Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
టాలీవుడ్ హీరో ఆది సాయికుమార్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం 'శంబాల'. గత ఏడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైన ఈ మిస్టరీ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇరాన్లో కొనసాగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ఇప్పటివరకు రెండువేల మందికిపైగా మృతి చెందగా, వేలాది మందిని అరెస్టు చేసినట్లు సమాచారం.
పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతంలో కోడిపందేలు జోరుగా కొనసాగుతున్నాయి.
మాస్కోలోని బ్రిటిష్ దౌత్యవేత్తను గూఢచర్య ఆరోపణల కారణంగా రష్యా దేశం నుంచి బహిష్కరించినట్లు రష్యా భద్రతా అధికారులు ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ చూసినా ఏఐ (Artificial Intelligence) గురించి చర్చ సాగుతోంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమి పైకి చేరారు.
'బలగం'తో ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న హాస్యనటుడు వేణు యెల్దండి (Venu Yeldandi) ఇప్పుడు కొత్తగా 'ఎల్లమ్మ' చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతున్నారు.
యూట్యూబ్ ఇప్పటికే పిల్లల డివైసులపై తల్లిదండ్రులు నియంత్రణలు పెట్టడానికి వివిధ టూల్స్ అందిస్తోంది.
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్, సహజ అందం సాయి పల్లవి బాలీవుడ్ లోకి అడుగు పెట్టడానికి సిద్దంగా ఉన్నారని తెలుస్తోంది.
ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ బజాజ్ ఆటో తన చేతక్ శ్రేణిలో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది.
భారత్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ 2026లోకి అడుగుపెడుతుండగా తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటోంది.
కొత్త స్మార్ట్ఫోన్ కోసం ఎదురు చూస్తున్నవాళ్లకు 2026లో నిరాశే ఎదురవనుంది.
కేంద్రం '10 నిమిషాల' ఫిక్స్డ్ డెలివరీ ప్రకటనలను నిలిపివేయాలని క్విక్ కామర్స్ కంపెనీలకు సూచించిన కొద్ది రోజులకే, విడుదలైన ఒక సర్వేలో వినియోగదారులు ఈ మోడల్కు మద్దతు ఇవ్వడం లేదని తేలింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ,ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)మధ్య పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది.
దాదాపు 13 ఏళ్లుగా కోమాలో ఉండి జీవిస్తోన్న 32 ఏళ్ల హరీశ్ రాణా కారుణ్య మరణం సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది.
మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.
దేశవ్యాప్తంగా ఇప్పుడు అందరి దృష్టి రాబోయే కేంద్ర బడ్జెట్పైనే కేంద్రీకృతమైంది.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన తాజా చిత్రం 'జన నాయగన్' విడుదలకు ముందే అనేక ఆటంకాలను ఎదుర్కొంటోంది.
అతి పెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది.
దాదాపు రెండు వారాలుగా హింసాత్మక నిరసనలతో ఉప్పొంగిపోతున్న ఇరాన్పై అమెరికా సైనిక దాడులు దిగడం దాదాపు అనివార్యంగా కనిపిస్తోంది.
టీమిండియా ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్కు న్యూజిలాండ్తో వడోదర వేదికగా జరిగిన తొలి వన్డేలో గాయం తగిలింది.