Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
టీ20 క్రికెట్ ప్రభావం పెరగడంతో గత కొన్ని సంవత్సరాల్లో వన్డే మ్యాచ్లకు ఆదరణ కొంత తగ్గిన మాట వాస్తవమే.
ఈ ఏడాది జూలైలో ఇంగ్లండ్లో జరగనున్న 'హండ్రెడ్' టోర్నమెంట్ (ఒక్కో ఇన్నింగ్స్కు 100 బంతులు)లో భారత్ నుంచి నలుగురు మహిళా క్రికెటర్లు పాల్గొననున్నారు.
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న యుద్ధ పరిస్థితుల ప్రభావంతో గత కొన్ని రోజులుగా విమాన సర్వీసులు తీవ్రంగా అంతరాయం ఎదుర్కొన్నాయి.
గత కొన్ని రోజులుగా బౌలింగ్ విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్న టీమ్ఇండియా స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తాజాగా తన టాప్ ర్యాంక్ను కోల్పోయాడు.
ఇరాన్ సుప్రీం నేత ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ఆరోగ్యంపై సోషల్ మీడియాలో,అంతర్జాతీయ మీడియాలో వస్తున్న ఊహాగానాలను ఇరాన్ ప్రభుత్వం ఖండించింది.
పశ్చిమాసియాలో పోరు కొనసాగుతూనే ఉంది. గత 11 రోజులుగా ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు జరిపేందుకు అమెరికా (USA) అత్యాధునిక ఆయుధ వ్యవస్థలను వినియోగిస్తోంది.
టీ20 ప్రపంచకప్లో నిరాశాజనక ప్రదర్శనతో సూపర్-8 దశలోనే టోర్నీకి గుడ్బై చెప్పిన పాకిస్థాన్కు మరో షాక్ తగిలింది.
టీమిండియా విధ్వంసక ఓపెనర్ అభిషేక్ శర్మ ఐసీసీ టీ20 బ్యాట్స్మన్ ర్యాంకింగ్స్లో తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు ఒక్కసారిగా పెరిగాయి.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ, ఇరాన్ కీలక ప్రకటన చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి.
మెగా కుటుంబ వారసుడు వరుణ్ తేజ్ తన కెరీర్ ప్రారంభంలో ముకుంద, కంచె సినిమాలతో తన నటనను నిరూపించుకున్నాడు.
భారత్లో జరిగిన టీ20 ప్రపంచకప్ తర్వాత జట్ల ప్రయాణ ఏర్పాట్లపై వచ్చిన విమర్శలకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) స్పందించింది.
దేశంలోని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై నీతి ఆయోగ్ విడుదల చేసిన 'ఫిస్కల్ హెల్త్ ఇండెక్స్ 2023-24' నివేదికలో ఆంధ్రప్రదేశ్కు 17వ స్థానం లభించింది.
ప్రతి జిల్లాలో మానవ వనరుల అభివృద్ధి సంస్థ (HRDI) ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన షెడ్యూల్ను ఇకపై ముందుగానే ప్రకటిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రభావం దేశంలో వంటగ్యాస్ (ఎల్పీజీ) సరఫరాపై పడుతోంది.