భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Budget 2026: ఎన్నారైలు,డేటా సెంటర్లు ఏర్పాటు చేసే సంస్థలకు శుభవార్త
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనారై పరిశ్రమకు శుభవార్త తెలిపారు.
Budget 2026: కేంద్రం బాలికల విద్యకు పెద్ద మద్దతు: ప్రతి జిల్లాలో హాస్టల్లు
బాలికల విద్యను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భావిస్తున్నది.
High speed rail corridors: బడ్జెట్లో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు.. లిస్టులో హైదరాబాద్!
వార్షిక కేంద్ర బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు.
Ambati Rambabu: చంద్రబాబుపై అసభ్య వ్యాఖ్యలు.. మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్టు
ముఖ్యమంత్రి చంద్రబాబుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్టు చేశారు.
CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి అరుదైన గౌరవం… హార్వర్డ్ ఏఐ సదస్సుకు ఆహ్వానం
ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ (హెచ్కేఎస్) మార్చిలో నిర్వహించనున్న తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది.
Ambati Rambabu: నన్ను అరెస్ట్ చేసినా భయం లేదు.. అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు
చట్టవ్యతిరేకంగా మాజీ సీఎం ఫ్లెక్సీ ఏర్పాటు చేశారన్న ఆరోపణలపై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు.
Sunetra Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు.. డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్
మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రిగా సునేత్ర పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
USA-India: వాణిజ్య ఒప్పందాలపై అమెరికా ఒత్తిడికి భారత్ లొంగదు : యూఎస్ రిటైర్డ్ కల్నల్ కీలక వ్యాఖ్యలు
కొంతకాలంగా ఇండియా-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై చర్చలు కొనసాగుతున్న వేళ, ఈఅంశంపై అమెరికా రిటైర్డ్ కల్నల్, రక్షణ రంగ నిపుణుడు డగ్లస్ మాక్గ్రెగర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
KCR vs SIT: ఎర్రవల్లిలో హడావుడి.. కేసీఆర్ సిట్ నోటీసుపై సస్పెన్స్!
ఎర్రవల్లిలోని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్హౌస్ వద్ద రాజకీయంగా హడావుడి నెలకొంది.
AP Assembly Budget Session 2026 : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు.. పద్దు ప్రవేశపెట్టేది ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 11 నుంచి రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
SBI ATM Gun Fire: కోఠి ఎస్బీఐ ఏటీఎమ్ వద్ద కాల్పులు.. రూ.6 లక్షల నగదు దోపిడీ
హైదరాబాద్ నగరంలోని కోఠి ఎస్బీఐ ప్రధాన కార్యాలయ ఏటీఎమ్ వద్ద శనివారం ఉదయం తీవ్ర కలకలం చోటుచేసుకుంది.
Amaravati: రూ.1000 కోట్ల పెట్టుబడితో అమరావతిలో బిట్స్ పిలానీ క్యాంపస్
ప్రజా రాజధాని అమరావతిలో మరో ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
Medaram Jathara: నేటితో ముగియనున్న మేడారం మహా జాతర.. వన ప్రవేశానికి సిద్ధమైన సమ్మక్క-సారలమ్మ
తెలంగాణ రాష్ట్రంలోని గిరిజన జాతరగా ఖ్యాతి పొందిన మేడారం జాతర నేటితో ముగియనుంది. సమ్మక్క-సారలమ్మలు గద్దెలపైకి చేరడంతో మేడారం ప్రాంతం మొత్తం జనసంద్రమైంది.
Sunetra Pawar: అజిత్ పవార్ కుమారుడికి రాజ్యసభ టికెట్? రాజకీయ వర్గాల్లో చర్చ
అజిత్ పవార్ మరణానంతరం మహారాష్ట్ర రాజకీయాల్లో రోజుకో కొత్త పరిణామం వెలుగుచూస్తోంది.
Sanchar Saathi: 'సంచార్ సాథీ'తో 1.52 కోట్ల మొబైల్ నంబర్లు బ్లాక్: కేంద్రం
సైబర్ నేరాలు, మోసాలు,చోరీలను నివారించడానికి రూపొందించిన 'సంచార్ సాథీ' యాప్ (Sanchar Saathi app) వినియోగదారులలో మంచి స్పందన పొందింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Social Media: బిహార్'లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం సోషల్ మీడియా గైడ్లైన్స్.. ఖాతా తెరవాలంటే అనుమతి తీసుకోవాల్సిందే!
బిహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కీలక మార్గదర్శకాలను ప్రకటించింది.
Telangana: తెలంగాణలో 100కిపైగా కుక్కలకు విష ప్రయోగం.. ఎఫ్ఐఆర్లు నమోదు,విచారణ ప్రారంభం
తెలంగాణలో వీధి కుక్కలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
Warangal Airport: వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ కి భూసేకరణ పూర్తి.. ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత
వరంగల్లో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది.
Telangana: అమృత్ 2.0 కింద తెలంగాణలో 252 ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం
అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలో రూ.9,584 కోట్ల విలువ ఉన్న 252 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి టోకన్ సాహు తెలిపారు.
Andhra Pradesh: ఏపీ ద్రవ్యోల్బణం డిసెంబర్లో 1.39% మాత్రమే.. జాతీయ సగటు కన్నా తక్కువ.. కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి
ఆంధ్రప్రదేశ్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైంది.
Araku Utsav: తూర్పు తీరాన్ని ఆసియాలోనే అతిపెద్ద పర్యాటక గమ్యంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్
తూర్పు తీరాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
CM Chandrababu: 2029 నాటికి రూ.1.40 లక్షల కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం
బెంగళూరు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి మెరుగైన రహదారి కనెక్టివిటీ అందించే కోడూరు-ముప్పవరం ఎకనమిక్ కారిడార్ (బెంగళూరు-కడప-విజయవాడ జాతీయ రహదారి) పనులను వచ్చే ఏడాదిలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Nizams jewels: నిజాం ఆభరణాలు RBIలో సురక్షితం: కేంద్రం
నిజాం నగరానికి చెందిన విలువైన ఆభరణాలు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ (RBI) లో సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Arunachal Pradesh: లోహిత్ వ్యాలీలో కార్చిచ్చు.. 9,500 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ఆపరేషన్
అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు సంభవించింది.
Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం: అజిత్ పవార్ వారసురాలిగా సునేత్రా పవార్?
మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఎన్సీపీ (అజిత్ వర్గం) సన్నాహాలు ప్రారంభించింది.
PT Usha: పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత
భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు,రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.
Amaravati: గ్రీన్ఫీల్డ్ నగరంగా అమరావతి ప్రత్యేక గుర్తింపు.. సులభతర జీవనానికి భవిష్యత్ నగరం: ఆర్థిక సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక సర్వే 2025-26 ప్రత్యేకంగా గమనించింది.
Medigadda: దేశంలో అత్యంత ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డ: కేంద్రం వెల్లడి
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.
Hyderabad: శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? హైదరాబాద్లో పెరుగుతున్న వాయు కాలుష్యం
దిల్లీ,ముంబయి, కోల్కతా వంటి మెట్రో నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ... దక్షిణ భారత రాష్ట్రాల మెట్రోల్లో మాత్రం హైదరాబాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
UGC Regulations: UGC కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా మూడో రోజు నిరసనలు.. ఫిబ్రవరి 1న భారత్ బంద్కు పిలుపు
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త రెగ్యులేషన్స్-2026ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉత్తరప్రదేశ్తో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనలు మూడో రోజూ కొనసాగాయి.
Economic Survey: పార్లమెంట్ ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన.. ఏముందంటే?
సెంట్రల్ ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించారు.
UGC rules: యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే
కుల ఆధారిత వివక్షను రద్దు చేసి, ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.
Ajit Pawar: మేఘాల్లో హెలికాప్టర్ ప్రయాణం.. 2024లోనే అజిత్ పవార్ కి విమాన ప్రమాదం అనుభవం
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్కు 2024లోనూ విమాన ప్రమాదం వంటి భయంకర అనుభవం ఎదురైంది.
Jammu: జమ్ముకశ్మీర్లో భారీగా విరిగిన మంచుచరియలు
గత కొన్ని రోజులుగా జమ్ముకశ్మీర్లో మళ్లీ మంచు కురుస్తుండటంతో గండేర్బల్ జిల్లాలో భారీ మంచు చరియలు చోటుచేసుకున్నాయి.
Telangana: మొదటిసారి హైదరాబాద్కు బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్
ఎయిర్ ఇండియా బోయింగ్ 787-9 డ్రీమ్లైనర్ విమానాన్ని 'వింగ్స్ ఇండియా 2026' కార్యక్రమంలో బుధవారం ఆవిష్కరించింది.
Telangana News: తెలంగాణ సాగునీటి బడ్జెట్పై నీటిపారుదలశాఖ భారీగా ప్రతిపాదనలు.. రుణ చెల్లింపులకు రూ.11,300 కోట్లు ప్రతిపాదన
వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల రుణాల చెల్లింపులకు, వడ్డీలకు పెద్ద మొత్తాన్ని కేటాయించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రతిపాదించింది.
JEE MAIN: దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్-1కి హాజరు
దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ 2026 పేపర్-1 ఆన్లైన్ పరీక్షలు బుధవారం పూర్తయాయి.
Pawan kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్ను మోడల్ స్టేషన్గా అభివృద్ధి అభివృద్ధి చేయండి: అశ్వినీ వైష్ణవ్కు ఉపముఖ్యమంత్రి వినతి
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పిఠాపురంలోని రైల్భవన్లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిశారు.
Cm chandrababu: తిరుపతి-రేణిగుంట పారిశ్రామిక హబ్తో రైల్వే అనుసంధానం.. రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు
తెలంగాణ,ఛత్తీస్గఢ్,మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని పోర్టులకు సరుకు రవాణా మరింత సులభంగా జరిగేలా రైల్వే సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Andhra Pradesh : 600 బీసీ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు.. వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలు
ఏపీ వ్యాప్తంగా ఉన్న 600 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు,బోధన కంటెంట్తో పాటు మౌలిక ఏర్పాట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ సంబంధిత అధికారులను ఆదేశించింది.