భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.2,000 స్టైఫండ్తో పాటు ఫ్రీ భోజనం!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Birth Certificate : తెలంగాణలో కొత్త CRS పోర్టల్.. 3 రోజుల్లో బర్త్, డెత్ సర్టిఫికేట్లు
తెలంగాణలో జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది.
Air India : 11 ఏళ్లుగా ఎలక్ట్రికల్ లోపాలు.. ఎయిరిండియా విమాన ఘటనపై అమెరికా సంస్థ సంచలన వ్యాఖ్యలు!
అహ్మదాబాద్లో గతేడాది కూలిపోయిన లండన్ గమ్యస్థానంగా బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానానికి ప్రమాదానికి ముందే అనేక సాంకేతిక లోపాలు ఉన్నట్లు సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Telangana: కొత్త జాతీయ రహదారుల్లో స్మార్ట్ టెక్నాలజీ.. వేగం పెరిగితే వెంటనే చలాన్
తెలంగాణలో నిర్మించనున్న కొత్త జాతీయ రహదారులకు ఆధునిక సాంకేతిక హంగులు జోడించేందుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి.
Telangana: మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణలో రైతుల కోసం కొత్త డిస్కం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది.
Ap Rain Alert: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Narsapuram: నరసాపురం తీరంలో ఆలివ్రిడ్లే తాబేళ్ల సందడి.. సముద్రంలోకి పిల్లల విడదల
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని సాగరతీరానికి ఆలివ్రిడ్లే తాబేళ్లు ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి.
Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన దావూద్ భూములు.. అత్యధిక బిడ్ వేసింది ఎవరంటే?
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన పూర్వీకుల ఆస్తుల వేలం ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది.
Andhra Pradesh: ఖరీఫ్కు ముందే కరవు హెచ్చరికలు.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనలు
వచ్చే ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
Telangana: పెండింగ్ చలాన్లపై కఠిన నిర్ణయం.. ఇక తప్పించుకోవడం కష్టం!
తెలంగాణలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల వసూలు వాటికి సంబంధించిన వివాదాల పరిష్కారం కోసం ప్రభుత్వం కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది.
Hyderabad: నేడు జుమాతుల్ విదా.. చార్మినార్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు
రంజాన్ నెలలో చివరి శుక్రవారం అయిన జుమాతుల్ విదా సందర్భంగా ఛార్మినార్, మక్కా మసీదు పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు హైదరాబాద్ జాయింట్ సీపీ (ట్రాఫిక్) జాయ్ డేవిస్ ప్రకటించారు.
Andhra Pradesh: ఏపీ అగ్నిమాపక శాఖలో డ్రోన్లు, రోబోలు.. మే నుంచి సేవలు
రాష్ట్ర అగ్నిమాపక శాఖలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టే దిశగా కీలక అడుగులు వేస్తోంది.
Telangana: తెలంగాణ బడ్జెట్ 2026-27: రూ.3.30 లక్షల కోట్ల బడ్జెట్… సంక్షేమ పథకాలకే పెద్దపీట
తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
Oil and Gas Companies: ఇంధన భద్రతపై కేంద్రం ఫోకస్.. నిల్వల వివరాలు ఇవ్వాలని కంపెనీలకు ఆదేశం
పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన అవసరాలకు ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది.
BPCL LPG ATM: గ్యాస్ కోసం ఇక క్యూలు అవసరం లేదు.. దేశంలో తొలి ఎల్పీజీ ఎటిఎం ప్రారంభం
యుద్ధ మేఘాల కారణంగా భారతదేశంలో ఎల్పీజీ సరఫరాపై అనిశ్చితి నెలకొన్న సమయంలో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
Bhavya scheme : నిరుద్యోగులకు శుభవార్త..'భవ్య' పథకం ప్రారంభం.. ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
దేశ అభివృద్ధి దిశగా కేంద్ర ప్రభుత్వం ఒక ముఖ్య నిర్ణయం తీసుకుంది.
AP Inter Summer Holidays 2026 : ఏపీ ఇంటర్ స్టూడెంట్స్కు గుడ్ న్యూస్.. వేసవి సెలవుల షెడ్యూల్ ఇదే!
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ పరీక్షలు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు కొనసాగుతున్నాయి.
Jual Oram: గిరిజన కళలకు గ్లోబల్ గుర్తింపు.. కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
భారత గిరిజన కళా సంపదను ప్రపంచానికి పరిచయం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
PM Narendra Modi: ఉగాది సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో ఒకేసారి నగదు
తెలంగాణలో రైతులకు శుభవార్త అందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా నిధుల విడుదల విధానంలో కీలక మార్పులు చేసింది.
Kalvakuntla Kavitha : కవిత నూతన పార్టీ పేరు 'తెలంగాణ ప్రజా జాగృతి'
కల్వకుంట్ల కవిత 'తెలంగాణ ప్రజా జాగృతి' పేరుతో కొత్త రాజకీయ పార్టీని నమోదు చేయించేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని జనవరి 23న ఆశ్రయించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
AP Job Calendar 2026: ఏపీ జాబ్ క్యాలెండర్ 2026 రిలీజ్.. 10,060 పోస్టులకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉగాది సందర్భంగా శుభవార్త అందించింది.
Andhra Pradesh : రాబోయే మూడు గంటల్లో ఏపీలోని పలు జిల్లాలకు భారీ వర్షాల హెచ్చరిక!
ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో పిడుగుపాటుతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.
Aadhaar Card: ఆధార్లో మార్పులు చేయించుకోవాలా? ఇప్పుడు ఫ్రీగా చేసుకునే ఛాన్స్
ఆధార్ కార్డు ఉపయోగించే వారికి కేంద్ర ప్రభుత్వం ఒక మంచి అవకాశం కల్పించింది.
Revanth Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం రేవంత్
మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
Indians Return: పశ్చిమాసియా సంక్షోభం.. 2.44 లక్షల భారతీయులు స్వదేశానికి, ఐదుగురు మృతి!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) కీలక వివరాలను వెల్లడించింది.
TVK leader: రజనీకాంత్పై వివాదాస్పద వ్యాఖ్యలు.. టీవీకే నేత క్షమాపణలు
ప్రఖ్యాత నటుడు రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై చేసిన వ్యాఖ్యలతో వివాదంలో చిక్కుకున్న అధవ్ అర్జున తాజాగా క్షమాపణలు చెప్పారు.
Matthew VanDyke : భారత వ్యతిరేక కుట్ర కేసు.. అమెరికన్ మాథ్యూ వాన్డైక్ అరెస్ట్.. నేపథ్యం ఏమిటి?
భారత భద్రతకు ముప్పు కలిగించేలా విదేశీయులు కుట్ర పన్నిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
Indore: ఇండోర్లో ఘోర అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతి
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుని ఏడు మంది ఒకే కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోయిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
Divyang Shakti Scheme: నేడు 'దివ్యాంగ శక్తి' ప్రారంభం.. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని అమల్లోకి తీసుకురావడానికి సిద్ధమైంది.
Telangana: మండే ఎండల్లో వడగండ్ల వాన.. తెలంగాణలో రైతులకు భారీ నష్టం
ఎండాకాలంలో అనూహ్యంగా కురుస్తున్న అకాల వర్షాలు రైతులకు తీవ్ర నష్టాన్ని మిగులుస్తున్నాయి.
Andhra Pradesh : రాష్ట్రానికి చెందిన ఆరుగురు ఐపీఎస్లకు అతి ఉత్కృష్ట సేవా పతకాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ విభాగంలో సేవలందిస్తున్న అధికారులకు కేంద్ర హోంశాఖ గౌరవప్రదమైన సేవా పతకాలను ప్రకటించింది.
CM Chandrababu: రాష్ట్రంలో 15 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు: సీఎం భరోసా
ఆంధ్రప్రదేశ్ లో ఎల్పీజీ కొరతపై వస్తున్న ఆందోళనలను ఖండిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
Tamil Nadu : కింగ్మేకర్గా దళపతి విజయ్?.. తమిళ రాజకీయాల్లో కొత్త ట్విస్ట్!
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తేదీ ప్రకటించడంతో తమిళనాడు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అన్ని పార్టీలు ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేశాయి.
West Bengal: పశ్చిమ బెంగాల్ ఎన్నికలు.. టీఎంసీ అభ్యర్థుల జాబితా విడుదల
వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
RRB ALP Recruitment 2026: టెన్త్ అర్హతతో రైల్వేలో 11,127 ఉద్యోగాలు..నోటిఫికేషన్ విడుదల
భారతీయ రైల్వేలో ఉద్యోగ అవకాశాలు కొనసాగుతున్నాయి.
Tulip Garden: తెరుచుకున్న ఆసియాలోనే అతిపెద్ద తులిప్ తోట .. భారీగా తరలివచ్చిన పర్యాటకులు
ఆసియాలో అతిపెద్ద తులిప్ తోటగా పేరొందిన శ్రీనగర్లోని 'ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్' ఈ సంవత్సరానికి సందర్శకుల కోసం ప్రారంభమైంది.
Operation Sankalp steps up: ఓమాన్ గల్ఫ్లో భారత నౌకాదళం మోహరింపు.. హార్ముజ్లో LPG ట్యాంకర్లకు భద్రత
అంతర్జాతీయ స్థాయిలో చాలా దేశాలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, పెద్ద సైనిక కూటములపై దృష్టి సారిస్తున్న సమయంలో.. భారత్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా నిశ్శబ్దంగా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది.
MP Kavya: కాజీపేట కేంద్రంగా రైల్వేజోన్ ఏర్పాటు చేయాలి.. లోక్సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య డిమాండ్
వరంగల్ ఎంపీ కడియం కావ్య కాజీపేటను కేంద్రంగా చేసుకుని ప్రత్యేక రైల్వే జోన్ లేదా బలమైన సబ్జోన్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.
Gas Shortage: గ్యాస్ కొరత.. సంక్షేమ వసతిగృహాల్లో కట్టెల వంట
పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి.
Uttar pradesh: ఉగ్రవాద మాడ్యూల్తో సంబంధాలు.. సహారన్పూర్ డెంటల్ విద్యార్థి అరెస్టు
ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నవారిపై,అలాగే వారికి సహకరిస్తున్న అనుచరులపై భద్రతా దళాలు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
Bengaluru: బెంగళూరులో నిమ్మరసానికి గ్యాస్ ఛార్జ్.. వినియోగదారుల ఆగ్రహం
గ్యాస్ సిలిండర్ల కొరత ప్రభావం ఇప్పుడు వినియోగదారుల జేబులపై పడుతోంది.
UN: ఇస్లామోఫోబియా పేరుతో కల్పిత కథలు.. యూఎన్లో పాకిస్థాన్పై భారత్ కౌంటర్
ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్పై భారత్ ఘాటు వ్యాఖ్యలు చేసింది.
LPG tanker Nanda Devi: 47 వేల మెట్రిక్ టన్నుల LPGతో భారత్కు నందాదేవి.. గ్యాస్ సంక్షోభంపై కీలక అప్డేట్
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత్కు మరో పెద్ద ఉపశమనం లభించింది.
Anganwadi Centers: అంగన్వాడీలకు ఇండక్షన్ స్టవ్లు: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
ఒకవైపు రాష్ట్రంలో గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. చాలా మంది కృత్రిమ కొరతను సృష్టిస్తున్నారు.
Rajyasabha: రాజ్యసభ ఎన్నికలు 2026: కీలక రాష్ట్రాల్లో ఆసక్తికర పరిణామాలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నితిన్ నబీన్, బిహార్ ముఖ్యమంత్రి,జేడీయూ అధినేత నితీష్ కుమార్ రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యారు.
Telangana: స్త్రీనిధిలో 163 నియామకాలకు గ్రీన్ సిగ్నల్: మంత్రి సీతక్క
స్త్రీనిధి సంస్థలో సిబ్బంది కొరతను దృష్టిలో పెట్టుకుని 163 పోస్టుల భర్తీకి తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్టు మంత్రి సీతక్క వెల్లడించారు.
Andhra Pradesh: రాయలసీమలో ఎండలు, కోస్తాలో జల్లులు.. తాజా వాతావరణ నివేదిక
ఏపీ వ్యాప్తంగా వాతావరణంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.