నరేంద్ర మోదీ: వార్తలు
PM Modi: బీడీలతో ముడిపెట్టడం బిహారీలకు అవమానం.. విపక్ష కూటమికి ప్రజలు ఎన్నికల్లో బదులిస్తారు: మోదీ
బిహార్ ప్రజలను బీడీలతో పోల్చి అవమానించడానికి విపక్ష కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని, రాబోయే ఎన్నికల్లో ఇండియా కూటమి పార్టీలకు ప్రజలు తగిన బదులివ్వడం ఖాయమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: మేడ్ ఇన్ ఇండియా వస్తువులనే కొనండి.. అస్సాం పర్యటనలో మోదీ కీలక సందేశం!
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో రెండో రోజు పర్యటన కొనసాగిస్తున్నారు.
PM Modi: ప్రధాని మోదీ చేతుల మీదుగా మిజోరాంలో కొత్త రైల్వే లైన్ ప్రారంభం
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మిజోరాంలోని చారిత్రక 'బైరాబి-సైరాంగ్ రైల్వే లైన్'ను వర్చువల్గా ప్రారంభించారు.
PM Modi: మణిపూర్లో రేపు మోదీ పర్యటన.. కన్ఫర్మ్ చేసిన ప్రభుత్వం
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం మణిపూర్లో పర్యటించనున్నారు.
PM Modi: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ తన జీవితాన్ని సామాజిక మార్పుకు అంకితం చేశారు: ప్రధాని మోదీ
ఈ రోజు సెప్టెంబర్ 11. ఇది రెండు పరస్పర విరుద్ధ స్మృతులను మనోఫలకంపైకి తెస్తుంది.
PM Modi: ట్రంప్తో మాట్లాడేందుకు ఎదురుచూస్తున్న.. ట్రూత్ పోస్టుపై స్పందించిన మోదీ
భారత్, అమెరికా మధ్య టారిఫ్ వివాదాలు కొనసాగుతున్నవేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
PM Modi: ప్రధాని మోదీ పుట్టినరోజున కొత్త ఆరోగ్య ప్రచారం.. 'స్వస్థ నారి-సశక్త్ పరివార్ అభియాన్' ప్రారంభం
సెప్టెంబర్ 17నుండి అక్టోబర్ 2వరకు దేశవ్యాప్తంగా 'సేవా పఖ్వాడి'ని నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు జరగనున్నాయి.
PM Modi-Trump: గొప్ప ప్రధాని అన్న ట్రంప్.. మోదీ ఇచ్చిన రిప్లై ఇదే!
భారత్ ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలకు స్పందించారు. ట్రంప్ తనను గొప్ప ప్రధానమంత్రిగా పేర్కొన్న విషయంపై మోదీ హర్షం వ్యక్తం చేశారు.
Donald Trump: మోదీ గొప్ప నాయకుడు.. కానీ భారత్పై అసంతృప్తిగా ఉన్నానని ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారీ సుంకాల విధింపుతో భారత్-అమెరికా సంబంధాలు దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తాజా వ్యాఖ్యలు చేశారు.
Trump Modi Relations: మోదీ-ట్రంప్ అనుబంధం మాయమైంది.. అమెరికా-భారత్ సంబంధాలపై జాన్ బోల్టన్ కీలక వ్యాఖ్యలు
ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi)తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)కు గతంలో వ్యక్తిగతంగా సన్నిహిత అనుబంధం ఉండేదని, కానీ ఇప్పుడు ఆ బంధం మాయమైందని అమెరికా మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ (John Bolton) తెలిపారు.
Pm Modi: దీపావళికి ముందే ప్రజలకు ఆనందం : మోదీ
యూపీఏ పాలనలో ప్రజలపై పన్నుల భారం ఎక్కువగా ఉండేదని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.
Narendra Modi: భారతదేశం-సింగపూర్ సంబంధాలు దౌత్యానికి అతీతమైనవి: ప్రధాని మోదీ
భారత్, సింగపూర్ మధ్య ఉన్న సంబంధాలు కేవలం దౌత్య పరిమితికి మాత్రమే సంబంధించినవి కావని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
PM Modi: మరణించిన నా తల్లిని అవమానించారు.. ఆర్జేడీ- కాంగ్రెస్ల అభ్యంతరకర వ్యాఖ్యలపై మోదీ ఆవేదన
బిహార్లో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహించిన 'ఓటర్ అధికార్ యాత్ర' సందర్భంలో,కొందరు వ్యక్తులు ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని ఉద్దేశించి అవమానకర వ్యాఖ్యలు చేశారు.
Semicon India 2025: సెమికాన్ ఇండియా 2025లో..తొలి మేడ్ ఇన్ భారత్ చిప్ను విడుదల చేసిన ప్రధాని..విక్రమ్ 32-బిట్ ప్రో చిప్ను ప్రదర్శించిన మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సెప్టెంబర్ 2వ తేదీ మంగళవారం న్యూఢిల్లీలో "సెమికాన్ ఇండియా 2025" కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.
PM Modi: 'ఎన్ని సవాళ్లు ఉన్నప్పటికీ 7.8% వృద్ధి': సుంకాలపై ప్రధాని మోదీ
అమెరికా విధిస్తున్న సుంకాల (టారిఫ్స్)ను ఉద్దేశిస్తూ.. ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan: పవన్ కళ్యాణ్కి బర్త్డే విషెస్ తెలిపిన ప్రధాని మోదీ.. స్పెషల్ ఫొటోతో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్!
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, నటుడు పవన్ కళ్యాణ్ ఈ రోజు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా శుభాకాంక్షల వెల్లువ కురుస్తోంది.
PM Modi: మణిపూర్లో పర్యటించనున్న ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 13వ తేదీన మణిపూర్,మిజోరంలలో పర్యటన చేయనున్నారు.
PM Modi: అఫ్గానిస్థాన్ భారీ భూకంపం.. ఆదుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది : మోదీ
అఫ్గానిస్థాన్లో ఘోర భూకంపం సంభవించడంతో వందలమంది ప్రాణాలు కోల్పోయిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తపరిచారు.
PM Modi: భారత్-రష్యా సంబంధాలు రాజకీయాలకు అతీతం : ప్రధాని మోదీ
ఎప్పుడైనా కష్టకాలం వచ్చినా న్యూఢిల్లీ-మాస్కో ఒకరికి మరొకరు భరోసాగా నిలుస్తూ వచ్చాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: చైనాలో ఎస్సీవో శిఖరాగ్ర సదస్సు.. పాక్ ప్రధానిని పట్టించుకోని మోదీ
చైనా వేదికగా జరుగుతున్న షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్కు పెద్ద షాక్ ఇచ్చారు.
Modi-Putin: పుతిన్ ను కలవడం సంతోషంగా ఉంది.. ఎక్స్లో షేర్ చేసిన మోదీ
చైనాలోని తియాన్జిన్లో సోమవారం షాంఘై సహకార సంస్థ (ఎస్సీవో) 25వ శిఖరాగ్ర సదస్సు అధికారికంగా ప్రారంభమైంది.
PM Modi: మోదీ-జిన్పింగ్ భేటీతో భారత్-చైనా బంధానికి కొత్త ఊపిరి
దాదాపు ఏడేళ్ల విరామం తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PM Modi)చైనా(China)పర్యటన చేపట్టారు. తియాజింగ్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) వార్షిక శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు.
PM Modi China Visit: చైనా చేరుకున్న ప్రధాని మోదీ.. ఏడేళ్ల తర్వాత తొలిసారి
ప్రధాని నరేంద్ర మోదీ చైనాకు అడుగుపెట్టారు.షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడానికి ఆయన తియాంజిన్కు చేరుకున్నారు.
PM Modi: జపాన్ పీఎం,ఆయన సతీమణికి మోదీ ప్రత్యేక కానుకలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ, రెండు రోజుల జపాన్ పర్యటనలో భాగంగా, జపాన్ ప్రధాని షిగేరు ఇషిబాతో, ఆయన సతీమణికి ప్రత్యేక బహుమతులు అందించారు.
PM Modi: ముగిసిన మోదీ జపాన్ పర్యటన..ఎస్సీవో శిఖరాగ్ర సదస్సుకోసం చైనాకు పయనం
భారత ప్రధాని నరేంద్ర మోదీ జపాన్లో తన రెండు రోజుల అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించారు.
PM Modi: జపాన్ బుల్లెట్ రైలులో జపాన్ ప్రధాని ఇషిబాతో కలిసి ప్రయాణించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. రెండు రోజుల అధికారిక పర్యటనలో భాగంగా ఆయన శుక్రవారం జపాన్ రాజధాని టోక్యోకు చేరుకున్నారు.
PM Modi: భారత్,చైనా ఆర్థిక వ్యవస్థకు స్థిరత్వాన్ని తీసుకురాగలవు.. టోక్యో పర్యటనలో ప్రధాని మోదీ వెల్లడి
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం తీసుకురావడంలో భారత్-చైనా దేశాలు కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
Narendra Modi: భారత్ వేగవంతంగా అభివృద్ధి చెందుతోంది.. ఇండియా-జపాన్ ఎకనామిక్ ఫోరంలో ప్రధాని మోదీ
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని, కేవలం ప్రపంచ దేశాలు మన వృద్ధిని గమనించడమే కాకుండా, మనపై గట్టి నమ్మకంతో ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Modi Japan Visit: టోక్యో చేరుకున్న మోదీ.. చివరి నిమిషంలో అమెరికాకు షాకిచ్చిన జపాన్
భారత ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్కు చేరుకున్నారు.
India- Fiji: 'కొందరు మీ వైఖరితో సంతోషంగా లేరు': మోదీకి మద్దతుగా ఫిజీ ప్రధాని రబుక కీలక వ్యాఖ్యలు
అమెరికా టారిఫ్ల నేపథ్యంలో, భారత్తో ఫిజీ ప్రధాని సితివేణి లిగమామద్ రబుక కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
Pm Modi: ట్రంప్ నాలుగుసార్లు ఫోన్ చేసినా పలకని ప్రధాని మోదీ.. జర్మనీ వార్తాపత్రిక 'ఫ్రాంక్ఫర్టర్ అల్జెమేని' కథనం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడడానికి అనేకసార్లు ప్రయత్నించారని జర్మనీ వార్తాపత్రిక 'ఫ్రాంక్ఫర్టర్ అల్జెమేని'ప్రచురణలు వెలువడ్డాయి.
Ganesh Chaturthi: దేశ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ
విఘ్నాలను తొలగించే, విజ్ఞానాన్ని ప్రసాదించే గణనాథుడి జన్మదిన వేడుకలు బుధవారం దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి.
Vikram Misri: ఆగస్టు 29న జపాన్ పర్యటనకి మోదీ.. ప్రధాని షిగేరు ఇషిబాతో ద్వైపాక్షిక చర్చలు
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పాటు జపాన్ పర్యటనకు వెళ్ళబోతున్నారని విదేశాంగ శాఖ ప్రతినిధి విక్రం మిశ్రి ఈరోజు వెల్లడించారు.
PM Modi: 'ఒత్తిడి పెరగోచ్చు,అన్నింటినీ భరిస్తాం': అమెరికా సుంకాలపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
అమెరికా భారత్పై విధించిన అదనపు సుంకాల అమలు గడువు దగ్గరపడుతున్న తరుణంలో, ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.
Mission Sudarshan Chakra: భారత రక్షణ వ్యవస్థను మార్చబోయే 'మిషన్ సుదర్శన చక్ర'.. దేశ భద్రతకు స్వదేశీ రక్షణ కవచం
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, దేశ భద్రత కోసం భారీ ప్రణాళికను ప్రకటించారు.
PM Modi: త్వరలో జపాన్లో మోదీ పర్యటన.. భారత్లో ₹5.5 లక్షల కోట్ల పెట్టుబడుల ప్రణాళిక
భారత్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి 31 వరకు జపాన్ పర్యటనకు వెళ్లనున్నారు.
Pm modi:'జైలు నుంచి ప్రభుత్వం ఎందుకు నడపాలి?'ప్రశ్నించిన ప్రధాని మోదీ
బిహార్లోని గయాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
PM Modi: ప్రపంచ శాంతికి భారత్-చైనా సంబంధాలు కీలకం.. వాంగ్ యీతో భేటీ తర్వాత మోదీ
ప్రాంతీయ స్థిరత్వం మాత్రమే కాకుండా ప్రపంచ శాంతి,సుసంపన్నతకూ భారత్-చైనా సంబంధాలు అత్యంత ప్రాధాన్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
PM Modi: 2040లో 50 మంది వ్యోమగాములు సిద్ధం చేయాలి.. శుభాంశు శుక్లాతో మోదీ
భవిష్యత్తులో భారత్ చేపట్టబోయే గగన్యాన్ (Gaganyaan) ప్రాజెక్టు విజయవంతం కావడంలో భారతీయ వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) అంతరిక్ష అనుభవాలు అత్యంత కీలకమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
PM Modi: అమెరికా సుంకాల వేళ.. కేంద్రమంత్రులతో మోదీ ప్రధాని కీలక సమావేశం
రష్యా నుంచి చమురు దిగుమతిస్తున్నందుకు కారణంగా, ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాలను విధించారు.
Shubhanshu Shukla: నేడు ప్రధాని మోదీని కలవనున్న స్పేస్ హీరో శుభాన్షు శుక్లా
అంతరిక్షంలో అడుగుపెట్టిన రెండో భారతీయుడిగా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లో ప్రవేశించిన తొలి భారత వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా స్వదేశానికి తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే.
PM Modi: అభివృద్ధి చెందుతున్న భారత్లో దిల్లీని నమూనా నగరంగా తీర్చిదిద్దాలి : మోదీ
అభివృద్ధి చెందుతున్న భారత్లో దిల్లీని ఒక నమూనా నగరంగా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Shubhanshu Shukla: యాక్సియం-4 హీరో శుభాంశు శుక్లా స్వదేశ ప్రయాణం.. మోదీతో భేటీకి రంగం సిద్ధం
యాక్సియం-4 మిషన్తో భారత్ రోదసి చరిత్రలో కొత్త అధ్యాయం రాసిన వ్యోమగామి శుభాంశు శుక్లా (Shubhanshu Shukla) స్వదేశానికి చేరుకుంటున్నారు.
PM Modi: నేటి నుంచి అమల్లోకి ప్రధానమంత్రి వికాస్ భారత్ రోజ్గార్ యోజన.. యువతకు రూ.15,000 ప్రోత్సాహకం
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోట నుంచి జాతీయ ప్రజలకు ప్రసంగించారు.
Narendra Modi: స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ సరికొత్త రికార్డు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కొత్త రికార్డును సృష్టించారు.
PM Modi: ప్రపంచ మార్కెట్లో ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్ల సమయంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
PM Modi: ప్రపంచ మార్కెట్పై ఆధిపత్యం సాధించాలి.. టారిఫ్ల వేళ మోదీ సందేశం
దేశవ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
PM Modi: సింధూ జలాలపై ఎప్పటికీ చర్చలు జరగవు.. ఎర్రకోటలో మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంలో మాట్లాడుతూ, ఎన్నో త్యాగాల ఫలితమే ఈ వేడుక అని గుర్తు చేశారు.
Narendra Modi: ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ప్రధాని మోదీ
దేశంలో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్బంగా ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు దిల్లీలో ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు.
PM Modi: శనివారం ద్వారకా ఎక్స్ప్రెస్వే, అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-2ను ప్రారంభించనున్న మోదీ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 16న (శనివారం) ఢిల్లీలోని అర్బన్ ఎక్స్టెన్షన్ రోడ్-2 (యూఈఆర్-2)తో పాటు ద్వారక ఎక్స్ప్రెస్వే ఢిల్లీ విభాగాన్ని ప్రారంభించనున్నారు.
PM Modi: వచ్చే నెలలో ప్రధాని మోదీ అమెరికా పర్యటన.. అధ్యక్షుడు ట్రంప్తో భేటీ అయ్యే అవకాశం
భారత్-అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు ఉద్రిక్తతలు ఎదుర్కొంటున్న వేళ, రెండు దేశాల నేతల మధ్య కీలక భేటీకి రంగం సిద్ధమవుతోంది.
Union Cabinet: ఏపీలో సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టుకు కేంద్ర ఆమోదం
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర క్యాబినెట్ సమావేశంలో దేశానికి అత్యంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నాయి.
Zelensky Dials PM Modi: ప్రధాని మోదీకి జెలెన్స్కీ ఫోన్ ..
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో టెలిఫోన్లో మాట్లాడినట్లు తెలిపారు.
New Flats for MPs : నేడు ఎంపీల కొత్త భవన సముదాయం ప్రారంభించనున్న ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ సభ్యుల కోసం నిర్మించిన నూతన నివాస గృహ సముదాయాన్ని ఆవిష్కరించనున్నారు.
Narendra Modi:'ఆపరేషన్ సిందూర్' విజయానికి మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి: బెంగళూరులో పీఎం మోదీ
పాకిస్థాన్ను కుదిపేసిన 'ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)' విజయానికి వెనుక మేక్ ఇన్ ఇండియా శక్తి, దేశీయ సాంకేతికత ప్రధాన పాత్ర పోషించాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
PM Modi: బెంగళూరులో మూడు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు..మెట్రో ఎల్లో లైన్ను ప్రారంభించిన మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం బెంగళూరులో పర్యటించారు.
PM Modi: రేపు బెంగళూరులో పర్యటనకు మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం(ఆగష్టు 10) బెంగళూరుకు పర్యటనకు వెళ్లనున్నారు.
PM Modi: ప్రధాని మోదీకి రాఖీ కట్టిన చిన్నారులు,ఆధ్యాత్మిక సంస్థ బ్రహ్మకుమారీస్ సభ్యులు
ప్రధాని నరేంద్ర మోదీ రక్షా బంధన్ (Raksha Bandhan) పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు.
Trump Tariff Row: రష్యా అధ్యక్షుడు పుతిన్'కు ప్రధాని మోదీ ఫోన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ఫోన్లో మాట్లాడారు.
Modi on Tariffs: ట్రంప్ టారిఫ్లు.. నేడు ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమావేశం
రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ప్రతిగా భారత్పై సుంకాలను రెండింతలు చేసే నిర్ణయం అమెరికా తీసుకోవడంతో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
Narendra Modi: ట్రంప్ టారిఫ్ల పెంపుపై స్పందించిన ప్రధాని మోదీ
భారతదేశం రష్యా నుంచి చమురును కొనుగోలు చేస్తోంది అన్న కారణంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
PM Modi : గల్వాన్ ఘర్షణ తరువాత ప్రధాని మోదీ తొలిసారి చైనా పర్యటన
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వచ్చే ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనా తియాంజిన్ నగరంలో జరగనున్న శాంఘై సహకార సంస్థ (SCO) ప్రాంతీయ సమ్మిట్లో పాల్గొననున్నారు.
Kartavya Bhavan: కేంద్ర పాలనకు కేంద్రబిందువు.. కర్తవ్య భవన్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన అత్యంత ప్రతిష్టాత్మక కర్తవ్య భవన్ను భారత ప్రధాని నరేంద్ర మోదీ అధికారికంగా ప్రారంభించారు.
Parliament Deadlock: పార్లమెంటులోప్రతిష్టంభనపై.. నేడు ఎన్డీయే.. 7న ఇండియా.. కూటముల భేటీ
బిహార్లో ఓటర్ల జాబితాలో సవరణలపై తలెత్తిన వివాదం బుధవారం రోజూ కూడా లోక్సభలో తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది.
PM Modi:'బ్రహ్మోస్ శబ్ధం వింటే పాకిస్తాన్కు నిద్రే పట్టదు'.. ప్రధాని మోదీ కౌంటర్!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం తన సొంత నియోజకవర్గమైన వారణాసిని సందర్శించారు.
PM Kisan Samman: కిసాన్ సమ్మాన్ నిధులు విడుదల.. 9.7 కోట్ల ఖాతాల్లో రూ.20,000 కోట్లు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం ఉత్తరప్రదేశ్లోని వారణాసిని సందర్శించారు.
PM Modi: రేపు వారణాసిలో మోదీ పర్యటన.. 2,200 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం వారణాసి పర్యటనకు సిద్ధమయ్యారు.
PM Modi: బుల్లెట్కు బుల్లెట్టే సమాధానం.. 'ఆపరేషన్ సిందూర్' ఆపాలని ఏ ప్రపంచ నేతా చెప్పలేదు: ప్రధాని మోదీ
భారత సైనికులు ఉగ్రవాదులను నిర్మూలించిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా విజయోత్సవాలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: ఆపరేషన్ సిందూర్ పై చర్చ.. ఐసీయూలో పాక్ ఎయిర్ బేస్లు,అణు బెదిరింపులు చెల్లవని హెచ్చరించాం : మోదీ
ఉగ్రవాదుల్ని నేలమట్టం చేసిన సందర్భంగా దేశం అంతటా విజయోత్సవాల వాతావరణం నెలకొన్నదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా వెల్లడించారు.
Pm Modi: ఉగ్రవాదుల ఏరివేతలో 'సిందూర్, మహదేవ్'లది కీలక పాత్ర.. లోక్సభలో అమిత్ షా ప్రసంగాన్ని ప్రశంసించిన ప్రధాని మోదీ
ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) నేపథ్యంగా హోంమంత్రి అమిత్ షా లోక్సభలో చేసిన ప్రసంగానికి ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.