భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Revanth Reddy: రేవంత్ అమెరికా టూర్కు నో.. కారణం వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
Indiramma Indlu - CURE: క్యూఆర్లో ఇందిరమ్మ ఫ్లాట్లకు అర్హులేనా? ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ప్రభుత్వం క్యూఆర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్లో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు కీలక సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చారు.
Indian Railways: రైల్వే క్యాంటీన్లలో నిబంధనల ఉల్లంఘన.. 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
కర్ణాటకలోని రైల్వే స్టేషన్లలో ఆహార భద్రతపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
Hyderabad: ఆస్టన్ మార్టిన్ ఢీకొని యువతి మృతి.. ఎంపీ కుమారుడిపై కేసు నమోదు
హైదరాబాద్ ఐటీ కారిడార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
Rajasthan: రాజస్థాన్లో స్కూల్ తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై దాడి
రాజస్థాన్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Rahul Gandhi: విద్యార్థులపై పెల్లెట్ గన్ల వినియోగం.. దిల్లీలో రాహుల్ గాంధీ ధర్నా
దిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్లను ఉపయోగించడంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
H1N1 Cases: దిల్లీలో పెరుగుతున్న H1N1 కేసులు.. 1,349 మందికి స్వైన్ఫ్లూ
దిల్లీ-NCRలో తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో H1N1 కేసులు,ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. పర్యటన రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది.
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు కోసం ప్రత్యేక పార్లమెంట్ భేటీకి కేంద్రం కసరత్తు?
డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్ను సమావేశపరిచే యోచనలో ఉందా? వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ పార్లమెంట్ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
MUMBAI: ట్రాన్స్జెండర్ వేషంలో వచ్చి.. పూజల పేరుతో ఎయిర్హోస్టెస్పై అత్యాచారం
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను ట్రాన్స్జెండర్నని నమ్మించి, ఇంటికి పట్టిన చెడు దిష్టిని తొలగించేందుకు పూజలు చేస్తానంటూ ఓ యువకుడు 25 ఏళ్ల ఎయిర్హోస్టెస్ను మోసం చేశాడు.
Rahul Gandhi: యువతే లక్ష్యంగా రాహుల్ గాంధీ.. రాజకీయ వ్యూహంలో కీలక మార్పు
పెద్ద సభలు, భారీ ప్రసంగాలు, రాజకీయ నినాదాలతో సాగే సంప్రదాయ ప్రచారానికి భిన్నంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన రాజకీయ శైలిలో మార్పు తీసుకొస్తున్నారు.
UGC NET : ప్రతి ప్రశ్నకు రూ.200 ఎందుకు? యూజీసీ నెట్ ఆన్సర్ కీపై NTA వివరణ
యూజీసీ నెట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అభ్యర్థుల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు వసూలు చేస్తోంది.
Mahatma Gandhi: గాంధీ రాసిన 688 చేతిరాత ప్రతులు.. వేలంలో రూ.16.2 కోట్లు
మహాత్మా గాంధీ స్వయంగా రాసిన అరుదైన చేతిరాత ప్రతులు వేలంలో భారీ ధరకు అమ్ముడయ్యాయి.
Visakhapatnam: హోమ్ వర్క్ చేయలేదని చెంపపై కొట్టిన టీచర్.. భయంతో ఆగిన బాలుడి ఊపిరి!
విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Manoj Naravane: ఉగ్రవాదం వల్ల పాక్తో ముప్పు.. భవిష్యత్లో చైనాతోనే పోటీ: నరవణె
ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో భారత్ ప్రస్తుతం పాకిస్థాన్ను తక్షణ ప్రమాదంగా పరిగణిస్తోందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తెలిపారు.
Jurala: జూరాల జలాశయానికి భారీగా వరద.. 81 వేల క్యూసెక్కులు విడుదల
జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 91 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
Rajamahendravaram: హౌస్బోటులో గోదారి అందాలు.. రాజమహేంద్రవరంలో త్వరలో పర్యాటకులకు కొత్త అనుభవం
గోదావరి నదిలో విహరించాలనుకునే పర్యాటకులకు రాజమహేంద్రవరం మరో కొత్త అనుభూతిని అందించనుంది.
TTD: తిరుమల అడవుల్లో రోబో పహారా.. చిరుతల కదలికలపై రియల్టైమ్ నిఘా
తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించడంతో పాటు భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు తితిదే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది.
Delhi Air Pollution: దిల్లీ వాయు కాలుష్యంలో పాక్ వాటా 33 శాతం.. నివేదికలో సంచలన విషయాలు
దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తుండగా.. ఈ సమస్యకు పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా ఓ ప్రధాన కారణంగా నిలుస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
ED Raids: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది.
Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలో 28 వరకు భారీ వానలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
Arunachal Pradesh: 'మేం ఈ దేశ పౌరులమే': చైనీస్ అన్న వ్యక్తికి చిన్నారి ధీటైన సమాధానం
'మేం భారతీయులమే.. మీ సాటి పౌరులమే..మమ్మల్ని ఇండియన్స్ అనే పిలవండి'అంటూ ఓ చిన్నారి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
Jharkhand: జార్ఖండ్ పరీక్షల రద్దుపై హైకోర్టు స్టే.. అభ్యర్థులకు భారీ ఊరట
జార్ఖండ్ పరీక్షల అవకతవకల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
Supreme Court: దిల్లీ పోలీసుల చర్యలపై విచారణకు కమిటీ.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వం
దిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. నాలుగు రోజుల్లో 12 బిల్లులకు ఏకగ్రీవ ఆమోదం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
Rahul Gandhi: సోనియా గాంధీ ఆత్మకథ.. తల్లి గురించి రాహుల్ గాంధీ భావోద్వేగ పోస్ట్
సోనియా గాంధీ ఆత్మకథ విడుదల సందర్భంగా రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తన భావాలను పంచుకున్నారు.
Digital Arrest Scam: 'డిజిటల్ అరెస్టు' పేరుతో రిటైర్డ్ ఐటీ అధికారికి రూ.51 లక్షల టోకరా
'డిజిటల్ అరెస్టు'పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ రిటైర్డ్ ఐటీ అధికారిని భయపెట్టి రూ.51 లక్షలు కాజేశారు.
Principal Murder: 27 సార్లు కత్తితో పొడిచి.. ప్రిన్సిపల్ను హత్య చేసిన పదో తరగతి విద్యార్థులు
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని ఫూల్సింగ్ తండా, పిల్యాతండాలకు చెందిన ఇద్దరు 16 ఏళ్ల బాలురు ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
Southern Zonal Council Meet: సదరన్ జోనల్ కౌన్సిల్లో చంద్రబాబు బ్లూప్రింట్.. దక్షిణాది సీఎంల ప్రశంసలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
Supreme Court: చెత్త నిర్వహణలో నిర్లక్ష్యం చేస్తే షాక్.. మాల్స్, హాస్పిటళ్లకు కరెంట్, నీళ్లు కట్!
చెత్త నిర్వహణ నిబంధనలు పాటించని పెద్ద సంస్థలు, వాణిజ్య సముదాయాలపై సుప్రీంకోర్టు కఠిన చర్యలకు ఆదేశించింది.
Sajjan Kumar: మాజీ కాంగ్రెస్ ఎంపీ సజ్జన్ కుమార్ కన్నుమూత..
మాజీ కాంగ్రెస్ ఎంపీ,ఆ పార్టీ సీనియర్ నేత సజ్జన్ కుమార్(80)కన్నుమూశారు.
Milad-un-Nabi: ఏపీలో మిలాద్ ఉన్ నబీ సెలవులో మార్పు.. 25కు బదులు 26న సెలవు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే తేదీని మార్చింది.
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జిపై 100 కిమీ వేగంతో వందే భారత్
జమ్ముకశ్మీర్లోని ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ రైల్ బ్రిడ్జిపై వందే భారత్ రైలు తొలిసారిగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
Bihar: ప్రభుత్వ పథకాలపై వీడియోలు చేస్తే రూ.లక్ష వరకు నగదు.. ఇన్ఫ్లూయెన్సర్లకు బిహార్ బంపరాఫర్
సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లను ఆకట్టుకునేలా బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Kerala VC: 'మీరు బొద్దింకలా.. సింహాలా?' విద్యార్థులను ప్రశ్నించిన కేరళ వీసీ
కేరళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మోహనన్ కున్నుమ్మల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
Srisailam Reservoir: శ్రీశైలానికి జలకళ.. 875.50 అడుగులకు చేరిన నీటిమట్టం
ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వర్షాలు లేకపోయినా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది.