Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అంతరిక్షంలో ఆధిపత్యం కోసం సాగుతున్న పోటీ, ఇప్పుడు ఏఐ టెక్నాలజీ చుట్టూ తిరుగుతోంది.
టెస్లా, స్పేస్-X సంస్థల సీఈఓ ఎలాన్ మస్క్ దాతృత్వంలో మరోసారి తన ఉదారతను చాటారు.
వన్డే క్రికెట్లో ఫామ్లో ఉన్న భారత స్టార్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు 'ఈఎస్పీఎన్ వన్డే జట్టు 2025'లో చోటు సంపాదించారు.
దేశంలో వస్తు, సేవల పన్నుల (జీఎస్టీ) వసూళ్లు నెమ్మదించాయి. 2025 డిసెంబర్లో మొత్తం సుమారుగా రూ.1.74 లక్షల కోట్లు వసూలు అయ్యాయి.
శీతాకాలంలో కీళ్ల నొప్పులు, కండరాల బిగుసుకుపోవడం వంటి సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి.
బంగ్లాదేశ్లో హిందువులపై దాడుల పరంపర కొనసాగుతోంది. వరుసగా మైనారిటీ హిందువులను లక్ష్యంగా చేసుకొని, మతోన్మాదులుక్రూరమైన హింసకు పాల్పడుతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు స్థిరంగా ముగిశాయి.మార్కెట్ను ముందుకు నడిపించే స్పష్టమైన కారకాలు లేకపోవటంతో ఇంతకుముందు లాగే హడావిడికి అవకాశం లేదు.
టాలీవుడ్లో యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం వరుస ప్రాజెక్టులతో వేగంగా ముందుకెళ్తున్నారు.
ఆస్ట్రేలియా సీనియర్ బ్యాటర్ ఉస్మాన్ ఖవాజా భవిష్యత్పై ఆసీస్ మాజీ కెప్టెన్ మైఖేల్ క్లార్క్ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 కొత్త ఏడాది వేడుకలను ఇటలీలోని రోమ్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు.
సుదూర మార్గాల్లో ప్రయాణించే రైలు ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య రాజకీయ వాతావరణం ఉద్రిక్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో బంగ్లాదేశ్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ 2026లో పాల్గొనగలడా అనే అంశంపై అనిశ్చితి నెలకొంది.
ఆటోమొబైల్ అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది.
ప్రముఖ హాస్యనటుడు కపిల్ శర్మ ఈ ఏడాది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా జైపుర్ వేదికగా బుధవారం ముంబయి,గోవా జట్లు తలపడ్డాయి.
నూతన సంవత్సరం వేళ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
నూతన సంవత్సర వేళ, నియంత్రణ రేఖ (LOC) పక్కన పాక్ డ్రోన్ కలకలం సృష్టించినట్లు సమాచారం.
ఫ్రాన్స్ 2026 అకడెమిక్ సంవత్సరపు ప్రారంభం నుండి 15 కంటే తక్కువ వయసు పిల్లలకు సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లను నిషేధించేలా ఆస్ట్రేలియాను అనుసరించనుంది.
చాలామంది కొత్త సంవత్సరం (New Year 2026) రిజల్యూషన్లో భాగంగా బరువు తగ్గాలని అనుకుంటారు.
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన సైకలాజికల్ హారర్ చిత్రం 'హనీ' ఫిబ్రవరి 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యం విక్రయాలు భారీ స్థాయిలో నమోదయ్యాయి.
జింబాబ్వే క్రికెట్ జట్టుకు చెందిన టీ20 కెప్టెన్, ప్రముఖ ఆల్రౌండర్ సికిందర్ రజా కుటుంబంలోఘోర విషాదం నెలకొంది.
జనవరి 2026 భారత ఆటో మార్కెట్కు ఘనంగా మొదలుకానుంది.
నూతన సంవత్సర సంబరాల వేళ స్విట్జర్లాండ్లో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది.