Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో వివిధ రంగాల అభివృద్ధి కోసం కింది విధంగా నిధులు కేటాయించారు:
2026-27 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం జీడీపీలో ద్రవ్యలోటు 4.3 శాతంగా ఉండబోతోందని అంచనా వేసింది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం తొమ్మిదవ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎనారై పరిశ్రమకు శుభవార్త తెలిపారు.
కేంద్ర బడ్జెట్లో చిన్న,సన్నకారు రైతుల ఆదాయాన్ని పెంచడాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
బాలికల విద్యను ప్రోత్సహించడం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా భావిస్తున్నది.
రానున్న ఏప్రిల్ 1 నుండి కొత్త ఆదాయ పన్ను చట్టం అమల్లోకి వచ్చే దిశగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ మ్యాచ్లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మ్యాచ్ అఫీషియల్స్ వివరాలను శుక్రవారం విడుదల చేసింది.
విశాఖపట్నం వేదికగా బుధవారం టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరిగింది.
ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026ను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. బాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ బ్లాక్బస్టర్ 'ధురంధర్' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
టాలీవుడ్లో యంగ్ హీరో శర్వానంద్కు చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కింది.
సైబర్ నేరాలు, మోసాలు,చోరీలను నివారించడానికి రూపొందించిన 'సంచార్ సాథీ' యాప్ (Sanchar Saathi app) వినియోగదారులలో మంచి స్పందన పొందింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
బిహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కీలక మార్గదర్శకాలను ప్రకటించింది.
మహీంద్రా ప్రస్తుతం పలు కొత్త మోడల్స్ అభివృద్ధిపై పని చేస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.
టీ20 ప్రపంచకప్ కు సమయం ఆసన్నమవుతోంది. భారత్,శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తుంది.
రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం వల్ల తరువాతి సంవత్సరాల్లో క్యాన్సర్ నిర్ధారణ రేటు 12 శాతం తగ్గిందని,అలాగే ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తించే అవకాశం పెరిగిందని తాజా అధ్యయనం వెల్లడించింది.
తెలంగాణలో వీధి కుక్కలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మూడు రోజుల వరుస లాభాల తర్వాత శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.