భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Draupadi Murmu:శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
శీతాకాల విరామాన్ని హైదరాబాద్లో గడపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి చేరుకున్నారు.
India summon: బంగ్లాదేశ్ హైకమిషనర్కు భారత్ సమన్లు
బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాను భారత్ సమన్లు జారీ చేసింది.
Madhya Pradesh: అదృష్టం అంటే వీళ్లదే.. 15.34 క్యారెట్ రత్నమాణిక్యం దొరికింది..
ఆర్థికంగా వెనకబడిన, తమ సోదరీమణుల వివాహానికి నిధులు సమకూర్చడంలో కష్టపడుతున్న ఇద్దరు యువకులకు అదృష్ట లక్ష్మి తలుపుతట్టింది.
Bomb Threats: గుజరాత్'లో పలు పాఠశాలలకు బాంబు బెదిరింపులు..
గుజరాత్లో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. అహ్మదాబాద్లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
National Herald case: 'న్యాయమే గెలిచింది'.. ప్రధాని మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలి: నేషనల్ హెరాల్డ్ కేసుపై ఖర్గే
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగింది.
Nagarjuna: ఏఎన్నార్ కళాశాల విద్యార్థుల ఉపకార వేతనాల కోసం రూ.2 కోట్లు: నాగార్జున
తన తండ్రి, లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్నార్)కు చదువు లేకపోయినా, విద్య విలువను గుర్తించి అనేకమందికి మంచి భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో పనిచేశారని ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తెలిపారు.
Year Ender 2025: రేవంత్ రెడ్డి కు కలిసివచ్చింది, విపక్షాలకు ఇబ్బందులు తెచ్చింది.. 2025 కీలక పరిణామాలు ఇవే
2025సంవత్సరం తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
Sankranti Special Trains: సంక్రాంతికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు: దక్షిణ మధ్య రైల్వే
సంక్రాంతి పండుగ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే 16 అదనపు ప్రత్యేక రైళ్లు (Sankranti Special Trains) నడిపిస్తున్నట్లు ప్రకటించింది.
Telangana: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ విడుదల.. 9 రోజుల పాటు పరీక్షలు
తెలంగాణ రాష్ట్రంలో 2026 లో జరగనున్న ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) షెడ్యూల్ అధికారికంగా ప్రకటించారు.
Amaravati: అమరావతిలో కీలకమైన రోడ్డుకు రూ.8.50 కోట్ల నిధులు మంజూరుచేసిన ప్రభుత్వం
గుంటూరు నుంచి అమరావతికి తాడికొండ మీదుగా వెళ్లే రోడ్డు రూపురేఖలు మారిపోనున్నాయి.
Telangana Speaker: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై నేడు తెలంగాణ స్పీకర్ తీర్పు
ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్కుమార్ ఈరోజు తుది నిర్ణయం ప్రకటించనున్నారు.
Kazipet railway station: కాజీపేట రైల్వేస్టేషన్లో ఎస్కలేటర్లు.. ప్రయాణికుల ఇబ్బందులకు పరిష్కారం
అమృత్ భారత్ రైల్వేస్టేషన్ల అభివృద్ధి పథకంలో భాగంగా కాజీపేట రైల్వేస్టేషన్లో కీలక వసతులు అందుబాటులోకి రానున్నాయి.
Telangana: ప్రభుత్వ పాఠశాలలు-కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు విద్యాశాఖ కొత్త చర్యలు
తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలనే లక్ష్యంతో విద్యాశాఖ కొత్త చర్యలకు శ్రీకారం చుట్టింది.
Sydney Shooting: ఆస్ట్రేలియాలో ఘోర ఉగ్రదాడి.. నిందితుడికి హైదరాబాద్తో కనెక్షన్
ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలోని బోండీ బీచ్లో ఇటీవల జరిగిన ఘోర ఉగ్రదాడి నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Year Ender 2025: పహల్గామ్ నుంచి వైట్ హౌస్ వరకు.. భారతీయ గర్వాన్ని ప్రతిబింబించే పది ఫోటోలు ఇవే!
2025 సంవత్సరం ముగియడానికి కొద్దిరోజులు మిగిలిన వేళ... ఆ సంవత్సరంలో ప్రపంచం ఎదుర్కొన్న ఘర్షణలు, విషాదాలు, విజయాలు, ఆశల సంగ్రహం కష్టపడి మర్చిపోలేనివి.
Year Ender 2025: వేడుకల వెలుగుల్లో విషాద నీడలు.. ఈ ఏడాది జరిగిన ఆధ్యాత్మిక, హృదయ విదారక ఘటనలు ఇవే!
2025 సంవత్సరం దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగా కూడా అనేక కీలక మతపరమైన సంఘటనలకు వేదికగా నిలిచింది.
Aroop Biswas: మెస్సీ కార్యక్రమంలో గందరగోళం... బెంగాల్ క్రీడాశాఖ మంత్రి రాజీనామా
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ కార్యక్రమం సందర్భంగా ఏర్పడిన గందరగోళ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించడంతో, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం రాజీనామా చేశారు.
China: వాయు కాలుష్యాన్ని ఎదుర్కోవడంలో భారత్కు సాయం చేసేందుకు సిద్దమైన చైనా
కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి చైనా తమ సహకారానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.
Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం కొత్త బిల్లు.. లోక్సభలో బిల్లును తీవ్రంగా వ్యతిరేకించిన ప్రియాంక గాంధీ
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంపై తీవ్ర వివాదం రేపింది.
TDP: టీడీపీ పునర్వ్యవస్థీకరణలో కీలక అడుగు.. టీడీపీ జిల్లా అధ్యక్షుల నియామకాలు దాదాపు ఖరారు
తెలుగుదేశం పార్టీ (టీడీపీ)లో జిల్లా అధ్యక్షుల నియామకాలు దాదాపుగా ఖరారైనట్లు సమాచారం.
Private sector: రూపాయి పతనం ఎఫెక్ట్.. ఉద్యోగాలపై అనిశ్చితి… పది నెలల్లో అత్యల్ప స్థాయికి ప్రైవేట్ రంగం
డాలర్తో పోలిస్తే రూపాయి చరిత్రలోనే కనిష్ఠ స్థాయి అయిన 91.8కి పడిపోయిన వేళ, ప్రైవేట్ రంగం కూడా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
FDIs in Insurance: బీమా రంగంలోకి 100శాతం ఎఫ్డీఐ: లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి
లోక్సభలో మంగళవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బీమా చట్టాల (సవరణ) బిల్లు-2025ను ప్రవేశపెట్టారు.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలలో కొత్త జోనల్, స్థానికత విధానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో స్థానికత,జోనల్ విధానాల్లో తాజా మార్పులు కేంద్ర ప్రభుత్వం చేపట్టింది.
Punjab: మొహాలీలో దారుణం.. ప్రముఖ కబడ్డీ ఆటగాడు రాణా బాలచౌరియా మృతి
పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ ప్రాంతంలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Bengal SIR: పశ్చిమబెంగాల్లో 58 లక్షల ఓట్లు తొలగింపు
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాలో భారీ స్థాయిలో సవరణలు చేపట్టింది.
National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా,రాహుల్గాంధీకి ఊరట
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది.
Nellore: నెల్లూరు జువ్వలదిన్నెలో దేశంలోనే తొలి అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
భారతదేశంలో తొలిసారిగా ఏర్పాటు కానున్న స్వయంప్రతిపత్తి కలిగిన అటానమస్ మారిటైమ్ షిప్యార్డ్, సిస్టమ్స్ అభివృద్ధి కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Telangana: తలసరి ఆదాయంలో దూసుకుపోతున్నతెలంగాణ.. జీఎస్డీపీ రూ.16.41 లక్షల కోట్లు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా విడుదల చేసిన 'హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్ 2024-25' నివేదిక ప్రకారం, తలసరి ఆదాయం విషయంలో తెలంగాణ దేశంలో అగ్రస్థానాల్లో ఉన్న రాష్ట్రాల సరసన నిలిచింది.
Nitish kumar: మరో వివాదంలో బిహార్ సీఎం.. హిజాబ్ పైకెత్తి.. వైద్యురాలి మొహంలోకి చూసి
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. పట్నాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఓ మహిళ హిజాబ్ను లాగారు
Luthra Brothers: గోవా నైట్క్లబ్ ప్రమాదం.. థాయిలాండ్ నుండి భారత్కు లూథ్రా సోదరులు
గోవాలోని 'బిర్క్ బై రోమియో లేన్' నైట్క్లబ్లో అగ్నిప్రమాదం సంభవించిన తర్వాత, ఆ క్లోబ్ యజమానులు, సౌరభ్,గౌరవ్ లూథ్రా సోదరులను (Luthra Brothers) థాయిలాండ్ పోలీసులు ఈ రోజు భారత్కు అప్పగించారు.
NIA: పహల్గామ్ దాడిలో లష్కరే తోయిబా హ్యాండ్లర్ సహా 7 మందిపై ఎన్ఐఏ చార్జిషీట్లు దాఖలు
పహల్గాం ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కీలక ముందడుగు వేసింది.
Inter Exams: విద్యార్థులకు అలర్ట్.. తెలంగాణ ఇంటర్ పరీక్ష షెడ్యూల్లో మార్పు
తెలంగాణలో మార్చి 3న నిర్వహించాల్సిన ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షను మార్చి 4కు వాయిదా వేస్తున్నట్లు ఇంటర్ బోర్డు నిర్ణయించింది.
Telangana: ఈ నెల 17న పంచాయతీ పోలింగ్.. మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియలో భాగంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 17న మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ జరగనుంది.
Amaravati: అమరావతిలో 58 అడుగుల ఎత్తుతో పొట్టి శ్రీరాములు విగ్రహం.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
అమరజీవి పొట్టి శ్రీరాములు ఏ ఒక్క కులానికి పరిమితమైన వ్యక్తి కాదని, ఆయన సమస్త తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిన మహనీయుడని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Road Accident: దిల్లీ-ఆగ్రా ఎక్స్ప్రెస్ రహదారిపై బస్సుల్లో మంటలు.. నలుగురి మృతి
ఉత్తర్ప్రదేశ్లో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Indiramma Houses : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ముఖ్య గమనిక.. డబ్బులు పడాలంటే ఆ కార్డు ఉండాల్సిందే!
తెలంగాణలో ప్రతి పేదవాడికి స్వంత ఇల్లు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది.
Silao Khaja: దేశం దాటిన రుచి.. లాలూ నుంచి మోదీ దాకా అభిమానించిన సిలావ్ ఖాజా
తెలుగువాళ్లకు కాకినాడ కాజా ఎంత ప్రసిద్ధో, బిహార్లోని నలంద జిల్లా సిలావ్ పట్టణానికి 'సిలావ్ ఖాజా' అంతే పేరొందింది.
Omar Abdullah: 'ఓట్ల చోరీ' అంశంతో.. 'ఇండియా' కూటమికి ఏ సంబంధం లేదు: ఒమర్ అబ్దుల్లా
విపక్ష పార్టీలు కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ఓట్ల చోరీ (Vote Chori) ఆరోపణలతో ప్రస్తావన చేస్తున్నారు.
SP Balu: రవీంద్ర భారతిలో ప్రాంగణంలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ
రవీంద్రభారతి ప్రాంగణంలో ప్రసిద్ధ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించారు.
Vande Bharat: నరసాపురం-చెన్నై వందేభారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభం
నరసాపురం నుంచి కొత్తగా వందేభారత్ ఎక్స్ప్రెస్ రైలు సర్వీస్ ప్రారంభమైంది.
Delhi Air Pollution : ఈ నెల 17న ఢిల్లీ-ఎన్సీఆర్ వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు విచారణ
గత కొన్ని రోజులుగా దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరిందన్న విషయం తెలిసిందే.
Apache helicopters: భారత ఆర్మీకి త్వరలో అపాచీ హెలికాప్టర్లు.. నేవీలోకి సీహాక్ స్క్వాడ్రన్
భారత సైనిక శక్తిని మరింత బలోపేతం చేసే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుంది.
Kolkata Messi Event : కోల్కతాలో 'మెస్సి' ఈవెంట్ కేసులో మరో ఇద్దరికి అరెస్టు
'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) శనివారం కోల్కతాలో పాల్గొన్న కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
MGNREGA: ఉపాధి చట్టానికి కొత్త రూపం.. G RAM G పేరుతో కేంద్రం కీలక బిల్లు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Piyush Goyal : తమిళనాడు బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్గా పీయూష్ గోయల్
వచ్చే ఏడాది ఆరంభంలోనే పలు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.
Bengal SIR: పశ్చిమ బెంగాల్లో ఓటరు జాబితా సవరణ: 58 లక్షల పేర్ల తొలగింపుకు సిద్ధం
పశ్చిమ బెంగాల్లో వచ్చే ఏడాది జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రవ్యాప్తంగా ఓటరు జాబితాలపై ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది.
Sabarimala: ఈ మండల యాత్రా సీజన్లో 25 లక్షలు దాటిన శబరిమల యాత్రికుల సంఖ్య
శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి భక్తుల ప్రవాహం నిరంతరం పెరుగుతోంది.
Loksabha: 'ఓటు చోరీ' నినాదాలపై పార్లమెంట్లో రచ్చ,ఉభయ సభలు వాయిదా
పార్లమెంట్లోని లోక్సభ, రాజ్యసభల్లో బీజేపీ ఎంపీలు నిరసనలకు దిగారు.
India Labour Code: భారత్లో 4 రోజుల పని వారం సాధ్యమేనా? కేంద్ర కార్మిక శాఖ కీలక స్పష్టత
భారతదేశంలో ఇప్పటివరకు ఎక్కువగా ఉద్యోగులు వారానికి ఐదు రోజులు పనిచేసే పద్ధతినే అనుసరిస్తున్నారు.
Andhra Pradesh: ఏపీలోని కౌలు రైతులకు శుభవార్త.. రూ.లక్ష వరకు తక్కువ వడ్డీ రుణాలు
ఆంధ్రప్రదేశ్లో సాగు చేస్తున్న కౌలు రైతులు దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని, ముఖ్యంగా అధిక వడ్డీలతో ప్రైవేటు అప్పులపై ఆధారపడాల్సిన పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి మద్దతుగా నిలవాలని నిర్ణయించింది.
Air Pollution: దిల్లీని కమ్మేసిన పొగమంచు.. 500కి చేరిన గాలి నాణ్యత.. విమాన,రైలు రాకపోకలపై ప్రభావం
దేశ రాజధాని దిల్లీ ప్రస్తుతం తీవ్రమైన గాలి కాలుష్య సమస్యతో అల్లాడుతోంది.
PM Modi: ఢిల్లీలో దట్టమైన పొగమంచు.. జోర్డాన్, ఇథియోపియా,ఒమన్ పర్యటనకు వెళ్లే ప్రధాని మోదీ విమానం ఆలస్యం
దిల్లీలో తీవ్రమైన పొగమంచు పరిస్థితుల కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) మూడు దేశాల పర్యటనలో కొంత జాప్యం ఏర్పడింది.
Air bus: మధురపూడి విమానాశ్రయం కొత్త అధ్యాయం ప్రారంభం.. వచ్చేసిన ఎయిర్బస్లు
మధురపూడి విమానాశ్రయం అభివృద్ధిలో మరో కీలక దశకు చేరుకుంది.
Nitin Nabin: 'బెంగాల్లో కూడా గెలుస్తాం': బీజేపీ కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్
పశ్చిమ బెంగాల్లో కూడా తమ పార్టీకి విజయం తప్పదని బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నితిన్ నబిన్ విశ్వాసం వ్యక్తం చేశారు.
'Operation Sindoor 2.0: 'చైనా,టర్కీల మద్దతుతో పాక్ కవ్వింపు చర్యలు.. ఆపరేషన్ సిందూర్ 2.0 తప్పదనిపిస్తోంది: దుష్యంత్ సింగ్
చైనా, టర్కీ మద్దతుతో కశ్మీర్ అంశాన్ని పాకిస్థాన్ పదేపదే రెచ్చగొడుతున్న పరిస్థితుల్లో, భారత్ మరోసారి 'ఆపరేషన్ సిందూర్ 2.0' చేపట్టాల్సిన అవసరం తప్పదనే అభిప్రాయాన్ని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ దుశ్యంత్ సింగ్ వ్యక్తం చేశారు.
PM Modi: నేటి నుంచి 3 విదేశాల్లో మోదీ పర్యటన.. వాణిజ్య ఒప్పందాలపై దృష్టి
ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు ఆయన మూడు దేశాల్లో పర్యటించనున్నారు.
Andhra: ఉపాధి హామీ పనులకు రూ.50 లక్షల పరిమితి.. పూర్తయిన పనులకూ కొత్త నిబంధన.. కాంట్రాక్టర్ల ఆందోళన
ఉపాధి హామీ పథకంలోని మెటీరియల్ కాంపోనెంట్ కింద చేపట్టే ప్రతి పని అంచనా వ్యయం రూ.50 లక్షలు మించకూడదని కేంద్ర ప్రభుత్వం పరిమితి విధించింది.
panchayat elections:రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యం
తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు పొందిన అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యాన్ని నమోదు చేశారు.
RTC: ఆర్టీసీపై ఏడు నెలల్లో 14వేలకు పైగా ఫిర్యాదుల వెల్లువ.. పంక్చువాలిటీ నుంచి సిబ్బంది ప్రవర్తన వరకు
ఆర్టీసీ సేవలపై ప్రయాణికుల అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది.
Nitin Nabin: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబిన్ నియామకం
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్గా నితిన్ నబిన్ను నియమించారు. ప్రస్తుతం ఆయన బిహార్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Sai S. Jadhav : 93 ఏళ్ల ఐఎంఏ చరిత్రలో తొలి మహిళా ఆఫీసర్.. ఆమె ఎవరంటే?
భారత సైనిక చరిత్రలో చారిత్రాత్మక ఘటనం చోటు చేసుకుంది.
Revanth Reddy : రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు : సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) రాజ్యాంగాన్ని రద్దు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని హెచ్చరించారు.
Telangana : ఈ-కేవైసీ పూర్తి చేయకపోతే రేషన్ కట్.. పౌరసరఫరాల శాఖ హెచ్చరిక
తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డుదారులకు పౌరసరఫరాల శాఖ కీలక హెచ్చరిక జారీ చేసింది. రేషన్ కార్డులో పేరు నమోదై ఉన్న ప్రతి సభ్యుడు తప్పనిసరిగా ఈ-కేవైసీ (e-KYC) ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
Kavitha: ఆర్టీసీని ప్రైవేటు పరం చేయాలనే కుట్ర జరుగుతోంది: కవిత ఫైర్
తెలంగాణలో ఎలక్ట్రిక్ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేటీకరణ దిశగా నెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.
BJP: కాంగ్రెస్ తప్పులను ప్రజలు క్షమించరు: బీజేపీ తీవ్ర విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీని పదవి నుంచి దించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని భారతీయ జనతా పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది.
Telangana: రెండో దశ పంచాయతీ ఎన్నికలు ముగింపు.. కాసేపట్లో ఓట్ల లెక్కింపు
తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది.
PM Modi: తమిళనాడులో ప్రధాని మోదీ 'పొంగల్' వేడుకలు.. ఎన్నికల ముందు కీలక అడుగు
ప్రధాని నరేంద్ర మోదీ ఈసారి తమిళనాడులో పొంగల్ పండుగ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందని ఆ రాష్ట్ర బీజేపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
Karnataka: విమానంలో కుప్పకూలిన ప్రయాణికురాలు.. సీపీఆర్ చేసి కాపాడిన మాజీ ఎమ్మెల్యే
గాల్లో ప్రయాణిస్తున్న విమానంలో ఓ ప్రయాణికురాలు అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిన ఘటనలో, అదే విమానంలో ఉన్న కాన్పూర్ మాజీ ఎమ్మెల్యే, వైద్యురాలు డాక్టర్ అంజలి నింబాల్కర్ సమయస్ఫూర్తితో స్పందించి ప్రాణాలు కాపాడారు.
Inter Exams New Pattern 2026: ఇంటర్ పబ్లిక్ పరీక్షల మార్కుల విధానంలో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ బోర్డు కొత్త సిలబస్ను ఇప్పటికే అమల్లోకి తీసుకొచ్చింది.
Panchayat elections: తెలంగాణలో రెండో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం
తెలంగాణ రాష్ట్రంలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఈ దశలో 193 మండలాల్లోని 3,911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి.
Mamata Banerjee: కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఉద్రిక్తత.. మెస్సికి మమతా బెనర్జీ క్షమాపణలు
'గోట్ టూర్ ఆఫ్ ఇండియా'లో భాగంగా అర్జెంటీనా ఫుట్ బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ (Lionel Messi) ఇటీవల కోల్కతాలో పర్యటించిన సంగతి తెలిసిందే.