Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.
టెక్ దిగ్గజం గూగుల్ తన యాప్లకు కొత్త లుక్ తీసుకొస్తోంది. తన ప్రోడక్ట్ ఎకోసిస్టమ్లో భాగమైన మరిన్ని యాప్లలో కొత్త గ్రేడియంట్ ఐకాన్ డిజైన్ను విస్తరిస్తోంది.
దేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) తన వెబ్సైట్ను పూర్తిగా కొత్తగా మార్చింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఒక హై- ఓల్టేజ్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు అనూహ్యంగా ఒక మిత్ర దేశం అండగా నిలిచింది. అదే ఇజ్రాయెల్.
పశ్చిమాసియాలో జరుగుతున్న ఘర్షణల ప్రభావంతో ముడి చమురు ధరలు బ్యారెల్కు 120 డాలర్లను దాటడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై మళ్లీ ద్రవ్యోల్బణ ఒత్తిడి పెరిగింది.
పాకిస్థాన్లోని లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన సీనియర్ కమాండర్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపిన ఘటన కలకలం రేపుతోంది.
ఇరాన్ కొత్త సుప్రీం నాయకుడు ముజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొంతకాలంగా విభిన్న వార్తలు వినిపించాయి.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సూచనల ప్రభావంతో దేశీయ షేర్ మార్కెట్లు సోమవారం లాభాల దిశగా ప్రారంభమయ్యాయి.
ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థ గూగుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తోంది.
ఢిల్లీ మద్యం విధానం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
అంతరిక్ష రంగంలో మరో కీలక ఘట్టానికి స్పేస్-X(SpaceX) సిద్ధమైంది.
టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్(Elon Musk) తన "ఎవ్రీథింగ్ యాప్" కలను నిజం చేసుకునే దిశగా మరో కీలక అడుగు వేస్తున్నారు.
ప్రముఖ పెట్టుబడి బ్యాంకింగ్ సంస్థ గోల్డ్మ్యాన్ సాచ్స్(Goldman Sachs) చమురు ధరలు ఈ ఏడాది నాలుగో త్రైమాసికానికి మరింత పెరిగే అవకాశముందని అంచనా వేసింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఆరోగ్య సంరక్షణ సంస్థ 'ఆర్గానన్ అండ్ కో'(Organon & Co) ను కొనుగోలు చేయనున్నట్లు భారత ఔషధ రంగ దిగ్గజం సన్ఫార్మా(Sun Pharma) ప్రకటించింది.
దేశ రాజధాని దిల్లీలో హృదయ విదారక ఘటన వెలుగులోకి వచ్చింది.
సరిగ్గా వారం రోజుల క్రితం సంభవించిన భారీ భూకంపం భయాందోళనల నుండి జపాన్ ప్రజలు ఇంకా కోలుకోకముందే, ప్రకృతి మరోసారి ఆ దేశాన్ని వణికించింది.
ప్రాంతీయంగా కొనసాగుతున్న కీలక చర్చల్లో పాకిస్థాన్ మధ్యవర్తి పాత్రపై ఇరాన్ అనుమానాలు వ్యక్తం చేసింది.
భారత సైన్యం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' తొలి వార్షికోత్సవం సమీపిస్తున్న వేళ,ఆ ఆపరేషన్కు సంబంధించిన ముఖ్యమైన అంశాలను సైన్యం సామాజిక మాధ్యమాల ద్వారా వెల్లడించింది.
అంతర్జాతీయ స్థాయిలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నా కూడా బంగారం డిమాండ్ తగ్గడం లేదు.
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ త్వరలో రష్యా పర్యటనకు వెళ్లనున్నారు.