భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Polish Minister: ఉక్రెయిన్లో అణ్వాయుధాల వినియోగాన్ని మోదీయే అడ్డుకున్నారు: పోలాండ్ మంత్రి
ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వ్యూహాత్మక అణ్వాయుధాలను ఉపయోగించకుండా అడ్డుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక పాత్ర పోషించారని పోలాండ్ ఉప విదేశాంగ మంత్రి వ్లాడిస్లావ్ టియోఫిల్ బార్టోషెవ్స్కీ పేర్కొన్నారు.
Law Student Arrest: సుప్రీంకోర్టు సీజేఐపై అనుచిత వ్యాఖ్యలు.. ఇద్దరు న్యాయ విద్యార్థులను అరెస్టు చేసిన పోలీసులు
సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ కోర్టు కార్యకలాపాలకు అంతరాయం కలిగించిన ఇద్దరు న్యాయశాస్త్ర విద్యార్థులను దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Ayodhya: అయోధ్య రామాలయ సీఈవో పదవికి భారీ స్పందన.. 24 గంటల్లోనే 1,000 దరఖాస్తులు
అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సీఈవో పదవికి భారీ స్పందన లభిస్తోంది.
DGFT: ఫోర్స్డ్ లేబర్ ద్వారా తయారైన ఉత్పత్తుల దిగుమతిని నిషేధించిన భారత్
అమెరికా ప్రతిపాదించిన అదనపు టారిఫ్ల వివాదం కొనసాగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: రూ.60 వేల కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో అమెజాన్ భారీ డేటా సెంటర్
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ దిగ్గజ సంస్థ అమెజాన్ తన కొత్త డేటా సెంటర్ విస్తరణకు సిద్ధమైంది.
Telangana: బీటెక్ అదనపు సీట్లపై కసరత్తు.. తుది విడత కౌన్సెలింగ్కు ముందు నిర్ణయం
ఇంజినీరింగ్ తుది విడత కౌన్సెలింగ్లో భాగంగా ఈ నెల 18, 19 తేదీల్లో వెబ్ ఆప్షన్ల నమోదుకు అవకాశం కల్పించనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం బీటెక్ అదనపు సీట్ల అంశంపై దృష్టి సారించింది.
Telangana: ఎల్నినో ప్రభావం.. తెలంగాణలో 1.72 లక్షల ఎకరాలకు ఉద్యాన పంటల కోత
ఎల్నినో ప్రభావంతో ఏర్పడిన వర్షాభావ పరిస్థితులు తెలంగాణలో ఆహార, వాణిజ్య పంటలతో పాటు ఉద్యాన పంటల సాగుపైనా తీవ్ర ప్రభావం చూపాయి.
Telangana: తెలంగాణలో తగ్గిన వర్షాలు.. మరో వారం ఎండలే..
తెలంగాణలో ప్రస్తుతం వర్షాలకు విరామం కొనసాగుతోంది. మరో వారం రోజుల వరకు రాష్ట్రంలో గణనీయమైన వర్షాలు కురిసే అవకాశాలు కనిపించడం లేదని వాతావరణ శాఖ వెల్లడించింది.
Pawan Kalyan: ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు.
UGC Pay Scale Rule: ఈడబ్ల్యూఎస్ కోటాపైనా ప్రభావం చూపుతున్న యూజీసీ వేతన నిబంధన
విశ్వవిద్యాలయాల్లో అసోసియేట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అమలు చేస్తున్న వేతన నిబంధన వల్ల పలువురు అధ్యాపకులు అర్హత కోల్పోతున్నారు.
Andhra Pradesh: ఏపీ పోర్టుల విస్తరణ వేగం.. 6,248 ఎకరాల భూసేకరణకు అనుమతులు
ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న రామాయపట్నం, మూలపేట, మచిలీపట్నం పోర్టుల రెండో దశ అభివృద్ధి పనులకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NTR Health University: ఫ్యామిలీ మెడిసిన్ నుంచి క్వాంటమ్ బయాలజీ వరకు.. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీలో కొత్త కోర్సులకు సన్నాహాలు
భవిష్యత్ వైద్య రంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని వైద్యులు,వైద్య విద్యార్థులను మరింత నైపుణ్యంతో తీర్చిదిద్దేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం(ఎన్టీఆర్యూహెచ్ఎస్) కీలక చర్యలు చేపడుతోంది.
India Post: తపాలా శాఖకు రికార్డు ఆదాయం.. తొలి త్రైమాసికంలో 22 శాతం వృద్ధి
భారత తపాలా శాఖ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.
TTD: టీటీడీ బోర్డు కీలక నిర్ణయాలు.. దాతల ప్రివిలేజెస్లో భారీ మార్పులు
టీటీడీ ఆధ్వర్యంలోని వివిధ ట్రస్టులు, పథకాలకు విరాళాలు అందించే దాతలకు కల్పించే ప్రత్యేక సదుపాయాల్లో(ప్రివిలేజెస్)పలు మార్పులు చేపట్టినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.
Mudragada Padmanabham: ఏపీ రాజకీయాల్లో విషాదం.. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం కన్నుమూత..
కాపు ఉద్యమనేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం మంగళవారం కన్నుమూశారు.
SIR: ఏపీలో 'సర్' గడువు మరో 10 రోజులు పొడిగింపు.. జూలై 24 వరకు ఇంటింటి సర్వే
ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఎస్ఆర్-సర్) ప్రక్రియకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీఐ) మరో 10 రోజుల గడువు ఇచ్చింది.
UNSC: భద్రతా మండలిలో చోటు కోసం భారత్ ప్రయత్నాలు.. ప్రచారానికి శ్రీకారం
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్ఎస్సీ)లో 2028-2029 కాలానికి శాశ్వతేతర సభ్యత్వం దక్కించుకునేందుకు భారత్ అధికారికంగా తన ప్రచారాన్ని ప్రారంభించింది.
Iranian deputy ambassador: వాణిజ్య నౌకలపై క్షిపణి దాడి.. ఇరాన్ రాయబారులకు భారత్ సమన్లు
హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకలపై జరిగిన క్షిపణి దాడిలో భారతీయ నావికుడు ప్రాణాలు కోల్పోవడం,పలువురు గాయపడడం నేపథ్యంలో భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Telangana: తెలంగాణ రైతులకు శుభవార్త.. యూరియా బుకింగ్లో కొత్త నిబంధనలు అమల్లోకి ..
తెలంగాణలో యూరియా పంపిణీని మరింత సులభతరం చేస్తూ తెలంగాణ వ్యవసాయశాఖ సోమవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
Pawan kalyan: పవన్కు మహారాష్ట్ర సీఎం పరామర్శ
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ పరామర్శించారు.
Amaravati Championship 2.0: జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్షిప్ 2.0 పోటీలు.. పోస్టర్ను ఆవిష్కరించిన శాప్ ఛైర్మన్,ఎండీ
ఆంధ్రప్రదేశ్ను 'క్రీడాంధ్రప్రదేశ్'గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోందని శాప్ (SAAP) ఛైర్మన్ అనిమిని రవినాయుడు తెలిపారు.
Piduguralla: పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ గ్రీన్ సిగ్నల్.. 100 సీట్లతో ఈ ఏడాదే తరగతులు
ఆంధ్రప్రదేశ్లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక ముందడుగు పడింది.
Andhra Pradesh: రెండో విడత జాబ్ క్యాలెండర్కు విడుదలకు కసరత్తు.. పోస్టుల భర్తీపై సీఎస్ సాయిప్రసాద్ సమీక్ష
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
Amaravati: అమరావతిలో ఐదెకరాల్లో 'మినీ అమెజాన్'.. శాఖమూరు పార్కులో రూ.17.58 కోట్లతో కృత్రిమ రెయిన్ ఫారెస్ట్
దట్టమైన అడవి.. చిరుజల్లులతో నిండిన వాతావరణం.. కృత్రిమ జలపాతాల సవ్వడి.. పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతి మధ్య కాలినడకన సేదతీరే అవకాశం.. ఇవన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది.
Chandrababu: 2027 మార్చికల్లా పోలవరం పూర్తి.. ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తిచేసి, గోదావరి జలాలతో నింపిన అనంతరం దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Araku Coffee: అరకు కాఫీకి గౌరవం .. ఆస్ట్రేలియా ప్రధానికి మోదీ ఇచ్చిన బాక్స్లో చోటు
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్కు ప్రత్యేకంగా రూపొందించిన 'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్ను కానుకగా అందించారు.
Ex-US military: ఇండో-నేపాల్ సరిహద్దులో అమెరికా మాజీ సైనికుడి అరెస్ట్.. విచారణలో సంచలన విషయాలు
భారత్ నుంచి నేపాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ అమెరికా పౌరుడిని ఉత్తర్ప్రదేశ్లోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద శశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
Andhra Pradesh: విద్యుత్ వినియోగదారులకు తీపికబురు.. వరుసగా రెండో ఏడాదీ తగ్గనున్న ఛార్జీలు
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది.
Andhra Pradesh: ఏపీలో 8 ప్రైవేటు పారిశ్రామిక పార్కులు.. 4,196 ఎకరాల్లో పరిశ్రమలకు కొత్త అవకాశాలు
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
SIR: ఓటర్లకు కీలక హెచ్చరిక.. ఎన్యూమరేషన్ పత్రాల సమర్పణకు నేడే ఆఖరి రోజు
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వో) అందజేయడానికి మంగళవారమే చివరి రోజు.
#NewsBytesExplainer: ఫామ్-6లో కీలక మార్పు.. తల్లిదండ్రుల SIR సమాచారం ఎందుకు అడుగుతున్నారు?
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) కీలక మార్పు చేసింది.
Supreme Court: పౌరసత్వ నిర్ధారణలో పారదర్శకత తప్పనిసరి: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియతో పాటు ఒక వ్యక్తిని విదేశీయుడిగా గుర్తించే విధానం కూడా పూర్తిగా పారదర్శకంగా,న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Southwest Monsoon: రుతుపవనాల జాడే లేదు.. తెలంగాణలో ఏప్రిల్ను తలపిస్తున్న 40 డిగ్రీల ఎండలు
ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాల చురుకుదనం తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Kalvakuntla Kavitha: తెలంగాణ రక్షణ సేనకు గుర్తింపు ఇవ్వండి.. కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత విజ్ఞప్తి
'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
Hyderabad: హైదరాబాద్లో వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టం.. భవిష్యత్లో తాగునీటి సంక్షోభంపై నిపుణుల హెచ్చరిక
రాజధాని హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలమట్టం ఆందోళనకరంగా పడిపోతోంది.
Weather Report: జులైలోనూ తగ్గని ఎండల తీవ్రత.. రాష్ట్రవ్యాప్తంగా సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు
తెలంగాణలో జులై నెల రెండో వారంలోనూ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.
Emirates A380: హైదరాబాద్కు ఎమిరేట్స్ ఎ-380 సేవలు త్వరలో.. సీఎం రేవంత్తో కీలక చర్చలు
హైదరాబాద్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాల్లో ఒకటైన ఎమిరేట్స్ ఎ-380 సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమిరేట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ వెల్లడించారు.
Amaravati Quantum Valley: సమాచార భద్రతకు భరోసా పీక్యూసీ.. పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ హబ్గా అమరావతి
ప్రపంచ దేశాలు భవిష్యత్తులో ఎదుర్కోనున్న అతిపెద్ద సైబర్ భద్రతా సవాళ్లలో ఒకటిగా క్వాంటమ్ కంప్యూటింగ్ను నిపుణులు భావిస్తున్నారు.
El Niño: ఎల్నినో ఎఫెక్ట్.. రాష్ట్రంలో వరిసాగు సగానికి పడిపోవచ్చని అంచనా
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
Mission March SSC-2027: పదో తరగతిలో శతశాతం ఫలితాలే లక్ష్యం.. 'మిషన్ మార్చి ఎస్ఎస్సీ-2027' ప్రారంభం
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచి శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ 'మిషన్ మార్చి ఎస్ఎస్సీ-2027' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణకు నేడు సీఎం చంద్రబాబు శ్రీకారం
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విస్తారమైన ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.
Almatti: ఆలమట్టిలోకి 1,31,940 క్యూసెక్కులు.. నాలుగు రోజుల్లో మరింత తగ్గే అవకాశం
కర్ణాటకలోని ఆలమట్టి జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో గణనీయంగా తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh: ఏపీలోని ఇళ్లు, ఫ్లాట్లు, ఖాళీ స్థలాలకు త్వరలో ప్రాపర్టీ కార్డులు
మహారాష్ట్రలో అమల్లో ఉన్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని నగరాలు,పట్టణాల్లో ఉన్న ఇళ్లు,ఫ్లాట్లు,దుకాణాలు,వాణిజ్య భవనాలు,ఖాళీ స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
SIR: జులై 14లోగా ఎన్యూమరేషన్ పత్రం ఇవ్వకపోతే ఓటరు జాబితాలో పేరు ఉండదు
ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఇంకా 27,93,334 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్ పూర్తి కాలేదు.
Nagarjuna Yadav: సీఎం రేవంత్ రెడ్డిపై కామెంట్స్.. గుంటూరులో వైసీపీ నేత నాగార్జున యాదవ్ అరెస్ట్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
Andhrapradesh: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.
Dwacra: 2026-27లో డ్వాక్రా మహిళలకు రూ.50,750 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యం
డ్వాక్రా మహిళల ఆర్థిక స్వావలంబనను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం రూ.50,750 కోట్ల రుణాల పంపిణీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
Adani : విశాఖలో అదానీ ఫౌండేషన్ భారీ ప్రాజెక్టు.. 1,000 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో పాటు మెడికల్ క్యాంపస్
విశాఖపట్నం జిల్లా కాపులుప్పాడ గ్రామంలో అత్యాధునిక వైద్య, విద్యా, నైపుణ్యాభివృద్ధి సంస్థలను ఏర్పాటు చేసేందుకు అదానీ ఫౌండేషన్కు రాష్ట్ర ప్రభుత్వం 60.29 ఎకరాల భూమిని కేటాయించింది.
Pawan Kalyan: అలిపిరి నడక మార్గంలో చిరుత కలకలం.. పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు
తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలోని దొరసాని మండపం పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు సమాచారం అందడంతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వెంటనే అప్రమత్తమయ్యారు.
Ashwini Vaishnav: హైదరాబాద్-చెన్నై-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు సేవలు.. కీలక ప్రకటన చేసిన అశ్వినీ వైష్ణవ్
తెలంగాణలో రైల్వే రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంతో పోలిస్తే గణనీయంగా అధిక నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Visakhapatnam: విశాఖలో భూకంప ప్రకంపనలు.. పలుచోట్ల స్వల్పంగా కంపించిన నేల
విశాఖపట్నం నగరంలోని పలు ప్రాంతాల్లో ఆదివారం తెల్లవారుజామున భూకంప ప్రకంపనలు నమోదయ్యాయి.
Chandrababu: సర్ పూర్తి కాగానే స్థానిక ఎన్నికలు.. కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలి: సీఎం చంద్రబాబు
ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ముగిసిన వెంటనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Ap Government: రాష్ట్రంలో 62 వేల చ.కి.మీ. పరిధిలో కీలక ఖనిజాల ఆనవాళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశానికి అత్యంత కీలకమైన 27 రకాల ఖనిజాలు ఉండే అవకాశాన్ని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
AP: సోలార్ సెల్ తయారీ యూనిట్ కోసం 34 ఎకరాల భూమి కేటాయింపు
అనకాపల్లి జిల్లా పరవాడలో 3.5 గిగావాట్ల సామర్థ్యంతో సోలార్ సెల్ తయారీ యూనిట్ను నెలకొల్పేందుకు అక్షత్ గ్రీన్టెక్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం 34.02 ఎకరాల భూమిని కేటాయించింది.
Andhrapradesh: లోక్ అదాలత్లకు విశేష స్పందన.. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షలకు పైగా కేసుల పరిష్కారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకుని నిర్వహించిన లోక్ అదాలత్లకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది.