Page Loader

కిరెణ్ రిజిజు: వార్తలు

02 Apr 2025
భారతదేశం

Waqf Bill: వక్ఫ్‌ సవరణ బిల్లుపై కిరణ్‌ రిజిజు కీలక వ్యాఖ్యలు.. జేపీసీకి బిల్లుపై 96 లక్షల విజ్ఞప్తులు

కేంద్ర ప్రభుత్వం బుధవారం లోక్‌సభలో వక్ఫ్‌ సవరణ బిల్లును ప్రవేశపెట్టింది.కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి కిరెణ్ రిజిజు ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన అనంతరం ప్రసంగించారు.

28 Jan 2025
భారతదేశం

Parliment Session: జనవరి 31న ప్రారంభం కానున్న పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు.. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం 

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు జనవరి 31న ప్రారంభం అవుతున్నాయి. తొలి రోజు, శుక్రవారం, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంట్‌ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

Parliament Winter Session: నవంబర్ 25న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం 

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 25 నుంచి ప్రారంభమయ్యి డిసెంబర్ 20 వరకు కొనసాగనున్నాయి.

08 Aug 2024
లోక్‌సభ

Parliament: లోక్‌సభ ముందుకు వక్ఫ్ చట్టం సవరణ బిల్లు.. విపక్షాలు తీవ్ర గందరగోళం 

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు గురువారం పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా వక్ఫ్ సవరణ బిల్లు 2024ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

10 Mar 2024
చంద్రుడు

Samudrayaan: 2025 చివరి నాటికి సముద్రయాన్‌‌ చేపడుతాం: మంత్రి కిరణ్ రిజిజు 

చంద్రుడిపై మిషన్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసిన భారత్ ఇప్పుడు లోతైన సముద్రంపై అధ్యయనం చేయాలని యోచిస్తోంది.

న్యాయ శాఖను కోల్పోవడంపై కిరెణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ 

ఎర్త్ సైన్సెస్ మంత్రిగా కిరెణ్ రిజిజు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర న్యాయ మంత్రిగా కిరెణ్ రిజిజు తొలగింపు; అర్జున్ రామ్ మేఘవాల్ నియామకం 

కేంద్ర మంత్రి వర్గంలో ప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం న్యాయ మంత్రిగా ఉన్న కిరెణ్ రిజిజు స్థానంలో అర్జున్ రామ్ మేఘవాల్‌ను ప్రభుత్వం నియమించింది.

'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్

స్వలింగ సంపర్కుల వివాహంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్ రిజిజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. స్వలింగ వివాహాల విషయం అనేది దేశ ప్రజల విజ్ఞతకే వదిలేయాల్సిన అంశం అని కిరెన్ రిజిజు అన్నారు.

కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను నిలిపివేయడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం: జస్టిస్ నారిమన్

కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రోహింటన్‌ ఫాలీ నారిమన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తుల పేర్లను పెండింగ్‌లో ఉంచడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని వ్యాఖ్యానించారు.

సుప్రీంకోర్టు కొలీజియంలో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులను చేర్చాలి: కిరెన్ రిజిజు

న్యాయమూర్తులను నియమించే ప్రక్రియకు సంబంధించి చాలా కాలంగా కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టుకు మధ్య వివాదం నడుస్తోంది. అయితే ఈ విషయంలో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.