Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పశ్చిమ బెంగాల్లో మదర్సాల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ భారీగా పడిపోతుండటంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) పలు కీలక చర్యలను పరిశీలిస్తోంది.
భారతీయ మూలాలున్న ఇన్వెస్టర్ ఆంటోనియో గ్రాసియాస్కు స్పేస్-X IPO భారీ అదృష్టాన్ని తీసుకురానున్నట్లు తెలుస్తోంది.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) సభ్యులకు త్వరలో పెద్ద ఊరట లభించనుంది.
భారత్లో కాస్మెటిక్ ఇంజెక్షన్ల వినియోగంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడంలో ఆలస్యం జరిగితే వినియోగదారులను ఇబ్బందులకు గురిచేసే బ్యాంకులు, వసూళ్ల సంస్థలపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన చర్యలకు సిద్ధమైంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి. సమాచార సాంకేతిక రంగం, వినియోగ వస్తు సంస్థల షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలపై ప్రభావం పడింది.
ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల చేపట్టిన ఐదు దేశాల విదేశీ పర్యటన భారత్కు భారీ ఆర్థిక, వ్యూహాత్మక లాభాలను తీసుకొచ్చింది.
పశ్చిమ బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా సూరి ప్రాంతానికి చెందిన కంఠా స్టిచ్ కళాకారిణి త్రిప్తి ముఖర్జీకి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారం ప్రకటించింది.
ఆఫ్రికా దేశాల్లో మళ్లీ ఎబోలా వైరస్ భయాందోళనలు సృష్టిస్తోంది.
'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) ఎక్స్ ఖాతాను భారత్లో నిలిపివేశారని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే(Abhijeet Dipke)వెల్లడించారు.
కేరళకు చెందిన 92 ఏళ్ల పర్యావరణ కార్యకర్త కొల్లక్కయిల్ దేవకీ అమ్మ జీకి పద్మశ్రీ పురస్కారం లభించింది.
దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 25న ప్రదానం చేయనున్నారు.
మలయాళ సినీ పరిశ్రమలో లెజెండరీ నటుడిగా గుర్తింపు పొందిన మమ్ముట్టికి ఈ ఏడాది పద్మభూషణ్ పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే.
కృష్ణా జిల్లా గుడివాడలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి సమర్పించిన వజ్రాలతో అలంకరించిన బంగారు కిరీటం కనిపించకపోవడం తీవ్ర కలకలం రేపింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్, ఎలాన్ మస్క్కు చెందిన xAIతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది.
భారత మార్కెట్లో తమ SUV లైనప్ను విస్తరించేందుకు నిస్సాన్ సిద్ధమవుతోంది.
దిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు ఎబోలా వైరస్ వ్యాప్తిపై కీలక హెచ్చరికలు జారీ చేశారు.
కృత్రిమ మేధ సాంకేతికతను వేగంగా వినియోగంలోకి తెస్తున్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ సంస్థలు పెద్దఎత్తున ఉద్యోగాల కోతలు చేపడుతున్నాయి.
ప్రధాని నరేంద్ర మోదీ ఐదు దేశాల విదేశీ పర్యటన ముగించుకుని గురువారం భారత్కు చేరుకున్నారు.
చాట్జీపీటీతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఓపెన్ఏఐ సంస్థ త్వరలో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో పాకిస్థాన్కు భారత్ తీవ్ర స్థాయిలో సమాధానం ఇచ్చింది.
బజాజ్ ఆటో తన ప్రముఖ బైక్ పల్సర్ N160 శ్రేణిలో కొత్త వేరియంట్ను తీసుకొచ్చింది.
అమెరికాకు చెందిన ప్రముఖ చిప్ తయారీ సంస్థ నివిడియా(NVIDIA)మరోసారి భారీ ఆర్థిక ఫలితాలతో మార్కెట్ను ఆశ్చర్యపరిచింది.
భారత్లో ప్రైవేట్ రంగ కార్యకలాపాల వృద్ధి మే నెలలో స్వల్పంగా మందగించింది.
విశాఖపట్టణంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, పట్టణ సౌకర్యాల మెరుగుదలకు సంబంధించిన మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని విశాఖ ఎంపీ శ్రీభరత్ వెల్లడించారు.
ఇరాన్ అంశంపై అమెరికా,ఇజ్రాయెల్ దేశాల మధ్య విభేదాలు తాజాగా బహిర్గతమవడం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
వ్యవసాయ రంగంలో ఇజ్రాయెల్ మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది.
రెండో ప్రపంచ యుద్ధ కాలానికి చెందిన ఓ బంకర్ భవనం ఇప్పుడు పర్యాటకులను ఆకట్టుకునే ప్రత్యేక ఆతిథ్య కేంద్రంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.