Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు అరుదైన ఘనత.. దేశంలో నాలుగో స్థానం

సికింద్రాబాద్ జంక్షన్ దేశంలో అత్యధిక వార్షికాదాయం పొందుతున్న రైల్వే స్టేషన్ల జాబితాలో తన ప్రత్యేకతను చాటుకుంది.

Mini Leather Parks: యడవల్లి,వెల్లటూరులో మినీ లెదర్‌ పార్కులు.. త్వరలోనే ఉత్పత్తి ప్రారంభం

చర్మకారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రెండు మినీ లెదర్‌ పార్కులు ఎట్టకేలకు అందుబాటులోకి రానున్నాయి.

'Vote Chori Aayog': ఓటు చోరీతో భాజపా గెలుపు.. ఎన్నికల సంఘంపై రాహుల్‌, ఖర్గే ధ్వజం

మహారాష్ట్రలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ తర్వాత విడుదల చేసిన ముసాయిదా జాబితా నుంచి ఏకంగా 2.06 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ తీవ్రంగా స్పందించారు.

ECI Tells Supreme Court: ఈవీఎంలకు టోటలైజర్‌ ఏర్పాటు సాధ్యం కాదు.. సుప్రీంకోర్టుకు ఈసీ కీలక అఫిడవిట్

సార్వత్రిక ఎన్నికల్లో నియోజకవర్గంలోని అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నమోదైన ఓట్లను కలిపి లెక్కించేలా ఈవీఎంలకు టోటలైజర్‌ యంత్రాలను అమర్చడం ప్రస్తుత చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం సాధ్యం కాదని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.

Neet Cases: నీట్‌ నిరసనకారులకు సుప్రీం ఊరట.. దేశవ్యాప్తంగా నమోదైన కేసులు రద్దు

నీట్‌ నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Mamata Banerjee: మమతా బెనర్జీ కుటుంబంలో విషాదం.. అనుమానాస్పద స్థితిలో మేనకోడలు మృతి!

పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ (TMC) అధినేత్రి మమతా బెనర్జీ మేనకోడలు బ్రిస్టీ ముఖర్జీ (28) మృతి చెందారు.

01 Sep 2026
బ్రిక్స్

BRICS 2026: బ్రిక్స్‌ సదస్సు 2026 ఎప్పుడు.. ఎక్కడ జరుగుతుంది?

భారత్‌ వేదికగా 18వ బ్రిక్స్‌ సదస్సు జరగనుంది.సెప్టెంబర్‌ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలోని భారత్‌ మండపంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.

01 Sep 2026
తెలంగాణ

Telangana Govt: కల్యాణలక్ష్మి,షాదీ ముబారక్‌పై తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట

తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.

01 Sep 2026
నేపాల్

Nepal floods: నేపాల్‌ వరదల్లో తల్లిదండ్రుల గల్లంతు.. కన్నీళ్లతోనే నీట్‌ పరీక్ష రాసిన యువతి

నేపాల్‌లో సంభవించిన వరదలు, ప్రకృతి విపత్తు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.

PM Modi: ఉగ్రవాదంపై ద్వంద్వ వైఖరి వద్దు.. పాక్‌ ప్రధాని ముందే మోదీ కీలక వ్యాఖ్యలు

ఉగ్రవాదంపై భారత్‌ అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు.

01 Sep 2026
గోవా

IndiGo Flight: గాల్లో ఉండగా ఇంజిన్‌లో సాంకేతిక లోపం.. గోవాకు వెనుదిరిగిన ఇండిగో

గోవా నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి మంగళవారం ఉదయం గాల్లో ఉండగానే ఇంజిన్‌ సమస్య ఎదురైంది.

FDA: లేస్ నుంచి మ్యాగీ వరకు.. ఎఫ్‌డీఏ కొరడా, గడువు ముగిసిన రూ.75 లక్షల సరుకు స్వాధీనం

షాపుల్లో కొనుగోలు చేసే లేస్, కుర్‌కురే, మ్యాగీ వంటి ప్యాకెట్‌ ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీలను చూసి వాటిని నమ్ముతుంటాం.

PM Modi's Swadeshi Push: విదేశాలకు వెళ్లొద్దు.. భారత్‌లోనే పెళ్లిళ్లు చేసుకోండి: మోదీ

దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.

Sonam Wangchuk: దీక్ష విరమణపై సోనమ్ వాంగ్‌చుక్ కీలక వ్యాఖ్యలు.. అసలు కారణం ఇదే!

కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌పై తాను ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందో సామాజిక కార్యకర్త సోనం వాంగ్‌చుక్ వివరించారు.

PM Modi: యుద్ధాలు,సంక్షోభాల మధ్య భారత్‌ 7.8 శాతం జీడీపీ వృద్ధి: ప్రధాని మోదీ

షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని కిర్గిజిస్తాన్‌ రాజధాని బిష్కెక్‌లో మంగళవారం 26వ ఎస్సీఓ సదస్సు జరిగింది.

01 Sep 2026
ముంబై

Anna Hazare: అన్నా హజారేకు తీవ్ర అస్వస్థత.. ముంబయి ఆసుపత్రి ఐసీయూలో చికిత్స

ప్రముఖ సామాజిక కార్యకర్త అన్నా హజారే (87) తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.

01 Sep 2026
పోలవరం

Polavaram Left Canal: ఉత్తరాంధ్రకు గోదావరి వరద జలాలు.. సిద్దమైన పోలవరం ఎడమ కాలువ

గోదారమ్మ ఉత్తరాంధ్ర వైపు అడుగులు వేస్తోంది.

01 Sep 2026
కోల్‌కతా

Rising Sea Levels: సముద్ర మట్టాలు పెరుగుతున్నాయ్.. కోల్‌కతా, ముంబైకి ఐరాస హెచ్చరిక

సముద్ర మట్టాలు వేగంగా పెరుగుతుండటంతో భారత్‌లోని కోల్‌కతా,ముంబై నగరాలకు భవిష్యత్తులో తీవ్ర ముప్పు ఎదురయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) హెచ్చరించింది.

01 Sep 2026
తిరుపతి

Renigunta Airport: విమాన ప్రయాణికులకు అలర్ట్‌.. రేణిగుంట నుంచి సర్వీసుల వేళలు మార్పు

వివిధ ప్రాంతాల నుంచి తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయానికి రాకపోకలు సాగించే కొన్ని విమాన సర్వీసుల సమయాల్లో ఆయా విమానయాన సంస్థలు మార్పులు చేశాయి.

APSRTC: టికెట్‌ రిజర్వ్‌ చేస్తే ఇంటి వద్దకే బస్సు.. ఏపీఎస్‌ఆర్టీసీ కొత్త సదుపాయం

ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు మరింత సౌకర్యం కల్పించే దిశగా కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

01 Sep 2026
రష్యా

Indians In Russian Army: రష్యా సైన్యంలో చేరిన 227 మంది భారతీయులలో 51 మంది మృతి: కేంద్రం

రష్యా సాయుధ దళాల్లో 227 మంది భారతీయులు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

01 Sep 2026
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ.. 12 ఆయుధాలు మాయం

హైదరాబాద్‌లోని మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ ఘటన కలకలం రేపింది.

01 Sep 2026
హైదరాబాద్

Hyderabad Night Buses: హైదరాబాద్‌లో రాత్రంతా బస్సులు.. ఆరు రూట్లలో నైట్ సర్వీసులు ప్రారంభం

హైదరాబాద్ నగరవాసులకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) శుభవార్త అందించింది.

Uzbekistan: ఉజ్బెకిస్థాన్‌కు వెళ్లాలనుకుంటున్నారా? భారతీయులకు 30 రోజుల వీసా ఫ్రీ ప్రయాణం

సెంట్రల్ ఆసియాలోని ఉజ్బెకిస్థాన్‌ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త.

31 Aug 2026
తమిళనాడు

Tamil Nadu: రాహుల్‌ను ప్రధాని అభ్యర్థిగా ఒప్పుకోకపోతే రాజీనామా.. టీవీకేకు కాంగ్రెస్ మంత్రుల అల్టిమేటం

తమిళనాడు అధికార కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వం చిచ్చు రేపుతోంది.

Supreme Court: నిరసనలను ముందే అడ్డుకోలేం.. కాక్రోచ్ జనత పార్టీకి సుప్రీంకోర్టు ఊరట

దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న బ్రిక్స్ సమ్మిట్‌ను దృష్టిలో పెట్టుకుని, ముందుగానే నిరసన ప్రదర్శనలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది.

AIG Hospitals: విశాఖలో ఏఐజీ మెగా హాస్పిటల్.. రూ.2,000 కోట్ల పెట్టుబడితో భారీ ప్రాజెక్టు

ఆంధ్రప్రదేశ్‌ వైద్య రంగంలో మరో భారీ ప్రాజెక్టు అడుగుపెట్టింది.

Rishabh Singh Sambyal: 12 ఏళ్ల ఆర్మీ సేవలకు గుడ్‌బై.. 'నేషనల్ క్రష్' మేజర్ రిషబ్ సంచలన నిర్ణయం

ఇంటర్నెట్‌లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న, 'నేషనల్ క్రష్'గా అభిమానులు పిలుచుకునే మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh Sambyal) భారత సైన్యానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.

31 Aug 2026
పెట్రోల్

E20 Disclosure Plea: E20 ఇంధనంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. పిటిషన్ కొట్టివేత

దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.

Veligonda: వెలిగొండ ప్రాజెక్టు తొలి దశ ప్రారంభం.. 10.70 టీఎంసీల కృష్ణా జలాల విడుదల

మార్కాపురం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టి.. జాతికి అంకితం చేశారు.

31 Aug 2026
దిల్లీ

Delhi Horror: ఢిల్లీలో బాలికపై సామూహిక అత్యాచారం.. డ్రైవర్‌, కండక్టర్‌ అరెస్ట్

దేశ రాజధాని న్యూదిల్లీలో నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.

Rahul Gandhi: హల్ద్వానీ శుద్ధి కార్యక్రమానికి కులం రంగు.. రాహుల్‌ గాంధీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు

కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీపై ఉత్తరాఖండ్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు.

31 Aug 2026
అయోధ్య

Ram Mandir donor's: రూ.3 బ్యాలెన్స్‌తో రామమందిరానికి రూ.4 కోట్ల చెక్కు.. అసలు కథ ఇదే!

అయోధ్యలోని రామమందిరానికి సంబంధించిన ఓ ఆసక్తికర ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

Good News for AP: ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. డిసెంబర్ నాటికి అన్ని డిపోల్లో ఎలక్ట్రిక్ బస్సులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజా రవాణా రంగాన్ని ఎలక్ట్రిక్ బస్సుల వైపు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.

31 Aug 2026
ముంబై

Mumbai port: ముంబై పోర్టులో భారీ ప్రమాదం.. ఓడను ఢీకొన్న క్రేన్.. ఇద్దరికి గాయాలు

ముంబై పోర్టులో ఆదివారం రాత్రి భారీ ప్రమాదం జరిగింది.

31 Aug 2026
తెలంగాణ

Telangana: ఫ్యూచర్‌ సిటీలో భారీ స్టేడియం.. 100 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రాంగణం

తెలంగాణలో భారీ అంతర్జాతీయ క్రీడా వేదికకు రంగం సిద్ధమవుతోంది.

31 Aug 2026
అమరావతి

Amaravati: అమరావతిలో క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌లో మరో ముందడుగు.. సీఐఎం ఏర్పాటుకు సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఎకోసిస్టమ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

31 Aug 2026
హైదరాబాద్

Hyderabad: హైదరాబాద్‌ వాసులకు గుడ్‌న్యూస్‌.. మూడేళ్ల తర్వాత అందుబాటులోకి అంబర్‌పేట-మూసారాంబాగ్‌ వంతెన

హైదరాబాద్ నగరవాసులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అంబర్‌పేట-మూసారాంబాగ్‌ మూసీ నదిపై నిర్మించిన వంతెన సోమవారం ప్రారంభం కానుంది.

AP - TG Weather Update: తెలుగు రాష్ట్రాలకు వర్షసూచన.. బలపడిన అల్పపీడనం.. ఎల్లో అలర్ట్ జారీ

తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

PM Modi: 'మన్‌ కీ బాత్‌'లో కడప రైతు ప్రస్తావన.. అవకాడో సాగుపై మోదీ ప్రశంసలు

కడప జిల్లాకు చెందిన రైతు కర్ణ వరదారెడ్డి వినూత్న వ్యవసాయంతో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Veligonda Phase-1: వెలిగొండ జలసిరులు.. 30 ఏళ్ల కల సాకారం, నేడు కృష్ణా జలాల విడుదల

మార్కాపురం ప్రాంత ప్రజలు, రైతులు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.

30 Aug 2026
తెలంగాణ

Telangana: తెలంగాణ స్కూళ్లలో కొత్త రూల్.. ఇక మీ స్కూల్ టీచర్లు మార్కులు వేయరు!

తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత కచ్చితంగా అంచనా వేసేందుకు విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Mann Ki Baat: యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు ప్రచారం చేయండి.. క్రియేటర్లకు మోదీ సూచన

క్షణికమైన ఆనందాన్ని ఇచ్చే మత్తు పదార్థాలు ఉజ్వల భవితను దెబ్బతీసి, వ్యక్తిగత జీవితాన్ని అంధకారంలోకి నెట్టేస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.

మునుపటి తరువాత