Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికాతో ట్రేడ్ డీల్పై అవగాహనకు వచ్చిన భారత్ తాజాగా మరో కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది.
నాగ చైతన్య ప్రస్తుతం దర్శకుడు కార్తీక్ దండు తెరకెక్కిస్తున్న 'వృషకర్మ' సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
గోదావరి పుష్కరాలు జరిగే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.
వేడివేడి అన్నం, చపాతీ, రోటీ, పులావ్లోకి పనీర్ బుర్జీ వేసి తింటుంటే అద్భుతంగా ఉంటుంది.
అమెరికా నుంచి వచ్చే పారిశ్రామిక, వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ పెద్ద ఎత్తున దిగుమతి సుంకాలను తగ్గించేందుకు సిద్ధంగా ఉందని అమెరికా అగ్ర వాణిజ్య ప్రతినిధి జెమిసన్ గ్రీర్ వెల్లడించారు.
బాదుడు, ఉతుకుడు, విధ్వంసం... ఈ పదాలన్నీ వాళ్ల ఆట ముందు చిన్నబోతాయి.
పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియకు సంబంధించిన కేసులో ఈరోజు (బుధవారం) సుప్రీంకోర్టు విచారణ జరగనుంది.
ఘజియాబాద్లో మంగళవారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది.
ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ప్రమాదం తృటిలో తప్పింది.
గత నాలుగు-ఐదు రోజులుగా వరుసగా తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు బుధవారం స్వల్పంగా పెరుగుదల నమోదు చేసింది.
వైద్య రంగంలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోదీ మధ్య ఇటీవల కుదిరిన కీలక వాణిజ్య ఒప్పందం తర్వాత, భారత్-అమెరికా ఆర్థిక భాగస్వామ్యం కొత్త దశలోకి అడుగుపెట్టింది.
భారత్-చైనా మధ్య వాణిజ్య లావాదేవీలు చరిత్రలోనే అత్యున్నత స్థాయికి చేరుకున్నాయని చైనాకు చెందిన దౌత్యవేత్త జు ఫియాంగో వెల్లడించారు.
ఆధునిక క్రికెట్ అవసరాలకు తగ్గట్టు ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేందుకు ప్రతిష్టాత్మక మెరీల్బోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ) కీలక నిర్ణయాలు తీసుకుంది.
ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారీ చిత్రాల్లో 'వారణాసి' ఒకటిగా నిలుస్తోంది.
రష్యా ఉక్రెయిన్పై భారీ స్థాయిలో దాడులకు తెగబడిందని అధ్యక్షుడు వ్లోదిమిర్ జెలెన్స్కీ మంగళవారం వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 18న అమరావతికి రానున్నట్లు సమాచారం.
లిబియా మాజీ నియంత దివంగత మువామర్ గడాఫీ కుమారుడు సయిఫ్ అల్ ఇస్లాం (53) హత్యకు గురయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది రోజువారీ పనులకు ఆధారంగా మారిన చాట్జీపీటీ తాజాగా అమెరికాలో కొద్దిసేపు మొరాయించింది.
భారత్-అమెరికా మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందంపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది.
పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంతో వర్షాకాలంలో గోదావరిలో వరద నీరు సజావుగా ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడతాయని, దీని వల్ల భద్రాచలం ఆలయం సహా పట్టణం ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది.
ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టడంతో పాటు,నకిలీ లెక్చరర్ల సమస్యను తగ్గించేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక అడుగు వేసింది.
వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఒత్తిడికి ప్రధాని మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు.
చాలా కాలం తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది.
భారత్-అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది.
ప్రఖ్యాత ఇటాలియన్ డిజైన్ సంస్థ బెర్టోన్ తాజాగా తన కొత్త సూపర్కార్ రన్అబౌట్ను ఆవిష్కరించి ఆటో ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
భారత్, అమెరికాల మధ్య కీలక వాణిజ్య ఒప్పందం కుదిరింది.ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఇటీవల జరిగిన ఫోన్ చర్చల అనంతరం ఈ డీల్కు తుది రూపు దిద్దుకున్నట్లు సమాచారం.
దేశీయ పారిశ్రామిక రంగంలో అగ్రస్థానంలో ఉన్న అదానీ గ్రూప్ ఇప్పుడు హెలికాప్టర్ల తయారీ విభాగంలోకి ప్రవేశించింది.
భారతీయుల గోప్యతతో ఆటలాడే హక్కు ఏ కంపెనీకీ లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.