Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
జనరల్-జెడ్.. నేపాల్ను అతలాకుతలం చేసిన పేరు. ఇది ఇప్పుడు మెక్సికోకూ చేరింది.
భారత రాజ్యాంగం అమలుకి వచ్చి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా, ఆదివారం ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం సీకే కన్వెన్షన్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసింది.
తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. రాత్రివేళల ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో అనేక జిల్లాలలో చలిగాలులు బలంగా వీచుతున్నాయి.
వచ్చే వారం స్టాక్ మార్కెట్ల మీద ప్రభావం చూపే కీలక అంశాలపై ఆర్థిక నిపుణులు తమ అంచనాలు వెల్లడించారు.
బిహార్లో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు కౌంట్డౌన్ మొదలైంది. మరో మూడు రోజుల్లో రాష్ట్రంలో కొత్త కేబినెట్ బాధ్యతలు చేపట్టనుంది.
రాజమౌళి - మహేష్ బాబు సినిమా వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్ రామోజీ ఫిలిం సిటీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే.
హీరో మహేష్ బాబు ప్రధాన పాత్రలో, దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న భారీ సినిమా 'వారణాసి'.
టెస్టు క్రికెట్లో మూడో నంబర్ బ్యాటింగ్ స్దానం అత్యంత కీలకం.
దిల్లీ ఎర్రకోట కార్ పేలుడు కేసు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతోంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ వ్యవస్థాపకుడు ఉదయ్ కోటక్, తన బ్యాంకింగ్ ప్రయాణం ఎలా మొదలైందో ఇటీవల వివరించారు.
చలికాలం చాలా మంది జలుబు లేదా దగ్గు సమయంలో గొంతు నొప్పితో బాధపడుతారు.
దిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి చేసిన బాంబర్ డాక్టర్ ఉమర్ కొన్ని రోజుల పాటు హరియాణా రాష్ట్రంలోని నూహ్ ప్రాంతంలో ఆశ్రయం తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు.
భారతదేశంలో వేగంగా పెరుగుతున్న ఎలక్ట్రిక్ వాహనాల(EV)మార్కెట్లో చైనా కంపెనీలు గట్టిగా పట్టు సాధిస్తున్నాయి.
దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి టెస్టులో టీమిండియా పరాజయం పాలైంది. 124 పరుగుల టార్గెట్ను చేధించే క్రమంలో భారత్ రెండో ఇన్నింగ్స్లో 93 పరుగులకే కుప్పకూలింది.
టయోటా ఇండియాలో ఊహించని మార్పు చోటు చేసుకుంది. కంపెనీకి ప్రముఖ మోడల్గా నిలిచే ఇన్నోవా హైక్రాస్, క్రిస్టా అమ్మకాలకంటే అర్బన్ క్రూయిజర్ హైరైడర్ మొదటిసారి ఎక్కువ అమ్మకలు సాధించింది.
టాలీవుడ్ నటి, నిర్మాత మంచు లక్ష్మీ ఇటీవల 'ది మేల్ ఫెమినిస్ట్' పేరుతో వెలువడే పాపులర్ పోడ్కాస్ట్లో పాల్గొని చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి.
బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో విభేదాలు మళ్లీ బహిరంగంగా బయటపడ్డాయి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఆర్థిక సంవత్సరంలో మరికొన్ని ఏడు ప్రయోగాలు చేయడానికి సన్నాహాలు చేస్తోంది.
గోల్డ్ రేట్లు మళ్లీ తగ్గుముఖం పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర ఒక్కసారిగా 110 డాలర్లు పడిపోయింది.
నందమూరి బాలకృష్ణ-బోయపాటి శ్రీను కాంబినేషన్లో తెరకెక్కుతున్న అత్యంత ఆసక్తికరమైన ప్రాజెక్ట్ 'అఖండ 2' (Akhanda 2)పై తాజా అప్డేట్ను చిత్ర బృందం బయటపెట్టింది.
తెలంగాణ హైకోర్టు ఈ నెల 24లోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 21వ తేదీన హైదరాబాద్కి రానున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ-దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబో మరోసారి తెరపైకి రాబోతోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
ఎర్రకోట వద్ద జరిగిన కారు పేలుడు ఘటనపై దర్యాప్తు బృందాలు వేగాన్ని పెంచాయి.