Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్కు సంబంధించిన డిజైన్ను భారతీయ రైల్వే శాఖ విడుదల చేసింది.
దేశీయ ఇంధన అవసరాలు, వాణిజ్య ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ముడి చమురు దిగుమతులు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.
పాకిస్థాన్ వాయవ్య ప్రాంతంలో సోమవారం జరిగిన ఐఈడీ పేలుడులో గిరిజన తెగ నాయకుడు సహా ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో నలుగురు గాయపడినట్లు పోలీసులు వెల్లడించారు.
దేశవ్యాప్తంగా తన క్విక్ కామర్స్ సేవలను మరింత వేగంగా విస్తరించేందుకు అమెజాన్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
భారత సంతతికి చెందిన యువకుడు తుషార్ కుమార్ బ్రిటన్లో అరుదైన ఘనత సాధించారు.
భారత ఆటో మొబైల్ భద్రతా పరీక్షల రంగంలో కీలక ముందడుగు పడింది.
చైనాలోని గ్వాంగ్జీ ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 5.2 తీవ్రతతో భూకంపం సంభవించి తీవ్ర కలకలం రేపింది.
అమెరికాలోని పలు వ్యాపార విద్యాసంస్థలు ట్యూషన్ ఫీజులను భారీగా తగ్గిస్తూ, విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించేందుకు ముందుకొస్తున్నాయి.
ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా సంస్థలు, ఇతర ఆర్థిక సంస్థలు ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవాలని కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తొచ్చన్న ఆందోళనలు, రూపాయి విలువ బలహీనపడడం వంటి కారణాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
ప్రముఖ రచయిత రస్కిన్ బాండ్కు ప్రకృతి అంటే చాలా ఇష్టం. ఈ విషయం ఆయన రచనల్లోనే కాదు, వ్యక్తిగత జీవితంలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది.
తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఓపెన్ఏఐ సంస్థ రూపొందించిన చాట్జీపీటీ ఆధారిత చిత్రాల సృష్టి సాధనం ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ పొందుతోంది.
ఆంధ్రప్రదేశ్ న్యాయ ప్రవేశ పరీక్షలు ఏపీ లాసెట్-2026, పీజీఎల్సెట్-2026 ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ సోమవారం విడుదల చేశారు.
2020 దిల్లీ అల్లర్ల కేసులో జేఎన్యూ మాజీ విద్యార్థి నేతలు ఉమర్ ఖాలిద్, శర్జీల్ ఇమామ్కు బెయిల్ నిరాకరిస్తూ ఈ ఏడాది జనవరిలో ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది.
అమెరికా ప్రభుత్వం భూమిపై కూలిపోయిన యూఎఫ్వోల(UFOs)నుంచి నాలుగు రకాల గ్రహాంతరవాసులను స్వాధీనం చేసుకుందని మాజీ సీఐఏ పరిశోధకుడు హాల్ పుట్హాఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్ టెల్ మార్కెట్ క్యాపిటలైజేషన్లో భారీ దూకుడు చూపించింది.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఆదివారం కీలక చర్చలు జరిగాయి.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల మధ్య చైనా పాత్రపై ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం నార్వేలో అడుగుపెట్టనున్నారు. మే 18, 19 తేదీల్లో రెండు రోజుల పాటు ఆయన అక్కడ పర్యటించనున్నారు.
ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సల్లో ఉపయోగించే ప్రపంచ తొలి కాపర్ మిశ్రమ టైటానియం ఇంప్లాంట్ను చైనా అభివృద్ధి చేసింది.
ఖతార్.. పర్షియన్ గల్ఫ్లో ఉన్న చిన్న ద్వీపకల్ప దేశం. ప్రపంచంలో అత్యంత ధనిక దేశాల్లో ఒకటిగా పేరొందిన ఈ దేశం ఇప్పుడు తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటోంది.