Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న AI కంపెనీలలో ఒకటైన ఆంత్రోపిక్ మరో భారీ ఫండింగ్ రౌండ్పై ఆలోచిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విధానాలపై ఇరాన్ తీవ్ర విమర్శలు చేసింది.
ఈ మధ్యకాలంలో బంగారం ధరల్లో తరచూ మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
పాత భవనాల్లోకి వెళ్లినప్పుడు కొందరికి ఏదో భయంగా, అసౌకర్యంగా అనిపిస్తుంది.
తెలంగాణలో ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ తమ అధికారిక వెబ్సైట్లో అందుబాటులోకి తీసుకొచ్చింది.
రాష్ట్ర రాజధానిలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ పెరుగుతుండటంతో సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్ పరిసరాల్లో మెగా రైల్వే టెర్మినళ్ల ప్రణాళికలను రూపొందించింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు మరింత ముదురుతున్నాయి.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లాలో గురువారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఈ రోజు విడుదల కానున్నాయి.
దేశవ్యాప్తంగా ఎండలు తీవ్రంగా పెరిగి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న వేళ వాతావరణంలో మార్పు చోటుచేసుకుంది.
చారిత్రక ప్రాధాన్యం కలిగిన కోహినూర్ వజ్రం అంశం మరోసారి ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.
ఇరాన్తో జరిగిన యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై పెను భారాన్ని మోపింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరమైంది.
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి.
దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఊరట ఇచ్చింది.
ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరికలు చేశారు.
టీసీఎస్ నాసిక్ లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో భారత ఐటీ దిగ్గజాలు HCLTech, Wipro, Tech Mahindra, Persistent Systems తమ కార్యాలయాల్లో వేధింపుల నిరోధక విధానాలను పునఃసమీక్షిస్తున్నాయి.
ప్రస్తుతం పెరుగుతున్న విడి భాగాల ఖర్చులు, ముఖ్యంగా మెమరీ ధరలు, అలాగే తగ్గుతున్న డిమాండ్ కారణంగా స్మార్ట్ ఫోన్, టీవీ కంపెనీలు తమ ఉత్పత్తుల లాంచ్లను తగ్గిస్తున్నాయి.
అండమాన్ నికోబార్ దీవుల పరిధిలోని గ్రేట్ నికోబార్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్రోల్లో ఎథనాల్ మిశ్రమం పెంపుతో దిగుమతి చమురు ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్రం వేగంగా ముందుకు సాగుతోంది.