Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలు లక్ష్యంగా పెట్టుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం రాత్రి ప్రకటించింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది.
ఒడిశాలో జరుగుతున్న పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖ AI కంపెనీల అధినేతలు, కీలక అధికారులు తీవ్ర భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
పక్షిలా ఆకాశంలో ఎగరడం,నీటిలోకి దూకడం,అక్కడే ఈదుతూ మళ్లీ క్షణాల్లో గాల్లోకి ఎగిరిపోవడం.. ఇవన్నీ ఒకే రోబో చేయగలదంటే ఆశ్చర్యమే.
బెంగళూరులో యాప్ ఆధారిత ఫుడ్,ఈ-కామర్స్ డెలివరీ సేవలు అందించే గిగ్ వర్కర్ల కోసం ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం ఓ ఇంటి పైకప్పును ఛేదించి పడిన ఉల్కశకలం ఇప్పుడు శాస్త్రవేత్తలకు సౌర కుటుంబం ఆవిర్భావ రహస్యాలను తెలుసుకునే అరుదైన అవకాశాన్ని అందించింది.
1969 జూలైలో జరిగిన చారిత్రాత్మక అపోలో-11 చంద్రయాన మిషన్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై తొలి అడుగులు వేసి చరిత్ర సృష్టించారు.
దేశవ్యాప్తంగా E20 ఇంధనాన్ని (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్) ప్రామాణిక ఇంధనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో తాజాగా మరో చర్చ మొదలైంది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే చైనాపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది.
భారతీయ రైల్వే రంగంలో పర్యావరణ హిత సాంకేతికతకు నాంది పలుకుతూ దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సేవలకు సిద్ధమైంది.
చైనాలో జరిగిన ఓ స్టాండ్-అప్ కామెడీ షోలో చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
వాట్సాప్,టెలిగ్రామ్లో ప్రతిపాదించిన 'యూజర్నేమ్' (Username) ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధం అమెరికాపై భారీ ఆర్థిక భారం మోపే అవకాశం ఉందని అమెరికా గూఢచార సంస్థలు అంచనా వేస్తున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లో గురువారం ఐటీ షేర్లు బలంగా పుంజుకున్నాయి.
ఎంఎస్సీఐ (MSCI) ఇండియా స్టాండర్డ్ ఇండెక్స్లో త్వరలో జరగనున్న రీబ్యాలెన్సింగ్తో భారతీయ స్టాక్ మార్కెట్కు భారీగా విదేశీ పెట్టుబడులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై భారతీయ నావికులను విధులకు పంపొద్దని కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది.
సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ ఢిల్లీలో చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష గురువారానికి 19వ రోజుకు చేరుకుంది.
ఇస్రోలో కీలక అంతరిక్ష ప్రాజెక్టులపై పనిచేస్తున్న శాస్త్రవేత్తలు వరుసగా రాజీనామాలు చేస్తుండటంతో కేంద్ర అంతరిక్ష శాఖ అప్రమత్తమైంది.
నీట్-యూజీ 2026 ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సీబీఐ దర్యాప్తు కొత్త విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
తమిళనాడులోని కూడంకుళం అణు విద్యుత్ కేంద్రం (Kudankulam Nuclear Power Plant)కు సంబంధించిన డేటా లీక్ వార్తలు ఇటీవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆగస్టు నెల నుంచి 'తొలిముద్ద' అల్పాహార పథకాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క ప్రకటించారు.
తెలంగాణలో వైద్య విద్యను అభ్యసించాలనుకునే విద్యార్థులకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) శుభవార్త చెప్పింది.
తెలంగాణలోని అన్ని విద్యాసంస్థల్లో క్యాంపస్ సేఫ్టీ కోఆర్డినేటర్ల నియామకాన్ని తప్పనిసరి చేయాలని డీజీపీ సీవీ ఆనంద్ అధికారులను ఆదేశించారు.
వరంగల్లోని మామునూరు విమానాశ్రయం త్వరలోనే మళ్లీ కార్యకలాపాలు ప్రారంభించే దిశగా అడుగులు వేస్తోంది.