NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    Uttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ 
    ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ

    Uttarakhand tunnel: ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడిన ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 29, 2023
    10:42 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారని అధికారులు జాతీయ మీడియా కి తెలిపారు.

    నిర్మాణంలో ఉన్న సిల్క్యారా సొరంగంలోని శిధిలాలను తొలగించడంలో భారీ,అధునాతన డ్రిల్లింగ్ యంత్రాలు విఫలమవడంతో.. ఒక రోజంతా రాట్ హోల్ మైనింగ్ ఆపరేషన్ తర్వాత మొత్తం 41 మంది కార్మికులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా తరలించారు.

    కార్మికులను బయటకు తీసిన వెంటనే, ప్రధాన మంత్రి కార్మికులను విజయవంతంగా,సురక్షితంగా బయటకు తీసుకురావడానికి రెస్క్యూ బృందాలు చేసిన వారాల ప్రయత్నాలను ప్రశంసిస్తూ.. X (గతంలో ట్విట్టర్)లో పోస్ట్ చేశారు.

    మిషన్‌లో పాల్గొన్న ప్రతి ఒక్కరు అద్భుతమైన కృషి చేశారని ఆయన అన్నారు.

    Details 

    కొండచరియలు విరిగిపడి సొరంగంలో చిక్కుకుపోయిన 41 మంది నిర్మాణ కార్మికులు

    ఉత్తరకాశీలో మా సోదరుల రెస్క్యూ ఆపరేషన్ విజయవంతం కావడం ప్రతి ఒక్కరినీ భావోద్వేగానికి గురిచేస్తోంది.

    సొరంగంలో చిక్కుకున్న స్నేహితులారా మీ ధైర్యం, సహనం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిని కలిగిస్తుంది. మీ అందరూ ఆరోగ్యం ఉండాలని కోరుకుంటున్నాను" అని ప్రధాని ట్వీట్ చేశారు.

    సుదీర్ఘ నిరీక్షణ తర్వాత, మా స్నేహితులు ఇప్పుడు వారి ప్రియమైన వారిని కలుసుకోవడం చాలా సంతృప్తిని కలిగించే విషయం.

    ఈ సమయంలో వారి కుటుంబాలన్నీ చూపించిన సహనం, ధైర్యం అద్బుతమన్నారు.

    నవంబర్ 12న కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చార్ ధామ్ ప్రాజెక్టులో భాగమైన సిల్క్యారా సొరంగంలో కొంత భాగం కొండచరియలు విరిగిపడటంతో 41 మంది నిర్మాణ కార్మికులు చిక్కుకుపోయారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఉత్తరకాశీ సొరంగం కార్మికులతో మాట్లాడుతున్న ప్రధాని 

    #UttarkashiRescueOperation | "PM Narendra Modi has spoken to workers rescued from the Uttarakhand tunnel over the phone," say officials. #UttarkashiRescueUpdate pic.twitter.com/TvHXe8NcVU

    — Press Trust of India (@PTI_News) November 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఉత్తరాఖండ్

    తాజా

    RCB vs PBKS : ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Virat Kohli: ఐపీఎల్ హిస్టరీలో విరాట్ కోహ్లీ అద్భుత రికార్డు విరాట్ కోహ్లీ
    Shreyas Iyer: ఐపీఎల్‌ ఫైనల్స్‌ స్పెషలిస్ట్‌ అయ్యర్‌? పంజాబ్‌ ట్రోఫీ కల సాకారమవుతుందా?  శ్రేయస్ అయ్యర్
    Tata Harrier ev: ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ హారియర్‌ ఈవీని లాంచ్‌ చేసిన టాటా.. ఒక్కసారి ఛార్జి చేస్తే 627 కిలోమీటర్ల ప్రయాణం  టాటా హారియర్

    నరేంద్ర మోదీ

    మణిపూర్‌లో కుకి యువకుడిని సజీవ దహనం.. ప్రధాని మోదీపై 'ఇండియా' కూటమి విమర్శలు  మణిపూర్
    ఇజ్రాయెల్‌కు భారత్ అండగా ఉంటుంది: నెతన్యాహుతో ప్రధాని మోదీ  ఇజ్రాయెల్
    PM Modi : ఉగ్రవాదంపై పోరుకు కొన్ని దేశాలు కలిసి రాకపోవడం బాధాకరం ప్రధాన మంత్రి
    Garbo Song : దేశంలో శరన్నవరాత్రుల సందడి.. మోదీ రాసిన 'గర్బా' పాట విడుదల ప్రధాన మంత్రి

    ఉత్తరాఖండ్

    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర  భారీ వర్షాలు
    Heavy Rains: ఉత్తరాఖండ్‌లో ప్రమాదకర స్థాయిని దాటిన గంగానది; దిల్లీలో మళ్లీ ఉప్పొంగిన యమునా దిల్లీ
    Uttarakhand: ఉత్తరాఖండ్‌‌లో ఘోర ప్రమాదం: ట్రాన్స్‌ఫార్మర్ పేలి 15 మంది దుర్మరణం  విద్యుత్
    'నిర్భయ'ను తలపించే మరో ఘటన.. మైనర్‌పై గ్యాంగ్ రేప్.. ఒళ్లంతా పంటి గాట్లే మధ్యప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025