LOADING...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

PM Modi-Japan's Takaichi: ఢిల్లీలో మోదీ, జపాన్ ప్రధాని టకైచి ద్వైపాక్షిక సమావేశం

భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.

Ketan murder Case: కేతన్‌ను లోహగడ్‌ కోటపై నుంచి ఎవరు తోశారో ఆధారాల్లేవు

నిశ్చితార్థం అయిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్‌కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోర్టును ఆశ్రయించారు.

Terrorist is a Terrorist: 'ఉగ్రవాది ఉగ్రవాదే'.. ఐరాస వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది.

02 Jul 2026
అయోధ్య

Ram Mandir donation theft: రామమందిరంలో సొమ్ము తీసుకొని ఉద్యోగాలు.. విరాళాల కేసులో కొత్త కోణం

అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

02 Jul 2026
దిల్లీ

Delhi: దిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు

జాతీయ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

02 Jul 2026
తమిళనాడు

Tamil Nadu: గోవధ నిషేధం: హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన టీవీకే

తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

02 Jul 2026
బెంగళూరు

Bengaluru: వాషింగ్ మెషీన్‌లో చిన్నారులు.. బెంగళూరు డేకేర్‌పై తీవ్ర ఆరోపణలు.. ఐదుగురు కేర్‌టేకర్లపై పోలీసు కేసు

బెంగళూరు నగరంలోని ఓ డేకేర్ సెంటర్‌లో చిన్నారులపై అమానుషంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

02 Jul 2026
హైదరాబాద్

ICRISAT: ఇక్రిశాట్‌ నుంచి రెండు కొత్త హైఓలిక్‌ వేరుసెనగ రకాలు విడుదల

రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన వంటనూనె అందించే లక్ష్యంతో హైదరాబాద్‌లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్‌) రెండు కొత్త హైఓలిక్‌ వేరుసెనగ రకాలైన ఐసీజీవీ181030, ఐసీజీవీ201214లను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.

02 Jul 2026
హైదరాబాద్

BITS Hyderabad: కిడ్నీ వ్యాధుల గుర్తింపునకు బిట్స్‌ హైదరాబాద్‌ వినూత్న మొబైల్‌ పరికరం

మూత్రపిండాల పనితీరులో ఏర్పడే లోపాలను వేగంగా గుర్తించేందుకు బిట్స్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్లు పార్వతి నాయర్‌, స్వయంశ్రీ, ఆర్‌.ఎన్‌. పొన్నాలగు, సంకేత్‌ గోయల్‌ కలిసి వినూత్నమైన మొబైల్‌ పరికరాన్ని అభివృద్ధి చేశారు.

02 Jul 2026
మణిపూర్

Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. నాగా-కుకీ ఘర్షణల్లో 20కి పైగా ఇళ్లు దహనం

మణిపూర్‌లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.

UP Raebareli: రాయ్‌బరేలీ ఆసుపత్రిలో దారుణం.. రోగిని 35 సెకన్లలో 10 సార్లు తన్నిన స్వీపర్

ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది.

02 Jul 2026
వాట్సాప్

WhatsApp: యూజర్ నేమ్ ఫీచర్‌పై కేంద్రం నోటీసులు.. వాట్సాప్ కీలక వివరణ

వాట్సాప్ ప్రవేశపెట్టనున్న 'యూజర్ నేమ్' ఫీచర్‌పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.

Baz Battalions: భవిష్యత్ యుద్ధాలకు భారత్ సిద్ధం.. డ్రోన్ల కోసం 'బాజ్ బెటాలియన్‌లు'

భవిష్యత్ యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్రోన్లు, మానవరహిత వైమానిక వ్యవస్థలను సమర్థంగా వినియోగించే ప్రత్యేక 'బాజ్ బెటాలియన్‌ల' ఏర్పాటుకు భారత సైన్యం సిద్ధమవుతోంది.

01 Jul 2026
వాట్సాప్

WhatsApp Username Feature: యూజర్‌నేమ్‌ ఫీచర్‌పై వాట్సప్‌కు కేంద్రం నోటీసులు

వాట్సాప్‌లో ప్రవేశపెట్టనున్న యూజర్‌నేమ్‌ ఫీచర్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది.

01 Jul 2026
దిల్లీ

Gymkhana Club: దిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు జారీ

దిల్లీలోని జింఖానా క్లబ్‌ను ఖాళీ చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్ల దాడి.. భాజపాపై టీఎంసీ ఎంపీ ఆరోపణలు

పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై కోడిగుడ్లతో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.

Kavitha's TRS Party: 'టీఆర్ఎస్' పేరుపై వివాదం.. కవిత పార్టీపై ఈసీకి 700 ఫిర్యాదులు

కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ పేరుపై వివాదం కొనసాగుతోంది.

01 Jul 2026
అయోధ్య

Ram Mandir donation theft: అయోధ్య రామమందిర విరాళాల కేసులో కొత్త ట్విస్ట్.. కుంభమేళా సమయంలోనే అసలు దోపిడీ!

అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది.

CM Chandrababu: గూడూరులో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్.. 10 వేల మందికి ఉపాధి: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం పూర్తిగా మారిందని, ఒకప్పుడు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయినా.. ఇప్పుడు రాష్ట్రంపై పెరిగిన విశ్వాసంతో వారే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

01 Jul 2026
తమిళనాడు

Tamil Nadu: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర?.. ఎమ్మెల్యేలకు రూ.35 కోట్ల ఆఫర్?

తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

India-Pakistan Peace Talks: భారత్-పాక్ శాంతి చర్చలకు పిలుపు.. మోదీ,షరీఫ్‌కు 117 మంది లేఖ

పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.

VB GRAMG: వీబీ జీరామ్‌జీ అమలు ప్రారంభం.. కొత్త రోజువారీ వేతనాలను ప్రకటించిన కేంద్రం

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (మనరేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్‌ భారత్‌ గ్యారంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవికా మిషన్‌-గ్రామీణ్‌ (VB-G RAM G Act) నేటి నుంచి అమల్లోకి వచ్చింది.

01 Jul 2026
అమెరికా

Great Immigrants 2006: గ్రేట్ ఇమిగ్రెంట్స్ జాబితాలో నలుగురు భారత అమెరికన్లకు గౌరవం

అమెరికాలో ప్రతిష్ఠాత్మకంగా భావించే 'గ్రేట్ ఇమిగ్రెంట్స్' జాబితాలో ఈసారి నలుగురు భారతీయ అమెరికన్లు చోటు దక్కించుకున్నారు.

ECNR Passport: 50 ఏళ్లు దాటితే ఈసీఎన్‌ఆర్‌ పాస్‌పోర్టు.. తెలుసుకోవాల్సిన కీలక నిబంధనలు

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల విష్ణుకుమార్ చేనేత కార్మికుడు. ఆయన ఐదో తరగతి వరకు మాత్రమే చదివారు.

01 Jul 2026
అయోధ్య

Ayodhya Temple Donation Theft: చోరీ చేసిన సొమ్మును వాష్‌రూమ్‌లో దాచి.. అయోధ్య రామమందిరం విరాళాలలో కొత్త ట్విస్ట్..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అయోధ్య ఆలయ విరాళాల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.

01 Jul 2026
అయోధ్య

Ayodhya Ram Temple Donation Row: 'ఎందుకు మౌనం?' - రామమందిర విరాళాల చోరీపై మోదీని ప్రశ్నించిన కాంగ్రెస్

అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.

General Dheeraj Seth: ఆర్మీ చీఫ్‌గా జనరల్ ధీరజ్ సేథ్ బాధ్యతలు..'విజయ్' మంత్రం ప్రకటన

భారత సైన్యానికి 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.

01 Jul 2026
తెలంగాణ

Illegal Migrants: హైదరాబాద్‌కు పెరుగుతున్న అక్రమ వలసలు.. అధికారుల దర్యాప్తులో షాకింగ్ వివరాలు

అక్రమ వలసదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అధికారులు విస్తృతంగా వివరాలు సేకరిస్తున్నారు.

01 Jul 2026
తెలంగాణ

New Yadagirigutta Temple Board: యాదగిరిగుట్ట దేవస్థానానికి కొత్త పాలకమండలి.. చిరంజీవి సతీమణి సురేఖకు అవకాశం

తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటీడీ)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలకమండలిని నియమించింది.

01 Jul 2026
రాజస్థాన్

Rajasthan Bus Accident: ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర విషాదం.. మంటల్లో దగ్ధమైన బస్సు.. ఏడుగురు మృతి, 22 మందికి గాయాలు

జాతీయ రహదారిపై ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది.

Bhadradri: 18 హస్తాల వీరన్న విగ్రహానికి 800 ఏళ్ల చరిత్ర..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు సమీపంలోని కనకగిరి గుట్టలపై ఉన్న 18 హస్తాల వీరన్న విగ్రహం సుమారు 800 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగినదని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్‌కుమార్ తెలిపారు.

Montha Cyclone: మొంథా తుపాను బాధితులకు రూ.285.61 కోట్ల సాయం మంజూరు

మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.285.61 కోట్లు మంజూరు చేసింది.

Two New Paddy Varieties: ఖరీఫ్‌లో వరి రైతులకు శుభవార్త.. రెండు కొత్త వరి వంగడాల ప్రయోగాత్మక సాగు ప్రారంభం

ఖరీఫ్‌ సీజన్‌లో వరి సాగు చేస్తున్న రైతులకు బాపట్ల వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్తలు శుభవార్త అందించారు.

30 Jun 2026
హైదరాబాద్

Raja Singh: రాజాసింగ్‌కు నాంపల్లి ప్రత్యేక కోర్టులో భారీ ఊరట

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నుంచి భారీ ఊరట లభించింది.

30 Jun 2026
పెట్రోల్

E20: ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగమే.. వచ్చే ఏడాదే అసలు ఫలితాలు: కేంద్రం

ఇథనాల్ బ్లెండింగ్‌పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నవేళ, E20 పెట్రోల్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

PM Modi: ఈ ఏడాది డిసెంబరులో అమెరికా,కెనడా పర్యటనకు ప్రధాని మోదీ?

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది డిసెంబరులో అమెరికా, కెనడా దేశాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

General Dwivedi: ఆపరేషన్ సిందూర్ భారత్ సామర్థ్యానికి నిదర్శనం: జనరల్ ద్వివేది

ఆపరేషన్ సిందూర్ భారత్ సంకల్పం, సైనిక సామర్థ్యం, అలాగే సంయమనానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచిందని భారత సైన్యాధిపతి పదవీ విరమణ చేస్తున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.

CJP: సోనమ్‌కు ఏదైనా జరిగితే మంత్రిదే బాధ్యత.. సీజేపీ తీవ్ర వ్యాఖ్యలు

దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సీజేపీ (కాక్‌రోచ్ జనతా పార్టీ) తెలిపింది.

30 Jun 2026
అయోధ్య

Ram Mandir donation controversy: అయోధ్య విరాళాల కేసు.. నిందితుల తరఫున వాదిస్తే రూ.5 లక్షల జరిమానా

అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో నిందితుల తరఫున ఏ న్యాయవాది కూడా కోర్టులో వాదించకూడదని ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.

Indian Army: అరుణాచల్‌లో చైనా శిబిరాలంటూ ప్రచారం.. నిజం కాదన్న ఆర్మీ

అరుణాచల్ ప్రదేశ్'లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) చొరబాట్లు జరిపి,అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందంటూ ఇటీవల కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.

30 Jun 2026
తెలంగాణ

Sridhar Babu: మంత్రి శ్రీధర్ బాబు దంపతుల డీప్‌ఫేక్ వీడియో.. పోలీసులకు ఫిర్యాదు

తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్‌ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఓ డీప్‌ఫేక్ (ఏఐ ఆధారిత మార్ఫింగ్) వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై కలకలం రేపింది.

India: ఆఫ్ఘన్‌పై పాక్ వైమానిక దాడులు.. సార్వభౌమత్వ ఉల్లంఘన అంటూ భారత్ ఆగ్రహం

ఆఫ్ఘనిస్తాన్‌పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.

30 Jun 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ విద్యుత్కేంద్రాల్లో బొగ్గు సంక్షోభం.. ఉత్పత్తిపై ఆందోళన

తెలంగాణలోని విద్యుత్కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో విద్యుదుత్పత్తిపై ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.

Hwaseung: కుప్పంలో హ్వాసెంగ్‌ మెగా ప్లాంట్‌.. రూ.898 కోట్ల పెట్టుబడి

ప్రముఖ క్రీడా ఉత్పత్తుల బ్రాండ్ అడిడాస్‌కు బూట్లు (షూస్‌) తయారు చేసి సరఫరా చేసే ప్రధాన భాగస్వామి హ్వాసెంగ్‌ సంస్థ భారత్‌లో తన తొలి తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

మునుపటి తరువాత