భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
LPG pipeline network: ఎల్పీజీ సరఫరా ఇక మరింత సులభం.. 5 రాష్ట్రాల మీదుగా కొత్త పైప్లైన్
దేశంలో ఎల్పీజీ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
BCI: బీసీఐలో ఆర్థిక అవకతవకలు.. రూ.150 కోట్ల బదిలీ.. ఛైర్మన్ మిశ్రపై సంచలన ఆరోపణలు
నల్సార్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఓ నిర్ణయంతో ఇటీవల వార్తల్లో నిలిచిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) ఛైర్మన్ మనన్కుమార్ మిశ్ర మరో వివాదంలో చిక్కుకున్నారు.
Gachibowli Building Collapse : గచ్చిబౌలిలో భారీ ప్రమాదం.. కుప్పకూలిన ఏడంతస్తుల భవనం.. ఇద్దరు మృతి!
హైదరాబాద్ గచ్చిబౌలిలోని అంజయ్యనగర్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
CM Vijay: ఒక్క పైసాకే 1 గ్రాము బంగారం.. సీఎం విజయ్ పథకంలో అసలు ట్విస్ట్ ఏంటంటే?
తమిళనాడు ప్రభుత్వం నవజాత శిశువులకు ఉచితంగా 1 గ్రాము బంగారు ఉంగరం అందించేందుకు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టనున్న 'తై మామన్ తంగ మోదిరమ్' (మేనమామ బంగారు ఉంగరం) పథకం టెండర్ వ్యవహారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
analogue paneer: కర్ణాటకలో 'అనలాగ్ పనీర్'పై ఏడాది నిషేధం.. అసలు పనీర్కు దీనికి తేడా ఏంటంటే?
కర్ణాటకలో అనలాగ్ పనీర్ విక్రయాలపై ప్రభుత్వం ఏడాది పాటు నిషేధం విధించింది. ఈ నిషేధం 2027 ఆగస్టు 17 వరకు అమల్లో ఉంటుందని రాష్ట్ర ఆహార భద్రత శాఖ వెల్లడించింది.
UP: యూపీ ఎన్నికల వేళ కీలక నేతలకు భారీ భద్రత.. 52 మందికి బుల్లెట్ప్రూఫ్ జాకెట్లు!
ఉత్తర్ప్రదేశ్లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు ఊపందుకున్న వేళ.. కీలక రాజకీయ నేతల భద్రతను ప్రభుత్వం మరింత పెంచింది.
CM Bhagwant Mann wife: పంజాబ్ సీఎం భార్యపై సంచలన ఆరోపణలు.. రూ.5 కోట్లు డిమాండ్ చేశారంటూ ఫిర్యాదు!
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ భార్య గుర్ప్రీత్ కౌర్పై సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Hyderabad Traffic Problem : హైదరాబాద్ ఐటీ కారిడార్ ట్రాఫిక్కు చెక్.. సైబరాబాద్ పోలీసుల 'పంచసూత్రాల' ప్లాన్!
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో కేవలం రెండు, మూడు కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకే వాహనదారులు గంటల తరబడి రోడ్లపై గడపాల్సిన పరిస్థితి నెలకొంది.
Velugonda: వెలిగొండకు ముహూర్తం ఫిక్స్.. చంద్రబాబు చేతుల మీదుగా కృష్ణా జలాల విడుదల
ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
HYDRAA : సున్నం చెరువు రూపురేఖలు మారిపోతున్నాయ్.. బోటింగ్, ప్లే ఏరియాలు, సోలార్ లైట్లతో కొత్త లుక్!
హైదరాబాద్ ఐటీ కారిడార్కు సమీపంలో ఉన్న బోరబండ బస్తీ వాసుల ఆశలకు ఇప్పుడు కొత్త ఊపిరి వస్తోంది.
H1N1: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం.. 8 రెట్లు పెరిగిన కేసులు, 1,777 మందికి వైరస్!
దిల్లీలో స్వైన్ ఫ్లూ(H1N1)కేసులు వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టు 20 నాటికి దేశ రాజధానిలో 1,777 H1N1 కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ వెల్లడించింది.
Avinash Reddy: వివేకా హత్య కేసులో ఈడీ సోదాలు.. అవినాష్ రెడ్డి ఇంట్లో రూ.24 లక్షలు సీజ్!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేపట్టిన సోదాలు ముగిశాయి.
APMDC Award: ఏపీఎండీసీకి ప్రతిష్ఠాత్మక అవార్డు.. రూ.9 వేల కోట్ల సమీకరణకు గోల్డ్ మెడల్!
ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ)కి ప్రతిష్ఠాత్మకమైన 'బెస్ట్ స్టేట్ లింక్డ్ ఇష్యూయర్ బంగారు పతకం' లభించింది.
Andhra Pradesh GST Model: ఏఐతో జీఎస్టీ వసూళ్లలో ఏపీ సంచలనం.. ఆరు నెలల్లోనే రూ.743 కోట్లు!
ఆంధ్రప్రదేశ్ వాణిజ్య పన్నులశాఖ అమలు చేస్తున్న కృత్రిమ మేధస్సు (ఏఐ), మెషిన్ లెర్నింగ్ ఆధారిత జీఎస్టీ పరిపాలనా విధానానికి జాతీయ స్థాయిలో ప్రశంసలు లభించాయి.
FIR on Pellet Gun Case:పెల్లెట్ గన్ కేసులో ఎట్టకేలకు ఎఫ్ఐఆర్.. కీలక ఆధారాలు సమర్పించిన బాధితుడు
దిల్లీ పెల్లెట్ గన్ ఘటనపై ఎట్టకేలకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
Revanth Reddy: రేవంత్ అమెరికా టూర్కు నో.. కారణం వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
Indiramma Indlu - CURE: క్యూఆర్లో ఇందిరమ్మ ఫ్లాట్లకు అర్హులేనా? ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ ప్రభుత్వం క్యూఆర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్లో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు కీలక సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చారు.
Indian Railways: రైల్వే క్యాంటీన్లలో నిబంధనల ఉల్లంఘన.. 14 రోజుల ప్రత్యేక డ్రైవ్ ప్రారంభం
కర్ణాటకలోని రైల్వే స్టేషన్లలో ఆహార భద్రతపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
Hyderabad: ఆస్టన్ మార్టిన్ ఢీకొని యువతి మృతి.. ఎంపీ కుమారుడిపై కేసు నమోదు
హైదరాబాద్ ఐటీ కారిడార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
Rajasthan: రాజస్థాన్లో స్కూల్ తనిఖీకి వెళ్లిన కాక్రోచ్ పార్టీ కార్యకర్తలపై దాడి
రాజస్థాన్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
Rahul Gandhi: విద్యార్థులపై పెల్లెట్ గన్ల వినియోగం.. దిల్లీలో రాహుల్ గాంధీ ధర్నా
దిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్లను ఉపయోగించడంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
H1N1 Cases: దిల్లీలో పెరుగుతున్న H1N1 కేసులు.. 1,349 మందికి స్వైన్ఫ్లూ
దిల్లీ-NCRలో తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో H1N1 కేసులు,ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.
Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరణ.. పర్యటన రద్దు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది.
Delimitation Bill: డీలిమిటేషన్ బిల్లు కోసం ప్రత్యేక పార్లమెంట్ భేటీకి కేంద్రం కసరత్తు?
డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్ను సమావేశపరిచే యోచనలో ఉందా? వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ పార్లమెంట్ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
MUMBAI: ట్రాన్స్జెండర్ వేషంలో వచ్చి.. పూజల పేరుతో ఎయిర్హోస్టెస్పై అత్యాచారం
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను ట్రాన్స్జెండర్నని నమ్మించి, ఇంటికి పట్టిన చెడు దిష్టిని తొలగించేందుకు పూజలు చేస్తానంటూ ఓ యువకుడు 25 ఏళ్ల ఎయిర్హోస్టెస్ను మోసం చేశాడు.
Rahul Gandhi: యువతే లక్ష్యంగా రాహుల్ గాంధీ.. రాజకీయ వ్యూహంలో కీలక మార్పు
పెద్ద సభలు, భారీ ప్రసంగాలు, రాజకీయ నినాదాలతో సాగే సంప్రదాయ ప్రచారానికి భిన్నంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన రాజకీయ శైలిలో మార్పు తీసుకొస్తున్నారు.
UGC NET : ప్రతి ప్రశ్నకు రూ.200 ఎందుకు? యూజీసీ నెట్ ఆన్సర్ కీపై NTA వివరణ
యూజీసీ నెట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అభ్యర్థుల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు వసూలు చేస్తోంది.
Mahatma Gandhi: గాంధీ రాసిన 688 చేతిరాత ప్రతులు.. వేలంలో రూ.16.2 కోట్లు
మహాత్మా గాంధీ స్వయంగా రాసిన అరుదైన చేతిరాత ప్రతులు వేలంలో భారీ ధరకు అమ్ముడయ్యాయి.
Visakhapatnam: హోమ్ వర్క్ చేయలేదని చెంపపై కొట్టిన టీచర్.. భయంతో ఆగిన బాలుడి ఊపిరి!
విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
Manoj Naravane: ఉగ్రవాదం వల్ల పాక్తో ముప్పు.. భవిష్యత్లో చైనాతోనే పోటీ: నరవణె
ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో భారత్ ప్రస్తుతం పాకిస్థాన్ను తక్షణ ప్రమాదంగా పరిగణిస్తోందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తెలిపారు.
Jurala: జూరాల జలాశయానికి భారీగా వరద.. 81 వేల క్యూసెక్కులు విడుదల
జూరాల జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 91 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.
Rajamahendravaram: హౌస్బోటులో గోదారి అందాలు.. రాజమహేంద్రవరంలో త్వరలో పర్యాటకులకు కొత్త అనుభవం
గోదావరి నదిలో విహరించాలనుకునే పర్యాటకులకు రాజమహేంద్రవరం మరో కొత్త అనుభూతిని అందించనుంది.
TTD: తిరుమల అడవుల్లో రోబో పహారా.. చిరుతల కదలికలపై రియల్టైమ్ నిఘా
తిరుమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల కదలికలను ముందుగానే గుర్తించడంతో పాటు భక్తులకు మరింత భద్రత కల్పించేందుకు తితిదే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకురానుంది.
Delhi Air Pollution: దిల్లీ వాయు కాలుష్యంలో పాక్ వాటా 33 శాతం.. నివేదికలో సంచలన విషయాలు
దేశ రాజధాని దిల్లీని వాయు కాలుష్యం తీవ్రంగా వేధిస్తుండగా.. ఈ సమస్యకు పొరుగు దేశమైన పాకిస్థాన్ కూడా ఓ ప్రధాన కారణంగా నిలుస్తున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది.
ED Raids: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది.
Rain Alert: అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు.. తెలంగాణలో 28 వరకు భారీ వానలు!
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.