Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
హైదరాబాద్లోని ఉత్తర రీజినల్ రింగ్ రోడ్ (162 కి.మీ) ప్రాజెక్ట్ కోసం డీటైల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్) పూర్తి అయినట్టు రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత లక్కీ ఒబ్రాయ్(Lucky Oberoi)దారుణ హత్యకు గురయ్యారు.
పరీక్షల ముందు ఒత్తిడిలో ఉన్న విద్యార్థులలో కొత్త ఉత్సాహాన్ని పుట్టించేలా నిర్వహించే ప్రధాన మంత్రి పరీక్షాపే చర్చా కార్యక్రమంలో, ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులతో ప్రత్యక్షంగా ముచ్చటించారు.
టెక్ కంపెనీలను కలవరపాటుకు గురిచేసిన అమెరికా ఏఐ స్టార్టప్ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic AI) ఇటీవల మరొక కొత్త టూల్ను విడుదల చేసింది.
క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్ (Bitcoin) ధరలో ఒక్కరోజే భారీ పతనం నమోదైంది. ధర 12% పైగా పడిపోయి 63,295 డాలర్లకు చేరింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)తన కీలక వడ్డీ రేట్లను ఎటువంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది.
చెన్నై నగరంలో ఇటీవల పక్షుల మరణాలు గణనీయంగా పెరిగాయి. ప్రారంభంలో వీటిని కేవలం "కాకుల మరణాలు"గా తేలికగా తీసుకున్నారు.
దాదాపు నాలుగేళ్లుగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు యత్నాల భాగంగా, రష్యా-ఉక్రెయిన్ మధ్య చర్చలు యూఏఈ రాజధాని అబుధాబీలో రెండో రోజు కూడా కొనసాగాయి.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)కు సంబంధించిన షెడ్యూల్ను ఏప్రిల్-మే నెలల మధ్య ప్రకటించే అవకాశముందని రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ అధికారి (సీఈవో) సుదర్శన్రెడ్డి తెలిపారు.
పరుగులు తీస్తున్న 'టెక్-బయో' విప్లవాన్ని ఒకే దిశగా నడిపించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 'బయో ఆసియా-2026' అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే విద్యుత్తు ఛార్జీలను తగ్గిస్తామని సంబంధిత శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు.
విద్యా హక్కు చట్టం (RTE) కింద 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో అమలులో ఉన్న 25 శాతం కోటా సీట్ల ప్రవేశాలకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ను సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు విడుదల చేశారు.
ఏపీ సర్క్యులర్ ఎకానమీ అండ్ వేస్ట్ రీసైక్లింగ్ పాలసీ-4.0 అమలు మార్గదర్శకాలకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు విడుదల చేసింది.
భారతీయ విమానయాన సంస్థల్లో సాంకేతిక లోపాలపై కేంద్ర ప్రభుత్వం లోక్సభలో వెల్లడించిన గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
విజయవాడ దిశ నుంచి వచ్చే వాహనాలు నేరుగా మచిలీపట్నం పోర్టుకు చేరుకునేలా అనుసంధాన రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.573.77 కోట్ల నిధులు మంజూరు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో అపోలో టైర్స్ సంస్థ రెండో దశ విస్తరణలో భాగంగా సుమారు రూ.1,100 కోట్ల పెట్టుబడితో కొత్త ప్రాజెక్టును ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
ఒమన్ వేదికగా ఇరాన్-అమెరికా (Iran-USA) మధ్య అణు అంశంపై కీలక చర్చలు ప్రారంభం కానున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురువారం 'ట్రంప్ఆర్ఎక్స్ (TrumpRx)' పేరుతో కొత్త ప్రభుత్వ వెబ్సైట్ను ప్రారంభించారు.
ఇకపై నాసా వ్యోమగాములు అంతరిక్ష ప్రయాణాలకు తమ స్మార్ట్ఫోన్లను కూడా తీసుకెళ్లవచ్చు.
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 ట్రోఫీ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ద రూల్ జపాన్లో అత్యధిక వసూళ్ల సాధించిన టాప్ 10 ఇండియన్ సినిమాలలో అధికారికంగా చోటు సంపాదించింది.
విపక్ష ఎంపీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
భారతీయ రైల్వేలో ట్రైన్ల సమయపాలన 2024-25 ఆగస్టు వరకు 78.67 శాతం వరకూ తగ్గింది.
ప్రైవేట్ క్యాబ్ కంపెనీలైన ఓలా, ఉబర్, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ 'భారత్ ట్యాక్సీ'ను ప్రారంభించింది.
లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీని చుట్టుముట్టే ప్రయత్నం కాంగ్రెస్ సభ్యులు చేసారని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
దేశీయ షేర్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా లోహ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులు రష్యా నుంచి నిలిపివేసి, అమెరికా, వెనెజువెలా నుంచి కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు.
'అభిప్రాయమే కదా... మార్చేద్దాం' అంటున్నాడు బుల్లెట్ సునీల్.ఇంతకీ బుల్లెట్ సునీల్ ఎవరు?
కొవిడ్ కాలంలో తన ఇంట్లో చోటుచేసుకున్న ఒక సంఘటనను ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ (R. Madhavan) తాజాగా గుర్తు చేసుకున్నారు.
నవీ ముంబయి వేదికగా బుధవారం జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో 30 పరుగుల తేడాతో గెలుపొందింది.