Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది.
దేశీయ షేర్ మార్కెట్లో పెట్టుబడిదారుల సంఖ్య రోజుకోరోజు పెరుగుతోంది. అయితే లోతుగా పరిశీలిస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడుతున్నాయి.
ఇరాన్ నాగరికతను అంతం చేస్తామని తీవ్ర హెచ్చరికలు చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్యంగా రెండు వారాల కాల్పుల విరమణ ప్రణాళికను ప్రకటించారు.
గత నలభై రోజులుగా అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్నతీవ్రమైన దాడులకు తాత్కాలికంగా విరామం లభించింది.
ఇరాన్తో యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో బంగారం,వెండి ధరల్లో ఒక్కసారిగా భారీ మార్పులు కనిపించాయి.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) మరోసారి కీలక వడ్డీ రేట్లపై స్థిర నిర్ణయం తీసుకుంది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కీలక ప్రకటన చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ట్రేడింగ్లో గణనీయమైన లాభాలతో దూసుకుపోతున్నాయి.
టాలీవుడ్లో స్టైలిష్ స్టార్గా ప్రారంభించి ఐకాన్ స్టార్గా ఎదిగిన అల్లు అర్జున్ నేడు తన పుట్టినరోజును జరుపుకుంటున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య గత 39 రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలిక ఉపశమనం లభించింది.
ఆంధ్రప్రదేశ్లో గతంలో అమలైన వాలంటీర్ వ్యవస్థ గురించి అందరికీ తెలుసు.
దేశ రాజధాని దిల్లీతో పాటు ఉత్తర భారతంలోని పలు రాష్ట్రాల్లో వర్షాలు ముమ్మరంగా కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్,సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా 'డ్రాగన్' గురించి ఇటీవల సోషల్ మీడియాలో పలు రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి.
పాకిస్థాన్ మరోసారి అంతర్జాతీయ వేదికపై విమర్శల పాలైంది. ఈసారి కారణం ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ చేసిన చిన్న పొరపాటు.
అగ్నిమాపక శాఖ అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన కోసం ఆధునిక వాహనాలు, పరికరాలను పెద్ద ఎత్తున కొనుగోలు చేసింది.
గత కొన్ని రోజులుగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతలు ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకు దారి తీసిన సంగతి తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు కీలక గడువు పొడిగింపు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది.
విశాఖపట్టణంలోని రుషికొండ భవనాల వినియోగంపై పరిశీలన జరిపేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్పై కూడా పడుతోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇరాన్,ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి.