భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Year Ender 2025 : ప్రజల హృదయాలను గెలిచిన కలెక్టరమ్మలు
అధికారం చేతికి వచ్చిందంటే కొందరు పెత్తనం చలాయిస్తారు. అదే అధికారాన్ని ప్రజాసేవకు అంకితం చేసే వారు మాత్రం అరుదు.
PM Modi: 2026 బడ్జెట్ కు ముందు ఆర్థికవేత్తలతో ప్రధాని మోదీ సమావేశం
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ ప్రణాళికలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు ప్రముఖ ఆర్థిక నిపుణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు.
New year celebration 2026: న్యూ ఇయర్ వేళ తెలంగాణలో మద్యం అమ్మకాల రికార్డులు బద్దలవుతాయా?
తెలంగాణలో న్యూ ఇయర్ వేడుకలు అంటే మద్యం అమ్మకాలు భారీగా నమోదవడం సాధారణమే.
TGSRTC: ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు ప్రకటించిన టీజీఎస్ ఆర్టీసీ
తెలుగువారికి అతిపెద్ద పండుగ అయిన సంక్రాంతి సందర్భంగా సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీజీఎస్ఆర్టీసీ) శుభవార్త అందించింది.
Uttarakhand Bus Accident: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం.. బస్సు లోయలో పడి ఏడుగురు మృతి, 11 మందికి గాయాలు
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మంగళవారం తెల్లవారుజామున అల్మోరా జిల్లా శిలాపానీ ప్రాంతంలో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది.
Madhyapradesh: మధ్యప్రదేశ్లో వ్యక్తిపై దాడి చేసి.. మంచంపై రెస్ట్ తీసుకున్న పులి
మధ్యప్రదేశ్లో ఓ గ్రామంలో పులి కలకలం సృష్టించిన ఘటన జరిగింది.
Priyanka Gandhi son Engagement: ప్రియాంక కుమారుడు రేహాన్ వాద్రా, అవీవా బేగ్తో నిశ్చితార్థం..!
కాంగ్రెస్ అగ్ర నాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా, త్వరలో వివాహ బంధంలో అడుగుపెట్టనున్నారు.
AI Express pilot: ప్రయాణీకుడిపై దాడి కేసులో AI ఎక్స్ప్రెస్ పైలట్ అరెస్టు, బెయిల్పై విడుదల
ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (ఐజీఐ) ఇటీవల స్పైస్జెట్ ప్రయాణికుడిపై జరిగిన దాడి ఘటనలో ఎయిరిండియా ఎక్స్ప్రెస్కు చెందిన పైలట్ వీరేంద్రను పోలీసులు అరెస్టు చేశారు.
Cyberabad Traffic Police: న్యూ ఇయర్ వేళ జాగ్రత్త.. ఈ తప్పులు చేస్తే కఠిన చర్యలు తప్పవు
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు క్యాబ్ ఆపరేటర్లు, సాధారణ ప్రజలు, బార్-పబ్ యజమానులకు కీలక సూచనలు జారీ చేశారు.
Vallabhaneni Vamsi: అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ .. అరెస్టు భయంతో ఫోన్ స్విచ్చాఫ్.. మాజీ ఎమ్మెల్యే కోసం పోలీసుల గాలింపు!
గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ కీలక నాయకుడు వల్లభనేని వంశీ అజ్ఞాతంలోకి వెళ్లిన విషయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Telangana Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీలు.. ఫ్యూచర్ సిటీ సీపీగా సుధీర్ బాబు
తెలంగాణ ప్రభుత్వం కీలక పరిపాలనా నిర్ణయాన్ని ప్రకటించింది. పునర్వ్యవస్థీకరించిన జీహెచ్ఎంసీ పరిధిని అనుసరించి పోలీసు కమిషనరేట్లను కూడా కొత్తగా మలిచింది.
Delhi: ఢిల్లీలో దట్టమైన పొగమంచు,వణికించే చలి… 130కి పైగా విమానాలు రద్దు
దేశ రాజధాని దిల్లీని ఒకవైపు దట్టమైన పొగమంచు పూర్తిగా కప్పివేయగా, మరోవైపు ఎముకలు గడ్డకట్టే చలి ప్రజలను వణికిస్తోంది.
Mumbai: ముంబై భాండుప్ పశ్చిమ స్టేషన్ రోడ్లో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురు మృతి, 10 మందికి తీవ్ర గాయాలు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో సోమవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Medaram: జనవరి 28 నుంచి మేడారం జాతర.. 8 జోన్లు,47 సెక్టార్లుగా విభజన
వచ్చే ఏడాది జనవరి 28 నుంచి ప్రారంభం కానున్న మేడారం జాతర ఏర్పాట్లపై అధికార యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది.
Andhra News: పోలవరం,మార్కాపురం కొత్త జిల్లాలకు కేబినెట్ ఆమోదం.. రాష్ట్రంలో 28 జిల్లాలు
ఏపీలో జిల్లాల పునర్విభజనకు సంబంధించి కీలక నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం తీసుకుంది.
Visakhapatnam Port: విశాఖ పోర్టు డిప్యూటీ ఛైర్పర్సన్గా తొలి మహిళా ఐఏఎస్ అధికారిణి
విశాఖపట్టణం పోర్టు అథారిటీ డిప్యూటీ ఛైర్పర్సన్గా మహిళా ఐఏఎస్ అధికారిణి రోష్ని అపరాంజి కోరాటి సోమవారం బాధ్యతలు స్వీకరించారు.
Dr. Manthena Satyanarayana Raju: ఏపీ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.
Year Ender 2025 : ఆరోగ్యం నుంచి పార్టీ వరకు.. కేసీఆర్ కొంప ముంచిన 2025
కేసీఆర్, బీఆర్ఎస్... ఈ మూడు అక్షరాలు తెలంగాణ రాజకీయ దిశనే మార్చేశాయి.
Amit Shah: బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఎక్కడ ఉన్నా పంపిస్తాం: అమిత్ షా
బంగ్లాదేశ్ నుండి చొరబడినవారిని దేశంలో ఎక్కడ ఉన్నా పంపిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
Lalit Modi: 'పలాయనవాదులు' వ్యాఖ్యలపై వెనక్కి తగ్గిన లలిత్ మోదీ.. భారత ప్రభుత్వానికి క్షమాపణలు
మనీలాండరింగ్కు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, తాజాగా భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు.
Unnao rape case: ఉన్నావ్ అత్యాచార కేసు.. నిందితుడి విడుదలకు సుప్రీం బ్రేక్
ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
AP Cabinet : ఏపీలో జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
Australia: ECTA ఒప్పందం కింద 2026 జనవరి నుంచి భారత ఎగుమతులపై ఆస్ట్రేలియా టారిఫ్లు రద్దు
భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ECTA) కింద 2026 జనవరి 1 నుంచి భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని ఎగుమతులపై టారిఫ్లు పూర్తిగా రద్దు చేయనున్నట్లు ఆస్ట్రేలియా నిర్ణయించింది.
ICMR backs PM: పెరుగుతున్న డ్రగ్ రెసిస్టెన్స్పై ప్రధాని హెచ్చరికకు ఐసీఎంఆర్ మద్దతు
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక అంశాన్ని లేవనెత్తారు.
IndiGo flyers: ఇండిగో ప్రయాణికుల బ్యాగ్ మిస్సింగ్పై ఆందోళన
ఇండిగో విమానయాన సేవలో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు తమ బ్యాగ్ మిస్సింగ్ అయినట్లు ఆన్లైన్లో ఫిర్యాదులు చేశారు.
Maoist Doctor: దండకారణ్యంలో మావోయిస్టుల ప్రాణాలు కాపాడిన.. 'మిస్టరీ డాక్టర్' ఎవరు ?
వైద్యుడిగా శిక్షణ పొందిన ఆయన ఉద్యమ ఆలోచనలతో అడవుల బాట పట్టారు.
Ernakulam Express Fire Accident: టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ అగ్నిప్రమాదం: దర్యాప్తు చేపట్టిన FSL బృందాలు
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.
Sharad Pawar-Ajit Pawar: మహా రాజకీయాల్లో కీలక పరిణామం.. కలిసిపోయిన పవార్ కుటుంబం..
మహారాష్ట్ర రాజకీయ వేదికపై కీలకమైన మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవార్ కుటుంబం కలిసిపోయింది.
Delhi: దిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. రెడ్ అలర్ట్ జారీ.. విమాన సర్వీసులకు అంతరాయం
దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది. అతి సమీపంలోని వాహనాలను కూడా స్పష్టంగా చూడలేని పరిస్థితి ఏర్పడటంతో, వాతావరణ శాఖ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Tamilnadu: తిరువళ్లూరులో దారుణం.. వలస కార్మికుడిపై మైనర్ల అటాక్.. వీడియో వైరల్
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Manipur: మణిపూర్లో ఉగ్రవాదుల పేర్లతో రహదారి.. కఠినంగా స్పందించిన NGT : ప్రభుత్వానికి తక్షణ ఆదేశాలు
మణిపూర్లో గత కొంతకాలంగా కొనసాగుతున్న అస్థిరత మధ్య ఒక విస్తుపోయే ఉదంతం వెలుగులోకి వచ్చింది.
TTD: వైకుంఠ ద్వార దర్శనానికి సర్వం సిద్ధం.. తొలి మూడు రోజులు డిప్ టోకెన్ ఉన్నవారికే అనుమతి
తిరుమల తిరుపతి శ్రీవారి ఆలయంలో రేపటినుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనం నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Andhra pradesh: ఎలమంచిలి ఎక్స్ప్రెస్ ప్రమాదం: విశాఖ-విజయవాడ రైళ్లు ఆలస్యం.. హెల్ప్లైన్ ఏర్పాటు
అనకాపల్లి జిల్లా ఎలమంచిలి వద్ద ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే.
Andhra News: ఏపీలోని మారుమూల ప్రాంతాలకు సెల్ సిగ్నల్.. 707 కొత్త సెల్ టవర్ల ఏర్పాటు
హలో.. వినిపిస్తున్నదా..? కాస్త ఆగండి.. బయటకు వస్తున్నా.. సిగ్నల్ సరిగ్గా లేదు..!
Hyderabad: జీహెచ్ఎంసీ పరిధితోనే మూడు కమిషనరేట్లు.. పునర్వ్యవస్థీకరణపై ఒకట్రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ..?
జీహెచ్ఎంసీ తాజా పునర్విభజన నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ పోలీసింగ్ వ్యవస్థలోనూ విస్తృత స్థాయి మార్పులు అమలులోకి రానున్నాయి.
Anakapalli: టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో అగ్నిప్రమాదం.. దువ్వాడ మార్గంలో రైలు ప్రమాదం.. ఒకరి మృతి
విశాఖ జిల్లా దువ్వాడ మార్గంగా ఎర్నాకుళం వెళ్లాల్సిన టాటా-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్ (18189) ఆదివారం అర్ధరాత్రి అనంతరం ప్రమాదానికి గురైంది.
Telangana: రేపటి నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.. కాంగ్రెస్-బీఆర్ఎస్ మధ్య వాడీవేడీ రాజకీయాలు
నదీ జలాల అంశంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ వాతావరణం రోజు రోజుకీ మరింత వేడెక్కుతోంది.
Jammu Kashmir: జమ్మూలో ఉగ్రవాద ముప్పుతో భద్రతా బలగాల హెచ్చరిక
చలికాలాన్ని అవకాశంగా మలుచుకుని జమ్ముకశ్మీర్లో విధ్వంసానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు యత్నిస్తున్నారని నిఘా వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
Sigachi Blast: సంగారెడ్డి సిగాచి పేలుడు.. సీఈఓ అమిత్ రాజ్ సిన్హా అరెస్టు
సంగారెడ్డి జిల్లా పాశమైలార్లోని సిగాచి పరిశ్రమలో జూన్ 30న జరిగిన ఘోర పేలుడు ఘటనా స్థానాన్ని కలకలం కలిగించింది.
Narendra Modi: 2025లో భారత్ సాధించిన ఘన విజయాలు ఇవే: ప్రధాని మోదీ
'మన్కీ బాత్' కార్యక్రమం 129వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా 2025లో భారత్ సాధించిన గర్వకారణమైన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు.
Droupadi Murmu: జలాంతర్గామిలో దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ప్రయాణం
దేశ ప్రథమ పౌరురాలు, త్రివిధ దళాల సుప్రీం కమాండర్ అయిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము జలాంతర్గామిలో ప్రయాణించారు.
TG Police: తెలంగాణ పోలీస్ శాఖలో నూతన మార్పులు
తెలంగాణ పోలీస్ శాఖలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి. జీహెచ్ఎంసీ పునర్విభజన నేపథ్యంలో మూడు ప్రధాన పోలీస్ కమిషనరేట్లలో కీలక మార్పులు చేశారు.
Train Accident: బిహార్లో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పి బ్రిడ్జిపై నుంచి పడిపోయిన 19 బోగీలు!
బిహార్ రాష్ట్రంలోని జముయి జిల్లాలో గూడ్స్ రైలు ప్రమాదం సంభవించింది.