భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Vijay Oath Ceremony Live: తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారోత్సవం
తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్, అలాగే టీవీకే అధినేతగా ఉన్న విజయ్ మరికొద్ది సేపట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
Bullet Train: గంటకు 600 కి.మీ. వేగంతో బుల్లెట్ రైళ్లు.. ఏపీ మీదుగా హైస్పీడ్ కారిడార్లు
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ మీదుగా చెన్నై, అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు, చెన్నై నుంచి బెంగళూరు మధ్య ప్రతిపాదిత బుల్లెట్ రైలు కారిడార్లకు సంబంధించి రైల్వే శాఖ కీలక మార్పులు చేపట్టింది.
Tamil Nadu CM Oath Ceremony: సీఎం విజయ్ ప్రమాణస్వీకారం.. మరో 9 మంది మంత్రులు.. వేడుకలో త్రిష సందడి
తమిళనాడు రాజకీయాల్లో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రముఖ సినీ నటుడు విజయ్ మరికొద్ది సేపట్లో తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
TVK Cabinet Ministers: తమిళనాట కొత్త ప్రభుత్వం..కాసేపట్లో ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణస్వీకారం.. శాఖల కేటాయింపు వివరాలివే!
తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కీలక మలుపు చోటుచేసుకోబోతోంది. తమిళగ వెట్రి కళగం (Tamilaga Vettri Kazhagam) అధినేత తలపతి విజయ్ ఈరోజు తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Tamil Nadu Government Formation: విజయ్కి లైన్ క్లియర్.. రేపు ఉదయం 10 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం
అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తీవ్ర ఉత్కంఠకు దారితీసిన తమిళనాడు రాజకీయాల్లో చివరికి అనిశ్చితికి తెరపడింది.
Tamil Nadu Politics: తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్-గవర్నర్ భేటీకి గ్రీన్ సిగ్నల్
తమిళ రాజకీయాలు ప్రస్తుతం సస్పెన్స్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి. ప్రతి గంటకూ రాజకీయ పరిణామాలు మారిపోతూ ఉత్కంఠను పెంచుతున్నాయి.
Revanth Reddy: హైదరాబాద్కు కొత్త రూపు.. సిగ్నల్ ఫ్రీ సిటీగా మార్చే దిశగా ప్రణాళికలు
ఆధునికీకరణ, వేగంగా పెరుగుతున్న పట్టణీకరణ నేపథ్యంలో భవిష్యత్లో మరిన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Road accidents: రోడ్డు ప్రమాదాల్లో హైదరాబాద్కు మూడో స్థానం.. ఎక్కువ యాక్సిడెంట్లు ఈ టైమ్లోనే!
జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) విడుదల చేసిన 'Accidental Deaths and Suicides in India 2024' నివేదిక ప్రకారం.. 2024లో హైదరాబాద్ నగరంలో మొత్తం 3,785 రోడ్డు ప్రమాదాలు నమోదయ్యాయి.
PM Modi Telangana Tour : తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ.. రూ.9,400 కోట్లతో పలుప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తెలంగాణ పర్యటనకు రానున్నారు. మధ్యాహ్నం 2.50 గంటలకు బెంగళూరు నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన.. అక్కడి నుంచి నేరుగా హెచ్ఐసీసీకి బయల్దేరనున్నారు.
Telangana: రాష్ట్రంలో ఆందోళన కలిగిస్తున్న వాతావరణ మార్పులు.. గాలిలో పడిపోయిన తేమ శాతం
తెలంగాణ రాష్ట్రంలో గాలిలో తేమ శాతం ఆందోళనకర స్థాయికి పడిపోతోంది. వారం రోజులుగా హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో తేమ శాతం కనిష్ఠ స్థాయికి చేరుకున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.
Vizag, Vijayawada Metro Projects: త్వరలో విశాఖ, విజయవాడ మెట్రోలకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి నారాయణ
విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.
Suvendu Adhikari: 'సువేందు అధికారి అనే నేను'.. బెంగాల్లో తొలిసారి కమలం వికాసం!
ఒకప్పుడు మమతా బెనర్జీకి అత్యంత సన్నిహితుడిగా, ఆమెకు 'కుడి భుజం'గా పేరుగాంచిన సువేందు అధికారి.. ఇప్పుడు పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సృష్టించారు.
PM Modi: సువేందు ప్రమాణస్వీకార భావోద్వేగ దృశ్యం.. వృద్ధ నేత కాళ్లు మొక్కిన మోదీ
పశ్చిమ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా బీజేపీ నేత సువేందు అధికారి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఒక ఆసక్తికర ఘటన అందరి దృష్టిని ఆకర్షించింది.
Musi Rejuvenation Project : మూసీ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. రూ.7,055 కోట్లతో తొలి దశ పనులు ప్రారంభం
మూసీ పునరుజ్జీవన ప్రాజెక్ట్ పనులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Earthquake In Ongole: ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు.. ఉలిక్కిపడ్డ ప్రజలు
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలో శుక్రవారం రాత్రి స్వల్ప భూ ప్రకంపనలు నమోదయ్యాయి. అకస్మాత్తుగా భూమి కంపించడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.
Suvendu Adhikari: మమతను ఓడించి చరిత్ర సృష్టించిన సువేందు.. ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే!
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఒక కొత్త శకం ప్రారంభమైంది. దశాబ్దాల నిరీక్షణ అనంతరం రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ (BJP) ప్రభుత్వం ఏర్పాటవుతోంది.
TVK: టీవీకేపై ఏఎంఎంకే సంచలన ఆరోపణలు.. 'ఫోర్జరీ' కేసు నమోదు
తమిళనాడు రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్టాపిక్గా మారాయి. టీవీకే (తమిళగ వెట్రి కళగం) అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న అనిశ్చితి ఇంకా కొనసాగుతోంది.
Tamil Nadu: తమిళ రాజకీయాల్లో వీడని సస్పెన్స్.. ఎప్పుడు క్లారిటీ వస్తుందో?
తమిళనాడులో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా ఉత్కంఠభరిత మలుపులు తిరుగుతున్నాయి.
Tamil Nādu: విజయ్ ప్రమాణస్వీకారంపై ఉత్కంఠ.. గవర్నర్కు 116 మంది ఎమ్మెల్యేల మద్దతే సమర్పించిన టీవీకే
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. టీవీకే అధినేత విజయ్ తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు రంగం సిద్ధమైనప్పటికీ.. ప్రమాణస్వీకార తేదీపై ఇంకా స్పష్టత రాలేదు.
Tamilnadu: రాజకీయ అనిశ్చితికి ఎట్టకేలకు తెర.. విజయ్ ప్రభుత్వానికి గ్రీన్సిగ్నల్.. రేపే ప్రమాణస్వీకారం
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది.
Vijay Cabinet List: తమిళనాడులో తొలగిన రాజకీయ అనిశ్చితి.. విజయ్కు చిన్న పార్టీలు మద్దతు.. కేబినెట్ లిస్ట్ రెడీ
తమిళనాడులో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు చివరికి తెరపడింది.
Rail Parcel App: గుడ్న్యూస్.. ఎస్సీఆర్ రైల్వే పార్సిల్ యాప్ వచ్చేసింది.. ఇంటి నుంచే బుకింగ్ సౌకర్యం
దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని రైల్వే పార్శిల్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Suvendu Adhikari: బెంగాల్లో భాజపా శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎంపిక
పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు.
DMK: కాంగ్రెస్కు డీఎంకే షాక్.. ఇండీ కూటమికి గుడ్బై
ఇండీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చింది.
Keralam: సొంత పార్టీలోనే మహిళా ఎమ్మెల్యేకు అవమానం.. వైరల్గా మారిన నేత ప్రవర్తన
ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత నుంచే చేదు అనుభవం ఎదురైంది.
Tamil Nadu Government Formation: తమిళనాట రాజకీయ ఉత్కంఠకు ముగింపు.. ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్కు కీలక మద్దతు
తమిళనాడులో గత మూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు త్వరలోనే తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
Vijay Post: మళ్లీ ప్రయత్నించండి.. గెలుపు మీదే.. విజయ్ పోస్టు వైరల్
తమిళనాడులో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Musi Project: రూ.7,055 కోట్లతో మూసీ తొలి దశ పనులు
మూసీ ప్రాజెక్టు పనులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.
Niti Aayog: దేశంలో లక్షకుపైగా పాఠశాలలకు విద్యుత్ లేదు.. 98 వేల స్కూళ్లలో బాలికల టాయిలెట్లు లేవు: నీతి ఆయోగ్ నివేదిక
దేశంలోని వేలాది పాఠశాలలు ఇప్పటికీ కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నాయని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది.
Mumbai: పుచ్చకాయలో ఎలుకల విషం.. ముంబైలో నలుగురు కుటుంబ సభ్యుల మృతి
ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలో కీలక మలుపు తిరిగింది.
Mamata Banerjee: అసెంబ్లీ రద్దుతో మమత ముందున్న మార్గం ఏంటి?.. రాజ్యాంగం ఏం చెబుతోంది?
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది.
TVK's Technical Error: టీవీకే టెక్నికల్ తప్పిదం.. సీఎం రేసులో విజయ్కు బ్రేక్
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే పార్టీ నేత విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా వచ్చి ఆగిపోయారు.
DMK-AIADMK: బీజేపీతో పొత్తు తెంచుకుంటే.. మద్దతిస్తాం: ఏఐఏడీఎంకేకు డీఎంకే ఆఫర్
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్నద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఒకే వేదికపైకి వస్తాయని ఇప్పటివరకు ఎవరూ ఊహించలేదు.
ISI-Linked Module: దిల్లీ,హరియాణాల్లో భారీ ఉగ్రదాడులకు ఐఎస్ఐ కుట్ర
దేశ రాజధాని దిల్లీతో పాటు హర్యానాలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్కు చెందిన గూఢచారి సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది.
Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలు కులాల పేర్లు మార్పు
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల చిరకాల ఆశయానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
PM Narendra Modi: అజేయ సంకల్పానికి ప్రతీక సోమనాథ్.. మోదీ ప్రత్యేక సందేశం
భారతీయ ఆత్మవిశ్వాసానికి, అజేయ సంకల్పానికి ప్రతీకగా నిలిచిన సోమనాథ్ ఆలయం మరో ముఖ్య ఘట్టాన్ని ఆహ్వానించేందుకు సిద్ధమైంది.
Telangana: ఫీజు రీయింబర్స్మెంట్పై తెలంగాణ ప్రభుత్వం కొత్త రూల్..
తెలంగాణ ప్రభుత్వం ఫీజు తిరిగి చెల్లింపు, ఉపకార వేతనాల దరఖాస్తు విధానంలో కీలకమైన మార్పులు తీసుకొచ్చింది.
Andhra Pradesh: రాష్ట్రానికి 10.75 శాతం వృద్ధి.. రూ.20.36 లక్షల కోట్ల లక్ష్యం
రాష్ట్రం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 10.75 శాతం వృద్ధిని నమోదు చేసిందని, ఇది దేశ సగటు కంటే ఎక్కువగా ఉందని రాష్ట్ర ప్రణాళిక, ఆర్థిక శాఖల ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ వెల్లడించారు.
Kadapa Steel Plant: ఈ నెలలోనే కడప ఉక్కుకు శ్రీకారం.. 2028 కల్లా పూర్తి చేయడమే లక్ష్యం
కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Telangana: వస్తు నిల్వ, రవాణాకు వెన్నెముకగా తెలంగాణ.. ఓఆర్ఆర్-ఆర్ఆర్ఆర్ల మధ్య లాజిస్టిక్స్ కారిడార్
దేశంలో వస్తువుల నిల్వ, రవాణా వ్యవస్థకు ప్రధాన ఆధారంగా తెలంగాణను నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది.
Intermediate Education: పాఠశాల విద్యలో ఇంటర్ విలీనం.. ఇక ఒకే పరీక్షల బోర్డు
పాఠశాల విద్యలో ఇంటర్మీడియట్ విద్యను విలీనం చేసే ప్రక్రియకు ప్రభుత్వం వేగం పెంచింది.
Mahua Moitra: విమానంలో మహువా మొయిత్రాకు వేధింపులు.. 'చోర్ చోర్'నినాదాలతో ఉద్రిక్తత.. వీడియో ఇదిగో!
తృణమూల్ కాంగ్రెస్ లోక్సభ సభ్యురాలు మహువా మొయిత్రా విమాన ప్రయాణంలో అనూహ్య ఘటనను ఎదుర్కొన్నారు.
Nashik TCS Case: నాసిక్ టీసీఎస్ కేసులో కీలక మలుపు.. ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ అరెస్ట్
దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నాసిక్ టీసీఎస్ మతమార్పిడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Tamil Nadu: ప్రభుత్వ ఏర్పాటుకు డీఎంకే,అన్నాడీఎంకే కలిస్తే.. మూకుమ్మడిగా రాజీనామా చేయాలని టీవీకే నిర్ణయం
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది.
West Bengal: రాజీనామా చేయనన్న మమతకు షాక్.. బెంగాల్ అసెంబ్లీ రద్దు
పశ్చిమ బెంగాల్ రాజకీయాలు ఉత్కంఠగా మారాయి.
Tirumala Laddu Row: తిరుమల లడ్డు వివాదంపై ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం
తిరుమల లడ్డూ తయారీలో నాణ్యత సమస్యలతో పాటు ఉద్భవించిన వివాదాస్పద అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Operation Sindoor: పాక్లో ఏ ఉగ్ర స్థావరం సురక్షితం కాదు: భారత త్రివిధ దళాలు
పాకిస్థాన్లోని ఏ ఉగ్ర స్థావరం కూడా సురక్షితం కాదని ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత త్రివిధ దళాలు స్పష్టమైన సందేశం ఇచ్చినట్లు వెల్లడించాయి.
Drug Overdose: డ్రగ్స్ ఓవర్డోస్లో తమిళనాడు టాప్.. రెండో స్థానానికి పడిపోయిన పంజాబ్
దేశంలో డ్రగ్స్ ఓవర్డోస్ మరణాల్లో జాతీయ నేర గణాంకాల సంస్థ(NCRB) తాజా నివేదిక ప్రకారం తమిళనాడు ముందంజలో నిలిచింది.
Thalapathy Vijay: విజయ్కు షాక్.. మద్రాస్ హైకోర్టులో పిటిషన్.. పన్ను ఎగవేత ఆరోపణలు
తమిళనాడు ఎన్నికల్లో తమిళగ వెట్రి కళగం (TVK) ఘన విజయం సాధించడంతో నటుడు, రాజకీయ నాయకుడు దళపతి విజయ్ ఫుల్ జోష్లో ఉన్నారు.
Tamil Nadu: మెజారిటీపై సందేహాలు.. విజయ్ ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ బ్రేక్!
తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠభరిత పరిస్థితులు నెలకొన్నాయి.
Mohali: పంజాబ్లో ఈడీ దాడుల భయంతో.. నోట్ల కట్టల బ్యాగులు విసిరేసి పరార్
పంజాబ్ రాష్ట్రంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేపట్టిన సమయంలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది.
West Bengal: మమత కీలక సమావేశం.. 9 మంది టీఎంసీ ఎమ్మెల్యేలు మిస్సింగ్..!
పశ్చిమ బెంగాల్లో రాజకీయ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారింది.
Operation Sindoor: ఉగ్రవాదంపై భారత్ కఠిన వైఖరికి ప్రతిబింబం 'సిందూర్': ప్రధాని మోదీ
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో భారత్ తీసుకున్న దృఢ నిర్ణయాలు, దేశ భద్రత పరిరక్షణలో మన నిబద్ధతను 'ఆపరేషన్ సిందూర్' స్పష్టంగా చూపించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు.
Sridhar Vembu: తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన.. రాష్ట్రపతి పాలన విధించి.. మళ్లీ ఎన్నికలు పెట్టాలి: శ్రీధర్ వెంబు
తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కొనసాగుతున్న ప్రతిష్టంభన రాష్ట్ర రాజకీయాలను ఉత్కంఠభరితంగా మార్చింది.
Andhra Pradesh Rains : ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ18 జిల్లాల్లో వర్షాలు, భారీగా ఈదురుగాలులు
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.
Chandranath: గ్లాక్ 47ఎక్స్ తుపాకులు,పక్కా ప్రణాళిక.. చంద్రనాథ్ హత్యలో బయటపడుతున్న దాడి వివరాలు..
పశ్చిమ బెంగాల్లో రాజకీయ ఉద్రిక్తతలు మరోసారి రక్తపాతం వైపు మళ్లాయి.
Operation Sindoor Anniversary: 'భారత్ మరిచిపోదు.. క్షమించదు'.. ఆపరేషన్ సిందూర్పై ఐఏఎఫ్ వీడియో
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ఏడాది పూర్తయింది.
Andhra Pradesh: రూ.2,508 కోట్లతో తిరుపతిలో రాయల్ ఎన్ఫీల్డ్.. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు ఆమోదం
ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల అభివృద్ధికి ఊపిరి పోసేలా భారీ పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి.
Supreme Court: రెవెన్యూ రికార్డుల్లో పేర్లుంటే భూమిపై హక్కులున్నట్లు కాదు.. యాజమాన్య హక్కులపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ఖమ్మం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబరు-81లో రక్షిత అటవీ భూమిగా ప్రకటించిన 787 ఎకరాల్లో 600 ఎకరాలు తమవేనంటూ వడియాల ప్రభాకర్రావుతో పాటు మరో ఎనిమిది మంది చేసిన క్లెయిమ్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.