సింగపూర్: వార్తలు
Mark Shankar: పవన్ కుమారుడి ప్రాణాలు కాపాడిన నలుగురు కార్మికులకు సింగపూర్ గౌరవం
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ ఇటీవల సింగపూర్లో జరిగిన ప్రమాదంలో గాయపడ్డాడు.
Pawan Kalyan Son: అభిమానులకు ఊరట.. సింగపూర్ ఆసుపత్రి నుంచి మార్క్ శంకర్ ఫోటో విడుదల
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సింగపూర్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన వార్త తెలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన ఏర్పడింది.
PM Modi: 2025లో మోడీ చైనా పర్యటన.. ఇండియాకు పుతిన్, ట్రంప్
వచ్చే ఏడాది ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన అనేక దౌత్య పర్యటనలు జరిగే అవకాశం ఉంది. 2020లో గల్వాన్ సంఘటనల తర్వాత భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి.
Narendramodi: భారతదేశం అనేక సింగపూర్లను సృష్టించాలని కోరుకుంటోంది: మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఓ స్ఫూర్తిదాయక నమూనా అని అభివర్ణించారు.
Narendra modi: నేటి నుంచి సింగపూర్ పర్యటనలో ప్రధాని మోదీ.. ఈ పర్యటన ఎందుకు ప్రత్యేకం,ఎజెండా ఏమిటి?
బ్రూనై తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ 2 రోజుల పర్యటన నిమిత్తం నేడు సింగపూర్ చేరుకోనున్నారు.
PM Modi: బ్రూనై, సింగపూర్కు పర్యటనకు ప్రధాని మోదీ.. భారత ప్రధాని మొదటి ద్వైపాక్షిక పర్యటన ఇదే!
భారత ప్రధాని నరేంద్ర మోదీ సింగపూర్, బ్రూనై దేశాలకు బయల్దేరి వెళ్లారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్, బ్రూనై సుల్తాన్ హసనల్ బోల్కియా ఆహ్వానం మేరకు, ప్రధాని మోడీ ఇప్పుడు బ్రూనైకి బయలుదేరారు.
Singapore: అనధికారికంగా యాక్సెస్ చేసిన భారతీయ జాతీయుడికి కఠిన శిక్ష, జరిమానా
కంప్యూటర్ మెటీరియల్ని అనధికారికంగా యాక్సెస్ చేశారన్న అభియోగంపై ఒక భారతీయ జాతీయుడికి సింగపూర్ న్యాయస్ధానం కఠిన శిక్ష విధించింది.
Singapore Airlines: సింగపూర్ ఎయిర్లైన్స్ విమానంలో తీవ్ర గందరగోళం.. ఒకరు మృతి, 30 మందికి గాయలు
వాతావరణం అనుకూలించకపోవడంతో లండన్ నుంచి వస్తున్న సింగపూర్ విమానం బ్యాంకాక్ లో ఇవాళ అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Pine Labs: భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ
భారత్ లోకి మర్చంట్ కామర్స్ స్టార్టప్స్ వెల్లువ మర్చంట్ కామర్స్ స్టార్టప్, పైన్ ల్యాబ్స్, దాని మాతృక సంస్థను భారతీయ యూనిట్తో విలీనానికి ఆమోదం పొందింది.
Raghuram Rajan: భారతీయ యువత మనస్తత్వంపై ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు
భారతీయ యువత మనస్తత్వంపై రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) (RBI) మాజీ గవర్నర్
Vistara Airlines: పైలట్ల కొరత: విమాన సర్వీసులను తగ్గించుకున్నవిస్టారా
విమానయాన సంస్థ విస్తారా (Vistara) ఎయిర్ లైన్స్ కీలక ప్రకటన చేసింది.
Worlds Most Expensive Cities 2023 : ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాలు ఇవే.. అగ్రస్థానంలో సింగపూర్!
Economist Intelligence Unit (EIU) ప్రపంచంలో అత్యంత ఖరీదైన నగరాల జాబితాను ప్రకటించింది.
విదేశాల్లో అధ్యక్షులుగా సత్తా చాటుతున్న ప్రవాస భారతీయులు వీళ్లే
ప్రపంచ రాజకీయాల్లో భారతదేశం కీలక పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం భారతీయ మూలాలున్న అనేక మంది నేతలు వివిధ దేశాల్లో కీలక పదవులను పొంది భారతదేశ గౌరవాన్ని, ప్రతిష్టతను ఘనంగా చాటుతున్నారు.
సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి షణ్ముగరత్నం ఘన విజయం
భారత సంతతి థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందారు. శుక్రవారం వెల్లడైన ఎన్నికల ఫలితాల్లో 70 శాతానికిపైగా భారీ ఓట్లు సాధించారు. పోలైన 20,48,000ఓట్లలో మాజీ ఉపప్రధాని షణ్ముగరత్నం 17,46,427 ఓట్లు పొందారు.
సింగపూర్కు బియ్యం ఎగుమతికి కేంద్రం గ్రీన్ సిగ్నల్
సింగపూర్ దేశానికి బియ్యం ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండియాకు సింగపూర్ తో ప్రత్యేక సంబంధాలున్నాయి.
అధ్యక్ష రేసులో మరో భారతీయుడు.. సింగపూర్లో థర్మన్ షణ్ముగరత్నం పోటీ
విదేశాల్లో భారత సంతతికి చెందిన వ్యక్తులు రాజకీయంలోనూ దూసుకెళ్తున్నారు. ఇప్పటికే రుషి సునక్ బ్రిటన్ ప్రధాని కాగా వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష బరిలో నిలుస్తున్నారు.
Singapore: విహారయాత్రకు వెళ్లిన భారతీయ మహిళ క్రూయిజ్ షిప్లో అదృశ్యం; ఇంతకీ ఏమైంది?
మలేషియాలోని ఉత్తర ద్వీప రాష్ట్రమైన పెనాంగ్ నుంచి సింగపూర్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న క్రూయిజ్ షిప్లో 64 సంవత్సరాల వయస్సున్న భారతీయ మహిళ అదృశ్యమైంది. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది.
సింగపూర్లో 20 ఏళ్ల తర్వాత తొలిసారి మహిళకు ఉరిశిక్ష
సింగపూర్లో అక్రమంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ఇద్దరికి ఉరిశిక్ష పడినట్లు ఆ దేశ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది.
ISRO: జులై 30న సింగపూర్కు చెందిన ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) జులై 30న మరో ప్రయోగానికి సిద్ధమవుతోంది. డీఎస్-ఎస్ఏఆర్(DS-SAR) అనే సింగపూర్ ఉపగ్రహాన్ని పీఎస్ఎల్వీ-సీ56 (పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్) రాకెట్ ద్వారా ఆరు పేలోడ్లను అంతరిక్షంలోకి పంపనున్నారు.
అత్యంత శక్తివంతమైన పాస్పోర్టు జాబితాలో సింగపూర్ ఫస్ట్; మరి భారత్ స్థానం ఎంతంటే!
Henley passport index 2023: ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్పోర్టు జాబితాను 'హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2023' విడుదల చేసింది.
సింగపూర్ లో రోబో సూపర్ పోలీస్.. చాంగీ ఎయిర్ పోర్టులో సేవలు
ప్రపంచం సాంకేతికాన్ని ప్రస్తుతం ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్) ఏలుతోంది. ఈ టెక్నిక్స్ క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. రోబోలు ఏ పనైనా చేస్తూ మానవ వనరులతో పోటీ పడుతున్నాయి.
కిలో గంజాయి స్మగ్లింగ్; భారత సంతతి వ్యక్తిని ఉరి తీసిన సింగపూర్ ప్రభుత్వం
కిలో గంజాయిని స్మగ్లింగ్ చేసిన కేసులో దోషిగా తేలిన భారత సంతతికి చెందిన 46 ఏళ్ల తంగరాజు సుప్పయ్య అనే వ్యక్తిని బుధవారం సింగపూర్ ప్రభుత్వం ఉరితీసింది.
మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా
ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు.
పెట్టుబడిదారుల కోసం ఆసియాలో రోడ్షో నిర్వహించనున్న అదానీ గ్రూప్
హిండెన్బర్గ్ రీసెర్చ్ నివేదిక తరవాత అదానీ గ్రూప్ స్టాక్లు, బాండ్లపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లింది. నివేదిక ప్రతికూల ప్రభావాలపై పోరాడే ప్రయత్నంలో వచ్చే వారం ఆసియాలో అదానీ గ్రూప్ స్థిర-ఆదాయ రోడ్షోను నిర్వహిస్తుంది.
ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి
నిన్న విమానాశ్రయం నుండి వచ్చాక చాలా కార్లు, మోటారుబైక్లు రెడ్ లైట్ సిగ్నల్ను దాటి వెళ్లాయని, డబ్బు ఉంటే గాని ఒక నిమిషం ఉండటానికి కూడా ఇక్కడ ప్రజల దగ్గర సమయం లేదని అన్నారు ఇన్ఫోసిస్ సహ వ్యవస్తాపకుడు నారాయణ మూర్తి.
సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI
ఇకపైన భారతదేశం, సింగపూర్ మధ్య చెల్లింపులు సులభతరం కానున్నాయి. భారతదేశంకు చెందిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) సింగపూర్ కు చెందిన PayNow భాగస్వామ్యంతో వేగంగా సరిహద్దు చెల్లింపులు చెయ్యచ్చు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సింగపూర్ ప్రధాన మంత్రి లీ హ్సీన్ లూంగ్ ఈ రోజు వర్చువల్ గా క్రాస్-బోర్డర్ కనెక్టివిటీని ప్రారంభిస్తారని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రకటించింది.
సింగపూర్: భారతీయ సంతతి మహిళ ఛాతిపై తన్ని, జాతి వివక్ష వ్యాఖ్యలు
సింగపూర్లో భారత సంతతికి చెందిన మహిళ జాతి వివక్షకు గురైంది. అయితే అది ఇప్పుడు కాదు. 2021లో ఈ ఘటన జరిగింది. తాజాగా ఈ కేసు కోర్టులో విచారణకు రావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్
ఎలోన్ మస్క్ ట్విట్టర్లో ఖర్చు తగ్గించే చర్యలను కొనసాగిస్తున్నారు. సింగపూర్లోని ఈ కంపెనీ ఆసియా-పసిఫిక్ ప్రధాన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలోని సిబ్బందిని వారి డెస్క్లను క్లియర్ చేసి, ఆ ప్రదేశాన్ని ఖాళీ చేయమని సంస్థ కోరింది.