Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఐపీఎల్ 2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా వికెట్కీపర్-బ్యాటర్ జోష్ ఇంగ్లిస్ భారీ ధర పలికాడు.
భారత యువ బ్యాటింగ్ సంచలనం పృథ్వీ షా మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులోకి వచ్చాడు.
ఐపీఎల్ 2026 వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ను ₹75 లక్షల బేస్ ప్రైస్కే సొంతం చేసుకుంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ అభిమానులను తీవ్రంగా నిరాశకు గురిచేసింది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్కు సంబంధించి నిర్వహించిన మినీ వేలంలో కోల్కతా నైట్రైడర్స్ (కేకేఆర్) ఒక యువ భారత క్రికెటర్ను తమ జట్టులోకి తీసుకుంది.
అబుదాబిలో నిర్వహించిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తీసుకున్న నిర్ణయాలు క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్కు చెందిన ప్రముఖ లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ను భారీ మొత్తానికి తమ జట్టులోకి తీసుకుంది.
ఇథియోపియా పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన అనుభవం ఎదురైంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో సన్రైజర్స్ హైదరాబాద్ (SRH) తీసుకున్న నిర్ణయాలు అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశాయి.
ఐపీఎల్ 2026 మినీ వేలం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురి చేసింది.
అబుధాబిలో జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కోల్కతా నైట్ రైడర్స్ (KKR) తన దూకుడైన వ్యూహంతో అందరి దృష్టిని ఆకర్షించింది.
అబుధాబిలో నిర్వహిస్తున్న ఐపీఎల్ 2026 మినీ వేలం క్రికెట్ అభిమానులను విస్మయానికి గురిచేసింది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో జమ్ముకశ్మీర్కు చెందిన యువ ఫాస్ట్ బౌలర్ అక్విబ్ దార్ (అక్విబ్ నబీ) ఊహించని స్థాయిలో భారీ ధర దక్కించుకున్నాడు.
ఐపీఎల్ 2026 వేలం వేదికపై అందరూ ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
బజాజ్ పల్సర్ సిరీస్కు భారతీయ రైడర్లలో ప్రత్యేకమైన స్థానం ఉంది.
టీమిండియా యువ లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ ఐపీఎల్లో తన ప్రత్యేక గుర్తింపును సాధించాడు.
అబుదాబి వేదికగా జరిగే ఐపీఎల్ 2026 మినీ వేలంలో భారత ఆల్రౌండర్ వెంకటేశ్ అయ్యర్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఫ్రాంచైజీ సొంతం చేసుకుంది.
ఐపీఎల్ వేలంలో శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ నిజంగా జాక్పాట్ కొట్టాడు.
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ కార్యక్రమం సందర్భంగా ఏర్పడిన గందరగోళ ఘటనపై పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దర్యాప్తు ఆదేశించడంతో, రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి అరూప్ బిశ్వాస్ మంగళవారం రాజీనామా చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, విదేశీ మదుపర్ల అమ్మకాలు, రూపాయి విలువ పతనం వంటివి దీనికి కారణమయ్యాయి.
ఆస్ట్రేలియాలోని బోండీ బీచ్ వద్ద జరిగిన ఘోర హత్యాకాండపై కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
కాలుష్య కోరల్లో కొట్టుమిట్టాడుతున్న దేశ రాజధాని దిల్లీలో వాయు నాణ్యతను మెరుగుపరచడానికి చైనా తమ సహకారానికి సిద్ధంగా ఉందని ప్రకటించింది.
కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించడంపై తీవ్ర వివాదం రేపింది.
అమెరికాలో సరోగసీ ద్వారా వందకు పైగా పిల్లలకు తండ్రిగా మారిన ఒక చైనా బిలియనీర్,తన పిల్లల్లో కొందరిని టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కుటుంబంలోకి వివాహం చేయాలన్న ఆశతో ఉన్నాడు.