సెబీ: వార్తలు
SEBI: సెబీ కొత్త యూపీఐ మెకానిజం.. ఇంటర్మీడియరీలన్నింటికీ కొత్త యూపీఐ చెల్లింపు వ్యవస్థ
మదుపర్ల నుంచి నిధులను వసూలు చేసే అన్ని నమోదిత ఇంటర్మీడియరీలకు యూపీఐ ఆధారిత చెల్లింపు విధానాన్ని తప్పనిసరి చేస్తున్నట్టు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రకటించింది.
Sadhana Broadcast shares fraud: సాధన బ్రాడ్కాస్ట్ షేర్ స్కామ్.. బాలీవుడ్ నటుడు సహా 57 మందిపై సెబీ నిషేధం
సుమారు తొమ్మిది నెలల క్రితం టాలీవుడ్ నటుడు ప్రభాస్పై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ నటుడు అర్షద్ వార్షీకి,అప్పట్లో డార్లింగ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
Jio Financial: జియో ఫైనాన్షియల్ అనుబంధ సంస్థ జిఓ బ్లాక్ రాక్ మ్యూచువల్ ఫండ్కు సెబీ ఆమోదం
దేశంలో మ్యూచువల్ ఫండ్ కార్యకలాపాలు నిర్వహించేందుకు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (JFSL) అనుబంధ సంస్థకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) నుండి అనుమతి లభించిందని మంగళవారం ప్రకటించింది.
Options Trading: ఎఫ్ అండ్ ఓ హెచ్చరికల తర్వాత కూడా.. ఆప్షన్స్ ట్రేడింగ్లో చిన్న మదుపర్ల జోరు
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) మార్కెట్లో ట్రేడింగ్ చేస్తున్న ప్రతి 10 మంది మదుపర్లలో తొమ్మిది మంది (90%) నష్టాలు చవిచూస్తున్నారని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) గతంలోనే గుర్తించింది.
Tuhin Kanta Pandey: ఎఫ్అండ్ఓ ట్రేడింగ్లో 90% రిటైల్ మదుపర్లకు నష్టం: సెబీ ఛైర్మన్
ఫ్యూచర్ అండ్ ఆప్షన్ల (Futures and Options - F&O) విభాగంలో తక్కువ సమయంలో భారీ లాభాలు పొందాలని ఆశించే రిటైల్ మదుపర్లపై కొన్నాళ్లుగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Digilocker: ఈక్విటీ ఇన్వెస్టర్లకు అదిరే శుభవార్త చెప్పిన సెబీ.. ఏప్రిల్ 1 నుంచి కొత్త సేవలు
ప్రభుత్వం డిజిటల్ విధానంలో ప్రజల డాక్యుమెంట్లను భద్రంగా నిల్వ చేసేందుకు డిజిలాకర్ సేవలను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.
SIF Investment Funds : హై రిస్క్ ఇన్వెస్టర్లకు కొత్త అవకాశం.. రూ.10 లక్షలతో 'సిఫ్' ప్రారంభం!
సంపన్న పెట్టుబడిదారుల కోసం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కొత్త పెట్టుబడి విధానాన్ని ప్రవేశపెట్టింది.
SEBI chief: సెబీకి త్వరలో కొత్త చీఫ్.. దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్రం
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజీ బోర్డు ఆఫ్ ఇండియా (SEBI)కి కొత్త చీఫ్ నియామకానికి సంబంధించి కేంద్రం తాజాగా ప్రక్రియ ప్రారంభించింది.
Ketan Parekh: మళ్లీ కేతన్ పరేఖ్ ప్రకంపనలు.. రూ.65.77 కోట్ల లాభాలను కొల్లగొట్టారు
కేతన్ పరేఖ్ మరోసారి వార్తల్లో నిలిచారు. 2021 జనవరి 1 నుంచి 2023 జూన్ 20 మధ్య జరిగిన లావాదేవీలపై సెబీ (SEBI) నిర్వహించిన దర్యాప్తులో, అతని పాత్ర అసాధారణమైన ఫ్రంట్ రన్నింగ్ కుంభకోణంలో ఉన్నట్లు తేల్చింది.
Madhabi Puri Buch: పార్లమెంటరీ కమిటీ సమావేశానికి సెబీ చీఫ్ గైర్హాజరు..
సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ పార్లమెంటరీ కమిటీ సమావేశానికి హాజరుకాలేకపోయారు.
PAC-SEBI: నేడు పీఏసీ ఎదుట హాజరుకానున్న సెబీ చైర్పర్సన్ మాధబి..
సెబీ చైర్పర్సన్ మాధబి పూరీ బుచ్ గురువారం రోజు పార్లమెంట్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ముందు హాజరు కావాల్సి ఉంది.
Madhabi Puri Buch: సెబీ చీఫ్ మాధబి పురీ బచ్ వివాదం.. సెబీ బాస్కు పీఏసీ సమన్లు
సెబీ చైర్పర్సన్ మాధబి పురీ బచ్ కు పార్లమెంటరీ కమిటీ సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 24న కమిటీ ముందుకు హాజరు కావాలని ఆదేశాలను జారీ చేసింది.
Biggest Indian IPO: భారతదేశ అతిపెద్ద IPOకి సెబీ గ్రీన్ సిగ్నల్.. అక్టోబర్లో ప్రారంభించే అవకాశం..?
భారత స్టాక్ మార్కెట్లో అతిపెద్ద ఐపీఓకి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. హ్యుందాయ్ మోటర్ ఇండియా ఓపెన్ పబ్లిక్ ఆఫర్ (ఓపీఓ) ద్వారా రూ. 25,000 కోట్లు సమీకరించడానికి సన్నద్ధమవుతోంది.
SEBI backtracks: ఉద్యోగుల నిరసనతో వెనక్కి తగ్గిన సెబీ.. ఉద్యోగుల సమస్యలు అంతర్గతంగా పరిష్కారం
సెబీ (SEBI) సెప్టెంబర్ 4న విడుదల చేసిన ప్రకటనను వెనక్కి తీసుకుంది. ఉద్యోగుల నుంచి వచ్చిన నిరసనల కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది.
SEBI Chief: సెబీ చీఫ్పై మరోసారి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు
సెబీ చైర్పర్సన్ మాధబి పురి బచ్పై కాంగ్రెస్ పార్టీ నేత పవన్ ఖేరా మళ్లీ తీవ్ర విమర్శలు చేశారు. గతంలో చేసిన ఆరోపణలకు సమాధానంగా ఆమె, ఆమె భర్త గతంలో వివరణ ఇచ్చారు.
Sebi chief on allegations: అవన్నీ తప్పుడు ఆరోపణలు.. మౌనం వీడిన సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్
సెబీ చీఫ్ మాధవీ పురీ బచ్ (Madhabi Puri Buch) తనపై వచ్చిన ఆరోపణలకు తొలిసారిగా స్పందించారు.
Madhabi Puri Buch: సెబీ ఛైర్పర్సన్ మౌనంగా ఉండటాన్ని ప్రశ్నించిన షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్
సెబీ ఛైర్పర్సన్ మాధవి పురీ బుచ్ పై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.తాజా ఆరోపణలపై షార్ట్సెల్లింగ్ సంస్థ హిండెన్బర్గ్ స్పందించింది.
SEBI Chief Madhabi Puri Buch: సెబీ చీఫ్ మధబి పూరీ బుచ్పై కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) చీఫ్ మధబి పూరీ బుచ్పై కాంగ్రెస్ పార్టీ తాజాగా తీవ్ర ఆరోపణలు చేసింది.
SEBI: స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్, ఆప్షన్లపై సెబీ నిబంధనలను కఠినతరం
భారతదేశం స్టాక్ మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ప్రవేశ అడ్డంకులను పెంచడానికి డెరివేటివ్స్ నిబంధనలను కఠినతరం చేస్తోంది.
SEBI: సెబీ ఛైర్పర్సన్ పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (SEBI) ఛైర్పర్సన్ మాధవీ పురి బుచ్పై కాంగ్రెస్ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది.
Madhabi puri Buch: సెబీ చీఫ్కు త్వరలోనే పార్లమెంటరీ ప్యానల్ సమన్లు..?
మార్కెట్ నియంత్రణాధికార సంస్థ సెబీ (SEBI) ఛైర్పర్సన్ మాధవి పురి బచ్ ప్రస్తుతం కొత్త సమస్యల్లో చిక్కుకున్నారు.
Sebi: సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ పై ఆర్థిక మంత్రిత్వ శాఖకు సిబ్బంది ఫిర్యాదు
సెబీ చీఫ్ మాధబి పురీ బుచ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. అదానీ షేర్ల వ్యవహారంతో, ఐసీఐసీఐ బ్యాంక్ జీతభత్యాల విషయంలో వార్తల్లో నిలిచిన ఆమె, తాజాగా సెబీ అధికారులు చేసిన ఫిర్యాదులతో మరోసారి వివాదాల్లో నిలిచారు.
Paytm: పేటీఎం వ్యవస్థాపకులు, డైరెక్టర్లకు సెబీ షోకాజ్ నోటీసులు
ప్రముఖ ఆర్థిక సేవల సంస్థ పేటియం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్ షేర్లు నేడు మార్కెట్లో భారీగా క్షీణించాయి.
Anil Ambani: అనిల్ అంబానీకి భారీ షాక్ .. 5 సంవత్సరాల పాటుసెబీ నిషేధం.. 25 కోట్ల జరిమానా
దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకి భారీ షాక్ తగిలింది. అనిల్ అంబానీపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఐదేళ్ల పాటు నిషేధం విధించింది.
Hindenburg: ఆ ఫండ్స్ మా దేశానికి కావు.. హిండెన్ బర్గ్ రిపోర్టుపై మండిపడ్డ మారిషన్
హిండెన్బర్గ్ రిపోర్టుపై మారిషన్ ఫైనాన్షియల్ సర్వీస్ కమిషన్ అగ్రహం వ్యక్తం చేసింది.
SEBI: సెబీ కొత్త నిబంధనలు స్టాక్ బ్రోకర్లు ఎక్కువ వసూలు చేయవలసి వస్తుంది: జెరోధా సీఈఓ
డిస్కౌంట్ బ్రోకింగ్ను ప్రభావితం చేసే ఒక ముఖ్యమైన అభివృద్ధిలో, రెగ్యులేటర్ తమ సభ్యులందరికీ ఏకరీతిలో వసూలు చేయాలని స్టాక్ ఎక్స్ఛేంజీలు, ఇతర మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంస్థలను (MIIలు) ఆదేశించింది.
Hindeburg: హిండెన్బర్గ్ రీసెర్చ్కు సెబీ షోకాజ్ నోటీసు
US షార్ట్-సెల్లర్ సంస్థ హిండెన్బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్పై తన నివేదికకు సంబంధించి మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ నుండి షోకాజ్ నోటీసును అందుకుంది.
Infosys: ఇన్సైడర్ ట్రేడింగ్ ఛార్జీలను సెబీతో సెటిల్ చేసుకున్న ఇన్ఫోసిస్
దేశంలోని రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సలీల్ పరేఖ్ ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల ఉల్లంఘన ఆరోపణలను పరిష్కరించారు.
SEBI: బర్మన్ కుటుంబం ఆఫర్కు ఆమోదం పొందాలని రెలిగేర్ని ఆదేశించిన సెబీ
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) రెలిగేర్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (REL), దాని ఛైర్పర్సన్ రష్మీ సలూజాకు సూచనలు ఇచ్చింది.
SEBI: మార్కెట్ సందేహాలను నివృత్తి చేయాల్సిందే
ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)మార్కెట్ క్యాపిటలైజేషన్ ద్వారా టాప్ 100 లిస్టెడ్ సంస్థలు 24 గంటలలోపు ప్రధాన స్రవంతి మీడియాలో నివేదించిన ఏవైనా మార్కెట్ పుకార్లను ధృవీకరించాలని చెప్పింది.
SEBI: ఆయిల్ కంపెనీలపై BSE , NSE భారీ జరిమానాలు
ఇండియన్ ఆయిల్ (IOC), ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ONGC), GAIL (ఇండియా) లిమిటెడ్తో సహా అనేక ప్రభుత్వ రంగంలోని చమురు గ్యాస్ కంపెనీలపై జరిమానా విధించారు.
SEBI : SEBI నిబంధనలతో మదుపు దారులకు ఊరట
SEBI నిబంధనలతో మదుపు దారులకు ఊరట రిస్క్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ ను క్రమబద్ధీకరించడానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) మీ కస్టమర్ను తెలుసుకోండి (KYC) నిబంధనలను సడలించింది.
Sahara Case : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్ హఠాన్మరణం.. సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా
సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్ హఠాన్మరణం చెందారు. ఈ మేరకు సహారా కేసులో సెబీ (SEBI) సంచలన నిర్ణయం తీసుకుంది.
Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి?
సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్ అనారోగ్యంతో మంగళవారం రాత్రి మరణించారు. ఆయన మరణానంతరం కీలక అంశంపై చర్చ మొదలైంది.
అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్ వల్ల 12 సంస్థలు లాభపడ్డాయి: రిపోర్ట్
విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్లు (FPIలు),విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (FIIలు) సహా దాదాపు డజను కంపెనీలు, అదానీ గ్రూప్ షేర్లలో షార్ట్ సెల్లింగ్లో "అగ్ర లబ్ధిదారులు"గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) గుర్తించిందని ది ఇండియన్ ఎక్స్ప్రెస్ నివేదించింది.
అదానీ-హిండెన్బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ
అదానీ గ్రూప్పై అమెరికాకు చెందిన హిండెన్బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణలకు సంబంధించి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తన తుది నివేదికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్కు చుక్కెదురు.. బెయిల్ నిరాకరించిన సుప్రీంకోర్టు
ఎస్ బ్యాంక్ (YES BANK) సహ వ్యవస్థాపకుడు రానా కపూర్ కు సుప్రీంకోర్టులో చుక్కైదురైంది.
ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్
అదానీ గ్రూప్ తన ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించింది మరియు మూలధన వ్యయాన్ని కూడా తగ్గించుకోవాలని ఆలోచిస్తుందని ఒక నివేదిక పేర్కొంది.
అదానీ గ్రూప్ దర్యాప్తుపై అప్డేట్ అందించడానికి నిర్మలా సీతారామన్ను కలవనున్న సెబీ అధికారులు
US షార్ట్ సెల్లర్ హిండెన్బర్గ్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక తర్వాత ఒత్తిడిలో ఉన్న అదానీ గ్రూప్కు ఇది కీలకమైన వారం. దానికి కారణం మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) బోర్డు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశమై, అదానీ గ్రూప్ ఉపసంహరించుకున్న సెకండరీ షేర్ అమ్మకంపై జరిపిన దర్యాప్తు గురించి సమాచారాన్ని అందజేస్తుంది.