తాజా వార్తలు
TMC MP Mohua Mitra: టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రాపై కేసు నమోదు
TMC MP Mohua Mitra: గతేడాది క్యాష్ ఫర్ క్వారీ కుంభకోణంపై ఆరోపణలు ఎదుర్కొన్న టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా ఇప్పుడు మళ్లీ కొత్త కేసులో ఇరుక్కున్నారు.
బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగు బిడ్డ - పీవీ బంధువు కూడా..
బ్రిటన్లో సార్వత్రిక ఎన్నికల సమరం మొదలైంది. ప్రధాని పదవి కోసం ఓటింగ్ జరుగుతోంది.
SCO Summit 2024: ఎస్సీఓ తేదీ, ఎజెండా, హాజరవుతువుతున్న దేశాలు ఇవే
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) 2024 సమ్మిట్ జూలై 4న కజకిస్థాన్లోని అస్తానాలో జరుగుతోంది. ఇది 24వ ఎస్సీఓ SCO సమ్మిట్.
UAEలో UPI చెల్లింపులు.. ఎలా చేస్తున్నారో తెలుసా?
NPCI ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ (NIPL) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) అంతటా QR కోడ్ ఆధారిత యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) చెల్లింపులను ప్రారంభించడానికి నెట్వర్క్ ఇంటర్నేషనల్తో భాగస్వామ్యం కలిగి ఉంది.
Solar: ఆరేళ్లలోనే నెమ్మదించిన సౌర విద్యుత్ ఉత్పత్తి
భారతదేశం సౌర విద్యుత్ ఉత్పత్తి గత ఆరేళ్లతో పోలిస్తే.. 2024 మొదటి అర్ధ భాగంలో అత్యంత నెమ్మదిగా వృద్ధి చెందింది.
GPT-5 గురించి శామ్ ఆల్ట్మాన్ కీలక కామెంట్స్
OpenAI సీఈఓ సామ్ ఆల్ట్మాన్ GPT-5 అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది మునుపటి మోడళ్ల కంటే గణనీయమైన పురోగతిగా చెప్పుకొచ్చారు.
DPDP విధానాలను రెడీ చేస్తున్న కేంద్రం.. ఆందోళనలో సోషల్ మీడియా కంపెనీలు
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ (DPDP) చట్టం కోసం కేంద్రం విధానాలను రెడీ చేస్తోంది.
PM Modi: మోదీని కలిసిన టీమ్ఇండియా - ప్లేయర్స్తో కలిసి అల్పాహారం చేసిన ప్రధాని
విండీస్-అమెరికా సంయుక్త ఆతిథ్యంగా నిర్వహించిన టీ20 ప్రపంచకప్ 2024 ఇటీవలే ముగిసిన సంగతి తెలిసిందే.
India Day Parade: ఇండియా డే పరేడ్లో చారిత్రక ఘట్టం - అయోధ్య రామమందిర నమూనా ప్రదర్శన!
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో నిర్వహించే ఇండియా డే పరేడ్లో ఈ సారి చారిత్రక ఘట్టం ఆవిష్కృతం కాబోతుంది.
Hathras stampede: భోలే బాబా కోసం వేట.. 12 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
Hathras stampede: ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్లో సత్సంగం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 123 మంది మరణించిన తరువాత, భోలే బాబా సహా నిందితుల కోసం పోలీసు బృందం దాడులు నిర్వహిస్తోంది.
Rohit Sharma dance: రోహిత్, సూర్యకుమార్ తీన్మార్ డ్యాన్స్ - డ్రమ్ బీట్కు అదిరే స్టెప్పులు!
Rohit Sharma dance: టీ20 ప్రపంచకప్ 2024 విజేతగా టీమ్ఇండియా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే నేడు(జులై 4) వరల్డ్ కప్ ట్రోఫీతో భారత జట్టు స్వదేశానికి చేరుకుంది.
Bhole Baba: భోలే బాబా నేర చరిత్ర ఇదే
ఉత్తర్ప్రదేశ్లోని హత్రాస్లో 121మంది మరణించి 25గంటలకు పైగా గడిచింది. హత్రాస్ సత్సంగంలో తొక్కిసలాటలో 121మంది మరణించిన ఘటనలో భోలే బాబా జాడ ఇంకా గుర్తించలేదు.
Air pollution: దేశంలోని 10 నగరాల్లో ఏడు శాతం మరణాలకు వాయు కాలుష్యమే కారణం, అగ్రస్థానంలో ఏ రాష్ట్రం ఉందో తెలుసా?
Air pollution: భారతదేశంలోని 10 ప్రధాన నగరాల్లో 7 శాతానికి పైగా వాయు కాలుష్యం కారణంగా సంభవిస్తున్నాయని ఓ అధ్యయనంలో తెలింది.
UK Elections 2024: నేడే బ్రిటన్లో పోలింగ్.. రిషి సునక్ మళ్లీ గెలుస్తాడా?
UK Elections 2024: బ్రిటన్ పార్లమెంట్ అయిన హౌస్ ఆఫ్ కామన్స్లోని 650 స్థానాలకు గురువారం పోలింగ్ జరగనుంది.
T20 World Cup: దిల్లీకి చేరుకున్న టీమ్ ఇండియా జట్టు
భారత క్రికెట్ జట్టు గురువారం ప్రత్యేక విమానంలో దిల్లీకి చేరుకుంది. కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు అతని టీమ్ సభ్యలు ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు.
T20 World Cup: విరాట్ కోహ్లీ-అర్ష్దీప్ భాంగ్రా డ్యాన్స్ అదుర్స్
Virat kohli- Arshdeep singh dance video: టీ20 ప్రపంచకప్లో టీం ఇండియా ఛాంపియన్గా నిలిచిన తర్వాత సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్గా మారాయి.
టీ20 క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ కోహ్లీ
Virat Kohli T20 Retirement: టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి టైటిల్ను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత విరాట్ కోహ్లీ అభిమానులకు షాక్ ఇచ్చాడు.
PM Modi: ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటే: ప్రధాని మోదీ
ఆంధ్రప్రదేశ్లో వైసీపీ, కాంగ్రెస్ రెండూ ఒక్కటేనని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈ రెండు పార్టీలు ఒక వరలో ఉండే రెండు కత్తుల లాంటివన్నారు.
Electoral bond: ఈసీఐ వెబ్సైట్లో ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అప్లోడ్ చేసిన ఎన్నికల సంఘం
ప్రజలు కొనుగోలు చేసిన, రాజకీయ పార్టీలు రీడీమ్ చేసుకున్న ఎలక్టోరల్ బాండ్ల వివరాలను భారత ఎన్నికల సంఘం ఆదివారం బహిరంగపర్చింది.
ఆన్లైన్లో మెడిసిన్ విక్రయానికి విధివిధానాల రూపకల్పనపై కేంద్రం కీలక ప్రకటన
ఆన్లైన్లో మెడిసిన్ విక్రయాలపై విధాన రూపకల్పనకు కొంత సమయం ఇవ్వాలని దిల్లీ హైకోర్టును కేంద్రం కోరింది.
Karthikeya 3: 'కార్తికేయ 3'పై ఆసక్తికర అప్టేట్ ఇచ్చిన నిఖిల్
యంగ్ హీరో నిఖిల్ 'కార్తికేయ 3' మూవీపై ఆసక్తికర అప్టేట్ ఇచ్చాడు.
Afghanistan: రోడ్డు ప్రమాదంలో బస్సు బోల్తా, 21 మంది మృతి
ఆఫ్ఘనిస్థాన్లోని హెల్మండ్ ప్రావిన్స్లో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కనీసం 21మంది మృతి చెందగా, 38మంది గాయపడ్డారు.
Congress: కాంగ్రెస్లో చేరిన ఎంపీ రంజిత్రెడ్డి, దానం నాగేందర్.. బీఆర్ఎస్కు భారీ షాక్
బీఆర్ఎస్ను వీడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నారు. తాజాగా బీఆర్ఎస్కు మరో షాక్ తగిలింది.
Gujarat Hostel: నమాజ్ చేస్తున్న విదేశీ విద్యార్థులపై దాడి.. గుజరాత్ యూనివర్సిటీలో ఘటన
అహ్మదాబాద్లోని గుజరాత్ యూనివర్శిటీలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థులపై దాడి చేసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది.
58ఏళ్ల వయసులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి
దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా ఇంట్లో ఆనందం వెల్లివిరిసింది. సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్కౌర్ 58ఏళ్ల వయసులో పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది.
Aroori Ramesh: బీజేపీలో చేరిన అరూరి రమేష్
బీఆర్ఎస్ కీలక నేత, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ బీజేపీలో ఆదివారం చేరారు.
ముగిసిన రాహుల్ గాంధీ యాత్ర.. నేడు ముంబైలో 'ఇండియా' కూటమి మెగా ర్యాలీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ముగిసింది.
Donald trump: నన్ను ఎన్నుకోకపోతే అమెరికాలో రక్తపాతమే: డొనాల్డ్ ట్రంప్ సంచలన కామెంట్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా అది వార్తే అవుతుంది.
Arvind Kejriwal: అరవింద్ కేజ్రీవాల్కు 9వ సారి సమన్లు జారీ చేసిన ఈడీ
దిల్లీ మద్యం పాలసీలో అవినీతిపై విచారణ జరుపుతున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరవింద్ కేజ్రీవాల్కు తొమ్మిదో సమన్లు పంపింది.
KYC: మీ లోక్సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి
KYC: మీ లోక్సభ అభ్యర్థి నేర చరిత్రను ఈ యాప్ ద్వారా తెలుసుకోండి మీ నియోజకవర్గ లోక్సభ స్థానానికి పోటీ చేసే అభ్యర్థులపై ఎన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయో తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అలాగే వారి ఆస్తులు, అప్పుల గురించి మీకు సమాచారం కావాలా?
మార్చి 17న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 17వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్లను డెవలపర్లు విడుదల చేశారు.
PM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్పై మోదీ
లోక్సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Telangana vote: తెలంగాణలో నాలుగో విడతలో ఎన్నికలు.. మే 13 పోలింగ్
తెలంగాణలో లోక్సభ ఎన్నికలు మే 13, 2024న జరుగుతాయని, ఫలితాలను జూన్ 4న ప్రకటిస్తామని ఎన్నికల సంఘం శనివారం ప్రకటించింది.
Model Code Of Conduct: అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్.. ఇది ఎవరికి వస్తుంది!
Model Code Of Conduct: 2024 లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ శనివారం ప్రకటించారు.
Kavitha: ఈ నెల 23 వరకు ఈడీ కస్టడీలో కవిత
లిక్కర్ పాలసీ కుంభకోణంలో కేసులో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను మార్చి 23 వరకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కస్టడీకి దిల్లీ కోర్టు శనివారం అప్పగించింది.
General Election-2024: లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏడు విడతల్లో పోలింగ్
2024 లోక్సభ ఎన్నికలతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు, జమ్మకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలను కూడా భారత ఎన్నికల సంఘం శనివారం ప్రకటించనుంది.
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్లో మే 13న పోలింగ్.. జూన్ 4న ఫలితాలు
భారత ఎన్నికల సంఘం శనివారం లోక్సభ ఎన్నికలతో పాటు అరుణాచల్ ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, సిక్కిం, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల తేదీలను ప్రకటించింది.
RS Praveen Kumar: బీఎస్పీకి ప్రవీణ్ కుమార్ రాజీనామా
బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీఎస్పీకి రాజీనామా చేశారు.
PM Modi: తెలంగాణ అభివృద్ధికి అడ్డంకిగా కాంగ్రెస్, బీఆర్ఎస్: ప్రధాని మోదీ
గత పదేళ్లలో తెలంగాణ అభివృద్దికి ఎన్డీఏ సర్కారు కృషి చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
YCP: ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. తుది జాబితా ఇదే
అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ 175మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 25మంది ఎంపీ అభ్యర్థుల జాబితాను వెల్లడించింది.
Canada కెనడాలో భారత సంతతి కుటుంబం అనుమానాస్పద మృతి
కెనడాలోని అంటారియో ప్రావిన్స్లో ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించారు.
Arvind Kejriwal: దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు బెయిల్ మంజూరు
లోక్సభ ఎన్నికలకు వేళ.. దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఊరట లభించింది. కేజ్రీవాల్కు రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
Venkatesh: ఘనంగా వెంకటేష్ రెండో కుమార్తె పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?
ప్రముఖు సినీ హీరో, విక్టరీ వెంకటేష్ రెండో కూతురు హవ్యవాహిని వివాహం శుక్రవారం రాత్రి ఘనంగా జరిగింది. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియో ఈ పెళ్లికి వేడుకైంది.
మార్చి 16న Garena Free Fire Max కోడ్లు రీడీమ్ చేసుకునే విధానం
మార్చి 16వ తేదీకి సంబంధించిన Garena Free Fire Max రీడీమ్ కోడ్లను డెవలపర్లు విడుదల చేశారు.
Lok Sabha Elections Date: నేడే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదల
భారత ఎన్నికల సంఘం శనివారం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించనుంది. దీంతో దేశవ్యాప్తంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి రానుంది.
YSRCP: 16న వైసీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల తుది జాబితా విడదుల
సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పార్టీలు అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియను దాదాపు పూర్తి చేశాయి.
Mamata Banerjee: నా తమ్ముడితో అన్ని బంధాలను తెంచుకున్నా: మమతా బెనర్టీ
హౌరా స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా తనను నిలబెట్టకపోవడంపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తమ్ముడు బాబున్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
'పేటీఎం ఫాస్టాగ్' వినియోగదారులు మార్చి 15 లోపు ఇతర ప్లాట్ఫారమ్లకు మారాలి: NHAI
Paytm FASTag వినియోగదారులకు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కీలక సూచనలు జారీ చేసింది.
Uttarakhand: ఉత్తరాఖండ్ UCC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఉత్తరాఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుకు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసారు. దీంతో యూసీసీ బిల్లు ఇప్పుడు ఉత్తరాఖండ్లో చట్టంగా మారింది.
Manohar Lal Khattar: ఎమ్మెల్యే పదవికి మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామా
హర్యానాలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారాయి. ఇప్పటికే ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగిన మనోహర్ లాల్ ఖట్టర్ బుధవారం తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు.
Haryana: హర్యానా అసెంబ్లీలో విశ్వాస పరీక్ష.. సీఎం నయాబ్ సైనీ విజయం
హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ అసెంబ్లీలో తన మెజారిటీని నిరూపించుకున్నారు.
US : అమెరికా జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేట విద్యార్థి మృతి
అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన జెట్ స్కీ ప్రమాదంలో తెలంగాణకు చెందిన 27 ఏళ్ల విద్యార్థి మరణించాడు.
SBI: 22,217 ఎలక్టోరల్ బాండ్లు జారీ: సుప్రీంకోర్టులో ఎస్బీఐ అఫిడవిట్
ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖరా తరపున ఈ అఫిడవిట్ను దాఖలు చేశారు.
CAA: ' సీఏఏపై అబద్ధాలు చెప్పడం ఆపండి'.. కేజ్రీవాల్పై బీజేపీ ఎదురుదాడి
పౌరసత్వ సవరణ చట్టం (సీఎఎ) అమల్లోకి తీసుకురావడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శించారు.
Bengaluru: రామేశ్వరం కేఫ్ పేలుడు కేసు.. అనుమానితుడిని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ
జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) బుధవారం బెంగళూరు కేఫ్లో పేలుడు కేసులో నిందితుడిని అరెస్టు చేసింది.
Supreme court: ఎన్నికల కమిషనర్ల నియామకంపై మార్చి 15న సుప్రీంకోర్టు విచారణ
కొత్త చట్టం ప్రకారం ఎన్నికల కమిషనర్ల నియామకంపై దాఖలైన పిటిషన్పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ మేరకు ఈ పిటిషన్పై మార్చి 15న సుప్రీంకోర్టు విచారించనుంది.
China Blast: బీజింగ్ సమీపంలోని రెస్టారెంట్లో భారీ పేలుడు.. ఒకరు మృతి.. 22 మందికి గాయాలు
చైనాలోని హుబే ప్రావిన్స్లోని ఓ భవనంలో బుధవారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. దీంతో మంటలు చెలరేగాయి.
ప్రతి ఏటా సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'.. కేంద్రం ఉత్తర్వులు
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న 'హైదరాబాద్ విమోచన దినోత్సవం'గా అధికారికంగా నిర్వహించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
JKNF: 'జేకేఎన్ఎఫ్'ను ఐదేళ్ల పాటు నిషేధించిన కేంద్రం
జమ్ముకశ్మీర్లో ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
Nayab Singh Saini: హర్యానా ముఖ్యమంత్రిగా నయాబ్ సింగ్ సైనీ ప్రమాణ స్వీకారం
హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయాబ్ సింగ్ సైనీ మంగళవారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు.
Delhi: గ్యాంగ్స్టర్తో 'రివాల్వర్ రాణి' పెళ్లి.. రౌడీ జంట వివాహానికి భారీ భద్రత
దిల్లీలోని ద్వారకా సెక్టార్-3లో మంగళవారం ఇద్దరు గ్యాంగ్స్టర్ల వివాహం ఘనంగా జరిగింది.
Tamil Nadu: తమిళనాడులో సీఏఏను అమలు చేయబోం: సీఎం స్టాలిన్
కేంద్ర ప్రభుత్వం సోమవారం నుంచి అమల్లోకి తెచ్చిన పౌరసత్వ (సవరణ) చట్టం (CAA)పై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక కామెంట్స్ చేశారు.
Gujarat: భారీగా డ్రగ్స్ స్వాధీనం.. ఆరుగురు పాకిస్థానీలు అరెస్టు
గుజరాత్లోని పోర్బందర్ సమీపంలో భారీ డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ఈ మాదక ద్రవ్యాల ధర రూ.450 కోట్లకు పైగానే పలుకుతోంది.
CAA ని నిషేధించాలని సుప్రీంకోర్టులో పిటీషన్
కేంద్ర ప్రభుత్వం మార్చి 11న దేశవ్యాప్తంగా పౌరసత్వ (సవరణ) చట్టం, 2019 (CAA)ని అమలు చేసింది.
Tejas aircraft crash: రాజస్థాన్లో కుప్పకూలిన తేజస్ విమానం
భారత వైమానిక దళానికి చెందిన లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ (ఎల్సీఏ) తేజస్ శిక్షణా విమానం మంగళవారం రాజస్థాన్ జైసల్మేర్ సమీపంలో కూలిపోయింది.
Byju's: దేశవ్యాప్తంగా ఆఫీసులన్నీ ఖాళీ చేస్తున్న బైజూస్
ఒకప్పుడు దేశంలోనే అతిపెద్ద స్టార్టప్ కంపెనీల్లో ఉన్న 'బైజూస్' పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది.
Nayab Singh Saini: హర్యానా కొత్త ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ
హర్యానాలో బీజేపీ-జేజేపీ కూటమి విచ్ఛిన్నమైన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.
India- China: అరుణాచల్లో మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన భారత్
అరుణాచల్ ప్రదేశ్లో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనపై చైనా అభ్యంతరం వ్యక్తం చేయడంపై కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పందించింది.
Haitian PM resigns: హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా
హైతీ ప్రధాని ఏరియల్ హెన్రీ రాజీనామా చేశారు. ఈ విషయాన్ని గయానా అధ్యక్షుడు, కరేబియన్ కమ్యూనిటీ (CARICOM) ప్రస్తుత చైర్మన్ మహమ్మద్ ఇర్ఫాన్ అలీ ధృవీకరించారు.
CAA : పశ్చిమ బెంగాల్లోని మతువా కమ్యూనిటీపై 'సీఏఏ' ప్రభావం ఎంత?
దేశంలో ఎట్టకేలకు పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమల్లోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి ముందు సీఏఏ నిబంధనలను మోదీ ప్రభుత్వం నోటిఫై చేసింది.
private jet crash: వర్జీనియాలో కుప్పకూలిన ప్రైవేట్ జెట్.. ఐదుగురు దర్మరణం
అమెరికా వర్జీనియాలోని గ్రామీణ ప్రాంతంలోని చిన్న విమానాశ్రయం సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ఒక చిన్న ప్రైవేట్ విమానం కూలిపోయింది.
CAA: సీఏఏ నోటిఫికేషన్ జారీ చేసిన కేంద్రం.. అమల్లోకి వచ్చిన పౌర చట్టం
కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం( CAA) నోటిఫికేషన్ను సోమవారం విడుదల చేసింది. దీంతో ఈ రోజు సాయంత్రం నుంచే పౌర చట్టం అమల్లోకి వచ్చింది.
DRDO 'మిషన్ దివ్యాస్త్ర' విజయవంతం.. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు
రక్షణ, భద్రత రంగంలో డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) భారీ విజయాన్ని సాధించింది.
PM Modi: అభివృద్ధిని చూసి 'ఇండియా' కూటమి నేతలకు నిద్ర పట్టడం లేదు: ప్రధాని మోదీ
హర్యానాలోని గురుగ్రామ్లో జరిగిన కార్యక్రమంలో రూ.లక్ష కోట్ల విలువైన 112 జాతీయ రహదారుల ప్రాజెక్టులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు.
Sandeshkhali case: సందేశ్ఖలీ కేసులో సీబీఐ దర్యాప్తు నిలిపివేతకు నిరాకరించిన సుప్రీంకోర్టు
పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో సోమవారం గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
Karnataka: గోబీ మంచూరియా, పీచు మిఠాయిపై కర్ణాటక ప్రభుత్వం నిషేధం
పీచు మిఠాయి, కృత్రిమ రంగులతో చేసిన గోబీ మంచూరియాలో క్యాన్సర్కు కారణమయ్యే రసాయనాలు ఉన్నట్లు గుర్తించిన నేపథ్యంలో వాటి తయారీ, విక్రయాలపై కర్ణాటక ప్రభుత్వం కఠిన చర్యలకు ఉపక్రమించింది.
Bishnupur seat: ఒకే లోక్సభ స్థానం నుంచి మాజీ భార్యాభర్తలు పోటీ
టీఎంసీ లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్రంలోని 42 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. అయితే ఇందులో బిష్ణుపూర్ సీటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Airtel: రెండు రీఛార్జ్ ప్లాన్ల ధరలను పెంచేసిన ఎయిర్టెల్
ప్రముఖ అతిపెద్ద టెలికాం సంస్థ 'ఎయిర్ టెల్' తన వినియోగదారులకు షాకిచ్చింది. రెండు రీఛార్జ్ ప్లాన్లను పెంచేసింది.