Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణాన్ని దేశంలోనే కీలక డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ ఉత్సాహంతో పరుగులు పెట్టింది.
ఒమన్ తీర ప్రాంతంలో భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్కు భారత్ మరోసారి సమన్లు జారీ చేసింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ను తీసుకురానుంది.
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యేల్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
జపాన్ అంతరిక్ష రంగంలో కీలక ఘట్టం నమోదైంది.
ఊబకాయం (ఒబెసిటీ)తో బాధపడుతున్న వారికి శుభవార్త.
దేశంలోని టెలివిజన్,రేడియో ప్రసార రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అమెరికాలో టోకు ద్రవ్యోల్బణం (Wholesale Inflation) 2022 నవంబర్ తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది.
ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ మరోసారి అత్యంత వేగంగా అభివృద్ధి చెందే దేశంగా నిలవనుందని ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక వెల్లడించింది.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్సంఘ్చాలక్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలుపై జరిగిన రాళ్ల దాడి జరిగింది.
దేశంలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే రెండు కీలక ఔషధాల ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది.
కెనడాకు చెందిన ఓ తల్లి తన కుమార్తె ఆత్మహత్యకు చాట్జీపీటీ (ChatGPT) కూడా ఒక కారణమని ఆరోపిస్తూ, ఓపెన్ఏఐ (OpenAI) సంస్థతో పాటు ఆ సంస్థ సీఈవో సామ్ ఆల్ట్మాన్పై (Sam Altman) న్యాయపోరాటానికి దిగింది.
సోషల్ మీడియా వేదిక బ్లూస్కై (Bluesky) తన వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న అణు చర్చల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్లో నిర్మాణంలో ఉన్న ప్రపంచంలోనే అతిపెద్ద శ్రీరాముడి విగ్రహ ప్రాజెక్టుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
ప్రపంచవ్యాప్తంగా 2026 ఫిఫా వరల్డ్ కప్ సందడి నెలకొన్న వేళ, భారత ఫుట్బాల్ చరిత్రలోని ఒక కీలక ఘట్టం మరోసారి చర్చకు వస్తోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా పరిణామాల కారణంగా ముడి చమురు రవాణాపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తన సినీ కెరీర్లో మరో కీలక అడుగు వేస్తూ కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు.
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (AI) రంగంలో పోటీ రోజురోజుకూ పెరుగుతున్న వేళ, గూగుల్ తన తదుపరి తరం AI చిప్ అభివృద్ధికి శాంసంగ్ ఎలక్ట్రానిక్స్తో చేతులు కలపనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
కృత్రిమ మేధ (AI) రంగంలో అగ్రగామిగా ఉన్న ఓపెన్ఏఐ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
వర్షాకాలంలో కేరళ అందాలను ఆస్వాదించాలనుకునే పర్యాటకులకు ఐఆర్సీటీసీ గుడ్న్యూస్ చెప్పింది.
రష్యా నుంచి భారత్ చమురు దిగుమతి చేసుకోవడంపై విమర్శలు చేస్తున్న అమెరికా, యూరప్ దేశాలకు విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ గట్టిగా సమాధానం ఇచ్చారు.
దేశ రాజధాని దిల్లీలో వరుసగా చోటుచేసుకుంటున్న అగ్నిప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా సముద్ర వాణిజ్య మార్గాల్లో దాడుల ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో భారతీయ నావికుల భద్రత, సంక్షేమంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.