Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
తమిళనాడులో 2026లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ ఇప్పటికే తన ఎన్నికల వ్యూహాన్ని అమలు చేయడం ప్రారంభించింది.
గుజరాత్లోని గోల్వాడలో నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో ఇవాళ ఉదయం ఒక ఏనుగు హఠాత్తుగా అదుపు తప్పి కలకలం సృష్టించిన సంఘటన జరిగింది.
ఇటీవల 'కుబేర' చిత్రంతో విజయం అందుకున్న నటి రష్మిక మందన్న తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.
ఒకప్పుడు ఉద్యమాలకు ఆధారంగా నిలిచిన తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు మాదక ద్రవ్యాల ముప్పుకు గురికావద్దనే సంకల్పంతో "ఈగల్ (Eagle)" అనే ప్రత్యేక బలగాన్ని ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు.
వాయువ్య బంగాళాఖాతం తీరాన్ని ఆనుకొని ఒడిశా, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో ఓ అల్పపీడన పరిస్థితి ఏర్పడిందని అమరావతిలోని వాతావరణ కేంద్రం తెలిపింది.
గత వారం రోజుల పాటు అత్యధిక స్థాయికి చేరిన బంగారం ధరలు ప్రస్తుతం తగ్గుదల బాటలో ఉన్నాయి.
తెలంగాణ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలకమైన సంస్కరణలు చేపడుతోంది.
2017లో జపాన్లోని టోక్యో నగరంలో ఒక అపార్ట్మెంట్లో తొమ్మిది మందిని అత్యంత కర్కశంగా హత్య చేసిన తకహిరో షిరైషి అనే వ్యక్తి కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా భయంకర ఉలిక్కిపాటుతో పాటు సోషల్ మీడియాలో తీవ్ర చర్చలకు దారితీసింది.
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు మ్యాచ్లో భారత బౌలింగ్ విభాగం బలహీనంగా కనిపించింది.
మైక్రోసాఫ్ట్ తన ప్రసిద్ధ బ్లూ స్క్రీన్ ఆఫ్ డెత్ (BSOD) ను రిటైర్ చేసి కొత్త బ్లాక్ స్క్రీన్ ఆఫ్ డెత్ ను ప్రవేశపెట్టనుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ట్రేడింగ్ను ప్రారంభించాయి.
భారతీయ నటులు కమల్ హాసన్, ఆయుష్మాన్ ఖురానా గ్లోబల్ క్లబ్లో భాగమయ్యారు.
కర్ణాటకలోని మలేమహదేశ్వర హిల్స్లోని హూగ్యం అటవీ పరిధిలో వన్యప్రాణులపై కర్కశంగా ప్రవర్తించిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్నారు.
వెస్టిండీస్లోని బ్రిడ్జ్టౌన్ వేదికగా జరుగుతున్న వెస్టిండీస్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది.
అమెరికాతో అణు చర్చలు జరిపే ఎలాంటి ఉద్దేశం తమకు లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
విజయవాడ నుండి గుంటూరు వరకు మూడో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి కేంద్రం నుంచి అనుమతి త్వరలోనే రావొచ్చని సమాచారం.