భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Deepak Prakash: ఎన్నిక కాకుండానే మంత్రి పదవి.. దీపక్ ప్రకాశ్ కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు
ఎన్నికల్లో విజయం సాధించని వ్యక్తిని ఎంతకాలం మంత్రి పదవిలో కొనసాగిస్తారని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
Kadem Project: కడెం జలాశయంలోకి వరద ఉద్ధృతి.. 5 గేట్లు ఎత్తి నీటి విడుదల
భారీ వర్షాల ప్రభావంతో నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
Mid Day Meal: మిడ్-డే మీల్లో చికెన్ బిర్యానీకి గ్రీన్ సిగ్నల్?.. తమిళనాడు సర్కార్ యోచన
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో (మిడ్-డే మీల్ స్కీమ్) కొత్త మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్-2026: 10,060 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్.. ఇవే నోటిఫికేషన్ తేదీలు
ఏపీ జాబ్ క్యాలెండర్-2026 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది.
Supreme Court: నీట్ నిరసనల్లో పెల్లెట్ గన్స్ వాడకం.. కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనల సందర్భంగా ఆందోళనకారులపై పెల్లెట్ గన్స్ వినియోగించిన ఘటనపై సుప్రీంకోర్టు గురువారం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
BRICS Summit 2026: బ్రిక్స్ సమ్మిట్కు ఢిల్లీ సిద్ధం.. షీ,పుతిన్,పెజెష్కియన్ హాజరయ్యే అవకాశం
బ్రిక్స్ (BRICS) శిఖరాగ్ర సదస్సు ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలో జరగనుంది.
CRPF: 'భయపడొద్దు.. నేను చూసుకుంటా'.. సీఆర్పీఎఫ్ జవాన్లకు చీఫ్ భరోసా
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ తన సిబ్బందికి కీలక సందేశం ఇచ్చారు.
Tamil Nadu: తమిళనాడులో హాస్పిటల్ అనుమతులకు సింగిల్ విండో.. ప్రభుత్వం కీలక నిర్ణయం
హాస్పిటల్ల స్థాపనకు అవసరమైన అనుమతుల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
Telangana: తెలంగాణ పీఎంశ్రీ పాఠశాలల్లో ఏఐ కోడింగ్ ల్యాబ్లు.. ఈ ఏడాదే ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు కృత్రిమ మేధ (ఏఐ)పై ప్రాయోగిక అవగాహన కల్పించేందుకు ఏఐ కోడింగ్ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నారు.
Telangana: తెలంగాణ హోంశాఖలో 7,437 ఉద్యోగాలు.. పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్
తెలంగాణ హోంశాఖలో మరోసారి భారీ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు.
NEET UG 2026 Counselling: నీట్ యూజీ 2026: సీట్ల అప్గ్రేడేషన్ ప్రక్రియను సులభతరం చేసిన ఎంసీసీ
నీట్ యూజీ-2026 కౌన్సెలింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) పలు కీలక మార్పులు ప్రకటించింది.
Bhogapuram Airport: 'భోగాపురం' ప్రారంభోత్సవం రోజున గిన్నిస్ రికార్డే.. 13 వేల మందితో థింసా నృత్యం
విజయనగరం జిల్లా భోగాపురంలో ఆగస్టు 1న జరగనున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవాన్ని చారిత్రాత్మకంగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది.
Andhra Pradesh: తీవ్ర వాయుగుండం ప్రభావం.. నేడు ఏపీలో పలు జిల్లాలకు వర్ష సూచన
ఛత్తీస్గఢ్ను ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా ప్రాంతంపై ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రస్తుతం కదులుతోందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్లో యూడీఎఫ్ ఛార్జీలు ఖరారు.. ఎంతంటే?
విశాఖపట్టణం సమీపంలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారితో పాటు, ఇతర ప్రాంతాల నుంచి ఈ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికుల నుంచి కూడా యూజర్ డెవలప్మెంట్ ఫీజు (యూడీఎఫ్) వసూలు చేయనున్నారు.
Srisailam: శ్రీశైలానికి కొనసాగుతున్న వరద ప్రవాహం.. జూరాల నుంచి 79 వేల క్యూసెక్కులు
కృష్ణా నది ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం నిరంతరంగా కొనసాగుతోంది.
Telangana: తెలంగాణలో భారీ వర్షాలు.. ప్రాజెక్టుల్లోకి పోటెత్తుతున్న వరద నీరు
తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతోంది.
Visakhapatnam Port: దేశీయ సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖ పోర్టు అగ్రస్థానం.. సగం ఇక్కడి నుంచే!
దేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులకు విశాఖపట్టణం పోర్టు ప్రధాన కేంద్రంగా ఎదిగింది.
Manmohan Singh : బొగ్గు గనుల కేటాయింపు కేసులో మాజీ ప్రధానికి క్లీన్ చిట్.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై నమోదైన బొగ్గు గనుల కేటాయింపు క్రిమినల్ కేసుకు సుప్రీంకోర్టు శాశ్వతంగా తెరదించింది.
Burj Khalifa: భారత పర్యాటకులకు శుభవార్త.. యూపీఐతో బుర్జ్ ఖలీఫా టికెట్లు
భారతీయ పర్యాటకులకు మరో శుభవార్త అందింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సందర్శించాలనుకునే వారు ఇకపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం పొందారు.
PM Modi: ప్రధాని మోదీ పేరుతో మరో ఏఐ ఫేక్ వీడియో.. పీఐబీ ఫ్యాక్ట్ చెక్ కీలక హెచ్చరిక
ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో సోషల్ మీడియాలో మరో నకిలీ వీడియో వైరల్గా మారింది.
Ethanol Distilleries: ఎఫ్సీఐ బియ్యం ఎథనాల్ కంపెనీలకు 40% తక్కువ ధరకే విక్రయం!
ఎథనాల్ తయారీ సంస్థలకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) బియ్యాన్ని సేకరణ ధర కంటే దాదాపు 40 శాతం తక్కువ ధరకే విక్రయించినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.
Vande Mataram Bill: 'వందేమాతరం'కు చట్టబద్ధ రక్షణ.. కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం
జాతీయ గేయం 'వందేమాతరం'కు చట్టపరమైన రక్షణ కల్పించే కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.
Anti Paper leak Bill: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ గ్రీన్సిగ్నల్.. ఇక లీక్లకు కఠిన శిక్షలు!
యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. బిల్లులో మార్పులు చేయాలంటూ విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది.
Indian Railways: తత్కాల్ టికెట్ బుకింగ్పై ఇండియన్ రైల్వేస్ బిగ్ అప్డేట్.. ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధనలు
రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది.
Rahul Gandhi: పార్లమెంట్లో రాహుల్ వ్యాఖ్యల దుమారం.. 'ఇడియట్', 'అంధభక్త్' పదాలపై దుమారం
లోక్సభలో బుధవారం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2026పై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
Global rice prices: ఎల్నినో ఎఫెక్ట్తో బియ్యం ధరలకు మంట.. 50% పెరుగుదలపై పీజేటీఏయూ హెచ్చరిక
దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వరి ఉత్పత్తి తగ్గిపోవచ్చని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Kangana Ranaut: 'ఆ వయసులో నేను రెండు జాతీయ అవార్డులు గెలిచా'.. సౌరవ్ దాస్కు కంగనా కౌంటర్
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారానికి సంబంధించి జెన్-జీ నిరసనకారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో నిలిచిన నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ మరోసారి చర్చనీయాంశంగా మారారు.
AI-171 Probe: AI-171 దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ స్విచ్లో లోపం లేదన్న కేంద్రం
గత ఏడాది 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తు తుది దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్లో అత్యవసర కేసుల సంభాషణలు వినిపించవు
సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్ను వీక్షించే వారికి ఇకపై ఒక కీలక మార్పు కనిపించనుంది.
V. Kamakoti: ప్రియాంకగాంధీ 'గోమూత్ర నిపుణుడు' వ్యాఖ్యలతో చర్చ.. అసలు వి. కామకోటి ఎవరు?
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సంస్కరణల నిపుణుల కమిటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
Teacher Recruitment Paper Leak: పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్.. 30 మంది నుంచి రూ.1.2 కోట్ల వసూళ్లు!
బిహార్లో సంచలనం రేపిన బీపీఎస్సీ (BPSC TRE-3) టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Delhi Police: మోదీపై అభ్యంతరకర పోస్టులు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర, దూషణాత్మక పోస్టులు ప్రచురించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Bhogapuram Airport: ఆగస్టు 17 నుంచి భోగాపురం నుంచే విమాన సర్వీసులు.. కేంద్రం అధికారిక నోటిఫికేషన్
విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి షెడ్యూల్ కమర్షియల్ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
Godavari: గోదావరిలో తగ్గిన వరద ప్రవాహం.. డెల్టా సాగునీటిపై పెరుగుతున్న ఆందోళన
ప్రతి ఏడాది ఈ కాలంలో వరద నీటితో ఉప్పొంగే గోదావరి నది ఈసారి వెలవెలబోతోంది.
Precision Oncology Centre: అమరావతిలో దేశంలోనే తొలి ప్రెసిషన్ ఆంకాలజీ కేంద్రం.. క్యాన్సర్కు ఏఐతో చికిత్స
క్యాన్సర్ రంగంలో జన్యుపరమైన పరిశోధనల ఆధారంగా అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు అమరావతిలో ఇంటిగ్రేటెడ్ ప్రెసిషన్ ఆంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఫార్మాస్యూటికల్-బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.
Srisailam: ఎగువ వర్షాల ప్రభావం.. నేడు శ్రీశైలానికి కృష్ణా జలాలు..
శ్రీశైలం జలాశయానికి కృష్ణా వరద జలాలు నేడు చేరనున్నాయి.
Centre: ఒక అధికారికి ఇకపై ఒకే కారు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు అమలు
కేంద్ర ప్రభుత్వ అధికారుల అధికారిక వాహనాల వినియోగంలో కీలక మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Heavy Rains: తెలంగాణలో విస్తార వర్షాలు.. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.
Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి సంచలన నిర్ణయం.. రూ.99 లక్షల సబ్సిడీ చెల్లింపు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లోక్సభలో కీలక విషయాన్ని వెల్లడించింది.
POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ ఎన్నికలు.. మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టే యత్నమే: భారత్
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికలపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
User Privacy: యూజర్ల డేటా భద్రతపై కేంద్రం సీరియస్.. మెటా, గూగుల్, Xకు పార్లమెంటరీ నోటీసులు
వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రత, డిజిటల్ గోప్యత, సోషల్ మీడియా సంస్థల బాధ్యతలపై కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
Supreme Court: 'డిజిటల్ అరెస్ట్'మోసాలు అత్యంత దారుణమైన నేరాలు.. బెయిల్కు సుప్రీంకోర్టు కఠిన షరతులు
డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల కేసుల్లో నిందితులకు సాధారణంగా బెయిల్ ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Karnataka: కర్ణాటకలో దారుణం.. భార్యను ఉరివేసి అత్తామామలకు వీడియో కాల్ చేసిన భర్త
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది.