భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Visakhapatnam: విశాఖకు కేంద్రం గ్రీన్సిగ్నల్.. మూడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం
విశాఖపట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు.
West Asia crisis : ఢిల్లీలో హై అలర్ట్ మీటింగ్.. పశ్చిమ ఆసియా పరిస్థితులపై మోదీ సమీక్ష
పశ్చిమ ఆసియా సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు.
CACP Report: ఏపీ జిల్లాల్లో ఎరువుల మోతాదు ప్రమాదకరం.. సీఏసీపీ ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో రసాయన ఎరువుల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వ్యవసాయ ధరలు, వ్యయాల కమిషన్ వెల్లడించింది.
Kadapa: కడపలో రూ.2,400 కోట్లతో 600 మెగావాట్ల సోలార్ ప్లాంట్ల నిర్మాణం.. రేపు ప్రారంభించనున్న మంత్రి నారా లోకేశ్
రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది.
Sea Plane Project: ఏపీలో సీ ప్లేన్లకు గ్రీన్ సిగ్నల్.. 10 చోట్ల సీప్లేన్లు
ఏపీ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీ ప్లేన్ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది.
Heatwave: రాష్ట్రాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఎండలు.. నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక
ఏపీ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టుగా ఎండ తీవ్రత ప్రజలను భయపెడుతోంది.
Telangana: ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి కేంద్రం గ్రీన్సిగ్నల్.. 2 ప్యాకేజీలతో బిడ్ల దాఖలుకు టెండర్ల ఆహ్వానం
ప్రాంతీయ వలయ రహదారి ఉత్తర భాగం నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో రెండో దశకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
హైదరాబాద్ మెట్రో విస్తరణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. '
Medical Shops: ఈ-ఫార్మసీలకు వ్యతిరేకంగా నేడు మెడికల్ షాపుల బంద్
దేశవ్యాప్తంగా నేడు మెడికల్ దుకాణాలు బంద్ పాటించనున్నాయి.
YouTuber: న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు.. యూట్యూబర్కు 6 నెలల జైలు శిక్ష
దేశ న్యాయవ్యవస్థపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యూట్యూబర్ గుల్షన్ పహూజాకు దిల్లీ హైకోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.
Cockroach Janta Party: జోక్గా మొదలై ఉద్యమంగా మారిన 'కాక్రోచ్ పార్టీ'.. లక్ష మంది మద్దతు
భారత ప్రధాన న్యాయమూర్తి చేసిన 'కాక్రోచ్' వ్యాఖ్యల నేపథ్యంలో సోషల్ మీడియాలో సరదాగా మొదలైన 'కాక్రోచ్ జనతా పార్టీ' ఇప్పుడు భారీ ఆన్లైన్ ఉద్యమంగా మారింది.
Telangana: వైద్య కళాశాలల్లో 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు తాత్కాలిక మెరిట్ జాబితా విడుదల
ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 433 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో భాగంగా తాత్కాలిక మెరిట్ జాబితాను వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి మంగళవారం ప్రకటించింది.
Telangana Genco: ప్రైవేటు కరెంటుకు పచ్చజెండా ఊపిన తెలంగాణ జెన్కో.. 500 మెగావాట్లను తీసుకునేందుకు టెండర్ ఆమోదం
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రైవేటు సంస్థ నుంచి వచ్చే ఐదేళ్లపాటు 500 మెగావాట్ల విద్యుత్ను కొనుగోలు చేయడానికి తెలంగాణ విద్యుదుత్పత్తి సంస్థ ముందడుగు వేసింది.
Chickpea Prices: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. పెరిగిన శనగ ధరలు
గత రెండేళ్లుగా బహిరంగ మార్కెట్లో క్వింటా శనగ ధర రూ.5 వేల లోపే కొనసాగగా,ప్రస్తుతం ఒక్కసారిగా రూ.6 వేలు దాటింది.
DRDO: కర్నూలులో డీఆర్డీవో కీలక క్షిపణి పరీక్ష విజయవంతం
భారత రక్షణ రంగానికి మరింత బలం చేకూర్చే దిశగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ కీలక ముందడుగు వేసింది.
CWC: పాలమూరు-పోలవరం ప్రాజెక్టులకు కొత్త లింకు.. కేంద్ర జల సంఘం తాజా ప్రతిపాదనలు
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం,గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రణాళికలను కలిపి కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది.
PM Modi: పాములు పట్టే వాడిలా మోడీ కార్టూన్.. నార్వే పత్రిక తీరుపై సోషల్ మాధ్యమాల్లో విమర్శల వెల్లువ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Nadendla Manohar: ఏపీలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు: నాదెండ్ల మనోహర్
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Petrol, Diesel Price Hike: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఎవరు నిర్ణయిస్తారంటే..?
దేశంలో ఇంధన ధరల పెరుగుదల మరోసారి ప్రజలపై భారంగా మారింది.
TMC Candidate: ఫల్టా రీపోలింగ్కు ముందు పోటీ నుంచి వైదొలిగిన టీఎంసీ అభ్యర్థి
పశ్చిమ బెంగాల్లోని ఫల్టా నియోజకవర్గంలో రీపోలింగ్కు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది.
Messi Kolkata Event Row: 'నన్ను బలి పశువును చేశారు'.. మెస్సీ ఈవెంట్లో గందరగోళం.. మాజీ మంత్రిపై ఫిర్యాదు
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన సందర్భంగా గత ఏడాది జరిగిన గందరగోళం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
NEET-UG leak probe: విద్యార్థి విచారణలో ట్విస్ట్.. "డబ్బులు ఎందుకు ఇవ్వలేదు?" అంటూ కాల్
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
CAA Rules: CAA దరఖాస్తుదారులకు కేంద్రం కొత్త నిబంధనలు.. పాస్పోర్ట్ వివరాలు తప్పనిసరి..
భారత పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలులో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
Temple Gold: ఆలయాల బంగారంపై కేంద్రం స్పష్టీకరణ.. వదంతులను నమ్మొద్దని సూచన
దేశంలోని ఆలయాలు, మత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది.
Supreme Court: 'వీధి కుక్కల దాడులను సహించలేం'.. కఠిన చర్యలకు సుప్రీంకోర్టు ఆదేశం
దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
IMD Yellow Alert: ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు.. రానున్న 5 రోజులు అత్యంత కీలకం..ఐఎండి తీవ్ర హెచ్చరిక!
దేశ రాజధాని దిల్లీలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి.
Telangana: ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితి పెంపు.. నిరుద్యోగులకు తెలంగాణ సర్కారు శుభవార్త
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త తెలిపింది.
Highway Monetization: జాతీయ రహదారుల లీజుతో రూ.35 వేల కోట్లు.. కేంద్రం మెగా ప్లాన్!
దేశంలో రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యాచరణను అమలు చేయడానికి సిద్ధమైంది.
US: భారత్ రక్షణ బలానికి అమెరికా కీలక మద్దతు.. 428 మిలియన్ డాలర్ల సైనిక ప్యాకేజీకి ఆమోదం
భారత్-అమెరికా రక్షణ సంబంధాలు మరింత దృఢంగా మారుతున్నాయి. భారత సైనిక శక్తిని పెంచే దిశగా అమెరికా మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది.
Vijay: ప్రభాకరన్కు విజయ్ నివాళి.. తమిళ రాజకీయాల్లో దుమారం
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగా వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Ujjain Express derail: రిషికేశ్లో ఉజ్జయిని ఎక్స్ప్రెస్కు ప్రమాదం.. పట్టాలు తప్పిన మూడు బోగీలు
ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉజ్జయిని ఎక్స్ప్రెస్కు ప్రమాదం చోటుచేసుకుంది.
Narmeta: నర్మెట ఆయిల్పామ్ కర్మాగారంతో రైతుల్లో కొత్త ఆశలు
తెలంగాణ ప్రభుత్వ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రారంభమైన ఆయిల్పామ్ కర్మాగారం రైతుల్లో ఈ పంట సాగుపై విశ్వాసాన్ని పెంచుతోంది.
Amaravati: అమరావతి క్వాంటమ్ వ్యాలీలో డీఆర్డీవో పరిశోధనా కేంద్రం.. రూ.22.50 కోట్లతో పరిశోధన, అభివృద్ధి కేంద్రం
అమరావతి క్వాంటమ్ వ్యాలీకి మరో కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థ చేరుతోంది.
Hyderabad Police: సామాజిక మాధ్యమాలపై నిఘా.. ఏఐతో కొత్త వ్యవస్థ ప్రారంభించిన హైదరాబాద్ పోలీసులు
సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు,తప్పుడు ప్రచారాలు,సున్నిత అంశాలపై విద్వేషపూరిత పోస్టులు చేసే వారిపై హైదరాబాద్ పోలీసులు ఇక మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.
Amaravati: గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్కు గ్రీన్సిగ్నల్.. కొత్త మార్గదర్శకాలు విడుదల
గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలకు ప్రభుత్వం తెరదించింది.
Telangana: 3 రకాలుగా సాగు భూముల విలువ సవరణ.. ఈ నెల 28 నుంచే అమలుకు సన్నాహాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములు, సాగేతర భూములు, స్థిరాస్తుల ప్రభుత్వ మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.