భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Sabarimala: శబరిమల బంగారు విగ్రహాల కేసు.. ఈడీకి దర్యాప్తు అనుమతి
శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Ration Card: రేషన్ కార్డుదారులు పౌరసరఫరాల శాఖ అలెర్ట్.. ఈకేవైసీ ప్రాసెస్ కాలేదా..? వెంటనే పూర్తి చేసుకోండి
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
Chandrababu: కేంద్ర మంత్రి సోనోవాల్తో సీఎం చంద్రబాబు భేటీ.. దుగరాజపట్నం షిప్బిల్డింగ్ క్లస్టర్కు సాయం చేయాలని వినతి
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
Siddaramaiah: 'అలాంటి ఒప్పందమేదీ జరగలేదు'.. సీఎం పదవిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..!
కర్ణాటకలో సీఎం మార్పు విషయంలో సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది.
Cash-for-Query Case: దిల్లీ హైకోర్టులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకి బిగ్ రిలీఫ్..
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో కీలక ఉపశమనం లభించింది.
Live in Relationships: సహజీవనానికి గ్రీన్ సిగ్నల్.. జంటలకు రక్షణ ఇవ్వాలన్న హైకోర్టు
భారతదేశంలో వివాహ బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. సాంప్రదాయాలు, సంస్కృతి కారణంగా వివాహేతర సంబంధాలను సమాజం అంగీకరించకపోవడం సాధారణం.
VB-G RAM G: వీబీ-జీ రామ్ జీ బిల్లుకు లోక్సభ సమ్మతించిన గంటల్లోనే రాజ్యసభలోనూ.. సంవిధాన్ సదన్ వెలుపల ప్రతిపక్షాల ధర్నా
గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' (వీబీ-జీ రామ్ జీ) బిల్లుకు పార్లమెంటు ముద్ర పడింది.
Dense Fog: పంజాబ్ టు బీహార్.. కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఐఎండీ వార్నింగ్
ఉత్తర భారతదేశం ఈ రోజు దట్టమైన పొగమంచుతో నిండి ఉంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్పై సిట్.. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో బృందం
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
YouTuber: యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంట్లో ఈడీ తనిఖీలు.. లాంబోర్గినీ, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లు సీజ్
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ నివాసిత యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది.
Hyderabad: 27 సార్లు పర్మినెంట్ వీసా ప్రయత్నాలు.. ఉగ్రవాది సాజిద్కు హైదరాబాద్తో ఉన్న లింక్ బట్టబయలు!
ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటనకు పాల్పడిన ఉగ్రవాది సాజిద్కు సంబంధించిన షాకింగ్ అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Hyderabad: 20 ఏళ్ల వివాదానికి తెర..102 ఎకరాలు అటవీశాఖవే: సుప్రీంకోర్టు తీర్పు
హైదరాబాద్ నగర కేంద్రానికి సమీపంలో మరో కొత్త అభయారణ్యం ఏర్పడబోతోంది.
Chandrababu: ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులతో నేడు చంద్రబాబు కీలక సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులతో సమావేశాలు జరపనున్నారు.
Andhra Pradesh: అరకులోయలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
ఆంధ్రప్రదేశ్లోని ఊటీగా పేరొందిన అరకులోయలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.
Cm chandrababu: ఆరు ఉత్తమ విధానాల ఎంపిక.. రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం ఆదేశాలు
పరిపాలనలో కొత్తదనానికి క్షేత్రస్థాయి నుంచే ఆరంభం కావాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లే ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Year Ender 2025: 2025లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో మైలురాళ్లు ఇవే..
2025వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కోసం అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో ఒక ప్రత్యేక మైలురాయి గా నిలిచింది.
Peter Elbers: ఇండిగో సంక్షోభం నుంచి బయటపడ్డాం.. సిబ్బందికి సీఈవో పీటర్ ఎల్బర్స్ కృతజ్ఞతలు
ఇండిగోలో ఇటీవల ఏర్పడిన సంక్షోభ సమయంలో సంస్థకు అండగా నిలిచిన సిబ్బందికి సీఈవో పీటర్ ఎల్బర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
VB G RAM G Bill: 'ఉపాధి' స్థానంలో 'జీ రామ్ జీ'కి లోక్సభ ఆమోదం..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీనరేగా)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్' (వీబీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది.
Chandrababu: చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.
Karnataka: కర్ణాటక తీరంలో జీపీఎస్ ట్రాకర్తో ఉన్న సీగల్ గుర్తింపు.. భద్రతా వర్గాల్లో ఆందోళన
కర్ణాటక తీరప్రాంతంలో చైనాకు చెందిన సీగల్ ఒక్కసారిగా కలకలం రేపింది.
Dense Fog; ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. 40 విమానాలు,20కిపైగా రైళ్లు ఆలస్యం
కాలుష్యం తీవ్రంగా పెరగడం కారణంగా దిల్లీలో దట్టమైన పొగమంచు (Dense Fog) చోటు చేసుకుంది.
Nara Lokesh: ఈ రోజు పన్నెండు గంటలకు లోకేశ్ భారీ ప్రకటన.. ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక పెద్ద ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.
Ram V Sutar: 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' రూపశిల్పి రామ్ సుతార్ కన్నుమూత
ప్రఖ్యాత భారతీయ శిల్పి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వి. సుతార్ (100) ఈ ప్రపంచాన్ని వీడారు.
TGSRTC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. 213 కాలనీలకు బస్సులొచ్చాయ్..
మహానగర పరిధిలోని కొత్త కాలనీలకు ప్రజారవాణా సౌకర్యం మరింత విస్తరించింది.
panchayat elections: పంచాయతీ ఎన్నికల మూడో విడతలోనూ కాంగ్రెస్'దే పైచేయి
తెలంగాణలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.
Andhra News : వండర్లా విశాఖకు.. ఇమాజికా వరల్డ్ తిరుపతికి
పర్యాటక రంగమే ఏపీకి తొలి ప్రాధాన్య రంగమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Andhra news: ఏపీలో కేరళ తరహా పర్యాటక సేవలు.. ప్రైవేటు భాగస్వామ్యంతో అల్ట్రా లగ్జరీ బోట్లు
పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలనే దిశగా ఆంధ్రప్రదేశ్'లో కీలక అడుగు పడింది.
Mehr Castellino: భారతదేశ తొలి మిస్ ఇండియా మెహర్ కాస్టలినో కన్నుమూత
భారతదేశపు తొలి మిస్ ఇండియాగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో (81) బుధవారం తుదిశ్వాస విడిచారు.
Railway chart preparation: రైల్వే బోర్డు చార్ట్ ప్రిపరేషన్లో కీలక మార్పు!
రైలు ప్రయాణాల్లో ఏర్పడే అనిశ్చితిని తగ్గించడానికి రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది.
Telangana: వారు పార్టీ మారినట్లే ఆధారాలు లేవు.. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లు కొట్టివేసిన స్పీకర్
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వివాదంపై స్పీకర్ విచారణ చివరి దశకు చేరింది.
RG Kar Rape Murder Case: ఆర్జీ కర్ హత్యాచారం కేసు.. కలకత్తా హైకోర్టుకు సుప్రీంకోర్టు బదిలీ
ఆర్జీ కర్ హత్యాకాండ కేసును సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్ట్కి బదిలీ చేసింది.
Draupadi Murmu:శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శీతాకాల విరామాన్ని హైదరాబాద్లో గడపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి చేరుకున్నారు.
India summon: బంగ్లాదేశ్ హైకమిషనర్కు భారత్ సమన్లు
బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాను భారత్ సమన్లు జారీ చేసింది.
Madhya Pradesh: అదృష్టం అంటే వీళ్లదే.. 15.34 క్యారెట్ రత్నమాణిక్యం దొరికింది..
ఆర్థికంగా వెనకబడిన, తమ సోదరీమణుల వివాహానికి నిధులు సమకూర్చడంలో కష్టపడుతున్న ఇద్దరు యువకులకు అదృష్ట లక్ష్మి తలుపుతట్టింది.
Bomb Threats: గుజరాత్'లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
గుజరాత్లో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. అహ్మదాబాద్లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
National Herald case: 'న్యాయమే గెలిచింది'.. ప్రధాని మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: నేషనల్ హెరాల్డ్ కేసుపై ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగింది.
Nagarjuna: ఏఎన్నార్ కళాశాల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.2 కోట్లు: నాగార్జున
తన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్)కు చదువు లేకపోయినా, విద్య విలువను గుర్తించి అనేకమందికి మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.
Year Ender 2025: రేవంత్ రెడ్డి కు కలిసివచ్చింది, విపక్షాలకు ఇబ్బందులు తెచ్చింది.. 2025 కీలక పరిణామాలు ఇవే
2025సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
Sankranti Special Trains: సంక్రాంతికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 16 అదనపు ప్రత్యేక రైళ్లు (Sankranti Special Trains) నడిపిస్తున్నట్లు ప్రకటించింది.
Telangana: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదల.. 9 రోజుల పాటు పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో 2026 లో జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు.
Amaravati: అమరావతిలో కీలకమైన రోడ్డుకు రూ.8.50 కోట్ల నిధులు మంజూరుచేసిన ప్రభుత్వం
గుంటూరు నుంచి అమరావతికి తాడికొండ మీదుగా వెళ్లే రోడ్డు రూపురేఖలు మారిపోనున్నాయి.
Telangana Speaker: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు తెలంగాణ స్పీకర్ తీర్పు
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
Kazipet railway station: కాజీపేట రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్లు.. ప్రయాణికుల ఇబ్బందులకు పరిష్కారం
అమృత్ భారత్ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పథకంలో భాగంగా కాజీపేట రైల్వేస్టేషన్లో కీలక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
Telangana: ప్రభుత్వ పాఠశాలలు-కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ కొత్త చర్యలు
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో విద్యాశాఖ కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.
Sydney Shooting: ఆస్ట్రేలియాలో ఘోర ఉగ్రదాడి.. నిందితుడికి హైదరాబాద్తో కనెక్షన్
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని బోండీ బీచ్లో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Year Ender 2025: పహల్గామ్ నుంచి వైట్ హౌస్ వరకు.. భారతీయ గర్వాన్ని ప్రతిబింబించే పది ఫోటోలు ఇవే!
2025 సంవత్సరం ముగియడానికి కొద్దిరోజులు మిగిలిన వేళ... ఆ సంవత్సరంలో ప్రపంచం ఎదుర్కొన్న ఘర్షణలు, విషాదాలు, విజయాలు, ఆశల సంగ్రహం కష్టపడి మర్చిపోలేనివి.
Year Ender 2025: వేడుకల వెలుగుల్లో విషాద నీడలు.. ఈ ఏడాది జరిగిన ఆధ్యాత్మిక, హృదయ విదారక ఘటనలు ఇవే!
2025 సంవత్సరం దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక కీలక మతపరమైన సంఘటనలకు వేదికగా నిలిచింది.
Aroop Biswas: మెస్సీ కార్యక్రమంలో గందరగోళం... బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ కార్యక్రమం సందర్భంగా ఏర్పడిన గందరగోళ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించడంతో, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం రాజీనామా చేశారు.
China: వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో భారత్కు సాయం చేసేందుకు సిద్దమైన చైనా
కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి చైనా తమ సహకారానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.
Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్త బిల్లు.. లోక్సభలో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రియాంక గాంధీ
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంపై తీవ్ర వివాదం రేపింది.
TDP: టీడీపీ పునర్వ్యవస్థీకరణలో కీలక అడుగు.. టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకాలు దాదాపు ఖరారు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో జిల్లా అధ్యక్షుల నియామకాలు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.
Private sector: రూపాయి పతనం ఎఫెక్ట్.. ఉద్యోగాలపై అనిశ్చితి… పది నెలల్లో అత్యల్ప స్థాయికి ప్రైవేట్ రంగం
డాలర్తో పోలిస్తే రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయి అయిన 91.8కి పడిపోయిన వేళ, ప్రైవేట్ రంగం కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
FDIs in Insurance: బీమా రంగంలోకి 100శాతం ఎఫ్డీఐ: లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
లోక్సభలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీమా చట్టాల (సవరణ) బిల్లు-2025ను ప్రవేశపెట్టారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో కొత్త జోనల్, స్థానికత విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్థానికత,జోనల్ విధానాల్లో తాజా మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
Punjab: మొహాలీలో దారుణం.. ప్రముఖ కబడ్డీ ఆటగాడు రాణా బాలచౌరియా మృతి
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ ప్రాంతంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Bengal SIR: పశ్చిమబెంగాల్లో 58 లక్షల ఓట్లు తొలగింపు
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో సవరణలు చేపట్టింది.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా,రాహుల్గాంధీకి ఊరట
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.
Nellore: నెల్లూరు జువ్వలదిన్నెలో దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు కానున్న స్వయంప్రతిపత్తి కలిగిన అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్, సిస్టమ్స్ అభివృద్ధి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Telangana: తలసరి ఆదాయంలో దూసుకుపోతున్నతెలంగాణ.. జీఎస్డీపీ రూ.16.41 లక్షల కోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన 'హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024-25' నివేదిక ప్రకారం, తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానాల్లో ఉన్న రాష్ట్రాల సరసన నిలిచింది.
Nitish kumar: మరో వివాదంలో బిహార్ సీఎం.. హిజాబ్ పైకెత్తి.. వైద్యురాలి మొహంలోకి చూసి
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పట్నాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ మహిళ హిజాబ్ను లాగారు
Luthra Brothers: గోవా నైట్క్లబ్ ప్రమాదం.. థాయిలాండ్ నుండి భారత్కు లూథ్రా సోదరులు
గోవాలోని 'బిర్క్ బై రోమియో లేన్' నైట్క్లబ్లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ఆ క్లోబ్ యజమానులు, సౌరభ్,గౌరవ్ లూథ్రా సోదరులను (Luthra Brothers) థాయిలాండ్ పోలీసులు ఈ రోజు భారత్కు అప్పగించారు.
NIA: పహల్గామ్ దాడిలో లష్కరే తోయిబా హ్యాండ్లర్ సహా 7 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్లు దాఖలు
పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక ముందడుగు వేసింది.
Inter Exams: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఇంటర్ పరీక్ష షెడ్యూల్లో మార్పు
తెలంగాణలో మార్చి 3న నిర్వహించాల్సిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు నిర్ణయించింది.