Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

29 Jul 2026
రాజ్యసభ

Vande Mataram Bill: 'వందేమాతరం'కు చట్టబద్ధ రక్షణ.. కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం

జాతీయ గేయం 'వందేమాతరం'కు చట్టపరమైన రక్షణ కల్పించే కీలక బిల్లుకు రాజ్యసభ ఆమోదం తెలిపింది.

29 Jul 2026
లోక్‌సభ

Anti Paper leak Bill: యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ గ్రీన్‌సిగ్నల్‌.. ఇక లీక్‌లకు కఠిన శిక్షలు!

యాంటీ పేపర్‌ లీక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. బిల్లులో మార్పులు చేయాలంటూ విపక్షాలు ప్రతిపాదించిన సవరణలను సభ తిరస్కరించింది.

Rahul Gandhi: పార్లమెంట్‌లో రాహుల్ వ్యాఖ్యల దుమారం.. 'ఇడియట్', 'అంధభక్త్' పదాలపై దుమారం

లోక్‌సభలో బుధవారం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2026పై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.

29 Jul 2026
తెలంగాణ

Global rice prices: ఎల్‌నినో ఎఫెక్ట్‌తో బియ్యం ధరలకు మంట.. 50% పెరుగుదలపై పీజేటీఏయూ హెచ్చరిక

దేశవ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వరి ఉత్పత్తి తగ్గిపోవచ్చని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Kangana Ranaut: 'ఆ వయసులో నేను రెండు జాతీయ అవార్డులు గెలిచా'.. సౌరవ్‌ దాస్‌కు కంగనా కౌంటర్

నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వ్యవహారానికి సంబంధించి జెన్‌-జీ నిరసనకారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో నిలిచిన నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్‌ మరోసారి చర్చనీయాంశంగా మారారు.

AI-171 Probe: AI-171 దర్యాప్తులో కీలక పరిణామం.. ఫ్యూయల్ స్విచ్‌లో లోపం లేదన్న కేంద్రం

గత ఏడాది 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తు తుది దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Supreme Court: సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. ఇక లైవ్ స్ట్రీమింగ్‌లో అత్యవసర కేసుల సంభాషణలు వినిపించవు

సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్‌ను వీక్షించే వారికి ఇకపై ఒక కీలక మార్పు కనిపించనుంది.

V. Kamakoti: ప్రియాంకగాంధీ 'గోమూత్ర నిపుణుడు' వ్యాఖ్యలతో చర్చ.. అసలు వి. కామకోటి ఎవరు?

కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సంస్కరణల నిపుణుల కమిటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.

29 Jul 2026
బిహార్

Teacher Recruitment Paper Leak: పేపర్ లీక్ కేసులో కీలక నిందితుడు అరెస్ట్.. 30 మంది నుంచి రూ.1.2 కోట్ల వసూళ్లు!

బిహార్‌లో సంచలనం రేపిన బీపీఎస్సీ (BPSC TRE-3) టీచర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష ప్రశ్నపత్రాల లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Delhi Police: మోదీపై అభ్యంతరకర పోస్టులు.. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు

ప్రధాని నరేంద్ర మోదీని లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో అభ్యంతరకర, దూషణాత్మక పోస్టులు ప్రచురించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

29 Jul 2026
విజయనగరం

Bhogapuram Airport: ఆగస్టు 17 నుంచి భోగాపురం నుంచే విమాన సర్వీసులు.. కేంద్రం అధికారిక నోటిఫికేషన్

విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఆగస్టు 17 అర్ధరాత్రి 12:01 గంటల నుంచి షెడ్యూల్‌ కమర్షియల్‌ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Godavari: గోదావరిలో తగ్గిన వరద ప్రవాహం.. డెల్టా సాగునీటిపై పెరుగుతున్న ఆందోళన

ప్రతి ఏడాది ఈ కాలంలో వరద నీటితో ఉప్పొంగే గోదావరి నది ఈసారి వెలవెలబోతోంది.

29 Jul 2026
అమరావతి

Precision Oncology Centre: అమరావతిలో దేశంలోనే తొలి ప్రెసిషన్‌ ఆంకాలజీ కేంద్రం.. క్యాన్సర్‌కు ఏఐతో చికిత్స

క్యాన్సర్‌ రంగంలో జన్యుపరమైన పరిశోధనల ఆధారంగా అత్యాధునిక వైద్యసేవలు అందించేందుకు అమరావతిలో ఇంటిగ్రేటెడ్‌ ప్రెసిషన్‌ ఆంకాలజీ విధానాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, ఫార్మాస్యూటికల్‌-బయోటెక్నాలజీ దిగ్గజ సంస్థ ఆస్ట్రాజెనెకా ఇండియా మధ్య మంగళవారం అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది.

29 Jul 2026
శ్రీశైలం

Srisailam: ఎగువ వర్షాల ప్రభావం.. నేడు శ్రీశైలానికి కృష్ణా జలాలు..

శ్రీశైలం జలాశయానికి కృష్ణా వరద జలాలు నేడు చేరనున్నాయి.

Centre: ఒక అధికారికి ఇకపై ఒకే కారు.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు అమలు

కేంద్ర ప్రభుత్వ అధికారుల అధికారిక వాహనాల వినియోగంలో కీలక మార్పులు తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.

29 Jul 2026
తెలంగాణ

Heavy Rains: తెలంగాణలో విస్తార వర్షాలు.. పది జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ

తెలంగాణవ్యాప్తంగా వర్షాలు విస్తృతంగా కురుస్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.

Parliament: కేంద్రమంత్రి భగీరథ్ చౌదరి సంచలన నిర్ణయం.. రూ.99 లక్షల సబ్సిడీ చెల్లింపు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో కీలక విషయాన్ని వెల్లడించింది.

POK: పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ ఎన్నికలు.. మానవ హక్కుల ఉల్లంఘనలను దాచిపెట్టే యత్నమే: భారత్

పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (PoK)లో నిర్వహిస్తున్న శాసనసభ ఎన్నికలపై భారత్‌ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

User Privacy: యూజర్ల డేటా భద్రతపై కేంద్రం సీరియస్.. మెటా, గూగుల్, Xకు పార్లమెంటరీ నోటీసులు

వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రత, డిజిటల్ గోప్యత, సోషల్ మీడియా సంస్థల బాధ్యతలపై కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.

Supreme Court: 'డిజిటల్ అరెస్ట్'మోసాలు అత్యంత దారుణమైన నేరాలు.. బెయిల్‌కు సుప్రీంకోర్టు కఠిన షరతులు

డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల కేసుల్లో నిందితులకు సాధారణంగా బెయిల్ ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

28 Jul 2026
కర్ణాటక

Karnataka: కర్ణాటకలో దారుణం.. భార్యను ఉరివేసి అత్తామామలకు వీడియో కాల్‌ చేసిన భర్త

కర్ణాటకలోని బాగల్‌కోట్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది.

Supreme Court: అరెస్టైన విద్యార్థుల విడుదలకు సుప్రీంకోర్టు ఆదేశం.. సీసీ ఫుటేజ్ సమర్పించాలని సూచన

జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన 'చలో సంసద్' పాదయాత్ర సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలకు సంబంధించిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

28 Jul 2026
దిల్లీ

Jantar Mantar Protest : జంతర్ మంతర్ నిరసనల్లో 2,873 మంది నేర చరిత్ర ఉన్నవారు: ఢిల్లీ పోలీసులు

నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇటీవల భారీ స్థాయిలో నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.

28 Jul 2026
లోక్‌సభ

Parliament: పార్లమెంటు ఉభయ సభలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా

పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్‌సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.

28 Jul 2026
దిల్లీ

CJP: సీజేపీ నేతల పార్టీ వీడియోలపై దుమారం.. విద్యార్థుల ఆగ్రహం

దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షల అంశంపై నెల రోజులకు పైగా కొనసాగిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలోని విద్యార్థి ఉద్యమం ముగిసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

MEA data: గల్ఫ్‌లో భారతీయుల వరుస మరణాలు.. మూడేళ్లలో 1,300కుపైగా ఆత్మహత్యలు

ఉపాధి కోసం స్వగ్రామాన్ని, కుటుంబ సభ్యులను విడిచి విదేశాలకు వెళ్లే భారతీయుల్లో పలువురు అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.

28 Jul 2026
దిల్లీ

Pellet Guns: ఢిల్లీ నిరసనల్లో RAF సిబ్బందికి పెల్లెట్ గన్స్ జారీ.. విచారణలో కీలక విషయాలు

దిల్లీలో జూలై 20న జరిగిన విద్యార్థుల నిరసనలను నియంత్రించేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)కు చెందిన కనీసం డజను మంది సిబ్బందికి పెల్లెట్ గన్స్ జారీ చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది.

Amarnath: అమర్‌నాథ్‌ యాత్రికుల బస్సు బోల్తా: 39 మందికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని గందర్‌బాల్ జిల్లాలో అమర్‌నాథ్ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.

Weather Update: హల్దియా సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీకి వర్ష సూచన

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా సమీపంలో తీరం దాటింది.

PoK Polls: పీవోకే ఎన్నికల్లో హింస.. ఒకరి మృతి, పలువురికి గాయాలు

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జరిగిన తొలి దశ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగాయి.

CJP: సీజేపీ హెచ్చరికతో దిగివచ్చిన కేంద్రం .. కేసుల ఉపసంహరణకు హామీ

తాజాగా మరోసారి ఆందోళనలు చేపడతామని 'కాక్‌రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) హెచ్చరించిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

Andhra HC: 'జూడో' నకిలీ ధ్రువపత్రాలపై నాలుగు నెలల్లో విచారణ జరపండి.. అధికారులకు హైకోర్టు ఆదేశం

జూడో క్రీడ పేరుతో నకిలీ ధ్రువపత్రాలు పొంది విద్యా ప్రవేశాలు,ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది.

28 Jul 2026
కర్ణాటక

Krishna Water Dispute: కృష్ణా జలాలపై యథాతథ స్థితి కొనసాగింపు.. కర్ణాటకకు సుప్రీంకోర్టు షాక్

కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.

Andhra Pradesh: గ్రామాల్లో 5,460 సామాజిక సోక్‌ పిట్‌ల నిర్మాణానికి రూ.54.60 కోట్లకు ఆమోదం

గ్రామీణ ప్రాంతాల్లో వాడుక నీరు (గ్రే వాటర్‌) సక్రమంగా భూమిలో ఇంకిపోయేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

AP Assembly: ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ప్రభుత్వం సన్నాహాలు

ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.

Rain Alert: నేడు తీరం దాటనున్న తీవ్ర వాయుగుండం.. ఏపీలోని పలు జిల్లాలకు వర్ష హెచ్చరిక

వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం సోమవారం నాటికి తీవ్ర వాయుగుండంగా మారింది.

28 Jul 2026
తెలంగాణ

Telangana: బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం.. తెలంగాణలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడటంతో తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

28 Jul 2026
తిరుపతి

Tirupati: వలసలు,డబుల్ ఎంట్రీలు,ఆచూకీ లేని ఓటర్లు.. 'సర్‌'లో బయటపడిన వివరాలు

ఓటరు జాబితాల ప్రత్యేక పరిశీలన (సర్‌)లో తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో భారీ సంఖ్యలో తొలగించాల్సిన ఓట్లు గుర్తించినట్లు ఎన్నికల సంఘం వెల్లడించిన గణాంకాలు సూచిస్తున్నాయి.

Nitin Gadkari: ఈ-20పై డీప్‌ఫేక్ ప్రచారం.. హైకోర్టును ఆశ్రయించిన నితిన్ గడ్కరీ

కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈ20 (E20) ఇంధనంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంపై బాంబే హైకోర్టును ఆశ్రయించారు.

27 Jul 2026
సిక్కిం

India-China border: ఆరేళ్ల విరామానికి ముగింపు.. ఆగస్టు 1 నుంచి నాథులా వాణిజ్యం పునఃప్రారంభం

తూర్పు సిక్కింలోని చారిత్రాత్మక నాథులా పాస్‌ ద్వారా భారత్-చైనా మధ్య సరిహద్దు వాణిజ్యం ఆగస్టు 1 నుంచి మళ్లీ ప్రారంభం కానుంది.

V. Kamakoti: ఫ్రెషర్‌గా మారిన ఐఐటీ మద్రాస్ డైరెక్టర్.. విద్యార్థులకు ఊహించని సర్‌ప్రైజ్!

ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి కొత్త విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం పలికి అందరి ప్రశంసలు అందుకున్నారు.

Nandan Nilekani: నీట్ ఆన్‌లైన్ పరీక్షపై నందన్ నిలేకని కమిటీ నివేదిక తర్వాతే నిర్ణయం: సుప్రీంకోర్టు

నీట్-యూజీ 2026 పరీక్షను ప్రస్తుతం అమల్లో ఉన్న పెన్-అండ్-పేపర్ విధానానికి బదులుగా పూర్తిగా కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT) నిర్వహించాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు సోమవారం విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

Andhra Pradesh: ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ కొట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

CJP: కేంద్రం హామీ నిలబెట్టుకోలేదు.. సీజేపీ తీవ్ర ఆరోపణలు

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది.

27 Jul 2026
బిహార్

Bihar: బిహార్‌లో విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. పోలీసు అధికారి సస్పెన్షన్

నీట్‌ పరీక్ష అక్రమాల ఆరోపణలపై బిహార్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా ఏకే-47 ఆయుధాన్ని ఉపయోగించి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

27 Jul 2026
తిరుపతి

COVID-19: తిరుపతిలో తొలి కరోనా కేసు.. ఏపీలో మళ్లీ పెరుగుతున్న ఆందోళన

కరోనా మహమ్మారి పేరు వినగానే ఇప్పటికీ చాలా మందికి ఆ భయానక రోజులు గుర్తుకొస్తాయి.

SC Status: ఎస్సీ హోదా కొనసాగాలంటే ఇవే షరతులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మత మార్పిడి అనంతరం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కొనసాగింపుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది.

Anti-paper leak bill: లీక్‌లకు చెక్‌.. లోక్‌సభ ముందుకు.. యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లు

దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల పేపర్‌ లీక్‌ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది.

27 Jul 2026
తెలంగాణ

Adilabad Airfield: ఆదిలాబాద్‌లో రూ.2,278 కోట్ల ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్

ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక మలుపు తిప్పే నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో 'ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్' నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Ethanol petrol: ఇథనాల్‌ పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్‌కు రవాణా సంఘాల మార్చ్

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (ఇథనాల్‌-20) అమలుకు వ్యతిరేకంగా ఢిల్లీ ట్యాక్సీ,పర్యాటక, టూర్‌ ఆపరేటర్ల సంఘం ఆగస్టు 4న పార్లమెంట్‌కు పాదయాత్ర నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది.

Supreme Court: నిరసనలపై బలప్రయోగం సరికాదు: కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టమైన హెచ్చరిక

విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనకు సంబంధించిన కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

CRPF: పార్లమెంట్ మార్చ్‌లో పెలెట్ గన్స్ వాడారా? సీఆర్పీఎఫ్ అంతర్గత విచారణ

ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన 'సంసద్ చలో' నిరసన ర్యాలీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) సిబ్బంది పెలెట్ గన్స్ ఉపయోగించారా అనే అంశంపై కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్) అంతర్గతంగా సమగ్ర సమీక్ష చేపట్టింది.

Mohan Bhagwat: ఎల్జీబీటీక్యూ సమాజంలో అంతర్భాగమే.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ సంఘ్‌చాలక్‌ మోహన్ భగవత్ ఎల్జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Pithapuram: పిఠాపురం యువకుడి ఘనత.. రూ.1.06 కోట్ల ప్యాకేజీతో కెనడా కంపెనీలో ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశాన్ని దక్కించుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

NTA Exam Reforms: ఎన్‌టీఏ పరీక్షల్లో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్

జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

27 Jul 2026
తెలంగాణ

Jurala Project: కృష్ణమ్మ పరవళ్లు.. జూరాలకు 22,600 క్యూసెక్కుల వరద

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదికి మళ్లీ జలకళ వచ్చింది.

27 Jul 2026
వారణాసి

UNESCO: సారనాథ్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా.. బుద్ధుడి తొలి బోధనకు గుర్తింపు

వారణాసికి సమీపంలో ఉన్న సారనాథ్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

మునుపటి తరువాత