Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది.
సహజమైన పదార్థాలతో ఇంట్లోనే చర్మ సంరక్షణ ఉత్పత్తులు తయారు చేసుకోవడం ఇప్పుడు చాలా మందిలో ట్రెండ్గా మారుతోంది.
వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
భారతీయ పండగల ఫ్యాషన్లో లెహంగాకు చాలా ప్రాముఖ్యత ఉంది.
ట్రావెల్ టెక్నాలజీ రంగంలో పనిచేస్తున్న ట్రావెల్స్టాక్ టెక్, లక్ష్య కోచింగ్ కేంద్రాలను నడుపుతున్న లెర్న్ఫ్లుయెన్స్ ఎడ్యుకేషన్, అలాగే టీ కేఫ్ చైన్గా పేరొందిన టీ పోస్ట్ కంపెనీల ఐపీఓ ప్రతిపాదనలకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
స్పైడర్ ప్లాంట్ (Spider Plant) అంటే ఇంటి అలంకరణకు, గాలి శుద్ధికి ఉపయోగపడే మొక్క. తక్కువ శ్రద్ధతోనే బాగా పెరుగుతుందనే కారణంతో చిన్న ఇళ్లు, అపార్ట్మెంట్లలో ఎక్కువగా పెంచుకుంటున్నారు.
టాటా మోటార్స్ తన కమర్షియల్ వాహనాల (CV) ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
తపాలా శాఖలో సేవల నాణ్యతను పెంచే దిశగా కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి.
ఇరాన్ యుద్ధ ప్రభావంతో వచ్చిన నష్టాల నుంచి సోమవారం పుంజుకున్న దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు, మంగళవారం కూడా అదే ఊపును కొనసాగించాయి.
దాదాపు 60సంవత్సరాల క్రితం అమెరికాలో జరిగిన ఓ ఘటనపై మాజీ యూఎస్ ఎయిర్ ఫోర్స్ మిస్సైల్ లాంచ్ అధికారి రాబర్ట్ సాలస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చైనాలో ఒక వింత ఘటన చోటుచేసుకుంది. 70 ఏళ్ల వృద్ధ మహిళను భయపెట్టిన హ్యూమనాయిడ్ రోబోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మన వంటింట్లో ఎప్పుడూ కనిపించే పసుపు కేవలం రంగు, రుచి కోసం మాత్రమే కాదు... ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరం.
ఇరాన్తో జరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య, మంగళవారం (మార్చి 17) ఇజ్రాయెల్ మీడియా కీలక సమాచారం వెల్లడించింది.
ఆసియాలో అతిపెద్ద తులిప్ తోటగా పేరొందిన శ్రీనగర్లోని 'ఇందిరా గాంధీ తులిప్ గార్డెన్' ఈ సంవత్సరానికి సందర్శకుల కోసం ప్రారంభమైంది.
అంతర్జాతీయ స్థాయిలో చాలా దేశాలు తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ, పెద్ద సైనిక కూటములపై దృష్టి సారిస్తున్న సమయంలో.. భారత్ మాత్రం ఎలాంటి హడావిడి లేకుండా నిశ్శబ్దంగా తన వ్యూహాన్ని అమలు చేస్తోంది.
నడి సముద్రంలో రష్యా వదిలేసిన ఓ 'చమురు బాంబ్' ప్రస్తుతం రెండు దేశాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ఇరాన్తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ, హర్మూజ్ జలసంధిని బలప్రయోగంతో తెరవాలని అమెరికా చేసిన యత్నాలు ఫలించలేదు.
వరంగల్ ఎంపీ కడియం కావ్య కాజీపేటను కేంద్రంగా చేసుకుని ప్రత్యేక రైల్వే జోన్ లేదా బలమైన సబ్జోన్ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు.
పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిణామాలు వంటగ్యాస్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి.