Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
టీ20 ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే కేవలం క్రికెట్ పోరాటమే కాదు.. భావోద్వేగాలు, చరిత్ర, ఉత్కంఠ అన్నీ కలిసిన ఓ పెద్ద ఈవెంట్.
కొలంబోలో ఆదివారం(ఫిబ్రవరి 15) జరగాల్సిన భారత్-పాకిస్థాన్ టీ20 వరల్డ్కప్ మ్యాచ్కు వరుణుడు అడ్డు తగిలే అవకాశం ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా ఐటీ,మెటల్ షేర్లలో చోటుచేసుకున్న అమ్మకాల ఒత్తిడి సూచీలను కిందకు లాగింది.
భారత్తో వాణిజ్య ఒప్పందంపై అంగీకారం కుదిరిన సందర్భంలో అమెరికా వాణిజ్య ప్రతినిధి కార్యాలయం భారత్ మ్యాప్ను విడుదల చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
చైనాలో షీ జిన్పింగ్ ప్రభుత్వం సైన్యంలో అమలు చేస్తున్న ప్రక్షాళన చర్యలను అమెరికా ఒక అవకాశంగా మలుచుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ప్రమాదకరంగా మారవచ్చన్న చర్చకు తాజాగా మరో ఉదాహరణ బయటకు వచ్చింది.
సాధారణంగా విలువైన వస్తువుల గురించి మాట్లాడితే మనకు ముందుగా బంగారం, వజ్రాలే గుర్తుకొస్తాయి.
దాదాపు నెల రోజుల తర్వాత తొలిసారి దేశంలో బంగారం డిస్కౌంట్ ధరలకు లావాదేవీలు జరుగుతున్నాయి.
రాబోయే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా మరో 50 కొత్త విమానాశ్రయాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు.
ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న బలహీన సంకేతాల ప్రభావంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లో భారీ పతనం కనిపించింది.
రోడ్డుప్రమాదాలను నియంత్రించి ప్రజల భద్రతను పెంచాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది.
సింగరేణి సంస్థ కొత్త సీఎండీగా సీనియర్ ఐఏఎస్ అధికారి డాక్టర్ జ్యోతి బుద్ధప్రకాశ్ గురువారం అధికారికంగా బాధ్యతలు చేపట్టారు.
హైదరాబాద్ మెట్రోపాలిటన్ పరిధిలో వలస కార్మికులు అధికంగా నివసిస్తున్న బస్తీలు, మురికివాడల్లో అంగన్వాడీ సేవలను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఐదు వందల చదరపు గజాల కంటే తక్కువ విస్తీర్ణంలో చేపట్టే నిర్మాణాలకు రెరా రిజిస్ట్రేషన్ తప్పనిసరి కాదని తెలంగాణ రెరా అప్పిలేట్ ట్రైబ్యునల్ స్పష్టం చేసింది.
మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో కీలక భాగంగా, ఈసీ-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రూపొందించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అవసరమైన 100 ఎకరాల రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కోరారు.
ప్రజల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఆనందాన్ని పంచే లక్ష్యంతో రూపొందించిన 'హ్యాపీ సండే' కార్యక్రమం ఏపీ వ్యాప్తంగా మళ్లీ అమలులోకి రానుంది.
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాలాజి మెడమల్లి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు.
అగ్రిగోల్డ్పై క్రిమినల్ కేసులు నమోదయ్యేలోపు ఆ సంస్థ అభివృద్ధి చేసిన లేఔట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి,రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసుకున్న వారి భూములను జప్తు నుంచి మినహాయించాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వం యథాతథంగా తిరిగి అమలు చేసింది.
దేశాన్ని పునరుత్పాదక ఇంధన రంగంలో ముందుకు నడిపించే ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో నీతి ఆయోగ్ ఒక సమగ్ర ముసాయిదా బ్లూప్రింట్ను సిద్ధం చేసింది.
రాష్ట్రంలో కళాశాలలకు అనుబంధ గుర్తింపు మంజూరు విషయంలో ప్రతి విశ్వవిద్యాలయం ఒక్కొక్క విధానాన్ని అనుసరిస్తున్నాయని, ఈ పరిస్థితిని మార్చి వీటి స్థానంలో ఏకీకృత విధానం అమలు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెల్లడించారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకీ తీవ్రరూపం దాలుస్తున్న వేళ, ఇరాన్పై చర్యలకు దిగేందుకు అమెరికా సన్నద్ధమవుతున్నట్లు స్పష్టమవుతోంది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్'లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి,వైసీపీ నాయకుడు పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
'క్లాడ్' చాట్బాట్ను అభివృద్ధి చేసిన అమెరికాకు చెందిన ఏఐ స్టార్టప్ ఆంత్రోపిక్ తాజాగా 'క్లాడ్ కోవర్క్ ఏజెంట్' అనే కొత్త కృత్రిమ మేధా టూల్ను విడుదల చేసింది.
యూట్యూబ్ ఎట్టకేలకు ఆపిల్ విజన్ ప్రో కోసం ప్రత్యేక యాప్ను విడుదల చేసింది.
బంగ్లాదేశ్లో నిర్వహించిన తాజా పార్లమెంట్ ఎన్నికల్లో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ) భారీ విజయం సాధించడంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు.
శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి (Stock Market Today).
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందానికి సంబంధించిన ఫ్యాక్ట్షీట్ను ట్రంప్ ప్రభుత్వం ఇటీవల సవరించిన నేపథ్యంలో, న్యూఢిల్లీకి మరిన్ని రాయితీలు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ప్రపంచంలో అత్యంత బలమైన పాస్పోర్ట్ల జాబితాలో భారత్ ఈసారి గణనీయమైన పురోగతి సాధించింది.
సోనీ సంస్థ ఎట్టకేలకు WF-1000XM6 ఇయర్బడ్స్ను అధికారికంగా విడుదల చేసింది.
షియోమీ సంస్థ తన ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో మరో కీలక మైలురాయిని అందుకుంది.
గాజా ప్రాంత పునర్నిర్మాణం,శాంతి స్థాపన లక్ష్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారంభించిన 'శాంతి మండలి (Board of Peace)'లో భాగస్వామ్యం కావాలని భారత్కు అమెరికా ప్రభుత్వం ఆహ్వానం పంపిన విషయం తెలిసిందే.