భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Andhra Pradesh: ఏపీలో లిథియం బ్యాటరీ క్యాథోడ్ పరిశ్రమ.. రూ.2,081 కోట్ల పెట్టుబడి
విద్యుత్ వాహనాలు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కీలకమైన క్యాథోడ్ పదార్థాల ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది.
Andhra Pradesh Bhavan: దిల్లీలో రూ.105.5 కోట్లతో ఏపీ భవన్ నిర్మాణం.. ఎన్బీసీసీకి బాధ్యతలు
దిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
Rushikonda Palace: లీజుకు రుషికొండ ప్యాలెస్ భవనాలు .. ఆసక్తి వ్యక్తీకరణకు ఏపీటీడీసీ పిలుపు
విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ భవనాలను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Minister Farooq: కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్.. మంత్రి ఫరూక్ కీలక ప్రకటన
కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైనారిటీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.
INS Trikand: భారత నౌకాదళం సాహసం.. పైరేట్ల దాడిని తిప్పికొట్టిన ఐఎన్ఎస్ త్రికంద్
గల్ఫ్ ఆఫ్ ఆడెన్ సముద్ర జలాల్లో భారత నౌకాదళం మరోసారి తన అప్రమత్తతను, కార్యదక్షతను చాటుకుంది.
ISRO: ఇస్రో ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Strait of Hormuz: హార్ముజ్ భయం వెంటాడుతోంది.. మళ్లీ వెళ్లమంటున్న భారత నావికులు
హార్ముజ్ జలసంధి ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అత్యంత ప్రమాదకర సముద్ర మార్గంగా మారింది.
Oil tanker: గన్ఫైర్ను దాటుకుని భారత్కు చేరిన ఇరాక్ చమురు ట్యాంకర్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన ఓ చమురు ట్యాంకర్ సురక్షితంగా ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు చేరుకుంది.
India-Japan: భారత్-జపాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. రక్షణ,పెట్టుబడులపై కీలక నిర్ణయాలు
భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక,ప్రపంచ భాగస్వామ్యానికి మరింత బలం చేకూర్చే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.
Heliport: భారత్లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం
దేశీయ విమానయాన రంగంలో మరో కీలక మైలురాయిని భారత్ అందుకుంది.
Special Train: చర్లపల్లి నుంచి నడిచే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుంచి నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరోసారి పొడిగించింది.
PM Modi-Japan's Takaichi: ఢిల్లీలో మోదీ, జపాన్ ప్రధాని టకైచి ద్వైపాక్షిక సమావేశం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
Ketan murder Case: కేతన్ను లోహగడ్ కోటపై నుంచి ఎవరు తోశారో ఆధారాల్లేవు
నిశ్చితార్థం అయిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
Terrorist is a Terrorist: 'ఉగ్రవాది ఉగ్రవాదే'.. ఐరాస వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది.
Ram Mandir donation theft: రామమందిరంలో సొమ్ము తీసుకొని ఉద్యోగాలు.. విరాళాల కేసులో కొత్త కోణం
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Delhi: దిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
జాతీయ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Tamil Nadu: గోవధ నిషేధం: హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన టీవీకే
తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Bengaluru: వాషింగ్ మెషీన్లో చిన్నారులు.. బెంగళూరు డేకేర్పై తీవ్ర ఆరోపణలు.. ఐదుగురు కేర్టేకర్లపై పోలీసు కేసు
బెంగళూరు నగరంలోని ఓ డేకేర్ సెంటర్లో చిన్నారులపై అమానుషంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ICRISAT: ఇక్రిశాట్ నుంచి రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలు విడుదల
రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన వంటనూనె అందించే లక్ష్యంతో హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలైన ఐసీజీవీ181030, ఐసీజీవీ201214లను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.
BITS Hyderabad: కిడ్నీ వ్యాధుల గుర్తింపునకు బిట్స్ హైదరాబాద్ వినూత్న మొబైల్ పరికరం
మూత్రపిండాల పనితీరులో ఏర్పడే లోపాలను వేగంగా గుర్తించేందుకు బిట్స్ హైదరాబాద్ ప్రొఫెసర్లు పార్వతి నాయర్, స్వయంశ్రీ, ఆర్.ఎన్. పొన్నాలగు, సంకేత్ గోయల్ కలిసి వినూత్నమైన మొబైల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు.
Manipur: మణిపూర్లో మళ్లీ హింస.. నాగా-కుకీ ఘర్షణల్లో 20కి పైగా ఇళ్లు దహనం
మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
UP Raebareli: రాయ్బరేలీ ఆసుపత్రిలో దారుణం.. రోగిని 35 సెకన్లలో 10 సార్లు తన్నిన స్వీపర్
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది.
WhatsApp: యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్రం నోటీసులు.. వాట్సాప్ కీలక వివరణ
వాట్సాప్ ప్రవేశపెట్టనున్న 'యూజర్ నేమ్' ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
Baz Battalions: భవిష్యత్ యుద్ధాలకు భారత్ సిద్ధం.. డ్రోన్ల కోసం 'బాజ్ బెటాలియన్లు'
భవిష్యత్ యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్రోన్లు, మానవరహిత వైమానిక వ్యవస్థలను సమర్థంగా వినియోగించే ప్రత్యేక 'బాజ్ బెటాలియన్ల' ఏర్పాటుకు భారత సైన్యం సిద్ధమవుతోంది.
WhatsApp Username Feature: యూజర్నేమ్ ఫీచర్పై వాట్సప్కు కేంద్రం నోటీసులు
వాట్సాప్లో ప్రవేశపెట్టనున్న యూజర్నేమ్ ఫీచర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది.
Gymkhana Club: దిల్లీ జింఖానా క్లబ్కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు జారీ
దిల్లీలోని జింఖానా క్లబ్ను ఖాళీ చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్ల దాడి.. భాజపాపై టీఎంసీ ఎంపీ ఆరోపణలు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై కోడిగుడ్లతో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.
Kavitha's TRS Party: 'టీఆర్ఎస్' పేరుపై వివాదం.. కవిత పార్టీపై ఈసీకి 700 ఫిర్యాదులు
కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ పేరుపై వివాదం కొనసాగుతోంది.
Ram Mandir donation theft: అయోధ్య రామమందిర విరాళాల కేసులో కొత్త ట్విస్ట్.. కుంభమేళా సమయంలోనే అసలు దోపిడీ!
అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది.
CM Chandrababu: గూడూరులో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్.. 10 వేల మందికి ఉపాధి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం పూర్తిగా మారిందని, ఒకప్పుడు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టి వెళ్లిపోయినా.. ఇప్పుడు రాష్ట్రంపై పెరిగిన విశ్వాసంతో వారే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Tamil Nadu: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర?.. ఎమ్మెల్యేలకు రూ.35 కోట్ల ఆఫర్?
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
India-Pakistan Peace Talks: భారత్-పాక్ శాంతి చర్చలకు పిలుపు.. మోదీ,షరీఫ్కు 117 మంది లేఖ
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
VB GRAMG: వీబీ జీరామ్జీ అమలు ప్రారంభం.. కొత్త రోజువారీ వేతనాలను ప్రకటించిన కేంద్రం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (మనరేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G RAM G Act) నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
Great Immigrants 2006: గ్రేట్ ఇమిగ్రెంట్స్ జాబితాలో నలుగురు భారత అమెరికన్లకు గౌరవం
అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గ్రేట్ ఇమిగ్రెంట్స్' జాబితాలో ఈసారి నలుగురు భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు.
ECNR Passport: 50 ఏళ్లు దాటితే ఈసీఎన్ఆర్ పాస్పోర్టు.. తెలుసుకోవాల్సిన కీలక నిబంధనలు
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల విష్ణుకుమార్ చేనేత కార్మికుడు. ఆయన ఐదో తరగతి వరకు మాత్రమే చదివారు.
Ayodhya Temple Donation Theft: చోరీ చేసిన సొమ్మును వాష్రూమ్లో దాచి.. అయోధ్య రామమందిరం విరాళాలలో కొత్త ట్విస్ట్..
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అయోధ్య ఆలయ విరాళాల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
Ayodhya Ram Temple Donation Row: 'ఎందుకు మౌనం?' - రామమందిర విరాళాల చోరీపై మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.
General Dheeraj Seth: ఆర్మీ చీఫ్గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు..'విజయ్' మంత్రం ప్రకటన
భారత సైన్యానికి 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Illegal Migrants: హైదరాబాద్కు పెరుగుతున్న అక్రమ వలసలు.. అధికారుల దర్యాప్తులో షాకింగ్ వివరాలు
అక్రమ వలసదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అధికారులు విస్తృతంగా వివరాలు సేకరిస్తున్నారు.
New Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థానానికి కొత్త పాలకమండలి.. చిరంజీవి సతీమణి సురేఖకు అవకాశం
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటీడీ)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలకమండలిని నియమించింది.
Rajasthan Bus Accident: ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వేపై ఘోర విషాదం.. మంటల్లో దగ్ధమైన బస్సు.. ఏడుగురు మృతి, 22 మందికి గాయాలు
జాతీయ రహదారిపై ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది.
Bhadradri: 18 హస్తాల వీరన్న విగ్రహానికి 800 ఏళ్ల చరిత్ర..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు సమీపంలోని కనకగిరి గుట్టలపై ఉన్న 18 హస్తాల వీరన్న విగ్రహం సుమారు 800 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగినదని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్కుమార్ తెలిపారు.
Montha Cyclone: మొంథా తుపాను బాధితులకు రూ.285.61 కోట్ల సాయం మంజూరు
మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.285.61 కోట్లు మంజూరు చేసింది.
Two New Paddy Varieties: ఖరీఫ్లో వరి రైతులకు శుభవార్త.. రెండు కొత్త వరి వంగడాల ప్రయోగాత్మక సాగు ప్రారంభం
ఖరీఫ్ సీజన్లో వరి సాగు చేస్తున్న రైతులకు బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శుభవార్త అందించారు.
Raja Singh: రాజాసింగ్కు నాంపల్లి ప్రత్యేక కోర్టులో భారీ ఊరట
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నుంచి భారీ ఊరట లభించింది.
E20: ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగమే.. వచ్చే ఏడాదే అసలు ఫలితాలు: కేంద్రం
ఇథనాల్ బ్లెండింగ్పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నవేళ, E20 పెట్రోల్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
PM Modi: ఈ ఏడాది డిసెంబరులో అమెరికా,కెనడా పర్యటనకు ప్రధాని మోదీ?
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది డిసెంబరులో అమెరికా, కెనడా దేశాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
General Dwivedi: ఆపరేషన్ సిందూర్ భారత్ సామర్థ్యానికి నిదర్శనం: జనరల్ ద్వివేది
ఆపరేషన్ సిందూర్ భారత్ సంకల్పం, సైనిక సామర్థ్యం, అలాగే సంయమనానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచిందని భారత సైన్యాధిపతి పదవీ విరమణ చేస్తున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.
CJP: సోనమ్కు ఏదైనా జరిగితే మంత్రిదే బాధ్యత.. సీజేపీ తీవ్ర వ్యాఖ్యలు
దిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) తెలిపింది.
Ram Mandir donation controversy: అయోధ్య విరాళాల కేసు.. నిందితుల తరఫున వాదిస్తే రూ.5 లక్షల జరిమానా
అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో నిందితుల తరఫున ఏ న్యాయవాది కూడా కోర్టులో వాదించకూడదని ఉత్తర్ప్రదేశ్లోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
Indian Army: అరుణాచల్లో చైనా శిబిరాలంటూ ప్రచారం.. నిజం కాదన్న ఆర్మీ
అరుణాచల్ ప్రదేశ్'లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చొరబాట్లు జరిపి,అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందంటూ ఇటీవల కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.
Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు దంపతుల డీప్ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఓ డీప్ఫేక్ (ఏఐ ఆధారిత మార్ఫింగ్) వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై కలకలం రేపింది.
India: ఆఫ్ఘన్పై పాక్ వైమానిక దాడులు.. సార్వభౌమత్వ ఉల్లంఘన అంటూ భారత్ ఆగ్రహం
ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.
Telangana: తెలంగాణ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు సంక్షోభం.. ఉత్పత్తిపై ఆందోళన
తెలంగాణలోని విద్యుత్కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో విద్యుదుత్పత్తిపై ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
Hwaseung: కుప్పంలో హ్వాసెంగ్ మెగా ప్లాంట్.. రూ.898 కోట్ల పెట్టుబడి
ప్రముఖ క్రీడా ఉత్పత్తుల బ్రాండ్ అడిడాస్కు బూట్లు (షూస్) తయారు చేసి సరఫరా చేసే ప్రధాన భాగస్వామి హ్వాసెంగ్ సంస్థ భారత్లో తన తొలి తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
Kakinada SEZ: కాకినాడ సెజ్లో భారీ పెట్టుబడుల జోరు.. రూ.1,550 కోట్లకు ఎంఓయూలు
దాదాపు రెండు దశాబ్దాలుగా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగని కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్)లో ఇప్పుడు పెట్టుబడుల జోరు మొదలైంది.
Supreme Court: రామమందిర విరాళాల కేసు.. అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరణ
అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Ketan murder Case: కేతన్ పాస్పోర్టు మాయపై కొత్త కోణం.. క్యాబ్ డ్రైవర్ సంచలన వాంగ్మూలం
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.
Telangana: తెలంగాణ విద్యుత్తు రంగంలోకి కోల్ ఇండియా.. సింగరేణికన్నా తక్కువ వ్యయంతో ఏర్పాటు!
జాతీయ బొగ్గు సంస్థ కోల్ ఇండియా తొలిసారిగా తెలంగాణ విద్యుత్తు రంగంలోకి అడుగుపెట్టింది.
Telangana: హైదరాబాద్ నుంచి చెన్నై, బెంగళూరు హైస్పీడ్ కారిడార్లలో క్షేత్రస్థాయి పనులు
హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు ప్రతిపాదిత హైస్పీడ్ (బుల్లెట్) రైలు కారిడార్ల నిర్మాణ ప్రక్రియలో కీలక ముందడుగు పడుతోంది.
Jindal MSME Park: ఎస్.కోటలో జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కుకు జులై 3న శంకుస్థాపన.. రూ.3,970 కోట్ల పెట్టుబడులు
విజయనగరం జిల్లా ఎస్.కోటలో జిందాల్ ఎంఎస్ఎంఈ పార్కు ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది.
Rain Alert: ఏపీలో మరో రెండు రోజులు వర్షాలు.. పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నుంచి ఛత్తీస్గఢ్ మీదుగా మహారాష్ట్ర వరకు ఒక ద్రోణి,కర్ణాటక నుంచి రాయలసీమ,తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు మరో ద్రోణి విస్తరించి ఉన్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గుర్తింపు.. సీషెల్స్ అత్యున్నత పర్యావరణ పురస్కారం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి మరో ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
Aviation Fuel: కాకినాడలో ఏవియేషన్ ఇంధన తయారీ కేంద్రానికి 45 ఎకరాల భూమి కేటాయింపు
కాకినాడలో ఏవియేషన్ ఇంధన (ఏవియేషన్ ఫ్యూయల్) తయారీ కేంద్రం స్థాపనకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.