Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Visakhapatnam Airport: నేటి అర్ధరాత్రితో విశాఖ ఎయిర్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. రేపటి నుంచి భోగాపురం నుంచి విమానాలు

విశాఖపట్టణం విమానాశ్రయం నుంచి షెడ్యూల్‌ విమానాల రాకపోకలు నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి.

16 Aug 2026
హైదరాబాద్

Balapur Ganesh: పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో బాలాపూర్‌ గణపయ్య.. ఈసారి మరింత ప్రత్యేకం

హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవాల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా పూరీ జగన్నాథస్వామి ఆలయం నిలవనుంది.

Andhra Pradesh: 2025 నాటి ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు.. ఎస్‌ఈసీ కీలక నిర్ణయం

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) తుది ఓటర్ల జాబితాల ఆధారంగా కాకుండా.. 2025లో రూపొందించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్‌ఎస్‌ఆర్‌) ఓటర్ల జాబితాలతో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.

Guntur: మన ఎండు మిర్చికి శ్రీలంక షాక్‌.. పదుల సంఖ్యలో కంటెయినర్లు తిరస్కరణ

గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మిర్చి సరకు శ్రీలంకలో తిరస్కరణకు గురైంది.

16 Aug 2026
కర్నూలు

Mega Industrial Hub: ఓర్వకల్లులో రూ.7,800 కోట్ల పెట్టుబడి.. 3,500 మందికి ఉద్యోగాలు

కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌లో రూ.7,800 కోట్ల భారీ పెట్టుబడితో సౌరఫలకాల తయారీలో కీలకమైన ఇంగాట్‌, వేఫర్‌ తదితర ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.

16 Aug 2026
కర్ణాటక

Karnataka: కర్ణాటకలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు.. హోటళ్లలో కుళ్లిన ఆహారం.. కేఎఫ్‌సీలో తనిఖీలు

కర్ణాటకలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, ప్రభుత్వ ఆహార కేంద్రాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.

16 Aug 2026
ఇండియా

Submarine Deal: సబ్‌మెరైన్‌ డీల్‌పై త్వరలో కీలక నిర్ణయం.. జర్మనీతో రూ.70 వేల కోట్ల ఒప్పందం

ఎన్నో ఏళ్లుగా ఆలస్యమవుతున్న భారత నౌకాదళ ప్రాజెక్ట్‌-75(ఐ) జలాంతర్గాముల కార్యక్రమంలో త్వరలో కదలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Asish Banerjee: పార్టీ కార్యాలయంలో.. మమతా బెనర్జీ సన్నిహితుడి అనుమానాస్పద మృతి

పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్‌, తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) సీనియర్‌ నేత ఆశిష్‌ బెనర్జీ మృతి చెందారు.

Amaravati: క్యాన్సర్‌ కట్టడికి 'బయో ఫౌండ్రీ టాస్క్‌ఫోర్స్‌'.. ముందుగానే ముప్పు గుర్తించేలా చర్యలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్‌ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.

Andhra Pradesh: ఏపీలోని పట్టణాలకు భారీ నిధులు.. రూ.5,940 కోట్లతో అభివృద్ధి పనులు

పట్టణాభివృద్ధికి దోహదం చేసే అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) రెండో విడత కింద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రూ.5,940 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రతిపాదించింది.

Omar Abdullah: పీవోకే పరిస్థితులు చూస్తే బాధేస్తోంది.. ఒమర్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్‌ 370 రద్దు అంశాన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా ప్రస్తావించారు.

Sonia Gandhi: వందేమాతరం విషయంలో సోనియా గాంధీ తీరుపై దుమారం.. ఇరకాటంలో కాంగ్రెస్

దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ కాంగ్రెస్‌ అగ్రనేత, సీపీపీ చైర్‌పర్సన్‌ సోనియా గాంధీకి సంబంధించిన ఓ వీడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.

Mount Elbrus: ఎల్‌బ్రస్‌ శిఖరంపై త్రివర్ణ పతాకం.. ఆంధ్రా పోలీస్‌ అధికారి ఘనత

దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ పోలీసు అధికారి వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు.

Abhijeet Dipke: మమ్మల్ని అడ్డుకోవాలనుకుంటున్నారు.. అభిజీత్‌ దీప్కే సంచలన ఆరోపణలు

కాక్రోచ్‌ జనతా పార్టీ (CJP) అధికారిక ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతా శనివారం ఉదయం కొద్దిసేపు అందుబాటులో లేకుండా పోయింది.

Rahul Gandhi: వరుసగా రెండో ఏడాది.. ఎర్రకోట స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే, రాహుల్‌ దూరం

ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలోని ఎర్రకోట వేదికగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ హాజరుకాలేదు.

15 Aug 2026
బెంగళూరు

Bengaluru: బెంగళూరులో కలకలం.. టీటీపీతో సంబంధాలున్నాయంటూ బెంగాల్‌ యువకుడి అరెస్టు

బెంగళూరులో అనుమానాస్పద ఆన్‌లైన్‌ కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్‌కు చెందిన 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

15 Aug 2026
తెలంగాణ

Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులపై రాజీ లేదు.. పెండింగ్‌ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: రేవంత్‌ రెడ్డి

తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

PM Modi: కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్‌.. పోటీ పరీక్షలకు ఫ్రీ ఆన్‌లైన్‌ కోచింగ్‌ : మోదీ

ఎర్రకోట వేదికగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతను లక్ష్యంగా చేసుకుని పలు కీలక కార్యక్రమాలను ప్రకటించారు.

15 Aug 2026
అమరావతి

Chandrababu: 'నా దేశం.. నా బాధ్యత'.. ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు

అమరావతిలోని రాయపూడి పరేడ్‌ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు.

15 Aug 2026
సినిమా

India 1947 to 2026: 1947 నుంచి 2026 వరకు దేశ గతిని మార్చిన 80 కీలక మైలురాళ్లు

1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశం స్వాతంత్య్రాన్ని అందుకుంది.

PM Modi's Saptdhara Vision: భారత్‌ అభివృద్ధికి 'సప్తధార'.. మోదీ ప్రసంగంలో 7 కీలక అంశాలివే

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తు ప్రగతికి సరికొత్త దిశానిర్దేశం చేసింది.

PM Modi: 80వ స్వాతంత్య్ర వేడుకల్లో మోదీ ప్రత్యేక లుక్‌.. ఎరుపు రంగు తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని

80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేక శైలిని చాటుకున్నారు.

Andhra Pradesh: 44.20 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం

ఏపీలో ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలోని 44.20 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తోంది.

PM Modi: మన అవసరాలు మనమే తీర్చుకోవాలి.. దేశ ప్రజలకు మోదీ కీలక సందేశం

భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ పురోగతి, ఆత్మనిర్భరతకు అద్దం పట్టింది.

Independence Day: ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ

భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.

14 Aug 2026
రాజ్యసభ

Attacks on Indians: అమెరికా,యూకే, కెనడాల్లో భారతీయులపై వరుస దాడులు.. ఐదేళ్లలో 302 ఘటనలు నమోదు

విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.

14 Aug 2026
నేపాల్

Nepal's Gorkha: అగ్నిపథ్‌లో చేరేందుకు నేపాల్ గూర్ఖా సైనికులు ఎందుకు పట్టుబడుతున్నారు?

భారత ఆర్మీ చీఫ్ నేపాల్ పర్యటనకు కొద్ది రోజుల ముందు గూర్ఖా మాజీ సైనికులు, వారి మద్దతుదారులు పోఖరాలో ఆందోళన చేపట్టారు.

14 Aug 2026
భారతదేశం

Independence Day speech: ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రసంగం.. ఎక్కడ, ఎప్పుడు లైవ్‌లో చూడాలంటే?

భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది.

Maharashtra: దెయ్యాలు తిరుగుతున్నాయనే భయంతో హాస్టల్‌ నుంచి వెళ్లిపోయిన 608 మంది విద్యార్థులు

మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్‌లో దెయ్యాల వదంతులు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశాయి.

Taliban: భారత్‌లో తొలిసారి బహిరంగ కార్యక్రమానికి తాలిబన్‌.. వచ్చే వారం ఢిల్లీలో విందు

ఆఫ్ఘనిస్తాన్‌లో అధికారాన్ని చేపట్టిన తర్వాత భారత్‌లో తొలిసారిగా తాలిబన్‌ బహిరంగ విందు నిర్వహించనుంది.

14 Aug 2026
దిల్లీ

Bomb Threat : ఢిల్లీ హైకోర్టు,విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు

స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.

14 Aug 2026
కర్ణాటక

Tungabhadra: పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం.. 87.45 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ

తుంగభద్ర జలాశయంలోకి వరద నీటి చేరిక కొనసాగుతోంది.

14 Aug 2026
తమిళనాడు

Karur Stampede Jobs: కరూర్ తొక్కిసలాట బాధితుల కుటుంబాలకు ఉద్యోగాలు.. సీఎం విజయ్‌కు సుప్రీం ఊరట

తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.

JP Nadda: జేపీ నడ్డాకు అస్వస్థత.. ఎయిమ్స్‌లో చికిత్స.. వైద్యులు ఏం చెప్పారంటే?

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు.

Air India: విమానంలో ఒకేసారి మూడు హైడ్రాలిక్ వైఫల్యాలు.. 4 సెకన్లు తీవ్ర ఉత్కంఠ

థాయిలాండ్‌ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల ప్రయాణ మధ్యలో తీవ్ర కుదుపులకు గురైంది.

14 Aug 2026
జనగణన

Census 2027: దేశంలో తొలిసారి సమగ్ర కులగణన.. 40 ప్రశ్నలకు కేంద్రం ఆమోదం

దేశంలో 2027 జనాభా లెక్కల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది.

Chief Justice: 'ఇది విద్యార్థులకు, నాకు మధ్య ఉన్న విషయం': బార్ కౌన్సిల్ ఆదేశంపై ప్రధాన న్యాయమూర్తి

హైదరాబాద్‌లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన వ్యవహారంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీసుకున్న కఠిన నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు.

14 Aug 2026
ఇండిగో

Bhubaneswar: ఇండిగో విమానం రద్దు.. లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి మహిళ హల్‌చల్‌ .. వీడియో వైరల్

ఇండిగో విమానం రద్దవడంతో ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా లగేజీ బెల్ట్‌పైకి ఎక్కి విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.

PM Modi: దేశ విభజన ఎన్నో జీవితాలను చిన్నాభిన్నం చేసింది.. బాధితుల ధైర్యానికి మోదీ ప్రశంసలు

దేశ విభజన కారణంగా ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

Gallantry and Service Medals: 1057 మంది పోలీసులకు గ్యాలంట్రీ, సేవా పతకాలు.. ఏపీ,తెలంగాణ నుంచి 36 మంది ఎంపిక

స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ తదితర విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది.

14 Aug 2026
అమెరికా

Godavari pushkaralu 2027: గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ కీలక భేటీ

గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.

14 Aug 2026
బెంగళూరు

Bengaluru: బెంగళూరులో ఇంటి ముందు పార్కింగ్‌కు కొత్త రూల్స్.. ఏటా రూ.25 వేల వరకు రుసుము

బెంగళూరు నగరంలో నివసిస్తున్న వాహనదారులకు కొత్త నిబంధనలు రానున్నాయి.

14 Aug 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు.. నకిలీలకు చెక్ పెట్టేలా 9 రకాల రక్షణ

తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్‌ రేషన్‌ కార్డులను అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించింది.

14 Aug 2026
గుజరాత్

Chandipura Virus: గుజరాత్‌లో చండీపుర వైరస్‌ కలకలం.. ఐదు వారాల్లో 25 మంది చిన్నారుల మృతి

గుజరాత్‌లో చండీపుర వైరస్‌ ఆందోళన కలిగిస్తోంది.

AP Reservoirs: ఏపీలో 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ ప్రాజెక్టులపై అధ్యయనం

ఆంధ్రప్రదేశ్‌లోని 130 రిజర్వాయర్ల వద్ద పంప్డ్‌ స్టోరేజ్‌ విద్యుత్‌ ప్రాజెక్టులు (పీఎస్‌పీ) ఏర్పాటు చేసే అవకాశాలపై సమగ్ర అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Voter List Revision: ఓటర్లకు కీలక సమాచారం.. ఆగస్టు 22 నుంచి నాలుగు రోజులు ప్రత్యేక శిబిరాలు

ఓటర్ల సౌకర్యార్థం రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో నాలుగు రోజుల పాటు 'ప్రత్యేక ప్రచార దినాలు' (స్పెషల్‌ క్యాంపెయిన్‌ డేస్‌) నిర్వహించనున్నారు.

APIIC: ఏపీలో పరిశ్రమల జోరు.. 60 వేల ఎకరాల భూ సేకరణకు ఏపీఐఐసీ సిద్ధం

ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను ముందుగానే సిద్ధం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

NALSAR Students: సీజేఐని ఆహ్వానించొద్దన్న నల్సార్‌ విద్యార్థులు.. బీసీఐ కీలక నిర్ణయం

నల్సార్‌ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించవద్దని విద్యార్థులు కోరిన వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది.

14 Aug 2026
హైదరాబాద్

NRI: శంషాబాద్‌ విమానాశ్రయంలో తగ్గుతున్న విదేశీ ప్రయాణికులు.. కారణం ఇదే

శంషాబాద్‌ విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల రాకపోకలు క్రమంగా తగ్గుతున్నాయి.

Uttarakhand: ఉత్తరాఖండ్ సొరంగంలో ఘోర ప్రమాదం.. ఏడుగురు కార్మికులు మృతి, ఆరుగురు గల్లంతు

ఉత్తరాఖండ్‌లోని చమోలి జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.

Nidhi Tiwari: బార్క్‌లో శాస్త్రవేత్త.. ఇప్పుడు మోదీ ప్రైవేట్ సెక్రటరీ.. ఎవరీ నిధి తివారీ ?

లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్‌)లో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్‌ సర్వీసెస్‌ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్‌ సెక్రటరీగా కీలక బాధ్యతలు.

National Highways: హైవేపై ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకోవాలి.. ఆలస్యమైతే రూ.10 వేల జరిమానా

జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సేవలు మరింత వేగంగా అందేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయాలు తీసుకుంది.

13 Aug 2026
భారతదేశం

Dropout Student In India: ఉన్నత విద్యకు చేరకముందే 73 శాతం మంది డ్రాప్‌అవుట్‌.. పార్లమెంటరీ కమిటీ ఆందోళన

దేశంలో విద్యార్థుల చదువు మధ్యలోనే నిలిచిపోతున్న పరిస్థితిపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

Parliament Chaos: పార్లమెంట్‌లో నిరసనలతో 7,023 నిమిషాలు వృథా.. ఖర్చు రూ.175 కోట్లు

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుస నిరసనలు, ఆందోళనలు, సభలో గందరగోళం మధ్య సాగాయి.

13 Aug 2026
పంజాబ్

Sukhbir Singh Badal: అకాలీదళ్‌ చీఫ్‌ సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌పై దాడి

శిరోమణి అకాలీదళ్‌ అధ్యక్షుడు, పంజాబ్‌ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్‌బీర్‌ సింగ్‌ బాదల్‌ (Sukhbir Singh Badal)పై దాడి జరిగింది.

Air India: ఫుకెట్-ఢిల్లీ ఫ్లైట్‌లో 35 నిమిషాలు నిద్రపోయిన పైలట్‌.. దర్యాప్తులో సంచలన విషయాలు

ఫుకెట్‌ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒడిశా మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు తగ్గిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Forest to Ramp: తుపాకులు వదిలి చేనేత చీరల్లో మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు

ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ర్యాంప్‌పై మోడళ్లుగా మెరిశారు.

మునుపటి తరువాత