Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు ప్రస్తుతం రెండు కీలక పరిణామాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ డేటింగ్ యాప్లు కొత్త పరిచయాలకు వేదికగా మారుతున్నప్పటికీ, కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి.
నార్వే ఫియోర్డ్లు తమ అద్భుతమైన ప్రకృతి అందాలు, ప్రశాంతమైన జలాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత ఉద్ధృతంగా మారుతోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు షాకింగ్ హెచ్చరిక ఎదురైంది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడంతో భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనిపిస్తోందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మ్యాన్ సాచ్స్ పేర్కొంది.
హర్ముజ్ జలసంధిలో గురువారం ఓ సరుకు రవాణా నౌకపై దాడి జరగడంతో అక్కడ చిక్కుకుపోయిన నౌకలు,నావికులను తరలించే ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి దృష్టి ప్రస్తుతం ఐపీఓలపై ఎక్కువగా ఉంది.
భారీ ప్రకృతి విపత్తుతో వెనిజులా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
టర్కీతో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఫిన్టెక్ సంస్థ CRED వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్ను సులభంగా అర్థం చేసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కొత్త 'క్రెడిట్ కోచ్' ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
జపాన్లో తన పెంపుడు రోబో ఐబో (aibo) విక్రయాలను నిలిపివేస్తున్నట్లు సోనీ ప్రకటించింది.
యూట్యూబ్ తన షార్ట్స్ ప్లేయర్కు కీలక అప్డేట్ను ప్రకటించింది.
అమెరికా సుంకాల (US Tariffs) విషయంలో ఆ దేశ ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ కీలక వ్యాఖ్యలు చేశారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా గతేడాది పాకిస్థాన్పై భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీరజవాన్ల పేర్లను కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది.
దేశ అత్యున్నత అంతర్గత భద్రతా సంస్థ అయిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తదుపరి డైరెక్టర్గా సీనియర్ ఐపీఎస్ అధికారి మహేశ్ దీక్షిత్ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు శుక్రవారం గణనీయంగా తగ్గాయి.
మసీదుల నుంచి లౌడ్స్పీకర్ల ద్వారా వినిపించే అజాన్పై దేశవ్యాప్తంగా నిషేధం విధించే ప్రతిపాదనను డెన్మార్క్ ప్రభుత్వం పరిశీలిస్తోంది.
ప్రముఖ ప్రిడిక్షన్ మార్కెట్ ప్లాట్ఫామ్ పాలీమార్కెట్లో భారీ భద్రతా లోపం చోటుచేసుకుంది.
మధ్యప్రదేశ్లో ఓ ప్రేమజంట అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన ఘటన కలకలం రేపింది.
లాటిన్ అమెరికా దేశమైన వెనిజులాలో వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
కేంద్ర ప్రభుత్వం పాస్ పోర్ట్ సేవల ఫీజులను భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. సవరించిన ఈ కొత్త రుసుములు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
అమెరికా ప్రభుత్వం ఓపెన్ఏఐ రూపొందించిన కొత్త కృత్రిమ మేధ (AI) మోడల్ GPT-5.6 విడుదలను కొంత ఆలస్యం చేయాలని కోరినట్లు సమాచారం.
కృత్రిమ మేధ (AI) డేటా సెంటర్ల పనితీరును మరింత వేగవంతం చేసే దిశగా IBM కీలక ముందడుగు వేసింది.
భారతీయులకు బంగారం అంటే కేవలం విలువైన లోహం మాత్రమే కాదు.. భావోద్వేగంతో ముడిపడిన ఆస్తి.
కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.
పుణెకు చెందిన వ్యాపారి కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది.