Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
మనిషి గొంతు అతడి ప్రత్యేక గుర్తింపుల్లో ఒకటి. జనంతో నిండిన ప్రదేశంలో కూడా మనకు దగ్గరైన వారి గొంతును విన్న వెంటనే గుర్తుపట్టగలం.
రిజర్వేషన్ల అంశంపై శుక్రవారం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
బెంగళూరుకు చెందిన స్పేస్టెక్ స్టార్టప్ పిక్సెల్ తాజాగా 80 నుంచి 100 మిలియన్ డాలర్ల వరకు నిధులు సమీకరించేందుకు పెట్టుబడిదారులతో చర్చలు జరుపుతోంది.
ఎనిమిదో తరగతి పాఠ్యపుస్తకంలో వచ్చిన "న్యాయవ్యవస్థలో అవినీతి" అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం గతంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరంపై విషాదం చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్లోని రెండు తెల్ల గేదెలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా చర్చనీయాంశమయ్యాయి.
అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరే అవకాశాలపై అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు కనిపించడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి.
ప్రపంచంలోనే ఎత్తైన ఎవరెస్ట్ శిఖరాన్ని కృత్రిమ కాళ్ల సహాయం లేకుండానే అధిరోహించి చరిత్ర సృష్టించాడు రష్యాకు చెందిన పర్వతారోహకుడు రుస్తామ్ నబీవ్.
భారత రూపాయి డాలర్తో పోలిస్తే వేగంగా పతనమవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
అమెరికాలో మే 19-20 తేదీల్లో జరిగిన గూగుల్ వార్షిక డెవలపర్ ఈవెంట్ 'Google I/O 2026'లో సంస్థ ఎన్నో కొత్త AI టెక్నాలజీలను పరిచయం చేసింది.
దేశంలో ప్రస్తుత భౌగోళిక-రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇంధన పొదుపుపై దృష్టి పెట్టడంతో.. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ (SEBI) కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం అయిన మౌంట్ ఎవరెస్ట్(Mount Everest)ఎవరెస్ట్పై మరో కొత్త రికార్డు నమోదైంది.
హోండా కార్స్ ఇండియా తన కొత్త ఫ్లాగ్షిప్ ఎస్యూవీ అయిన హోండా ZR-Vను భారత మార్కెట్లో అధికారికంగా పరిచయం చేసింది.
భారత్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
2020 దిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న జేఎన్యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్కు దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్షీట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్ జలసంధి మూతపడటం ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై సాగించిన యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం.
భారత పారాఅథ్లెటిక్స్ ప్రపంచంలో అద్భుత ప్రతిభ కనబర్చిన యువ క్రీడాకారుడు,పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
పాకిస్థాన్కు రహస్య సమాచారం చేరవేస్తున్న గూఢచారి ముఠాను పంజాబ్ పోలీసులు బయటపెట్టారు.
తమిళుల ప్రాచీన యుద్ధకళ 'సిలంబం'ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పుదుచ్చేరికి చెందిన కే పజనివేల్కు 2026 పద్మశ్రీ అవార్డు దక్కింది.
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతులతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో రూపాయి విలువ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పణగరియ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ స్పాటిఫై వినియోగదారుల కోసం మరో వినూత్న ఫీచర్ను తీసుకురానుంది.
డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.10 వేల కోట్లు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న హీరాగోల్డ్ సంస్థ అధినేత నౌహీరా షేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా చేపట్టిన ఉద్యోగుల తొలగింపులపై కొత్త చర్చ మొదలైంది.
జూన్, జులై నెలల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
ప్రపంచ ఇంధన రంగంపై అంతర్జాతీయ ఇంధన సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో అనిశ్చితి నెలకొంది.
భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డుకు తమిళనాడుకు చెందిన ప్రముఖ పణ్ సంగీత కళాకారుడు ఓదువార్ తిరుత్తణి ఎన్. స్వామినాథన్ ఎంపికయ్యారు.