నరేంద్ర మోదీ: వార్తలు
India U18 Hockey Asia Cup Champion: జపాన్పై జయభేరి.. అండర్-18 ఆసియా కప్ విజేతగా భారత్
భారత అండర్-18 పురుషుల హాకీ జట్టు ఆసియా కప్ 2026లో అద్భుత విజయాన్ని నమోదు చేసింది.
PM Modi: ప్రపంచ ఆర్థిక సంక్షోభం మధ్య మోదీ కీలక భేటీ.. ఆర్థిక సలహా మండలితో చర్చలు
ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను పలు సంక్షోభాలు వెంటాడుతున్నాయి.
Putin-Modi: భారత్పై ఆంక్షల ఆలోచన మానుకోండి.. పుతిన్ ఘాటు వ్యాఖ్యలు
భారతదేశం తన జాతీయ ప్రయోజనాల విషయంలో ఎలాంటి బాహ్య ఒత్తిళ్లకూ తలొగ్గదని, ఎప్పటికప్పుడు స్వతంత్ర నిర్ణయాలనే తీసుకుంటోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పేర్కొన్నారు.
Huge investments: భారత్లో ఎయిర్ట్రంక్ మెగా ప్లాన్.. రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు
హైపర్స్కేల్ డేటా సెంటర్ రంగంలో ప్రముఖ సంస్థ ఎయిర్ట్రంక్ భారత్లో భారీ పెట్టుబడులకు సిద్ధమైంది.
Modi-Meloni 'Melodi': మోదీ-మెలోనీ 'మెలోడీ' మూమెంట్తో బెంగళూరు స్టార్టప్కు భారీ లాభం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన బెంగళూరుకు చెందిన ఓ జ్యువెలరీ స్టార్టప్కు ఊహించని వ్యాపార అవకాశాన్ని తీసుకొచ్చింది.
Putin: ఒత్తిళ్లకు మోదీ తలొగ్గరు.. మోదీపై పాశ్చాత్య దేశాల ఒత్తిడి వ్యర్థం: పుతిన్
అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడుతున్నప్పటికీ, దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్-రష్యా స్నేహబంధంపై ఎలాంటి ప్రభావం ఉండదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
Trump: 'మోదీ నాకు మంచి స్నేహితుడు'.. త్వరలో భారత్తో ఒప్పందం కుదురుతుంది: ట్రంప్
నరేంద్ర మోదీతో తనకు మంచి వ్యక్తిగత అనుబంధం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
Silver Prices: వెండి దిగుమతులపై కఠిన నిబంధనలు.. ధరలు పెరిగే అవకాశం
బంగారం,వెండి కొనుగోళ్లను తగ్గించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Foreign Investors: రూపాయి పతనం,చమురు ధరల పెరుగుదల.. కేంద్రం కొత్త వ్యూహం ఇదే
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి,రూపాయి విలువ పతనం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
FPI investments: ఎఫ్పీఐలను ఆకర్షించేందుకు కేంద్రం కీలక నిర్ణయం?
ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడే అవకాశాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.
Pm Modi -Trump: త్వరలో జరిగే జీ7 సదస్సులో మోదీ-ట్రంప్ భేటీ?
ఫ్రాన్స్లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
Pm Modi:పీఎం మోదీ ఐదు దేశాల నేతలకు బహూకరించిన ఆ ఐదు బియ్యం ప్యాకెట్లు ఏంటంటే?
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల 5 దేశాల్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆయన జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, అలాగే BRICS దేశాల సదస్సులో పాల్గొన్నారు.
PM Modi: ఇళ్లలోనే 32 వేల టన్నుల బంగారం.. రీసైక్లింగ్తో దిగుమతులకు చెక్: మోదీ
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితుల మధ్య దేశ విదేశీ మారక నిల్వలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు.
India-Myanmar: పరస్పర ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలను అడ్డుకుంటాం: భారత్, మయన్మార్
భారత్ భద్రతా ప్రయోజనాలకు విరుద్ధంగా తమ భూభాగాన్నిఎలాంటి శక్తులు వినియోగించుకునే అవకాశాన్ని ఇవ్వబోమని మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ అంగ్ హయింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు.
BJP: విస్తరణపై బీజేపీ సమాలోచనలు.. సీనియర్లతో పార్టీ అధ్యక్షుడు నితిన్ నబీన్ భేటీ
వచ్చే ఏడాది పలువురు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
South Coast Railway Zone: నేటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్ కార్యకలాపాలు.. దశాబ్దాల కల సాకారం
ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షగా నిలిచిన దక్షిణ కోస్తా రైల్వేజోన్ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.
Mann Ki Baat: దేశ క్రీడాకారులపై ప్రధాని మోదీ ప్రశంసలు.. 'మన్ కీ బాత్'లో రికార్డుల ప్రస్తావన
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' 134వ ఎపిసోడ్ ద్వారా దేశ విదేశాల్లోని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
PM Modi: జల వివాదాలపై రాష్ట్రాలకు ప్రధాని కీలక సూచనలు
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకార భావంతో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
Pm Modi: పెరుగుతున్న ఎండలపై ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక విజ్ఞప్తి
దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
BJP: మోదీ నాయకత్వంలో ఎన్డీయే ప్రభుత్వానికి 12 ఏళ్లు.. 'విజయాల' ప్రచారానికి బీజేపీ భారీ ప్రణాళిక
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి నిన్నటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.
Rubio: భారత్పై ట్రంప్ వ్యాఖ్యలపై రూబియోకు ప్రశ్న.. చాకచక్యంగా సమాధానమిచ్చిన అమెరికా మంత్రి
భారత్ రాజధాని ఢిల్లీలో నిర్వహించిన ఓ మీడియా సమావేశంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోకు అనూహ్యమైన ప్రశ్న ఎదురైంది.
Canada: భారత్తో భారీ ట్రేడ్ డీల్కు కెనడా ప్రయత్నాలు.. 2030 నాటికి 50 బిలియన్ డాలర్ల ట్రేడ్ లక్ష్యం
భారత్-కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి.
Nirmala Sitharaman: ఊహించని స్థాయికి ఎరువుల ధరలు.. మూడు 'ఎఫ్'లపై దృష్టి పెట్టాలి: నిర్మలా సీతారామన్
దేశంలో పెరుగుతున్న ఇంధన ధరలు, అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Nirmala Sitharaman: ఇంధనం,ఎరువులు,విదేశీ మారక నిల్వలపై అప్రమత్తంగా ఉండాలి: నిర్మలా సీతారామన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో దేశం అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.
Pm Modi: ఫల్టా రీపోలింగ్లో బీజేపీ ఘన విజయం.. ప్రజాస్వామ్యమే గెలిచిందన్న మోదీ
పశ్చిమ బెంగాల్లోని ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గ రీపోలింగ్లో భారతీయ జనతా పార్టీ సంచలన విజయాన్ని నమోదు చేసింది.
PM Modi: మోదీ బెంగళూరు పర్యటనలో భద్రతా లోపం.. ఆరుగురు పోలీసుల సస్పెన్షన్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెంగళూరు పర్యటన సమయంలో వెలుగులోకి వచ్చిన భద్రతా లోపం ఘటనపై అధికారులు కఠిన చర్యలు చేపట్టారు.
Padma Awards: నేడే పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 66 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు
దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.
Big fan of Modi: మోదీ నా స్నేహితుడు.. భారత్కు అండగా ఉంటాం: ట్రంప్
భారత్ పర్యటనలో ఉన్న అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో పాల్గొన్న కార్యక్రమంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
Rubio Meets Modi: భారత్-అమెరికా సంబంధాలపై చర్చలు.. మోదీని కలిసిన రూబియో
నాలుగు రోజుల భారత పర్యటనలో భాగంగా అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్కు చేరుకుని ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
Kamal Haasan: దేశ ప్రయోజనాలే ముఖ్యం.. రాజకీయాలకు అతీతంగా మోదీకి కమల్ హాసన్ సపోర్ట్
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సంక్షోభ పరిస్థితుల మధ్య కేంద్ర ప్రభుత్వానికి, ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్యసభ సభ్యుడు, మక్కల్ నీధి మైయం (ఎంఎన్ఎం) అధినేత కమల్ హాసన్ మద్దతు ప్రకటించారు.
Rupee: బంగారం దిగుమతి సుంకం పెంపు తర్వాత.. కరెంట్ అకౌంట్ లోటుపై కేంద్రం ఫోకస్
భారత రూపాయి డాలర్తో పోలిస్తే వేగంగా పతనమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
Cabinet Meeting: మోదీ నేతృత్వంలో నాలుగున్నర గంటల మంత్రిమండలి సమావేశం.. ప్రధానంగా చర్చించిన అంశాలివే..
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన గురువారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశం దేశ రాజకీయ, పరిపాలనా వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.
PM Modi's 5-Nation Tour: మోదీ 5 దేశాల పర్యటన ఫలితం.. రూ.3.5 లక్షల కోట్ల పెట్టుబడులు, భారత్కు గ్లోబల్ బలం
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన ఐదు దేశాల విదేశీ పర్యటన భారత్కు భారీ ఆర్థిక, వ్యూహాత్మక లాభాలను తీసుకొచ్చింది.
PM Modi Gifts to Meloni:అస్సామీ శాలువా,సుబ్బలక్ష్మి పాటల సీడీ బహుమతి.. ఇటలీ నేతలకు మోదీ ప్రత్యేక కానుకలు..
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని గురువారం భారత్కు చేరుకున్నారు.
PM Modi-Meloni Meet: మోదీ-మెలోనీ 'మెలోడీ' సందడి.. ఒక్కసారిగా 'పార్లే' షేర్లు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం ఇటలీ పర్యటనలో ఉన్నారు.
HDFC Bank: హెచ్డీఎఫ్సీ బ్యాంకులో ఉద్యోగులకు వారంలో రెండు రోజుల వర్క్ ఫ్రమ్ హోం
అంతర్జాతీయ స్థాయిలో ముడి చమురు సమస్యలు తీవ్రంగా మారుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ ఇంధన పొదుపుపై దృష్టి పెట్టాలని సూచించారు.
India-Nordic Nations: హరిత సాంకేతిక రంగంలో భారత్-నార్డిక్ దేశాల బంధం మరింత బలోపేతం
భారత్, నార్డిక్ దేశాల మధ్య హరిత సాంకేతికత, నవకల్పనల రంగాల్లో దీర్ఘకాలిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత విస్తరించేందుకు కట్టుబడి ఉన్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
PM Modi: పాములు పట్టే వాడిలా మోడీ కార్టూన్.. నార్వే పత్రిక తీరుపై సోషల్ మాధ్యమాల్లో విమర్శల వెల్లువ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
Vladimir Putin: భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. పూర్తి వివరాలివే
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్ పర్యటనకు రానున్నారు.
Sridhar Vembu: ఇంటి నుంచి పని కంటే ఆఫీసే బెస్ట్.. జోహో సీఈఓ కామెంట్స్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇంధన వినియోగం తగ్గించడం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానాన్ని పరిశీలించాలని సూచించిన సంగతి తెలిసిందే.
MEA: భారత్ను ఎందుకు నమ్మాలి?.. నార్వే విలేకరికి భారత ప్రతినిధి గట్టి సమాధానం
భారత ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా ఓస్లోలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ స్థానిక మహిళా విలేకరి ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు.
Norway: భారత ప్రధానికి నార్వే అత్యున్నత పౌర పురస్కారం
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నార్వే ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్'ను ప్రదానం చేసింది.
PM Modi : ప్రపంచ స్థిరత్వానికి భారత్-ఐరోపా భాగస్వామ్యం కీలకం: మోదీ
ప్రపంచ స్థిరత్వం, సుస్థిర అభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు భారత్-ఐరోపా భాగస్వామ్యం బలమైన ఆధారంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
Union Govt: బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్రం షాక్.. ఖర్చులు తగ్గించాలంటూ కీలక ఆదేశాలు
ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
43 years in the making: 43 ఏళ్ల తర్వాత నార్వేలో మోదీ పర్యటన.. ఇండియా-నార్డిక్ సంబంధాల్లో కొత్త అధ్యాయం
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నార్వేలో అడుగుపెట్టనున్నారు. మే 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు.
Dutch: భారత్లో మైనారిటీల హక్కులపై డచ్ ప్రధాని ఆరోపణలు.. భారత్ గట్టి కౌంటర్
భారత్లో పత్రికా స్వేచ్ఛ, మైనారిటీల హక్కులపై డచ్ ప్రధానమంత్రి రోబ్ జెట్టన్ చేసిన వ్యాఖ్యలను కేంద్ర విదేశాంగ శాఖ తీవ్రంగా తప్పుబట్టింది.
PM Modi : ప్రధానికి స్వీడన్ అత్యున్నత పురస్కారం.. ఆసియాలోనే మొదటి నేతగా మోదీ రికార్డు
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అంతర్జాతీయ వేదికపై మరో అరుదైన గౌరవం లభించింది.
PM Modi: భారత్లో స్టార్టప్ విప్లవం.. 4 యూనికార్న్ల నుంచి 100 దాటిన కంపెనీలు: మోదీ
సెమీకండక్టర్ రంగంలో భారత్ కీలక ముందడుగు వేసిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రస్తుతం నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్న ప్రధాని, హేగ్లో జరిగిన కార్యక్రమంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయనకు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘన స్వాగతం లభించింది.
CM Revanth Reddy: పెట్రోల్ ధరల పెంపుపై రేవంత్ ఆగ్రహం.. మోదీ ప్రభుత్వంపై విమర్శల వెల్లువ
సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న పెట్రోల్, డీజిల్ ధరల పెంపు నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
UAE: యూఏఈలో ప్రధాని మోదీకి ప్రత్యేక స్వాగతం.. యుద్ధ విమానాలతో ఎస్కార్ట్
ప్రధాని నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ పర్యటనకు వెళ్లిన సందర్భంగా అక్కడ ఆయనకు అరుదైన గౌరవం దక్కింది.
PM Modi UAE Visit: మోదీ యూఏఈ టూర్ సక్సెస్.. రక్షణ, ఎల్పీజీ, మౌలిక వసతులపై కీలక ఒప్పందాలు
భారత ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనలో కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నారు.
5-Nation Tour: పెట్రోల్ ధరలు పెరిగిన రోజే మోదీ యూఏఈ టూర్.. అసలు కారణమిదే!
పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా లీటరుకు రూ.3 పెరగడంతో దేశ ప్రజలకు శుక్రవారం ఉదయం భారీ షాక్ తగిలింది.
Delhi: ఢిల్లీలో ప్రధాని మోదీని కలిసిన బ్రిక్స్ విదేశాంగ మంత్రులు .. Video
దేశ రాజధాని దిల్లీలో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశాలు ఘనంగా కొనసాగుతున్నాయి.
Vijay: పత్తి దిగుమతి సుంకం తొలగిస్తేనే వస్త్ర పరిశ్రమ నిలదొక్కుకుంటుంది.. ప్రధానికి విజయ్ లేఖ
తమిళనాడులో వస్త్ర పరిశ్రమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని,పరిశ్రమను ఆదుకునేందుకు పత్తిపై విధిస్తున్న 11 శాతం దిగుమతి సుంకాన్ని వెంటనే రద్దు చేయాలని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు.
PM Modi: అమెరికా-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల మధ్య యూఏఈకి ప్రధాని మోదీ పర్యటన
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు (మే 15) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) పర్యటనకు వెళ్లనున్నారు.
Delhi: ఇంధన వినియోగంపై దిల్లీ ప్రభుత్వం ఆంక్షలు.. ఉద్యోగులకు వారానికి 2 రోజులు వర్క్ఫ్రమ్ హోమ్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రకటించింది.
Russia: భారత్కు ఇంధన సరఫరాలు ఆగవు.. అన్ని ఒప్పందాలు అమలు చేస్తాం: లావ్రోవ్
రష్యాతో భారత్కు ఉన్న సంబంధాలు మరింత బలపడతాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్(Sergey Lavrov)స్పష్టం చేశారు.
West Asia Crisis: పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం.. 40 దేశాల్లో పొదుపు మంత్రం
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
Andhra Pradesh: ఇంధన పొదుపుపై ఏపీ సర్కార్ కీలక ఆలోచన.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశంపై పడే అవకాశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.
AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. భారీ పెట్టుబడులు, పరిశ్రమలపై కీలక నిర్ణయాలు
అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.
Assam: అసోంలో యూసీసీ అమలుకు కేబినెట్ ఆమోదం.. మే 26న అసెంబ్లీలో బిల్లు
అసోం ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు కీలక అడుగు వేసింది.