Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
దేశంలో స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది.
ఏషియా క్రీడల ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు దిల్లీ ఉన్నత న్యాయస్థానం ఇటీవల అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.
కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై గత కొన్ని నెలలుగా వినిపించిన ప్రచారం చివరకు నిజమైంది.
కాంగ్రెస్ అధిష్ఠానం తనకు రాజ్యసభ సభ్యత్వాన్ని ప్రతిపాదించినప్పటికీ, తాను ఆ అవకాశాన్ని మర్యాదపూర్వకంగా తిరస్కరించానని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు.
అంతర్రాష్ట్ర జల వివాదాలను పరస్పర సహకార భావంతో పరిష్కరించుకోవాలని రాష్ట్రాలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు.
దేశంలోని గూగుల్ క్రోమ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక హెచ్చరిక జారీ చేసింది.
ఎండలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 40డిగ్రీల సెల్సియస్ దాటిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
భారత మామిడి పండ్లపై జపాన్ మరోసారి నిషేధం విధించింది.
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరగడంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పడిపోయాయి.
ప్రపంచ వాతావరణ సంక్షోభం మరింత తీవ్రమవుతోందని, 2030 నాటికి రికార్డు స్థాయి వేడి సంవత్సరం నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది.
'కాక్రోచ్ జనతా పార్టీ' పేరుతో నకిలీ ఆండ్రాయిడ్ యాప్ వినియోగదారులకు పెద్ద సైబర్ ముప్పుగా మారిందని తాజా సైబర్ సెక్యూరిటీ నివేదిక హెచ్చరించింది.
భారత్లో సైబర్ భద్రతను పర్యవేక్షించే ప్రధాన సంస్థ CERT-In కీలక హెచ్చరిక జారీ చేసింది.
లిస్టెడ్ ఈక్విటీల్లో పెట్టుబడులపై విధిస్తున్న దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను మరోసారి చర్చకు దారితీసింది.
గూగుల్ తీసుకొచ్చిన AI ఆధారిత సెర్చ్ ఫీచర్ మరోసారి విమర్శల పాలైంది.
గూగుల్ తన AI ఆధారిత సెర్చ్లో మరో కీలక మార్పును తీసుకొచ్చింది.
ఈపీఎఫ్ఓ సభ్యులకు త్వరలోనే పీఎఫ్ డబ్బులు విత్డ్రా చేసుకోవడం మరింత సులభం కానుంది.
కర్ణాటకలో నాయకత్వ మార్పు దాదాపు ఖరారైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
సీబీఎస్ఈ పరీక్షల మూల్యాంకన విధానంలో ఈసారి కీలక మార్పులు అమలు చేసినట్లు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడించారు.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
దేశవ్యాప్తంగా పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టిన భారతీయ జనతా పార్టీ అధిష్టానం తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 8వ వేతన సంఘంపై మరోసారి చర్చ మొదలైంది.
ప్రపంచ దేశాలను ఎబోలా వైరస్ మరోసారి కలవరపెడుతోంది. పలు దేశాల్లో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.