Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారత్ రక్షణ రంగం మరో కీలక మైలురాయిని చేరుకుంది.
మన పాలపుంత గెలాక్సీ మధ్యలో ఉన్న అతిపెద్ద బ్లాక్ హోల్కు సంబంధించిన దశాబ్దాల నాటి రహస్యాన్ని శాస్త్రవేత్తలు ఛేదించినట్లు వెల్లడించారు.
ఇంట్లో అలంకరణ కోసం చాలామంది పెంచుకునే చైనీస్ మనీ ప్లాంట్ (Pilea peperomioides) ఆకుల్లో ఆశ్చర్యకరమైన గణిత నమూనా దాగి ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రానికి భారీ భూకంపం వచ్చే ప్రమాదం గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంతగా పెరిగిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో బుధవారం వాతావరణం మిశ్రమంగా ఉండనుంది.
ఒకప్పుడు ఇండో-పసిఫిక్ ప్రాంతంలో భారత్ తమకు అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి అని ప్రపంచానికి చాటిచెప్పిన అమెరికా.. ఇప్పుడు తీసుకున్న తాజా నిర్ణయం చర్చనీయాంశంగా మారింది.
దేశ రాజధాని దిల్లీతో పాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను సిద్ధం చేస్తోంది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా కొంతకాలంగా ఎల్ఎన్జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ఎగుమతులను తగ్గించిన ఖతార్.. ఇప్పుడు మళ్లీ వాటిని వేగవంతం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
గూగుల్ తన పిక్సెల్ స్మార్ట్ఫోన్ల కోసం జూన్ 2026 ఫీచర్ డ్రాప్ అప్డేట్ను విడుదల చేసింది.
హోం లోన్ కోసం బ్యాంకుకు వెళితే బలవంతంగా ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలని ఒత్తిడి చేయడం, మొబైల్ బ్యాంకింగ్ యాప్లో అనవసరంగా వ్యక్తిగత రుణాల ప్రకటనలు చూపించడం వంటి చర్యలకు ఇక చెక్ పడనుంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి,జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి కీలక పరిణామాలు చోటు చేసుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జేఎన్టీయూఏ) అనంతపురం గుడ్న్యూస్ చెప్పింది.
చైనా-తైవాన్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదం మరోసారి కొత్త మలుపు తిరిగింది.
నీట్ (యూజీ) 2026 రీ-ఎగ్జామ్కు ముందు కేంద్ర ప్రభుత్వం విధించిన తాత్కాలిక నిషేధాన్ని సవాల్ చేస్తూ టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది.
ప్రపంచ ప్రఖ్యాత ఔషధ తయారీ సంస్థ నోవో నోర్డిస్క్కు (Novo Nordisk) భారీ సైబర్ ముప్పు ఎదురైంది.
అమెరికా యుద్ధ శాఖ (Department of War) కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరోసారి తన సంపదతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
మానవ పరిణామ చరిత్రలో కీలకమైన ఆవిష్కరణ ఒకటి వెలుగులోకి వచ్చింది.
జార్ఖండ్ రాజధాని రాంచీలోని ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్) కార్యాలయంపై బుధవారం తెల్లవారుజామున పెట్రోల్ బాంబులతో దాడి జరిగింది.
సోషల్ మీడియా సంస్థ స్నాప్ (Snap) తన తొలి ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) గ్లాసెస్ను అధికారికంగా ఆవిష్కరించింది.
బంగారం,వెండి కొనుగోలు చేయాలనుకునే వారికి గుడ్న్యూస్.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ లాభాల బాటలోనే పయనిస్తున్నాయి.
టెక్ దిగ్గజం గూగుల్ తన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్కు తాజా వెర్షన్ అయిన ఆండ్రాయిడ్ 17ను విడుదల చేయడం ప్రారంభించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 80వ పుట్టినరోజు సందర్భంగా వైట్హౌస్లో నిర్వహించిన యూఎఫ్సీ ఈవెంట్ను లక్ష్యంగా చేసుకుని భారీ దాడికి కుట్ర పన్నిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ సుమారు 4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ.34 వేల కోట్లు) విలువైన ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) కోసం మరికొన్ని రోజుల్లో ముసాయిదా పత్రాలను దాఖలు చేయనున్నట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి.