Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
మధ్యప్రాచ్యంలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమెరికాతో అణు చర్చలు జరగాల్సిన వేళ, ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్, స్లోవేకియా అధికారిక పర్యటనను విజయవంతంగా ముగించుకుని శుక్రవారం ఢిల్లీకి చేరుకున్నారు.
వేల్స్ సముద్ర తీరాల్లో అరుదైన నీలిరంగు సముద్ర జీవులు భారీ సంఖ్యలో కనిపిస్తూ స్థానికులతో పాటు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధి, పునరుజ్జీవన ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది.
దేశవ్యాప్తంగా పాదచారుల భద్రత, హక్కుల పరిరక్షణకు సంబంధించి సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు వెలువరించింది.
రిలయన్స్ మీడియా,ఎంటర్టైన్మెంట్ విభాగమైన జియోస్టార్ కంటెంట్ సృష్టిలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది.
ప్రతి ఏడాది కొత్త టెక్నాలజీలతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న రిలయన్స్ జియో.. ఈసారి వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు పెద్దపీట వేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస లాభాల జోరుకు శుక్రవారం బ్రేక్ పడింది.
దేశవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జియో ఐపీఓపై కీలక పరిణామం చోటుచేసుకుంది.
దేశ రాజధాని దిల్లీలో భారీ సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది.
అమెరికా డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్ తులసి గబ్బార్డ్ సంచలన ఆరోపణలు చేశారు.
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి (UNHRC) వేదికగా పాకిస్థాన్పై భారతదేశం మరోసారి ఘాటైన విమర్శలు గుప్పించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వార్తల్లో నిలిచారు.
దేశవ్యాప్తంగా ఆశగా ఎదురుచూస్తున్న నైరుతి రుతుపవనాలు ప్రస్తుతం నెమ్మదించాయి.
పాన్ ఇండియా స్థాయిలో 'రాజమాత శివగామి' పాత్రతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సీనియర్ నటి రమ్యకృష్ణ ఇప్పుడు మరో కొత్త పాత్రలో అలరించడానికి సిద్ధమవుతున్నారు.
ఇరాన్కు చెందిన ప్రముఖ స్వతంత్ర గాయని, సినీ దర్శకురాలు పరస్తూ అహ్మదీ (Parastoo Ahmadi) మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
ఇటాలియన్ ప్రీమియం ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటి తన మోటోక్రాస్ శ్రేణిని మరింత విస్తరిస్తూ కొత్త డెస్మో250 ఎంఎక్స్ (Desmo250 MX) బైక్ను అధికారికంగా ఆవిష్కరించింది.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందం ప్రభావంతో హర్మూజ్ జలసంధి మళ్లీ సాధారణ రవాణాకు అందుబాటులోకి రావడంతో అరబ్ దేశాలు చమురు ఎగుమతులను పునఃప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నాయి.
అమెరికా డాలర్తో పోలిస్తే జపాన్ కరెన్సీ యెన్ విలువ భారీగా పడిపోతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య తాత్కాలిక ఒప్పందం కుదరడం, ప్రపంచంలో అత్యంత కీలకమైన చమురు రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధి తిరిగి సాధారణ కార్యకలాపాలకు తెరుచుకోవడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శుక్రవారం తగ్గుముఖం పట్టాయి.