English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Narayana: కేంద్రం అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ
    తదుపరి వార్తా కథనం
    Narayana: కేంద్రం అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ
    కేంద్ర అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ

    Narayana: కేంద్రం అనుమతులిచ్చిన వెంటనే విశాఖ మెట్రో పనులు : మంత్రి నారాయణ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 13, 2024
    12:25 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కేంద్రం నుండి అనుమతులు అందిన వెంటనే విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని మంత్రి నారాయణ తెలిపారు.

    శాసనసభ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల్లో విశాఖ నగరానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

    విశాఖ మెట్రో ప్రాజెక్టు కోసం డీపీఆర్‌ (డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రెపోర్ట్) సిద్ధంగా ఉందని, ఇప్పటికే కేంద్రానికి పంపినట్లు వెల్లడించారు.

    కేంద్రం నుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు ప్రారంభమవుతాయని మంత్రి తెలిపారు.

    Details

    కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు

    విశాఖ మెట్రో ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా వాయిదా వేసినట్లు ఆయన విమర్శించారు.

    ఈ ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో కలిసి మాట్లాడినట్లు మంత్రి నారాయణ వివరించారు.

    ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారని ఆయన చెప్పారు.

    విశాఖలో 76.90 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణం చేపట్టనున్నామని, రెండు దశలలో 4 కారిడార్ల రూపంలో ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విశాఖపట్టణం
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    Bangladesh: శ్రీలంకకు వెళ్లే బంగ్లాదేశ్ జట్టుకు కెప్టెన్ గా మెహిదీ హసన్ మీరాజ్   బంగ్లాదేశ్
    WTC Final 2025: చరిత్ర సృష్టించిన పాట్‌ కమిన్స్‌.. రికార్డుల మీద రికార్డులు పాట్ కమిన్స్
    Aircraft Accidents:  భారత్‌లో జరిగిన భారీ విమాన ప్రమాదాలు,నష్టాలు ఇవే..! విమానం
    Air india Flight Crash: విమాన ప్రమాదంలో గుజరాత్‌ మాజీ సీఎం విజయ్‌ రూపానీ మృతి  గుజరాత్

    విశాఖపట్టణం

    పరిపాలన రాజధానిపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. అక్టోబర్‌ నుంచి విశాఖలో పాలన వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు పవన్ కళ్యాణ్
    కోడికత్తిని అందించింది మంత్రి బొత్స మేనల్లుడే: న్యాయవాది సలీం సంచలన వ్యాఖ్యలు  బొత్స సత్యనారాయణ
    ముంబై: రన్‌వే కూలిపోయిన ప్రైవేట్ జెట్.. 8మందికి గాయాలు  ముంబై

    ఆంధ్రప్రదేశ్

    AP Dwakra Mahilalu : డ్వాక్రా మహిళలకు ఏపీ సర్కార్ శుభవార్త.. పరిశ్రమల ఏర్పాటు- భారీ రాయితీతో రుణాలు భారతదేశం
    AP Govt: రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏపీలో 32 మంది డిప్యూటీ కలెక్టర్ బదిలీ ఇండియా
    High Court: ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా ముగ్గురు ప్రమాణ స్వీకారం హైకోర్టు
    Free gas cylinder: ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి కానుక.. 'ఉచిత గ్యాస్‌' బుకింగ్స్‌ ప్రారంభం  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025