Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
హ్యుందాయ్ పూర్తిగా కొత్తగా ఆఫ్రోడ్కు తగ్గ ఎలక్ట్రిక్ SUV కాన్సెప్ట్ను ఆవిష్కరించింది.
చుట్టూ దట్టమైన అడవులు,కొండలు, వాటి మధ్య నుంచి జాలువారే జలపాతాలు.. ఆహ్లాదాన్ని పంచే పక్షులు.. ఇవన్నీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సొంతం.
ఉదయ్పూర్లో US ఫార్మా బిలియనీర్ రామరాజు మంతెన కూతురు నేత్రా మంతెన - టెక్ ఎంట్రప్రెన్యూర్ వంశీ గాదిరాజు పెళ్లి మహా సందడిగా జరగబోతోంది.
మ్యూచువల్ ఫండ్స్ అనేవి సాధారణ పెట్టుబడిదారుల కోసం రూపొందించిన సులభమైన, సౌకర్యవంతమైన ఇన్వెస్ట్మెంట్ ఎంపికలుగా భావిస్తారు.
దేశీయ ఈక్విటీ మార్కెట్ సూచీలు గురువారం నష్టాలతో ముగిశాయి.
భారతదేశంలో నాలుగు కొత్త కార్మిక చట్టాలు అమల్లోకి వచ్చాయి.
తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.
ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి ప్లాట్ఫార్మ్లకు పేరెంట్ కంపెనీ అయిన మెటా, సైఫీ టెక్నాలజీస్తో కలిసి విశాఖపట్టణంలో భారీగా 500 మెగావాట్ల AI డేటా సెంటర్ ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
బెంగళూరులో ఓలా ఎలక్ట్రిక్ ఉద్యోగి అరవింద్ కన్నన్ ఆత్మహత్య కేసు విచారణను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB)కి అప్పగించారు.
రిటైర్డ్ ఆర్మీ అధికారి లెఫ్టినెంట్ జనరల్ కేజేఎస్ ధిల్లన్ రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన దాడిని పుల్వామా స్టైల్లోనే జరిగిందని, అది పూర్తిగా జైషే మహ్మద్ చేతివ్రాతలా కనిపిస్తోందని అన్నారు.
ఇండియా ప్రభుత్వం ట్రూ కాలర్ (Truecaller) లాంటి కాలర్ ఐడీ సిస్టమ్ను ఇప్పుడు టెస్ట్ చేస్తోంది.
పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్లోని ఫైసలాబాద్లో గమ్ (గ్లూ) ఉత్పత్తి చేసే ఒక ఫ్యాక్టరీలో భయంకరమైన పేలుడు జరిగింది.
అమెరికాలో గ్రీన్కార్డ్ ప్రాసెస్ మరోసారి కఠినంగా మారే అవకాశం ఉందన్న వార్తలు వెలువడుతున్నాయి.
శాస్త్రవేత్తలు స్విట్జర్లాండ్లోని ఆల్ప్స్ పర్వతాల్లో ఉద్దేశ్యపూర్వకంగా చిన్న స్థాయి భూకంపాలను సృష్టిస్తున్నారు.
హ్యుందాయ్ సబ్ బ్రాండ్ జనేసిస్ కొత్తగా ఆవిష్కరించిన మాగ్మా GT కాన్సెప్ట్తో ఫెరారీ, మెక్లారెన్లకు ఝలక్ ఇచ్చే సూపర్కార్ను 2027 తర్వాత మార్కెట్లోకి తీసుకురానుందని స్పష్టం చేసింది.
బిల్లుల క్లియరెన్స్పై రాష్ట్రపతి, గవర్నర్లకు సమయపరిమితి విధించలేమని సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
ప్రస్తుతం మార్కెట్లో పెట్టుబడులకు ఎన్నో మార్గాలు కనిపిస్తున్నాయి.
అమరావతి భూవిలువలు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్గా మారాయి.
గూగుల్ మరో కీలక అడుగు వేసింది. ఇప్పుడు ఆండ్రాయిడ్-ఐఫోన్ మధ్య కూడా AirDrop లా ఫైళ్లను పంపుకోవచ్చు.
భారత వైమానిక రక్షణ వ్యవస్థ రాబోయే కాలంలో మరింత శక్తివంతం కానుందనే సూచనలు కనిపిస్తున్నాయి.
ప్రపంచంలోని టాప్ మ్యూజిక్ లేబుల్స్ ఇప్పుడు ఒక AI స్టార్ట్అప్ వైపు మొగ్గు చూపడం ఇండస్ట్రీలో నూతన మార్పులకు సంకేతంగా కనిపిస్తోంది.
సేల్స్ఫోర్స్ కంపెనీకి చెందిన కొందరు కస్టమర్ల సమాచారం లీక్ అయిన ఘటనపై సంస్థ విచారణ ప్రారంభించింది.
మహీంద్రా నవంబర్ 26న జరగనున్న లాంచ్కు ముందు రేసింగ్ స్టైల్తో రూపొందించిన BE 6స్పెషల్ ఎడిషన్ను టీజ్ చేసింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) రాత్రి సమయంలో ప్రకాశంతో మెరుస్తున్న ప్రపంచ పెద్దపెద్ద నగరాల ఫోటోలను సోషల్ మీడియాలో విడుదల చేసింది.