కేంద్ర ప్రభుత్వం: వార్తలు
Bangladesh: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు కంచెపై ఢాకా స్పందన.. 'ముళ్ల తీగలకు భయపడము'
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ స్పందించింది.
Mobile Tempered Glasses: విదేశీ టెంపర్డ్ గ్లాస్ కు బ్రేక్ వేయనున్న ప్రభుత్వం
దేశంలో అమ్ముడవుతున్న స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ప్రొటెక్టర్ల నాణ్యతపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
VB G RAM G: జులై 1 నుంచి ఏపీలో రూ.7,973 కోట్లతో 'వీబీ జీరామ్జీ' పథకం అమలు..
ఆంధ్రప్రదేశ్లో జులై 1 నుంచి రూ.7,973 కోట్ల వ్యయంతో 'వికసిత భారత్-ఉపాధి, జీవనోపాధి హామీ గ్రామీణ పథకం' అమలుకానుంది.
NEET-UG 2026: నీట్ ప్రశ్నాపత్రం లీక్! రాజస్థాన్ ఎస్ఓజీ దర్యాప్తు
జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష అయిన నీట్ యూజీ-2026కు సంబంధించిన ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న వార్తలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి.
PM Modi: ప్రధాని మోదీ వర్క్ ఫ్రం హోమ్ పిలుపుతో బెంగళూరు రియల్ ఎస్టేట్ షేర్లు పతనం
ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వర్క్ ఫ్రం హోమ్ సూచన ప్రభావం సోమవారం స్టాక్ మార్కెట్లో స్పష్టంగా కనిపించింది.
NITES: ఐటీ ఉద్యోగులకు మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్..? కేంద్రానికి ఉద్యోగుల సంఘం లేఖ!
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక ఉద్రిక్తతలు, ఇంధన సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖకు కీలక విజ్ఞప్తి చేసింది.
Toll System: ఇక టోల్ ప్లాజాలకు గుడ్బై.. దేశంలో కొత్త GPS టోల్ సిస్టమ్కు కేంద్రం రెడీ
ఈ ఏడాది చివరికల్లా దేశవ్యాప్తంగా టోల్ ప్లాజాలకు గుడ్బై చెప్పే అవకాశం కనిపిస్తోంది.
Vande Mataram: బెంగాల్ విజయం తర్వాత కేంద్రం కీలక నిర్ణయం.. 'వందే మాతరం'కు జాతీయ గీతంతో సమాన హోదా!
బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Coal gasification: బొగ్గు గ్యాసిఫికేషన్కు భారీ బూస్ట్.. రూ. 37,500 కోట్ల పథకానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్
బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు ప్రోత్సాహం ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయి పథకాన్ని తీసుకురానుంది.
Aadhar card: ఆధార్ కార్డు డిజైన్ మార్పులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం
ప్రస్తుతం అమల్లో ఉన్న 'ఆధార్ కార్డు' ఫార్మాట్లో మార్పులు చేయబోతున్నారనే ప్రచారాలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
Vinesh Phogat: నాకు ఏమైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత: వినేశ్ ఫోగాట్ తీవ్ర హెచ్చరిక
భారత కుస్తీ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ప్రభావం ఉన్న గొండాలో జరగబోయే జాతీయ ఓపెన్ స్థాయి ర్యాంకింగ్ పోటీలపై ప్రముఖ కుస్తీ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Fuel prices: దేశవ్యాప్తంగా పెట్రోల్-డీజిల్పై రూ. 4-5, LPGపై రూ. 40-50 పెరిగే ఛాన్స్..?
దేశంలో త్వరలోనే పెట్రోల్,డీజిల్ ధరలు పెరగొచ్చనే సంకేతాలు వస్తున్నాయి.
Rahul Gandhi: గ్యాస్ ధరల భారీ పెంపు..ఇది ఎన్నికల బిల్లు అంటూ రాహుల్ గాంధీ విమర్శలు
వాణిజ్య అవసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండర్ ధరను భారీగా పెంచడంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
Rahul Gandhi: నికోబార్ ప్రాజెక్ట్పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రం కౌంటర్
అండమాన్ నికోబార్ దీవుల్లో ప్రతిపాదిత 'గ్రేట్ నికోబార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్'పై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ మధ్య వాగ్వాదం మరింత ముదురుతోంది.
Vizag Steel: విశాఖ స్టీల్ప్లాంట్కు శుభవార్త.. అదనంగా రూ.8 వేల కోట్ల ఆర్థికసాయం
కేంద్ర ప్రభుత్వం గతేడాది ప్రకటించిన రూ.11,000 కోట్ల ఆర్థిక ప్యాకేజీతో కొంత స్థిరత్వం సాధించిన విశాఖపట్నం స్టీల్ప్లాంట్ (VSP) కార్యకలాపాలను మరింత సుస్థిరంగా కొనసాగించేందుకు మరో రూ.8,097 కోట్ల ఆర్థిక సహాయం అందించేందుకు సిద్ధమైంది.
Supreme Court: 'ఆమె వేదనను ఏదీ పూడ్చలేదు'.. బాలిక గర్భవిచ్ఛిత్తి కేసు: కేంద్రంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
దేశంలో సంచలనం రేపిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో, ఆమె 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Pan Card: పెద్ద మొత్తాల లావాదేవీలకు పాన్ కార్డు తప్పనిసరి.. ఏప్రిల్ 1 నుంచి ఫారం 60కు బదులు ఫారం 97
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
E85,E100 ethanol Blend: త్వరలోనే E85,E100 ఇథనాల్ మిశ్రమాలతో నడిచే కారు
దేశంలో వాహనాల కోసం ఉపయోగించే ఇంధనాల విషయంలో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
Akhilesh Yadav: అఖిలేశ్ యాదవ్ దిష్టిబొమ్మ దహనం చేస్తుండగా గాయపడిన బీజేపీ ఎమ్మెల్యే.. పరామర్శించిన మాజీ సీఎం
లఖ్నవూలో అరుదుగా కనిపించే రాజకీయ ఘటన చోటుచేసుకుంది.
India's fertilizer subsidy: హోర్ముజ్ సంక్షోభం ప్రభావం.. ఎరువుల సబ్సిడీ 20% పెరిగే అవకాశం
హోర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో భారత్లో ఎరువుల సబ్సిడీ భారం ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 20% పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారి వెల్లడించారు.
Ladakh: లద్దాఖ్లో పెద్ద మార్పు.. ఐదు కొత్త జిల్లాలపై అధికారిక ప్రకటన
లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో మరో ఐదు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి మార్గం సుగమమైంది.
Atal Pension Yojana: నెలకు రూ.5వేలు పెన్షన్.. అటల్ పెన్షన్ యోజనలో చేరితే ఎన్ని లాభాలో తెలుసా!
సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ సౌకర్యం ఉంటుంది.
Cylinder Booking : గ్యాస్ బుకింగ్పై కొత్త ట్విస్ట్.. 25 రోజుల గ్యాప్ రూల్ వచ్చేస్తుందా?
గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసినట్టుగా సమాచారం.
FASTag Major Changes: ఫాస్టాగ్కు కొత్త రూపం.. నితిన్ గడ్కరీ కీలక ప్రకటన
దేశవ్యాప్తంగా జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం ఇవ్వడానికి సిద్ధమవుతోంది.
Petrol - diesel: పెట్రోల్, డీజిల్ ధరలపై కేంద్రం కీలక నిర్ణయం
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను పెంచే ఆలోచనలో లేదని స్పష్టం చేసింది.
ETHANOL: కేంద్రం కీలక నిర్ణయం..ఎథనాల్ కలపడానికి గ్రీన్ సిగ్నల్
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ఇంధనంగా ఉపయోగించే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఎథనాల్ కలపడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
Indian Railways: హైదరాబాద్ నుంచి ఎనిమిది కొత్త రైళ్లు.. రైల్వే అధికారుల వెల్లడి
రైల్వే ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లోని పలు స్టేషన్ల నుంచి ఎనిమిది కొత్త రైళ్లను ప్రకటించింది.
8th Pay Commission: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. 8వ పే కమిషన్పై కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 8వ కేంద్ర వేతన కమిషన్కు సంబంధించిన మెమొరాండం సమర్పణ గడువు విషయంపై స్పష్టత వచ్చింది.
AP & Telangana: ఏపీ,తెలంగాణలో ప్రత్యేక నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ పరిశీలన
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి ప్రాధాన్యం పొందుతోంది.
Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగుల స్థానికతపై కొత్త జోన్ విధానం అమలు
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల నియామకాలు, బదిలీలకు సంబంధించి ఇప్పటి వరకు అమలులో ఉన్న జోన్ విధానాన్ని పునర్వ్యవస్థీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన "ఆంధ్రప్రదేశ్ ప్రజా ఉద్యోగాల ఉత్తర్వులు-2005"ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్ ద్వారా ప్రకటించింది.
Russia Oil: చమురు దిగుమతుల కోసం రష్యా బీమా సంస్థలకు భారత్ గ్రీన్సిగ్నల్
భారత్కు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.
DCGI: డెంగీ నియంత్రణలో కీలక ముందడుగు.. దేశంలో తొలి టీకాకు గ్రీన్ సిగ్నల్
దేశవ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్న డెంగీ వ్యాధి నియంత్రణలో భారత్ కీలక ముందడుగు వేసింది.
FDI in pension sector: పింఛన్ రంగంలోకి వందశాతం ఎఫ్డీఐలు.. కేంద్రం కీలక నిర్ణయం
పింఛన్ రంగంలో విదేశీ పెట్టుబడులకు మార్గం సుగమం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం
రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
DA Hike: డీఏ హైక్కు గ్రీన్ సిగ్నల్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త తెలిపింది. కరవు భత్యం (DA Hike)ను 2 శాతం పెంచేందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
NDA Protests : మహిళా రిజర్వేషన్ బిల్లు వివాదం.. దేశమంతా ఎన్డీఏ నిరసనలు
మహిళా సాధికారతకు కీలకంగా భావించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ఆమోదం పొందకపోవడం దేశ రాజకీయాల్లో పెద్ద కలకలాన్ని రేపింది.
Rahul Gandhi: మహిళా బిల్లు ఒక పెద్ద మోసం: బిల్లుపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు
మహిళా బిల్లు ఉద్దేశం, దాని వెనుక ఉన్న వ్యూహాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.
Centre: బంగారం,వెండి దిగుమతులకు 15 బ్యాంకులకు కేంద్రం అనుమతి
దేశంలో బంగారం,వెండి దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణలో కులగణన వివరాలు ప్రకటించిన ప్రభుత్వం.. బీసీలు 56.33 శాతం, ఎస్సీలు 17.43
తెలంగాణలో అన్ని కులాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ముందుంచింది.
Parliament Session: లోక్సభ ముందుకు మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పునర్విభజన కీలక బిల్లులు
దేశంలో కీలకమైన ఘట్టానికి నాంది పలికేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశం నేడు ప్రారంభమైంది.
Lok Sabha: నేడు లోక్సభ ముందుకు మూడు ప్రధాన బిల్లులు.. 3 రోజులు ప్రత్యేక సమావేశాలు
రాజకీయ డబుల్ ధమాకాకు రంగం సిద్ధమైంది.
AI: కృత్రిమ మేధ దుర్వినియోగంపై మెటా,ఎక్స్, గూగుల్కు నోటీసులు
ఏఐని దుర్వినియోగం చేసి సృష్టిస్తున్న తప్పుడు చిత్రాలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తరిస్తున్న నేపథ్యంలో గుజరాత్ హైకోర్టు కీలక చర్యలు చేపట్టింది.
Telangana Engineering Exports: ఇంజినీరింగ్ ఎగుమతుల్లో తెలంగాణకు కొత్త రికార్డులు.. 2023-24 - 2024-25 మధ్య 117.9 శాతం వృద్ధి
ఫార్మా రంగ ఎగుమతులతో ఇప్పటివరకు గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం.. తాజాగా ఇంజినీరింగ్ ఎగుమతుల్లోనూ విశేష ప్రగతి సాధించి కొత్త చరిత్ర సృష్టించింది.
Delimitation: ఏపీలో కొత్తగా 13 లోక్సభ నియోజకవర్గాలు.. 33% రిజర్వేషన్తో భవిష్యత్తులో 12-13 మందికి అవకాశం
ఆంధ్రప్రదేశ్లో లోక్సభ నియోజకవర్గాల రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తోంది.
Delimitation: ఇకపై లోక్సభ స్థానాలు 850కి..? కేంద్రం కీలక నిర్ణయం
నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లుల ప్రవేశానికి రంగం సిద్ధమైంది.
SSY Scheme : ఆడపిల్ల కోసం అద్భుత పథకం.. 1.5 లక్షలు పెట్టుబడితో లక్షలు సంపాదించే అవకాశం!
మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? అయితే ఆలస్యం చేయకుండా ఆమె భవిష్యత్తు కోసం ఇప్పుడే డబ్బులు కూడబెట్టడం ప్రారంభించాలి.
Cyber Intelligence Architecture: హ్యాకర్లకు చెక్ పెట్టేందుకు కేంద్రం కొత్త సైబర్ వ్యూహం
దేశ భద్రతకు పెరుగుతున్న సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Cigarette: పన్నుల పెంపుతో భారత్లో సిగరెట్ అమ్మకాలు తగ్గుముఖం
భారత్లో సిగరెట్ అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ.
Draft CAFE 3 norms: వాహన రంగానికి ఊరట.. ఇంధన సామర్థ్య నిబంధనల్లో సడలింపు
దేశీయ వాహన పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది.
Mallikarjun Kharge: మహిళా రిజర్వేషన్ బిల్లుపై రాజకీయ దుమారం.. మోదీకి ఖర్గే ఘాటు లేఖ
కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర విమర్శలు గుప్పించారు.
Diesel, ATF export duties hike: డీజిల్, ఏటీఎఫ్పై ఎగుమతి సుంకాల పెంపు.. కేంద్రం కీలక నిర్ణయం
డీజిల్, విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై సుంకాలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Quantum Communication Network: క్వాంటం టెక్నాలజీలో కీలక మైలురాయిని చేరిన భారత్.. 1000 కి.మీల క్వాంటం కమ్యూనికేషన్ నెట్వర్క్ సక్సెస్..
భారతదేశం సాంకేతిక రంగంలో మరో గొప్ప మైలురాయిని సాధించింది. స్వదేశీ సాంకేతికతతో వెయ్యి కిలోమీటర్ల మేర క్వాంటం సమాచార వ్యవస్థను విజయవంతంగా పరీక్షించి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
Supreme Court: ఈ అసభ్య భాష ఏంటి..? పిటిషనర్పై సుప్రీంకోర్టు సీరియస్!
దేశవ్యాప్తంగా కులగణన (Caste Census) నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో దానిని నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్ను భారత సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
GPF Rates: ఉద్యోగులకు షాక్.. జీపీఎఫ్ వడ్డీ రేట్లు యథాతథం.. ఇప్పుడు ఎంతంటే?
కేంద్ర ప్రభుత్వం స్మాల్ సేవింగ్స్ పథకాల వడ్డీ రేట్లను ఇటీవల సమీక్షించినప్పటికీ, ఎలాంటి మార్పులు చేయలేదు.
Vehicles: భారత్లో 2027 నుంచి బీఎస్-7 నిబంధనలు.. వాహనాలపై కఠిన నియంత్రణలు
దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని అదుపులోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
West Asia Crisis: గ్యాస్ సంక్షోభ భయం మధ్య కేంద్రం అలర్ట్.. ఖతార్కు పూరీ, యూఏఈకి జైశంకర్
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా... దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు.
Ola Electric Share Price: మార్కెట్ పడినా ఓలా షేర్ పరుగులు.. కారణం ఏంటి?
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఒత్తిడికి లోనయ్యాయి.
Hormuz Strait Tensions: హర్మూజ్లో చిక్కుకున్న భారత నావికులకు కేంద్రం హెచ్చరిక
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో చిక్కుకుపోయిన భారత నావికులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.
LPG Gas: గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. ఎల్పీజీ గ్యాస్ సరఫరాపై కీలక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం, దేశవ్యాప్తంగా వంటగ్యాస్ (LPG) సరఫరా సజావుగా జరుగుతోందని, వినియోగదారులకు ఏ విధమైన సమస్యలు ఎదురవవని అధికారికంగా వెల్లడించింది.
OIL Prices: అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ ఒప్పందం.. భారత్లో ఇంధన ధరలు తగ్గుతాయా?
పశ్చిమాసియాలో నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు తాత్కాలిక విరామం లభించింది.
Farmers: రైతులకు శుభవార్త చెప్పిన కేంద్రం..ఎరువుల సబ్సిడీకి రూ.41,534 కోట్లు మంజూరు
రైతులకు ఉపశమనం కలిగించే విధంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
TRAI New Recharge Plans : మొబైల్ వినియోగదారులకు కేంద్రం భారీ ఊరట.. తక్కువ ధరలకే రీచార్జ్లు
మొబైల్ వినియోగదారులకి కేంద్రం ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.
Amaravati: అమరావతిలో సెంట్రల్ సెక్రటేరియట్ నిర్మాణం.. ప్రణాళిక నివేదిక సిద్ధం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయ సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
India in Iran: తక్షణమే ఇరాన్ను వీడండి.. భారత్ పౌరులకు కేంద్రం అడ్వైజరీ
ఇరాన్ దేశంలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది.
Iran War Impact: ఇరాన్ యుద్ధ ప్రభావం.. విమానయాన సంస్థలకు కేంద్రం ఊరట
ఇరాన్ యుద్ధ పరిస్థితుల కారణంగా ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ విమానయాన సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనం కల్పించింది.
PF withdrawal : పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్.. ఏటీఎం, యూపీఐతో డబ్బులు తీసుకునే అవకాశం
కేంద్ర ప్రభుత్వం పీఎఫ్ చందాదారుల సౌలభ్యం కోసం ఈపీఎఫ్ఓ 3.0 ప్రాజెక్టును వేగంగా అమలు దిశగా తీసుకెళ్తోంది.
Amitabh Bachchan: టర్న్ తీసేటప్పుడు ఇది తప్పనిసరి.. అమితాబ్ చెప్పిన సేఫ్టీ టిప్స్
బాలీవుడ్లో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)మరోసారి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు.
credit guarantee scheme: పశ్చిమాసియా యుద్ధ ప్రభావం: ఎంఎస్ఎంఈలకు కేంద్రం రూ.2.5 లక్షల కోట్ల క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్!
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ప్రభావిత రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
Leander Paes: టెన్నిస్ లెజెండ్ లియాండర్ పేస్కు ఎక్స్ కేటగిరీ భద్రత
టెన్నిస్ దిగ్గజం లియాండర్ పేస్కు కేంద్ర ప్రభుత్వం ఎక్స్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది.
DA Hike: డీఏ పెంపుపై ఉత్కంఠ.. ఈసారి ఎంత శాతం? ప్రకటన ఎప్పుడంటే?
జనవరి 2026కి సంబంధించిన డియర్నెస్ అలవెన్స్ (డీఏ), డియర్నెస్ రిలీఫ్ (డీఆర్) పెంపు ప్రకటన కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
New Form 130 : ఉద్యోగులకు అలర్ట్.. ఇకపై ఫామ్-16 స్థానంలో ఫామ్-130
కేంద్ర ప్రభుత్వం జీతభత్యాలు పొందే ఉద్యోగుల పన్ను పత్రాల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది.
Indian Workers: విదేశాల్లో రోజుకు 20 మందికిపైగా భారతీయ కార్మికుల మృతి.. గల్ఫ్ దేశాల్లోనే అధికం: కేంద్రం
గత ఐదేళ్లుగా విదేశాల్లో పనిచేస్తున్న భారతీయ కార్మికుల పరిస్థితి ఆందోళనకరంగా మారింది.
FASTag: ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్ ఈ హైవేలపై చెల్లదు.. ఎక్కడ చెల్లుంటుందంటే..
దేశవ్యాప్తంగా టోల్ చెల్లింపుల్లో కొంత ఉపశమనం కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆగస్టు 15న ఫాస్ట్ట్యాగ్ వార్షిక పాస్ను ప్రవేశపెట్టింది.
Centre: ఎయిర్లైన్స్ అభ్యంతరాలతో 60% ఫ్రీ సీట్ల నిబంధనపై కేంద్రం యూ-టర్న్
ఎయిర్లైన్స్ నుంచి వచ్చిన అభ్యంతరాల నేపథ్యంలో విమానాల్లో 60% సీట్లను ఉచితంగా ఎంపిక చేసుకునేలా చేయాలన్న కేంద్ర ప్రభుత్వ ఆదేశాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.
Indian Navy: ఇండియన్ నేవీలో భారీ అవకాశాలు.. రూ. 40వేల జీతంతో అగ్నివీర్ పోస్టులు.. అప్ప్లై చేసే విధానం ఇదే!!
ఇండియన్ నేవీ అగ్నివీర్ రిక్రూట్మెంట్పై కీలక అప్డేట్ వెలువడింది. దేశ రక్షణలో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు ఇది ముఖ్యమైన అవకాశం.
Hormuz : హర్మూజ్ను తెరిచేందుకు 40దేశాల ప్రయత్నాలు.. భారత్కూ ఆహ్వానం
ప్రపంచ చమురు రవాణాలో కీలక పాత్ర పోషించే హర్మూజ్ జలసంధి మళ్లీ తెరుచుకునే దిశగా అంతర్జాతీయ స్థాయిలో చురుకైన కదలికలు ప్రారంభమయ్యాయి.
Customs Duty: యుద్ధ వేళ కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోకెమికల్స్ దిగుమతులపై సడలింపు
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశీయ మార్కెట్పై పడకుండా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది.
Petroleum Ministry: దేశీయ LPG, పెట్రోల్,డీజిల్ ధరలలో ఎటువంటి మార్పు లేదు: ప్రభుత్వం
భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నాయి.