Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దాదాపు రెండు దశాబ్దాల క్రితం భారత్లో పర్యటించిన ఓ బ్రిటన్ మహిళ జీవితంలో ఆ ప్రయాణం ఊహించని మలుపు తీసుకొచ్చింది.
దేశీయ ఈక్విటీ మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో మదుపర్ల (FPI) విక్రయాల ధోరణి జూన్లో కూడా కొనసాగింది.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)కు బాంబు బెదిరింపు ఈ-మెయిల్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
2118వ సంవత్సరం నుంచి తాను తిరిగి వచ్చానంటూ ఓ వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీశాయి.
హార్ముజ్ జలసంధి ప్రస్తుతం పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అత్యంత ప్రమాదకర సముద్ర మార్గంగా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాల బాట పట్టాయి.
వెనిజులాలో గత వారం సంభవించిన రెండు శక్తివంతమైన భూకంపాలు భారీ విధ్వంసాన్ని సృష్టించాయి.
భారత్ అత్యంత క్లిష్టమైన భౌగోళిక పరిస్థితుల్లో ఉన్న దేశమని, చుట్టూ ఉన్న కొన్ని పొరుగు దేశాలు నిరంతరం భద్రతాపరమైన సవాళ్లు విసురుతున్నాయని అమెరికా రాయబారి సెర్గియో గోర్ పేర్కొన్నారు.
అమెరికా,ఇరాన్ మధ్య అణు కార్యక్రమానికి సంబంధించిన దౌత్య చర్చలు సానుకూల వాతావరణంలో కొనసాగుతున్నట్లు సంకేతాలు వెలువడుతున్నాయి.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ (1,454 అడుగులు) ట్రాన్స్మిషన్ టవర్ను ఓ జంట ఎక్కి సంచలనం సృష్టించింది.
విదేశీ వలస కుటుంబాల పిల్లల జన్మతః పౌరసత్వాన్ని పరిరక్షిస్తూ అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై భారతీయ అమెరికన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
హర్మూజ్ జలసంధి తమ దేశానికి దేవుడు ప్రసాదించిన అమూల్యమైన వరమని ఇరాన్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడిగా మళ్లీ ఎన్నికైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సంస్థల ఆదాయం గణనీయంగా పెరిగింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించిన ఓ చమురు ట్యాంకర్ సురక్షితంగా ఒడిశాలోని పారాదీప్ పోర్ట్కు చేరుకుంది.
భారత్-జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక,ప్రపంచ భాగస్వామ్యానికి మరింత బలం చేకూర్చే కీలక నిర్ణయాలు వెలువడ్డాయి.
దేశీయ విమానయాన రంగంలో మరో కీలక మైలురాయిని భారత్ అందుకుంది.
ఉద్యోగుల భవిష్యనిధి (EPF) క్లెయిమ్ల పరిష్కార ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే చర్లపల్లి నుంచి నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్ల సర్వీసులను మరోసారి పొడిగించింది.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, జపాన్ ప్రధాని సనాయే టకైచి గురువారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు.