Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను హత్య చేసిన వారికి 10 మిలియన్ డాలర్లు (సుమారు రూ.96 కోట్లు) బహుమతిగా అందజేస్తామని ఇరాక్కు చెందిన ఓ సాయుధ సంస్థ ప్రకటించినట్లు వెలువడిన వార్తలు అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్లో కీలక పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని అమెరికా ఆరో రోజు వరుసగా వైమానిక దాడులు కొనసాగించింది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలకు ఆనుకొని కేంద్రీకృతమైందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్'లో భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ)ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
భారత అంతరిక్ష రంగంలో మరో కీలక మైలురాయి ఆవిష్కృతం కానుంది.
ఏపీలో తాజాగా 12 కొవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ వెల్లడించారు.
ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులు భూమిపైనే కాకుండా సముద్ర జీవవ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపనున్నాయి.
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్తు వినియోగం మరింత పెరిగే అవకాశాల నేపథ్యంలో, పెరుగుతున్న డిమాండ్కు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్తు సరఫరా చేయాలని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్ విద్యుత్తు సంస్థల ఉన్నతాధికారులను ఆదేశించారు.
ఇరాన్పై అమెరికా సైనిక చర్యలను మరింత వేగవంతం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి 2020 అధ్యక్ష ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ సంచలన ఆరోపణలు చేశారు.
దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలు లక్ష్యంగా పెట్టుకున్న లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూసిన నీట్ యూజీ-2026 రీ-ఎగ్జామ్ ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) గురువారం రాత్రి ప్రకటించింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి మరో కీలక ఎదురుదెబ్బ తగిలింది.
ఒడిశాలో జరుగుతున్న పూరీ జగన్నాథ రథయాత్రలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రపంచంలోని ప్రముఖ AI కంపెనీల అధినేతలు, కీలక అధికారులు తీవ్ర భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
పక్షిలా ఆకాశంలో ఎగరడం,నీటిలోకి దూకడం,అక్కడే ఈదుతూ మళ్లీ క్షణాల్లో గాల్లోకి ఎగిరిపోవడం.. ఇవన్నీ ఒకే రోబో చేయగలదంటే ఆశ్చర్యమే.
బెంగళూరులో యాప్ ఆధారిత ఫుడ్,ఈ-కామర్స్ డెలివరీ సేవలు అందించే గిగ్ వర్కర్ల కోసం ట్రాఫిక్ పోలీసులు కొత్త నిబంధనను అమల్లోకి తీసుకొచ్చారు.
అమెరికాలోని న్యూజెర్సీ రాష్ట్రంలో రెండేళ్ల క్రితం ఓ ఇంటి పైకప్పును ఛేదించి పడిన ఉల్కశకలం ఇప్పుడు శాస్త్రవేత్తలకు సౌర కుటుంబం ఆవిర్భావ రహస్యాలను తెలుసుకునే అరుదైన అవకాశాన్ని అందించింది.
1969 జూలైలో జరిగిన చారిత్రాత్మక అపోలో-11 చంద్రయాన మిషన్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ చంద్రుడిపై తొలి అడుగులు వేసి చరిత్ర సృష్టించారు.
దేశవ్యాప్తంగా E20 ఇంధనాన్ని (20 శాతం ఎథనాల్, 80 శాతం పెట్రోల్) ప్రామాణిక ఇంధనంగా అందుబాటులోకి తీసుకొచ్చిన నేపథ్యంలో తాజాగా మరో చర్చ మొదలైంది.
ప్రపంచవ్యాప్తంగా అమెరికా కంటే చైనాపై ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెరుగుతోందని అమెరికాకు చెందిన ప్రముఖ పరిశోధనా సంస్థ ప్యూ రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో వెల్లడించింది.
భారతీయ రైల్వే రంగంలో పర్యావరణ హిత సాంకేతికతకు నాంది పలుకుతూ దేశంలోనే తొలి హైడ్రోజన్ ఇంధన ఆధారిత రైలు సేవలకు సిద్ధమైంది.