Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
హైదరాబాద్ మెట్రో రైలు తొలి దశ ప్రాజెక్టు రాష్ట్ర ప్రభుత్వ పరమైంది.
తాజాగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారాయి.
దేశంలో క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ఊరట ఇచ్చింది.
ఇరాన్కు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటైన హెచ్చరికలు చేశారు.
టీసీఎస్ నాసిక్ లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో భారత ఐటీ దిగ్గజాలు HCLTech, Wipro, Tech Mahindra, Persistent Systems తమ కార్యాలయాల్లో వేధింపుల నిరోధక విధానాలను పునఃసమీక్షిస్తున్నాయి.
ప్రస్తుతం పెరుగుతున్న విడి భాగాల ఖర్చులు, ముఖ్యంగా మెమరీ ధరలు, అలాగే తగ్గుతున్న డిమాండ్ కారణంగా స్మార్ట్ ఫోన్, టీవీ కంపెనీలు తమ ఉత్పత్తుల లాంచ్లను తగ్గిస్తున్నాయి.
అండమాన్ నికోబార్ దీవుల పరిధిలోని గ్రేట్ నికోబార్ ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పెట్రోల్లో ఎథనాల్ మిశ్రమం పెంపుతో దిగుమతి చమురు ఆధారాన్ని తగ్గించేందుకు కేంద్రం వేగంగా ముందుకు సాగుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు లాభాల్లో ముగిశాయి. వినియోగ వస్తువులు, వాహనాలు, స్థిరాస్తి రంగాల వాటాల్లో కొనుగోళ్లు పెరగడం మార్కెట్కు మద్దతుగా నిలిచింది.
కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకూ కొత్త మలుపులు తిరుగుతున్నాయి.
దక్షిణ ఆస్ట్రేలియాలోని అడిలైడ్ నగరంలో తీవ్రమైన విమాన ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. 11 మందికి గాయాలు అయ్యాయి.
హర్మూజ్ జలసంధిని అమెరికా దిగ్బంధించడం వల్ల ఇరాన్ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
హర్మూజ్ జలసంధి మార్గంలో చమురు రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఇరాన్ పరిస్థితి రోజురోజుకు సంక్లిష్టంగా మారుతోంది.
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచంలోని పలు దేశాలపై తీవ్రంగా కనిపిస్తోంది.
భారత ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న సమయంలో, లింక్డ్ఇన్ దేశంలో కెరీర్ అభివృద్ధికి అనుకూలమైన టాప్ 25 పెద్ద కంపెనీల జాబితాను విడుదల చేసింది.
ఓపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటకు రావాలనే నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్లో పెద్ద మార్పులకు దారి తీస్తోంది.
దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్(Infosys)ఈసారి టాప్-10 అత్యంత విలువైన కంపెనీల జాబితా నుంచి తప్పుకుంది.
పశ్చిమ బెంగాల్లో బుధవారం రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.
దేశంలో వాహనాల కోసం ఉపయోగించే ఇంధనాల విషయంలో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli)ఇటీవల ఒక ఐస్క్రీమ్ ప్రకటనలో కనిపించారు.
వేసవి సెలవులు మొదలయ్యాక చిన్నారులు ఎక్కువగా ఆస్వాదించే వంటకాలలో ఐస్క్రీమ్ ఒకటి.
భారత్లో కీవే ఇండియా తన క్రూయిజర్ బైక్ లైన్అప్ను రిఫ్రెష్ చేస్తూ కొత్తగా 2026 V302C మోడల్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.