భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Telangana: వైద్య కళాశాలల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా తాత్కాలిక మెరిట్ జాబితాను వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి మంగళవారం ప్రకటించింది.
Telangana Genco: ప్రైవేటు కరెంటుకు పచ్చజెండా ఊపిన తెలంగాణ జెన్కో.. 500 మెగావాట్లను తీసుకునేందుకు టెండర్ ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు సంస్థ నుంచి వచ్చే ఐదేళ్లపాటు 500 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయడానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ ముందడుగు వేసింది.
Chickpea Prices: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. పెరిగిన శనగ ధరలు
గత రెండేళ్లుగా బహిరంగ మార్కెట్లో క్వింటా శనగ ధర రూ.5 వేల లోపే కొనసాగగా,ప్రస్తుతం ఒక్కసారిగా రూ.6 వేలు దాటింది.
DRDO: కర్నూలులో డీఆర్డీవో కీలక క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూర్చే దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కీలక ముందడుగు వేసింది.
CWC: పాలమూరు-పోలవరం ప్రాజెక్టులకు కొత్త లింకు.. కేంద్ర జల సంఘం తాజా ప్రతిపాదనలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం,గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రణాళికలను కలిపి కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది.
PM Modi: పాములు పట్టే వాడిలా మోడీ కార్టూన్.. నార్వే పత్రిక తీరుపై సోషల్ మాధ్యమాల్లో విమర్శల వెల్లువ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Nadendla Manohar: ఏపీలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు: నాదెండ్ల మనోహర్
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Petrol, Diesel Price Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎవరు నిర్ణయిస్తారంటే..?
దేశంలో ఇంధన ధరల పెరుగుదల మరోసారి ప్రజలపై భారంగా మారింది.
TMC Candidate: ఫల్టా రీపోలింగ్కు ముందు పోటీ నుంచి వైదొలిగిన టీఎంసీ అభ్యర్థి
పశ్చిమ బెంగాల్లోని ఫల్టా నియోజకవర్గంలో రీపోలింగ్కు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది.
Messi Kolkata Event Row: 'నన్ను బలి పశువును చేశారు'.. మెస్సీ ఈవెంట్లో గందరగోళం.. మాజీ మంత్రిపై ఫిర్యాదు
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన సందర్భంగా గత ఏడాది జరిగిన గందరగోళం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
NEET-UG leak probe: విద్యార్థి విచారణలో ట్విస్ట్.. "డబ్బులు ఎందుకు ఇవ్వలేదు?" అంటూ కాల్
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
CAA Rules: CAA దరఖాస్తుదారులకు కేంద్రం కొత్త నిబంధనలు.. పాస్పోర్ట్ వివరాలు తప్పనిసరి..
భారత పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలులో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
Temple Gold: ఆలయాల బంగారంపై కేంద్రం స్పష్టీకరణ.. వదంతులను నమ్మొద్దని సూచన
దేశంలోని ఆలయాలు, మత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది.
Supreme Court: 'వీధి కుక్కల దాడులను సహించలేం'.. కఠిన చర్యలకు సుప్రీంకోర్టు ఆదేశం
దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
IMD Yellow Alert: ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. రానున్న 5 రోజులు అత్యంత కీలకం..ఐఎండి తీవ్ర హెచ్చరిక!
దేశ రాజధాని దిల్లీలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి.
Telangana: ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు.. నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త తెలిపింది.
Highway Monetization: జాతీయ రహదారుల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్!
దేశంలో రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యాచరణను అమలు చేయడానికి సిద్ధమైంది.
US: భారత్ రక్షణ బలానికి అమెరికా కీలక మద్దతు.. 428 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీకి ఆమోదం
భారత్-అమెరికా రక్షణ సంబంధాలు మరింత దృఢంగా మారుతున్నాయి. భారత సైనిక శక్తిని పెంచే దిశగా అమెరికా మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది.
Vijay: ప్రభాకరన్కు విజయ్ నివాళి.. తమిళ రాజకీయాల్లో దుమారం
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగా వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Ujjain Express derail: రిషికేశ్లో ఉజ్జయిని ఎక్స్ప్రెస్కు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగీలు
ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉజ్జయిని ఎక్స్ప్రెస్కు ప్రమాదం చోటుచేసుకుంది.
Narmeta: నర్మెట ఆయిల్పామ్ కర్మాగారంతో రైతుల్లో కొత్త ఆశలు
తెలంగాణ ప్రభుత్వ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రారంభమైన ఆయిల్పామ్ కర్మాగారం రైతుల్లో ఈ పంట సాగుపై విశ్వాసాన్ని పెంచుతోంది.
Amaravati: అమరావతి క్వాంటమ్ వ్యాలీలో డీఆర్డీవో పరిశోధనా కేంద్రం.. రూ.22.50 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రం
అమరావతి క్వాంటమ్ వ్యాలీకి మరో కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థ చేరుతోంది.
Hyderabad Police: సామాజిక మాధ్యమాలపై నిఘా.. ఏఐతో కొత్త వ్యవస్థ ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు
సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు,తప్పుడు ప్రచారాలు,సున్నిత అంశాలపై విద్వేషపూరిత పోస్టులు చేసే వారిపై హైదరాబాద్ పోలీసులు ఇక మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.
Amaravati: గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్కు గ్రీన్సిగ్నల్.. కొత్త మార్గదర్శకాలు విడుదల
గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలకు ప్రభుత్వం తెరదించింది.
Telangana: 3 రకాలుగా సాగు భూముల విలువ సవరణ.. ఈ నెల 28 నుంచే అమలుకు సన్నాహాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములు, సాగేతర భూములు, స్థిరాస్తుల ప్రభుత్వ మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
First Bullet Train: భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ డిజైన్ విడుదల
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన డిజైన్ను భారతీయ రైల్వే శాఖ విడుదల చేసింది.
Russian Oil: అమెరికా మినహాయింపు ముగిసినా.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్లు
దేశీయ ఇంధన అవసరాలు, వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముడి చమురు దిగుమతులు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
Rain Alert: తెలంగాణకు వర్షసూచన.. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
AP LAWCET 2026 Results: ఏపీ లాసెట్, పీజీఎల్సెట్ ఫలితాలు విడుదల.. ఉత్తీర్ణులైన 80శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు
ఆంధ్రప్రదేశ్ న్యాయ ప్రవేశ పరీక్షలు ఏపీ లాసెట్-2026, పీజీఎల్సెట్-2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం విడుదల చేశారు.
SC: ఉమర్ ఖాలిద్ కేసులో గత తీర్పుపై సుప్రీంకోర్టు అభ్యంతరం
2020 దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్యూ మాజీ విద్యార్థి నేతలు ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్కు బెయిల్ నిరాకరిస్తూ ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
NEET Paper Leak Case: నీట్ ప్రశ్నపత్రం లీక్లో బ్యుటీషియన్ కీలక పాత్ర.. సీబీఐ దర్యాప్తులో సంచలన విషయాలు
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Air India Crash: చివరిక్షణంలోనూ స్టీరింగ్ కాలమ్ పట్టుకొని.. ప్రయాణికుల కోసం చివరి వరకూ పోరాటం చేసిన పైలట్
అహ్మదాబాద్లో గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదానికి సంబంధించిన మరో హృదయ విదారక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
V.D. Satheesan: పదేళ్ల తర్వాత కేరళంలో కొలువుదీరిన కాంగ్రెస్ కూటమి.. ముఖ్యమంత్రిగా వీ.డి. సతీశన్ ప్రమాణం
కేరళంలో పదేళ్ల అనంతరం కాంగ్రెస్ నేతృత్వంలోని యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మళ్లీ అధికార పగ్గాలు చేపట్టింది.
Tirumala: పచ్చదనంతో కళకళలాడుతున్న తిరుమల కొండలు.. శేషాచల కొండల్లో 89.40 శాతం పచ్చదనం
తిరుమల అంటే భక్తుల మనసులో ముందుగా మెదిలేది శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్యరూపమే.
Bullet Train Corridor: 3 గంటల్లో హైదరాబాద్-ముంబయి.. హైస్పీడ్ బుల్లెట్ రైలు మార్గానికి రూపురేఖలు సిద్ధం
హైదరాబాద్ నుంచి దేశ ఆర్థిక రాజధాని ముంబైకి ప్రస్తుతం రోడ్డు మార్గంలో వెళ్లాలంటే దాదాపు 12 గంటలు, రైల్లో ప్రయాణిస్తే సుమారు 15 గంటల సమయం పడుతోంది.
Andhra Pradesh: రూ.2,508 కోట్లతో రాయల్ ఎన్ఫీల్డ్ యూనిట్.. మోటారు సైకిళ్ల రెండో తయారీ కేంద్రంగా ఏపీ
ఆంధ్రప్రదేశ్ మరో భారీ పారిశ్రామిక పెట్టుబడిని ఆకర్షించింది.
Andhra Pradesh: ఏపీలో మండుతున్న ఎండలు.. 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
Telangana: గురుకులాలు, హాస్టళ్లకు శుభవార్త.. ఇకపై ప్రతి నెలా డైట్ చార్జీలు విడుదల
తెలంగాణలో ప్రభుత్వ గురుకులాలు, నివాస వసతి గృహ పాఠశాలల నిర్వహణలో ఎదురవుతున్న ఆర్థిక సమస్యలకు ప్రభుత్వం కీలక పరిష్కారం తీసుకొచ్చింది.
PM Modi : ప్రధానికి స్వీడన్ అత్యున్నత పురస్కారం.. ఆసియాలోనే మొదటి నేతగా మోదీ రికార్డు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం లభించింది.
Fire Accident : యాదాద్రి పవర్ ప్లాంట్లో మంటలు.. అప్రమత్తమైన సిబ్బంది
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్లో ఆదివారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Nara Lokesh: అమరావతి నిర్మాణమే ఆకర్షణ.. భవిష్యత్కు ఇది నిదర్శనం
రాజధాని అమరావతి నిర్మాణ దశలోనే దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోందని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
Symi: హర్మూజ్ దాటి భారత్కు చేరిన ఎల్పీజీ నౌక 'సైమి'
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరాపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, భారత్కు ఎల్పీజీని తీసుకొస్తున్న మరో భారత నౌక సురక్షితంగా చేరుకుంది.
NEET Scam: నీట్ పేపర్ లీక్ కేసులో మరో సూత్రధారి పూణే ప్రొఫెసర్.. మనీషా గురునాథ్ మంధారే ఎవరంటే?
నీట్ యూజీ 2026 ప్రశ్నపత్రం లీక్ కేసులో దర్యాప్తు మరింత వేగం అందుకుంది. ఈ కేసులో పూణేకు చెందిన ప్రొఫెసర్ మనీషా గురునాథ్ మంధారేను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అరెస్టు చేసింది.
Jihadi Drug : దేశంలో తొలిసారి 'జిహాదీ డ్రగ్' పట్టుబాటు.. దీన్ని వాడితే ఏమౌతుందో తెలుసా?
ఇండియాలో తొలిసారిగా 'జిహాదీ డ్రగ్'గా పేరుగాంచిన కాప్టాగన్ భారీ మొత్తంలో పట్టుబడటం సంచలనంగా మారింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ రేజ్ పిల్'లో భాగంగా నిర్వహించిన దాడుల్లో ఈ డ్రగ్ను స్వాధీనం చేసుకున్నారు.
International flights cancelled: విదేశీ ప్రయాణికులకు బిగ్ షాక్.. భారీగా విమాన టికెట్ల రద్దు
విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు భారీ షాక్ ఇస్తున్నాయి.
Rajdhani Express Fire: రాజధాని ఎక్స్ప్రెస్లో అగ్ని ప్రమాదం.. పూర్తిగా దగ్ధమైన రెండు కోచ్లు
ఆదివారం ఉదయం ఢిల్లీ-హజ్రత్ నిజాముద్దీన్కు వెళ్లే రాజధాని ఎక్స్ప్రెస్ (12431)లో రెండు కోచ్లలో అగ్నిప్రమాదం సంభవించడంతో ప్రయాణికుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి.
AP Free Electricity: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వృత్తిదారులకు ఉచిత విద్యుత్ పథకం అమలు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో పేద, బీసీ వర్గాల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.
Petrol Bunk Timings : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. పెట్రోల్ బంకులకు కొత్త టైమింగ్స్? రోజుకు 16 గంటలే సేవలు!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా సంక్షోభం నెలకొంది.
Fact Check: విజయవాడ ఎయిర్పోర్ట్పై తప్పుడు ప్రచారం.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేస్తారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా ఖండించింది.
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక అరెస్ట్.. పోలీసుల అదుపులో మనీషా
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న వేళ, ఈ కేసులో మరో కీలక సూత్రధారిని అధికారులు అరెస్టు చేశారు.
Drugs: భారత్లో తొలిసారి 'జిహాదీ డ్రగ్' పట్టివేత.. రూ.182 కోట్ల క్యాప్టగాన్ స్వాధీనం
మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు కొనసాగిస్తోంది. దేశం మీదుగా పశ్చిమాసియాకు భారీ మొత్తంలో డ్రగ్స్ తరలించే ప్రయత్నాన్ని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అడ్డుకుంది.
NEET Paper Leak Case: ముదురుతున్న నీట్ వివాదం.. ఎన్టీఏ రద్దుకు సుప్రీంకోర్టులో పిటిషన్
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ కుంభకోణం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్న వేళ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)కు సంబంధించిన కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది.
CM Chandrababu: ఏపీలో బంపర్ ఆఫర్.. నాలుగో బిడ్డ పుడితే రూ.40 వేల నగదు బహుమతి
ఆంధ్రప్రదేశ్లో క్రమంగా తగ్గుతున్న జనాభా వృద్ధిరేటుపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా తగ్గుదల భవిష్యత్తులో రాష్ట్రానికి తీవ్రమైన సంక్షోభంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
Gig workers: నేడు దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్ల సమ్మె.. ఎందుకంటే?
దేశవ్యాప్తంగా గిగ్వర్కర్లు మరోసారి సమ్మె బాట పట్టనున్నారు.
NEET UG 2026: నీట్ రద్దుతో మరో విద్యార్థి బలి.. దేశవ్యాప్తంగా ఆందోళన
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
Southwest monsoon : నైరుతి రుతుపవనాల ఎంట్రీకి టైమ్ ఫిక్స్.. ఏపీ, తెలంగాణకు ఐఎండీ గుడ్న్యూస్
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు శుభవార్త తెలిపింది.
CM Revanth Reddy: పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ
సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Madhya Pradesh: మళ్లీ కలకలం రేపిన పుచ్చకాయ.. మధ్యప్రదేశ్లో వ్యక్తి మృతి
మహారాష్ట్రలోని ముంబయిలో ఇటీవల బిర్యానీ, పుచ్చకాయ తిన్న తర్వాత ఓ కుటుంబ సభ్యులు కొద్ది గంటల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన విషయం తెలిసిందే.
Andhra Pradesh: ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలకు బ్రేక్.. ప్రభుత్వం కీలక నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్-2025 అమలు అవసరం ఉన్నందున ఈ ఏడాది ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టే అవకాశం లేదని సమాచారం.
NEET-UG 2026 paper leak: నీట్-యూజీ 2026 లీక్.. కీలక సూత్రధారి అరెస్ట్
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారాన్ని ఛేదించినట్లు ప్రకటించింది.
Dhar Bhojshala Row : భోజ్శాల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు.. సరస్వతి ఆలయంగా గుర్తింపు
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో దశాబ్దాలుగా కొనసాగుతున్న భోజ్శాల/కమల్ మౌలా స్థల వివాదంపై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
Chandrababu : బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ను బంగారం ఉత్పత్తిలో కీలక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.
Fish Prasadam: మృగశిర కార్తె 'చేప ప్రసాదం' కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్
హైదరాబాద్లో ప్రతి సంవత్సరం అత్యంత విశిష్టంగా నిర్వహించే 'మృగశిర కార్తె చేప ప్రసాదం' పంపిణీ కార్యక్రమానికి అధికారులు ఏర్పాట్లు వేగవంతం చేశారు.
Telangana: తెలంగాణలో పెరగనున్న రిజిస్ట్రేషన్ ఛార్జీలు.. జూన్ నుండి అదనపు భారం!
తెలంగాణలో త్వరలో ఆస్తి రిజిస్ట్రేషన్ ఖర్చులు గణనీయంగా పెరగనున్నాయని సమాచారం వెలువడుతోంది.
IMD: ఈ ఏడాది వర్షాలు తక్కువేనా.. కరువు ప్రమాదంపై వాతావరణ శాఖ అలర్ట్!
దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు తీవ్ర ఆందోళన కలిగించే పరిస్థితులను తీసుకురావచ్చని భారత వాతావరణ శాఖ(IMD)హెచ్చరించింది.
PM Modi UAE Visit: మోదీ యూఏఈ టూర్ సక్సెస్.. రక్షణ, ఎల్పీజీ, మౌలిక వసతులపై కీలక ఒప్పందాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనలో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.