భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Air India Express: బ్రీత్ టెస్ట్కు ఆలస్యంగా హాజరు.. 8 మంది ఎయిరిండియా ఎక్స్ప్రెస్ పైలట్లపై వేటు
నిర్ణీత సమయంలో బ్రీత్ టెస్ట్కు హాజరుకాకపోవడంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 8 మంది పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసింది.
Rahul Gandhi: 'మొదట శివసేన.. తర్వాత ఎన్సీపీ.. ఇప్పుడు టీఎంసీ'.. రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పేరు, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) తాత్కాలికంగా నిలిపివేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
Delhi: ఐఫోన్ 18 ప్రో కోసం బంగారం విక్రయించిన భర్త.. నోయిడాలో ఘటన
కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తే అభిమానుల్లో కనిపించే ఉత్సాహం మరోసారి స్పష్టమైంది.
Bengal Bypolls: బెంగాల్ ఉప ఎన్నికల వేళ ఈసీ కీలక నిర్ణయం.. టీఎంసీ పేరు, గుర్తుపై నిషేధం
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది.
KTR: ఫార్ములా ఈ కేసు విచారణ అక్టోబర్ 30కి వాయిదా..
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాలు 2026.. ఎస్ఐ, కానిస్టేబుల్ రాత పరీక్ష తేదీలు విడుదల
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
Delhi: దిల్లీలో ఘోరం.. బాలికపై సామూహిక అత్యాచారం.. మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్కలు
దేశ రాజధాని దిల్లీలో దారుణ ఘటన వెలుగుచూసింది. స్నేహితులను నమ్మి వారితో బయటకు వెళ్లిన 17ఏళ్ల బాలిక సామూహిక అత్యాచారానికి గురైనట్లు పోలీసులు తెలిపారు.
HCU: హెచ్సీయూలో పీసీఓఎస్పై కీలక పరిశోధన.. ఐసీఎంఆర్ నుంచి రూ.4.98 కోట్ల నిధులు
పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ (పీసీఓఎస్) నిర్ధారణ కోసం కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత రక్తపరీక్షను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ) పరిశోధకులకు ప్రతిష్ఠాత్మక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్)నుంచి రూ.4.98 కోట్ల గ్రాంట్ లభించింది.
Hyderabad: కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు రద్దు.. వన్వేతో మారిన ట్రాఫిక్ ప్రణాళిక
హైదరాబాద్'లోని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రతిపాదించిన ఫ్లైఓవర్లు, అండర్పాస్ల నిర్మాణ ప్రణాళికలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.
Polavaram Project: పోలవరం ప్రాజెక్టులో డ్యాంతోపాటు మరో 7 కీలక పనులు
పోలవరం ప్రాజెక్టు ప్రధాన డ్యాం నిర్మాణ పనులతోపాటు కీలకమైన మౌలిక సదుపాయాలనూ పూర్తి చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
AP Fire Services Jobs: అగ్నిమాపక శాఖలో 147 డ్రైవర్ ఆపరేటర్ పోస్టులు.. నోటిఫికేషన్ విడుదల
అగ్నిమాపక శాఖలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ పోలీసు నియామక మండలి కీలక ప్రకటన చేసింది.
TIDCO: పట్టణ పేదలకు కొత్త టిడ్కో ఇళ్లు.. జీ+8 నుంచి జీ+14 వరకు నిర్మాణాలు
పట్టణ ప్రాంతాల్లో ఇళ్లు లేని పేదలకు కొత్తగా టిడ్కో గృహ సముదాయాలను నిర్మించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana: తెలంగాణలో ఈ నెల 20 నుంచి భారీ వర్షాలు.. 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో ఈ నెల 20 నుంచి 23 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
PM Modi mementos e-auction:మోదీకి వచ్చిన బహుమతుల ఈ-వేలం..1,498 బహుమతులు వేలానికి..వెండి రాముడి జ్ఞాపిక ధర ఎంతో తెలుసా?
ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులు, జ్ఞాపికల ఎనిమిదో విడత ఈ-వేలం గురువారం (సెప్టెంబర్ 17)ప్రారంభం కానుంది.
'Fake alert': రామఫోసా అనారోగ్యంపై పుకార్లు.. స్పందించిన భారత విదేశాంగ శాఖ
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భారత విదేశాంగశాఖ స్పందించింది.
US Russia sanctions bill: రష్యా చమురు కొనుగోళ్లపై అమెరికా ఆంక్షలు.. భారత్లో పెట్రో ధరలు పెరుగుతాయా?
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Prescription Drugs: మెడికల్ షాపుల్లో సీసీటీవీ నిఘా.. కేంద్రం కొత్త ప్రతిపాదనలు
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో విక్రయించే మందులపై కేంద్ర ప్రభుత్వం మరింత పర్యవేక్షణకు సిద్ధమవుతోంది.
MP Kanimozhi Changes Name: ఎంపీ కనిమొళి పేరు మార్పు.. తల్లి పేరు చేర్చి కొత్త పేరుతో నమోదు
డీఎంకే ఎంపీ కనిమొళి తన పేరులో మార్పు చేసుకున్నారు.
US Russia Sanctions Bill: ట్రంప్ 100% టారిఫ్ బిల్లు.. భారత్ కీలక స్పందన ఇదే
అమెరికా కాంగ్రెస్ ఆమోదించిన రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ స్పందించింది.
Udhampur Anti-Terror Operation: ఉధంపూర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కోసం భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.
J&K: జమ్ముకశ్మీర్లో 2025లో ఒక్క రాయి దాడి కూడా లేదు.. రక్షణ శాఖ నివేదిక
జమ్ముకశ్మీర్లో 2025 సంవత్సర భద్రతా పరిస్థితిపై కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ కీలక వివరాలను వెల్లడించింది.
PM Modi Turns 76: ప్రధాని మోదీ రాజకీయ ప్రయాణం.. ఆరెస్సెస్ ప్రచారక్ నుంచి పీఎంగా..
ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్ 17న 76వ జన్మదినాన్ని జరుపుకుంటున్నారు.
AP Police Jobs: ఏపీలో 2,050 పోలీసు ఉద్యోగాలు.. ఎస్సై, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
పోలీసు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త అందించింది.
El Nino Impact: ఎల్నినో ప్రభావం.. నిండని శ్రీశైలం,తుంగభద్ర జలాశయాలు
తీవ్ర ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది శ్రీశైలం, తుంగభద్ర జలాశయాలు ఆశించిన స్థాయిలో నీటిని అందించలేకపోయాయి.
Telangana Rains: తెలంగాణలో వాతావరణ మార్పు.. 48 గంటల్లో భారీ వర్ష సూచన .. 23 జిల్లాలకు ఎల్లో అలర్ట్
తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
Cab aggregators: అడ్వాన్స్ టిప్ విధానాన్ని నిలిపివేయండి.. క్యాబ్ అగ్రిగేటర్లకు కేంద్రం ఆదేశాలు
క్యాబ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్కు టిప్ చెల్లించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది.
Shahzad Bhatti: షహజాద్ భట్టీ నెట్వర్క్ నిషేధిత ఉగ్రసంస్థ.. అమిత్ షా ప్రకటన
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షహజాద్ భట్టీ నెట్వర్క్ (SBN)ను కేంద్ర ప్రభుత్వం నిషేధిత ఉగ్రసంస్థగా ప్రకటించింది.
India-Pakistan: భారత నౌకను ఢీకొట్టిన పాక్ నౌక.. కేంద్రం తీవ్ర ఆగ్రహం
భారత్పై పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిందా?
UPI Charges: విదేశీ ఒత్తిళ్లకు తలొగ్గలేదు.. యూపీఐ విధానాలపై కేంద్రం స్పష్టత
యూపీఐ ఛార్జీల మార్పుల వెనుక విదేశీ శక్తుల ప్రభావం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది.
PM Modi: 15 ఏళ్ల భూవివాదం.. మోదీతో భేటీ తర్వాత బీజేపీ ఎమ్మెల్యే కీలక నిర్ణయం
దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదం.. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కారం కాని సమస్య.
RCI: డీఆర్డీవో ఆర్సీఐ డైరెక్టర్గా డా. పి.శ్రీహరి నియామకం
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో)కు చెందిన హైదరాబాద్ మిస్సైల్ కాంప్లెక్స్లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (ఆర్సీఐ) డైరెక్టర్గా శాస్త్రవేత్త డాక్టర్ పి.శ్రీహరి మంగళవారం బాధ్యతలు స్వీకరించారు.
Andhra Pradesh: రూ.5,912 కోట్ల అర్బన్ ఛాలెంజ్ ఫండ్.. 14 ప్రాజెక్టులకు ప్రభుత్వ అనుమతి
పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) రెండో దశలో చేపట్టనున్న 14 ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.
Telangana: తెలంగాణలో రేపటి నుంచి ఐదు రోజుల వానలు.. 19, 20, 21 తేదీల్లో భారీ వర్షాలు
తెలంగాణలో రానున్న ఐదు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Hyderabad: హైదరాబాద్లో దూరప్రాంత బస్సులకు నో ఎంట్రీ.. శివార్లలో 4 భారీ టెర్మినళ్లు
హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీ, వాయు కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు ప్రజా రవాణా వ్యవస్థను మరింత మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
UPI Charges: అమెరికా ఒత్తిడికి మోదీ ప్రభుత్వం తలొగ్గుతోందా?: యూపీఐ ఛార్జీలపై కాంగ్రెస్
రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.
Bengaluru: అధికారుల స్పందన కరవు.. సొంత డబ్బుతో ఫుట్పాత్ మరమ్మతు చేయించిన సీఈవో
పౌర సమస్యపై అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఓ సంస్థ సీఈవో స్వయంగా రంగంలోకి దిగారు.
Tamil Nadu: యూకే పర్యటనలో సీఎం విజయ్.. రూ. 12,300 కోట్ల డీల్ : 9 వేల ఉద్యోగాలు
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనలో భాగంగా నాలుగు కీలక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు.
Alla Nani: ఏపీ మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత
మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు.
CJI Surya Kant: విమర్శలకు న్యాయవ్యవస్థ దూరంగా ఉండకూడదు: సీజేఐ సూర్యకాంత్
న్యాయవ్యవస్థ విమర్శలకు దూరంగా ఉండకూడదని, దాని పనితీరును పరిశీలించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
Telangana: తెలంగాణ కాంగ్రెస్కు కొత్త ఇంఛార్జ్..? రేసులో అశోక్ గెహ్లాట్ సహా ముగ్గురు
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మార్పుపై పార్టీలో చర్చ మొదలైంది.
Bengaluru: బెంగళూరులో నకిలీ క్యాన్సర్ మందుల దందా.. రూ.5 కోట్ల విలువైన ఔషధాలు స్వాధీనం
బెంగళూరు నగరంలో నకిలీ క్యాన్సర్ మందుల విక్రయ దందాను పోలీసులు ఛేదించారు.
IPS Officer Bushra Bano: 'జైహింద్' అనలేదని పశ్చిమ బెంగాల్లో ఐపీఎస్ అధికారిణి బదిలీ.
పశ్చిమ బెంగాల్లో ఐపీఎస్ అధికారిణి బుష్రా బానో బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
Vijayawada: విజయవాడలో కలకలం.. లగేజ్ బ్యాగ్లో 46 జిలెటిన్ స్టిక్స్, 50 డిటోనేటర్లు
విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో పేలుడు పదార్థాలు బయటపడటం కలకలం రేపింది.
APPSC: ఏపీలో 163 గ్రూప్-1 పోస్టులు.. అక్టోబర్ 6 నుంచి దరఖాస్తులు
ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 163 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
Italians: ఇమ్మిగ్రేషన్ క్లియరెన్స్ లేకుండానే మ్యూనిచ్ వెళ్లిన ముగ్గురు ఇటాలియన్లు
ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తికాకుండానే ముగ్గురు ఇటాలియన్ పౌరులు భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోయిన ఘటన దిల్లీ ఎయిర్పోర్టులో వెలుగుచూసింది.
Bhopal: భోపాల్లో రైల్ నీర్ కలకలం.. నాణ్యత పరీక్షల్లో నీటి నమూనా విఫలం
రైలు ప్రయాణికులకు అందించే తాగునీరు,ఆహార పదార్థాల నాణ్యతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Mackenzie Kaifiyats: మీ ఊరి సరిహద్దుల నుంచి పన్నుల వరకు.. కైఫీయత్లలో సమగ్ర సమాచారం
మీ ఊరి పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఎవరు పాలించారు? అక్కడి దేవాలయాలను ఎవరు నిర్మించారు? వాటి నిర్వహణకు భూములను ఎవరు దానం చేశారు? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే మెకంజీ కైఫీయత్లను వెతకండి.
AP Rain Alert: ద్రోణి ప్రభావంతో నేడు,రేపు ఏపీలో వర్షాలు.. ఈ జిల్లాల్లో అప్రమత్తంగా ఉండాల్సిందే..
ఆంధ్రప్రదేశ్లో రానున్న రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Andhra Pradesh: ఏపీలో నిరుద్యోగులకు గుడ్న్యూస్.. ప్రభుత్వ ఉద్యోగాల వయోపరిమితి పెంపు
ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Southwest Monsoon: సెప్టెంబర్ 19 నుంచి రుతుపవనాల తిరోగమనం..
దేశంలో నైరుతి రుతుపవనాల తిరోగమన ప్రక్రియ ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
Weather Report: తెలంగాణలో మళ్లీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఎల్లో హెచ్చరిక జారీ
ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో సోమవారం సాయంత్రం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Parag Shah Turns Beggar: రూ.3,400 కోట్ల ఆస్తులున్న ఎమ్మెల్యే.. ఒక్కరోజు బిచ్చగాడిగా మారి ఏం చేశారంటే?
మహారాష్ట్రలో ఓ ఆసక్తికరమైన ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రూ.3,400 కోట్లకు పైగా ఆస్తులు ఉన్న రాష్ట్రంలోని అత్యంత ధనిక ఎమ్మెల్యే ఒకరోజు సాధారణ బిచ్చగాడిగా మారారు.
Defence Ministry: సరిహద్దుల్లో చైనా దూకుడు తగ్గింది.. భారీగా తగ్గిన సైనిక మోహరింపులు
భారత్-చైనా సరిహద్దుల్లోని వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి చైనా సైనిక మోహరింపులు గణనీయంగా తగ్గినట్లు రక్షణ శాఖ (Defence Ministry) వెల్లడించింది.
West Bengal: బెంగాల్ సర్కార్ సంచలన నిర్ణయం.. 252 మదర్సాలు మూసివేత.. 100 సంస్థలకు షాక్
పశ్చిమ బెంగాల్లో గుర్తింపు లేని మదర్సాలపై ప్రభుత్వం కఠిన చర్యలకు దిగింది.
Metro Acquisition: హైదరాబాద్ మెట్రో స్వాధీనానికి బ్రేక్.. రుణ సేకరణలో జాప్యం
హైదరాబాద్ మెట్రోరైలు మొదటిదశ స్వాధీన ప్రక్రియను సెప్టెంబరు 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. రుణ సేకరణ ప్రక్రియ ఇంకా కొలిక్కి రాకపోవడంతో మరింత ఆలస్యం కానుంది.
Hyderabad: రైల్వే మార్గంలో సాంకేతిక లోపం.. నిలిచిపోయిన ఇంటర్సిటీ రైలు
సాంకేతిక లోపం కారణంగా ఆదివారం రాత్రి పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Andhra Pradesh: పేదలకు గుడ్న్యూస్.. 3,034 గ్రామాల్లో 1.25 లక్షల మందికి ఇళ్లస్థలాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇళ్లస్థలం లేని పేదలకు కొత్తగా ఇంటి స్థలాలు కేటాయించేందుకు రెవెన్యూ శాఖ కార్యాచరణ సిద్ధం చేసింది.
Rahul Gandhi: బ్రిక్స్ డిన్నర్ మెనూపై రాహుల్ రాజకీయం.. బీజేపీపై ఘాటు విమర్శలు!
న్యూఢిల్లీలో వేదికగా జరిగిన బ్రిక్స్ సమావేశాలు ముగిశాయి. అయితే ఇప్పుడు ఈ సదస్సుకు సంబంధించిన రాజకీయ చర్చ మొదలైంది.
Jindal Steel: జిందాల్ స్టీల్కు గిన్నిస్ రికార్డు.. ప్రపంచంలోనే పొడవైన స్లాగ్ రోడ్డు!
జిందాల్ స్టీల్ లిమిటెడ్ (Jindal Steel) కంపెనీ అరుదైన ఘనత సాధించింది.
PM Modi: రూల్స్ ఫాలో కాదు.. మనమే సెట్ చేద్దాం.. బ్రిక్స్ దేశాలకు మోదీ కీలక పిలుపు..!
ప్రపంచ సంక్షోభాల విషయంలో 'గ్లోబల్ సౌత్ దేశాలు (Global South)' ముందు వరుసలో ఉన్నప్పటికీ.. నిర్ణయాలు తీసుకునే విషయంలో మాత్రం వెనుక వరుసలో ఉండిపోతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.