బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
SBI: కస్టమర్లకు భారీ షాక్ ఇచ్చిన ఎస్బీఐ.. సడెన్గా ఛార్జీల పెంపు.. లిమిట్ దాటితే అంతే..!
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI) తన కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
Reliance Industries: బ్యాటరీ తయారీ ప్రణాళికల్లో మార్పుల్లేవు: రిలయన్స్
భారత్కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాటరీ స్టోరేజ్ తయారీ ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదని సోమవారం స్పష్టం చేసింది.
ITR Refund Delay: మీ ఆదాయపు పన్ను రీఫండ్ ఇంకా రాలేదా.. కారణాలేంటి?
2024-25 ఆర్థిక సంవత్సరం (2025-26 అసెస్మెంట్ ఇయర్)కు సంబంధించిన ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.
Silver Rates: సంక్రాంతి ముందే షాక్ ఇచ్చిన వెండి ధర ! ఈరోజు ఎంత పెరిగిందంటే..!
వెండి ధర మరోసారి మార్కెట్ను కుదిపేస్తోంది.గత ఏడాది భారీగా పెరిగి సంచలనం సృష్టించిన వెండి ధరలు.. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో దూసుకుపోతున్నాయి.
Gold and Silver Rates: స్వల్పంగా తగ్గిన పసిడి,వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
వరుసగా పెరుగుతున్న బంగారం,వెండి ధరలు సోమవారం కొంతమేర తగ్గుదల నమోదు చేశాయి.
Stock Market: వరుసగా 6వ రోజూ కుప్పకూలిన మార్కెట్లు..
ఇండియాలోని ప్రధాన స్టాక్ సూచీలు, బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ, ఆరు వరుస సెషన్లుగా నష్టాన్ని నమోదు చేస్తున్నాయి.
Gold & Silver Prices: ఆకాశాన్ని తాకుతున్న బంగారం, వెండి ధరలు.. పెట్టుబడిదారుల్లో ఉత్కంఠ
2025లో బంగారం, వెండి ధరలు సృష్టించిన చారిత్రక రికార్డులు సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి.
Recharge Price Hike: సామాన్యులకు బిగ్ షాక్.. భారీగా పెరుగనున్న మొబైల్ రీచార్జ్ ధరలు
సామాన్యులకు మరో భారీ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది. టెలికాం రంగంలో రెండేళ్ల విరామం తర్వాత, మొబైల్ టారిఫ్లను సుమారు 15 శాతం పెంచేందుకు టెలికాం కంపెనీలు సిద్ధమవుతున్నట్లు విశ్లేషకులు వెల్లడించారు.
Techno Paints: రూ.500 కోట్ల ఐపీఓకు'టెక్నో పెయింట్స్' సిద్ధం
రంగుల తయారీ, పెయింటింగ్ సేవల రంగంలో పనిచేస్తున్న హైదరాబాద్ కేంద్రంగా ఉన్న టెక్నో పెయింట్స్ అండ్ కెమికల్స్ సంస్థ తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) ద్వారా రూ.500 కోట్ల నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతోంది.
HDFC Bank Alert: హెచ్డీఎఫ్సీ బ్యాంక్ అలర్ట్.. జనవరి 11న సేవల్లో తాత్కాలిక అంతరాయం
సాధారణంగా బ్యాంకుల సేవల్లో అప్పుడప్పుడు అంతరాయాలు ఏర్పడుతుంటాయి.
Amazon Sale: రిపబ్లిక్ డే సేల్ అలర్ట్.. అమెజాన్ ఆఫర్లు ఎప్పటినుంచంటే?
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరో భారీ సేల్కు రెడీ అయింది.
Central Government: మహిళల కోసం ప్రత్యేక పథకం.. ట్రైనింగ్తో పాటు నెలకు రూ. 7 వేలు
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) మహిళలకు ప్రత్యేక శుభవార్త అందించింది.
Jio IPO Incoming: రూ.40,000 కోట్ల ఐపీఓకు రిలయన్స్ జియో సిద్ధం
దేశంలోనే అతిపెద్ద తొలి పబ్లిక్ ఆఫర్కు ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయెన్స్ జియో ప్లాట్ఫామ్స్ సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.
Stock Market: భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ 604,నిఫ్టీ 193 పాయింట్లు పతనం
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఐదో రోజు వరుసగా నష్టంలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చే ప్రతికూల సంకేతాలు, ఎఫ్ఐఐల అమ్మకాలు ప్రధాన కారణంగా ప్రభావం కనిపించింది.
Lenovo: ప్రపంచ మార్కెట్ల కోసం భారత్లో AI సర్వర్లు తయారు చేయనున్న లెనోవో
ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీ లెనోవో (Lenovo) తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారానికి భారత్ను కీలక ఎగుమతి కేంద్రంగా మార్చాలని యోచిస్తోంది.
Gig workers: అసంఘటిత, గిగ్, ప్లాట్ఫాం కార్మికుల రిజిస్ట్రేషన్కు 16 ఏళ్ల వయసు తప్పనిసరి : కేంద్రం
అసంఘటిత, గిగ్, ప్లాట్ఫాం వర్కర్లుగా నమోదు కావాలంటే కనీసం 16 ఏళ్ల వయసు నిండిన వారే అర్హులని కేంద్ర కార్మికశాఖ స్పష్టం చేసింది.
Bharat Coking Coal IPO: భారత్ కోకింగ్ కోల్ IPOకి అదిరిపోయిన స్పందన.. నిమిషాల్లోనే సబ్స్క్రిప్షన్ పూర్తి!
ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (IPO)కి ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వచ్చింది.
Budget 2026: ఆధాయపు పన్ను సవరణలు,కొత్త బిల్లులు,పీఎం కిసాన్ నిధుల పెంపు..ఈ బడ్జెట్లో కేంద్రం నుంచి కీలక ప్రకటన వెలువడనుందా?
నరేంద్ర మోదీ నేతృత్వంలోని 3.0 ప్రభుత్వం మూడవ పూర్తి బడ్జెట్ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనుంది.
Gold & Silver Price Update: పసిడి కొనాలనుకునే వారికి గుడ్న్యూస్.. తగ్గుతున్న ధరలు..
బంగారం అంటే ఇష్టపడని భారతీయుడు ఉండడంటే అతిశయోక్తికాదు. భారత్లో నూటికి 90 శాతం శుభకార్యాలలో బంగారం తప్పని సరి.
China: చైనా కంపెనీలపై ఆంక్షల ఎత్తివేతకు కేంద్రం యోచన!
భారత ప్రభుత్వ కాంట్రాక్టులకు సంబంధించి చైనా కంపెనీలపై ప్రస్తుతం అమలులో ఉన్న ఆంక్షలను ఎత్తివేసే అంశాన్ని ఆర్థిక శాఖ గంభీరంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం.
Stock Market: నాలుగో రోజూ కూడా తప్పని నష్టాలు.. 200 పాయింట్ల పైగా నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టంలో కొనసాగుతున్నాయి.
Air India Dreamliner: ఎనిమిదేళ్ల తర్వాత ఎయిరిండియా చేతికి డ్రీమ్లైనర్.. 8 ప్రైవేటీకరణ తర్వాత తొలి వైడ్బాడీ విమానం
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా కోసం ఆర్డర్ చేసిన కొత్త విమానాలు ఒక్కోటి చొప్పున డెలివరీ అవుతున్నాయి.
Gold Rates: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. తగ్గిన వెండి, బంగారం ధరలు
ఇటీవల భారీగా ఊగిసలాడిన బంగారం,వెండి ధరలు ప్రస్తుతం కొంత కూల్ అయ్యాయి.
India GDP Growth: ఈ ఏడాది జీడీపీ వృద్ధి 7.4 శాతం.. 2025-26పై కేంద్ర ప్రభుత్వం ముందస్తు అంచనా
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతానికి చేరవచ్చని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది.
IndiGo's A321 XLR: భారత విమానయానానికి గేమ్చేంజర్గా ఇండిగో తొలి A321 XLR విమానం
భారత విమానయాన రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
Stock Market: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్ సూచీలు.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల పరిణామాల కారణంగా దేశీయ షేర్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి
9th Union Budget: కొత్త సెక్రటరీలు,సీనియర్ అధికారులు.. 9వ కేంద్ర బడ్జెట్ కోసం నిర్మలా సీతారామన్ బృందంలో కొత్త ముఖాలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ,ఈసారి అనుభవం ఉన్న అధికారులు తో పాటు కొత్త ముఖాలపై కూడా ఆమె ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.
Hallmarking to Silver: పెరుగుతున్న ధరల మధ్య వెండికి తప్పనిసరిగా హాల్మార్కింగ్.. యోచనలో కేంద్రం
బంగారం కన్నా వెండి (సిల్వర్) వస్తువులు కూడా వేగంగా మార్కెట్లో పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులు మోసానికి గురి కాకుండా వాటికి కూడా హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
Silver: వెండి రికార్డు పరుగు.. $83.62కి చేరిన ఔన్స్ ధర..
వెండి ధరలు $83.62 ప్రతి ఔన్స్ వద్ద కొత్త రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి.
Gold and Silver Rates : ఈ రోజు బంగారం,వెండి తాజా ధరలు ఎలా ఉన్నాయంటే..
వరుసగా పెరుగుతూ వస్తున్న బంగారం,వెండి ధరలు బుధవారం కూడా స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి.
Amazon Pay: అమెజాన్ పేలో ఫిక్స్డ్ డిపాజిట్ సేవలు ప్రారంభం.. 8శాతం వరకు వడ్డీ
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ అమెజాన్కు చెందిన ఆర్థిక సేవల విభాగం 'అమెజాన్ పే' వినియోగదారుల కోసం కొత్త సేవలను ప్రారంభించింది.
Stock market: వరుసగా రెండో రోజు నష్టాలు: రిలయన్స్, ట్రెంట్ అమ్మకాలతో సూచీలపై ఒత్తిడి
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి.
EPFO: ఈపీఎఫ్ ఉపసంహరణలు సులభం.. డబ్బు ఎప్పుడు తీసుకోవచ్చో తెలుసా?
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) ఈపీఎఫ్ ఉపసంహరణ ప్రక్రియను మరింత సులభతరం చేసింది.
LIC Jeevan Utsav Single Premium: ఒక్కసారి ప్రీమియం చెల్లిస్తే జీవితకాల బీమా.. ఎల్ఐసీ జీవన్ ఉత్సవ్ ప్లాన్
ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) 'జీవన్ ఉత్సవ్' పేరుతో కొత్త సింగిల్ ప్రీమియం బీమా పథకాన్ని ప్రకటించింది.
Silver: 2025లో వెండి రికార్డు ర్యాలీ.. అంచనాలకు అందని కారణాలివే!
గతేడాది బంగారం లేదా స్టాక్ మార్కెట్లపైనే దృష్టి సారించిన పెట్టుబడిదారులు ఒక కీలక అవకాశాన్ని కోల్పోయి ఉండొచ్చనే విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Reliance Industries: అసత్య ప్రచారాలకు ఫుల్ స్టాప్.. 'రష్యా చమురు'పై రిలయన్స్ స్పష్టత
భారత ప్రధాన కంపెనీ రిలయెన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ఇటీవల అంతర్జాతీయ మీడియా ద్వారా ప్రచారంలోకి వచ్చిన రష్యా చమురు దిగుమతుల కథనాలను ఖండించింది.
Swiggy: స్విగ్గీ 'EatRight' - ఆరోగ్యకరమైన భోజనం ఇప్పుడు ఒక్క క్లిక్లో!
ఇండియాలో ప్రముఖ ఆహార డెలివరీ ప్లాట్ఫారమ్ స్విగ్గీ తన వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహారం అందించడానికి కొత్త 'EatRight' విభాగాన్ని ప్రారంభించింది.
Stock market: లాభాల స్వీకరణతో నష్టాల్లో ముగిసిన సూచీలు.. సెన్సెక్స్ 322 పాయింట్లు డౌన్
దేశీయ ఈక్విటీ మార్కెట్లు నష్టాల మధ్య ముగిశాయి. ఉదయం స్థిరంగా ప్రారంభమైన సూచీలు, మధ్యాహ్నం తర్వాత అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి.
Air India CEO: ఎయిరిండియా సీఈఓ మార్పుపై టాటాల కసరత్తు.. క్యాంప్బెల్ విల్సన్కు గుడ్బై చెప్పే ఆలోచనలో టాటా గ్రూప్?
ఎయిర్ ఇండియా ప్రస్తుత సీఈఓ క్యాంప్బెల్ విల్సన్ (Campbell Wilson) భవితవ్యంపై సందేహాలు నెలకొన్నాయి.
LIC Premium from PF account: పీఎఫ్ ఖాతా నుంచే బీమా ప్రీమియం చెల్లింపు.. ఈపీఎఫ్ఓ కొత్త ఆప్షన్
జీవిత ప్రయాణంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా బీమా విషయంలో నిర్లక్ష్యం చేయకూడదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
Delivery partners: జొమాటో, స్విగ్గీ డెలివరీ పార్ట్నర్లకు నెలకు ఎంత ఆదాయం వస్తుందో తెలుసా?
డిసెంబర్ 31 ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ ప్లాట్ఫారమ్లకు సంవత్సరంలోనే అత్యంత రద్దీగా ఉండే రోజుల్లో ఒకటి. అలాంటి రోజునే దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమన్వయంతో నిరసనలకు పిలుపునిచ్చారు.
Right to Disconnect: 2026లో అయినా ఉద్యోగులకు 'రైట్ టు డిస్కనెక్ట్' హక్కు దక్కుతుందా?
2026 నాటికి ఉద్యోగులకు 'రైట్ టు డిస్కనెక్ట్' అంటే పని వేళలు ముగిశాక ఆఫీస్ కాల్స్, మెయిల్స్కు స్పందించాల్సిన అవసరం లేకుండా ఉండే హక్కు లభిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది.
Bank Strike on January 27: 5 రోజుల పని కోసం ఉద్యోగుల సమ్మె.. బ్యాంకులకు 4 రోజులు సేవలకు అంతరాయం
చాలా కాలం గ్యాప్ తర్వాత బ్యాంక్ ఉద్యోగులు మరోసారి సమ్మె బాట పట్టేందుకు సిద్ధమయ్యారు.
Global Oil Prices: వెనెజువెలాలో సంక్షోభం- చమురు ధరలు పెరుగుతాయా? భారత్పై ప్రభావమెంత?
లాటిన్ అమెరికా దేశం వెనిజులాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.
India defense,oil stocks: వెనిజువెలాలో అమెరికా దాడులు: భారత రక్షణ, చమురు షేర్లకు జోష్
వెనిజువెలాలో అమెరికా సైనిక ఆపరేషన్ నేపథ్యంలో జనవరి 5న భారత రక్షణ, చమురు రంగ షేర్లు ఒక్కసారిగా జోరందుకున్నాయి.
Gold & Silver Rates: నేటి బంగారం,వెండి ధరలు ఇవే..
ఇటీవలి రోజులలో భారీగా పెరిగిన బంగారం ధర ఇప్పుడు స్థిరంగా కొనసాగుతోంది.
ONGC: వెనెజువెలా చమురు తిరిగొస్తుందా? భారత కంపెనీలకు బకాయిల మోక్షం!
వెనెజువెలా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకుని, ఆ దేశ చమురు రంగంపై అమెరికా పట్టు సాధిస్తున్న పరిస్థితుల్లో, దీని ప్రభావం భారత చమురు రంగంపై ఎలా ఉండబోతోందన్న చర్చ మొదలైంది.
TeamLease: కొత్త సంవత్సరంలో కోటి ఉద్యోగాలు.. ఈ ఏడాది భారీ నియామకాలు
కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో దేశంలోని కంపెనీలు భారీ స్థాయిలో ఉద్యోగ నియామకాల కోసం సిద్ధమవుతున్నాయి.
GST Rates: ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్పై జీఎస్టీ తగ్గింపు.. సామాన్య వినియోగదారులకు లాభం
దేశంలో వాయు, నీటి నాణ్యత సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్, వాటర్ ప్యూరిఫయ్యర్స్పై జీఎస్టీ రేటును తగ్గించేందుకు జీఎస్టీ మండలి పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.
Electronics manufacturing projects: ఎలక్ట్రానిక్స్ తయారీలో దూసుకుపోతున్న భారత్.. రూ.41,863 కోట్ల పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్
ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ పథకం (ఈసీఎంఎస్) కింద రూ.41,863 కోట్ల పెట్టుబడితో ప్రతిపాదించిన 22 నూతన ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎలక్ట్రానిక్స్-ఐటీ శాఖ వెల్లడించింది.