Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు భారీగా పెరుగుతుండటంతో విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది.
భారత్లో బంగారం,వెండి ధరలు మరింత పెరగనున్నాయి.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
మహారాష్ట్రలో శిక్షణలో ఉన్న ఓ చిన్న విమానం అత్యవసరంగా చెరుకు పొలంలో దిగడం కలకలం రేపింది.
పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లిన విదేశీ విద్యార్థులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ అంశం ఉద్రిక్తతలకు దారితీస్తూ, చమురు మార్కెట్లలో ఆందోళనలు కొనసాగుతున్న సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా పర్యటనకు బయలుదేరారు.
నీట్ యూజీ 2026 ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కొత్త విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
పశ్చిమ అలబామాలో మంగళవారం అమెరికా వైమానిక దళానికి చెందిన శిక్షణ విమానం కూలిపోయింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో దేశ ప్రజలు ఇంధనాన్ని ఆదా చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును స్వయంగా అమలు చేయాలని నిర్ణయించారు.
అంతర్జాతీయ స్థాయిలో కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితుల ప్రభావంతో దేశంలో బంగారం,వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
దేశంలో ఏప్రిల్ నెల ద్రవ్యోల్బణ గణాంకాల్లో దక్షిణాది రాష్ట్రాలు ముందంజలో నిలిచాయి.
ప్రయాగ్రాజ్లో గంగ, యమున, సరస్వతి నదుల కలయికను త్రివేణి సంగమంగా శతాబ్దాలుగా ప్రజలు విశ్వసిస్తున్నారు.
ఆపిల్ సంస్థ నిర్వహించిన ప్రతిష్ఠాత్మక 'స్విఫ్ట్ స్టూడెంట్ ఛాలెంజ్-2026'లో విశాఖకు చెందిన గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం కంప్యూటర్ సైన్స్ విద్యార్థి మానస్ మల్ల విశేష ప్రతిభ కనబరిచాడు.
విశాఖపట్టణంలోని రుషికొండ బీచ్ వద్ద అరుదుగా కనిపించే పారదర్శక జెల్లీఫిష్ కనిపించి సందర్శకులను ఆకర్షించింది.
కెనడాలోని సర్రే నగరంలో దారుణ కాల్పుల ఘటన కలకలం రేపింది.
సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్న కుమారుడు ప్రతీక్ యాదవ్ బుధవారం లక్నోలో కన్నుమూశారు.
తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మంపై వివాదం మరోసారి తెరపైకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది.
ఆదాయపు పన్ను చెల్లిస్తూ వంట గ్యాస్ సబ్సిడీ పొందుతున్న గృహ వినియోగదారులకు ఆయిల్ సంస్థలు హెచ్చరికలు పంపడం ప్రారంభించాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.