Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్కు నాంపల్లి ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు నుంచి భారీ ఊరట లభించింది.
ఆటో మొబైల్ రంగంలో జూన్ నెల కొత్త మోడళ్ల సందడితో ముగిసింది.
క్యూలో నిలబడటం ఒక మంచి అలవాటు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో క్యూలో నిలబడితే వేచి ఉండే సమయం ఇబ్బందిగా అనిపించదు. అంతేకాకుండా, అందరి పనులు కూడా వేగంగా పూర్తవుతాయి.
ఇంట్లో తామర విత్తనాలను పెంచడం అనేది చాలా సంతోషాన్నిచ్చే అనుభవం. ఈ నీటి మొక్కల అందాన్ని మన కళ్ళారా చూసే అవకాశం దీని ద్వారా దొరుకుతుంది.
మెంతులు వందల సంవత్సరాలుగా, ముఖ్యంగా భారతదేశంలో, మన సంప్రదాయ వైద్యంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి.
భారత్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) అమ్మకాలు వేగంగా పెరుగుతున్నప్పటికీ, గృహ చార్జింగ్ సౌకర్యాల కొరత కారణంగా ఈ రంగం ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదని కొత్త అధ్యయనం వెల్లడించింది.
ఇథనాల్ బ్లెండింగ్పై దేశవ్యాప్తంగా చర్చ కొనసాగుతున్నవేళ, E20 పెట్రోల్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
దేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశించిన స్థాయిలో లేకపోతే ప్రజల కిరాణా ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
భారత్లో క్విక్ కామర్స్ రంగంలో మార్కెట్ వాటా పెంచుకోవడానికి అమెజాన్ దూకుడు మరింత పెంచింది.
దేశీయ స్టాక్ మార్కెట్ ఈ వారంలో వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలతో ముగిసింది.
నోయిడాలోని ఓ నివాస సముదాయంలో 21వ అంతస్తులో ఇటీవల జరిగిన భారీ అగ్నిప్రమాదం మరోసారి గృహ భద్రతపై ఆందోళనలను పెంచింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఏడాది డిసెంబరులో అమెరికా, కెనడా దేశాలను సందర్శించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఆపరేషన్ సిందూర్ భారత్ సంకల్పం, సైనిక సామర్థ్యం, అలాగే సంయమనానికి స్పష్టమైన నిదర్శనంగా నిలిచిందని భారత సైన్యాధిపతి పదవీ విరమణ చేస్తున్న జనరల్ ఉపేంద్ర ద్వివేది పేర్కొన్నారు.
భారత్లో శాకాహారులు,మాంసాహారులు ఇద్దరూ ఎక్కువ సంఖ్యలో ఉండటంతో.. ఆరోగ్యానికి ఏ ఆహారం మంచిదనే చర్చ ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది.
దిల్లీలోని జంతర్మంతర్ వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సీజేపీ (కాక్రోచ్ జనతా పార్టీ) తెలిపింది.
భారత్ రూపొందించిన డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ప్రపంచవ్యాప్తంగా తన విస్తరణను మరింత వేగవంతం చేస్తోంది.
చైనాకు చెందిన ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ మెయిటువాన్ పూర్తిగా స్వదేశీ హార్డ్వేర్తో శిక్షణ పొందిన దేశంలోని అతిపెద్ద కృత్రిమ మేధ (AI) మోడల్ లాంగ్క్యాట్-2.0 (LongCat-2.0)ను ఆవిష్కరించింది.
ప్రముఖ ప్రీమియం ద్విచక్ర వాహన తయారీ సంస్థ డుకాటి భారత మార్కెట్లో 2026 మల్టిస్ట్రాడా V4 ర్యాలీ బైక్ను విడుదల చేసింది.
జులై 2026లో బ్యాంకు పనులు ఉన్నవారికి ముఖ్య గమనిక. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) విడుదల చేసిన సెలవుల షెడ్యూల్ ప్రకారం జులై నెలలో వివిధ పండుగలు, ప్రాంతీయ వేడుకలు, అలాగే వారాంతపు సెలవులు కలిపి మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
ప్రపంచ టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్కు జూన్ నెల తీవ్ర నిరాశను మిగిల్చింది.
కృత్రిమ మేధ (ఏఐ) విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల దాడుల ముప్పు కూడా రోజురోజుకూ పెరుగుతోంది.
అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో నిందితుల తరఫున ఏ న్యాయవాది కూడా కోర్టులో వాదించకూడదని ఉత్తర్ప్రదేశ్లోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రతి ఏడాది జూలై 31లోపు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే వారికి ఈసారి కీలక మార్పు వచ్చింది.
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, బెర్క్షైర్ హాతవే ఛైర్మన్ వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మలయాళ సినీ నటి హనీ రోజ్కు ప్రముఖ వ్యాపారవేత్త చెమ్మనూర్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్'లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చొరబాట్లు జరిపి,అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందంటూ ఇటీవల కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.
అమెరికాలో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ల్యాండింగ్కు సిద్ధమవుతున్న జెట్బ్లూ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానాన్ని న్యూయార్క్లోని జేఎఫ్కే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ ఢీకొట్టింది.
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.