విశాఖపట్టణం: వార్తలు
Yogandhra: యోగా ప్రపంచాన్ని ఏకం చేసింది: ప్రధాని మోదీ
విశాఖపట్టణంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
PM Modi: విశాఖలో 'యోగాంధ్ర' ఉత్సవం.. యోగాసనాలు వేసిన ప్రధాని, సీఎం, డిప్యూటీ సీఎం
విశాఖపట్టణంలో యోగాంధ్ర కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు.
Yogandhra: అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ముస్తాబవుతున్న విశాఖ సాగరతీరం.. ఐదు లక్షల మంది పాల్గొనేలా ఏర్పాట్లు
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్టణం బీచ్తీరమంతా వేడుకల ముంగిట ఆకర్షణీయంగా మారుతోంది.
International Yoga Day: కేంద్ర, రాష్ట్ర అధికారులు సమీక్ష,, విశాఖలో అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సిద్ధం
అంతర్జాతీయ యోగా దినోత్సవం (IDY) ఈసారి 11వ ఎడిషన్ జరుపుకోనుండగా, దేశవ్యాప్తంగా జరుగుతున్న వేడుకల్లో విశేషమైన స్థానాన్ని విశాఖపట్నం పొందుతోంది.
Vizag: 'డబుల్ డెక్కర్' తరహాలో విశాఖ మెట్రో ప్రాజెక్టు.. పైన మెట్రో.. కింద వాహనాలు!
విశాఖపట్టణంలోని ట్రాఫిక్ రద్దీ, ప్రజల ప్రయాణ అవసరాలు, భవిష్యత్తులో నగరపు రూపురేఖల అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టును అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది.
Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష
విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టులో కీలకమైన ముందడుగు పడింది.
Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) శనివారం ఉదయం కన్నుమూశారు.
Coronavirus:విశాఖలో కొత్త వేరియంట్ కలకలం.. ఒమిక్రాన్ బీఏ.2 నిర్ధారణ
విశాఖపట్టణంలో గత నెలలో నమోదు అయిన కోవిడ్-19 కేసుల నమూనాలను పుణెకు పంపించి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ)లో పరీక్షించగా, అవి ఒమిక్రాన్ వేరియంట్లోని బీఏ.2 రూపాంతరంగా తేలినట్టు అధికార వర్గాలు ధ్రువీకరించాయి.
C Kalyan: విశాఖలో సినీ పెద్దల భేటీ.. 27 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
విశాఖపట్టణం దొండపర్తిలో శుక్రవారం ఉదయం తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు కీలకంగా సమావేశమయ్యారు.
Visakhapatnam: విశాఖ రహదారులపై వచ్చే నెల నుండి పరుగులు పెట్టనున్న డబుల్ డెక్కర్ బస్సులు
విశాఖపట్టణంలో డబుల్డెక్కర్ బస్సులను ప్రవేశపెట్టేందుకు చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి.
Vishaka Metro: అక్టోబర్లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ
విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వచ్చే అక్టోబర్ నెలలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు.
Vizag Deputy Mayor: జనసేనకు విశాఖలో మరో పదవి.. డిప్యూటీ మేయర్గా గోవింద్రెడ్డి ఏకగ్రీవ ఎన్నిక
ఉత్కంఠగా సాగిన గ్రేటర్ విశాఖపట్టణం మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) డిప్యూటీ మేయర్ ఎన్నిక ఎట్టకేలకు ముగిసింది.
Vizag Steel:విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రమాదం.. 300 టన్నుల ద్రవ ఉక్కు నేలపాలు
విశాఖపట్టణంలోని ఉక్కు కర్మాగారంలో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం చోటుచేసుకుంది.
Hostels Closed at Andhra University: భారత్-పాక్ మధ్య యుద్ధ వాతావరణం.. విశాఖ ఏయూలో హాస్టళ్లు మూసివేత
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా సురక్షిత చర్యలు ముమ్మరమవుతున్నాయి.
Minister Kondapalli - MLA Ganta: గంటా శ్రీనివాస్, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కు తప్పిన ప్రమాదం.. ఏమైందంటే?
విశాఖపట్టణం జిల్లా పద్మనాభం మండలంలోని కృష్ణాపురం గ్రామంలో జరిగిన ఒక ఘటనలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి శాసనసభ్యుడు గంటా శ్రీనివాసరావు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు.
Unity Mall: మరో కీలక నిర్మాణానికి వేదిక కానున్న విశాఖ.. యూనిటీ మాల్కు 2న ప్రధాని మోదీ శంకుస్థాపన
దేశవ్యాప్తంగా చేనేత,హస్తకళలను ఉత్సాహపరచే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యూనిటీ మాల్ విశాఖపట్టణంలోని మధురవాడలో నిర్మించనున్నారు.
Simhachalam: సింహాద్రి అప్పన్న చందనోత్సవంలో పెనువిషాధం.. గోడకూలి 8 మంది భక్తులు మృతి
విశాఖ జిల్లా సింహాచలంలో జరుగుతున్న చందనోత్సవ వేడుకల్లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
GVMC: విశాఖ మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నిక
విశాఖపట్టణం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) మేయర్గా పీలా శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.
Visakha Metro: ఊపందుకున్న విశాఖ మెట్రో పనులు
తాజాగా విశాఖ మెట్రో ప్రాజెక్టు వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో అమరావతి మెట్రో రైలు కార్పొరేషన్ విశాఖ మెట్రో కోసం జనరల్ కన్సల్టెన్సీ నియామకానికి బిడ్లను ఆహ్వానించింది.
GVMC: జీవీఎంసీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకున్న కూటమి
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్ పదవిని కూటమి ప్రభుత్వం తమ అధీనంలోకి తీసుకుంది.
GVMC Mayor: జీవీఎంసీ మేయర్ పై అవిశ్వాసానికి 24 గంటల సమయం.. 300 మంది పోలీసుల భద్రత ఏర్పాట్లు..
గ్రేటర్ విశాఖపట్టణం మునిసిపల్ కార్పొరేషన్ (GVMC) మేయర్పై అవిశ్వాస తీర్మానం కోసం గడువు చివరి 24 గంటలకు చేరుకుంది.
Simhachalam Temple: ఈ నెల 30న సింహాచలంలో అప్పన్నస్వామి చందనోత్సవం.. నిజరూపంలో భక్తులకు దర్శనం
ఈ నెల 30న సింహాచలం అప్పన్నస్వామి చందనోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించారు.
Vizag Steel Plant: ఆర్థిక ప్యాకేజీతో విశాఖ ఉక్కుకు కొత్త ఊపిరి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక ప్యాకేజీ ఫలితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిస్థితిలో కొంత మార్పు కనిపించిందని ఉక్కు శాఖ 2024-25 వార్షిక నివేదిక పేర్కొంది.
GVMC Mayor: విశాఖ మేయర్ పీఠం కోసం కూటమి వ్యూహం.. మ్యాజిక్ ఫిగర్ చేరువలో!
విశాఖపట్టణం గ్రేటర్ మేయర్ పదవిపై కూటమి ప్రభుత్వం దృష్టిసారించింది. మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయ వేడి పెరుగుతోంది.
GVMC: గ్రేటర్ విశాఖలో టీడీపీలో చేరేందుకు సిద్ధమైన 74వ వార్డు కార్పొరేటర్
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) మేయర్పై అవిశ్వాస తీర్మానం సమీపిస్తున్న వేళ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలింది.
Visakha Steel Plant: స్టీల్ ప్లాంట్ ఉద్యోగులపై సంచలన నిర్ణయం.. తెర వెనుక అసలేమైందో తెలుసా?
విశాఖ స్టీల్ ప్లాంట్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ ప్రకటించినా, ప్రయివేటీకరణపై అనేక అనుమానాలు తిరుగుతున్నాయి.
Visakhapatnam: విశాఖలో ఫిన్టెక్ సిటీ.. మధురవాడలో వందెకరాల్లో ఏర్పాటుకు చర్యలు
విశాఖపట్టణం నగరాన్ని మరింత అభివృద్ధి చేసి,రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతిష్టాత్మక కేంద్రంగా నిలిపేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు రూపొందిస్తోంది.
Visakhapatnam: భూ వినియోగంపై వివాదం.. రామానాయుడు స్టూడియోకు కలెక్టర్ నోటీసులు
విశాఖపట్టణంలోని రామానాయుడు స్టూడియోకు నోటీసులు జారీ చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు.
Ramanaidu Studio: రామానాయుడు స్టూడియో భూవివాదం.. షోకాజ్ నోటీసులు ఎందుకు?
విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూవివాదంలో చిక్కుకుంది.
Visakhapatnam: విశాఖలో లులూ గ్రూప్ ఇంటర్నేషనల్.. షాపింగ్ మాల్ కోసం భూముల కేటాయింపు
విశాఖపట్టణంలో లులూ గ్రూప్ అంతర్జాతీయ స్థాయిలో షాపింగ్ మాల్ నిర్మాణానికి అవసరమైన భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Visakhapatnam: ఏజెన్సీ ప్రాంత తేనెకు అంతర్జాతీయ బ్రాండ్.. గీతం ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు
ఏజెన్సీ ప్రాంత గిరిజనులు సేకరించే తేనెకు ప్రత్యేకమైన బ్రాండ్ను అందించేందుకు విశాఖపట్టణంలోని గీతం విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ ఐ. శరత్బాబు 'మోనోఫ్లోరల్ హనీ' పేరిట ఓ ప్రాజెక్టును రూపొందించారు.
Lulu Group: అమరావతి, తిరుపతిలో లులు మాల్స్ ప్రాజెక్ట్కు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్
విశాఖపట్నం, అమరావతి, తిరుపతిల్లో లులు మాల్స్ ఏర్పాటు చేయడానికి లులు సంస్థ సానుకూలంగా స్పందించింది.
Minister Narayana: విశాఖ వాసులకు గుడ్న్యూస్.. ఫేజ్-1 కింద రూ.11,498 కోట్లతో 46.3 కి.మీ. మెట్రో
విశాఖపట్టణంలో ఫేజ్-1 కింద మొత్తం 46.3 కిలోమీటర్ల పరిధిలో మూడు కారిడార్లతో రూ.11,498 కోట్ల వ్యయంతో మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు.
Visakhapatnam: విశాఖలో వైసీపీ భూ అక్రమాలపై కొరడా.. హయగ్రీవ సంస్థకు భూ కేటాయింపులు రద్దు
వైసీపీ ప్రభుత్వ పాలనలో విశాఖలో జరిగిన భారీ భూ కుంభకోణాలు, అక్రమ భూ ఆక్రమణలపై కూటమి ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది.
Visakhapatnam: రుషికొండ బీచ్ పరిశుభ్రతపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి.. అదనపు సిబ్బంది నియామకం
రుషికొండ బీచ్ పరిశుభ్రతను మెరుగుపర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
Rushikonda: రుషికొండ బీచ్కు బ్లూఫ్లాగ్ గుర్తింపు తాత్కాలిక రద్దు
ఆంధ్రప్రదేశ్లో బ్లూఫ్లాగ్ గుర్తింపు పొందిన ఏకైక బీచ్గా విశాఖపట్నంలోని రుషికొండ బీచ్ పేరొందింది. అయితే తాజాగా ఈ గుర్తింపు తాత్కాలికంగా రద్దయింది.
Visakhapatnam: విశాఖ ఉక్కులో వీఆర్ఎస్ అమలుపై వివాదం
విశాఖపట్టణం ఉక్కు పరిశ్రమలో స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) అమలు విషయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ (డీపీఈ) మార్గదర్శకాలను విస్మరించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Vizag IPL Matches: విశాఖలో రెండు ఐపీఎల్ మ్యాచ్లు.. మ్యాచ్ల తేదీలు, టికెట్ల వివరాలు ఇవే!
విశాఖ వేదికగా రెండు ఐపీఎల్ మ్యాచ్లు నిర్వహించనుండటంతో క్రీడాభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.
Cruise ship: చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య క్రూయిజ్ నౌక సేవలు ప్రారంభం
ఈ ఏడాది జూన్, జులై నెలల్లో పర్యాటకుల కోసం చెన్నై-విశాఖ-పుదుచ్చేరి మధ్య కార్డెల్లా క్రూయిజ్ నౌక సేవలు అందుబాటులోకి రానున్నాయి.
visakha Division: నాలుగు డివిజన్లతో దక్షిణ కోస్తా రైల్వే జోన్.. ముసాయిదా డీపీఆర్ సిద్ధం చేయాలని రైల్వేశాఖ ఆదేశాలు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించాయి.
Budget 2025: విశాఖకు బడ్జెట్లో ఆశించిన నిధులు వచ్చేనా?
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు తర్వాత, కేంద్రం ప్రవేశపెట్టే బడ్జెట్పై నగర ప్రజలు ఉన్న ఆసక్తి మరింత పెరిగింది.
Kumaraswamy: విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయం.. ప్లాంట్ను పునర్నిర్మిస్తాం: కుమారస్వామి
విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ చేయబోమని, దాన్ని పునఃనిర్మించనున్నట్లు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి (Kumaraswamy) తెలిపారు.
Visakhapatnam: విశాఖ కేంద్రంగా 'ఐటీ'.. ఐకానిక్ భవనం.. సిద్ధంగా 11 అంతస్తులు
కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్టణంలో ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకెళ్లుతున్నాయి.
Vizag Steel: ప్యాకేజీతో హడావుడి..మరోపక్క సిబ్బంది తగ్గింపు..అసలు వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ఏం జరుగుతోంది?
ప్రభుత్వంలో ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని చెబుతున్నారు.
Vizag Steel: విశాఖ ఉక్కుకు కేంద్ర ప్రభుత్వం రూ.11,440 కోట్ల ప్యాకేజీ.. కేంద్రం అధికారిక ప్రకటన
కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు కర్మాగారానికి రూ. 11,440 కోట్ల ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది.
Vizag Steel Plant: విశాఖ ఉక్కుకు రూ.11,500 కోట్లు! భారీ ప్యాకేజీకి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం
విశాఖపట్టణం ఉక్కు కర్మాగారానికి ఆర్థికంగా అండగా నిలవడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
PM Modi: ప్రధాని మోదీకి విశాఖలో స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు,పవన్ కళ్యాణ్
ప్రధాని నరేంద్ర మోదీకి విశాఖపట్నంలో ఘనంగా స్వాగతం లభించింది.
Visakhapatnam: దక్షిణ కోస్తా జోన్కు కొత్తగా జోనల్ మేనేజర్ నియామకం!
విశాఖ ఆధారంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఎన్డీయే ప్రభుత్వం కృషి చేస్తోంది.
PM Modi: నేడు విశాఖకు ప్రధాని మోదీ.. రూ. 2.08 లక్షల కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన
ప్రధాని నరేంద్ర మోదీ విశాఖపట్నం పర్యటనకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
PM Modi Vizag Tour: ప్రధాని మోడీ విశాఖ పర్యటన కోసం భారీ ఏర్పాట్లు.. రోడ్ షో, సభపై ప్రత్యేక దృష్టి
ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే.
Vizag: నేవీ సన్నాహక విన్యాసాల్లో అపశ్రుతి.. ప్యారాచూట్లు చిక్కుకుని .. సముద్రంలో పడిన నావికులు
విశాఖ తీరంలో నేవీ సన్నాహక విన్యాసాల సందర్భంగా అపశ్రుతి చోటు చేసుకుంది.
Visakha Cruise Terminal: పూర్తి హంగులతో సిద్ధమైన విశాఖ క్రూజ్ టెర్మినల్..
విశాఖను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిలపడానికి క్రూజ్ టెర్మినల్ పూర్తి హంగులతో సిద్ధమైంది.
Navy maneuvers: నేడు, రేపు విశాఖతీరంలో ఎయిర్క్రాఫ్ట్, హెలికాప్టర్ల విన్యాసాలు
భారత నౌకాదళం 2023 డిసెంబరు 28, 29 తేదీల్లో విశాఖపట్టణం సాగరతీరంలో నౌకాదళ సన్నాహక విన్యాసాలు నిర్వహిస్తోంది.
Vizag: విశాఖ విమానాశ్రయంలో మంచు ప్రభావం.. విమానాల దారి మళ్లింపు
విశాఖపట్టణం విమానాశ్రయంలో శనివారం ఉదయం తక్కువ వెలుతురు, మంచు ఆవరణం కారణంగా విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది.
Visakha Metro Rail: విశాఖ 'మెట్రో' మొదటి దశ డీపీఆర్కు ప్రభుత్వ ఆమోదం
విశాఖ మెట్రో రైలు (Visakha Metro Rail) ప్రాజెక్టు పునరుద్ధరణలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.