Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారత్-కెనడా మధ్య వాణిజ్య సంబంధాలు మళ్లీ వేగం పుంజుకుంటున్నాయి.
ఉత్తర చిలీలోని అంటోఫగస్టా ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం తీవ్ర భూకంపం సంభవించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ సోషల్ మీడియా పోస్టు ప్రస్తుతం పాకిస్థాన్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఇరాన్లో శుద్ధి చేసిన యురేనియంను విదేశాలకు తరలించేందుకు ఆ దేశం అంగీకరించలేదని ఇరాన్కు చెందిన సెమీ అధికారిక వార్తా సంస్థ 'తస్నిమ్' స్పష్టం చేసింది.
పసిఫిక్ మహాసముద్ర గర్భంలో పరిశోధకులు అత్యంత అరుదైన చిన్న ఆక్టోపస్ను గుర్తించారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో పరిపాలనను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
పెట్రోల్,డీజిల్ ధరల పెరుగుదలతో ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఇప్పుడు సీఎన్జీ ధరల పెంపు కూడా అదనపు భారంగా మారింది.
భారత లెగ్స్పిన్నర్ మురుగన్ అశ్విన్ తన క్రికెట్ ప్రయాణంలో కీలక నిర్ణయం తీసుకున్నాడు.
ఇరాన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ ఏడాది తెలంగాణలో వానాకాలం ఆలస్యంగా ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఏపీలో ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
విశాఖపట్టణంలో ప్రతిపాదించిన డబుల్ డెక్కర్ మెట్రో మార్గం పొడవును తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రపంచానికి అత్యంత కీలకమైన హోర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై టోల్ వసూలు చేస్తున్నామన్న వార్తలను ఇరాన్ ఖండించింది.
కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ దక్షిణ ఇరాన్లో అమెరికా బలగాలు చేపట్టిన రక్షణాత్మక దాడులు మరోసారి ఉద్రిక్త పరిస్థితులకు దారితీశాయి.
దక్షిణ భారతీయుల సంప్రదాయ వంటకం అయిన దోసె ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.
ఈ రోజుల్లో మన జీవనశైలిలో ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం బాగా పెరిగిపోయింది.
మొక్కలను పెంచడం అనేది కొత్తగా తోట పని చేసేవారికైనా, అనుభవం ఉన్నవారికైనా చాలా సంతోషాన్నిచ్చే పని.
భారత ప్రభుత్వ రంగ చమురు సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో పెరుగుతున్న ముడి చమురు ధరల కారణంగా తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
జమ్ముకశ్మీర్లోని గుల్మార్గ్లో కేబుల్ కార్ సేవల్లో అకస్మాత్తుగా అంతరాయం ఏర్పడటంతో భారీ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
తమిళనాడు రాజకీయాల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ప్రతిపక్ష అన్నాడీఎంకే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి అధికార తమిళగ వెట్రి కళగం పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.