భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Faridabad: ఫరీదాబాద్ స్కూల్లో టీచర్ దారుణ హత్య.. 30 సెకన్లలో 30 కత్తిపోట్లు
హర్యానాలోని ఫరీదాబాద్లో ఓ ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన కలకలం రేపింది.
Udhayanidhi Stalin: త్రిష,విజయ్ లపై వివాదాస్పద వ్యాఖ్యలు.. DMK నేత ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్
కావేరీ నదీ జలాల వివాదం తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
Hyderabad: హైదరాబాద్ అప్రమత్తం.. భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్కు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
TVK: ఉదయనిధి వ్యాఖ్యలపై రాజకీయ దుమారం.. మహిళా కమిషన్ను ఆశ్రయించిన టీవీకే
తమిళనాడులో ప్రస్తుతం కావేరీ నదీ జలాల వివాదం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
APMDC: ఏపీఎండీసీ సొంతంగా బీచ్శాండ్ ప్రాజెక్టులు.. అధిక ఆదాయంపై గురి
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బీచ్శాండ్ ఖనిజాల తవ్వకాల విషయంలో కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
El Niño: శ్రీశైలం,తుంగభద్రలో పెరుగుతున్న నీటిమట్టం.. అన్నదాతల్లో ఆశలు
ఎల్నినో ప్రభావంతో వర్షాభావం నెలకొంటుందనే ఆందోళనలో ఉన్న రైతులకు తెలుగు రాష్ట్రాల ప్రధాన జలాశయాల్లో పెరుగుతున్న నీటి నిల్వలు కొంత ఊరటనిస్తున్నాయి.
Black Tiger Shrimp: ఏపీలో పెరుగుతున్న బ్లాక్ టైగర్ రొయ్యల సాగు.. కారణాలివే
ఒకప్పుడు ఆక్వా రైతుల తొలి ఎంపికగా నిలిచిన బ్లాక్ టైగర్ (పెనాయస్ మోనోడాన్) రొయ్యల సాగు ఆంధ్రప్రదేశ్'లో మరోసారి వేగం అందుకుంటోంది.
SIR: ఓటర్లకు మరో అవకాశం.. నమోదు, సవరణలు, అభ్యంతరాలకు ఆగస్టు 30 వరకు గడువు.. ఈసీ కీలక ప్రకటన
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం మరోసారి కీలక అవకాశం కల్పించింది.
Supreme Court: సహజీవన బంధాల్లో వేధింపులకూ 498ఏ వర్తింపు: సుప్రీంకోర్టు
వివాహిత మహిళలను భర్త లేదా అతని కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి రక్షించేందుకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 498ఏ సెక్షన్ పరిధిని సుప్రీంకోర్టు విస్తరించింది.
Srisailam: జూరాలకు 1.92 లక్షల క్యూసెక్కుల వరద.. వంద టీఎంసీలకు చేరువలో శ్రీశైలం
కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.
Telangana: వికసిత భారత్కు ఈవీ రంగమే బలమైన చోదకశక్తి: కిషన్రెడ్డి
వికసిత భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
West Bengal: 'LMN 10' కోడ్తో జైష్ ఉగ్రవాది కమ్యూనికేషన్.. బెంగాల్ STF ఛేదించిన రహస్యాలు!
పశ్చిమ బెంగాల్లోని బర్ద్వాన్లో ఇటీవల అరెస్టైన జైష్-ఏ-మహ్మద్ (JeM) అనుమానిత ఉగ్రవాది 'హమీమ్ మొండాల్' పాకిస్థాన్లోని తన హ్యాండ్లర్లతో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా రహస్యంగా సంప్రదింపులు జరిపినట్లు బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) దర్యాప్తులో వెల్లడైంది.
Telangana : సర్కారులో 'టీ-ఫైబర్' జోరు మందగింపు.. ఇప్పటికీ 10% కార్యాలయాలకే సేవలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సురక్షితమైన, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించడంతో పాటు భారీగా ఖర్చు ఆదా చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'టీ-ఫైబర్' సేవలు ఇంకా ఆశించిన స్థాయిలో విస్తరించలేదు.
Telangana: సోలార్ పథకంలో తెలంగాణకు స్లో ప్రోగ్రెస్.. దక్షిణాది రాష్ట్రాల కంటే వెనుకంజ
ఇళ్లపై సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ 'పీఎం సూర్యఘర్ యోజన' అమలులో తెలంగాణ రాష్ట్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Hyderabad: విద్యార్థులకు గుడ్న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా మరో 54 ఏటీసీలు
రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐలు) ఆధునికీకరించి, విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక కోర్సుల్లో శిక్షణ అందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Srisailam: రోజుకు 12 టీఎంసీలకు పైగా శ్రీశైలంలోకి జలాలు.. వేగంగా పెరుగుతున్న నిల్వ
శ్రీశైలానికి కృష్ణా జలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు విడుదలవుతుండటంతో కృష్ణమ్మ జలాలు శ్రీశైలం జలాశయానికి నిరంతరంగా చేరుతున్నాయి.
Vijayawada: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. కిలో బీపీటీ స్టీమ్ రూ.52కే!
బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhra Pradesh: రయ్.. రయ్.. పీఎం-ఈ డ్రైవ్.. ఏపీలో తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-ఈ డ్రైవ్ (PM E-Drive) పథకం కింద తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
SiliconAndhra: సిలికానాంధ్రకు మూడు గిన్నిస్ రికార్డులు.. అమెరికాలో తెలుగు వైభవం
విదేశాల్లో తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర సంస్థ మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
Amaravati: అమరావతిలో భూగర్భ విద్యుత్ నెట్వర్క్.. రూ.1,979 కోట్లతో భారీ పనులు
రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్లో నిర్మాణాలకు అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్లను మళ్లించడం (రీ-రూటింగ్) కోసం విద్యుత్ శాఖ భారీ స్థాయిలో పనులు చేపట్టింది.
Telangana: అధిక ఉష్ణోగ్రతల ఎఫెక్ట్.. దేశంలో పెరుగుతున్న డెంగీ, చికున్గున్యా కేసులు
దేశంలో ఏటికేడు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల ప్రభావంతో ముఖ్యంగా నగరాల్లో డెంగీ, చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు మధ్య వందేభారత్ స్లీపర్.. త్వరలో పట్టాలెక్కనున్న తొలి రైలు
విశాఖపట్టణం, బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.
Polavaram: ఉత్తరాంధ్రకు పోలవరం జలాలు.. ఎడమ కాలువలో పరుగులు తీస్తున్న నీరు
ఇన్నాళ్లూ పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో నిరుపయోగంగా కనిపించిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఇప్పుడు జలకళను సంతరించుకుంది.
Paper leak protest: మరో పేపర్ లీక్ కలకలం.. ఝార్ఖండ్లో ఉద్ధృతమైన విద్యార్థుల ఆందోళనలు
నీట్ పేపర్ లీక్ నిరసనలతో కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు ఝార్ఖండ్లోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
Brij Bhushan Singh: బ్రిజ్భూషణ్ నిర్దోషి.. లైంగిక వేధింపుల కేసును కొట్టివేసిన కోర్టు
మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై నమోదైన కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్భూషణ్ సింగ్ (Brij Bhushan Singh)కు ఊరట లభించింది.
Gangster Sujit Sinha: ఎన్కౌంటర్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్ సుజిత్ సిన్హా హతం
జార్ఖండ్లో మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్స్టర్గా గుర్తింపు పొందిన సుజిత్ సిన్హా (Gangster Sujit Sinha) పోలీసుల ఎన్కౌంటర్లో మృతిచెందాడు.
PM Modi: ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై కేసు కొనసాగించం: దిల్లీ పోలీసులు
నీట్ పేపర్ లీక్ ఆందోళనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై నమోదు చేసిన కేసును కొనసాగించబోమని దిల్లీ పోలీసులు (Delhi Police) స్పష్టం చేశారు.
Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన బోగీ!
బిహార్లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Godavari: తగ్గుముఖం పట్టిన గోదావరి వరద.. ధవళేశ్వరం వద్ద ఇంకా అప్రమత్తత
ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి నది క్రమంగా తగ్గుముఖం పడుతోంది.
Virupakshi: టీడీపీ కార్యకర్తలపై దాడి కేసు.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు
కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
AP Govt: ఏపీ పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భారీ వరం.. రూ.50 వేల వడ్డీలేని రుణం!
ఆంధ్రప్రదేశ్లోని ఎఫ్సీవీ (FCV) పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఊరట కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి.
PM Modi: ప్రధాని నిర్ణయంతో మా అమ్మాయికి కొత్త జీవితం.. నోయిడా బాలిక తల్లి
నీట్ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో కేసు ఎదుర్కొంటున్న బాలిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.
Urea: యూరియా తర్వాత మరో యాప్.. ఎరువుల విక్రయానికి కొత్త విధానం
రైతులు ఇప్పటికే యూరియా యాప్ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎరువుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త యాప్ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.
Modi: థింసా నృత్యానికి మోదీ ఫిదా.. మంత్రి సంధ్యారాణికి ప్రత్యేక అభినందనలు
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది.
Andhra Pradesh: ఏపీలో తొలి సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్.. రూ.2,387 కోట్ల భారీ పెట్టుబడి
ఆంధ్రప్రదేశ్ సాంకేతిక రంగంలో మరో కీలక మైలురాయి నెలకొంది.
Bhogapuram: ప్రగతికి కొత్త ముఖచిత్రం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఘన ప్రారంభం
భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణాన్ని తలపించింది.
Telangana: తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగాలపై భారీ ఊరట.. రూ.1.75 లక్షల వరకు సాయం
విదేశాల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు చేయాలనుకునే తెలంగాణ యువతకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'సీఎం ఓవర్సీస్ ఉపాధి పథకం'ను అమలు చేయాలని యోచిస్తోంది.
Telangana: జూనియర్ అసిస్టెంట్ల చేతికి 'భూభారతి'.. ఆపరేటర్లకు గుడ్బై!
తెలంగాణ ప్రభుత్వం సాగు భూముల నిర్వహణకు సంబంధించిన 'భూభారతి' పోర్టల్ నిర్వహణలో కీలక మార్పులు చేయనుంది.
e-library: క్లిక్ చేశారా? 'ఈ-లైబ్రరీ తెలంగాణ'.. 16 లక్షల మందికి ఉచితంగా విజ్ఞానం!
పుస్తకాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు, ఉద్యోగ సమాచారం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు 'ఈ-లైబ్రరీ తెలంగాణ' ఒక వరంగా మారింది.
Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల కింద అనామలీస్.. జీపీఆర్ పరీక్షలో సంచలన విషయాలు
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై నిర్వహించిన గ్రౌండ్ పెనట్రేటింగ్ రాడార్ (జీపీఆర్) పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
CM Revanth Reddy: చెరువుల పునరుజ్జీవంతో మారుతున్న హైదరాబాద్.. సీఎం రేవంత్ ప్రశంసలు
తెలంగాణలో చెరువుల పునరుజ్జీవానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Anti-Paper Leak Law: 2 నెలల్లోనే తీర్పు.. యాంటీ పేపర్ లీక్ చట్టంపై కేంద్ర గెజిట్ విడుదల
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అత్యంత వేగంగా అమలు చేసింది. యాంటీ పేపర్ లీక్ చట్టాన్ని రికార్డు స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది.
Kerala: కేరళను ముంచెత్తిన భారీవర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి
కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నాలుగేళ్ల బాలుడు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.
Abhijeet Dipke: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేకు స్వల్ప అస్వస్థత.. అసలు ఏమైందంటే?
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే అస్వస్థతకు గురయ్యారు.
Andhra Pradesh: గ్రంథాలయాల్లో డిజిటల్ విప్లవం.. ఇంటి నుంచే పుస్తకాలు రిజర్వ్ చేసుకునే అవకాశం!
ఆంధ్రప్రదేశ్లో గ్రంథాలయ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఏపీ గ్రంథాలయ యాప్ అందుబాటులోకి వచ్చింది.
Amaravati: సర్ ముసాయిదా విడుదల.. 44.89 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు జాబితాలో!
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్/సర్) ప్రక్రియ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.
Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి రెక్కలు.. భోగాపురం ఎయిర్పోర్ట్తో కొత్త యుగానికి శ్రీకారం!
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది.
Yellampalli Reservoir: ఆశలు రేపుతున్న జలాశయాలు.. పెరుగుతున్న వరద ప్రవాహాలు
తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రధాన రిజర్వాయర్లలోకి వరద ప్రవాహాలు పెరుగుతుండటంతో నీటినిల్వలు క్రమంగా మెరుగుపడుతున్నాయి.
Revanth Reddy: మీ పెట్టుబడికి మాది పూచీ.. పారిశ్రామికవేత్తలకు రేవంత్ భరోసా
తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
SIR enumeration: ఓటర్లకు గుడ్న్యూస్.. ఎస్ఐఆర్ ఫారాల గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: మీసేవలో కొత్త సేవ.. ఇక 'ఫ్యామిలీ సర్టిఫికెట్' సులభంగా పొందొచ్చు!
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.
Diesel: మైనస్ 42 డిగ్రీల్లోనూ పరుగులు.. ప్రత్యేక డీజిల్ను ఆవిష్కరించిన భారత సైన్యం
తీవ్ర శీతల వాతావరణంలోనూ సైనిక వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేలా భారత సైన్యం ప్రత్యేక డీజిల్ను అభివృద్ధి చేసింది.
PM Modi: 'నిరసనకారులు మన పిల్లలే'.. విద్యార్థులను క్షమించిన ప్రధాని మోదీ
విద్యార్థుల నిరసనలు, అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు.
PM Kisan Scheme: అన్నదాతలకు గుడ్న్యూస్.. పీఎం కిసాన్ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు!
అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.
Airports: విమాన ప్రయాణాల్లో భారత్ కొత్త రికార్డులు.. టాప్-10 రద్దీ విమానాశ్రయాల జాబితా విడుదల
భారతదేశంలో విమానయాన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Southwest Monsoon: వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన.. ఆగస్టు-సెప్టెంబర్లో తక్కువ వర్షపాతం!
దేశంలో నైరుతి రుతుపవనాలు రెండో దశలో వర్షాలు తగ్గే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Godavari: భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. 55 అడుగులు దాటిన నీటిమట్టం, మూడో ప్రమాద హెచ్చరిక!
భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతమైన కాళేశ్వరం వైపు నుంచి భారీగా వరదనీరు రావడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.
TG High Court: హైడ్రా కమిషనర్ రంగనాథ్ను వెంటనే బదిలీ చేయాలి: హైకోర్టు ఆదేశం
హైడ్రా, శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
Tahir Hussain: ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసు.. ఆప్ మాజీ నేతకు జీవిత ఖైదు
2020 ఈశాన్య దిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్కు కోర్టు జీవిత ఖైదు విధించింది.