భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: తెలంగాణలో 1.11 కోట్ల మంది కార్మికులకు శుభవార్త.. జూన్ 1 నుంచి పెరిగిన కనీస వేతనాలు
తెలంగాణలో పనిచేస్తున్న సుమారు 1.11 కోట్ల మంది కార్మికులు, వేతన జీవులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Visakhapatnam: కేంద్రం సీఈఆర్ పథకానికి విశాఖ ఎంపిక.. రూ.5 వేల కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి,ఫైనాన్సింగ్ ఇనీషియేటివ్లో భాగంగా ప్రకటించిన సిటీ ఎకనమిక్ రీజియన్ (సీఈఆర్)పథకానికి విశాఖపట్టణం ఎంపికైంది.
AP Rice Export: చైనాకు 2,700 టన్నుల ఏపీ బియ్యం ఎగుమతి.. చెన్నై పోర్టు కొత్త రికార్డు
ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్టు అరుదైన రికార్డును నమోదు చేసింది.
Telangana Weather: తెలంగాణలో పగలు ఎండ.. రాత్రి వాన.. ఆరో తేదీ వరకు వర్షాలు..
తెలంగాణలో వాతావరణ పరిస్థితులు రోజురోజుకూ అనూహ్యంగా మారుతున్నాయి.
South Coast Railway Zone: నేటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు.. దశాబ్దాల కల సాకారం
ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షగా నిలిచిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.
Nara Lokesh :ఏపీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే కుట్రలు.. మంత్రి లోకేష్ తీవ్ర ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలకు భంగం కలిగించేలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) వ్యవహరిస్తోందని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు.
CBSE: OnMark పోర్టల్లో లోపాలపై సీబీఎస్ఈ స్పందన.. భద్రతను మరింత పటిష్టం చేస్తామని హామీ
ఆన్-స్క్రీన్ మార్కింగ్ (OSM) మూల్యాంకన వ్యవస్థపై వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) స్పందించింది.
Telangana: తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. డిగ్రీ, పీజీ కాలేజీలకు సెలవులు పొడిగింపు!
తెలంగాణలోని డిగ్రీ, పీజీ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం, విశ్వవిద్యాలయాలు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతుండటం, వడగాల్పులు వీస్తుండటంతో వేసవి సెలవులను పొడిగిస్తున్నట్లు ప్రకటించాయి.
TMC:టీఎంసీలో తిరుగుబాటు మొదలైందా?.. అభిషేక్ దాడిపై భాజపా సంచలన ఆరోపణలు!
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి వెనుక టీఎంసీ అంతర్గత విభేదాలే కారణమై ఉండవచ్చని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆరోపించింది.
PVN Madhav: విశాఖకు బుల్లెట్ రైలు శుభవార్త.. త్వరలోనే సేవలు: పీవీఎన్ మాధవ్
దక్షిణ కోస్తా రైల్వే జోన్ రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ వెల్లడించారు.
Mann Ki Baat: దేశ క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు.. 'మన్ కీ బాత్'లో రికార్డుల ప్రస్తావన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్ ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
BJP vs TMC: పశ్చిమబెంగాల్లో ఉద్రిక్తత.. ఘర్షణలో టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీకి గాయాలు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన మరో ఎంపీపై ఆదివారం ఉదయం దాడి జరగడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది.
Village Current Officers : తెలంగాణలో 12 వేల కొత్త ఉద్యోగాలు.. గ్రామాల్లోనే కొలువుల కల్పనకు సర్కార్ ప్లాన్!
తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు వ్యవసాయ విద్యుత్ సేవలను మరింత మెరుగుపరచే దిశగా కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
Mantralayam Tragedy: మంత్రాలయంలో ఘోర విషాదం.. తుంగభద్రలో ఐదుగురు గల్లంతు, ఒకరి కోసం గాలింపు
కర్నూలు జిల్లా మంత్రాలయంలో తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లిన ఐదుగురు గల్లంతైన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
Mamata Banerjee: మేనల్లుడిపై దాడి కలకలం.. ఆస్పత్రి యాజమాన్యానికి మమత వార్నింగ్
తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీపై జరిగిన దాడి నేపథ్యంలో పశ్చిమబెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
CDS: కొత్త సీడీఎస్గా రాజా సుబ్రమణి బాధ్యతలు.. సైనిక సంస్కరణలపై ఫోకస్
భారత నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా జనరల్ రాజా సుబ్రమణి ఆదివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Andhra Pradesh: అమెరికాలో తెలుగు అమ్మాయికి అరుదైన ఘనత.. ప్రతిష్ఠాత్మక పురస్కారం కైవసం
అమెరికాలో తెలుగు తేజం మరోసారి ప్రతిభ చాటింది.
Padmanabhaswamy Temple: పద్మనాభస్వామి ఆలయంలో వస్తువుల మాయంపై ఆరోపణలు.. విచారణకు ప్రభుత్వం సిద్ధం
కేరళలోని పద్మనాభస్వామి ఆలయంలో విలువైన వస్తువులు అదృశ్యమయ్యాయని వచ్చిన ఆరోపణలు, అలాగే భద్రతా లోపాలపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు సిద్ధమవుతోంది.
GHMC: జీహెచ్ఎంసీ ఎన్నికల హడావుడి షురూ.. నవంబరులో నోటిఫికేషన్?
రాజధాని ప్రాంత పరిధిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్లలో ముందుగా జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు.
Sonia Gandhi: సోనియా గాంధీకి కంటి శస్త్రచికిత్స.. వైద్యుల పర్యవేక్షణ అనంతరం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, పార్టీ పార్లమెంటరీ చైర్పర్సన్ సోనియా గాంధీ ఇటీవల కంటికి శస్త్రచికిత్స చేయించుకున్నారు.
Pawan Kalyan: చెత్త నుంచి కరెంట్.. 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ను పరిశీలించిన పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయుడుపేటలోని జిందాల్ 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ను సందర్శించారు.
IMD Warning: తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన.. పలు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాల హెచ్చరిక!
దేశంలోని పలు రాష్ట్రాల్లో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
Rajasthan: పట్టపగలే చీకటి.. రాజస్థాన్ను వణికించిన భారీ ధూళి తుఫాన్!
ఉత్తర్ప్రదేశ్లో ఇటీవల సంభవించిన భారీ తుఫాన్ బీభత్సం ఇంకా మరువకముందే రాజస్థాన్లో శనివారం ఇసుక తుఫాన్ ప్రజలను భయాందోళనలకు గురిచేసింది.
Delhi Police: భారత్లో భారీ ఉగ్ర కుట్ర భగ్నం.. దావూద్, ఐఎస్ఐ లింకులతో ఉన్న 9 మంది అరెస్ట్!
దేశ రాజధాని దిల్లీలో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు భగ్నం చేశారు.
CUET-UG Exam delay: సీయూఈటీ-యూజీ 2026లో సాంకేతిక లోపం.. పలు కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైన పరీక్ష!
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (CUET) యూజీ-2026 పరీక్ష శనివారం కొన్ని పరీక్షా కేంద్రాల్లో ఆలస్యంగా ప్రారంభమైంది.
LPG Rule Changes: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. జూన్ 1 నుంచి కొత్త రూల్స్, ఉల్లంఘిస్తే కనెక్షన్ రద్దు!
దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) వినియోగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
Telangana Govt : తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త.. 5 వేల పోలీసు ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు శుభవార్త అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమవుతోంది.
Hyderabad: తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రత.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ!
తీవ్రమైన వడగాల్పుల ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
Operation Sindoor 2.0: ఆపరేషన్ సిందూర్ 2.0కు త్రివిధ దళాలు రెడీ.. ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది సంచలన వ్యాఖ్యలు!
భారత సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ 2.0కు సంబంధించి త్రివిధ దళాలు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.
DK Shivakumar: జూన్ 3న డీకే సీఎం ప్రమాణస్వీకారం..? కర్ణాటకలో కాంగ్రెస్ కీలక నిర్ణయం!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనుంది. రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ పేరు దాదాపు ఖరారైనట్లు కాంగ్రెస్ వర్గాలు సూచిస్తున్నాయి.
Strait of Hormuz: హర్మూజ్లో భారత నౌకల 'సీక్రెట్' జర్నీ.. ఇరాన్తో సంప్రదింపుల మధ్య సురక్షిత ప్రయాణం!
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో అంతరాయ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత నౌకలు ప్రత్యేక భద్రతా చర్యల మధ్య తమ గమ్యస్థానాలకు చేరుతున్నాయి.
Telangana: హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ కారిడార్లో ట్విస్ట్.. 236 కి.మీ. బదులు 123 కి.మీ. మాత్రమే
హైదరాబాద్-చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్ (బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు)కు సంబంధించి తెలంగాణలో ఎలైన్మెంట్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
CBSE: సీబీఎస్ఈ పోర్టల్పై సైబర్ దాడి.. విద్యార్థుల ఖాతాల్లో అనధికార లాగిన్లు
సీబీఎస్ఈ పోర్టల్పై సైబర్ దాడి జరిగినట్లు సమాచారం. ముఖ్యంగా రీవాల్యుయేషన్ పోర్టల్లోని పేమెంట్ సిస్టమ్ను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిగినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Telangana: బంగారం కంటే ఖరీదు ఎక్కువ.. కిలో మామిడి ధర రూ.2.5 లక్షలు
జపాన్కు చెందిన అత్యంత ఖరీదైన మియాజకి రకం మామిడి పండ్లను తెలంగాణలోని నిర్మల్ జిల్లా కడెం మండలం నవాబుపేట గ్రామంలో విజయవంతంగా పండించారు.
Bus Fire Accident: హైదరాబాద్-విజయవాడ హైవేపై ప్రైవేటు బస్సు దగ్ధం
తెలంగాణలోని నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి శివారులో ఓ ప్రైవేటు బస్సు అగ్నిప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి కాకినాడకు వెళ్తున్న ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Gade Venkat Reddy: కాంగ్రెస్ సీనియర్ నేత గాదె వెంకట్రెడ్డి కన్నుమూత..
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి(81)మరణం రాజకీయ వర్గాలను విషాదంలో ముంచెత్తింది.
Kazipet Rail Manufacturing Unit :తుది దశకు కాజీపేట రైల్వే యూనిట్.. 5 ఏళ్లలో 200 ఇంటర్సిటీ రైళ్ల లక్ష్యం
తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక, రవాణా రంగాల అభివృద్ధిలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది.
Southwest Monsoon: జూన్ 4-5 మధ్య కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు.. వాతావరణ శాఖ అంచనా
ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మండుటెండల నుంచి తక్షణ ఉపశమనం లభించే పరిస్థితులు కనిపించడం లేదు.
YS Sharmila: రాహుల్ గాంధీతో షర్మిల భేటీ.. రాజ్యసభ సీటుపై చర్చ జరిగిందా?
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల భేటీ అయ్యారు.
Supreme Court: యువతను ఇలా నిరాశకు గురిచేయొద్దు.. నీట్ లీక్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షపై నెలకొన్న వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
NEET Leak Case: నీట్ పేపర్ లీక్.. సుప్రీం కోర్టులో ఎన్టీఏ అఫిడవిట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
Supreme Court: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
లైంగిక వృత్తికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.