భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Rahul Mamkootathil: ఎమ్మెల్యే రాహుల్ మామ్కుటత్తిల్పై అత్యాచార కేసు.. అరెస్ట్ చేసిన పోలీసులు
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కేరళ ఎమ్మెల్యే రాహుల్ మామ్కుటత్తిల్ను ఆదివారం పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhra Pradesh: తీరం దాటిన వాయుగుండం.. ఏపీ తీర ప్రాంతాలకు వర్ష హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్ కి ఇది బిగ్ రిలీఫ్ అనే చెప్పాలి. ఈ సారి వాయుగుండం ప్రభావం రాష్ట్రంపై పెద్దగా లేదు. లేదంటే పంట చేతికి వచ్చే వేళ.. రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారు.
Sankranti Rush: స్వగ్రామాల బాట పట్టిన ప్రజలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై ఒక్కసారిగా పెరిగిన రద్దీ
సంక్రాంతి పండుగ నేపథ్యంలో స్వగ్రామాలకు వెళ్తున్న వాహనాలతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై భారీగా రద్దీ నెలకొంది.
Flight Crash: భువనేశ్వర్ సమీపంలో కూలిన చార్టర్ విమానం
ఒడిశాలోని రూర్కెలా నుంచి భువనేశ్వర్కు వెళ్తున్న తొమ్మిది సీట్ల చార్టర్డ్ విమానం శనివారం మధ్యాహ్నం ప్రమాదానికి గురై కూలిపోయింది.
Sankranti Special Trains 2026: సంక్రాంతి రద్దీకి రైల్వే ప్లాన్.. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లు
సంక్రాంతి పండగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్-విజయవాడ మార్గంలో 10 ప్రత్యేక రైళ్లను (Sankranti Special Trains 2026) నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.
Stalin: 'జన నాయగన్' వివాదం.. విజయ్కు అండగా నిలిచిన సీఎం స్టాలిన్
సెన్సార్బోర్డు ధ్రువీకరణ పత్రం జారీ చేయకపోవడంతో విజయ్ కథానాయకుడిగా నటించిన 'జన నాయగన్' (Jana Nayagan) సినిమా విడుదల వాయిదా పడిన విషయం తెలిసిందే.
Almont- Kid: 'ఆల్మంట్‑కిడ్' సిరప్ వాడకాన్ని నిలిపివేయాలి: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ ఆదేశాలు
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ 'ఆల్మంట్-కిడ్' సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.
Nepal Border: వీసా, పాస్పోర్ట్ లేకుండా భారత్లోకి రావడానికి ప్రయత్నం.. చైనా మహిళ అరెస్టు
ఇండియాలోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ చైనా మహిళను పోలీసులు అరెస్టు చేశారు.
RailOne App: రైల్వన్ యాప్ ద్వారా జనరల్ టికెట్లపై 3 శాతం డిస్కౌంట్
రైల్వే వన్ మొబైల్ యాప్ ద్వారా జనరల్ (అన్రిజర్వ్డు) రైలు టికెట్లు కొనుగోలు చేసే ప్రయాణికులకు టికెట్ ధరపై 3 శాతం డిస్కౌంట్ అందించాలని రైల్వే శాఖ నిర్ణయించింది.
Maharashtra Politics: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలు.. బీజేపీ-కాంగ్రెస్ బంధానికి బ్రేక్? షిండే ఎఫెక్ట్!
మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికలంటే సాధారణంగా బృహన్ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)కే కేంద్రబిందువుగా నిలుస్తుంది.
Union Budget: ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్.. జనవరి 29న ఆర్థిక సర్వే
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన (ఆదివారం) పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
MEA on USA: మోదీ -ట్రంప్'తో ఎనిమిది సార్లు ఫోన్లో మాట్లాడారు: విదేశాంగ శాఖ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడకపోవడమే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి కారణమన్న అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలపై భారత్ స్పష్టంగా స్పందించింది.
CM Revanth Reddy: వివాదాలు కాదు.. పరిష్కారమే కావాలి.. జల వివాదాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు తలెత్తకూడదనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Janga Krishnamurthy: టీటీడీ పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి సభ్యత్వానికి జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.
Mamata Banerjee: కలకత్తా హైకోర్టులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిటిషన్.. కోల్కతాలో మమతా బెనర్జీ భారీ ర్యాలీ
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చైర్పర్సన్ మమతా బెనర్జీ ఈ రోజు కోల్కతా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
Gold Looted: అమృత్సర్లో కలకలం.. జ్యువెలరీ వ్యాపారిపై అటాక్, రూ.60 లక్షల బంగారం చోరీ
పంజాబ్లో పట్టపగలే భారీ దోపిడీ ఘటన చోటుచేసుకుంది. జ్యువెలరీ వ్యాపారం చేసే ఓ వ్యక్తిపై దుండగులు దాడి చేసి, సుమారు రూ.60 లక్షల విలువైన బంగారాన్ని లాక్కెళ్లారు.
Rayachoti: మదనపల్లి-కడప రూట్లో కంటైనర్-బైక్ ఢీ.. ఒకరి మృతి
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలోని గాలివీడు రింగ్రోడ్డు కూడలి వద్ద శుక్రవారం మధ్యాహ్నం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
India: తుక్కు సామగ్రితో కళా వైభవం.. 'స్వచ్ఛ భారత' సందేశాన్ని చాటుతున్న నితిన్ మెహతా శిల్పాలు
'కాదేదీ కవితకు అనర్హం' అన్న నానుడిని సాకారంగా నిలబెడుతూ, పనికిరాదని పడేసిన తుక్కు సామగ్రితో అద్భుతమైన కళారూపాలను సృష్టిస్తున్నారు ప్రముఖ కళాకారుడు నితిన్ మెహతా.
Sabarimala case: శబరిమల బంగారు తాపడాల కేసులో సంచలనం.. తంత్రి కందరారు రాజీవరు అరెస్టు
శబరిమల బంగారు తాపడాల చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
Telangana: దేశానికి మార్గదర్శకంగా 'తెలంగాణ'.. అవయవదానంలో అగ్రస్థానం
అవయవదాన మహాయజ్ఞంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది.
Pawan Kalyan: పిఠాపురం పవిత్ర భూమి.. వివాదాలకు కాదు: పవన్ కళ్యాణ్
పిఠాపురంలో జరిగే చిన్న విషయాలను కూడా అనవసరంగా వైరల్ చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.
Piduguralla: పిడుగురాళ్ల వైద్యకళాశాలకు 837 కొత్త పోస్టులు మంజూరు
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యకళాశాల,దానికి అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రి బలోపేతం కోసం ప్రభుత్వం 837 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Railway Line: నిడదవోలు-దువ్వాడ మధ్య మూడు,నాలుగు రైల్వేలైన్లకు భూసేకరణ
నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్ల మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
Andhra Pradesh: రాష్ట్రానికి రూ.60.76 కోట్ల ఖేలో ఇండియా నిధులు మంజూరు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి, మౌలిక సదుపాయాల విస్తరణకు ఖేలో ఇండియా పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.60.76 కోట్ల నిధులను మంజూరు చేసింది.
Konaseema: నాలుగో రోజూ ఆరని బ్లోఅవుట్.. అరికట్టేందుకు ఓఎన్జీసీ చర్యలు
కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ బావిలో ఈ నెల 5న చోటుచేసుకున్న బ్లోఅవుట్ ఘటన ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి రాలేదు.
AP Tourism: బోట్ల రాకతో ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి కొత్త ఊపిరి
విజయవాడ పున్నమిఘాట్ వేదికగా జరుగుతున్న 'ఆవకాయ్-అమరావతి' ఉత్సవాల్లో భాగంగా, రాష్ట్ర పర్యాటకాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న పర్యాటకశాఖ బోట్ల నమూనాలను ప్రజలకు ప్రదర్శనగా ఉంచారు.
Sankranthi Sambaralu: సంక్రాంతికి ముందే పిఠాపురంలో పండుగ మూడ్.. ప్రారంభించనున్న పవన్కల్యాణ్
సంక్రాంతి పండుగకు ముందుగానే కాకినాడ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.
TMC MPs: ఐ-ప్యాక్పై సోదాలు.. ఢిల్లీలో షా కార్యాలయం బయట టీఎంసీ ఎంపీల నిరసన
కేంద్ర హోంశాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
Paderu: పాడేరులో రికార్డుస్థాయిలో చలి.. కనిష్ఠ ఉష్ణోగ్రత 4.1 డిగ్రీలు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో చలి తీవ్రత కొనసాగుతోంది.
Bus safety norms: రోడ్డు ప్రమాదాలకు చెక్… వాహనాల్లో తప్పనిసరి V2V టెక్నాలజీ
దేశంలో రోడ్డు ప్రమాదాలు,వాటివల్ల జరుగుతున్న మరణాలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
Sankranti Rush: సంక్రాంతి పండుగ: సూర్యాపేట పోలీస్ ముందస్తు ట్రాఫిక్ ఏర్పాట్లు
సంక్రాంతి పండుగ సమీపిస్తున్నందున, ఉమ్మడి నల్గొండ జిల్లా మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ వైపు భారీ వాహన రాకపోక ఉండే అవకాశాన్ని అధికారులు గుర్తించారు.
Indiramma Illu: కొత్త డిజైన్తో ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ!
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంను అమలు చేయడానికి ఏర్పాట్లను చేపడుతోంది.
Telangana: భారత సైన్యం కోసం డ్రోన్ల తయారీ ల్యాబ్.. బిట్స్ హైదరాబాద్ విద్యార్థుల ప్రతిభ.. నెలకు 100 తయారు చేసే సామర్థ్యం
అత్యాధునిక సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్లను సైనికులే స్వయంగా తయారు చేసుకునేలా బిట్స్ హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు సైన్యానికి ప్రత్యేకంగా మొబైల్ డ్రోన్ ల్యాబ్ను అందించారు.
Toll Collection: శాటిలైట్ ద్వారా టోల్ రుసుము వసూలు.. హైదరాబాద్-విజయవాడ హైవేపై పంతంగి ప్లాజా వద్ద ట్రయల్ రన్
సంక్రాంతి పండగకు హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపైని టోల్ ప్లాజాల వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర మేర వాహనాలు బారులు తీరుతాయి.
Agri University: బీఎస్సీ వ్యవసాయ పరీక్షల్లో లీకేజీ కలకలం.. ఉన్నతాధికారి సహా నలుగురు సస్పెండ్
బీఎస్సీ (వ్యవసాయ) మూడో సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షల్లో వరంగల్ కేంద్రంగా ప్రశ్నపత్రాలు లీకైన ఘటన బయటపడింది.
Tata Power: నెల్లూరులో రూ.6,675 కోట్ల టాటా ప్రాజెక్ట్.. వెయ్యి మందికి ఉద్యోగాలు
ఆంధ్రప్రదేశ్లో ఇంగోట్-వేఫర్ తయారీ రంగంలో భారీ పెట్టుబడితో టాటా పవర్ గ్రూప్ ముందుకు వచ్చింది.
Best City for Women: మహిళలకు అత్యుత్తమ నగరంగా బెంగళూరు.. నాలుగో స్థానంలో హైదరాబాద్..
భారతదేశంలో మహిళలకు అనుకూలంగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
NTR Statue in Amravati: అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం,స్మృతి వనంపై కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, స్మృతి వనం ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
Uttar Pradesh: పాక్ జాతీయతను దాచి నకిలీ పత్రాలతో ప్రభుత్వ ఉద్యోగం.. మహిళపై కేసు
ఉత్తర్ప్రదేశ్లోని రాంపుర్లో ఓ ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Contaminated Water: నోయిడాలో కలుషిత తాగునీటి వల్ల పలువురికి అనారోగ్యం
పలు రాష్ట్రాల్లోని ప్రజలు కలుషిత తాగునీటి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు.
Plane: మూడు వ్యూహాలతో విమానాల ఉద్గారాలకు బ్రేక్..అధ్యయనంలో వెల్లడి
ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం నుంచి వెలువడుతున్న ఉద్గారాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
Indian Railways: కోచ్లు, బెడ్ రోల్స్పై పెరిగిన ఫిర్యాదులు.. జోన్లకు రైల్వేశాఖ అలర్ట్
రైళ్లలో శుభ్రత అంశంపై ఇటీవల ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
Rajanagaram: త్వరలో రాజానగరంలో జూపార్క్ ఏర్పాటు : ఎంపీ పురంధేశ్వరి
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని దివాన్చెరువు అటవీ ప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గబాటి పురందేశ్వరి వెల్లడించారు.
Revanth Reddy: ఈ నెల 18న మేడారానికి ముఖ్యమంత్రి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 18వ తేదీ సాయంత్రం మేడారం చేరుకోనున్నారని, 19వ తేదీ ఉదయం అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క తెలిపారు.
Mission Bhagiratha: ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు మిషన్ భగీరథపై ప్రత్యేక డ్రైవ్
రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, స్వచ్ఛమైన నీటిని నిరంతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Air pollution: తెలంగాణ వ్యాప్తంగా 17 చోట్ల 40 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు
దేశ రాజధాని దిల్లీని వాయుకాలుష్యం తీవ్రంగా కమ్మేస్తోంది. ఇదే తరహాలో హైదరాబాద్లో కూడా గాలి నాణ్యత తగ్గుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
Telangana: సంక్రాంతికి 'సెలబ్రేట్ ది స్కై'.. తెలంగాణలో అంతర్జాతీయ పతంగుల పండగ: మంత్రి జూపల్లి
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అంతర్జాతీయ పతంగుల ఉత్సవం,స్వీట్ ఫెస్టివల్, హాట్ ఎయిర్ బెలూన్ కార్యక్రమం, డ్రోన్ షోలను నిర్వహిస్తున్నట్లు పర్యాటక-సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు.
Cyclone: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం.. ఈ పోర్టులకు తుపాను హెచ్చరిక
సంక్రాంతి పర్వదినానికి ముందు దక్షిణ భారత రాష్ట్రాలపై వాయుగుండం ప్రభావం చూపే అవకాశం ఉంది.
ONGC gas leak: 4 రోజుల్లో పూర్తిగా అదుపులోకి బ్లోఅవుట్.. కోనసీమ జిల్లా కలెక్టర్ వెల్లడి
కోనసీమ జిల్లాలో సంభవించిన బ్లోఅవుట్ ప్రమాదం నియంత్రణలోకి రానుందని కలెక్టర్ మహేష్కుమార్ తెలిపారు.
Jammalamadugu: గండికోట ఉత్సవాల్లో గగన విహారం.. పారామోటరింగ్, హెలికాప్టర్ రైడ్లు సిద్ధం
చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించే గండికోట ప్రాంతం, అద్భుతమైన శిల్పకళకు నిలయం అని చెప్పవచ్చు.
Municipal Polls: 'మున్సిపోల్స్' తుది ఓటర్ల జాబితా 12న..ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం
తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీ, కార్పొరేషన్) ఎన్నికల ఏర్పాట్లు పూర్తిగా వేగవంతం అయ్యాయి.
Andhra news: పాఠశాలల్లో ఆరోగ్య నిర్వహణ గదులు.. ప్రాథమికంగా 629 పాఠశాలల్లో ఏర్పాటు
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య భద్రతను మరింత బలోపేతం చేయడానికి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Cm chandrababu: అమరావతికి చట్టబద్ధత కల్పించండి.. కేంద్ర హోం మంత్రి అమిత్షాకు సీఎం చంద్రబాబు వినతి
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేలా రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు.
Cm chandrababu: 2027 మార్చికల్లా పోలవరం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
2027 మార్చి నెలాఖరులోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Stray dogs: 'కుక్క ఏ మూడ్ లో ఉందో ఎవరూ ఊహించలేరు'.. వీధి కుక్కల కేసు విచారణలో సుప్రీం కీలక వ్యాఖ్యలు
వీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయనే విషయం ఎవరూ ఊహించలేరని, వాటి మూడ్ ను అర్థం చేసుకోలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
Russian Oil: రష్యా నుంచి భారత్'కు 144 బిలియన్ యూరోల విలువైన చమురు దిగుమతి : ఐరోపా సంస్థ
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా చమురు (Russian Oil)తగ్గిన ధరలలో భారత్ కొనుగోలు చేస్తోన్నది తెలిసిందే.
Revanth Reddy: ఈ నెల 19 నుంచి సీఎం రేవంత్ దావోస్ పర్యటన
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగావకాశాలు సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ నెల 19 నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్లోని దావోస్కి బయలుదేరనుంది.
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగాల దరఖాస్తులకు గడువు పొడిగింపు ఉండదు
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల చివరి తేది మరల పొడిగించినట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
Sridhar Babu: దావోస్ ఒప్పందాల్లో 60% అమలు.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు.. మంత్రి శ్రీధర్బాబు
దావోస్లో జరిగిన ఒప్పందాల లో 60 శాతం నిష్పత్తిని కార్యరూపంలో అమలు చేసిన రాష్ట్రం తెలంగాణే ఒకటేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టంగా చెప్పారు.
Vijayawada: విజయవాడలో రేపు 'ఆవకాయ్, అమరావతి' ఉత్సవాలు ప్రారంభం..
మూడు నెలల క్రితం విజయవాడలో ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్సవాల తర్వాత, కొన్ని రోజులుగా పుస్తక మహోత్సవం ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తోందంటే, ఇప్పుడు ఆవకాయ్-అమరావతి ఉత్సవాలు ఆరంభం కానున్నాయి.
Yanam: ఫల-పుష్ప ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా పూల నెమళ్లు
శ్వేత, గులాబీ రంగుల్లో కళాత్మకంగా తీర్చిదిద్దిన పూల నెమళ్లు యానాంలో సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.