LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

21 Apr 2026
హైదరాబాద్

Artificial Mangoes : మామిడి పండ్లు తినేవారికి అలర్ట్.. కల్తీ పండ్లు ఉన్నాయ్ జాగ్రత్త!

మామిడిపండ్ల కాలం మొదలైంది. రుచిని రేకెత్తించే ఈ పండ్లు క్రమంగా మార్కెట్లలో కనిపించడం ప్రారంభమయ్యాయి.

VHP: దేశవ్యాప్తంగా కార్పొరేట్‌లతో విహెచ్‌పీ భేటీ.. మహిళల భద్రతే అజెండా

హిందూ మహిళలు ఉద్యోగ ప్రదేశాల్లో లక్ష్యంగా మారకుండా చూడాలని దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల సంఘాలను సంప్రదించనున్నట్లు Vishwa Hindu Parishad (విహెచ్‌పీ) సీనియర్ నాయకుడు మిలింద్ పరాండే తెలిపారు.

PM Modi: ప్రధాని మోదీ విదేశీ పర్యటన షెడ్యూల్‌.. వచ్చే నెల నాలుగు దేశాల్లో పర్యటన

భారత్-యూరోపియన్ యూనియన్‌ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (FTA) కుదిరిన తర్వాత, తొలిసారిగా ప్రధాని నరేంద్ర మోదీ యూరప్‌ పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.

21 Apr 2026
కాంగ్రెస్

Mallikarjun Kharge: నరేంద్ర మోదీ ఒక టెర్రరిస్ట్.. ఖర్గే వివాదాస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

21 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్‌సిగ్నల్

తెలంగాణలో చాలా కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.

RTC: 22 నుంచి ఆర్టీసీ సమ్మె.. ప్రభుత్వ జోక్యం కోరిన సంఘాలు

తాము ప్రకటించిన సమ్మెకు అన్నిఆర్టీసీ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేశాయని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్‌ వెంకన్న వెల్లడించారు.

Kolleru Boundary Changes: కొల్లేరు సరిహద్దుల మార్పులపై కేంద్రానికి రాష్ట్ర లేఖ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల మార్పుల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.

Kerala: ఓట్ల లెక్కింపు వరకు స్ట్రాంగ్‌ రూమ్‌లు తెరవొద్దు.. ఈసీ కీలక ఆదేశాలు

కేరళలో ఎన్నికల ప్రక్రియ భద్రతపై స్పష్టత ఇచ్చేందుకు ఎన్నికల సంఘం కీలక ఆదేశాలు జారీ చేసింది.

21 Apr 2026
తెలంగాణ

Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు జమ.. మీ అకౌంట్‌లో పడ్డాయా? ఇలా చెక్ చేయండి!

తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం రెండో విడత నిధులను విడుదల చేసింది. అర్హులైన రైతుల బ్యాంక్ ఖాతాల్లో ఈ సాయం జమ కానుంది.

21 Apr 2026
తమిళనాడు

Tamilnadu: తమిళనాడు ఎన్నికల వేళ.. రూ.1200 కోట్లకు పైగా సొమ్ము సీజ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో అధికారులు తనిఖీలను మరింత కఠినతరం చేశారు.

Lemon prices in AP: ఆకాశాన్నంటిన నిమ్మకాయల ధరలు.. కిలో రెండు వందలు

ఆంధ్రప్రదేశ్‌లో నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి వినియోగదారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.

21 Apr 2026
తెలంగాణ

Toll: గ్రీన్‌ఫీల్డ్ హైవేలో కొత్త మార్పు.. వైరా-దేవరపల్లి మార్గంలో టోల్ వసూళ్లు

తెలంగాణలోని వైరా నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని దేవరపల్లి వరకు నిర్మించిన నూతన గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారిపై టోల్ వసూళ్లు అధికారికంగా ప్రారంభమయ్యాయి.

Andhra Pradesh: జీతాల కోసం సమ్మెకు దిగిన మున్సిపల్ కార్మికులు.. నిలిచిపోనున్న పారిశుద్ధ్య సేవలు

ఏపీలో మున్సిపల్ కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులు సమ్మె బాట పట్టారు.

TTD: అక్షయ తృతీయ ప్రభావం.. తిరుమలలో శ్రీవారి డాలర్లకు భారీ డిమాండ్

అక్షయ తృతీయ పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారి బంగారు డాలర్ల విక్రయాలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయి.

21 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ప్రారంభం.. అర్ధరాత్రి నుంచి బస్సులు నిలిపివేత

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో సమ్మెకు సర్వం సిద్ధమైంది. మంగళవారం అర్ధరాత్రి నుంచి ఈ సమ్మె ప్రారంభం కానుంది.

Tirumala: తిరుమలలో భక్తుల కోసం అన్నప్రసాద కేంద్రంలో నూతన సదుపాయాలు.. 20 నిమిషాల్లో 1,320 కిలోల బియ్యం వండేయొచ్చు!

శ్రీవారి భక్తులకు ఉచితంగా అన్నప్రసాదం అందించే తిరుమల తిరుపతి దేవస్థానాలు పరిధిలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రాన్ని ఆధునికీకరించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

AP & Telangana: ఏపీ,తెలంగాణలో ప్రత్యేక నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ పరిశీలన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి ప్రాధాన్యం పొందుతోంది.

I-PAC: ఈడీ చర్యల నేపథ్యంలో బెంగాల్‌లో కార్యకలాపాలు తగ్గించిన ఐప్యాక్

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల వేడి ఉత్కంఠ తారస్థాయికి చేరుకున్న సమయంలో, తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యూహ సహాయం అందిస్తున్న ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ తన కార్యకలాపాలను గణనీయంగా తగ్గించింది.

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులు

ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది.

Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల స్థానికతపై కొత్త జోన్ విధానం అమలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమలులో ఉన్న జోన్ విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన "ఆంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యోగాల ఉత్తర్వులు-2005"ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ ద్వారా ప్రకటించింది.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో కొండను ఢీకొని కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. పైలట్‌, సహ పైలట్‌ మృతి.. ఇదిగో వీడియో

ఛత్తీస్గఢ్'లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జష్‌పూర్-నారాయణ్‌పూర్ అటవీ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విమానం కొండను ఢీకొని కుప్పకూలింది.

Indian Railways: వేసవి రద్దీకి చెక్.. భారీగా ప్రత్యేక రైళ్లు నడపనున్న రైల్వేశాఖ

వేసవి సెలవుల రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ భారీగా ప్రత్యేక రైళ్లు నడపనుంది.

20 Apr 2026
విజయ్

TVK Vijay: టీవీకే చీఫ్ విజయ్‌కు హైకోర్టు నోటీసులు.. ఆస్తుల అఫిడవిట్‌పై సందేహాలు

తమిళనాడు రాజకీయాల్లో సంచలనం రేపుతున్న టీవీకే (TVK) అధినేత విజయ్‌కు మద్రాస్ హైకోర్టు నుంచి ఊహించని షాక్ ఎదురైంది.

India-South Korea: భారత్-దక్షిణ కొరియా సంబంధాలకు కొత్త ఊపు.. కీలక ఒప్పందాలు కుదుర్చుకున్న నాయకులు

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్‌కు విచ్చేశారు.

20 Apr 2026
తెలంగాణ

TG Inter Supplementary Exams : టీజీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు 2026: ఫీజు గడువు పెంపు, పూర్తి షెడ్యూల్ వివరాలు

తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష చెల్లింపు గడువును పొడిగించింది.

20 Apr 2026
ఇరాన్

Indian Navy: హర్మూజ్‌లో నౌకలకు అలర్ట్.. మా అనుమతి తర్వాతే ప్రయాణించండి: ఇండియన్ నేవీ

హర్మూజ్ జలసంధిలో ఇండియా జెండాతో ప్రయాణిస్తున్న రెండు నౌకలపై ఇరాన్ బలగాలు కాల్పులు జరిపిన ఘటన నేపథ్యంలో ఇండియన్ నేవీ అప్రమత్తమైంది.

20 Apr 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో విభిన్న వాతావరణం.. ఎండలతో పాటు అకాల వర్షాలు

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.

20 Apr 2026
మణిపూర్

Manipur: మణిపూర్‌లో బాంబు దాడి.. ఇద్దరు చిన్నారుల మృతి.. 5 రోజుల బంద్‌తో స్థంభించిన జీవనం

మణిపూర్‌లో బాంబు దాడిలో ఇద్దరు చిన్నారులు మరణించిన ఘటనపై ఆగ్రహంతో రాష్ట్రంలో ఐదు రోజుల సంపూర్ణ బంద్ కొనసాగుతోంది.

20 Apr 2026
తమిళనాడు

Tamil Nadu elections: 400 మందికి పైగా అభ్యర్థులపై తీవ్రమైన కేసులు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులపై షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

20 Apr 2026
హైదరాబాద్

Flight: గాల్లో భయానక క్షణాలు.. విమానం కుదుపులతో ఏడ్చిన ప్రయాణికులు

విమాన ప్రయాణం అంటే చాలామందికి ఉత్సాహభరితమైన అనుభవమే.

Dwacra: డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్.. ప్రతి ఒక్కరికీ రూ.2 లక్షల రుణం.. పొందండిలా

డ్వాక్రా సంఘాలకు చెందిన మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆకర్షణీయమైన అవకాశాన్ని ప్రకటించింది.

J&K: జమ్మూకశ్మీర్‌లో ఘోర బస్సు ప్రమాదం.. లోయలో పడ్డ బస్సు.. 15 మంది దుర్మరణం

జమ్ముకశ్మీర్‌లో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం అందరినీ తీవ్ర విషాదంలో ముంచింది.

20 Apr 2026
హైదరాబాద్

Hyderabad Metro: హైదరాబాదీలకు శుభవార్త.. ఉదయం 5 గంటల నుంచే మెట్రో సేవలు ప్రారంభం?

హైదరాబాద్ నగరంలో మెట్రో సేవలను తెల్లవారుజామునే ప్రారంభించాల్సిన అవసరంపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ దృష్టి సారించారు.

20 Apr 2026
మణిపూర్

Manipur: మణిపూర్'లో ఉద్రిక్తతలు..నిరసనకారులపై టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు ప్రయోగం

మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. కక్చింగ్ జిల్లాలో ఆదివారం రాత్రి భారీగా జరిగిన నిరసనలను చెదరగొట్టేందుకు భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్, స్మోక్ బాంబులు, స్టన్ గ్రెనేడ్లు ఉపయోగించారు.

Mohan Bhagwat: భారత్ కేవలం భౌగోళికం కాదు.. గొప్ప సంప్రదాయం: మోహన్ భగవత్

భారతదేశం అనే పేరు కేవలం భౌగోళిక పరిమితికి మాత్రమే సంబంధించినది కాదని, అది వేల సంవత్సరాలుగా కొనసాగుతున్న గొప్ప సంప్రదాయం అని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాన కార్యదర్శి మోహన్ భగవత్ పేర్కొన్నారు.

South Korea: హర్ముజ్ జలసంధి భద్రతకై భారత్‌తో పనిచేస్తాం:  లీ-జే-మ్యూంగ్

దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటన కోసం ఆదివారం భారత్‌కు చేరుకున్నారు.

DCGI: డెంగీ నియంత్రణలో కీలక ముందడుగు.. దేశంలో తొలి టీకాకు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న డెంగీ వ్యాధి నియంత్రణలో భారత్ కీలక ముందడుగు వేసింది.

20 Apr 2026
తెలంగాణ

Telangana Rythu Bharosa : తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఇవాళ 'రైతు భరోసా' రెండో విడత నిధుల విడుదల

తెలంగాణ రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయంగా అందించే 'రైతు భరోసా' పథకం రెండో విడత నిధుల పంపిణీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

Telangana: కాళేశ్వరంలో కీలక పరీక్షలు.. మే నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యం

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది.

Visakhapatnam: పర్యాటక రంగానికి ఊతం.. విశాఖ నుంచి సింగపూర్‌కు పర్యాటక క్రూజ్

విశాఖపట్టణం నుంచి అంతర్జాతీయ క్రూజ్‌ పర్యాటకానికి త్వరలోనే శ్రీకారం చుడనుంది.

El Nino Impact: ఎల్‌నినో ప్రభావం: ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో ఆలస్యం కానున్న రుతుపవనాలు

ఎల్‌నినో ప్రభావంతో ఈ వేసవిలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముంది.

19 Apr 2026
తమిళనాడు

Tamil Nadu: తమిళనాడులో ఘోర పేలుడు.. బాణాసంచా ఫ్యాక్టరీలో 17 మంది మృతి

తమిళనాడులో ఘోర విషాద ఘటన చోటుచేసుకుంది. విరూద్‌నగర్ జిల్లాలోని కుట్టనార్‌పట్టి గ్రామంలో ఉన్న ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.

19 Apr 2026
లోక్‌సభ

Lok Sabha: దేశంలో అత్యధిక ఓటర్లు మల్కాజిగిరిలో.. లక్షద్వీప్‌లో అత్యల్పం

ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందని, దీని వల్ల అధిక ఓటర్లున్న నియోజకవర్గాల ఎంపీలు ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పేర్కొన్నారు.

FDI in pension sector: పింఛన్ రంగంలోకి వందశాతం ఎఫ్‌డీఐలు.. కేంద్రం కీలక నిర్ణయం

పింఛన్ రంగంలో విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో భగ్గుమంటున్న ఎండలు.. వడగాల్పులతో ఇబ్బందులు

వేసవి కాలం ఉగ్రరూపం దాల్చింది. తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.

Shobha Karandlaje: ఏప్రిల్ 17న మహిళలకు బ్లాక్ డే.. కేంద్ర మంత్రి ఘాటు వ్యాఖ్యలు

ఏప్రిల్ 17ను భారత మహిళల కోసం "బ్లాక్ డే"గా పేర్కొంటూ కేంద్రమంత్రి శోభా కరంద్లాజే తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Mamata Banerjee : మహిళలను అడ్డుపెట్టుకుని డీలిమిటేషన్ కుట్ర: మమతా బెనర్జీ ఆగ్రహం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా విమర్శిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.

PM Modi: పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలి : నరేంద్ర మోదీ

జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు.

19 Apr 2026
హైదరాబాద్

MMTS: జూన్ 2 నుంచి ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణం.. ప్రభుత్వ కీలక నిర్ణయం

హైదరాబాద్ మహానగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ, కాలుష్య సమస్యలకు పరిష్కారంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రణాళికతో ముందుకు వచ్చింది.

19 Apr 2026
హైదరాబాద్

Hyderabad: భానుడి ప్రతాపంతో పెరిగిన డిమాండ్.. ఒక్కరోజులో 10 కోట్ల యూనిట్ల విద్యుత్ వినియోగం

హైదరాబాద్ నగరంలో విద్యుత్ వినియోగం ఈసారి సరికొత్త రికార్డు నమోదు చేసింది. నగర చరిత్రలో తొలిసారిగా శుక్రవారం ఒక్కరోజులోనే వినియోగం 100మిలియన్ యూనిట్లను దాటింది.

Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

PM Modi: నారీశక్తి ఎదుగుదల ఆపారు.. విపక్షాలపై మండిపడ్డ నరేంద్ర మోదీ

భారత నారీశక్తి ఎదగకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆక్షేపించారు. భారత మహిళల కలలను ధ్వంసం చేశారని ఆయన విమర్శించారు.

Indian Railway: రూ.9,889 కోట్లతో రాజమండ్రి-విశాఖ రైల్వే లైన్‌కు గ్రీన్ సిగ్నల్

దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర కేబినెట్ కీలక ఆమోదం తెలిపింది.

మునుపటి తరువాత