NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / బిజినెస్ వార్తలు / Sahara Case : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్‌ హఠాన్మరణం.. సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా 
    తదుపరి వార్తా కథనం
    Sahara Case : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్‌ హఠాన్మరణం.. సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా 
    సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా

    Sahara Case : సహారా గ్రూప్ అధినేత సుబ్రతారాయ్‌ హఠాన్మరణం.. సహారా కేసుపై సెబీ ఏం చెప్పిందో తెలుసా 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 16, 2023
    06:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సహారా గ్రూప్ ఛైర్మన్ సుబ్రతారాయ్‌ హఠాన్మరణం చెందారు. ఈ మేరకు సహారా కేసులో సెబీ (SEBI) సంచలన నిర్ణయం తీసుకుంది.

    సహారా కంపెనీ ఛైర్మన్, సుబ్రతారాయ్‌ మరణం తర్వాత కూడా సహారా కేసు కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది. సహారా అంశం సంస్థకు సంబంధించిన వ్యవహారం అని సెబీ చీఫ్‌ వివరించారు.

    సహారా గ్రూప్ అధినేత సుబ్రతా రాయ్‌ హఠాన్మరణం చెందినా, గ్రూప్‌ సంస్థపై ఉన్న కేసు తొలగిపోదని సెబీ క్లారిటీ ఇచ్చేసింది.

    ఈ మేరకు సెబీ వద్ద పెద్ద మొత్తంలో ఉన్న నిధుల అంశం తెరపైకి వచ్చింది.దీనిపై మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీ(SEBI) స్పష్టతనిచ్చింది.

    సుబ్రతా రాయ్‌ భౌతికంగా లేకపోయినా ఈ కేసు కొనసాగుతుందని ఛైర్‌పర్సన్‌ మాధబి పురీ బచ్‌ పేర్కొన్నారు.

    details

    సహారా వ్యక్తిగతమైంది కాదు : సైబీ ఛైర్ పర్సన్ ధబి పురీ బచ్‌

    మంబైలో ఫిక్కీ (FICCI)కి సంబంధించిన ఓ కార్యక్రమంలో భాగంగా సహారా అంశంపై ఆమె గురువారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

    సహారా సంస్థకు సంబంధించిన అంశమని, వ్యక్తిగతమైన విషయం కాదన్నారు. రాయ్ వ్యక్తి ఉన్నా లేకపోయినా కేసు సాగుతుందని చెప్పుకొచ్చారు.

    ఈ కేసులో సహారాకు చెందిన రూ.వేలాది కోట్ల ఉన్నాయి. గడిచిన 11 ఏళ్లలో రూ.138 కోట్లను మాత్రమే మదుపర్లకు సెబీ వెనక్కి ఇచ్చేసింది.

    ఈ మేరకు వడ్డీతో కలిపి సెబీ అజమాయిషీలోని ఖాతాలోనే ఇంకా రూ. 25 వేల కోట్లు ఉన్నాయి. ఇంత తక్కువ మొత్తంలో మాత్రమే రిఫండ్ జరగడంపై మీడియా ప్రశ్నలు లేవనెత్తింది.

    సుప్రీంకోర్టు నియమించిన కమిటీకి మదుపరులు సమర్పించిన సాక్ష్యాల మేరకు తిరిగి చెల్లింపులు జరుగుతున్నాయని ఛైర్‌పర్సన్‌ అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సుబ్రతా రాయ్
    సెబీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    సుబ్రతా రాయ్

    Sahara Group: సహారా అధినేత సుబ్రతా రాయ్ మరణం.. ఆ రూ.25,000 కోట్ల ఎవరికి? సహారా గ్రూప్

    సెబీ

    అదానీ గ్రూప్‌ దర్యాప్తుపై అప్‌డేట్‌ అందించడానికి నిర్మలా సీతారామన్‌ను కలవనున్న సెబీ అధికారులు నిర్మలా సీతారామన్
    ఆదాయ వృద్ధి లక్ష్యాన్ని 50 శాతం తగ్గించిన అదానీ గ్రూప్ అదానీ గ్రూప్
    మనీలాండరింగ్ కేసు విచారణలో రానా కపూర్‌కు చుక్కెదురు.. బెయిల్‌ నిరాకరించిన సుప్రీంకోర్టు   సుప్రీంకోర్టు
    అదానీ-హిండెన్‌బర్గ్ కేసుపై సుప్రీంకోర్టుకు తుది నివేదికను సమర్పించనున్న సెబీ అదానీ గ్రూప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025