Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
వర్షాకాలంలో కేరళ అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ఐఆర్సీటీసీ గుడ్న్యూస్ చెప్పింది.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడంపై విమర్శలు చేస్తున్న అమెరికా, యూరప్ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు.
దేశ రాజధాని దిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి.
దేశ రాజధాని దిల్లీలోని ఆగ్నేయ ప్రాంతం తుగ్లకాబాద్ ఎక్స్టెన్షన్లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
దేశంలో లోక్సభ నియోజకవర్గాల సంఖ్యను భారీగా పెంచాలని ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలి (ఈఏసీ) సిఫార్సు చేసింది.
విశాఖపట్టణం,పరిసర ప్రాంతాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
అంతర్జాతీయ పరిణామాల ప్రభావంతో ఇటీవల కాస్త తగ్గిన బంగారం,వెండి ధరలు శుక్రవారం మరోసారి భారీగా పెరిగాయి.
నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు కర్ణాటకలోని మరికొన్ని ప్రాంతాలకు అవి విస్తరించినట్లు విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది.
కేంద్ర సంగీత నాటక అకాడమీ 2024, 2025 సంవత్సరాలకు ప్రకటించిన ప్రతిష్ఠాత్మక పురస్కారాల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల కళాకారులు సత్తా చాటారు.
బ్రాహ్మణుల ఎన్నాళ్లుగానో ఉన్న ప్రధాన డిమాండ్కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు టారిఫ్ల వ్యవహారంలో కీలక ఊరట లభించింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు త్వరలో తెరపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న సమయంలో అమెరికా రక్షణశాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సూడాన్లో సైన్యం, పారా మిలటరీ బలగం ఆర్ఎస్ఎఫ్ (రాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్) మధ్య మూడేళ్లుగా కొనసాగుతున్న అధికార పోరు సామాన్య ప్రజల ప్రాణాలను బలితీసుకుంటోంది.
ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ 11వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశానికి దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు.
ఇరాన్పై సైనిక చర్యలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా తన వైఖరిలో అనూహ్య మార్పు చూపించారు.
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరగనుంది.
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు.