ర ప్రభుత్వం నిషేధిత ఉగ్రసంస్థగా ప్రకటించింది.
India-Pakistan: భారత నౌకను ఢీకొట్టిన పాక్ నౌక.. కేంద్రం తీవ్ర ఆగ్రహం
భారత్పై పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిందా?
UPI Charges: విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గలేదు.. యూపీఐ విధానాలపై కేంద్రం స్పష్టత
యూపీఐ ఛార్జీల మార్పుల వెనుక విదేశీ శక్తుల ప్రభావం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది.
PM Modi: 15 ఏళ్ల భూవివాదం.. మోదీతో భేటీ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం
దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదం.. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య.
RCI: డీఆర్డీవో ఆర్సీఐ డైరెక్టర్గా డా. పి.శ్రీహరి నియామకం
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన హైదరాబాద్ మిస్సైల్ కాంప్లెక్స్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్గా శాస్త్రవేత్త డాక్టర్ పి.శ్రీహరి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.