కేంద్ర ప్రభుత్వం: వార్తలు
Autonomous Cars: కనెక్టెడ్, ఆటోనమస్ కార్లకు సైబర్ సెక్యూరిటీ, OTA అప్డేట్ నిబంధనలు..
కనెక్టెడ్, ఆటోనమస్ వాహనాల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
Fuel Prices: క్రూడ్ ధరలు తగ్గినా ఇంధన ధరలు తగ్గే ఛాన్స్ లేదు.. కారణం ఇదే!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఇటీవల గణనీయంగా తగ్గినప్పటికీ, దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
8th Pay Commission: 8వ పే కమిషన్ ఇంకా చర్చల దశలోనే.. డీఏ పెంపుపై పెరుగుతున్న ఆశలు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు ప్రస్తుతం రెండు కీలక పరిణామాల కోసం ఎదురుచూస్తున్నారు.
Operation Sindoor: 'సిందూర్'లో అమరులైంది వీరే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్పై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
Mahesh Dixit: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా 1993 బ్యాచ్ తెలంగాణ అధికారి
దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Passport Fees: పాస్పోర్ట్ ఫీజులు భారీగా పెంపు.. జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు
కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్ట్ సేవల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త రుసుములు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Non-Domestic LPG Cylinders: వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఊరట.. సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత
వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ (Non-Domestic Packed LPG) సరఫరాపై అమల్లో ఉన్న అన్ని రంగాల వారీ ఆంక్షలను తొలగించింది.
Ration: అంత్యోదయ పథకంలో కొత్త మార్పులు.. ఇకపై ఒక్కో లబ్ధిదారికి 7 కిలోల రేషన్
అంత్యోదయ అన్న యోజన అమలులో కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సవరణలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Tata Motors: డీజిల్లో బయోఫ్యూయల్ కలయికకు కేంద్రం సిద్ధం.. టాటా మోటార్స్ ట్రయల్స్ ప్రారంభం
పెట్రోల్లో ఈ20 (E20)ఇథనాల్ మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్లో కూడా బయోఫ్యూయల్ వినియోగాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
BS6 Vehicles: BS6 వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు 3 ఏళ్లకు పెరగొచ్చు.. కేంద్రం కీలక ఆలోచన!
BS-VI (BS6) వాహనాల యజమానులకు త్వరలో ఊరట లభించే అవకాశం ఉంది.
Passport: పాస్పోర్ట్ పౌరసత్వానికి పూర్తి ఆధారం కాదు: కేంద్రం సంచలన ప్రకటన
పాస్ పోర్ట్ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం నిరూపితమైనట్లు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Vehicle insurance: E20 ఫ్యూయల్ వాడుతున్నారా? ఇన్సూరెన్స్పై కేంద్రం కీలక ప్రకటన..
భారత్లో E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహన బీమా (ఇన్సూరెన్స్) చెల్లుబాటు రద్దవుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు?..
తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Bengal: బంగ్లాదేశ్,నేపాల్ సరిహద్దుల్లో కొత్తగా 7-8 భూసరిహద్దు పోర్టులు.. బెంగాల్కు కేంద్రం భారీ ప్రణాళిక
పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల వెంట కొత్తగా 7 నుంచి 8 అంతర్జాతీయ భూసరిహద్దు పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Kisan Credit Card: రైతులకు శుభవార్త.. కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు విడుదల.. కీలక మార్పులు ఇవే!
వ్యవసాయ రంగానికి ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు అమలు చేస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Indian Railways tightens rules: రైళ్లలో భిక్షాటన,అనధికార విక్రయాలకు చెక్.. రూ.2,000 జరిమానాతో కొత్త రైల్వే నిబంధనలు
రైలు ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
NEET: నీట్ 2026కు కట్టుదిట్టమైన భద్రత.. విమానాల్లో ప్రశ్నాపత్రాల తరలింపు!
దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్ (యూజీ) 2026 పునఃపరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులకు పలు కీలక సూచనలు జారీ చేసింది.
Hormuz: భారత్కు ఊరట.. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన మూడు భారత ఆయిల్ ట్యాంకర్లు
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ముందే మూడు భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్లు సురక్షితంగా దాటాయి.
NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.38 లక్షల సీసీటీవీలు, 5,440 కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు!
దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్ష ఆదివారం జరగనుంది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) వెల్లడించింది.
FDC: 16 రకాల మందులపై కేంద్రం బ్యాన్.. వెంటనే తయారీ, విక్రయాలు నిలిపివేత!
కేంద్ర వైద్యారోగ్యశాఖ 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాలను నిషేధించింది.
AP Government: అరుదైన వ్యాధుల చికిత్సకు ఏపీ ప్రత్యేక పాలసీ.. రిఫరల్ కేంద్రాల ఏర్పాటు
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది.
NEET UG Re-Exam: నీట్ రీఎగ్జామ్కు భారీ భద్రత.. దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
నీట్ యూజీ పునఃపరీక్షను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
E20 Fuel : ఫ్యూయల్ వల్లే ఫ్యూయల్ ట్యాంక్లో చీమలా? వైరల్ వీడియోపై భారత్ పెట్రోలియం క్లారిటీ
దేశంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ఇంధనాల వైపు అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎథనాల్ మిశ్రమ ఇంధనమైన E20 వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
Delhi High Court: నీట్ రీటెస్టు వేళ టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
నీట్-యూజీ 2026 రీటెస్టు నేపథ్యంలో టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలను దిల్లీ హైకోర్టు సమర్థించింది.
VB-GRAM: జులై 1 నుంచి వీబీ-జీ రాంజీ అమలు.. గ్రామాల్లో 318 రకాల అభివృద్ధి పనులు
గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రాంజీ) పథకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది.
NTA: మూడు రోజుల్లో నీట్ రీటెస్టు.. విద్యార్థులకు ఎన్టీఏ కీలక హెచ్చరిక
నీట్-యూజీ రీటెస్టు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది.
Telegram: టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్.. నేరగాళ్లకు అడ్డాగా మారిందన్న కేంద్రం
ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది.
EPF Interest: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. 8.25% వడ్డీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఈ నెలలోనే జమ!
ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Gold imports: బంగారానికి కస్టమ్స్ షాక్.. 70 శాతం తగ్గిన దిగుమతులు
దేశంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి.
World Bank,ADB: భారత్కు రూ.21 వేల కోట్ల రుణం.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీతో కేంద్రం చర్చలు!
దేశంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయాన్ని సమీకరించే దిశగా అడుగులు వేస్తోంది.
Battery Recycling Scheme: రూ.1,500 కోట్ల బ్యాటరీ రీసైక్లింగ్ పథకాన్ని ప్రకటించిన కేంద్రం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు బ్యాటరీ తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల విలువైన క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రకటించింది.
Telegram: టెలిగ్రామ్ నిషేధంపై మధ్యంతర స్టేకు ఢిల్లీ హైకోర్టు నో
టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది.
Rahul Gandhi: టెలిగ్రామ్పై నిషేధం.. తర్వాత వాట్సాప్ వంతేనా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
నీట్ పునఃపరీక్ష వ్యవహారానికి సంబంధించిన నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.
#NewsBytesExplainer: టెలిగ్రామ్పై ప్రపంచ దేశాల కన్నెర్ర.. అసలు కారణాలేంటి?
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్లలో టెలిగ్రామ్ ఒకటి.
India's Defence Production: భారత్ రక్షణ రంగంలో కొత్త రికార్డు.. రూ.1.78 లక్షల కోట్లకు చేరిన ఆయుధాల ఉత్పత్తి!
భారత్ రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది.
Maruti Suzuki WagonR: ఢిల్లీలో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల డెలివరీలు ప్రారంభం
దేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారైన మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ డెలివరీలను మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది.
Telegram: నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ
నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్కు ముందు కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
Atal Pension Yojana: నెలకు రూ.210 కడితే చాలు.. 60 ఏళ్ల తర్వాత రూ.5000 పెన్షన్, రూ.8.50 లక్షల కార్పస్!
ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత పెన్షన్ రూపంలో ఆదాయం లభిస్తుంది. దీంతో రిటైర్మెంట్ అనంతరం వారి జీవితం ఆర్థికంగా కొంత భద్రంగా ఉంటుంది.
El Nino: ఖరీఫ్కు ఎల్నినో ముప్పు.. 12 రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్పై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశాలు కనిపిస్తుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Telegram: నీట్ పేపర్ లీక్ కలకలం.. టెలిగ్రామ్పై కేంద్రం యాక్షన్, సీఈవో రియాక్షన్ వైరల్!
నీట్-యూజీ రీటెస్ట్ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది.
Cough medicine: ఇకపై డాక్టర్ చీటీ ఉంటేనే దగ్గు మందు.. కేంద్రం కీలక నిర్ణయం!
దేశంలో సిరప్ ఆధారిత ఔషధాల విక్రయాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NEET Re-test: నీట్ రీ-టెస్ట్కు ముందు కేంద్రం సంచలన నిర్ణయం.. టెలిగ్రామ్పై తాత్కాలిక ఆంక్షలు!
నీట్-యూజీ రీ-టెస్ట్ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
wholesale inflation: మేలో టోకు ద్రవ్యోల్బణం 9.68%.. ఇంధన ధరల మంటతో 30% దాటిన ద్రవ్యోల్బణం!
భారత్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మే నెలలో భారీగా పెరిగి 9.68 శాతానికి చేరుకుంది.
Fiscal Deficit: అమెరికా-ఇరాన్ యుద్ధం ఎఫెక్ట్.. భారత్ ఆర్థిక లోటు పెరగనుందా ?
ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
NEET-UG re-exam: NEET రీ-ఎగ్జామ్ ప్రశ్నపత్రాలకు కట్టుదిట్టమైన భద్రత.. రంగంలోకి CRPF,CISF
దేశవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న NEET-UG రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
New Rules for TV & Radio Broadcasting: టీవీ,రేడియో ప్రసారాలకు కొత్త రూల్స్.. ఏకీకృత విధానానికి కేంద్రం శ్రీకారం
దేశంలోని టెలివిజన్,రేడియో ప్రసార రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
cancer drug: క్యాన్సర్ రోగులకు షాక్.. రెండు కీలక మందుల ధరలు 50% పెంపు
దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రెండు కీలక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది.
Petrol: పెట్రోల్ బంకుల నుంచి భారీ కొనుగోళ్లకు బ్రేక్.. 90 రోజుల పాటు అమలు .. కేంద్రం కొత్త ఆంక్షలు
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ముడి చమురు రవాణాపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
India Issues Key Advisory: సముద్ర దాడుల ముప్పు.. భారత నావికుల భద్రతపై కేంద్రం కీలక ప్రకటన
ప్రపంచ వ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
Ship Attacks: భారతీయులున్న నౌకలపై అమెరికా దాడులు.. వెంటనే నిలిపివేయాలన్న భారత్
ఒమన్ తీరానికి సమీపంలో భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న నౌకలను వరుసగా అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
Ethanol-Blended Fuel: E20 నుంచి E85 వరకు.. మీ కారు,బైక్కు ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ సరిపోతుందా? తెలుసుకోవాల్సిన కీలక విషయాలు ఇవే!
దేశంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
India's 6G Mission: 6జీపై భారత్ దూకుడు.. స్వదేశీ టెక్నాలజీ, ఏఐతో ప్రపంచంలో అగ్రస్థానమే లక్ష్యం!
దేశంలో ఆరో తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (6జీ) అమలుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
Ethanol Fuel: ఇథనాల్ పెట్రోల్కు కేంద్రం భారీ ఊరట.. E22 నుంచి E30 వరకు ఎక్సైజ్ సుంకం మినహాయింపు!
కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Bahubali LVM3: ఇస్రో బాహుబలి రాకెట్ ప్రైవేట్ చేతుల్లోకి.. ఎందుకంటే?
ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని మరింత బలంగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Amaravati: అమరావతికి కేంద్రం కీలక ప్రాజెక్ట్ .. రూ.2,534 కోట్లతో సెంట్రల్ సెక్రటేరియట్కు గ్రీన్ సిగ్నల్
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Indian Army: ₹23 వేల కోట్ల భారీ డీల్.. భారత సైన్యంలోకి మరో 300 కే9 వజ్ర-టీ గన్స్!
భారత సైన్యం తన దీర్ఘశ్రేణి యుద్ధ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు భారీ అడుగు వేయనుంది.
Starlink: భారత్లో స్టార్లింక్ అనుమతులు ఫ్రీజ్ అయ్యాయా? మస్క్ సంస్థ క్లారిటీ
భారత్లో శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలను ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్లింక్ చేస్తున్న ప్రయత్నాలపై ఇటీవల అంతర్జాతీయ మీడియాలో పలుకథనాలు వెలువడ్డాయి.
Telangana: తెలంగాణకు రూ.3,825 కోట్ల కేటాయింపు.. వీబీ జీరామ్జీ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది.
Andhra Pradesh: జులై 1 నుంచి వీబీ జీరామ్జీ అమలు.. ఏపీకి కేంద్రం రూ.7,707 కోట్ల మంజూరు
జులై 1 నుంచి ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి రానున్న వీబీ జీరామ్జీ (వికసిత్ భారత్-గ్యారంటీ ఫర్ రోజ్గార్, ఆజీవిక మిషన్-గ్రామీణ్)పథకానికి రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన వాటాను కేంద్రం ఖరారు చేసింది.
Driving Licence: వాహనదారులకు శుభవార్త.. డ్రైవింగ్ లైసెన్స్ చెల్లుబాటు ఇక 50 ఏళ్లు?
దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చే నిర్ణయాల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
250 MW solar project: రక్షణ శాఖ కీలక నిర్ణయం.. ఉత్తరప్రదేశ్లో 250మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్
దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో భారీ ఊతమిచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
Great Nicobar Airport: గ్రేట్ నికోబార్కు గ్రీన్ సిగ్నల్.. రూ.13 వేల కోట్ల ఎయిర్పోర్ట్కు క్లియరెన్స్
గ్రేట్ నికోబార్ దీవిలో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక విమానాశ్రయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు మంజూరు చేసింది.
Lakshadweep: లక్షద్వీప్లో మద్యం అమ్మకాలకు గ్రీన్ సిగ్నల్.. 47 ఏళ్ల నిషేధానికి ముగింపు
పర్యాటక రంగాన్ని మరింతగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Gas Subsidy Cut: గ్యాస్ సబ్సిడీపై కేంద్రం షాక్.. ఉజ్వల లబ్ధిదారులకు ఇక ఏడాదికి 4 సిలిండర్లకే రాయితీ
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశీయ ఇంధన రంగంపై పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కీలక నిర్ణయం ప్రకటించింది.
Stock Market Today : స్టాక్ మార్కెట్లో ఒడిదుడుకులు.. స్వల్ప నష్టాలతో ముగిసిన సూచీలు
దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ను స్వల్ప నష్టాలతో ముగించాయి.
Military Chief: సైనిక దళాధిపతులకు భారీ ఆర్థిక అధికారాలు.. కేంద్రం కీలక నిర్ణయం
దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
RBI: మార్కెట్కు ఆర్బీఐ బూస్ట్ ఇచ్చినా నిఫ్టీ ఎందుకు కదల్లేదు?
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ),కేంద్ర ప్రభుత్వం మార్కెట్లు కోరిన దాదాపు అన్ని చర్యలను ప్రకటించినప్పటికీ,స్టాక్ మార్కెట్ మాత్రం పెద్దగా స్పందించలేదు.
8th Pay Commission:8వ వేతన సంఘం వినతుల గడువు మళ్లీ పెంపు:.. జీతాల పెంపు ఎప్పటి నుంచి అంటే?
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
E85 fuel: ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాలకు ఊతం.. నేటి నుంచి E85 ఇంధనం
దేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
Telangana: తెలంగాణలో లక్ష కోట్లకు పైగా విలువైన 91 ప్రాజెక్టులు.. దేశంలో పదో స్థానం.. కేంద్ర గణాంకాల శాఖ వెల్లడి
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 12 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
Andhra Pradesh: కేంద్ర ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్కు మూడో స్థానం.. కేంద్ర ప్రాజెక్టుల పురోగతి నివేదిక వెల్లడి
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.
Silver Prices: వెండి దిగుమతులపై కఠిన నిబంధనలు.. ధరలు పెరిగే అవకాశం
బంగారం,వెండి కొనుగోళ్లను తగ్గించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Tax Rules for Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు పన్ను ఊరట.. కేంద్రం కీలక ఆర్డినెన్స్కు ఆమోదం!
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
BJP-Rahul Gandhi: ఆర్థిక సునామీ 2013లోనే వచ్చింది.. కాంగ్రెస్పై భాజపా తీవ్ర విమర్శలు
దేశంలో త్వరలోనే 'ఆర్థిక సునామీ' తలెత్తే అవకాశం ఉందని, కీలక వ్యవస్థల్లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Foreign Investors: రూపాయి పతనం,చమురు ధరల పెరుగుదల.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి,రూపాయి విలువ పతనం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
NEET Paper Leak: నీట్ రీ-ఎగ్జామ్ భయంతో ప్రాణాలు తీసుకున్న విద్యార్థిని.. స్పందించిన రాహుల్ గాంధీ
నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం మరో విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది.
FPI investments: ఎఫ్పీఐలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం?
ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడే అవకాశాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.