Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఇటీవల అయోధ్యలో దక్షిణ కొరియాకు చెందిన రాణి హెయో వాంగ్-ఓక్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
విద్యార్థులకు నిజంగా పండగ వాతావరణమే కనిపించనుంది. వచ్చే జనవరి 2026లో స్కూళ్లు, కాలేజీలకు వరుసగా భారీ సెలవులు రానున్నాయి.
టాటా గ్రూప్కు చెందిన టాటా స్టీల్ నెదర్లాండ్స్ యూనిట్పై డచ్కు చెందిన ఒక స్వచ్ఛంద సంస్థ న్యాయపరమైన చర్యలకు దిగింది.
అత్యాధునిక సాంకేతికతను దుర్వినియోగం చేస్తూ సోషల్ మీడియాలో కొందరు సైబర్ నేరగాళ్లు హద్దులు దాటుతున్నారు.
బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని మరో హింసాత్మక ఘటన చోటుచేసుకుంది.
లక్నోలో కొత్త రాష్ట్రీయ ప్రేరణ స్థలం ప్రారంభోత్సవానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
ఏపీ రాజధాని అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలేదా జియా కుమారుడు, దేశ రాజకీయాల్లో "డార్క్ ప్రిన్స్"గా ప్రసిద్ధి చెందిన తారిక్ రహమాన్, దాదాపు రెండు దశాబ్దాల తరువాత ఈ రోజు ఢాకాకు చేరుకున్నారు.
ఈ రోజుల్లో గూగుల్ మన రోజువారీ జీవితంలో విడదీయలేని భాగంగా మారిపోయింది.
ఆరోగ్యానికి మేలు చేసే కూరగాయల జాబితాలో క్యారెట్కు ప్రత్యేక స్థానం ఉంది.
వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi).. ఐపీఎల్ 2025కు ముందు వరకు ఈ టీనేజ్ క్రికెటర్ గురించి తెలిసినవారు చాలా తక్కువమందే.
టాంజానియాలోని ప్రసిద్ధ కిలిమంజారో పర్వత ప్రాంతంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.
భారత్ తన స్టెల్త్ సబ్మరైన్-లాంచ్డ్ బాలిస్టిక్ మిస్సైల్ (SLBM) పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.
సామాజిక మాధ్యమాల వినియోగంపై ఇప్పటివరకు కఠినంగా వ్యవహరిస్తూ వచ్చిన భారత రక్షణ శాఖ తాజాగా తన వైఖరిలో కొంత మార్పు చేసింది.
క్రీడాకారుల ఎంపికలో ఒకప్పుడు కనిపించిన బంధుప్రీతి,అక్రమాలకు 2014తోనే పూర్తిగా తెరపడిందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
రజనీకాంత్ ప్రధాన పాత్రలో, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'జైలర్' ప్రేక్షకుల నుంచి భారీ స్పందన అందుకుని బ్లాక్బస్టర్గా నిలిచింది.
యాషెస్ సిరీస్లో ఇంకా రెండు టెస్టులు మిగిలి ఉండగానే ఇంగ్లండ్ ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
భారత వికెట్ కీపర్, బ్యాటర్ ఇషాన్ కిషన్ బ్యాటుతో పరుగుల వరద పారిస్తున్నాడు.