Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారత్ రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్)లో జిడిపి వృద్ధి రేటు 7 నుంచి 7.5 శాతం మధ్య ఉండొచ్చని ఆర్థిక మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
హాలిడే షాపింగ్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో, బ్లాక్ ఫ్రైడే ఆఫర్లను లక్ష్యంగా చేసుకుని నకిలీ ఆన్లైన్ దుకాణాలు పెరిగిపోతున్నాయని సైబర్ సెక్యూరిటీ సంస్థ CloudSEK తాజా నివేదిక హెచ్చరించింది.
ఏపీలోని ప్రతి కుటుంబానికి ఒకే కార్డు ద్వారా సౌకర్యాలు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో మరో వ్యక్తిని సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు అరెస్ట్ చేశారు.
నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న కలిగిన శ్రీలంక తీరంలో తీవ్రమైన వాయుగుండం ఏర్పడినట్లు ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
తెలంగాణ హైకోర్టు సిగాచీ పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటనపై పోలీసుల దర్యాప్తు తీరుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాలతో ముగిశాయి.
యూట్యూబర్ సమయ్ రైనా (Samay Raina)తో పాటు మరో ముగ్గురు కమెడియన్లు ఇటీవల దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురై దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
గూగుల్ తాజాగా తన జెమిని ప్రో ప్లాన్ లో భాగంగా అప్డేట్ చేసిన జెమిని 3 (Gemini 3) మోడల్ను విడుదల చేసింది.
ఎర వేసి చేపలు, పీతలు వంటి నీటి జీవులను పట్టడం సాధారణంగా మనుషులకే తెలిసిన నైపుణ్యంగా భావిస్తారు.
ఎమ్మెల్యేల పనితీరులో మార్పులు తప్పనిసరి అని, ఇకపై వ్యవహార శైలిని పూర్తిగా సరి చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలుమార్లు టిడిపి శాసనసభ్యులకు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.
అమెరికాలో చదువుకునే, అక్కడ ఉద్యోగాల కోసం కృషి చేసే ఎంతోమంది భారతీయుల డాలర్ కలలు ఇటీవలి కాలంలో ఆవిరైపోతున్నాయనే ఆందోళన పెరిగింది.
ఈ విశాల విశ్వంలో మనం ఒంటరివారమేనా?".. మానవాళిని శతాబ్దాలుగా వేధిస్తున్న అత్యంత క్లిష్టమైన ప్రశ్న ఇది.
అలీబాబా, బైట్డాన్స్ వంటి ప్రముఖ చైనా టెక్ సంస్థలు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్ల ట్రైనింగ్ కార్యకలాపాలను వేగంగా దక్షిణాసియా దేశాల వైపు మళ్లిస్తున్నాయి.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక మలుపు తిరిగింది.
అరవై దశాబ్దాల క్రితం ఒక చిన్న గ్యారేజ్లో మొదలైన ప్రయాణం... ఈరోజు నాలుగు ట్రిలియన్ డాలర్ల విలువ గల మహా సంస్థగా మారింది.
ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ప్రాణాంతకంగా మారే ఆరోగ్య సమస్యల్లో బ్రెయిన్ స్ట్రోక్ ఒకటి.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం లక్ష్యంగా టీవీకే అధ్యక్షుడు విజయ్ రాజకీయాలను చురుకుగా ముందుకు తీసుకెళ్తున్నారు.
దేశంలో అక్రమంగా ప్రవేశించిన వ్యక్తులు కూడా ఆధార్ కార్డు పొందుతున్న సందర్భంలో, ఆ ఆధార్ కార్డు మాత్రమే ఆధారంగా ఇచ్చి వారికి ఓటు హక్కు కల్పించాలా? అని సుప్రీంకోర్టు కీలకమైన ప్రశ్న లేవనెత్తింది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రైల్వే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది.
డుకాటి భారత మార్కెట్లో 2025 స్ట్రీట్ఫైటర్ V2ను రిలీజ్ చేసింది.
ఇండోనేషియాలో భారీగా భూకంపం హడలెత్తించింది.సుమత్రా ద్వీపాన్ని కేంద్రంగా చేసుకుని 6.3 తీవ్రతతో భూకంపంనమోదైంది.
మహీంద్రా తన కొత్త ఎలక్ట్రిక్ SUV XEV 9S ను భారత మార్కెట్లో అధికారికంగా పరిచయం చేసింది.