Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దేశంలో రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యాచరణను అమలు చేయడానికి సిద్ధమైంది.
భారత్-అమెరికా రక్షణ సంబంధాలు మరింత దృఢంగా మారుతున్నాయి. భారత సైనిక శక్తిని పెంచే దిశగా అమెరికా మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన సోదరి కుమారుడు సాగర్ అదానీపై అమెరికాలో నమోదైన కీలక క్రిమినల్ కేసులు పూర్తిగా ముగిశాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగా వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉజ్జయిని ఎక్స్ప్రెస్కు ప్రమాదం చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.
తెలంగాణ ప్రభుత్వ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రారంభమైన ఆయిల్పామ్ కర్మాగారం రైతుల్లో ఈ పంట సాగుపై విశ్వాసాన్ని పెంచుతోంది.
అమరావతి క్వాంటమ్ వ్యాలీకి మరో కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థ చేరుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై చేపట్టాల్సిన సైనిక దాడిని చివరి క్షణంలో నిలిపివేసినట్లు వెల్లడించారు.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి నార్వే ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన 'గ్రాండ్ క్రాస్ ఆఫ్ రాయల్ నార్వేజియన్ ఆర్డర్ ఆఫ్ మెరిట్'ను ప్రదానం చేసింది.
ప్రపంచ స్థిరత్వం, సుస్థిర అభివృద్ధి, ఉమ్మడి శ్రేయస్సుకు భారత్-ఐరోపా భాగస్వామ్యం బలమైన ఆధారంగా మారాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు.
సామాజిక మాధ్యమాల్లో రెచ్చగొట్టే వ్యాఖ్యలు,తప్పుడు ప్రచారాలు,సున్నిత అంశాలపై విద్వేషపూరిత పోస్టులు చేసే వారిపై హైదరాబాద్ పోలీసులు ఇక మరింత కఠినంగా వ్యవహరించనున్నారు.
అమెరికా ఆర్థిక శాఖ రష్యా ముడి చమురుకు సంబంధించిన ఆంక్షల మినహాయింపును మరో నెలపాటు పొడిగించింది.
దక్షిణ టర్కీలోని మెర్సిన్ నగరంలో ఘోర కాల్పుల ఘటన చోటుచేసుకుంది.
గ్రామకంఠం భూముల రిజిస్ట్రేషన్లకు చాలా కాలంగా కొనసాగుతున్న సమస్యలకు ప్రభుత్వం తెరదించింది.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వ్యవసాయ భూములు, సాగేతర భూములు, స్థిరాస్తుల ప్రభుత్వ మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
దేశంలోని వాహనదారులకు కేంద్రం మరోసారి షాక్ ఇచ్చింది.
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన డిజైన్ను భారతీయ రైల్వే శాఖ విడుదల చేసింది.
దేశీయ ఇంధన అవసరాలు, వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముడి చమురు దిగుమతులు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలో సోమవారం జరిగిన ఐఈడీ పేలుడులో గిరిజన తెగ నాయకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా తన క్విక్ కామర్స్ సేవలను మరింత వేగంగా విస్తరించేందుకు అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
భారత సంతతికి చెందిన యువకుడు తుషార్ కుమార్ బ్రిటన్లో అరుదైన ఘనత సాధించారు.
భారత ఆటో మొబైల్ భద్రతా పరీక్షల రంగంలో కీలక ముందడుగు పడింది.
చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించి తీవ్ర కలకలం రేపింది.