Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Andhra Pradesh: ఆకివీడు రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. పిటిషన్ కొట్టివేత

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో రామాలయ నిర్మాణానికి దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

CJP: కేంద్రం హామీ నిలబెట్టుకోలేదు.. సీజేపీ తీవ్ర ఆరోపణలు

కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కేంద్ర ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించింది.

27 Jul 2026
బిహార్

Bihar: బిహార్‌లో విద్యార్థులపై ఏకే-47తో కాల్పులు.. పోలీసు అధికారి సస్పెన్షన్

నీట్‌ పరీక్ష అక్రమాల ఆరోపణలపై బిహార్‌లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనల సందర్భంగా ఏకే-47 ఆయుధాన్ని ఉపయోగించి కాల్పులు జరిపిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది.

27 Jul 2026
తిరుపతి

COVID-19: తిరుపతిలో తొలి కరోనా కేసు.. ఏపీలో మళ్లీ పెరుగుతున్న ఆందోళన

కరోనా మహమ్మారి పేరు వినగానే ఇప్పటికీ చాలా మందికి ఆ భయానక రోజులు గుర్తుకొస్తాయి.

SC Status: ఎస్సీ హోదా కొనసాగాలంటే ఇవే షరతులు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

మత మార్పిడి అనంతరం షెడ్యూల్డ్ కులాల (ఎస్సీ) హోదా కొనసాగింపుపై సుప్రీంకోర్టు మరోసారి కీలక స్పష్టత ఇచ్చింది.

Anti-paper leak bill: లీక్‌లకు చెక్‌.. లోక్‌సభ ముందుకు.. యాంటీ-పేపర్‌ లీక్‌ బిల్లు

దేశవ్యాప్తంగా ప్రవేశ పరీక్షల పేపర్‌ లీక్‌ ఘటనలపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు సిద్ధమైంది.

27 Jul 2026
తెలంగాణ

Adilabad Airfield: ఆదిలాబాద్‌లో రూ.2,278 కోట్ల ఎయిర్‌ఫీల్డ్‌కు గ్రీన్ సిగ్నల్

ఉత్తర తెలంగాణ అభివృద్ధికి కీలక మలుపు తిప్పే నిర్ణయంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో రూ.2,278.14 కోట్ల అంచనా వ్యయంతో 'ఆదిలాబాద్ జాయింట్ యూజర్ ఎయిర్‌ఫీల్డ్' నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Ethanol petrol: ఇథనాల్‌ పెట్రోల్‌కు వ్యతిరేకంగా ఆగస్టు 4న పార్లమెంట్‌కు రవాణా సంఘాల మార్చ్

ఇథనాల్‌ కలిపిన పెట్రోల్‌ (ఇథనాల్‌-20) అమలుకు వ్యతిరేకంగా ఢిల్లీ ట్యాక్సీ,పర్యాటక, టూర్‌ ఆపరేటర్ల సంఘం ఆగస్టు 4న పార్లమెంట్‌కు పాదయాత్ర నిర్వహించనున్నట్లు శనివారం ప్రకటించింది.

Supreme Court: నిరసనలపై బలప్రయోగం సరికాదు: కేంద్రానికి సుప్రీంకోర్టు స్పష్టమైన హెచ్చరిక

విద్యార్థులపై లాఠీచార్జ్ ఘటనకు సంబంధించిన కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

CRPF: పార్లమెంట్ మార్చ్‌లో పెలెట్ గన్స్ వాడారా? సీఆర్పీఎఫ్ అంతర్గత విచారణ

ఢిల్లీలో జూలై 20న నిర్వహించిన 'సంసద్ చలో' నిరసన ర్యాలీలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్‌ఏఎఫ్) సిబ్బంది పెలెట్ గన్స్ ఉపయోగించారా అనే అంశంపై కేంద్ర రిజర్వ్ పోలీస్ దళం (సీఆర్పీఎఫ్) అంతర్గతంగా సమగ్ర సమీక్ష చేపట్టింది.

Mohan Bhagwat: ఎల్జీబీటీక్యూ సమాజంలో అంతర్భాగమే.. ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్

ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్ సంఘ్‌చాలక్‌ మోహన్ భగవత్ ఎల్జీబీటీక్యూ (LGBTQ) కమ్యూనిటీపై కీలక వ్యాఖ్యలు చేశారు.

Pithapuram: పిఠాపురం యువకుడి ఘనత.. రూ.1.06 కోట్ల ప్యాకేజీతో కెనడా కంపెనీలో ఉద్యోగం

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన ప్రతిభతో అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశాన్ని దక్కించుకుని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.

NTA Exam Reforms: ఎన్‌టీఏ పరీక్షల్లో సంస్కరణలు.. నందన్ నీలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్

జాతీయ పరీక్షా సంస్థ (ఎన్‌టీఏ) నిర్వహించే పరీక్షల్లో ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

27 Jul 2026
తెలంగాణ

Jurala Project: కృష్ణమ్మ పరవళ్లు.. జూరాలకు 22,600 క్యూసెక్కుల వరద

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో కృష్ణా నదికి మళ్లీ జలకళ వచ్చింది.

27 Jul 2026
వారణాసి

UNESCO: సారనాథ్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ హోదా.. బుద్ధుడి తొలి బోధనకు గుర్తింపు

వారణాసికి సమీపంలో ఉన్న సారనాథ్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.

27 Jul 2026
తెలంగాణ

Telangana: నేటి నుంచి ప్రత్యామ్నాయ పంటల విత్తనాల విక్రయం.. రైతు వేదికల్లో విక్రయం

ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఈ ఖరీఫ్‌లో వరి సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది.

27 Jul 2026
తిరుపతి

Menakuru: మేనకూరులో రూ.1,250 కోట్ల అయస్కాంతాల పరిశ్రమకు శ్రీకారం

తిరుపతి జిల్లా మేనకూరు పారిశ్రామికవాడలో రూ.1,250 కోట్ల పెట్టుబడితో నియోడైమియం ఐరన్ బోరాన్ (NdFeB) అయస్కాంతాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానుంది.

Private Universities: ప్రైవేటు యూనివర్సిటీల్లో కన్వీనర్‌ కోటా కింద 13,610 ఇంజినీరింగ్‌ సీట్లు

ఆంధ్రప్రదేశ్'లోని ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో కన్వీనర్‌ కోటా కింద ఇంజినీరింగ్‌ సీట్ల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది.

Heavy Rain Alert: బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్షాల హెచ్చరిక

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి వాయుగుండంగా మారడంతో తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ భారీ వర్షాల హెచ్చరిక జారీ చేసింది.

Andrapradesh :రేపటి నుంచి 'ఇంటింటికి తెలుగుదేశం'.. 45 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలుగుదేశం పార్టీ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది.

26 Jul 2026
కర్ణాటక

Siddaramaiah : రాజకీయాలకు కాదు.. ఎన్నికలకే వీడ్కోలు: సిద్ధరామయ్య కీలక ప్రకటన

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సిద్ధరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. 2028 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఇకపై ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ చేయబోనని ఆయన ప్రకటించారు.

Anna Hazare: చర్చలతోనే సమస్యలకు పరిష్కారం.. నియంతృత్వానికి తావులేదు: అన్నా హజారే

కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశంపై ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారే స్పందించారు.

Depression: వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం.. 24 గంటల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశం

వాయవ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

26 Jul 2026
నర్సంపేట

Sudarshan Reddy: బీఆర్‌ఎస్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డికి గుండెపోటు.. హెల్త్‌ బులిటెన్‌లో వైద్యుల కీలక ప్రకటన

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత పెద్ది సుదర్శన్‌రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

26 Jul 2026
తెలంగాణ

Telangana: కరెంటు సమస్యలపై ఇక సోషల్‌ మీడియాలోనే ఫిర్యాదు.. డిస్కంల కొత్త సేవలు!

ఇల్లు లేదా కాలనీలో విద్యుత్తు సరఫరా నిలిచిపోయినా ఇతర సాంకేతిక సమస్యలు ఎదురైనా ఇక గంటల తరబడి వేచి ఉండాల్సిన అవసరం లేదు.

26 Jul 2026
విద్యుత్

Indian Railways: రైల్వేలో మరో గ్రీన్‌ టెక్నాలజీ.. సౌరశక్తితో నడిచే కోచ్‌ను అందుబాటులోకి తెచ్చిన భారతీయ రైల్వే

భారతీయ రైల్వే సాంకేతికతలో ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలకు ప్రాధాన్యం ఇస్తోంది.

26 Jul 2026
హైదరాబాద్

Sajjanar: ఇందిరమ్మ ఇళ్ల పేరుతో సైబర్ మోసాలు.. ప్రజలకు సీపీ సజ్జనార్ కీలక హెచ్చరిక

ఇందిరమ్మ ఇళ్ల పథకం పేరుతో సైబర్ మోసాలు జరిగే అవకాశం ఉందని హైదరాబాద్‌ సీపీ సజ్జనార్ ప్రజలను హెచ్చరించారు.

YS Sharmila: శస్త్రచికిత్స తర్వాత త్వరితగతిన కోలుకుంటున్నా: వైఎస్ షర్మిల

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శస్త్రచికిత్స అనంతరం తన ఆరోగ్యం మెరుగుపడుతోందని వెల్లడించారు.

Rajnath Singh: భారత్‌ స్పేస్‌ మిషన్లలో దూసుకెళ్తుంటే.. పాక్‌ ఉగ్రవాద కేంద్రాలు నిర్మిస్తోంది: రాజ్‌నాథ్‌ సింగ్

కార్గిల్ విజయ్‌ దివస్‌ సందర్భంగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ పాకిస్థాన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

26 Jul 2026
ప్రభుత్వం

Telangana: కల్తీ ఆహారం, నకిలీ మందులపై ఉక్కుపాదం.. ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వం సిద్ధం

ఆహార, ఔషధ కల్తీని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.

CM Revanth Reddy: 21 ఏళ్లకే ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసే అవకాశం కల్పించాలి.. సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రతిపాదన

నీట్‌ ప్రశ్నాపత్రం లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా అనంతరం, ఆందోళన చేసిన విద్యార్థులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అభినందనలు తెలిపారు.

AP Transport Connect: ఓలా తరహాలో లారీ బుకింగ్‌.. త్వరలో అందుబాటులోకి 'ఏపీ ట్రాన్స్‌పోర్ట్‌ కనెక్ట్‌' యాప్

బైక్‌, ఆటో, క్యాబ్‌ సేవలను ర్యాపిడో, ఓలా, ఉబర్‌ వంటి యాప్‌ల ద్వారా బుక్‌ చేసుకున్నట్లే.. ఇకపై సరకు రవాణా కోసం లారీలు, ఇతర గూడ్స్‌ వాహనాలను కూడా సులభంగా బుక్‌ చేసుకునే అవకాశం రానుంది.

Amaravati Championship: క్రీడా ప్రతిభకు బంగారు అవకాశం.. 'అమరావతి ఛాంపియన్‌షిప్‌-2026'కు సిద్ధం కండి

క్రీడల్లో ప్రతిభ ఉన్నా సరైన అవకాశాలు లభించడం లేదని భావిస్తున్న యువ క్రీడాకారులకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్‌) శుభవార్త చెప్పింది.

Gen Z protest: ప్రపంచాన్ని కుదిపేస్తున్న జెన్‌-జీ ఉద్యమాలు.. ప్రభుత్వాలనే గద్దె దించిన యువత శక్తి

ప్రపంచవ్యాప్తంగా జెన్‌-జీ (Gen Z) తరం రాజకీయ పరిణామాలపై గణనీయమైన ప్రభావం చూపుతోంది.

Pradhan Resigns:నైతిక బాధ్యతతో పదవులు వీడిన కేంద్ర మంత్రులు.. భారత రాజకీయ చరిత్రలో నిలిచిన రాజీనామాలు

స్వతంత్ర భారత చరిత్రలో పలు సందర్భాల్లో కేంద్ర మంత్రులు తమ శాఖల్లో జరిగిన ప్రమాదాలు, పరిపాలనా వైఫల్యాలు, అవినీతి ఆరోపణలు లేదా ప్రజా వ్యతిరేక నిర్ణయాలకు నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేశారు.

CJP: ఎద్దేవాతో మొదలై దేశవ్యాప్త ఉద్యమంగా మారిన సీజేపీ.. 2 కోట్ల ఫాలోవర్లతో సంచలనం

కొద్ది రోజుల్లోనే దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 'కాక్రోచ్‌ జనతా పార్టీ' (సీజేపీ) సోషల్‌ మీడియాలో ఊహించని ఆదరణను సొంతం చేసుకుంది.

Amit Shah: 'పదవులు శాశ్వతం కాదు.. దేశ ప్రయోజనాలే ముఖ్యం'.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అమిత్ షా స్పందన

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు.

26 Jul 2026
బీజేపీ

Prahlad Joshi: ప్రహ్లాద్ జోషి ఎవరు? ఐదుసార్లు ఎంపీగా గెలిచి.. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ అదనపు బాధ్యతలు

కేంద్ర రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందిన భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సీనియర్ నాయకుడు ప్రహ్లాద్ వెంకటేష్ జోషి మరోసారి జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు.

Bandi Sanjay: ప్రజల ఆకాంక్షల మేరకు నడవడమే ప్రజాస్వామ్యం: బండి సంజయ్‌ కీలక వ్యాఖ్యలు

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామాపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన 'పదవులు తాత్కాలికం.. ప్రజల విశ్వాసమే అంతిమం' అని వ్యాఖ్యానించారు.

atchannaidu: ఖరీఫ్‌ పంటల బీమా బకాయిలపై కేంద్రం గ్రీన్‌ సిగ్నల్‌.. రైతులకు భారీ ఊరట!

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌తో జరిగిన చర్చలు సానుకూల ఫలితాన్నిచ్చాయని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

25 Jul 2026
ఇండియా

Delhi Police: సీజేపీ ఆందోళనల వేళ ఫేక్ న్యూస్ కలకలం.. 480 పాక్‌ సోషల్ మీడియా ఖాతాలు బ్లాక్!

కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) నిరసనల నేపథ్యంలో శనివారం ఢిల్లీ పోలీసులు మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు.

Dharmendra Pradhan Resign: నీట్ వివాదం తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. ప్రతిపక్షాల తొలి రియాక్షన్ ఇదే!

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. విద్యార్థుల భవిష్యత్తు ఎలాంటి రాజకీయ లేదా న్యాయపరమైన వివాదాల్లో చిక్కుకోకుండా ఉండాలని, దేశ విద్రోహ శక్తులకు ఈ అంశాన్ని ఉపయోగించుకునే అవకాశం ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

Dharmendra Resign: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ పదవికి రాజీనామా

నీట్‌ ప్రశ్నాపత్రం లీక్‌ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్న నేపథ్యంలో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.

Andhra Pradesh: ఏపీకి మరో బంగారు జాక్‌పాట్.. సీఎం సొంత జిల్లాలో 12.5 టన్నుల బంగారం నిక్షేపాల గుర్తింపు!

ఆంధ్రప్రదేశ్‌కు మరో భారీ 'బంగారు' అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖనిజ సంపద వెలికితీతపై ప్రత్యేక దృష్టి సారించింది.

UN reacts to protests in Delhi: నీట్ విద్యార్థుల నిరసనలపై ఐక్యరాజ్యసమితి కీలక వ్యాఖ్యలు

దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పరీక్షలో అక్రమాల ఆరోపణలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి (UN) స్పందించింది.

25 Jul 2026
తెలంగాణ

Kodandaram: దిల్లీలో విద్యార్థుల మహాధర్నాకు కోదండరామ్ సంఘీభావం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్

దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై జరుగుతున్న విద్యార్థుల మహాధర్నాకు తెలంగాణ జనసమితి పూర్తి మద్దతు ప్రకటించింది.

Parliament protest violence: పార్లమెంట్ సమీపంలో హింస కేసు.. నిరసనకారులపై హత్యాయత్నం కేసు నమోదు

జులై 20న ఢిల్లీలోని పార్లమెంట్, రైల్ భవన్ సమీపంలో జరిగిన హింసాత్మక నిరసనలపై ఢిల్లీ పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు.

25 Jul 2026
ఆర్ఎస్ఎస్

RSS Chief: డిక్టేషన్ కాదు.. డిస్కషన్ కావాలి.. పేపర్ లీక్ ఆందోళనల వేళ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు!

దేశవ్యాప్తంగా పేపర్ లీకులు, పరీక్షల అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఆర్ఎస్ఎస్ (RSS) సర్‌సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ యువత గురించి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Andhra Pradesh: ఏపీలో SIR ప్రక్రియ పూర్తి.. 44.71 లక్షల ఓటర్లు 'అన్ కలెక్టబుల్' జాబితాలో, తుది జాబితా ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తైంది.

PIB Fact Check: మోదీ పేరుతో వైరల్ వీడియోలు.. అవన్నీ ఫేక్ అంటూ PIB ఫ్యాక్ట్ చెక్ కీలక ప్రకటన

దిల్లీలో ఆందోళనలు చేపట్టిన విద్యార్థులను ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), కేంద్ర మంత్రులు, ఆర్మీ అధికారులు బెదిరిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పలు వీడియోలపై కేంద్ర ప్రభుత్వానికి చెందిన పీఐబీ ఫ్యాక్ట్ చెక్ (PIB Fact Check) విభాగం కీలక వివరణ ఇచ్చింది.

Anita: హోంమంత్రి అనిత సోషల్ మీడియా అకౌంట్ హ్యాక్.. అధికారుల అలర్ట్

ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితకు చెందిన సామాజిక మాధ్యమ వేదిక 'ఎక్స్' (X) అకౌంట్ హ్యాక్ అయినట్లు అధికారులు వెల్లడించారు.

Narendra Modi: 30.3 కోట్ల వ్యూస్‌తో కొత్త చరిత్ర.. ఫిఫా వీడియో రికార్డును అధిగమించిన ప్రధాని మోదీ రీల్

భారత ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.

Andhra Pradesh : ఏపీకి భారీ పెట్టుబడుల జాక్‌పాట్.. రూ.71,602 కోట్ల ప్రాజెక్టులు, 14,250 మందికి ఉద్యోగాలు!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడులను ఆకర్షించి పారిశ్రామికాభివృద్ధికి వేగం తీసుకురావడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టులో మంత్రి లోకేశ్ ఆకస్మిక తనిఖీ.. ఏర్పాట్లపై కీలక ఆదేశాలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి.

మునుపటి తరువాత