Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న సియా గోయల్ మరోసారి వివాదంలో నిలిచింది.
ఇ-రిక్షాలను స్మార్ట్ఫోన్తో రిమోట్గా నిలిపివేస్తున్న ఘటనలపై కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
చైనాలో జీవించి ఉన్న చివరి లాంగ్ మార్చ్ మహిళా వెటరన్గా గుర్తింపు పొందిన వాంగ్ క్వాన్యింగ్ 2026 జూన్ 25న సిచువాన్ ప్రావిన్స్లో తన 105వ పుట్టినరోజును జరుపుకున్నారు.
కుకీ దొంగిలించాడనే ఆరోపణతో ప్రముఖ వాహన తయారీ సంస్థ ఫోర్డ్లో భారీ జీతం పొందుతున్న ఓ ఉద్యోగిని తొలగించిన ఘటన అమెరికాలో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తర, పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే సోషల్ మీడియా వేదిక ఇన్స్టాగ్రామ్ (Instagram)పై అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీ (BBC) సంచలన కథనాన్ని ప్రచురించింది.
అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో మరణించిన ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమాలు పలువురు రోజుల పాటు నిర్వహించనున్నారు.
పాకిస్థాన్లోని ప్రాచీన పురావస్తు క్షేత్రం తక్షశిలలో ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ పనులపై యునెస్కో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
అమెరికా ప్రభుత్వాన్ని మరోసారి భారీ సైబర్ దాడి కలవరపెడుతోంది.
పెగాసస్ స్పైవేర్ దుర్వినియోగంపై దర్యాప్తు చేస్తున్న యూరోపియన్ రాజకీయ నాయకుడి ఫోన్నే అదే పెగాసస్ స్పైవేర్తో హ్యాక్ చేసినట్లు భద్రతా పరిశోధకులు నిర్ధారించారు.
అమెజాన్ తన తక్కువ భూ కక్ష్య(Low Earth Orbit-LEO)ఉపగ్రహాల నెట్వర్క్ 'అమెజాన్ లియో' ఇంటర్నెట్ సేవలు అందించేందుకు సిద్ధంగా ఉందని ప్రకటించింది.
అయోధ్య రామమందిరంలో భక్తులు సమర్పించిన విరాళాల చోరీ కేసులో దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
భారతీయులందరికీ ఎంతో సుపరిచితమైన పార్లే-జీ బిస్కెట్ల తయారీ సంస్థ పార్లే ప్రొడక్ట్స్ లిమిటెడ్ త్వరలో స్టాక్ మార్కెట్లో అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
క్రిప్టోకరెన్సీ వ్యాపారాల ద్వారా తమ కుటుంబం భారీగా ఆదాయం పొందిందంటూ వస్తున్న విమర్శలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించారు.
వెనిజులాను వణికించిన జంట భూకంపాల విషాదంలో ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధర బ్యారెల్కు సుమారు 70 డాలర్లకు పడిపోయినప్పటికీ, దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు వెంటనే తగ్గే అవకాశం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వచ్చే వారం న్యూజిలాండ్లో తొలి అధికారిక పర్యటన చేపట్టనున్నారు.
టిబెట్పై చైనా కొనసాగిస్తున్న ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ ఓ వ్యక్తి అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యాలయం ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గూగుల్కు యూరోపియన్ యూనియన్లో కీలక చట్టపరమైన ఎదురుదెబ్బ తగిలింది.