భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Milad-un-Nabi: ఏపీలో మిలాద్ ఉన్ నబీ సెలవులో మార్పు.. 25కు బదులు 26న సెలవు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే తేదీని మార్చింది.
Vande Bharat: ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ బ్రిడ్జిపై 100 కిమీ వేగంతో వందే భారత్
జమ్ముకశ్మీర్లోని ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ రైల్ బ్రిడ్జిపై వందే భారత్ రైలు తొలిసారిగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.
Bihar: ప్రభుత్వ పథకాలపై వీడియోలు చేస్తే రూ.లక్ష వరకు నగదు.. ఇన్ఫ్లూయెన్సర్లకు బిహార్ బంపరాఫర్
సోషల్ మీడియా క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లను ఆకట్టుకునేలా బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Kerala VC: 'మీరు బొద్దింకలా.. సింహాలా?' విద్యార్థులను ప్రశ్నించిన కేరళ వీసీ
కేరళ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ మోహనన్ కున్నుమ్మల్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి.
Srisailam Reservoir: శ్రీశైలానికి జలకళ.. 875.50 అడుగులకు చేరిన నీటిమట్టం
ఆంధ్రప్రదేశ్లో పెద్దగా వర్షాలు లేకపోయినా శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం మళ్లీ పెరిగింది.
Delhi: ఢిల్లీలో పాక్ హైకమిషన్ వెలుపల బుల్డోజర్.. కారణం ఇదే
దేశ రాజధాని దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల గురువారం అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు.
Judge Ravi Kumar: నాలుగు నెలల్లో 22 మందికి మరణశిక్ష విధించిన జడ్జి .. 100 కేసులు వేరే కోర్టుకు బదిలీ
ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్ ఫాస్ట్ట్రాక్ కోర్టులో పనిచేస్తున్న అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేశారు.
Meghalaya: మేఘాలయలో విద్యార్థుల ఆందోళన హింసాత్మకం.. వివేకానంద, నేతాజీ విగ్రహాల ధ్వంసం
మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (KSU) చేపట్టిన బ్లాక్ ఫ్లాగ్ మోటార్ సైకిల్ ర్యాలీ బుధవారం హింసాత్మకంగా మారింది.
Telangana: వానాకాలం సాగుపై నీటిపారుదల శాఖ ప్రణాళిక.. ఏడు లక్షల ఎకరాలకు నీరు
తెలంగాణలో 2026-27 వానాకాలం సీజన్లో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది.
Hyderabad : హైదరాబాద్లో రూ.27 కోట్లతో మెగా ఆయిల్ ప్యాకేజింగ్ ప్లాంట్
హైదరాబాద్లో మరో భారీ ఆయిల్ ప్యాకేజింగ్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రానుంది.
Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్లో కలకలం.. సొంత నేతల వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ కొరడా
పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న సొంత నేతలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
Kovvada Nuclear Plant: కొవ్వాడ అణు ప్రాజెక్టుకు 2,079 ఎకరాల భూమి సేకరణ పూర్తి.. ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్
కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కోసం 2,079 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ పూర్తయిందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
BRICS: విశాఖలో బ్రిక్స్ సదస్సుకు సర్వం సిద్ధం.. నేటి నుంచి విదేశీ ప్రతినిధుల రాక
అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక సదస్సుకు విశాఖపట్టణం సిద్ధమవుతోంది.
'One Day, One University':యువతకు చేరువయ్యేందుకు మోదీ సర్కార్ కొత్త కార్యక్రమం.. 'వన్ డే.. వన్ వర్సిటీ'!
దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలు వంటి అంశాలపై విద్యార్థులు, యువత వరుసగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
South Indian CMs Meet: చెన్నైలో నేడు దక్షిణ రాష్ట్రాల సీఎంల సదస్సు.. ఇవే కీలక అంశాలు
దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సదస్సుకు చెన్నై వేదిక కానుంది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ భారత్లో అంతర్భాగమే: అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక వ్యాఖ్య
జమ్ముకశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.
Bhopal: రూ.1.2 కోట్లకు ప్రైవేట్ పార్ట్ అమ్మొచ్చని నమ్మి.. 17 ఏళ్ల బాలుడి దారుణ హత్య.. పోలీసులకే మైండ్ బ్లాక్!
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోను నమ్మిన కొందరు యువకులు, మైనర్లు.. ఓ టీనేజర్ శరీర భాగాన్ని రూ.1.2 కోట్లకు విక్రయించవచ్చనే తప్పుడు ప్రచారాన్ని నమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
Major Singh: ఎఫ్బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో భారతీయ గ్యాంగ్స్టర్.. మేజర్ సింగ్ ఎవరు?
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భారతీయ జాతీయుడు మేజర్ సింగ్ కోసం 'వాంటెడ్' నోటీసు జారీ చేసింది.
Supreme Court: NTAలో సమూల మార్పులు.. UPSC తరహా శాస్త్రీయ వ్యవస్థ అవసరం: సుప్రీంకోర్టు
జాతీయ పరీక్షల సంస్థ (NTA) పరీక్షల నిర్వహణలో మరింత శాస్త్రీయ విధానం అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Bihar: బీహార్లో ఏకే-47 కాల్పుల ఘటనపై నిరసన.. తేజస్వి యాదవ్ అరెస్ట్
బిహార్లో ఏకే-47 కాల్పుల ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
Tamil Nadu: విద్యార్థుల ఆందోళనలపై నిషేధాజ్ఞలు వెనక్కి.. తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం
తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల నిరసనల విషయంలో కీలకంగా వెనక్కి తగ్గింది.
NEET: నీట్ పరీక్షల భద్రతకు పకడ్బందీ చర్యలు.. వాహనాలకు జీపీఎస్ ట్రాకర్లు
నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో అక్రమాలకు, ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరింత కఠినమైన భద్రతా చర్యలను తీసుకొచ్చింది.
UP School: స్వాతంత్య్ర వేడుకల్లో 'బుర్ఖా డాన్స్'.. ప్రైవేట్ స్కూల్కు అధికారుల సీల్
ఉత్తర్ప్రదేశ్లోని గోండా జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
Madhya Pradesh: కుక్క వేషంలో కలెక్టరేట్కు వచ్చిన వ్యక్తి.. అధికారులకు షాక్.. అసలేం జరిగిందంటే?
ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటుంటారు.
Bhopal: స్కూల్ విలీన నిర్ణయంపై భోపాల్లో రోడ్డెక్కిన జెన్ ఆల్ఫా విద్యార్థులు
ఇటీవల దేశవ్యాప్తంగా జెన్-జీ ఉద్యమం ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే.
Visakhapatnam : విశాఖ డేటా సెంటర్లపై అపోహలే.. తాగునీటికి ఇబ్బంది ఉండదు: లోకేశ్
విశాఖపట్టణంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల విషయంలో నీటి వినియోగం,పర్యావరణ ప్రభావంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
CM Vijay : తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. ఆరోగ్య బీమా రూ.25లక్షలకు పెంపు,ఎమ్మెల్యేలకు ప్రభుత్వ కార్లు
తమిళనాడు ప్రజలకు ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటనలు చేశారు.
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా: విజయసాయిరెడ్డి
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్పై కీలక ప్రకటన చేశారు.
NTA: ఎన్టీఏలో భారీ ప్రక్షాళన.. 600 మంది సబ్జెక్ట్ నిపుణుల తొలగింపు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో భారీ స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నారు.
Pune: పర్యాటకుల దుస్తులపై అభ్యంతరం.. సింహగడ్ కోటలో దాడి, వీడియోలు వైరల్
పూణే సమీపంలోని చారిత్రక సింహగడ్ కోటలో పర్యాటకులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
Ahmedabad: అహ్మదాబాద్ సైబర్ ఫ్రాడ్ వెనుక పాక్, చైనా నేరగాళ్లు.. 4,500 సిమ్లు స్వాధీనం!
అహ్మదాబాద్లో జరిగిన రూ.1.5 కోట్ల 'బాస్ స్కామ్' కేసు దర్యాప్తులో అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్వర్క్కు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి.
Telangana: తెలంగాణ పోలీసు నియామకాల్లో అక్రమాలకు చెక్.. అభ్యర్థులకు ప్రత్యేక యూనిక్ ఐడీ
తెలంగాణలో పోటీ పరీక్షల ద్వారా చేపట్టే పోలీసు నియామకాల్లో అక్రమాలకు,అవకతవకలకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ)మరో కీలక విధానాన్ని అమలు చేయనుంది.
Shehzad Bhatti: హైదరాబాద్లో షెహజాద్ భట్టీ నెట్వర్క్ లింకులు.. ఇద్దరు యువకుల అరెస్ట్
హైదరాబాద్లో పాకిస్థాన్ ఐఎస్ఐ మూలాలున్న షెహజాద్ భట్టీ నెట్వర్క్ (ఎస్బీఎన్)కు సంబంధించిన కీలక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.
Kolkata Hotel Fire: వైద్యం కోసం కోల్కతాకు వచ్చి విగతజీవులైన తొమ్మిది మంది.. హోటల్లో భారీ అగ్నిప్రమాదం
వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చి హోటల్లో బస చేసిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. 10,060 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్'లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Horticulture Hub: రాయలసీమలో రూ.లక్ష కోట్ల ఉద్యాన హబ్.. 5,869 గ్రామాల్లో భారీ ప్రణాళిక
రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యాన రంగాన్ని మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది.
Tamil Nadu: తమిళనాడు సర్కార్ కీలక నిర్ణయం.. మూడో కాన్పుకూ 365 రోజుల ప్రసూతి సెలవు
తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంక్షేమం,సాధికారతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
PM CARES Fund: పీఎం కేర్స్ ఫండ్కు రికార్డు స్థాయి నిధులు.. రూ.8,452 కోట్లకు చేరిన కార్పస్!
పీఎం కేర్స్ ఫండ్ కార్పస్ భారీగా పెరిగింది. 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఈ నిధి మొత్తం విలువ రూ.8,452.07 కోట్లకు చేరుకుంది.
Supreme Court: ఢిల్లీలో సీజేపీ ఆందోళనలపై సుప్రీంకోర్టు ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు
'చలో పార్లమెంట్' కార్యక్రమం సందర్భంగా విద్యార్థులపై పోలీసులు దాడి చేశారన్న ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది.
India's Most Employable States 2026: 2026లో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న రాష్ట్రాల్లో యూపీ టాప్.. 78.6%తో ముందంజ
భారత్లో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
Unfavourable Views of India: అమెరికాలో భారత్పై ప్రతికూల అభిప్రాయాలే ఎక్కువ.. ప్యూ సర్వే సంచలనం
అమెరికాలో భారత్పై ప్రజల అభిప్రాయం గత కొన్నేళ్లుగా క్రమంగా మారుతోంది.
AP Cabinet: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు.. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.
DGCA: ఎయిర్లైన్స్ పైలట్లందరికీ డ్రగ్స్ పరీక్షలు.. డీజీసీఏ కీలక నిర్ణయం
దేశంలోని అన్ని దేశీయ విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న పైలట్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు చేపడుతోంది.
Centre : ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలలపై లైంగిక కంటెంట్.. మెటాకు కేంద్రం హెచ్చరిక
ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తి చెందుతున్న అంశంపై కేంద్ర ప్రభుత్వం మెటా అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది.
Supreme Court: 28 మంది సీఎంలలో 14 మందిపై క్రిమినల్ కేసులు: సుప్రీంకోర్టు
భారత చట్టసభల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది.
Supreme Court: ఉరిశిక్ష స్థానంలో లెథల్ ఇంజెక్షన్? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
ఉరిశిక్షకు బదులుగా ఖైదీకి తక్కువ బాధ కలిగించే ఇతర పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
Bihar: విద్యార్థులపై ఏకే-47 కాల్పులు నిజమే.. సుప్రీంకోర్టుకు బిహార్ ప్రభుత్వం అఫిడవిట్
నీట్-యూజీ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం వాస్తవమేనని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
Mahua Moitra: మహిళా ఎంపీని రాత్రివేళ బయటకు పంపారు.. అధికారులపై మహువా ప్రివిలేజ్ నోటీసు
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందజేశారు.
Shehzad Bhatti: టిక్టాక్ నుంచి ఉగ్ర నెట్వర్క్ వరకు.. అమిత్ షా చెప్పిన షహజాద్ భట్టీ ఎవరు?
పాకిస్థాన్కు చెందిన గ్యాంగ్స్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ షహజాద్ భట్టీ పేరు ప్రస్తుతం భారత్లో ఉగ్రవాద దర్యాప్తుల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
TISS: టీఐఎస్ఎస్ స్నాతకోత్సవంలో కీలక మార్పు.. సీజేఐ స్థానంలో డాక్టర్
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) 86వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు.
Bank accounts rented: బ్యాంకు ఖాతాలు అద్దెకు.. రూ.25 కోట్ల సైబర్ లావాదేవీలు.. ముగ్గురు అరెస్ట్
కొద్దిపాటి డబ్బుకు ఆశపడి సైబర్ నేరగాళ్లకు తమ బ్యాంకు ఖాతాలను అద్దెకు ఇచ్చిన ముగ్గురు యువకులను పాట్న పోలీసులు అరెస్ట్ చేశారు.
Champat Rai: రామమందిర విరాళాల చోరీ కేసు: చంపత్ రాయ్కు క్లీన్ చిట్
అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
El Nino: నైరుతి రుతుపవనాలకు ఎల్ నినో దెబ్బ.. 85 శాతానికే పరిమితం కానున్న వర్షాలు
నైరుతి రుతుపవనాలపై ఎల్ నినో ప్రభావం కనిపించే అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో 2026 వర్షాకాలంపై ప్రైవేట్ వాతావరణ సంస్థ స్కైమెట్ ఆందోళనకర అంచనాలను వెల్లడించింది.
FLN Selfie Stand : ఇక పాఠశాలలు, విద్యాశాఖ కార్యాలయాల్లో ఎఫ్ఎల్ఎన్ సెల్ఫీ స్టాండ్లు
ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు అవసరమైన అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానాన్ని పెంపొందించేందుకు తెలంగాణ విద్యాశాఖ అమలు చేస్తున్న ప్రాథమిక అక్షరాస్యత, సంఖ్యా జ్ఞానం (ఎఫ్ఎల్ఎన్) కార్యక్రమానికి మరింత ప్రచారం కల్పించేందుకు చర్యలు చేపట్టింది.
Covid Cases: దేశవ్యాప్తంగా 2,554 కొవిడ్ కేసులు.. ఏపీలో 74 కేసుల నమోదు
ఈ ఏడాది జనవరి 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా మొత్తం 2,554 కొవిడ్ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
TGSRTC Mee Ticket APP: ఒకే టికెట్పై బస్సు, మెట్రో, ఆటో, క్యాబ్ ప్రయాణం
ప్రయాణికులకు వేగవంతమైన, సులభమైన ప్రజారవాణా సేవలు అందించడంపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారిస్తోంది.
Telangana SIR Draft Roll: తెలంగాణలో 92.87 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. తుది జాబితాపై ఉత్కంఠ..
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) సర్వేలో భాగంగా ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
Jharkhand: జార్ఖండ్ ప్రభుత్వ సంచలన నిర్ణయం.. జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్ష రద్దు
నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయంటూ జార్ఖండ్లో నిరుద్యోగులు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NTA: పరీక్షల్లో అవకతవకలు.. ఎన్టీఏలో 50 మందికి పైగా సిబ్బందిపై వేటు
ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
BJP New Team: భాజపా జాతీయ కార్యవర్గంలో కీలక మార్పులు.. పురందేశ్వరికి కీలక పదవి
భారతీయ జనతా పార్టీ (భాజపా) నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది.
Supreme court on Airfares: నిబంధనలు పాటించని విమానయాన సంస్థల సేవలు నిలిపివేయండి: సుప్రీంకోర్టు
విమాన ఛార్జీల పెరుగుదలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
Assam : బహుభార్యత్వానికి చెక్.. విడాకులు లేకుండా రెండో పెళ్లి చేస్తే జీతంలో 20 శాతం కోత
బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేసే దిశగా అస్సాం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Rohan Naidu: హైదరాబాదీ ఖగోళవేత్త రోహన్ నాయుడు అరుదైన ఆవిష్కరణ.. వెలుగులోకి బ్లాక్ హోల్ స్టార్!
ఖగోళ శాస్త్రంలో మరో ఆసక్తికరమైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది.
Sujay Vikhe Patil: రహదారి పనుల జాప్యం, మద్యం సమస్యకు ట్రంప్ కారణం: బీజేపీ నేత
మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత సుజయ్ విఖే పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
Rahul Gandhi: రాహుల్ గాంధీకి ఊరట.. ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
BJP: బీజేపీలో భారీ మార్పులు.. కొత్త టీమ్లో సీనియర్లకు కీలక పదవులు?
భారతీయ జనతా పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Ujjain Mahakaleshwar Temple: మహాకాళేశ్వర ఆలయంలో తొక్కిసలాట.. 13 మంది భక్తులకు గాయాలు
శ్రావణ మాస సోమవారం కావడంతో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
Atal Canteens : వాజ్పేయీ వర్ధంతి సందర్భంగా దిల్లీలో 25 కొత్త అటల్ క్యాంటీన్లు ప్రారంభం
దిల్లీలో అటల్ క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి బాధలను దూరం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేఖాగుప్తా తెలిపారు.
Rahul Gandhi: విద్యార్థుల ఆందోళనల వేళ సీఎం సోరెన్కు రాహుల్ గాంధీ లేఖ
జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు లేఖ రాశారు.