Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఆంధ్రప్రదేశ్లో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల విషయంలో ఎన్డీయే కూటమి స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది.
వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్జ్(Delcy Rodríguez) ఐదు రోజుల భారత పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పుట్టపర్తిని సందర్శించనున్నారు.
బంగారం,వెండి కొనుగోళ్లను తగ్గించాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
జంతువులు, పక్షులు ఒకదానితో ఒకటి ఎలా మాట్లాడుకుంటాయో మనకు అర్థమైతే ఎలా ఉంటుంది?
పుణేలోని విప్రో సంస్థలో పనిచేసిన ఓ మాజీ ఉద్యోగిని కార్యాలయంలో మానసిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు ఎదుర్కొన్నట్లు ఆరోపించారు.
పంజాబ్లో గురువారం భారీ భద్రతా హెచ్చరికలు జారీ అయ్యాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన 37 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం పెద్దగా ఊపు చూపకుండా స్వల్ప లాభాలతో ముగిశాయి.
నార్త్ అట్లాంటిక్ సముద్రంలో ఉన్న ఫారో దీవుల్లో జరిగిన సామూహిక సముద్ర జీవుల ఊచకోత ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
నేటి కాలంలో శాటిలైట్లు, డాప్లర్ రాడార్లు, మొబైల్ యాప్లు వాతావరణ పరిస్థితులను ముందుగానే తెలియజేస్తున్నాయి.
దేశంలో త్వరలోనే 'ఆర్థిక సునామీ' తలెత్తే అవకాశం ఉందని, కీలక వ్యవస్థల్లో అంతర్గత అసంతృప్తి పెరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి,రూపాయి విలువ పతనం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పుణేలోని ఐటీ రంగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కేరళలో ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగ నియామక లేఖ రెండు దశాబ్దాల తర్వాత అందడం చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా కలుషిత ఆహారం కారణంగా ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది.
దిల్లీలోని ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది.
కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను దుర్వినియోగం చేసి జీవ ఆయుధాల అభివృద్ధికి ఉపయోగించే ప్రమాదం పెరుగుతోందన్న ఆందోళనల మధ్య ప్రముఖ AI సంస్థల అధినేతలు అమెరికా కాంగ్రెస్ను అప్రమత్తం చేశారు.
పాకిస్థాన్లో 2020లో తీవ్ర సంచలనం రేపిన ఫ్రెంచ్-పాకిస్థానీ మహిళపై సామూహిక అత్యాచారం కేసులో లాహోర్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ప్రపంచవ్యాప్తంగా స్వయంచాలక (సెల్ఫ్ డ్రైవింగ్) వాహనాల అభివృద్ధికి మరింత ఊతమివ్వాలని భావిస్తున్న ఉబెర్ కీలక నిర్ణయం తీసుకుంది.
నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం మరో విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది.
బెంగళూరుకు చెందిన క్విక్-కామర్స్ స్టార్టప్ ఫస్ట్క్లబ్ (FirstClub) తాజాగా సిరీస్-బీ ఫండింగ్ రౌండ్లో 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.470 కోట్లు) సమీకరించింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బగా మారగా, ఇప్పుడు పార్టీ అంతర్గత పరిణామాలు అధినేత్రి మమతా బెనర్జీకి కొత్త ఆందోళన కలిగిస్తున్నాయి.
కృత్రిమ మేధ (AI) రంగంలో పెరుగుతున్న డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ హార్డ్వేర్ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఎబోలా వైరస్కు సంబంధించిన కలకలం చోటుచేసుకుంది.
తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.