Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పనుల వేగం పెంచడంలో సాంకేతికత ఎంత కీలకమో మరోసారి రుజువైంది.
ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. హర్మూజ్ జలసంధిని 48 గంటల్లో తెరవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump)ఇచ్చిన అల్టిమేటం ఒకవైపు.. దానికి ప్రతిగా హర్మూజ్ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిక మరోవైపు రావడంతో యుద్ధం ఎటు దిశగా వెళ్తుందోనన్న ఆందోళనలు పెరిగాయి.
ప్రపంచ మార్కెట్లలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందా? అనే ప్రశ్న ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి.
టెక్సాస్లోని ఆయిల్ రిఫైనరీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
దేశంలో ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
అమెరికా, ఇరాన్ మధ్య మరోసారి మాటల పోరు తీవ్రంగా మారింది. ఇరాన్పై సైనిక దాడులను ఐదు రోజుల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా, ఆ వ్యాఖ్యలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఉదయం సమయం రోజును సానుకూలంగా ప్రారంభించడానికి ఎంతో అనుకూలం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
కార్యాలయంలో డెస్క్ వద్ద కూర్చుని పని చేసే సమయంలో సమయాన్ని సరిగ్గా వినియోగించుకోవడాన్ని 'ఛైర్సైడ్ ప్రొడక్టివిటీ' అంటారు.
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామికాభివృద్ధి దిశగా మరో కీలక అడుగు పడింది.
మిడ్-సైజ్ SUV సెగ్మెంట్లో ఇప్పటివరకు హ్యుందాయ్ క్రెటా ఆధిపత్యం కొనసాగుతుండగా, డ్రైవింగ్ ఇష్టపడే వారికి వోక్స్వ్యాగన్ టైగన్, స్కోడా కుషాక్ మంచి ఎంపికలుగా నిలిచాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ పతనాన్ని చవిచూశాయి.
ఇరాన్పై అమెరికా భూదాడులు జరగొచ్చనే సంకేతాలు వెలువడుతున్న నేపథ్యంలో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారుతోంది.
స్విట్జర్లాండ్లో అతిపెద్ద నగరమైన జ్యూరిచ్ సహజ అందాలతో పాటు రుచికరమైన ఫుడ్కూ ప్రసిద్ధి.