Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
జగన్నాథ రథయాత్ర ప్రపంచంలోనే అత్యంత వైభవంగా జరిగే ఆధ్యాత్మిక ఉత్సవాల్లో ఒకటి.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు, యజమానులకు అందిస్తున్న ఆన్లైన్ సేవల నిలిపివేతను మరో రోజు పొడిగించింది.
ప్రపంచవ్యాప్తంగా "ఇంటర్నెట్ పితామహుడు"గా పేరుగాంచిన వింటన్ సెర్ఫ్ వచ్చే వారం గూగుల్లోని తన చీఫ్ ఇంటర్నెట్ ఇవాంజలిస్ట్ పదవి నుంచి పదవీ విరమణ చేయనున్నారు.
పశ్చిమాసియాలో శాంతి నెలకొల్పేందుకు అమెరికా ఇరాన్తో చర్చలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన అయోధ్య ఆలయ విరాళాల అపహరణ కేసులో పోలీసులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
విమానయాన సంస్థ ఇండిగో ఎకానమీ క్లాస్ ప్రయాణికుల కోసం 'ఇండిగో లైట్' పేరుతో కొత్త ఎంట్రీ-లెవల్ ఫేర్ను ప్రవేశపెట్టింది.
అయోధ్య రామమందిర విరాళాల దుర్వినియోగ ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మౌనంపై కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు చేసింది.
భారత సైన్యానికి 31వ అధిపతిగా జనరల్ ధీరజ్ సేథ్ బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
అక్రమ వలసదారుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హెచ్చరికల నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా అధికారులు విస్తృతంగా వివరాలు సేకరిస్తున్నారు.
కృత్రిమ మేధస్సు (AI) సంస్థ ఆంత్రోపిక్ శాస్త్రవేత్తల పరిశోధన పనిని మరింత సులభతరం చేయడానికి Claude Science అనే కొత్త AI వర్క్బెంచ్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అమెరికా ప్రభుత్వం తమ ఫేబుల్ (Fable), మిథోస్ (Mythos) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లపై విధించిన ఎగుమతి నియంత్రణలను ఎత్తివేసిందని ఆంత్రోపిక్ ప్రకటించింది.
దేశీయ బంగారం మార్కెట్లో బుధవారం పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి.
తెలంగాణలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (వైటీడీ)కు రాష్ట్ర ప్రభుత్వం కొత్త పాలకమండలిని నియమించింది.
ప్రాంతీయ శాంతి,స్థిరత్వం,పరస్పర సహకారాన్ని బలోపేతం చేయడంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పోషిస్తున్న పాత్రను ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ప్రశంసించారు.
వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో నష్టాలను నమోదు చేసిన దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులపై విధించే విండ్ఫాల్ టాక్స్లో కీలక మార్పులు చేసింది.
ఖతార్ రాజధాని దోహాలో అమెరికా-ఇరాన్ మధ్య కీలక చర్చలు ప్రారంభం కానున్న వేళ ఇరాన్ అమెరికాకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది.
ఈ ఏడాది ఐరోపా దేశాలను తీవ్ర ఎండలు అతలాకుతలం చేస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పట్టణీకరణ వేగంగా పెరుగుతోంది. ఈ ధోరణి కొనసాగితే 2100 నాటికి ప్రపంచ జనాభాలో సుమారు 38 శాతం మంది పెద్ద నగరాల్లోనే నివసించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు క్రిప్టో కరెన్సీ ద్వారా భారీ స్థాయిలో ఆదాయం లభించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు జన్మతః పౌరసత్వం అంశంలో అమెరికా సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
జాతీయ రహదారిపై ప్రయాణం ప్రశాంతంగా సాగుతోంది. బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం బెండాలపాడు సమీపంలోని కనకగిరి గుట్టలపై ఉన్న 18 హస్తాల వీరన్న విగ్రహం సుమారు 800 సంవత్సరాల ప్రాచీన చరిత్ర కలిగినదని ప్రముఖ చరిత్ర పరిశోధకుడు కరిపె రాజ్కుమార్ తెలిపారు.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు చమురు మార్కెటింగ్ సంస్థలు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నాయి.
మొంథా తుపాను ప్రభావంతో నష్టపోయిన బాధితులకు ఆర్థిక సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.285.61 కోట్లు మంజూరు చేసింది.