భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో తీవ్ర విషాదం.. కల్తీ మద్యం తాగి 12 మంది మృతి
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లాలో కల్తీ మద్యం పెను విషాదాన్ని మిగిల్చింది.
JNU: జేఎన్యూ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు.. 10 మంది విద్యార్థినుల ఫిర్యాదులు!
న్యూదిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (JNU)లో ఓ ప్రొఫెసర్పై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినట్లు సమాచారం.
Andhra Paper Mill Fine: ఆంధ్రా పేపర్ మిల్లుకు భారీ షాక్.. రూ.21 కోట్ల జరిమానా!
రాజమహేంద్రవరంలోని ఆంధ్రా పేపర్ మిల్లుపై ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) కఠిన చర్యలు చేపట్టింది.
High Court Chief Justices: 8 హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్లు.. ఎవరు ఎక్కడికి వెళ్లారంటే?
దేశంలోని పలు హైకోర్టుల్లో 8 మంది కొత్త ప్రధాన న్యాయమూర్తులను (చీఫ్ జస్టిస్లు) కేంద్ర ప్రభుత్వం నియమించింది.
AI Data Center: రూ.70 వేల కోట్లతో హైదరాబాద్లో ఏఐ డేటా సెంటర్.. టీసీఎస్ భారీ ప్లాన్
తెలంగాణ రాష్ట్రం గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)విప్లవంలో మరో కీలక మైలురాయిని సాధించింది.
Andhra Pradesh: చిన్న పరిశ్రమలకు భారీ బూస్ట్.. ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్!
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న స్థానిక ఉత్పత్తులకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్రాండింగ్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం దృష్టిసారించింది.
Amaravati: పర్యాటక రంగంలో కొత్త అడుగు.. 4 కొత్త గమ్యస్థానాలకు గ్రీన్సిగ్నల్!
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక మౌలిక వసతులను మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Swarna Bharat Trust: గ్రామీణ జీవితాల్లో 'స్వర్ణ' కాంతులు.. 25 ఏళ్లుగా సేవా ప్రస్థానం
గ్రామీణ సాధికారత, వికాసం, ఆత్మనిర్భరత లక్ష్యాలుగా.. సేవను పరమావధిగా చేసుకుని ముందుకు సాగుతున్న స్వర్ణభారత్ ట్రస్ట్ 25 వసంతాల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది.
Ganesh Mandapam: వినాయక మండపాలపై కీలక ఆదేశాలు.. ఈ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందే!
విశాఖపట్టణంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంతంగా, సురక్షితమైన వాతావరణంలో నిర్వహించేందుకు నగర పోలీస్ కమిషనర్ 'శంఖబ్రత బాగ్చి' పలు కీలక మార్గదర్శకాలను జారీ చేశారు.
Jammu and Kashmir: భద్రతాబలగాల కాల్పుల్లో లష్కరే కమాండర్ యాసిర్ మృతి
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తయ్యిబాకు చెందిన కమాండర్ను జమ్ముకశ్మీర్లో భద్రతాబలగాలు మట్టుబెట్టాయి.
PRC: ఏపీ ఉద్యోగులకు గుడ్న్యూస్.. పీఆర్సీ ఏర్పాటుకు చంద్రబాబు గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది.
Swatantra Bharadwaj: స్వతంత్ర భరద్వాజ్ అరెస్టు.. యూపీలో అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసన సందర్భంగా ఓ విద్యార్థి తండ్రిపై తాను దాడి చేసి, ఆయన తల పగలగొట్టానని చెప్పుకున్న హిందుత్వ ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
Revanth Reddy: విద్యాశాఖలో కీలక మార్పులు.. సీఎం రేవంత్రెడ్డి సంచలన ప్రకటన
విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయుల పదోన్నతులను పూర్తి చేశామని చెప్పారు.
Keralam: హైవేపై ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.. ఎనిమిది మంది ఇంజినీరింగ్ మృతి
కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై ఆగి ఉన్న లారీని ఓ కారు వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది.
Telangana: తెలంగాణలో ఆటో ఛార్జీల పెంపు.. కమిటీ కీలక ప్రతిపాదనలు
తెలంగాణలో ఆటో ఛార్జీలను పెంచాలని అధికారుల కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ప్రతిపాదిత కొత్త ఛార్జీల ప్రకారం 1.6 కిలోమీటర్ల వరకు కనీస ఛార్జీని రూ.30గా నిర్ణయించాలని సూచించింది.
Pawan Kalyan: ఉప ముఖ్యమంత్రి కానుకతో మహిళలకు వరలక్ష్మీ వ్రతం.. 10 వేల చీరల పంపిణీ
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని మహిళలకు శ్రావణ మాస కానుకగా వరుసగా మూడో ఏడాది 10 వేల చీరలను పంపించారు.
AP Police Sports Academy: పోలీసు క్రీడాకారులకు గుడ్న్యూస్.. స్పోర్ట్స్ అకాడమీ ఏర్పాటు
రాష్ట్ర పోలీసు శాఖకు చెందిన క్రీడాకారులను జాతీయస్థాయిలో అత్యుత్తమంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 'ఏపీ పోలీస్ స్పోర్ట్స్ అకాడమీ' ఏర్పాటు చేయనున్నట్లు డీజీపీ హరీష్కుమార్ గుప్తా ప్రకటించారు.
Amaravati: ఇక ఫ్యాక్టరీల నుంచే సర్టిఫికెట్లు.. నూతన విధానానికి ప్రభుత్వ శ్రీకారం
పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరతను తీర్చేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది.
'PM Modi warned us': చైనాపై ఆధారపడటంతో నష్టపోతున్నాం.. భారత్ ముందే హెచ్చరించింది: బెల్జియం ప్రధాని
చైనాపై ఆర్థికంగా అధికంగా ఆధారపడటం వల్ల యూరప్ ఇప్పుడు దాని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోందని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ అన్నారు.
Delhi : దిల్లీని ముంచెత్తిన భారీ వర్షాలు.. రోడ్లన్నీ జలమయం
దేశ రాజధాని దిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
Mithun Chakraborty: బెంగాల్ సాంస్కృతిక సలహాదారుగా మిథున్ చక్రవర్తి.. సీఎం కీలక ప్రకటన
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని సాంస్కృతిక సలహాదారుగా (కల్చరల్ అడ్వైజర్) నియమించినట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు.
Telangana New Pensions: సర్టిఫికెట్లు లేకున్నా పింఛన్కు దరఖాస్తు.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది.
Aznar River: ప్లాస్టిక్ వ్యర్థాలతో నిండిన నదిని శుభ్రం చేసిన యువకుడు.. సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం!
మధ్యప్రదేశ్కు చెందిన 20 ఏళ్ల కాలేజీ విద్యార్థి సురేంద్ర సింగ్ చౌదరి తన ఒక్క నిర్ణయంతో పర్యావరణ హీరోగా నిలిచాడు.
CJP Protests: పాడ్కాస్ట్ వ్యాఖ్యలతో దుమారం.. భరద్వాజ్ అరెస్టుకు సీజేపీ ఆందోళన
సీజేపీ నాయకులు మరోసారి ఆందోళన బాట పట్టారు.
Yasin Malik: సర్లా భట్ హత్యతో సంబంధం లేదు.. తనకు మరణశిక్ష విధించాలన్న యాసిన్ మాలిక్
నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ సర్లా భట్ హత్య కేసులో కీలక నిర్ణయం తీసుకున్నారు.
Sonia Gandhi's 'Belonging' : పెంగ్విన్ స్థానంలో హార్పర్కాలిన్స్.. సోనియా గాంధీ పుస్తకానికి కొత్త ప్రచురణకర్త
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకానికి భారత్లో కొత్త ప్రచురణకర్త వచ్చారు.
Air India: ఫ్లైట్లో హైడ్రాలిక్స్ ఫెయిల్.. ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానంపై కీలక నివేదిక
ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తు నివేదిక వెల్లడించింది.
India-Belgium: రక్షణ రంగంలో కొత్త అడుగు.. భారత్-బెల్జియం కంపెనీల మధ్య కీలక ఒప్పందాలు
భారత్, బెల్జియం రక్షణ రంగ సంస్థలు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
Indigo: శ్రీనగర్ ఎయిర్పోర్టులో తప్పిన పెను ప్రమాదం.. స్తంభాన్ని ఢీకొన్న ఇండిగో విమానం
శ్రీనగర్ విమానాశ్రయంలో ఇండిగో విమానం ప్రమాదానికి గురైంది.
AP Govt: ఏపీ ప్రజలకు ఊరట.. కిలో ఉల్లి రూ.35కే.. పప్పు, పామాయిల్ ధరలూ తగ్గింపు!
ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది.
Air India: ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానానికి బాంబు బెదిరింపు.. అదుపులో సిబ్బంది
డమ్మామ్ నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో 'బాంబ్' అని రాసి ఉన్న బెదిరింపు నోట్ కలకలం రేపింది.
IAF:పాక్ బోర్డర్కు చేరువలో భారత వాయుసేన.. సెప్టెంబర్ 21 నుంచి కీలక విన్యాసాలు
పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో భారత వాయుసేన తన వైమానిక పోరాట సామర్థ్యాలను మరింత పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.
CWC: 7న తెలంగాణ, ఏపీ జల వివాదాల కమిటీ రెండో భేటీ.. ఎజెండాలపై చర్చ
తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రెండోసారి సమావేశం కానుంది.
Andhra Pradesh: అక్టోబరులో స్థానిక ఎన్నికలు.. యువత, మహిళలకు ప్రాధాన్యం.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
Melstar Aviation: ఏవియేషన్ పెట్టుబడులకు మెల్స్టార్ ఆసక్తి.. మంత్రితో సంస్థ డైరెక్టర్ భేటీ
ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మెల్స్టార్ ఏవియేషన్ ఆసక్తి చూపించింది.
AP Govt: ప్రైవేట్ స్కూళ్లలో 25% ఉచిత సీట్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ఏపీ ప్రభుత్వం ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం-2009 అమలుపై కీలక నిర్ణయం తీసుకుంది.
Gaganyaan Mission: ఈ ఏడాదే గగన్యాన్ తొలి మానవ రహిత ప్రయోగం: ఇస్రో చైర్మన్
భారతదేశం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ మిషన్లో కీలక పురోగతి సాధిస్తోంది.
CJP-D: సీజేపీలో విభేదాలు.. కొత్త వేదిక ప్రకటించిన మాజీ వలంటీర్ మనీష్ బ్రహ్మభట్
జెన్జీ ఉద్యమాలతో దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీలో తాజాగా విభేదాలు బయటపడ్డాయి.
Chinna Reddy: చిన్నారెడ్డిపై వేటు.. ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ పదవి నుంచి తొలగింపు
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వ్యవహారానికి కీలక మలుపు వచ్చింది.
SpiceJet: స్పైస్జెట్ కీలక నిర్ణయం.. రోజుకు 200 విమానాలు నడిపేందుకు సన్నాహాలు
గురుగ్రామ్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న బడ్జెట్ విమానయాన సంస్థ స్పైస్ జెట్ శీతాకాలం, పండగల సీజన్లో పెరగనున్న ప్రయాణ రద్దీకి సిద్ధమవుతోంది.
Sikkim on Alert : నేపాల్ వరదలతో అప్రమత్తమైన సిక్కిం.. సరస్సులపై సెన్సర్ల నిఘా
నేపాల్లో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
CM Vijay: ప్రపంచ స్థాయి ఒలింపిక్ నగరంగా చెన్నై.. సీఎం విజయ్ కీలక ప్రకటన
తమిళనాడు రాజధాని చెన్నైను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒలింపిక్ నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు.
Konda Surekha: కొండా సురేఖకు కాంగ్రెస్ అధిష్ఠానం షాక్.. రాజీనామాకు ఆదేశం!
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో మరింత వేడి పెరిగింది.
Kohinoor Power Case: 'కోహినూర్' ప్రమోటర్లపై ఈడీ సోదాలు.. రూ.290 కోట్ల రుణ మోసం కేసులో దర్యాప్తు
పశ్చిమ బెంగాల్కు చెందిన కోహినూర్ పవర్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది.
Raghav Chadha: ఓటర్ల జాబితాలో రాఘవ్ చద్దా పేరు గల్లంతు.. నిబంధనలు ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించారంటూ ఆరోపణ
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ వేడి పెంచుతోంది.
Telangana: తెలంగాణలోని 31 జిల్లాలకు ఎగుమతి హబ్ హోదా.. స్థానిక ఉత్పత్తులకు గ్లోబల్ గుర్తింపు
తెలంగాణ జిల్లాల్లో తయారయ్యే స్థానిక ఉత్పత్తులు, అందించే ప్రత్యేక సేవలకు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Tiger: పులి జాడ చెప్పే డిజిటల్ గంట.. రేడియో కాలర్తో కదలికలపై నిఘా
పెద్దపులి మెడకు గంట కట్టడం సాధ్యమా? అని అనిపించొచ్చు. కానీ పులి, చీతా వంటి వన్యప్రాణుల మెడకు ప్రత్యేకమైన 'రేడియో కాలర్'ను అమర్చవచ్చు.
Abhinandan Varthaman: పాక్ యుద్ధ విమానాన్ని కూల్చిన అభినందన్.. ఇప్పుడు ప్యాసింజర్ విమాన పైలట్గా
2019లో పాకిస్థాన్తో జరిగిన వైమానిక ఘర్షణలో శత్రు విమానాన్ని కూల్చివేసి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన మాజీ భారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్, వీర్ చక్ర పురస్కార గ్రహీత అభినందన్ వర్ధమాన్ కొత్త కెరీర్ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది.
Andhra Pradesh: కొత్త జిల్లాల్లో రోస్టర్ పాయింట్ ఒకటి నుంచే.. రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు
రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.
Bollaram: బొల్లారం మద్రాస్ రెజిమెంట్ వద్ద ప్లాస్టిక్ బకెట్లో 160 డిటోనేటర్లు లభ్యం
బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్లో ఆయుధాల చోరీ ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు లభించడం కలకలం రేపింది.
Khagantak-243: వాయుసేన అమ్ములపొదిలో ఖగంతక్-243.. ఆత్మనిర్భర్ భారత్కు మరో విజయం
రక్షణ రంగంలో స్వావలంబన సాధించే లక్ష్యంతో భారత్ మరో కీలక అడుగు వేసింది.
Rain Alert: ఏపీ, తెలంగాణలో వానలు.. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది.
Bollaram Arms Theft: మద్రాస్ రెజిమెంట్ ఆయుధాల చోరీ కేసులో.. హనీట్రాప్ కోణంలోనూ దర్యాప్తు
సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్లో జరిగిన ఆయుధాల చోరీ కేసు రోజురోజుకూ మరింత సంక్లిష్టంగా మారుతోంది.
Gold,Foreign Trips and Weddings: బంగారం కొనుగోళ్లు, విదేశీ పర్యటనలు ఎందుకు తగ్గించాలి? మోదీ సూచన వెనుక కారణమిదే..
భారతీయులు అవసరం లేని బంగారం కొనుగోళ్లను తగ్గించాలని, విదేశీ పర్యటనలకు బదులుగా దేశంలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
Marshal Jeetendra Mishra: రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రాకు కీలక బాధ్యత.. అయోధ్య రామ మందిరం కొత్త సీఈఓగా ఎంపిక
అయోధ్య రామ మందిరం ట్రస్ట్కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)గా రిటైర్డ్ ఎయిర్ మార్షల్ జితేంద్ర మిశ్రా ఎంపికయ్యారు.
NK Shivananda Reddy: భూమి కోసం 24 ఏళ్ల కార్గిల్ వీరుడు పోరాటం.. చివరకు ఆత్మహత్యాయత్నం
దేశం కోసం కార్గిల్ యుద్ధంలో పోరాడి గాయపడిన ఓ మాజీ సైనికుడికి.. సొంత హక్కుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.
BJP Leader Satyakumar: బీజేపీ నేత సత్యకుమార్కు కీలక బాధ్యత.. దక్షిణాది రాష్ట్రాలకు ఇన్ఛార్జిగా నియామకం
బీజేపీ జాతీయ నేత, ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్కు పార్టీ అధిష్ఠానం కీలక బాధ్యతలు అప్పగించింది.
Haryana: యమునా నదిలో ఆర్మీ బోటు బోల్తా.. ఇద్దరు జవాన్లు గల్లంతు?
హర్యానా-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని యమునానగర్ హత్నీకుండ్ బ్యారేజీ సమీపంలో భారత సైన్యం నిర్వహిస్తున్న మాక్ డ్రిల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Bihar: నేపాల్ వరదల తర్వాత చేపలు తినొద్దని బీహార్ ప్రభుత్వం ఎందుకు చెప్పింది
బిహార్లో వరద పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఆందోళనకర పరిణామం చోటుచేసుకుంది.
PM Modi: పవన్కు ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు.. మోదీ, చంద్రబాబు, లోకేశ్ పోస్టులు
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
Ayodhya Ram Temple Trust: అయోధ్య ట్రస్ట్ తొలి సీఈవో ఎంపిక పూర్తి.. తుది జాబితాలో ముగ్గురు
అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)ను నియమించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
Andhra Pradesh: మలేరియా మాత్రలు వికటించి చిన్నారి మృతి.. 53 మందికి అస్వస్థత
మలేరియా నివారణకు ఇచ్చిన మాత్రలు వేసుకున్న తర్వాత ఓ ఏడేళ్ల చిన్నారి మృతి చెందడం.. మరో 53 మంది అస్వస్థతకు గురికావడం పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో కలకలం రేపింది.
Telangana Cabinet: తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై ఉత్కంఠ .. దిల్లీలో కాంగ్రెస్ కీలక నేతల మంతనాలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.