Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
హర్మూజ్ జలసంధి మార్గంలో చమురు రవాణా పూర్తిగా నిలిచిపోవడంతో ఇరాన్ పరిస్థితి రోజురోజుకు సంక్లిష్టంగా మారుతోంది.
తెలంగాణలో పదో తరగతి ఫలితాలు అధికారికంగా విడుదలయ్యాయి.
ఇరాన్ యుద్ధ ప్రభావం ప్రపంచంలోని పలు దేశాలపై తీవ్రంగా కనిపిస్తోంది.
భారత ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతున్న సమయంలో, లింక్డ్ఇన్ దేశంలో కెరీర్ అభివృద్ధికి అనుకూలమైన టాప్ 25 పెద్ద కంపెనీల జాబితాను విడుదల చేసింది.
ఓపెక్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ బయటకు రావాలనే నిర్ణయం ప్రపంచ చమురు మార్కెట్లో పెద్ద మార్పులకు దారి తీస్తోంది.
దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలలో ఒకటైన ఇన్ఫోసిస్(Infosys)ఈసారి టాప్-10 అత్యంత విలువైన కంపెనీల జాబితా నుంచి తప్పుకుంది.
పశ్చిమ బెంగాల్లో బుధవారం రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది.
దేశంలో వాహనాల కోసం ఉపయోగించే ఇంధనాల విషయంలో కీలక మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.
భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ(Vinod Kambli)ఇటీవల ఒక ఐస్క్రీమ్ ప్రకటనలో కనిపించారు.
వేసవి సెలవులు మొదలయ్యాక చిన్నారులు ఎక్కువగా ఆస్వాదించే వంటకాలలో ఐస్క్రీమ్ ఒకటి.
భారత్లో కీవే ఇండియా తన క్రూయిజర్ బైక్ లైన్అప్ను రిఫ్రెష్ చేస్తూ కొత్తగా 2026 V302C మోడల్ను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
హైదరాబాద్లో ప్రముఖ నిర్మాణ సంస్థ బ్రిగేడ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ కీలక పెట్టుబడి పెట్టింది.
బ్లూమ్బెర్గ్ తన టెర్మినల్ను మరింత స్మార్ట్గా మార్చే దిశగా కీలక అడుగు వేసింది.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసిన కేసులో వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్న పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆడి సంస్థ తన ప్రముఖ విద్యుత్ ఎస్యూవీ క్యూ4 ఈ-ట్రాన్కు సంబంధించిన అప్డేటెడ్ మోడల్ను ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించింది.
ఒడిశాలో జరిగిన ఈ సంఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణలో ఇల్లు లేదా భూమి కొనాలనుకునే వారికి కీలక సమాచారం.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, యూకేలో ఉన్న ఇరాన్ దౌత్య కార్యాలయం చేసిన ఒక ప్రకటన పెద్ద చర్చకు దారి తీసింది.
దేశీయ మార్కెట్లు బుధవారం గట్టిగా లాభాల దిశగా కదిలాయి.
అమెరికాలోని న్యూయార్క్'కు చెందిన నేత్ర వైద్యుడు Dr. Eric Rosenberg అరుదైన ఘట్టాన్ని నమోదు చేశారు.
భారత మార్కెట్లో Mini India కొత్తగా మినీ కూపర్ S కన్వర్టిబుల్ JCW(John Cooper Works) ప్యాక్ను విడుదల చేసింది.
పెట్రోల్, డీజిల్ వాహనాలకు భవిష్యత్ లేదని కేంద్ర రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
ఇరాన్తో యుద్ధం ప్రారంభమైన రోజే ఆ దేశ అత్యున్నత నాయకుడు మరణించడంతో,అక్కడి పాలనా వ్యవస్థ కూలిపోతుందని అమెరికా అంచనా వేసింది.
లఖ్నవూలో అరుదుగా కనిపించే రాజకీయ ఘటన చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్ మూడవ వారి మధ్య వైట్హౌస్లో జరిగిన విందులో ఆసక్తికరమైన సంభాషణ చోటుచేసుకుంది.
స్నాప్ చాట్ (Snapchat)కొత్తగా "AI Sponsored Snaps" అనే ప్రకటన ఫీచర్ను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో జరిగిన ఒక సాధారణ రోడ్డు ప్రమాదం ఘోర పరిణామాలకు దారితీసింది.