Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారతదేశపు తొలి మిస్ ఇండియాగా గుర్తింపు పొందిన ప్రఖ్యాత ఫ్యాషన్ జర్నలిస్ట్ మెహర్ కాస్టలినో (81) బుధవారం తుదిశ్వాస విడిచారు.
టీ20 ప్రపంచకప్కు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో శ్రీలంక క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
టెక్నాలజీతో జీవితాన్ని సులభం చేసుకోవాలి కానీ,ఇతరులకు ఇబ్బంది కలిగించేలా దాన్ని దుర్వినియోగం చేయకూడదని నటి శ్రీలీల అన్నారు.
రైలు ప్రయాణాల్లో ఏర్పడే అనిశ్చితిని తగ్గించడానికి రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకుంది.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఇంటిని డెకరేట్ చేయడం సాధారణమే.
తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సంబంధించిన వివాదంపై స్పీకర్ విచారణ చివరి దశకు చేరింది.
ఆర్జీ కర్ హత్యాకాండ కేసును సుప్రీంకోర్టు కలకత్తా హైకోర్ట్కి బదిలీ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ నష్టాల భేటీలో ముగిశాయి.
ప్రధాన విమానయాన సంస్థ ఇండిగో వ్యవస్థాపకులు రాహుల్ భాటియా,రాకేశ్ గంగ్వాల్ హురున్ ఇండియా జాబితాలో మొదటిసారిగా స్థానం సంపాదించారు.
ఈ సంవత్సరం, రాజకీయాలు, ఆధ్యాత్మిక రంగం, శాస్త్రం, వ్యాపారం, క్రీడల రంగాలకు చెందిన 12 మంది ప్రముఖులు ప్రపంచాన్ని వీడిపోయారు. వీరి వెలుగైన కృషి, సేవలు, ముద్రచిహ్నం ఎప్పటికీ మర్చిపోలేనివిగా మిగిలాయి. 1. శివరాజ్ పాటిల్ (1935-2025)
శీతాకాల విరామాన్ని హైదరాబాద్లో గడపేందుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నగరానికి చేరుకున్నారు.
క్రిస్మస్ పార్టీలో ఆహా అనిపించే ఆహారంతో పాటు అమోఘమైన స్వీట్స్ తప్పనిసరిగా ఉండాల్సిందే.
ఉబర్, ఓలా, రాపిడో వంటి ప్రైవేట్ క్యాబ్ సంస్థలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర సహకార శాఖ ఆధ్వర్యంలో దేశంలో తొలిసారిగా సహకార విధానంలో క్యాబ్ సేవలు ప్రారంభం కానున్నాయి.
బంగ్లాదేశ్ హైకమిషనర్ రిజాజ్ హమీదుల్లాను భారత్ సమన్లు జారీ చేసింది.
'క్రిస్మస్' అనేది ఆంగ్ల పదం దీనికి 'క్రీస్తు పుట్టినరోజున ఏర్పడిన సమూహం' అని అర్ధం వస్తుంది.
ట్రయంఫ్ సంస్థ యూకే మార్కెట్లో తన ఎంట్రీ-లెవల్ 400సీసీ బైక్ శ్రేణిని మరింత విస్తరించింది.
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ మరో కీలక మైలురాయిని అందుకుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)చాట్బాట్ల విశ్వసనీయతపై గూగుల్ స్వయంగా చేసిన అధ్యయనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఒక సంస్థలో సిక్ లీవ్, క్యాజువల్ లీవ్లు పూర్తిగా రద్దు చేసి, హాస్పిటల్లో చేరితే మాత్రమే మెడికల్ లీవ్ ఇస్తున్నారంటూ ఓ ఉద్యోగి ఆరోపణలు చేయడంతో ఆ కంపెనీపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
హాలీవుడ్ ఫేమస్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మన తెలుగు దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళిని 'వారణాసి' సినిమా సెట్స్కి వచ్చి షూటింగ్ చూడమని కోరారు.
ఆర్థికంగా వెనకబడిన, తమ సోదరీమణుల వివాహానికి నిధులు సమకూర్చడంలో కష్టపడుతున్న ఇద్దరు యువకులకు అదృష్ట లక్ష్మి తలుపుతట్టింది.
ఇటలీ ఉత్తర ప్రాంతంలోని స్టెల్వియో నేషనల్ పార్క్లో ఉన్న ఒక పర్వతంపై దాదాపు 21 కోట్ల సంవత్సరాల నాటి వేలాది డైనోసార్ అడుగుజాడలు బయటపడ్డాయి.
గుజరాత్లో బాంబు బెదిరింపులు ఒక్కసారిగా కలకలం రేపాయి. అహ్మదాబాద్లోని పలు పాఠశాలలకు బుధవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు ఈమెయిల్స్ రావడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీకి ఊరట కలిగింది.
2025 డిసెంబర్ 12న భారత క్రికెట్ 'గోల్డెన్ బాయ్' యువరాజ్ సింగ్ తన 44వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
యూట్యూబ్ క్రియేటర్ల కోసం మరో కొత్త అవకాశం అందుబాటులోకి వచ్చింది.
యాషెస్ సిరీస్ (The Ashes 2025-26)లో భాగంగా అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు తలపడుతున్న వేళ భావోద్వేగ వాతావరణం నెలకొంది.