Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
న్యూజిలాండ్తో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో భారత్ ప్రభంజనంలా దూసుకెళ్లి భారీ విజయాన్ని అందుకుంది.
భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా నాగ్పూర్లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో తొలి టీ20 మ్యాచ్ జరిగింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 మ్యాచ్లు ముందుగా ఖరారైన షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతాయని అంతర్జాతీయ క్రికెట్ మండలి స్పష్టం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్విట్జర్లాండ్లోని దావోస్లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం - WEF)ను ఉద్దేశించి ప్రసంగించారు.
అంతరిక్షానికి వెళ్లడం తన ఆలోచనా విధానాన్నే పూర్తిగా మార్చేసిందని భారత మూలాలున్న వ్యోమగామి సునీతా విలియమ్స్ తెలిపారు.
ప్రఖ్యాత ఐఫోన్ తయారీ సంస్థ ఆపిల్, తన డిజిటల్ చెల్లింపుల సేవ Apple Payను భారత మార్కెట్లో ప్రారంభించేందుకు అడుగులు వేస్తోంది.
అయోధ్యలో కొలువుదీరిన బాలరాముడికి ఒడిశా భక్తులు అపూర్వమైన భక్తి కానుకను సిద్ధం చేశారు.
ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటోతో పాటు గ్రాసరీ దిగ్గజం బ్లింకిట్కు మాతృ సంస్థ అయిన ఎటర్నల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అస్సాంలో మళ్లీ ఘర్షణలు సంభవించాయి. బోడో,ఆదివాసీ సమూహాల మధ్య ఉద్రిక్తత హింసగా మారింది.
పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్ (JeM) భారత్లో ఉగ్రదాడులు ప్లాన్ చేస్తున్నట్లు నిఘా శాఖ వెలికితీసింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో అనిశ్చితి పెరుగుతున్న వేళ బంగారం,వెండి ధరలు ఎందుకు ఒక్కసారిగా రికార్డు స్థాయికి చేరాయో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తి ఉంది.
ప్రపంచ ఆర్థిక ఫోరమ్ (WEF) సదస్సులో పాల్గొనడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాధినేతలు, వ్యాపార రంగ ప్రముఖులు, రాజకీయ నేతలు స్విట్జర్లాండ్లోని దావోస్ చేరుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించే దిశగా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మోస్తరు నష్టాలతో ముగిశాయి.భౌగోళిక ఉద్రిక్తతలు,వాణిజ్య అనిశ్చిత పరిస్థితులు మార్కెట్ భావనపై ప్రతికూల ప్రభావం చూపాయి.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వన్డే ర్యాంకింగ్స్లో న్యూజిలాండ్ బ్యాటర్ డారిల్ మిచెల్ నంబర్ 1 స్థానాన్ని ఆక్రమించాడు. అతని ఖాతాలో 845 పాయింట్లు ఉన్నాయి.
దేశీయ కరెన్సీ రూపాయి విలువ పతనం కొనసాగుతోంది.అంతర్జాతీయ మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం రేటు చరిత్రలోనే అత్యల్ప స్థాయికి చేరింది.
హర్యానా రాష్ట్రం రేవాడీ జిల్లా కన్వాలీ గ్రామానికి చెందిన రైతు యశ్పాల్ ఖోలా మూడు రోజుల పాటు ప్రత్యేక అతిథిగా రాష్ట్రపతి భవన్కు వెళ్లనున్నారు.
వందేభారత్ స్లీపర్ ఎక్స్ప్రెస్లతో పాటు అమృత్భారత్-2 రైళ్లకు సంబంధించి టికెట్ల రద్దు నిబంధనలను రైల్వేశాఖ మరింత కఠినంగా మార్చింది.
మహారాష్ట్రలో కరవుతో అల్లాడే బీడ్ జిల్లాలోని ఆష్టీ మండలం మెహెకరి గ్రామ మహిళలు కలిసి సాగు చేపట్టి ఆర్థికంగా స్వావలంబన దిశగా కీలక అడుగు వేశారు.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేకంగా పాల్గొన్నారు.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న 98వ అకాడమీ అవార్డ్స్ (ఆస్కార్స్ 2026) నామినేషన్లు త్వరలోనే ప్రకటించనున్నారు.
ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, ఈసారి సియాల్కోట్లో ఓ నకిలీ పిజ్జా దుకాణాన్ని ప్రారంభించి చిక్కుల్లో పడ్డారు.
'ఆత్మనిర్భర్ భారత్', 'వికసిత్ భారత్-2047' లక్ష్యాల సాధనకు అనుగుణంగా భారత సైన్యం మరో కీలక అడుగు ముందుకు వేసింది.