Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల అభివృద్ధికి ఊపిరి పోసేలా భారీ పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి.
ఖమ్మం జిల్లా పినపాక మండలం కాల్వలనాగారం గ్రామ పరిధిలోని సర్వే నంబరు-81లో రక్షిత అటవీ భూమిగా ప్రకటించిన 787 ఎకరాల్లో 600 ఎకరాలు తమవేనంటూ వడియాల ప్రభాకర్రావుతో పాటు మరో ఎనిమిది మంది చేసిన క్లెయిమ్ను సుప్రీంకోర్టు కొట్టేసింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27లో భారత ఆర్థిక వృద్ధి రేటు 6.6 శాతానికి తగ్గే అవకాశముందని ఎస్ అండ్ పీ గ్లోబల్ వెల్లడించింది.
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్!. ఇప్పటివరకు బద్ద రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న డీఎంకే, అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు కుదిరే అవకాశాలపై జాతీయ మాధ్యమాల్లో వార్తలు వెలువడుతున్నాయి.
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ తన సెర్చ్లో ఉన్న AI ఓవర్ వ్యూస్(AI Overviews) ఫీచర్కు కొత్త అప్డేట్స్ను ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
మామిడి పండును పండ్ల రాజు అని అంటారు. దీని తీపి, రసం నిండిన రుచి చాలా మందికి ఇష్టం. దీన్ని ఉప్పు, తీపి వంటకాల్లో రకరకాలుగా వాడుకోవచ్చు.
తమిళనాడులో ఎన్నికల సమయంలో వివాదాల కారణంగా విడుదలకు అవకాశం దక్కని 'జననాయగన్' చిత్రం ఇప్పుడు మళ్లీ వార్తల్లో నిలిచింది.
దేశం నుంచి ఎగుమతులు మరోసారి రికార్డు స్థాయిని తాకాయి.
సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ రాజకీయ సలహా సేవలు అందిస్తున్న సంస్థతో తమ అనుబంధాన్ని ముగించుకున్నట్లు వెల్లడించారు.
భారత్ అంతరిక్ష రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో త్వరలో భారత్ను సందర్శించనున్నారు.
సంవత్సరానికి రూ.20 లక్షలు సంపాదించే వ్యక్తి పన్ను చెల్లించకుండా ఉండగలడని చెప్పడం మొదట వినగానే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
దేశీయ ఆటో మొబైల్ సంస్థ TVS మోటార్ కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ పోర్ట్ఫోలియోను మరింత విస్తరించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.
తమిళనాడు రాజకీయాల్లో కొత్త రాజకీయ కలయిక రూపుదిద్దుకుంది.
ఆపరేషన్ సిందూర్ మొదటి వార్షికోత్సవం ముందు ఆసక్తికర విశ్లేషణ బయటకొచ్చింది.
బెంగాల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను పెంచే దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజీనామా చేయబోనని స్పష్టం చేశారు.
ఒక వ్యక్తి తన ఉద్యోగ వేట మొత్తాన్ని నిర్వహించేందుకు AI బాట్ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
భారత మార్కెట్లో CMF by Nothing తన కొత్త స్మార్ట్వాచ్ CMF Watch 3 Pro ను విడుదల చేసింది.