LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

26 Dec 2025
బిహార్

Youngest IITian: 13 ఏళ్లకే ఐఐటీ సీటు.. 24 ఏళ్లకే పీహెచ్‌డీ! ఈ బాల మేథావి ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలుసా? 

బిహార్‌లోని ఓ మారుమూల గ్రామం నుంచి అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత టెక్ సంస్థల వరకు... సత్యం కుమార్ ప్రయాణం నిజంగా ఓ అద్భుత గాథ.

RTC Employee: మెడికల్‌ అన్‌ఫిట్‌ ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త.. ప్రత్యామ్నాయ ఉద్యోగాలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

ఏపీ ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక గుడ్‌న్యూస్ ప్రకటించింది.

26 Dec 2025
ముంబై

Mumbai: ముంబైలో ఇల్లు కొనడం సులువు.. 15 ఏళ్లలో కనిష్ఠానికి గృహ స్థోమత!

ముంబయి లాంటి మహానగరంలో ఇల్లు కొనే కల నిజమవుతోంది.

26 Dec 2025
దిల్లీ

Delhi High Court: ఎయిర్‌ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ తగ్గింపు.. కేంద్రానికి హైకోర్టు 10 రోజుల గడువు

దిల్లీ హైకోర్టు ఎయిర్‌ ప్యూరిఫైయర్లపై జీఎస్టీ (GST on Air Purifiers) తగ్గించే అంశంపై కేంద్రానికి 10 రోజులలోపు వివరణాత్మక స్పందన ఇచ్చేలా ఆదేశించింది.

ED: పాక్‌తో సంబంధాలు.. మతబోధకుడిపై కేసు

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మతబోధకుడు శంసుల్‌ హుదా ఖాన్‌పై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ED)మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసింది.

AP Government: ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. కూటమి ప్రభుత్వానికి భారీ మద్దతు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలకమైన శుభవార్త అందింది.

26 Dec 2025
కర్ణాటక

Mysore: మైసూరు ప్యాలెస్‌ సమీపంలో భారీ పేలుడు.. ఒకరు దుర్మరణం

కర్ణాటక రాష్ట్రంలోని మైసూరు నగరంలో భారీ పేలుడు ఘటన చోటుచేసుకుంది. డిసెంబర్‌ 25 గురువారం రాత్రి మైసూరు (Mysore)లోని అంబా విలాస్‌ ప్యాలెస్‌ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

26 Dec 2025
తెలంగాణ

GHMC: జీహెచ్ఎంసీ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌.. జోన్లు, సర్కిల్స్ సంఖ్య పెంపు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ (GHMC) పరిపాలనా వ్యవస్థను మరింత విస్తృతంగా తీర్చిదిద్దే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

26 Dec 2025
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌లో కొత్త దశ.. గ్రేటర్‌ అంతటా గ్రీన్‌ బస్సులే

దేశవ్యాప్తంగా పలు నగరాలకు విద్యుత్ బస్సుల సరఫరాకు కేంద్రం పిలిచిన టెండర్లలో న్యాయపరమైన అడ్డంకులు తొలగైన తర్వాత, రెండు రాష్ట్రానికి సంబంధిత సంస్థలు అర్హత సాధించాయి.

26 Dec 2025
దిల్లీ

Launches Rs.5 Meal: దిల్లీలో కొత్త పథకం.. కేవలం రూ.5కే భోజనం

దేశ రాజధాని దిల్లీలో నివసిస్తున్న పేదలకు రోజువారీ ఆహార సరఫరా ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది.

26 Dec 2025
టీటీడీ

TTD Srivani Tickets: టీటీడీ కీలక నిర్ణయం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు దర్శన టిక్కెట్లు రద్దు

తిరుమలలో వరుస సెలవులు రావడంతో భక్తుల రద్దీ ఒక్కసారిగా భారీగా పెరిగింది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 30 గంటలకు పైగా సమయం పడుతుండటంతో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

Rashtriya Prerna Sthal: రాష్ట్రీయ ప్రేరణ స్థల్ ప్రారంభించిన ప్రధాని మోదీ.. 

లక్నోలో కొత్త రాష్ట్రీయ ప్రేరణ స్థలం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.

25 Dec 2025
అమరావతి

Amaravati: అమరావతిలో వాజ్‌పేయి విగ్రహావిష్కరణ 

ఏపీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు.

25 Dec 2025
భారతదేశం

K-4 Ballistic Missile: భారత్ కీలక క్షిపణి పరీక్ష… K-4 SLBM విజయవంతం

భారత్ తన స్టెల్త్ సబ్‌మరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్‌ (SLBM) పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.

25 Dec 2025
ఆర్మీ

Indian Army: భారత ఆర్మీ సిబ్బంది ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించవచ్చు.. కానీ: ఆర్మీ కీలక నిర్ణయం

సామాజిక మాధ్యమాల వినియోగంపై ఇప్పటివరకు కఠినంగా వ్యవహరిస్తూ వచ్చిన భారత రక్షణ శాఖ తాజాగా తన వైఖరిలో కొంత మార్పు చేసింది.

PM Modi: క్రీడలలో ఉన్న బంధుప్రీతి 2014 కి ముందే ముగిసింది: ప్రధాని మోదీ

క్రీడాకారుల ఎంపికలో ఒకప్పుడు కనిపించిన బంధుప్రీతి,అక్రమాలకు 2014తోనే పూర్తిగా తెరపడిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

UP: యూపీలో కాల్పుల కలకలం.. అలీగఢ్ యూనివర్సిటీలో కాల్పులు.. ఉపాధ్యాయుడు హత్య 

ఉత్తర్‌ప్రదేశ్‌లో శాంతి భద్రతల పరిస్థితులు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన కొన్ని గంటలకే రాష్ట్రంలో కాల్పులు చోటుచేసుకున్నాయి.

25 Dec 2025
తిరుపతి

Tirupati: క్యాట్‌లో జాతీయ స్థాయి ర్యాంక్ సాధించిన తిరుపతి యువకుడు 

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (IIM) సంస్థల్లో ప్రవేశాలకు జాతీయస్థాయిలో నిర్వహించే కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (CAT)లో తిరుపతికి చెందిన ఎ.శ్రీవల్లభ 99.94 పర్సెంటైల్‌తో జాతీయస్థాయిలో 150 ర్యాంక్‌ సాధించాడు.

Telangana Govt: రైతు భరోసా పథకంపై ప్రభుత్వం తెలంగాణ కీలక నిర్ణయం.. ప్రతి ఎకరా భూమికి రూ.12,000

తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా బలపరచడానికి అనేక కీలక చర్యలను తీసుకుంటోంది.

25 Dec 2025
తమిళనాడు

Tamil Nadu Road Accident: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు టైరు పేలి 9 మంది మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది.కడలూరు జిల్లాలో ఆర్టీసీబస్సు రెండు కార్లను ఢీ కొట్టడంతో 9మంది ప్రాణాలు కోల్పోయారు.

25 Dec 2025
చైనా

Indian vlogger detained in China:అరుణాచల్ ప్రదేశ్ పై వ్యాఖ్యలు..  చైనాలో 15గంటలపాటు భారత ట్రావెల్‌ వ్లాగర్‌ను నిర్బంధం..  

అరుణాచల్‌ ప్రదేశ్‌ అంశంపై మాట్లాడిన కారణంగానే తనను చైనా అధికారులు అదుపులోకి తీసుకున్నారని భారత ట్రావెల్‌ వ్లాగర్‌ అనంత్‌ మిత్తల్‌ ఆరోపించారు.

25 Dec 2025
తెలంగాణ

Freight Corridor: కీలక దశకు ఇటార్సీ-విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ ప్రాజెక్టు

దేశవ్యాప్తంగా సరుకు రవాణాలో కీలకంగా భావిస్తున్న ఇటార్సీ-విజయవాడ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (నార్త్-సౌత్ డీఎఫ్‌సీ) ప్రాజెక్టు ప్రస్తుతం కీలక దశకు చేరింది.

25 Dec 2025
కర్ణాటక

Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సును ఢీకొట్టిన కంటెయినర్‌ లారీ, 13 మంది సజీవదహనం

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి గోకర్ణకు వెళ్తున్న సీబర్డ్‌ ప్రైవేట్‌ ట్రావెల్స్‌కు చెందిన బస్సును ఎదురుగా వచ్చిన కంటెయినర్‌ లారీ ఢీకొట్టింది.

Air Pollution: గాలి స్వచ్ఛంగా లేదు.. ఎయిర్ ప్యూరిఫైయర్లపై 18% జీఎస్టీ.. కేంద్రాన్ని ప్రశ్నించిన దిల్లీ హైకోర్టు

దేశ రాజధాని దిల్లీతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిన నేపథ్యంలో, ఎయిర్ ప్యూరిఫైయర్లపై ఇప్పటికీ 18 శాతం జీఎస్టీ వసూలు చేయడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.

24 Dec 2025
తెలంగాణ

Telangana Govt : జీతం తీసుకుంటూనే పింఛన్,ఇల్లు? 37 వేల మంది ఉద్యోగులపై చర్యలకు రంగం సిద్ధం

తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసేందుకు సిద్ధమైంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో అనర్హులను గుర్తించి తొలగించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

Pawan Kalyan: నాగేశ్వరమ్మ ఇంటికి పవన్ కళ్యాణ్.. ఇప్పటంలో పవన్‌ పర్యటన 

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని ఇప్పటం గ్రామానికి చేరుకున్నారు.

Chimakurthy: చీమకుర్తి బ్లాక్‌ గెలాక్సీ గ్రానైట్‌కు జీఐ గుర్తింపునకు దరఖాస్తు 

ప్రకాశం జిల్లా చీమకుర్తి ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే బ్లాక్‌ గెలాక్సీ రకమైన గ్రానైట్‌కు భౌగోళిక గుర్తింపు (జీఐ) ట్యాగ్‌ పొందే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి.

Medaram: మేడారంలో ఆదివాసీ చరిత్రను తెలిపే వేల చిహ్నాలు.. రూ.251 కోట్లతో శాశ్వత అభివృద్ధి పనులు

ఈసారి మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలతో కొత్త రూపంలో వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

24 Dec 2025
తెలంగాణ

Telangana: బుద్వేల్‌ నుంచి కోస్గి వరకు ఆరు లైన్లలో మరో భారీ గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణం

ఔటర్‌ రింగ్‌ రోడ్డుతో ప్రాంతీయ రింగ్‌ రోడ్డును అనుసంధానించే దిశగా ప్రభుత్వం వేగంగా చర్యలు తీసుకుంటోంది.

24 Dec 2025
పోలవరం

Polavaram: పోలవరం వ్యయం రూ.62,436 కోట్లు.. రెండో దశ నిధులపై కేంద్రానికి ప్రతిపాదనలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన తాజా లెక్కల ప్రకారం మొత్తం వ్యయం రూ.62,436 కోట్లకు చేరుతుందని అధికారులు నిర్ధారించారు.

Chandrababu: క్వాంటం పరిశోధనలకు నోబెల్ సాధిస్తే రూ.100 కోట్ల ప్రోత్సాహకం: చంద్రబాబు 

క్వాంటం వ్యాలీకి వేదికగా మారనున్న గ్రీన్‌ఫీల్డ్ రాజధాని అమరావతిని, ప్రపంచంలోనే ప్రముఖ ఐదు క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్వాంటం విజన్‌ను అధికారికంగా ప్రకటించారు.

TTD: జనవరి 2 నుంచి టోకెన్లు లేకున్నా దర్శనానికి అనుమతిస్తాం: తితిదే ఛైర్మన్‌ 

వైకుంఠద్వార దర్శనానికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లపై గత రెండు నెలలుగా నిరంతరంగా పనిచేస్తున్నామని టీటీడీ ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు వెల్లడించారు.

Kanakamedala Ravindra Kumar: సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్‌ జనరల్‌గా టీడీపీ మాజీ ఎంపీ 

తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ను కేంద్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది.

Year Ender 2025: మహాకుంభ్ నుంచి మోంథా తుపాను వరకూ: 2025లో దేశాన్ని కుదిపేసిన ఘటనలు

2025 సంవత్సరం ముగింపు దశకు చేరుకునే సరికి భారత్ ఎన్నో కీలక సంఘటనలకు సాక్షిగా నిలిచింది.

23 Dec 2025
తెలంగాణ

Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. కేసీఆర్, హరీశ్‌రావుకు నోటీసులు..? 

తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో త్వరలోనే కీలక మలుపు తిరగబోతోందా అనే చర్చ ఊపందుకుంది.

Assam: అస్సాంలో నిరసనలు,పోలీసులు కాల్పులు; నలుగురికి గాయలు.. వెస్ట్ క‌ర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో సెక్ష‌న్ 163   

అస్సాం రాష్ట్రంలోని పశ్చిమ కర్బి ఆంగ్లాంగ్ జిల్లాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో, భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 163 ప్రకారం ఆంక్షలు అమల్లోకి తీసుకువచ్చారు.

23 Dec 2025
దిల్లీ

Delhi: బంగ్లాదేశ్ హైకమిషన్ వద్ద ఉద్రిక్తత.. వీహెచ్‌పీ ఆందోళన

దేశ రాజధాని న్యూఢిల్లీ లోని బంగ్లాదేశ్ హైకమిషన్ కార్యాలయం సమీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

23 Dec 2025
శశిథరూర్

Shashi Tharoor: రోడ్లు, శాంతి భద్రతలు మెరుగయ్యాయి.. బిహార్‌లోని నీతీశ్‌ పాలనపై శశిథరూర్‌ ప్రశంసలు

కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపాపై తరచూ ప్రశంసలు గుప్పిస్తూ వార్తల్లో నిలిచే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశిథరూర్‌ తాజాగా బిహార్‌లోని ఎన్డీయే ప్రభుత్వ పాలనను కొనియాడారు.

23 Dec 2025
బీజేపీ

BJP: జర్మనీ వేదికగా కేంద్రంపై విమర్శలు: రాహుల్‌కు బీజేపీ కౌంటర్

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ బెర్లిన్‌లో చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

YSRCP: జగన్‌ ఫ్లెక్సీకి రక్తాభిషేకం.. వైసీపీ కార్యకర్తలపై కేసులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో చోటుచేసుకున్న జంతుబలి ఘటనలపై పోలీసులు తీవ్రంగా స్పందించారు.

Himanta Biswa Sarma: బంగ్లాదేశ్‌కు సర్జరీ అవసరం: హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ పొరుగుదేశం బంగ్లాదేశ్‌ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.

23 Dec 2025
హైదరాబాద్

Hyderabad: మెట్రో-క్యాబ్‌లకు గుడ్‌బై.. ఐటీ ఉద్యోగుల కోసం నేరుగా బస్సు సేవలు

హయత్‌నగర్, ఎల్‌.బి.నగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో నివసించే ఐటీ ఉద్యోగులకు శుభవార్త. ఇకపై ద్విచక్ర వాహనాలు వదిలేసి నేరుగా బస్సెక్కి కార్యాలయాలకు చేరుకునే అవకాశం లభించింది.

Rahul Gandhi: బీజేపీ రాజకీయ ప్రత్యర్థులపై ఈడీ, సీబీఐని ఆయుధాలుగా ఉపయోగిస్తోంది.. జర్మనీలో రాహుల్ గాంధీ విమర్శలు

భారత్‌లో అధికార పార్టీపై ఈడీ, సీబీఐ వంటి సంస్థలను రాజకీయంగా ఆయుధాలుగా ఉపయోగిస్తున్నారని లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు.

Bangladesh: భారతీయులకు వీసా సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసిన బంగ్లాదేశ్‌ 

భారత్‌లోని కాన్సులర్, వీసా సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు దిల్లీలోని బంగ్లాదేశ్ హైకమిషన్ ప్రకటించింది.

Singareni: బొగ్గు గనుల నుంచి సౌర విద్యుత్తు వరకు.. 136 ఏళ్ల సింగరేణి

రైతు కూలీలకు ఉపాధి మార్గం చూపిన సిరుల వేణి సింగరేణి సంస్థకు నేటికి 136 ఏళ్ల చరిత్ర ఉంది.

Tirupati: వైకాపా పాలనలో మరో కుంభకోణం.. గోవిందరాజస్వామి విమాన గోపురం పనుల్లో 50 కిలోల బంగారం బంగారం మాయం

తిరుమల కొండపైనే కాకుండా, కొండ దిగువ ప్రాంతాల్లో కూడా వైసీపీ పాలన సమయంలో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

NITI Aayog: విదేశాలకు వెళ్లే విద్యార్థుల్లో ఏపీ టాప్‌.. నీతి ఆయోగ్‌ వెల్లడి

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే అత్యధికమని నీతి ఆయోగ్‌ వెల్లడించింది.

Uttarakhand: అట‌వీ భూముల ఆక్ర‌మ‌ణ‌.. సుమోటో కేసుగా స్వీక‌రించిన సుప్రీంకోర్టు

ఉత్తరాఖండ్‌లో పెద్ద ఎత్తున అటవీ భూములు అక్రమ ఆక్రమణకు గురవుతున్న అంశంపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం స్వీకరించింది.

Kandula Durgesh: ఉగాదికి నంది అవార్డులు,నంది నాటకోత్సవాలు : కందుల దుర్గేష్

తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

22 Dec 2025
దిల్లీ

Delhi High Court: ఢిల్లీ హైకోర్టుకు ఈడీ.. సోనియా గాంధీ, రాహుల్‌కు నోటీసులు

నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

22 Dec 2025
ఒడిశా

Odisha: రన్‌వేపై హోంగార్డు పరీక్ష: 8,000 మందికి పైగా హాజరు.. వైరల్ అవుతున్న వీడియో

హోంగార్డు నియామకాలకు ఒడిశాలో అపూర్వ దృశ్యం కనిపించింది.

22 Dec 2025
బీజేపీ

BJP: బీజేపీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,654 కోట్లు విరాళాలు

భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తం విరాళాలు అందినట్లు సమాచారం.

22 Dec 2025
భారతదేశం

India, New Zealand: 95 శాతం ఎగుమతులపై టారిఫ్‌ల తగ్గింపు.. భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం 

భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ)కు అధికారికంగా ముద్ర పడింది.

Mohan Bhagwat: భారత్ హిందూ దేశమే.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: మోహన్ భాగవత్

ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి భారత్‌ ఒక హిందూ దేశమేనని స్పష్టం చేశారు.

SHANTI Bill: 'శాంతి' బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. అణురంగంలో ఇక ప్రైవేట్‌ భాగస్వామ్యం

సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్‌మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్‌ఫార్మింగ్ ఇండియా (SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ముద్ర వేశారు.

Rifle Scope: సిద్రా గ్రామంలో చైనా తయారీ రైఫిల్ స్కోప్.. అప్రమత్తమైన భద్రతా దళాలు 

జమ్ముకశ్మీర్‌లోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయం సమీపంలో చైనా తయారీ శక్తివంతమైన రైఫిల్ టెలిస్కోప్ (స్కోప్) ఒకటి లభించడంతో కలకలం రేగింది.

22 Dec 2025
పల్నాడు

Palnadu: పల్నాడులో మళ్లీ రక్తపాతం.. అన్నదమ్ముల దారుణహత్య

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో మరోసారి రౌడీ ఘటన చోటుచేసుకుంది.

22 Dec 2025
తెలంగాణ

Telangana: ఇదెక్కడి చలిరా బాబోయ్!.. పలు జిల్లాల్లో 8 డిగ్రీలకే పడిపోయిన ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.

22 Dec 2025
పంజాబ్

Punjab: పంజాబ్‌లో మూడు సిక్కు పవిత్ర నగరాల్లో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం

పంజాబ్‌లో కొత్తగా పవిత్ర నగరాలుగా ప్రకటించిన మూడు సిక్కు పట్టణాల్లో మాంసం, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది.

SIR: త్వరలో తెలంగాణలోనూ ఎస్‌ఐఆర్‌.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ జ్ఞానేశ్‌ కుమార్

తెలంగాణలో త్వరలోనే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌ ప్రకటించారు.

TTD: ఇక గ్లోబల్‌ బ్రాండ్‌గా టీటీడీ... విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం,నిర్వహణకు కసరత్తు 

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి మహిమాన్విత వైభవాన్ని ప్రపంచమంతటా చాటిచెప్పే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే)విస్తృత స్థాయి ప్రణాళికను సిద్ధం చేసింది.

21 Dec 2025
మెదక్

Medak : మెదక్‌ జిల్లాలో దారుణం.. మూడేళ్ల కుమారుడిని హత్య చేసిన తండ్రి

మెదక్‌ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.

Train fare hike: రైల్వే ప్రయాణికులకు షాక్‌.. టికెట్‌ ఛార్జీల పెంపు ఈనెల 26 నుంచి అమలు

భారతీయ రైల్వేశాఖ టికెట్‌ ధరల పెంపుపై కీలక ప్రకటన చేసింది. డిసెంబరు 26 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.

21 Dec 2025
తెలంగాణ

Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!

తెలంగాణ ప్రభుత్వం కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

మునుపటి తరువాత