భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Odisha: రన్వేపై హోంగార్డు పరీక్ష: 8,000 మందికి పైగా హాజరు.. వైరల్ అవుతున్న వీడియో
హోంగార్డు నియామకాలకు ఒడిశాలో అపూర్వ దృశ్యం కనిపించింది.
BJP: బీజేపీకి 2024-25 ఆర్థిక సంవత్సరంలో రూ.6,654 కోట్లు విరాళాలు
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తం విరాళాలు అందినట్లు సమాచారం.
India, New Zealand: 95 శాతం ఎగుమతులపై టారిఫ్ల తగ్గింపు.. భారత్-న్యూజిలాండ్ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం
భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)కు అధికారికంగా ముద్ర పడింది.
Mohan Bhagwat: భారత్ హిందూ దేశమే.. రాజ్యాంగ అనుమతి అవసరం లేదు: మోహన్ భాగవత్
ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి భారత్ ఒక హిందూ దేశమేనని స్పష్టం చేశారు.
Air India : గాల్లోనే ఇంజిన్ ఆయిల్ ప్రెజర్ సున్నా.. ఢిల్లీకి తిరిగొచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్
ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
SHANTI Bill: 'శాంతి' బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం.. అణురంగంలో ఇక ప్రైవేట్ భాగస్వామ్యం
సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ముద్ర వేశారు.
Rifle Scope: సిద్రా గ్రామంలో చైనా తయారీ రైఫిల్ స్కోప్.. అప్రమత్తమైన భద్రతా దళాలు
జమ్ముకశ్మీర్లోని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రాంతీయ కార్యాలయం సమీపంలో చైనా తయారీ శక్తివంతమైన రైఫిల్ టెలిస్కోప్ (స్కోప్) ఒకటి లభించడంతో కలకలం రేగింది.
Palnadu: పల్నాడులో మళ్లీ రక్తపాతం.. అన్నదమ్ముల దారుణహత్య
ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మరోసారి రౌడీ ఘటన చోటుచేసుకుంది.
Telangana: ఇదెక్కడి చలిరా బాబోయ్!.. పలు జిల్లాల్లో 8 డిగ్రీలకే పడిపోయిన ఉష్ణోగ్రతలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా గత రెండు వారాలుగా చలి తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.
Punjab: పంజాబ్లో మూడు సిక్కు పవిత్ర నగరాల్లో మాంసం, మద్యం విక్రయాలపై నిషేధం
పంజాబ్లో కొత్తగా పవిత్ర నగరాలుగా ప్రకటించిన మూడు సిక్కు పట్టణాల్లో మాంసం, మద్యం విక్రయాలపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయి నిషేధం విధించింది.
SIR: త్వరలో తెలంగాణలోనూ ఎస్ఐఆర్.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్
తెలంగాణలో త్వరలోనే ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు.
TTD: ఇక గ్లోబల్ బ్రాండ్గా టీటీడీ... విదేశాల్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం,నిర్వహణకు కసరత్తు
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి మహిమాన్విత వైభవాన్ని ప్రపంచమంతటా చాటిచెప్పే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానాలు (తితిదే)విస్తృత స్థాయి ప్రణాళికను సిద్ధం చేసింది.
Medak : మెదక్ జిల్లాలో దారుణం.. మూడేళ్ల కుమారుడిని హత్య చేసిన తండ్రి
మెదక్ జిల్లాలో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది.
Train fare hike: రైల్వే ప్రయాణికులకు షాక్.. టికెట్ ఛార్జీల పెంపు ఈనెల 26 నుంచి అమలు
భారతీయ రైల్వేశాఖ టికెట్ ధరల పెంపుపై కీలక ప్రకటన చేసింది. డిసెంబరు 26 నుంచి కొత్త చార్జీలు అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది.
Telangana Elections: తెలంగాణలో మరో ఎన్నికల సందడి.. ఫిబ్రవరిలో నోటిఫికేషన్కు రంగం సిద్ధం?
తెలంగాణలో పంచాయతీ ఎన్నికల హడావుడి ముగిసింది.
Telangana: తెలంగాణలో ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు రద్దు!
తెలంగాణ ప్రభుత్వం కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కార్యాలయాలు, యూనివర్సిటీల నిర్వహణకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Cold Waves: తెలుగు రాష్ట్రాల్లో బెంబేలెత్తిస్తున్న చలి.. 10 ఏళ్ల రికార్డు బ్రేక్
రెండు తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత అత్యంత ప్రమాదకర స్థాయికి చేరింది. ఉష్ణోగ్రతలు ఊహించని రీతిలో పడిపోవడంతో ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది.
Sonia Gandhi: ఉపాధి హామీ పథకాన్ని మోదీ ప్రభుత్వం నీరుగారుస్తోంది: సోనియా గాంధీ
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్చడంపై కాంగ్రెస్ పార్టీ పరిషత్ చైర్పర్సన్ సోనియా గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
IndiGo: విమాన రద్దుల బాధితులకు ఊరట.. 26 నుంచి ఇండిగో పరిహారం
ఇటీవల భారీగా విమానాలను రద్దు చేసి ప్రయాణికులను తీవ్ర అసౌకర్యాలకు గురిచేసిన ఇండిగో ఎయిర్లైన్స్, ఇప్పుడు వారికి పరిహారం అందించేందుకు ముందుకొచ్చింది.
Amani: బీజేపీలోకి చేరిన ప్రముఖ నటి అమని
ప్రముఖ సినీ నటి ఆమని భారతీయ జనతా పార్టీలో (బీజేపీ) అధికారికంగా చేరారు.
Chandrababu: వచ్చే ఏడాది జూన్ నాటికి 'ఏపీ' ప్లాస్టిక్ రహిత రాష్ట్రం : సీఎం చంద్రబాబు
ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం లేకుంటే అది తాత్కాలికంగానే మిగులుతుందని, ప్రజలు భాగస్వాములైతేనే ఆ కార్యక్రమాలు శాశ్వత ఫలితాలు ఇస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
PM Modi: దట్టమైన పొగమంచు ప్రభావం.. వెనక్కి మళ్లిన ప్రధాని మోదీ హెలికాప్టర్
పశ్చిమ బెంగాల్లోని తాహెర్పుర్ పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కోల్కతా నుంచి హెలికాప్టర్లో బయలుదేరారు.
AP High Court: కానుకల లెక్కింపులో మార్పులు అనివార్యం.. టీటీడీకి హైకోర్టు స్పష్టం
వెంకటేశ్వర స్వామివారికి భక్తులు సమర్పించే కానుకలు వాటి ఆర్థిక విలువకన్నా భక్తిభావానికి ప్రతీకలని, వెల కట్టలేని మతపరమైన విశ్వాసం, మనోభావాలకు చిహ్నాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Telangana: 2026-27 బడ్జెట్కు త్వరలో ప్రతిపాదనలు
వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రతిపాదనలను సిద్ధం చేసుకోవడానికి ఆర్థికశాఖ శ్రద్ధ పెట్టింది.
Train Accident: అస్సాంలో రైలు ప్రమాదం.. ఏనుగులను ఢీకొని పట్టాలు తప్పిన ఐదు బోగీలు
ఈశాన్య రాష్ట్రం అస్సాంలో శనివారం తెల్లవారుజామున ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. సైరాంగ్ నుంచి దిల్లీకి బయల్దేరిన రాజధాని ఎక్స్ప్రెస్ హొజాయ్ జిల్లాలో ఏనుగుల మందను ఢీకొట్టింది.
Free Coaching: సైన్యంలోకి అడుగులు వేసే యువతకు.. పైసా ఫీజు లేకుండా దేశ శిక్షణ..!
దేశ సరిహద్దుల్లో యూనిఫాం ధరించి గస్తీ కాయాలన్నది అనేక మంది యువత కల.
AP Inter Exams 2026 : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్లో మార్పులు, కొత్త టైమ్టేబుల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ ఇంటర్ విద్యార్థులకు అధికారులు కీలక అప్డేట్ ఇచ్చారు.
ED: డంకీ రూట్ గ్యాంగ్పై ED భారీ దాడులు.. రూ.4 కోట్లకు పైగా నగదు,313కిలోల వెండిని స్వాధీనం
అక్రమంగా విదేశాలకు పంపించే డంకీ రూట్ నెట్వర్క్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) పెద్ద ఎత్తున దాడులు చేసింది.
TG News: సిడ్నీ దాడితో.. తెలంగాణకు సంబంధం లేదు: డీజీపీ
తాజాగా ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్లో జరిగిన కాల్పుల ఘటనపై తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి స్పందించారు.
Sabarimala: శబరిమల బంగారు విగ్రహాల కేసు.. ఈడీకి దర్యాప్తు అనుమతి
శబరిమల అయ్యప్ప దేవాలయంలోని బంగారు విగ్రహాల దుర్వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Ration Card: రేషన్ కార్డుదారులు పౌరసరఫరాల శాఖ అలెర్ట్.. ఈకేవైసీ ప్రాసెస్ కాలేదా..? వెంటనే పూర్తి చేసుకోండి
తెలంగాణలో కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
Chandrababu: కేంద్ర మంత్రి సోనోవాల్తో సీఎం చంద్రబాబు భేటీ.. దుగరాజపట్నం షిప్బిల్డింగ్ క్లస్టర్కు సాయం చేయాలని వినతి
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.
Siddaramaiah: 'అలాంటి ఒప్పందమేదీ జరగలేదు'.. సీఎం పదవిపై కర్ణాటక సీఎం సిద్ధరామయ్య..!
కర్ణాటకలో సీఎం మార్పు విషయంలో సందిగ్ధత ఇంకా కొనసాగుతోంది.
Cash-for-Query Case: దిల్లీ హైకోర్టులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాకి బిగ్ రిలీఫ్..
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాకు ఢిల్లీ హైకోర్టులో కీలక ఉపశమనం లభించింది.
Live in Relationships: సహజీవనానికి గ్రీన్ సిగ్నల్.. జంటలకు రక్షణ ఇవ్వాలన్న హైకోర్టు
భారతదేశంలో వివాహ బంధానికి ప్రత్యేక స్థానం ఉంది. సాంప్రదాయాలు, సంస్కృతి కారణంగా వివాహేతర సంబంధాలను సమాజం అంగీకరించకపోవడం సాధారణం.
VB-G RAM G: వీబీ-జీ రామ్ జీ బిల్లుకు లోక్సభ సమ్మతించిన గంటల్లోనే రాజ్యసభలోనూ.. సంవిధాన్ సదన్ వెలుపల ప్రతిపక్షాల ధర్నా
గ్రామీణ ప్రాంతాల్లో అవసరమైన కుటుంబాలకు సంవత్సరానికి 125 రోజుల ఉపాధి కల్పించే లక్ష్యంతో తీసుకొచ్చిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)' (వీబీ-జీ రామ్ జీ) బిల్లుకు పార్లమెంటు ముద్ర పడింది.
Dense Fog: పంజాబ్ టు బీహార్.. కమ్మేసిన పొగమంచు.. ఢిల్లీకి ఐఎండీ వార్నింగ్
ఉత్తర భారతదేశం ఈ రోజు దట్టమైన పొగమంచుతో నిండి ఉంది.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్పై సిట్.. హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో బృందం
ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో మరో సంచలన ఘటన వెలుగులోకి వచ్చింది.
YouTuber: యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంట్లో ఈడీ తనిఖీలు.. లాంబోర్గినీ, బీఎండబ్ల్యూ లగ్జరీ కార్లు సీజ్
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ నివాసిత యూట్యూబర్ అనురాగ్ ద్వివేది ఇంట్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది.
Hyderabad: 27 సార్లు పర్మినెంట్ వీసా ప్రయత్నాలు.. ఉగ్రవాది సాజిద్కు హైదరాబాద్తో ఉన్న లింక్ బట్టబయలు!
ఆస్ట్రేలియాలో కాల్పుల ఘటనకు పాల్పడిన ఉగ్రవాది సాజిద్కు సంబంధించిన షాకింగ్ అంశాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
Hyderabad: 20 ఏళ్ల వివాదానికి తెర..102 ఎకరాలు అటవీశాఖవే: సుప్రీంకోర్టు తీర్పు
హైదరాబాద్ నగర కేంద్రానికి సమీపంలో మరో కొత్త అభయారణ్యం ఏర్పడబోతోంది.
Chandrababu: ఢిల్లీలో నేడు కేంద్ర మంత్రులతో నేడు చంద్రబాబు కీలక సమావేశాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలోని పలువురు కీలక మంత్రులతో సమావేశాలు జరపనున్నారు.
Andhra Pradesh: అరకులోయలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
ఆంధ్రప్రదేశ్లోని ఊటీగా పేరొందిన అరకులోయలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.
Cm chandrababu: ఆరు ఉత్తమ విధానాల ఎంపిక.. రాష్ట్రమంతా అమలు చేయాలని సీఎం ఆదేశాలు
పరిపాలనలో కొత్తదనానికి క్షేత్రస్థాయి నుంచే ఆరంభం కావాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లే ముందడుగు వేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Year Ender 2025: 2025లో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో మైలురాళ్లు ఇవే..
2025వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కోసం అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో ఒక ప్రత్యేక మైలురాయి గా నిలిచింది.
Peter Elbers: ఇండిగో సంక్షోభం నుంచి బయటపడ్డాం.. సిబ్బందికి సీఈవో పీటర్ ఎల్బర్స్ కృతజ్ఞతలు
ఇండిగోలో ఇటీవల ఏర్పడిన సంక్షోభ సమయంలో సంస్థకు అండగా నిలిచిన సిబ్బందికి సీఈవో పీటర్ ఎల్బర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
VB G RAM G Bill: 'ఉపాధి' స్థానంలో 'జీ రామ్ జీ'కి లోక్సభ ఆమోదం..
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీనరేగా)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్' (వీబీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది.
Chandrababu: చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక 'బిజినెస్ రిఫార్మర్' అవార్డు
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.
Karnataka: కర్ణాటక తీరంలో జీపీఎస్ ట్రాకర్తో ఉన్న సీగల్ గుర్తింపు.. భద్రతా వర్గాల్లో ఆందోళన
కర్ణాటక తీరప్రాంతంలో చైనాకు చెందిన సీగల్ ఒక్కసారిగా కలకలం రేపింది.
Dense Fog; ఢిల్లీని కప్పేసిన దట్టమైన పొగమంచు.. 40 విమానాలు,20కిపైగా రైళ్లు ఆలస్యం
కాలుష్యం తీవ్రంగా పెరగడం కారణంగా దిల్లీలో దట్టమైన పొగమంచు (Dense Fog) చోటు చేసుకుంది.
Nara Lokesh: ఈ రోజు పన్నెండు గంటలకు లోకేశ్ భారీ ప్రకటన.. ఎక్స్ లో ఆసక్తికర పోస్ట్
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్ ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఒక పెద్ద ప్రకటన చేయనున్నట్లు తెలిపారు.
Ram V Sutar: 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' రూపశిల్పి రామ్ సుతార్ కన్నుమూత
ప్రఖ్యాత భారతీయ శిల్పి, పద్మభూషణ్ అవార్డు గ్రహీత రామ్ వి. సుతార్ (100) ఈ ప్రపంచాన్ని వీడారు.
TGSRTC: హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్.. 213 కాలనీలకు బస్సులొచ్చాయ్..
మహానగర పరిధిలోని కొత్త కాలనీలకు ప్రజారవాణా సౌకర్యం మరింత విస్తరించింది.
panchayat elections: పంచాయతీ ఎన్నికల మూడో విడతలోనూ కాంగ్రెస్'దే పైచేయి
తెలంగాణలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.