Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
వేసవి వచ్చేసరికి ఎండలు తీవ్రంగా పెరుగుతాయి. పట్టణాల్లో నివసించే మహిళలు ఈ వేడిని తట్టుకుంటూనే అందంగా, స్టైలిష్గా కనిపించాలంటే సరైన డ్రెస్సుల ఎంపిక చాలా ముఖ్యం.
ఇన్స్టాగ్రామ్ రీల్స్కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దేశ రాజధాని దిల్లీ నుంచి లండన్ కు బయల్దేరిన ఎయిర్ ఇండియా విమానం ఊహించని ఘటనతో వార్తల్లో నిలిచింది.
భారతీయ వంటల్లో కుంకుమపువ్వు ప్రత్యేక స్థానం కలిగి ఉంది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యాల్లో ఇది ఒకటి.
మార్చి 2026 సందర్భంగా కియా ఇండియా తన కార్ల శ్రేణిపై ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
కెనడా చట్టసభ కీలక నిర్ణయం తీసుకుంది. విద్వేషపూరిత చర్యలు, ద్వేష నేరాలను అరికట్టేందుకు రూపొందించిన 'కాంబాటింగ్ హేట్' (సీ-9 బిల్లు)కి ఆమోదం తెలిపింది.
దేశంలో పెట్రోల్,డీజిల్, ఎల్పీజీ కొరత ఉందన్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడిదారులను రక్షించడమే లక్ష్యంగా సెబీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ అమెరికాకు చెందిన రెండు కంపెనీలను కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది.
ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షిక బ్రహ్మోత్సవాల కోసం అంగరంగ వైభవంగా సిద్ధమైంది.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR), చెరీ కలిసి పనిచేస్తున్న జాయింట్ వెంచర్ ద్వారా 'ఫ్రీలాండర్' (Freelander) మళ్లీ మార్కెట్లోకి రావడానికి సిద్ధమవుతోంది.
నల్లసముద్రంలో (Black Sea) రష్యా చమురు తీసుకెళ్తున్న ఓ ట్యాంకర్పై దాడి జరగడం ఉద్రిక్తతలకు దారి తీసింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ చీఫ్ అలిరెజా టాంగ్సిరీ మృతి చెందినట్లు ఇజ్రాయెల్ మీడియా కథనాలు వెల్లడించాయి.
పండగల ప్రత్యేకతను మరింత హైలైట్ చేస్తూ, మన జ్ఞాపకాల్ని తట్టి లేపే వంటకాలలో 'పానకం పూరి' ఒకటి.
శ్రీరామనవమి వచ్చినప్పుడల్లా ప్రతి వీధిలో శ్రీరామ కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.
వందేభారత్ ఎక్స్ప్రెస్లో అందించిన భోజనంలో పురుగులు కనిపించిన ఘటన పెద్ద వివాదానికి దారితీసింది.
అమెరికాలో వీసా నిబంధనలు మరింత కఠినతరం అవుతున్నాయి. ముఖ్యంగా వలసదారుల విషయంలో కొత్త రూల్స్ అమలు దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది.
ప్రైవేటు రంగానికి చెందిన చమురు సంస్థ నయారా ఎనర్జీ వినియోగదారులకు ఊహించని షాక్ ఇచ్చింది.
అమెరికాలో పట్టణ ప్రాంతాల్లో జనాభా పెరుగుదల రేటు తగ్గిందని యూఎస్ సెన్సస్ బ్యూరో తాజా గణాంకాలు వెల్లడించాయి.
పశ్చిమాసియాలో చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని భారత్ సహా ఐదు మిత్ర దేశాల కోసం తెరిచినట్లు ఇరాన్ ప్రకటించిన విషయం తెలిసిందే.
సోషల్ మీడియాలో ఏఐతో తయారుచేసిన వీడియోలు, ఫొటోలు ఇటీవల విపరీతంగా పెరిగిపోయాయి.