Sheikh Hasina: రెండేళ్ల తర్వాత ప్రపంచం ముందుకు షేక్ హసీనా.. భవిష్యత్పై కీలక ప్రకటన?
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా (Sheikh Hasina) రెండేళ్ల తర్వాత తొలిసారి బహిరంగంగా మాట్లాడేందుకు సిద్ధమవుతున్నారు.
Sydney: 150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకం.. రూ.19 లక్షల జరిమానా!
ఆస్ట్రేలియాలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. సుమారు 150 ఏళ్ల క్రితం గ్రంథాలయం నుంచి తీసుకెళ్లిన ఓ పుస్తకాన్ని ఒక పాఠకుడి వారసుడు తాజాగా తిరిగి గ్రంథాలయానికి అప్పగించాడు. ఈ సంఘటన అక్కడ ఆసక్తికరంగా మారింది.
Helicopter Blast: కార్చిచ్చు ఆర్పుతుండగా గాల్లోనే ఢీకొన్న హెలికాప్టర్లు.. ఇద్దరు పైలట్లు మృతి
గ్రీస్లో అడవుల్లో చెలరేగిన కార్చిచ్చును అదుపు చేసే క్రమంలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
Telangana: వికసిత భారత్కు ఈవీ రంగమే బలమైన చోదకశక్తి: కిషన్రెడ్డి
వికసిత భారత్ లక్ష్య సాధనలో ఎలక్ట్రిక్ వాహనాల (EV) రంగం కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు.
West Bengal: 'LMN 10' కోడ్తో జైష్ ఉగ్రవాది కమ్యూనికేషన్.. బెంగాల్ STF ఛేదించిన రహస్యాలు!
పశ్చిమ బెంగాల్లోని బర్ద్వాన్లో ఇటీవల అరెస్టైన జైష్-ఏ-మహ్మద్ (JeM) అనుమానిత ఉగ్రవాది 'హమీమ్ మొండాల్' పాకిస్థాన్లోని తన హ్యాండ్లర్లతో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా రహస్యంగా సంప్రదింపులు జరిపినట్లు బెంగాల్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) దర్యాప్తులో వెల్లడైంది.
Telangana : సర్కారులో 'టీ-ఫైబర్' జోరు మందగింపు.. ఇప్పటికీ 10% కార్యాలయాలకే సేవలు
ప్రభుత్వ కార్యాలయాల్లో సురక్షితమైన, వేగవంతమైన ఇంటర్నెట్ సేవలను అందించడంతో పాటు భారీగా ఖర్చు ఆదా చేసే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'టీ-ఫైబర్' సేవలు ఇంకా ఆశించిన స్థాయిలో విస్తరించలేదు.
Stephen King: హారర్ కాదు.. అయినా తప్పక చదవాల్సిన స్టీఫెన్ కింగ్ పుస్తకాలివే!
స్టీఫెన్ కింగ్ కథలు చెప్పడంలో ఒక దిట్ట, కానీ ఆయన రాసినవన్నీ కేవలం హారర్ కథలు కావు.
Saffron: ఈరోజే ట్రై చేయండి.. రుచితో పాటు ఆరోగ్యాన్నిచ్చే కుంకుమపువ్వు రెసిపీలు
కుంకుమపువ్వు, ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యంగా పేరు పొందింది. దీనికి ఒక ప్రత్యేకమైన రుచి, రంగు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా వివిధ వంటకాల్లో రుచిని పెంచడానికి దీన్ని వాడతారు.
Telangana: సోలార్ పథకంలో తెలంగాణకు స్లో ప్రోగ్రెస్.. దక్షిణాది రాష్ట్రాల కంటే వెనుకంజ
ఇళ్లపై సౌర విద్యుత్ ఫలకాలు ఏర్పాటు చేసి ఉచిత విద్యుత్ను ప్రోత్సహించే కేంద్ర ప్రభుత్వ 'పీఎం సూర్యఘర్ యోజన' అమలులో తెలంగాణ రాష్ట్రం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
Hyderabad: విద్యార్థులకు గుడ్న్యూస్.. రాష్ట్రంలో కొత్తగా మరో 54 ఏటీసీలు
రాష్ట్రంలోని పారిశ్రామిక శిక్షణ సంస్థలను (ఐటీఐలు) ఆధునికీకరించి, విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలు, ఆధునిక సాంకేతిక కోర్సుల్లో శిక్షణ అందించేందుకు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Srisailam: రోజుకు 12 టీఎంసీలకు పైగా శ్రీశైలంలోకి జలాలు.. వేగంగా పెరుగుతున్న నిల్వ
శ్రీశైలానికి కృష్ణా జలాల ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. కర్ణాటకలోని ఆలమట్టి, నారాయణపూర్ ప్రాజెక్టుల నుంచి భారీగా నీరు విడుదలవుతుండటంతో కృష్ణమ్మ జలాలు శ్రీశైలం జలాశయానికి నిరంతరంగా చేరుతున్నాయి.
Vijayawada: తక్కువ ధరకే నాణ్యమైన బియ్యం.. కిలో బీపీటీ స్టీమ్ రూ.52కే!
బియ్యం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ISRO: రెండు కీలక ఉపగ్రహాల ప్రయోగాలకు బ్రేక్.. ఇస్రోలో ఉత్కంఠ
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్ఠాత్మకంగా సిద్ధం చేసిన రెండు కీలక ఉపగ్రహాల ప్రయోగాలు అనూహ్యంగా నిలిచిపోయాయి.
Andhra Pradesh: రయ్.. రయ్.. పీఎం-ఈ డ్రైవ్.. ఏపీలో తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు
రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-ఈ డ్రైవ్ (PM E-Drive) పథకం కింద తొలి దశలో 131 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నారు.
SiliconAndhra: సిలికానాంధ్రకు మూడు గిన్నిస్ రికార్డులు.. అమెరికాలో తెలుగు వైభవం
విదేశాల్లో తెలుగు సాహిత్యం, సంస్కృతి, సంప్రదాయాలు, కళలను భావితరాలకు చేరవేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న సిలికానాంధ్ర సంస్థ మరోసారి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.
Amaravati: అమరావతిలో భూగర్భ విద్యుత్ నెట్వర్క్.. రూ.1,979 కోట్లతో భారీ పనులు
రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్లో నిర్మాణాలకు అడ్డుగా ఉన్న విద్యుత్ లైన్లను మళ్లించడం (రీ-రూటింగ్) కోసం విద్యుత్ శాఖ భారీ స్థాయిలో పనులు చేపట్టింది.
Telangana: అధిక ఉష్ణోగ్రతల ఎఫెక్ట్.. దేశంలో పెరుగుతున్న డెంగీ, చికున్గున్యా కేసులు
దేశంలో ఏటికేడు పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ మార్పుల ప్రభావంతో ముఖ్యంగా నగరాల్లో డెంగీ, చికున్గున్యా వంటి దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు పెరుగుతున్నాయని తాజా అధ్యయనం వెల్లడించింది.
Vande Bharat Sleeper: విశాఖ-బెంగళూరు మధ్య వందేభారత్ స్లీపర్.. త్వరలో పట్టాలెక్కనున్న తొలి రైలు
విశాఖపట్టణం, బెంగళూరు మధ్య ప్రయాణించే ప్రయాణికులకు శుభవార్త. ఈ రెండు నగరాల మధ్య తొలి వందేభారత్ స్లీపర్ రైలు త్వరలోనే పట్టాలెక్కనుంది.
Polavaram: ఉత్తరాంధ్రకు పోలవరం జలాలు.. ఎడమ కాలువలో పరుగులు తీస్తున్న నీరు
ఇన్నాళ్లూ పిచ్చిమొక్కలు, ముళ్ల పొదలతో నిరుపయోగంగా కనిపించిన పోలవరం ఎడమ ప్రధాన కాలువ ఇప్పుడు జలకళను సంతరించుకుంది.
Russia: ఉక్రెయిన్ యుద్ధం తర్వాత తొలిసారి.. రష్యా నుంచి రికార్డు స్థాయిలో చమురు దిగుమతులు
జులై నెలలో రష్యా నుంచి భారత్కు ముడి చమురు దిగుమతులు (Russian Crude Imports) రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
Paper leak protest: మరో పేపర్ లీక్ కలకలం.. ఝార్ఖండ్లో ఉద్ధృతమైన విద్యార్థుల ఆందోళనలు
నీట్ పేపర్ లీక్ నిరసనలతో కొద్ది రోజుల క్రితం దేశ రాజధాని దిల్లీ ఉద్రిక్తంగా మారిన నేపథ్యంలో.. ఇప్పుడు ఝార్ఖండ్లోనూ అలాంటి పరిస్థితులే నెలకొన్నాయి.
Stock Market: యూఎస్-ఇరాన్ చర్చల ఎఫెక్ట్.. లాభాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సోమవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.