Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారత పోస్టల్ విభాగం తాత్కాలికంగా అమెరికాకు అన్ని రకాల పోస్టల్ సేవలను నిలిపివేసినట్లు ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న పలు యాప్లపై కొన్ని దేశాలు నిషేధాలు విధిస్తున్నాయి.
"ఆన్లైన్ గేమింగ్ ప్రోత్సాహం,నియంత్రణ బిల్లు"కి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ రాష్ట్ర అసెంబ్లీలో అందరిని ఆశ్చర్యపరిచారు.
హిందూ సంప్రదాయంలో అనేక దేవతలను పూజిస్తాం. ఏదైనా దైవాన్ని ఆరాధించేముందు వినాయకుడిని మొదట పూజిస్తారు.
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో కొత్త సినిమా వస్తోంది.
ఆకాశంలో త్వరలో అరుదైన వింత చోటు చేసుకోనుంది . C/2025 A6 (Lemon) అనే తోకచుక్క భూమి వైపుకు వేగంగా వస్తోంది.
సౌత్ ఆఫ్రికా బ్యాటర్ మాథ్యూ బ్రీట్జ్కే అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం భారీ నష్టాల్లో ముగిశాయి.
నందమూరి బాలకృష్ణను చూసినవాళ్లెవరైనా ఆయన ఎనర్జీకి ఫిదా అయిపోవాల్సిందే.
సెప్టెంబర్ 30 నుండి మహిళల వన్డే ప్రపంచకప్ 2025 ప్రారంభం కానుంది.
మహీంద్రా బీఈ 6 బ్యాట్మ్యాన్ ఎడిషన్కు ఊహించని ఆదరణ లభించింది!
ప్రధాని నరేంద్ర మోదీకి ఒకప్పుడు బాడీగార్డ్గా, అలాగే రా ఏజెంట్గా సేవలందించిన లక్కీ బిష్త్ ఇప్పుడు నటుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టారు.
బిహార్లోని గయాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు.
శ్రీలంక మాజీ అధ్యక్షుడు రాణిల్ విక్రమసింఘేను (Ranil Wickremesinghe) సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు.
క్విక్ కామర్స్ రంగంలో పనిచేస్తున్న సంస్థలు తమ సేవలను క్రమంగా మరింత విస్తరిస్తున్నాయి.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సర్వేపై ప్రతిపక్ష పార్టీల ఆందోళనలు మరింత ఉధృతమయ్యాయి.
అలాస్కా సమ్మిట్ తర్వాత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు కోసం నాలుగు ముఖ్యమైన షరతులు పెట్టినట్లు ఒక నివేదికలో వెల్లడైంది.
శుక్రవారం (ఆగస్టు 22) ట్రేడింగ్లో భారతీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలను చవిచూశాయి.
ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేష్ అంబానీ తల్లి కోకిలాబెన్ అంబానీ ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరారు.
ఆసియా కప్ 2025 క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాదిని సెప్టెంబర్ 9 నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)లో టీ20 ఫార్మాట్లో ప్రారంభం కానుంది.
తెలంగాణ రాష్ట్రంలోని పేదల ఆరోగ్యాన్ని మద్దతుగా నిలిచే ప్రసిద్ధ 'ఆరోగ్యశ్రీ' సేవలు త్వరలో నిలిచిపోనున్నాయి.