Page Loader

కేంద్ర ప్రభుత్వం: వార్తలు

26 Jun 2025
భారతదేశం

Tulbul project: తుల్బుల్ నావిగేషన్ ప్రాజెక్టు పునరుద్ధరణకు భారత్‌ సై!

పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు గట్టి సంకేతం ఇవ్వాలన్న ఉద్దేశంతో భారత్‌ కీలక నిర్ణయం తీసుకుంది.

Two wheelers: జూలై 15 నుండి భారత రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్ ఫీజు.. త్వరలో ప్రకటన..? 

ఇప్పటి వరకూ జాతీయ రహదారులపై ద్విచక్ర వాహనాలకు టోల్‌ చెల్లింపులో మినహాయింపు ఉన్న విషయం తెలిసిందే.

25 Jun 2025
భారతదేశం

10th Exams: 'పది' పరీక్షలు ఏడాదికి రెండు సార్లు.. 2026 నుంచి సీబీఎస్‌ఈ నూతన విధానం

కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (CBSE) పదో తరగతి పరీక్షలను ఏడాదికి రెండు సార్లు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

Two wheeler ABS: వచ్చే ఏడాది నుంచి టూవీలర్లన్నింటికీ ఇక ABS తప్పనిసరి!

దేశంలో ద్విచక్ర వాహన ప్రమాదాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించింది.

19 Jun 2025
భారతదేశం

Air India crash: విమాన ప్రమాదాలపై కేంద్రం కీలక నిర్ణయం.. కొత్త నిబంధనలు జారీ

అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదం అనంతరం కేంద్ర ప్రభుత్వం తాజా చర్యలకు దిగింది.

18 Jun 2025
బిజినెస్

FASTag annual pass: ప్రైవేట్ వాహనదారులకు సూపర్ ఆఫర్.. ఫాస్టాగ్‌ పాస్‌తో నిరంతర ప్రయాణం

జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.

18 Jun 2025
భారతదేశం

Bullet Train: బుల్లెట్ రైలు ప్రాజెక్ట్‌లో కీలక ముందడుగు.. రూ.4,100 కోట్లతో సిగ్నలింగ్,టెలికమ్యూనికేషన్ సిస్టమ్స్

దేశంలో తొలిసారిగా పరుగెత్తబోతున్న బుల్లెట్ రైలు ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అనే ఉత్కంఠ దేశవ్యాప్తంగా నెలకొంది.

15 Jun 2025
టెక్నాలజీ

Fake Financial Apps : ఆండ్రాయిడ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వ హెచ్చరిక.. ఫేక్ లోన్ యాప్స్‌తో జాగ్రత్త!

ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరికను జారీ చేసింది.

13 Jun 2025
భారతదేశం

Air India Crash: బోయింగ్‌ డ్రీమ్‌లైనర్‌ 787-8 విమానాలను నిలిపివేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం 

అహ్మదాబాద్‌ ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

11 Jun 2025
యూపీఐ

UPI payments: యూపీఐ లావాదేవీలపై తప్పుడు ప్రచారం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన కేంద్రం

యూపీఐ పేమెంట్లపై ఛార్జీలు వసూల్ చేస్తారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

11 Jun 2025
ఇండియా

Manohar Lal Khattar: కేంద్రం కీలక నిర్ణయం.. ఏసీలకు కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలు తప్పనిసరి!

దేశంలో ఎయిర్ కండీషనర్ల వినియోగాన్ని నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

07 Jun 2025
బిజినెస్

Rs 500 Currency Notes: రూ.500 నోట్లు రద్దు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం 

కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ.2,000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. 2023 మే 19న ఆర్‌బీఐ ఈ నిర్ణయాన్ని ప్రకటించి, వాటిని చలామణి నుంచి ఉపసంహరించుకుంది.

06 Jun 2025
భారతదేశం

Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌   

ప్రముఖ ఆర్థిక నిపుణుడు, గుంటూరు జిల్లాలోని దుగ్గిరాల మండలానికి చెందిన తుమ్మపూడి గ్రామంలో జన్మించిన డాక్టర్ సూర్యదేవర మహేంద్రదేవ్‌ను ప్రధాని ఆర్థిక సలహా మండలి (EAC-PM)కి అధ్యక్షుడిగా నియమించారు.

04 Jun 2025
భారతదేశం

Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం 

దేశ రాజధాని ఢిల్లీలోని అధికారిక నివాసంలో ఉన్న ఔట్‌హౌస్‌లో సగం కాలిన స్థితిలో కరెన్సీ నోట్ల కట్టలు బయటపడిన ఘటన భారత న్యాయవ్యవస్థపై తీవ్ర విమర్శలకు దారితీసింది.

03 Jun 2025
భారతదేశం

Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం

దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నమోదుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

31 May 2025
భారతదేశం

Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు

మావోయిస్టుల నిర్మూలనదిశగా కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశాన్ని మావోయిస్టుల నుంచి పూర్తిగా స్వేచ్ఛ చేయాలన్నదే లక్ష్యంగా 'ఆపరేషన్‌ కగార్‌'ను ప్రారంభించింది.

29 May 2025
భారతదేశం

Online Registration of Property: ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి 117 ఏళ్ల నాటి చట్టానికి స్వస్తి.. కేంద్రం కొత్తచట్టం

భూముల రిజిస్ట్రేషన్‌ను మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతోంది.

27 May 2025
భారతదేశం

5th generation fighter plane: భారతదేశం ఐదవ తరం ఫైటర్ జెట్ 'AMCA' కి ఆమోదం.. దాని ప్రత్యేకత ఏమిటి? 

భారత ప్రభుత్వం స్వదేశీ ఐదవ తరం యుద్ధ విమానం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) కు ఆమోదం తెలిపింది.

16 May 2025
బిజినెస్

unemployment data: దేశంలో తొలిసారిగా నెలవారీ ఉద్యోగ గణాంకాలు.. ఏప్రిల్‌లో నిరుద్యోగ రేటు 5.1శాతం

కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా దేశవ్యాప్తంగా నెలవారీ ఉద్యోగ గణాంకాలను విడుదల చేసింది.

15 May 2025
భారతదేశం

India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు..

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్థాన్‌కు మద్ధతుగా నిలిచిన టర్కీపై భారత ప్రభుత్వం, భారతీయులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

10 May 2025
భారతదేశం

India: భవిష్యత్తులో జరిగే ఏ దాడినైనా యుద్ధంగానే పరగణిస్తాం : భారత్

పాకిస్థాన్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో భారతదేశం కీలక నిర్ణయం తీసుకుంది.

09 May 2025
బిజినెస్

India-Pak: ఉద్రిక్తతల వేళ .. నిత్యావసర నిల్వలపై కేంద్రం కీలక ప్రకటన!

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల దృష్ట్యా, దేశంలోని ప్రజల భద్రతను ప్రాధాన్యతగా తీసుకుంటూ భారత ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రారంభించింది.

Operation Sindoor: ఆపరేషన్ కవరేజీలో బాధ్యతాయుతంగా వ్యవహరించండి.. మీడియాకు రక్షణశాఖ హెచ్చరిక

దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారం విషయంలో మీడియా సంయమనంతో వ్యవహరించాల్సిన అవసరం ఉందని రక్షణ శాఖ స్పష్టం చేసింది.

08 May 2025
సినిమా

ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం 

'ఆపరేషన్‌ సిందూర్‌' ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో, భారత ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ పాకిస్థాన్‌పై కఠినంగా వ్యవహరిస్తోంది.

08 May 2025
భారతదేశం

Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ పై నేడు కేంద్రం సర్వసభ్య సమావేశం.. ఏం చర్చించనున్నారంటే?

ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో,కేంద్ర ప్రభుత్వం నేడు సర్వపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది.

08 May 2025
భారతదేశం

Union Cabinet: తిరుపతి సహా దేశంలోని ఐదు ఐఐటీల్లో రూ.11,828 కోట్లతో విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి సహా దేశంలోని ఐదు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీల (ఐఐటీలు) విద్యా ప్రమాణాలు, మౌలిక వసతుల సామర్థ్యాన్ని పెంపొందించేందుకు కేంద్ర మంత్రివర్గం బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది.

07 May 2025
భారతదేశం

Operation Sindoor: ఆపరేషన్‌ సిందూర్‌.. రాష్ట్రపతి ముర్ముతో ప్రధాని మోదీ భేటీ.. రేపు అఖిలపక్షసమావేశం

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం దాడులకు దిగింది.

06 May 2025
భారతదేశం

Road Accidents: రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్యం.. నోటిఫికేషన్‌ జారీ చేసిన కేంద్రం

రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులకు రూ.1.5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందించే అవకాశాన్ని కల్పిస్తూ కేంద్ర రహదారులు, రవాణాశాఖ సోమవారం రాత్రి ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

Traffic Offenders: గీత దాటారో.. లైసెన్సు గోవిందా!; ట్రాఫిక్ ఉల్లంఘనలకు పెనాల్టీ పాయింట్లు; కొత్త వ్యవస్థను అమలులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం  

భారతదేశంలో ట్రాఫిక్ ఉల్లంఘనలను తగ్గించేందుకు కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొత్తగా పాయింట్ల ఆధారిత వ్యవస్థను తీసుకురానున్నారు.

05 May 2025
భారతదేశం

India-Pakistan: మన మార్కెట్లో తమ వస్తువులను విక్రయించుకునేందుకు పాక్‌ కుటిలయత్నాలు.. భారత్‌ హైఅలర్ట్‌

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి.

Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ

జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.

03 May 2025
భారతదేశం

Asaduddin Owaisi: '2029 ఎన్నికల వరకైనా కులగణన పూర్తవుతుందా?' కేంద్రాన్ని ప్రశ్నించిన ఓవైసీ!

జాతీయ జనాభా లెక్కలతో పాటు కులగణన కూడా చేపడతామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. 2024 సాధారణ ఎన్నికల నాటినుంచి కాంగ్రెస్‌ సహా పలువురు ఇండీ కూటమి నేతలు ఈ డిమాండ్‌ చేస్తూ వస్తున్నారు.

India-Pakistan: పాకిస్థాన్‌కు భారత్ షాక్‌.. అన్ని మెయిల్స్‌, పార్సిళ్ల నిలిపివేత

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారతదేశం, పాకిస్తాన్‌పై దౌత్య, వాణిజ్య రంగాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ పరిణామాల మధ్య పాక్‌కు మరో భారీ దెబ్బే తగిలింది.

01 May 2025
భారతదేశం

Pakistanis in India: కేంద్రం కీలక ఆదేశం.. వందలాది పాకిస్థానీ పౌరులకు తాత్కాలిక ఊరట

భారతదేశంలో నివాసం ఉంటున్న పాకిస్థాన్ పౌరుల స్వదేశానికి పంపింపు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

30 Apr 2025
భారతదేశం

NSAB: జాతీయ భద్రతా సలహా బోర్డులో మార్పులు.. చైర్మన్‌గా రా మాజీ చీఫ్ అలోక్ జోషి 

పాకిస్థాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రతా సలహా మండలిలో పలు మార్పులను ప్రవేశపెట్టింది.

30 Apr 2025
భారతదేశం

Pahalgam Terror Attack: పహల్గాం దాడి ఘటన వీడియోలను విడుదల చేయనున్న కేంద్ర ప్రభుత్వం 

పహల్గాం ఉగ్రదాడి దేశాన్ని తీవ్రంగా ఉలిక్కిపడేలా చేసింది. ఈ దాడికి సంబంధించిన వీడియోలు విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

29 Apr 2025
భారతదేశం

#NewsBytesExplainer: భారత సైన్యం సైనిక పత్రాలు లీక్ అంటూ పాకిస్థాన్ ఫేక్ పోస్టులు.. నిజమేంటంటే.. 

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ దేశాల మధ్య తిరిగి ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

29 Apr 2025
భారతదేశం

Pahalgam Terror Attack: రేపు దేశ భద్రతకు సంబంధించి ప్రధాని మోదీ అధ్యక్ష కీలక సమావేశం 

పహల్గాం ఉగ్రదాడి పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై వరుసగా కీలక సమావేశాలు నిర్వహిస్తోంది.

29 Apr 2025
భారతదేశం

Pahalgam Attack: కాశ్మీర్‌లోని 87 పర్యాటక ప్రదేశాలలో 48 టూరిస్టు ప్రాంతాల మూసివేత.. కేంద్రం కీలక నిర్ణయం

పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

24 Apr 2025
భారతదేశం

Pahalgam terror attack: ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకుంటామని అఖిలపక్ష నేతలకు సర్కారు హామీ: కిరణ్ రిజిజు

ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడంలో కఠినమైనచర్యలు తప్పనిసరని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

24 Apr 2025
భారతదేశం

India-Pakistan: పహల్గాం ఉగ్రదాడి.. పాకిస్తాన్ అగ్ర దౌత్యవేత్తకు భారత్ సమన్లు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది.

23 Apr 2025
భారతదేశం

Indus Waters: కాశ్మీర్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో.. పాకిస్తాన్‌తో "సింధు జలాల ఒప్పందం" రద్దు, వాఘా మూసివేత..

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ కీలక చర్యలు చేపట్టింది. పాకిస్థాన్ పై వ్యతిరేకంగా భారత్ ప్రతీకార దిశగా ముందడుగు వేసింది.

23 Apr 2025
ఇండియా

Tax Collected at Source: లగ్జరీ వస్తువులపై కేంద్రం కొత్త ట్యాక్స్‌.. రూ.10 లక్షలకు పైగా అంటే 1శాతం టీసీఎస్‌!

కేంద్ర ప్రభుత్వం లగ్జరీ వస్తువులపై కీలక నిర్ణయం తీసుకుంది. రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన హైఎండ్‌ వస్తువుల విక్రయాలపై 1 శాతం టీసీఎస్‌ (Tax Collected at Source) విధించాలని నిర్ణయించింది.

19 Apr 2025
భారతదేశం

online frauds: ఆధ్యాత్మిక యాత్రికులపై సైబర్‌ నేరగాళ్ల కన్ను.. దేశవ్యాప్తంగా సైబర్‌ మోసాలు జరుగుతున్నాయంటూ కేంద్రం అలర్ట్‌!

దేశంలో వేగంగా పెరుగుతున్న ఆధ్యాత్మిక పర్యటనలపై ఇప్పుడు సైబర్‌ నేరగాళ్ల దృష్టి పడింది.

Satellite based toll:మే 1 నుంచి ఉపగ్రహ ఆధారిత టోలింగ్ వ్యవస్థ అమలుపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ! 

దేశవ్యాప్తంగా శాటిలైట్ ఆధారిత టోల్ విధానాన్నిమే 1వ తేదీ నుంచి అమలు చేయనున్నట్టు కొన్ని మీడియా సంస్థలు ప్రచురించిన వార్తలపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

10 Apr 2025
భారతదేశం

Tahawwur Rana: తహవ్వుర్‌ రాణా కేసును వాదించేందుకు స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ను నియమించిన కేంద్రం 

2008 ముంబయి ఉగ్రదాడులకు ప్రధాన సూత్రధారి తహవ్వుర్‌ రాణా ను భారతదేశానికి తరలిస్తోన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

09 Apr 2025
భారతదేశం

Union Cabinet: భారత్‌పై అమెరికా 26% సుంకాల వేళ.. క్యాబినెట్ కీలక సమావేశం

భారత్‌పై అమెరికా విధించిన 26 శాతం టారిఫ్‌లు (సుంకాలు) బుధవారం నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి.

04 Apr 2025
భారతదేశం

Veena Vijayan: CMRL కేసులో కేరళ ముఖ్యమంత్రి కుమార్తెపై విచారణకు కేంద్రం అనుమతి

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె టీ వీణా విజయన్ ప్రస్తుతం సంక్లిష్ట పరిస్థితిలో ఉన్నారు.

02 Apr 2025
భారతదేశం

Maoist: మావోయిస్టుల సంచలన ప్రకటన.. శాంతి చర్చలకు సిద్ధం.. కాల్పుల విరమణ పాటిస్తాం

కేంద్ర హోం మంత్రిత్వ శాఖ "మావోయిస్ట్‌ రహిత భారత్‌" లక్ష్యంతో ఆపరేషన్‌ కగార్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది.

29 Mar 2025
అమిత్ షా

Amit Shah: హింస కాదు, శాంతే మార్గం.. మావోయిస్టులకు అమిత్ షా పిలుపు

ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో వరుస ఎన్‌కౌంటర్లతో భద్రతా బలగాలు మావోయిస్టులకు కడగండ్లుగా మారాయి.

28 Mar 2025
జొమాటో

Pension For Gig Workers: గిగ్‌ వర్కర్లకు పెన్షన్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం!

గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కొత్త చర్యలు తీసుకుంటోంది.

24 Mar 2025
భారతదేశం

MPs Salaries Hike: ఎంపీల వేతనాలు, పెన్షన్, అలవెన్సుల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు

కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సభ్యుల జీతాలు, డైలీ అలవెన్సెస్, పెన్షన్, అదనపు పెన్షన్‌లలో కీలక మార్పులు చేసింది. పార్లమెంట్ సభ్యుల నెల జీతాన్ని ప్రస్తుతం ఉన్న రూ.1,00,000 నుంచి రూ.1,24,000కి పెంచింది.

21 Mar 2025
భారతదేశం

PM Modi: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం

కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)విదేశీ పర్యటనలకు అయిన ఖర్చు వివరాలను వెల్లడించింది.

17 Mar 2025
దిల్లీ

Delhi Airport: కేంద్రంపై దిల్లీ విమానాశ్రయం దావా.. హిండన్ ఎయిర్‌బేస్ వివాదం!

దిల్లీ విమానాశ్రయం (Delhi Airport) కేంద్ర ప్రభుత్వంపై చట్టపరమైన పోరుకు దిగింది.

14 Mar 2025
బిజినెస్

Starlink: భారత్‌లో స్టార్‌లింక్‌ ఎంట్రీకి కేంద్ర ప్రభుత్వం కఠిన షరతులు.. వాటికి అంగీకరిస్తేనే సేవలు అందుబాటులోకి..

శాటిలైట్‌ ఇంటర్నెట్‌ సేవలను అందించేందుకు ప్రముఖ వ్యాపార దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌-X (SpaceX) సంస్థతో భారతదేశంలోని ప్రముఖ టెలికాం కంపెనీలు ఒప్పందం కుదుర్చుకున్నాయి.

09 Mar 2025
తెలంగాణ

AP-Telangana: తెలంగాణ-ఏపీకి కొత్త కనెక్షన్..  కృష్ణా నదిపై తొలి కేబుల్ బ్రిడ్జి!

కేంద్ర ప్రభుత్వం సోమశిల వద్ద కృష్ణా నదిపై ప్రతిపాదించిన రెండు వరుసల కేబుల్ సస్పెన్షన్ బ్రిడ్జి నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Kamal Haasan: త్రిభాషా విధానంపై కమల్ హాసన్‌ ఫైర్‌... డీఎంకే మద్దతుగా కీలక వ్యాఖ్యలు

తమిళనాడులో డీలిమిటేషన్, త్రిభాషా విధానంపై అధికార డీఎంకే, కేంద్రంలోని బీజేపీ మధ్య తీవ్ర వివాదం కొనసాగుతోంది.

03 Mar 2025
ఇండియా

Navratna Status: నవరత్న హోదా పొందిన ఐఆర్‌సీటీసీ, ఐఆర్‌ఎఫ్‌సీ.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం రైల్వేకు చెందిన రెండు ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థలకు నవరత్న హోదా ప్రకటించింది.

01 Mar 2025
దిల్లీ

Delhi: 15 ఏళ్లు దాటిన వాహనాలకు ఇకపై ఇంధనం అందదు

దేశ రాజధాని దిల్లీలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన వెంటనే కాలుష్య నియంత్రణపై దృష్టి సారించింది.

Supreme Court: దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై ఆరేళ్ల నిషేధం చాలు.. సుప్రీంకోర్టులో కేంద్రం అఫిడవిట్‌

మన దేశంలో రాజకీయ నాయకులు (Politicians) ఏదైనా క్రిమినల్ కేసుల్లో (Criminal cases) దోషులుగా నిరూపితమైతే, వారిపై ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల్లో పోటీ చేయడం నిషేధం విధించబడుతుంది.

26 Feb 2025
బిజినెస్

Universal Pension Scheme: భారతీయులందరికీ కొత్త 'యూనివర్సల్ పెన్షన్ స్కీమ్'.. కసరత్తు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం

భారతదేశంలోని ప్రతి ఒక్కరి కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

మునుపటి తరువాత