భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు చెక్.. రూ.24 వేల కోట్ల మెట్రో విస్తరణకు ప్లాన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ నగర అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.
New NH-565 Highway: తెలంగాణ-ఏపీకి కొత్త హైవే.. తిరుపతి ప్రయాణం ఇక సులభం
తెలుగు రాష్ట్రాల మధ్య రోడ్డు మార్గ ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చే మరో కీలక జాతీయ రహదారి అందుబాటులోకి వచ్చింది.
LPG: హర్మూజ్ దాటి భారత్ దిశగా నౌకలు.. వంటగ్యాస్ సరఫరాకు ఊరట
దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు నెలకొన్న సమయంలో భారత్కు చెందిన కొన్ని నౌకలు క్రమంగా హర్మూజ్ జలసంధిని దాటుతుండటం కొంత ఊరటనిస్తోంది.
Bengaluru: లగ్జరీ కారుతో స్టంట్లు.. డాన్ కుమారుడిపై కేసు
బెంగళూరులో లగ్జరీ కారుతో రోడ్లపై ప్రమాదకరంగా స్టంట్లు చేసిన ఘటన కలకలం రేపింది.
LPG: 14.2 కిలోల సిలిండర్లో 10 కిలోల LPG.. కేంద్రం కొత్త ప్లాన్?
దేశంలో ఎల్పీజీ (LPG) సరఫరాలపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కీలక నిర్ణయాన్ని పరిశీలిస్తున్నాయి.
TGSRTC Recruitment 2026: తెలంగాణ ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. TSRTC TST, MST ఎగ్జామ్ హాల్ టికెట్ డౌన్లోడ్ లింక్ ఇదే
తెలంగాణ ఆర్టీసీలో ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది.
Air Force: పాక్కు రహస్యాలు లీక్.. ఎయిర్ఫోర్స్ ఉద్యోగి అరెస్ట్
భారత వాయుసేనలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి పాకిస్థాన్కు గూఢచర్యం చేస్తున్నాడనే ఆరోపణలపై రాజస్థాన్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Ravindra Kaushik: బ్లాక్ టైగర్ రవీంద్ర కౌశిక్ వర్ధంతి: దేశం కోసం ప్రాణత్యాగం చేసిన గూఢచారి గాథ
భారత గూఢచార చరిత్రలో చిరస్మరణీయంగా నిలిచిపోయిన పేరు'బ్లాక్ టైగర్'రవీంద్ర కౌశిక్.
PM High Level Meeting: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం.. ఢిల్లీలో మోదీ అత్యవసర సమావేశం
దేశ రాజధాని న్యూదిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కీలక హైలెవల్ సమావేశం జరిగింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై సమగ్ర సమీక్ష నిర్వహించారు.
CAPF Bill: ఢిల్లీలో రాజకీయ హడావిడి.. నేడు రాజ్యసభలో 'కేంద్ర సాయుధ పోలీసు బలగాలు' (CAPF) బిల్లు
దేశ రాజధాని న్యూదిల్లీలో నేడు పలు కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకోనున్నాయి.
Somasila: నాగర్కర్నూల్లో సోమశిల టూర్ గైడ్.. బోటింగ్, దర్శనం, టికెట్ వివరాలు
శ్రీశైలం బ్యాక్వాటర్ అందాలు, నల్లమల అడవుల నిశ్శబ్దం, పచ్చని కొండల మధ్య ప్రకృతి సోయగాలు, చారిత్రక ఆలయాల ప్రత్యేకత.. ఈ అన్నింటి సమ్మేళనం అయిన అందమైన పర్యాటక కేంద్రమే సోమశిల.
Singareni Shock: సింగరేణి షాక్.. తెలంగాణ కరెంట్ రాజస్థాన్కు?
తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలకు (డిస్కంలకు) సింగరేణి తాజా నిర్ణయం పెద్ద షాక్గా మారింది.
Andhra Pradesh: ఏపీలో కొత్తగా 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు.. ఏర్పాటుకు 20 ప్రాంతాల గుర్తింపు
ఏపీలో మరో 23,980 మెగావాట్ల పంప్డ్ స్టోరేజి ప్రాజెక్టులు (పీఎస్పీ) ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Rain Alert: ఏపీకి హెచ్చరిక.. మరో నాలుగు రోజులు వర్షాలు..!
ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావం కారణంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే నాలుగు రోజుల పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
Revanth Reddy: రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా నిధులను రిలీజ్ చేసిన సీఎం
తెలంగాణలో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతుభరోసా నిధులను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విడుదల చేశారు.
Assembly Elections : పశ్చిమ బెంగాల్ నుంచి అసోం వరకు.. రసవత్తరంగా రాజకీయ పోరు
దేశ రాజకీయాల్లో కీలక ప్రభావం చూపనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోరు తారస్థాయికి చేరుకుంది.
LPG vessel: భారత్కు చేరిన అమెరికా ఎల్పీజీ నౌక.. ఇంధన సంక్షోభానికి ఊరట
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఇంధన సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Rythu Bharosa: రైతు భరోసా డబ్బులు జమయ్యాయా..? మొబైల్తో ఇలా చెక్ చేయండి!
తెలంగాణ రైతులకు భారీ శుభవార్త లభించింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా పథకం కింద తొలి విడత నగదును ఆదివారం విడుదల చేయనుంది.
PM Modi: దేశ రాజకీయాల్లో నూతన అధ్యాయం.. మోదీ సరికొత్త రికార్డు
తన రాజకీయ ప్రస్థానంలో నరేంద్ర మోదీ మరో అరుదైన మైలురాయిని చేరుకున్నారు.
Telegana: నిర్మాణ రంగానికి గుడ్ న్యూస్.. తెలంగాణ బిల్డింగ్ నిబంధనల్లో మార్పులు
'తెలంగాణ బిల్డింగ్ రూల్స్ 2012'కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక సవరణలు చేసింది. ఈ మేరకు కొత్తగా జీవోను జారీ చేసింది.
Andhra pradesh: ప్రభుత్వరంగ ఉద్యోగులకు ఊరట.. పదవీ విరమణ వయసు పెంపునకు గ్రీన్ సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులకు శుభవార్త అందే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Jeevan Reddy: కాంగ్రెస్కు బిగ్ షాక్.. జీవన్రెడ్డి రాజీనామా డేట్ ఫిక్స్!
తెలంగాణలోని జగిత్యాల రాజకీయాలు ఇటీవలి రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న సీనియర్ నేత జీవన్ రెడ్డి పార్టీకి గుడ్బై చెప్పేందుకు సిద్ధమయ్యారని సమాచారం.
Polavaram: ఆర్టీఏ లింక్తో మోసం.. ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.12 లక్షలు గల్లంతు!
ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఏకంగా ఏకంగా ఓ ఎమ్మెల్యేను బురిడి కొట్టించారు.
Narendra Modi: మోదీ టూర్పై ఆసక్తి.. వచ్చే నెలలో హైదరాబాద్కు రానున్నారా?
కేంద్ర నిధులతో రాష్ట్రంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ మొదటి వారంలో హైదరాబాద్కు రానున్నట్లు సమాచారం.
Amaravati: క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా అమరావతి.. స్టార్టప్లకు భారీ అవకాశాలు
రాజధాని అమరావతిని దేశంలోనే తొలి క్వాంటమ్ టెక్నాలజీ హబ్గా తీర్చిదిద్దే దిశగా వేగంగా చర్యలు కొనసాగుతున్నాయి.
New Airports: ప్రతి 45 రోజులకు కొత్త ఎయిర్పోర్ట్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!
భారతదేశం ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్గా ఎదుగుతోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Hormuz: హర్మూజ్ జలసంధి సమీపంలో భారతీయ కెప్టెన్ మృతి
హర్మూజ్ జలసంధి సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది.
Hanumantha Rao Chowdary: టీడీపీకి తీరని లోటు.. మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి కన్నుమూత
అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గానికి చెందిన టీడీపీ పార్టీ మాజీ ఎమ్మెల్యే ఉన్న హనుమంతరాయ చౌదరి కన్నుమూశారు.
South Central Railway: దక్షిణ మధ్య రైల్వే రికార్డు… టికెట్ తనిఖీ ద్వారా రూ.223 కోట్లు వసూలు
1989లో జారీ అయిన భారతీయ రైల్వే చట్టం ప్రకారం టికెట్ లేకుండా రైల్లో ప్రయాణించడం నేరంగా పరిగణించబడుతుంది.
Revanth Reddy: టెన్త్ పరీక్షలకు గుడ్బై.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన!
తెలంగాణలో విద్యా రంగంలో సంచలన మార్పులు వచ్చే అవకాశం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు.
Telangana Budget : తెలంగాణలో ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల బీమా
తెలంగాణలో జన్మించి, ఇక్కడే జీవించడం ఒక ప్రత్యేక అనుభూతిగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Andhra Pradesh: వాతావరణ శాఖ అలర్ట్: రానున్న 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు
పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
ED: శిశువుల విక్రయం కేసు.. ₹40కోట్ల ఆస్తులు జప్తు చేసిన ED
హైదరాబాద్కు చెందిన డాక్టర్ పచ్చిపాల నమ్రతతో సంబంధం ఉన్న అక్రమ సరోగసీ, శిశువుల విక్రయ రాకెట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బట్టబయలు చేసింది.
Telangana: విద్యార్థులకు బంపర్ ఆఫర్.. నెలకు రూ.2,000 స్టైఫండ్తో పాటు ఫ్రీ భోజనం!
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి దిశగా మరో కీలక ముందడుగు పడింది. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శాసనసభలో రూ.3,24,234 కోట్ల భారీ అంచనాతో 2026-27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Birth Certificate : తెలంగాణలో కొత్త CRS పోర్టల్.. 3 రోజుల్లో బర్త్, డెత్ సర్టిఫికేట్లు
తెలంగాణలో జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణ రూ.3.24 లక్షల కోట్ల బడ్జెట్.. కీలక ప్రకటనలు ఇవే
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది.
Air India : 11 ఏళ్లుగా ఎలక్ట్రికల్ లోపాలు.. ఎయిరిండియా విమాన ఘటనపై అమెరికా సంస్థ సంచలన వ్యాఖ్యలు!
అహ్మదాబాద్లో గతేడాది కూలిపోయిన లండన్ గమ్యస్థానంగా బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానానికి ప్రమాదానికి ముందే అనేక సాంకేతిక లోపాలు ఉన్నట్లు సంచలన సమాచారం వెలుగులోకి వచ్చింది.
Telangana: కొత్త జాతీయ రహదారుల్లో స్మార్ట్ టెక్నాలజీ.. వేగం పెరిగితే వెంటనే చలాన్
తెలంగాణలో నిర్మించనున్న కొత్త జాతీయ రహదారులకు ఆధునిక సాంకేతిక హంగులు జోడించేందుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి.
Telangana: మొక్కజొన్న రైతులకు ఊరట.. నేటి నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణలో రైతుల కోసం కొత్త డిస్కం.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది.
Ap Rain Alert: రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Narsapuram: నరసాపురం తీరంలో ఆలివ్రిడ్లే తాబేళ్ల సందడి.. సముద్రంలోకి పిల్లల విడదల
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని సాగరతీరానికి ఆలివ్రిడ్లే తాబేళ్లు ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి.
Dawood Ibrahim: ఎట్టకేలకు అమ్ముడైన దావూద్ భూములు.. అత్యధిక బిడ్ వేసింది ఎవరంటే?
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు చెందిన పూర్వీకుల ఆస్తుల వేలం ప్రక్రియ ఎట్టకేలకు విజయవంతమైంది.
Andhra Pradesh: ఖరీఫ్కు ముందే కరవు హెచ్చరికలు.. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గే సూచనలు
వచ్చే ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.