Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

03 Aug 2026
హైదరాబాద్

Hyderabad: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రాష్ట్రంలో కొత్తగా మరో 54 ఏటీసీలు

రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐలు) ఆధునికీకరించి, విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక కోర్సుల్లో శిక్షణ అందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.

03 Aug 2026
శ్రీశైలం

Srisailam: రోజుకు 12 టీఎంసీలకు పైగా శ్రీశైలంలోకి జలాలు.. వేగంగా పెరుగుతున్న నిల్వ

శ్రీశైలానికి కృష్ణా జలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్‌ ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు విడుదలవుతుండటంతో కృష్ణమ్మ జలాలు శ్రీశైలం జలాశయానికి నిరంతరంగా చేరుతున్నాయి.

03 Aug 2026
ప్రభుత్వం

Vijayawada: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. కిలో బీపీటీ స్టీమ్‌ రూ.52కే!

బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Andhra Pradesh: రయ్‌.. రయ్‌.. పీఎం-ఈ డ్రైవ్‌.. ఏపీలో తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు

రాష్ట్రంలో విద్యుత్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-ఈ డ్రైవ్‌ (PM E-Drive) పథకం కింద తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.

03 Aug 2026
ఇండియా

SiliconAndhra: సిలికానాంధ్రకు మూడు గిన్నిస్‌ రికార్డులు.. అమెరికాలో తెలుగు వైభవం

విదేశాల్లో తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర సంస్థ మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

03 Aug 2026
అమరావతి

Amaravati: అమరావతిలో భూగర్భ విద్యుత్‌ నెట్‌వర్క్‌.. రూ.1,979 కోట్లతో భారీ పనులు

రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్‌లో నిర్మాణాలకు అడ్డుగా ఉన్న విద్యుత్‌ లైన్లను మళ్లించడం (రీ-రూటింగ్‌) కోసం విద్యుత్ శాఖ భారీ స్థాయిలో పనులు చేపట్టింది.

03 Aug 2026
భారతదేశం

Telangana: అధిక ఉష్ణోగ్రతల ఎఫెక్ట్‌.. దేశంలో పెరుగుతున్న డెంగీ, చికున్‌గున్యా కేసులు

దేశంలో ఏటికేడు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల ప్రభావంతో ముఖ్యంగా నగరాల్లో డెంగీ, చికున్‌గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.

Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు మధ్య వందేభారత్ స్లీపర్.. త్వరలో పట్టాలెక్కనున్న తొలి రైలు

విశాఖపట్టణం, బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.

03 Aug 2026
పోలవరం

Polavaram: ఉత్తరాంధ్రకు పోలవరం జలాలు.. ఎడమ కాలువలో పరుగులు తీస్తున్న నీరు

ఇన్నాళ్లూ పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో నిరుపయోగంగా కనిపించిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఇప్పుడు జలకళను సంతరించుకుంది.

03 Aug 2026
దిల్లీ

Paper leak protest: మరో పేపర్ లీక్ కలకలం.. ఝార్ఖండ్‌లో ఉద్ధృతమైన విద్యార్థుల ఆందోళనలు

నీట్ పేపర్ లీక్ నిరసనలతో కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు ఝార్ఖండ్‌లోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.

03 Aug 2026
రెజ్లింగ్

Brij Bhushan Singh: బ్రిజ్‌భూషణ్‌ నిర్దోషి.. లైంగిక వేధింపుల కేసును కొట్టివేసిన కోర్టు

మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారనే ఆరోపణలపై నమోదైన కేసులో భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ సింగ్‌ (Brij Bhushan Singh)కు ఊరట లభించింది.

03 Aug 2026
జార్ఖండ్

Gangster Sujit Sinha: ఎన్‌కౌంటర్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌ సుజిత్‌ సిన్హా హతం

జార్ఖండ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ గ్యాంగ్‌స్టర్‌గా గుర్తింపు పొందిన సుజిత్‌ సిన్హా (Gangster Sujit Sinha) పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతిచెందాడు.

PM Modi: ప్రధానిపై వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై కేసు కొనసాగించం: దిల్లీ పోలీసులు

నీట్‌ పేపర్‌ లీక్‌ ఆందోళనల సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన మైనర్ బాలికపై నమోదు చేసిన కేసును కొనసాగించబోమని దిల్లీ పోలీసులు (Delhi Police) స్పష్టం చేశారు.

03 Aug 2026
బిహార్

Saharsa Passenger Train Fire: ప్యాసింజర్ రైలులో భారీ అగ్నిప్రమాదం.. క్షణాల్లో బూడిదైన బోగీ!

బిహార్‌లోని సహర్సా జిల్లాలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

Godavari: తగ్గుముఖం పట్టిన గోదావరి వరద.. ధవళేశ్వరం వద్ద ఇంకా అప్రమత్తత

ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల ప్రభావంతో ఉద్ధృతంగా ప్రవహించిన గోదావరి నది క్రమంగా తగ్గుముఖం పడుతోంది.

02 Aug 2026
కర్నూలు

Virupakshi: టీడీపీ కార్యకర్తలపై దాడి కేసు.. వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్టు

కర్నూలు జిల్లా ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతో పాటు మరో 15 మందిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.

AP Govt: ఏపీ పొగాకు రైతులకు కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల భారీ వరం.. రూ.50 వేల వడ్డీలేని రుణం!

ఆంధ్రప్రదేశ్‌లోని ఎఫ్‌సీవీ (FCV) పొగాకు రైతులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా భారీ ఊరట కల్పించే నిర్ణయాలు ప్రకటించాయి.

PM Modi: ప్రధాని నిర్ణయంతో మా అమ్మాయికి కొత్త జీవితం.. నోయిడా బాలిక తల్లి

నీట్‌ పేపర్‌ లీక్‌కు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల నిరసనల్లో ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఘటనలో కేసు ఎదుర్కొంటున్న బాలిక వ్యవహారం మరో మలుపు తిరిగింది.

Urea: యూరియా తర్వాత మరో యాప్‌.. ఎరువుల విక్రయానికి కొత్త విధానం

రైతులు ఇప్పటికే యూరియా యాప్‌ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇప్పుడు ఎరువుల విక్రయానికి కేంద్ర ప్రభుత్వం మరో కొత్త యాప్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

Modi: థింసా నృత్యానికి మోదీ ఫిదా.. మంత్రి సంధ్యారాణికి ప్రత్యేక అభినందనలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని నరేంద్ర మోదీకి అపూర్వ స్వాగతం లభించింది.

Andhra Pradesh: ఏపీలో తొలి సెమీకండక్టర్‌ ప్యాకేజింగ్‌ యూనిట్‌.. రూ.2,387 కోట్ల భారీ పెట్టుబడి

ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక రంగంలో మరో కీలక మైలురాయి నెలకొంది.

Bhogapuram: ప్రగతికి కొత్త ముఖచిత్రం.. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఘన ప్రారంభం

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఉత్తరాంధ్రలో పండుగ వాతావరణాన్ని తలపించింది.

02 Aug 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ యువతకు విదేశీ ఉద్యోగాలపై భారీ ఊరట.. రూ.1.75 లక్షల వరకు సాయం

విదేశాల్లో బ్లూకాలర్‌ ఉద్యోగాలు చేయాలనుకునే తెలంగాణ యువతకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం 'సీఎం ఓవర్‌సీస్‌ ఉపాధి పథకం'ను అమలు చేయాలని యోచిస్తోంది.

02 Aug 2026
తెలంగాణ

Telangana: జూనియర్‌ అసిస్టెంట్ల చేతికి 'భూభారతి'.. ఆపరేటర్లకు గుడ్‌బై!

తెలంగాణ ప్రభుత్వం సాగు భూముల నిర్వహణకు సంబంధించిన 'భూభారతి' పోర్టల్‌ నిర్వహణలో కీలక మార్పులు చేయనుంది.

02 Aug 2026
తెలంగాణ

e-library: క్లిక్‌ చేశారా? 'ఈ-లైబ్రరీ తెలంగాణ'.. 16 లక్షల మందికి ఉచితంగా విజ్ఞానం!

పుస్తకాలు కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులు, ఉద్యోగ సమాచారం కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు 'ఈ-లైబ్రరీ తెలంగాణ' ఒక వరంగా మారింది.

Kaleshwaram: కాళేశ్వరం బ్యారేజీల కింద అనామలీస్‌.. జీపీఆర్‌ పరీక్షలో సంచలన విషయాలు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల భద్రతపై నిర్వహించిన గ్రౌండ్‌ పెనట్రేటింగ్‌ రాడార్‌ (జీపీఆర్‌) పరీక్షల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

02 Aug 2026
తెలంగాణ

CM Revanth Reddy: చెరువుల పునరుజ్జీవంతో మారుతున్న హైదరాబాద్‌.. సీఎం రేవంత్‌ ప్రశంసలు

తెలంగాణలో చెరువుల పునరుజ్జీవానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలిపారు.

Anti-Paper Leak Law: 2 నెలల్లోనే తీర్పు.. యాంటీ పేపర్‌ లీక్‌ చట్టంపై కేంద్ర గెజిట్‌ విడుదల

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని అత్యంత వేగంగా అమలు చేసింది. యాంటీ పేపర్‌ లీక్‌ చట్టాన్ని రికార్డు స్థాయిలో అమల్లోకి తీసుకొచ్చింది.

02 Aug 2026
కేరళ

Kerala: కేరళను ముంచెత్తిన భారీవర్షాలు.. కొండచరియలు విరిగిపడి ఆరుగురు మృతి

కేరళలో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో నాలుగేళ్ల బాలుడు సహా మొత్తం ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Abhijeet Dipke: సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కేకు స్వల్ప అస్వస్థత.. అసలు ఏమైందంటే?

కాక్రోచ్‌ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే అస్వస్థతకు గురయ్యారు.

Andhra Pradesh: గ్రంథాలయాల్లో డిజిటల్‌ విప్లవం.. ఇంటి నుంచే పుస్తకాలు రిజర్వ్‌ చేసుకునే అవకాశం!

ఆంధ్రప్రదేశ్‌లో గ్రంథాలయ సేవలను మరింత సులభతరం చేసేందుకు ఏపీ గ్రంథాలయ యాప్ అందుబాటులోకి వచ్చింది.

Amaravati: సర్‌ ముసాయిదా విడుదల.. 44.89 లక్షల ఓటర్ల పేర్లు తొలగింపు జాబితాలో!

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌/సర్‌) ప్రక్రియ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.

Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి రెక్కలు.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌తో కొత్త యుగానికి శ్రీకారం!

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త ఊపునివ్వనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది.

01 Aug 2026
తెలంగాణ

Yellampalli Reservoir: ఆశలు రేపుతున్న జలాశయాలు.. పెరుగుతున్న వరద ప్రవాహాలు

తెలంగాణలో కృష్ణా, గోదావరి నదుల్లో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రధాన రిజర్వాయర్లలోకి వరద ప్రవాహాలు పెరుగుతుండటంతో నీటినిల్వలు క్రమంగా మెరుగుపడుతున్నాయి.

Revanth Reddy: మీ పెట్టుబడికి మాది పూచీ.. పారిశ్రామికవేత్తలకు రేవంత్‌ భరోసా

తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు.

01 Aug 2026
తెలంగాణ

SIR enumeration: ఓటర్లకు గుడ్‌న్యూస్‌.. ఎస్‌ఐఆర్‌ ఫారాల గడువు ఆగస్టు 10 వరకు పొడిగింపు

తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.

01 Aug 2026
తెలంగాణ

Telangana: మీసేవలో కొత్త సేవ.. ఇక 'ఫ్యామిలీ సర్టిఫికెట్‌' సులభంగా పొందొచ్చు!

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మరో కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.

Diesel: మైనస్‌ 42 డిగ్రీల్లోనూ పరుగులు.. ప్రత్యేక డీజిల్‌ను ఆవిష్కరించిన భారత సైన్యం

తీవ్ర శీతల వాతావరణంలోనూ సైనిక వాహనాలు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేసేలా భారత సైన్యం ప్రత్యేక డీజిల్‌ను అభివృద్ధి చేసింది.

PM Modi: 'నిరసనకారులు మన పిల్లలే'.. విద్యార్థులను క్షమించిన ప్రధాని మోదీ

విద్యార్థుల నిరసనలు, అనంతర పరిణామాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి దేశ ప్రజలను ఉద్దేశించి వీడియో సందేశం విడుదల చేశారు.

PM Kisan Scheme: అన్నదాతలకు గుడ్‌న్యూస్‌.. పీఎం కిసాన్‌ పథకం మరో ఐదేళ్లు పొడిగింపు!

అన్నదాతలకు కేంద్ర ప్రభుత్వం మరో శుభవార్త అందించింది. అర్హులైన రైతులకు ఏడాదికి రూ.6 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే పీఎం కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగించాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది.

Southwest Monsoon: వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన.. ఆగస్టు-సెప్టెంబర్‌లో తక్కువ వర్షపాతం!

దేశంలో నైరుతి రుతుపవనాలు రెండో దశలో వర్షాలు తగ్గే అవకాశముందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.

01 Aug 2026
భద్రాచలం

Godavari: భద్రాచలం వద్ద ఉగ్ర గోదావరి.. 55 అడుగులు దాటిన నీటిమట్టం, మూడో ప్రమాద హెచ్చరిక!

భద్రాచలం వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతమైన కాళేశ్వరం వైపు నుంచి భారీగా వరదనీరు రావడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది.

31 Jul 2026
తెలంగాణ

TG High Court: హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ను వెంటనే బదిలీ చేయాలి: హైకోర్టు ఆదేశం

హైడ్రా, శాంతా శ్రీరాం కన్‌స్ట్రక్షన్‌ కంపెనీకి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

31 Jul 2026
దిల్లీ

Tahir Hussain: ఐబీ అధికారి అంకిత్ శర్మ హత్య కేసు.. ఆప్ మాజీ నేతకు జీవిత ఖైదు

2020 ఈశాన్య దిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్‌కు కోర్టు జీవిత ఖైదు విధించింది.

AP Draft Electoral Roll Released: ఏపీ SIR ముసాయిదా ఓటరు జాబితా విడుదల..

ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌)ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు.

31 Jul 2026
అయోధ్య

Ayodhya Donation Skit: అయోధ్య విరాళాల వివాదం.. పార్లమెంట్‌లో పప్పు యాదవ్ వినూత్న స్కిట్

అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ జరిగిందనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది.

31 Jul 2026
బిహార్

Cockroach Cafe: బొద్దింక పేరుతో కేఫ్.. లోపల మాత్రం ఇంద్రభవనం.. బీహార్ కేఫ్ స్టోరీ ఇది!

వ్యాపారంలో విజయం సాధించాలంటే నాణ్యమైన సేవలతో పాటు వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత కూడా అవసరం.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టుకు ఎయిరిండియా ఫ్లైట్ షెడ్యూల్ విడుదల

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్‌పోర్టులో ఆగస్టు 17 నుంచి సాధారణ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Monsoon: ఆగస్టులో మరింత బలపడనున్న నైరుతి రుతుపవనాలు.. 14 శాతానికి దేశంలో వర్షపాతం లోటు: ఐఎండీ

దేశంలో నైరుతి రుతుపవనాలు ఆగస్టు తొలి పక్షంలో మరింత బలపడనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది.

Charla: గోదావరి ఉద్ధృతి.. వీరాపురం ఇసుక క్వారీలో చిక్కుకున్న 38 మంది

గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుతుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.

Bhogapuram Airport: ప్రపంచ విమానాశ్రయాల స్ఫూర్తితో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ అభివృద్ధి పాఠాలు నేర్చుకుని ముందుకెళ్తుందా?

ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది.

31 Jul 2026
ఆపిల్

Delhi Police: జంతర్‌మంతర్‌ వద్ద నాన్నపై మూకదాడి.. చావు అంచుల దాకా వెళ్లారు: దిల్లీ పోలీసు కుమార్తె ఆవేదన

దేశ రాజధాని దిల్లీలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పలువురు పోలీసులు గాయపడినా, వారి పరిస్థితి, వారి కుటుంబాల బాధపై పెద్దగా చర్చ జరగడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.

SC CEC EC Selection Panel : ఎన్నికల కమిషనర్ల ఎంపికలో సీజేఐ తొలగింపుపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు

కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగిస్తూ పార్లమెంట్ తీసుకొచ్చిన కొత్త చట్టం రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో విస్తృతంగా వాదనలు జరిగాయి.

PM Modi: ఆగస్టు 1న ఏపీకి ప్రధాని.. రూ.17,900 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులు జాతికి అంకితం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు.

Pm Modi: 2027 SCO సదస్సుకు పాక్ నుంచి ప్రధాని మోదీకి ఆహ్వానం.. వెళ్తారా?

ఇస్లామాబాద్‌లో 2027లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం పంపనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.

31 Jul 2026
దిల్లీ

Delhi HC: ఉమర్ ఖాలిద్, షర్జీల్ ఇమామ్ బెయిల్ పిటిషన్లపై ఆగస్టు 27న ఢిల్లీ హైకోర్టు విచారణ

దిల్లీ అల్లర్ల కుట్ర కేసులో మాజీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్‌యూ) విద్యార్థి ఉమర్ ఖాలిద్, సహ నిందితుడు షర్జీల్ ఇమామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 27న విచారణ చేపట్టనుంది.

31 Jul 2026
బీజేపీ

Shehzad Poonawalla: వ్యక్తిగత కారణాలతో బీజేపీకి షెహజాద్ పూనావాలా రాజీనామా

భారతీయ జనతా పార్టీ(బీజేపీ)జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.

Assam floods : అసోంను ముంచెత్తిన వరదలు.. 80కి చేరిన మృతుల సంఖ్య

అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు,ఉద్ధృతంగా ప్రవహిస్తున్ననదులతో రాష్ట్రం తీవ్ర వరదల బారిన పడింది.

31 Jul 2026
భద్రాచలం

Bhadrachalam: ఉద్ధృతంగా ప్రవహిస్తున్న గోదావరి.. భద్రాచలం వద్ద తొలి ప్రమాద హెచ్చరిక

ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం నిరంతరం పెరుగుతోంది.

Case Against Meta India Head: మోదీ ఏఐ మార్ఫింగ్‌ వీడియోలు.. మెటా ఇండియా హెడ్‌పై హైదరాబాద్‌లో కేసు

ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఏఐ ఆధారిత మార్ఫింగ్‌ వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం కొత్త పరిణామాలకు దారితీసింది.

31 Jul 2026
తెలంగాణ

Telangana: మరోమారు 'ఎల్‌ఆర్‌ఎస్‌' గడువు పెంపు!.. ప్రభుత్వంలో కీలక చర్చలు

ఎల్‌ఆర్‌ఎస్‌ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పొడిగింపుపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.

Maharashtra: భివండిలో నాలుగు అంతస్తుల భవనం కూలి ఆరుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు

మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో విషాదఘటన చోటుచేసుకుంది.

31 Jul 2026
తెలంగాణ

Heavy Flood: వరదలతో నిండుతున్న జలాశయాలు.. గోదావరి, కృష్ణా బేసిన్‌లో అప్రమత్తత

మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో నిజామాబాద్ జిల్లాలో గోదావరిపై నిర్మించిన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ)లోకి భారీగా వరద నీరు చేరుతోంది.

IMD Forecast: పశ్చిమ వాయవ్య దిశగా వాయుగుండం.. ఈ జిల్లాలకు వర్ష సూచన

విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్‌ పరిసర ప్రాంతాల వైపు వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.

31 Jul 2026
ఏలూరు

Reliance: ఏలూరులో లక్ష కోట్ల కోల్‌ గ్యాసిఫికేషన్‌ ప్రాజెక్టుకు శ్రీకారం

ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్ల బొగ్గు గనుల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది.

Draft Voter List: ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల నేడు .. ఆగస్టు 31 వరకు అభ్యంతరాలకు అవకాశం

ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో భాగంగా సిద్ధం చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేయనుంది.

Ruchika Singh: మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. యువతిపై పోలీసు కేసు నమోదు

ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 25 ఏళ్ల యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

31 Jul 2026
కర్ణాటక

Banglore: జ్యూవెలరీ షాపులో వింత ఘటన.. వజ్రాల నగలు మాయం.. చివరకు ఎక్కడ దొరికాయంటే..!

తలుపులు పగలలేదు.. షట్టర్‌కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు.

Rahul Gandhi: రాహుల్‌ గాంధీపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌ ఇచ్చిన బీజేపీ ఎంపీ

లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై విపక్ష నేత రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా అభ్యంతరకరంగా పేర్కొంటూ బీజేపీ ఎంపీ అనురాగ్‌ ఠాకూర్‌ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్‌ దాఖలు చేశారు.

Peddi Sudarshan Reddy: భారాస నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కన్నుమూత

భారాస సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు కన్నుమూశారు.

30 Jul 2026
దిల్లీ

NEET protest: ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం.. 'నీట్' నిరసనకారులపై కేసుల క్లోజ్

నీట్ (NEET UG) పరీక్షలో జరిగిన అక్రమాలపై నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులకు దిల్లీ ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది.

IIT Kanpur: సీటు రాలేదని ఐఐటీ వెబ్‌సైట్లు హ్యాక్ చేసిన విద్యార్థి.. చివరికి ఊహించని ట్విస్ట్!

ఐఐటీ కాన్పూర్‌లో కొత్తగా ప్రారంభించిన బ్యాచిలర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించకపోవడంతో ఓ విద్యార్థి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.

West Bengal: బస్సు డ్రైవర్ ఇంట్లో రూ.28.5కోట్ల నోట్ల కట్టలు, 15 కిలోల బంగారం

పశ్చిమ బెంగాల్‌లో ఇసుక, క్వారీ మాఫియాపై కొనసాగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన హై లెవల్ సమావేశం.. కీలక మంత్రులు, అజిత్ దోవల్ హాజరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.

మునుపటి తరువాత