భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Shashi Tharoor: మోదీ దౌత్యానికి థరూర్ ప్రశంసలు.. కాంగ్రెస్,బీజేపీ మధ్య మాటల యుద్ధం
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత నావికుల భద్రతపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మద్దతు తెలపడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Andhra: దేవుడి హుండీలో రూ.20 నోటుపై వింత వినతి.. ఏం రాశారో తెలిస్తే అవాక్కే..
అనంతపురం జిల్లాలోని పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు సందర్భంగా బయటపడిన ఓ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
Summer Special Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్న్యూస్.. సమ్మర్ స్పెషల్ రైళ్ల పొడిగింపు,ఏపీలో ఈ స్టేషన్లలో హాల్ట్
వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ కోస్తా రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
NEET UG Re-Exam: నీట్ రీఎగ్జామ్కు భారీ భద్రత.. దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
నీట్ యూజీ పునఃపరీక్షను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
Vivek Aggarwal: FATF ఉపాధ్యక్షుడిగా వివేక్ అగర్వాల్.. ప్రపంచ వేదికపై భారత్కు మరో గౌరవం
ప్రపంచ ఆర్థిక నేరాల పర్యవేక్షణ సంస్థ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) 2026-27 కాలానికి భారత సీనియర్ ఐఏఎస్ అధికారి వివేక్ అగర్వాల్ను ఉపాధ్యక్షుడిగా ఎన్నుకుంది.
Three Advanced Naval Ships: జాతికి అంకితం కానున్న 3 అత్యాధునిక నౌకలు.. నేవీకి మరింత బలం
భారత నౌకాదళం మరింత శక్తివంతం కానుంది.
Supreme Court: పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నిర్లక్ష్యమా?.. బ్యాంకులు, ఏఆర్సీలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పన్ను చెల్లింపుదారుల డబ్బుతో నడిచే బ్యాంకులు రుణాలను ఉదారంగా మంజూరు చేసి, వాటి వసూళ్ల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఆమోదయోగ్యం కాదని సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Uddhav Thackeray: శివసేనలో మళ్లీ సంక్షోభం.. రాజీనామాకు సిద్ధమన్న ఉద్ధవ్ ఠాక్రే
శివసేన(యూబీటీ)లో మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తింది.
AP Engineering Admissions 2026: ఏపీలో 1.84 లక్షల ఇంజినీరింగ్ సీట్లకు గ్రీన్ సిగ్నల్..
ఆంధ్రప్రదేశ్లో 2026-27 విద్యా సంవత్సరానికి ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) అనుమతుల ప్రక్రియను పూర్తి చేసింది.
Amaravati: కాకినాడ నుంచి అమరావతికి ఏపీ మారిటైం బోర్డు.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ మారిటైం బోర్డు (ఏపీఎంబీ) ప్రధాన కార్యాలయంగా అమరావతిని ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
PM Modi: ఫ్రాన్స్, స్లోవేకియా అగ్రనేతలకు మోదీ ప్రత్యేక కానుకలు.. వాటి విశిష్టత ఇదే!
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించుకుని శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు.
Musi Riverfront: మూసీ రివర్ఫ్రంట్కు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ధన్యవాదాలు తెలిపిన రేవంత్ రెడ్డి
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది.
Supreme Court: పాదచారుల హక్కులకు సుప్రీంకోర్టు అండ.. ప్రత్యేక చట్టం తేవాలని కేంద్రానికి ఆదేశం
దేశవ్యాప్తంగా పాదచారుల భద్రత, హక్కుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది.
Ex-PM Gujrals Son: మాజీ ప్రధాని కుమారుడికి రూ.7.8 కోట్ల బురిడీ.. వాట్సాప్ డీపీతో ఘరానా మోసం
దేశ రాజధాని దిల్లీలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.
Anupama Singh: 'ఫ్రాంకెన్స్టెయిన్ దేశం'గా పాకిస్థాన్పై విరుచుకుపడ్డ భారత దౌత్యవేత్త అనుపమ సింగ్ ఎవరు?
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC) వేదికగా పాకిస్థాన్పై భారతదేశం మరోసారి ఘాటైన విమర్శలు గుప్పించింది.
Southwest Monsoon: నెమ్మదించిన నైరుతి రుతుపవనాలు.. ముంబైకి వర్షాలు ఎప్పుడొస్తాయంటే!
దేశవ్యాప్తంగా ఆశగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నెమ్మదించాయి.
AP Govt: కొడాలి నానికి మరో షాక్.. ప్రాసిక్యూషన్కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మాజీ మంత్రి కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.
Delhi High Court: నీట్ రీటెస్టు వేళ టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
నీట్-యూజీ 2026 రీటెస్టు నేపథ్యంలో టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలను దిల్లీ హైకోర్టు సమర్థించింది.
NTA: నీట్-యూజీ రీటెస్టు కోసం అధికారిక వాట్సప్ సేవలు ప్రారంభించిన ఎన్టీఏ
నీట్-యూజీ 2026 రీటెస్టు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అభ్యర్థుల కోసం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) కీలక నిర్ణయం తీసుకుంది.
Jharkhand: జార్ఖండ్లో ఇండియా కూటమికి ద్రోహం?.. రాజ్యసభ ఎన్నికల్లో పరిమళ్ నత్వాని సంచలన విజయం
జార్ఖండ్ రాజ్యసభ ఎన్నికలు అనూహ్య రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచాయి.
VB-GRAM: జులై 1 నుంచి వీబీ-జీ రాంజీ అమలు.. గ్రామాల్లో 318 రకాల అభివృద్ధి పనులు
గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రాంజీ) పథకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది.
QS World University Rankings 2027: క్యూఎస్ ర్యాంకింగ్స్లో 2 తెలంగాణ విద్యాసంస్థలు.. ఈసారి ఉస్మానియా స్థానం గల్లంతు
ప్రతిష్ఠాత్మక క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో తెలంగాణ నుంచి రెండు విద్యాసంస్థలు మాత్రమే స్థానం సంపాదించాయి.
AP: గన్నవరంలో తొలి క్వాంటమ్ డీప్టెక్ ఇంక్యుబేటర్.. మేధా టవర్స్లో నేడు ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ క్వాంటమ్ డీప్టెక్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
Andhra Pradesh: పీఎంజీఎస్వై కింద రూ.422 కోట్లతో రోడ్లు, వంతెనలకు కేంద్రం గ్రీన్సిగ్నల్
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్'లో చేపట్టనున్న రహదారులు, వంతెనల నిర్మాణ పనులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
Telangana: నేటి నుంచి ఇంజినీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ షురూ.. 37 హెల్ప్లైన్ కేంద్రాల ఏర్పాటు
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్లో బిగ్ ట్విస్ట్.. మాజీ మంత్రి కారుమూరి కుమారుడు సునీల్ అరెస్ట్!
ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించిన మద్యం రవాణా కుంభకోణం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును మరింత వేగవంతం చేసింది.
NTA: మూడు రోజుల్లో నీట్ రీటెస్టు.. విద్యార్థులకు ఎన్టీఏ కీలక హెచ్చరిక
నీట్-యూజీ రీటెస్టు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది.
Telegram: టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్.. నేరగాళ్లకు అడ్డాగా మారిందన్న కేంద్రం
ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది.
From US to Ukraine: జీ7 వేదికగా మోదీ దౌత్యం.. అమెరికా నుంచి ఉక్రెయిన్ వరకు కీలక ఒప్పందాలు!
జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్లోని ఎవియన్-లె-బెయిన్స్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
AI-Powered AirSewa Portal: ఫ్లైట్ ఆలస్యమా.. లగేజీ పోయిందా? ఏఐతో ఎయిర్సేవా ఫిర్యాదులకు వేగవంతమైన పరిష్కారం
విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది.
Shiv Sena UBT: శివసేన (యూబీటీ)లో మళ్లీ చీలిక కలకలం.. ఎంపీల సమావేశానికి ముగ్గురే హాజరు!
శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని పార్టీ మరోసారి రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. గురువారం నిర్వహించిన పార్లమెంటరీ పార్టీ సమావేశానికి లోక్సభ నుంచి కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే హాజరుకావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
CtrlS: హైదరాబాద్కు మరో అంతర్జాతీయ సంస్థ.. AI బూమ్తో CtrlS దూకుడు.. రూ.7 వేల కోట్ల పెట్టుబడితో విస్తరణ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, హైపర్స్కేల్ డేటా సెంటర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతున్న వేళ హైదరాబాద్కు మరో భారీ అంతర్జాతీయ పెట్టుబడి దక్కింది.
Ram Temple donation case: అయోధ్య రామాలయంలో విరాళాల వివాదం.. సీసీటీవీ దృశ్యాల తారుమారుపై సిట్కు కీలక ఆధారాలు!
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు, విలువైన కానుకల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది.
AP Inter Results 2026: ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గురువారం విడుదల చేశారు.
Fuel prices: ముడి చమురు ధరలు తగ్గినా.. ఇంధన ధరలు వెంటనే తగ్గించలేం: కేంద్రం
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తెరపడింది.
IMD: బలహీనపడిన రుతుపవనాలు.. మహారాష్ట్రలో వర్షాలపై ఐఎండీ తాజా హెచ్చరిక
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మహారాష్ట్రకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది.
TGSRTC Free Bus :నీట్ విద్యార్థులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ-2026 రీ-షెడ్యూల్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Swayam AP: 'స్వయం-ఏపీ' బ్రాండ్తో దేశ, విదేశాలకు డ్వాక్రా ఉత్పత్తులు
ఏపీలోని డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న పచ్చళ్లు, కారంపొడులు, అగరబత్తీలు సహా వివిధ ఉత్పత్తులకు ఇకపై మరింత విస్తృత మార్కెట్ లభించనుంది.
Amaravati: రాజధాని అమరావతిలో మరో అంతర్జాతీయ విద్యాసంస్థ.. జీఎస్జీ భారీ ప్రణాళికలు
సింగపూర్కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ గ్లోబల్ స్కూల్ గ్రూప్ (జీఎస్జీ) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తమ విద్యాసంస్థను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.
AP Government: ఏపీలో 43 మంది డాక్టర్లకు షాక్.. విధులకు గైర్హాజరుతో శాశ్వత తొలగింపు
ప్రభుత్వ వైద్య సేవల్లో నిర్లక్ష్యానికి తావులేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
Telegram: టెలిగ్రామ్ నిషేధంపై మధ్యంతర స్టేకు ఢిల్లీ హైకోర్టు నో
టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది.
ANGRAU: ఎల్నినో ప్రభావం.. జిల్లాల వారీగా పంటల సాగుపై ఆంగ్రూ ప్రత్యేక ప్రణాళిక
ఖరీఫ్ సీజన్లో ఎల్నినో ప్రభావం కనిపించే అవకాశముందని భారత వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆంగ్రూ) శాస్త్రవేత్తలు సూచించారు.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రుణం జాప్యం.. సర్కారుపై రోజుకు రూ.2.5 కోట్ల అదనపు భారం!
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ స్వాధీనానికి సంబంధించిన రూ.13,527 కోట్ల రుణం విడుదలలో జాప్యం రాష్ట్ర ప్రభుత్వానికి భారంగా మారుతోంది.
Rahul Gandhi: టెలిగ్రామ్పై నిషేధం.. తర్వాత వాట్సాప్ వంతేనా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
నీట్ పునఃపరీక్ష వ్యవహారానికి సంబంధించిన నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.
IMD Rain Alert: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన!
దేశవ్యాప్తంగా రుతుపవనాల పురోగతిపై భారత వాతావరణ శాఖ (IMD) శుభవార్త వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు జూన్ 23 నాటికి తెలంగాణ, ఒడిశా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో మరింత విస్తరించే అవకాశముందని తెలిపింది.
AP Inter Supply Results 2026: రేపు మధ్యాహ్నం 12 గంటలకు ఫలితాలు.. ఇలా చెక్ చేసుకోండి!
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ (IPASE) 2026 పరీక్షలకు హాజరైన విద్యార్థులకు ఇంటర్ బోర్డు శుభవార్త చెప్పింది.
Andhra Pradesh Weather: ఏపీలో పిడుగుల వర్షం.. ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి!
ఆంధ్రప్రదేశ్లో బుధవారం వాతావరణం మిశ్రమంగా ఉండనుంది.
NCR Regional Plan 2041: ఢిల్లీ-ఎన్సీఆర్కు కొత్త రూపు.. 4 నమో సిటీలు, 30 నిమిషాల ప్రయాణంతో మెగా ప్లాన్!
దేశ రాజధాని దిల్లీతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
Pawan Kalyan: నిరంజన్ కోరిక తీర్చిన పవన్ కళ్యాణ్.. ఎమోషనల్ క్షణాలు వైరల్
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
AP Delimitation 2026: ఏపీలో కూటమి చేరికల సందడి.. పవన్ స్పెషల్ కమిటీతో కొత్త వ్యూహం!
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
JNTUA: జేఎన్టీయూఏ-జర్మనీ యూనివర్సిటీ ఒప్పందం.. ఐదేళ్లలోనే డ్యూయల్ డిగ్రీ
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూఏ) అనంతపురం గుడ్న్యూస్ చెప్పింది.
Telegram: నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ
నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్కు ముందు కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
Sanjay Raut: ఎంపీల కొనుగోలుకు రూ.15 కోట్లు.. ప్రైవేట్ జెట్ పంపారంటూ సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు
మహారాష్ట్ర రాజకీయాల్లో మరోసారి శివసేన చీలికకు సంబంధించిన ఊహాగానాలు జోరందుకున్నాయి.
Ranchi: రాంచీలో ఆర్ఎస్ఎస్ కార్యాలయంపై పెట్రోల్ బాంబుల దాడి
జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యాలయంపై బుధవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది.
Hyderabad Water Board: నీటి వృథాపై జలమండలి ఉక్కుపాదం.. రిజర్వాయర్ల వద్ద బల్క్ ఫ్లో మీటర్లు
నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి ప్రత్యేక కార్యాచరణ చేపట్టనుంది.
Osmania Medical College: ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం.. 12 మంది విద్యార్థులపై కేసు
హైదరాబాద్లోని కోఠి ఉస్మానియా మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన కలకలం రేపింది.
AP Animal Husbandry: పశు బీమా ప్రీమియం రాయితీ 85 శాతానికి పెంపు .. రెండేళ్లలో పశు సంవర్ధక శాఖ పురోగతి
గత ప్రభుత్వ హయాంలో పశువులు మృతి చెందిన రైతులకు చెల్లించాల్సిన పశుబీమా క్లెయిమ్లను పెండింగ్లో ఉంచగా, ఐదేళ్లలో పేరుకుపోయిన రూ.110 కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో పూర్తిగా చెల్లించినట్లు పశుసంవర్ధక శాఖ వెల్లడించింది.
Nara Lokesh: జులై మూడో వారంలో'తల్లికి వందనం'.. విద్యాశాఖ సమీక్షలో మంత్రి లోకేశ్
ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో చదువుతున్న అర్హులైన ప్రతి విద్యార్థికి 'తల్లికి వందనం' పథకం కింద ఆర్థిక సాయం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు.
El Nino: ఖరీఫ్కు ఎల్నినో ముప్పు.. 12 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్పై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.