Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
విపక్ష సభ్యుల ఆందోళనల కారణంగా లోక్సభ రేపటికి వాయిదా పడింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
కృత్రిమ మేధ (AI) రంగంపై ప్రపంచంలోని పెద్ద టెక్ కంపెనీలు ఆసక్తి పెంచుతున్న సమయంలో, 'ఆంత్రోపిక్' సంస్థ తన కొత్త AI టూల్ను పరిచయం చేసి సంచలనం సృష్టించింది.
లోక్సభ వేదికపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్థిరంగా ముగియగా, ఈరోజు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.
ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన మణిపూర్లో (Manipur) గత కొంతకాలంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనను కేంద్ర ప్రభుత్వం (Government of India) ఈ రోజు రద్దు చేసింది.
జమ్ముకశ్మీర్లో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఈ సంఘటనలో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. వారిని జైషే మహ్మద్ ఉగ్రవాదులుగా గుర్తించారు.
అమెరికాలోని శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేసిన కొత్త వాటర్ ఫిల్టర్ "ఫారెవర్ కెమికల్స్"ను అత్యంత వేగంగా తొలగించగలదు.
ఇండిగో మంగళవారం(ఫిబ్రవరి 3న) ఒక ప్రకటన చేస్తూ, మధ్యప్రాచ్య పరిస్థితులు మారుతున్నందున కొన్ని అంతర్జాతీయ ఫ్లైట్లు ఫిబ్రవరి 28 వరకు రద్దు చేస్తున్నట్లు తెలిపారు.
కప్పులందు ప్రపంచకప్ వేరు.. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో జరిగే ప్రపంచకప్ అంటే క్రికెట్ అభిమానుల్లో అమితాసక్తి ఉంటుంది.
మహిళల ఐపీఎల్ (WPL)లో ఢిల్లీ క్యాపిటల్స్ ఫాస్ట్ బౌలర్ నందిని శర్మ చరిత్రను తిరగరాసింది.
టీ20 ప్రపంచకప్ 2026 ముంగిట పాకిస్థాన్ వివాదం వేళ టీమిండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు
టీమిండియా జెర్సీ స్పాన్సర్ అయిన అపోలో టైర్స్ భారత జట్టుకు సంబంధించిన కొత్త ప్రచార వీడియోను విడుదల చేసింది.
గత కొన్ని దశాబ్దాలుగా, భారత్ ప్రధానంగా ప్రపంచం పట్ల ఒక బ్యాక్ ఆఫీస్ లేదా సాఫ్ట్వేర్ సర్వీస్ కేంద్రంగా మాత్రమే గుర్తింపు పొందింది.
గాజియాబాద్లో మూడు అక్కాచెల్లెలు ఆత్మహత్య చేసుకోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.
జిలేబీలు ఎక్కువ మంది ఇష్టపడే స్వీట్. ఇవి పైకి క్రంచీగా,లోపల సాఫ్ట్గా, జ్యూసీగా ఉంటాయి.
వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మంగళవారం దేశీ మిర్చి క్వింటా రూ.41,200కోసం విక్రయమైంది.
ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన వసతులు అందించడానికి ఆర్టీసీ రాష్ట్రవ్యాప్తంగా 13 ఆధునిక బస్స్టేషన్ల నిర్మాణాన్ని ప్రారంభించింది.
రాజస్థాన్లోని సీకర్ జిల్లాకు చెందిన పిప్రాలీ గ్రామం విస్తృతమైన సారవంతమైన భూములు, సాగుకి అనుకూలమైన వాతావరణం వల్ల ప్రసిద్ధి చెందింది.
అమెరికా కమర్స్ డిపార్ట్మెంట్ ఎగుమతి పరిమితులను సడలించినప్పటికీ, NVIDIA H200 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చిప్ల చైనాకు విక్రయాలు ఇప్పటికీ ఆగి ఉన్నాయి.
టీ20 ప్రపంచకప్ ఈ నెల 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలపై ప్రారంభం కానుంది.
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎప్స్టీన్ సెక్స్ కేసులో, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్కు సంబంధించిన కొన్ని విషయాలు వెలుగులోకి రావడంపై ఆయన మాజీ భార్య మిలిందా గేట్స్ స్పందించారు.
ఎలక్ట్రిక్ కార్ల వినియోగం రోజురోజుకీ పెరుగుతుంది. తక్కువ ఇంధన ఖర్చు, ఆధునిక హైటెక్ ఫీచర్లు, సౌకర్యవంతమైన డ్రైవింగ్ అనుభవం కారణంగా, ఈవీ కార్ల కొనుగోలుపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది.
మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, ఎన్సీపీ నాయకుడు అజిత్ పవార్, గత నెల 28న జరిగిన విమాన ప్రమాదంలో మరణించిన విషయం తెలిసిందే.
కృత్రిమ మేధ (AI) రంగంలో ఇటీవల వచ్చిన ప్రగతి భారత ఐటీ షేర్లపై ప్రభావాన్ని చూపించింది.