Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
నీట్ పరీక్ష పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుండగా, తాజాగా నీట్ పోర్టల్లో మరో భద్రతా లోపం బయటపడింది.
ముక్కోణపు వన్డే సిరీస్లో భాగంగా సోమవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో శ్రీలంక 'ఎ' జట్టు సూపర్ ఓవర్లో ఇండియా 'ఎ'పై విజయం సాధించింది.
క్రికెట్లో నోబాల్,వైడ్, స్లో ఓవర్రేట్ వంటి పెనాల్టీలు సాధారణంగా కనిపిస్తుంటాయి.
దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ తన కొత్త ఫ్లెక్స్ ఫ్యూయల్ కమ్యూటర్ బైక్లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది.
ముంబయిలో బుల్లితెర నటి సంచిత ఉగాలే ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కేపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా, దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కించిన స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది.
ఫిఫా ప్రపంచకప్లో జాత్యహంకార వివాదం చర్చనీయాంశంగా మారింది.
యూరప్లో తన ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ (FSD) టెక్నాలజీకి అనుమతులు పొందేందుకు ప్రయత్నిస్తున్న టెస్లా కొత్త వివాదంలో చిక్కుకుంది.
దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ (Maruti Suzuki) వినియోగదారులకు మరో కొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది.
వాట్సాప్ వినియోగదారులకు మరో శుభవార్త. మెటా సంస్థకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వెబ్ వెర్షన్లో కీలక ఫీచర్ను తీసుకొస్తోంది.
పిల్లలపై సోషల్ మీడియా ప్రభావాన్ని తగ్గించేందుకు బ్రిటన్ ప్రభుత్వం కీలక అడుగు వేస్తోంది.
భారత్లో టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) మే నెలలో భారీగా పెరిగి 9.68 శాతానికి చేరుకుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.
ఫ్రాన్స్లోని సరస్సు తీర పట్టణం ఎవియన్-లే-బెయిన్లో 52వ G7 సదస్సు నేటి (జూన్ 15) నుంచి మూడు రోజుల పాటు జరగనుంది.
దేశంలోనే అత్యంత విషాదకరమైన విమాన ప్రమాదాల్లో ఒకటైన ఎయిర్ ఇండియా AI171 విమాన ప్రమాదంపై తాజాగా కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కుదరనున్న శాంతి ఒప్పందంలో భాగంగా ఇరాన్కు చెందిన భారీ మొత్తంలో స్తంభింపజేసిన (Frozen) ఆస్తులను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది.
భారత సైన్యం యూనిఫాం నిబంధనల్లో కీలక మార్పులు చేసింది.
అమెరికా-ఇరాన్ మధ్య పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా శాంతి ఒప్పందానికి రూపురేఖలు సిద్ధం కావడంతో ప్రపంచ మార్కెట్లలో సానుకూల సంకేతాలు కనిపించాయి.
అమెరికా,ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేలా ఇరు దేశాలు కీలక ఒప్పందానికి చేరుకోవడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊరట లభించింది.
ఉక్రెయిన్పై కొనసాగుతున్న యుద్ధంలో రష్యాకు ఇప్పటివరకు ఉన్న భారీ మానవ వనరుల ఆధిక్యం క్రమంగా తగ్గుతున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు.
భారతదేశ వర్షాకాలాన్ని ప్రభావితం చేసే కీలక వాతావరణ వ్యవస్థ ఎల్నినో మళ్లీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.