భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Bengaluru: ఒకే స్టేజ్పై జగన్, కేటీఆర్.. స్పెషల్ అట్రాక్షన్గా మారిన ఈవెంట్
బెంగళూరులో శనివారం జరిగిన సర్జ్ ఈక్వెస్ట్రియన్ లీగ్ గ్రాండ్ ఫినాలే పోటీలకు రెండు తెలుగు రాష్ట్రాల ప్రముఖ నాయకులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
Road Accident: శ్రీశైలం వెళ్లే దారిలో ఘోర ప్రమాదం.. నలుగురు దుర్మరణం
శ్రీకాకుళం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
DGP Shivadhar Reddy: డీజీపీ వద్ద లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయుధాలు స్వాధీనం
తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో 37 మంది మావోయిస్టులు సజావుగా లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంటున్నారు.
Delhi Pollution: దిల్లీలో ప్రమాదస్థాయికి చేరిన గాలి నాణ్యత.. ఎమర్జెన్సీ చర్యలు ప్రారంభం
దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతరం అయ్యింది. శీతాకాలం కారణంగా పరిస్థితి మరింత దిగజారింది.
Weather: వాయుగుండం బలపడే సూచనలు.. కోస్తాంధ్ర, రాయలసీమలో ఎల్లో అలర్ట్
మలక్కా-దక్షిణ అండమాన్ సముద్రం మధ్య ప్రాంతంలో ఒక అల్పపీడనం ఏర్పడింది.
CM Chandra Babu: ప్రజల సంక్షేమంలో సత్యసాయి ట్రస్ట్ అగ్రగామి : సీఎం చంద్రబాబు
శ్రీ సత్యసాయి బాబా సేవా స్పూర్తి ప్రపంచానికి ఆదర్శమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
Jagdeep Dhankhar: రాజీనామా తర్వాత తొలిసారి మాట్లాడిన మాజీ ఉపరాష్ట్రపతి
జూలై నెలలో జగదీప్ ధన్కర్ అనూహ్యంగా ఉప రాష్ట్రపతి పదవి నుంచి తప్పుకున్నారు. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమైన రోజే ఆయన ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు.
Amaravati Capital: అమరావతికి అధికారిక గెజిట్.. త్వరలో పార్లమెంట్లో రాజధాని బిల్లు ప్రవేశం
అమరావతి రాజధాని విషయంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ప్రకారం, అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తించే గెజిట్ ప్రక్రియ ముగింపు దశకు చేరుకుంది.
Delhi blast: 'దేశం మొత్తం దాడులు ప్లాన్ చేశాం'.. అంగీకరించిన ఉగ్ర డాక్టర్
దిల్లీ పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఒక కీలక విషయం బయటపడింది.
Droupadi Murmu: శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరైన రాష్ట్రపతి
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పుట్టపర్తిలో నిర్వహించిన శ్రీ సత్యసాయి శతజయంతి ఉత్సవాలకు హాజరయ్యారు.
Delhi: ఢిల్లీలో మరో షాక్.. భారీగా ఆయుధాలు స్వాధీనం
దిల్లీ బ్లాస్ట్ ఘటనతో దేశమంతా ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైంది. ఈ దాడుల వెనుక డాక్టర్ల బృందం పెద్ద ఎత్తున ఉగ్రకుట్రలు పన్నినట్లు ఇప్పటికే బయటపడింది.
Begumpet: మహిళా పైలట్పై మరో పైలట్ అత్యాచారం
బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా అసిస్టెంట్ పైలట్పై జరిగిన అమానుష ఘటన బయటకు వచ్చింది. మరో పురుష పైలట్ ఆమెపై అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి.
Andhra Pradesh: ఏపీలో స్థానిక ఎన్నికలకు కౌంట్డౌన్.. బ్యాలెట్ బాక్సుల సమీకరణలో వేగం!
తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రణాళికలు వేగంగా జరుగుతున్నాయి.
G20 Summit: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని చర్చలు.. ఇండియాలో పెట్టుబడులు పెంచాలంటూ విజ్ఞప్తి!
దక్షిణాఫ్రికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. జీ20 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొనేందుకు శుక్రవారం ఆయన జోహన్నెస్బర్గ్కు చేరుకున్నారు.
New Ration Cards: ఏపీలో కొత్త రేషన్ కార్డు ఇప్పుడు చాలా ఈజీ… కొత్తగా పెళ్లైన వారికి సింపుల్ ప్రాసెస్!
మీరు కొత్త రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్నారా? ఎలా అప్లై చేయాలి, ఎక్కడ దరఖాస్తు చేయాలి వంటి సందేహాలు ఉన్నాయా? అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది నిజంగా మంచి వార్త. గతంలో రేషన్ కార్డుల కోసం మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది.
Tamilnadu: విజయ్ ప్రచారానికి బ్రేక్.. టీవీకే దరఖాస్తును తిరస్కరించిన పోలీసులు!
కరూర్ ఘటన తర్వాత తిరిగి ప్రచారాన్ని ప్రారంభించేందుకు సిద్ధమైన తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్కి మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.
Tejas Crash: ఎయిర్షోలో ప్రమాదం.. విన్యాసాల మధ్య కుప్పకూలిన ఫైటర్ జెట్
దుబాయ్లో జరుగుతున్న ఎయిర్షోలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Delhi Blast: దిల్లీ బ్లాస్ట్ మిస్టరీ.. ఇంట్లోనే పిండి మరతో పేలుడు పదార్థాల తయారీ
దిల్లీ పేలుడు కేసు (Delhi Blast Investigation) దర్యాప్తు వేగం పెరుగుతున్నకొద్దీ ఒక్కొక్కటి ఆశ్చర్యపరిచే వాస్తవాలు బయటపడుతున్నాయి.
IPS: తెలంగాణలో 32 మంది ఐపీఎస్ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.
Ola techie: ఒలా టెకీ అరవింద్ న్నన్ ఆత్మహత్య కేసు విచారణ CCBకి బదిలీ
బెంగళూరులో ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగి అరవింద్ కన్నన్ ఆత్మహత్య కేసు విచారణను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB)కి అప్పగించారు.
KJS Dhillon: 'జైష్ సిగ్నేచర్ క్లియర్'.. రెడ్ ఫోర్ట్ బ్లాస్ట్పై రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ ధిల్లన్ సంచలన వ్యాఖ్యలు
రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లన్ రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన దాడిని పుల్వామా స్టైల్లోనే జరిగిందని, అది పూర్తిగా జైషే మహ్మద్ చేతివ్రాతలా కనిపిస్తోందని అన్నారు.
CM MK Stalin: గవర్నర్లకు గడువు తప్పనిసరి:.. రాజ్యాంగ సవరణ కోరిన తమిళనాడు సీఎం స్టాలిన్
బిల్లుల క్లియరెన్స్పై రాష్ట్రపతి, గవర్నర్లకు సమయపరిమితి విధించలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
Andhra Pradesh: ఏపీలో పరిశ్రమల వెల్లువ.. పెట్టుబడిదారులు ఎందుకు క్యూ కడుతున్నారంటే?
ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం వ్యవసాయంతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోంది.
#NewsBytesExplainer: అమరావతి రాజధాని రీ-వైవల్తో ల్యాండ్ ప్రైసెస్ రికార్డ్ స్థాయికి.. ప్రస్తుతం ఇంటి స్థలాల ధరలు ఎంత ఉన్నాయంటే?
అమరావతి భూవిలువలు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారాయి.
S-400: భారత వైమానిక రక్షణకు భారీ బూస్ట్: అదనంగా 3 S-400లను ఇచ్చేందుకు రష్యా సిద్ధం
భారత వైమానిక రక్షణ వ్యవస్థ రాబోయే కాలంలో మరింత శక్తివంతం కానుందనే సూచనలు కనిపిస్తున్నాయి.
ISS: టోక్యో, సింగపూర్తో సమానంగా మెరిసిన భారత రాజధాని.. ఫొటో షేర్ చేసిన ఐఎస్ఎస్
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) రాత్రి సమయంలో ప్రకాశంతో మెరుస్తున్న ప్రపంచ పెద్దపెద్ద నగరాల ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది.
Earthquake: బంగ్లాదేశ్లో భూకంపం.. కోల్కతాలో కంపించిన భూమి
పొరుగుదేశమైన బంగ్లాదేశ్లో శుక్రవారం ఉదయం ఊహించని రీతిలో భారీ భూకంపం నమోదైంది.
Nagarjuna Sagar: సాగర్ నుంచి శ్రీశైలానికి లాంచీ ప్రయాణం పునఃప్రారంభం
దట్టమైన నల్లమల అటవీ అందాలు, పరవళ్లు తొక్కే కృష్ణానది నడుమ నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలం వరకు సాగే లాంచీ ప్రయాణం, పర్యాటకులకు మరపురాని అనుభూతిని అందిస్తుంది.
Bengaluru ATM Cash Van Robbery: బెంగళూరులో ఏటీఎం క్యాష్ వెహికల్ నుంచి రూ.7.11 కోట్లు దోపిడీ.. ఏపీలో వాహనం లభ్యం
బెంగళూరులో ఏటీఎం కోసం తీసుకెళ్తున్న నగదు వాహనం నుంచి మధ్యాహ్నం వేళే రూ.7.11 కోట్లను అపహరించిన ఘటన అక్కడ పెద్ద సంచలనంగా మారింది.
GHMC: రామానాయుడు,అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్ఎంసీ నోటీసులు.. ఎందుకంటే?
హైదరాబాద్లోని ప్రముఖ రామానాయుడు స్టూడియో, అన్నపూర్ణ స్టూడియోలకు జీహెచ్ఎంసీ (GHMC) అధికారులు షాకిచ్చారు.
Subhanshu Shukla: బెంగళూరు ట్రాఫిక్పై వ్యోమగామి శుభాన్షు శుక్లా కామెంట్స్
అంతరిక్ష యానంలో చేసే ప్రసంగం తీసుకునే సమయంతో పోలిస్తే, బెంగళూరులోని రోడ్లపై ప్రయాణం మూడింతలు ఎక్కువ సమయం తీసుకుందంటూ వ్యోమగామి శుభాన్షు శుక్లా వ్యాఖ్యానించారు.
Delhi blast: ఢిల్లీ పేలుళ్ల దర్యాప్తులో కీలక మలుపు.. టర్కీలో పాకిస్తాన్ హ్యాండ్లర్ ఏర్పాటు చేసిన సమావేశానికి ముగ్గురు ఉగ్ర డాక్టర్లు
దిల్లీ బాంబు పేలుడు కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన విచారణను మరింత వేగంగా పెంచింది.
Andhra Pradesh: వలస కూలీల పిల్లలకు విద్యా భరోసా.. ఏపీ ప్రభుత్వం కొత్త ప్రణాళిక
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వలస జీవనాంతర సమస్యలను తగ్గిస్తూ, కార్మిక కుటుంబాల పిల్లల చదువు నిలిచిపోకుండా చూడాలని లక్ష్యంగా తీసుకున్న నిర్ణయాల నేపథ్యంలో కీలక చర్యలు చేపట్టింది.
AP Govt : ఏపీ ప్రభుత్వం మరో నూతన కార్యక్రమం.. అన్నదాతల ఇళ్లకు నేరుగా అధికారులు
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) నేతృత్వంలో ప్రజా మేలు లక్ష్యంగా పలు వినూత్న కార్యక్రమాలు అమలు అవుతున్నాయి.
Sabarimala: శబరిమల బంగారం దొంగతనం కేసులో సీపీఐ(ఎం) నేత అరెస్టు
శబరిమల ఆలయ బంగారు ఆస్తుల దుర్వినియోగంపై జరుగుతున్న దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) గురువారం పెద్ద షాక్ ఇచ్చింది.
Karnataka: దిల్లీకి వరుస పయనాలు.. కర్ణాటక కాంగ్రెస్లో పెరిగిన చిచ్చు
కర్ణాటకలో అధికార కాంగ్రెస్లో రాజకీయం వేడెక్కింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన పార్టీ, అధికారంలోకి వచ్చిన రోజునుంచే రెండున్నరేళ్ల తర్వాత బాధ్యతల పంపిణీ జరుగుతుందన్న ప్రచారం వినిపిస్తోంది.
Student Suicide: దిల్లీ ఓ టీచర్ల వేధింపులతో విద్యార్థి ఆత్మహత్య.. హెడ్మాస్టర్ సహా ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు
పాఠశాలలో ఉపాధ్యాయుల వేధింపులు తట్టుకోలేక ఒక విద్యార్థి ఆత్మహత్యకు (Student Suicide) పాల్పడిన ఘటనలో తాజా పరిణామాలు వెలుగుచూశాయి.