LOADING...

30 Jan 2026


Naari Naari Naduma Murari: 'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ విడుదల తేదీ ఖరారు..

టాలీవుడ్‌లో యంగ్ హీరో శర్వానంద్‌కు చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కింది.

Sanchar Saathi: 'సంచార్‌ సాథీ'తో 1.52 కోట్ల మొబైల్‌ నంబర్లు బ్లాక్‌: కేంద్రం

సైబర్‌ నేరాలు, మోసాలు,చోరీలను నివారించడానికి రూపొందించిన 'సంచార్‌ సాథీ' యాప్‌ (Sanchar Saathi app) వినియోగదారులలో మంచి స్పందన పొందింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Social Media: బిహార్'లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం సోషల్ మీడియా గైడ్‌లైన్స్.. ఖాతా తెరవాలంటే అనుమతి తీసుకోవాల్సిందే! 

బిహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కీలక మార్గదర్శకాలను ప్రకటించింది.

Mahindra Vision: మహీంద్రా Vision S SUV స్పై ఫోటోలు లీక్.. సబ్-4 మీటర్ విభాగంలోకి రగ్డ్ ఎంట్రీ!..

మహీంద్రా ప్రస్తుతం పలు కొత్త మోడల్స్ అభివృద్ధిపై పని చేస్తోంది.

Stock market: బడ్జెట్‌కు ముందు నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ సెమీఫైనల్స్‌ కి ఏ జట్లు వస్తాయంటే?

టీ20 ప్రపంచకప్ కు సమయం ఆసన్నమవుతోంది. భారత్,శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తుంది.

Breast cancer: AI సాయంతో రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌లో విప్లవం: క్యాన్సర్ రేటు 12% తగ్గింది

రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్‌లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం వల్ల తరువాతి సంవత్సరాల్లో క్యాన్సర్ నిర్ధారణ రేటు 12 శాతం తగ్గిందని,అలాగే ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తించే అవకాశం పెరిగిందని తాజా అధ్యయనం వెల్లడించింది.

Telangana: తెలంగాణలో 100కిపైగా కుక్కలకు విష ప్రయోగం.. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు,విచారణ ప్రారంభం

తెలంగాణలో వీధి కుక్కలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Stock Market: 600 పాయింట్లు కుప్పకూలిన సెన్సెక్స్.. 25,250 దిగువకు నిఫ్టీ.. స్టాక్ మార్కెట్‌లో భారీ పతనం

మూడు రోజుల వరుస లాభాల తర్వాత శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.

Padma Shri Prabhakar Kore: కే.ఎల్.ఇ. సొసైటీ మాజీ చైర్మన్ ప్రభాకర్ కోర్‌కు పద్మశ్రీ గౌరవం

బెళగావి నుంచి వచ్చిన ప్రఖ్యాత విద్యావేత్త ప్రభాకర్ బాసవప్రభు కోర్, మాజీ కే.ఎల్.ఇ. సొసైటీ చైర్మన్, సాహిత్యం,విద్యా రంగంలో పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు.

WHO: నిఫా కేసులపై WHO సానుకూల స్పందన: ప్రపంచానికి ప్రమాదం లేదు

భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ (Nipah virus) సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.

Warangal Airport: వరంగల్ మామునూరు ఎయిర్‌పోర్ట్ కి భూసేకరణ పూర్తి.. ఎయిర్ పోర్టు అథారిటీకి 300 ఎకరాలు అప్పగింత

వరంగల్‌లో మామునూరు ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనుల ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది.

Satgarh Fort: మధ్యప్రదేశ్‌లోని సత్‌గఢ్ కోట.. మునిగిపోయిన చారిత్రక సంపద

మధ్యప్రదేశ్‌లోని సాగర్‌ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖాన్‌పుర్‌ గ్రామం ఒకప్పుడు 100కి పైగా కుటుంబాలు నివసించే, పంట భూములతో పరిపూర్ణంగా ఉన్న గ్రామంగా ఉండేది.

greenland: గ్రీన్‌లాండ్‌లో భూమి కొనాలంటే సాధ్యం కాదు.. ఇల్లు కావాలంటే పదేళ్లు వేచి చూడాలి!

"గ్రీన్‌లాండ్‌ అమ్మకానికి లేదు" అనే నినాదం ఇప్పుడు ఆ ఐలాండ్‌లో మార్మోగిపోతుంది.

Telangana: అమృత్‌ 2.0 కింద తెలంగాణలో 252 ప్రాజెక్టులకు కేంద్ర ఆమోదం

అమృత్‌ 2.0 పథకం కింద తెలంగాణలో రూ.9,584 కోట్ల విలువ ఉన్న 252 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి టోకన్‌ సాహు తెలిపారు.

Andhra Pradesh: ఏపీ ద్రవ్యోల్బణం డిసెంబర్‌లో 1.39% మాత్రమే.. జాతీయ సగటు కన్నా తక్కువ.. కేంద్ర ఆర్థిక సర్వే వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి డిసెంబర్ మధ్య ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైంది.

Araku Utsav: తూర్పు తీరాన్ని ఆసియాలోనే అతిపెద్ద పర్యాటక గమ్యంగా అభివృద్ధి చేస్తాం: మంత్రి కందుల దుర్గేష్

తూర్పు తీరాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్‌ స్పష్టం చేశారు.

CM Chandrababu: 2029 నాటికి రూ.1.40 లక్షల కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం

బెంగళూరు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి మెరుగైన రహదారి కనెక్టివిటీ అందించే కోడూరు-ముప్పవరం ఎకనమిక్ కారిడార్‌ (బెంగళూరు-కడప-విజయవాడ జాతీయ రహదారి) పనులను వచ్చే ఏడాదిలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ కి ముందు గాయపడిన ఆటగాళ్ళు వీరే!

ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పీక్‌కి చేరుతోంది.

Padma Shri Dr Jogesh Deuri: ఎరి సిల్క్ రంగంలో పయనీర్ డా. జోగేష్ డియూరికి పద్మశ్రీ

అస్సాం రాష్ట్ర సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దేశస్థాయిలో గుర్తింపు లభించింది.

Padma Vibhushan Justice K T Thomas: ప్రజా వ్యవహారాల్లో విశేష కృషి.. జస్టిస్ కేఎం థామస్‌కు పద్మ విభూషణ్ గౌరవం

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేఎం థామస్‌కు ప్రజాసేవ రంగంలో చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

Padma Shri Shrirang Lad: వ్యవసాయ రంగానికి విశేష సేవలు: రైతు నేత శ్రీరంగ్ లాడ్‌కు పద్మశ్రీ

వ్యవసాయం, పశుసంరక్షణ రంగాల్లో చేసిన విశేష కృషికి రైతు-సామాజిక కార్యకర్త శ్రీరంగ్ దేవబా లాడ్‌కు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు దక్కింది.

Project Genie: 'ప్రాజెక్ట్ జీనీ': గూగుల్ కొత్త AI టూల్‌తో వర్చువల్ వరల్డ్‌ల సృష్టి

గూగుల్ కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ Project Genie ను ప్రారంభించింది.

Nizams jewels: నిజాం ఆభరణాలు RBIలో సురక్షితం:  కేంద్రం 

నిజాం నగరానికి చెందిన విలువైన ఆభరణాలు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ (RBI) లో సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

Gold prices: నేడు సడెన్‌గా యూటర్న్ తీసుకున్న బంగారం,వెండి ధరలు

గత కొన్ని రోజులుగా అంచనాలకు మించిన బంగారం ధరలు నేడు (జనవరి 30) అనూహ్యంగా క్షీణించాయి.

Ukraine: జెలెన్ స్కీను మాస్కోకు ఆహ్వానించిన రష్యా.. భద్రతకు హామీ..

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నాలుగేళ్లుగా కొనసాగుతోంది.ఇరు దేశాలు ఘోర దాడులు కొనసాగిస్తున్నాయి.

Arunachal Pradesh: లోహిత్‌ వ్యాలీలో కార్చిచ్చు.. 9,500 అడుగుల ఎత్తులో హెలికాప్టర్ ఆపరేషన్

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని లోహిత్‌ వ్యాలీ అడవుల్లో భారీ కార్చిచ్చు సంభవించింది.

Quinton de Kock: రీఎంట్రీలో అదరగొడుతున్న డికాక్.. కెరీర్‌లోనే అత్యుత్తమ ఇన్నింగ్స్

దక్షిణాఫ్రికా సీనియర్ ఓపెనర్ క్వింటన్ డికాక్ అంతర్జాతీయ టీ20కు మళ్లీ రీఎంట్రీ ఇచ్చాడు.

Pakistan: టీ20 ప్రపంచకప్‌ కోసం శ్రీలంకకు బయల్దేరనున్న పాక్

పాకిస్థాన్ జట్టు వెనక్కి తగ్గింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌ కోసం పాకిస్థాన్ జట్టు శ్రీలంకకు బయల్దేరనుంది.

Donald Trump: కెనడా విక్ర‌యించే విమానాలపై 50శాతం సుంకం: ట్రంప్ వార్నింగ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కెనడాతో వాణిజ్య సంబంధాల విషయంలో ఉద్రిక్తతను పెంచారు.

Ajit Pawar: మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త పరిణామం: అజిత్ పవార్ వారసురాలిగా సునేత్రా పవార్?

మహారాష్ట్ర రాజకీయ ధృవతార అజిత్ పవార్ అకాల మరణం తర్వాత ఏర్పడిన ఖాళీని భర్తీ చేయడానికి ఎన్సీపీ (అజిత్ వర్గం) సన్నాహాలు ప్రారంభించింది.

PT Usha: పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం.. భర్త శ్రీనివాసన్ కన్నుమూత

భారత ఒలింపిక్ అసోసియేషన్ (IOA) అధ్యక్షురాలు,రాజ్యసభ సభ్యురాలు పీటీ ఉష కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Samantha Ruth Prabhu : సమంత పేరు మార్పు: మా ఇంటి బంగారం సినిమాతో మొదలు..

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత, బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ రాజ్ నిడిమోరు గత ఏడాది డిసెంబర్ 1న వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే.

Tamil Nadu State Film Awards: తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్.. ఫిబ్రవరి 13న ప్రధానోత్సవం.. అదరగొట్టిన 'జై భీమ్‌'

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 'తమిళనాడు స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్'ను ప్రకటించింది.

China-Britain: చైనా-బ్రిటన్‌ సంబంధాల్లో కొత్త అధ్యాయం.. జిన్‌పింగ్‌తో స్టార్మర్‌ భేటీ

చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్,బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ సుస్థిర, దీర్ఘకాలిక, సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.

Amaravati: గ్రీన్‌ఫీల్డ్‌ నగరంగా అమరావతి ప్రత్యేక గుర్తింపు.. సులభతర జీవనానికి భవిష్యత్‌ నగరం: ఆర్థిక సర్వే

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఆర్థిక సర్వే 2025-26 ప్రత్యేకంగా గమనించింది.

Medigadda: దేశంలో అత్యంత ప్రమాదకర డ్యాంగా మేడిగడ్డ: కేంద్రం వెల్లడి

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ (లక్ష్మి) బ్యారేజీలో తీవ్రమైన నిర్మాణ లోపాలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది.

Virat Kohli Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో విరాట్ కోహ్లీ అకౌంట్ అదృశ్యం.. హెల్ప్‌డెస్క్‌గా అనుష్క అకౌంట్

డిజిటల్ ప్రపంచాన్ని ఒక్కసారిగా కుదిపేసిన ఘటన ఇది. భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అనూహ్యంగా డీయాక్టివేట్ కావడంతో సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది.

Hyderabad: శ్వాస తీసుకోవడమే ప్రమాదమా? హైదరాబాద్‌లో పెరుగుతున్న వాయు కాలుష్యం

దిల్లీ,ముంబయి, కోల్‌కతా వంటి మెట్రో నగరాలతో పోలిస్తే గాలి నాణ్యత కొంత మెరుగ్గానే ఉన్నప్పటికీ... దక్షిణ భారత రాష్ట్రాల మెట్రోల్లో మాత్రం హైదరాబాద్‌ పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

Donald Trump: క్యూబాకు చమురు విక్రయిస్తే.. టారిఫ్‌లు తప్పవు: ట్రంప్‌ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ క్యూబాను లక్ష్యంగా చేసుకుని మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.

29 Jan 2026


UGC Regulations: UGC కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా మూడో రోజు నిరసనలు.. ఫిబ్రవరి 1న భారత్‌ బంద్‌కు పిలుపు

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌ (UGC) తీసుకొచ్చిన కొత్త రెగ్యులేషన్స్‌-2026ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గురువారం ఉత్తరప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో నిరసనలు మూడో రోజూ కొనసాగాయి.

Major breakthrough!: ఎలుకలలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌ను నయం చేసిన స్పానిష్ శాస్త్రవేత్తలు

స్పెయిన్‌కు చెందిన స్పానిష్ నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ సెంటర్ (CNIO) శాస్త్రవేత్తలు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌పై పోరాటంలో కీలకమైన ముందడుగు వేశారు.

KTM 390 Adventure R: స్టాండర్డ్ మోడల్ కంటే తక్కువ ధరకే KTM 390 అడ్వెంచర్ R లాంచ్

కేటీఎం ఇండియా తాజాగా తన కొత్త అడ్వెంచర్ మోటార్‌సైకిల్ KTM 390 అడ్వెంచర్ R ను భారత మార్కెట్‌లో విడుదల చేసింది.

Economic Survey: పార్లమెంట్ ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల ప్రస్తావన.. ఏముందంటే?

సెంట్రల్ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన తాజా ఆర్థిక సర్వేలో తెలుగు రాష్ట్రాల అభివృద్ధి అంశాలు ప్రత్యేకంగా ప్రస్తావించారు.

Economic Survey: 2008 కంటే దారుణ పరిస్థితులు: ఏఐపై ఆర్థిక సర్వేలో హెచ్చరికలు

సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ విప్లవాత్మక మార్పులను తీసుకు వస్తోంది.

T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్'లో అత్యధిక రన్ లు చేసిన కెప్టెన్లు వీరే..

ఐసీసీ టీ20 ప్రపంచకప్ తొమ్మిది ఎడిషన్లలో ఎన్నో అద్భుత ప్రదర్శనలు చూసే అవకాశం లభించింది.

Abhishek Sharma: 194.92 స్ట్రైక్ రేట్: టీ20లో విధ్వంసకర బ్యాటర్.. ఎవరంటే..?

నూనుగు మీసాల కుర్రాడు అభిషేక్ శర్మ వరల్డ్ క్రికెట్ ను షేక్ చేస్తున్నాడు.

San Francisco: ప్రపంచంలోనే స్టార్ట్‌అప్స్‌కు అనుకూలమైన నగరంగా శాన్ ఫ్రాన్సిస్కో

కొత్తగా విడుదలైన మల్టీపాలిటన్ స్టార్ట్‌అప్ ఫ్రెండ్లీ సిటీ ఇండెక్స్ ప్రకారం, ప్రపంచంలోనే స్టార్ట్‌అప్స్‌కు అత్యంత అనుకూలమైన నగరంగా శాన్ ఫ్రాన్సిస్కో నిలిచింది.

Telecom industry: బడ్జెట్‌ 2026లో టెలికాం రంగానికి ఊరట కోరుతున్న కంపెనీలు

బడ్జెట్‌ 2026-27లో టెలికాం రంగానికి ఊరట ఇవ్వాలంటూ దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరాయి.

Full Snow Moon 2026: సూపర్ మూన్ కాకపోయినా.. ఏడాదిలోనే అత్యంత వెలుగైన రాత్రి!

ఫిబ్రవరి 1 సాయంత్రం ఫిబ్రవరి నెల ఫుల్ స్నో మూన్ ఆకాశంలో దర్శనమివ్వనుంది.

Earth-sized new planet: భూమికి 146 కాంతి సంవత్సరాల దూరంలో కొత్త గ్రహం… జీవానికి అవకాశం ఉందా?

భూమికి దగ్గరగా జీవం ఉండే అవకాశాలున్న కొత్త గ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.

Imran Khan: ఇమ్రాన్‌ఖాన్ ఆరోగ్యంపై ఆందోళన.. చికిత్స ఆలస్యం అయితే కంటిచూపు పోయే ప్రమాదం..

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్ ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా మారింది.

UGC rules: యూజీసీ కొత్త నిబంధనలపై సుప్రీం స్టే

కుల ఆధారిత వివక్షను రద్దు చేసి, ఉన్నత విద్యాసంస్థల్లో సమానత్వాన్ని పెంపొందించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) తీసుకొచ్చిన కొత్త నిబంధనలపై సుప్రీంకోర్టు స్టే విధించింది.

MSVPG:మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్‌కు హ్యాపీ న్యూస్: బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'మన శంకర వరప్రసాద్'

మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా 'మన శంకర వరప్రసాద్' బాక్సాఫీస్ వద్ద రికార్డుల పంట తీస్తోంది.

H-1B Visa: హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం.. టెక్సాస్‌ సంస్థలపై దర్యాప్తు

హెచ్‌-1బీ వీసాల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో, టెక్సాస్ రాష్ట్రం చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.

Ajit Pawar: మేఘాల్లో హెలికాప్టర్‌ ప్రయాణం.. 2024లోనే అజిత్ పవార్ కి విమాన ప్రమాదం అనుభవం

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌కు 2024లోనూ విమాన ప్రమాదం వంటి భయంకర అనుభవం ఎదురైంది.

Jammu: జమ్ముకశ్మీర్‌లో భారీగా విరిగిన మంచుచరియలు

గత కొన్ని రోజులుగా జమ్ముకశ్మీర్‌లో మళ్లీ మంచు కురుస్తుండటంతో గండేర్‌బల్‌ జిల్లాలో భారీ మంచు చరియలు చోటుచేసుకున్నాయి.

Telangana: మొదటిసారి హైదరాబాద్‌కు బోయింగ్‌ 787-9 డ్రీమ్‌లైనర్

ఎయిర్ ఇండియా బోయింగ్ 787-9 డ్రీమ్‌లైనర్ విమానాన్ని 'వింగ్స్ ఇండియా 2026' కార్యక్రమంలో బుధవారం ఆవిష్కరించింది.

Telangana News: తెలంగాణ సాగునీటి బడ్జెట్‌పై నీటిపారుదలశాఖ భారీగా ప్రతిపాదనలు.. రుణ చెల్లింపులకు రూ.11,300 కోట్లు ప్రతిపాదన

వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల రుణాల చెల్లింపులకు, వడ్డీలకు పెద్ద మొత్తాన్ని కేటాయించాలని తెలంగాణ నీటిపారుదలశాఖ ప్రతిపాదించింది.

JEE MAIN: దేశవ్యాప్తంగా 13.5 లక్షల మంది జేఈఈ మెయిన్‌-1కి హాజరు

దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ 2026 పేపర్‌-1 ఆన్‌లైన్‌ పరీక్షలు బుధవారం పూర్తయాయి.

Pawan kalyan: పిఠాపురం రైల్వే స్టేషన్‌ను మోడల్ స్టేషన్‌గా అభివృద్ధి అభివృద్ధి చేయండి: అశ్వినీ వైష్ణవ్‌కు ఉపముఖ్యమంత్రి వినతి

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం పిఠాపురంలోని రైల్‌భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిశారు.

Cm chandrababu: తిరుపతి-రేణిగుంట పారిశ్రామిక హబ్‌తో రైల్వే అనుసంధానం.. రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు

తెలంగాణ,ఛత్తీస్‌గఢ్‌,మధ్యప్రదేశ్‌ వంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని పోర్టులకు సరుకు రవాణా మరింత సులభంగా జరిగేలా రైల్వే సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

Andhra Pradesh : 600 బీసీ వసతిగృహాల్లో డిజిటల్ తరగతులు.. వచ్చే విద్యా సంవత్సరంలోనే అమలు

ఏపీ వ్యాప్తంగా ఉన్న 600 బీసీ సంక్షేమ వసతిగృహాల్లో డిజిటల్‌ తరగతులు నిర్వహించేందుకు అవసరమైన పరికరాలు,బోధన కంటెంట్‌తో పాటు మౌలిక ఏర్పాట్లను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే పూర్తిచేయాలని అసెంబ్లీ బీసీ సంక్షేమ కమిటీ సంబంధిత అధికారులను ఆదేశించింది.

AP Tourism: ఎనిమిది చోట్ల హౌస్‌ బోట్లు.. ప్రైవేట్‌ ఆపరేటర్లకు అనుమతి.. త్వరలో అందుబాటులోకి

పర్యాటక రంగాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది.

Stock Market:బడ్జెట్ ముందు స్టాక్ మార్కెట్ కుదేలు.. సెన్సెక్స్ 498 పాయింట్లు డౌన్

కేంద్ర బడ్జెట్‌కు ముందు దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర ఒత్తిడికి లోనై గణనీయంగా పడిపోయాయి.

Neuralink: న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ ట్రయల్స్‌లో 21 మంది.. ఎలాన్ మస్క్ కంపెనీ కీలక ప్రకటన

ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ ఇంప్లాంట్ కంపెనీ న్యూరాలింక్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న క్లినికల్ ట్రయల్స్‌లో మొత్తం 21 మంది పాల్గొంటున్నారని వెల్లడించింది.

Ajit Pawar: 'ఓ.. షిట్'.. విమానం కూలిపోయే ముందు కాక్‌పిట్ నుంచి వినిపించిన ఆఖరి మాటలివే!

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌ను బలితీసుకున్న విమాన ప్రమాదానికి సంబంధించి గుండెల్ని పిండేసే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి

Champion: నేటి నుండి నెట్‌ఫ్లిక్స్‌ ఓటిటిలో 'ఛాంపియన్' సినిమా స్ట్రీమింగ్

యంగ్ హీరో రోషన్ మేకా ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'ఛాంపియన్' థియేటర్లలో రిలీజ్ అయ్యి నెల రోజులు కూడా గడవకముందే ఓటీటీలోకి వచ్చేసింది.

Gold, Silver Rates: అంతర్జాతీయ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ.4లక్షలు దాటి పరుగులు

దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు ఆకాశాన్నిఅంటుతున్నాయి.

Marco Rubio: ఇరాన్‌లో పాలన మారితే ఎవరు అధికారం చేపడతారో తెలియదు: రూబియో

పశ్చిమాసియాలో అమెరికా యుద్ధనౌకలు, సైనిక బలగాల మోహరింపుతో ఇరాన్‌పై ఎప్పుడు దాడి జరుగుతుందోనన్న ఆందోళనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి.

SSMB : మహేశ్ బాబు - సందీప్ వంగా కాంబినేషన్‌లో సినిమా? లేటెస్ట్ అప్‌డేట్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక దిగ్గజం ఎస్‌.ఎస్‌.రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు.

Indian rupee: జీవనకాల కనిష్ఠానికి రూపాయి.. అమెరికా డాలర్‌తో రూ.91.99కు చేరిన విలువ

అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్‌లో భారత రూపాయి ఒత్తిడికి లోనవుతోంది.

Google Photos‌: భారత ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం.. గూగుల్ ఫోటోస్ లో కొత్త AI ఫీచర్లు విడుదల

భారత్‌లోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం Google Photosలో కొత్త AI ఆధారిత ఫీచర్లు గూగుల్ అందుబాటులోకి తెచ్చింది.

Ajit Pawar: అజిత్‌ పవార్‌ అంత్యక్రియలకు మోదీ, అమిత్‌ షా

ఎన్సీపీ నేత,మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి

Economic Survey: పార్లమెంట్ ముందుకు ఆర్థిక సర్వే.. ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్

2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంటులో ఆర్థిక సర్వే 2025-26ను ప్రవేశపెట్టనున్నారు.

IND vs NZ : నాల్గో టీ20 మ్యాచ్‌లో.. ఓటమికి కారణాలను వెల్లడించిన సూర్యకుమార్ యాదవ్

ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భాగంగా నాల్గో మ్యాచ్ బుధవారం రాత్రి వైజాగ్ వేదికగా జరిగింది.

Trump: చర్చలు రాకపోతే ఇరాన్‌పై 'భీకర స్థాయి' దాడి: ట్రంప్

అణు ఒప్పందంపై చర్చలకు ముందుకు రాకపోతే ఇరాన్‌పై తీవ్ర స్థాయిలో దాడులు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హెచ్చరించారు.

Inter Students : ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్.. హాల్‌టికెట్లపై కీలక ప్రకటన..

తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం వెలువడింది.

Andhra Pradesh: అమరావతిలో తొలి ఏఐ విశ్వవిద్యాలయం… ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం

దేశంలోనే తొలిసారిగా అమరావతిలో కృత్రిమ మేధస్సు (ఏఐ) విశ్వవిద్యాలయం ఫిబ్రవరి 19 నుంచి కార్యకలాపాలు ప్రారంభించబోతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఐటీ & ఈ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ వెల్లడించారు.

Minister Ramprasad Reddy: 'స్త్రీశక్తి' కింద 40 కోట్ల ప్రయాణాలు..: రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా అమలవుతున్న స్త్రీశక్తి పథకం కింద ఇప్పటివరకు మహిళలు సుమారు 40 కోట్ల సార్లు ఉచితంగా ప్రయాణించారు అని రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి వెల్లడించారు.

Cm chandrababu: జూన్‌ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి.. హడ్కో రుణానికి ప్రభుత్వ హామీ

ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్‌ నెలాఖరులోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

USA: ఇండియా-ఈయూ ఒప్పందం నిరాశపరిచింది: స్కాట్‌ బెసెంట్

భారత్‌-ఐరోపా సమాఖ్యల మధ్య తాజాగా కుదిరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఇండియా-ఈయూ FTA)పై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది.

మునుపటి తరువాత