భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Amaravati: అమరావతికి కేంద్రం కీలక ప్రాజెక్ట్ .. రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్కు గ్రీన్ సిగ్నల్
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Telangana: తెలంగాణలో నైరుతి రుతుపవనాల విస్తరణ ఆలస్యం.. పలు జిల్లాలకు భారీ వర్ష హెచ్చరిక
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, ప్రస్తుతం అవి జోగులాంబ గద్వాల జిల్లాకే పరిమితమయ్యాయని వాతావరణశాఖ వెల్లడించింది.
Income Tax Rules: మోదీ 12 ఏళ్ల పాలన.. పన్ను చెల్లింపుదారులకు వచ్చిన కీలక మార్పులివే
భారత్లో అత్యంత కాలం నిరంతరంగా ఎన్నికైన ప్రధానిగా సేవలందించిన నేతగా ప్రధాని నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు.
Indian Mangoes: జపాన్ బాటలో నేపాల్.. భారత మామిడిపండ్ల దిగుమతులకు బ్రేక్
భారత మామిడిపండ్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
Supreme Court: బాధితురాలినే పెళ్లి చేసుకున్న నిందితుడు.. ప్రత్యేక అధికారంతో పోక్సో కేసును కొట్టేసిన సుప్రీంకోర్టు
ప్రేమ, విభేదాలు, జైలు శిక్ష, ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో సాగిన ఓ విచిత్రమైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
PM Modi: మోదీకి కేంద్ర కేబినెట్ ఘన సత్కారం.. ప్రత్యేక తీర్మానం ఆమోదం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
Sushmita Dev: మమతకు మరో షాక్.. రాజ్యసభకు సుష్మితా దేవ్ రాజీనామా, హిమంతతో భేటీ!
మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్కు మరో రాజకీయ ఎదురుదెబ్బ తగిలింది.
Telangana Rains : తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక
తెలంగాణలో మరోసారి వర్షాలు జోరందుకోనున్నాయి. రాష్ట్రానికి భారత వాతావరణ శాఖ (IMD) తాజాగా రెయిన్ అలర్ట్ జారీ చేసింది.
Indian Army: ₹23 వేల కోట్ల భారీ డీల్.. భారత సైన్యంలోకి మరో 300 కే9 వజ్ర-టీ గన్స్!
భారత సైన్యం తన దీర్ఘశ్రేణి యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు భారీ అడుగు వేయనుంది.
Sabyasachi Dutta: టీఎంసీ మాజీ ఎమ్మెల్యే సబ్యసాచి దత్తపై కోడిగుడ్లు,ఆవుపేడతో దాడి.. వీడియో
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే, బిదాన్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ సబ్యసాచి దత్తపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Narendra Modi: చరిత్ర సృష్టించిన ప్రధాని మోదీ.. ప్రపంచ నేతల నుంచి అభినందనల వెల్లువ
భారత రాజకీయ చరిత్రలో ప్రధాని నరేంద్ర మోదీ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు.
Telangana: తెలంగాణకు రూ.3,825 కోట్ల కేటాయింపు.. వీబీ జీరామ్జీ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
Kakinada Gateway Port: డిసెంబరు నుంచే కాకినాడ గేట్వే పోర్టు సేవలు.. తొలి బెర్త్తో కార్యకలాపాలు
కాకినాడ జిల్లా తొండంగి మండలంలో ఆరో ఇన్ఫ్రా సంస్థ నిర్మిస్తున్న కాకినాడ గేట్వే పోర్టు మరో ఆరు నెలల్లో కార్యకలాపాలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
Andhra Pradesh: జులై 1 నుంచి వీబీ జీరామ్జీ అమలు.. ఏపీకి కేంద్రం రూ.7,707 కోట్ల మంజూరు
జులై 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి రానున్న వీబీ జీరామ్జీ (వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవిక మిషన్-గ్రామీణ్)పథకానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వాటాను కేంద్రం ఖరారు చేసింది.
Rajahmundry Paper Mills: రాజమహేంద్రవరం పేపర్ మిల్స్కు పీఎఫ్ మినహాయింపు రద్దు
రాజమహేంద్రవరంలోని ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్కు గతంలో కల్పించిన ఉద్యోగుల భవిష్యనిధి (పీఎఫ్) మినహాయింపును రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
Warheads: ప్రయోగానికి సిద్ధంగా 12 వార్హెడ్లు.. దశాబ్దాల వ్యూహంలో పెను మార్పు
ఇప్పటివరకు అణ్వస్త్రాల వినియోగంలో అత్యంత సంయమనం పాటిస్తూ వచ్చిన భారత్ తన వ్యూహంలో మార్పులు చేపట్టిందా?
NDA: నేడు ఎన్డీయే భేటీ.. ప్రభుత్వానికి పుష్కరం పూర్తయిన నేపథ్యం...
ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో బుధవారం దిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది.
Mamata Banerjee: మమతా బెనర్జీకి మరో షాక్.. ఇంటికి చేరుకున్న సీఐడీ, బెంగాల్లో రాజకీయ కలకలం
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా మరో సవాలు ఎదురైంది.
250 MW solar project: రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఉత్తరప్రదేశ్లో 250మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో భారీ ఊతమిచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
India's Hiring: భారత్లో ఉద్యోగాల నియామకాలకు బ్రేక్.. అయినా ప్రపంచంలో నంబర్-1! నియామకాలు ఎందుకు మందగిస్తున్నాయి?
భారత్లో ఉద్యోగాల కల్పన వేగం కొంత మందగించనున్నప్పటికీ, ప్రపంచ దేశాలతో పోలిస్తే నియామకాల విషయంలో భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలో నిలిచిందని తాజా సర్వే వెల్లడించింది.
Zojila Tunnel Breakthrough: జోజిలా టన్నెల్లో చారిత్రాత్మక ఘట్టం.. బ్రేక్త్రూను ప్రారంభించిన గడ్కరీ
భారత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టంగా జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ నిలిచింది.
Markandey Katju: కాక్రోచ్ పార్టీకి పోటీగా 'ఇష్క్ కరో పార్టీ'.. మాజీ సుప్రీంకోర్టు జడ్జి కాట్జూ సంచలన నిర్ణయం
దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Pinarayi Vijayan: పినరయి విజయన్ కుమార్తె వీణకు ఈడీ సమన్లు.. సీఎంఆర్ఎల్ కేసులో కీలక మలుపు
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
Great Nicobar Airport: గ్రేట్ నికోబార్కు గ్రీన్ సిగ్నల్.. రూ.13 వేల కోట్ల ఎయిర్పోర్ట్కు క్లియరెన్స్
గ్రేట్ నికోబార్ దీవిలో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక విమానాశ్రయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు మంజూరు చేసింది.
DK Shivakumar: సగం తిన్న యాపిల్ను జనంపైకి విసిరిన డీకే శివకుమార్.. సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
DK Shivakumar: డీకే శివకుమార్కు మరో షాక్.. శాఖల కేటాయింపుపై మరో మంత్రి అసంతృప్తి!
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు.
Hyderabad Old City Metro: పాతబస్తీ మెట్రోకు లైన్ క్లియర్.. 93% భూసేకరణ పూర్తి, రహదారి విస్తరణ పనులు ప్రారంభం..!
హైదరాబాద్ పాతబస్తీ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో రైలు ప్రాజెక్టు అమలులో కీలక పురోగతి నమోదైంది.
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి ముగింపు
పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Nuclear Arsenal: భారత్ వద్ద 190 అణ్వాయుధాలు.. పాక్ కన్నా 20 ఎక్కువ: 'సిప్రి' నివేదిక
అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది.
Major Bhargav Kalita: మేజర్ భార్గవ్ కలితాకు శౌర్య చక్ర.. ఉగ్రవాదిపై వీరోచిత పోరుకు గౌరవం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యాధికారి మేజర్ భార్గవ్ కలితాకు దేశ అత్యున్నత వీరత్వ పురస్కారాల్లో ఒకటైన 'శౌర్య చక్ర' లభించింది.
AP Govt : ఏపీలో ప్రైవేట్ కాలేజీలకు భారీ ఊరట.. రూ.15 లక్షల కార్పస్ ఫండ్ రద్దు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు కీలక ఊరటనిచ్చింది.
South Central Railway: రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. తెలంగాణలో రూ.285 కోట్లతో కీలక అప్గ్రేడ్ పనులు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మహబూబ్నగర్, సికింద్రాబాద్, మేడ్చల్ సెక్షన్ల అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
Future City FCDA Office: ప్రారంభానికి ముందే ఎఫ్సీడీఏ కార్యాలయానికి నెట్ జీరో బిల్డింగ్ హోదా.. ప్రత్యేకతలివే
ప్రారంభానికి ముందే భారత్ ఫ్యూచర్సిటీ అభివృద్ధి సంస్థ(ఎఫ్సీడీఏ)కార్యాలయం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.
Dagadarthi Airport: దగదర్తి ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్.. రూ.648 కోట్లతో నిర్మాణానికి బిడ్డింగ్ ప్రారంభం
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో ప్రతిష్ఠాత్మక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
AP Weather: ఏపీలో భారీ వర్షాల హెచ్చరిక.. ఈ జిల్లాలకు పిడుగులతో కూడిన వానలు!
ఆంధ్రప్రదేశ్లో మంగళవారం పలు ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
Pm Modi: నెహ్రూను అధిగమించనున్న మోదీ.. బుధవారంతో చారిత్రక ఘట్టం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చేరనుంది.
Steel Plant: విశాఖ స్టీల్ప్లాంట్లో విషాద ఛాయలు.. 8 మంది మృతి
విశాఖపట్టణం స్టీల్ప్లాంట్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఎస్ఎంఎస్-2, ఎస్టీసీ-3 హీట్ ఎఫ్జీ విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Indore: వైద్య రంగంలో విప్లవం.. రిమోట్తో గుండె ఆపరేషన్ చేసిన భారతీయ వైద్యుడు
భారత సంతతికి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ సుధీర్ శ్రీవాత్సవ వైద్య రంగంలో అరుదైన ఘనత సాధించారు.
Delhi airport: ఢిల్లీ ఎయిర్పోర్టులో భారీ గాలుల బీభత్సం.. దెబ్బతిన్న మూడు ఎయిర్ ఇండియా విమానాలు
దిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఐజీఐ) టెర్మినల్-2 వద్ద ఆదివారం (జూన్ 7) తీవ్ర గాలులు, వర్షం కారణంగా మూడు ఎయిర్ ఇండియా విమానాలు దెబ్బతిన్నాయి.
NEET UG 2026 : నీట్ యూజీ రీ-ఎగ్జామ్కు కట్టుదిట్టమైన భద్రత.. 5 లక్షల మందితో భారీ ఏర్పాట్లు
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ యూజీ పేపర్ లీక్ ఘటన అనంతరం, జూన్ 21, 2026న నిర్వహించనున్న నీట్ యూజీ రీ-ఎగ్జామినేషన్ను అత్యంత పారదర్శకంగా, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా నిర్వహించేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.
TMC: మమతా బెనర్జీకి షాక్.. టీఎంసీని వీడిన సీనియర్ ఎంపీ సుఖేందు రాయ్
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సుఖేందు శేఖర్ రాయ్ తన సభ్యత్వానికి రాజీనామా చేస్తూ టీఎంసీతో తన రాజకీయ బంధాన్ని తెంచుకుంటున్నట్లు ప్రకటించారు.
NIA: ఎన్ఐఏ కస్టడీలోకి ఉగ్రవాద సానుభూతిపరులు.. ఐదు రోజుల పాటు విచారణ
ఇటీవల అరెస్టయిన ఉగ్రవాద సానుభూతిపరులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు రాజమహేంద్రవరం కేంద్ర కారాగారం నుంచి కస్టడీలోకి తీసుకున్నారు.
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం బ్యారేజీకి మహర్దశ.. 46 ఏళ్ల తర్వాత భారీ ఆధునికీకరణ!
గోదావరి నదిపై బ్రిటిష్ ఇంజినీర్ సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన చారిత్రాత్మక ధవళేశ్వరం బ్యారేజీ ఆధునికీకరణకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది.
AP Rains: ఏపీలో నేడు, రేపు వర్షాల హెచ్చరిక.. పిడుగులపై అప్రమత్తంగా ఉండాలి
కర్ణాటక పరిసర ప్రాంతాల నుంచి కోస్తాంధ్ర తీర ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో వాతావరణ పరిస్థితులు మారనున్నాయి.
Amaravati: అమరావతిలో ఆప్కాబ్ ఐకానిక్ టవర్.. రూ.200 కోట్లతో భారీ నిర్మాణం
రాజధాని అమరావతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు (ఆప్కాబ్) కోసం రూ.200 కోట్ల వ్యయంతో అత్యాధునిక ఐకానిక్ భవనం నిర్మాణం చేపడుతున్నారు.
Vande Bharat Express: సత్యసాయి జిల్లాలో వందేభారత్కు తప్పిన పెద్ద ప్రమాదం.. ఆవులను ఢీకొట్టిన రైలు!
ఆంధ్రప్రదేశ్ లోని సత్యసాయి జిల్లాలో వందేభారత్ ఎక్స్ప్రెస్కు ప్రమాదం తప్పిన ఘటన చోటుచేసుకుంది.
Cockroach Janta Party: 'ఇది ట్రైలర్ మాత్రమే'.. కాక్రోచ్ జనతా పార్టీ సంచలన హెచ్చరిక
సోషల్ మీడియా వేదికగా ఏర్పడిన ''కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)'' శనివారం దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించింది.
Govt Jobs 2026: నిరుద్యోగులకు గుడ్న్యూస్.. త్వరలో భారీ పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్!
తెలంగాణలో ఉద్యోగ నియామకాల ప్రక్రియను వేగవంతం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిరుద్యోగ యువతకు మరో శుభవార్త అందించేందుకు సిద్ధమవుతోంది.
Thalliki Vandanam : తల్లికి వందనం లబ్ధిదారులకు అలర్ట్.. అకౌంట్లోకి డబ్బులు పడేది ఆ రోజే!
ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న 'తల్లికి వందనం' పథకం కొనసాగుతోంది.
Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు గుడ్న్యూస్.. సెలవులు పొడిగింపు.. కొత్త తేదీ ఇదే!
తెలంగాణ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని పాఠశాలల పునఃప్రారంభ తేదీని మార్చుతూ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై స్టాలిన్ ఫైర్.. గద్దె దించేందుకు సిద్ధం కావాలంటూ పిలుపు
ప్రస్తుత తమిళనాడు ప్రభుత్వం తమ మాజీ కూటమి భాగస్వాముల మద్దతుతోనే కొనసాగుతోందని డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్ వ్యాఖ్యానించారు.
EPFO: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. త్వరలో 8.25% వడ్డీ జమ.. బ్యాలెన్స్ ఇలా తెలుసుకోండి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులకు త్వరలోనే మరో మంచి వార్త అందబోతోంది.
Telangana Govt : తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. త్వరలో ఉచిత బస్సు ప్రయాణం!
తెలంగాణలో విద్యార్థులకు మరో శుభవార్త అందించే దిశగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లు సమాచారం.
Ration Card Cancelled : రేషన్ కార్డుదారులకు షాక్.. ఓటర్ లిస్టులో పేరు లేకపోతే ఏమవుతుంది?
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రక్రియ పూర్తయ్యాక విడుదల చేసే తుది ఓటర్ల జాబితాలో పేరు లేకపోతే రేషన్ కార్డులపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఇ
LPG Gas: గ్యాస్ వినియోగదారులకు షాక్.. రూ.29 పెరిగిన డొమెస్టిక్ సిలిండర్ ధర
దేశవ్యాప్తంగా గృహ వినియోగదారులకు మరోసారి గ్యాస్ ధరల షాక్ తగిలింది. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరను రూ.29 పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Monsoon: ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాల ఎంట్రీ.. ఐఎండీ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్లోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రాష్ట్రంలోని రాయలసీమ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలను అవి తాకినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) వెల్లడించింది.
Annamalai: రాజీనామా తర్వాత రికార్డు మద్దతు.. అన్నామలైకి అపూర్వ స్పందన
తమిళనాడు రాజకీయాల్లో బీజేపీ మాజీ నేత అన్నామలై కొత్త ఉద్యమానికి అపూర్వ స్పందన లభిస్తోంది.
IndiGo Flight : వాతావరణం దెబ్బకు ఇండిగో విమానం డైవర్ట్.. రాజమండ్రిలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఇండిగో విమానం వాతావరణం అనుకూలించకపోవడంతో రాజమండ్రి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
Lalu-Rabri Security: లాలూ కుటుంబ భద్రతపై సంచలన నిర్ణయం.. కర్రలతో కాపలాగా ఆర్జేడీ కార్యకర్తలు
బిహార్ రాజకీయాల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
PM Modi: ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య మోదీ కీలక భేటీ.. ఆర్థిక సలహా మండలితో చర్చలు
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పలు సంక్షోభాలు వెంటాడుతున్నాయి.
Hyderabad: హైదరాబాద్ వాసులకు గుడ్న్యూస్.. మెట్రో తరహాలో బస్సులకు ప్రత్యేక కారిడార్లు
హైదరాబాద్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నప్పటికీ ట్రాఫిక్ సమస్య మాత్రం తగ్గడం లేదు.
Andhra Pradesh: ఏపీకి చల్లని కబురు.. రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
కొన్ని రోజులుగా మండిపోతున్న ఎండలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు భారత వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి అరుదైన గౌరవం.. నెం.1 రైలు రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగానికి మరో ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి గుర్తింపు లభించింది.
Delhi: ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో షాకింగ్ విషయాలు.. వంటవాడి నిర్లక్ష్యంతో 21 మంది మృతి
దిల్లీలోని మాలవీయ నగర్లో ఉన్న ఓ హోటల్లో సంభవించిన ఘోర అగ్నిప్రమాదం దేశ రాజధానిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
CJP: ఢిల్లీలో హోరెత్తిన ఆందోళనలు.. విద్యాశాఖ మంత్రిపై సీజేపీ ఫైర్
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వేలాదిమంది ప్రజలు ఢిల్లీలోని జంతర్ మంతర్కు తరలివస్తున్నారు.
Abhijeet Dipke: జంతర్ మంతర్ వేదికగా భారీ ఉద్యమం.. భారత్ చేరుకున్న కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు
నీట్ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలంటూ డిమాండ్ చేస్తూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఈరోజు నుంచి భారీ స్థాయిలో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు.
Monsoon 2026: ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాల హెచ్చరిక.. ఐఎండీ హై అలర్ట్!
తీవ్రమైన ఎండలతో సతమతమైన దేశ ప్రజలకు నైరుతి రుతుపవనాలు ఊరటనిస్తున్నాయి.