భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు తప్పక పాటించాల్సిన నియమాలివే..
స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Indigo flight: గాల్లో ఉండగానే ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్.. చెన్నైలో ఎమర్జెన్సీ
కోల్కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానానికి మంగళవారం అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి ఎదురైంది.
Chandra Kumar Bose: సుభాష్ చంద్రబోస్ వారసుడి కొత్త రాజకీయ పార్టీ.. యువతే ప్రధాన బలం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వాన్ని రాజకీయ రంగంలో మరోసారి ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన మునిమనవడు చంద్రకుమార్ బోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Prajwal Revanna: జైలులో ఆకస్మిక తనిఖీలు.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఫోన్, పెన్ డ్రైవ్
అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ వద్ద మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ లభించడం కలకలం రేపింది.
Jal Shakti Ministry: కేంద్ర జలశక్తి శాఖకు కొత్త కార్యదర్శిగా అర్చనా వర్మ నియామకం
కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది.
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో గంజాయి, డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది.
Kashmiri Pandits: కశ్మీరీ పండిట్ ఉద్యోగులకు ఉగ్ర హెచ్చరికలు.. అప్రమత్తమైన ప్రభుత్వం
కశ్మీరీ పండిట్ ఉద్యోగులకు ఉగ్ర బెదిరింపులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
Mumbai: ముంబైలో విషాదం.. ఇళ్లపై విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Andhra Pradesh: అమరావతి,శ్రీకాకుళం,కుప్పం ఎయిర్పోర్టులకు టీఈఎఫ్ఆర్లు సిద్ధం.. తొలి దశకు రూ.5,545 కోట్లు
ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది.
Pedapudi Farmer: నీటి ప్రవాహంతోనే సాగునీరు.. పెదపూడి రైతు హైడ్రోలిఫ్ట్కు రాష్ట్రపతి ప్రశంస
ఇంధనం అవసరం లేకుండా నీటిని ఎత్తిపోసే వినూత్న హైడ్రోలిఫ్ట్ను కాకినాడ జిల్లా పెదపూడి మండలానికి చెందిన రైతు పంపన శ్రీనివాస్ రూపొందించారు.
Andhra Pradesh : ఏపీ మిర్చికి విదేశాల్లో భారీ డిమాండ్.. ఐదేళ్లలో రూ.28 వేల కోట్ల ఎగుమతులు
ఆంధ్రప్రదేశ్ నుంచి గత ఐదేళ్లలో భారీగా మిర్చి ఎగుమతులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Madanapalle: ఏపీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.. మదనపల్లెలో 100 ఎకరాల్లో ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
Vishakhapatnam: విశాఖ పోర్టులో రూ.335 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్
సరకు రవాణాను మరింత సులభతరం చేయడంతో పాటు పోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్టణం పోర్టులో రూ.334.89 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.
Air India: ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కీలక పరిణామం.. పైలట్కు మారిజువానా పాజిటివ్
ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI2379 విమానంలో ఆగస్టు 4న చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Rahul Gandhi: రాహుల్ హాలిడే ఫొటోపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. 'మీతో ఉన్నదెవరంటూ ప్రశ్న'?
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాలిడే ఫొటోపై రాజకీయ వివాదం మొదలైంది.
High Alert in Delhi: దిల్లీలో హైఅలర్ట్.. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Hyderabad Traffic Alert: కేబీఆర్ పార్కు చుట్టూ వన్వే.. 18 నుంచి కొత్త ట్రాఫిక్ విధానం అమలు
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు.
Trump Towers: కోకాపేటలో ట్రంప్ టవర్స్.. 65 అంతస్తులు, 450 లగ్జరీ ఫ్లాట్లు
హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.
Air India: ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులకు ముందే పలు లోపాలు.. మూడు హైడ్రాలిక్ వైఫల్యాలు గుర్తింపు
థాయిలాండ్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల మార్గమధ్యంలో తీవ్ర కుదుపులకు గురైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.
Nitin Gadkari: ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు.. ప్రతి గంటకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ
దేశంలో ఏటా లక్షలాది రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Supreme Court: మిస్సింగ్ కేసుల్లో వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి: సుప్రీంకోర్టు కీలక ఆదేశం
ఒక వ్యక్తి కనిపించకుండా పోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
'Vande Mataram': ఎర్రకోటపై తొలిసారి వందేమాతరం.. 150 ఏళ్ల చరిత్రకు ఘన నివాళి
దేశ రాజధాని దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఓ అరుదైన ఘట్టానికి వేదిక కానుంది.
Independence Day: స్వాతంత్ర్య దినోత్సవం వేళ ఉగ్ర ముప్పు.. పాక్, బంగ్లా సరిహద్దుల్లో హైఅలర్ట్
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశంలో ఉగ్రవాద దాడుల ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.
G.V. Raja Stadium: ఒలింపిక్స్ లక్ష్యంగా జీవీ రాజా స్టేడియం.. రూ.100 కోట్లతో అభివృద్ధి
కేరళ రాజధాని తిరువనంతపురంలోని చారిత్రక జీవీ రాజా స్టేడియానికి మహర్దశ పట్టనుంది.
Sonia Gandhi: బొగ్గు కేసులో మన్మోహన్కు క్లీన్చిట్.. చరిత్ర మన్మోహన్ సింగ్ను గౌరవంగా గుర్తుంచుకుంటుంది: సోనియా గాంధీ
బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇవ్వడం చరిత్రాత్మక పరిణామమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.
Niti Valley Bridge : ఉత్తరాఖండ్లో వరద బీభత్సం.. చూస్తుండగానే కొట్టుకుపోయిన మెటల్ బ్రిడ్జి
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
e-Visa: విదేశీయులకు భారత్ గుడ్న్యూస్.. ఏకంగా 11 కొత్త ద్వారాలు తెరిచిన భారత్!
భారత్కు వచ్చే అంతర్జాతీయ పర్యాటకులు, ఇతర విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
Bengaluru: బెంగళూరులో దారుణం.. ఇద్దరు మైనర్ కూతుళ్లను చంపి.. తండ్రి ఆత్మహత్యాయత్నం
బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ హోటల్లో ఇద్దరు మైనర్ బాలికలు హత్యకు గురయ్యారు.
H1N1 Cases Rise: ఢిల్లీలో పెరుగుతున్న కేసులు.. లక్షణాలు ఏంటి?ఎవరికి ప్రమాదం ఎక్కువ?
H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
Ethanol-blended diesel: డీజిల్లో ఇథనాల్ మిశ్రమానికి కేంద్రం బ్రేక్.. అసలు కారణం ఇదే..
పెట్రోల్లో ఇథనాల్ కలపడం, E20 ఇంధనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో డీజిల్లోనూ ఇథనాల్ మిశ్రమంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
APJUDA Strike: ఏపీలో జూడాల సమ్మె సైరన్.. స్టైఫండ్ పెంపుపై ఆగస్టు 15 వరకు డెడ్లైన్
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) ఆందోళనకు సిద్ధమయ్యారు.
Telangana: జలాశయాలకు తగ్గిన వరద.. ఎగువన వర్షాలు కురిస్తేనే తెలంగాణ ఆయకట్టుకు నీరు
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణకు వచ్చే నీటి ప్రవాహాలు కూడా తగ్గుతున్నాయి.
Telangana SIR Survey: తెలంగాణలో కోటికిపైగా ఓట్లకు ముప్పు.. సర్ సర్వే నివేదికల్లో కీలక వివరాలు
తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వేలో భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది.
BC Reservations: బీసీ రిజర్వేషన్లపై తుది కసరత్తు.. ఆగస్టు 14న ప్రభుత్వానికి నివేదిక
స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల ఖరారుకు కూటమి ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
Godavari Pushkaralu: పుష్కరాల ఏర్పాట్లకు నిధుల మంజూరు.. భద్రతకు రూ.50 కోట్లు,ఘాట్లకు రూ.210 కోట్లు
గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.
Andhra Pradesh: ఐటీసీ భాగస్వామ్యంతో 9 జిల్లాల్లో 100 గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను పెంచడం, కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేయడం, సమగ్ర గ్రామీణాభివృద్ధికి ఊతమివ్వడం లక్ష్యంగా స్వర్ణాంధ్ర పీ4 ఫౌండేషన్ కీలక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో విషాదం.. కాలువ దాటే క్రమంలో కొట్టుకుపోయిన వ్యాన్.. 9 మంది మృతి
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Air Pollution: దేశంలో 108 నగరాల్లో గాలి కాలుష్యం.. మూడేళ్లుగా PM10 మోతాదు అధికం
దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది.
Jharkhand JPSC Exam Scam: JPSC పరీక్షల అవకతవకలపై ED దర్యాప్తు.. 17వ రోజుకు చేరిన విద్యార్థుల నిరసనలు
జార్ఖండ్లో ప్రభుత్వ నియామక పరీక్షలపై కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది.
Independence Day 2026: స్వాతంత్య్ర దినోత్సవం రోజున జెండా ఎగురవేయడమే కాకుండా .. భద్రపర్చడం తెలియాలి.. చట్టం ఏమి చెబుతోంది
ఈ ఏడాది ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి.
Tobacco Farmers: పొగాకు రైతులకు ఏపీ సర్కార్ గుడ్న్యూస్.. క్వింటాల్కు రూ.1,000 ప్రోత్సాహకం
పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది.