Page Loader

విశాఖపట్టణం: వార్తలు

29 Nov 2024
పర్యాటకం

Visakhapatnam: చల్లటి మంచు ఆస్వాదించాలనుకుంటే.. అద్భుతమైన వంజంగి కొండలు చూడాల్సిందే.. 

చలికాలం ప్రారంభం అయినప్పటి నుండి ఉమ్మడి విశాఖపట్టణం,అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మన్యం ప్రాంతం పర్యాటకులతో కిటకిటలాడుతోంది.

27 Nov 2024
ఇండియా

Vizag: విశాఖ విమానాశ్రయంలో సంచలనం.. థాయ్‌లాండ్‌ నుంచి అక్రమంగా తెచ్చిన బల్లులు పట్టివేత 

విశాఖపట్నం విమానాశ్రయంలో కస్టమ్స్‌, డీఆర్‌ఐ (డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్) అధికారులు సంయుక్తంగా నిర్వహించిన తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న ప్రమాదకర బల్లులను స్వాధీనం చేసుకున్నారు.

26 Nov 2024
పర్యాటకం

Glass Skywalk Bridge : విశాఖలో కొత్త టూరిజం అట్రాక్షన్.. కైలాసగిరి వద్ద గ్లాస్ స్కైవాక్ వంతెన

విశాఖపట్టణం పర్యాటకంలో మరో స్పెషల్ అట్రాక్షన్‌కు నిలయంగా మారనుంది.

Narayana: కేంద్రం అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ

కేంద్రం నుండి అనుమతులు అందిన వెంటనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

22 Oct 2024
టెక్నాలజీ

Nuclear Missile: నౌకాదళం నాల్గవ న్యూక్లియర్‌ పవర్డ్ బాలిస్టిక్‌ మిస్సైల్ జలాంతర్గామిని ఆవిష్కరించిన భారత్ 

భారత్‌ అణు శక్తిని పెంచుకోవడానికి మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ తీరంలో నౌకాదళం 4వ అణు సామర్థ్యంతో కూడిన దేశంలోనే తొలి బాలిస్టిక్‌ క్షిపణి వ్యవస్థ కలిగిన జలాంతర్గామి (ఎస్‌ఎస్‌బీఎన్‌)ని ఆవిష్కరించింది.

TCS in Vizag: విశాఖపట్టణంలో డెవలప్‌మెంట్‌ సెంటర్‌ ఏర్పాటు చేయనున్న టాటా గ్రూపు.. 10 వేల మందికి ఉపాధి 

విశాఖపట్టణంలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్‌ సుముఖత వ్యక్తం చేసింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) డెవలప్‌మెంట్‌ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు బుధవారం ప్రకటించింది.

27 Sep 2024
భారతదేశం

Vizag Steel plant: విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేసే ఆలోచనలో కేంద్రం 

ఆర్థికంగా నష్టపోతున్న రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (వైజాగ్ స్టీల్ ప్లాంట్)ను, స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SAIL)తో విలీనం చేయాలని కేంద్రం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

24 Sep 2024
భారతదేశం

Vishakapatnam: విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం 

విశాఖపట్టణం స్టీల్‌ప్లాంట్‌లో అగ్ని ప్రమాదం సంభవించింది. SMS-1లో మంటలు వ్యాపించాయి.

chhattisgarh: ఎన్‌ఎండీసీ నగర్నార్‌ ప్లాంటుకు.. విశాఖ ఉక్కు ఉద్యోగులు

ఛత్తీస్‌గఢ్‌లోని ఎన్‌ఎండీసీ (నేషనల్‌ మినరల్‌ డెవలెప్‌మెంట్‌ కార్పొరేషన్‌) నగర్నార్‌ ప్లాంటుకు 500 మంది ఉద్యోగులను డిప్యుటేషన్‌పై పంపేందుకు రంగం సిద్ధమైంది.

18 Sep 2024
బీజేపీ

Union Minister Srinivasavarma: విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడేందుకు కేంద్రం ప్రత్యేక కృషి: కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ

విశాఖ ఉక్కు పరిశ్రమను నష్టాల నుంచి రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ప్రకటించారు.

11 Sep 2024
భారతదేశం

Medtech: విశాఖకు మరో మణిహారం.. ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ జోన్‌ కి శ్రీకారం

వైద్య పరికరాల తయారీలో అంతర్జాతీయ ప్రమాణాలను చేరుకున్న విశాఖపట్టణంలోని ఆంధ్రప్రదేశ్‌ మెడికల్‌ టెక్నాలజీ జోన్‌ (మెడ్‌టెక్‌ జోన్‌) మరో ముందడుగుగా కొత్త ఒరవడికి పునాది వేస్తోంది.

08 Sep 2024
భారతదేశం

Vishkapatnam: గోపాలపట్నంలో విరిగిపడుతున్న కొండచరియలు..తీవ్ర ఆందోళనలో ప్రజలు 

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న భారీ వర్షాల కారణంగా విశాఖ నగరంలోని గోపాలపట్నం ప్రాంతంలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి.

Fire Accident: విశాఖ ఎక్స్ ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. మూడు బోగీలు దగ్ధం

విశాఖపట్టణం రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విశాఖ పట్నం రైల్వే స్టేషన్‌లో ఆగి ఉన్న రైలులు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

17 Jun 2024
భారతదేశం

Visakhapatnam: కంటికి అరుదైన శస్త్రచికిత్స.. మనిషి కన్ను,మెదడు నుండి 12 అంగుళాల పుల్లను తొలగించిన వైద్యులు

విశాఖపట్టణం జిల్లా నర్సీపట్నం సమీపంలోని గురందొరపాలెంలో ఇంటి మొదటి అంతస్థు నుంచి కింద పడిన మీసాల నాగేశ్వరరావు (39) అనే వ్యక్తికి కింగ్ జార్జ్ హాస్పిటల్ (కెజిహెచ్) వైద్యులు అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు.

10 Jun 2024
భారతదేశం

Fake CBI Gang Cleans: నకిలీ సీబీఐ అధికారుల హల్‌చల్‌ ...MNC,AGMకి రూ .85 లక్షల టోకరా 

ఒక బహుళజాతి సంస్థకు(MNC)చెందిన రిటైర్డ్ అసోసియేట్ జనరల్ మేనేజర్(AGM) సిబిఐ, కస్టమ్స్, నార్కోటిక్స్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్‌లుగా చలామణీ అవుతున్ననకిలీ ముఠా రూ .85 లక్షలకు విశాఖపట్టణంలో టోకరా వేసింది.

22 May 2024
కంబోడియా

Combodia: మానవ అక్రమ రవాణా ద్వారా కంబోడియాకు చేరుకున్న 300 మంది భారతీయులు అరెస్టు 

అక్రమంగా కంబోడియాకు తీసుకెళ్లిన 300 మంది భారతీయులు మే 20న తమ చైనా హ్యాండ్లర్లపై తిరుగుబాటు చేశారని ఆంధ్రప్రదేశ్ పోలీసులు మంగళవారం తెలిపారు.

12 May 2024
భారతదేశం

Visakhapatnam: విశాఖపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

విశాఖపట్టణంలో శనివారం రాత్రి జరిగిన విషాద సంఘటనలో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, ద్విచక్ర వాహనం ఫ్లైఓవర్ నుండి పడిపోవడంతో మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.

YSRCP-Thota Thrimurthulu-Court-Verdict: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులుకు ఏడాదిన్నర జైలు..రెండు లక్షల జరిమానా

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ సీపీ (YSRCP) కి గట్టి దెబ్బ తగిలింది.

22 Mar 2024
భారతదేశం

Drugs: ఆపరేషన్ గరుడ.. వైజాగ్‌లో 25,000 కేజీల డ్రగ్స్ స్వాధీనం

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వైజాగ్ పోర్ట్‌లో 25,000 కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుంది.

27 Feb 2024
గాజువాక

AP News: గాజువాకలో ఆకాష్ బైజూస్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం

విశాఖపట్నంలోని గాజువాకలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం ఆకాష్ బైజూస్ విద్యాసంస్థలకు సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది.

20 Feb 2024
భారతదేశం

IIM Vizag's Campus: ఐఐఎం వైజాగ్ క్యాంపస్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోదీ 

IIM Vizag Campus: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గంభీరం విశాఖపట్టణంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) శాశ్వత క్యాంపస్‌ను మంగళవారం వర్చువల్‌గా ప్రారంభించనున్నారు.

19 Feb 2024
భారతదేశం

Milan 2024: నేటి నుంచి విశాఖపట్నంలో ప్రతిష్టాత్మక మిలన్-2024 .. పాల్గొనున్న 50కి పైగా దేశాలు 

భారత నౌకాదళ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచిన విశాఖపట్టణం,గొప్ప నౌకాదళ సంప్రదాయం కలిగిన నగరం.ప్రతిష్టాత్మకమైన మిలన్-2024 నావికా విన్యాసాలను నిర్వహించేందుకు సిద్ధమవుతోంది.

03 Feb 2024
టీమిండియా

Yashasvi Jaiswal: చిన్న వయుసులో టెస్టుల్లో డబుల్ సెంచరీ సాధించిన మూడో ప్లేయర్ జైస్వాల్ 

భారత స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ టెస్టు క్రికెట్‌లో తన తొలి డబుల్ సెంచరీని నమోదు చేసుకున్నాడు.

03 Feb 2024
హత్య

Visakhapatnam: విశాఖలో తహసీల్దార్‌ దారుణ హత్య.. ఉలిక్కిపడ్డ రెవెన్యూ యంత్రాంగం 

విశాఖ జిల్లాలో ల్యాండ్ మాఫియా ఘాతుకానికి పాల్పడింది. మధురవాడలోని కొమ్మాదిలో తహసీల్దార్‌‌ను దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనతో ఏపీలోని రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది.

Coronavirus: వైజాగ్‌లో కరోనా కలవరం.. అధికారుల అలర్ట్ 

విశాఖపట్నంలో కరోనా వైరస్ కలకలం మళ్లీ మొదలైంది. కొన్ని రోజులుగా కరోనా కేసులు వైజాగ్‌లో పెరుగుతున్నాయి.

Visakha Gang Rape : విశాఖలో దారుణం.. బాలికపై 10మంది గ్యాంగ్ రేప్ 

విశాఖపట్టణం నగరంలో దారుణం చోటు చేసుకుంది. ఓ బాలికపై 10 మంది అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

25 Dec 2023
వైజాగ్

Rajahmundry: రైలులో బిర్యానీ తిని 9 మందికి తీవ్ర అస్వస్థత 

రైళ్లలో ప్రయాణిస్తున్నప్పుడు, టీ, కాఫీ, బిర్యానీ అంటూ రకరకాల ఆహారాలను ప్రయాణికులు తింటుంటారు.

21 Dec 2023
హైకోర్టు

Ap Government : ఆంధ్రప్రదేశ్ సర్కారుకు హైకోర్టు షాక్.. విశాఖకు కార్యాలయాల తరలింపుపై స్టేటస్ కో

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖకు ప్రభుత్వ ఉన్నత కార్యాలయాలను తరలించాలనుకున్న ప్రభుత్వానికి హైకోర్టు షాక్ ఇచ్చింది.

Guptha Nidhulu: విశాఖలో లంకే బిందుల కోసం తవ్వకాలు.. నెల రోజుల నుంచి పూజలు!

విశాఖపట్టణం (Visakhapatnam)లో లంకే బిందులు, గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపాయి.

Fire Accident : విశాఖలో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న రోగులు

విశాఖపట్నం(Visakhapatnam)లో భారీ అగ్నిప్రమాదం (Fire Accident) చోటు చేసుకుంది.

Gas Cylinder Leak: విశాఖలో గ్యాస్ లీక్ ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత 

విశాఖపట్టణం (Visakhapatnam) జిల్లాలో పెను విషాదం చోటు చేసుకుంది.

Ap : విశాఖలో మంత్రులు, అధికారుల కార్యాలయాలు గుర్తింపు.. సీఎస్ ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ రాజధానిగా విశాఖపట్నంలో మరో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.ఈ మేరకు మంత్రులు,అధికారులకు క్యాంపు కార్యాలయాల కోసం స్థలం గుర్తించారు.

Vizag Accident: స్కూలు పిల్లల ఆటోను ఢీకొట్టిన లారీ.. ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలు

పిల్లలు స్కూల్‌కు వెళ్తున్న ఆటోను లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వైజాగ్‌లోని సంగం శరత్ థియేటర్ సమీపంలో జరిగింది.

విశాఖపట్టణం హార్బర్ వద్ద భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో బూడిదైన 23 ఫిషింగ్ బోట్లు 

విశాఖపట్టణంలోని ఓ హార్బర్‌లో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 23 మత్స్యకారుల బోట్లు బూడిదయ్యాయి.

30 Oct 2023
విజయనగరం

విజయనగరం రైలు ప్రమాదంలో 13కు చేరిన మృతులు.. హెల్ప్ లైన్ నంబర్లు ఇవే.. 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మృతుల సంఖ్య 13కు చేరింది. మృతుల్లో లోకో పైలెట్ కూడా ఉన్నారు. 50మందికి పైగా గాయపడినట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు.

Two Trains Collide: విజయనగరంలో రెండు రైళ్లు ఢీ.. ఆరుగురు మృతి

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి పలాస ఎక్స్‌ప్రెస్- రాయగడ ప్యాసింజర్ రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

Visakhapatnam money seize: వాషింగ్ మెషిన్లో 1.30 కోట్లు.. షాకైన పోలీసులు!

విశాఖపట్టణంలో రూ.1.30 కోట్ల హవాలా డబ్బును ఎయిర్ పోర్ట్ జోన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

CM Jagan: డిసెంబర్‌లో వైజాగ్‌కు మకాం మారుస్తున్నా.. ఇక పాలన ఇక్కడి నుంచే: సీఎం జగన్‌ 

డిసెంబర్‌లో తన నివాసాన్ని విశాఖపట్నంకు మారుస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం తెలిపారు.

Electric Buses: విశాఖ వాసులకు శుభవార్త.. ఎలక్ట్రిక్ బస్సులొచ్చేస్తున్నాయ్!

అధికార యంత్రాంగం విశాఖ అభివృద్ధిపై దృష్టి సారిస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దసరా నుంచి వైజాగ్ కేంద్రంగా పాలన ప్రారంభించనున్నారు.

AP cabinet decisions: దసరా నుంచే విశాఖ రాజధానిగా పాలన.. ఏపీ కేబినెట్‌లో కీలక నిర్ణయాలు ఇవే 

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.