Padma Awards: ధర్మేంద్రకు పద్మవిభూషణ్, మమ్ముట్టికి పద్మభూషణ్ గౌరవం
కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ విభాగాల్లో మొత్తం 131మందికి అవార్డులు ప్రకటించింది.
Padma Awards: తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.. పద్మ పురస్కారాలు దక్కిన ప్రముఖులు వీరే!
2026 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఆదివారం ప్రకటించింది.
Padma Awards: భారత క్రికెట్కు చిరస్మరణీయ సేవలు.. రోహిత్ శర్మ, హర్మన్ప్రీత్ కౌర్లకు పద్మశ్రీ
భారత ప్రభుత్వం 2026 సంవత్సరానికి గానూ పద్మ అవార్డులను శనివారం (జనవరి 25) అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 131 మందిని పద్మ అవార్డులకు ఎంపిక చేసింది.
Mark Tully: ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత మార్క్ టుల్లీ కన్నుమూత
ప్రఖ్యాత జర్నలిస్టు, రచయిత 'మార్క్ టుల్లీ' ఈశ్వరాదిశ్వరానికి చేరుకున్నారు. 22 ఏళ్లపాటు బీబీసీ దిల్లీ బ్యూరో చీఫ్గా పనిచేశారు.
LIC Smart Pension Plan: ఒక్కసారి పెట్టుబడి.. ఎల్ఐసీ స్మార్ట్ పెన్షన్తో నెలకు రూ.10,880 ఆదాయం
దేశంలోనే అతిపెద్ద బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC), పదవీ విరమణ తర్వాత ఆర్థిక స్థితిని సుస్థిరంగా ఉంచేందుకు 'స్మార్ట్ పెన్షన్ పథకాన్ని' ప్రకటించింది.
Abdul Qadir: పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడిపై అత్యాచార ఆరోపణలు
పాకిస్థాన్ క్రికెట్ లెజండరీ లెగ్ స్పిన్నర్ అబ్దుల్ ఖాదిర్ కుమారుడు సులామాన్ ఖాదిన్ తన ఫామ్హౌజ్లో పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
Hyderabad: నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. మృతులకు పరిహారం ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్లో నిన్న మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం అందజేయాలని నిర్ణయించింది.
Padma Shri Awards 2026: తెలుగు రాష్ట్రాల ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు
గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది.
Hero Bikes Price Hike: సామాన్యులకు షాక్.. హీరో మోటోకార్ప్ బైక్స్ ధరల పెంపు
సామాన్య ప్రజల అవసరాలు, ఆలోచనలకు అనుగుణంగా నిరంతరం కొత్త మోడళ్లను మార్కెట్లోకి తీసుకొస్తూ 'హీరో మోటోకార్ప్' భారత వినియోగదారుల విశ్వాసాన్ని సొంతం చేసుకుంది.
Union Budget 2026: ట్యాక్స్ స్లాబ్స్ దాటిన ప్రశ్నలు.. బడ్జెట్ నుంచి Gen-Z ఏమి కోరుతోంది?
బడ్జెట్ అనగానే ఇప్పటివరకు పన్ను రాయితీలు, ఉద్యోగాలు, జీతాలు వంటి అంశాలపైనే చర్చ ఎక్కువగా సాగేది. అయితే 2026 బడ్జెట్ను జెన్-జీ చూస్తున్న దృష్టికోణం పూర్తిగా భిన్నంగా ఉంది.
Shubhanshu Shukla : భారత వ్యోమగామి శుభాంశు శుక్లాకు అశోక చక్ర పురస్కారం
భారత వ్యోమగామి 'శుభాంశు శుక్లా'కు దేశంలోని అత్యున్నత సైనిక పురస్కారాల్లో ఒకటైన అశోక చక్రను ప్రకటించినట్లు తెలుస్తోంది.
Robot Dogs : రంగంలోకి నిశ్శబ్ద వేటగాళ్లు.. గణతంత్ర దినోత్సవంలో రోబోట్ డాగ్స్ ప్రత్యేక ఆకర్షణ!
ఇన్నాళ్లూ సైన్స్ ఫిక్షన్ సినిమాల్లో మాత్రమే చూసిన రోబోట్ సైన్యం ఇప్పుడు భారత సైన్యంలో భాగమైంది.
Tejashwi Yadav: ఆర్జేడీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్ నియామకం
రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) పార్టీకి నూతన జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా తేజస్వీ యాదవ్ నియమితులయ్యారు.
Padma Awards: పద్మ పురస్కారాల ప్రకటన.. 45 మందికి అవార్డులు
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 'పద్మ పురస్కారాలను' ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన 45 మంది ప్రముఖులకు పద్మశ్రీ అవార్డులు ప్రదానం చేయనున్నట్లు వెల్లడించింది.
Toll Tax: వాహనదారులకు భారీ ఊరట.. టోల్ ప్లాజాల వద్ద 70% రాయితీ
జాతీయ రహదారులపై ప్రయాణించే లక్షలాది మంది వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ఉపశమనాన్ని ప్రకటించింది.
Vijay Deverakonda: విజయ్ దేవరకొండ '14'కి ఫిక్స్ అయిన పవర్ఫుల్ టైటిల్ ఇదే!
టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, యంగ్ అండ్ టాలెంటెడ్ దర్శకుడు రాహుల్ సాంకృత్యాయన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా ప్రస్తుతం భారీ అంచనాలను రేకెత్తిస్తోంది.
Nuke Testings: మౌనం మిగిల్చిన విషం.. 40లక్షల మంది మృతి.. సంచలనం రేపుతున్న నివేదిక!
1945లో మొదటి అణు బాంబు పేలిన క్షణమే మానవ చరిత్రలో ఒక కనిపించని గాయం మొదలైంది. యుద్ధాలు ఆగాయి. ఒప్పందాలు కుదిరాయి.
PCB: ఐసీసీ హెచ్చరికలతో వెనక్కి తగ్గిన పాక్.. టీ20 వరల్డ్కప్కు జట్టు ప్రకటన
భారత్-శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న టీ20 ప్రపంచకప్ 2026 కోసం పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) తమ జట్టును అధికారికంగా ప్రకటించింది.
Toyota Urban Cruiser Ebella: 543 కి.మీ రేంజ్ ఈవీ.. టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా వేరియంట్లు, ఫీచర్లు ఇవే!
దిగ్గజ ఆటో మొబైల్ సంస్థ టయోటా భారత మార్కెట్లోకి తన తొలి ఎలక్ట్రిక్ కారును తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఇటీవలే అధికారికంగా రివీల్ చేసిన ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పేరు 'టయోటా అర్బన్ క్రూయిజర్ ఎబెల్లా'.
Republic Day 2026: గణతంత్ర వేడుకలకు ముస్తాబైన భారత్.. రిపబ్లిక్ డే పరేడ్ ఎప్పుడు? ఎక్కడ చూడాలి?
2026 జనవరి 26న భారత్ తన '77వ గణతంత్ర దినోత్సవాన్ని' ఘనంగా జరుపుకోనుంది. 1947లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం పొందిన అనంతరం, 1950 జనవరి 26న భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.
Ayatollah ali Khamenei: అమెరికా దాడి భయాలు.. బంకర్లోకి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
అమెరికా సైనిక దాడి జరగవచ్చన్న భయాలు ఇరాన్ను చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో దేశాధినేత భద్రతపై ఇరాన్ అధికారులు అప్రమత్తమయ్యారు.
Manchu Manoj: మంచు మనోజ్ 'బ్రూటల్ ఎరా'.. ఒకే రోజు రెండు షాకింగ్ అప్డేట్స్!
రాక్ స్టార్ మంచు మనోజ్ తన సెకండ్ ఇన్నింగ్స్లో చాలా ఆలోచనతో అడుగులు వేస్తున్నారు.
Vishwambhara Release Date : సమ్మర్ రేసు నుంచి 'విశ్వంభర' ఔట్..? మెగాస్టార్ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్?
ఈ సంక్రాంతికి 'మన శంకరవరప్రసాద్ గారు' బ్లాక్బస్టర్ విజయం సాధించడంతో మెగా అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు.
Hyderabad: నాంపల్లిలో అగ్నిప్రమాదం.. మృతుల సంఖ్యపై స్పష్టత.. ఐదు మృతదేహాలు గుర్తింపు
హైదరాబాద్లోని నాంపల్లి అగ్నిప్రమాద ఘటనలో మృతుల సంఖ్యపై స్పష్టత వచ్చింది. ఈ దుర్ఘటనలో మొత్తం ఐదుగురు మృతి చెందినట్లు అధికారులు నిర్ధారించారు.
H1B Visa: హెచ్-1బీ అభ్యర్థులకు భారీ షాక్.. వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూలు వాయిదా
భారతీయ వృత్తి నిపుణులు అమెరికా (USA) ప్రయాణాల్లో భారీ జాప్యం ఎదుర్కోవాల్సి వస్తోంది. హెచ్-1బీ వీసా స్టాంపింగ్ ఇంటర్వ్యూల అపాయింట్మెంట్లు 2027 వరకు మారాయి.
Mana Shankara Varaprasad Garu : రెండో వీకెండ్లో సంచలనం.. 'మన శంకర వరప్రసాద్ గారు' టికెట్లు రికార్డు స్థాయిలో అమ్మకాలు
మెగాస్టార్ చిరంజీవి, మాస్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వచ్చిన చిత్రం 'మన శంకర వరప్రసాద్ గారు' సంక్రాంతి ఫ్లాప్స్ లేకుండా బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట కొనసాగిస్తోంది.
iPhone Air : ఐఫోన్ ఎయిర్పై ప్రత్యేక ఆఫర్.. iNvent స్టోర్లో రూ.24,000 తగ్గింపు!
యాపిల్ అధికృత ప్రీమియం రిసెల్లర్ iNvent భారతదేశంలో తన అత్యంత పెద్ద అనుభవాత్మక (Experiential) స్టోర్ను ప్రారంభించింది.
Chiranjeevi: ఏంటి..! నిజమా? ఆ పాటకు డాన్స్ కొరియోగ్రఫీ చిరంజీవా?
'సంధ్య పొద్దుల కాడ' చిరంజీవి కెరీర్లో ఒక గుర్తుండిపోయే క్లాసిక్ సాంగ్గా నిలిచింది.
PM Modi: జాతీయ ఓటర్ల దినోత్సవం.. యువతే భారత ప్రజాస్వామ్యానికి ప్రాణం : ప్రధాని మోదీ
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా ఉన్న MY-Bharat వాలంటీర్లు, యువతకు ప్రత్యేక లేఖ రాశారు.