కేంద్ర ప్రభుత్వం: వార్తలు
Global Oil Crisis: ఇరాన్ యుద్ధ ప్రభావం: చమురు సరఫరా నిలిచిపోవడంతో దేశాల అత్యవసర చర్యలు
ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు సరఫరాపై భారీ ప్రభావం పడింది.
Credit Card: క్రెడిట్ కార్డు వాడకంపై కొత్త రూల్స్.. పాన్ లేకపోతే దరఖాస్తు రద్దు
ప్రస్తుతం రోజువారీ జీవితంలో షాపింగ్ చేయడం నుంచి ప్రయాణాల వరకు అనేక అవసరాలకు క్రెడిట్ కార్డులు ముఖ్యమైన చెల్లింపు సాధనంగా మారాయి.
India In Talks With Iran: హర్మూజ్ జలసంధిలో నిలిచిపోయిన 8 ఎల్పీజీ ట్యాంకర్లు.. ఇరాన్తో భారత్ చర్చలు
దేశంలో వంటగ్యాస్ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Pm Kisan: పీఎం కిసాన్ 22వ విడతకు సిద్ధం.. ఎవరికీ వస్తాయి? ఎవరికీ రావు?
దేశంలోని రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రముఖమైనది.
Telangana: బహ్రెయిన్ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు
బహ్రెయిన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.
Chandrababu: ప్రతి జిల్లాలో హెచ్ఆర్డీఐ ఏర్పాటు చేయాలి: కలెక్టర్లకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
ప్రతి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధి సంస్థ (HRDI) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
Cooking Gas: గ్యాస్ కోసం క్యూలు.. నల్లబజారులో వాణిజ్య సిలిండర్లు
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రభావం దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై పడుతోంది.
Ayodhya: ఎల్పీజీ సంక్షోభం ప్రభావం.. అయోధ్య ఆలయంలో అన్నదానం నిలిపివేత
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ సరఫరాపై పడుతున్న విషయం తెలిసిందే.
Commercial LPG Shortage: పశ్చిమాసియా ప్రభావం.. హోటల్ రంగంపై గ్యాస్ సంక్షోభం
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలోని హోటల్ రంగంలో ప్రభావం చూపుతున్నాయి.
Lok Sabha: కేంద్ర సర్వీసుల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్ అమలు: లోక్సభలో కేంద్రం వెల్లడి
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సివిల్ పోస్టులు, సేవలకు జరిగే ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీ (ఇతర వెనుకబడిన వర్గాలు) అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్ అమలులో ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభకు వెల్లడించింది.
Telangana: రైతులకు పీఎం-కిసాన్ నిధులు.. 13న 22వ విడత విడుదల
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ పథకం కింద నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి.
Fuel shortage: ఇంధన కొరతకు చెక్.. ఎస్మా ప్రయోగించిన కేంద్ర ప్రభుత్వం
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశంలో సహజ వాయువు, ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
LPG: ఎల్పీజీపై కేంద్రం కీలక నిర్ణయం.. బుకింగ్ గడువు 21 నుంచి 25 రోజులకు పెంపు
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో దేశంలో ఇంధన సరఫరా, ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
Jaishankar: పశ్చిమాసియా పరిస్థితులు ఆందోళనకరం.. భారతీయుల భద్రతపై నిఘా: జయశంకర్
పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్య జైశంకర్ తెలిపారు.
Census 2027: 2027 జనగణనకు శ్రీకారం.. 'ప్రగతి', 'వికాస్' చిహ్నాలు ఆవిష్కరించిన అమిత్ షా
కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనగణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.
Telangana: తెలంగాణకు కొత్త గవర్నర్: శివ్ప్రతాప్ శుక్లా నియామకం.. జిష్ణుదేవ్ వర్మ మహారాష్ట్రకు బదిలీ
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని ఒకేసారి 9 రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాలకు కొత్త గవర్నర్లను నియమించింది.
Gold hallmarking: పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. 380 జిల్లాలకు హాల్మార్కింగ్ నిబంధనలు విస్తరణ
బంగారం ధరలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో, పసిడి ఆభరణాల స్వచ్ఛత విషయంలో పారదర్శకత పెంచి వినియోగదారుల ప్రయోజనాలను కాపాడేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: కార్పొరేట్ తరహాలో ప్రీస్కూల్.. ప్రతిపాదనలు సిద్ధం చేసిన శిశు సంక్షేమశాఖ
కార్పొరేట్ ప్రమాణాలకు సరిపోయే విధంగా ప్రీప్రైమరీ పాఠశాలలను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
Helpline Numbers: పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు: భారతీయుల కోసం ప్రత్యేక కంట్రోల్ రూమ్.. హెల్ప్లైన్ నంబర్లు ఇవే..
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు తీవ్రరూపం దాల్చుతున్నాయి.
Andhra pradesh: కొత్తగా 10 వన్స్టాప్ సెంటర్లు.. మహిళా దినోత్సవాన సీఎం చంద్రబాబు శ్రీకారం
మహిళా దినోత్సవం సందర్భంగా ఏపీలో మహిళల సాధికారతకు మరింత ఊతమివ్వాలని ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధమైంది.
Polavaram: పోలవరం అథారిటీ కార్యాలయం రాజమహేంద్రవరం తరలింపు
పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన దాదాపు 12 సంవత్సరాల తరువాత, దాని కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
Oil price jumps: పశ్చిమాసియా సంక్షోభం.. 10% పెరిగిన చమురు ధరలు
పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.
Supreme Court: 'న్యాయవ్యవస్థ రక్తం చిందిస్తోంది'.. సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జాతీయ విద్యా పరిశోధన,శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీసీ) రూపొందించిన ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రం తాజా పాఠ్యపుస్తకంలో న్యాయవ్యవస్థలో అవినీతి అంశంపై ప్రత్యేక అధ్యాయం చేర్చడం పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
E20 Petrol With RON 95: దేశవ్యాప్తంగా E20 పెట్రోల్ తప్పనిసరి.. 2026 ఏప్రిల్ 1 నుంచి అమలు
దేశవ్యాప్తంగా పెట్రోల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
IRFC: ఐఆర్ఎఫ్సీ OFSలో సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పరిమిత స్పందన
ప్రభుత్వ రంగ సంస్థ అయిన Indian Railway Finance Corporation (ఐఆర్ఎఫ్సీ)లో కేంద్ర ప్రభుత్వం విక్రయానికి తీసుకొచ్చిన 2 శాతం వాటాకు ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు.
Mamata Banerjee:కేరళ పేరు మార్పుకు ఆమోదం..'బంగ్లా' ప్రతిపాదన పెండింగ్లో ఉండటంపై మమతా బెనర్జీ ఆగ్రహం
కేరళ రాష్ట్రానికి సంబంధించిన పేరుమార్పు ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
Bharat Taxi Sarathi Didi : మహిళా డ్రైవర్లతో ప్రత్యేక సర్వీసు.. భారత్ టాక్సీ 'సారథి దీదీ' ప్రారంభం
భారత్ టాక్సీ సహకార నిర్మాణం కింద 'సారథి దీదీ'తో సహా అన్ని డ్రైవర్లను వాటాదారులుగా (shareholders) భావిస్తుంది.
Investment Tips: రోజుకు రూ.50 పెట్టండి… పిల్లలకు కోట్ల భవిష్యత్తు నిర్మించండి!
కేంద్ర ప్రభుత్వం ప్రజల్లో పొదుపు అలవాటు పెంపొందించేందుకు పలు సేవింగ్స్ పథకాలను ప్రవేశపెట్టింది.
Insurance Scheme: సంవత్సరానికి రూ.20తో రూ.2 లక్షల బీమా - కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పథకం
కేంద్ర ప్రభుత్వం సాధారణ ప్రజలకు నేరుగా లాభం చేకూరే విధంగా పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోంది.
Toll Charge: వాహనదారులకు బ్యాడ్ న్యూస్.. టోల్ చెల్లింపుల్లో నగదు నిషేధం
కేంద్ర ప్రభుత్వం టోల్ ఛార్జీల చెల్లింపుల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఫాస్టాగ్ లైన్లు ప్రత్యేకంగా ఉండగా, నగదు రూపంలో టోల్ చెల్లించే వాహనదారుల కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసారు.
Babur-named mosques: బాబర్ పేరున్న మసీదులపై దేశవ్యాప్తంగా చర్యలు తీసుకోవాలన్న పిటిషన్ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
మొఘల్ సామ్రాజ్యానికి పునాది వేసిన తొలి చక్రవర్తి బాబర్ పేరును మసీదులకు పెట్టడాన్ని నిషేధించాలని కోరుతూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు శుక్రవారం తిరస్కరించింది.
SC on Welfare Schemes: ఉచిత పథకాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం.. రాష్ట్రాల ఆర్థిక స్థితిగతులపై గట్టి హెచ్చరిక
ఉచిత పథకాలు ఇవ్వాలా వద్దా అనే ప్రశ్న ఎప్పుడూ హాట్ టాపిక్కే. సాధారణంగా పేద వర్గాలు ఈ పథకాలు అవసరమని భావిస్తాయి.
Chinese Robot Dogs Row: ఏఐ సదస్సులో చైనా రోబో డాగ్ వివాదం.. గల్గోటియాస్ యూనివర్సిటీపై కేంద్రం చర్యలు
భారత్ అత్యంత గౌరవప్రదంగా నిర్వహిస్తున్న ఏఐ ఇంపాక్ట్ సదస్సు వేళ, ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఒక విశ్వవిద్యాలయం వ్యవహారం పెద్ద దుమారాన్ని రేపింది.
Karnataka: రైతు కుటుంబ యువతులకు 20% రిజర్వేషన్.. పెళ్లికి రూ.10 లక్షల డిపాజిట్
రైతు కుటుంబాల నుంచి వచ్చిన యువతులకు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 20 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని, అలాగే వారికి పెళ్లి జరిగే వరకు రూ.10లక్షల మేర డిపాజిట్ ఏర్పాటు చేయాలని కర్ణాటకలోని రైతు సంఘాల ప్రతినిధులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
UPI Payments: యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధిస్తారా? ఎన్పీసీఐ క్లారిటీ ఇదిగో..
దేశవ్యాప్తంగా యూపీఐ వినియోగం రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది.
AI framework: ఏఐపై కేంద్రం తొలి సమగ్ర మార్గదర్శకాలు విడుదల
ఐదు రోజుల పాటు జరగనున్న ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026కు ముందుగా కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేధస్సు (ఏఐ)కు సంబంధించి తొలి సమగ్ర మార్గదర్శకాలను విడుదల చేసింది.
New railway zone: ఏప్రిల్ 1 నుంచి కొత్త రైల్వే జోన్?.. విశాఖపట్నం కేంద్రంగా ద.కోస్తా జోన్ కార్యకలాపాలు
దక్షిణమధ్య రైల్వే పునర్విభజన వ్యవహారం ఇప్పుడు తుది దశకు చేరుకుంది.
PPF: ఒకే వ్యక్తికి రెండు పీపీఎఫ్ ఖాతాలు.. లాభమా? లేక నష్టమా? పూర్తి వివరాలివే!
కేంద్ర ప్రభుత్వం ప్రజల ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకుని పలు పొదుపు పథకాలను అమలు చేస్తోంది. ఈ పథకాల ద్వారా పెట్టుబడులు పెడితే మంచి లాభాలతో పాటు పన్ను రాయితీలు కూడా లభిస్తాయి.
Investment Plans: బ్యాంక్ ఎఫ్డీలకు మించిన రాబడులు! 4 స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు ఇవే!
చాలామంది సేవింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు.
Ram Mohan Naidu : రాబోయే ఐదేళ్లలో 50 కొత్త విమానాశ్రయాలు: రామ్మోహన్ నాయుడు
రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మరో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
Gandhi Sarovar: గాంధీ సరోవర్కు 100 ఎకరాల రక్షణశాఖ భూమి కోరిన సీఎం
మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో కీలక భాగంగా, ఈసీ-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రూపొందించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అవసరమైన 100 ఎకరాల రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కోరారు.
Jamili elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Defence Acquisition Council: రక్షణ మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం.. 114 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు ఆమోదం
భారత వైమానిక దళాన్ని మరింత శక్తివంతం చేయాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది.
Vijay Mallya : భారత్కు రాకపోతే పిటిషన్ వినం: విజయ్ మాల్యాకు బాంబే హైకోర్టు ఝలక్
లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు కఠినంగా స్పందించింది.
Andhra Pradesh: విద్యుత్ బస్సుల కోసం 11 డిపోల్లో ఏర్పాట్లు.. విశాఖ,రాజమహేంద్రవరంలలో కొత్త డిపోల నిర్మాణం
'పీఎం-ఈబస్ సేవ' పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 11 నగరాలకు చెందిన ఏపీఎస్ఆర్టీసీకి మొత్తం 750 విద్యుత్ బస్సులను కేటాయించింది.
Andhra Pradesh: కిసాన్ రైల్తో ఏపీ నుంచి 34 వేల టన్నుల పంటల రవాణా.. లోక్సభలో వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ రైల్ సేవల ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు 116 సర్వీసులు నడిపి సుమారు 34 వేల టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను ఇతర రాష్ట్రాలకు తరలించినట్లు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
Direct tax collections: ఫిబ్రవరి 10 నాటికి ప్రత్యక్ష పన్నుల వసూళ్లు రూ.19.44 లక్షల కోట్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఫిబ్రవరి 10 వరకు నికరంగా రూ.19.44 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
Telangana: పీఎం శ్రీ స్కూళ్ల అమలుపై క్షేత్రస్థాయి పరిశీలనకు కేంద్రం నోడల్ అధికారులు
రాష్ట్రాల్లో అమలులో ఉన్న పీఎం శ్రీ పాఠశాలల పథకం అమలుపై క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati: అమరావతి నిర్మాణం కోసం రూ.750 కోట్లు విడుదల.. రాజ్యసభలో కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి వెల్లడి
అమరావతికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక సాయంగా ప్రకటించిన మొత్తం రూ.1,500 కోట్లలో గత జనవరి నెల వరకు రూ.750 కోట్లను విడుదల చేసినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి తెలిపారు.
Vandemataram: ప్రభుత్వ కార్యక్రమాలు,పాఠశాలల్లో జాతీయ గేయం వందేమాతరం ఆలపించాలి: కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు
కేంద్ర ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ కార్యక్రమాలు, పాఠశాలల్లో జాతీయ గీతం 'జనగణమన'కు ముందుగా జాతీయ గేయం 'వందేమాతరం'ను ఆలపించాల్సిందేనని స్పష్టం చేసింది.
Visakhapatnam Metro: విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి
విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Draft income tax rules: డ్రాఫ్ట్ ఐటీ రూల్స్ విడుదల.. పాన్ పరిమితులు భారీగా పెంపు
ఫిబ్రవరి 7న కేంద్ర ప్రభుత్వం డ్రాఫ్ట్ ఆదాయపు పన్ను నిబంధనలు-2026ను విడుదల చేసింది.
Chandrababu: అమరావతి చట్టబద్ధతపై కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు చర్చలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
Workers Strike: సమ్మెకు పిలుపునిచ్చిన 10 కార్మిక సంఘాలు.. 30 కోట్ల మంది కార్మికులు పాల్గొంటారని అంచనా
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశంలోని 10 ప్రధాన కార్మిక సంఘాలు ఫిబ్రవరి 12న దేశవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చాయి.
ISRO: చంద్రయాన్-4 కోసం ఇస్రో కీలక నిర్ణయం.. చంద్రుడి దక్షిణ ధ్రువంలో ల్యాండింగ్ స్థలం ఖరారు
చందమామపైకి చేపట్టనున్నచంద్రయాన్ 4 మిషన్ కోసం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సన్నాహాలను మరింత వేగవంతం చేసింది.
Telangana: తెలంగాణలో 'రహ వీర్' పథకం.. ప్రమాద బాధితులకు సాయం చేస్తే రివార్డు
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారిని తక్షణమే ఆదుకుని ఆసుపత్రికి తరలించే వారికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 'రహ వీర్' పథకాన్ని తెలంగాణలో కూడా సమర్థంగా అమలు చేస్తామని రవాణా శాఖ ప్రకటించింది.
Harley-Davidson: హార్లీ-డేవిడ్సన్ బైక్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారత్లో తగ్గనున్న ప్రీమియం బైక్ ధరలు
భారత్-అమెరికా మధ్య కుదరబోయే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో హార్లీ-డేవిడ్సన్ బైక్ల ధరలు తగ్గే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి.
HRA tax relief : మెట్రో ఉద్యోగులకు గుడ్ న్యూస్.. కొత్త మెట్రో నగరాలకు 50% HRA మినహాయింపు?
మెట్రో నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు త్వరలో పెద్ద ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
recurring snags: రికరింగ్ స్నాగ్స్లో ఎయిర్ ఇండియా టాప్,ఇండిగో తర్వాతి స్థానం : కేంద్రం
భారతీయ విమానయాన సంస్థల్లో సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
Andhra News: మచిలీపట్నం పోర్టు అనుసంధాన హైవేకు రూ.573.77 కోట్లు మంజూరు
విజయవాడ దిశ నుంచి వచ్చే వాహనాలు నేరుగా మచిలీపట్నం పోర్టుకు చేరుకునేలా అనుసంధాన రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్ల నిధులు మంజూరు చేసింది.
Bharat Taxi: దేశీయ రవాణా రంగంలో సరికొత్త విప్లవం.. భారత్ ట్యాక్సీని లాంచ్ చేసిన అమిత్షా..
ప్రైవేట్ క్యాబ్ కంపెనీలైన ఓలా, ఉబర్, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ 'భారత్ ట్యాక్సీ'ను ప్రారంభించింది.
Manipur: మణిపూర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. గెజిట్ విడుదల చేసిన కేంద్ర హోంశాఖ
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్లో (Manipur) గత కొంతకాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం (Government of India) ఈ రోజు రద్దు చేసింది.
Polavaram: 2027 పుష్కరాలే లక్ష్యంగా ఊపందుకున్న పోలవరం పనులు
గోదావరి పుష్కరాలు జరిగే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
Polavaram: భద్రాచలం వరద ముప్పుపై కమిటీ ఏర్పాటు: పోలవరం అథారిటీ కీలక నిర్ణయం
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంతో వర్షాకాలంలో గోదావరిలో వరద నీరు సజావుగా ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడతాయని, దీని వల్ల భద్రాచలం ఆలయం సహా పట్టణం ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది.
Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్సభలో దుమారం.. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్రం.. ఇంతకీ పుస్తకంలో ఏముంది?
ఒక పుస్తకం పార్లమెంట్ను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.
Telangana: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు వెల్కమ్ కిట్
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు 'వెల్కమ్ కిట్' అందించే దిశగా ఇంటర్మీడియట్ విద్యాశాఖ చర్యలు ప్రారంభించింది.
APSRTC: ప్రయాణికుల రద్దీకి చెక్.. రోడ్డెక్కనున్న 2,500 కొత్త బస్సులు
ఏపీ ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త తెలిపింది.రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే భారీ సంఖ్యలో కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.
Defence Budget: ఆపరేషన్ సిందూర్ ప్రభావం.. రికార్డు స్థాయిలో పెరిగిన రక్షణ బడ్జెట్
భారత్ చుట్టూ భద్రతా సవాళ్లు పెరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం రికార్డు స్థాయిలో రక్షణ బడ్జెట్ను పెంచింది.
PM Modi: వికసిత్ భారత్ దిశగా అడుగులు.. కేంద్ర బడ్జెట్పై ప్రధాని మోదీ ప్రశంసలు
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026-27 (Union Budget 2026)పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ బడ్జెట్ 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు ప్రతిబింబమని ఆయన పేర్కొన్నారు.