సెన్సెక్స్: వార్తలు

తొలిసారిగా 20,000 మార్కును తాకిన నిఫ్టీ ; డబ్బును కుమ్మరిస్తున్న దేశీ, విదేశీ పెట్టుబడిదారులు 

ఫ్రంట్‌లైన్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సోమవారం గణనీయమైన లాభాలతో ముగిశాయి.సెషన్‌లో నిఫ్టీ తాజా రికార్డు గరిష్టాన్ని తాకింది.

భారీ నష్టాల్లోకి జారుకుని చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

దేశీయ స్టాక్‌ మార్కెట్లలో బుధవారం అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. రోజంతా నష్టాల బాట పట్టిన షేర్ మార్కెట్, ఎట్టకేలకు లాభాలతో ముగిశాయి.

మళ్లీ నిరాశపరిచిన స్టాక్ మార్కెట్లు.. భారీ నష్టాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ

దేశీయ స్టాక్‌ మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీ నష్టాలతోనే ముగిశాయి. సెన్సెక్స్‌ సూచీ 676 పాయింట్లు, నిఫ్టీ 207 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి.

స్టాక్ మార్కెట్లో ఆవిరైన లాభాలు.. నష్టాలతో ముగిసిన నిఫ్టీ, సెన్సెక్స్ 

దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవరాం నష్టాలతో ముగిశాయి. ఉదయం సెషన్ లో ట్రేడింగ్ ప్రారంభం సమయం నుంచి మార్కెట్లు ఒడిదుడుకులకు లోనయ్యాయి. రియాల్టీ, పీఎస్యూ సూచీలు ఒత్తిడికి గురికావడంతోనే షేర్లు పతనమయ్యాయి.

నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్: సెన్సెక్స్ 299.48, నిఫ్టీ 72.65 పాయింట్ల క్షీణత 

భారత స్టాక్ మార్కెట్‌లు సోమవారం నష్టాలను చవిచూశాయి. సెన్సెక్స్ 299.48 పాయింట్లు పతనం కాగా, నిఫ్టీ 72.65 పాయింట్లు క్షీణించింది.

భారీ నష్టాల్లో ఇండియన్ స్టాక్ మార్కెట్లు.. దాదాపు రూ. 2 లక్షల కోట్లు ఆవిరి

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీల వరుస లాభాల జోరుకు అడ్డుకట్ట పడింది. ఈ మేరకు శుక్రవారం మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి స్టాక్‌ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి.ఈ దశలో సెన్సెక్స్‌ 888 పాయింట్లు, నిఫ్టీ 234 పాయింట్ల మేర నష్టాలను చవిచూశాయి.

చరిత్ర సృష్టించిన స్టాక్ మార్కెట్లు.. లైఫ్ టైమ్ రికార్డు కొట్టిన సెన్సెక్స్

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ చరిత్ర సృష్టించాయి. మధ్యాహ్నం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 195 పాయింట్లు మేర లాభపడింది. దీంతో గరిష్టంగా 63,523కి దూసుకెళ్లింది.

బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్

బడ్జెట్ విడుదల తర్వాత, దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు మిశ్రమంగా ముగిసింది. ముగింపు సమయానికి, నిఫ్టీ 45.85 పాయింట్లు లేదా 0.26 శాతం క్షీణించి 17,616.30 వద్ద, సెన్సెక్స్ 158.18 పాయింట్లు లేదా 0.27 శాతం పెరిగి 59,708.08 వద్ద ఉన్నాయి.