భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Nepal Flash Floods: నేపాల్లో వరద బీభత్సం.. 16 మంది మృతి.. బీహార్,యూపీలో హైఅలర్ట్
నేపాల్లో భోటేకోశి నది ఉగ్రరూపం దాల్చింది. ఆకస్మికంగా వచ్చిన వరదలతో చైనా సరిహద్దుకు సమీపంలోని నేపాల్లోని రసువా జిల్లా తీవ్రంగా దెబ్బతింది.
Instagram: సీజేపీ నిరసనల తర్వాత.. ఇన్స్టాలో మోదీ, రాహుల్ గాంధీకి పెరిగిన క్రేజ్
దిల్లీలో ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల అనంతరం యువత,ముఖ్యంగా జెన్జీని ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు సోషల్ మీడియాపై మరింత దృష్టి పెట్టారు.
DRDO: 22 వేల అడుగుల ఎత్తులో స్వదేశీ సైనిక పారాచూట్.. డీఆర్డీవో పరీక్ష సక్సెస్
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో కీలక విజయాన్ని సాధించింది.
BJP MLA Car: ఫైరింజిన్ నీటితో బీజేపీ ఎమ్మెల్యే కారు వాషింగ్.. వీడియో వైరల్
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కారును ఫైరింజిన్ నీటితో శుభ్రం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది.
NITI Aayog: అర్హతకు తగ్గ ఉద్యోగాలు పొందుతున్న గ్రాడ్యుయేట్లు 8.25 శాతమే: నీతి ఆయోగ్
భారత్లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది.
HAL and Safran: భారత హెలికాప్టర్ల కోసం అధునాతన ఇంజిన్.. సఫ్రాన్తో హెచ్ఏఎల్ కీలక ఒప్పందం
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్స్ సంస్థలు తదుపరి తరం హెలికాప్టర్ ఇంజిన్ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు తుది ఒప్పందం కుదుర్చుకున్నాయి.
DK Shivakumar: 'వందేమాతరం'పై డీకే శివకుమార్ కీలక ప్రకటన.. తొలి రెండు చరణాలే పాడతాం
కర్ణాటకలో ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' పూర్తి గేయాన్ని ఆలపించబోమని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
Telangana Rains : తెలంగాణలో రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ సహా 9 జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
TMC rebels MPs: 20 మంది టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నోటీసులు
టీఎంసీకి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
PM Modi: మౌలిక వసతుల ప్రాజెక్టుల్లో నాణ్యతపై మోదీ సీరియస్.. అధికారులకు కీలక సూచనలు
ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుల నాణ్యతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Karnataka: కర్ణాటకలో వేడెక్కిన రాజకీయాలు.. నాగేంద్రకు బిగిసిన ఉచ్చు.. బీజేపీ ఆందోళనల వేళ రాజీనామాకు సిద్ధం?
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.
Uttar Pradesh: యూపీలో భారీ వర్షాలు.. వరద ఉద్ధృతికి కొట్టుకుపోయిన ఐదు ఏనుగులు
ఉత్తర్ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
Amit Shah: 'ఇది ధర్మశాల కాదు'.. అక్రమ చొరబాట్లపై అమిత్ షా తీవ్ర హెచ్చరిక
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించాలంటే దేశ అంతర్గత భద్రత పటిష్ఠంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
Swine Flu: ఢిల్లీలో స్వైన్ ఫ్లూ కలకలం.. మూడు వేలకు చేరిన కేసులు
దేశ రాజధాని దిల్లీలో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి.
Pan IIT Summit : ఏపీకి టెక్నాలజీ బూస్ట్.. అమరావతిలో పాన్ఐఐటీ సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్
అమరావతిలో పాన్ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎన్ఏసీఐఎన్ అదనపు డైరెక్టర్ జనరల్ ప్రభాత్ కుమార్ తెలిపారు.
Kodad: కోదాడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ను ఢీకొన్న బస్సు.. ఆరుగురు మృతి
సూర్యాపేట జిల్లా కోదాడ మండలం దొరకుంట శివారులో బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Velugonda Project : కరవు నేలకు కృష్ణమ్మ పరుగులు.. ఆగస్టు 31న వెలిగొండ ప్రాజెక్టు అంకితం
కరవు నేలకు కృష్ణమ్మ పరుగులు తీయబోతోంది. వర్షం పడితేనే నీళ్లు.. లేదంటే బీళ్లుగా మారే పరిస్థితికి ఇక తెరపడనుంది.
Anil Chauhan: కిరానా హిల్స్ను భారత్ టార్గెట్ చేయలేదా? మాజీ సీడీఎస్ కీలక వివరణ
పాకిస్థాన్లోని కిరానా హిల్స్పై ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత డ్రోన్ దాడి జరగడం వెనుక అసలు కారణం ఏమిటన్న దానిపై మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ కీలక వివరణ ఇచ్చారు.
Nitin Gadkari: గతంలో మాదిరిగా పనిచేయలేకపోతున్నా.. కొత్త తరానికి అవకాశం ఇవ్వాలి: గడ్కరీ
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
Kerala: భార్య ప్రైవేట్ వీడియోలు 'అమ్మకం'.. 4 ఏళ్ల కుమార్తె వాంగ్మూలంతో భర్తపై పోక్సో కేసు
భార్య ప్రైవేట్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి అశ్లీల వెబ్సైట్లకు విక్రయించిన ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
NSA Ajit Doval: చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్తో అజిత్ దోవల్ భేటీ.. సరిహద్దుపై చర్చలు
చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు.
Dope Tests for Pilots: పైలట్లకు ఇక తప్పనిసరి డోప్ టెస్టులు.. కొత్త విధానంపై కేంద్రం కసరత్తు
విమాన ప్రయాణికుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది.
DRDO: రక్షణ రంగంలో మరో ముందడుగు.. డీఆర్డీవో క్షిపణి సాంకేతికత పరిశ్రమలకు బదిలీ
'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Madhya Pradesh: కారుపై గర్ల్ఫ్రెండ్ 3,400 ముద్దులు.. ప్రియుడికి భారీ ఫైన్
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు చేసే వింత ప్రయత్నాలు చివరికి చిక్కుల్లో పడేస్తుంటాయి.
New Amrit Bharat Express : తెలుగు రాష్ట్రాల మీదుగా కొత్త అమృత్ భారత్ రైలు.. ఎక్కడెక్కడ ఆగుతుందంటే?
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త అందింది.
Delhi,Bengaluru see H1N1 surge: బెంగళూరులో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్నాయా? ఢిల్లీతో పోలిస్తే అసలు పరిస్థితి ఇదే!
బెంగళూరులో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
New Traffic Challan Plan: ట్రాఫిక్ చలాన్లకు కొత్త విధానం.. ఫాస్టాగ్ ఖాతా నుంచే జరిమానా వసూలు
హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల నుంచి జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతాల నుంచి వసూలు చేసే విధానాన్ని తీసుకురావడంపై అధికారులు ఆలోచిస్తున్నారు.
Allahabad High Court: ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరి కాదు.. విద్యార్థిని పిటిషన్పై అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు
ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి మతపరమైన ఆచారం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
Uttar Pradesh: రక్షాబంధన్ వేళ కల్తీ దందా.. గాజియాబాద్లో 1000 కిలోల రసగుల్లాలు సీజ్
రక్షాబంధన్ పండగ రోజున సోదరుడి చేతికి రాఖీ కట్టి,అతడికి మిఠాయి తినిపించడం ఆనవాయితీ.
Voter Verification: ఓటర్లకు నోటీసుల జారీ ప్రక్రియ ప్రారంభం.. ఈ నెల 27 నుంచి విచారణ
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.
Krishna Water Dispute: కృష్ణా నీటిపై ఏపీ, తెలంగాణ వాదనలు.. సెప్టెంబరు 4కు సమావేశం వాయిదా
కృష్ణా జలాల వినియోగంపై సోమవారం హైదరాబాద్లోని కృష్ణా బోర్డు కార్యాలయంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశం ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే వాయిదా పడింది.
Telangana: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారు? అధికారుల కసరత్తు షురూ
తెలంగాణలో రెండో దశ మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.
Telangana Rains: తెలంగాణలో విస్తారంగా వర్షాలు.. నిండుతున్న ప్రాజెక్టులు.. రైతుల్లో ఆనందం
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో వర్షాలు జోరందుకున్నాయి.
Karnataka: 'ధతూరా' విక్రయాలు.. అమెజాన్, ఇన్స్టామార్ట్, బిగ్బాస్కెట్ లైసెన్సులు సస్పెండ్
కర్ణాటకలో క్విక్ కామర్స్ సంస్థలపై ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది.
Gurmeet Ram Rahim: రామ్ రహీమ్కు మళ్లీ 21 రోజుల ఫర్లో .. సిర్సా డేరాకు వెళ్లేందుకు అనుమతి
రెండు అత్యాచార కేసుల్లో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్కు మరోసారి 21 రోజుల ఫర్లో లభించింది.
Amaravati: అమరావతిలో 250 మీటర్ల కంటే ఎత్తైన ఫెర్రిస్వీల్.. నిర్మాణానికి టెండర్ల ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో ప్రపంచంలోనే ఎత్తైన ఫెర్రిస్వీల్ నిర్మించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనకు అనుగుణంగా అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏజీఐసీఎల్) మరోసారి టెండర్లు ఆహ్వానించింది.
Andhra Pradesh: ఏపీ ఖజానాకు నాలుగు నెలల్లో రూ.54,059 కోట్ల ఆదాయం.. అప్పులు రూ.49 వేల కోట్లు..కాగ్ గణాంకాల విడుదల
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రూ.54,059.20 కోట్ల రెవెన్యూ ఆదాయం సమకూరింది.
Pulivendula: పులివెందులలో మెగా వాటర్గ్రిడ్కు పునరుజ్జీవం.. రూ.280 కోట్లు కేటాయింపు.. 96% పూర్తి
వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలో గత వైకాపా ప్రభుత్వ హయాంలో జలజీవన్ మిషన్ (జేజేఎం) కింద ప్రారంభించి మధ్యలోనే నిలిచిపోయిన మెగా వాటర్గ్రిడ్ పథకం పనులు ఇప్పుడు వేగంగా పూర్తవుతున్నాయని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
Nellore: రూపాయికే ఫంక్షన్హాల్.. పేదలు,మధ్య తరగతి వారికి నెల్లూరు కార్పొరేషన్ గుడ్న్యూస్
నెల్లూరు నగరపాలక సంస్థ పేదలు, మధ్య తరగతి కుటుంబాలకు శుభవార్త చెప్పింది.
CJP: కేంద్రం తీరుపై సీజేపీ ఆగ్రహం.. సెప్టెంబర్ 5న ఢిల్లీలో భారీ మార్చ్
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించింది.
MK Stalin: కొళత్తూర్ ఎన్నికల ఫలితాన్ని సవాల్ చేసిన స్టాలిన్.. కోర్టును ఆశ్రయించిన డీఎంకే అధినేత
కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనకు ఎదురైన ఓటమిని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ న్యాయస్థానంలో సవాల్ చేశారు.
AP SEC: ఏపీ స్థానిక ఎన్నికల షెడ్యూల్ ఫేక్.. ప్రచారం చేస్తే కఠిన చర్యలు: ఎస్ఈసీ
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్చంద్ర పునేఠా తెలిపారు.
Threat to Kashmiri Pandits: 'పద్ధతి మార్చుకోండి'.. కశ్మీర్లో కశ్మీరీ పండిట్లకు హెచ్చరిక .. 12 మంది పేర్లతో బెదిరింపు లేఖ
కశ్మీర్ లోయలో పనిచేస్తున్న కశ్మీరీ పండిట్ వలసదారులను హెచ్చరిస్తూ ఆదివారం మరో బెదిరింపు లేఖ వెలువడింది.
Vijay's gold ring scheme: కొలిక్కి వచ్చిన 'మేనమామ బంగారు ఉంగరం' పథకం.. రూ.755 కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే శిశువులకు గ్రాము బంగారు ఉంగరం అందించే 'మేనమామ బంగారు ఉంగరం' పథకం అమలుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
Supreme Court: JPSC ప్రిలిమ్స్-2025లో అక్రమాల ఆరోపణలు.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్-2025లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
Meerut: మీరట్లో ఉద్రిక్తత.. పోలీసులకు,గో స్మగ్లర్లకు మధ్య కాల్పులు
ఉత్తర్ప్రదేశ్లో పోలీసులకు, గోవుల అక్రమ రవాణాదారులకు మధ్య కాల్పులు జరిగాయి.
Supreme Court: జంతర్ మంతర్ ఘటనలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. మహిళల ఫిర్యాదులపై హైప్రియారిటీ విచారణ
జంతర్ మంతర్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు,హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
Ayodhya donation: అయోధ్య విరాళాల చోరీపై రిపోర్టింగ్.. జర్నలిస్టు అభిషేక్పై ఎస్సీ-ఎస్టీ కేసు
అయోధ్య రామమందిరంలోని విరాళాలు చోరీకి గురైనట్లు జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ చేసిన రిపోర్టింగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది.
Kaziah Liz Mejo: కేరళ అమ్మాయి సంచలనం.. 19 ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం సొంతం
జైపూర్లోని జీ స్టూడియోలో ఆదివారం జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' గ్రాండ్ ఫినాలేలో కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో విజేతగా నిలిచింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీని ముద్దాడిన యువతి.. వీడియో వైరల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అనూహ్య అనుభవం ఎదురైంది.
Suzlon: ఏపీలో సుజ్లాన్ భారీ విస్తరణ.. రూ.10 వేల కోట్లతో కొత్త విండ్ ప్రాజెక్టులు
పవన విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుజ్లాన్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.
Tamil Nadu: తమిళనాడులో సంక్షేమ పథకాల జోరు.. పొంగల్ నుంచి 'సూపర్-6' అమలు
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి మరింత పెంచుతోంది.
Onion prices: దేశవ్యాప్తంగా పెరిగిన ఉల్లి ధరలు.. నేటి నుంచి కందా ఎక్స్ప్రెస్ సేవలు
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది.
Telangana: తెలంగాణలో ఆటో,క్యాబ్ సమ్మెకు బ్రేక్.. ప్రభుత్వంతో చర్చలు సఫలం
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు చేపట్టాలనుకున్న నిరవధిక సమ్మె విరమించారు.
1/70 Act: గిరిజనుల భూములకు రక్షణగా 1/70 చట్టం.. సవరణకు కూటమి ప్రభుత్వం నో
గిరిజనులను ఏళ్లుగా వేధిస్తున్న భూముల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్'లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
AP Government: ఏపీలో చిన్న పరిశ్రమలకు భారీ ప్రోత్సాహం.. రెండేళ్లలో 2,876 ఎంఎస్ఎంఈలకు భూములు
ఆంధ్రప్రదేశ్'లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలు) ప్రోత్సహించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Telangana: తెలంగాణలో త్వరలో ఈ-సాక్ష్య.. నేరస్థలం నుంచే కోర్టుకు డిజిటల్ ఆధారాలు
నేరం జరిగినప్పుడు ఇప్పటివరకు దర్యాప్తు అధికారి నేరస్థలికి వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించడంతోపాటు ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరిస్తారు.
Maharashtra: వెంటిలేటర్ పేలడంతో చెలరేగిన మంటలు.. ముగ్గురు శిశువులు మృతి
మహారాష్ట్రలోని అమరావతిలో సోమవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
Janasena: తెలంగాణలో జనసేన కీలక నిర్ణయం.. ఎమ్మెల్సీ అభ్యర్థిగా గడల శ్రీనివాసరావు
తెలంగాణ రాజకీయాల్లో జనసేన పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణలో రెండ్రోజులు అతిభారీ వర్షాలు
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో వర్షాలు మళ్లీ జోరందుకున్నాయి.
Visakhapatnam: బ్రిక్స్ దేశాల సైకిల్ ర్యాలీతో విశాఖ బీచ్ రోడ్లో సందడి!
విశాఖపట్టణం బీచ్ రోడ్లో బ్రిక్స్ సదస్సులో భాగంగా నిర్వహించిన ఫ్రెండ్షిప్ సైకిల్ ర్యాలీ ఉత్సాహంగా సాగింది.
Supreme Court: సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్.. తొలి రోజే 400 కేసులకు పరిష్కారం!
సుప్రీంకోర్టు ప్రత్యేక లోక్ అదాలత్ తొలి రోజే 400 కేసులను పరిష్కరించింది. పెండింగ్లో ఉన్న కేసులకు వేగంగా న్యాయపరిష్కారం అందించేందుకు సర్వోన్నత న్యాయస్థానం మూడు రోజుల ప్రత్యేక డ్రైవ్ను చేపట్టింది.
Kakinada: కాకినాడ నర్సింగ్ కాలేజీ ఘటనపై చంద్రబాబు ఆరా.. రంగంలోకి కలెక్టర్, ఎస్పీ
కాకినాడలోని ఎస్కే కాలేజ్ ఆఫ్ నర్సింగ్ విద్యార్థినుల మధ్య జరిగిన ఘటనపై సీఎం చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
Ocean Winner: బంగాళాఖాతంలో మునిగిన సరకు నౌక
బంగాళాఖాతంలో భారీ ప్రమాదం చోటుచేసుకుంది. పనామా జెండాతో ప్రయాణిస్తున్న 'ఓషన్ విన్నర్' అనే సరకు రవాణా నౌక శనివారం సముద్రంలో మునిగిపోయింది.
Hyderabad: హైదరాబాద్-బెంగళూరు హైవేపై భారీ ట్రాఫిక్ జామ్.. 3 కి.మీ మేర నిలిచిన వాహనాలు!
శంషాబాద్ మండలం పాలమాకుల వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
Ponnam: సమస్యలను పరిష్కరిస్తాం.. సమ్మెను విరమించుకోవాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి!
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆటో కార్మికులు సమ్మెకు దిగాలని కార్మిక సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
YS Jagan: 5.56 లక్షల మంది విద్యార్థులు తగ్గారు.. ఏపీలో ప్రభుత్వ బడులపై జగన్ సంచలన వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై వైసీపీ అధినేత జగన్ తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు భారీగా తగ్గిపోతున్నారని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అబద్ధపు ప్రచారాలు చేసుకుంటోందని విమర్శించారు.
Rain Alert: ఏపీకి వాతావరణ శాఖ అలర్ట్.. ఉత్తరాంధ్రలో రెండు రోజులు వర్షాలు!
వాయువ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
Revanth Reddy: రేవంత్రెడ్డి అమెరికా టూర్కు నో.. కేంద్రంపై ఐఓసీ తీవ్ర అసంతృప్తి!
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించడంపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ (ఐఓసీ) అమెరికా విభాగం అసంతృప్తి వ్యక్తం చేసింది.
Nallamala Sagar: వెలిగొండ నుంచి 10.7 టీఎంసీల కృష్ణా జలాలు.. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడపకు భారీ ప్రయోజనం!
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రయోజనాలను అందించడంలో భాగంగా వెలిగొండ సొరంగాల నుంచి 10.7 టీఎంసీల కృష్ణా జలాలను నల్లమలసాగర్కు మళ్లించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి రామానాయుడు తెలిపారు.
Suitcase Torso Case: మహిళను చంపి.. శరీర భాగాలతో బిరియానీ.. చెన్నై కేసులో కీలక ఆధారాలు లభ్యం
చెన్నైలో సంచలనం రేపిన రైలు సూట్కేస్లో మహిళ మొండెం కేసులో దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
Auto strike: తెలంగాణలో ఆటోల బంద్.. నేటి అర్ధరాత్రి నుంచే నిరవధిక సమ్మె!
తెలంగాణలో ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్ల దీర్ఘకాలిక డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని టీఎన్టీయూసీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎంకె. బోసు డిమాండ్ చేశారు.