Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ద్వారా పాక్ ఉగ్రవాదులపై పలు దాడులు జరిగాయి.
వాలెంటైన్స్ డే బహుమతిగా మీ భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వాలనుకుంటే పూలు, గ్రీటింగ్ కార్డులకు బదులుగా రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేయండి.
2026 ఫిబ్రవరి 14 అతి త్వరలో రానుంది. ప్రేమికులు తమ ప్రత్యేక రోజుకు సిద్ధం అవుతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) వడ్డీ రేట్ల ప్రకటన తర్వాత ఉదయం నష్టాల నుండి సూచీలు మరికొద్దిగా లాభపడ్డాయి.
బీరకాయతో వివిధ రకాల కూరలు చేస్తాం. కానీ ఈ కర్రీ మాత్రం సూపర్ కాంబినేషన్.. బీరకాయ ముక్కలు, అలసందలతో చేసిన కర్రీ! ఇది వేడిగా అన్నంతో పాటు చపాతీలలో కూడా రుచిగా ఉంటుంది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లో శుక్రవారం ఘోర బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం ప్రార్థనల అనంతరం మసీదు వద్ద పేలుడు చోటుచేసుకుంది.
అనంత విశ్వంలో మన జీవనాధారమైన సూర్యుడు ప్రస్తుతం ఉగ్ర శక్తిని ప్రదర్శిస్తోంది.
రికార్డ్ బ్రేకింగ్ ధరలున్నా డిజిటల్ గోల్డ్ కొనుగోలు చెయ్యడం వినియోగదార్లను ఆపట్లేదు.
గ్రహశకలం 2024 YR4, దీన్ని చంద్రుడిని ఢీకొట్టే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు, 2032 డిసెంబర్ 22న అత్యంత ఆసక్తికర ఘటనగా భావిస్తున్నారు.
లోక్సభ (Lok Sabha)లో గందరగోళం ఇవాళ కూడా కొనసాగింది. గురువారం రాజ్యసభలో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై విపక్ష సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
దిల్లీలో 800 మందికి పైగా వ్యక్తులు మిసింగ్ అయ్యారని ఆంగ్ల మీడియా పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి.
కనీస ఛార్జీలు, డ్రైవర్ల పని పరిస్థితులపై, ఓలా, ఉబర్, ర్యాపిడో డ్రైవర్లు ఫిబ్రవరి 7 (శనివారం) దేశవ్యాప్తంగా సమ్మెకి వెళ్లనున్నారు.
డిజిటల్ మోసాల కారణంగా బాధితులలో కలిగే ఆందోళనను తగ్గించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఒక కొత్త ప్రకటన చేసింది.
గత సంవత్సరం నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో,ప్రశాంత్ కిషోర్ కి చెందిన జన్ సూరజ్ పార్టీ ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.
ఏపీలో మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది.
కొవిడ్ వ్యాక్సిన్ల వల్ల సంతానోత్పత్తి సామర్థ్యంపై ప్రభావం ఉంటుందనే అపోహలను ఓ తాజా అధ్యయనం పూర్తిగా కొట్టిపారేసింది.
హమ్మయ్య! బంగారం,వెండి ధరలు దిగొస్తున్నాయి. నిన్నమొన్నటివరకు రాకెట్లా దూసుకెళ్తున్న ధరలు ఇప్పుడు నెమ్మది నెమ్మదిగా తగ్గుతున్నాయి.
ప్రముఖ తమిళ సినిమా నటుడు, తమిళగ వెట్రి కజగం (టీవీకే) చీఫ్ విజయ్ కోర్టులో చుక్కెదురైంది.
విద్య అంటే కేవలం తరగతి గదిలో మాత్రమే బోధించడం కాదు, పాఠశాలకు రాలేని పిల్లలకూ అదే అవకాశాలు అందేలా చేయాలి అని నమ్మి, ఆ దిశగా సమర్ధవంతంగా ప్రయత్నించిన భారతీయ ఉపాధ్యాయురాలు రూబుల్ నాగీకి అంతర్జాతీయ స్థాయి గౌరవం లభించింది.