Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
వంటల్లో రుచి, సువాసన కోసం విరివిగా ఉపయోగించే కొత్తిమీర ఆరోగ్యపరంగానూ ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది.
ఎడమామే (చిన్న సోయాబీన్స్)తో అనేక రకాల రుచికరమైన వంటకాలు తయారుచేయవచ్చు.
ప్రస్తుతం రిమోట్ వర్క్ అనేది అనేక సంస్థల్లో సాధారణ పని విధానంగా మారింది.
నార్వేలోని ఫ్యోర్డ్లు (సముద్రం లోపలికి చొచ్చుకువచ్చిన లోతైన పర్వత లోయలు) ప్రపంచవ్యాప్తంగా తమ అద్భుతమైన ప్రకృతి అందాలకు ప్రసిద్ధి చెందాయి.
ఎథనాల్ మిశ్రమ ఇంధనంపై చర్చలు పెరుగుతున్న వేళ, భారత్లో ఫ్లెక్స్ ఫ్యూయల్ టెక్నాలజీ కలిగిన మోటార్సైకిళ్లకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
రెనో ఇండియా తన ప్రముఖ 7 సీటర్ ఎంపీవీ ట్రైబర్పై జులై నెలకు ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది.
భారత్ తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్యాన్ (Gaganyaan) మిషన్ మరో కీలక ముందడుగు వేసింది.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన పెరిగింది.
ఆంత్రోపిక్ తన ప్రముఖ AI చాట్బాట్ క్లాడ్ (Claude) సబ్స్క్రిప్షన్ ప్లాన్లకు భారత మార్కెట్ కోసం ప్రత్యేక ధరలను ప్రకటించింది.
భూమిపై జీవానికి కూడా ఒక గడువు ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గూగుల్ నుంచి మరో ప్రీమియం ఫోల్డబుల్ స్మార్ట్ఫోన్ మార్కెట్లోకి రానున్నట్లు సమాచారం.
దేశంలో E20(20 శాతం ఎథనాల్ మిశ్రమం ఉన్నపెట్రోల్)పై వివాదం కొనసాగుతున్న వేళ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ అధికారికంగా స్పందించింది.
కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో భారత ఎన్నికల సంఘం (ఈసీ) కీలక మార్పు చేసింది.
సోషల్ మీడియాలో ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతున్న వార్తల్లో 'డెడ్ మ్యాన్స్ స్విచ్' (Dead Man's Switch) ఒకటి.
పౌరసత్వాన్ని నిర్ధారించే ప్రక్రియతో పాటు ఒక వ్యక్తిని విదేశీయుడిగా గుర్తించే విధానం కూడా పూర్తిగా పారదర్శకంగా,న్యాయబద్ధంగా ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఎల్నినో ప్రభావంతో తెలంగాణలో రుతుపవనాల చురుకుదనం తగ్గి, రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణం కొనసాగుతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
'తెలంగాణ రక్షణ సేన' పార్టీకి అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు.
రాజధాని హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలమట్టం ఆందోళనకరంగా పడిపోతోంది.
తెలంగాణలో జులై నెల రెండో వారంలోనూ ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు.
హైదరాబాద్ నుంచి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రయాణికుల విమానాల్లో ఒకటైన ఎమిరేట్స్ ఎ-380 సర్వీసులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమిరేట్స్ వైమానిక సంస్థ ఇండియా వైస్ ప్రెసిడెంట్ మహమ్మద్ సార్థన్ వెల్లడించారు.
ప్రపంచ దేశాలు భవిష్యత్తులో ఎదుర్కోనున్న అతిపెద్ద సైబర్ భద్రతా సవాళ్లలో ఒకటిగా క్వాంటమ్ కంప్యూటింగ్ను నిపుణులు భావిస్తున్నారు.
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో ఈ ఏడాది వానాకాలం సీజన్లో వరి సాగు గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయశాఖ అంచనా వేసింది.
పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల ఉత్తీర్ణత శాతాన్ని గణనీయంగా పెంచి శతశాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యాశాఖ 'మిషన్ మార్చి ఎస్ఎస్సీ-2027' కార్యక్రమాన్ని ప్రారంభించింది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న దాడులు, ప్రతిదాడుల కారణంగా పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.
నేపాల్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అక్కడి జెన్-జీ యువత మరోసారి ఆందోళన బాట పట్టింది.
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో వాణిజ్య నౌకలపై జరుగుతున్న దాడులను వెంటనే నిలిపివేయాలని, లేకపోతే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా ఇరాన్ను హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.
మలయాళ స్టార్ నటుడు ఫహాద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'డోంట్ ట్రబుల్ ద ట్రబుల్' (Don't Trouble the Trouble) సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
అగ్ర కథానాయకుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారంటూ ఇటీవల సోషల్ మీడియా, కొన్ని వర్గాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది.