భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Hyderabad: హైదరాబాద్లో దూరప్రాంత బస్సులకు నో ఎంట్రీ.. శివార్లలో 4 భారీ టెర్మినళ్లు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
UPI Charges: అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గుతోందా?: యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్
రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.
Bengaluru: అధికారుల స్పందన కరవు.. సొంత డబ్బుతో ఫుట్పాత్ మరమ్మతు చేయించిన సీఈవో
పౌర సమస్యపై అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఓ సంస్థ సీఈవో స్వయంగా రంగంలోకి దిగారు.
Tamil Nadu: యూకే పర్యటనలో సీఎం విజయ్.. రూ. 12,300 కోట్ల డీల్ : 9 వేల ఉద్యోగాలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనలో భాగంగా నాలుగు కీలక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు.
Alla Nani: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు.
CJI Surya Kant: విమర్శలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండకూడదు: సీజేఐ సూర్యకాంత్
న్యాయవ్యవస్థ విమర్శలకు దూరంగా ఉండకూడదని, దాని పనితీరును పరిశీలించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
Telangana: తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇంఛార్జ్..? రేసులో అశోక్ గెహ్లాట్ సహా ముగ్గురు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మార్పుపై పార్టీలో చర్చ మొదలైంది.
Bengaluru: బెంగళూరులో నకిలీ క్యాన్సర్ మందుల దందా.. రూ.5 కోట్ల విలువైన ఔషధాలు స్వాధీనం
బెంగళూరు నగరంలో నకిలీ క్యాన్సర్ మందుల విక్రయ దందాను పోలీసులు ఛేదించారు.
IPS Officer Bushra Bano: 'జైహింద్' అనలేదని పశ్చిమ బెంగాల్లో ఐపీఎస్ అధికారిణి బదిలీ.
పశ్చిమ బెంగాల్లో ఐపీఎస్ అధికారిణి బుష్రా బానో బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Vijayawada: విజయవాడలో కలకలం.. లగేజ్ బ్యాగ్లో 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు
విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో పేలుడు పదార్థాలు బయటపడటం కలకలం రేపింది.
APPSC: ఏపీలో 163 గ్రూప్-1 పోస్టులు.. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు
ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 163 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
Italians: ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే మ్యూనిచ్ వెళ్లిన ముగ్గురు ఇటాలియన్లు
ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తికాకుండానే ముగ్గురు ఇటాలియన్ పౌరులు భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోయిన ఘటన దిల్లీ ఎయిర్పోర్టులో వెలుగుచూసింది.
Bhopal: భోపాల్లో రైల్ నీర్ కలకలం.. నాణ్యత పరీక్షల్లో నీటి నమూనా విఫలం
రైలు ప్రయాణికులకు అందించే తాగునీరు,ఆహార పదార్థాల నాణ్యతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Mackenzie Kaifiyats: మీ ఊరి సరిహద్దుల నుంచి పన్నుల వరకు.. కైఫీయత్లలో సమగ్ర సమాచారం
మీ ఊరి పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఎవరు పాలించారు? అక్కడి దేవాలయాలను ఎవరు నిర్మించారు? వాటి నిర్వహణకు భూములను ఎవరు దానం చేశారు? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే మెకంజీ కైఫీయత్లను వెతకండి.
AP Rain Alert: ద్రోణి ప్రభావంతో నేడు,రేపు ఏపీలో వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే..
ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Southwest Monsoon: సెప్టెంబర్ 19 నుంచి రుతుపవనాల తిరోగమనం..
దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Weather Report: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా మారి ఏం చేశారంటే?
మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రూ.3,400 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న రాష్ట్రంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యే ఒకరోజు సాధారణ బిచ్చగాడిగా మారారు.
Defence Ministry: సరిహద్దుల్లో చైనా దూకుడు తగ్గింది.. భారీగా తగ్గిన సైనిక మోహరింపులు
భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా సైనిక మోహరింపులు గణనీయంగా తగ్గినట్లు రక్షణ శాఖ (Defence Ministry) వెల్లడించింది.
West Bengal: బెంగాల్ సర్కార్ సంచలన నిర్ణయం.. 252 మదర్సాలు మూసివేత.. 100 సంస్థలకు షాక్
పశ్చిమ బెంగాల్లో గుర్తింపు లేని మదర్సాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.
Metro Acquisition: హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి బ్రేక్.. రుణ సేకరణలో జాప్యం
హైదరాబాద్ మెట్రోరైలు మొదటిదశ స్వాధీన ప్రక్రియను సెప్టెంబరు 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. రుణ సేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడంతో మరింత ఆలస్యం కానుంది.
Hyderabad: రైల్వే మార్గంలో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన ఇంటర్సిటీ రైలు
సాంకేతిక లోపం కారణంగా ఆదివారం రాత్రి పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Andhra Pradesh: పేదలకు గుడ్న్యూస్.. 3,034 గ్రామాల్లో 1.25 లక్షల మందికి ఇళ్లస్థలాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్లస్థలం లేని పేదలకు కొత్తగా ఇంటి స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం.. బీజేపీపై ఘాటు విమర్శలు!
న్యూఢిల్లీలో వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాలు ముగిశాయి. అయితే ఇప్పుడు ఈ సదస్సుకు సంబంధించిన రాజకీయ చర్చ మొదలైంది.
Jindal Steel: జిందాల్ స్టీల్కు గిన్నిస్ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్ రోడ్డు!
జిందాల్ స్టీల్ లిమిటెడ్ (Jindal Steel) కంపెనీ అరుదైన ఘనత సాధించింది.
PM Modi: రూల్స్ ఫాలో కాదు.. మనమే సెట్ చేద్దాం.. బ్రిక్స్ దేశాలకు మోదీ కీలక పిలుపు..!
ప్రపంచ సంక్షోభాల విషయంలో 'గ్లోబల్ సౌత్ దేశాలు (Global South)' ముందు వరుసలో ఉన్నప్పటికీ.. నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుక వరుసలో ఉండిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Brics 2026 New Delhi Declaration: బ్రిక్స్లో కీలక ప్రకటన.. కరెన్సీ, ఉగ్రవాదం, వాణిజ్యంపై తీసుకున్న నిర్ణయాలివే!
బ్రిక్స్ (BRICS) 18వ శిఖరాగ్ర సదస్సు శనివారం న్యూఢిల్లీలో విజయవంతంగా ముగిసింది. ఈ సదస్సులో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయంతో న్యూఢిల్లీ డిక్లరేషన్ ఆమోదం పొందింది.
Retro Photo Scam: 1980 రెట్రో ఫొటో ఎడిటింగ్.. సైబర్ నేరగాళ్ల ఉచ్చుగా మారొచ్చు!
సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ట్రెండవుతున్న '1980 రెట్రో ఫొటో ఎడిటింగ్' పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డైరెక్టర్ శిఖా గోయల్ హెచ్చరించారు.
Kochi Airport: కొచ్చి విమానాశ్రయంలో రోబో సేవలు.. ప్రయాణికులకు మరింత సౌకర్యం
ప్రయాణికుల సేవలు, సౌకర్యాలను మరింత మెరుగుపర్చే ప్రయత్నాల్లో భాగంగా కొచ్చి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (సీఐఏఎల్) తన విమానాశ్రయంలో రోబోటిక్ సాయాన్ని ప్రవేశపెట్టింది.
Hyderabad: హీమోఫీలియా గర్భిణికి సురక్షిత ప్రసవం.. గాంధీ వైద్యుల అరుదైన ఘనత
హైదరాబాద్ లో రక్తస్రావ లోపంతో బాధపడుతున్న ఓ గర్భిణికి సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేసి గాంధీ ఆసుపత్రి వైద్యులు తల్లీబిడ్డలను కాపాడారు.
Vijayawada: భారీ వర్షంతో విజయవాడ అతలాకుతలం.. స్తంభించిన రాకపోకలు
విజయవాడలో శనివారం కురిసిన భారీ వర్షానికి నగరం అతలాకుతలమైంది.
BRICS New Delhi Declaration: న్యూఢిల్లీ డిక్లరేషన్.. యుద్ధం, వాణిజ్య సుంకాలపై బ్రిక్స్ దేశాల గట్టి హెచ్చరిక
న్యూఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సదస్సులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్రిక్స్ దేశాల నేతలు శనివారం 'న్యూఢిల్లీ డిక్లరేషన్'ను ఏకగ్రీవంగా ఆమోదించారు.
BRICS Declaration: బ్రిక్స్ దేశాల మధ్య కీలక ఒప్పందం.. ఉమ్మడి ప్రకటనకు గ్రీన్సిగ్నల్!
బ్రిక్స్ డిక్లరేషన్ (BRICS Declaration) కోసం సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది.
Harish Rawat: కాంగ్రెస్కు షాక్.. పార్టీ పదవులన్నింటికీ హరీశ్ రావత్ రాజీనామా
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత హరీశ్ రావత్ పార్టీ పదవుల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.
PM Modi: 'సర్.. ఓ ఫొటో దిగొచ్చా?'.. మోదీని అడిగిన విదేశీ ప్రతినిధులు
దిల్లీ వేదికగా జరుగుతున్న బ్రిక్స్ సదస్సులో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ప్రపంచ దేశాల అగ్రనేతల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఉన్న క్రేజ్ మరోసారి స్పష్టమైంది.
Telangana: తెలంగాణకు భారీగా పెట్టుబడులు.. రెండేళ్లలో రూ.70 వేల కోట్లు
తెలంగాణలో గత రెండేళ్లలో రూ.70 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వాటి ద్వారా రెండు లక్షల మందికి ఉద్యోగాలు లభించాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు.
Vijayawada: బెజవాడ దుర్గమ్మ లడ్డూ.. కావాలా భక్తా? ఇక ఇలా పొందండి!
త్వరలో జరగనున్న కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తుల సౌకర్యార్థం లడ్డూ ప్రసాదం అందించేందుకు ప్రత్యేక యంత్రాలను ఏర్పాటు చేయబోతున్నారు.
Chandrababu: హౌస్హోల్డ్ మ్యాపింగ్ రద్దు.. చంద్రబాబు కీలక ఆదేశాలు
వైసీపీ ప్రభుత్వ హయాంలో హౌస్హోల్డ్ మ్యాపింగ్ పేరుతో అవకతవకలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.