Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఈ సంవత్సరం అమెరికాలో విద్యను అభ్యసించాలనే ఆశతో ముందుకు వచ్చిన భారతీయ విద్యార్థులకు నిరాశ ఎదురవుతోంది.
రెపో రేటును తగ్గించిన తర్వాత దేశంలోని చాలా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించాయి.
దాదాపు 26 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్ను అమెరికాలో అధికారులు పట్టుకుని, భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కస్టడీకి అప్పగించినట్టు అధికారులు తెలిపారు.
ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక నియమావళి వ్యతిరేకంగా బిహార్లో నిరసనలు ఉధృతంగా జరుగుతున్నాయి.
యెమెన్ దేశం భారతీయ నర్సు నిమిష ప్రియాకు ఉరిశిక్ష విధించింది.
గుజరాత్ రాష్ట్రంలో దుర్ఘటన చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని మహిసాగర్ నదిపై ఉన్న గంభీర్ వంతెన బుధవారం ఉదయం అకస్మాత్తుగా కూలిపోయింది.
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య భారతీయ సూచీలు ప్రతికూలంగా కదులుతున్నాయి.
'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్సిరీస్కు దర్శకత్వం వహించిన రాజ్ నిడిమోరు, ప్రముఖ నటి సమంత గురించి ఇటీవల కాలంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోన్న విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రకటించిన భారీ దిగుమతి సుంకాల నిర్ణయాలు ప్రపంచ వాణిజ్య రంగంలో కుదుపులు తేనున్నాయి.
తిరువనంతపురం- సికింద్రాబాద్-తిరువనంతపురం మధ్య గుంటూరు మార్గంలో నడుస్తున్న శబరి ఎక్స్ప్రెస్ (17229/17230) రైలును సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా మారుస్తూ రైల్వే బోర్డు సంచాలకుడు (కోచింగ్) సంజయ్ ఆర్. నీలం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
భారత క్రికెట్ జట్టు యువ సంచలనం, వికెట్ కీపర్-బ్యాట్స్మెన్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్లో తన దూకుడు బ్యాటింగ్తో సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నాడు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఇవాళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమవుతోంది.
ప్రముఖ టెక్నాలజీ సంస్థ ఆపిల్ ఇంక్లో భారతీయ మూలాలు కలిగిన సబీ ఖాన్ ఉన్నత పదవిని అధిరోహించారు.
బోధనాసుపత్రులను బలోపేతం చేయడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
బ్రిక్స్ కూటమిలో సభ్యత్వం ఉన్న దేశాలపై అమెరికా తన విధానాన్ని స్పష్టంగా ప్రకటించింది.
ఈ-కామర్స్ వేదికలు, ఆన్లైన్ పేమెంట్ సర్వీసులపై ఉగ్రవాద సంస్థలు చూపిస్తున్న దుర్వినియోగంపై ఆర్థిక చర్యల కార్యదళం (FATF) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
దలైలామా వారసత్వ అంశం ఇటీవల తీవ్ర చర్చలకు దారితీసింది.
భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి బ్రెజిల్ దేశం అత్యున్నత పౌర బహుమతిగా గుర్తించబడే 'గ్రాండ్ కాలర్ ఆఫ్ ది నేషనల్ ఆర్డర్ ఆఫ్ ది సదర్న్ క్రాస్' పురస్కారం లభించింది.
నైరుతి రుతుపవనాలు, అల్పపీడన స్థితి, రుతుపవన ద్రోణి ప్రభావంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి.