భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Karur Stampede Jobs: కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు.. సీఎం విజయ్కు సుప్రీం ఊరట
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
JP Nadda: జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్లో చికిత్స.. వైద్యులు ఏం చెప్పారంటే?
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు.
Air India: విమానంలో ఒకేసారి మూడు హైడ్రాలిక్ వైఫల్యాలు.. 4 సెకన్లు తీవ్ర ఉత్కంఠ
థాయిలాండ్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల ప్రయాణ మధ్యలో తీవ్ర కుదుపులకు గురైంది.
Census 2027: దేశంలో తొలిసారి సమగ్ర కులగణన.. 40 ప్రశ్నలకు కేంద్రం ఆమోదం
దేశంలో 2027 జనాభా లెక్కల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది.
Chief Justice: 'ఇది విద్యార్థులకు, నాకు మధ్య ఉన్న విషయం': బార్ కౌన్సిల్ ఆదేశంపై ప్రధాన న్యాయమూర్తి
హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన వ్యవహారంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీసుకున్న కఠిన నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు.
Bhubaneswar: ఇండిగో విమానం రద్దు.. లగేజీ బెల్ట్పైకి ఎక్కి మహిళ హల్చల్ .. వీడియో వైరల్
ఇండిగో విమానం రద్దవడంతో ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా లగేజీ బెల్ట్పైకి ఎక్కి విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
PM Modi: దేశ విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. బాధితుల ధైర్యానికి మోదీ ప్రశంసలు
దేశ విభజన కారణంగా ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
Gallantry and Service Medals: 1057 మంది పోలీసులకు గ్యాలంట్రీ, సేవా పతకాలు.. ఏపీ,తెలంగాణ నుంచి 36 మంది ఎంపిక
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ తదితర విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది.
Godavari pushkaralu 2027: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
Bengaluru: బెంగళూరులో ఇంటి ముందు పార్కింగ్కు కొత్త రూల్స్.. ఏటా రూ.25 వేల వరకు రుసుము
బెంగళూరు నగరంలో నివసిస్తున్న వాహనదారులకు కొత్త నిబంధనలు రానున్నాయి.
Telangana: తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. నకిలీలకు చెక్ పెట్టేలా 9 రకాల రక్షణ
తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించింది.
Chandipura Virus: గుజరాత్లో చండీపుర వైరస్ కలకలం.. ఐదు వారాల్లో 25 మంది చిన్నారుల మృతి
గుజరాత్లో చండీపుర వైరస్ ఆందోళన కలిగిస్తోంది.
AP Reservoirs: ఏపీలో 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టులపై అధ్యయనం
ఆంధ్రప్రదేశ్లోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టులు (పీఎస్పీ) ఏర్పాటు చేసే అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Voter List Revision: ఓటర్లకు కీలక సమాచారం.. ఆగస్టు 22 నుంచి నాలుగు రోజులు ప్రత్యేక శిబిరాలు
ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో నాలుగు రోజుల పాటు 'ప్రత్యేక ప్రచార దినాలు' (స్పెషల్ క్యాంపెయిన్ డేస్) నిర్వహించనున్నారు.
APIIC: ఏపీలో పరిశ్రమల జోరు.. 60 వేల ఎకరాల భూ సేకరణకు ఏపీఐఐసీ సిద్ధం
ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ముందుగానే సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
NALSAR Students: సీజేఐని ఆహ్వానించొద్దన్న నల్సార్ విద్యార్థులు.. బీసీఐ కీలక నిర్ణయం
నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దని విద్యార్థులు కోరిన వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది.
NRI: శంషాబాద్ విమానాశ్రయంలో తగ్గుతున్న విదేశీ ప్రయాణికులు.. కారణం ఇదే
శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల రాకపోకలు క్రమంగా తగ్గుతున్నాయి.
Uttarakhand: ఉత్తరాఖండ్ సొరంగంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు
ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Nidhi Tiwari: బార్క్లో శాస్త్రవేత్త.. ఇప్పుడు మోదీ ప్రైవేట్ సెక్రటరీ.. ఎవరీ నిధి తివారీ ?
లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్ సర్వీసెస్ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు.
Air India: ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్ప్రైస్ పైలట్లందరికీ ఇకపై డోప్ టెస్ట్ తప్పనిసరి
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
National Highways: హైవేపై ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకోవాలి.. ఆలస్యమైతే రూ.10 వేల జరిమానా
జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సేవలు మరింత వేగంగా అందేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయాలు తీసుకుంది.
Dropout Student In India: ఉన్నత విద్యకు చేరకముందే 73 శాతం మంది డ్రాప్అవుట్.. పార్లమెంటరీ కమిటీ ఆందోళన
దేశంలో విద్యార్థుల చదువు మధ్యలోనే నిలిచిపోతున్న పరిస్థితిపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Parliament Chaos: పార్లమెంట్లో నిరసనలతో 7,023 నిమిషాలు వృథా.. ఖర్చు రూ.175 కోట్లు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుస నిరసనలు, ఆందోళనలు, సభలో గందరగోళం మధ్య సాగాయి.
Sukhbir Singh Badal: అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal)పై దాడి జరిగింది.
Air India: ఫుకెట్-ఢిల్లీ ఫ్లైట్లో 35 నిమిషాలు నిద్రపోయిన పైలట్.. దర్యాప్తులో సంచలన విషయాలు
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒడిశా మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు తగ్గిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Forest to Ramp: తుపాకులు వదిలి చేనేత చీరల్లో మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ర్యాంప్పై మోడళ్లుగా మెరిశారు.
BrahMos Missile Manufacturing Unit: పాలమూరుకు బ్రహ్మోస్ ప్రాజెక్టు.. 416 ఎకరాల్లో తయారీ కేంద్రం ఏర్పాటు
తెలంగాణ రక్షణ రంగంలో మరో కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
Jharkhand Paper Leak : జార్ఖండ్లో పేపర్ లీక్పై నిరసనలు.. 600 మంది విద్యార్థులపై కేసు నమోదు
జార్ఖండ్లో పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Pit Bull Attacks: ఇంటిని చూసేందుకు వెళ్లిన దంపతులపై పిట్బుల్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్
ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆస్తిని పరిశీలించడానికి వెళ్లిన భార్యాభర్తలకు ఊహించని అనుభవం ఎదురైంది.
Nitin Gadkari: ఆరోగ్యమే నిజమైన సంపద.. 135 కిలోల నుంచి 89 కిలోలకు గడ్కరీ ఎలా తగ్గారంటే?
కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Chandrababu: అమరావతి ఈ-3 సీడ్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
Loksabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరిరోజు ట్విస్ట్.. ప్రారంభం కాకుండానే నిరవధిక వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజున ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Telangana High Court: ఉచితాల భారం పెరిగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లోకి: హైకోర్టు
తెలంగాణలో ఉచిత పథకాల అమలు, వాటి వల్ల ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి గీతం.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా?
ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలే వినిపిస్తుంటాయి.
Delhi Red Fort Blast: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల వెనుక అల్ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక అంశాలు
దిల్లీ ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
Delhi High Court: శిర్డీ సాయిబాబాపై అసత్య ప్రచారం.. యూట్యూబ్ వీడియోలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం
యూట్యూబ్తో పాటు ఇతర ఆన్లైన్ వేదికల్లో శిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారంతో వీడియోలు ప్రసారం కావడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయంలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం.. 83 వేల క్యూసెక్కుల వరద
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.
Hyderabad: 'భవ్య' పథకంతో హైదరాబాద్ శివార్లలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల త్వరలో నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి రానున్నాయి.
Earthquake: జమ్మూకశ్మీర్లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్పై 5.5 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో గురువారం ఉదయం భూమి కంపించింది.
Tirupati: రేణిగుంట విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం.. అక్టోబర్ నుంచి అంతర్జాతీయ సేవలు
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం మంజూరైంది.
Chandrababu: పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపులో కొత్త విధానం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Telangana High Court : హైడ్రా కమిషనర్పై హైకోర్టు సీరియస్.. సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు
కోర్టుస్టే ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలోనే ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
AP Weather Alert: ఏపీలో వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు,ఈదురుగాలులు
ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. నేడు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది.
PM Modi: మోదీని ఆటపట్టించిన ఖర్గే.. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ
రాజకీయాల్లో నేతల మధ్య విభేదాలు సాధారణమే.అయితే,వాటిని పక్కనపెట్టి ఒకే వేదికపై సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తే ఆ దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.
Yashwant Varma: జడ్జి ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు.. యశ్వంత్ వర్మను దోషిగా తేల్చిన కమిటీ
దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు నగదు వ్యవహారంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Assam Floods: పడవ లేదు.. రెస్క్యూ బృందం లేదు.. అరటి దుంగలతో 97 ఏళ్ల వృద్ధురాలిని కాపాడిన కుటుంబం
పడవ లేదు.. రెస్క్యూ బృందం అందుబాటులో లేదు. అర్ధరాత్రి వరద నీరు ఇంటిని చుట్టుముట్టింది.
Tukaram Mundhe : 1100కుపైగా తనిఖీలు.. 'మహారాష్ట్ర సింగం' తుకారాం ముండే ఎవరో తెలుసా?
మహారాష్ట్రలో కఠినమైన, నిబంధనలకు కట్టుబడి పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు.
Arunachal Pradesh Row: అరుణాచల్ పేర్ల మార్పుపై చైనా ఆగ్రహం.. భారత్ ఏం చెప్పిందంటే?
అరుణాచల్ ప్రదేశ్లోని 27 భౌగోళిక ప్రాంతాలకు భారత్ అధికారికంగా పేర్లు పెట్టడం భారత్-చైనా మధ్య కొత్త వివాదానికి దారితీసింది.
Air India Pilot: ఎయిర్ ఇండియా పైలట్కు డ్రగ్ టెస్ట్ పాజిటివ్.. లైసెన్స్ రద్దవుతుందా?
ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం AI2379 ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తు కోల్పోయి.. అందులోని 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.
Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చ
పరిశ్రమలు,విద్యుత్,ఐటీ,పర్యాటకం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) చర్చిస్తోంది.
Chandrachud: ఉక్రెయిన్తో వివాదం.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా చంద్రచూడ్
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Independence Day 2026: భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
భారత్ ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
Amit Shah: చర్చకు నేను రెడీ.. రాహుల్ గాంధీకి ఆసక్తి లేదు: అమిత్ షా
పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు ముగింపు పలికేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలకు కీలక ప్రతిపాదన చేశారు.
Himachal: హిమాచల్లో ఇంధన ధరల పెంపు.. 'వితంతు, అనాథల సెస్' అంటే ఏమిటి?
హిమాచల్ ప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.