టర్కీ: వార్తలు
Shehbaz Sharif-Erdogan: టర్కీ అధ్యక్షుడితో పాకిస్తాన్ ప్రధాని తొలి సమావేశం..
ఇస్తాంబుల్లోని డోల్మాబాహ్చె వర్కింగ్ ఆఫీస్లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగన్, పాకిస్థాన్ ప్రధాన మంత్రి మహ్మద్ షాబాజ్ షరీఫ్ మధ్య ముఖాముఖీ చర్చలు జరిగాయి.
Turkey: టర్కీ,అజర్బైజాన్లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..
భారత్కు శత్రుదేశంగా వ్యవహరిస్తున్న పాకిస్థాన్కు మద్దతుగా నిలిచిన టర్కీ, అజర్ బైజాన్ దేశాలకు భారతీయులు గట్టిగా బదులిస్తున్నారు.
#NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాలు..చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ
భారతదేశం-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్న ఈ తరుణంలో, పాకిస్తాన్కు శక్తివంతమైన డ్రోన్లను అందించిన టర్కీపై (తుర్కియే) భారత ప్రజల్లో తీవ్ర ఆగ్రహం చెలరేగింది.
Earthquake: టర్కీలో 6.2 తీవ్రతతో భూకంపం
టర్కీలో మరోసారి భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై ఈ భూకంప తీవ్రత 6.2గా నమోదైనట్లు అక్కడి అధికార వర్గాలు వెల్లడించాయి.
Turkey: 40 గంటలుగా టర్కీలో విమానాశ్రయంలో ప్రయాణికులు.. సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు
లండన్ నుంచి ముంబయికి వెళ్తున్న విమానం టర్కీలో అత్యవసరంగా దిగిన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.
London-Mumbai Flight: అత్యవసరంగా ల్యాండ్ అయ్యిన విమానం.. తుర్కియేలో చిక్కుకున్న 200 మంది భారతీయులు
లండన్ నుండి ముంబయికి బయలుదేరిన విమానం తుర్కియే (Turkey)లో అత్యవసరంగా ల్యాండ్ అయింది.
Turkey: టర్కియేలోని స్కీ రిసార్ట్లో హోటల్ అగ్నిప్రమాదం.. 10 మంది మృతి 32 మందికి గాయాలు
టర్కీలోని స్కీయింగ్ రిసార్టు హోటల్లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 32 మంది గాయపడినట్లు సమాచారం.
Turkey: టర్కీ ఆయుధ కర్మాగారంలో భారీ పేలుడు: 12 మంది మృతి
టర్కీలోని ఆయుధ తయారీ కేంద్రంలో మంగళవారం జరిగిన భారీ పేలుడులో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 3 మంది గాయపడ్డట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
Woman Biker: రైడింగ్ చేస్తూ అందమైన రష్యన్ బైకర్ మృతి
రష్యాలో అత్యంత అందమైన బైకర్గా పేరుగాంచిన టాట్యానా ఓజోలినా(Tatyana Ozolina) టర్కీలో జరిగిన మోటార్సైకిల్ ప్రమాదంలో మరణించింది.
Space-X Turkey మొట్టమొదటి స్వదేశీ కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది
ఎలాన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్-ఎక్స్ ఈ రోజు (జూలై 9) టర్కీ మొట్టమొదటి దేశీయంగా నిర్మించిన కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ప్రయోగించింది.
Houthi Rebels: భారత్కు వస్తున్న ఇజ్రాయెల్ కార్గో షిప్ను హైజాక్ చేసిన హౌతీ తిరుగుబాటుదారులు
హమాస్- ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ప్రపంచం అంతా విస్తరిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను ఖండిస్తూ ఎర్ర సముద్రంలో యెమెన్ హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు.
Man kills wife: స్క్రూడ్రైవర్తో భార్యను చంపిన భర్త అరెస్ట్
టర్కీలోని హోటల్ గదిలో స్క్రూడ్రైవర్తో తన 26 ఏళ్ల భార్యను దారుణంగా పొడిచి చంపిన బ్రిటిష్ టూరిస్ట్ని అరెస్టు చేశారు.
టర్కీ పర్యటనకు వెళ్తున్నారా? ఈ ఆహారాలు ఖచ్చితంగా ట్రై చేయండి
ఒక్కో దేశంలో ఒక్కో రకమైన ఆహార సంప్రదాయం ఉంటుంది. కొన్ని దేశాల్లో బియ్యంతో చేసిన ఆహారాలను ఎక్కువగా తింటారు. మరికొన్ని దేశాల్లో గోధుమతో చేసిన ఆహారాలను తింటారు.
టర్కీ అధ్యక్షుడిగా తయ్యిప్ ఎర్డోగాన్ ఎన్నిక
టర్కీ అధ్యక్షుడిగా రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ మరోసారి ఎన్నికయ్యారు.
టర్కీలో మరోసారి వరసుగా రెండు భూకంపాలు; అదనపు సాయానికి ముందుకొచ్చిన ఐక్యరాజ్య సమితి
టర్కీలోని దక్షిణ హటే ప్రావిన్స్లో రెండు భారీ భూకంపాలు సంభవించాయి. ఈ భూకంపాల ధాటికి ముగ్గురు మృతి చెందగా, 213 మంది గాయపడినట్లు టర్కీ అంతర్గత మంత్రి సులేమాన్ వెల్లడించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయని సులేమాన్ తెలిపారు.
భూకంపం: 11రోజులుగా శిథిలాల కింద సజీవంగా ముగ్గురు; టర్కీ, సిరియాలో 45,000 దాటిన మరణాలు
టర్కీ, సిరియాలో 11రోజలు కింద సంభవించిన భారీ భుకంపాల ధాటికి ఇప్పటి వరకు 45,000 మందికి పైగా మరణించారు. 40కిపైగా వచ్చిన ప్రకంపనల వల్ల వేలాది భవనాలను నేలమట్టం అయ్యాయి. దాదాపు 2,64,000 అపార్ట్మెంట్లు పోయాయి. గడ్డకట్టే చలిలోనూ రెస్క్యూ బృందాలు సహాయక చర్యలను కొనసాగిస్తున్నాయి.
టర్కీలో 4.7 తీవ్రతతో మరో భూకంపం, 34,000 దాటిన మృతుల సంఖ్య
టర్కీలో ఆదివారం మరో భూకంపం సంభవించింది. టర్కీ, సిరియాలో సరిహద్దులో రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతతో భయంకరమైన భూకంపం వచ్చిన వారం తర్వాత ఇది సంభవించింది.
టర్కీలో 8ఏళ్ల బాలికను కాపాడిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, 24వేలు దాటిన మృతులు
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్టీఆర్ఎఫ్) శుక్రవారం టర్కీ ఆర్మీ సమన్వయంతో మరొక బాలికను కాపాడింది. శిథిలాల కింద చిక్కుకున్న 8ఏళ్ల బాలికను సిబ్బంది రక్షించారు.
టర్కీ, సిరియాలో మరణ మృదంగం: 15,000 దాటిన భూకంప మరణాలు
టర్కీ, సిరియాలో భూకంపం మరణ మృదంగాన్ని మోగిస్తోంది. గత 24గంటల్లో శిథిలాల కింద చిక్కుకున్న 7వేలకుపైగా మృతదేహాలను రెస్క్యూ సిబ్బంది వెలికి తీశారు. దీంతో రెండు దేశాల్లో మృతుల సంఖ్య 15,383కు చేరుకున్నట్లు టర్కీ విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది.
భూకంప బీభత్సం: టర్కీ, సిరియాలో 8వేలకు చేరిన మరణాలు
వరుస భూకంపాల ధాటికి టర్కీ, సిరియాలో మరణాలు క్షణక్షణానికి పెరిగిపోతున్నాయి. బుధవారం నాటికి 8,000 మందికిపైగా మృతి చెందినట్లు నివేదికలు చెబుతున్నారు.
టర్కీలో 5.4 తీవ్రతతో మరో భూకంపం, 5,000 దాటిన మరణాలు
టర్కీలో మరో శక్తివంతమైన భూకంపం సంభవించింది. ఇది రిక్టర్ స్కేలుపై 5.4గా నమోదైందని యూఎస్ జియోలాజికల్ సర్వే (యూఎస్జీఎస్) తెలిపింది.
టర్కీకి ఆపన్నహస్తం: మొదటి విడతగా ఎన్టీఆర్ఎఫ్ సిబ్బంది, భూకంప సహాయక సామగ్రిని పంపిన భారత్
వరుస భూకంపాలతో అల్లాడుతున్న టర్కీకి ఆపన్న హస్తం అందించడం కోసం ప్రత్యేక విమానాన్ని భారత్ పంపింది. ఎన్డీఆర్ఎఫ్ టీమ్తో పాటు నైపుణ్యం కలిగిన డాగ్ స్క్వాడ్లు, వైద్య సామగ్రి, అధునాతన డ్రిల్లింగ్ పరికరాలు, ఇతర కీలకమైన సాధనాలతో ఈ విమానం బయలుదేరింది.
టర్కీ, సిరియాలో ప్రకృతి విలయం: వరుస భూకంపాల ధాటికి 4300మందికిపైగా దుర్మరణం
టర్కీ, సిరియాలో భూకంపం ప్రళయం సృష్టించింది. శక్తిమంతమైన భూకంపాల ధాటికి 4300మందికిపైగా మృతి చెందినట్లు వాషింగ్టన్ పోస్ట్ నివేదించింది.
టర్కీలో 7.8 తీవ్రతతో భారీ భూకంకం, భవనాలు నేలకూలి 90 మంది మృతి
టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.8తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు చెప్పారు. శక్తిమంతమైన ప్రకంపనాలకు గాజియాంటెప్ ప్రావిన్స్లోని అనేక భవనాలు నెలమట్టం కాగా, 53మంది మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఎనిమిదో నిజాం ముకరం జా కన్నుమూత, సీఎం కేసీఆర్ సంతాపం
ఎనిమిదో నిజాం ముకరం జా టర్కీలోని ఇస్తాంబుల్లో మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 89 ఏళ్ల ముకరం జా హైదరాబాద్ చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ మనవడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్కు కొడుకులు ఉన్నా.. ఆయన వారసుడిగా మనవడు అయిన ముకరం జానే ప్రకటించారు. దీంతో ఎనిమిదో నిజాంగా ముకరం జా గుర్తింపు పొందారు.