Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పసిడి కొనుగోళ్లను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15శాతానికి పెంచింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో నిలిచారు.
ఇరాన్పై మరోసారి సైనిక చర్యలకు దిగాల్సి వస్తే కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండా ముందుకు సాగేందుకు అమెరికా సైన్యం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
పాకిస్థాన్లో ఇంధన కొరత రోజురోజుకూ తీవ్రమవుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలను తగ్గించేందుకు జరుగుతున్న ప్రయత్నాలు ఇప్పటికీ ఫలితం చూపడం లేదు.
ఉక్రెయిన్పై రష్యా దాడులు ఆగడం లేదు. తాజాగా మరోసారి భారీ స్థాయిలో రష్యా దాడులకు తెగబడింది.
కేరళలో కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై కొనసాగిన ఉత్కంఠకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది.
రష్యాతో భారత్కు ఉన్న సంబంధాలు మరింత బలపడతాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్(Sergey Lavrov)స్పష్టం చేశారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.
ఉక్రెయిన్ సైనికులు యుద్ధభూమిలో రష్యా దాడులను మాత్రమే కాదు, తీవ్రమైన ఆకలిదప్పులను కూడా ఎదుర్కొంటున్నారని అంతర్జాతీయ మాధ్యమాలు వెల్లడిస్తున్నాయి.
ఉత్తర ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్ నుంచి స్పెయిన్కు బయల్దేరిన 'యాంబిషన్' క్రూజ్ నౌకలో నోరోవైరస్ అనుమానిత లక్షణాలు బయటపడటంతో ఆందోళన నెలకొంది.
భారత్లో బంగారం ధరలు వరుసగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో పసిడి ధరలు మరోసారి పెరిగాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం తన మంత్రివర్గ సభ్యులతో కలిసి చైనాలో పర్యటిస్తున్నారు.
సంచలనం రేపిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంలో రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశంపై పడే అవకాశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.
అమెరికాకు చెందిన ప్రముఖ నెట్వర్కింగ్ పరికరాల తయారీ సంస్థ Cisco Systems భారీ ఉద్యోగ కోతలకు సిద్ధమైంది.
సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X వినియోగదారుల కోసం మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొమ్మిదేళ్ల విరామం తర్వాత చైనాలో పర్యటిస్తున్నారు.
స్నాప్ చాట్కు పోటీగా ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది. "ఇన్స్టంట్స్" పేరుతో ప్రారంభించిన ఈ ఫీచర్ ద్వారా యూజర్లు రియల్టైమ్లో తీసిన ఫొటోలను స్నేహితులతో షేర్ చేసుకోవచ్చు.