ఉత్తరాఖండ్: వార్తలు
19 Apr 2024
భారతదేశంUttarakhand : గుడిలో దీపం వెలిగించడానికి వెళ్లి.. సజీవ దహనమైన వృద్ధుడు
ఉత్తరాఖండ్లోని శ్రీనగర్కు 12 కిలోమీటర్ల దూరంలోని న్యాల్గఢ్లో అడవి మంటల్లో చిక్కుకుని ఒకరు మరణించారు.
16 Apr 2024
నేపాల్Nepal-Uttarakhand-Boarder Closed: ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో నేపాల్ -ఉత్తరాఖండ్ సరిహద్దుల మూసివేత
ఈనెల 19న ఉత్తరాఖండ్ లో ఎన్నికలు(Elections) జరగనున్న నేపథ్యంలో నేపాల్(Nepal) -ఉత్తరాఖండ్ (UttaraKhand)సరిహద్దును భద్రతా బలగాలు మూసివేశాయి.
15 Apr 2024
హరిద్వార్Haridwar: ఆలయ దర్శనానికి వచ్చిన భక్తులను వెంబడించి కొట్టిన అర్చకులు.. ఎందుకంటే?
ఉత్తరాఖండ్లోని హరిద్వార్ జిల్లాలో పోరాటానికి సంబంధించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.
10 Apr 2024
బాబా రామ్దేవ్Supreme court:క్షమాపణలు కాదు...చర్యలకు సిద్ధపడండి: బాబా రామ్ దేవ్ బాబా, బాలకృష్ణపై సుప్రీం కోర్టు సీరియస్
పతంజలి ఆయుర్వేద సంస్థ (Patanjali case) సహ వ్యవస్థాపకుడు బాబా రామ్ దేవ్(Ram dev baba), సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ బాలక్రిష్ణలపై సుప్రీంకోర్టు (supreme court) మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
09 Apr 2024
భారతదేశంUttarakhand: ఉత్తరాఖండ్ ఎస్టీఎఫ్ ఎన్కౌంటర్లో షూటర్ అమర్జీత్ హతం.. 15 కి పైగా కేసులలో వాంటెడ్
హరిద్వార్లోని భగవాన్పూర్ ప్రాంతంలో ఉత్తరాఖండ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టిఎఫ్)తో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో బాబా తర్సేమ్ సింగ్ హత్య కేసులో ప్రధాన నిందితుడు షూటర్ అమర్జీత్ హతమయ్యాడు.
09 Apr 2024
భారతదేశంUttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. లోయలో పడ్డ బొలెరో వాహనం.. 8మంది మృతి
ఉత్తరాఖండ్లోని నైనిటాల్లో బొలెరో కారు 200 మీటర్ల లోతైన లోయలో పడిపోయింది. కారులో 10 మంది ఉన్నారు.
02 Apr 2024
భారతదేశంPM Modi: ఉత్తరాఖండ్, రుద్రపూర్ నుంచి ప్రధాని మోడీ ఎన్నికల ప్రచారం
నేడు ఉత్తరాఖండ్ నైనిటాల్-ఉధమ్ సింగ్ నగర్ నియోజకవర్గంలో భాగమైన రుద్రాపూర్లో జరిగే ర్యాలీతో ప్రధాని నరేంద్ర మోదీ బీజేపీ లోక్సభ ప్రచారాన్ని ప్రారంభించనున్నారు.
13 Mar 2024
యూనిఫాం సివిల్ కోడ్Uttarakhand: ఉత్తరాఖండ్ UCC బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం
ఉత్తరాఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లుకు బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోద ముద్ర వేసారు. దీంతో యూసీసీ బిల్లు ఇప్పుడు ఉత్తరాఖండ్లో చట్టంగా మారింది.
09 Feb 2024
భారతదేశంHaldwani: హల్ద్వానీ అల్లర్లలో ఇప్పటివరకు నలుగురు మృతి, 250 మందికి పైగా గాయాలు
ఉత్తరాఖండ్ హల్ద్వానీలో బన్భూల్పురాలో హల్ద్వానీలోని మాలిక్ తోటలో అక్రమంగా ఆక్రమించిన మదర్సాలు, మతపరమైన స్థలాలను కూల్చివేస్తున్న సందర్భంగా భారీగా అల్లర్లు చోటు చేసుకున్నాయి.
08 Feb 2024
భారతదేశంయూసీసీ బిల్లుకు ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఆమోదం
ఫిబ్రవరి 7న ఉత్తరాఖండ్ అసెంబ్లీ యూనిఫాం సివిల్ కోడ్ బిల్లును ఆమోదించింది.
06 Feb 2024
యూనిఫాం సివిల్ కోడ్UCC: సహజీవనానికి రిజిస్ట్రేషన్ లేకుంటే 6నెలు జైలు శిక్ష.. యూసీసీ బిల్లులో నిబంధనలు ఇవే..
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లును మంగళవారం సీఎం పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.
06 Feb 2024
యూనిఫాం సివిల్ కోడ్UCC: నేడు ఉత్తరాఖండ్ అసెంబ్లీలో 'యూనిఫాం సివిల్ కోడ్' బిల్లు
యూనిఫాం సివిల్ కోడ్ (UCC) బిల్లు మంగళవారం ఉత్తరాఖండ్ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబడుతోంది.
11 Jan 2024
భారతదేశంRam Temple consecration: ఆలయ నిర్మాణం అసంపూర్తి: అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి నలుగురు శంకరాచార్యులు దూరం
ఉత్తరాఖండ్లోని జ్యోతిష్పీఠ్ చెందిన 46వ శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి అయోధ్యలో జనవరి 22న జరుగనున్న రామాలయ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి నలుగురు శంకరాచార్యులు హాజరుకావడం లేదని తెలిపారు.
29 Nov 2023
నరేంద్ర మోదీUttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ
ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అధికారులు జాతీయ మీడియా కి తెలిపారు.
28 Nov 2023
భారతదేశంUttarakhand Tunnel: 17 రోజుల తర్వాత సొరంగం నుండి సురక్షితంగా బయటకువచ్చిన 41 మంది కార్మికులు
17 రోజులుగా సొరంగంలో చిక్కుకుపోయిన కూలీలను ఎట్టకేలకు బయటకు వచ్చారు.
28 Nov 2023
తాజా వార్తలుUttarkashi Tunnel: సొరంగంలో కార్మికుల వద్దకు రెస్క్యూ టీమ్.. 41మంది ఏ క్షణమైనా బయటకు రావచ్చు
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలను రక్షించేందుకు చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ దాదాపు సక్సెస్ అయ్యింది.
28 Nov 2023
తాజా వార్తలుUttarakhand tunnel: రెస్క్యూ ఆపరేషన్లో 'రాట్ హోల్' నిపుణులు.. 5మీటర్ల దూరంలో కార్మికులు
Uttarakhand tunnel: ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ 17వ రోజుకు చేరుకుంది.
27 Nov 2023
ఇండియాUttarkashi Tunnel Rescue: మాన్యువల్ డ్రిల్లింగ్ కోసం రంగంలోకి భారత సైన్యం
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలి ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది.
26 Nov 2023
తాజా వార్తలుUttarkashi: డ్రిల్లింగ్ సమయంలో విరిగిన అగర్ మెషిన్.. రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలోని సిల్క్యారా టన్నెల్లో 14 రోజులుగా 41 మంది కూలీలు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే. కార్మికులను రక్షించేందుకు కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ చివరి దశకు చేరుకుంది.
25 Nov 2023
తాజా వార్తలుUttarakhand rescue: 14రోజులుగా సొరంగంలోనే కార్మికులు.. డ్రిల్లింగ్ యంత్రానికి మరోసారి అడ్డంకి
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే.
24 Nov 2023
భారతదేశంUttarakhand Tunnel : చిక్కుముడిలో ఉత్తరాఖండ్ సొరంగం.. రెస్క్యూ ఆపరేషన్కు అవాంతరం
ఉత్తరాఖండ్'లోని ఉత్తర కాశీ జిల్లాలో సిల్క్యారా వద్ద సొరంగం కూలిన ఘటనలో చిక్కుకున్న 41 మంది కార్మికుల కోసం చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్'కు మరో అవాంతరం ఎదురైంది.
23 Nov 2023
భారతదేశంUttarakhand Tunnel : అతి త్వరలో సొరంగం నుంచి బయటకు రానున్న కార్మికులు.. ముగింపు దశగా చేరుకున్న రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న కూలీలను బయటకు తీసుకొచ్చేందుకు జరుగుతున్న సహాయక చర్యలు (రెస్క్యూ ఆపరేషన్) చివరి దశకు చేరుకుంది.
22 Nov 2023
తాజా వార్తలుUttarakhand tunnel: రెండు రోజుల్లో కార్మికులు సొరంగం నుంచి బయటకు రావొచ్చు.. లేకుంటే..
ఉత్తరాఖండ్ ఉత్తరకాశీలో సొరంగంలో 41 మంది కార్మికులు చిక్కుపోయి 10 రోజులు అవుతోంది. వారిని రక్షించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.
21 Nov 2023
తాజా వార్తలుKhichdi In Bottles: సొరంగంలో చిక్కుకున్న కార్మికులకు తొలిసారిగా వేడి భోజనం.. ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్
ఉత్తరాఖండ్లో 9 రోజులుగా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
21 Nov 2023
భారతదేశంUttarkashi tunnel: కూలిపోయిన ఉత్తరకాశీ సొరంగం లోపల చిక్కుకుపోయిన కార్మికుల మొదటి విజువల్స్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మొదటి విజువల్స్ మంగళవారం ఉదయం బయటపడ్డాయి.
20 Nov 2023
తాజా వార్తలుUttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్
ఉత్తరాఖండ్లో కుప్పకూలిన సొరంగంలో చిక్కుపోయిన 41 మంది కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావడంపై కేంద్రం ఫోకస్ పెట్టింది.
19 Nov 2023
తాజా వార్తలుUttarakhand Tunnel: సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులను రక్షించేందుకు 5 ప్లాన్స్
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ టన్నెల్లో 41 మంది కార్మికులు చిక్కుకొని 8రోజులు అవుతోంది.
18 Nov 2023
తాజా వార్తలుUttarakhand: 140 గంటలుగా సొరంగంలోనే కార్మికులు.. ఆందోళనలో కుటుంబ సభ్యులు
ఉత్తరాఖండ్లో సొరంగం ఆదివారం కూలిపోయి అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
17 Nov 2023
రోడ్డు ప్రమాదంUttarakhand: నైనిటాల్ సమీపంలో పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి
ఉత్తరాఖండ్లోని నైనిటాల్ జిల్లాలో ఈరోజు చెదాఖాన్-మిదర్ మోటార్ రహదారిపై పికప్ వాహనం లోయలో పడి ఎనిమిది మంది మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
17 Nov 2023
భారతదేశంUttarkashi Tunnel : ఉత్తరకాశీ టన్నెల్ లో రాత్రివేళ డ్రిల్లింగ్కు శిథిలాల ఆటంకం
ఉత్తరాఖండ్లోని ఛార్ధామ్ మార్గంలో ఉత్తరకాశీ సొరంగం కుప్పకూలిన ఘటనలో రాత్రివేళ డ్రిల్లింగ్కు శిథిలాలు ఆటంకం కలిగిస్తున్నాయి.
16 Nov 2023
భారతదేశంUttarkashi tunnel: నార్వే, థాయ్లాండ్ నుండి సహాయం కోరిన రాష్ట్ర ప్రభుత్వం
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో కూలిపోయిన సొరంగంలో చిక్కుకున్న 40మంది కార్మికులను రక్షించే ఆపరేషన్ గురువారం ఐదవ రోజుకు చేరుకోవడంతో,అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
15 Nov 2023
తాజా వార్తలుUttarkashi tunnel: ఉత్తరాఖండ్ సొరంగం ప్రమాదం.. కొండచరియలు విరిగిపడంతో రెస్క్యూ ఆపరేషన్కు అంతరాయం
ఉత్తరాఖండ్లోని యమునోత్రి జాతీయ రహదారిపై సిల్క్యారా-దండల్గావ్ కూలిపోవడంతో కూలిపోయిన అందులో 40మంది కార్మికులు చిక్కుకుపోయిన విషయం తెలిసిందే.
13 Nov 2023
భారతదేశంఉత్తరాఖండ్ : టన్నెల్లో చిక్కుకున్న 40 మంది కార్మికులు..పైపుల ద్వారా ఆహారం, ఆక్సిజన్ సరఫరా
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మేరకు నిర్మాణంలో ఉన్న ఓ సొరంగం మధ్యలో కుప్పకూలిపోయింది. ఫలితంగా అందులోని 40 మంది కార్మికులు చిక్కుకుపోయారు. ఈ ఘటన ఆదివారం జరిగింది.
12 Nov 2023
తాజా వార్తలుUttarakhand tunnel: ఉత్తరాఖండ్లో కూలిన సొరంగం.. శిథిలాల కింద చిక్కుకున్న 40 కార్మికులు
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న సొరంగంలో ప్రమాదం జరిగింది.
11 Nov 2023
యూనిఫాం సివిల్ కోడ్Uttarakhand UCC: దేశంలోనే తొలిసారిగా ఉత్తరాఖండ్లో యూనిఫాం సివిల్ కోడ్ అమలు
దేశంలో యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ)ని అమలు చేయనున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవతరించనుంది.
25 Oct 2023
రోడ్డు ప్రమాదంHarish Rawat: కారు ప్రమాదం.. మాజీ సీఎం హరీష్ రావత్కు గాయాలు
ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కారు మంగళవారం రాత్రి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో హరీష్ రావత్ ఛాతీకి గాయమైంది. అలాగే కారులో ఉన్న ఆయన అనుచరులు, సిబ్బందికి కూడా గాయపడ్డారు.
16 Oct 2023
భూకంపంEarthquake: ఉత్తరాఖండ్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4తీవ్రత నమోదు
ఉత్తరాఖండ్లోని పితోర్ఘర్ జిల్లా సమీపంలో సోమవారం భూకంపం సంభవించింది.
03 Oct 2023
దిల్లీEarthquake: దిల్లీ-ఎన్సీఆర్లో భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.2 తీవ్రత నమోదు
దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో భారీ భూకంపం సంభవంచింది. మంగళవారం మధ్యాహ్నం 10సెకన్ల పాటు ప్రకంపనలు వచ్చాయి.
27 Sep 2023
ఎన్ఐఏఖలిస్థానీ ఉగ్రవాదులు-గ్యాంగ్స్టర్ల బంధంపై ఎన్ఐఏ ఫోకస్.. దేశవ్యాప్తంగా 50చోట్ల సోదాలు
ఖలిస్థాన్ ఉగ్రవాదులు-గ్యాంగ్స్టర్ల దోస్తీపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దృష్టి సారించింది.
25 Sep 2023
భూకంపంUttarakhand Earthquake: ఉత్తరకాశీలో భూకంపం.. 3.0 తీవ్రత నమోదు
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో సోమవారం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.0 తీవ్రత నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ఎస్సీ) తెలిపింది.
21 Aug 2023
భారీ వర్షాలుఉత్తరాఖండ్: వర్షాల కారణంగా కూలిన డెహ్రాడూన్లోని తప్కేశ్వర్ మహాదేవ్ ఆలయం
ఉత్తరాఖండ్ను ఎడతెరపిలేకుండా వర్షాలు అతలాకుతలం చేస్తుండడంతో గత కొన్ని రోజులుగా జనజీవనం స్తంభించింది.
18 Aug 2023
ముఖ్యమంత్రిఉత్తరాఖండ్లో ఏఎస్పీ బదిలీ.. హెలికాఫ్టర్ దిగిన సీఎంతో ఫోన్లో మాట్లాడుతూ సెల్యూట్
ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పర్యటనలో ఓ పోలీస్ ఉన్నతాధికారిపై వేటు పడింది. సెల్ ఫోన్ మాట్లాడుతూ సీఎంకు సెల్యూట్ చేసినందుకు పోలీస్ శాఖ ఆగ్రహానికి గురయ్యారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.
16 Aug 2023
హిమాచల్ ప్రదేశ్ఉత్తరాఖండ్, హిమాచల్లో వర్షాల బీభత్సం; 66కు చేరిన మృతుల సంఖ్య
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లో వర్షాల కారణంగా ఇప్పటి వరకు 66మంది చనిపోయినట్లు అధికారులు చెబుతున్నారు.
15 Aug 2023
హిమాచల్ ప్రదేశ్మరోసారి ఉత్తరాదిలో కుంభవృష్టి.. ఒక్క హిమాచల్లోనే 51 మంది మృతి
ఉత్తరాది హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో కుంభవృష్టి కారణంగా భారీ ప్రాణ నష్టం సంభవించింది. ఈమేరకు దాదాపుగా 54 మందికిపైగా ప్రాణం విడిచారు. వందలాది మంది తమ నివాసాలను కోల్పోయారు. వేలాది మంది పునరావాస కేంద్రాలకు తరలిపోయారు.
14 Aug 2023
భారీ వర్షాలుఉత్తరాఖండ్లో కుంభవృష్టి.. కుప్పకూలిన డెహ్రాడూన్ డిఫెన్స్ కాలేజ్
ఉత్తరాఖండ్లో భారీ వర్షాల ధాటికి డిఫెన్స్ కాలేజ్ కుప్పకూలిపోయింది. ఉత్తర భారదేశాన్ని మరోసారి కుంభవృష్టి ముంచేస్తోంది. ఇటీవలే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలకు పలు రాష్ట్రాల్లో జనజీవనం స్థంభించిపోయింది.
12 Aug 2023
ఐఎండీIMD: ఈ రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరికలు జారీ
దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శనివారం హెచ్చరికలు జారీ చేసింది.
12 Aug 2023
కేదార్నాథ్ యాత్రUttarakhand: రుద్రప్రయాగ్లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి
ఉత్తరాఖండ్లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద ఘోర ప్రమాదం జరిగింది.
08 Aug 2023
భారీ వర్షాలుఉత్తరాఖండ్లో విరిగిపడ్డ కొండచరియలు; చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులు
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలో జన జీవనం స్తంభించిపోయింది.
04 Aug 2023
కేదార్నాథ్ యాత్రకేదార్నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మందికిపైగా గల్లంతు
ఉత్తరాఖండ్లోని ప్రసిద్ధ కేదార్నాథ్ యాత్ర మార్గంలో కొండచరియలు భారీగా విరిగిపడి 12 మందికిపైగా గల్లంతయ్యారు.
29 Jul 2023
మధ్యప్రదేశ్'నిర్భయ'ను తలపించే మరో ఘటన.. మైనర్పై గ్యాంగ్ రేప్.. ఒళ్లంతా పంటి గాట్లే
నిర్భయ ఘటన తరహాలో మధ్యప్రదేశ్లో దారుణం చోటు చేసుకుంది. 12 ఏళ్ల బాలికపై ఇద్దరు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఒళ్లంతా పంటి గాట్లతో గాయాలు చేసి, ఆమె ప్రైవేటు భాగాల్లో కర్రను చొప్పించి రాక్షసంగా ప్రవర్తించారు.
19 Jul 2023
విద్యుత్Uttarakhand: ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం: ట్రాన్స్ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం
ఉత్తరాఖండ్లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. చమోలీలో అలకనంద నది ఒడ్డున వంతెనపై ఉన్న ట్రాన్స్ఫార్మర్ పేలడంతో విద్యుదాఘాతానికి గురై 15మంది చనిపోయారు.
17 Jul 2023
దిల్లీHeavy Rains: ఉత్తరాఖండ్లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా
ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. వాగులు, వంకలు, నదులు ప్రమాదకర స్థాయిలను దాటి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
12 Jul 2023
భారీ వర్షాలుKedarnath Dham Yatra: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్నాథ్ యాత్ర
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్లోని సోన్ప్రయాగ్, గౌరీకుండ్లలో కేదార్నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.
11 Jul 2023
వర్షాకాలంఉత్తర భారతాన్ని వణిస్తున్న వర్షాలు; 37మంది మృతి; హిమాచల్, దిల్లీలో హై అలర్ట్
ఉత్తర భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జనజీవనం స్తంభించిపోయింది.
13 Jun 2023
భారతదేశంఅమర్నాథ్ భక్తులకు కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసిన బోర్డు
అమర్నాథ్ యాత్రికులను దృష్టిలో ఉంచుకుని అమర్నాథ్ పుణ్య క్షేత్రం బోర్డు నూతన మార్గ దర్శకాలను జారీ చేసింది. తినే ఆహారం, తాగే నీరు విషయంలోనూ ఆంక్షలు విధించింది.
08 Jun 2023
తాజా వార్తలుకారుణ్య మరణానికి సిద్దపడ్డ జ్ఞాన్వాపి మసీదు కేసు మాజీ పిటిషనర్; రాష్ట్రపతికి లేఖ
ఉత్తర్ప్రదేశ్ వారణాసిలోన జ్ఞాన్వాపి మసీదు ప్రాంగణంలో శృంగార్ గౌరీని పూజించే హక్కును కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన పిటిషనర్లలో ఒకరైన రాఖీసింగ్ కారుణ్య మరణానికి సిద్ధమయ్యారు.
26 Apr 2023
పుష్కర్ సింగ్ ధామిఉత్తరాఖండ్: భారత మొదటి గ్రామం 'మాణా' స్వాగత బోర్టు ఏర్పాటు
ఉత్తరాఖండ్లోని సరిహద్దు గ్రామమైన 'మాణా' వద్ద 'భారత మొదటి గ్రామం' అని ప్రకటిస్తూ బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) సైన్ బోర్డును ఏర్పాటు చేసింది. వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి బోర్టును ఏర్పాటు చేశారు.
22 Mar 2023
టెలిస్కోప్ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఆవిష్కరణ; అది ఎలా పని చేస్తుందంటే?
ఉత్తరాఖండ్లో ఏర్పాటు చేసిన ఆసియాలోనే అతిపెద్ద లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ అందుబాటులోకి వచ్చింది. నాలుగు మీటర్లు ఉండే దీన్ని ఇంటర్నేషనల్ లిక్విడ్ మిర్రర్ టెలిస్కోప్ ఐఎల్ఎంటీ)గా పిలుస్తారు. ఉత్తరాఖండ్లోని దేవస్థాన్లో దీన్నిఏర్పాటు చేశారు.
20 Mar 2023
బైక్ఓవర్ స్పీడ్తో వెళ్తున్న బైక్ ఢీకొని 9ఏళ్ల బాలుడి మృతి
ఉత్తరాఖండ్లో ఘోరం జరిగింది. వేగంగా వెళ్తున్న బైక్ తొమ్మిదేళ్ల బాలుడిని ఢీకొట్టింది. చిన్నారిని వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.
07 Mar 2023
భారతదేశంఉత్తరాఖండ్లో కార్చిచ్చు: 107 హెక్టార్ల విస్తీర్ణంలో అడవి దగ్ధం
ఉత్తరాఖండ్లో గత కొన్ని నెలలుగా అడవుల్లో మంటలు చెలరేగుతున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు ఉత్తరాఖండ్లో 107 హెక్టార్లకు పైగా అటవీ విస్తీర్ణం కార్చిచ్చు వల్ల దగ్ధమైనట్లు రాష్ట్ర అటవీ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. గర్హ్వాల్ ప్రాంతంలో 40.68 హెక్టార్లు, కుమావోన్ ప్రాంతంలో 35.55 హెక్టార్ల విస్తీర్ణం దగ్ధమైనట్లు తెలుస్తోంది.
03 Feb 2023
జమ్ముకశ్మీర్జమ్ముకశ్మీర్లో జోషిమఠ్ తరహా పరిస్థితులు, రోజురోజుకు కుంగిపోతున్న 'దోడా' ప్రాంతం
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్, కర్ణప్రయాగ్లో భూమి కుంగిపోయి ఇళ్లకు పగుళ్లు ఎలా ఏర్పడ్డాయో, అలాంటి పరిస్థితులే తాజాగా జమ్ముకశ్మీర్లోని దోడా జిల్లాలో నెలకొన్నాయి. దీంతో ఆ ప్రాంతంలో ప్రజలు భయాందోళకు గురవుతున్నాయి.
24 Jan 2023
దిల్లీదిల్లీలో 5.8 తీవ్రతతో భూకంపం, 30సెకన్ల పాటు బలమైన ప్రకంపనలు
దేశ రాజధాని దిల్లీలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలు తీవ్రంగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
13 Jan 2023
ఇస్రోISRO: జోషిమఠ్ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి
రోజుకు కొంత మునిగిపోతున్న ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణం గురించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) సంచలన విషయాలను వెల్లడించింది. జోషిమఠ్లో భూమి నెమ్మదిగా కుంగిపొతోందని, దీనికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను విడుదల చేసింది.
11 Jan 2023
భారతదేశంజోషిమఠ్ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక
ఉత్తరాఖండ్లోని జోషిమఠ్లో దెబ్బతిన్న ఇళ్ల సంఖ్య 723కి చేరుకోగా.. ఇప్పటి వరకు మొత్తం 131 కుటుంబాలను తాత్కాలిక సహాయ కేంద్రాలకు ప్రభుత్వం తరలించింది. మానవ నిర్మాణాల వల్లే.. జోషిమఠ్ కింద ఉన్న నేల స్థానభ్రంశం చెందిందని, అందుకే జోషిమఠ్ మునిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు.
10 Jan 2023
భారతదేశండేంజర్ జోన్లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు
ప్రకృతి ప్రకోపానికి కుంచించుకుపోతున్న ఉత్తరాఖండ్లోని జోషిమఠ్ పట్టణంలో కూలిపోయే అవకాశం ఉన్న భవనాలను కూల్చివేసే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. రోజు రోజుకు పగుళ్లు వచ్చిన ఇళ్లు పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఇది విపత్తుగా మారే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
05 Jan 2023
సుప్రీంకోర్టు50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు
హల్ద్వానీ సమీపంలోని రైల్వే భూముల నుంచి 4,000 కుటుంబాలను ఖాళీ చేయించేందుకు అనుమతిస్తూ ఉత్తరాఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తొలగింపును వ్యతిరేకిస్తూ దాఖలైన పలు పిటిషన్లను గురువారం విచారించిన కోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి, రైల్వేశాఖకు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 7వ తేదీకి విచారణను వాయిదా వేసింది.