Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఫోన్ చోరీకి అయిన వెంటనే ఎవరైనా షాక్కు గురవ్వడం కామన్. చాలామందికి కొద్దిసేపు వరకు అసలు మైండే పనిచేయదు. ఎందుకంటే అందులో మన వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ వివరాల వరకు అన్నీ ఉంటాయి.
భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంపై న్యూఢిల్లీ, వాషింగ్టన్ డీసీ వచ్చే 4-5 రోజుల్లో జాయింట్ స్టేట్మెంట్ను సైన్ చేయనుందని కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయెల్ గురువారం తెలిపారు.
ఇటలీ దేశం 2026 వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం వహించనుంది.
ఎవరైనా కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం డిస్కంకు దరఖాస్తు చేస్తే, తమకు అనుకూలంగా కొందరు కాంట్రాక్టర్లు "అంచనా వ్యయం" పేరుతో సొమ్ము వసూలు చేస్తున్న దందాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది ఉగాది పండగ రోజున గద్దర్ సినిమా అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 16న ఏపీకి రానున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రోజూ 30 మంది చొప్పున విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఏపీ శాసన వ్యవస్థ ఏర్పాట్లు చేసింది
ఏపీలో రూ. 2,123 కోట్ల నాబార్డు రుణం, సాస్కీ నిధుల ద్వారా నాలుగు వంతెనలతో సహా 1,392 గ్రామీణ రహదారుల అభివృద్ధికి సవరించిన బడ్జెట్ను ప్రభుత్వం ఆమోదించింది.
వివిధ శాఖల సేవలను పొందేటప్పుడు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఇప్పుడు 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభతరం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రూ. 12,967 కోట్ల విలువైన 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఇప్పుడు రూ. 34,680 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో తెలిపారు.
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది.
ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది.
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా చితక్కొట్టింది. దీంతో దక్షిణాఫ్రికా 30 పరుగులతో ఓటమి పాలైంది.
మరో రెండు రోజులలో అభిమానులను అలరించడానికి టీ20 ప్రపంచకప్ వచ్చేస్తోంది. 20 జట్లు.. నాలుగు గ్రూపులు. మరి ఏ గ్రూపు ఎలా ఉందో చూద్దామా!
డబ్ల్యూపీఎల్లో ఫైనల్ దాకా వెళ్లి కప్పు చేజార్చుకున్న జట్టుగా ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
నైజీరియాలో (Nigeria) సాయుధ దుండగులు భయానక మారణహోమం సృష్టించారు.
మంగళవారం, బుధవారం వరుసగా పెరిగిన బంగారం,వెండి ధరలు గురువారం ఒక్కసారిగా దిశ మార్చుకున్నాయి.
అమెరికా ట్రేడ్ డీల్ ప్రభావంతో వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో లాభాల బాటలో సాగిన దేశీయ ఈక్విటీ మార్కెట్లు గురువారం నష్టాల వైపు మళ్లాయి.
నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'ప్యారడైజ్' ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలను క్రియేట్ చేసింది.
ప్రపంచ అపర కుబేరుడు, టెస్లా-స్పేస్ఎక్స్ సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించేందుకు కొత్త ప్రణాళికలను తెరపైకి తీసుకొచ్చారు.
గూగుల్ నుంచి మరో కొత్త బడ్జెట్ స్మార్ట్ఫోన్ రాబోతోంది. కంపెనీ అధికారికంగా పిక్సెల్ 10ఎ (Pixel 10a)ను టీజ్ చేసింది.
కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ కుమారుడు ఇషాన్ థరూర్ ఉద్యోగాన్ని కోల్పోయారు.
నోట్లో పెట్టగానే మెల్లగా కరిగిపోయే గులాబ్ జామూన్ అంటే చాలామందికి ప్రత్యేకమైన ఇష్టం.
దిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు అల్ ఫలాహ్ యూనివర్సిటీ చైర్మెన్ జావెద్ అహ్మద్ సిద్ధికీని అరెస్టు చేశారు.
ప్రపంచ క్రికెట్లో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త రికార్డు నమోదవుతూనే ఉంటుంది.
వైసీపీ పాలన సమయంలో తిరుమలతో పాటు శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబా మల్లికార్జున స్వామి దేవస్థానానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్పై హత్యాయత్నానికి కుట్ర పన్నిన కేసులో 60 ఏళ్ల ర్యాన్ రౌత్కు ఫెడరల్ కోర్టు బుధవారం కఠిన తీర్పు వెలువరించింది.
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్తో తలపడబోమన్న తమ నిర్ణయాన్ని పాకిస్థాన్ మరోసారి స్పష్టం చేసింది.