LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

16 Nov 2025
దిల్లీ

Delhi blast: ఎర్రకోట పేలుడు దర్యాప్తులో కొత్త ట్విస్ట్.. కారు డ్రైవర్‌కు అక్రమ మార్గాల ద్వారా రూ.20 లక్షలు.. 

దేశ రాజధాని దిల్లీలోని చారిత్రక ఎర్రకోట వద్ద సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న భారీ పేలుడు దేశాన్ని షాక్‌కు గురిచేసింది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌ సుక్మా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లాలో భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర కాల్పుల ఘటన జరిగింది.

16 Nov 2025
రాజస్థాన్

Rajasthan: రాజస్థాన్ రాష్ట్రానికి కొత్త చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి .. సీఎస్ గా నియమితులైన ఓరుగంటి శ్రీనివాస్

రాజస్థాన్‌ ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా 1989 బ్యాచ్‌కు చెందిన రాజస్థాన్‌ క్యాడర్‌ ఐఏఎస్‌ అధికారి, తెలుగు వాడైన ఓరుగంటి శ్రీనివాస్‌ను నియమించారు.

Stone Mine Collapse: సోన్‌భద్రలో కుప్పకూలిన క్వారీ: ఒకరు మృతి,శిథిలాల కింద15 మంది కార్మికులు   

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలో శనివారం రాత్రి తీవ్ర విషాదం జరిగింది.

Vishakapatnam: ₹ 13 లక్షల కోట్ల పెట్టుబడులు.. 613 ఒప్పందాలు.. 16.31 లక్షల మందికి ఉద్యోగావకాశాలు 

విశాఖపట్టణంలో మూడు రోజులపాటు జరిగిన సీఐఐ భాగస్వామ్య సదస్సు రాష్ట్రానికి భారీ ఫలితాలు తీసుకొచ్చింది.

Andhra: డేటా సెంటర్లతో ఏపీలో మాకు డిమాండ్‌.. కిర్లోస్కర్‌ పంప్స్‌ఎండీ అలోక్‌ ఎస్‌.కిర్లోస్కర్

విశాఖపట్టణంలో గూగుల్‌తో పాటు రిలయన్స్‌, బ్రూక్‌ఫీల్డ్‌ వంటి సంస్థలు కూడా డేటా సెంటర్లు ఏర్పాటు చేయడానికి ముందుకొస్తుండటం, అమరావతి రాజధాని నిర్మాణం తిరిగి వేగం పుంజుకోవడం, రాష్ట్ర ప్రభుత్వం భారీగా గ్రీన్‌ హైడ్రోజన్‌ ప్రాజెక్టులను ప్రోత్సహించడం వంటి పరిణామాలు—ఆంధ్రప్రదేశ్‌లో తమ ఉత్పత్తులకు విస్తృతమైన మార్కెట్‌ ఏర్పడుతోందని కిర్లోస్కర్‌ పంప్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలోక్‌ ఎస్‌. కిర్లోస్కర్‌ పేర్కొన్నారు.

Heavy rainfall: నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం.. రేపు,ఎల్లుండి పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన

నైరుతి బంగాళాఖాతంలో, శ్రీలంక తీర సమీపంలో శనివారం ఒక అల్పపీడనం ఏర్పడింది.

Rain Alert In AP: ఏపీపై మళ్లీ అల్పపీడన ప్రభావం.. పలు జిల్లాల్లో పిడుగులతో వర్షాలు హెచ్చరిక

నైరుతి బంగాళాఖాతం-శ్రీలంక తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్లు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.

15 Nov 2025
బిహార్

Neha Sharma : పాపం రామ్ చరణ్ హీరోయిన్.. తండ్రి కోసం ఎన్నికల్లో ప్రచారం.. అయినా తప్పని ఓటమి! 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి భారీ విజయం సాధించింది. అదే సమయంలో కాంగ్రెస్ కూటమి దారుణ ఓటమిని చవిచూసింది.

15 Nov 2025
బిహార్

RJD: బిహార్ ఎన్నికల్లో ఘోర ఓటమి.. తొలిసారి స్పందించిన ఆర్జేడీ!

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదశ్ (RJD) ఘోర పరాజయం ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ఈ ఫలితాలపై ఆర్జేడీ తొలిసారి స్పందించింది.

Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం.. అనిల్ చోక్రా రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు 

ఏపీ మద్యం కేసులో 'అనిల్‌చోక్రా' రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

15 Nov 2025
దిల్లీ

Ammonium Nitrate: ఎర్రకోటలో పేలుడు.. 2 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ వాడినట్లు దర్యాప్తు నిర్ధారణ

దిల్లీ ఎర్రకోట సమీపంలో సంభవించిన బాంబు పేలుడు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన రేపిన విషయం తెలిసిందే.

CII summit: ఏపీలో పెట్టుబడుల వెల్లువ.. ఒక్క సీఐఐ సదస్సులోనే రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు!

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి దిశగా భారీ పెట్టుబడులు ప్రవహిస్తున్నాయని సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu) తెలిపారు.

15 Nov 2025
తెలంగాణ

High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాక్‌… అధికారిక పేజీపై బెట్టింగ్ లింక్‌ ప్రత్యక్షం

తెలంగాణ హైకోర్టు వెబ్‌సైట్ హ్యాకింగ్ ఘటన న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హైకోర్టు ఆర్డర్‌ కాపీలు డౌన్‌లోడ్ చేస్తున్న సమయంలో సైట్‌ పనిచేయకపోవడంతో వినియోగదారులు షాక్‌కు గురయ్యారు.

15 Nov 2025
హైదరాబాద్

Sajjanar: సీపీ సజ్జనార్‌ పేరుతో నకిలీ ఫేస్‌బుక్ అకౌంట్‌.. జాగ్రత్తగా ఉండండి : సజ్జనార్ 

హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్ ఖాతా సృష్టించినట్లు ఆయన స్వయంగా వెల్లడించారు.

15 Nov 2025
హైకోర్టు

AP High Court: ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్లకు రిజర్వేషన్లు తప్పనిసరి: ఏపీ హైకోర్టు కీలక తీర్పు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో ట్రాన్స్‌జెండర్‌లకు రిజర్వేషన్లు కల్పించాలని ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.

15 Nov 2025
వైసీపీ

AP Liquor Scam: మద్యం కుంభకోణం కేసులో కీలక పరిణామం.. ముంబయి వ్యాపారి అనిల్ చోఖ్రా అరెస్టు

వైసీపీ ప్రభుత్వ కాలంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో కీలక నిందితుడైన ముంబయి వ్యాపారి అనిల్‌ చోఖ్రా(A-49)ను సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు.

15 Nov 2025
టీటీడీ

Satish Kumar: తితిదే మాజీ ఏవీఎస్‌వో సతీష్‌కుమార్‌ మృతి హత్యగా నిర్ధారణ!

తితిదే మాజీ ఏవీఎస్‌వో వై. సతీష్‌కుమార్‌ మరణాన్ని హత్యగా గుర్తిస్తూ అనంతపురం గుత్తి జీఆర్‌పీ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Vijayawada Singapore Flights: ఇవాళ్టీ నుంచి విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసులు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూసిన విజయవాడ-సింగపూర్ అంతర్జాతీయ విమాన సర్వీసు ఈ శనివారం నుంచి ప్రారంభం కానుంది.

Kolkata: కోల్‌కతాలో భారీ అగ్నిప్రమాదం.. వరుస పేలుళ్లతో కాలిబూడిదైన భవనాలు 

కోల్‌కతా నగరంలోని అత్యంత రద్దీ ప్రదేశంగా పేరుగాంచిన బరాబజార్‌లో శనివారం ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Jammu Kashmir: నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో భారీ పేలుడు.. 9 మంది మృతి

జమ్ముకశ్మీర్‌లోని నౌగామ్‌ పోలీస్‌ స్టేషన్‌లో శుక్రవారం రాత్రి జరిగిన భారీ పేలుడు తీవ్ర విషాదానికి దారితీసింది.

Revanth Reddy: రెండేళ్ల ప్రజా పాలనకు అనుగుణంగా ప్రజల తీర్పు : సీఎం రేవంత్ రెడ్డి 

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయం తమ బాధ్యతను మరింత పెంచిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

14 Nov 2025
బీఆర్ఎస్

KTR : ఫలితాలు నిరుత్సాహ పరిచినా.. ప్రజా సమస్యలపై బలంగా పోరాడుతాం : కేటీఆర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేసీఆర్ (KTR) విలేకరులతో మాట్లాడారు.

14 Nov 2025
కాంగ్రెస్

Congress: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం.. 25వేల మెజార్టీతో నవీన్ యాదవ్ గెలుపు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ విజయ పతాకాన్ని ఎగురవేశారు.

14 Nov 2025
బిహార్

Bihar Election Results 2025: బీహార్‌లో ఎన్డీయే ప్రజంజనం.. గెలుపు వెనుక ఉన్న పది కారణాలు ఇవే!

ఎన్నో ఉత్కంఠల నడుమ జరిగిన హై వోల్టేజ్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో, ఎన్డీయే కూటమి మరోసారి ఘన విజయాన్ని నమోదు చేసింది.

Devyani Rana: జమ్ముకశ్మీర్ లో బీజేపీ అభ్యర్థి ఆధిక్యం.. విజయం దిశగా దేవయాని రాణా

దేశవ్యాప్తంగా బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల‌తో పాటు అనేక రాష్ట్రాల్లో నిర్వహించిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు కూడా వేగంగా కొనసాగుతోంది.

14 Nov 2025
మిజోరం

Mizoram: మిజోరంలో ఉప ఎన్నికలో MNF ఘన విజయం

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రస్తుతం జరుగుతోంది.

14 Nov 2025
కాంగ్రెస్

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో 15వేల ఓట్ల ఆధిక్యలో కాంగ్రెస్‌ అభ్యర్థి

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ మొదటి నుంచే ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు.

14 Nov 2025
బిహార్

Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ అంచనాలు ప్లాప్.. సోషల్ మీడియాలో మీమ్స్ వైరల్!

రాజకీయ ఎన్నికల వ్యూహకర్తగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ కిషోర్ ఈసారి సొంత రాష్ట్రం బిహార్‌లో పెద్ద ఎదురుదెబ్బ తిన్నారు.

Nara Lokesh: విశాఖలో సీఐఐ సదస్సు.. ఏపీకి మరో భారీ పెట్టుబడిని ప్రకటించిన నారా లోకేశ్

పెట్టుబడులు ఆహ్వానించడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు విశాఖలో ప్రారంభమైంది.

Bomb Threat: శంషాబాద్‌ అలర్ట్‌.. రెండు అంతర్జాతీయ విమానాలకు ఒకేసారి బాంబు బెదిరింపులు!

ఇప్పటికే దేశ రాజధాని దిల్లీలో జరిగిన బాంబ్‌ బ్లాస్ట్‌ దేశాన్ని షాక్‌కు గురి చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మరో పెద్ద అలర్ట్‌ వెలువడింది.

14 Nov 2025
కాంగ్రెస్

Naveen Yadav: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ముందంజ 

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు దశల వారీగా కొనసాగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ప్రారంభం నుంచే ఆధిక్యం కొనసాగిస్తున్నారు.

14 Nov 2025
బిహార్

Bihar Elections Result: మ్యాజిక్ ఫిగర్ దాటి దూసుకెళ్తున్న ఎన్డీఏ.. కార్యకర్తల్లో సంబరాల వెల్లువ!

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యాన్ని సాధించింది.

14 Nov 2025
బిహార్

Bihar Elections Result: బిహార్‌లో కౌంటింగ్ మొదటి రౌండ్.. పోస్టల్ ఓట్లలో ఎన్డీఏ ఆధిక్యం! 

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు వేగంగా కొనసాగుతోంది. ప్రారంభ దశలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు పూర్తి కాగా, ఈ రౌండ్‌లో ఎన్డీఏ కూటమి స్పష్టమైన ఆధిక్యం సాధించింది.

14 Nov 2025
దిల్లీ

Delhi Bomb Blast: దిల్లీ పేలుడు కేసు.. బాంబర్‌ ఉమర్‌ నబీ ఇంటిని నేలమట్టం చేసిన అధికారులు 

దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు (Delhi Bomb Blast) దేశవ్యాప్తంగా తీవ్ర కలకలాన్ని రేపింది. ఈ ఘోర ఘటనపై దర్యాప్తు వేగంగా సాగుతున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

14 Nov 2025
బిహార్

Bihar Results: బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలు.. ఓట్ల లెక్కింపు ప్రారంభం… ఇంకొన్ని గంటల్లోనే తీర్పు!

బిహార్‌ శాసనసభ ఎన్నికల (Bihar Results) ఓట్ల లెక్కింపు శుక్రవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. అధికారులు ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించడం మొదలుపెట్టారు.

Jubilee hills bypoll: జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక.. మధ్యాహ్నం 2కి విజేత ఎవరో తేలిపోనుంది! 

జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ఫలితాలు మరికొన్ని గంటల్లో వెలువడనున్నాయి. యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇండోర్‌ స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది.

Jaypee Infratech Md Manoj Gaur: రూ.12 వేల కోట్ల మనీలాండరింగ్ కేసు.. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీ మనోజ్‌ గౌర్‌ అరెస్ట్

జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ మనోజ్‌ గౌర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అరెస్ట్‌ చేసింది.

Revanth Reddy: భారత్ ఫ్యూచర్ సిటీతో తెలంగాణలో కొత్త యుగం ఆరంభం:రేవంత్ 

హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడిదారులకూ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

Interpol: కశ్మీర్ వైద్యుడిపై రెడ్ కార్నర్ నోటీసు.. ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించిన పోలీసులు

దిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటన (Delhi Blast)తో సంబంధం ఉన్న ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు.

13 Nov 2025
హైదరాబాద్

Jubliee hills Byelection: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..  గెలుపు ఎవరిదీ?

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Vijayawada: విజయవాడలో దారుణం.. భార్యను నడిరోడ్డుపై హత్య చేసిన భర్త

విజయవాడలో దారుణం చోటు చేసుకుంది. భార్యను భర్తే నడిరోడ్డుపై దారుణంగా గొంతు కోసి హత్య చేశాడు.

Omar Abdullah: 'ప్రతి కాశ్మీరీ ముస్లిం ఉగ్రవాది కాదు': ఒమర్ అబ్దుల్లా

దిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న బాంబు పేలుడు ఘటన నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌కు చెందిన ప్రజలపై, ముఖ్యంగా కశ్మీరీ ముస్లింలపై వివక్షాత్మక వైఖరి పెరిగే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు.

13 Nov 2025
మదనపల్లె

#NewsBytesExplainer: పేదల అవయవాలపై వ్యాపారం.. మదనపల్లె కిడ్నీ ముఠా వెనుక చీకటి నిజాలు

అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో బయటపడిన అక్రమ కిడ్నీ మార్పిడి రాకెట్‌ చిన్నది కాదని, విస్తృత స్థాయిలో నడుస్తోందని పోలీసులు గుర్తించారు.

13 Nov 2025
దిల్లీ

Al Falah University: అల్‌-ఫలా యూనివర్సిటీకి షోకాజ్ నోటీసులు 'న్యాక్‌' 

దిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో అల్‌-ఫలా విశ్వవిద్యాలయం మరోసారి ప్రధానాంశంగా మారింది.

13 Nov 2025
ఎన్ఐఏ

NIA raids : గుజరాత్ ఆధారంగా ఉన్న అల్ ఖైదా ఉగ్ర నెట్‌వర్క్ కేసులో 5 రాష్ట్రాల్లో NIA దాడులు

గుజరాత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్న అల్ ఖైదా ఉగ్ర నెట్‌వర్క్‌పై జరుగుతున్న దర్యాప్తు లో భాగంగా, జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) బుధవారం (నవంబర్ 12) మరో విడత సోదాలు చేపట్టింది.

Kanpur: కాన్పూర్ వైద్యుడు మహ్మద్ ఆరిఫ్ అరెస్టు.. మహిళా డాక్టర్ షాహీన్‌తో నిరంతర సంప్రదింపులు

దేశ రాజధాని దిల్లీలో ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు విచారణలో కీలక పురోగతి చోటుచేసుకుంది.

Pawan kalyan: పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై వీడియో విడుదల చేసిన పవన్

శేషాచల అటవీ ప్రాంతాల్లో జరుగుతున్న భూకబ్జాల వ్యవహారాన్ని బహిర్గతం చేస్తూ జనసేన పార్టీ "బిగ్ ఎక్స్‌పోజ్" పేరుతో డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ స్వయంగా భారీ విషయాలను వెలుగులోకి తెచ్చారు.

13 Nov 2025
దిల్లీ

Delhi Blast: '4 నగరాలు,8 బాంబర్లు,₹20 లక్షల చెల్లింపు': భారీ ఉగ్ర ప్లాన్ ఇదే..! 

ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌, ఎర్రకోట పేలుడు కేసులపై దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ, ఒక పెద్ద స్థాయి ఉగ్ర కుట్ర బయటపడుతోంది.

13 Nov 2025
దిల్లీ

Ukasa: ఢిల్లీ కార్ బాంబర్ టర్కీకి చెందిన హ్యాండ్లర్ 'ఉకాసా'తో సంప్రదింపులు.. ఉగ్ర కుట్రలో మరిన్ని వివరాలు 

ఫరీదాబాద్‌ ఉగ్ర మాడ్యూల్‌కు సంబంధించిన విదేశీ సంబంధాలపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు.

Nara Lokesh: ఏపీలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ఆ కంపెనీ .. వెల్లడించిన మంత్రి లోకేశ్

ఆంధ్రప్రదేశ్‌లో మరో భారీ పెట్టుబడి రానుంది. రెన్యూ పవర్ సంస్థ రాష్ట్రంలో రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని లోకేశ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు.

Ambati Rambabu: వైసీపీ నేత అంబటి రాంబాబుపై కేసు 

మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబుతో పాటు మరికొందరు నేతలపై పట్టాభిపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

Singareni: రెండు లిస్టెడ్‌ కంపెనీల ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి సింగరేణి లేఖ

భూగర్భ గనుల తవ్వకాలతో ప్రారంభమైన సింగరేణి సంస్థ, ఇప్పుడు ప్రపంచ స్థాయి వ్యాపార విస్తరణ దిశగా ముందడుగులు వేస్తోంది.

13 Nov 2025
తెలంగాణ

Fisheries Export Center: తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతుల కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..

తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో మంచినీటి చేపల (ఇన్‌లాండ్‌ ఫిషరీస్‌) ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Minister lokesh: విశాఖలో రూ.15 వేల కోట్లతో టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ డేటా సెంటర్‌.. 

విశాఖపట్టణంలో రూ.15 వేల కోట్ల వ్యయంతో 300 మెగావాట్ల సామర్థ్యమున్న హైపర్‌స్కేల్‌ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి న్యూయార్క్‌లో ప్రధాన కార్యాలయం కలిగిన టిల్‌మాన్‌ గ్లోబల్‌ హోల్డింగ్స్‌ సంస్థ ముందుకొచ్చింది.

13 Nov 2025
దిల్లీ

Delhi Blast: దిల్లీ పేలుడు.. కారులో లభించిన డీఎన్‌ఏ ఉమర్ నబీదే అని నిర్ధారణ!

దిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.

Delhi Bomb Blast: బాంబు పేలుడు ఉగ్ర ఘాతుకమే.. ఎర్రకోట సమీపంలో పేలుడుపై కేంద్ర క్యాబినెట్‌ స్పష్టీకరణ

దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం జరిగిన కారు బాంబు పేలుడు ఉగ్రవాదుల చేత చేసిన దారుణ దాడేనని కేంద్ర మంత్రివర్గం స్పష్టంచేసింది.

12 Nov 2025
దిల్లీ

Delhi Car blast: దిల్లీ పేలుడు ఘటనలో ఎరుపు రంగు ఫోర్డ్‌ ఎకోస్పోర్ట్‌ కారు స్వాధీనం

దిల్లీ పేలుడు ఘటన దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి.

Air India: ఎయిర్‌ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. వారణాసిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్

ముంబయి నుంచి వారణాసికి వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం బుధవారం మధ్యాహ్నం బాంబు ముప్పు కారణంగా అత్యవసర ల్యాండింగ్ చేసింది.

12 Nov 2025
దిల్లీ

Al-Falah University: ఎర్రకోట పేలుడు ఘటన.. అల్-ఫలాహ్ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ హసన్ మిస్సింగ్‌..?

దిల్లీ ఎర్రకోట పేలుడు (Red Fort Blast) జరిగిన తర్వాత, హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్‌లో ఉన్న అల్-ఫలాహ్ యూనివర్సిటీ మరోసారి వార్తల్లో నిలిచింది.

Nara Lokesh: 2019లో ప్రాజెక్టులు నిలిపేసిన ఓ కంపెనీ ఏపీకి తిరిగొస్తోంది: నారా లోకేశ్  

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులను ఆకర్షించడం దిశగా వేగంగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం, మరో కీలక ప్రకటనకు సన్నద్ధమవుతోంది.

Andhra Pradesh: ఐటీ పెట్టుబడుల కోసం ప్రభుత్వం ఆమోదం

భారత ప్రభుత్వం ఐటీ రంగంలో కొత్త పెట్టుబడులపై ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ సంస్థల ప్రతిపాదనలను ఆమోదిస్తూ, భూముల కేటాయింపు, ప్రోత్సాహకాలు చెల్లించే అనుమతులను అందించింది. రాయితీ ధరలపై భూములు కేటాయించే ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

12 Nov 2025
తెలంగాణ

Kaleshwaram: కాళేశ్వరం కమిషన్‌ విచారణను జనవరి రెండో వారానికి వాయిదా

హైకోర్టు కాళేశ్వరం కమిషన్‌పై జరుగుతున్న విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.

మునుపటి తరువాత