Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారతదేశంలో మహిళలకు అనుకూలంగా ఉన్న నగరాల జాబితాలో బెంగళూరు అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, స్మృతి వనం ఏర్పాటుకు సంబంధించి కేబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.
ఉత్తర్ప్రదేశ్లోని రాంపుర్లో ఓ ఉపాధ్యాయురాలిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
స్పోర్ట్స్ బైక్ అభిమానులకు, ముఖ్యంగా ట్రాక్ రేసింగ్ ను ఇష్టపడే యువతకు కేటీఎం (KTM) ఒక గుడ్ న్యూస్ ఇచ్చింది.
సంక్రాంతి పండగ వచ్చేస్తోంది. తెలుగు వారందరూ పండగను ఘనంగా చేసుకోవడానికి సిద్ధమైపోయారు.
సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రావాల్సిన తమిళ స్టార్ విజయ్ చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల వాయిదా పడింది.
పలు రాష్ట్రాల్లోని ప్రజలు కలుషిత తాగునీటి కారణంగా అనారోగ్యానికి గురవుతున్నారు.
దేశీయ స్టాక్ సూచీలు వరుసగా నాలుగో రోజు కూడా నష్టంలో కొనసాగుతున్నాయి.
టాలీవుడ్ నటుడు నవీన్ పొలిశెట్టి తన కామెడీతో మరోసారి థియేటర్లలో నవ్వుల జాతర సృష్టించడానికి సిద్ధమయ్యారు.
నటి రమ్య ఒకప్పుడు కన్నడ చిత్రసీమలో అగ్ర కథానాయికగా మంచి పేరు సంపాదించారు.
టాటా గ్రూప్ ఆధ్వర్యంలోని ఎయిర్ ఇండియా కోసం ఆర్డర్ చేసిన కొత్త విమానాలు ఒక్కోటి చొప్పున డెలివరీ అవుతున్నాయి.
Grok AI ద్వారా అశ్లీల కంటెంట్ ఉత్పత్తి అవుతున్న వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం X (మునుపటి ట్విటర్) నుంచి మరింత స్పష్టమైన సమాచారం కోరింది.
పాకిస్థాన్లో ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ను విమర్శిస్తున్నవారిపై జరుగుతున్న చర్యలపై అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా విమానయాన రంగం నుంచి వెలువడుతున్న ఉద్గారాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని తాజా అధ్యయనం వెల్లడించింది.
రైళ్లలో శుభ్రత అంశంపై ఇటీవల ప్రయాణికుల నుంచి పెద్దఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గంలోని దివాన్చెరువు అటవీ ప్రాంతంలో జూ పార్క్ ఏర్పాటు చేయనున్నట్లు రాజమండ్రి ఎంపీ దగ్గబాటి పురందేశ్వరి వెల్లడించారు.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతిగా 'ఆపరేషన్ సిందూర్' పేరుతో.. పాక్లోని ఉగ్రస్థావరాలపై భారత్ దాడి చేసినప్పుడు మన దాయాది దేశం అగ్రరాజ్యాన్ని శరణుజొచ్చింది!
వేమో తన రోబోటాక్సీ సేవ కోసం చైనీస్ ఆటోమేకర్ జీకర్ (Zeekr) తయారుచేసిన మినివాన్ స్టైల్ వాహనాన్ని మూడు సంవత్సరాలుగా అభివృద్ధి చేసి, పరీక్షలు నిర్వహిస్తోంది.
ఇస్రో మాజీ ఛైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2040 నాటికి భారత వ్యోమగాములను చంద్రునిపైకి పంపించాలన్నదే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించామని ఆయన తెలిపారు.