Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
గత రెండు ట్రేడింగ్ సెషన్లలో అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న ఐటీ రంగ షేర్లు గురువారం కోలుకునే సంకేతాలు చూపించాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్(ఫెడ్)తన ద్రవ్య విధానాలు, ఆర్థిక నిర్వహణలో సంస్కరణలకు శ్రీకారం చుట్టింది.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీ హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల స్థానిక క్యాడర్ల పునర్వ్యవస్థీకరణతో పాటు ప్రత్యక్ష నియామకాల నియంత్రణకు సంబంధించిన రాష్ట్రపతి ఉత్తర్వులు-2025 అమలులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణలో కీలకమైన రెండో దశ మాస్టర్ప్లాన్ను 22 వారాల్లో సిద్ధం చేసి అందజేస్తామని సింగపూర్కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
హర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరగడంతో అంతర్జాతీయ ముడిచమురు ధరలు వరుసగా నాలుగో రోజు కూడా పెరిగాయి.
రైల్వే ప్రయాణికులకు టికెట్ బుకింగ్ను మరింత వేగవంతంగా, సులభంగా మార్చే లక్ష్యంతో ఐఆర్సీటీసీ (IRCTC) కొత్త బీటా వెర్షన్ వెబ్సైట్ను బుధవారం రాత్రి 9 గంటల నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చరిత్రలో అరుదైన రికార్డు నమోదైంది.
కర్ణాటకలోని ధార్వాడ్లో అత్యంత విషాదకర ఘటన చోటుచేసుకుంది.
'ఒకే దేశం-ఒకే ఎన్నిక' (వన్ నేషన్-వన్ ఎలెక్షన్) అమలుకు సంబంధించి ఎన్నికల సంఘం (ఈసీ) కీలక అభిప్రాయాన్ని వెల్లడించింది.
అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం 250వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిత్రంతో ప్రత్యేకంగా ఒక డాలర్ ($1) నాణేన్ని విడుదల చేయనున్నట్లు యునైటెడ్ స్టేట్స్ మింట్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో ఉత్కంఠ పెంచారు.
ఇరాన్లోని అహ్వాజ్ నగరంలో ఉన్న షాహిద్ బాఘేయీ ఆస్పత్రి సమీపంలో అమెరికా క్షిపణి దాడులు జరిపినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.
మరింత రాజకీయ ప్రాతినిధ్యంతో పాటు మొత్తం 38 డిమాండ్లను అమలు చేయాలని కోరుతూ జాయింట్ ఆవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) పిలుపునిచ్చిన లాంగ్ మార్చ్ బుధవారం ఆక్రమిత కశ్మీర్లో ప్రారంభమైంది.
స్విగ్గీకి చెందిన క్విక్కామర్స్ విభాగం ఇన్స్టామార్ట్ వంటగ్యాస్ సిలిండర్ల సరఫరా కోసం హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (హెచ్పీసీఎల్)తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుగా రూపుదిద్దుకుంటున్న రామాయపట్నం పోర్టు అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కడప జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి మరో కీలక ప్రాజెక్టు రూపుదిద్దుకుంటోంది.
తెలంగాణలో మద్యం ధరల సవరణకు సంబంధించిన ప్రక్రియ కీలక దశకు చేరుకుంది.
పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల మధ్య, ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఆధారాన్ని తగ్గించే దిశగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక చర్యలు చేపడుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి.
బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ట్రేడింగ్ను ముగించాయి.
మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదంటూ ప్రజల్లో అవగాహన కల్పించే పోలీసు శాఖకే చెందిన ఓ ఎస్సై, తన ఆరున్నరేళ్ల మనవరాలితో రద్దీగా ఉన్న రోడ్డుపై కారు నడిపించడంతో వివాదంలో చిక్కుకున్నారు.
దేశవ్యాప్తంగా E20 ఎథనాల్ మిశ్రమ పెట్రోల్ అమల్లోకి వచ్చిన తర్వాత కొత్త పెట్రోల్ కార్ల మైలేజ్ గణనీయంగా తగ్గిందని లోకల్సర్కిల్స్ (LocalCircles) నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది.
జీఎస్టీ చట్టంలోని మోసం (Fraud) కేసులకు సంబంధించిన నోటీసుల విషయంలో మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.