Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

31 Aug 2026
తమిళనాడు

Tamil Nadu: రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోకపోతే రాజీనామా.. టీవీకేకు కాంగ్రెస్ మంత్రుల అల్టిమేటం

తమిళనాడు అధికార కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వం చిచ్చు రేపుతోంది.

Supreme Court: నిరసనలను ముందే అడ్డుకోలేం.. కాక్రోచ్ జనత పార్టీకి సుప్రీంకోర్టు ఊరట

దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న బ్రిక్స్ సమ్మిట్‌ను దృష్టిలో పెట్టుకుని, ముందుగానే నిరసన ప్రదర్శనలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది.

AIG Hospitals: విశాఖలో ఏఐజీ మెగా హాస్పిటల్.. రూ.2,000 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌ వైద్య రంగంలో మరో భారీ ప్రాజెక్టు అడుగుపెట్టింది.

Rishabh Singh Sambyal: 12 ఏళ్ల ఆర్మీ సేవలకు గుడ్‌బై.. 'నేషనల్ క్రష్' మేజర్ రిషబ్ సంచలన నిర్ణయం

ఇంటర్నెట్‌లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న, 'నేషనల్ క్రష్'గా అభిమానులు పిలుచుకునే మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh Sambyal) భారత సైన్యానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

31 Aug 2026
పెట్రోల్

E20 Disclosure Plea: E20 ఇంధనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. పిటిషన్ కొట్టివేత

దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Veligonda: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాల విడుదల

మార్కాపురం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టి.. జాతికి అంకితం చేశారు.

31 Aug 2026
దిల్లీ

Delhi Horror: ఢిల్లీలో బాలికపై సామూహిక అత్యాచారం.. డ్రైవర్‌, కండక్టర్‌ అరెస్ట్

దేశ రాజధాని న్యూదిల్లీలో నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

Rahul Gandhi: హల్ద్వానీ శుద్ధి కార్యక్రమానికి కులం రంగు.. రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై ఉత్తరాఖండ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

31 Aug 2026
అయోధ్య

Ram Mandir donor's: రూ.3 బ్యాలెన్స్‌తో రామమందిరానికి రూ.4 కోట్ల చెక్కు.. అసలు కథ ఇదే!

అయోధ్యలోని రామమందిరానికి సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Good News for AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి అన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా రంగాన్ని ఎలక్ట్రిక్ బస్సుల వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

31 Aug 2026
ముంబై

Mumbai port: ముంబై పోర్టులో భారీ ప్రమాదం.. ఓడను ఢీకొన్న క్రేన్.. ఇద్దరికి గాయాలు

ముంబై పోర్టులో ఆదివారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది.

31 Aug 2026
తెలంగాణ

Telangana: ఫ్యూచర్‌ సిటీలో భారీ స్టేడియం.. 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణం

తెలంగాణలో భారీ అంతర్జాతీయ క్రీడా వేదికకు రంగం సిద్ధమవుతోంది.

31 Aug 2026
అమరావతి

Amaravati: అమరావతిలో క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌లో మరో ముందడుగు.. సీఐఎం ఏర్పాటుకు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

31 Aug 2026
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. మూడేళ్ల తర్వాత అందుబాటులోకి అంబర్‌పేట-మూసారాంబాగ్‌ వంతెన

హైదరాబాద్ నగరవాసులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అంబర్‌పేట-మూసారాంబాగ్‌ మూసీ నదిపై నిర్మించిన వంతెన సోమవారం ప్రారంభం కానుంది.

AP - TG Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. బలపడిన అల్పపీడనం.. ఎల్లో అలర్ట్ జారీ

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

PM Modi: 'మన్‌ కీ బాత్‌'లో కడప రైతు ప్రస్తావన.. అవకాడో సాగుపై మోదీ ప్రశంసలు

కడప జిల్లాకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డి వినూత్న వ్యవసాయంతో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Veligonda Phase-1: వెలిగొండ జలసిరులు.. 30 ఏళ్ల కల సాకారం, నేడు కృష్ణా జలాల విడుదల

మార్కాపురం ప్రాంత ప్రజలు, రైతులు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.

30 Aug 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మీ స్కూల్ టీచర్లు మార్కులు వేయరు!

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Mann Ki Baat: యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రచారం చేయండి.. క్రియేటర్లకు మోదీ సూచన

క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే మత్తు పదార్థాలు ఉజ్వల భవితను దెబ్బతీసి, వ్యక్తిగత జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

30 Aug 2026
తెలంగాణ

Physical Education: వ్యాయామ విద్యకు మహర్దశ.. 1958లో ప్రారంభమైన కళాశాలకు కొత్త రూపు

అది రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వ వ్యాయామ విద్య కళాశాల. విద్యార్థుల్లో దేహదారుఢ్యాన్ని పెంపొందించడంతోపాటు భవిష్యత్‌ వ్యాయామ ఉపాధ్యాయులకు శిక్షణ అందించే కీలక సంస్థ.

Visakhapatnam: జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు.. విశాఖలో భారీ వాక్‌థాన్

నేత్రదానంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడంతో పాటు దాని ప్రాముఖ్యతను నలుమూలలా చాటిచెప్పే ఉద్దేశంతో 41వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలు ప్రారంభమయ్యాయి.

Visakhapatnam: అగౌరవ పరిస్తే ఊరుకోం.. వచ్చే ఎన్నికల్లో గుణపాఠం చెబుతాం: ఉపాధ్యాయుల హెచ్చరిక

మధ్యతరగతి కుటుంబాల్లో జన్మించి, గౌరవప్రదంగా ఉపాధ్యాయ ఉద్యోగాన్ని సాధించిన తమపై వైసీపీ నేతలు అసత్య ఆరోపణలు చేయడంపై మెగా డీఎస్సీ టీచర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Kishan Reddy: తెలంగాణలో రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ.. 42 స్టేషన్లపై ఫోకస్

రూ.27 కోట్ల వ్యయంతో చేపడుతున్న వికారాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఆధునికీకరణ పనులను కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో కలిసి పరిశీలించారు.

Maharashtra: గెయిల్‌ పైప్‌లైన్‌లో గ్యాస్‌ లీక్‌.. 24 కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ మళ్లింపు

గ్యాస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (గెయిల్‌)కు చెందిన పైప్‌లైన్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

Andhra Pradesh: వెలిగొండ నిర్వాసితులకు నిత్యావసరాల కిట్‌.. ఒక్కో కుటుంబానికి రూ.2,818 విలువైన సరుకులు

వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసిత కుటుంబాలకు మరింత సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

30 Aug 2026
హైదరాబాద్

CV Anand: ఆవిష్కరణలే పోలీసింగ్‌కు దిక్సూచి.. డీజీపీ సీవీ ఆనంద్‌ కీలక వ్యాఖ్యలు

నేరాల స్వరూపం వేగంగా మారుతున్న నేపథ్యంలో కృత్రిమ మేధ (ఏఐ)తో పాటు ఆధునిక సాంకేతికతల ఆధారంగా రూపొందుతున్న ఆవిష్కరణలే భవిష్యత్‌ పోలీసింగ్‌కు దిక్సూచిలా నిలుస్తాయని తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ అన్నారు.

30 Aug 2026
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ఎన్‌ఎండీసీ మారథాన్‌.. విదేశాల నుంచి తరలివచ్చిన రన్నర్స్

దేశంలోనే అతిపెద్ద ఎన్‌ఎండీసీ మారథాన్‌ రన్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

30 Aug 2026
ప్రభుత్వం

Amaravati: వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ప్రాజెక్ట్ 'అమానహ్'.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం

రాష్ట్రంలోని వక్ఫ్ ఆస్తులను ఆక్రమణదారుల చెర నుంచి కాపాడేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

30 Aug 2026
కర్నూలు

Kurnool: ఇక విమానాలను నడిపే పాఠాలు.. కర్నూలులో పైలట్ ట్రైనింగ్ సెంటర్ రెడీ

రాష్ట్రంలోనే మొట్టమొదటి విమాన పైలట్ల శిక్షణ కేంద్రం ప్రారంభానికి సిద్ధమైంది.

Andhra Pradesh: 25 భారీ పారిశ్రామిక పార్కులు.. 20,000 ఎకరాల్లో కొత్త ప్రాజెక్టులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 భారీ పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయాలని ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (ఏపీఐఐసీ) నిర్ణయించింది.

29 Aug 2026
జీఎస్టీ

GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ భేటీ.. కీలక నిర్ణయాలు తీసుకొనే ఛాన్స్

జీఎస్టీ కౌన్సిల్ 57వ సమావేశం సెప్టెంబర్ 12న న్యూఢిల్లీలో జరగనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు.

CM Revanth Reddy: ఓటర్‌ జాబితా సవరణపై రేవంత్‌ కీలక లేఖ.. SIR గడువు పెంచాలని డిమాండ్

ఓటర్‌ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)పై అభ్యంతరాలు, క్లెయిమ్‌ల దాఖలుకు గడువు పొడిగించాలని కోరుతూ తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (CEC) జ్ఞానేశ్‌కుమార్‌కు లేఖ రాశారు.

Mamata Banerjee: కోర్టు షరతుల ఉల్లంఘన.. మమతా బెనర్జీపై పోలీసుల కేసు

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి హైకోర్టులో షాక్ ఎదురైంది. కోర్టు విధించిన షరతులను ఉల్లంఘించినందుకు ఆమెపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

29 Aug 2026
హైకోర్టు

FDA: ఎఫ్‌డీఏ తీరుపై బాంబే హైకోర్టు ఫైర్.. ఐదు హోటళ్ల లైసెన్సులపై కీలక ఆదేశాలు

ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ (FDA) అధికారుల తీరుపై ముంబై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Kagita Krishna Prasad: ఎమ్మెల్యే కారును ఢీకొన్న ఆర్టీసీ బస్సు

కృష్ణా జిల్లా పెడన టీడీపీ ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్‌కు త్రుటిలో ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి పెడనకు వెళ్తుండగా గంగూరు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది.

Sanjeevani: మారుమూల ప్రాంతాలకూ నాణ్యమైన వైద్యం.. 'సంజీవని'పై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా పటిష్ఠమైన వ్యవస్థను తీర్చిదిద్దుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

29 Aug 2026
హైదరాబాద్

MIM: ఎమ్మెల్సీ రహ్మత్‌ బేగ్‌పై ఎంఐఎం వేటు.. పార్టీ నుంచి బహిష్కరణ

ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్‌పై పార్టీ అధిష్ఠానం కీలక నిర్ణయం తీసుకుంది. ఆయన పార్టీ సభ్యత్వాన్ని తక్షణమే రద్దు చేసినట్లు ఎంఐఎం జాయింట్‌ సెక్రటరీ ఎస్‌ఏ హుస్సేన్‌ అన్వర్‌ 'ఎక్స్‌' వేదికగా వెల్లడించారు.

Kurnool: లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ధర్మాసనం.. రాష్ట్రపతి ఆమోదం

కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో జమ్మూకశ్మీర్‌ హైకోర్టు ధర్మాసనం ఏర్పాటు చేసేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదం తెలిపారు.

29 Aug 2026
దిల్లీ

CNG price: సీఎన్‌జీ వాహనదారులకు షాక్‌.. మరోసారి పెరిగిన ధరలు

దేశ రాజధాని దిల్లీతో పాటు పరిసర ప్రాంతాలైన నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ (ఎన్‌సీఆర్‌)లో సీఎన్‌జీ ధరలు భారీగా పెరిగాయి.

Hyderabad: హైదరాబాద్‌ మెట్రో ఆన్‌లైన్‌ సేవల్లో అంతరాయం.. ప్రయాణికుల ఇబ్బందులు

మెట్రో రైల్‌ ఆన్‌లైన్‌ సేవల్లో శనివారం ఉదయం సాంకేతిక అంతరాయం ఏర్పడింది.

29 Aug 2026
తెలంగాణ

Telangana Assembly: తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. కీలక అంశాలపై చర్చకు సిద్ధం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు సిద్ధమవుతోంది. వచ్చే నెల తొలి వారంలో శాసనసభ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

29 Aug 2026
హైదరాబాద్

Water: ఎండిపోతున్న చెరువులు.. పొడిబారుతున్న పొలాలు

చెరువు అంటే గ్రామానికి ఆధారం. సాగునీటిని అందించడంతోపాటు పశుపక్ష్యాదుల అవసరాలు తీర్చడంలో, భూగర్భ జలమట్టాలను కాపాడటంలో చెరువులు కీలక పాత్ర పోషిస్తాయి.

29 Aug 2026
తెలంగాణ

Indiramma Towers: పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా 'ఇందిరమ్మ టవర్స్‌'.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

క్యూర్‌ పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో నిర్మించనున్న 'ఇందిరమ్మ టవర్స్‌' పేదల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తాయని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.

29 Aug 2026
హైదరాబాద్

Rayadurgam: రాయదుర్గం భూముల ధరల్లో సరికొత్త రికార్డు.. ఎకరం రూ.269 కోట్లు

హైదరాబాద్‌ ఐటీ కారిడార్‌లోని రాయదుర్గం భూముల ధరలు మరోసారి ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించాయి.

29 Aug 2026
హైదరాబాద్

Hyderabad: చోరీ బండి ఎక్కడుందో ఇట్టే తెలిసిపోతుంది.. నేరగాళ్ల ఆటకట్టించే ఏఐ!

మీ వాహనం చోరీకి గురైందా? అయితే అది ప్రస్తుతం ఎక్కడుందో పోలీసుల కెమెరాలే గుర్తించే రోజులు రాబోతున్నాయి. పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వరుసగా దొంగతనాలు జరిగాయని అనుకుందాం.

IRCTC: పుణ్యక్షేత్రాల దర్శనానికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు.. పూర్తి వివరాలు ఇవే!

పుణ్యక్షేత్రాలకు వెళ్లే యాత్రికుల సౌకర్యార్థం భారత్‌ గౌరవ్‌ టూరిస్ట్‌ ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ విజయవాడ ప్రాంతీయ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

Visakhapatnam: విశాఖలో విషాదం.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

విశాఖపట్టణం జిల్లా పెందుర్తి పరిధిలోని చింతల అగ్రహారంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.

29 Aug 2026
ప్రభుత్వం

Andhra Pradesh: పేదలకు గుడ్‌న్యూస్.. కొత్తగా 4 లక్షల గ్రామీణ ఇళ్లు

రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కూటమి ప్రభుత్వం త్వరలో తీపికబురు అందించనుంది.

Kashmiri girls: ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టిన కశ్మీరీ యువతులు.. నెటిజన్ల ఫిదా

రక్షాబంధన్‌ పండుగ సందర్భంగా జమ్మూకశ్మీర్‌లోని కశ్మీరీ యువతులు, పాఠశాల విద్యార్థినులు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు.

28 Aug 2026
హైదరాబాద్

HMWSSB: హైదరాబాద్‌లో 24 గంటలు నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలకు కీలక అలర్ట్

హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు జలమండలి కీలక అలర్ట్‌ జారీ చేసింది.

Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. రూ.169 కోట్ల ఎక్స్‌గ్రేషియాకు ప్రభుత్వం ఓకే

వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP Municipalities: ఏపీ మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు.. రూ.7,469 కోట్ల విడుదల

ఆంధ్రప్రదేశ్‌లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

28 Aug 2026
తెలంగాణ

Singareni: సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. బంగారం, రాగి నిక్షేపాలా అన్వేషణ షురూ!

బొగ్గు గనుల తవ్వకాల్లో 136 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది.

Maharashtra Paper Leak: '10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు'.. మహారాష్ట్ర పేపర్ లీక్‌లో సంచలన విషయాలు

మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) డ్రగ్ ఇన్‌స్పెక్టర్ పరీక్ష పేపర్ లీక్‌ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.

PM Modi: రాఖీ వేళ చిన్నారులతో మోదీ సందడి.. సరదాగా ముచ్చటించిన ప్రధాని

రాఖీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కూల్‌ విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు.

Radisson Hotel: ఒంగోలుకు రాడిసన్ 5 స్టార్ హోటల్.. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన

ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.

Delhi couple: సోషల్ మీడియా పోస్ట్‌తో బయటపడిన పాక్‌ ISI నెట్‌వర్క్‌.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్

పాకిస్థాన్‌ ఇంటర్‌-సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ISI)కు సంబంధించిన గూఢచర్య నెట్‌వర్క్‌ను దిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ గుర్తించి ఛేదించింది.

Sonia Gandhi: సోనియా గాంధీ మెమోయిర్‌ ప్రచురణ నుంచి తప్పుకున్న పెంగ్విన్‌ ఇండియా

కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌'ను ప్రచురించాలన్న నిర్ణయం నుంచి పెంగ్విన్‌ ర్యాండమ్‌ హౌస్‌ ఇండియా వెనక్కి తగ్గినట్లు సమాచారం.

28 Aug 2026
తమిళనాడు

Vijay: తమిళనాడు అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. మంత్రుల వరుసలో కూర్చున్న సీఎం విజయ్

తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో అనూహ్యంగా తన ప్రత్యేక కుర్చీని వదిలి మంత్రుల వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.

NTA Director: ఎన్‌టీఏ డైరెక్టర్‌గా ఏపీ కేడర్‌ ఐఏఎస్‌ ప్రసన్న వెంకటేశ్‌ నియామకం

NEET, JEE వంటి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలకు బాధ్యత వహించే నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది.

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. నాన్‌స్టాప్ బస్సుల్లో ఇక సెల్ఫ్ టికెటింగ్

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కొత్త విధానాన్ని తీసుకురానుంది.

28 Aug 2026
కర్ణాటక

Karnataka: ఆర్‌ఎస్‌ఎస్‌ మార్చ్‌లో పాల్గొన్న ప్రభుత్వ టీచర్లు.. కర్ణాటక విద్యాశాఖ చర్య

కర్ణాటకలో ఆర్‌ఎస్‌ఎస్‌ మార్చ్'లో పాల్గొన్న ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ సస్పెన్షన్‌ వేటు వేసింది.

Andhra Pradesh : ఏపీలో జర్నలిస్టులకు అందించే అవార్డుల్లో కీలక మార్పులు.. కొత్త పేర్లు ఇవే

ఆంధ్రప్రదేశ్‌లో జర్నలిస్టులకు అందించే పలు పురస్కారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.

28 Aug 2026
హైదరాబాద్

Cology Biosciences: చిన్నారుల అరుదైన జన్యు వ్యాధికి దేశీయ ఔషధం.. కొలోజీ బయోసైన్సెస్‌ ఘనత

హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ)లోని కొలోజీ బయోసైన్సెస్‌ అంకుర సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశ కలిగించే ఔషధాలను అభివృద్ధి చేశారు.

మునుపటి తరువాత