భారతదేశం వార్తలు
కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, భారతదేశంలో జరిగే విభిన్న వార్తల సమాహారం .
Nidhi Tiwari: బార్క్లో శాస్త్రవేత్త.. ఇప్పుడు మోదీ ప్రైవేట్ సెక్రటరీ.. ఎవరీ నిధి తివారీ ?
Air India: ఎయిర్ ఇండియా,ఎయిర్ ఇండియా ఎక్స్ప్రైస్ పైలట్లందరికీ ఇకపై డోప్ టెస్ట్ తప్పనిసరి
National Highways: హైవేపై ప్రమాదం జరిగితే 10 నిమిషాల్లో అంబులెన్స్ చేరుకోవాలి.. ఆలస్యమైతే రూ.10 వేల జరిమానా
Dropout Student In India: ఉన్నత విద్యకు చేరకముందే 73 శాతం మంది డ్రాప్అవుట్.. పార్లమెంటరీ కమిటీ ఆందోళన
Parliament Chaos: పార్లమెంట్లో నిరసనలతో 7,023 నిమిషాలు వృథా.. ఖర్చు రూ.175 కోట్లు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుస నిరసనలు, ఆందోళనలు, సభలో గందరగోళం మధ్య సాగాయి.
Sukhbir Singh Badal: అకాలీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్పై దాడి
శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి సుఖ్బీర్ సింగ్ బాదల్ (Sukhbir Singh Badal)పై దాడి జరిగింది.
Air India: ఫుకెట్-ఢిల్లీ ఫ్లైట్లో 35 నిమిషాలు నిద్రపోయిన పైలట్.. దర్యాప్తులో సంచలన విషయాలు
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒడిశా మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు తగ్గిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Forest to Ramp: తుపాకులు వదిలి చేనేత చీరల్లో మెరిసిన మాజీ మహిళా మావోయిస్టులు
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ర్యాంప్పై మోడళ్లుగా మెరిశారు.
BrahMos Missile Manufacturing Unit: పాలమూరుకు బ్రహ్మోస్ ప్రాజెక్టు.. 416 ఎకరాల్లో తయారీ కేంద్రం ఏర్పాటు
తెలంగాణ రక్షణ రంగంలో మరో కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
Jharkhand Paper Leak : జార్ఖండ్లో పేపర్ లీక్పై నిరసనలు.. 600 మంది విద్యార్థులపై కేసు నమోదు
జార్ఖండ్లో పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.
Pit Bull Attacks: ఇంటిని చూసేందుకు వెళ్లిన దంపతులపై పిట్బుల్ దాడి.. షాకింగ్ వీడియో వైరల్
ఇంటిని కొనుగోలు చేసేందుకు ఆస్తిని పరిశీలించడానికి వెళ్లిన భార్యాభర్తలకు ఊహించని అనుభవం ఎదురైంది.
Nitin Gadkari: ఆరోగ్యమే నిజమైన సంపద.. 135 కిలోల నుంచి 89 కిలోలకు గడ్కరీ ఎలా తగ్గారంటే?
కేంద్ర రోడ్డు రవాణా,రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తన అద్భుతమైన వెయిట్ లాస్ జర్నీ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
Chandrababu: అమరావతి ఈ-3 సీడ్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జిని ప్రారంభించిన సీఎం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రక్రియలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది.
Loksabha: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరిరోజు ట్విస్ట్.. ప్రారంభం కాకుండానే నిరవధిక వాయిదా
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజున ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
Telangana High Court: ఉచితాల భారం పెరిగితే తెలంగాణ ఆర్థిక వ్యవస్థ డేంజర్ జోన్లోకి: హైకోర్టు
తెలంగాణలో ఉచిత పథకాల అమలు, వాటి వల్ల ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Independence Day Special: 78 ఏళ్ల క్రితమే మార్మోగిన తొలి సినీ దేశభక్తి గీతం.. ఇప్పటికీ ఎందుకు అంత ప్రత్యేకమో తెలుసా?
ఇండిపెండెన్స్ డే వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా దేశభక్తి గీతాలే వినిపిస్తుంటాయి.
Delhi Red Fort Blast: ఢిల్లీ ఎర్రకోట పేలుళ్ల వెనుక అల్ఖైదా కుట్ర.. యూఎన్ నివేదికలో కీలక అంశాలు
దిల్లీ ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
Delhi High Court: శిర్డీ సాయిబాబాపై అసత్య ప్రచారం.. యూట్యూబ్ వీడియోలపై దిల్లీ హైకోర్టు ఆగ్రహం
యూట్యూబ్తో పాటు ఇతర ఆన్లైన్ వేదికల్లో శిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారంతో వీడియోలు ప్రసారం కావడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
Srisailam Reservoir: శ్రీశైలం జలాశయంలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం.. 83 వేల క్యూసెక్కుల వరద
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.
Hyderabad: 'భవ్య' పథకంతో హైదరాబాద్ శివార్లలో నాలుగు ఇండస్ట్రియల్ పార్కులు
తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల త్వరలో నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి రానున్నాయి.
Earthquake: జమ్మూకశ్మీర్లో భూ ప్రకంపనలు.. రిక్టర్ స్కేల్పై 5.5 తీవ్రత నమోదు
జమ్ముకశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో గురువారం ఉదయం భూమి కంపించింది.
Tirupati: రేణిగుంట విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం.. అక్టోబర్ నుంచి అంతర్జాతీయ సేవలు
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం మంజూరైంది.
Chandrababu: పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపులో కొత్త విధానం.. సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Telangana High Court : హైడ్రా కమిషనర్పై హైకోర్టు సీరియస్.. సుమోటోగా ధిక్కరణ కేసు నమోదు
కోర్టుస్టే ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలోనే ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
AP Weather Alert: ఏపీలో వాయుగుండం ప్రభావం.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు,ఈదురుగాలులు
ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.
Amaravati: అమరావతి అభివృద్ధికి మరో అడుగు.. నేడు సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్న చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది.
PM Modi: మోదీని ఆటపట్టించిన ఖర్గే.. ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ
రాజకీయాల్లో నేతల మధ్య విభేదాలు సాధారణమే.అయితే,వాటిని పక్కనపెట్టి ఒకే వేదికపై సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తే ఆ దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.
Yashwant Varma: జడ్జి ఇంట్లో కాలిపోయిన నోట్ల కట్టలు.. యశ్వంత్ వర్మను దోషిగా తేల్చిన కమిటీ
దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు నగదు వ్యవహారంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
Assam Floods: పడవ లేదు.. రెస్క్యూ బృందం లేదు.. అరటి దుంగలతో 97 ఏళ్ల వృద్ధురాలిని కాపాడిన కుటుంబం
పడవ లేదు.. రెస్క్యూ బృందం అందుబాటులో లేదు. అర్ధరాత్రి వరద నీరు ఇంటిని చుట్టుముట్టింది.
Tukaram Mundhe : 1100కుపైగా తనిఖీలు.. 'మహారాష్ట్ర సింగం' తుకారాం ముండే ఎవరో తెలుసా?
మహారాష్ట్రలో కఠినమైన, నిబంధనలకు కట్టుబడి పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు.
Arunachal Pradesh Row: అరుణాచల్ పేర్ల మార్పుపై చైనా ఆగ్రహం.. భారత్ ఏం చెప్పిందంటే?
అరుణాచల్ ప్రదేశ్లోని 27 భౌగోళిక ప్రాంతాలకు భారత్ అధికారికంగా పేర్లు పెట్టడం భారత్-చైనా మధ్య కొత్త వివాదానికి దారితీసింది.
Air India Pilot: ఎయిర్ ఇండియా పైలట్కు డ్రగ్ టెస్ట్ పాజిటివ్.. లైసెన్స్ రద్దవుతుందా?
ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం AI2379 ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తు కోల్పోయి.. అందులోని 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.
Chandrababu: చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. రూ.2.08 లక్షల కోట్ల పెట్టుబడులపై చర్చ
పరిశ్రమలు,విద్యుత్,ఐటీ,పర్యాటకం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) చర్చిస్తోంది.
Chandrachud: ఉక్రెయిన్తో వివాదం.. రష్యా తరఫున ఆర్బిట్రేటర్గా చంద్రచూడ్
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
Independence Day 2026: భారత స్వాతంత్య్రానికి సంబంధించిన 10 ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
భారత్ ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటుంది.
Amit Shah: చర్చకు నేను రెడీ.. రాహుల్ గాంధీకి ఆసక్తి లేదు: అమిత్ షా
పార్లమెంట్లో కొనసాగుతున్న ప్రతిష్ఠంభనకు ముగింపు పలికేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రతిపక్షాలకు కీలక ప్రతిపాదన చేశారు.
Himachal: హిమాచల్లో ఇంధన ధరల పెంపు.. 'వితంతు, అనాథల సెస్' అంటే ఏమిటి?
హిమాచల్ ప్రదేశ్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.
NEET PG Exam: నీట్ పీజీ 2026 అభ్యర్థులకు అలర్ట్.. సెంటర్ వివరాల్లో సాంకేతిక సమస్య
నీట్ పీజీ 2026 (NEET-PG 2026) ప్రవేశ పరీక్షకు హాజరయ్యే కొందరు అభ్యర్థులకు పరీక్ష కేంద్రాలకు సంబంధించిన వివరాలు తప్పుగా వెళ్లాయి.
Independence Day: జాతీయ జెండా పట్ల అప్రమత్తంగా ఉండండి.. లేదంటే జైలుకే!
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు తప్పక పాటించాల్సిన నియమాలివే..
స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Indigo flight: గాల్లో ఉండగానే ఇండిగో విమానం ఇంజిన్ ఫెయిల్.. చెన్నైలో ఎమర్జెన్సీ
కోల్కతా నుంచి చెన్నై వస్తున్న ఇండిగో విమానానికి మంగళవారం అర్ధరాత్రి అత్యవసర పరిస్థితి ఎదురైంది.
Chandra Kumar Bose: సుభాష్ చంద్రబోస్ వారసుడి కొత్త రాజకీయ పార్టీ.. యువతే ప్రధాన బలం
నేతాజీ సుభాష్ చంద్రబోస్ వారసత్వాన్ని రాజకీయ రంగంలో మరోసారి ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన మునిమనవడు చంద్రకుమార్ బోస్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
Prajwal Revanna: జైలులో ఆకస్మిక తనిఖీలు.. మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ వద్ద ఫోన్, పెన్ డ్రైవ్
అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ఎంపీ, జేడీ(ఎస్) నేత ప్రజ్వల్ రేవణ్ణ వద్ద మొబైల్ ఫోన్, పెన్ డ్రైవ్ లభించడం కలకలం రేపింది.
Jal Shakti Ministry: కేంద్ర జలశక్తి శాఖకు కొత్త కార్యదర్శిగా అర్చనా వర్మ నియామకం
కేంద్ర జలశక్తి శాఖలో కేంద్ర ప్రభుత్వం కీలక పరిపాలనా మార్పులు చేపట్టింది.
HCU Drugs: హెచ్సీయూలో గంజాయి కలకలం.. 17 మంది విద్యార్థులకు పాజిటివ్
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో గంజాయి, డ్రగ్స్ వ్యవహారం కలకలం రేపింది.
Kashmiri Pandits: కశ్మీరీ పండిట్ ఉద్యోగులకు ఉగ్ర హెచ్చరికలు.. అప్రమత్తమైన ప్రభుత్వం
కశ్మీరీ పండిట్ ఉద్యోగులకు ఉగ్ర బెదిరింపులు రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.
Mumbai: ముంబైలో విషాదం.. ఇళ్లపై విరిగిపడిన కొండచరియలు.. ఇద్దరు మృతి
మహారాష్ట్ర రాజధాని ముంబైలో భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
Andhra Pradesh: అమరావతి,శ్రీకాకుళం,కుప్పం ఎయిర్పోర్టులకు టీఈఎఫ్ఆర్లు సిద్ధం.. తొలి దశకు రూ.5,545 కోట్లు
ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది.
Pedapudi Farmer: నీటి ప్రవాహంతోనే సాగునీరు.. పెదపూడి రైతు హైడ్రోలిఫ్ట్కు రాష్ట్రపతి ప్రశంస
ఇంధనం అవసరం లేకుండా నీటిని ఎత్తిపోసే వినూత్న హైడ్రోలిఫ్ట్ను కాకినాడ జిల్లా పెదపూడి మండలానికి చెందిన రైతు పంపన శ్రీనివాస్ రూపొందించారు.
Andhra Pradesh : ఏపీ మిర్చికి విదేశాల్లో భారీ డిమాండ్.. ఐదేళ్లలో రూ.28 వేల కోట్ల ఎగుమతులు
ఆంధ్రప్రదేశ్ నుంచి గత ఐదేళ్లలో భారీగా మిర్చి ఎగుమతులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Madanapalle: ఏపీలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్.. మదనపల్లెలో 100 ఎకరాల్లో ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
Vishakhapatnam: విశాఖ పోర్టులో రూ.335 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్
సరకు రవాణాను మరింత సులభతరం చేయడంతో పాటు పోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్టణం పోర్టులో రూ.334.89 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.
Air India: ఎయిర్ ఇండియా విమాన ఘటనలో కీలక పరిణామం.. పైలట్కు మారిజువానా పాజిటివ్
ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI2379 విమానంలో ఆగస్టు 4న చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
Rahul Gandhi: రాహుల్ హాలిడే ఫొటోపై కేంద్రమంత్రి వ్యాఖ్యలు.. 'మీతో ఉన్నదెవరంటూ ప్రశ్న'?
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాలిడే ఫొటోపై రాజకీయ వివాదం మొదలైంది.
High Alert in Delhi: దిల్లీలో హైఅలర్ట్.. 19 మంది మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల ఫొటోలు విడుదల
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
Hyderabad Traffic Alert: కేబీఆర్ పార్కు చుట్టూ వన్వే.. 18 నుంచి కొత్త ట్రాఫిక్ విధానం అమలు
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు.
Trump Towers: కోకాపేటలో ట్రంప్ టవర్స్.. 65 అంతస్తులు, 450 లగ్జరీ ఫ్లాట్లు
హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.
Air India: ఎయిర్ ఇండియా విమానంలో కుదుపులకు ముందే పలు లోపాలు.. మూడు హైడ్రాలిక్ వైఫల్యాలు గుర్తింపు
థాయిలాండ్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల మార్గమధ్యంలో తీవ్ర కుదుపులకు గురైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.
Nitin Gadkari: ఏటా 5 లక్షల రోడ్డు ప్రమాదాలు.. ప్రతి గంటకు 20 మంది చనిపోతున్నారు: గడ్కరీ
దేశంలో ఏటా లక్షలాది రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.