Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణుడు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.
2025లో భారతీయ స్టాక్ మార్కెట్ ఎన్నో రికార్డు బ్రేకింగ్ ఐపీఓలను చూసింది. కానీ అసలు హాట్స్టార్ట్ వేడుక 2026లో ప్రారంభమయ్యే సూచనలు ఉన్నాయి.
ఈ ఏడాది కొందరు వ్యక్తులకు అద్భుతంగా కలిసొచ్చింది. సోషల్ మీడియా ద్వారా రాత్రికి రాత్రే స్టార్స్ అయిపోయారు.
బంగ్లాదేశ్ నుండి చొరబడినవారిని దేశంలో ఎక్కడ ఉన్నా పంపిస్తామని అమిత్ షా స్పష్టం చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి.
2025లో భారతదేశ స్టార్టప్ రంగం వేగంగా ముందుకు సాగుతోంది. సంఖ్యలు, ఉద్యోగాలు, ఆవిష్కరణల పరంగా కీలక మైలురాళ్లు దాటుతోంది.
ఇటీవల ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన వెండి ధరల పరుగుకు ఒక్కసారిగా విరామం లభించింది.
మనీలాండరింగ్కు సంబంధించిన కేసుల్లో నిందితుడిగా ఉండి ప్రస్తుతం బ్రిటన్లో నివసిస్తున్న ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోదీ, తాజాగా భారత ప్రభుత్వానికి క్షమాపణలు తెలియజేశారు.
కొత్త ఏడాదికి స్వాగతం పలికే సమయం దగ్గరపడుతోంది. 2025 ముగిసేందుకు ఇంకా రెండు రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో దేశవ్యాప్తంగా ప్రజలు నూతన సంవత్సరానికి సిద్ధమవుతున్నారు.
డిసెంబర్ 2025లో దేశీయ ఆటో మొబైల్ డిమాండ్ ఆరోగ్యకరంగా కొనసాగినట్లు వాహన్ రిజిస్ట్రేషన్ డేటా వెల్లడిస్తోంది.
భారత్-ఆస్ట్రేలియా ఆర్థిక సహకారం, వాణిజ్య ఒప్పందం (ECTA) కింద 2026 జనవరి 1 నుంచి భారతదేశం నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లే అన్ని ఎగుమతులపై టారిఫ్లు పూర్తిగా రద్దు చేయనున్నట్లు ఆస్ట్రేలియా నిర్ణయించింది.
మన్ కీ బాత్ 129వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ కీలక అంశాన్ని లేవనెత్తారు.
ఇండిగో విమానయాన సేవలో ప్రయాణిస్తున్న కొంతమంది ప్రయాణికులు తమ బ్యాగ్ మిస్సింగ్ అయినట్లు ఆన్లైన్లో ఫిర్యాదులు చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ,పెన్షనర్లకు త్వరలో శుభవార్త అందనుంది.
భారత స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త మైలురాయిని సృష్టించింది.
వైద్యుడిగా శిక్షణ పొందిన ఆయన ఉద్యమ ఆలోచనలతో అడవుల బాట పట్టారు.
2025లో ప్రపంచంలోని అతి సంపన్నుల సంపద భారీగా పెరిగింది. గ్లోబల్ ఈక్విటీ మార్కెట్లు స్థిరంగా పెరుగుతుండటంతో బిలియనీర్ల సంపద కొత్త రికార్డులకు చేరింది.
టాటానగర్-ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదంపై ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (FSL) బృందాలు విస్తృతంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాయని అధికారులు తెలిపారు.
కొత్త సంవత్సరం మొదలవుతుందంటే సహజంగానే మనసులో తెలియని ఉత్సాహం, ఆనందం పుట్టుకొస్తాయి.
మహారాష్ట్ర రాజకీయ వేదికపై కీలకమైన మలుపు తిరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ పవార్ కుటుంబం కలిసిపోయింది.
మహీంద్రా త్వరలోనే భారత మార్కెట్లో కొత్త SUVను ప్రవేశపెట్టనుంది.
గత వారం బంగారం,వెండి ధరల్లో ర్యాలీ కొనసాగింది. కొన్ని సరికొత్త ఆల్ టైమ్ రికార్డులు కూడా నమోదయ్యాయి.
దేశ రాజధానిని పొగమంచు కప్పేసింది. అతి సమీపంలోని వాహనాలను కూడా స్పష్టంగా చూడలేని పరిస్థితి ఏర్పడటంతో, వాతావరణ శాఖ దిల్లీలో రెడ్ అలర్ట్ జారీ చేసింది.
తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఒక భయంకరమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది.