భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
China apps: చైనా యాప్స్తో ఇ-రిక్షాలకు ముప్పు.. యాప్ స్టోర్ నుంచి తొలగింపు
ఇ-రిక్షాలను స్మార్ట్ఫోన్తో రిమోట్గా నిలిపివేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
AP, Telangana: ఏపీ, తెలంగాణలో మూడు రోజుల పాటు భారీ వర్షాల సూచన
ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Ram Mandir Donation Theft: రామమందిర విరాళాల దొంగతనం.. కౌంటింగ్ సెంటర్లో నిందితుల తొలి ఫొటో
అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
PM Modi: వచ్చే వారం న్యూజిలాండ్లో ప్రధాని మోదీ తొలి అధికారిక పర్యటన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం న్యూజిలాండ్లో తొలి అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
Andhra Pradesh: ఏపీలో లక్షన్నర హెక్టార్లలో బంగారు ఖనిజ నిక్షేపాలు.. 14 ప్రాంతాలను ఎంపిక చేసిన గనులశాఖ
ఆంధ్రప్రదేశ్లోని 14 ప్రాంతాల్లో సుమారు 1.58 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో బంగారు నిక్షేపాలు ఉండే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
Andhra Pradesh: ఏపీలో లిథియం బ్యాటరీ క్యాథోడ్ పరిశ్రమ.. రూ.2,081 కోట్ల పెట్టుబడి
విద్యుత్ వాహనాలు, లిథియం అయాన్ బ్యాటరీల తయారీలో కీలకమైన క్యాథోడ్ పదార్థాల ఉత్పత్తి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించనుంది.
Andhra Pradesh Bhavan: దిల్లీలో రూ.105.5 కోట్లతో ఏపీ భవన్ నిర్మాణం.. ఎన్బీసీసీకి బాధ్యతలు
దిల్లీలో కొత్త ఆంధ్రప్రదేశ్ భవన్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసింది.
Rushikonda Palace: లీజుకు రుషికొండ ప్యాలెస్ భవనాలు .. ఆసక్తి వ్యక్తీకరణకు ఏపీటీడీసీ పిలుపు
విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ భవనాలను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Minister Farooq: కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్.. మంత్రి ఫరూక్ కీలక ప్రకటన
కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్ను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మైనారిటీ సంక్షేమం, న్యాయశాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తెలిపారు.
INS Trikand: భారత నౌకాదళం సాహసం.. పైరేట్ల దాడిని తిప్పికొట్టిన ఐఎన్ఎస్ త్రికంద్
గల్ఫ్ ఆఫ్ ఆడెన్ సముద్ర జలాల్లో భారత నౌకాదళం మరోసారి తన అప్రమత్తతను, కార్యదక్షతను చాటుకుంది.
ISRO: ఇస్రో ప్రధాన కార్యాలయానికి బాంబు బెదిరింపు..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
Strait of Hormuz: హార్ముజ్ భయం వెంటాడుతోంది.. మళ్లీ వెళ్లమంటున్న భారత నావికులు
హార్ముజ్ జలసంధి ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అత్యంత ప్రమాదకర సముద్ర మార్గంగా మారింది.
Oil tanker: గన్ఫైర్ను దాటుకుని భారత్కు చేరిన ఇరాక్ చమురు ట్యాంకర్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన ఓ చమురు ట్యాంకర్ సురక్షితంగా ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు చేరుకుంది.
India-Japan: భారత్-జపాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. రక్షణ,పెట్టుబడులపై కీలక నిర్ణయాలు
భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక,ప్రపంచ భాగస్వామ్యానికి మరింత బలం చేకూర్చే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.
Heliport: భారత్లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం
దేశీయ విమానయాన రంగంలో మరో కీలక మైలురాయిని భారత్ అందుకుంది.
Special Train: చర్లపల్లి నుంచి నడిచే ఈ ప్రత్యేక రైళ్ల సర్వీసులు పొడిగింపు.. పూర్తి వివరాలు ఇవే
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుంచి నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరోసారి పొడిగించింది.
PM Modi-Japan's Takaichi: ఢిల్లీలో మోదీ, జపాన్ ప్రధాని టకైచి ద్వైపాక్షిక సమావేశం
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.
Ketan murder Case: కేతన్ను లోహగడ్ కోటపై నుంచి ఎవరు తోశారో ఆధారాల్లేవు
నిశ్చితార్థం అయిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలైన సియా గోయల్కు పాలీగ్రాఫ్ (లై డిటెక్టర్) పరీక్ష నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని పుణె పోలీసులు కోర్టును ఆశ్రయించారు.
Terrorist is a Terrorist: 'ఉగ్రవాది ఉగ్రవాదే'.. ఐరాస వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు
ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీకి తావులేదని భారత్ మరోసారి స్పష్టం చేసింది.
Ram Mandir donation theft: రామమందిరంలో సొమ్ము తీసుకొని ఉద్యోగాలు.. విరాళాల కేసులో కొత్త కోణం
అయోధ్య రామమందిర విరాళాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Delhi: దిల్లీలో ఉగ్రదాడి కుట్ర భగ్నం.. నలుగురిని అరెస్టు చేసిన పోలీసులు
జాతీయ రాజధాని దిల్లీని లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Tamil Nadu: గోవధ నిషేధం: హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేసిన టీవీకే
తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Bengaluru: వాషింగ్ మెషీన్లో చిన్నారులు.. బెంగళూరు డేకేర్పై తీవ్ర ఆరోపణలు.. ఐదుగురు కేర్టేకర్లపై పోలీసు కేసు
బెంగళూరు నగరంలోని ఓ డేకేర్ సెంటర్లో చిన్నారులపై అమానుషంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ICRISAT: ఇక్రిశాట్ నుంచి రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలు విడుదల
రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన వంటనూనె అందించే లక్ష్యంతో హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలైన ఐసీజీవీ181030, ఐసీజీవీ201214లను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.
BITS Hyderabad: కిడ్నీ వ్యాధుల గుర్తింపునకు బిట్స్ హైదరాబాద్ వినూత్న మొబైల్ పరికరం
మూత్రపిండాల పనితీరులో ఏర్పడే లోపాలను వేగంగా గుర్తించేందుకు బిట్స్ హైదరాబాద్ ప్రొఫెసర్లు పార్వతి నాయర్, స్వయంశ్రీ, ఆర్.ఎన్. పొన్నాలగు, సంకేత్ గోయల్ కలిసి వినూత్నమైన మొబైల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు.
Manipur: మణిపూర్లో మళ్లీ హింస.. నాగా-కుకీ ఘర్షణల్లో 20కి పైగా ఇళ్లు దహనం
మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
UP Raebareli: రాయ్బరేలీ ఆసుపత్రిలో దారుణం.. రోగిని 35 సెకన్లలో 10 సార్లు తన్నిన స్వీపర్
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది.
WhatsApp: యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్రం నోటీసులు.. వాట్సాప్ కీలక వివరణ
వాట్సాప్ ప్రవేశపెట్టనున్న 'యూజర్ నేమ్' ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
Baz Battalions: భవిష్యత్ యుద్ధాలకు భారత్ సిద్ధం.. డ్రోన్ల కోసం 'బాజ్ బెటాలియన్లు'
భవిష్యత్ యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్రోన్లు, మానవరహిత వైమానిక వ్యవస్థలను సమర్థంగా వినియోగించే ప్రత్యేక 'బాజ్ బెటాలియన్ల' ఏర్పాటుకు భారత సైన్యం సిద్ధమవుతోంది.
WhatsApp Username Feature: యూజర్నేమ్ ఫీచర్పై వాట్సప్కు కేంద్రం నోటీసులు
వాట్సాప్లో ప్రవేశపెట్టనున్న యూజర్నేమ్ ఫీచర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది.
Gymkhana Club: దిల్లీ జింఖానా క్లబ్కు కేంద్రం ఎవిక్షన్ నోటీసులు జారీ
దిల్లీలోని జింఖానా క్లబ్ను ఖాళీ చేయాల్సిందేనని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
Mahua Moitra: మహువా మొయిత్రాపై కోడిగుడ్ల దాడి.. భాజపాపై టీఎంసీ ఎంపీ ఆరోపణలు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రాపై కోడిగుడ్లతో దాడి జరిగిన ఘటన కలకలం రేపింది.
Kavitha's TRS Party: 'టీఆర్ఎస్' పేరుపై వివాదం.. కవిత పార్టీపై ఈసీకి 700 ఫిర్యాదులు
కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేసిన కొత్త రాజకీయ పార్టీ పేరుపై వివాదం కొనసాగుతోంది.
Ram Mandir donation theft: అయోధ్య రామమందిర విరాళాల కేసులో కొత్త ట్విస్ట్.. కుంభమేళా సమయంలోనే అసలు దోపిడీ!
అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల్లో భారీ కుంభకోణం వెలుగు చూసింది.
CM Chandrababu: గూడూరులో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్.. 10 వేల మందికి ఉపాధి: సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం పూర్తిగా మారిందని, ఒకప్పుడు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టి వెళ్లిపోయినా.. ఇప్పుడు రాష్ట్రంపై పెరిగిన విశ్వాసంతో వారే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Tamil Nadu: విజయ్ ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర?.. ఎమ్మెల్యేలకు రూ.35 కోట్ల ఆఫర్?
తమిళనాడులో ముఖ్యమంత్రి విజయ్ నాయకత్వంలోని ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జరిగిందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
India-Pakistan Peace Talks: భారత్-పాక్ శాంతి చర్చలకు పిలుపు.. మోదీ,షరీఫ్కు 117 మంది లేఖ
పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.