Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రపంచ ప్రసిద్ధ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ (AWS) ఈ మధ్య భారీ అవుటేజ్ను ఎదుర్కొంటోంది.
భారతీయ కార్ల మార్కెట్ ప్రస్తుతం పండుగ సీజన్ జోరులో ఉంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి మొత్తం రూ.64.13 కోట్ల విలువైన మద్యం, నగదు, మాదకద్రవ్యాలు, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు.
భారత స్టాక్ మార్కెట్లు సోమవారం కూడా లాభాలను నమోదు చేశాయి.నాలుగు వరుస సెషన్లలోనూ సూచీలు లాభాలతో ముగిశాయి.
ప్రభాస్ వరుస పాన్-ఇండియా సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
పండగ వేళ విషాదం చోటుచేసుకుంది. ఓలా ఎలక్ట్రిక్స్లో పనిచేస్తున్న 38 ఏళ్ల హోమోలోగేషన్ ఇంజనీర్ కె. అరవింద్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
టీమిండియా ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉంది, అక్కడ రెండు జట్ల మధ్య వన్డే సిరీస్ జరుగుతోంది.
ట్రక్కు డ్రైవర్ కిడ్నాప్ కేసులో మాజీ ఐఏఎస్ పూజా ఖేద్కర్ తల్లిదండ్రులకు బెయిల్ లభించింది.
కార్తీక మాసం వచ్చినప్పుడల్లా దీపాల వెలుగులతో ప్రతి ఇల్లు, దేవాలయం ఆధ్యాత్మిక కాంతితో నిండిపోతుంది.
ఎలాన్ మస్క్ నాయకత్వంలోని స్పేస్-X సంస్థ మరో అద్భుతమైన అంతరిక్ష విజయాన్ని సాధించింది.
డక్వర్త్-లూయిస్ పద్ధతి (DLS)పై టీమ్ఇండియా మాజీ దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
టాలీవుడ్ యువ నటుడు శర్వానంద్ నటిస్తున్న తాజా చిత్రం 'Sharwa 36'.
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీదారు టెస్లా ఇప్పుడు తన వాహనాల్లో ప్రకటనలు చూపించడం ప్రారంభించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి సంవత్సరం దీపావళి పండుగను దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తున్న సైనికులతో కలిసి జరుపుకుంటారని తెలిసిందే.
'లక్కీ భాస్కర్'తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న దుల్కర్ సల్మాన్, ప్రస్తుతం నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా తన కెరీర్లో బిజీగా కొనసాగుతున్నాడు.
దీపావళి పండుగ సందర్భంగా తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చలకు దారితీస్తున్నాయి.
సముద్ర తీరంలో ఎల్పీజీ సరఫరా చేస్తున్న ఓడలో తీవ్రమైన అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
బిహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ వేళ దగ్గరపడుతున్నప్పటికీ, విపక్ష దేశ కూటమి 'మహాగఠ్బంధన్'లో సీట్ల పంపిణీ పూర్తి కాలేదు.
దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో, టాస్ గెలిచిన పాకిస్థాన్ ముందుగా బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది.
దీపావళి వేళ దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిని చేరింది.
భీమ్లా నాయక్ ఫేమ్ మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్, తొలిసారి హీరోయిన్ సెంట్రిక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.