భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
BJP: బీజేపీలో భారీ మార్పులు.. కొత్త టీమ్లో సీనియర్లకు కీలక పదవులు?
భారతీయ జనతా పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ujjain Mahakaleshwar Temple: మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. 13 మంది భక్తులకు గాయాలు
శ్రావణ మాస సోమవారం కావడంతో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
Atal Canteens : వాజ్పేయీ వర్ధంతి సందర్భంగా దిల్లీలో 25 కొత్త అటల్ క్యాంటీన్లు ప్రారంభం
దిల్లీలో అటల్ క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి బాధలను దూరం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేఖాగుప్తా తెలిపారు.
Rahul Gandhi: విద్యార్థుల ఆందోళనల వేళ సీఎం సోరెన్కు రాహుల్ గాంధీ లేఖ
జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు లేఖ రాశారు.
Air India pilots: ఎయిర్ ఇండియాకు మరో షాక్.. డ్రగ్స్ పరీక్షలో మరో ఇద్దరు పైలట్లకు పాజిటివ్
డ్రగ్స్ పరీక్షలో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లు విఫలమయ్యారు.
Nagababu: నాగబాబుకు కీలక బాధ్యతలు.. గ్రీన్ కమిటీ ఛైర్మన్గా నియామకం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Rahul Gandhi: మోదీజీ.. మీ ఎన్టీఏ ఏం చేసిందో చూడండి: యూజీసీ-నెట్పై రాహుల్ ఫైర్
యూజీసీ-నెట్ పరీక్షల నిర్వహణలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) వైఫల్యాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.
Jharkhand Students' Protest: జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనకు ఫలితం.. 14వ జేపీఎస్సీ పరీక్ష రద్దు
రాంచీలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థులు చేపట్టిన భారీ నిరసనలకు ఎట్టకేలకు ఫలితం లభించింది.
Shehzad Poonawalla: ఆర్థిక, వ్యక్తిగత ఇబ్బందుల కారణంతోనే బీజేపీని వీడుతున్నా: షెహజాద్ పూనావాలా
బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మరోసారి తన రాజీనామాపై స్పష్టత ఇచ్చారు.
Dimagi Naxal Party: 'దిమాగీ నక్సల్ పార్టీ' ఇన్స్టా పేజీకి 24 గంటల్లోనే 1.6 లక్షల మంది ఫాలోవర్లు
'దిమాగీ నక్సల్ పార్టీ' పేరుతో ఓ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది.
Kanchipuram: కాంచీపురం అమ్మవారి ఆలయ ఉత్సవాల్లో ఘర్షణ.. ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో అమ్మవారి ఆలయ ఉత్సవాలు తీవ్ర విషాదానికి దారితీశాయి.
NLSIU CJI : నల్సార్ తర్వాత మరో లా వర్సిటీలో నిరసన.. సీజేఐ రావొద్దంటూ విద్యార్థుల డిమాండ్
బెంగళూరులోని నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా యూనివర్సిటీ (ఎన్ఎల్ఎస్ఐయూ)లోనూ స్నాతకోత్సవ వేడుకకు సంబంధించిన వివాదం మొదలైంది.
West Bengal: పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్నిప్రమాదం.. లాడ్జిలో ఆరుగురు సజీవ దహనం
పశ్చిమ బెంగాల్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Bihar: బిహార్లో విషాదం.. అశోక్ధామ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి
బిహార్లో విషాద ఘటన చోటుచేసుకుంది. లఖిసరాయ్ జిల్లాలోని ప్రముఖ అశోక్ధామ్ ఆలయంలో సోమవారం తొక్కిసలాట జరిగింది.
Yadagirigutta: యాదగిరిగుట్ట భక్తులకు కొత్త స్వాగత తోరణం.. రూ.3.16 కోట్లతో నిర్మాణం
యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రానికి వచ్చే భక్తులకు ఘన స్వాగతం పలికేలా రాయగిరి వద్ద భారీ స్వాగత తోరణాన్ని నిర్మించనున్నారు.
AP Assembly Session: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు.. ఆరు బిల్లులు ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ శాసనసభ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
Rain Alert: బంగాళాఖాతంలో బలపడుతున్న అల్పపీడనం.. వాయుగుండంగా మారే అవకాశం
వాయవ్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల్లో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి స్పష్టమైన అల్పపీడనంగా కొనసాగుతోంది.
New AEDP Degree Courses: అప్రెంటిస్షిప్తో డిగ్రీ.. ఏఈడీపీ కోర్సులకు ఉన్నత విద్యామండలి రూపకల్పన
అప్రెంటిస్షిప్తో కూడిన డిగ్రీ కోర్సులను (ఏఈడీపీ) ఉన్నత విద్యామండలి రూపొందించింది.
Governor quota MLC post: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెదేపా నేతలు వర్ల, రమాదేవి పేర్లు
గవర్నర్ కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సమాచారం.
Andhra Pradesh: మేయర్, ఛైర్మన్ను ప్రజలే ఎన్నుకునేలా చట్ట సవరణకు ప్రభుత్వం సిద్ధం
మేయర్,మున్సిపల్ ఛైర్మన్ స్థానాలకు ఇకపై ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
TIMS: నేడే 1,000 పడకల టిమ్స్ ప్రారంభం.. ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ ఎర్రగడ్డలో నిర్మించిన మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (డా.ఎంసీఆర్ టిమ్స్) సనత్నగర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సోమవారం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానుంది.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.. తొలి రోజు 31 సర్వీసులు
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.
ASDD Votes: ముసాయిదా జాబితాలో చోటు దక్కని ఓటర్లపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రంలో అన్కలెక్టబుల్ (సేకరించడానికి వీలులేని) జాబితాలో చేర్చిన ఓటర్లపై రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయి.
Bandi Sanjay: పదేళ్లు అధికారంలో ఉండి ఏం చేశారు..? కేటీఆర్పై బండి సంజయ్ ఫైర్!
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు.
Andhra Pradesh: క్లస్టర్ టీచర్లకు కష్టాలే.. పాఠశాల ఏదో తెలియని పరిస్థితి!
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ఆధారంగా మిగులుగా తేలిన క్లస్టర్ ఉపాధ్యాయుల పరిస్థితి గందరగోళంగా మారింది.
Vijayawada: విష ప్రచారం ఆపకుంటే ఊరుకోం.. వైసీపీపై డీఎస్సీ విజేతల ఫైర్
వైసీసీ తమపై చేస్తున్న విష ప్రచారాన్ని ఆపకపోతే తీవ్రంగా స్పందిస్తామని మెగా డీఎస్సీ-2025 విజేతలు హెచ్చరించారు.
Varanasi Airport Gunfire: విమానాశ్రయంలో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలి ఇద్దరికి గాయాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం భద్రతా తనిఖీల సమయంలో కాల్పుల ఘటన కలకలం రేపింది.
Asish Banerjee: 'రాజకీయాల్లోకి రావడం తప్పే'.. మాజీ డిప్యూటీ స్పీకర్ సూసైడ్ నోట్లో సంచలన వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే అసిష్ బెనర్జీ మృతి చెందారు.
Amaravati: వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ ఏజెంట్.. గంటల్లోనే పనులు పూర్తి
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అమలు చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పన్నుల వసూళ్ల వ్యవస్థతో పన్నుల నిర్వహణ మరింత వేగవంతమైంది.
Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్న్యూస్.. 17 నుంచి ఫిన్లాండ్లో ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చర్యలు చేపడుతున్నారు.
Visakhapatnam Airport: నేటి అర్ధరాత్రితో విశాఖ ఎయిర్పోర్టు సేవలకు బ్రేక్.. రేపటి నుంచి భోగాపురం నుంచి విమానాలు
విశాఖపట్టణం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాల రాకపోకలు నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి.
Balapur Ganesh: పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో బాలాపూర్ గణపయ్య.. ఈసారి మరింత ప్రత్యేకం
హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ ఉత్సవాల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా పూరీ జగన్నాథస్వామి ఆలయం నిలవనుంది.
Andhra Pradesh: 2025 నాటి ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు.. ఎస్ఈసీ కీలక నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తుది ఓటర్ల జాబితాల ఆధారంగా కాకుండా.. 2025లో రూపొందించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ఓటర్ల జాబితాలతో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
Guntur: మన ఎండు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటెయినర్లు తిరస్కరణ
గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మిర్చి సరకు శ్రీలంకలో తిరస్కరణకు గురైంది.
Mega Industrial Hub: ఓర్వకల్లులో రూ.7,800 కోట్ల పెట్టుబడి.. 3,500 మందికి ఉద్యోగాలు
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో రూ.7,800 కోట్ల భారీ పెట్టుబడితో సౌరఫలకాల తయారీలో కీలకమైన ఇంగాట్, వేఫర్ తదితర ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
Karnataka: కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హోటళ్లలో కుళ్లిన ఆహారం.. కేఎఫ్సీలో తనిఖీలు
కర్ణాటకలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, ప్రభుత్వ ఆహార కేంద్రాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.
Submarine Deal: సబ్మెరైన్ డీల్పై త్వరలో కీలక నిర్ణయం.. జర్మనీతో రూ.70 వేల కోట్ల ఒప్పందం
ఎన్నో ఏళ్లుగా ఆలస్యమవుతున్న భారత నౌకాదళ ప్రాజెక్ట్-75(ఐ) జలాంతర్గాముల కార్యక్రమంలో త్వరలో కదలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.