Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఉత్తరాఖండ్లో పెద్ద ఎత్తున అటవీ భూములు అక్రమ ఆక్రమణకు గురవుతున్న అంశంపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు గురువారం స్వీకరించింది.
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్, బిలియనీర్ వారెన్ బఫెట్ పెట్టుబడుల విషయంలో మాత్రమే కాకుండా, జీవిత పాఠాల విషయంలో కూడా చాలా మందికి మార్గదర్శకంగా ఉన్న వ్యక్తి.
పశ్చిమ దేశాల ఆధిపత్యాన్ని అంతరిక్ష రంగంలో అడ్డుకోవాలని చూస్తూ రష్యా కొత్త యాంటీ-శాటిలైట్ ఆయుధాలను అభివృద్ధి చేస్తోందని సమాచారం లభిస్తోంది.
తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను సమీక్షించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలో కీలక సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
గత వారం భారీ నష్టాల మధ్య ముగిసిన దేశీయ షేర్ సూచీలు ఈ వారాన్ని లాభాలతో ప్రారంభించాయి.
నేషనల్ హెరాల్డ్ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హోంగార్డు నియామకాలకు ఒడిశాలో అపూర్వ దృశ్యం కనిపించింది.
ఫిన్టెక్ సంస్థ ఎంస్వైప్ టెక్నాలజీస్కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నుంచి తుది పేమెంట్ అగ్రిగేటర్ (పీఏ) లైసెన్స్ లభించింది.
భారతదేశంలో ప్రముఖ ఫిన్టెక్ సంస్థ అయిన భారత్పే, YES బ్యాంక్ భాగస్వామ్యంతో సోమవారం 'Pay Later with BharatPe' అనే కొత్త సర్వీస్ ను ప్రారంభించింది.
రష్యా రాజధాని మాస్కోలో సోమవారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసే ఘటన చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్లో విద్యార్థి నాయకులపై జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళనకు కారణమవుతున్నాయి.
ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ తమ స్కూటర్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఉద్యోగులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యమైన సిబ్బందిని నిలుపుకోవడానికి చైనా సంస్థ ఒకటి వినూత్న నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినూత్న నిర్ణయాలను తీసుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి ముందుకు అడుగులు వేస్తోంది.
భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారీ మొత్తం విరాళాలు అందినట్లు సమాచారం.
భారత IT కంపెనీల షేర్లు ఈ రోజు కూడా పుంజుకున్నాయి. దీని ఫలితంగా Nifty IT సూచీ నాలుగో రోజు వరుసగా గ్రీన్ లో కొనసాగింది.
చైనా నుంచి పంపిణీ వ్యవస్థలను మళ్లించే కార్యక్రమాన్ని దిగ్గజ సంస్థ ఆపిల్ వేగవంతం చేసింది.
భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య సోమవారం స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ)కు అధికారికంగా ముద్ర పడింది.
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' పాకిస్థాన్ను తీవ్రంగా కుదిపేసిన విషయం తెలిసిందే.
దేశీయ మార్కెట్లో వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి.మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్ (MCX)లో కిలో వెండి ధర తొలిసారిగా రూ.2,14,583కి చేరి ఆల్టైమ్ హై నమోదు చేసింది.
గూగుల్కు చెందిన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూబ్ ఇప్పుడు లైవ్ కంటెంట్పై మరింత ఫోకస్ పెట్టింది.
ఆర్ఎస్ఎస్ (RSS) చీఫ్ మోహన్ భగవత్ మరోసారి భారత్ ఒక హిందూ దేశమేనని స్పష్టం చేశారు.
2025లో భారత ఈక్విటీ మార్కెట్లలో ఊగిసలాటలు కనిపించినప్పటికీ, రూ.1 లక్ష కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీల సంఖ్య గణనీయంగా పెరిగింది.
ఎయిర్ ఇండియా విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది.
ప్రతిష్టాత్మక నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు (NBFCs) అయిన టాటా క్యాపిటల్, JM ఫైనాన్షియల్ క్రెడిట్ సొల్యూషన్స్, ఆదిత్య బిర్లా క్యాపిటల్, హీరో ఫిన్కార్ప్ వోడాఫోన్ ఐడియా తాజాగా విడుదల చేసిన బాండ్ ఇష్యూ లో మొత్తం సుమారు ₹1,300 కోట్లు పెట్టుబడులు పెట్టాయి.
సస్టెయినబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా (SHANTI) బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం ముద్ర వేశారు.
విశాఖపట్టణంలో కాగ్నిజెంట్ కార్యకలాపాల తర్వాత మరో ఐటీ దిగ్గజ సంస్థ కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.