భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PVN Madhav: విశాఖకు బుల్లెట్ రైలు శుభవార్త.. త్వరలోనే సేవలు: పీవీఎన్ మాధవ్
దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
Mann Ki Baat: దేశ క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు.. 'మన్ కీ బాత్'లో రికార్డుల ప్రస్తావన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్ ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
BJP vs TMC: పశ్చిమబెంగాల్లో ఉద్రిక్తత.. ఘర్షణలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి గాయాలు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన మరో ఎంపీపై ఆదివారం ఉదయం దాడి జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
Village Current Officers : తెలంగాణలో 12 వేల కొత్త ఉద్యోగాలు.. గ్రామాల్లోనే కొలువుల కల్పనకు సర్కార్ ప్లాన్!
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు వ్యవసాయ విద్యుత్ సేవలను మరింత మెరుగుపరచే దిశగా కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
Mantralayam Tragedy: మంత్రాలయంలో ఘోర విషాదం.. తుంగభద్రలో ఐదుగురు గల్లంతు, ఒకరి కోసం గాలింపు
కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Mamata Banerjee: మేనల్లుడిపై దాడి కలకలం.. ఆస్పత్రి యాజమాన్యానికి మమత వార్నింగ్
తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
CDS: కొత్త సీడీఎస్గా రాజా సుబ్రమణి బాధ్యతలు.. సైనిక సంస్కరణలపై ఫోకస్
భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ రాజా సుబ్రమణి ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Andhra Pradesh: అమెరికాలో తెలుగు అమ్మాయికి అరుదైన ఘనత.. ప్రతిష్ఠాత్మక పురస్కారం కైవసం
అమెరికాలో తెలుగు తేజం మరోసారి ప్రతిభ చాటింది.
Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయంలో వస్తువుల మాయంపై ఆరోపణలు.. విచారణకు ప్రభుత్వం సిద్ధం
కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో విలువైన వస్తువులు అదృశ్యమయ్యాయని వచ్చిన ఆరోపణలు, అలాగే భద్రతా లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది.
GHMC: జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి షురూ.. నవంబరులో నోటిఫికేషన్?
రాజధాని ప్రాంత పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Sonia Gandhi: సోనియా గాంధీకి కంటి శస్త్రచికిత్స.. వైద్యుల పర్యవేక్షణ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇటీవల కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
Pawan Kalyan: చెత్త నుంచి కరెంట్.. 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ను పరిశీలించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయుడుపేటలోని జిందాల్ 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ను సందర్శించారు.
IMD Warning: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాల హెచ్చరిక!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
Rajasthan: పట్టపగలే చీకటి.. రాజస్థాన్ను వణికించిన భారీ ధూళి తుఫాన్!
ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల సంభవించిన భారీ తుఫాన్ బీభత్సం ఇంకా మరువకముందే రాజస్థాన్లో శనివారం ఇసుక తుఫాన్ ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.
Delhi Police: భారత్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దావూద్, ఐఎస్ఐ లింకులతో ఉన్న 9 మంది అరెస్ట్!
దేశ రాజధాని దిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
CUET-UG Exam delay: సీయూఈటీ-యూజీ 2026లో సాంకేతిక లోపం.. పలు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష!
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) యూజీ-2026 పరీక్ష శనివారం కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది.
LPG Rule Changes: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్, ఉల్లంఘిస్తే కనెక్షన్ రద్దు!
దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
Telangana Govt : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
Hyderabad: తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
తీవ్రమైన వడగాల్పుల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
Operation Sindoor 2.0: ఆపరేషన్ సిందూర్ 2.0కు త్రివిధ దళాలు రెడీ.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు!
భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0కు సంబంధించి త్రివిధ దళాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
DK Shivakumar: జూన్ 3న డీకే సీఎం ప్రమాణస్వీకారం..? కర్ణాటకలో కాంగ్రెస్ కీలక నిర్ణయం!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు సూచిస్తున్నాయి.
Strait of Hormuz: హర్మూజ్లో భారత నౌకల 'సీక్రెట్' జర్నీ.. ఇరాన్తో సంప్రదింపుల మధ్య సురక్షిత ప్రయాణం!
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో అంతరాయ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత నౌకలు ప్రత్యేక భద్రతా చర్యల మధ్య తమ గమ్యస్థానాలకు చేరుతున్నాయి.
Telangana: హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్లో ట్విస్ట్.. 236 కి.మీ. బదులు 123 కి.మీ. మాత్రమే
హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ (బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు)కు సంబంధించి తెలంగాణలో ఎలైన్మెంట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
CBSE: సీబీఎస్ఈ పోర్టల్పై సైబర్ దాడి.. విద్యార్థుల ఖాతాల్లో అనధికార లాగిన్లు
సీబీఎస్ఈ పోర్టల్పై సైబర్ దాడి జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రీవాల్యుయేషన్ పోర్టల్లోని పేమెంట్ సిస్టమ్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Telangana: బంగారం కంటే ఖరీదు ఎక్కువ.. కిలో మామిడి ధర రూ.2.5 లక్షలు
జపాన్కు చెందిన అత్యంత ఖరీదైన మియాజకి రకం మామిడి పండ్లను తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామంలో విజయవంతంగా పండించారు.
Bus Fire Accident: హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రైవేటు బస్సు దగ్ధం
తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేటు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Gade Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకట్రెడ్డి కన్నుమూత..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి(81)మరణం రాజకీయ వర్గాలను విషాదంలో ముంచెత్తింది.
Kazipet Rail Manufacturing Unit :తుది దశకు కాజీపేట రైల్వే యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్ల లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
Southwest Monsoon: జూన్ 4-5 మధ్య కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. వాతావరణ శాఖ అంచనా
ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మండుటెండల నుంచి తక్షణ ఉపశమనం లభించే పరిస్థితులు కనిపించడం లేదు.
YS Sharmila: రాహుల్ గాంధీతో షర్మిల భేటీ.. రాజ్యసభ సీటుపై చర్చ జరిగిందా?
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు.
Supreme Court: యువతను ఇలా నిరాశకు గురిచేయొద్దు.. నీట్ లీక్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షపై నెలకొన్న వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
NEET Leak Case: నీట్ పేపర్ లీక్.. సుప్రీం కోర్టులో ఎన్టీఏ అఫిడవిట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
Supreme Court: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
లైంగిక వృత్తికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Rajasthan: నలుగురి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ.. దర్యాప్తులో బయటపడిన అసలు నిజం
రాజస్థాన్లోని అజ్మేర్ సమీపంలో జరిగిన ఘోర ఘటన సంచలనం సృష్టించింది.
NEET paper leak: నీట్ పరీక్ష పేపర్లను ఇక ఐఏఎఫ్ తరలిస్తుందా?.. ప్రశ్నపత్రాల భద్రతపై కేంద్రం ఫోకస్!
నీట్-యూజీ (NEET-UG) రీ-టెస్ట్ ప్రశ్నపత్రాల రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని పరిశీలిస్తోంది.
Supreme Court: రిజర్వ్ చేసిన మూడు నెలల్లోనే తీర్పులివ్వండి.. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాష్ట్రాల హైకోర్టుల్లో వాదనలు పూర్తై తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత వాటి వెలువడటంలో జాప్యం జరగకుండా సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
Cockroach Janata Party : 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతా సస్పెన్షన్.. రంగంలోకి దిగిన ఢిల్లీ హైకోర్టు
'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)కి చెందిన అధికారిక ఎక్స్ (X) ఖాతా నిలిపివేత వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది.
TVK-AIADMK: విజయ్ టీవీకేలోకి 300 మందికి పైగా ఏఐఏడీఎంకే నేతలు..
చెన్నైలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలోకి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే)కు చెందిన 300 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు చేరారు.
Siddaramaiah: రాహుల్తో సిద్ధరామయ్య భేటీ.. కుమారుడికి కీలక శాఖ కోరిన మాజీ ముఖ్యమంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న అనంతరం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.
West Bengal: గ్యాప్ దొరికితే 10 నిమిషాల్లో ఇండియాలోకి.. అక్రమ వలసదారుల సంచలన ప్రకటన
పశ్చిమ బెంగాల్లో అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై కొనసాగుతున్న కఠిన చర్యల నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. యువ నేతలకు పెద్దపీట వేసే యోచన!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Polavaram: పోలవరం డ్యాం పనుల్లో కీలక ముందడుగు.. గ్యాప్-2 నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-2 ప్రధాన డ్యాం జి కొండను కలిసే ప్రాంతంలో 300 మీటర్ల మేర చేపట్టనున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఆకృతులకు సూత్రప్రాయ ఆమోదం లభించింది.
Siddaramaiah: సీఎం పదవికి సిద్దరామయ్య గుడ్బై.. ఢిల్లీలో డీకే శివకుమార్ కీలక భేటీలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆమోదించారు. దీంతో రాష్ట్రంలోని ప్రస్తుత మంత్రివర్గం కూడా తక్షణమే రద్దయింది.
DK Shivakumar: ట్రబుల్ షూటర్ నుంచి రాష్ట్ర సారథి వరకు.. డీకే ప్రస్థానం ఇదే..
దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూ అనేక ఒడిదుడుకులు, విజయాలను చవిచూసిన డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర అత్యున్నత పదవిని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు.
Dipankar Bhattacharya: జనపనార తోటలో పాతిపెట్టిన రూ.2.24 కోట్ల నగదు స్వాధీనం.. టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్య అరెస్ట్
పశ్చిమ బెంగాల్లో భారీ నగదు వ్యవహారం వెలుగులోకి వచ్చి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
TMC: మమతా బెనర్జీకి వరసగా ఎదురుదెబ్బలు.. అధికార ప్రతినిధి పదవికి కీలక నేత రాజీనామా..
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Karanataka : కర్ణాటక సీఎంల చరిత్ర.. పూర్తి కాలం పూర్తి చేసిన నేతలు ఎవరంటే?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని నెలలుగా వినిపించిన ప్రచారం చివరకు నిజమైంది.
Siddaramaiah: రాజ్యసభ సీటుకు నో.. రాష్ట్ర రాజకీయాలలోనే కొనసాగుతా: సిద్ధరామయ్య
కాంగ్రెస్ అధిష్ఠానం తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రతిపాదించినప్పటికీ, తాను ఆ అవకాశాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.
PM Modi: జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకార భావంతో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
Japan bans Indian mangoes again: భారత మామిడిపై జపాన్ బ్యాన్.. కారణం ఏంటంటే?
భారత మామిడి పండ్లపై జపాన్ మరోసారి నిషేధం విధించింది.
Siddaramaiah: కర్ణాటక తదుపరి సీఎంగా డీకేను ప్రతిపాదించిన సిద్ధూ..!
కర్ణాటకలో నాయకత్వ మార్పు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Dharmendra Pradhan: సీబీఎస్ఈ మూల్యాంకనంలో భారీ మార్పులు.. పూర్తిగా డిజిటల్ విధానంలో జవాబు పత్రాల పరిశీలన
సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకన విధానంలో ఈసారి కీలక మార్పులు అమలు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
BJP Presidents: BJP: నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం.. బీజేపీ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
Siddaramaiah: కర్ణాటకలో కీలక పరిణామం.. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
DK Shivakumar: సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్
కర్ణాటక రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Nagarkurnool: మూడు టెంకల అరుదైన మామిడిపండు.. 'విరూప' పండు
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన కాన్గుల అంజయ్య మామిడితోటలో అరుదైన మామిడిపండు కనిపించింది.
Telangana: అకాల వానలతో అన్నదాతల ఆవేదన.. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం తడిసి భారీ నష్టం
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వానలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి.
Polavaram: పోలవరం-బనకచర్లపై కేంద్ర జలశక్తి శాఖకు కర్ణాటక లేఖ.. 64.75 టీఎంసీలు ఇవ్వాలని వినతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కర్ణాటక రాష్ట్రం కీలక అభ్యర్థన చేసింది.
Model Primary Schools: ఆదర్శ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి రూ.571 కోట్ల మంజూరు
'మన బడి మన భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,989 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.
Vijayawada: విపత్తుల వేళ సమాచార వ్యవస్థకు కొత్త భరోసా.. ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా సూపర్ ప్రెజర్ బెలూన్లు
దేశంలోనే తొలిసారిగా సూపర్ ప్రెజర్ బెలూన్ సాంకేతికతను విజయవాడలో విజయవంతంగా ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్.. ముంబైకి గవర్నర్..
కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
PSU oil companies: ఇంధన విక్రయాలపై రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నా,దేశీయంగా ప్రజలపై అదనపు భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సిద్ధరామయ్య రాజీనామాపై హైడ్రామా
దిల్లీలో మంగళవారం ప్రారంభమైన కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
Rains: ఏపీలో మారుతున్న వాతావరణం.. ఒకవైపు వర్షాలు, మరోవైపు వడగాలులు
ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.