Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి రాజకీయంగా మరో సవాలు ఎదురైంది.
దేశంలోని కోట్లాది మంది వాహనదారులకు ఊరటనిచ్చే నిర్ణయాల దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
దేశంలో పునరుత్పాదక ఇంధన రంగానికి మరో భారీ ఊతమిచ్చే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా జననాల రేటు తగ్గిపోవడం 21వ శతాబ్దంలోని ప్రధాన సవాళ్లలో ఒకటిగా మారింది.
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని రష్యా ప్రభుత్వం తొలిసారిగా అంగీకరించింది.
కేరళలో షిగెల్లా (Shigella) ఇన్ఫెక్షన్ ఆందోళన కలిగిస్తోంది.
భారత్లో ఉద్యోగాల కల్పన వేగం కొంత మందగించనున్నప్పటికీ, ప్రపంచ దేశాలతో పోలిస్తే నియామకాల విషయంలో భారత్ ఇప్పటికీ అగ్రస్థానంలో నిలిచిందని తాజా సర్వే వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య అంతరాయాల వంటి సవాళ్లు ఎదుర్కొంటున్నప్పటికీ, భారత్ ఆర్థిక వృద్ధి బలంగా కొనసాగుతుందని ప్రపంచ బ్యాంకు విశ్వాసం వ్యక్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా ధనవంతుల కుటుంబాల్లో ఓ కొత్త ట్రెండ్ వేగంగా విస్తరిస్తోంది.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కింద గృహ వినియోగదారులకు అందిస్తున్న ఎల్పీజీ (LPG) సబ్సిడీపై కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ కీలక వివరాలు వెల్లడించింది.
భారత ఫిన్టెక్ దిగ్గజం పేటియం (Paytm) మరోసారి భారీ నియామకాలకు సిద్ధమవుతోంది.
అంతరిక్షంలో మరణ అంచుల్లో ఉన్న ఓ నక్షత్రం అద్భుతమైన రూపాన్ని శాస్త్రవేత్తలు కొత్త చిత్రంలో బంధించారు.
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో శాంతి ఒప్పందం త్వరలోనే కుదురుతుందని వరుసగా ప్రకటిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన ఫలితం కనిపించలేదు.
జప్టో ఐపీఓకు రంగం సిద్ధమవుతోంది.ప్రముఖ క్విక్ కామర్స్ సంస్థ జెప్టో తన తొలి పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కోసం సవరించిన ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించింది.
బరువు తగ్గే సమయంలో శరీరంలోని కండరాలు (లీన్ మాస్) క్షీణించకుండా కాపాడేందుకు ఓ కొత్త ఔషధం ఉపయోగపడే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
యూరప్ రక్షణ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించిన ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ సిస్టమ్ (FCAS) ప్రాజెక్టును ఫ్రాన్స్, జర్మనీ దేశాలు నిలిపివేయాలని నిర్ణయించాయి.
భారత మౌలిక సదుపాయాల అభివృద్ధిలో మరో చారిత్రాత్మక ఘట్టంగా జోజిలా టన్నెల్ ప్రాజెక్ట్ నిలిచింది.
కృత్రిమ మేధ (AI) రంగంలో దూసుకెళ్తున్న చైనా మరో వినూత్న అడుగు వేసింది.
దేశ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసింది.
బజాజ్ ఫిన్సర్వ్ బోర్డు నుంచి రాజీవ్ బజాజ్ వైదొలగనున్నారు.
AirPods వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ను ఆపిల్ ఎట్టకేలకు అందుబాటులోకి తీసుకురానుంది.
కృత్రిమ మేధ (AI) టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న డిమాండ్ చైనా విదేశీ వాణిజ్యానికి భారీ ఊతమిచ్చింది.
సెల్ఫోన్ కోసం ఓవ్యక్తి చేసిన సాహసం అక్కడున్న వారిని ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది.
గ్రేట్ నికోబార్ దీవిలో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక విమానాశ్రయ ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం కీలక అనుమతులు మంజూరు చేసింది.
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
కర్ణాటక నూతన ముఖ్యమంత్రి డీకే శివకుమార్కు సొంత పార్టీ నేతల నుంచి ఎదురవుతున్న అసంతృప్తి ఇంకా చల్లారడం లేదు.
మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వైభవం మరోసారి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందనుంది.