Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పశ్చిమ బెంగాల్కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన మమతా బెనర్జీకి వరుస వివాదాలు ఎదురవుతున్నాయి.
కేంద్ర ఎన్నికల సంఘం దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రక్షాళన కార్యక్రమాన్ని వేగవంతం చేసింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇంధన వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వం పలు కీలక చర్యలను ప్రకటించింది.
నల్ల జీలకర్రను 'నిగెల్లా సటివా' అని కూడా పిలుస్తారు. పరిమాణంలో చిన్నగా కనిపించినా, వంటకాల రుచిని ప్రత్యేకంగా మార్చే గుణం వీటికి ఉంది.
హంటా వైరస్ ప్రపంచవ్యాప్తంగా మరోసారి ఆందోళనలు రేకెత్తిస్తోంది.
అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చేపట్టిన ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ కార్యక్రమంలో కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ముగిశాయి.
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలిసిందే. అయితే తాజాగా శాస్త్రవేత్తలు వెల్లడించిన వివరాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి.
దేశంలో టోకు ద్రవ్యోల్బణం మరోసారి భారీగా పెరిగింది.
దేశవ్యాప్తంగా మరోసారి ఎండల తీవ్రత పెరగనుందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నవేళ పర్షియన్ గల్ఫ్ నుంచి భారత్కు వంటగ్యాస్ను తీసుకువస్తున్న రెండు నౌకలు వ్యూహాత్మక ప్రాధాన్యం ఉన్న హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి.
బీజేపీ వ్యతిరేక ఫేస్బుక్ పోస్టు కారణంగా ముంబై పోలీసులు నమోదు చేసిన లుక్ అవుట్ సర్క్యులర్ (LOC)తో నాలుగు నెలల పాటు భారత్లోనే చిక్కుకుపోయిన బ్రిటన్కు చెందిన భారత సంతతి వైద్యుడు డాక్టర్ సంగ్రామ్ పాటిల్ ఎట్టకేలకు యూకేకు వెళ్లేందుకు అనుమతి పొందారు.
గూగుల్ మరో కీలక ఫీచర్ను ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది.
ఒమన్ తీరానికి సమీపంలో భారత జెండా కలిగిన ఓ వాణిజ్య నౌకపై జరిగిన క్షిపణి దాడిపై కేంద్ర విదేశాంగ శాఖ (MEA) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా ఉన్న యజమానులకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ కీలక సూచనలు జారీ చేసింది.
దేశంలో ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలని భావించిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
పసిడి కొనుగోళ్లను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల బంగారంపై దిగుమతి సుంకాన్ని 6 శాతం నుంచి 15శాతానికి పెంచింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వివాదంలో నిలిచారు.
ఇరాన్పై మరోసారి సైనిక చర్యలకు దిగాల్సి వస్తే కాంగ్రెస్ అనుమతి అవసరం లేకుండా ముందుకు సాగేందుకు అమెరికా సైన్యం కొత్త ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.