భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
EC-Rahul Gandhi: 'సాఫ్ట్వేర్ ఉపయోగించి ఓట్లను తొలగించారు':రాహుల్ ఆరోపణలను తోసిపుచ్చిన ఎన్నికల సంఘం
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలను కేంద్ర ఎన్నికల సంఘం ఖండించింది.
Rahul Gandhi: ఓట్లను తొలగించడానికి సాఫ్ట్వేర్లను ఉపయోగిస్తున్నారు: రాహుల్ గాంధీ ఆరోపణలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్ర ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో కీలక పరిణామం .. 5 రాష్ట్రాల్లో ఈడీ తనిఖీలు
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కొత్త పరిణామాలు చోటు చేసుకున్నాయి.
Andhra Pradesh: గ్రూప్ 1 పరీక్షకు సంబంధించి కీలక మార్పులు.. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన ఏపీపీఎస్సీ!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 పరీక్ష విధానంలో కీలక మార్పులు చేయాలని నిర్ణయించింది.
Hyderabad: హైదరాబాద్'లో సిగ్నల్ ఫ్రీ ప్రయాణం కోసం.. నిర్మాణాలకు సిద్ధమవుతోన్న జీహెచ్ఎంసీ
గ్రేటర్ హైదరాబాద్లో ఇప్పటికే పలు ప్రధాన జంక్షన్ల వద్ద ట్రాఫిక్ సమస్యలు తగ్గించే ఉద్దేశంతో సిగ్నల్ ఫ్రీ ఫ్లై ఓవర్లు నిర్మించారు.
Telangana: తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ప్రవేశాలపై సిఫారసులు
తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఇటీవల ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల మొదటి తరగతికి (క్లాస్ వన్) ప్రవేశానికి కనీస వయసు ఆరు సంవత్సరాలు ఉండాలని సిఫారసు చేసింది.
Telangana: ప్రధానమంత్రి ఆవాస్ యోజన.. పీఎంఏవై-జీ సర్వే గడువు రాష్ట్రానికి పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం,పేదల కోసం ప్రధానమంత్రి ఆవాస్ యోజన.. గ్రామీణం (పీఎంఏవై-జీ) పథకం కింద ఇళ్ల నిధులు ఇవ్వడానికి చేపట్టే సర్వే గడువును ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే పొడిగించింది.
Andhra news: గ్రామ పంచాయతీల్లోనూ కొత్త నిర్మాణాలకు ఆన్లైన్ అనుమతులు.. డీపీఎంఎస్ విధానం త్వరలో అనుసంధానం
ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లోనూ భవన నిర్మాణాల కోసం ఆన్లైన్లో అనుమతులు పొందే విధానాన్ని ప్రవేశపెట్టే పనులు మొదలుపెట్టింది.
Suryalanka Beach Festival: ఈ నెల 26 నుంచి సూర్యలంక బీచ్ ఫెస్టివల్.. 27న రూ.97 కోట్ల పనులకు సీఎం శంకుస్థాపన
బాపట్ల జిల్లాలో ఈ నెల 26 నుంచి 28 వరకు మూడు రోజుల పాటు సూర్యలంక బీచ్ ఫెస్టివల్ను అద్భుతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రుల బృందం స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
Andhra news: ఏపీలో కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టులపై.. గణాంక శాఖ నివేదిక
ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన మూడు సాగునీటి ప్రాజెక్టులు ఇప్పటివరకు 83 శాతం పైగా పూర్తయినట్లు కేంద్ర గణాంకశాఖ వివరించింది.
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛథాన్ అంబాసిడర్గా తెలంగాణా వాసి ఎంపిక
తెలంగాణ వాసి గుగ్గిలం అశోక్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛథాన్ అంబాసిడర్గా నియమించింది.
Pushkar Singh Dhami: ఉత్తరాఖండ్ చమోలీ జిల్లాలో కుంభవృష్టి.. 10మంది గల్లంతు
హిమాలయ ప్రాంత రాష్ట్రాలు వరుసగా కుంభవృష్టులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
Amaravati: ప్రజలు ఆకట్టుకునేలా అమరావతి ప్రభుత్వ సముదాయ సూక్ష్మ నమూనా.. 19న నిర్వహించే ప్రాపర్టీ షోలో ప్రదర్శన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్న ప్రభుత్వ సముదాయ (గవర్నమెంట్ కాంప్లెక్స్) సూక్ష్మ నమూనాను ప్రభుత్వం ప్రత్యేకంగా తయారు చేయించింది.
Hyderabad: హైదరాబాద్లో కుండపోత వర్షం.. రహదారులపై వరద, ట్రాఫిక్ జామ్
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లోబుధవారం సాయంత్రం నుండి రాత్రివరకు భారీ వర్షం విరుచుకుపడింది.
Railway lines: తెలుగు రాష్ట్రాలలో 11 మార్గాల్లో కొత్త రైల్వే లైన్లు.. 26 ప్రాజెక్టులకు నివేదికల రూపకల్పన
ఆంధ్రప్రదేశ్లో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం పలు ప్రాజెక్టులు రూపుదిద్దుకుంటున్నాయి.
Abdul Gani: హురియత్ మాజీ చీఫ్ అబ్దుల్ గనీ భట్ కన్నుమూత
కశ్మీర్ వేర్పాటువాద నేతగా పేరుగాంచిన హురియత్ కాన్ఫరెన్స్ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ గనీ భట్ (Abdul Gani Bhat) కన్నుమూశారు. ఆయన వయస్సు 90 సంవత్సరాలు.
Mysore: రాచనగరిలో దసరా.. జంబూసవారీకి 14 గజరాజులు సిద్దం!
మైసూరులో జరగబోయే దసరా ఉత్సవాల ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా జంబూసవారీలో పాల్గొనే గజరాజులు ఇప్పటికే సిద్దమవుతున్నారు.
Nara Lokesh : ఏపీ అభివృద్ధికి మూడు కీలక అంశాలను వెల్లడించిన నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్లో వ్యాపార నిర్వహణ వేగం (Speed of Doing Business) మాటల్లోనే కాకుండా, చేతల్లోనూ నిరూపితమైందని రాష్ట్ర ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
Election Commission: ఈవీఎంలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం.. ఇక బ్లాక్ అండ్ వైట్ స్థానంలో కలర్ ఫొటోలు
బిహార్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం (CEC) ఒక సంచలన నిర్ణయం తీసుకుంది.
TGRTC: ఆర్టీసీలో డ్రైవర్లు,శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.. అక్టోబర్ 8 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ పోలీస్ నియామక మండలి ఆర్టీసీలో డ్రైవర్లు, శ్రామిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ను విడుదల చేసింది.
teenmar mallanna: తెలంగాణలో నూతన పార్టీ ఫ్లాగ్ను ఎగరేసిన తీన్మార్ మల్లన్న
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. తన పార్టీకి 'తెలంగాణ రాజ్యాధికార పార్టీ' అనే పేరును పెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు.
PM Modi: 'ఇది నవభారతం.. ఎవరికీ భయపడదు': మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ నిజాం పాలనలో హైదరాబాద్ సంస్థానంలో ఎన్నో దారుణ ఘటనలు చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు.
Amaravati: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అమరావతి రాజధాని 'అసైన్డ్' రైతులకు ఊరట
ఆంధ్రప్రదేశ్ రాజధాని నగర నిర్మాణం కోసం ప్రభుత్వం చేపట్టిన భూముల అసైన్మెంట్ సమస్యపై కీలక నిర్ణయం తీసుకుంది.
E-auction of gifts: ప్రధాని మోదీ బహుమతుల వేలం ప్రారంభం.. రామాలయ నమూనా, భవానీ దేవత విగ్రహం సహా 1,300 వస్తువులు
భారత ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజు సందర్భంగా, ఆయనకు గతంలో అందించిన బహుమతులపై ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ఇ-వేలం సెప్టెంబర్ 17 నుంచి అధికారికంగా ప్రారంభమైంది.
Supreme Court: కొంతమందిని జైలుకు పంపితేనే.. పంట వ్యర్థాల దహనంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
దేశ రాజధాని దిల్లీ పరిసర ప్రాంతాల్లో ఏటా శీతాకాలంలో గాలి కాలుష్యం తీవ్రంగా పెరుగుతున్న విషయం తెలిసిందే.
TGPSC: గ్రూప్-1 మెయిన్స్ ఫలితాల రద్దుపై హైకోర్టు డివిజన్ బెంచ్ను ఆశ్రయించిన టీజీపీఎస్సీ
తెలంగాణ హైకోర్టులో గ్రూప్-1 మెయిన్స్ ఫలితాలపై సింగిల్ బెంచ్ ఈ నెల 9న సంచలన తీర్పు ఇచ్చింది.
Road accident: నెల్లూరులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు స్పాట్ డెడ్
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సంగం మండలం పెరమన వద్ద జాతీయ రహదారిపై కారును టిప్పర్ ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలను కోల్పోయారు.
AI Video row: మోదీ తల్లి AI వీడియోను తొలగించండి: కాంగ్రెస్కు పట్నా హైకోర్టు ఆదేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన తల్లి దివంగత హీరాబెన్ మోదీ పై కాంగ్రెస్ ఏఐ వీడియో రూపొందించిన విషయం తెలిసిందే.
Hyderabad: రోజూ 8,500 టన్నుల చెత్తను విద్యుత్తుగా మార్చే ప్లాన్
హైదరాబాద్ చెత్తను సజీవ వనరుగా మార్చి విద్యుత్తు ఉత్పత్తి చేస్తూ రికార్డులు సృష్టిస్తున్న దిశగా ముందడుగు వేస్తోంది.
Telangana: గోల్కొండ కోట-టూంబ్స్ రోప్వే.. అధ్యయనానికి 3 సంస్థల ఆసక్తి
తెలంగాణలోని చారిత్రక పర్యాటక కేంద్రం గోల్కొండ కోట నుంచి టూంబ్స్ వరకు నిర్మించనున్న రోప్వే సాధ్యాసాధ్యాల నివేదిక ఇచ్చేందుకు మూడు సంస్థలు ఆసక్తి చూపించాయి.
Ponguleti Srinivasa Reddy: పొంగులేటి శ్రీనివాసరెడ్డి కీలక ప్రకటన.. 4వేల ఎకరాలకు నూతన భూ పట్టాలు!
అర శతాబ్దం నుంచి సాగులో ఉన్న 4,000 మంది రైతులకు కొత్తగా భూమి పట్టాలు జారీ చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.
Private Universities: రాష్ట్ర ప్రభుత్వ విద్యాసంస్థలను వెనక్కు నెట్టి..జాతీయ ర్యాంకింగ్స్లో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు ముందంజ
కేంద్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం ప్రకటించే జాతీయ ర్యాంకింగ్లలో ప్రైవేట్, డీమ్డ్ విశ్వవిద్యాలయాలు,విద్యాసంస్థలు తమ స్థానం గణనీయంగా మెరుగుపరుస్తున్నాయి.
Telangana: తెలంగాణలో మరోసారి హౌసింగ్ స్థలాల వేలానికి సర్కారు సిద్ధం
తెలంగాణలోని రాజీవ్ స్వగృహ కార్పొరేషన్, హౌసింగ్ బోర్డు నిర్వహిస్తున్న ఖాళీ స్థలాలను వేలం ద్వారా అమ్మేందుకు రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మరోసారి సిద్ధమైంది.
MBBS: నూతన అనుమతులతో ఎంబీబీఎస్ సీట్లు మరింత పెంపు
2025-26 విద్యా సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ మొదటి విడత ప్రవేశాలు పూర్తయిన తర్వాత, కొన్ని కళాశాలలకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) కొత్తగా అనుమతులు జారీ చేస్తోంది.
Andhrapradesh: విశాఖ,విజయవాడలో గాలి కాలుష్యం: నియంత్రణ చర్యలపై సిఫారసులు
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో PM10, PM2.5 అనే సూక్ష్మ ధూళి కణాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి.
Amaravati: ఇస్రో సహకారంతో మొబైల్ సిగ్నల్ లేకపోయిన వాతావరణ హెచ్చరికలు
ఆర్టీజీఎస్ (RTGS) ఆధ్వర్యంలో 'ఎవేర్' (AWARE) సిస్టమ్ ద్వారా వాతావరణ హెచ్చరికలు జారీ చేసే అందుబాటులోకి వచ్చింది.
APSRTC: చిత్తూరులో ఏపీఎస్ఆర్టీసీ తొలి సీఎన్జీ బస్సు ప్రారంభం
చిత్తూరు ఆర్టీసీ డిపోలో రాష్ట్రంలోనే ప్రత్యేక ప్రయోగం చేపట్టారు. రాష్ట్రంలో మొదటిసారిగా డీజిల్ బస్సును సీఎన్జీ బస్సుగా మార్చి ప్రారంభించారు.
Revanth Reddy: తెలంగాణలో స్వేచ్ఛ, సమాన అవకాశాలు, అభివృద్ధి: రేవంత్రెడ్డి
ప్రజలు రాసుకున్న పోరాట చరిత్ర మనది అని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
E20: E20 పెట్రోల్ సురక్షితం కాదన్న అభిప్రాయాలు భ్రమ: హర్దీప్ సింగ్ పూరీ
గత కొన్ని రోజులుగా సామాజిక మాధ్యమాల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ (E20) సురక్షితమా అనే చర్చ చురుకుగా జరుగుతోంది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. కొత్త విద్యుత్ 'డిస్కం' ఏర్పాటు పై ప్రణాళికా కసరత్తు
తెలంగాణలో విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ప్రధాన మార్పులు రాబోతున్నాయి.
Narendra Modi @ 75: సాంకేతిక విజయం,సంక్షేమ పథకాలు.. మోదీ జన్మదినం సందర్భంగా ప్రత్యేక కథనం
భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17వ తేదీన తమ 75వ జన్మదినాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు.
SBI Bank Robbery: కర్ణాటక ఎస్బీఐ బ్యాంక్ లో59 కిలోల బంగారం,8 కోట్ల నగదు లూటీ
కర్ణాటకలోని విజయపుర జిల్లాలోని ఎస్బీఐ బ్యాంక్ శాఖలో భారీ దోపిడీ జరిగింది.
AP Vahanamitra Scheme: ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.15 వేల సాయం.. నేటి నుంచే దరఖాస్తులు!
ఆంధ్రప్రదేశ్లో ఆటోడ్రైవర్ల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'వాహన మిత్ర' పేరుతో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి, ప్రతి ఏడాదీ రూ.15 వేల ఆర్థిక సాయం అందజేయనుంది.
Telangana: నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కృష్ణమూర్తి గెరిల్లా పోరాటం.. ఎలా పుట్టిందంటే..!
దేశవ్యాప్తంగా 1947 ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని ప్రజలు ఉత్సాహంగా, జరుపుకుంటుంటే.. అదే సమయంలో హైదరాబాద్ సంస్థాన వాసులు ఆ ఆనంద క్షణాలకు చాలా దూరంగా ఉన్నారు.
PM Modi Birthday: టెలిఫోన్లో ట్రంప్-మోదీ సంభాషణ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన అమెరికా అధ్యక్షుడు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం సాయంత్రం భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
Maoist Party: మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం.. ఆయుధాలు వదిలేస్తాం.. అభయ్ పేరిట ప్రకటన
మావోయిస్టు పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమ ఆయుధాలను వదిలి తాత్కాలికంగా సాయుధ పోరాటం నిలిపేస్తున్నట్లు ప్రకటించింది.