భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Bihar: బీహార్లో ఏకే-47 కాల్పుల ఘటనపై నిరసన.. తేజస్వి యాదవ్ అరెస్ట్
బిహార్లో ఏకే-47 కాల్పుల ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
Tamil Nadu: విద్యార్థుల ఆందోళనలపై నిషేధాజ్ఞలు వెనక్కి.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల నిరసనల విషయంలో కీలకంగా వెనక్కి తగ్గింది.
NEET: నీట్ పరీక్షల భద్రతకు పకడ్బందీ చర్యలు.. వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లు
నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో అక్రమాలకు, ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరింత కఠినమైన భద్రతా చర్యలను తీసుకొచ్చింది.
UP School: స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్'.. ప్రైవేట్ స్కూల్కు అధికారుల సీల్
ఉత్తర్ప్రదేశ్లోని గోండా జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
Madhya Pradesh: కుక్క వేషంలో కలెక్టరేట్కు వచ్చిన వ్యక్తి.. అధికారులకు షాక్.. అసలేం జరిగిందంటే?
ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటుంటారు.
Bhopal: స్కూల్ విలీన నిర్ణయంపై భోపాల్లో రోడ్డెక్కిన జెన్ ఆల్ఫా విద్యార్థులు
ఇటీవల దేశవ్యాప్తంగా జెన్-జీ ఉద్యమం ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే.
Visakhapatnam : విశాఖ డేటా సెంటర్లపై అపోహలే.. తాగునీటికి ఇబ్బంది ఉండదు: లోకేశ్
విశాఖపట్టణంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల విషయంలో నీటి వినియోగం,పర్యావరణ ప్రభావంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
CM Vijay : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. ఆరోగ్య బీమా రూ.25లక్షలకు పెంపు,ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్లు
తమిళనాడు ప్రజలకు ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటనలు చేశారు.
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా: విజయసాయిరెడ్డి
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్పై కీలక ప్రకటన చేశారు.
NTA: ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 600 మంది సబ్జెక్ట్ నిపుణుల తొలగింపు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో భారీ స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నారు.
Pune: పర్యాటకుల దుస్తులపై అభ్యంతరం.. సింహగడ్ కోటలో దాడి, వీడియోలు వైరల్
పూణే సమీపంలోని చారిత్రక సింహగడ్ కోటలో పర్యాటకులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
Ahmedabad: అహ్మదాబాద్ సైబర్ ఫ్రాడ్ వెనుక పాక్, చైనా నేరగాళ్లు.. 4,500 సిమ్లు స్వాధీనం!
అహ్మదాబాద్లో జరిగిన రూ.1.5 కోట్ల 'బాస్ స్కామ్' కేసు దర్యాప్తులో అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్వర్క్కు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి.
Telangana: తెలంగాణ పోలీసు నియామకాల్లో అక్రమాలకు చెక్.. అభ్యర్థులకు ప్రత్యేక యూనిక్ ఐడీ
తెలంగాణలో పోటీ పరీక్షల ద్వారా చేపట్టే పోలీసు నియామకాల్లో అక్రమాలకు,అవకతవకలకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ)మరో కీలక విధానాన్ని అమలు చేయనుంది.
Shehzad Bhatti: హైదరాబాద్లో షెహజాద్ భట్టీ నెట్వర్క్ లింకులు.. ఇద్దరు యువకుల అరెస్ట్
హైదరాబాద్లో పాకిస్థాన్ ఐఎస్ఐ మూలాలున్న షెహజాద్ భట్టీ నెట్వర్క్ (ఎస్బీఎన్)కు సంబంధించిన కీలక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.
Kolkata Hotel Fire: వైద్యం కోసం కోల్కతాకు వచ్చి విగతజీవులైన తొమ్మిది మంది.. హోటల్లో భారీ అగ్నిప్రమాదం
వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చి హోటల్లో బస చేసిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్'లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Horticulture Hub: రాయలసీమలో రూ.లక్ష కోట్ల ఉద్యాన హబ్.. 5,869 గ్రామాల్లో భారీ ప్రణాళిక
రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యాన రంగాన్ని మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది.
Tamil Nadu: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం.. మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు
తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంక్షేమం,సాధికారతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
PM CARES Fund: పీఎం కేర్స్ ఫండ్కు రికార్డు స్థాయి నిధులు.. రూ.8,452 కోట్లకు చేరిన కార్పస్!
పీఎం కేర్స్ ఫండ్ కార్పస్ భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ నిధి మొత్తం విలువ రూ.8,452.07 కోట్లకు చేరుకుంది.
Supreme Court: ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
'చలో పార్లమెంట్' కార్యక్రమం సందర్భంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
India's Most Employable States 2026: 2026లో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో యూపీ టాప్.. 78.6%తో ముందంజ
భారత్లో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Unfavourable Views of India: అమెరికాలో భారత్పై ప్రతికూల అభిప్రాయాలే ఎక్కువ.. ప్యూ సర్వే సంచలనం
అమెరికాలో భారత్పై ప్రజల అభిప్రాయం గత కొన్నేళ్లుగా క్రమంగా మారుతోంది.
AP Cabinet: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.
DGCA: ఎయిర్లైన్స్ పైలట్లందరికీ డ్రగ్స్ పరీక్షలు.. డీజీసీఏ కీలక నిర్ణయం
దేశంలోని అన్ని దేశీయ విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న పైలట్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు చేపడుతోంది.
Centre : ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలలపై లైంగిక కంటెంట్.. మెటాకు కేంద్రం హెచ్చరిక
ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తి చెందుతున్న అంశంపై కేంద్ర ప్రభుత్వం మెటా అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది.
Supreme Court: 28 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు: సుప్రీంకోర్టు
భారత చట్టసభల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది.
Supreme Court: ఉరిశిక్ష స్థానంలో లెథల్ ఇంజెక్షన్? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
ఉరిశిక్షకు బదులుగా ఖైదీకి తక్కువ బాధ కలిగించే ఇతర పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Bihar: విద్యార్థులపై ఏకే-47 కాల్పులు నిజమే.. సుప్రీంకోర్టుకు బిహార్ ప్రభుత్వం అఫిడవిట్
నీట్-యూజీ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం వాస్తవమేనని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
Mahua Moitra: మహిళా ఎంపీని రాత్రివేళ బయటకు పంపారు.. అధికారులపై మహువా ప్రివిలేజ్ నోటీసు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందజేశారు.
Shehzad Bhatti: టిక్టాక్ నుంచి ఉగ్ర నెట్వర్క్ వరకు.. అమిత్ షా చెప్పిన షహజాద్ భట్టీ ఎవరు?
పాకిస్థాన్కు చెందిన గ్యాంగ్స్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ షహజాద్ భట్టీ పేరు ప్రస్తుతం భారత్లో ఉగ్రవాద దర్యాప్తుల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
TISS: టీఐఎస్ఎస్ స్నాతకోత్సవంలో కీలక మార్పు.. సీజేఐ స్థానంలో డాక్టర్
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) 86వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు.
Bank accounts rented: బ్యాంకు ఖాతాలు అద్దెకు.. రూ.25 కోట్ల సైబర్ లావాదేవీలు.. ముగ్గురు అరెస్ట్
కొద్దిపాటి డబ్బుకు ఆశపడి సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చిన ముగ్గురు యువకులను పాట్న పోలీసులు అరెస్ట్ చేశారు.
Champat Rai: రామమందిర విరాళాల చోరీ కేసు: చంపత్ రాయ్కు క్లీన్ చిట్
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
El Nino: నైరుతి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ.. 85 శాతానికే పరిమితం కానున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం కనిపించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో 2026 వర్షాకాలంపై ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఆందోళనకర అంచనాలను వెల్లడించింది.
FLN Selfie Stand : ఇక పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాల్లో ఎఫ్ఎల్ఎన్ సెల్ఫీ స్టాండ్లు
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అవసరమైన అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించేందుకు తెలంగాణ విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
Covid Cases: దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు.. ఏపీలో 74 కేసుల నమోదు
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,554 కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
TGSRTC Mee Ticket APP: ఒకే టికెట్పై బస్సు, మెట్రో, ఆటో, క్యాబ్ ప్రయాణం
ప్రయాణికులకు వేగవంతమైన, సులభమైన ప్రజారవాణా సేవలు అందించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
Telangana SIR Draft Roll: తెలంగాణలో 92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. తుది జాబితాపై ఉత్కంఠ..
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సర్వేలో భాగంగా ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
Jharkhand: జార్ఖండ్ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష రద్దు
నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ జార్ఖండ్లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NTA: పరీక్షల్లో అవకతవకలు.. ఎన్టీఏలో 50 మందికి పైగా సిబ్బందిపై వేటు
ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
BJP New Team: భాజపా జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు.. పురందేశ్వరికి కీలక పదవి
భారతీయ జనతా పార్టీ (భాజపా) నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది.
Supreme court on Airfares: నిబంధనలు పాటించని విమానయాన సంస్థల సేవలు నిలిపివేయండి: సుప్రీంకోర్టు
విమాన ఛార్జీల పెరుగుదలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
Assam : బహుభార్యత్వానికి చెక్.. విడాకులు లేకుండా రెండో పెళ్లి చేస్తే జీతంలో 20 శాతం కోత
బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేసే దిశగా అస్సాం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Rohan Naidu: హైదరాబాదీ ఖగోళవేత్త రోహన్ నాయుడు అరుదైన ఆవిష్కరణ.. వెలుగులోకి బ్లాక్ హోల్ స్టార్!
ఖగోళ శాస్త్రంలో మరో ఆసక్తికరమైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది.
Sujay Vikhe Patil: రహదారి పనుల జాప్యం, మద్యం సమస్యకు ట్రంప్ కారణం: బీజేపీ నేత
మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత సుజయ్ విఖే పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
BJP: బీజేపీలో భారీ మార్పులు.. కొత్త టీమ్లో సీనియర్లకు కీలక పదవులు?
భారతీయ జనతా పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.