Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి భారతీయ స్టాక్ మార్కెట్లు దాదాపు 5 శాతం వరకు పడిపోయాయి.
దేశవ్యాప్తంగా ఎల్పీజీ (LPG) సిలిండర్ల కొరత తీవ్రంగా ఉండటంతో రైల్వే ప్రయాణికులకు అందించే ఆహార సేవలపై ప్రభావం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కమర్షియల్ (వాణిజ్య) గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా దేశంలోని పలు ప్రధాన నగరాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
పశ్చిమాసియాలో రోజురోజుకు ఉద్రిక్తతలు పెరుగుతున్న పరిస్థితిపై ఖతార్ ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.
హిమాచల్ ప్రదేశ్ అనగానే చాలా మంది భారతీయుల మనసులో కొన్ని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలే ముందుగా గుర్తుకు వస్తాయి.
ఇరాన్తో యుద్ధాన్ని త్వరలో ముగిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు ప్రకటిస్తున్నప్పటికీ, పశ్చిమాసియాలో పరిస్థితులు మాత్రం ఇంకా ఉద్రిక్తంగానే కొనసాగుతున్నాయి.
చర్లపల్లిలో ఉన్న భారత్ పెట్రోలియం,హిందూస్తాన్ పెట్రోలియం,ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థలకు చెందిన ప్లాంట్లలో ఇంధన సరఫరా గణనీయంగా తగ్గిపోయింది.
అంతర్జాతీయ స్థాయిలో ఆర్థిక అనిశ్చితి కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు మళ్లీ పెరుగుదల దిశగా కదులుతున్నాయి.
భారత స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ పతనాన్ని చూశాయి. ప్రధాన సూచీలు అయిన సెన్సెక్స్,నిఫ్టీ రెండూ దిగజారాయి.
దాదాపు ఏడు నెలల క్రితం అమెరికాకు ఒక అరుదైన రక్షణ సాంకేతికతను అందించేందుకు ఉక్రెయిన్ ముందుకొచ్చింది.
ఇరాన్లోని చమురు కేంద్రాలపై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా వైమానిక దాడులు జరిపిన కొన్ని గంటల్లోనే అక్కడి పలు ప్రాంతాల్లో నల్లటి వర్షం కురిసినట్టు అంతర్జాతీయ వార్తా సంస్థలు వెల్లడించాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఇప్పుడు భారతదేశంలోని హోటల్ రంగంలో ప్రభావం చూపుతున్నాయి.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ప్రకటించిన రోజు, టెహ్రాన్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఇస్లామిక్ రిపబ్లిక్కు మద్దతుదారులు రాత్రివేళ గుమికూడి "అల్లాహు అక్బర్" అంటూ నినాదాలు చేశారు.
ఇరాన్తో యుద్ధ పరిస్థితులు నెలకొన్న సమయంలో రష్యా నుంచి చమురు (Russian oil) కొనుగోలు చేసేందుకు భారత శుద్ధి కర్మాగారాలకు అమెరికా (USA) తాత్కాలిక మినహాయింపు ఇచ్చిన విషయం తెలిసిందే.
అమెరికా నౌకాదళం హోర్ముజ్ జలసంధిలో ఒక ఆయిల్ ట్యాంకర్కు ఎస్కార్ట్ ఇచ్చిందన్న వార్తలను వైట్ హౌస్ ఖండించింది.
వియత్నాంకు చెందిన ప్రముఖ సంస్థ వింగ్రూప్ (Vingroup) తమ ఎలక్ట్రిక్ వాహనాల బ్రాండ్ విన్ఫాస్ట్ (VinFast) కార్లపై కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది.
తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగంలో డిజిటల్ సాంకేతికతను మరింతగా ప్రోత్సహించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది.
గూగుల్ తన జెమినీ (Gemini) ఏఐ చాట్బాట్ను ఇప్పుడు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాలకు ప్రయాణం చేయాలనుకునే వారికి ఇండిగో ఎయిర్లైన్స్ ముఖ్యమైన సమాచారం వెల్లడించింది.
ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాల్లో అంతరాయం ఏర్పడి డీజిల్ కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్కు భారత్ సాయం అందించింది.
కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న సివిల్ పోస్టులు, సేవలకు జరిగే ప్రత్యక్ష నియామకాల్లో ఓబీసీ (ఇతర వెనుకబడిన వర్గాలు) అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్ అమలులో ఉందని కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్సభకు వెల్లడించింది.
గోవా తీర ప్రాంతం వద్ద దేశీయంగా తయారైన ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ను రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO),భారత నౌకాదళం కలిసి విజయవంతంగా పరీక్షించాయి.
రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం-కిసాన్ పథకం కింద నిధులు ఈ నెల 13న విడుదల కానున్నాయి.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడం రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో హోటల్ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
చమురు రవాణాకు ప్రపంచవ్యాప్తంగా అత్యంత కీలకంగా భావించే హర్మూజ్ (Hormuz) జలసంధి సమీపంలో తీవ్ర దాడులు జరిగాయి.
ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అమెరికాలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ప్రభావం విశాఖ ఉక్కు పరిశ్రమపై కూడా కనిపిస్తోంది.