Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఇరాన్ గట్టి కౌంటర్ ఇచ్చింది.
ఫ్రాన్స్ ద్వారా ప్రయాణించే భారతీయులకు పెద్ద ఊరట లభించింది.ఇకపై ఫ్రాన్స్ ఎయిర్పోర్టుల్లో ట్రాన్సిట్ వీసా అవసరం లేకుండా ప్రయాణించొచ్చు.
బికాజీ ఫుడ్స్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు, ప్రమోటర్ శివ్ రతన్ అగర్వాల్ (75) గురువారం కన్నుమూశారు.
దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్కు ఇరాన్ యుద్ధ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
భారతీయ వినియోగదారుల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టింది. ఇకపై ప్రీపెయిడ్ మొబైల్ రీచార్జ్లను నేరుగా యాప్లోనే పూర్తి చేసుకోవచ్చు.
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ తీవ్రంగా పడిపోయాయి.
దక్షిణ కొరియా వాయుసేనలో షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది. 2021లో రెండు యుద్ధ విమానాలు గాల్లో ఢీకొన్న ఘటనకు పైలట్ల నిర్లక్ష్యమే కారణమని అధికారులు స్పష్టం చేశారు.
నేపాల్లో మరోసారి నిరసనలు ఉధృతమయ్యాయి. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన బాలెన్ షా నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్ని వారాలకే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది.
అరబికా కాఫీ గింజలు ఎక్కువ మందికి ఫేవరెట్ అయినా, రోబస్టా కాఫీకి కూడా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.
దేశంలోని ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటర్ కంపెనీ తాజా మోడల్గా 2026 రైడర్ 125ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఐఫోన్, ఐప్యాడ్ వినియోగదారులకు సంబంధించిన పెద్ద భద్రతా లోపాన్నిఆపిల్ తాజాగా సరిచేసింది.
భారత్-చైనా మధ్య దౌత్య సంబంధాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
దేశవ్యాప్తంగా ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని నకిలీ వెబ్సైట్ల మోసాలు పెరుగుతున్నాయని భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(NHAI)హెచ్చరించింది.
గూగుల్ తన బ్రౌజర్ గూగుల్ క్రోమ్'లో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలసల అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు.
నాసిక్లోని టీసీఎస్ సంస్థలో జరిగిన లైంగిక వేధింపులు, మత మార్పిడి ఆరోపణల కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి.
ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా తన భవిష్యత్ లక్ష్యాల దిశగా భారీ నిర్ణయం తీసుకుంది.
ఇల్లు ఎంత పెద్దదో కాదు... అందులో ఉన్న పుస్తకాలే ఆ ఇంటి విలువను నిర్ణయిస్తాయి.
తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ కొనసాగుతోంది.
త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'ఆదర్శ కుటుంబం' చిత్రం గురించి తాజా సమాచారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమవుతోంది.
స్వల్ప పరుగులు నమోదైన ఈ పోటీలో రాజస్థాన్ రాయల్స్ జట్టు లఖ్నవూ సూపర్ జెయింట్స్పై అద్భుతమైన విజయాన్ని అందుకుంది.
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరల్లో వరుసగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
టాలీవుడ్లో స్టార్ కమెడియన్గా ప్రత్యేక గుర్తింపు పొందిన సత్య, ఇప్పుడు హీరోగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు.
క్రికెట్ మైదానంలో ఆటగాడిగా మెరిసి,అదే వేదికపై అంపైర్గా కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడం చాలా అరుదుగా కనిపించే విషయం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా పాలనలో అమలు చేస్తున్న విధానాలు దేశవ్యాప్తంగా వ్యతిరేకతను రేకెత్తిస్తున్నాయి.
అమెరికా టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్, ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్'కు కొత్త సీఈవోగా డాన్ షపీరో ను నియమించినట్లు ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో పోలింగ్ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.