బిజినెస్ వార్తలు
ఏ విషయం కూడా దాచకుండా,పక్షపాతధోరణి లేని వ్యాపార వార్తలను చదవండి.
Tata Sons: చంద్రశేఖరన్ రాజీనామా.. టాటా సన్స్ తదుపరి ఛైర్మన్ను ఎలా ఎంపిక చేస్తుంది?
N Chandrasekaran Journey: ఇంటర్న్గా అడుగుపెట్టి.. టాటా సన్స్ ఛైర్మన్గా: చంద్రశేఖరన్ ప్రస్థానం
Senior citizen bus discount: సీనియర్ సిటిజన్లకు గుడ్న్యూస్.. బస్సుల్లో 50శాతం రాయితీ.. ట్రైన్లలో కూడా లోయర్ బెర్త్ పొందోచ్చు.. ఎలాగంటే?
Tata Shares: చంద్రశేఖరన్ రాజీనామా ఎఫెక్ట్.. 4 శాతం పడిపోయిన టాటా షేర్లు
Tata Sons: టాటా సన్స్కు చంద్రశేఖరన్ గుడ్బై..
టాటా గ్రూప్లో కీలక నాయకత్వ మార్పునకు రంగం సిద్ధమైంది. టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ తన పదవికి రాజీనామా చేశారు.
Gold Bond: రూ.3,276 పెట్టుబడికి రూ.15,102.. గోల్డ్ బాండ్లపై 361 శాతం లాభం
బంగారంలో పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభం అందనుంది.
Gold Prices: బంగారం కొనేవారికి భారీ షాక్.. వరుసగా రెండో రోజూ పెరిగిన పసిడి ధరలు
బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి.
Oil Prices: అమెరికా-ఇరాన్ ఒప్పందంపై సందేహాలు.. 90 డాలర్లకు చేరువలో చమురు ధర
మధ్యప్రాచ్యంలో చమురు సరఫరాకు అంతరాయం కలగొచ్చన్న ఆందోళనలతో బుధవారం ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయి.
Hurun India: అంబానీ నుంచి అదానీ వరకు.. 400 వ్యాపార కుటుంబాల సంపద రూ.215 లక్షల కోట్లు
దేశంలోని అత్యంత విలువైన 300 వ్యాపార కుటుంబాల సంపద గత రెండేళ్లలో భారీగా పెరిగింది.
Oracle Layoffs: ఒరాకిల్లో మరోసారి భారీ లేఆఫ్లు.. ఏఐ ఖర్చులను పూడ్చుకునేందుకేనా?
కృత్రిమ మేధ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాలపై ప్రభావం కొనసాగుతోంది.
Polymer currency: రూ.10, రూ.20 నోట్లలో భారీ మార్పు.. కేంద్రం కీలక నిర్ణయం!
భారత కరెన్సీలో కీలక మార్పుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.10, రూ.20 విలువ కలిగిన పాలిమర్ నోట్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం ప్రతిపాదనను ఆమోదించింది.
Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్ సూచీలు.. 388 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిశాయి. అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం దేశీయ మార్కెట్లపై ప్రభావం చూపింది. దీంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది.
EPS Pension: రూ.1,000 పెన్షన్ ఇక రూ.7,500 కానుందా? కేంద్రం ఏం చెప్పిందంటే..
ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) దేశంలోని పెన్షనర్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.
Oil Prices: ఇంధన సెగ తగ్గాలంటే రోజుకు 100 నౌకలు హర్మూజ్ దాటాల్సిందే..!
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు అంతం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్చరించింది.
Lalithaa Jewellery Mart IPO: లలితా జువెల్లరీ ఐపీఓకు ముహూర్తం ఖరారు.. రూ.1700 కోట్ల సమీకరణకు రెడీ
'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అనే మాటతో గుర్తింపు తెచ్చుకున్న లలితా జువెల్లరీ అధినేత ఎం. కిరణ్ కుమార్ ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తున్నారు.
TRAI: మోసపూరిత కాల్స్కు ట్రాయ్ చెక్.. విద్యుత్, గ్యాస్, డెలివరీ సేవలకు 1601 నంబర్లు!
టెలికాం రంగంలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Gold Rate Today: నేటి బంగారం,వెండి ధరలు ఇవే..
హైదరాబాద్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి రేటు మాత్రం కొద్దిగా పెరిగింది.
8th Pay Commission: 8వ పే కమిషన్పై కేంద్రం కీలక ప్రకటన.. ఫలాల కోసం మరికొంత కాలం ఆగాల్సిందే..
8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు.
Crude Oil Prices: ఇరాన్కు ట్రంప్ ఊహించని షాక్.. శాంతి చర్చల వేళ భగ్గుమన్న క్రూడ్ ఆయిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
Gold,silver import duty hike: బంగారం, వెండి దిగుమతులపై సుంకం పెంపు.. కేంద్రానికి రూ.10,463 కోట్ల ఆదాయం
దేశంలో బంగారం,వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
Elon Musk: రోజుకు రూ.8,300 కోట్లు.. ఏడాదిలో మస్క్ సంపద రూ.30 లక్షల కోట్లు పెరిగింది
2026 జూన్ 12న స్పేస్-X స్టాక్మార్కెట్లోకి ప్రవేశించిన సమయంలో ఎలాన్ మస్క్ సంపద మరో కీలక మైలురాయిని చేరింది.
Russian Crude: రష్యా క్రూడ్పై అమెరికా ఆంక్షలు.. భారత్ చమురు కొనుగోళ్లపై ఇప్పట్లో ప్రభావం ఉండదా?
రష్యా నుంచి ముడి చమురు (క్రూడ్ ఆయిల్) కొనుగోళ్లను భారత్ ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు చెబుతున్నారు.
stock market: లాభనష్టాల మధ్య ఊగిసలాడిన మార్కెట్.. స్వల్ప లాభాలతో ముగింపు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరకు స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న అనిశ్చితి కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం మార్కెట్ సెంటిమెంట్పై ప్రభావం చూపింది.
Paytm Shares: పేటియం షేర్లలో ఒక్కరోజే రూ.131 పెరుగుదల.. అసలు కారణం ఇదేనా?
ప్రముఖ పేమెంట్ అగ్రిగేటర్ పేటియం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్ షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి.
DLF sells penthouse: గురుగ్రామ్లో రికార్డు ధర.. రూ.271 కోట్లకు పెంట్హౌస్ అమ్మకం
సాధారణంగా పెంట్హౌస్లు అంటేనే విలాసవంతమైన నివాసాలకు గుర్తుగా ఉంటాయి.
Shveta Arya: మహీంద్రా గ్రూప్ కీలక నిర్ణయం.. గ్రూప్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్గా శ్వేత ఆర్య
మహీంద్రా గ్రూప్ కీలక నియామకం చేపట్టింది.
AI Engineering Jobs: భారత్లో ఏఐ ఇంజినీరింగ్ ఉద్యోగాలకు భారీ డిమాండ్.. ఏటా 51% వృద్ధి
భారత్లో కృత్రిమ మేధ (AI) ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.
BSE launches REITs Index: BSE REITs Index ప్రారంభం.. ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలివే..
ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) భారతదేశంలో లిస్టయిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs) పనితీరును ట్రాక్ చేసేందుకు కొత్తగా BSE REITs Indexను ప్రారంభించింది.
UPI: యూపీఐ వృద్ధి మందగమనం.. ఎండీఆర్ రుసుముపై మళ్లీ మొదలైన చర్చ
దేశంలో డిజిటల్ చెల్లింపులకు ప్రధాన వేదికగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీల వృద్ధి వేగం తగ్గుతోంది.
Gold Price Today: తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు.. హైదరాబాద్లో తులం ఎంతంటే?
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కొంత ఊరట కలిగించే పరిణామం కనిపించింది.
Silver: పసిడి ధరలతో వెండికి పెరిగిన గిరాకీ.. హాల్మార్కింగ్ పరీక్షలు విస్తరణ
పసిడి ధరలు భారీగా పెరగడంతో వినియోగదారుల దృష్టి క్రమంగా వెండి ఆభరణాల వైపు మళ్లుతోంది.
El Niño: ఎల్నినో ప్రభావంతో ఆహార ధరలు పెరిగే ముప్పు.. ఎస్ అండ్ పీ హెచ్చరిక
ఎల్నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షాభావం ఏర్పడి,భారత్తో పాటు వియత్నాం, ఇండోనేషియా,ఫిలిప్పీన్స్ వంటి ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఆహార వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ హెచ్చరించింది.
EPF Account: మీ ఈపీఎఫ్ ఖాతాలను మెర్జ్ చేస్తే ఇవే లాభాలు.. ఎలా చేయాలంటే?
ఉద్యోగ జీవితంలో ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారడం సహజమే.
IPO: 5 కంపెనీలు.. రూ.7,400 కోట్లు.. ఈ వారం ఐపీఓల సందడి
ప్రైమరీ మార్కెట్లో ఈ వారం కూడా ఐపీఓల సందడి కొనసాగనుంది.
Berkshire Hathaway: బెర్క్షైర్ హాత్వే షేర్ల బైబ్యాక్.. 2021 తర్వాత ఇదే అతిపెద్దది..
ప్రముఖ పెట్టుబడి సంస్థ బెర్క్షైర్ హాత్వే తన సొంత షేర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు రెండో త్రైమాసికంలో సుమారు 4.5 బిలియన్ డాలర్లు ఖర్చు చేసింది.
PhonePe: ఫోన్పేలో ఎఫ్డీ, ఆర్డీ సేవలు.. రోజుకు రూ.100తో పొదుపు
డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే.. ఫిక్స్డ్ డిపాజిట్ల (FD) పంపిణీ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
PhonePe: యూపీఐ యూజర్లకు గుడ్న్యూస్.. ఛార్జీలు ఉండవు: ఫోన్పే సీఈవో
యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు విధించబోతున్నారనే ప్రచారం ప్రస్తుతం సాధారణ వినియోగదారుల్లో ఆందోళనకు కారణమైంది.
AI in India: భారత్లో ఏఐ ఎఫెక్ట్.. ఉద్యోగాల కోతల కంటే కొత్త నియామకాలే ఎక్కువ!
కృత్రిమ మేధ (ఏఐ) రాకతో టెక్ కంపెనీల్లో వరుసగా లేఆఫ్లు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నప్పటికీ.. ఏఐ కారణంగా పని చేసే విధానం పూర్తిగా మారుతోందని నిపుణులు చెబుతున్నారు.
Accenture: ఉద్యోగులు సెలవులు వాయిదా వేసుకోవాలని యాక్సెంచర్ ఎందుకు కోరుతోంది?
ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఉపయోగించని సెలవులను వచ్చే ఆర్థిక సంవత్సరానికి బదిలీ చేసుకునేలా తాత్కాలికంగా వెసులుబాటు కల్పించింది.
Google AI project: రూ.30 వేల కోట్లతో విశాఖ ఏఐ డేటా సెంటర్.. తొలి దశకు భారీ పెట్టుబడి
గూగుల్ ఏఐ ప్రాజెక్టులో భాగంగా విశాఖపట్నంలో అదానీకనెక్స్ నిర్మిస్తున్న కృత్రిమ మేధ (ఏఐ) డేటా సెంటర్కు సంబంధించిన ఆర్థిక వివరాలు తొలిసారిగా వెల్లడయ్యాయి.
Air India: ఎయిర్ ఇండియా పైలట్లకు భారీగా జీతాల పెంపు.. 15 శాతం వరకు హైక్
ఎయిర్ ఇండియా తమ పైలట్లకు భారీగా జీతాలు పెంచింది. పైలట్ల హోదాను బట్టి 8 శాతం నుంచి 15 శాతం వరకు వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
Indian electronics: భారత ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్ కంపెనీలు ఎయిర్ ఫ్రైట్ వైపు ఎందుకు మొగ్గుచూపుతున్నాయి?
భారతదేశంలోని ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్ తయారీ కంపెనీలు ముడి పదార్థాలు, విడిభాగాలను తరలించేందుకు క్రమంగా ఎయిర్ ఫ్రైట్ను ఆశ్రయిస్తున్నాయి.
Layoffs: అమెరికా ఉపాధి రంగంలో కలకలం.. జులైలో 23 వేల ఉద్యోగాల కోత
అమెరికా ఉపాధి రంగంలో సవాళ్లు కొనసాగుతున్నాయి. జులై నెలలో అక్కడి వాణిజ్య సంస్థలు 23,000 ఉద్యోగాలను తొలగించాయి.
Titan Q1: టైటాన్ కంపెనీ దూకుడు.. క్యూ1 లాభం ఏకంగా 65 శాతం పెరుగుదల..
ప్రముఖ జువెలరీ, వాచ్మేకర్ కంపెనీ టైటాన్ (Titan Company) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అదిరిపోయే ఫలితాలను నమోదు చేసింది.
SBI: ఎస్బీఐ Q1 ఫలితాలు.. 10 శాతం పెరిగిన నికర లాభం.. రూ.21,121 కోట్లు వచ్చాయిలా..
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (Q1FY27) ఫలితాలను ప్రకటించింది.
FAO: 44 నెలల గరిష్ఠానికి ప్రపంచ ఆహార ధరలు.. ఎఫ్ఏఓ తాజా నివేదిక
ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు 44 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.