భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Accident: అల్లూరి జిల్లాలో లోయలో పడిన ప్రైవేటు బస్సు.. 8 మంది మృతి
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది.
Modi-Trump: ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోదీ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు.
Hiv Cases: బీహార్లోని సీతామర్హిలో 7,400 హెచ్ఐవి కేసులు.. 400కు పైగా చిన్నారులకు తల్లిదండ్రుల నుంచి వైరస్
బిహార్ రాష్ట్రంలోని సీతామఢీ జిల్లాలో హెచ్ఐవీ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Telangana: ముగిసిన స్థానిక ఎన్నికల పోలింగ్.. మండల వ్యాప్తంగా 83.45% ఓటింగ్ శాతం నమోదు
హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలం పరిధిలో స్థానిక ఎన్నికల పోలింగ్ ముగిసింది.
Andhra news: ఏపీ కేబినెట్ సమావేశం.. అమరావతిలో కొత్త భవనాల నిర్మాణానికి కేబినెట్ అంగీకారం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో దాదాపు రెండున్నర గంటల పాటు సాగిన మంత్రివర్గ సమావేశంలో మొత్తం 44 అంశాలకు ఆమోదం తెలిపారు.
Tirumala Tirupati Board: మరోసారి వివాదంలో తిరుమల.. పట్టు వస్త్రాల పేరుతో రూ.55 కోట్ల పాలిస్టర్ సరఫరా కుంభకోణం వెలుగులోకి..
భారతదేశంలో అత్యంత సంపన్నమైన దేవాలయ సంస్థల్లో ఒకటైన తిరుమల తిరుపతి దేవస్థానం మళ్లీ వివాదాల్లో చిక్కుకుంది.
PM Modi: డిసెంబర్ 15 నుంచి మూడు దేశాల్లో ప్రధాని మోదీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 15 నుంచి 18 వరకు జోర్డాన్, ఈథియోపియా,ఒమన్కు కీలకమైన మూడు దేశాల పర్యటనకు వెళ్లనున్నారు.
Prabhakar Rao: ఫోన్ ట్యాపింగ్ కేసు: సిట్ ఎదుట లొంగిపోవాలని ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టు ఆదేశం
అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్రావుకు సుప్రీంకోర్టులో తీవ్ర ప్రతికూలత ఎదురైంది.
Pinnelli Ramakrishna Reddy: జంట హత్య కేసులో.. మాచర్ల కోర్టులో లొంగిపోయిన పిన్నెల్లి సోదరులు
వైసీపీ నాయకుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డి గురువారం ఉదయం కోర్టు ఎదుట హాజరయ్యారు.
Pidathala Rama Bhupal Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి
గిద్దలూరు మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిడతల రామభూపాల్ రెడ్డి (89) కన్నుమూశారు.
Goa Fire Accident: గోవా అగ్నిప్రమాదం.. లుథ్రా బ్రదర్స్ను థాయిలాండ్లో అదుపులోకి తీసుకున్న పోలీసులు..
గోవాలోని నైట్క్లబ్లో జరిగిన అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రధాన నిందితులైన సౌరభ్, గౌరవ్ లూథ్రాలను గోవా పోలీసులు పట్టుకున్నారు.
Cold Waves Effect : తెలంగాణలోని ఈ 25 జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
చలి పంజా విసురుతోంది.. తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రి వేళలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్లోకి పడిపోవడంతో ఉదయం, సాయంత్రం బయటకు రావాలనేవారికి చలి భయం సృష్టిస్తోంది.
Goa Nightclub Fire: గోవా నైట్క్లబ్ అగ్ని కేసు: లూత్రా సోదరుల పాస్పోర్టులు రద్దు..!
గోవాలోని నైట్క్లబ్ అగ్నిప్రమాదం కేసులో ప్రధాన నిందితులైన గౌరవ్, సౌరభ్ లూత్రా పాస్పోర్టులను రద్దు చేసినట్లు గోవా పోలీసులు తెలిపారు.
Nara lokesh: గూగుల్, ఇంటెల్, అడోబ్, ఎన్విడియా, జూమ్ సంస్థల ప్రతినిధులతో.. మంత్రి లోకేశ్ భేటీ
అమెరికా పర్యటనలో భాగంగా, ప్రపంచంలో ప్రముఖ టెక్నాలజీ సంస్థలైన గూగుల్, ఇంటెల్, అడోబ్, ఎన్విడియా, జూమ్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వరుస సమావేశాలు నిర్వహించారు.
TGSRTC: 'హైదరాబాద్ కనెక్ట్' పేరుతో ఆర్టీసీ ప్రణాళిక.. కాలనీలకు బస్సులు
హైదరాబాద్ నగర పరిధిలో వేగంగా ఏర్పడుతున్న కొత్త కాలనీల ప్రజలకు మెరుగైన ప్రజా రవాణా సేవలను చేరవేయాలనే లక్ష్యంతో ఆర్టీసీ ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేసింది.
Visakhapatnam: విశాఖలో 'బే సిటీ'!.. పర్యాటక ప్రాంతాల అనుసంధానం.. ఈ నెల 12న సీఎం చంద్రబాబు సమీక్ష
విశాఖను ప్రపంచ స్థాయి నగరాల వరుసలో నిలపడమే లక్ష్యంగా సమగ్ర వ్యూహాత్మక ప్రణాళిక రూపుదిద్దుకుంటోంది.
Andhra Pradesh: రూ.100కే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్.. కొత్త పాలసీ ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
వారసత్వ భూముల రిజిస్ట్రేషన్లోని ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది.
Andhra news: తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుమల పరకామణి చోరీ కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Rahul Gandhi: సెంట్రల్ ప్యానల్ చీఫ్ల ఎన్నిక..మోదీతో విభేదించిన రాహుల్
కేంద్ర సమాచార కమిషన్ (CIC),కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC) వంటి ప్రముఖ కేంద్ర ప్యానళ్ల చీఫ్ల నియామకానికి సంబంధించి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీతో విరోధం వ్యక్తం చేశారు.
IndiGo crisis: ఇండిగో సంక్షోభం: ఆర్థిక నష్టం, ప్రభుత్వ చర్యలపై కోర్టు ప్రశ్నలు
ఇండిగో సంక్షోభంపై దిల్లీ హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.
CIC appointments: సీఐసీ నియామకాలపై మోదీ-షా-రాహుల్ కీలక భేటీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ బుధవారం సమావేశమై కేంద్ర సమాచార కమిషన్ (సీఐసీ) కీలక నియామకాలపై చర్చించారు.
Delhi economy: ఢిల్లీ ఆర్థిక వ్యవస్థపై ఇండిగో సంక్షోభప్రభావం.. రూ.1,000 కోట్లు నష్టం
ఇండిగో విమాన సంక్షోభం కారణంగా దిల్లీలో వ్యాపార, పర్యాటక, పారిశ్రామిక రంగాలకు సుమారు రూ.1,000 కోట్లు నష్టపరిచిందని ది ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (CTI) వెల్లడించింది.
Deepavali: యునెస్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి
దీపావళి వచ్చిందంటే చాలు.. దీపాల వెలుగులు, బాణాసంచా పేలుళ్లతో అందరి ఇళ్లు మిరుమిట్లు గొలుపుతాయి.
Tirumala: తిరుమలలో మరో కుంభకోణం.. పట్టు శాలువాల పేరుతో పాలిస్టర్ దందా
కలియుగంలో విశ్వాసానికి ప్రతీకగా భావించే తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించి వరుసగా వెలుగుచూస్తున్న కుంభకోణాలు భక్తుల్లో గాఢమైన ఆందోళనను నెలకొల్పుతున్నాయి.
Goa nightclub: గోవా నైట్క్లబ్ అగ్ని ప్రమాదం: నేను 'స్లీపింగ్ పార్ట్నర్'ని మాత్రమే: సహ యజమాని గుప్తా
గోవాలోని నైట్క్లబ్లో జరిగిన అగ్నిప్రమాదంపై (Goa Nightclub Fire) దర్యాప్తును అధికారులు వేగవంతం చేశారు.
PM Modi on Unclaimed assets: 'మీ డబ్బు… మీ హక్కు': క్లెయిమ్ చేయని ఆస్తులపై మోదీ పోస్టు
క్లెయిమ్ చేయబడని ఆస్తులపై ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం తన లింక్డ్ఇన్ అకౌంట్లో ఓ సందేశం పోస్ట్ చేశారు.
Special Trains : క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా.. ఆ రూట్లలో ప్రత్యేక రైళ్లు.. తేదీలు, ప్రారంభ సమయాలు ఇవే..
క్రిస్మస్, న్యూ ఇయర్ పండుగల వేళ ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతుందన్న అంచనాలతో దక్షిణ మధ్య రైల్వే ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
Delhi: గోవా నైట్క్లబ్ అగ్నిప్రమాదం కేసు: సహ యజమాని అజయ్ గుప్తా అరెస్టు
గోవాలోని ఆర్పోరా బీచ్ వద్ద ఉన్న'బిర్చ్ బై రోమియో లేన్'నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మృతిచెందిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Jaipur: జైపూర్ మహారాజా కాలేజీలో హింసాత్మక ఘటన.. విద్యార్థులపై ఇనుపరాడ్లతో విరుచుకుపడ్డ దుండగులు
జైపూర్లో ఉన్న ప్రతిష్ఠాత్మక మహారాజా కాలేజీ పరిసరాల్లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
Telangana Rising Global Summit:రెండో రోజు రూ.1,77,500 కోట్లకు ఎంవోయూలు.. సమిట్లో వెల్లువెత్తిన పెట్టుబడులు
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో రాష్ట్రానికి పెట్టుబడుల వర్షం కురిసింది.
Telangana : రేపు తెలంగాణలో మొదటి పంచాయతీ ఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలో రేపు జరిగే తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్కి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
Minister lokesh: అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్టు.. రెండేళ్లలో పనులు ప్రారంభించేందుకు అంగీకారం
అమెరికా పర్యటనలో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా మంత్రి నారా లోకేశ్ వివిధ అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు.
Indigo: ఇండిగోపై కేంద్రం కొరడా.. రోజుకు 200కి పైగా ఫ్లైట్లకు కోత విధించిన కేంద్రం
ఇటీవల వరుసగా 2,000కు పైగా ఫ్లైట్లను రద్దు చేసిన నేపథ్యంలో తలెత్తిన గందరగోళాన్ని దృష్టిలో పెట్టుకుని, దేశంలోని అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో రోజూ నిర్వహించే ఫ్లైట్ల సంఖ్యను 10 శాతం తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
Sridhar Babu: జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అనుగుణంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణం : మంత్రి శ్రీధర్ బాబు
తెలంగాణలో భారీ ఉద్యోగాల అవకాశాల కోసం ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామంటూ మంత్రి శ్రీధర్ బాబు ప్రకటించారు.
Rahul Gandhi: ఎన్నికల సంస్కరణలపై మూడు ప్రశ్నలు సంధించిన రాహుల్గాంధీ
ఎన్నికల సంస్కరణల అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ లోక్సభలో ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
Andhra News: పంట అవశేషాలను తగులబెట్టకండి.. రైతులకు ఏపీ వ్యవసాయ శాఖ విజ్ఞప్తి
పంట కోత అనంతరం మిగిలే అవశేషాలను నిప్పంటించి కాల్చకుండా, వాటిని మట్టిలో కలిపేయాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ రైతులకు విజ్ఞప్తి చేసింది.
AP High Court: తిరుమల పరకామణి చోరీ కేసు విచారణలో.. హైకోర్టు కీలక ఆదేశాలు
తిరుమల పరకామణి చోరీ కేసు విషయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Supreme Court: ఎస్ఐఆర్ కొనసాగాల్సిందే: రాష్ట్రాలకు స్పష్టం చేసిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్ వంటి కొన్ని రాష్ట్రాలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision)కు తీవ్ర వ్యతిరేకత చూపుతున్నాయి.
Indigo: ఇండిగో సంక్షోభం,DGCA కీలక నిర్ణయం.. శీతాకాల షెడ్యూల్లో 5% కోత..!
దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఇండిగో (Indigo) సంక్షోభం నేపథ్యంలో,ఈ సంస్థకు సంబంధించిన విమాన సర్వీసులపై విమానయాన నియంత్రణ సంస్థ (DGCA) కీలక నిర్ణయం తీసుకుంది.
Blue Corner Notice: అగ్ని ప్రమాదం తర్వాత పరారీలో లూథ్రా సోదరులు.. రంగంలోకి ఇంటర్పోల్ !
గోవాలోని 'బర్చ్ బై రోమియో లేన్' నైట్క్లబ్లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 25 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తర్వాత, క్లబ్ యజమానులు సౌరభ్ లూథ్రా, గౌరవ్ లూథ్రాలు థాయిలాండ్కు పరారయ్యారని గోవా పోలీసులు గుర్తించారు.
Sonia Gandhi: పౌరసత్వానికి ముందే పేరు నమోదు? సోనియా గాంధీకి రౌజ్ అవెన్యూ సెషన్స్ కోర్టు నోటీసులు..!
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు సోనియా గాంధీకి కోర్టు నోటీసులు జారీ అయ్యాయి.
Tirupati: డిసెంబర్ 15 నుంచి తిరుపతిలో 'నో హెల్మెట్ - నో పెట్రోల్' అమలు.. కఠినంగా అమలు!
తిరుపతిలో హెల్మెట్ ధరించకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారికి ఇకపై పెట్రోల్ బంకుల్లో ఇంధనం అందించరాదని పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Rammohan Naidu: ఇండిగోపై చర్యలు తీసుకుంటాం: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ఇండిగో విమాన సంస్థ ఎదుర్కొంటున్న సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పందిస్తూ లోక్సభలో కీలక ప్రకటన చేశారు.