కేంద్ర ప్రభుత్వం: వార్తలు
Digital India: డిజిటల్ భారత్కు కొత్త బలం.. నూతన ఆధార్ యాప్ను ప్రారంభించిన కేంద్రం.. <span style="font-size: 1.5rem;">ఫీచర్లు ఇవే</span>
భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
Aircraft manufacturing: దేశీయ విమాన పరిశ్రమకు బూస్ట్.. అదానీ, ఎంబ్రయర్ మధ్య కీలక ఒప్పందం
భారత్లో విమాన తయారీ రంగాన్ని బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది.
Dharmendra: బాలీవుడ్ లెజెండ్ ధర్మేంద్రకి పద్మ విభూషణ్.. హీ మ్యాన్.. లెజెండరీ జర్నీ
ఇటీవల బాలీవుడ్ చారిత్రక నటుడు ధర్మేంద్ర మరణించిన తర్వాత, కేంద్ర ప్రభుత్వం ఆయనకు భారతదేశంలో రెండో అత్యున్నత పౌర అవార్డు పద్మ విభూషణ్ ను ప్రకటించింది.
India Covert Operation: మయన్మార్లో భారత కోవర్ట్ ఆపరేషన్.. 'శౌర్యచక్ర'తో వెలుగులోకి..!
మయన్మార్ భూభాగంలో భారత్ అత్యంత గోప్యంగా ఓ ప్రత్యేక ఆపరేషన్ను అమలు చేసిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
8th Pay Commission : ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఎంత కావాలి? ఉద్యోగ సంఘాల డిమాండ్ ఏమిటంటే!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 8వ వేతన సంఘం (8th Pay Commission) అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
Padma Awards: ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మమ్ముట్టికి పద్మభూషణ్ గౌరవం
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ విభాగాల్లో మొత్తం 131మందికి అవార్డులు ప్రకటించింది.
Padma Shri Awards 2026: తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.
Toll Tax: వాహనదారులకు భారీ ఊరట.. టోల్ ప్లాజాల వద్ద 70% రాయితీ
జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనాన్ని ప్రకటించింది.
wage revision: సాధారణ బీమా కంపెనీల్లో వేతన సవరణకు కేంద్ర ప్రభుత్వ గ్రీన్సిగ్నల్
ప్రభుత్వ రంగ సాధారణ బీమా సంస్థలతో పాటు నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ (నాబార్డ్)లో పనిచేస్తున్న ఉద్యోగుల వేతన సవరణ ప్రతిపాదనకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Rahul Gandhi: రాహుల్ గాంధీ 'డెడ్ ఎకానమీ' కామెంట్స్.. ఆయన భారత్కు వ్యతిరేకమని బీజేపీ ఆగ్రహం..
భారత ఆర్థిక వ్యవస్థ ''డెడ్ ఎకానమీ'' అంటూ మరోసారి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చేశారు.
PM Modi: అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించిన ప్రధాని మోదీ
రైల్వే ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం మరో సంతోషకరమైన వార్త అందించింది.
Supreme Court: దిల్లీ కాలుష్యంపై సుప్రీంకోర్టు సీరియస్: 4 వారాల్లో కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలి
దేశ రాజధాని దిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యంపై సుప్రీంకోర్టు మరోసారి కఠినంగా స్పందించింది.
Telangana News: రాష్ట్రంలో రికార్డు.. ఒకేసారి 16 మందికి ఐఏఎస్గా పదోన్నతి
తెలంగాణలో రెవెన్యూ కోటా ద్వారా ఐఏఎస్ హోదాకు రికార్డు స్థాయిలో ఒకేసారి 16 మంది అధికారులకు పదోన్నతి లభించింది.
Andhra Pradesh: స్వర్ణాంధ్ర-2047 దిశగా కృషి రోడ్ మ్యాప్ అమలు
వచ్చే మూడు సంవత్సరాల్లో రాష్ట్రంలో మరో 6 లక్షల హెక్టార్ల విస్తీర్ణాన్ని ఉద్యాన పంటల సాగులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు.
Andhra Pradesh: అంతర్గత జల రవాణా అభివృద్ధిపై ఐడబ్ల్యూడీసీ 3వ సమావేశం
దేశవ్యాప్తంగా అంతర్గత జల రవాణా (ఐడబ్ల్యూటీ) రంగంలో ఇప్పటివరకు సాధించిన పురోగతి, రాబోయే కాలానికి నిర్దేశించాల్సిన లక్ష్యాలపై సమీక్షించేందుకు ఈ నెల 23న కేరళ రాష్ట్రం కొచ్చిలో ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఐడబ్ల్యూడీసీ) మూడో సమావేశం జరగనుంది.
Donald Trump: దావోస్ వేదికగా మోదీపై ప్రశంసలు కురిపించిన ట్రంప్.. త్వరలోనే వాణిజ్య ఒప్పందం..
దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు.
Budget 2026: 2026 బడ్జెట్లో దేశ ప్రజలకు ప్రయోజనం కలిగించే కీలక ప్రకటనలు ఉండే అవకాశాలు
2026 ఆర్థిక బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సామాన్యుల కోసం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి సిద్ధంగా ఉందని తెలుస్తోంది.
Budget 2026: బడ్జెట్ 2026 ప్రభావం.. సిగరెట్, గుట్కా, పాన్ మసాలా ధరలు పెరిగే అవకాశం!
కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యాపార వర్గాలు, వినియోగదారులు ఏ ఉత్పత్తులు ఖరీదైనవిగా మారతాయో, దేనికి ఊరట లభిస్తుందో అన్నదానిపై నిశితంగా దృష్టి సారిస్తున్నారు.
FASTag Mandatory: ఏప్రిల్ 1 నుంచి నగదు నిషేధం.. టోల్ ప్లాజాల్లో ఫాస్టాగ్ తప్పనిసరి
కేంద్ర రోడ్డు రవాణా, నేషనల్ హైవే మంత్రిత్వ శాఖ జాతీయ రహదారుల టోల్ ప్లాజాలపై రద్దీ సమస్యలను నివారించడానికి విప్లవాత్మక చర్యలు చేపట్టింది.
Budget 2026: గ్లోబల్ సెన్సేషన్గా ఏఐ.. ఈ బడ్జెట్లో కేంద్రం మాస్టర్ ప్లాన్ ఇదే!
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ (Artificial Intelligence) గురించి చర్చ సాగుతోంది.
India's smartphone market: 2026లో భారత్ స్మార్ట్ఫోన్ మార్కెట్కు షాక్… డిమాండ్ తగ్గి అమ్మకాలు క్షిణించే ఛాన్స్
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2026లోకి అడుగుపెడుతుండగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
Budget 2026: బడ్జెట్-2026పై దేశం మొత్తం దృష్టి.. ఆదాయపు పన్ను స్లాబ్ల్లో కీలక మార్పులు ఉంటాయా?
దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కేంద్ర బడ్జెట్పైనే కేంద్రీకృతమైంది.
PM Modi: ఈ పండగ అన్నదాతలది.. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం
ఈ పండగ అన్నదాతలది అని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివర్ణిస్తూ.. తెలుగు ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.
PIB fact-check: స్మార్ట్ఫోన్ కంపెనీలకు సోర్స్ కోడ్ ఇచ్చేలా కేంద్రం ఒత్తిడి చేస్తోందా?
స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఇకపై సోర్స్కోడ్ను ప్రభుత్వంతో పంచుకోవాలని, దీంతో పాటు పలు సాఫ్ట్వేర్లలో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నది వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
Gig workers: అసంఘటిత, గిగ్, ప్లాట్ఫాం కార్మికుల రిజిస్ట్రేషన్కు 16 ఏళ్ల వయసు తప్పనిసరి : కేంద్రం
అసంఘటిత, గిగ్, ప్లాట్ఫాం వర్కర్లుగా నమోదు కావాలంటే కనీసం 16 ఏళ్ల వయసు నిండిన వారే అర్హులని కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది.
Railway Line: నిడదవోలు-దువ్వాడ మధ్య మూడు,నాలుగు రైల్వేలైన్లకు భూసేకరణ
నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్ల మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
China: చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!
భారత ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి చైనా కంపెనీలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేసే అంశాన్ని ఆర్థిక శాఖ గంభీరంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Hallmarking to Silver: పెరుగుతున్న ధరల మధ్య వెండికి తప్పనిసరిగా హాల్మార్కింగ్.. యోచనలో కేంద్రం
బంగారం కన్నా వెండి (సిల్వర్) వస్తువులు కూడా వేగంగా మార్కెట్లో పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులు మోసానికి గురి కాకుండా వాటికి కూడా హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Toll gates: సంక్రాంతికి ఇంటికెళ్లే ప్రయాణికులకు గుడ్న్యూస్.. టోల్గేట్ల వద్ద నో బ్రేక్ విధానం!
సంక్రాంతి పండుగ సమయం దగ్గరపడుతున్న వేళ, ఇంటికెళ్లే ప్రయాణికులతో తెలుగు రాష్ట్రాల్లోని టోల్గేట్లు ఏటా కిక్కిరిసి కనిపించడం పరిపాటిగా మారింది.
Electronics manufacturing projects: ఎలక్ట్రానిక్స్ తయారీలో దూసుకుపోతున్న భారత్.. రూ.41,863 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదించిన 22 నూతన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ వెల్లడించింది.
VB G RAM G: ఉపాధి హామీకి కొత్త రూపం.. ఏప్రిల్లో 'వీబీ జీ రామ్ జీ' ప్రారంభం
ఈ ఏడాది మార్చి నెలాఖరు వరకు ఉపాధి హామీ పథకాన్ని పాత విధానంలోనే అమలు చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Tobacco and Pan masala: పాన్మసాలా,పొగాకు ఉత్పత్తులపై 40% జీఎస్టీ: ఫిబ్రవరి 1 నుంచి అమలు
పొగాకు ఉత్పత్తులు, పాన్మసాలాపై అదనపు పన్నులు విధించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
Nimesulide banned: నిమెసులైడ్ అధిక డోసుపై నిషేధం.. కేంద్రం ప్రకటన
ప్రముఖ పెయిన్కిల్లర్ ఔషధం నిమెసులైడ్ తయారీ, విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది.
Union Budget: ఆగిపోయిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు ఊతం: కేంద్ర బడ్జెట్లో రూ.25 వేల కోట్ల ఫండ్ వచ్చే అవకాశం
ఆగిపోయిన మౌలిక సదుపాయాల (ఇన్ఫ్రా) ప్రాజెక్టులను మళ్లీ పట్టాలెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
Indian government: ట్రెజరీ బిల్లుల ద్వారా ₹3.84 లక్షల కోట్ల రుణం తీసుకోనున్న కేంద్ర ప్రభుత్వం
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నాలుగో త్రైమాసికంలో స్వల్పకాలిక ఆర్థిక అవసరాలను తీర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ట్రెజరీ బిల్లుల ద్వారా ₹3.84 లక్షల కోట్ల రుణం తీసుకునే యోచనలో ఉందని ప్రకటించింది.
MGNREGA: ఉపాధి చట్టానికి కొత్త రూపం.. G RAM G పేరుతో కేంద్రం కీలక బిల్లు
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త గ్రామీణ ఉపాధి చట్టాన్ని తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Bank Scams: రూ.58000 కోట్లు కట్టాలా.. 15 మంది ఆర్థిక నేరగాళ్లపై పార్లమెంటులో కేంద్రం ప్రకటన
దేశం విడిచి పరారైన మొత్తం 15 మంది ఆర్థిక నేరగాళ్లలో 9 మంది భారీ స్థాయి మోసాలకు పాల్పడి ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణాలను ఎగ్గొట్టారని కేంద్ర మంత్రి వెల్లడించారు.
IIP growth: అక్టోబర్ 2025లో 0.4%కి తగ్గిన భారతదేశ పారిశ్రామిక ఉత్పత్తి
దేశీయ పారిశ్రామికోత్పత్తి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ప్రధాన రంగాల్లో ఉత్పాదకత ఎక్కడిదక్కడే అన్నట్టు తయారైంది.
Excise Duty Hike: పాన్మసాలా,పొగాకు ఉత్పత్తులపై పన్నుల పెంపు..! కొత్త బిల్లులు తీసుకొచ్చిన కేంద్రం
పాన్మసాలా,పొగాకు ఉత్పత్తులపై పన్నుల వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం రెండు కీలక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టింది.
Sanchar saathi app: కొత్త మొబైళ్లలో ప్రభుత్వ యాప్.. డిలీట్ చేయడం కుదరదు..!
మొబైల్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
Central GovT: కేంద్ర ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం.. పొగాకు, పాన్ మసాలా ఉత్పత్తులపై భారీగా పన్ను..
కేంద్ర ప్రభుత్వం పొగాకు సంబంధిత ఉత్పత్తులపై అమలులో ఉన్న పన్ను విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది.
SIM Binding: వాట్సాప్-టెలిగ్రామ్కు సిమ్ బైండింగ్ తప్పనిసరి.. కేంద్రం నూతన కొత్త ఆదేశాలు
కమ్యూనికేషన్ యాప్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Aadhaar mobile number: ఇంటి వద్దే ఆధార్ మొబైల్ నంబర్ అప్డేట్.. త్వరలో కొత్త సౌకర్యం
భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ఆధార్ సేవలను మరింత సులభతరం చేసే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది.
Ayyappa devotees: అయ్యప్ప భక్తులకు శుభవార్త.. విమానాల్లో ఇరుముడికి గ్రీన్ సిగ్నల్
శబరిమల యాత్రికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
CNAP: ట్రూకాలర్కు పోటీ? CNAP సిస్టమ్ ట్రయల్ ప్రారంభం
ఇండియా ప్రభుత్వం ట్రూ కాలర్ (Truecaller) లాంటి కాలర్ ఐడీ సిస్టమ్ను ఇప్పుడు టెస్ట్ చేస్తోంది.
8th Pay Commission: 8వ వేతన సంఘం పై కేంద్రం కీలక నిర్ణయం: ఉద్యోగులకు ఏం మారనుంది?
ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కొత్త వేతన కమిషన్ అమల్లోకి వస్తుందన్న విషయం తెలిసిందే.
Cough Syrup row: అంతర్జాతీయ ప్రమాణాలు పాటించకపోతే కంపెనీలను మూసేయండి.. దగ్గు మందు మరణాలపై కేంద్రం సీరియస్!
'కోల్డ్రిఫ్' దగ్గు మందు (Cough Syrup Row) వల్ల పలు రాష్ట్రాల్లో చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
hyderabad -vijayawada Highway: హైదరాబాద్-విజయవాడ హైవే ఆరు లేన్ల విస్తరణకు కేంద్ర అనుమతి
హైదరాబాద్ నుండి విజయవాడ వరకు సాగుతున్న 65వ జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
Kendriya Grihmantri Dakshata Padak: పహల్గాం ఉగ్రవాదులను హతమార్చిన పోలీసులకు పురస్కారాలు
'ఏక్తా దివస్' సందర్భాన్ని పురస్కరించుకుని దేశంలోని దర్యాప్తు, ఆపరేషన్లు, ఫోరెన్సిక్ సైన్స్ తదితర విభాగాల్లో అసాధారణ ప్రతిభ కనబరిచిన 1,466 మంది పోలీసు సిబ్బందిని కేంద్ర హోం మంత్రిత్వశాఖ 'కేంద్రీయ గృహమంత్రి దక్షతా పదక్-2025' అవార్డులకు ఎంపిక చేసింది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు గుడ్ న్యూస్.. 8వ వేతన కమిషన్కు ఆమోదం
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు శుభవార్తను ప్రధాని మోదీ సర్కారు ప్రకటించింది.
8th Pay Commission: 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను భారీగా పెంచే అవకాశం
మోదీ ప్రభుత్వం త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు పెద్ద గుడ్ న్యూస్ ఇవ్వనుంది.
Bharat Taxi: ఓలా,ఉబర్కు పోటీగా 'భారత్ ట్యాక్సీ'..వచ్చే నెల దిల్లీలో ప్రారంభంకానున్న సేవలు
ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ క్యాబ్ సేవలకు పోటీగా కేంద్ర ప్రభుత్వం త్వరలో "భారత్ ట్యాక్సీ" (Bharat Taxi) పేరుతో కొత్త ట్యాక్సీ సేవలను ప్రారంభించబోతోంది.
Modi Govt New Scheme: అమెరికా నుంచి భారత సంతతికి చెందిన విద్యా నిపుణులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తులు
అమెరికా ఉన్నత విద్యపై డొనాల్డ్ ట్రంప్ సర్కారు కఠిన ఆంక్షలు అమలుచేస్తోన్న సంగతి తెలిసిందే.
PM Kisan Yojana: పీఎం కిసాన్ పథకంలో వెలుగుచూసిన భారీ అక్రమాలు.. ఒకే కుటుంబంలో భార్యాభర్తలు ఇద్దరికీ సాయం!
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్)' పథకంలో భారీ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
BPCL: బీపీసీఎల్ నూతన పెట్టుబడులకు కేంద్రం అంగీకారం
భారత పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (BPCL) కొత్త పెట్టుబడుల కోసం ప్రత్యేక ఆర్థిక ప్రోత్సాహకాలు పొందే అవకాశం సరిగ్గా అందింది.
EPFO: ఈపీఎఫ్ చందాదారుల కోసం కొత్త సవరణలు.. సేవలు మరింత సులభం
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యనిధి (EPF) చందాదారులకు సేవలను మరింత సులభతరం చేయడానికి పలు కీలక సంస్కరణలను అమలు చేసింది.
Fastag New Rules: ఫాస్టాగ్ చెల్లింపుల్లో నూతన నిబంధనలు.. నవంబర్ 15 నుంచి అమల్లోకి!
కేంద్ర ప్రభుత్వం వాహనదారులపై టోల్ ఛార్జీల భారం తగ్గించేందుకు ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ను ప్రవేశపెట్టింది.
Nirav Modi: నీరవ్ మోదీని భారత్కు అప్పగించడానికి యూకే గ్రీన్ సిగ్నల్
పంజాబ్ నేషనల్ బ్యాంక్(PNB)కుంభకోణం కేసులో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి కీలక పరిణామం చోటు చేసుకుంది.
Cash-On-Delivery: క్యాష్ ఆన్ డెలివరీ అదనపు ఛార్జీలపై కేంద్రం దర్యాప్తు ప్రారంభం
ఇటీవల ఆన్లైన్ షాపింగ్ వినియోగదారుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆన్లైన్ కొనుగోళ్ల వినియోగదారులకు 'పేమెంట్ ఆన్లైన్'తో పాటు క్యాష్ ఆన్ డెలివరీ (COD) సదుపాయం కూడా అందుతుంది.
Dearness Allowance: ఉద్యోగులకు శుభవార్త.. డీఏ పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు
కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఉద్యోగులకు శుభవార్త చెప్పింది.
Hyderabad-Nagpur: హైదరాబాద్ నుంచి నాగ్పుర్కు గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే.. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదన
మహారాష్ట్రలోని నాగ్పుర్ నుంచి తెలంగాణ రాజధాని హైదరాబాద్ వరకు రాకపోకలను మరింత సులభం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్వే నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.
Diwali gifts: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి కానుకల కోసం ఖర్చు వద్దు: ఆర్థిక శాఖ
దీపావళి, ఇతర పండగల సందర్భాల్లో రాయితీలు, బహుమతులు ఇవ్వడం ద్వారా పండగ ఉత్సాహాన్ని మరింతగా పంచుకోవడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది.
Deportation: మాదకద్రవ్యాల అక్రమ రవాణాలో పాల్గొన్న 16,000 మంది విదేశీయులను బహిష్కరించనున్న కేంద్రం..!
దేశంలో నూతనంగా అమలైన వలస చట్టాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం సుమారు 16,000 మంది విదేశీయులను (Foreigners) బహిష్కరించేందుకు (Deportation) చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
Deeksha: విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం 'దీక్ష'.. ఈ యాప్తో మరోసారి చదివి, వినొచ్చు
విద్యార్థి ఎంత తెలివైనవాడైనప్పటికీ, రోజువారీగా పాఠశాలకు హాజరై ఉపాధ్యాయుడు చెబుతున్న పాఠ్యాంశాలను శ్రద్ధగా వినకపోవడం లేదా విన్నా బిడియంతో సందేహాలను నివృత్తి చేసుకోకున్నా ఆ పాఠం పూర్తిగా అర్థం కాదు.
PNB Scam case: మెహుల్ చోక్సీకి కేంద్రం కీలక హామీలు.. జైలులో ప్రత్యేక వసతుల హామీ!
దేశవ్యాప్తంగా హల్చల్ సృష్టించిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) కుంభకోణంలో ప్రధాన నిందితుడు వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని భారత్లోకి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం శక్తివంతమైన చర్యలు చేపట్టింది.
DA Hike: డీఏ పెంపుపై భారీ శుభవార్త చెప్పనున్న ప్రభుత్వం.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు చాలా కాలంగా 8వ వేతన సంఘం ఏర్పాటుపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
USA: భారత ఐటీ రంగం రక్షణకు చర్యలు.. అమెరికాతో కలిసి ముందుకెళ్తామన్న అశ్వినీ వైష్ణవ్
భారత ఐటీ పరిశ్రమ (Indian IT Sector) దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువను చేరుకుంది.
Gunther Fehlinger-Jahn: భారత్'పై వ్యతిరేక పోస్ట్ పెట్టిన ఆస్ట్రియన్ ఆర్థికవేత్త .. X ఖాతాను బ్లాక్ చేసిన కేంద్ర ప్రభుత్వం
భారత సార్వభౌమత్వాన్ని వ్యతిరేకిస్తూ, "భారత్ ను నాశనం చేయాలి" అని బహిరంగంగా పోస్ట్ చేసిన ఆస్ట్రియన్ ఆర్థికవేత్త గుంథర్ ఫెహ్లింగర్-జాన్ X సోషల్ మీడియా ఖాతాను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ చేసింది.
Delhi: పాక్,ఆప్ఘనిస్థాన్ మైనార్టీల పాస్పోర్టుపై కేంద్రం కీలక ప్రకటన
పక్క దేశాల నుంచి వచ్చిన హిందువులు,సిక్కులు,బౌద్ధులు వంటి మైనార్టీ వర్గాలకు పెద్ద ఊరట లభించింది.
Immigration and Foreigners Act:అక్రమ విదేశీయులపై ఉక్కుపాదం..నకిలీ పాస్పోర్ట్, వీసాతో భారత్లోకి వస్తే 5 ఏళ్ల జైలు, రూ.5 లక్షల జరిమానా
భారత్లోకి అక్రమంగా ప్రవేశించే వారిపై ఉక్కుపాదం మోపేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Silver Hallmarking: కేంద్రం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుండి సిల్వర్ హాల్మార్కింగ్.. అమల్లోకి రానున్న కొత్త రూల్స్..
కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు బంగారం ఆభరణాలకే వర్తించిన హాల్మార్కింగ్ విధానంను, ఇకపై వెండి ఆభరణాలకు కూడా అమలు చేయనుంది.
India on Tariffs: ట్రంప్ టారిఫ్ల వేళ.. వస్త్ర ఎగుమతులను పెంచడానికి భారత్ 40 దేశాల్లో ప్రత్యేక ప్రోగ్రామ్లు..!
రష్యా నుంచి చమురు దిగుమతి కొనసాగిస్తోందన్న కారణంతో, భారతదేశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50 శాతం అదనపు సుంకాలు బుధవారం నుంచి అమల్లోకి వచ్చాయి.
TikTok: టిక్టాక్పై నిషేధం కొనసాగుతుంది.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
ప్రముఖ షార్ట్ వీడియో యాప్ టిక్టాక్ (TikTok) మళ్లీ భారత్లో అందుబాటులోకి వస్తోందన్న వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.
India security doctrine: భారత్ కొత్త భద్రతా డాక్ట్రిన్.. 2035లో సుదర్శన చక్రం కవచం
దేశ రక్షణలో భారత్ కొత్త శిఖరాలు అధిరోహిస్తోంది. జాతీయ భద్రతపై మరింత స్పష్టత, బలమైన ప్రతిస్పందన, స్వావలంబన దిశగా నిత్య కృషి లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కొత్త డాక్ట్రిన్ను ప్రకటించింది.
online money games: ఆన్లైన్ మనీ గేమ్స్ నిషేధానికి కేంద్రం సిద్ధం.. వ్యసనం,ఆత్మహత్యలే కారణం
దేశంలో ఆన్లైన్ గేమింగ్కు వ్యసనపరులుగా మారి ఎందరో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.
Tejas LCA Mk1A: 97 తేజస్ LCA Mk1A ఫైటర్ జెట్ల కోసం రూ.62వేల కోట్ల ఒప్పందానికి ప్రభుత్వం ఆమోదం
దేశీయ రక్షణ రంగంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
PM Jan Dhan Accounts: దేశంలో 13 కోట్ల జన్ధన్ ఖాతాలు నిరుపయోగం
కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరీ తాజా వివరాల ప్రకారం, దేశవ్యాప్తంగా 56.04 కోట్ల పీఎం జన్ధన్ ఖాతాల్లో సుమారుగా 23 శాతం ఖాతాలు నిరుపయోగంగా ఉన్నట్లు బయటపడ్డాయి.