Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పాకిస్తాన్ తెహ్రీక్-ఇన్సాఫ్ (PTI) పార్టీ నేత ఇమ్రాన్ ఖాన్ మరణించారా?
టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ (781 రేటింగ్ పాయింట్లు) మళ్లీ వన్డే ర్యాంకింగ్స్లో అగ్రస్థానానికి చేరుకున్నారు.
దిల్లీలోని ఎర్రకోట కార్ బాంబ్ పేలుడు ఘటనకు హర్యానా ఫరీదాబాద్లోని అల్-ఫలాహ్ యూనివర్సిటీకు సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు దేశంలోని తొలి ప్రైవేటుగా అభివృద్ధి చేసిన ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'ను ఆవిష్కరించనున్నారు.
హాంకాంగ్లోని ఒక రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లో (Stock market)చాలా రోజుల తర్వాత మంచి ర్యాలీ కనిపించింది.
2027లో ఓ అద్భుతం జరగబోతోంది. తరతరాల పాటు గుర్తుండిపోయే అరుదైన ఘటన జరగనుంది.
దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఒక విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్వదేశంలో టీమిండియాకు మరో పెద్ద షాక్ తగిలింది.దక్షిణాఫ్రికా చేతిలో 2-0తేడాతో టెస్టు సిరీస్ను భారత్ కోల్పోయింది.
కర్ణాటకలో ముఖ్యమంత్రి అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ స్వయంగా వ్యవహారంలోకి దిగారు.
ప్రముఖ నటి సమంత, మహిళలపై ఆన్లైన్లో పెరుగుతున్న వేధింపులను ఎదుర్కోవడానికి ముందుకు వచ్చారు.
దేశవ్యాప్తంగా అమలులో ఉన్న 'SIR' విధానాన్ని వెంటనే నిలిపివేయాలంటూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు పిటిషనర్లకు అనుకోని దెబ్బ తగిలింది.
'ది పెట్ డిటెక్టివ్' చిత్రం నవంబర్ 28 నుంచి జీ5లో మలయాళం, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది.
అమెరికా పర్యటనలో భాగంగా గూగుల్ వంటి ప్రపంచ దిగ్గజాన్ని ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆకర్షించిన రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, మళ్లీ అమెరికాకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా బీఎండబ్ల్యూ Z4 కి ముగింపు పలికింది. ఈ ప్రముఖ రోడ్స్టర్కు వీడ్కోలు చెబుతూ, కంపెనీ Z4 M40i ఆధారంగా ప్రత్యేకమైన 'ఫైనల్ ఎడిషన్'ను పరిమిత సంఖ్యలో అందించనున్నట్లు ప్రకటించింది.
టీమిండియా దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్లో భారీ పరాజయం చవిచూసింది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న అడియాలా జైలు వెలుపల మంగళవారం అర్ధరాత్రి పెద్ద ఘర్షణ చోటు చేసుకుంది.
ప్రపంచంలోనే మొదటి ఆటోనమస్ యాంటీ-డ్రోన్ పట్రోల్ వాహనంను ప్రారంభించారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో ఇంకా సద్దుమణగనే లేదు.. తాజాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా రెడీ అయ్యారు.
దిల్లీ పేలుడు ఘటనపై ముమ్మర దర్యాప్తు కొనసాగుతున్నది.ఈ ఘటనలో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆశ్రయమిచ్చిన ఫరీదాబాద్ వాసి షోయబ్ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు తాజాగా అరెస్టు చేశారు.
భారత్,సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్లో ఆతిథ్య టీమిండియాఘోరంగా ఓటమి పాలైంది.
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఏ రేంజ్ హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు
శీతాకాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు పడిపోవడం సహజమే. మన తెలుగు ప్రాంతాల్లో పది డిగ్రీల వరకూ తగ్గినా చలికి వణికిపోతాం.
ఏపీ ప్రజలకు శుభవార్త. రాష్ట్రానికి తుపాను ప్రమాదం తప్పింది.
అమెరికాలోని వినియోగదారుల కోసం షాపింగ్ అనుభవాన్ని మరింత సులభంగా, వ్యక్తిగతంగా మార్చేందుకు పర్ప్లెక్సిటీ కొత్త AI షాపింగ్ అసిస్టెంట్ను విడుదల చేసింది.
దేశంలోని ప్రతి పౌరుడు రాజ్యాంగం సూచించిన బాధ్యతలను పాటించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
అగ్ర నటుడు నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి చేయబోతున్న నూతన చిత్రం త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్న విషయం తెలిసిందే.
హైదరాబాద్లోని సాఫ్రాన్ ఎయిర్క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ కేంద్రాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) వర్చువల్గా ప్రారంభించారు.
రోహిత్ శర్మ నేతృత్వంలో భారత క్రికెట్ జట్టు టీ20 వరల్డ్కప్ 2024లో ఘన విజయం సాధించింది.
బంగారం ధరలు మళ్లీ ఆకస్మికంగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల బంగారం ధర ఒకేరోజే రూ.870 చొప్పున పెరిగింది.