భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

DGP Jitender: హైదరాబాద్‌లో పాకిస్తానీయులకు 'లీవ్ ఇండియా' పేరుతో నోటీసులు జారీ!

PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ 'మనసులో మాట' పేరుతో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో 121వ ఎపిసోడ్‌లో పహల్గాం ఉగ్రదాడిని (Pahalgam attack) తీవ్రంగా ఖండించారు.

Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి.. కేసు NIA కి అప్పగింపు

పహల్గామ్ ఉగ్రదాడి ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ఆధ్వర్యంలో భారత భద్రతా బలగాలు, జమ్మూ-కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు నిర్వహిస్తున్నారు.

Indian Navy: అరేబియా సముద్రంలో శక్తివంతమైన యాంటీ షిప్‌ మిసైల్స్‌ ప్రయోగం

భారత నౌకాదళం ఎటువంటి పరిస్థితుల్నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణిని పరీక్షించినట్లు సోషల్‌ మీడియాలో ప్రకటించింది.

Pahalgam Terror Attack: పహల్గామ్ ఉగ్రదాడి.. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లు ధ్వంసం

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భద్రతా దళాలు ఉగ్రవాదులను పట్టుకునేందుకు గాలింపు చర్యలను మరింతగా పెంచాయి. లష్కరే తోయిబా ఉగ్రవాదుల ఇళ్లను ధ్వంసం చేస్తూ, వారిని నిలువరించేందుకు ప్రయత్నాలు చేపడుతున్నాయి.

27 Apr 2025

ఆర్మీ

BSF Jawan: పాక్ చెరలో భారత్ జవాన్.. 85 గంటల గడిచినా విడుదల లేదు!

భారత సరిహద్దు భద్రతా దళానికి చెందిన జవాను పూర్ణం సాహూ ఇటీవల పొరపాటుతో సరిహద్దు దాటడంతో పాక్‌ సైన్యం పట్టుకున్న సంగతి తెలిసిందే.

27 Apr 2025

ములుగు

Karreguttalu: కర్రెగుట్టలో భయానక వాతావరణం.. కాల్పుల మోతతో దద్దరిల్లుతున్న అడవులు!

దాదాపు 44 డిగ్రీల ఉష్ణోగ్రతలో 'బ్లాక్ హిల్స్'గా పేరొందిన కర్రెగుట్టల్లో భద్రతా బలగాలు ఐదో రోజు సుదీర్ఘ కూంబింగ్‌ నిర్వహించాయి.

Line of Control: ఎల్‌ఓసి వద్ద పాక్‌ మళ్లీ కాల్పులు.. పెరుగుతున్న ఉద్రికత్తలు

భారత్‌-పాక్‌ మధ్య పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఇప్పటికే ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Seema Haider: 'నేను భారత్‌కు కోడలిని'.. పీఎం మోదీ, సీఎం యోగిలకు సీమా హైదర్‌ విజ్ఞప్తి!

భారత్‌లో ఉండేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌లకు సీమా హైదర్ విజ్ఞప్తి చేశారు.

Rahul Gandi: రాజకీయాల్లో కొత్త ఆలోచనలకు ప్రాధాన్యం ఇవ్వాలి.. రాహుల్‌ గాంధీ

గత పదేళ్లలో ప్రపంచ రాజకీయాలు పూర్తిగా మారిపోయాయని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.

MIB: కేంద్రం మీడియాకు హెచ్చరిక.. రక్షణకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తావించవద్దు

భారత్, పాకిస్థాన్ మధ్య పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంతో మిలిటరీ కార్యకలాపాలకు సంబంధించిన మీడియా కవరేజ్‌పై భారత ప్రభుత్వ శనివారం కీలక ఆదేశాలు జారీ చేసింది.

26 Apr 2025

తెలంగాణ

Ranga Reddy: ప్రియుడు కోసం భర్త ప్రాణాలు తీసిన భార్య

రంగారెడ్డి జిల్లా కందుకూరు పోలీసు స్టేషన్ పరిధిలో శనివారం ఘోర ఘటన చోటు చేసుకుంది.

Pahalgam Terror Attack: 'ఆపరేషన్ క్లీన్-అప్' మొదలు.. 14 మంది ఉగ్రవాదుల లిస్ట్ విడుదల

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా తీవ్ర దుఃఖం, కోపం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో నిఘా సంస్థలు 14 మంది స్థానిక ఉగ్రవాదుల జాబితాను సిద్ధం చేశాయి.

26 Apr 2025

తెలంగాణ

Telangana: తెలంగాణ ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్‌ సిగ్నల్

తెలంగాణ రాష్ట్రానికి సాగునీటి రంగంలో పెద్ద ఊరట లభించింది. సీతారాం సాగర్ ప్రాజెక్టు, సీతమ్మసాగర్ బ్యారేజీలకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.

26 Apr 2025

వైసీపీ

Sajjala Sridhar Reddy: మద్యం కుంభకోణం.. సజ్జల శ్రీధర్‌రెడ్డికి మే 6 వరకు రిమాండ్

మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్టు అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఏసీబీ కోర్టు ఆయనకు మే 6 వరకు రిమాండ్‌ విధించింది.

Rahul Gandhi: సావర్కర్‌పై వ్యాఖ్యలు.. రాహుల్‌ గాంధీకి పుణె కోర్టు సమన్లు

కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి (Rahul Gandhi) పుణే కోర్టు శనివారం సమన్లు జారీ చేసింది.

26 Apr 2025

ముంబై

Tahawwur Rana: ఎన్‌ఐఏ విచారణకు సహకరించని రాణా.. ముంబయి దాడులపై అస్పష్ట సమాధానాలు

26/11 ముంబయి ఉగ్రదాడికి సంబంధించి నిందితుడిగా గుర్తింపు పొందిన తహవ్వుర్‌ హుస్సేన్ రాణా ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కస్టడీలో ఉన్నాడు.

Cyber Attack: పాక్‌ హ్యాకర్ల ముప్పు.. భారత్‌లో సైబర్‌ అలర్ట్‌ ప్రకటించిన ప్రభుత్వం

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగిపోయాయి.

Encounter: కర్రెగుట్టల్లో భారీ ఎన్‌కౌంటర్.. 18 మంది మావోయిస్టులు మృతి 

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలలో శనివారం ఉదయం భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 38 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం.

AP ACB: రూ.5 కోట్లు ఇవ్వకపోతే మూసేస్తా.. విడదల రజని బెదిరింపులు!

'నా నియోజకవర్గంలో మీ క్రషర్‌ నడవాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలి. ఇవ్వకపోతే మూసేస్తా, మిమ్మల్ని చంపించేస్తా' అంటూ ఆ సమయంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా ఉన్న వైసీపీ నాయకురాలు విడదల రజని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌ క్రషర్‌ యాజమాన్యాన్ని బెదిరించినట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది.

26 Apr 2025

వైసీపీ

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో ఎస్‌పీవై యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డి అరెస్టు

వైసీపీ హాయంలో చోటు చేసుకున్న వేలకోట్ల మద్యం కుంభకోణంలో ప్రధాన కుట్రదారుల్లో ఒకరైన ఎస్‌పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్‌రెడ్డిని (ఏ6) సిట్‌ అధికారులు అరెస్టు చేశారు.

26 Apr 2025

ఆర్మీ

Pak-India: ఎల్‌ఓసీ వద్ద పాక్ కాల్పులు.. తిప్పికొట్టిన భారత్ ఆర్మీ 

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడి అనంతరం కాశ్మీర్‌లో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.

Pahalgam Terror Attack: పహల్గాం దాడి తర్వాత కౌంటర్‌ చర్యలు.. ఐదుగురు ఉగ్రవాదుల ఇళ్లు పేల్చివేత 

పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి (Pahalgam Terror Attack) అనంతరం జమ్ముకశ్మీర్‌ భద్రతా దళాలు గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.

26 Apr 2025

అమరావతి

Chandrababu: విద్య-వైద్యం-ఉపాధికి అక్షయపాత్ర అమరావతి

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూదిల్లీలోని లోక కల్యాణ్ మార్గ్‌లో ఉన్న ప్రధానమంత్రి నివాసంలో సుదీర్ఘంగా భేటీ అయ్యారు.

#NewsBytesExplainer: భారతదేశం vs పాకిస్తాన్ సైనిక బలం: సైన్యం, నౌకాదళం, వైమానిక దళం వివరణాత్మక విశ్లేషణ

డిక్కీ బలిసిన కోడి చికెన్ కొట్టు ఎదురుగా తొడగొట్టిందట. గట్టిగా యాభై కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసేందుకు మిలిటరీ వాహనాలు డీజిల్ పొయ్యలేరు కానీ.. ఫైటర్ జెట్ల ట్రయల్ రన్ తీయాలంటే లక్షల రూపాయలు ఖర్చు పెట్టడమే, కానీ అది చేతకాదు.

Pahalgam Terror Attack: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య.. మన దేశంలో ఈ వస్తువుల ధరలు పెరిగే అవకాశం.. వాటి వివరాలివే

ఏప్రిల్ 22న జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిలో దాదాపు 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

25 Apr 2025

కర్ణాటక

Pahalgam terror attack: పహల్గామ్ దాడిని సమర్థిస్తూ కర్ణాటక వ్యక్తి పోస్ట్.. కేసు నమోదు, నిందితుడి కోసం గాలింపు..

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది నిరాపరాధి పర్యాటకులు తమ ప్రాణాలు కోల్పోయారు.

Pakistan: భారీ దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది..భారతీయులు మూల్యం చెల్లించుకుంటారని ..పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక

పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తరువాత పాకిస్థాన్ అంతర్గతంగా ఆందోళనకు లోనై, భారత్ నుండి వచ్చే ప్రతీకార చర్యలను ఎదుర్కొనడానికి సిద్ధమవుతోంది.

25 Apr 2025

విమానం

Pak airspace shutdown: పాక్‌ తన గగనతలాన్ని మూసివేసిన నేపథ్యంలో.. భారత విమాన ప్రయాణికులకు ఏమవుతుంది?

భారత దేశానికి చెందిన ప్రముఖ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియా (టాటా గ్రూప్‌ ఆధ్వర్యంలో) కీలక ప్రకటన చేసింది.

Amit Shah: పాకిస్థాన్ పౌరులను తక్షణమే వెనక్కి పంపించండి.. సీఎంలకు అమిత్‌ షా దిశానిర్దేశం

పాకిస్థాన్‌కు చెందిన పౌరుల విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు ముందడుగు వేసింది.

Vinay Narwal: భర్తను కోల్పోయిన నేవీ ఆఫీసర్ భార్యపై నీచ వ్యాఖ్యలు చేసిన వ్యక్తి అరెస్ట్

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడిలో తన భర్తను కోల్పోయి తీవ్రశోకంలో మునిగిపోయిన నేవీ ఆఫీసర్ వినయ్ నర్వాల్ భార్య హిమాన్ష్‌పై ఓనీచుడు అనుచితమైన వ్యాఖ్యలు చేసి ఆగ్రహానికి గురయ్యాడు.

Supreme Court: 'మీ అమ్మమ్మ కూడా... సావర్కర్‌ను ప్రశంసించింది': రాహుల్‌కు సుప్రీం మందలింపు

సీనియర్ కాంగ్రెస్‌ నేత రాహుల్ గాంధీపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

Pahalgam Terror Attack: బైసరన్‌ లోయలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రదాడి.. హఫీజ్‌ సయీద్‌ హస్తం ఉన్నట్లు నివేదిక వర్గాలు నిర్ధారణ!

జమ్ముకశ్మీర్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశాన్నిదిగ్భ్రాంతికి గురిచేసింది.

25 Apr 2025

దిల్లీ

Medha Patkar: పరువు నష్టం కేసులో 'నర్మదా బచావో ఆందోళన్‌' ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ అరెస్ట్ 

ఓ పరువునష్టం కేసులో సామాజిక కార్యకర్త, 'నర్మదా బచావో ఆందోళన్' ఉద్యమకారిణి మేధా పాట్కర్‌ను (Medha Patkar) దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

Bandipora: బందిపొరాలో ఎన్‌కౌంటర్‌.. లష్కరే తోయిబా టాప్‌ కమాండర్‌ హతం 

జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్‌గామ్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్రదాడి దేశాన్ని షాక్‌కు గురిచేసింది.

Asif Sheikh: పహల్గాం దాడి.. లష్కరే ఉగ్రవాది ఆసిఫ్ షేక్ ఇల్లు పేల్చివేత

పహల్గాం ఉగ్రదాడిలో ప్రమేయం ఉన్న ఆసిఫ్ ఫౌజీ అనే ఉగ్రవాది తన ఇంటికి భద్రతా బలగాలు రావచ్చని ముందుగానే ఊహించి..వారికి ట్రాప్‌ పెట్టాడు.

Heat Waves: దేశంలో వడగాలుల పంజా.. IMD హెచ్చరికలు, తెలంగాణలో 21 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ 

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వడగాలులు ధాటిగా వీయనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.

Hyderabad: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఎంఐఎం గెలుపు 

హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం సాధించింది.

Hamas: పహల్గామ్‌లో హమాస్ అక్టోబర్ 7 నాటి ప్లానే అమలు.. ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ వెల్లడి

భారతదేశంలోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్‌ చేపట్టిన దాడితో పోల్చుతూ,ఇజ్రాయెల్‌కు చెందిన భారత్‌లోని రాయబారి రెవెన్ అజర్ స్పందించారు.

25 Apr 2025

బాపట్ల

Bapatla: డయాబెటిక్‌ స్మార్ట్‌ రైస్‌ కుక్కర్‌.. బాపట్ల పోస్ట్‌ హార్వెస్ట్‌ సెంటర్‌లో కొత్త ఆవిష్కరణలు

ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో బాపట్లలోని కోత అనంతర పరిజ్ఞాన కేంద్రం మూడు వినూత్న ఆవిష్కరణలను రూపొందించింది.

AP Liquor Scam: మద్యం కుంభకోణంలో అంతిమ లబ్ధిదారు జగనే.. రాజ్‌ అనుచరుడు చాణక్య రిమాండ్‌ రిపోర్టులో సంచలనం

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాలన సమయంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణానికి తుది లబ్ధిదారుడు అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌మోహన్‌రెడ్డేనని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పరిశోధనలో వెల్లడైంది.

India-Pakistan: నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు దిగిన పాకిస్థాన్‌ సైన్యం.. దీటుగా బదులిస్తున్న భారత్‌ 

భారత్‌-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్తతలు మిన్నంటాయి.పాకిస్తాన్‌ ఆర్మీ కవ్వింపులకు దిగుతూ నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంబడి దుశ్చర్యకు పాల్పడుతోంది.

Pahalgam terror attack: ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అఖిలపక్ష నేతలకు సర్కారు హామీ: కిరణ్ రిజిజు

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో కఠినమైనచర్యలు తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

Simla Agreement: పాకిస్తాన్ రద్దు చేస్తామని బెదిరిస్తున్న సిమ్లా ఒప్పందం ఏమిటి?

పహల్గాం ఉగ్రదాడి ఘటనను దృష్టిలో ఉంచుకుని భారత్ ఇప్పటికే పాకిస్థాన్ పై పలు కఠిన ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

Pahalgam terror attack: పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో.. రాష్ట్రపతితో అమిత్‌ షా, జై శంకర్‌ కీలక భేటీ

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి.

#NewsBytesExplainer: తిరుగు ప్రయాణం మొదలెట్టిన పర్యాటకులు.. జమ్ముకశ్మీర్ పర్యాటక రంగ భవితవ్యం ఏమిటి?

జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు మృతి చెందడం తీవ్ర కలకలం రేపింది.

Pahalgam Attack: పాకిస్తాన్ జాతీయులకు వీసా సేవలను తక్షణమే నిలిపివేసిన భారత్.. తక్షణమే దేశాన్ని వీడాలని ఆదేశం

పహల్‌గామ్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాకిస్థాన్‌పై గట్టిగా స్పందించింది.

Governments Travel Advisory: పాక్‌లోని భారతీయులు వీలైనంత త్వరగా తిరిగి రావాలి.. సంచలన ఆదేశాలు..

భారత ప్రభుత్వం పాకిస్థాన్‌లో ఉన్న భారతీయులందరూ తక్షణమే తిరిగి రావాలని తీవ్ర స్థాయిలో సూచనలు జారీ చేసింది.

Indian Navy: అరేబియా సముద్రంలో అలజడి.. విజయవంతమైన భారత్‌ నౌకాదళం అత్యాధునిక మిసైల్‌ టెస్ట్‌ 

ప్రస్తుతం భారత్‌-పాకిస్థాన్ మధ్య పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుతున్న వేళ,దేశ రక్షణ రంగంలో ఓ కీలక ముందడుగు పడింది.

24 Apr 2025

వైసీపీ

Duvvada Srinivas: సస్పెన్షన్‌ పై స్పందించిన ఎమ్మెల్సీ దువ్వాడ.. అకారణంగా వ్యక్తిగత కారణాలతో సస్పెండ్ చేశారని ఆవేదన..

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ను పార్టీ నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ వైసీపీ కీలక నిర్ణయం తీసుకుంది.

Indus Waters Treaty: భారతదేశం సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేతతో.. పాకిస్థాన్‌కు జ‌రిగే న‌ష్టం ఏంటి?

జమ్ముకశ్మీర్‌లోని పెహల్గామ్ ప్రాంతంలో ఉగ్రవాదులు 26 మంది పర్యాటకులను కాల్చిచంపిన దారుణ ఘటనపై స్పందించిన భారత ప్రభుత్వం,కఠిన నిర్ణయం తీసుకుంది.

PM Modi: 'భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, కనిపెట్టి, శిక్షిస్తుంది'.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

ఉగ్రవాదం ఎక్కడి నుంచైనా జన్మిస్తే, అక్కడికే వెళ్లి శిక్షిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు.

Udhampur Encounter: భద్రతా బలగాలు,ఉగ్రవాదులకు మధ్య ఉదమ్‌పూర్‌లో ఎన్‌కౌంటర్‌.. సైనికుడి మృతి 

జమ్ముకశ్మీర్‌లోని ఉదమ్‌పుర్ జిల్లాలో ఎన్‌కౌంటర్ ఉద్రిక్తతకు దారితీసింది.

24 Apr 2025

ఎక్స్

Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ ప్రభుత్వ ఎక్స్‌ ఖాతా భారత్‌లో నిలిపివేత 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌-పాకిస్థాన్‌ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.

Pakistan: ఉద్రిక్తతల వేళ కరాచీ తీరంలో క్షిపణి పరీక్షకు సిద్దమైన పాకిస్థాన్.. హై అలర్ట్‌లో ముంబయి 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి (Pahalgam terror attack) తాలూకు ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యాన్ని దృష్టిలో ఉంచుకొని, భారత్ పాకిస్థాన్‌తో తన దౌత్య సంబంధాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

24 Apr 2025

తెలంగాణ

TG ENC: గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు.. బనకచర్ల లింక్ విషయం ప్రస్తావన

తెలంగాణ నీటిపారుదల శాఖ ఇంజనీర్‌-ఇన్‌-చీఫ్ (ఈఎన్సీ) గోదావరి, కృష్ణా నదీ యాజమాన్య బోర్డులకు లేఖ రాశారు.

24 Apr 2025

వైసీపీ

AP ACB: వైసీపీ మాజీ మంత్రి విడదల రజిని మరిది గోపి అరెస్ట్‌

ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) ప్రభుత్వ హయాంలో చోటు చేసుకున్న అవినీతి, అక్రమాలపై ఇప్పుడు పోలీసులు, ఏసీబీ అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.

India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్తకు భారత్ సమన్లు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.

24 Apr 2025

తెలంగాణ

NIRD: గ్రామీణాభివృద్ధి శిక్షణకు జీవనాడిగా ఎన్‌ఐఆర్‌డీ గుర్తింపు.. కేంద్రం గ్రాంటు నిలిపివేతతో మూసివేత ప్రమాదం

జాతీయ పోలీస్ అకాడమీ, పరిపాలన అకాడమీ లాంటి ప్రముఖ సంస్థల మాదిరిగా, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ రంగాల్లో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన అగ్రగామి సంస్థగా జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్‌ఐఆర్‌డీ) ఉంది.

Indus Water Treaty: పాకిస్థాన్ తో చేసుకున్న 'సింధు జలాల ఒప్పందం'రద్దు.. అసలు ఈ ఒప్పందం ఏమిటి? 

పాకిస్థాన్, భారత్‌పైకి ఉగ్రవాదాన్ని ఉసిగొల్పుతూనే ఉంది. ఇటీవల జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఘోరమైన సంఘటన అందుకు తాజా ఉదాహరణ.

Delhi: సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్‌కు దేశీయ హెచ్‌పీవీ కిట్లు సిద్ధం.. కేంద్రం ప్రకటన

దేశీయంగా అభివృద్ధి చేసిన హెచ్‌పీవీ (HPV) పరీక్ష కిట్లు సర్వైకల్‌ (గర్భాశయ ముఖద్వార) క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ కోసం త్వరలో విడుదల చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం వెల్లడించింది.

Indus Waters: కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ కీలక చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ పై వ్యతిరేకంగా భారత్ ప్రతీకార దిశగా ముందడుగు వేసింది.

Jammu and Kashmir: కుల్గామ్‌లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌ 

జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల మోత మోగింది. కుల్గామ్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

Singareni : సింగరేణి కీలక నిర్ణయం.. తీవ్ర కాలేయ వ్యాధిగ్రస్తులకు సగం జీతంతో సెలవులు

తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్)తో బాధపడుతున్న కార్మికులకు ఊరట కలిగించే కీలక నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకుంది.

Robert Vadra:'భారతదేశంలో ముస్లింలు బలహీనంగా ఉన్నారు'.. పహల్గామ్ ఉగ్రవాద దాడిపై రాబర్ట్ వాద్రా వివాదాస్పద వ్యాఖ్యలు

పహల్గామ్ ఉగ్రదాడి దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చినప్పటికీ, కొందరు రాజకీయ నాయకులు మాత్రం ఈ ఘటనను కూడా రాజకీయ కోణంలోకి తిప్పే ప్రయత్నం చేస్తున్నారు.

మునుపటి
తరువాత