Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రపంచం కోవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి కాస్త బయటపడుతున్న ఈ సమయంలో మరో కొత్త వైరస్ ఆందోళనకు గురిచేస్తోంది.
గత అయిదేళ్ల క్రితం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచాన్నిఊపేసింది. ఇప్పుడు మరోసరి టెక్ రంగంలో అద్భుతాలు సృష్టించే సంకేతాలు కనిపిస్తున్నాయి.
చెన్నై వాతావరణ విభాగం శుక్రవారం సైక్లోన్ తుఫాన్ "దిట్వాహ్" గురించి హెచ్చరిక జారీ చేసింది.
గత కొన్ని రోజులుగా శ్రీలంకలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
డిసెంబర్ 4, 5 తేదీల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ను సందర్శించనున్నారు.
ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (IAU) అంగారక గ్రహంపై ఉన్న బిలాలకు కేరళలోని పలు పట్టణాల పేర్లు పెట్టడానికి అంగీకారం తెలిపింది.
శాస్త్రవేత్తలు ఒక ఎర్ర దిగ్గజ నక్షత్రం ఎందుకు విచిత్రంగా తిరుగుతుందో చివరికి కనుగొన్నారు.
భారత రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం అనేక ఆధునిక సేవలను అందుబాటులోకి తెస్తూ ముందుకు సాగుతోంది.
రూపాయి విలువలో ఒత్తిడి, ఆర్థిక పరిణామాల మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వచ్చే డిసెంబర్ 5న కీలక వడ్డీ రేటు అయిన రెపో రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 5.25%కి తీసుకురావొచ్చని రాయిటర్స్ సర్వే సూచిస్తోంది.
దిల్లీ పేలుడు కేసు నేపథ్యంలో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన విచారణను మరింత వేగవంతం చేసింది.
అమరావతి రాజధానిలో 25 బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రధాన కార్యాలయాల నిర్మాణానికి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ భూమిపూజ నిర్వహించారు.
అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో జరిగిన కాల్పుల ఘటన తరువాత, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం ప్రకటించారు.
కేరళ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మామ్కుటత్తిల్ (Rahul Mamkootathil)పై అత్యాచారం కేసు నమోదైంది.
దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్కు పెద్ద దెబ్బ తగిలింది.
మారుతీ సుజుకీ తన తొలి ఎలక్ట్రిక్ వెహికల్ e-విటారా లాంచ్ తేదీని అధికారికంగా ప్రకటించింది.
గూగుల్ తన ప్రముఖ AI ఇమేజ్ జనరేషన్ మోడల్ 'నానో బనానా ప్రో'కి ఉచితంగా లభించే యాక్సెస్ను తగ్గించింది.
మగువలకు బంగారం ధరలు మళ్లీ షాకిచ్చాయి. నిన్న కొంచెం తగ్గినట్లుగా కనిపించిన ధరలు, శుక్రవారం పునరావృతం అవుతూ భారీ పెరుగుదల చూపాయి.
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారని బయటకు వచ్చిన వార్తలను ఆ దేశ ప్రభుత్వం స్పష్టంగా ఖండించింది.
మావోయిస్టులు కీలక ప్రకటన చేశారు. ఎంఎంసీ (మహారాష్ట్ర-మధ్యప్రదేశ్-ఛత్తీస్గఢ్) జోన్ ప్రతినిధి అనంత్ పేరుతో లేఖ విడుదల చేశారు.
దేశవ్యాప్తంగా వేగంగా ఎదుగుతున్న ఈ కామర్స్ రంగంలో Meesho మంచి గుర్తింపు సంపాదించుకుంది.
ప్రసిద్ధ టెక్ సంస్థ ఆపిల్ తన ఆఫ్లైన్ రిటైల్ నెట్వర్క్ను భారత్లో మరింత విస్తరించేందుకు నోయిడాలో కొత్త స్టోర్ను డిసెంబర్ 11న ప్రారంభించనుంది.
రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతిని అధికారికంగా గుర్తించుకునే అంశంపై కేంద్రంతో మరోసారి చర్చలు జరుగుతాయని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టంగా తెలిపారు.
హైదరాబాద్ మెట్రో రైలు ఏడేళ్ల విజయవంతమైన ప్రయాణం పూర్తి చేసి,నేటి నుంచి ఎనిమిదో ఏడాదిలోకి ప్రవేశిస్తోంది.
అనంతపురం జిల్లాలో దారుణఘటన చోటుచేసుకుంది. రామగిరి డిప్యూటీ తహసీల్దార్ కుమారుడు, అతని భార్య అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు.