Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని భాజపా ఎంపీ నిశికాంత్ దూబే డిమాండ్ చేశారు.
ఫిబ్రవరి 19, 2026 న రాత్రి ఆకాశంలో రెండు ప్రత్యేక ఖగోళ అద్భుతాలు ఆవిష్కరించనున్నాయి.
లండన్ పారిపోయిన వ్యాపారవేత్త విజయ్ మాల్యా విషయంలో బాంబే హైకోర్టు కఠినంగా స్పందించింది.
భారతదేశంలోని ప్రముఖ విమానయాన సంస్థలలు ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ తాజాగా డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ప్రతిపాదించిన క్యాబిన్ క్రూ అలసట నియంత్రణ నిబంధనలపై అభ్యంతరం వ్యక్తం చేశాయి.
బంగ్లాదేశ్లో గురువారం (ఫిబ్రవరి 12) ఎన్నికల పోలింగ్ జరుగుతున్న సమయంలో ఖుల్నా నగరంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వాల్మార్ట్ ఆధీనంలోని ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ మరో కొత్త రంగంలోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది.
ఏపీ మద్యం కుంభకోణం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఇన్ఫోసిస్, టీసీఎస్ నుంచి టెక్ మహీంద్రా వరకు ఐటీ రంగానికి చెందిన షేర్లు గురువారం(ఫిబ్రవరి 12)భారీగా పడిపోయాయి.
బంగ్లాదేశ్లో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో హింస చెలరేగింది.
జొమాటో మాతృ సంస్థ Eternal Ltd (ఎటర్నల్ లిమిటెడ్)కు చెందిన మాజీ ఉద్యోగుల నుంచి వచ్చిన స్పందన తనను భావోద్వేగానికి గురి చేసిందని సంస్థ వ్యవస్థాపకుడు Deepinder Goyal వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన లోక్సభ ఎంపీలు స్పీకర్ ఓం బిర్లా గదిలోకి అకస్మాత్తుగా వెళ్లి ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు ఆరోపించారు.
గతేడాది ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై ఐక్యరాజ్య సమితి తాజాగా కీలక నివేదికను విడుదల చేసింది.
రాజస్థాన్ రాష్ట్రం జోధ్పుర్ జిల్లాలోని ఝన్వర్ గ్రామానికి చెందిన రైతు రాజేంద్రకుమార్ పటేల్ ఒక వినూత్న ఆలోచనతో మంచి ఆదాయం సంపాదిస్తున్నారు.
గుజరాత్లోని భావ్నగర్ జిల్లా అనగానే ఇప్పటివరకు పత్తి పొలాలు, వేరుశనగ సాగే గుర్తొచ్చేవి.
విశ్వనగరంగా, ఐటీ హబ్గా, హెరిటేజ్ సిటీగా గుర్తింపు పొందిన హైదరాబాద్కు నాలుగు శతాబ్దాలకు పైగా విస్తరించిన గొప్ప చరిత్ర ఉంది.
ప్రేమను వేడుకగా జరుపుకునే రోజుగా వాలెంటైన్స్ డేకు ప్రత్యేక స్థానం ఉంది.
ప్రేమికుల దినోత్సవం అంటే యువతకు ఎంతో ప్రత్యేకమైన రోజు. గుండెల్లో దాచుకున్న ప్రేమను బయటపెట్టడానికి, మాటల్లో చెప్పలేని భావాలను వ్యక్తం చేయడానికి ఈ రోజు ఓ చక్కటి అవకాశం.
'టాక్సిక్' సినిమాలో నదియా పాత్రలో ప్రేక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది అందాల తార కియారా అడ్వాణీ.
గత రెండేళ్లుగా కథానాయకుడు సాయిదుర్గాతేజ్ పూర్తిగా 'సంబరాల ఏటిగట్టు' సినిమాపైనే దృష్టి పెట్టారు.
ప్రేక్షకులే కాదు, సినీ పరిశ్రమలోని ప్రముఖులు కూడా ఉత్కంఠగా ఎదురుచూసే ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక ఫిల్మ్ఫేర్ అవార్డులు 2026.
తెలంగాణలో ఆహార భద్రత పరిధి రోజురోజుకు మరింత విస్తరిస్తోంది.
నాణ్యతతో కూడిన విత్తనాలు, అధిక ఉత్పాదకత, మెరుగైన దిగుబడులే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
'పీఎం-ఈబస్ సేవ' పథకం కింద కేంద్ర ప్రభుత్వం ఏపీలోని 11 నగరాలకు చెందిన ఏపీఎస్ఆర్టీసీకి మొత్తం 750 విద్యుత్ బస్సులను కేటాయించింది.
అభిషేక్ శర్మకు ఇటీవల ఉదర సంబంధిత ఆరోగ్య సమస్య తలెత్తడంతో ఆసుపత్రిలో చికిత్స పొందాల్సి వచ్చింది.
జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా సాగదు. ఇందులో ఎత్తుపల్లాలు, సవాళ్లు, సంతోషాలు, బాధలు అన్నీ కలిసి ఉంటాయి.
ఇటీవలి రోజుల్లో బంగారం,వెండి ధరలు వరుసగా రికార్డు స్థాయిలను తాకి ఆపై తగ్గిన విషయం తెలిసిందే.
కెనడా దేశంలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్లో ఉన్న పాఠశాలలో జరిగిన కాల్పుల ఘటన తీవ్ర సంచలనం కలిగించింది.