Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న తెలుగు చిత్రం 'ఆకాశంలో ఒక తార' షూటింగ్ ప్రస్తుతం వేగంగా కొనసాగుతోంది.
దేశంలో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
బ్యాంకింగ్ రంగ షేర్లలో కొనుగోళ్లు పెరగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతున్నాయి.
సింధూ జలాల ఒప్పందం (Indus Waters Treaty-IWT) అమలును భారత్ నిలిపివేసిన నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
యూజర్నేమ్ ఫీచర్కు సంబంధించిన వివాదంపై స్పందించేందుకు ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ వాట్సాప్ కు కేంద్ర ప్రభుత్వం మరో మూడు రోజుల గడువును మంజూరు చేసింది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం ముగింపునకు ప్రజలు ఊహించిన దానికంటే మరింత చేరువలో ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధంలోని ఓవల్ ఆఫీసు నుంచి సోమవారం న్యూయార్క్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్వైఎస్ఈ), నాస్డాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ల ట్రేడింగ్ ప్రారంభాన్ని సూచించే ప్రారంభ గంటను మోగించారు.
కోకో సాగులో ఇప్పటికే దేశంలో అగ్రస్థానంలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చాక్లెట్ తయారీ రంగంలోనూ ప్రత్యేక గుర్తింపు సంపాదిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ను స్టార్టప్లు, పారిశ్రామిక పెట్టుబడులకు ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సోషల్ మీడియాలో చేసిన పోస్టుతో వివాదానికి కేంద్రబిందువయ్యారు.
ప్రస్తుతం ప్రపంచ ఫుట్ బాల్లో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇర్లింగ్ హాలాండ్.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గించేందుకు అవగాహన ఒప్పందం కుదిరినప్పటికీ, హర్మూజ్ జలసంధిలో పరిస్థితులు ఇంకా పూర్తిగా సాధారణ స్థితికి చేరుకోలేదు.
వరుసగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ముంబై నగరం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఫిఫా ప్రపంచకప్-2026లో పోర్చుగల్ జట్టు ప్రయాణం ముగిసింది.
భారత్ మొత్తం మీద ఇప్పటికీ దిగువ మధ్యాదాయ దేశంగానే కొనసాగుతున్నప్పటికీ, దేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రం ఎగువ మధ్యాదాయ ఆర్థిక స్థాయిని అధిగమించినట్లు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.
ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి భారీ స్థాయిలో ఉద్యోగుల తొలగింపులను చేపట్టింది.
ఫిఫా ప్రపంచకప్లో పోర్చుగల్ జట్టు ప్రయాణం ముగిసింది.
నీరవ్ మోదీని భారత్కు అప్పగించే ప్రక్రియ కీలక దశకు చేరుకున్నట్లు సమాచారం.
జాతీయ స్థాయిలో విద్యారంగంలో అత్యవసర పరిస్థితిని ప్రకటించి రెండేళ్లు గడిచినా, పాకిస్థాన్లో విద్యా సంక్షోభం మాత్రం తగ్గలేదు.