NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా 
    తదుపరి వార్తా కథనం
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా 
    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా

    మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువునష్టం దావా 

    వ్రాసిన వారు Stalin
    Apr 24, 2023
    06:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏంజెల్ ఇన్వెస్టర్ మహేష్ మూర్తిపై జిలింగో మాజీ సీఈఓ, సహ వ్యవస్థాపకురాలు అంకితి బోస్ 100మిలియన్ డాలర్ల పరువు నష్టం దావా వేశారు.

    భారతదేశంకు చెందిన అంకితి బోస్ సింగపూర్‌కు చెందిన ఫ్యాషన్ స్టార్టప్ జిలింగో సీఈఓగా కంపెనీని విజయంవంతంగా నడిపించారు.

    ఆర్థిక అవకతవకలు, దుర్వినియోగం ఆరోపణలతో మే 2022లో జిలింగో కంపెనీ నుంచి అంకితి బోస్‌ను సీఈఓగా తొలగించారు. వాస్తవానికి ప్రారంభించిన కొంతకాలానికి ఈ కంపెనీ తారా జువ్వలా దూసుకుపోయింది.

    అనతికాలంలోనే జిలింగో కంపెనీని రూ.7వేల కోట్ల విలువ గల కంపెనీగా బోస్ తీర్చి దిద్దారు. కానీ ఆ తర్వాత ఆమె అనూహ్యంగా తొలగించబడ్డారు.

    అంకితి బోస్

    ఔట్‌లుక్ బిజినెస్ మ్యాగజైన్ వ్యాసంపై బోస్ అభ్యంతరాలు

    ఔట్‌లుక్ బిజినెస్ మ్యాగజైన్ మార్చి సంచికలో సీడ్‌ఫండ్ సహ వ్యవస్థాపకుడు మూర్తి రాసిన వ్యాసంపై బోస్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

    ఆ వ్యాసంలో సీక్వోయా నుంచి తాను డబ్బులు తీసుకున్నారని మూర్తి ఆరోపించారని బోస్ పేర్కొన్నారు.

    తమ కంపెనీల నుంచి అక్రమంగా డబ్బు తీసుకున్న స్టార్టప్ వ్యవస్థాపకుల గురించి మూర్తి మాట్లాడారు. ఈ క్రమంలో మూర్తి తనపై వ్యాఖ్యలు చేసినట్లు బోస్ ఆరోపించారు. ఆ వ్యాసం ఆధారంగా మూర్తిపై అంకితి బోస్ 100 మిలియన్ డాలర్లకు బాంబై కోర్టులో పరువునష్టం దాఖలు చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ముంబై
    హైకోర్టు
    సింగపూర్

    తాజా

    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు
    Maoists: మావోయిస్టులపై ఆపరేషన్ కగార్‌ విజయవంతం.. 20 మంది అరెస్టు  ములుగు

    భారతదేశం

    భారతదేశంలోనే అత్యంత ఖరీదైన సూపర్‌కార్‌ను కొనుగోలు చేసిన హైదరాబాదీ ఆటో మొబైల్
    ఏప్రిల్ 4న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మరోసారి చైనా కవ్వింపు; అరుణాచల్‌‌లోని 11ప్రదేశాలకు పేరు మార్చిన డ్రాగన్ దేశం చైనా
    20% వృద్ధి చెంది, ₹20 లక్షల కోట్ల మార్కుకు చేరుకున్న ఆదాయపు పన్ను వసూళ్లు ఆర్ధిక వ్యవస్థ

    ముంబై

    విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన విమానం
    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ నితిన్ గడ్కరీ
    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత సుప్రీంకోర్టు

    హైకోర్టు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత కర్ణాటక

    సింగపూర్

    సింగపూర్ కార్యాలయ సిబ్బందిని ఇంటి నుండి పనిచేయమని కోరిన ట్విట్టర్ ట్విట్టర్
    సింగపూర్: భారతీయ సంతతి మహిళ ఛాతిపై తన్ని, జాతి వివక్ష వ్యాఖ్యలు అంతర్జాతీయం
    సింగపూర్ PayNow భాగస్వామ్యంతో గ్లోబల్ ఎంట్రీ ఇచ్చిన భారతదేశం UPI వ్యాపారం
    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025