భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. రెండేళ్లలో రూ.70 వేల కోట్లు
తెలంగాణలో గత రెండేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
Vijayawada: బెజవాడ దుర్గమ్మ లడ్డూ.. కావాలా భక్తా? ఇక ఇలా పొందండి!
త్వరలో జరగనున్న కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం అందించేందుకు ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయబోతున్నారు.
Chandrababu: హౌస్హోల్డ్ మ్యాపింగ్ రద్దు.. చంద్రబాబు కీలక ఆదేశాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో హౌస్హోల్డ్ మ్యాపింగ్ పేరుతో అవకతవకలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Trishul: డ్రగ్స్, మహిళలపై నేరాలు, రోడ్డు ప్రమాదాల కట్టడికి 'త్రిశూల్'
ఆంధ్రప్రదేశ్ లో మాదక ద్రవ్యాల నియంత్రణ, నేరాల నివారణ, రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో 'త్రిశూల్' పేరుతో కమిటీని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.
Putin: బ్రిక్స్ దేశాల ఆర్థిక బలం పెరుగుతోంది: పుతిన్
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీ7 దేశాల వాటా తగ్గుతుండగా..బ్రిక్స్ దేశాల ఆర్థిక ప్రాధాన్యం పెరుగుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
PM Modi: ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే రెండింతల వేగంతో బ్రిక్స్ దేశాల పురోగతి: మోదీ
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే దాదాపు రెండింతల వేగంతో బ్రిక్స్ దేశాలు పురోగమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
CV Anand: ఆర్మీ ఆయుధాలు గుంత తీసి పాతిపెట్టిన హవల్దార్.. వివరాలు వెల్లడించిన డీజీపీ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
Thirukkural Gift to Putin: పుతిన్కు మోదీ విశిష్ట కానుక.. రష్యన్ అనువాదంలో 'తిరుక్కురళ్'
బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు.
PM Modi: బ్రిక్స్ వేళ కీలక భేటీలు.. నేడు పుతిన్,పెజెష్కియాన్తో మోదీ చర్చలు
18వ బ్రిక్స్ సదస్సు శనివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
BRICS media kit: బిహార్ సత్తు నుంచి కోరాపుట్ కాఫీ వరకు.. బ్రిక్స్ మీడియా కిట్లో ఏమున్నాయంటే?
బిహార్కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే సత్తు, ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో పండే కాఫీ, గుజరాత్ సంప్రదాయ హస్తకళలు.. ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వేదికైన బ్రిక్స్ సదస్సులో భారతీయ వైవిధ్యాన్ని చాటుతున్నాయి.
Rohan Parikh: కాబోయే భార్యను ఇంప్రెస్ చేయాలని ఏఐతో నకిలీ పీఎంవో కార్డు.. చివరికి అరెస్ట్!
కాబోయే భార్య, అత్తమామల ముందు తనకు ఉన్న'పవర్'ను చూపించాలనుకున్న ఓ యువకుడు ఏఐ సాయంతో నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసి, తుపాకీతో వీవీఐపీ మార్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.
Shashi Tharoor: బ్రిక్స్తో భారత్కు లాభమేంటి?.. చిదంబరం ప్రశ్నలకు థరూర్ కౌంటర్!
భారత్ ఆతిథ్యంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ కూటమి వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలపై కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Omar Abdullah: 'కశ్మీరీలు జైలులో ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటోందా?'.. కాంగ్రెస్పై ఒమర్ అబ్దుల్లా ఫైర్
శ్రీనగర్లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జాతీయ గేయం 'వందేమాతరం'ను పూర్తిగా ఆలపించే అంశం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మధ్య వివాదానికి దారితీసింది.
Modi-Xi talks: భారత్కు చైనా అధ్యక్షుడు.. మోదీ-జిన్పింగ్ భేటీలో కీలక అంశాలివే..
చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ శనివారం న్యూఢిల్లీకి రానున్నారు.
Australia: ఆస్ట్రేలియా స్టూడెంట్ వీసాల తిరస్కరణ పెరుగుదల.. భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
ఆస్ట్రేలియాలో స్టూడెంట్ వీసాల తిరస్కరణలు పెరిగాయి.
Madras Regiment: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు ఆర్మీ అధికారులు అరెస్ట్
సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Pakistan: పాక్ వక్రబుద్ధి.. హేమ్కుండ్ సాహిబ్ యాత్రకు సిక్కు భక్తులకు అడ్డంకులు
పాకిస్థాన్ మరోసారి తన తీరును బయటపెట్టిందని సిక్కు యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు.
Delhi: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం .. నేటి నుంచి మూడు రోజులపాటు ఆంక్షలు
8వ అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.
BRICS Summit: బ్రిక్స్ సదస్సుకు భారత్ సిద్ధం.. అజెండాలో కీలక అంశాలివే..
వాణిజ్యం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వరకు పలు కీలక అంశాల్లో తన ఆలోచనలు, ప్రతిపాదనలను ప్రపంచం ముందుంచేందుకు భారత్ సిద్ధమవుతోంది.
BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుకు ఢిల్లీ ముస్తాబు.. హాజరయ్యే దేశాధినేతలు, ప్రతినిధుల జాబితా ఇదే
బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.
PM Modi: సద్గుణాలు ఉన్నవారితోనే స్నేహం చేయాలి.. బ్రిక్స్ వేళ మోదీ పోస్ట్
బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని దిల్లీ సిద్ధమైంది.
Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భరోసా.. డిసెంబర్ 10 నుంచి 'సంజీవని' సేవలు
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సంజీవని' కార్యక్రమాన్ని డిసెంబర్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
MBBS Seats: ఎంబీబీఎస్ సీట్ల వివరాలు విడుదల.. అనుమతికి మించి ప్రవేశాలిస్తే చర్యలు: ఎన్ఎంసీ
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న అండర్గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) సీట్లకు సంబంధించిన వివరాలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గురువారం వెల్లడించింది.
Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్ 13కు వాయిదా
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన వివాదంలో దాఖలైన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
India's nuclear arsenal: భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. అమెరికాకు చెందిన ఎఫ్ఏఎస్ నివేదిక వెల్లడి
భారత్ వద్ద సుమారు 190 అణ్వాయుధాలు ఉండొచ్చని అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) అంచనా వేసింది.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో రెండు రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో శుక్ర,శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ), వాతావరణ శాఖ తెలిపాయి.
Putin: భారత్కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు.
Karnataka: కర్ణాటకలో వందేమాతరంపై కీలక ఆదేశాలు.. తొలి రెండు చరణాలే పాడాలంటూ..
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వందేమాతరం గానంపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
Karnataka SIR: నందన్ నీలేకని,నిఖిల్ కామత్.. కర్ణాటక SIR నోటీసుల జాబితాలో!
కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది.
PM Modi-President Xi: ఏడేళ్ల తర్వాత భారత్కు జిన్పింగ్.. మోదీతో భేటీకి రంగం సిద్ధం?
ఐదేళ్లుగా ఒడుదొడుకులతో కొనసాగుతున్న భారత్-చైనా సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Abu Salem: అబూ సలేంకు సుప్రీంకోర్టులో షాక్.. ముందస్తు విడుదల పిటిషన్ కొట్టివేత
1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్ అబూ సలేంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
Revanth Reddy: 80ల ట్రెండ్లో సీఎం రేవంత్.. యమహా RX 100తో అదిరిపోయే లుక్!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న '80s' క్రేజ్లోకి ఎంట్రీ ఇచ్చారు.
Nagababu: నాగబాబుకు కేబినెట్ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ
జనసేన పార్టీ నేత, శాసనమండలి సభ్యుడు నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
AP Power Consumption: ఏపీలో పెరిగిన విద్యుత్ డిమాండ్.. 290 ఎంయూ దాటిన రోజువారీ వినియోగం
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
Drought Relief: రైతులకు వ్యవసాయ శాఖ శుభవార్త.. 80% రాయితీపై విత్తనాలు
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది.
TTD: టీటీడీ చరిత్రాత్మక నిర్ణయం .. శ్రీవారి భక్తులకురూ.2 లక్షల బీమా
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది.
Madhu Yaskhi: కాంగ్రెస్లో మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ఏఐపీసీ చీఫ్గా నియామకం
తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి పార్టీ అధిష్ఠానం కీలకమైన జాతీయ బాధ్యతలు అప్పగించింది.
KRMB: కరెంట్ కోసం నీళ్లు విడుదల చేయలేం.. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ స్పష్టత
ఎల్నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా, పొదుపుగా ఉపయోగించుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సూచించింది.
Ashwini Vaishnaw: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే విస్తరణకు కేంద్రం గ్రీన్సిగ్నల్.. 5 ప్రాజెక్టులకు ఓకే
తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని కీలక రైల్వే మార్గాల్లో మల్టీట్రాకింగ్ పనులకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
Bharat Ratna CNR Rao: 'f' లెటర్ తంటా.. భారతరత్న సైంటిస్టు సీఎన్ఆర్ రావుకు ఎస్ఐఆర్ నోటీసు
నకిలీ ఓట్లను గుర్తించి తొలగించడం,అక్రమంగా చొరబడిన వారి పేర్లను ఏరివేయడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ వివాదాస్పదంగా మారింది.