భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Varanasi Airport Gunfire: విమానాశ్రయంలో కాల్పుల కలకలం.. లైసెన్స్డ్ పిస్టల్ పేలి ఇద్దరికి గాయాలు
ఉత్తర్ప్రదేశ్లోని వారణాసి లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం ఉదయం భద్రతా తనిఖీల సమయంలో కాల్పుల ఘటన కలకలం రేపింది.
Asish Banerjee: 'రాజకీయాల్లోకి రావడం తప్పే'.. మాజీ డిప్యూటీ స్పీకర్ సూసైడ్ నోట్లో సంచలన వ్యాఖ్యలు
పశ్చిమబెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) మాజీ ఎమ్మెల్యే అసిష్ బెనర్జీ మృతి చెందారు.
Amaravati: వాణిజ్య పన్నుల శాఖలో ఏఐ ఏజెంట్.. గంటల్లోనే పనులు పూర్తి
రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖలో అమలు చేస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత పన్నుల వసూళ్ల వ్యవస్థతో పన్నుల నిర్వహణ మరింత వేగవంతమైంది.
Andhra Pradesh: ఏపీ టీచర్లకు గుడ్న్యూస్.. 17 నుంచి ఫిన్లాండ్లో ప్రత్యేక శిక్షణ
ఆంధ్రప్రదేశ్ లో విద్యా విధానాన్ని దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ చర్యలు చేపడుతున్నారు.
Visakhapatnam Airport: నేటి అర్ధరాత్రితో విశాఖ ఎయిర్పోర్టు సేవలకు బ్రేక్.. రేపటి నుంచి భోగాపురం నుంచి విమానాలు
విశాఖపట్టణం విమానాశ్రయం నుంచి షెడ్యూల్ విమానాల రాకపోకలు నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి.
Balapur Ganesh: పూరీ జగన్నాథ ఆలయ నమూనాలో బాలాపూర్ గణపయ్య.. ఈసారి మరింత ప్రత్యేకం
హైదరాబాద్లో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేశ్ ఉత్సవాల్లో ఈసారి ప్రత్యేక ఆకర్షణగా పూరీ జగన్నాథస్వామి ఆలయం నిలవనుంది.
Andhra Pradesh: 2025 నాటి ఓటర్ల జాబితాతోనే స్థానిక ఎన్నికలు.. ఎస్ఈసీ కీలక నిర్ణయం
స్థానిక సంస్థల ఎన్నికలను ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) తుది ఓటర్ల జాబితాల ఆధారంగా కాకుండా.. 2025లో రూపొందించిన ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ఓటర్ల జాబితాలతో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
Guntur: మన ఎండు మిర్చికి శ్రీలంక షాక్.. పదుల సంఖ్యలో కంటెయినర్లు తిరస్కరణ
గుంటూరు నుంచి ఎగుమతి చేసిన మిర్చి సరకు శ్రీలంకలో తిరస్కరణకు గురైంది.
Mega Industrial Hub: ఓర్వకల్లులో రూ.7,800 కోట్ల పెట్టుబడి.. 3,500 మందికి ఉద్యోగాలు
కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు మెగా ఇండస్ట్రియల్ హబ్లో రూ.7,800 కోట్ల భారీ పెట్టుబడితో సౌరఫలకాల తయారీలో కీలకమైన ఇంగాట్, వేఫర్ తదితర ఉత్పత్తులను తయారు చేసే పరిశ్రమ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
Karnataka: కర్ణాటకలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. హోటళ్లలో కుళ్లిన ఆహారం.. కేఎఫ్సీలో తనిఖీలు
కర్ణాటకలో ఆహార భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, రిసార్టులు, ప్రభుత్వ ఆహార కేంద్రాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు.
Submarine Deal: సబ్మెరైన్ డీల్పై త్వరలో కీలక నిర్ణయం.. జర్మనీతో రూ.70 వేల కోట్ల ఒప్పందం
ఎన్నో ఏళ్లుగా ఆలస్యమవుతున్న భారత నౌకాదళ ప్రాజెక్ట్-75(ఐ) జలాంతర్గాముల కార్యక్రమంలో త్వరలో కదలిక వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Asish Banerjee: పార్టీ కార్యాలయంలో.. మమతా బెనర్జీ సన్నిహితుడి అనుమానాస్పద మృతి
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) సీనియర్ నేత ఆశిష్ బెనర్జీ మృతి చెందారు.
Amaravati: క్యాన్సర్ కట్టడికి 'బయో ఫౌండ్రీ టాస్క్ఫోర్స్'.. ముందుగానే ముప్పు గుర్తించేలా చర్యలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Andhra Pradesh: ఏపీలోని పట్టణాలకు భారీ నిధులు.. రూ.5,940 కోట్లతో అభివృద్ధి పనులు
పట్టణాభివృద్ధికి దోహదం చేసే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) రెండో విడత కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.5,940 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రతిపాదించింది.
Omar Abdullah: పీవోకే పరిస్థితులు చూస్తే బాధేస్తోంది.. ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్కు ప్రత్యేక హోదా కల్పించిన ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రస్తావించారు.
Sonia Gandhi: వందేమాతరం విషయంలో సోనియా గాంధీ తీరుపై దుమారం.. ఇరకాటంలో కాంగ్రెస్
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ కాంగ్రెస్ అగ్రనేత, సీపీపీ చైర్పర్సన్ సోనియా గాంధీకి సంబంధించిన ఓ వీడియో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
Mount Elbrus: ఎల్బ్రస్ శిఖరంపై త్రివర్ణ పతాకం.. ఆంధ్రా పోలీస్ అధికారి ఘనత
దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్న వేళ.. ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ పోలీసు అధికారి వినూత్న రీతిలో దేశభక్తిని చాటుకున్నారు.
Abhijeet Dipke: మమ్మల్ని అడ్డుకోవాలనుకుంటున్నారు.. అభిజీత్ దీప్కే సంచలన ఆరోపణలు
కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా శనివారం ఉదయం కొద్దిసేపు అందుబాటులో లేకుండా పోయింది.
Rahul Gandhi: వరుసగా రెండో ఏడాది.. ఎర్రకోట స్వాతంత్య్ర వేడుకలకు ఖర్గే, రాహుల్ దూరం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో దిల్లీలోని ఎర్రకోట వేదికగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాజరుకాలేదు.
Bengaluru: బెంగళూరులో కలకలం.. టీటీపీతో సంబంధాలున్నాయంటూ బెంగాల్ యువకుడి అరెస్టు
బెంగళూరులో అనుమానాస్పద ఆన్లైన్ కార్యకలాపాలు, ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్నాయనే ఆరోపణలపై పశ్చిమ బెంగాల్కు చెందిన 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Revanth Reddy: తెలంగాణ నీటి హక్కులపై రాజీ లేదు.. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం: రేవంత్ రెడ్డి
తెలంగాణ నీటి హక్కుల విషయంలో ఎలాంటి రాజీ పడమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి రైతుల కళ్లలో ఆనందం చూడటమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
Amrit Bharat Express: తెలుగు రాష్ట్రాలకు రైల్వే బిగ్ గుడ్న్యూస్.. ఏడు కొత్త అమృత్ భారత్ రైళ్లు
రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
PM Modi: కోటి మంది యువతకు ఏఐ స్కిల్స్.. పోటీ పరీక్షలకు ఫ్రీ ఆన్లైన్ కోచింగ్ : మోదీ
ఎర్రకోట వేదికగా 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ యువతను లక్ష్యంగా చేసుకుని పలు కీలక కార్యక్రమాలను ప్రకటించారు.
Chandrababu: 'నా దేశం.. నా బాధ్యత'.. ప్రజలకు చంద్రబాబు కీలక పిలుపు
అమరావతిలోని రాయపూడి పరేడ్ మైదానంలో తొలిసారిగా నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు.
India 1947 to 2026: 1947 నుంచి 2026 వరకు దేశ గతిని మార్చిన 80 కీలక మైలురాళ్లు
1947 ఆగస్టు 15 అర్ధరాత్రి భారతదేశం స్వాతంత్య్రాన్ని అందుకుంది.
PM Modi's Saptdhara Vision: భారత్ అభివృద్ధికి 'సప్తధార'.. మోదీ ప్రసంగంలో 7 కీలక అంశాలివే
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ భవిష్యత్తు ప్రగతికి సరికొత్త దిశానిర్దేశం చేసింది.
PM Modi: 80వ స్వాతంత్య్ర వేడుకల్లో మోదీ ప్రత్యేక లుక్.. ఎరుపు రంగు తలపాగాతో ఆకట్టుకున్న ప్రధాని
80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తన ప్రత్యేక శైలిని చాటుకున్నారు.
Andhra Pradesh: 44.20 లక్షల మంది ఓటర్లకు నోటీసులు.. ఎన్నికల సంఘం కీలక నిర్ణయం
ఏపీలో ఎస్ఐఆర్లో భాగంగా ఇటీవల విడుదల చేసిన ముసాయిదా జాబితాలోని 44.20 లక్షల మంది ఓటర్లకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేస్తోంది.
PM Modi: మన అవసరాలు మనమే తీర్చుకోవాలి.. దేశ ప్రజలకు మోదీ కీలక సందేశం
భారత 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట బురుజులపై నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం దేశ పురోగతి, ఆత్మనిర్భరతకు అద్దం పట్టింది.
Independence Day: ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు.. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మోదీ
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.
Attacks on Indians: అమెరికా,యూకే, కెనడాల్లో భారతీయులపై వరుస దాడులు.. ఐదేళ్లలో 302 ఘటనలు నమోదు
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
Nepal's Gorkha: అగ్నిపథ్లో చేరేందుకు నేపాల్ గూర్ఖా సైనికులు ఎందుకు పట్టుబడుతున్నారు?
భారత ఆర్మీ చీఫ్ నేపాల్ పర్యటనకు కొద్ది రోజుల ముందు గూర్ఖా మాజీ సైనికులు, వారి మద్దతుదారులు పోఖరాలో ఆందోళన చేపట్టారు.
Independence Day speech: ఆగస్టు 15న ప్రధాని మోదీ ప్రసంగం.. ఎక్కడ, ఎప్పుడు లైవ్లో చూడాలంటే?
భారతదేశం 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైంది.
Maharashtra: దెయ్యాలు తిరుగుతున్నాయనే భయంతో హాస్టల్ నుంచి వెళ్లిపోయిన 608 మంది విద్యార్థులు
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్లో దెయ్యాల వదంతులు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశాయి.
Taliban: భారత్లో తొలిసారి బహిరంగ కార్యక్రమానికి తాలిబన్.. వచ్చే వారం ఢిల్లీలో విందు
ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత భారత్లో తొలిసారిగా తాలిబన్ బహిరంగ విందు నిర్వహించనుంది.
Bomb Threat : ఢిల్లీ హైకోర్టు,విమానాశ్రయానికి బాంబు బెదిరింపులు.. భద్రత కట్టుదిట్టం చేసిన పోలీసులు
స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
Tungabhadra: పెరుగుతున్న తుంగభద్ర నీటిమట్టం.. 87.45 టీఎంసీలకు చేరిన నీటి నిల్వ
తుంగభద్ర జలాశయంలోకి వరద నీటి చేరిక కొనసాగుతోంది.