Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
మనీలాండరింగ్ వ్యవహారంలో కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్కు సంబంధించిన నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు బుధవారం విస్తృత స్థాయిలో దాడులు చేపట్టారు.
హమాస్ (Hamas) జరిపిన 'అక్టోబరు 7' నాటి నరమేధంలో పాల్గొన్న వారిని ఇజ్రాయెల్ ఒక్కొక్కరిగా టార్గెట్ చేస్తూ వస్తోంది.
తీవ్ర ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న తెలంగాణ ప్రజలకు వర్షం కాస్త ఊరటనిచ్చింది.
పాకిస్థాన్పై అమెరికా సెనెటర్ లిండ్సేగ్రాహం తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
అమెరికాలోని న్యూయార్క్ను కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ బయోటెక్ దిగ్గజం 'రీజెనరాన్'.. అమెరికా బయట తొలి అంతర్జాతీయ సామర్థ్య కేంద్రాన్ని హైదరాబాద్లో ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చింది.
పాలపుంత గెలాక్సీ మధ్యభాగం నుంచి ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
చైనా, పాకిస్థాన్ దేశాలు విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో జమ్ముకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించడంపై భారత్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
హర్మూజ్ జలసంధి సమీపంలో అమెరికా సైన్యం చేపట్టిన దాడులు పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్తతలను మరింత పెంచాయి.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భారీ స్థాయిలో ఏర్పాటు కానున్న ఆధునిక ఏఎంసీఏ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టులో ప్రైవేటు రంగ సంస్థ భాగస్వామ్యం దాదాపు ఖరారయ్యే దశకు చేరింది.
కర్ణాటక రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పుపై ఊహాగానాలు మరింత వేగం పుంజుకున్నాయి.
దేశ రాజధాని దిల్లీలో ఎండల తీవ్రత రోజురోజుకీ పెరుగుతోంది.
వసంతకాలం ముగిసిపోగా.. దేశవ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి.
ఇరాన్ తమ గగనతలంలోకి చొరబడిన అమెరికాకు చెందిన ఎంక్యూ-9 రీపర్ డ్రోన్ను కూల్చివేసినట్లు ప్రకటించింది.
దేశాలు ఎండలతో అల్లాడుతున్న వేళ యూరప్లో భారీ హీట్వేవ్ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి ఆస్పత్రిలో చేరడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ముఖ్యంగా ఇరాన్-హోర్ముజ్ జలసంధి పరిస్థితుల నేపథ్యంలో క్వాడ్ దేశాలు సముద్ర భద్రత, ఇంధన సరఫరా, కీలక సరఫరా గొలుసుల భద్రతపై ఐక్యంగా ముందుకు సాగాలని నిర్ణయించాయి.
113 ఏళ్ల చరిత్ర కలిగిన దిల్లీ జింఖానా క్లబ్ను జూన్ 5న బలవంతంగా స్వాధీనం చేసుకోబోమని కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది.
దేశంలో రుతుపవనాల ప్రవేశం ఈసారి కొంత ఆలస్యంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
8వ వేతన సంఘం (8th Pay Commission)పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లలో భారీ ఆసక్తి నెలకొంది.
అన్నాడీఎంకే పార్టీలో వరుస రాజీనామాలు కలకలం రేపుతున్నాయి.
పశ్చిమ బెంగాల్లోని ఉత్తర 24 పరగణాల జిల్లాలో హకింపూర్ సరిహద్దు ప్రాంతంలో భారీగా ప్రజలు గుమిగూడారు.
నిర్మాణంలో ఉన్న సెప్టిక్ ట్యాంక్లోకి దిగిన వ్యక్తిని రక్షించేందుకు వెళ్లిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన ఒడిశా రాష్ట్రంలోని కాళహండి జిల్లా ఎం.రాంపూర్ మండల పరిధిలోని గౌడ కర్లాకుంట గ్రామంలో చోటుచేసుకుంది.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి నిన్నటితో 12 సంవత్సరాలు పూర్తయ్యాయి.
అదానీ గ్రీన్ ఎనర్జీ గుజరాత్లోని ఖవ్డా ప్రాంతంలో భారీ స్థాయి బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (BESS)ను ప్రారంభించింది.
ఎబోలా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఉగాండా, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశాలకు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) ప్రత్యేక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (SOPs) జారీ చేసింది.
ఎన్ట్రాకర్ నిర్వహించిన ఓ దర్యాప్తులో స్విగ్గీ వెరిఫికేషన్ విధానాలపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి.
ప్రముఖ వెబ్సైట్ బిల్డింగ్ ప్లాట్ఫామ్ అయిన Wix భారీ పునర్వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది.
భారత్, అమెరికా దేశాలు కీలక ఖనిజాలు (Critical Minerals), రేర్ ఎర్త్స్ సరఫరాల భద్రత కోసం వ్యూహాత్మక ఒప్పందంపై సంతకాలు చేశాయి.
మానవులు భవిష్యత్తులో దీర్ఘకాలం అంతరిక్షంలో నివసించే అవకాశాలను దృష్టిలో పెట్టుకుని చైనా కీలక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
అమెరికా రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకొచ్చిన 'అబ్రహం ఒప్పందం' ప్రతిపాదనను పాకిస్థాన్ తిరస్కరించింది.