Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
చాలామంది సేవింగ్స్ దగ్గరికి వచ్చేసరికి ఫిక్స్డ్ డిపాజిట్లు సురక్షితమైన పెట్టుబడిగా పరిగణిస్తారు.
ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభానికి ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉండగా, రాజస్థాన్ రాయల్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ పోరాటమే కాదు.. భావోద్వేగాలు, చరిత్ర, ఉత్కంఠ అన్నీ కలిసిన ఓ పెద్ద ఈవెంట్.
కొలంబోలో ఆదివారం(ఫిబ్రవరి 15) జరగాల్సిన భారత్-పాకిస్థాన్ టీ20 వరల్డ్కప్ మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలే అవకాశం ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా ఐటీ,మెటల్ షేర్లలో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగింది.
భారత్తో వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరిన సందర్భంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం భారత్ మ్యాప్ను విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
చైనాలో షీ జిన్పింగ్ ప్రభుత్వం సైన్యంలో అమలు చేస్తున్న ప్రక్షాళన చర్యలను అమెరికా ఒక అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రమాదకరంగా మారవచ్చన్న చర్చకు తాజాగా మరో ఉదాహరణ బయటకు వచ్చింది.
సాధారణంగా విలువైన వస్తువుల గురించి మాట్లాడితే మనకు ముందుగా బంగారం, వజ్రాలే గుర్తుకొస్తాయి.
దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారి దేశంలో బంగారం డిస్కౌంట్ ధరలకు లావాదేవీలు జరుగుతున్నాయి.
రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మరో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లో భారీ పతనం కనిపించింది.
రోడ్డుప్రమాదాలను నియంత్రించి ప్రజల భద్రతను పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
సింగరేణి సంస్థ కొత్త సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ గురువారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసిస్తున్న బస్తీలు, మురికివాడల్లో అంగన్వాడీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఐదు వందల చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని తెలంగాణ రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.
మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో కీలక భాగంగా, ఈసీ-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రూపొందించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అవసరమైన 100 ఎకరాల రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కోరారు.