భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Kashmiri girls: ఆర్మీ జవాన్లకు రాఖీలు కట్టిన కశ్మీరీ యువతులు.. నెటిజన్ల ఫిదా
రక్షాబంధన్ పండుగ సందర్భంగా జమ్మూకశ్మీర్లోని కశ్మీరీ యువతులు, పాఠశాల విద్యార్థినులు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న భారత సైనికులకు రాఖీలు కట్టి తమ ఆత్మీయతను చాటుకున్నారు.
HMWSSB: హైదరాబాద్లో 24 గంటలు నీటి సరఫరా బంద్.. ఈ ప్రాంతాల ప్రజలకు కీలక అలర్ట్
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు జలమండలి కీలక అలర్ట్ జారీ చేసింది.
Veligonda Project : వెలిగొండ నిర్వాసితులకు బిగ్ గుడ్ న్యూస్.. రూ.169 కోట్ల ఎక్స్గ్రేషియాకు ప్రభుత్వం ఓకే
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
AP Municipalities: ఏపీ మున్సిపాలిటీల అభివృద్ధికి భారీ నిధులు.. రూ.7,469 కోట్ల విడుదల
ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Singareni: సింగరేణి చరిత్రలో కొత్త అధ్యాయం.. బంగారం, రాగి నిక్షేపాలా అన్వేషణ షురూ!
బొగ్గు గనుల తవ్వకాల్లో 136 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది.
Maharashtra Paper Leak: '10 ప్రశ్నలకు తప్పు సమాధానాలు'.. మహారాష్ట్ర పేపర్ లీక్లో సంచలన విషయాలు
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
PM Modi: రాఖీ వేళ చిన్నారులతో మోదీ సందడి.. సరదాగా ముచ్చటించిన ప్రధాని
రాఖీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కూల్ విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు.
Radisson Hotel: ఒంగోలుకు రాడిసన్ 5 స్టార్ హోటల్.. మంత్రి లోకేశ్ చేతుల మీదుగా శంకుస్థాపన
ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
Delhi couple: సోషల్ మీడియా పోస్ట్తో బయటపడిన పాక్ ISI నెట్వర్క్.. ఢిల్లీలో దంపతుల అరెస్ట్
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు సంబంధించిన గూఢచర్య నెట్వర్క్ను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గుర్తించి ఛేదించింది.
Sonia Gandhi: సోనియా గాంధీ మెమోయిర్ ప్రచురణ నుంచి తప్పుకున్న పెంగ్విన్ ఇండియా
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'ను ప్రచురించాలన్న నిర్ణయం నుంచి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెనక్కి తగ్గినట్లు సమాచారం.
Vijay: తమిళనాడు అసెంబ్లీలో అరుదైన దృశ్యం.. మంత్రుల వరుసలో కూర్చున్న సీఎం విజయ్
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో అనూహ్యంగా తన ప్రత్యేక కుర్చీని వదిలి మంత్రుల వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.
NTA Director: ఎన్టీఏ డైరెక్టర్గా ఏపీ కేడర్ ఐఏఎస్ ప్రసన్న వెంకటేశ్ నియామకం
NEET, JEE వంటి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలకు బాధ్యత వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది.
TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. నాన్స్టాప్ బస్సుల్లో ఇక సెల్ఫ్ టికెటింగ్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కొత్త విధానాన్ని తీసుకురానుంది.
Karnataka: ఆర్ఎస్ఎస్ మార్చ్లో పాల్గొన్న ప్రభుత్వ టీచర్లు.. కర్ణాటక విద్యాశాఖ చర్య
కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ మార్చ్'లో పాల్గొన్న ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది.
Andhra Pradesh : ఏపీలో జర్నలిస్టులకు అందించే అవార్డుల్లో కీలక మార్పులు.. కొత్త పేర్లు ఇవే
ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు అందించే పలు పురస్కారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
Cology Biosciences: చిన్నారుల అరుదైన జన్యు వ్యాధికి దేశీయ ఔషధం.. కొలోజీ బయోసైన్సెస్ ఘనత
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లోని కొలోజీ బయోసైన్సెస్ అంకుర సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశ కలిగించే ఔషధాలను అభివృద్ధి చేశారు.
Rain Alert : ఏపీకి వర్ష సూచన.. 29న బంగాళాఖాతంలో అల్పపీడనం.. సెప్టెంబరు 2 వరకు వర్షాలు
బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నప్పటికీ, ఈ వర్షాకాలంలో ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.
Andhra Pradesh: రూ.249.50 కోట్లతో ఏపీలో వైద్య మౌలిక వసతులు.. 22 కేంద్రాలు సిద్ధం
ఆంధ్రప్రదేశ్లో వైద్య మౌలిక వసతులను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Andhra Pradesh: 'సర్' ప్రక్రియలో 43.71 లక్షల మందికి నోటీసులు.. 16.23 లక్షల మందిపై విచారణ పూర్తి
'సర్' ప్రక్రియలో భాగంగా ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాల్లో తప్పులు, లోపాలు ఉన్నట్లు గుర్తించిన రాష్ట్రవ్యాప్తంగా(ఆంధ్రప్రదేశ్) 43.71 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు జారీ చేశారు.
India Today-C Voter: మోదీయే ప్రధాని కావాలంటున్న 49% మంది.. ఎన్డీయేకు 326 సీట్లు: ఇండియా టుడే-సీ ఓటర్ సర్వేలో వెల్లడి
ఇప్పటికిప్పుడు దేశంలో లోక్సభ ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయే కూటమి మరోసారి ఆధిక్యం సాధించే అవకాశాలున్నాయని ఇండియాటుడే-సీ ఓటర్ 'మూడ్ ఆఫ్ ది నేషన్' సర్వే వెల్లడించింది.
PM Modi: ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్లకు మోదీ.. రేపటి నుంచి నాలుగు రోజుల విదేశీ పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో కీలక విదేశీ పర్యటనకు సిద్ధమవుతున్నారు.
Indian Railways: రైలు ప్రయాణికులకు అలర్ట్.. చెత్త పడేస్తే భారీ ఫైన్.. రైల్వే కొత్త రూల్స్ ఇవే..
రైలు ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక అలర్ట్ ఇచ్చింది.
Telangana Census 2027: తెలంగాణలో జనగణనకు గెజిట్ నోటిఫికేషన్.. 40 రకాల వివరాల సేకరణ
తెలంగాణలో Census 2027కు సంబంధించి ప్రభుత్వం కీలక ప్రక్రియను ప్రారంభించింది.
Telangana: ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్న్యూస్.. 18,766 ఆటోలను ఎలక్ట్రిక్గా మార్చనున్న ప్రభుత్వం
ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది.
Octave, VIT-A: అమరావతిలో ఆక్టేవ్, వీఐటీ-ఏపీ మధ్య రెండేళ్ల అవగాహన ఒప్పందం
అమరావతిలోని వీఐటీ-ఏపీ విశ్వవిద్యాలయం, ఆక్టేవ్ సంస్థ మధ్య రెండేళ్ల అవగాహన ఒప్పందం కుదిరింది.
Panchadarla: పంచదార్ల కొండకు రక్షణ.. 2.153 హెక్టార్లలో నో మైనింగ్ జోన్
అనకాపల్లి జిల్లాలోని రాంబిల్లి మండల పరిధిలో ఉన్న పంచదార్ల కొండను ఏపీ ప్రభుత్వం నో మైనింగ్ జోన్గా ప్రకటించింది.
Sadhguru: నేపాల్ వరదల్లో 80 మంది ఈశా యాత్రికులు గల్లంతు.. సద్గురు తీవ్ర ఆవేదన
నేపాల్-టిబెట్ సరిహద్దులో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Nepal Floods: నేపాల్ వరదల బీభత్సం.. 288 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు: విదేశాంగశాఖ
నేపాల్లో ఆకస్మికంగా సంభవించిన వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Nepal's flash floods: భూకంపం కాదు.. హిమానీనదమేనా? నేపాల్ వరదల వెనుక అసలు కారణం ఇదే!
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతాన్ని బుధవారం (ఆగస్టు 26) భారీ ఆకస్మిక వరదలు ముంచెత్తాయి.
Delhi riots case: ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ తాజా బెయిల్ పిటిషన్లను కొట్టివేయాలని పోలీసుల అభ్యర్థన
2020 ఢిల్లీ అల్లర్ల కేసులో ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్ దాఖలు చేసిన తాజా బెయిల్ పిటిషన్లను తిరస్కరించాలని ఢిల్లీ పోలీసులు హైకోర్టును కోరారు.
PMJDY accounts: జన్ధన్ ఖాతాలు 59 కోట్లు దాటాయి.. ఖాతాల్లో మొత్తం ఎంత డబ్బుందంటే?
దేశంలో ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) మరో కీలక మైలురాయిని అందుకుంది.
China Dam: చైనా మౌనం.. నేపాల్ వరదల నుంచి భారత్కు పొంచి ఉన్న పెను ప్రమాదం!
హిమాలయ దేశం నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలకు సమాచార లోపం కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
Uttar Pradesh: కాన్పూర్లో కుప్పకూలిన శిక్షణా విమానం.. పైలట్, కో పైలట్ మృతి
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది.
Malda hospital newborn deaths: మాల్డా ఆసుపత్రిలో విషాదం.. ఆగస్టులో 60 మంది నవజాత శిశువుల మృతి
పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో నవజాత శిశువుల వరుస మరణాలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి.
Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కీలక సాక్షికి బెదిరింపులు
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కీలక సాక్షికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
Nepal: నేపాల్లో ఆకస్మిక వరదలు.. 37 మంది తమిళ యాత్రికుల ఆచూకీ గల్లంతు
నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Telangana: కొరియన్ నేషనల్ స్పోర్ట్స్ వర్సిటీతో తెలంగాణ ఒప్పందం
తెలంగాణలో క్రీడాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ, ఒలింపిక్స్ వేదికలపై సత్తా చాటేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Andhra Pradesh: ఏపీలో స్థానిక ఎన్నికల సందడి.. తొలుత మున్సిపాలిటీలు, ఆపై పరిషత్ పోరు
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
Polavaram Left Canal: పోలవరం ఎడమ కాలువలో ట్రయల్ రన్.. సెప్టెంబరు 2 లేదా 3న అనకాపల్లికి నీరు
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
Kadapa to Kurnool: కడప నుంచి కర్నూలు వరకు ఖనిజ సంపద.. లిథియం, గాలియంపై అన్వేషణ
కడప నుంచి కర్నూలు వరకు విస్తరించి ఉన్న కడప బేసిన్లో అత్యంత విలువైన లిథియం, గాలియం ఖనిజ నిల్వలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది.
IndiGo: బెంగళూరు విమానంలో హైటెన్షన్ .. టిష్యూ పేపర్పై 'బాంబు' అని రాసిన నోట్
లక్నో నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కలకలం రేపింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్లో జస్ట్ మిస్.. స్కార్దుపై భారత్ గురి వెనుక అసలు కారణమేంటి?
ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్యకు సంబంధించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
Sanjeevani: జనవరి 1 నుంచి 'సంజీవని'.. రాష్ట్రవ్యాప్తంగా అమలుకు సీఎం చంద్రబాబు ఆదేశం
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
NITI Aayog: 'చదివేదొకటి, చేసేదొకటి... ఎందుకయ్యా ఈ డిగ్రీలు'.. నీతి ఆయోగ్ రిపోర్ట్లో సంచలనాలు
భారత్లో ఉన్నత విద్యా వ్యవస్థకు తక్షణ సంస్కరణలు అవసరమని నీతి ఆయోగ్ తాజా నివేదిక హెచ్చరించింది.
Nepal Flash Floods: నేపాల్లో వరద బీభత్సం.. 16 మంది మృతి.. బీహార్,యూపీలో హైఅలర్ట్
నేపాల్లో భోటేకోశి నది ఉగ్రరూపం దాల్చింది. ఆకస్మికంగా వచ్చిన వరదలతో చైనా సరిహద్దుకు సమీపంలోని నేపాల్లోని రసువా జిల్లా తీవ్రంగా దెబ్బతింది.
Instagram: సీజేపీ నిరసనల తర్వాత.. ఇన్స్టాలో మోదీ, రాహుల్ గాంధీకి పెరిగిన క్రేజ్
దిల్లీలో ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల అనంతరం యువత,ముఖ్యంగా జెన్జీని ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు సోషల్ మీడియాపై మరింత దృష్టి పెట్టారు.
DRDO: 22 వేల అడుగుల ఎత్తులో స్వదేశీ సైనిక పారాచూట్.. డీఆర్డీవో పరీక్ష సక్సెస్
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో కీలక విజయాన్ని సాధించింది.
BJP MLA Car: ఫైరింజిన్ నీటితో బీజేపీ ఎమ్మెల్యే కారు వాషింగ్.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కారును ఫైరింజిన్ నీటితో శుభ్రం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది.
NITI Aayog: అర్హతకు తగ్గ ఉద్యోగాలు పొందుతున్న గ్రాడ్యుయేట్లు 8.25 శాతమే: నీతి ఆయోగ్
భారత్లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది.
HAL and Safran: భారత హెలికాప్టర్ల కోసం అధునాతన ఇంజిన్.. సఫ్రాన్తో హెచ్ఏఎల్ కీలక ఒప్పందం
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్స్ సంస్థలు తదుపరి తరం హెలికాప్టర్ ఇంజిన్ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు తుది ఒప్పందం కుదుర్చుకున్నాయి.
DK Shivakumar: 'వందేమాతరం'పై డీకే శివకుమార్ కీలక ప్రకటన.. తొలి రెండు చరణాలే పాడతాం
కర్ణాటకలో ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' పూర్తి గేయాన్ని ఆలపించబోమని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
Telangana Rains : తెలంగాణలో రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ సహా 9 జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
TMC rebels MPs: 20 మంది టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నోటీసులు
టీఎంసీకి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
PM Modi: మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో నాణ్యతపై మోదీ సీరియస్.. అధికారులకు కీలక సూచనలు
ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుల నాణ్యతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Karnataka: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయాలు.. నాగేంద్రకు బిగిసిన ఉచ్చు.. బీజేపీ ఆందోళనల వేళ రాజీనామాకు సిద్ధం?
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.