Loading...

విశాఖపట్టణం: వార్తలు

23 Aug 2026
భారతదేశం

Visakhapatnam: బ్రిక్స్‌ దేశాల సైకిల్‌ ర్యాలీతో విశాఖ బీచ్‌ రోడ్‌లో సందడి!

విశాఖపట్టణం బీచ్‌ రోడ్‌లో బ్రిక్స్‌ సదస్సులో భాగంగా నిర్వహించిన ఫ్రెండ్‌షిప్‌ సైకిల్‌ ర్యాలీ ఉత్సాహంగా సాగింది.

21 Aug 2026
భారతదేశం

Visakhapatnam: హోమ్‌ వర్క్‌ చేయలేదని చెంపపై కొట్టిన టీచర్‌.. భయంతో ఆగిన బాలుడి ఊపిరి!

విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

20 Aug 2026
భారతదేశం

BRICS: విశాఖలో బ్రిక్స్‌ సదస్సుకు సర్వం సిద్ధం.. నేటి నుంచి విదేశీ ప్రతినిధుల రాక

అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక సదస్సుకు విశాఖపట్టణం సిద్ధమవుతోంది.

Visakhapatnam : విశాఖ డేటా సెంటర్లపై అపోహలే.. తాగునీటికి ఇబ్బంది ఉండదు: లోకేశ్

విశాఖపట్టణంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల విషయంలో నీటి వినియోగం,పర్యావరణ ప్రభావంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు.

17 Aug 2026
భారతదేశం

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి విమాన సర్వీసులు ప్రారంభం.. తొలి రోజు 31 సర్వీసులు

ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమాన కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి.

16 Aug 2026
భారతదేశం

Visakhapatnam Airport: నేటి అర్ధరాత్రితో విశాఖ ఎయిర్‌పోర్టు సేవలకు బ్రేక్‌.. రేపటి నుంచి భోగాపురం నుంచి విమానాలు

విశాఖపట్టణం విమానాశ్రయం నుంచి షెడ్యూల్‌ విమానాల రాకపోకలు నేటి అర్ధరాత్రి నుంచి నిలిచిపోనున్నాయి.

12 Aug 2026
భారతదేశం

Vishakhapatnam: విశాఖ పోర్టులో రూ.335 కోట్లతో ఎలివేటెడ్‌ కారిడార్

సరకు రవాణాను మరింత సులభతరం చేయడంతో పాటు పోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్‌ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్టణం పోర్టులో రూ.334.89 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్‌ నిర్మించనున్నారు.

07 Aug 2026
భారతదేశం

Visakhapatnam SCoR: దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా విశాఖ.. రూ.2,493 కోట్ల ఆదాయంతో రికార్డు

విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ అత్యల్ప కాలంలోనే విశేష పురోగతి సాధించి దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్‌గా నిలిచిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది.

05 Aug 2026
భారతదేశం

CII Partnership Summit 2026: సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026కు ప్రభుత్వం కమిటీలు.. ప్రాంతీయ సదస్సుల షెడ్యూల్ ఖరారు

విశాఖపట్టణంలో ఈ ఏడాది నవంబరు 12, 13 తేదీల్లో నిర్వహించనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు-2026 ఏర్పాట్లను వేగవంతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.

03 Aug 2026
భారతదేశం

Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు మధ్య వందేభారత్ స్లీపర్.. త్వరలో పట్టాలెక్కనున్న తొలి రైలు

విశాఖపట్టణం, బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.

30 Jul 2026
భారతదేశం

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో యూడీఎఫ్‌ ఛార్జీలు ఖరారు.. ఎంతంటే?

విశాఖపట్టణం సమీపంలోని భోగాపురంలో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణించే వారితో పాటు, ఇతర ప్రాంతాల నుంచి ఈ విమానాశ్రయానికి చేరుకునే ప్రయాణికుల నుంచి కూడా యూజర్‌ డెవలప్‌మెంట్‌ ఫీజు (యూడీఎఫ్‌) వసూలు చేయనున్నారు.

Visakhapatnam Port: దేశీయ సీఫుడ్ ఎగుమతుల్లో విశాఖ పోర్టు అగ్రస్థానం.. సగం ఇక్కడి నుంచే!

దేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులకు విశాఖపట్టణం పోర్టు ప్రధాన కేంద్రంగా ఎదిగింది.

29 Jul 2026
భారతదేశం

Godavari: గోదావరిలో తగ్గిన వరద ప్రవాహం.. డెల్టా సాగునీటిపై పెరుగుతున్న ఆందోళన

ప్రతి ఏడాది ఈ కాలంలో వరద నీటితో ఉప్పొంగే గోదావరి నది ఈసారి వెలవెలబోతోంది.

AP: ఏపీకి కేంద్రం నుంచి కీలక ప్రకటనలు.. పీవీటీజీ గ్రామాలు,రైల్వేలు,మత్స్యరంగానికి ఊతం

ఆంధ్రప్రదేశ్‌లో పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ (పీవీటీజీ) పరిధిలో ఉన్న 4,543 గ్రామాలు, ఆవాస ప్రాంతాల్లో ఇప్పటికే 3,231 ప్రాంతాలకు 4జీ మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చినట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

Visakhapatnam: విశాఖలో రూ.4 వేల కోట్ల టెక్స్‌టైల్స్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌.. భారత్‌ టెక్స్‌-2026లో ఏపీకి భారీ పెట్టుబడులు

భారత్‌ టెక్స్‌-2026 ప్రదర్శనలో రెండో రోజు ఆంధ్రప్రదేశ్‌కు భారీ పెట్టుబడి ప్రతిపాదనలు లభించాయి.

11 Jul 2026
భారతదేశం

Vizag Steel: విశాఖ ఉక్కులో తీవ్ర ఆర్థిక సంక్షోభం.. ఉద్యోగుల్లో పెరుగుతున్న ఆందోళన

విశాఖ ఉక్కు కర్మాగారం ప్రస్తుతం తీవ్ర ఆర్థిక, నిర్వహణ సమస్యలను ఎదుర్కొంటున్నట్లు ఉన్నతాధికారులు వెల్లడించిన సమాచారం చర్చనీయాంశంగా మారింది.

08 Jul 2026
భారతదేశం

Andhra Pradesh: విశాఖ తీరంలో విషాదం.. గల్లంతైన ఆరుగురు మత్స్యకారులు మృతి

విశాఖపట్టణం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం నాలుగు రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి.

Nara Lokesh: ఏపీలో భారీ పరిశ్రమల ఏర్పాటుకు దక్షిణకొరియా కంపెనీలతో చర్చలు

దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు మంత్రి నారా లోకేశ్‌ ప్రముఖ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో వరుస సమావేశాలు నిర్వహించారు.

Rushikonda Palace: లీజుకు రుషికొండ ప్యాలెస్‌ భవనాలు .. ఆసక్తి వ్యక్తీకరణకు ఏపీటీడీసీ పిలుపు

విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన ప్యాలెస్ భవనాలను లీజుకు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

23 Jun 2026
భారతదేశం

Visakhapatnam: డేటాసెంటర్ల అవసరాల కోసం ట్రాన్స్‌కో మెగా ప్లాన్.. 15 గిగావాట్ల లక్ష్యం

విశాఖపట్టణంలో ఏర్పాటు కానున్న భారీ డేటా సెంటర్లకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది.

13 Jun 2026
భారతదేశం

Visakha Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. చికిత్స పొందుతూ మరో కార్మికుడు మృతి

విశాఖపట్టణం ఉక్కు కర్మాగారం (స్టీల్ ప్లాంట్)లో ఇటీవల జరిగిన ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది.

13 Jun 2026
భారతదేశం

Vizag Steel Plant: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో సంచలనం.. 22 మంది అధికారులపై వేటు

విశాఖపట్టణం స్టీల్ ప్లాంట్‌లో నాసిరకం రా మెటీరియల్ వినియోగంపై వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.

12 Jun 2026
భారతదేశం

Vizag: విశాఖకు మెగా మేకోవర్.. బే సిటీ తర్వాత ఇంటిగ్రేటెడ్ సిటీ!

విశాఖపట్టణం,పరిసర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

08 Jun 2026
భారతదేశం

Steel Plant: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో విషాద ఛాయలు.. 8 మంది మృతి

విశాఖపట్టణం స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం ఎస్‌ఎంఎస్-2, ఎస్‌టీసీ-3 హీట్ ఎఫ్‌జీ విభాగంలో భారీ మొత్తంలో ఉక్కు ద్రవం లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Visakhapatnam: జులై 9, 10న విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు..

కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ఇండియా-2026 దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు విశాఖపట్టణం ఆతిథ్యం ఇవ్వనుంది.

Nara Lokesh: రష్యా స్బేర్‌బ్యాంక్‌తో లోకేశ్ భేటీ.. ఏఐ, యూపీఐ భద్రతపై కీలక చర్చలు

రష్యా ప్రభుత్వ ఆధీనంలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్‌బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ మాస్కోలో సమావేశమయ్యారు.

Visakhapatnam: కేంద్రం సీఈఆర్‌ పథకానికి విశాఖ ఎంపిక.. రూ.5 వేల కోట్లతో మౌలిక వసతుల అభివృద్ధి

కేంద్ర ప్రభుత్వం పట్టణాభివృద్ధి,ఫైనాన్సింగ్‌ ఇనీషియేటివ్‌లో భాగంగా ప్రకటించిన సిటీ ఎకనమిక్‌ రీజియన్‌ (సీఈఆర్‌)పథకానికి విశాఖపట్టణం ఎంపికైంది.

AP Rice Export: చైనాకు 2,700 టన్నుల ఏపీ బియ్యం ఎగుమతి.. చెన్నై పోర్టు కొత్త రికార్డు

ఆంధ్రప్రదేశ్ కోస్తా ప్రాంత రైతులు పండించిన బియ్యం ఎగుమతిలో చెన్నై పోర్టు అరుదైన రికార్డును నమోదు చేసింది.

South Coast Railway Zone: నేటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యకలాపాలు.. దశాబ్దాల కల సాకారం

ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షగా నిలిచిన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.

31 May 2026
భారతదేశం

PVN Madhav: విశాఖకు బుల్లెట్‌ రైలు శుభవార్త.. త్వరలోనే సేవలు: పీవీఎన్‌ మాధవ్

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ రేపటి నుంచి అధికారికంగా ప్రారంభం కానుందని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌ వెల్లడించారు.

26 May 2026
భారతదేశం

Visakha Double-Decker Metro: విశాఖ డబుల్‌ డెక్కర్‌ మెట్రో మార్గం 13 కిలోమీటర్లకే పరిమితం

విశాఖపట్టణంలో ప్రతిపాదించిన డబుల్‌ డెక్కర్‌ మెట్రో మార్గం పొడవును తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.

21 May 2026
భారతదేశం

Visakhapatnam: విశాఖకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్‌.. మూడు కీలక ప్రాజెక్టులకు ఆమోదం

విశాఖపట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ ఎంపీ శ్రీభరత్‌ వెల్లడించారు.

17 May 2026
భారతదేశం

International flights cancelled: విదేశీ ప్రయాణికులకు బిగ్ షాక్‌.. భారీగా విమాన టికెట్ల రద్దు

విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు విమానయాన సంస్థలు భారీ షాక్‌ ఇస్తున్నాయి.

15 May 2026
భారతదేశం

Summer Special Trains : ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఏపీ, తెలంగాణ మీదుగా సమ్మర్ స్పెషల్ రైళ్లు!

వేసవి సెలవుల నేపథ్యంలో దేశవ్యాప్తంగా రైళ్లలో ప్రయాణికుల రద్దీ భారీగా పెరుగుతోంది.

14 May 2026
అమరావతి

AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. భారీ పెట్టుబడులు, పరిశ్రమలపై కీలక నిర్ణయాలు

అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

Andhra Pradesh: గ్రేటర్‌గా మారనున్న విజయవాడ, తిరుపతి.. 202 పంచాయతీల విలీనంపై ప్రభుత్వం దృష్టి

ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, తిరుపతి నగరాలను గ్రేటర్‌గా మార్చే ప్రక్రియ మళ్లీ వేగం అందుకుంది.

13 May 2026
భారతదేశం

Visakhapatnam: విశాఖ రుషికొండ బీచ్‌లో కనిపించిన 'సొర్రు'.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు

విశాఖపట్టణంలోని రుషికొండ బీచ్‌ వద్ద అరుదుగా కనిపించే పారదర్శక జెల్లీఫిష్‌ కనిపించి సందర్శకులను ఆకర్షించింది.

Vizag, Vijayawada Metro Projects: త్వరలో విశాఖ, విజయవాడ మెట్రోలకు గ్రీన్ సిగ్నల్ : మంత్రి నారాయణ

విశాఖపట్టణం, విజయవాడ నగరాల్లో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాదించిన మెట్రో రైలు ప్రాజెక్టులపై మంత్రి పొంగూరు నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.

Infosys: విశాఖలో 20 ఎకరాల్లో 7,000 సీట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్ ఏర్పాటు

ఆంధ్రప్రదేశ్‌ను ప్రధాన సమాచార సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విశాఖపట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది.

28 Apr 2026
గూగుల్

Google AI Data Hub: విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

విశాఖపట్టణంలో మరో కీలక అధ్యాయం ఆరంభమైంది. రాష్ట్ర సమాచార సాంకేతిక రంగ చరిత్రను మారుస్తుందనే ఆశల మధ్య తర్లువాడలో గూగుల్‌ కృత్రిమ మేధస్సు డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు.

27 Apr 2026
గూగుల్

Visakhapatnam: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థ గూగుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తోంది.

20 Apr 2026
థాయిలాండ్

Visakhapatnam: పర్యాటక రంగానికి ఊతం.. విశాఖ నుంచి సింగపూర్‌కు పర్యాటక క్రూజ్

విశాఖపట్టణం నుంచి అంతర్జాతీయ క్రూజ్‌ పర్యాటకానికి త్వరలోనే శ్రీకారం చుడనుంది.

Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

14 Apr 2026
భారతదేశం

ART: విశాఖపట్టణంలో రూ.180 కోట్లతో ఏఆర్‌టీ కేంద్రం

తూర్పు తీర ప్రాంతం తరచూ తుపాన్ల ముప్పును ఎదుర్కొంటోంది. ఈ తుపాన్ల దిశ, వేగం ఒక్కోసారి భిన్నంగా ఉండటం వల్ల పరిస్థితులు మరింత క్లిష్టంగా మారుతున్నాయి.

Highway: తెలుగు రాష్ట్రాలకు గుడ్ న్యూస్.. తొలి గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రారంభం.. ఎక్కడంటే!

తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరో కీలక నేషనల్ హైవే అందుబాటులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణను కలుపుతూ నిర్మించిన తొలి గ్రీన్ ఫీల్డ్ హైవేను అధికారులు ప్రారంభించారు.

10 Apr 2026
తెలంగాణ

Heatwaves: ఉత్తరాంధ్రలో వడగాలులు.. పలుచోట్ల అకాల వర్షాలకూ అవకాశం

శుక్రవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా వీచే అవకాశం ఉందని, రాయలసీమ జిల్లాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ నిర్వాహక అధికారి ప్రకటించారు.

09 Apr 2026
జర్మనీ

Mercedes-Benz: భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ సేల్స్ రికార్డ్… విశాఖలో కొత్త షోరూమ్

జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత మార్కెట్లో కొత్త రికార్డ్ నమోదు చేసింది.

Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్‌కమిటీ తుది నివేదిక సిద్ధం

విశాఖపట్టణంలోని రుషికొండ భవనాల వినియోగంపై పరిశీలన జరిపేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది.

Umpire killed : ఏపీలో షాకింగ్ ఘటన.. క్రికెట్ మ్యాచ్‌లో విషాదం.. రన్‌ఔట్ వివాదంలో అంపైర్ హత్య

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. రన్‌ఔట్ నిర్ణయంపై జరిగిన వివాదం చివరకు అంపైర్ హత్యకు దారితీసింది.

07 Apr 2026
భారతదేశం

Cabinet Sub-Committee: రుషికొండ ప్యాలెస్ వినియోగంపై ఫోకస్.. కేబినెట్ కమిటీ కీలక ఆలోచనలు

గత ప్రభుత్వ కాలంలో విశాఖపట్టణంలోని రుషికొండపై నిర్మించిన భవనాల అంశం తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.

మునుపటి తరువాత