Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే కీలక బిల్లు త్వరలో పార్లమెంట్ ముందుకు రానుంది.
అసెంబ్లీ ఎన్నికల వేళ పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
అంతరిక్ష అన్వేషణలో మరో కీలక ఘట్టానికి రంగం సిద్ధమైంది.
ప్రపంచ ప్రఖ్యాత టెక్ దిగ్గజం ఆపిల్ తాజాగా అభివృద్ధి చేసిన ఏఐ ఫీచర్ అనుకోకుండా చైనాలో కొంతమంది యూజర్ల ఫోన్లలో ప్రత్యక్షమవడం సంచలనంగా మారింది.
భారత్లో ఉగ్రదాడులకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba)కు చెందిన ఆపరేటివ్ షబ్బీర్ అహ్మద్ లోన్ను ఇటీవల దిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు.
దేశంలో ఉగ్రదాడులకు పాల్పడే పాలస్తీనీయులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా ఇజ్రాయెల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా రక్షణమంత్రి పీట్ హెగ్సెత్(Pete Hegseth)చుట్టూ సంచలనాత్మక పరిణామం వెలుగులోకి వచ్చింది.
దేశవ్యాప్తంగా ఫాస్ట్ట్యాగ్ వినియోగదారులకు కీలక సమాచారం.
భారత్లో TVS మోటార్ కంపెనీ 2026 మోడల్ అపాచీ RTR 160 4V బైక్ను అధికారికంగా విడుదల చేసింది.
బిహార్ రాష్ట్రంలోని నలంద జిల్లాలో జరిగిన విషాద ఘటనలో ఎనిమిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు.
మైక్రోసాఫ్ట్ తన Copilot రీసెర్చ్ అసిస్టెంట్లో కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది.
భారతీయ ఆటో మొబైల్ మార్కెట్లో విపరీతమైన ఆదరణ పొందుతున్న Kia Seltos మరోసారి తన ప్రతిభను నిరూపించింది.
మార్చి 31న భూమి దగ్గర ఒక అరుదైన ఖగోళ ఘటన చోటుచేసుకోనుంది.
టెక్ ప్రపంచంలో కొత్తగా చర్చకు వస్తున్న Google Pixel 11 డిజైన్ లీక్లు ఇప్పుడు ఆసక్తిని రేపుతున్నాయి.
పశ్చిమాసియాలో ఉధృతంగా కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.
చమురు రవాణాలో ప్రపంచానికి అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
వడ్డీ ఆదాయంపై పన్ను మినహాయింపుల విషయంలో ఆదాయపు పన్ను శాఖ కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
స్వీడన్లో ప్రస్తుతం "స్వీడిష్ పెలికాట్ కేసు" పేరుతో సంచలనం రేపుతున్న లైంగిక దోపిడీ ఘటనలో ఒక్కొక్కటిగా భయంకరమైన నిజాలు బయటపడుతున్నాయి.
ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఐదు వారాలు పూర్తయ్యాయి.
అమెరికాతో ఎలాంటి చర్చలు జరగడం లేదని ఇరాన్ స్పష్టంగా ప్రకటించింది.
భారత్పై ఎన్నో భయానక ఉగ్రదాడులకు కారణమైన జైషే మహమ్మద్ (JeM) సంస్థ అధినేత మసూద్ అజర్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఆక్రమిత వెస్ట్ బ్యాంక్లో జర్నలిస్టులపై దాడి ఘటన అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 బుధవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా బ్యాంకింగ్ రంగంలో కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి.