Sirish Praharaju

Senior Content Editor

Sirish Praharaju

తాజా వార్తలు

శరద్ పవార్ ఎమ్మెల్యేలపై అజిత్ పవార్ వర్గం అనర్హత వేటు 

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి)కి చెందిన అజిత్ పవార్ వర్గం మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో శరద్ పవార్ గ్రూపు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్‌ను దాఖలు చేసినట్లు శుక్రవారం విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

ఉత్తర్‌ప్రదేశ్: రైలులో మహిళా పోలీసుపై దాడి.. ఎన్‌కౌంటర్‌లో నిందితుడు మృతి 

గత నెలలో రైలు కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో పడి ఉన్న మహిళా పోలీసుపై దాడి చేసిన ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు శుక్రవారం అయోధ్యలో పోలీసు ఎన్‌కౌంటర్‌లో మరణించారు.

మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు రాజ్యసభ పచ్చజెండా..తొలి బిల్లుతోనే సంచలనం సృష్టించిన కొత్త పార్లమెంట్

చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన నారీ శక్తి వందన్‌ అధినియం బిల్లు రాజ్యసభలో ఏకగ్రీవంగా ఆమోదం పొందింది.

ఫాక్స్, న్యూస్ కార్ప్ చైర్మన్ పదవి నుంచి వైదొలగిన రూపర్ట్ మర్డోక్  

మీడియా దిగ్గజం రూపర్ట్ మర్డోక్ ఫాక్స్ కార్ప్ ,న్యూస్ కార్ప్ చైర్మన్ పదవికి రాజీనామా చేసినట్లు CNBC సెప్టెంబర్ 21న నివేదించింది.

21 Sep 2023

ఎన్ఐఏ

శాన్ ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ కాన్సులేట్ దాడి కేసులో నిందితుల వివరాలను విడుదల చేసిన NIA  

ఈ ఏడాది మార్చిలో అమెరికాలోని శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌పై దాడి, విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న 10 మంది నిందితుల చిత్రాలను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) విడుదల చేసింది.

జనవరి 2024 చివరి వారంలో పాకిస్థాన్‌ సాధారణ ఎన్నికలు : ఎన్నికల సంఘం

పాకిస్థాన్‌లో సాధారణ ఎన్నికలు జనవరి,2024 చివరి వారంలో జరుగుతాయని పాకిస్థాన్ ఎన్నికల సంఘం (ECP) గురువారం ప్రకటించింది. ECP నియోజకవర్గాల విభజనను సమీక్షించింది.

21 Sep 2023

వీసాలు

తదుపరి నోటీసు వచ్చేవరకు కెనడాలో వీసా సేవలను నిలిపేసిన భారత్  

జూన్‌లో కెనడాలో జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందన్న ఆరోపణలపై రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వివాదం నేపథ్యంలో భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు కేంద్ర ప్రభుత్వం వీసా సేవలను నిలిపివేసింది.

ఉగ్రవాది సుఖ్దూల్ సింగ్ హత్యకు బాధ్యత వహించిన లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ 

కెనడాలోని విన్నిపెగ్ నగరంలో ఉగ్రవాది సుఖ్‌దూల్ సింగ్‌ను హతమార్చడానికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బాధ్యత వహిస్తున్నట్లు ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ ప్రచురితమైంది.

 India-Canada row:ఖలిస్థానీ గ్రూపులను రహస్యంగా కలుస్తున్న పాక్ గూఢచారి ఏజెంట్లు 

కెనడాలో ఉన్న పాకిస్థాన్ గూఢచార సంస్థ ISI ఏజెంట్లు, ఖలిస్థానీ టెర్రర్ గ్రూపుల చీఫ్‌లు ఇటీవల వాంకోవర్‌లో రహస్య సమావేశం నిర్వహించారని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.

గణతంత్ర దినోత్సవ వేడుకలకు జో బైడెన్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన ప్రధాని మోదీ

జనవరి 26న జరిగే భారత గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఆహ్వానించారు.

ఆమె గిరిజన, వితంతువు కాబట్టి రాష్ట్రపతిని కొత్త పార్లమెంటుకు ఆహ్వానించలేదు: ఉదయనిధి స్టాలిన్

తమిళనాడు మంత్రి, డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ మదురైలో జరిగిన ఓ కార్యక్రమంలో సనాతన ధర్మంపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

లోక్‌సభలో ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ బిల్లు 

లోక్‌సభ,రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% సీట్లు మంజూరు చేస్తూ మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదించింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు: ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు కోటా కల్పించాలని కోరిన సోనియా  

మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ గురువారం మద్దతు తెలిపారు.

భారత్‌పై కెనడాఆరోపణలు.. స్పందించిన బ్రిటిష్ సిక్కు ఎంపీ 

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సోమవారం భారత ప్రభుత్వానికి, ఈ ఏడాది ప్రారంభంలో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు మధ్య సంభావ్య సంబంధం ఉందని ఆరోపించడంతో భారత్-కెనడా సంబంధాలు అట్టడుగు స్థాయికి చేరుకున్నాయి.

రాజ్యాంగ పీఠిక నుండి లౌకిక, సామ్యవాద పదాలు తొలగించబడ్డాయి: అధిర్ రంజన్ చౌదరి 

కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం రోజున చట్టసభ సభ్యులకు ఇచ్చిన రాజ్యాంగం,కొత్త కాపీలలో "సెక్యులర్", "సోషలిస్ట్" అనే పదాలు లేవని కాంగ్రెస్ నాయకుడు అధిర్ రంజన్ చౌదరి మంగళవారం ఆరోపించారు.

20 Sep 2023

కెనడా

ఖలిస్తానీ హత్య వివాదం.. భారతదేశంలోని కెనడా పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ 

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు సంబంధించి రెండు దేశాల మధ్య కొనసాగుతున్న ప్రతిష్టంభనను దృష్టిలో ఉంచుకుని కెనడా ప్రభుత్వం మంగళవారం భారతదేశంలో నివసిస్తున్న తమ పౌరులను హెచ్చరించింది.

19 Sep 2023

కెనడా

ఖలిస్తానీ ఉగ్రవాది హత్య ఆరోపణలపై భారత దౌత్యవేత్తను తొలగించిన కెనడా

జూన్‌లో ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యకు భారత ప్రభుత్వానికి మధ్య సంభావ్య సంబంధం ఉందని ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో ఆరోపించిన వెంటనే కెనడా సోమవారం ఒక భారతీయ దౌత్యవేత్తను తొలగించింది.

IND Vs BAN :55వ‌ హాఫ్ సెంచరీ తో బంగ్లాదేశ్ ను ఆకట్టుకున్న ష‌కిబుల్ హ‌స‌న్ 

2023 ఆసియా కప్‌లో చివరి సూపర్ ఫోర్ పోరులో బంగ్లాదేశ్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ భారత్‌పై అద్భుత అర్ధ సెంచరీ సాధించాడు.

దిల్లీ లిక్కర్ పాలసీ: మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్ వాయిదా 

రెండు దిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత మనీష్ సిసోడియా బెయిల్ పిటిషన్‌లను సుప్రీంకోర్టు శుక్రవారం అక్టోబర్ 4వ తేదీకి వాయిదా వేసింది.

గ్రేటర్‌ నోయిడాలో నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్‌ కూలి నలుగురు మృతి  

గ్రేటర్ నోయిడాలోని నిర్మాణంలో ఉన్న భవనంలో శుక్రవారం లిఫ్ట్ కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా, ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

ఉత్తర్‌ప్రదేశ్: భూవివాదంతో కుటుంబంలోని ముగ్గురి దారుణ హత్య

ఉత్తర్‌ప్రదేశ్ లోని కౌశాంబి జిల్లాలో భూవివాదంలో ఒక వ్యక్తి, అతని కుమార్తె,అల్లుడుతో సహా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులను పదునైన ఆ హత్య చేశారు.

15 Sep 2023

కెనడా

కెనడాలోని బస్టాప్‌లో సిక్కు యువకుడిపై పిడిగుద్దులు.. విచారణకు ఆదేశించిన అధికారులు 

కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో 17 ఏళ్ల సిక్కు హైస్కూల్ విద్యార్థిపై బస్ స్టాప్‌లో దాడి జరిగిందని గురువారం స్థానిక న్యూస్ చానల్ పేర్కొంది.

హిందీ భారతదేశాన్ని ఏకం చేస్తుందని చెప్పడం అసంబద్ధం: అమిత్ షా హిందీ దివాస్ ప్రసంగంపై ఉదయనిధి

'హిందీ దివస్' సందర్భంగా గురువారం అమిత్ షా చేసిన ఒక ప్రసంగంలో.. హిందీ భారతదేశంలోని భాషల వైవిధ్యాన్ని ఏకం చేస్తుందని, ఇది వివిధ భారతీయ, ప్రపంచ భాషలు,మాండలికాలను గౌరవించిందని అన్నారు.

ఉత్తర్‌ప్రదేశ్ జువెనైల్ హోమ్‌లో ఘోరం.. పిల్లలపై సూపరింటెండెంట్‌ దాష్టికం

జువైనల్ హోమ్‌లోనికి వచ్చే పిల్లలకు రక్షణ కల్పించడంతోపాటు, వాళ్లకు సంస్కారం నేర్పడం అక్కడి సూపరింటెండెంట్‌ బాధ్యత.

సనాతన ధర్మాన్ని అంతం చేయాలని విపక్ష ఇండియా కోరుకుంటోంది: నరేంద్ర మోదీ

మధ్యప్రదేశ్‌ బినాలో జరిగిన బహిరంగ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. విపక్ష ఇండియా కూటమి 'సనాతన ధర్మాన్ని' నాశనం చేయాలనుకుంటోందన్నారు.

14 Sep 2023

బిహార్

బిహార్: ముజఫర్‌పూర్‌లో 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా

బిహార్ లోని ముజఫర్‌పూర్ జిల్లా బాగ్మతి నదిలో గురువారం 30 మంది పిల్లలతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

14 Sep 2023

అమెరికా

అలాస్కాలో జరిగిన విమాన ప్రమాదంలో అమెరికా చట్టసభ సభ్యురాలి భర్త మృతి

అమెరికా ప్రతినిధి మేరీ సాట్లర్ పెల్టోలా భర్త అలాస్కాలో సింగిల్ ఇంజిన్ పైపర్ PA-18 ప్రమాదంలో మరణించినట్లు ఆమె కార్యాలయం,US ఏజెన్సీలు బుధవారం (స్థానిక కాలమానం) తెలిపాయి.