Loading...

భారతదేశం వార్తలు

కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .

Madras Regiment: మద్రాస్‌ రెజిమెంట్‌ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం.. ముగ్గురు ఆర్మీ అధికారులు అరెస్ట్

సికింద్రాబాద్‌ బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.

Pakistan: పాక్ వక్రబుద్ధి.. హేమ్‌కుండ్ సాహిబ్ యాత్రకు సిక్కు భక్తులకు అడ్డంకులు

పాకిస్థాన్ మరోసారి తన తీరును బయటపెట్టిందని సిక్కు యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు.

11 Sep 2026
బ్రిక్స్

Delhi: బ్రిక్స్ సదస్సు వేళ ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం .. నేటి నుంచి మూడు రోజులపాటు ఆంక్షలు

8వ అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.

11 Sep 2026
బ్రిక్స్

BRICS Summit: బ్రిక్స్ సదస్సుకు భారత్ సిద్ధం.. అజెండాలో కీలక అంశాలివే..

వాణిజ్యం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వరకు పలు కీలక అంశాల్లో తన ఆలోచనలు, ప్రతిపాదనలను ప్రపంచం ముందుంచేందుకు భారత్ సిద్ధమవుతోంది.

11 Sep 2026
బ్రిక్స్

BRICS Summit 2026: బ్రిక్స్ సదస్సుకు ఢిల్లీ ముస్తాబు.. హాజరయ్యే దేశాధినేతలు, ప్రతినిధుల జాబితా ఇదే

బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.

11 Sep 2026
బ్రిక్స్

PM Modi: సద్గుణాలు ఉన్నవారితోనే స్నేహం చేయాలి.. బ్రిక్స్‌ వేళ మోదీ పోస్ట్

బ్రిక్స్‌ 18వ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని దిల్లీ సిద్ధమైంది.

Andhra Pradesh: రాష్ట్ర ప్రజలకు ఆరోగ్య భరోసా.. డిసెంబర్‌ 10 నుంచి 'సంజీవని' సేవలు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సంజీవని' కార్యక్రమాన్ని డిసెంబర్‌ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.

11 Sep 2026
తెలంగాణ

MBBS Seats: ఎంబీబీఎస్‌ సీట్ల వివరాలు విడుదల.. అనుమతికి మించి ప్రవేశాలిస్తే చర్యలు: ఎన్‌ఎంసీ

దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న అండర్‌గ్రాడ్యుయేట్‌ (ఎంబీబీఎస్‌) సీట్లకు సంబంధించిన వివరాలను జాతీయ వైద్య కమిషన్‌ (ఎన్‌ఎంసీ) గురువారం వెల్లడించింది.

Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ అక్టోబర్‌ 13కు వాయిదా

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన వివాదంలో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను అక్టోబర్‌ 13కు వాయిదా వేసింది.

11 Sep 2026
అమెరికా

India's nuclear arsenal: భారత్‌ వద్ద 190 అణ్వాయుధాలు.. అమెరికాకు చెందిన ఎఫ్‌ఏఎస్‌ నివేదిక వెల్లడి

భారత్‌ వద్ద సుమారు 190 అణ్వాయుధాలు ఉండొచ్చని అమెరికాకు చెందిన ఫెడరేషన్‌ ఆఫ్‌ అమెరికన్‌ సైంటిస్ట్స్‌ (ఎఫ్‌ఏఎస్‌) అంచనా వేసింది.

Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఉత్తరాంధ్రలో రెండు రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో శుక్ర,శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ), వాతావరణ శాఖ తెలిపాయి.

Putin: భారత్‌కు చేరుకున్న రష్యా అధ్యక్షుడు పుతిన్.. నేడు మోదీతో కీలక భేటీ

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్‌కు చేరుకున్నారు.

10 Sep 2026
కర్ణాటక

Karnataka: కర్ణాటకలో వందేమాతరంపై కీలక ఆదేశాలు.. తొలి రెండు చరణాలే పాడాలంటూ..

కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వందేమాతరం గానంపై కీలక ఆదేశాలు జారీ చేసింది.

10 Sep 2026
కర్ణాటక

Karnataka SIR: నందన్‌ నీలేకని,నిఖిల్‌ కామత్‌.. కర్ణాటక SIR నోటీసుల జాబితాలో!

కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది.

PM Modi-President Xi: ఏడేళ్ల తర్వాత భారత్‌కు జిన్‌పింగ్‌.. మోదీతో భేటీకి రంగం సిద్ధం?

ఐదేళ్లుగా ఒడుదొడుకులతో కొనసాగుతున్న భారత్‌-చైనా సంబంధాల్లో కీలక మలుపు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Abu Salem: అబూ సలేంకు సుప్రీంకోర్టులో షాక్.. ముందస్తు విడుదల పిటిషన్ కొట్టివేత

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్‌స్టర్ అబూ సలేంకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

Revanth Reddy: 80ల ట్రెండ్‌లో సీఎం రేవంత్.. యమహా RX 100తో అదిరిపోయే లుక్!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కూడా ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ట్రెండ్ అవుతున్న '80s' క్రేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.

10 Sep 2026
జనసేన

Nagababu: నాగబాబుకు కేబినెట్‌ హోదా.. ఏపీ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ

జనసేన పార్టీ నేత, శాసనమండలి సభ్యుడు నాగబాబుకు కేబినెట్‌ హోదా కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

AP Power Consumption: ఏపీలో పెరిగిన విద్యుత్‌ డిమాండ్‌.. 290 ఎంయూ దాటిన రోజువారీ వినియోగం

ఆంధ్రప్రదేశ్‌లో విద్యుత్‌ డిమాండ్‌ రోజురోజుకూ పెరుగుతోంది.

Drought Relief: రైతులకు వ్యవసాయ శాఖ శుభవార్త.. 80% రాయితీపై విత్తనాలు

వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులను ప్రత్యామ్నాయ పంటల సాగువైపు ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ శాఖ చర్యలు చేపట్టింది.

TTD: టీటీడీ చరిత్రాత్మక నిర్ణయం .. శ్రీవారి భక్తులకురూ.2 లక్షల బీమా

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంక్షేమం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) కీలక నిర్ణయం తీసుకుంది.

10 Sep 2026
తెలంగాణ

Madhu Yaskhi: కాంగ్రెస్‌లో మధు యాష్కీకి కీలక బాధ్యతలు.. ఏఐపీసీ చీఫ్‌గా నియామకం

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు గౌడ్ యాష్కీకి పార్టీ అధిష్ఠానం కీలకమైన జాతీయ బాధ్యతలు అప్పగించింది.

10 Sep 2026
శ్రీశైలం

KRMB: కరెంట్ కోసం నీళ్లు విడుదల చేయలేం.. తెలుగు రాష్ట్రాలకు కేఆర్ఎంబీ స్పష్టత

ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ఉన్న నీటిని చాలా జాగ్రత్తగా, పొదుపుగా ఉపయోగించుకోవాలని కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సూచించింది.

Ashwini Vaishnaw: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే విస్తరణకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్.. 5 ప్రాజెక్టులకు ఓకే

తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశంలోని కీలక రైల్వే మార్గాల్లో మల్టీట్రాకింగ్‌ పనులకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది.

Bharat Ratna CNR Rao: 'f' లెటర్‌ తంటా.. భారతరత్న సైంటిస్టు సీఎన్‌ఆర్‌ రావుకు ఎస్‌ఐఆర్‌ నోటీసు

నకిలీ ఓట్లను గుర్తించి తొలగించడం,అక్రమంగా చొరబడిన వారి పేర్లను ఏరివేయడం లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR- ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ) ప్రక్రియ వివాదాస్పదంగా మారింది.

Supreme Court: 'ఎంత ధైర్యం?'.. విద్యార్థికి నోటీసులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ఓ న్యాయ విద్యార్థికి నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.

Kanpur engineer: రష్యాలో అరెస్టైన చందన్‌ గుప్తా విడుదల.. ధ్రువీకరించిన భార్య స్నేహ

రష్యాలో అదుపులోకి తీసుకున్న యూపీ ఇంజినీర్‌ చందన్‌ గుప్తా ఎట్టకేలకు విడుదలయ్యారు.

09 Sep 2026
శ్రీనగర్

Vande Mataram Row: వందేమాతరం పూర్తి గేయం ఆలపించిన అబ్దుల్లాలు.. కాంగ్రెస్ అభ్యంతరం

శ్రీనగర్‌లో నిర్వహించిన జమ్ముకశ్మీర్ తొలి అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవం 'వందేమాతరం' వివాదానికి వేదికైంది.

09 Sep 2026
దిల్లీ

Rakesh Mehta: మాజీ ఢిల్లీ సీఎస్ రాకేష్ మెహతా ఆత్మహత్య.. మానసిక,ఆరోగ్య సమస్యలే కారణమని నోట్

దిల్లీ మాజీ చీఫ్ సెక్రటరీ, 1975 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి రాకేష్ మెహతా (74) ఆత్మహత్య చేసుకున్నారు.

Heavy Rain Alert: రుతుపవనాల నిష్క్రమణకు ముందు మరోసారి వర్ష బీభత్సం.. తెలుగు రాష్ట్రాలకు అలర్ట్

నైరుతి రుతుపవనాల ఉపసంహరణకు ముందు దేశంలో మరోసారి వర్షాలు జోరందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Seaplane: ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్లకు గ్రీన్‌సిగ్నల్‌.. పది ప్రాంతాల్లో వాటర్‌డ్రోమ్‌లు

సాహస పర్యాటకానికి మరింత ఊతమిచ్చేలా ఆంధ్రప్రదేశ్‌లో సీ ప్లేన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

Cotton Procurement: ఈ-పంటలో నమోదైన రైతుల నుంచే పత్తి కొనుగోలు.. సీసీఐకి ప్రభుత్వం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో పత్తి కొనుగోళ్లకు ప్రభుత్వం ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ)ని జారీ చేసింది.

09 Sep 2026
పోలవరం

Polavaram: పోలవరం అథారిటీ 18వ సమావేశం నేడు.. 12 కీలక అంశాలపై చర్చకు రంగం సిద్ధం

పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం బుధవారం రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు.

Andhra Pradesh: ఉల్లి ధరలకు కళ్లెం.. రూ.32కే కిలో ఉల్లి.. మంత్రి నాదెండ్ల మనోహర్‌ వెల్లడి

ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

UN Map: ఐరాస మ్యాప్‌లో ప్రత్యేక ప్రాంతాలుగా అరుణాచల్‌, అక్సాయ్‌చిన్‌.. భారత్‌ వైఖరి ఇదే

ఐరాస కొత్త ప్రపంచ పటం మరోసారి చర్చకు తెరలేపింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ఈ మ్యాప్‌లో అరుణాచల్‌ ప్రదేశ్‌, అక్సాయ్‌చిన్‌లను భారత్‌, చైనా మధ్య వివాదంలో ఉన్న సరిహద్దుల మధ్య ప్రత్యేక ప్రాంతాలుగా చూపించారు.

Supreme Court: విద్యార్థుల భద్రతే ముఖ్యం.. పీజీలు, హాస్టళ్లపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం

దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్‌లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన విద్యార్థుల వసతి గృహాల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది.

PM Modi: మోదీ ముంబై పర్యటనలో కలకలం.. ఇద్దరు అనుమానితుల అరెస్ట్, తుపాకీ స్వాధీనం!

ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు కొన్ని గంటల ముందు బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌ (BKC)లో భద్రతాపరమైన కలకలం చోటుచేసుకుంది.

Bullet Train: వచ్చే ఏడాది మే,జూన్‌లో బుల్లెట్‌ రైలు ట్రయల్స్‌.. రైల్వే మంత్రి ప్రకటన

భారత్‌ సొంతంగా అభివృద్ధి చేస్తున్న తొలి బుల్లెట్‌ రైలు త్వరలో పట్టాలపైకి రానుంది.

08 Sep 2026
ముంబై

Mumbai: ముంబైని ముంచెత్తనున్న సముద్రం.. మరోసారి ముప్పుపై బీఎంసీ అధ్యయనం

ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ముంబైకి సముద్ర మట్టం పెరుగుదలతో ముప్పు పొంచి ఉంది.

08 Sep 2026
దిల్లీ

Fake Rabies: నకిలీ రేబీస్ వ్యాక్సిన్ కలకలం.. దేశవ్యాప్తంగా అధికారుల అప్రమత్తం

దిల్లీలో నకిలీ రేబీస్ వ్యాక్సిన్ల వ్యవహారం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.

08 Sep 2026
చిరంజీవి

Sushmitha Konidela: చిరంజీవి కుమార్తె సుస్మితకు కీలక బాధ్యత.. దుర్గమ్మ ఆలయ బోర్డులో చోటు

మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది.

Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌కు షాక్.. పిటిషన్‌ను కొట్టివేసిన బాంబే హైకోర్టు

ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీకి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది.

08 Sep 2026
దిల్లీ

BRICS Summit 2026: భారత్ నేతృత్వంలో సరికొత్త వ్యూహాత్మక అజెండా..

న్యూదిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది.

08 Sep 2026
కాంగ్రెస్

Rahul Gandhi New Team: యువ నాయకత్వానికి పెద్దపీట.. 120 మంది నేతలను స్వయంగా ఇంటర్వ్యూ చేస్తున్న రాహుల్

కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులకు వేగం పెరుగుతోంది. కొత్త, ఉత్సాహభరితమైన యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు.

08 Sep 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో 369 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు.. యూనిట్‌కు రూ.13 ఛార్జింగ్ ధర

తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

DAC Clears 1.10 Lakh Crore : త్రివిధ దళాలకు మెగా బూస్ట్.. రూ.1.10 లక్షల కోట్ల రక్షణ కొనుగోళ్లకు ఆమోదం

రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్'కు మరింత ఊతమిచ్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

08 Sep 2026
దిల్లీ

Manipur: దిల్లీలో విషాదం.. తాగుబోతుల దాడిలో ప్రముఖ మణిపురి గిటారిస్ట్ విక్రమ్ సింగ్ మృతి

దిల్లీలోని ఓ శివారు ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రముఖ గిటార్ కళాకారుడు చోంగ్తమ్ విక్రమ్ సింగ్‌పై తాగుబోతుల గుంపు దాడికి పాల్పడింది.

08 Sep 2026
హైదరాబాద్

HMDA: బంజారాహిల్స్‌-గచ్చిబౌలి మధ్య ఎలివేటెడ్‌ కారిడార్‌కు టెండర్లు

అత్యంత రద్దీ మార్గంలో మరో ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.

08 Sep 2026
తెలంగాణ

Telangana: 'తెలంగాణ బ్రాండ్‌'గా టీపీఎస్‌లు.. 73 పాఠశాలలకు గ్రీన్‌సిగ్నల్

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునిక వసతులతో తీర్చిదిద్ది 'తెలంగాణ బ్రాండ్‌'గా నిలబెట్టే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.

LPG Customers: గ్యాస్‌ వినియోగదారులకు గుడ్‌న్యూస్‌.. ఇక గ్రామాల్లోనూ 25 రోజులకే సిలిండర్‌ బుకింగ్

వంట గ్యాస్‌ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

YouTuber Nandana: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో యూట్యూబర్‌ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు

యూట్యూబర్‌ నందన (YouTuber Nandana)ను శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

07 Sep 2026
జొమాటో

'Scam Hi Scam': ఆలస్యమైన జొమాటో ఆర్డర్‌.. ట్రాక్ చేస్తే షాకింగ్ దృశ్యం..

ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కొంత ఆలస్యం కావడం సాధారణమే. కానీ ఢిల్లీ-ఎన్‌సీఆర్‌కు చెందిన ఓ కస్టమర్‌కు ఎదురైన అనుభవం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.

07 Sep 2026
దిల్లీ

BRICS Summit 2026: బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు వేళ ఢిల్లీలో హోటల్ గదులకు భారీగా పెరిగిన డిమాండ్

దేశ రాజధాని దిల్లీలో హోటల్ గదుల అద్దెలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.

07 Sep 2026
దిల్లీ

Delhi: ఢిల్లీ సత్యానికేతన్‌లో కూలిన పీజీ హాస్టల్.. ఐదుగురు అధికారులపై వేటు

దక్షిణ దిల్లీలోని సత్యానికేతన్‌లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది.

Russia: వర్క్‌ వీసాపై రష్యాకు వెళ్లిన యూపీ ఇంజినీర్‌ అరెస్ట్‌.. సైన్యంలో చేరాలని ఒత్తిడి?.. మోదీకి ఇంజినీర్‌ భార్య విజ్ఞప్తి

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన ఇంజినీర్‌ చందన్‌ గుప్తాను రష్యాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన భార్య స్నేహ ఆరోపించారు.

మునుపటి తరువాత