22 May 2025

All party delegations: ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు మద్దతుగా యూఏఈ, జపాన్‌

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ఆ అశాంతిని భారత్‌పైకి మళ్లిస్తున్న పాకిస్థాన్‌ చర్యలను అంతర్జాతీయ సమాజానికి తెలియజేసే ప్రయత్నాల్లో భాగంగా, భారత ప్రభుత్వం అఖిలపక్ష ప్రతినిధి బృందాలను వివిధ విదేశాలకు పంపిన విషయం తెలిసిందే.

#NewsBytesExplainer: అంతరిక్షం నుండి కనిపించే ఏకైక మానవ నిర్మాణం ... ఎక్కడ ఉందంటే..?

చాలా సంవత్సరాలుగా, అంతరిక్షం నుంచి మన కళ్లకు కనిపించే మానవ నిర్మాణంగా చైనా గ్రేట్‌వాల్‌ (గ్రేట్ వాల్ ఆఫ్ చైనా) అని చాలామంది భావిస్తూ వచ్చారు.

Aishwarya Rai: కేన్స్‌లో సిందూరంతో ఐశ్వర్య రాయ్.. లుక్‌పై నటి సెలీనా జైట్లీ ఆసక్తికర స్పందన

2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకల్లో భారతీయ సినీ నటి ఐశ్వర్య రాయ్ బచ్చన్ తన ప్రత్యేకమైన స్టైల్‌తో అందర్ని ముగ్ధులను చేశారు.

Himanta Biswa Sarma: ముందు మీ రెండు చికెన్స్ నెక్‌లు జాగ్రత్త.. బంగ్లాదేశ్‌ను హెచ్చరించిన హిమంత బిశ్వ శర్మ 

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ బంగ్లాదేశ్ ప్రభుత్వానికి కఠినమైన హెచ్చరిక జారీ చేశారు.

Bhogapuram Airport: భోగాపురం ఎయిర్‌పోర్టు అభివృద్ధిలో కీలకమైన ముందడుగు.. సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం 500 ఎకరాల భూ కేటాయింపు 

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దే యోజనలో భాగంగా, సిటీ సైడ్‌ డెవలప్‌మెంట్‌ కోసం ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Jyoti Malhotra: పాకిస్తాన్‌కి 'జ్యోతి మల్హోత్రా' ప్రయాణాన్ని స్పాన్సర్ చేసింది యూఏఈ కంపెనీ..!

పాకిస్థాన్‌కు గూఢచర్యం కేసులో అరెస్టైన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా వ్యవహారంలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

S Jaishankar: పహల్గామ్‌ ఉగ్రదాడి ఘటన.. పాక్‌ ఆర్మీ చీఫ్‌ మునీర్‌పై జైశంకర్‌ సంచలన ఆరోపణలు

జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల చోటుచేసుకున్న ఉగ్రదాడి ఘటనపై భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్‌. జైశంకర్ తీవ్రంగా స్పందించారు.

Vishwambhara : కేన్స్ లో 'విశ్వంభర' బుక్ రిలీజ్.. అందులో ఏముందంటే..? మెగా ఎపిక్ సినిమాకు గ్లోబల్ అటెన్షన్

మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో, వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం 'విశ్వంభర'పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Munnar Travel Guide: పర్యాటకుల మనసు దోచుకునే మున్నార్ ప్రదేశాలు.. చూడాల్సిందే!

కేరళ రాష్ట్రంలోని పశ్చిమ కనుమల మధ్యలో మున్నార్‌ అనే ప్రముఖ పర్వత ప్రాంతం విస్తరించి ఉంది.

Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు

బాలీవుడ్‌ హీరో సల్మాన్‌ ఖాన్‌ నివాసంలోకి ఓ వ్యక్తి ప్రవేశించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ !

ఇండియా కవాసాకి మోటార్స్ 2025 మోడల్‌గా వెర్సిస్-ఎక్స్ 300 అడ్వెంచర్ మోటార్‌సైకిల్‌ను దేశీయ మార్కెట్లోకి తిరిగి ప్రవేశపెట్టింది.

Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు

పంజాబ్‌,హర్యానా హైకోర్టు భవనానికి గురువారం మధ్యాహ్నం బాంబు బెదిరింపు మెయిల్‌ రూపంలో వచ్చింది.

Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్

'హను-మాన్' సినిమా ద్వారా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సాధించి, దేశవ్యాప్తంగా పేరుపొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ, ఇప్పుడు మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టాడు.

Supreme Court:'ఈడీ అన్ని పరిమితులను దాటుతోంది'..తమిళనాడు మద్యం కేసులో ఈడీ దర్యాప్తుపై స్టే 

తమిళనాడులోని ప్రభుత్వ మద్యం దుకాణాలపై ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) నిర్వహించిన దాడులపై భారత సుప్రీంకోర్టు తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేసింది.

PM Modi: 'మహిళల సిందూరాన్ని తుడిచిన వాళ్లను మట్టిలో కలిపేశాం'.. పహల్గామ్ ఉగ్ర దాడిపై మరోసారి ప్రధాని మోదీ 

"మన మహిళల నుదిటిపై ఉన్న సిందూరాన్ని తుడిచిన వారిని మట్టిలో కలిపేశాం" అని ప్రధాని మోదీ అన్నారు.

Gold Price Today; పసిడి ప్రియులకు మరోసారి బిగ్ షాక్.. బంగారం ధర ఒక్కరోజే ఎంత పెరిగిందో తెలుసా?

కొద్ది రోజుల కిందటి వరకు బంగారం సురక్షిత పెట్టుబడి సాధనంగా గణనీయమైన డిమాండ్‌ను కనబరిచింది.

PV Sindhu: మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 టోర్నీ నుంచి తొలి రౌండ్లోనే నిష్క్రమించిన పి.వి.సింధు

భారత స్టార్‌ షట్లర్‌ పివి.సింధు పేలవ ఫామ్‌ కొనసాగుతూనే ఉంది.తాజాగా జరిగిన మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో ఆమె మొదటి రౌండ్‌లోనే ఇంటికెళ్లాల్సి వచ్చింది.

Rana Daggubati: 'రానా నాయుడు 2'పై రానా కీలక కామెంట్స్.. ఈ సారి బూతులు తక్కువగా ఉంటాయంటూ.. 

నెట్‌ ఫ్లిక్స్ వేదికగా త్వరలో విడుదల కాబోతున్న పాపులర్ వెబ్ సిరీస్ 'రానా నాయుడు' సీజన్ 2పై హీరో రానా దగ్గుబాటి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

OpenAI: జానీ ఐవ్‌కు చెందిన ఏఐ కంపెనీని కొనుగోలు చేసిన ఓపెన్‌ ఏఐ 

చాట్‌జీపీటీకి మద్దతు ఇచ్చే మాతృసంస్థ ఓపెన్‌ఏఐ (OpenAI) ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ (AI) ఆధారిత హార్డ్‌వేర్‌ల తయారీ వైపు దృష్టి సారించింది.

PM Modi: 103 అమృత్‌ భారత్ స్టేషన్లను ప్రారంభించిన ప్రధాని మోదీ..

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న 18 రాష్ట్రాల్లో ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రాజస్థాన్‌ నుండి వర్చువల్‌ ద్వారా ప్రారంభించి దేశ ప్రజలకు అంకితమిచ్చారు.

Pakistan: ఆపరేషన్‌ సిందూర్‌ వేళ 50 మంది ఉగ్రవాదులు భారత్‌లోకి చొరబడేందుకు కుట్ర.. తిప్పికొట్టిన బీఎస్‌ఎఫ్‌ 

ఆపరేషన్‌ సిందూర్‌ పటిష్టంగా కొనసాగుతున్న తరుణంలో, పాకిస్థాన్‌ భారత్‌లోకి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను పంపేందుకు ప్రయత్నించిన ఘటన చోటుచేసుకుంది.

IPL 2025: నిబంధనను అతిక్రమించిన ముంబయి ఇండియన్స్‌.. పెనాల్టీగా నోబాల్‌!

ఐపీఎల్‌ 2025 సీజన్‌లో బుధవారం జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ తలపడ్డాయి.

Delhi Police: భారత్'లో మరో ఉగ్ర దాడికి ఐఎస్‌ఐ కుట్ర ..స్లీపర్ సెల్ నెట్‌వర్క్‌ను ధ్వంసం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థలు 

జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే.

Trump - Ramaphosa Meeting: సౌత్ ఆఫ్రికాలో శ్వేత జాతీయులపై దాడి ఆరోపణలు.. తిప్పికొట్టిన సిరిల్ రామఫోసా

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాల మధ్య జరిగిన సమావేశం తీవ్ర వాదోపవాదాలకు దారి తీసింది.

Kumki elephants: కుంకీ ఏనుగులను అప్పగించిన కర్ణాటక.. బదిలీ ఆదేశ పత్రాలు అందుకున్న ఉపముఖ్యమంత్రి 

గత ఆగస్టులో కర్ణాటక-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం,కర్ణాటక నుండి కుంకీ ఏనుగులను బుధవారం తరలించారు.

Earthquake: గ్రీస్‌లో 6.1 తీవ్రతతో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

ఆగ్నేయ ఐరోపాలోని గ్రీస్‌లో భారీ భూకంపం సంభవించింది.

Suryakumar Yadav : టీ20 క్రికెట్‌లో చ‌రిత్ర సృష్టించిన సూర్య‌కుమార్ యాద‌వ్‌.. ఆసియాలోనే ఒకే ఒక్క‌డు.. 

టీ20 ఫార్మాట్‌లో భారత స్టార్ ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ అరుదైన రికార్డు అందుకున్నాడు.

MI vs DC : ఢిల్లీ క్యాపిట‌ల్స్‌కి బిగ్ షాక్ ఇచ్చిన బీసీసీఐ.. 10 శాతం జ‌రిమానా..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రయాణం ముగిసింది.ప్లేఆఫ్స్ ఆశలు అడియాశలుగా మిగిలిపోయాయి.

USA: అత్యంత శక్తిమంతమైన మినిట్‌మ్యాన్‌-3 క్షిపణిని పరీక్షించిన అమెరికా..! 

అమెరికా అత్యంత శక్తివంతమైన ఖండాంతర అణు క్షిపణి అయిన మినిట్‌మ్యాన్‌-3ను విజయవంతంగా పరీక్షించింది.

Kalam: 'కలాం' బయోపిక్'లో ధనుష్ - ఫస్ట్ లుక్ రిలీజ్.. 'ఆదిపురుష్' ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం

భారతదేశానికి "మిస్సైల్ మ్యాన్"గా పేరు గాంచిన, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జీవితం ఆధారంగా రూపొందనున్న బయోపిక్ త్వరలో వెండితెరపైకి రానుంది.

Canada: గోల్డెన్‌ డోమ్‌ నిర్మాణంలో భాగం అయ్యేందుకు చర్చలు జరుపుతున్న కెనడా 

భవిష్యత్తులో తమ గగనతలంలోకి ఎటువంటి క్షిపణులు ప్రవేశించకుండా, అణ్వాయుధాలు సమీపించకుండా కాపాడుకునేందుకు అమెరికా అత్యాధునిక రక్షణ వ్యవస్థ 'గోల్డెన్‌ డోమ్‌' నిర్మాణానికి శ్రీకారం చుట్టిన విషయం విదితమే.

Stock Market: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు.. సెన్సెక్స్ 600 పాయింట్లు డౌన్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు వెలువడటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

Israeli Embassy: అమెరికాలో ఉగ్రదాడి కలకలం.. వాషింగ్టన్‌ డీసీలో ఇజ్రాయెల్‌ ఎంబసీ సిబ్బందిపై కాల్పులు 

అగ్రరాజ్యం అమెరికాలో ఉగ్రదాడి తీవ్ర ఉద్రిక్తతను రేపింది. రాజధాని వాషింగ్టన్‌ డీసీలో ఉన్న ఇజ్రాయెల్‌ రాయబార కార్యాలయం (ఎంబసీ) సిబ్బందిపై ఉగ్రవాదులు దాడికి పాల్పడ్డారు.

Puri-Vijay : 'బెగ్గర్' టైటిల్ పై విజయ్ సేతుపతి క్లారిటీ 

డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రూపొందనుంది.

Hamas-Israel: ఐడీఎఫ్ దాడిలో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ హతం! ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటన

ఇజ్రాయెల్ దళాల దాడుల్లో హమాస్ చీఫ్ మొహమ్మద్ సిన్వర్ మరణించి ఉండవచ్చని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్కొన్నారు.

Kishtwar Terrorist Encounter: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా చత్రో ప్రాంతంలోని సింగ్‌పోరా వద్ద మే 22, 2025న ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది.

Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాకి ఉగ్రవాదంతో సంబంధాలు లేవు: పోలీసులు

పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తూ అరెస్టయ్యిన హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో దర్యాప్తు కొనసాగుతోంది.

Agniveers: ఆపరేషన్ సిందూర్‌.. పాక్ డ్రోన్ల దాడిని ధైర్యంగా ఎదుర్కొన్న 3,000 మంది అగ్నివీరులు 

భారత సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ డ్రోన్లు, క్షిపణులు పంపేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్‌కు భారత సైన్యం చావు దెబ్బకొట్టింది.

Uber: 'క్యాబ్ బుకింగ్‌లకు టిప్ మోడల్ అనైతికం'.. ఉబర్‌కు నోటీసు పంపిన ప్రహ్లాద్ జోషి 

భారతదేశంలో ఊబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసులను అనేక మంది ప్రజలు నిత్యం ఉపయోగిస్తుంటారు.

Trump: ఖతార్‌ విమాన బహుమతిపై ప్రశ్న.. 'గెట్ అవుట్' అంటూ.. విలేకరిపై మండిపడ్డ ట్రంప్ 

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఖతార్‌ పాలకులు ఇచ్చిన విలాసవంతమైన విమానం బహుమతిగా ప్రకటించడంపై ఇటీవల వివాదం చెలరేగింది.

IND-USA: జూలై 8లోగా అమెరికా,భారత్ వాణిజ్య ఒప్పందం

భారత్ పై అమెరికా 26 శాతం ప్రతీకార సుంకాలు విధించిన నేపథ్యంలో,ఆ దేశం వాటి అమలును 90 రోజుల పాటు వాయిదా వేసింది.

cholera vaccine HillChol: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'హిల్‌కాల్' కలరా టీకా.. క్లినికల్‌ పరీక్షల్లో విజయవంతం

భారత్ బయోటెక్ రూపొందించిన నోటి ద్వారా తీసుకునే కలరా టీకా 'హిల్‌కాల్' తృతీయ దశ క్లినికల్ పరీక్షల్లో విజయవంతమైన ఫలితాలను సాధించింది.

Vishaka Metro: అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ 

విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు పనులను వచ్చే అక్టోబర్ నెలలో ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపారు.

మునుపటి
తరువాత