Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరాన్కు పాకిస్థాన్ రహస్యంగా సహకరిస్తోందా అనే అనుమానాలు మరింత బలపడుతున్నాయి.
అసోం ప్రభుత్వం యూనిఫామ్ సివిల్ కోడ్ (యూసీసీ) అమలుకు కీలక అడుగు వేసింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ వీడియో ప్లాట్ఫామ్ యూట్యూబ్ సేవలకు భారీ అంతరాయం ఏర్పడింది.
ప్రపంచంలో ఆర్థికంగా బలంగా, స్థిరంగా ఉన్న దేశాల తాజా జాబితాను విడుదల చేశారు.
దేశంలో అతిపెద్ద IPOలలో ఒకటిగా భావిస్తున్న జియో ప్లాట్ఫార్మ్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన కొరత, ధరల పెరుగుదలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన పిలుపు ప్రజల్లో చైతన్యం తీసుకొస్తోంది.
సీబిఎస్ఈ 12వ తరగతి ఫలితాలను కేంద్ర మాధ్యమిక విద్యా మండలి బుధవారం మధ్యాహ్నం ప్రకటించింది.
దేశీయ షేర్ మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప లాభాలతో ముగిశాయి.
కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మార్కెట్లో నకిలీ ఉత్పత్తులకు చెక్ పెట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
కేంద్ర ప్రభుత్వం బంగారం,వెండి సహా విలువైన లోహాలపై దిగుమతి సుంకాలను భారీగా పెంచడంతో దేశంలో బంగారం డిమాండ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని ఇండియా బులియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ (IBJA) వెల్లడించింది.
మహారాష్ట్ర ప్రభుత్వం యాప్ ఆధారిత బైక్ ట్యాక్సీలపై నిషేధం విధించే దిశగా అడుగులు వేయడంతో ముంబైలో పెద్ద ఎత్తున వ్యతిరేక స్వరం వినిపిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) అధినేత టెడ్రోస్ ఘెబ్రేయేసస్(Tedros Adhanom Ghebreyesus) హాంటావైరస్ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.
జపాన్కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా మోటార్ కంపెనీ తన రేసింగ్ చరిత్రకు గుర్తుగా బ్రెజిల్ మార్కెట్లో ప్రత్యేక 70వ వార్షికోత్సవ ఎడిషన్లను విడుదల చేసింది.
అమెరికాలో ప్రముఖ ఏఐ సంస్థ ఓపెన్ఏఐపై సంచలన కేసు నమోదైంది.
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు పరిధిలోని ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీ,ఆగస్టు 15 వరకు తాగునీటి అవసరాల కోసం ఆంధ్రప్రదేశ్,తెలంగాణ రాష్ట్రాలకు కలిపి 31 టీఎంసీల నీటిని కేటాయించింది.
తమిళనాడులో కొత్తగా ఏర్పడిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రభుత్వానికి అధికారంలోకి వచ్చిన మొదటి రోజే గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
యూరోపియన్ యూనియన్ (EU) సోషల్ మీడియా ప్లాట్ఫాంలైన టిక్ టాక్, ఇన్స్టాగ్రామ్లపై కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు భారత్పై కూడా ప్రభావం చూపే అవకాశముందని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు.