భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Supreme Court: యువతను ఇలా నిరాశకు గురిచేయొద్దు.. నీట్ లీక్పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షపై నెలకొన్న వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
NEET Leak Case: నీట్ పేపర్ లీక్.. సుప్రీం కోర్టులో ఎన్టీఏ అఫిడవిట్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
Supreme Court: సెక్స్ వర్కర్ల హక్కులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
లైంగిక వృత్తికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Rajasthan: నలుగురి హత్య చేసి ప్రమాదంగా చిత్రీకరణ.. దర్యాప్తులో బయటపడిన అసలు నిజం
రాజస్థాన్లోని అజ్మేర్ సమీపంలో జరిగిన ఘోర ఘటన సంచలనం సృష్టించింది.
NEET paper leak: నీట్ పరీక్ష పేపర్లను ఇక ఐఏఎఫ్ తరలిస్తుందా?.. ప్రశ్నపత్రాల భద్రతపై కేంద్రం ఫోకస్!
నీట్-యూజీ (NEET-UG) రీ-టెస్ట్ ప్రశ్నపత్రాల రవాణా కోసం కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని పరిశీలిస్తోంది.
Supreme Court: రిజర్వ్ చేసిన మూడు నెలల్లోనే తీర్పులివ్వండి.. హైకోర్టులకు సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
రాష్ట్రాల హైకోర్టుల్లో వాదనలు పూర్తై తీర్పులను రిజర్వ్ చేసిన తర్వాత వాటి వెలువడటంలో జాప్యం జరగకుండా సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు జారీ చేసింది.
Cockroach Janata Party : 'కాక్రోచ్ జనతా పార్టీ' ఎక్స్ ఖాతా సస్పెన్షన్.. రంగంలోకి దిగిన ఢిల్లీ హైకోర్టు
'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP)కి చెందిన అధికారిక ఎక్స్ (X) ఖాతా నిలిపివేత వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది.
TVK-AIADMK: విజయ్ టీవీకేలోకి 300 మందికి పైగా ఏఐఏడీఎంకే నేతలు..
చెన్నైలో తమిళగ వెట్రి కళగం (టీవీకే) పార్టీలోకి ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే)కు చెందిన 300 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు చేరారు.
Siddaramaiah: రాహుల్తో సిద్ధరామయ్య భేటీ.. కుమారుడికి కీలక శాఖ కోరిన మాజీ ముఖ్యమంత్రి
కర్ణాటక ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకున్న అనంతరం మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శుక్రవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిశారు.
West Bengal: గ్యాప్ దొరికితే 10 నిమిషాల్లో ఇండియాలోకి.. అక్రమ వలసదారుల సంచలన ప్రకటన
పశ్చిమ బెంగాల్లో అక్రమ బంగ్లాదేశీ వలసదారులపై కొనసాగుతున్న కఠిన చర్యల నేపథ్యంలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Karnataka: కర్ణాటకలో కాంగ్రెస్ కొత్త వ్యూహం.. యువ నేతలకు పెద్దపీట వేసే యోచన!
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Polavaram: పోలవరం డ్యాం పనుల్లో కీలక ముందడుగు.. గ్యాప్-2 నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-2 ప్రధాన డ్యాం జి కొండను కలిసే ప్రాంతంలో 300 మీటర్ల మేర చేపట్టనున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఆకృతులకు సూత్రప్రాయ ఆమోదం లభించింది.
Siddaramaiah: సీఎం పదవికి సిద్దరామయ్య గుడ్బై.. ఢిల్లీలో డీకే శివకుమార్ కీలక భేటీలు
కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య రాజీనామాను గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆమోదించారు. దీంతో రాష్ట్రంలోని ప్రస్తుత మంత్రివర్గం కూడా తక్షణమే రద్దయింది.
DK Shivakumar: ట్రబుల్ షూటర్ నుంచి రాష్ట్ర సారథి వరకు.. డీకే ప్రస్థానం ఇదే..
దాదాపు నాలుగు దశాబ్దాలుగా రాజకీయాల్లో చురుకుగా కొనసాగుతూ అనేక ఒడిదుడుకులు, విజయాలను చవిచూసిన డీకే శివకుమార్ ఇప్పుడు కర్ణాటక రాష్ట్ర అత్యున్నత పదవిని అధిరోహించేందుకు సిద్ధమయ్యారు.
Dipankar Bhattacharya: జనపనార తోటలో పాతిపెట్టిన రూ.2.24 కోట్ల నగదు స్వాధీనం.. టీఎంసీ నేత దీపాంకర్ భట్టాచార్య అరెస్ట్
పశ్చిమ బెంగాల్లో భారీ నగదు వ్యవహారం వెలుగులోకి వచ్చి రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
TMC: మమతా బెనర్జీకి వరసగా ఎదురుదెబ్బలు.. అధికార ప్రతినిధి పదవికి కీలక నేత రాజీనామా..
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
Karanataka : కర్ణాటక సీఎంల చరిత్ర.. పూర్తి కాలం పూర్తి చేసిన నేతలు ఎవరంటే?
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని నెలలుగా వినిపించిన ప్రచారం చివరకు నిజమైంది.
Siddaramaiah: రాజ్యసభ సీటుకు నో.. రాష్ట్ర రాజకీయాలలోనే కొనసాగుతా: సిద్ధరామయ్య
కాంగ్రెస్ అధిష్ఠానం తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రతిపాదించినప్పటికీ, తాను ఆ అవకాశాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.
PM Modi: జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకార భావంతో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
Japan bans Indian mangoes again: భారత మామిడిపై జపాన్ బ్యాన్.. కారణం ఏంటంటే?
భారత మామిడి పండ్లపై జపాన్ మరోసారి నిషేధం విధించింది.
Siddaramaiah: కర్ణాటక తదుపరి సీఎంగా డీకేను ప్రతిపాదించిన సిద్ధూ..!
కర్ణాటకలో నాయకత్వ మార్పు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
Dharmendra Pradhan: సీబీఎస్ఈ మూల్యాంకనంలో భారీ మార్పులు.. పూర్తిగా డిజిటల్ విధానంలో జవాబు పత్రాల పరిశీలన
సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకన విధానంలో ఈసారి కీలక మార్పులు అమలు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
BJP Presidents: BJP: నాలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షుల నియామకం.. బీజేపీ కీలక నిర్ణయం
దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
Siddaramaiah: కర్ణాటకలో కీలక పరిణామం.. సీఎం పదవికి సిద్ధరామయ్య రాజీనామా
కర్ణాటక రాజకీయాల్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
DK Shivakumar: సిద్దరామయ్య కాళ్లకు నమస్కరించి ఆశీస్సులు తీసుకున్న డీకే శివకుమార్
కర్ణాటక రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Nagarkurnool: మూడు టెంకల అరుదైన మామిడిపండు.. 'విరూప' పండు
నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామానికి చెందిన కాన్గుల అంజయ్య మామిడితోటలో అరుదైన మామిడిపండు కనిపించింది.
Telangana: అకాల వానలతో అన్నదాతల ఆవేదన.. తెలంగాణ వ్యాప్తంగా ధాన్యం తడిసి భారీ నష్టం
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వానలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి.
Polavaram: పోలవరం-బనకచర్లపై కేంద్ర జలశక్తి శాఖకు కర్ణాటక లేఖ.. 64.75 టీఎంసీలు ఇవ్వాలని వినతి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కర్ణాటక రాష్ట్రం కీలక అభ్యర్థన చేసింది.
Model Primary Schools: ఆదర్శ ప్రాథమిక పాఠశాలల అభివృద్ధికి రూ.571 కోట్ల మంజూరు
'మన బడి మన భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,989 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.
Vijayawada: విపత్తుల వేళ సమాచార వ్యవస్థకు కొత్త భరోసా.. ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా సూపర్ ప్రెజర్ బెలూన్లు
దేశంలోనే తొలిసారిగా సూపర్ ప్రెజర్ బెలూన్ సాంకేతికతను విజయవాడలో విజయవంతంగా ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ట్విస్ట్.. ముంబైకి గవర్నర్..
కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
PSU oil companies: ఇంధన విక్రయాలపై రోజుకు రూ.550 కోట్ల నష్టాన్ని భరిస్తున్న ప్రభుత్వ రంగ చమురు సంస్థలు
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నా,దేశీయంగా ప్రజలపై అదనపు భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
Karnataka: కర్ణాటక రాజకీయాల్లో ఉత్కంఠ.. సిద్ధరామయ్య రాజీనామాపై హైడ్రామా
దిల్లీలో మంగళవారం ప్రారంభమైన కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
Rains: ఏపీలో మారుతున్న వాతావరణం.. ఒకవైపు వర్షాలు, మరోవైపు వడగాలులు
ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Telangana: కాంగ్రెస్ కార్యాలయంలో చొక్కాలు పట్టుకుని నేతల ఘర్షణ.. కిందపడిన ఫిరోజ్ఖాన్
హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Air India crash site: అహ్మదాబాద్ విమాన ప్రమాద స్థలంపై వివాదం.. హాస్టల్ నిర్మాణానికి కుటుంబాల అభ్యంతరం
ఎయిర్ ఇండియా AI171 అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఏడాది పూర్తికానున్న వేళ గుజరాత్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం బాధిత కుటుంబాల్లో ఆవేదన రేకెత్తిస్తోంది.
Pinarayi Vijayan: పినరయి విజయన్ నివాసం వద్ద ఉద్రిక్తత.. ఈడీ అధికారుల వాహనాలపై సీపీఎం కార్యకర్తల దాడి
కేరళలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి,సీపీఎం ప్రముఖ నాయకుడు పినరయి విజయన్ అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Supreme Court: సీబీఎస్ఈ త్రిభాషా విధానంపై కేంద్రానికి సుప్రీం కోర్టు నోటీసులు
జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడుభాషలు నేర్చుకోవాలంటూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందించింది.
Karanataka: కర్ణాటక కాంగ్రెస్లో కీలక పరిణామాలు.. మే 30న కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం?
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
Assam: అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
Gujarat: గుజరాత్లో అమానుషం.. రూ.50 వేలకు భార్యను అమ్మిన భర్త.. పలువురితో సామూహిక అత్యాచారం.. ఏడుగురు అరెస్ట్
గుజరాత్లోని బనస్కంఠ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Air India: ఇంధన ధరల భారం.. దేశీయ విమానాల సంఖ్యను 22% వరకు తగ్గించిన ఎయిర్ ఇండియా
ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
Asaram Bapu: ఆసారాం బాపూకు దక్కని ఊరట .. జీవిత ఖైదును కొనసాగించిన రాజస్థాన్ హైకోర్టు
2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో స్వయంఘోషిత ఆధ్యాత్మిక గురువు ఆసారాంబాపూకు విధించిన జీవిత ఖైదు శిక్షను రాజస్థాన్ హైకోర్టు కొనసాగించింది.
Supreme Court: ఓటరు జాబితాలో పేరు లేకపోతే పౌరసత్వం రద్దైనట్లుగా భావించరాదు: సుప్రీంకోర్టు
ఎన్నికల సంఘం చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
CBSE: సీబీఎస్ఈ ఫలితాలపై సందేహాలు.. ప్రతి నలుగురిలో ఒకరి నుంచి వినతి
సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనంలో ఈ ఏడాది తొలిసారిగా అమలు చేసిన ఆన్స్క్రీన్ మార్కింగ్ విధానం తీవ్ర వివాదానికి దారితీసింది.
Ebola: ఉగాండా మహిళకు ఎబోలా నెగెటివ్
ఆఫ్రికా దేశాల్లో వేగంగా వ్యాపిస్తున్న ఎబోలా వైరస్ ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Pm Modi: పెరుగుతున్న ఎండలపై ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
Ebola: బెంగళూరులో ఎబోలా కలకలం.. ఆస్పత్రిలో చేరిన ఉగాండా మహిళ
ఆఫ్రికా దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న ఎబోలా వ్యాధి ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.
West Bengal: బెంగాల్ రాజకీయాల్లో భారీ కలకలం.. బీజేపీలోకి 50 మంది ఎమ్మెల్యేలు, 20 మంది ఎంపీలు?
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు మరోసారి ఉత్కంఠకు దారితీశాయి.
Delhi: దిల్లీలో కాల్పుల కలకలం.. యువకుడి దారుణ హత్య..
ఈశాన్య దిల్లీలో మరోసారి తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది.
Pinarayi Vijayan: మనీలాండరింగ్ కేసు.. పినరయి విజయన్ ఇళ్లపై ఈడీ దాడులు
మనీలాండరింగ్ వ్యవహారంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సంబంధించిన నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు.
Telangana: ఉక్కపోతకు బ్రేక్.. తెలంగాణలో చిరుజల్లులు.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్
తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది.
Regeneron: హైదరాబాద్లో బయోటెక్ దిగ్గజం 'రీజెనరాన్' తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రం
అమెరికాలోని న్యూయార్క్ను కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ బయోటెక్ దిగ్గజం 'రీజెనరాన్'.. అమెరికా బయట తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
Randhir Jaiswal: జమ్ముకశ్మీర్పై చైనా-పాక్ వ్యాఖ్యలు.. భారత్ తీవ్ర ఆగ్రహం
చైనా, పాకిస్థాన్ దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
AMCA Fighter Aircraft Project: పుట్టపర్తిలో రూ.15,803 కోట్ల యుద్ధ విమాన ప్రాజెక్టు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ స్థాయిలో ఏర్పాటు కానున్న ఆధునిక ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టులో ప్రైవేటు రంగ సంస్థ భాగస్వామ్యం దాదాపు ఖరారయ్యే దశకు చేరింది.
Karnataka: కర్ణాటక కాంగ్రెస్లో నాయకత్వ మార్పు సంకేతాలు.. సీఎం పదవి వదులుకునే దిశగా సిద్ధరామయ్య?
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.
Heatwave 2026: హీట్వేవ్తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ.. వచ్చే 48 గంటలు అత్యంత కీలకం
దేశ రాజధాని దిల్లీలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది.
Bangalore: మసాలా దోసె నుంచి బిర్యానీ వరకు.. బెంగళూరులో ఫుడ్ రేట్లకు రెక్కలు
బెంగళూరు లో బయట భోజనం చేయడం త్వరలోనే మరింత భారంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
Nine days of fire: 'నౌతపా'తో మండిపోతున్న దేశం.. హీట్వేవ్ అలర్ట్ జారీ
వసంతకాలం ముగిసిపోగా.. దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి.
Devendra Fadnavis: రూ.500 కోట్లతో సిద్ధివినాయక ఆలయానికి మేకోవర్.. పనులకు సీఎం ఫడ్నవీస్ శ్రీకారం
ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారం సిద్ధివినాయక దేవాలయం పునర్వ్యవస్థీకరణ పనుల తొలి దశను అధికారికంగా ప్రారంభించారు.
Quad: సముద్ర నిఘా నుంచి ఇంధన భద్రత వరకూ.. క్వాడ్ కొత్త ప్లాన్స్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-హోర్ముజ్ జలసంధి పరిస్థితుల నేపథ్యంలో క్వాడ్ దేశాలు సముద్ర భద్రత, ఇంధన సరఫరా, కీలక సరఫరా గొలుసుల భద్రతపై ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి.
Delhi Gymkhana Club: జూన్ 5న ఢిల్లీ జింఖానా క్లబ్ను బలవంతంగా స్వాధీనం చేసుకోం: హైకోర్టుకు కేంద్రం హామీ
113 ఏళ్ల చరిత్ర కలిగిన దిల్లీ జింఖానా క్లబ్ను జూన్ 5న బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
IMD: దేశంలో రుతుపవనాల రాక ఆలస్యం.. ఎండలు,భారీ వర్షాలపై వాతావరణ హెచ్చరికలు
దేశంలో రుతుపవనాల ప్రవేశం ఈసారి కొంత ఆలస్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
Aiadmk : అన్నాడీఎంకేకు బిగ్ షాక్.. నాలుగో ఎమ్మెల్యే రాజీనామా
అన్నాడీఎంకే పార్టీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి.
Bangladeshi immigrants: బెంగాల్లో అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు.. బోర్డర్ వద్ద టెన్షన్
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో హకింపూర్ సరిహద్దు ప్రాంతంలో భారీగా ప్రజలు గుమిగూడారు.
Odisha: ఒడిశాలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్లోకి దిగి ఆరుగురి దుర్మరణం
నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని కాళహండి జిల్లా ఎం.రాంపూర్ మండల పరిధిలోని గౌడ కర్లాకుంట గ్రామంలో చోటుచేసుకుంది.
BJP: మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి నిన్నటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.