Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

17 Aug 2026
యాదాద్రి

Yadagirigutta: యాదగిరిగుట్ట భక్తులకు కొత్త స్వాగత తోరణం.. రూ.3.16 కోట్లతో నిర్మాణం

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఘన స్వాగతం పలికేలా రాయగిరి వద్ద భారీ స్వాగత తోరణాన్ని నిర్మించనున్నారు.

AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఆరు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.

Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం

వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతోంది.

New AEDP Degree Courses: అప్రెంటిస్‌షిప్‌తో డిగ్రీ.. ఏఈడీపీ కోర్సులకు ఉన్నత విద్యామండలి రూపకల్పన

అప్రెంటిస్‌షిప్‌తో కూడిన డిగ్రీ కోర్సులను (ఏఈడీపీ) ఉన్నత విద్యామండలి రూపొందించింది.

17 Aug 2026
ఎమ్మెల్సీ

Governor quota MLC post: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెదేపా నేతలు వర్ల, రమాదేవి పేర్లు

గవర్నర్‌ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.

Andhra Pradesh: మేయర్, ఛైర్మన్‌ను ప్రజలే ఎన్నుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధం

మేయర్,మున్సిపల్‌ ఛైర్మన్‌ స్థానాలకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.

17 Aug 2026
హైదరాబాద్

TIMS: నేడే 1,000 పడకల టిమ్స్‌ ప్రారంభం.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్‌ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (డా.ఎంసీఆర్‌ టిమ్స్‌) సనత్‌నగర్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.. తొలి రోజు 31 సర్వీసులు

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

16 Aug 2026
తెలంగాణ

ASDD Votes: ముసాయిదా జాబితాలో చోటు దక్కని ఓటర్లపై ప్రత్యేక దృష్టి

రాష్ట్రంలో అన్‌కలెక్టబుల్‌ (సేకరించడానికి వీలులేని) జాబితాలో చేర్చిన ఓటర్లపై రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.

Bandi Sanjay: పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు..? కేటీఆర్‌పై బండి సంజయ్‌ ఫైర్‌!

భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్‌ తీవ్రంగా స్పందించారు.

Andhra Pradesh: క్లస్టర్‌ టీచర్లకు కష్టాలే.. పాఠశాల ఏదో తెలియని పరిస్థితి!

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా మిగులుగా తేలిన క్లస్టర్‌ ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళంగా మారింది.

16 Aug 2026
వైసీపీ

Vijayawada: విష ప్రచారం ఆపకుంటే ఊరుకోం.. వైసీపీపై డీఎస్సీ విజేతల ఫైర్

వైసీసీ తమపై చేస్తున్న విష ప్రచారాన్ని ఆపకపోతే తీవ్రంగా స్పందిస్తామని మెగా డీఎస్సీ-2025 విజేతలు హెచ్చరించారు.

Varanasi Airport Gunfire: విమానాశ్రయంలో కాల్పుల కలకలం.. లైసెన్స్‌డ్‌ పిస్టల్‌ పేలి ఇద్దరికి గాయాలు

ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసి లాల్‌ బహదూర్‌ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం భద్రతా తనిఖీల సమయంలో కాల్పుల ఘటన కలకలం రేపింది.

Asish Banerjee: 'రాజకీయాల్లోకి రావడం తప్పే'.. మాజీ డిప్యూటీ స్పీకర్‌ సూసైడ్‌ నోట్‌లో సంచలన వ్యాఖ్యలు

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే అసిష్‌ బెనర్జీ మృతి చెందారు.

16 Aug 2026
అమరావతి

Amaravati: వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ ఏజెంట్‌.. గంటల్లోనే పనులు పూర్తి

రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అమలు చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పన్నుల వసూళ్ల వ్యవస్థతో పన్నుల నిర్వహణ మరింత వేగవంతమైంది.

Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్‌న్యూస్‌.. 17 నుంచి ఫిన్లాండ్‌లో ప్రత్యేక శిక్షణ

ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ చర్యలు చేపడుతున్నారు.

Visakhapatnam Airport: నేటి అర్ధరాత్రితో విశాఖ ఎయిర్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. రేపటి నుంచి భోగాపురం నుంచి విమానాలు

విశాఖపట్టణం విమానాశ్రయం నుంచి షెడ్యూల్‌ విమానాల రాకపోకలు నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి.

16 Aug 2026
హైదరాబాద్

Balapur Ganesh: పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో బాలాపూర్‌ గణపయ్య.. ఈసారి మరింత ప్రత్యేకం

హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవాల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా పూరీ జగన్నాథస్వామి ఆలయం నిలవనుంది.

Andhra Pradesh: 2025 నాటి ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) తుది ఓటర్ల జాబితాల ఆధారంగా కాకుండా.. 2025లో రూపొందించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌) ఓటర్ల జాబితాలతో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Guntur: మన ఎండు మిర్చికి శ్రీలంక షాక్‌.. పదుల సంఖ్యలో కంటెయినర్లు తిరస్కరణ

గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మిర్చి సరకు శ్రీలంకలో తిరస్కరణకు గురైంది.

16 Aug 2026
కర్నూలు

Mega Industrial Hub: ఓర్వకల్లులో రూ.7,800 కోట్ల పెట్టుబడి.. 3,500 మందికి ఉద్యోగాలు

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో రూ.7,800 కోట్ల భారీ పెట్టుబడితో సౌరఫలకాల తయారీలో కీలకమైన ఇంగాట్‌, వేఫర్‌ తదితర ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

16 Aug 2026
కర్ణాటక

Karnataka: కర్ణాటకలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు.. హోటళ్లలో కుళ్లిన ఆహారం.. కేఎఫ్‌సీలో తనిఖీలు

కర్ణాటకలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, ప్రభుత్వ ఆహార కేంద్రాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.

16 Aug 2026
ఇండియా

Submarine Deal: సబ్‌మెరైన్‌ డీల్‌పై త్వరలో కీలక నిర్ణయం.. జర్మనీతో రూ.70 వేల కోట్ల ఒప్పందం

ఎన్నో ఏళ్లుగా ఆలస్యమవుతున్న భారత నౌకాదళ ప్రాజెక్ట్‌-75(ఐ) జలాంతర్గాముల కార్యక్రమంలో త్వరలో కదలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Asish Banerjee: పార్టీ కార్యాలయంలో.. మమతా బెనర్జీ సన్నిహితుడి అనుమానాస్పద మృతి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సీనియర్‌ నేత ఆశిష్‌ బెనర్జీ మృతి చెందారు.

Amaravati: క్యాన్సర్‌ కట్టడికి 'బయో ఫౌండ్రీ టాస్క్‌ఫోర్స్‌'.. ముందుగానే ముప్పు గుర్తించేలా చర్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Andhra Pradesh: ఏపీలోని పట్టణాలకు భారీ నిధులు.. రూ.5,940 కోట్లతో అభివృద్ధి పనులు

పట్టణాభివృద్ధికి దోహదం చేసే అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) రెండో విడత కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.5,940 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రతిపాదించింది.

Omar Abdullah: పీవోకే పరిస్థితులు చూస్తే బాధేస్తోంది.. ఒమర్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రస్తావించారు.

Sonia Gandhi: వందేమాతరం విషయంలో సోనియా గాంధీ తీరుపై దుమారం.. ఇరకాటంలో కాంగ్రెస్

దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ కాంగ్రెస్‌ అగ్రనేత, సీపీపీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి సంబంధించిన ఓ వీడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Mount Elbrus: ఎల్‌బ్రస్‌ శిఖరంపై త్రివర్ణ పతాకం.. ఆంధ్రా పోలీస్‌ అధికారి ఘనత

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు.

Abhijeet Dipke: మమ్మల్ని అడ్డుకోవాలనుకుంటున్నారు.. అభిజీత్‌ దీప్కే సంచలన ఆరోపణలు

కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా శనివారం ఉదయం కొద్దిసేపు అందుబాటులో లేకుండా పోయింది.

Rahul Gandhi: వరుసగా రెండో ఏడాది.. ఎర్రకోట స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే, రాహుల్‌ దూరం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలోని ఎర్రకోట వేదికగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హాజరుకాలేదు.

15 Aug 2026
బెంగళూరు

Bengaluru: బెంగళూరులో కలకలం.. టీటీపీతో సంబంధాలున్నాయంటూ బెంగాల్‌ యువకుడి అరెస్టు

బెంగళూరులో అనుమానాస్పద ఆన్‌లైన్‌ కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

15 Aug 2026
తెలంగాణ

Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులపై రాజీ లేదు.. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

PM Modi: కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్‌.. పోటీ పరీక్షలకు ఫ్రీ ఆన్‌లైన్‌ కోచింగ్‌ : మోదీ

ఎర్రకోట వేదికగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతను లక్ష్యంగా చేసుకుని పలు కీలక కార్యక్రమాలను ప్రకటించారు.

15 Aug 2026
అమరావతి

Chandrababu: 'నా దేశం.. నా బాధ్యత'.. ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు

అమరావతిలోని రాయపూడి పరేడ్‌ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు.

15 Aug 2026
సినిమా

India 1947 to 2026: 1947 నుంచి 2026 వరకు దేశ గతిని మార్చిన 80 కీలక మైలురాళ్లు

1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశం స్వాతంత్య్రాన్ని అందుకుంది.

మునుపటి తరువాత