భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhrapradesh: ఎఫ్ఎంసీ విధానానికి ముగింపు.. ఆటో మ్యుటేషన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వారసత్వంగా సంక్రమించిన భూముల మ్యుటేషన్ ప్రక్రియను మరింత సులభతరం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Andhrapradesh: రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా సీబీడీసీ అమలుకు ప్రభుత్వం సన్నాహాలు
పౌరసరఫరాల సేవల్లో మరింత పారదర్శకతతో పాటు జవాబుదారీతనాన్ని పెంపొందించే లక్ష్యంతో గుజరాత్లో ప్రయోగాత్మకంగా అమలవుతున్న సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ) విధానాన్ని ఆంధ్రప్రదేశ్లో కూడా పైలట్ ప్రాజెక్టుగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Latha Rajinikanth: కొత్త నాయకత్వం కోసం లతా రజనీకాంత్ సరికొత్త అడుగు
సూపర్స్టార్ రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశించినప్పటికీ, ఆ ప్రయాణాన్ని ఎక్కువకాలం కొనసాగించకుండా వెనక్కి తగ్గారు.
Mahato Family: 150 కుటుంబాలను ఇబ్బంది పెడుతున్న 200 ఏళ్లనాటి ఆచారం.. ఆగిపోయిన వరి సాగు..
బిహార్ రాష్ట్రంలోని నలందా జిల్లాకు చెందిన గంధూపుర్ గ్రామంలో ఒక ప్రత్యేకమైన సంప్రదాయం కారణంగా ఈసారి వరి సాగు ప్రారంభం కాలేదు.
Amarnath Yatra: అమరనాథ్లో తొలి రోజే 12 వేల మందికి మంచు శివలింగ దర్శనం
'హర హర మహాదేవ్' నినాదాలతో ముందుకు సాగిన భక్తులకు ఈ ఏడాది అమరనాథ్ మంచు శివలింగం తొలి దర్శనం లభించింది.
TG Police: తెలంగాణ పోలీసు శాఖలో 5,000 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వ అనుమతి
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
El Nino: వేగంగా బలపడుతున్న ఎల్నినో.. ప్రపంచానికి వాతావరణ హెచ్చరిక
రాబోయే కొన్ని నెలల్లో ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఎల్నినో ప్రభావం వేగంగా బలపడే అవకాశాలు ఉన్నాయని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) వెల్లడించింది.
AP: గిరిజన ప్రాంతాల ఆసుపత్రులకు డ్రోన్ల ద్వారా మందులు సరఫరా
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలానికి చెందిన తాజంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ) ప్రాంగణంలో ఇటీవల ఒక డ్రోన్ దిగింది.
Chandrababu: రెండేళ్లలో రాయలసీమలో ఉక్కు ఉత్పత్తికి శ్రీకారం
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
AP: రాష్ట్రంలో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు
రాష్ట్రంలో క్రీడారంగాన్ని మరింత బలోపేతం చేయడానికి జేఎస్డబ్ల్యూ సంస్థ సహకారంతో ప్రపంచ స్థాయి స్పోర్ట్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
ED: దేశంలోనే తొలిసారి ఈ-వేలంలో విమానాన్ని విక్రయించిన ఈడీ
దేశంలో తొలిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఈ-వేలం ద్వారా ఒక విమానాన్ని విక్రయించి కొత్త రికార్డు సృష్టించింది.
Monsoon Session: జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులకు కేంద్రం సిద్ధం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
Video:పూణె హత్య కేసు: పోలీసుల సమక్షంలో సియా అసభ్య సైగలు.. వీడియో వైరల్
వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో నిలిచింది.
China apps: చైనా యాప్స్తో ఇ-రిక్షాలకు ముప్పు.. యాప్ స్టోర్ నుంచి తొలగింపు
ఇ-రిక్షాలను స్మార్ట్ఫోన్తో రిమోట్గా నిలిపివేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
AP, Telangana: ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల సూచన
ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Ram Mandir Donation Theft: రామమందిర విరాళాల దొంగతనం.. కౌంటింగ్ సెంటర్లో నిందితుల తొలి ఫొటో
అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
PM Modi: వచ్చే వారం న్యూజిలాండ్లో ప్రధాని మోదీ తొలి అధికారిక పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం న్యూజిలాండ్లో తొలి అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
Andhra Pradesh: ఏపీలో లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు.. 14 ప్రాంతాలను ఎంపిక చేసిన గనులశాఖ
ఆంధ్రప్రదేశ్లోని 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh: ఏపీలో లిథియం బ్యాటరీ క్యాథోడ్ పరిశ్రమ.. రూ.2,081 కోట్ల పెట్టుబడి
విద్యుత్ వాహనాలు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కీలకమైన క్యాథోడ్ పదార్థాల ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది.
Andhra Pradesh Bhavan: దిల్లీలో రూ.105.5 కోట్లతో ఏపీ భవన్ నిర్మాణం.. ఎన్బీసీసీకి బాధ్యతలు
దిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
Rushikonda Palace: లీజుకు రుషికొండ ప్యాలెస్ భవనాలు .. ఆసక్తి వ్యక్తీకరణకు ఏపీటీడీసీ పిలుపు
విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ భవనాలను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Minister Farooq: కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్.. మంత్రి ఫరూక్ కీలక ప్రకటన
కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైనారిటీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.
INS Trikand: భారత నౌకాదళం సాహసం.. పైరేట్ల దాడిని తిప్పికొట్టిన ఐఎన్ఎస్ త్రికంద్
గల్ఫ్ ఆఫ్ ఆడెన్ సముద్ర జలాల్లో భారత నౌకాదళం మరోసారి తన అప్రమత్తతను, కార్యదక్షతను చాటుకుంది.
ISRO: ఇస్రో ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Strait of Hormuz: హార్ముజ్ భయం వెంటాడుతోంది.. మళ్లీ వెళ్లమంటున్న భారత నావికులు
హార్ముజ్ జలసంధి ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అత్యంత ప్రమాదకర సముద్ర మార్గంగా మారింది.
Oil tanker: గన్ఫైర్ను దాటుకుని భారత్కు చేరిన ఇరాక్ చమురు ట్యాంకర్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన ఓ చమురు ట్యాంకర్ సురక్షితంగా ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు చేరుకుంది.
India-Japan: భారత్-జపాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. రక్షణ,పెట్టుబడులపై కీలక నిర్ణయాలు
భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక,ప్రపంచ భాగస్వామ్యానికి మరింత బలం చేకూర్చే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.
Heliport: భారత్లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం
దేశీయ విమానయాన రంగంలో మరో కీలక మైలురాయిని భారత్ అందుకుంది.
Special Train: చర్లపల్లి నుంచి నడిచే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుంచి నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరోసారి పొడిగించింది.
PM Modi-Japan's Takaichi: ఢిల్లీలో మోదీ, జపాన్ ప్రధాని టకైచి ద్వైపాక్షిక సమావేశం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
Ketan murder Case: కేతన్ను లోహగడ్ కోటపై నుంచి ఎవరు తోశారో ఆధారాల్లేవు
నిశ్చితార్థం అయిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
Terrorist is a Terrorist: 'ఉగ్రవాది ఉగ్రవాదే'.. ఐరాస వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది.
Ram Mandir donation theft: రామమందిరంలో సొమ్ము తీసుకొని ఉద్యోగాలు.. విరాళాల కేసులో కొత్త కోణం
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Delhi: దిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
జాతీయ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Tamil Nadu: గోవధ నిషేధం: హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన టీవీకే
తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Bengaluru: వాషింగ్ మెషీన్లో చిన్నారులు.. బెంగళూరు డేకేర్పై తీవ్ర ఆరోపణలు.. ఐదుగురు కేర్టేకర్లపై పోలీసు కేసు
బెంగళూరు నగరంలోని ఓ డేకేర్ సెంటర్లో చిన్నారులపై అమానుషంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ICRISAT: ఇక్రిశాట్ నుంచి రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలు విడుదల
రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన వంటనూనె అందించే లక్ష్యంతో హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలైన ఐసీజీవీ181030, ఐసీజీవీ201214లను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.