కేంద్ర ప్రభుత్వం: వార్తలు
Ashwini Vaishnav: హైదరాబాద్-చెన్నై-బెంగళూరు మధ్య బుల్లెట్ రైలు సేవలు.. కీలక ప్రకటన చేసిన అశ్వినీ వైష్ణవ్
తెలంగాణలో రైల్వే రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గతంతో పోలిస్తే గణనీయంగా అధిక నిధులు కేటాయిస్తోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు.
Ap Government: రాష్ట్రంలో 62 వేల చ.కి.మీ. పరిధిలో కీలక ఖనిజాల ఆనవాళ్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 62 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దేశానికి అత్యంత కీలకమైన 27 రకాల ఖనిజాలు ఉండే అవకాశాన్ని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు.
India-US Trade News: భారత్పై 12.5% దిగుమతి సుంకం ప్రతిపాదన.. అమెరికాను పునఃపరిశీలించమన్న కేంద్రం
భారత్తో పాటు చైనా సహా 54 దేశాల నుంచి దిగుమతులపై 12.5 శాతం అదనపు సుంకం విధించాలని అమెరికా ప్రతిపాదించడంపై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది.
Telegram: యూజర్నేమ్ ఫీచర్ వివాదం.. కేంద్ర నోటీసుకు స్పందించిన టెలిగ్రామ్
వివాదాస్పదంగా మారిన 'యూజర్నేమ్' ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన నోటీసుకు టెలిగ్రామ్ స్పందించింది.
Vande Mataram: వందేమాతరమే ముందుగా ఆలపించాలి.. కేంద్రం కొత్త మార్గదర్శకాలు
జాతీయ గేయం 'వందేమాతరం', జాతీయ గీతం 'జనగణమన' ఆలాపనకు సంబంధించి కేంద్ర హోంశాఖ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
Telangana: ఆధార్ ధ్రువీకరణతో.. ఇంటి నుంచే 100 రవాణా సేవలు.. కేంద్రం కొత్త గెజిట్ నోటిఫికేషన్ జారీ
ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ పదేపదే తిరగడం,గంటల తరబడి క్యూల్లో వేచి ఉండడం వంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహన యజమానులు,డ్రైవర్లు,రవాణా సంస్థలకు త్వరలోనే పెద్ద ఊరట లభించనుంది.
8th Pay Commission: కేంద్ర ప్రభుత్వంలో అత్యధిక జీతానికి పరిమితి ఉండాలా?
8వ కేంద్ర వేతన సంఘం (8th Pay Commission)పై జరుగుతున్న చర్చల్లో ఇప్పటివరకు కనీస వేతనం, ఫిట్మెంట్ ఫ్యాక్టర్, వివిధ అలవెన్సులపైనే ఎక్కువగా దృష్టి కేంద్రీకృతమైంది.
Union Ministry of Power: భవనాలకు ఇకపై తప్పనిసరి 'స్టార్ రేటింగ్'.. కేంద్రం కొత్త మార్గదర్శకాల ముసాయిదా విడుదల
దేశంలో నిర్మించే భారీ భవనాల విద్యుత్ వినియోగ సామర్థ్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ కొత్త స్టార్ రేటింగ్ విధానాన్ని ప్రతిపాదించింది.
E20 fuel row: ఎథనాల్ తర్వాత హైడ్రోజన్నే భవిష్యత్ ఇంధనమన్న నితిన్ గడ్కరీ...
కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ భారత రవాణా రంగంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనం తర్వాత హైడ్రోజన్నే తదుపరి ప్రధాన ప్రత్యామ్నాయ ఇంధనంగా అభివర్ణించారు.
Undavalli: ఉండవల్లిలో అత్యాధునిక హెలిపోర్ట్.. కేంద్రం నుంచి గ్రీన్సిగ్నల్
గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద అత్యాధునిక హెలిపోర్ట్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది.
Crop Insurance in AP: ఖరీఫ్,రబీ పంటల బీమా అమలు.. రైతులకు కీలక మార్గదర్శకాలు
ఖరీఫ్, రబీ సీజన్లలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY)తో పాటు సవరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
E25 Petrol: E25 పెట్రోల్ అమలుకు బ్రేక్.. కేంద్రం దశలవారీ విధానంపై ఆలోచన
భారత్లో 25 శాతం ఇథనాల్ కలిపిన E25 పెట్రోల్ ప్రవేశపెట్టడాన్ని కేంద్ర ప్రభుత్వం కొంతకాలం వాయిదా వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Mahindra: ఈ20 పెట్రోల్పై మహీంద్రా స్పష్టత.. పాత కార్లకూ సురక్షితమే
ఈ20 పెట్రోల్ వాడకంపై నెలకొన్న సందేహాలకు మహీంద్రా తెరదించింది.
Oil prices: ఒపెక్ ప్లస్ నిర్ణయంతో చమురు ధరలపై ప్రభావం.. పెట్రోల్ చౌకవుతుందా?
ఆగస్టు నెల నుంచి ముడి చమురు ఉత్పత్తిని పెంచాలని ఒపెక్ ప్లస్ (OPEC+) దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి.
Piyush Goyal: లక్ష కోట్ల డాలర్ల ఎగుమతుల సాధనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యం
2026-27 ఆర్థిక సంవత్సరానికి భారత ప్రభుత్వం మొత్తం లక్ష కోట్ల డాలర్ల (దాదాపు రూ.95 లక్షల కోట్ల) విలువైన ఎగుమతులను సాధించాలనే ప్రతిష్ఠాత్మక లక్ష్యాన్ని నిర్దేశించిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.
Parliament: జూలై 20 నుంచి పార్లమెంటు వర్షాకాల సమావేశాలు
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20న ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి.
Justice for Netaji : నేతాజీ ఆశయాల ప్రచారం కోసం 13 వేల కిలోమీటర్ల బైక్ యాత్ర
దేశ స్వాతంత్య్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్కు తగిన గౌరవం కల్పించాలని కోరుతూ వరంగల్ జిల్లా గీసుకొండ మండలం కీర్తినగర్ కాలనీకి చెందిన ఆడెపు కిశోర్కుమార్ (44) దేశవ్యాప్తంగా సుమారు 13 వేల కిలోమీటర్ల మోటార్సైకిల్ యాత్ర నిర్వహించారు.
Telegram: పైరసీ నియంత్రణపై కేంద్రం కఠిన చర్యలు.. టెలిగ్రామ్కు నోటీసులు
ఆన్లైన్ మెసేజింగ్ వేదికల్లో భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
Monsoon Session: జూలై 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. కీలక బిల్లులకు కేంద్రం సిద్ధం
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
China apps: చైనా యాప్స్తో ఇ-రిక్షాలకు ముప్పు.. యాప్ స్టోర్ నుంచి తొలగింపు
ఇ-రిక్షాలను స్మార్ట్ఫోన్తో రిమోట్గా నిలిపివేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
FPI Selling: జూన్లోనూ విదేశీ మదుపర్ల విక్రయాల జోరు.. మార్కెట్పై ప్రభావం!
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల (FPI) విక్రయాల ధోరణి జూన్లో కూడా కొనసాగింది.
Heliport: భారత్లో తొలి శాటిలైట్ ఆధారిత హెలికాప్టర్ ల్యాండింగ్ విధానానికి ఆమోదం
దేశీయ విమానయాన రంగంలో మరో కీలక మైలురాయిని భారత్ అందుకుంది.
EPFO New Rule: 20 రోజుల్లో ఈపీఎఫ్ క్లెయిమ్ పరిష్కారం.. ఆలస్యమైతే 12% పెనాల్టీ
ఉద్యోగుల భవిష్యనిధి (EPF) క్లెయిమ్ల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
WhatsApp: యూజర్ నేమ్ ఫీచర్పై కేంద్రం నోటీసులు.. వాట్సాప్ కీలక వివరణ
వాట్సాప్ ప్రవేశపెట్టనున్న 'యూజర్ నేమ్' ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
WhatsApp Username Feature: యూజర్నేమ్ ఫీచర్పై వాట్సప్కు కేంద్రం నోటీసులు
వాట్సాప్లో ప్రవేశపెట్టనున్న యూజర్నేమ్ ఫీచర్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం మెటాకు నోటీసులు జారీ చేసింది.
WhatsApp's username feature: వాట్సప్ యూజర్నేమ్ ఫీచర్పై కేంద్రం దృష్టి.. భద్రతా అంశాలపై సమీక్ష
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ప్రవేశపెట్టనున్న యూజర్నేమ్ ఫీచర్పై వ్యక్తమవుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
VB GRAMG: వీబీ జీరామ్జీ అమలు ప్రారంభం.. కొత్త రోజువారీ వేతనాలను ప్రకటించిన కేంద్రం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (మనరేగా) స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్ (VB-G RAM G Act) నేటి నుంచి అమల్లోకి వచ్చింది.
ECNR Passport: 50 ఏళ్లు దాటితే ఈసీఎన్ఆర్ పాస్పోర్టు.. తెలుసుకోవాల్సిన కీలక నిబంధనలు
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన 52 ఏళ్ల విష్ణుకుమార్ చేనేత కార్మికుడు. ఆయన ఐదో తరగతి వరకు మాత్రమే చదివారు.
Windfall Tax on Petrol :జులై 1 నుంచి కొత్త విండ్ఫాల్ టాక్స్.. పెట్రోల్,డీజిల్పై కీలక మార్పులు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే విండ్ఫాల్ టాక్స్లో కీలక మార్పులు చేసింది.
E20: ఇథనాల్ బ్లెండింగ్ ప్రయోగమే.. వచ్చే ఏడాదే అసలు ఫలితాలు: కేంద్రం
ఇథనాల్ బ్లెండింగ్పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నవేళ, E20 పెట్రోల్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
ITR Filing 2026: ఐటీఆర్ గడువులు మారాయి.. ఉద్యోగులు,వ్యాపారులకు కొత్త డెడ్లైన్లు
ప్రతి ఏడాది జూలై 31లోపు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే వారికి ఈసారి కీలక మార్పు వచ్చింది.
Petrol,Diesel: జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఆంక్షలు ఎత్తేసిన కేంద్రం
మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ ఇంధన వాణిజ్యంలో ఏర్పడిన అంతరాయాల నేపథ్యంలో దేశీయంగా పెట్రోల్, డీజిల్ సరఫరాను కాపాడేందుకు విధించిన అత్యవసర ఆంక్షలను కేంద్ర ప్రభుత్వం ఎత్తివేసింది.
CERT-In: ప్రభుత్వ పనుల్లో అనుమతి లేని ఏఐ టూల్స్కు చెక్.. కేంద్రం కీలక ఆదేశాలు
ప్రభుత్వ కార్యాలయాల్లో కృత్రిమ మేధ (AI) వినియోగంపై కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరింత అప్రమత్తమవుతున్నాయి.
Autonomous Cars: కనెక్టెడ్, ఆటోనమస్ కార్లకు సైబర్ సెక్యూరిటీ, OTA అప్డేట్ నిబంధనలు..
కనెక్టెడ్, ఆటోనమస్ వాహనాల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
Fuel Prices: క్రూడ్ ధరలు తగ్గినా ఇంధన ధరలు తగ్గే ఛాన్స్ లేదు.. కారణం ఇదే!
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఇటీవల గణనీయంగా తగ్గినప్పటికీ, దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
8th Pay Commission: 8వ పే కమిషన్ ఇంకా చర్చల దశలోనే.. డీఏ పెంపుపై పెరుగుతున్న ఆశలు!
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు ప్రస్తుతం రెండు కీలక పరిణామాల కోసం ఎదురుచూస్తున్నారు.
Operation Sindoor: 'సిందూర్'లో అమరులైంది వీరే.. అధికారికంగా ప్రకటించిన కేంద్రం
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్పై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
Mahesh Dixit: ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్గా 1993 బ్యాచ్ తెలంగాణ అధికారి
దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
Passport Fees: పాస్పోర్ట్ ఫీజులు భారీగా పెంపు.. జులై 1 నుంచి కొత్త ఛార్జీలు అమలు
కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్ట్ సేవల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త రుసుములు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
Non-Domestic LPG Cylinders: వాణిజ్య ఎల్పీజీ వినియోగదారులకు ఊరట.. సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత
వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ (Non-Domestic Packed LPG) సరఫరాపై అమల్లో ఉన్న అన్ని రంగాల వారీ ఆంక్షలను తొలగించింది.
Ration: అంత్యోదయ పథకంలో కొత్త మార్పులు.. ఇకపై ఒక్కో లబ్ధిదారికి 7 కిలోల రేషన్
అంత్యోదయ అన్న యోజన అమలులో కేంద్ర ప్రభుత్వం కొన్ని ముఖ్యమైన సవరణలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
Tata Motors: డీజిల్లో బయోఫ్యూయల్ కలయికకు కేంద్రం సిద్ధం.. టాటా మోటార్స్ ట్రయల్స్ ప్రారంభం
పెట్రోల్లో ఈ20 (E20)ఇథనాల్ మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్లో కూడా బయోఫ్యూయల్ వినియోగాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
BS6 Vehicles: BS6 వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ గడువు 3 ఏళ్లకు పెరగొచ్చు.. కేంద్రం కీలక ఆలోచన!
BS-VI (BS6) వాహనాల యజమానులకు త్వరలో ఊరట లభించే అవకాశం ఉంది.
Passport: పాస్పోర్ట్ పౌరసత్వానికి పూర్తి ఆధారం కాదు: కేంద్రం సంచలన ప్రకటన
పాస్ పోర్ట్ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం నిరూపితమైనట్లు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Vehicle insurance: E20 ఫ్యూయల్ వాడుతున్నారా? ఇన్సూరెన్స్పై కేంద్రం కీలక ప్రకటన..
భారత్లో E20 పెట్రోల్ వినియోగం వల్ల వాహన బీమా (ఇన్సూరెన్స్) చెల్లుబాటు రద్దవుతుందనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
Sanjay Jaju: తెలంగాణ కొత్త సీఎస్గా సంజయ్ జాజు?..
తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Bengal: బంగ్లాదేశ్,నేపాల్ సరిహద్దుల్లో కొత్తగా 7-8 భూసరిహద్దు పోర్టులు.. బెంగాల్కు కేంద్రం భారీ ప్రణాళిక
పశ్చిమ బెంగాల్లో బంగ్లాదేశ్, నేపాల్ సరిహద్దుల వెంట కొత్తగా 7 నుంచి 8 అంతర్జాతీయ భూసరిహద్దు పోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది.
Kisan Credit Card: రైతులకు శుభవార్త.. కిసాన్ క్రెడిట్ కార్డ్ కొత్త నిబంధనలు విడుదల.. కీలక మార్పులు ఇవే!
వ్యవసాయ రంగానికి ఆర్థికంగా తోడ్పాటునందించేందుకు అమలు చేస్తున్న కిసాన్ క్రెడిట్ కార్డ్ (కేసీసీ) పథకంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
Indian Railways tightens rules: రైళ్లలో భిక్షాటన,అనధికార విక్రయాలకు చెక్.. రూ.2,000 జరిమానాతో కొత్త రైల్వే నిబంధనలు
రైలు ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రయాణ అనుభవాన్ని మెరుగుపర్చే లక్ష్యంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది.
NEET: నీట్ 2026కు కట్టుదిట్టమైన భద్రత.. విమానాల్లో ప్రశ్నాపత్రాల తరలింపు!
దేశవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న నీట్ (యూజీ) 2026 పునఃపరీక్షకు సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) అభ్యర్థులకు పలు కీలక సూచనలు జారీ చేసింది.
Hormuz: భారత్కు ఊరట.. హోర్ముజ్ జలసంధిని సురక్షితంగా దాటిన మూడు భారత ఆయిల్ ట్యాంకర్లు
ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేయడానికి ముందే మూడు భారత జెండా కలిగిన ముడి చమురు ట్యాంకర్లు సురక్షితంగా దాటాయి.
NEET UG Re Exam 2026: నేడు నీట్-యూజీ రీ-ఎగ్జామ్.. 1.38 లక్షల సీసీటీవీలు, 5,440 కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు!
దేశవ్యాప్తంగా నీట్-యూజీ (NEET-UG) పునఃపరీక్ష ఆదివారం జరగనుంది. పరీక్ష నిర్వహణలో ఎలాంటి అవకతవకలకు అవకాశం లేకుండా విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) వెల్లడించింది.
FDC: 16 రకాల మందులపై కేంద్రం బ్యాన్.. వెంటనే తయారీ, విక్రయాలు నిలిపివేత!
కేంద్ర వైద్యారోగ్యశాఖ 16 రకాల ఫిక్స్డ్ డోస్ కాంబినేషన్ (ఎఫ్డీసీ) ఔషధాలను నిషేధించింది.
AP Government: అరుదైన వ్యాధుల చికిత్సకు ఏపీ ప్రత్యేక పాలసీ.. రిఫరల్ కేంద్రాల ఏర్పాటు
అరుదైన వ్యాధులతో బాధపడుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తోంది.
NEET UG Re-Exam: నీట్ రీఎగ్జామ్కు భారీ భద్రత.. దేశవ్యాప్తంగా మాక్డ్రిల్
నీట్ యూజీ పునఃపరీక్షను ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేపట్టింది.
E20 Fuel : ఫ్యూయల్ వల్లే ఫ్యూయల్ ట్యాంక్లో చీమలా? వైరల్ వీడియోపై భారత్ పెట్రోలియం క్లారిటీ
దేశంలో శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించి, పర్యావరణహిత ఇంధనాల వైపు అడుగులు వేస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం ఎథనాల్ మిశ్రమ ఇంధనమైన E20 వినియోగాన్ని ప్రోత్సహిస్తోంది.
Delhi High Court: నీట్ రీటెస్టు వేళ టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం సమర్థించిన ఢిల్లీ హైకోర్టు
నీట్-యూజీ 2026 రీటెస్టు నేపథ్యంలో టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్ఫారమ్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక ఆంక్షలను దిల్లీ హైకోర్టు సమర్థించింది.
VB-GRAM: జులై 1 నుంచి వీబీ-జీ రాంజీ అమలు.. గ్రామాల్లో 318 రకాల అభివృద్ధి పనులు
గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రాంజీ) పథకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది.
NTA: మూడు రోజుల్లో నీట్ రీటెస్టు.. విద్యార్థులకు ఎన్టీఏ కీలక హెచ్చరిక
నీట్-యూజీ రీటెస్టు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది.
Telegram: టెలిగ్రామ్ కొత్త డార్క్ వెబ్.. నేరగాళ్లకు అడ్డాగా మారిందన్న కేంద్రం
ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది.
EPF Interest: ఈపీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త.. 8.25% వడ్డీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్, ఈ నెలలోనే జమ!
ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
Gold imports: బంగారానికి కస్టమ్స్ షాక్.. 70 శాతం తగ్గిన దిగుమతులు
దేశంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి.
World Bank,ADB: భారత్కు రూ.21 వేల కోట్ల రుణం.. ప్రపంచ బ్యాంకు, ఏడీబీతో కేంద్రం చర్చలు!
దేశంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయాన్ని సమీకరించే దిశగా అడుగులు వేస్తోంది.
Battery Recycling Scheme: రూ.1,500 కోట్ల బ్యాటరీ రీసైక్లింగ్ పథకాన్ని ప్రకటించిన కేంద్రం
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) సరఫరా వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు బ్యాటరీ తయారీకి అవసరమైన ముడి పదార్థాల దిగుమతులపై ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.1,500 కోట్ల విలువైన క్రిటికల్ మినరల్ రీసైక్లింగ్ ఇన్సెంటివ్ స్కీమ్ను ప్రకటించింది.
Telegram: టెలిగ్రామ్ నిషేధంపై మధ్యంతర స్టేకు ఢిల్లీ హైకోర్టు నో
టెలిగ్రామ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్పై కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధం వ్యవహారం ఢిల్లీ హైకోర్టుకు చేరింది.
Rahul Gandhi: టెలిగ్రామ్పై నిషేధం.. తర్వాత వాట్సాప్ వంతేనా? కేంద్రంపై రాహుల్ గాంధీ విమర్శలు
నీట్ పునఃపరీక్ష వ్యవహారానికి సంబంధించిన నేపథ్యంలో ప్రముఖ మెసేజింగ్ వేదిక టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించిన నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా విమర్శించారు.
#NewsBytesExplainer: టెలిగ్రామ్పై ప్రపంచ దేశాల కన్నెర్ర.. అసలు కారణాలేంటి?
ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్లలో టెలిగ్రామ్ ఒకటి.
India's Defence Production: భారత్ రక్షణ రంగంలో కొత్త రికార్డు.. రూ.1.78 లక్షల కోట్లకు చేరిన ఆయుధాల ఉత్పత్తి!
భారత్ రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది.
Maruti Suzuki WagonR: ఢిల్లీలో మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ కార్ల డెలివరీలు ప్రారంభం
దేశంలో తొలి ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ కారైన మారుతి సుజుకి వాగన్ ఆర్ ఫ్లెక్స్ ఫ్యూయల్ మోడల్ డెలివరీలను మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ ప్రారంభించింది.
Telegram: నీట్ పరీక్షకు ముందు టెలిగ్రామ్పై నిషేధం.. ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన సంస్థ
నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్కు ముందు కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.