భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Doctor Terror: ఇళ్లను పేలుడు కేంద్రాలుగా మార్చిన డాక్టర్లు.. ఉగ్ర కేసులో షాకింగ్ విషయాలు
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన ఆత్మాహుతి దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
Vizhinjam Port: గల్ఫ్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. విజింజం పోర్ట్ వద్ద క్యూలో 100 నౌకలు!
గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు అంతర్జాతీయ షిప్పింగ్పై కూడా స్పష్టంగా కనిపిస్తోంది.
Rahul Gandhi: మహిళా బిల్లు ఒక పెద్ద మోసం: బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
మహిళా బిల్లు ఉద్దేశం, దాని వెనుక ఉన్న వ్యూహాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.
Uppal Metro: ఉప్పల్ మెట్రో స్టేషన్కు బాంబు బెదిరింపు
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ మెట్రో స్టేషన్లో శుక్రవారం ఉదయం బాంబు ఉందన్న సమాచారంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
Fruits Artificial Ripening: వేసవిలో కృత్రిమంగా పండ్లు మగ్గపెడితే కఠిన చర్యలు .. రాష్ట్రాలకు FSSAI కీలక ఆదేశాలు
వేసవికాలం ప్రారంభమయ్యాక రోజుకు కనీసం ఒక పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Harivansh: రాజ్యసభ ఉపసభాపతిగా మూడోసారి హరివంశ్ నారాయణ్ ఎన్నిక: మోదీ అభినందనలు
రాజ్యసభలో ఉపసభాపతి పదవికి హరివంశ్ నారాయణ్ మరోసారి ఎన్నికయ్యారు.
Palace on Wheels: విదేశీ పర్యాటకులు తగ్గడంతో.. 'ప్యాలెస్ ఆన్ వీల్స్'కు పశ్చిమాసియా కష్టాలు..!
భారత్కు వచ్చే విదేశీ పర్యాటకులకు 'ప్యాలెస్ ఆన్ వీల్స్' ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Telangana: తెలంగాణలో కొత్తగా 79 డయాలసిస్ కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
Trump: దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్పై ట్రంప్ ప్రశంసల వర్షం
దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా బాధ్యతలు స్వీకరించిన తరంజిత్ సింగ్ సంధుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రశంసల వర్షం కురిపించారు.
Vedanta Group: 20 మంది మృతి.. వేదాంత గ్రూప్ ఛైర్మన్పై కేసు నమోదు
శక్తి జిల్లాలోని వేదాంత సంస్థకు చెందిన విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో జరిగిన ఘోర పేలుడు ఘటనపై పోలీసు శాఖ కేసు నమోదు చేసింది.
Telangana: రైతుల రక్షణకు తెలంగాణ ప్రత్యేక పంటల బీమా సిద్ధం
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా రైతులకు మెరుగైన రక్షణ కల్పించేందుకు వచ్చే వానాకాలం నుంచి "తెలంగాణ విశిష్ట పంటల బీమా పథకం"ను అమలు చేయాలని ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రభుత్వానికి సూచించింది.
Telangana: మౌలిక సదుపాయాల్లో వెనుకబడిన వర్గాలు: సర్వేలో వెలుగులోకి వచ్చిన నిజాలు
తెలంగాణలో సామాజిక వర్గాల మధ్య మౌలిక సదుపాయాల విషయంలో గణనీయమైన అసమానతలు ఉన్నట్లు తాజా సర్వే వెల్లడించింది.
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికలకు 13,329 గ్రామాల్లో ఓటర్ల జాబితాల విడుదల
పంచాయతీ ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 13,329 గ్రామ పంచాయతీలలో ఓటర్ల జాబితాలను విడుదల చేశారు.
TCS Nashik: టీసీఎస్ నాసిక్ ఘటనలో కొత్త మలుపు .. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్ పిటిషన్
దేశవ్యాప్తంగా సంస్థల వర్గాల్లో సంచలనం సృష్టించిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ నాసిక్ కేంద్రానికి చెందిన బలవంతపు మత మార్పిడి, లైంగిక వేధింపుల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Lithium Battery Industry: అనకాపల్లిలో.. రూ.8,175 కోట్లతో.. భారీ లిథియం బ్యాటరీ పరిశ్రమ
ఆంధ్రప్రదేశ్లో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
Delhi Airport: రన్వేపై రెండు విమానాలు ఢీ.. ఆకాశ ఎయిర్ విమానాన్ని ఢీకొన్న స్పైస్జెట్
దేశ రాజధాని దిల్లీ విమానాశ్రయంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది.
Telangana: తెలంగాణలో కులగణన వివరాలు ప్రకటించిన ప్రభుత్వం.. బీసీలు 56.33 శాతం, ఎస్సీలు 17.43
తెలంగాణలో అన్ని కులాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ముందుంచింది.
Telangana: 20న మేడిగడ్డ పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
Telangana: 2026-27లో గృహజ్యోతి పథకానికి రూ.2,080 కోట్ల మంజూరు
గృహజ్యోతి పథక అమలుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,080 కోట్ల విడుదలకు రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం అనుమతి ఇచ్చింది.
Pm Modi: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దురుద్దేశం లేదు: ప్రధాని మోదీ
దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
Women Seats in Lok Sabha: లోక్సభలో మహిళలకు 272 సీట్లు రిజర్వ్.. కేంద్రం కీలక నిర్ణయం
మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది.
Ranganayaka Sagar Reservoir: రంగనాయకసాగర్ నిర్మాణంలో అక్రమాలపై విజిలెన్స్ దర్యాప్తు ప్రారంభం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన రంగనాయకసాగర్ జలాశయం నిర్మాణానికి సంబంధించిన ఆరోపణలపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ దర్యాప్తును ప్రారంభించింది.
Heat Wave: తెలంగాణలో ఎండల ఉధృతి.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తెలంగాణ అంతటా ఎండలు మరింతగా పెరుగుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
Punjab: పంజాబ్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. నిందితుడి అరెస్ట్
పంజాబ్లో భారీ స్థాయిలో రూపుదిద్దుకుంటున్న ఉగ్ర కుట్రను పోలీసులు తాజాగా భగ్నం చేశారు.
TCS has shut operations: టీసీఎస్ నాసిక్ బీపీఓ తాత్కాలికంగా మూసివేత.. లైంగిక వేధింపుల కేసుతో వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు
మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న టీసీఎస్ బీపీఓ కేంద్రంలో పెద్ద వివాదం రేగింది.
Parliament Session: లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన కీలక బిల్లులు
దేశంలో కీలకమైన ఘట్టానికి నాంది పలికేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నేడు ప్రారంభమైంది.
MK Stalin: డీలిమిటేషన్ బిల్లు కాపీని తగలబెట్టిన స్టాలిన్.. నల్లజెండాతో నిరసన..
నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేక స్వరం వినిపిస్తోంది.
AP Census 2027 : ఏపీలో ఇవాళ్టి నుంచి జనగణన ప్రారంభం.. పూర్తిగా డిజిటల్ లెక్కింపు
ఆంధ్రప్రదేశ్లో 2027 జనగణన ప్రక్రియకు కీలక ప్రారంభం జరిగింది.
Kakinada SEZ: కాకినాడ సెజ్లో రూ.700 కోట్లతో మెటలర్జికల్ కోక్ ప్లాంట్.. వేల మందికి ఉపాధి
కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిలో మరో భారీ పరిశ్రమ ఏర్పాటుకు మార్గం సుగమమైంది.
Kurnool: కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది మృతి, 13 మందికి గాయాలు
కర్నూలు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Lok Sabha: నేడు లోక్సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు.. 3 రోజులు ప్రత్యేక సమావేశాలు
రాజకీయ డబుల్ ధమాకాకు రంగం సిద్ధమైంది.
CBSE Class 10 Results 2026: సీబీఎస్ఈ 10వ తరగతి ఫలితాలు విడుదల: మార్కులు ఇలా చెక్ చేసుకోండి
దేశమంతటా లక్షలాది మంది విద్యార్థులు ఆతృతగా ఎదురుచూస్తున్న పదవ తరగతి ఫలితాలు విడుదలయ్యాయి.
AI: కృత్రిమ మేధ దుర్వినియోగంపై మెటా,ఎక్స్, గూగుల్కు నోటీసులు
ఏఐని దుర్వినియోగం చేసి సృష్టిస్తున్న తప్పుడు చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది.
Telangana: తెలంగాణలో మండుతున్న ఎండలు.. రానున్న మూడ్రోజులు 44 డిగ్రీలకు చేరే అవకాశం.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తీవ్రంగా పెరుగుతున్నాయి.
PM Modi: ఈ 9 పనులు చేస్తామని మాటివ్వండి.. ప్రజలతో ప్రమాణం చేయించిన మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కర్ణాటక రాష్ట్రంలోని ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించారు.
Sathya Sai: సత్యసాయి జిల్లాలో పేలుడు: నలుగురు మృతి, 21 మందికి గాయాలు
శ్రీ సత్యసాయి జిల్లాలో విషాదకర ఘటన వెలుగుచూసింది. కదిరి మండలంలోని కుమ్మరవాండ్లపల్లిలో ఒక ఇంటిలో భారీ పేలుడు సంభవించింది.
TCS Nashik Case: ఐటీ సంస్థలో మహిళలపై ఒత్తిళ్లు.. తొమ్మిది కేసులు నమోదు.. పోలీసుల విచారణలో భయంకర నిజాలు!!
నాసిక్ నగరంలో ఉన్న ప్రముఖ ఐటీ సంస్థలో వెలుగులోకి వచ్చిన మత ప్రలోభాల ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Telangana: తెలంగాణలో వడదెబ్బ మరణాలకు పరిహారం: అర్హతలు, దరఖాస్తు విధానం..
తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర ఎండలు కొనసాగుతున్నాయి. ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ను మించి నమోదవుతున్నాయి.
JAG VIKRAM: హోర్ముజ్ మార్గం దాటి కాండ్లాకు చేరిన 'జగ్ విక్రం' ఎల్పీజీ నౌక
భారత జెండా కలిగిన ఎల్పీజీ నౌక 'జగ్ విక్రం' హోర్ముజ్ జలసంధి దాటి ఏప్రిల్ 14న కాండ్లా పోర్టుకు చేరుకుంది.
Kerala: త్రిసూర్ ఆలయంలో రోబోటిక్ ఏనుగు
కేరళ రాష్ట్రంలోని ఒక ఆలయానికి జంతు సంక్షేమ సంస్థ పెటా ఇండియా,అనితా డోంగ్రే ఫౌండేషన్ కలిసి భారీ రోబోటిక్ ఏనుగును బహుమతిగా అందించాయి.
Bihar: బిహార్ 21వ ముఖ్యమంత్రిగా సమ్రాట్ చౌధరి ప్రమాణ స్వీకారం
బిహార్ రాష్ట్రంలో కీలక రాజకీయ పరిణామాల మధ్య, భాజపా సీనియర్ నాయకుడు సమ్రాట్ చౌధరి 21వ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Nara Lokesh: లోకేష్కు కీలక బాధ్యతలు.. టీడీపీ సంచలన నిర్ణయం
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థాపనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
Telangana Engineering Exports: ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణకు కొత్త రికార్డులు.. 2023-24 - 2024-25 మధ్య 117.9 శాతం వృద్ధి
ఫార్మా రంగ ఎగుమతులతో ఇప్పటివరకు గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం.. తాజాగా ఇంజినీరింగ్ ఎగుమతుల్లోనూ విశేష ప్రగతి సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.
AP Intermediate Results: ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల..మీ మార్కులు ఇలా చెక్ చేసుకోండి
విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు విడుదలయ్యాయి.
Heatwave: ఆంధ్రప్రదేశ్లో మండుతున్న ఎండలు.. రానున్న రోజుల్లో మరింత తీవ్రత
ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజురోజుకు మండిపోతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వేడి మరింత పెరిగే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రఖర్ జైన్ తెలిపారు.
AP Inter Results 2026: నేడు ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల .. ఇలా చెక్ చేయండి..
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు ఎంతోఆతృతగా ఎదురుచూస్తున్న ఫలితాల విడుదలకు సమయం ఆసన్నమైంది.
Telangana: పునర్విభజనతో తెలంగాణలో కొత్తగా 9 లేదా 10 లోక్సభ స్థానాలు!?
పునర్విభజన ప్రక్రియ అమలులోకి వస్తే తెలంగాణలోని లోక్సభ నియోజకవర్గాల రూపురేఖలు పూర్తిగా మారిపోవడం ఖాయం.
Delimitation: ఏపీలో కొత్తగా 13 లోక్సభ నియోజకవర్గాలు.. 33% రిజర్వేషన్తో భవిష్యత్తులో 12-13 మందికి అవకాశం
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తోంది.
PM Modi: భారత్-అమెరికా సంబంధాలపై మోడీ-ట్రంప్ ఫోన్ కాల్.. ఇరాన్ పరిస్థితులపై చర్చ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం దాదాపు 40 నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు.
Chhattisgarh: ఛత్తీస్గఢ్లోని వేదాంత పవర్ ప్లాంట్లో పేలుడు.. 9 మంది మృతి
ఛత్తీస్గఢ్లోని వేదాంత విద్యుత్ కేంద్రంలో భారీ పేలుడు చోటుచేసుకుంది.
Delimitation: ఇకపై లోక్సభ స్థానాలు 850కి..? కేంద్రం కీలక నిర్ణయం
నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుల ప్రవేశానికి రంగం సిద్ధమైంది.
PM Modi: హరిద్వార్లో వచ్చే ఏడాది కుంభమేళా: ప్రధాని
వచ్చే ఏడాది ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో కుంభమేళాను నిర్వహించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Samrat chaudhary: బీహార్ కొత్త సీఎంగా సామ్రాట్ చౌదరి..
బిహార్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ప్రస్తుతం ఉపముఖ్యమంత్రిగా ఉన్న సామ్రాట్ చౌదరి రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎంపికయ్యారు.
ART: విశాఖపట్టణంలో రూ.180 కోట్లతో ఏఆర్టీ కేంద్రం
తూర్పు తీర ప్రాంతం తరచూ తుపాన్ల ముప్పును ఎదుర్కొంటోంది. ఈ తుపాన్ల దిశ, వేగం ఒక్కోసారి భిన్నంగా ఉండటం వల్ల పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి.
Chandrababu: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు కోరుతూ నేతలకు సీఎం చంద్రబాబు లేఖలు
రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్సభ సభ్యులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖలు పంపించారు.
Musí River: మూసీ వంతెనలకు సామర్థ్య పరీక్షలు.. అణువణువూ చిత్రీకరించే అత్యాధునిక డ్రోన్లు..
మూసీ నది తీర అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభానికి ముందు జాగ్రత్త చర్యగా, ప్రస్తుతం నదిపై ఉన్న 15 వంతెనల బలాన్ని పరిశీలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Telangana: ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించాలి: మంత్రి పొన్నం
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.
Whatsapp groups: వాట్సాప్ ద్వారా ఒక్క రాత్రిలో నిరసన ప్లాన్.. నోయిడాలో ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో ఒక పరిశ్రమలో పని చేసే కార్మికులు కనీస వేతనం కోసం చేపట్టిన హింసాత్మక నిరసనలు రెండో రోజుకి చేరుకున్నాయి.
Tamil Nādu: ఉచిత వంటగ్యాస్.. మహిళలకు రెండు వేల సాయం: బీజేపీ మ్యానిఫెస్టో
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలవడంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఓటర్లను ఆకట్టుకునే హామీలను వరుసగా ప్రకటిస్తున్నాయి.
UNDP: పశ్చిమాసియా సంక్షోభం.. భారత్లో 25 లక్షల మంది పేదరికంలోకి..
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తుండగా, భారత్పైనా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది.
AP Police: ఏపీ పోలీసులకు గుడ్ న్యూస్.. పుట్టినరోజు,పెళ్లిరోజున ప్రత్యేక సెలవు
విధి నిర్వహణలో ఎప్పుడూ నిమగ్నమై ఉండే ఆంధ్రప్రదేశ్ పోలీసు సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
PM Modi: ఢిల్లీ-డెహ్రాడూన్ ఎక్స్ప్రెస్వేను ప్రారంభించిన మోదీ.. భారీగా తగ్గనున్న ప్రయాణ సమయం
ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ-డెహ్రాడూన్ మధ్య నిర్మితమైన కొత్త వేగవంత రహదారిని జాతికి అంకితం చేశారు.
Narendra Modi: 2029 ఎన్నికల నాటికి మహిళల రిజర్వేషన్లు అమలు: ప్రధాని నరేంద్ర మోదీ
రానున్న సార్వత్రిక ఎన్నికల నాటికి మహిళలకు రిజర్వేషన్లు అమలవుతాయని దీంతో మన రాజ్యాంగం మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
Noida Protest: నోయిడా ఘటన వెనుక భారీ కుట్ర.. వెలుగులోకి షాకింగ్ విషయాలు
కనీస వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ నోయిడాలో కార్మికులు ఆందోళనకు దిగారు.
Bhogapuram Airport: భోగాపురం విమానాశ్రయానికి ఆర్టీసీ ఏసీ బస్సులు.. మూడు నగరాల నుంచి సేవలు
విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి వేగంగా పనులు కొనసాగుతున్నాయి.
Vinesh Chandel: బెంగాల్ ఎన్నికల వేళ ఐ-ప్యాక్ డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రముఖ రాజకీయ వ్యూహ సంస్థ ఐ-ప్యాక్కు చెందిన సహ వ్యవస్థాపకుడు,నిర్వాహకుడు వినేష్ చందేల్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అరెస్ట్ చేశారు.
Telangana: తెలంగాణలో భగ్గుమంటున్న ఎండలు.. ప్రజలకు హెచ్చరికలు
తెలంగాణలో వేసవి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ రెండో వారంలోనే సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు
Inflation: మార్చిలో ద్రవ్యోల్బణం పెరుగుదల.. తొలి స్థానాల్లో తెలుగు రాష్ట్రాలు
మార్చి నెలలో నమోదైన ద్రవ్యోల్బణంలో తెలుగు రాష్ట్రాలు దేశవ్యాప్తంగా ముందంజలో నిలిచాయి.
Heatwave: ఏపీలో మండుతున్న ఎండలు.. పలు జిల్లాల్లో తీవ్ర వడగాలుల హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్లో ఎండలు రోజురోజుకూ ఉధృతంగా మారుతున్నాయి. సోమవారం కడపలో గరిష్ఠంగా 44.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ అధికారి ప్రకర్ జైన్ తెలిపారు.