భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
PM Modi: 80వ స్వాతంత్య్ర వేడుకల్లో మోదీ ప్రత్యేక లుక్.. ఎరుపు రంగు తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేక శైలిని చాటుకున్నారు.
Andhra Pradesh: 44.20 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీలో ఎస్ఐఆర్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలోని 44.20 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తోంది.
PM Modi: మన అవసరాలు మనమే తీర్చుకోవాలి.. దేశ ప్రజలకు మోదీ కీలక సందేశం
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ పురోగతి, ఆత్మనిర్భరతకు అద్దం పట్టింది.
Independence Day: ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
Attacks on Indians: అమెరికా,యూకే, కెనడాల్లో భారతీయులపై వరుస దాడులు.. ఐదేళ్లలో 302 ఘటనలు నమోదు
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
Nepal's Gorkha: అగ్నిపథ్లో చేరేందుకు నేపాల్ గూర్ఖా సైనికులు ఎందుకు పట్టుబడుతున్నారు?
భారత ఆర్మీ చీఫ్ నేపాల్ పర్యటనకు కొద్ది రోజుల ముందు గూర్ఖా మాజీ సైనికులు, వారి మద్దతుదారులు పోఖరాలో ఆందోళన చేపట్టారు.
Independence Day speech: ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రసంగం.. ఎక్కడ, ఎప్పుడు లైవ్లో చూడాలంటే?
భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది.
Maharashtra: దెయ్యాలు తిరుగుతున్నాయనే భయంతో హాస్టల్ నుంచి వెళ్లిపోయిన 608 మంది విద్యార్థులు
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్లో దెయ్యాల వదంతులు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశాయి.
Taliban: భారత్లో తొలిసారి బహిరంగ కార్యక్రమానికి తాలిబన్.. వచ్చే వారం ఢిల్లీలో విందు
ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత భారత్లో తొలిసారిగా తాలిబన్ బహిరంగ విందు నిర్వహించనుంది.
Bomb Threat : ఢిల్లీ హైకోర్టు,విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
Tungabhadra: పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం.. 87.45 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
తుంగభద్ర జలాశయంలోకి వరద నీటి చేరిక కొనసాగుతోంది.
Karur Stampede Jobs: కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు.. సీఎం విజయ్కు సుప్రీం ఊరట
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
JP Nadda: జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్లో చికిత్స.. వైద్యులు ఏం చెప్పారంటే?
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు.
Air India: విమానంలో ఒకేసారి మూడు హైడ్రాలిక్ వైఫల్యాలు.. 4 సెకన్లు తీవ్ర ఉత్కంఠ
థాయిలాండ్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల ప్రయాణ మధ్యలో తీవ్ర కుదుపులకు గురైంది.
Census 2027: దేశంలో తొలిసారి సమగ్ర కులగణన.. 40 ప్రశ్నలకు కేంద్రం ఆమోదం
దేశంలో 2027 జనాభా లెక్కల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది.
Chief Justice: 'ఇది విద్యార్థులకు, నాకు మధ్య ఉన్న విషయం': బార్ కౌన్సిల్ ఆదేశంపై ప్రధాన న్యాయమూర్తి
హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన వ్యవహారంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీసుకున్న కఠిన నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు.
Bhubaneswar: ఇండిగో విమానం రద్దు.. లగేజీ బెల్ట్పైకి ఎక్కి మహిళ హల్చల్ .. వీడియో వైరల్
ఇండిగో విమానం రద్దవడంతో ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా లగేజీ బెల్ట్పైకి ఎక్కి విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
PM Modi: దేశ విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. బాధితుల ధైర్యానికి మోదీ ప్రశంసలు
దేశ విభజన కారణంగా ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Gallantry and Service Medals: 1057 మంది పోలీసులకు గ్యాలంట్రీ, సేవా పతకాలు.. ఏపీ,తెలంగాణ నుంచి 36 మంది ఎంపిక
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ తదితర విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది.
Godavari pushkaralu 2027: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
Bengaluru: బెంగళూరులో ఇంటి ముందు పార్కింగ్కు కొత్త రూల్స్.. ఏటా రూ.25 వేల వరకు రుసుము
బెంగళూరు నగరంలో నివసిస్తున్న వాహనదారులకు కొత్త నిబంధనలు రానున్నాయి.
Telangana: తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. నకిలీలకు చెక్ పెట్టేలా 9 రకాల రక్షణ
తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించింది.
Chandipura Virus: గుజరాత్లో చండీపుర వైరస్ కలకలం.. ఐదు వారాల్లో 25 మంది చిన్నారుల మృతి
గుజరాత్లో చండీపుర వైరస్ ఆందోళన కలిగిస్తోంది.
AP Reservoirs: ఏపీలో 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధ్యయనం
ఆంధ్రప్రదేశ్లోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు (పీఎస్పీ) ఏర్పాటు చేసే అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Voter List Revision: ఓటర్లకు కీలక సమాచారం.. ఆగస్టు 22 నుంచి నాలుగు రోజులు ప్రత్యేక శిబిరాలు
ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో నాలుగు రోజుల పాటు 'ప్రత్యేక ప్రచార దినాలు' (స్పెషల్ క్యాంపెయిన్ డేస్) నిర్వహించనున్నారు.
APIIC: ఏపీలో పరిశ్రమల జోరు.. 60 వేల ఎకరాల భూ సేకరణకు ఏపీఐఐసీ సిద్ధం
ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ముందుగానే సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
NALSAR Students: సీజేఐని ఆహ్వానించొద్దన్న నల్సార్ విద్యార్థులు.. బీసీఐ కీలక నిర్ణయం
నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దని విద్యార్థులు కోరిన వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది.
NRI: శంషాబాద్ విమానాశ్రయంలో తగ్గుతున్న విదేశీ ప్రయాణికులు.. కారణం ఇదే
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల రాకపోకలు క్రమంగా తగ్గుతున్నాయి.
Uttarakhand: ఉత్తరాఖండ్ సొరంగంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Nidhi Tiwari: బార్క్లో శాస్త్రవేత్త.. ఇప్పుడు మోదీ ప్రైవేట్ సెక్రటరీ.. ఎవరీ నిధి తివారీ ?
లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్ సర్వీసెస్ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు.
Air India: ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్ప్రైస్ పైలట్లందరికీ ఇకపై డోప్ టెస్ట్ తప్పనిసరి
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
National Highways: హైవేపై ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకోవాలి.. ఆలస్యమైతే రూ.10 వేల జరిమానా
జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సేవలు మరింత వేగంగా అందేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయాలు తీసుకుంది.
Dropout Student In India: ఉన్నత విద్యకు చేరకముందే 73 శాతం మంది డ్రాప్అవుట్.. పార్లమెంటరీ కమిటీ ఆందోళన
దేశంలో విద్యార్థుల చదువు మధ్యలోనే నిలిచిపోతున్న పరిస్థితిపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Parliament Chaos: పార్లమెంట్లో నిరసనలతో 7,023 నిమిషాలు వృథా.. ఖర్చు రూ.175 కోట్లు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుస నిరసనలు, ఆందోళనలు, సభలో గందరగోళం మధ్య సాగాయి.
Sukhbir Singh Badal: అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal)పై దాడి జరిగింది.
Air India: ఫుకెట్-ఢిల్లీ ఫ్లైట్లో 35 నిమిషాలు నిద్రపోయిన పైలట్.. దర్యాప్తులో సంచలన విషయాలు
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒడిశా మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు తగ్గిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Forest to Ramp: తుపాకులు వదిలి చేనేత చీరల్లో మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ర్యాంప్పై మోడళ్లుగా మెరిశారు.
BrahMos Missile Manufacturing Unit: పాలమూరుకు బ్రహ్మోస్ ప్రాజెక్టు.. 416 ఎకరాల్లో తయారీ కేంద్రం ఏర్పాటు
తెలంగాణ రక్షణ రంగంలో మరో కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
Jharkhand Paper Leak : జార్ఖండ్లో పేపర్ లీక్పై నిరసనలు.. 600 మంది విద్యార్థులపై కేసు నమోదు
జార్ఖండ్లో పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Pit Bull Attacks: ఇంటిని చూసేందుకు వెళ్లిన దంపతులపై పిట్బుల్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్
ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆస్తిని పరిశీలించడానికి వెళ్లిన భార్యాభర్తలకు ఊహించని అనుభవం ఎదురైంది.
Nitin Gadkari: ఆరోగ్యమే నిజమైన సంపద.. 135 కిలోల నుంచి 89 కిలోలకు గడ్కరీ ఎలా తగ్గారంటే?
కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Chandrababu: అమరావతి ఈ-3 సీడ్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.