Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 ట్రోఫీ విజేతగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు నిలిచింది.
అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ద రూల్ జపాన్లో అత్యధిక వసూళ్ల సాధించిన టాప్ 10 ఇండియన్ సినిమాలలో అధికారికంగా చోటు సంపాదించింది.
విపక్ష ఎంపీలపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
భారతీయ రైల్వేలో ట్రైన్ల సమయపాలన 2024-25 ఆగస్టు వరకు 78.67 శాతం వరకూ తగ్గింది.
ప్రైవేట్ క్యాబ్ కంపెనీలైన ఓలా, ఉబర్, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్ 'భారత్ ట్యాక్సీ'ను ప్రారంభించింది.
లోక్సభలో ప్రధాని నరేంద్ర మోదీని చుట్టుముట్టే ప్రయత్నం కాంగ్రెస్ సభ్యులు చేసారని స్పీకర్ ఓం బిర్లా వెల్లడించారు.
'పవర్ స్టార్' పవన్ కళ్యాణ్, డైరెక్టర్ హరీష్ శంకర్ కలయికలో రూపొందుతున్న చిత్రం 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
దేశీయ షేర్ మార్కెట్లు గురువారం ట్రేడింగ్లో నష్టపోయాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు, ముఖ్యంగా లోహ రంగ షేర్లపై అమ్మకాల ఒత్తిడి కారణంగా సూచీలు నష్టాల్లోకి వెళ్లాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల భారత చమురు దిగుమతులు రష్యా నుంచి నిలిపివేసి, అమెరికా, వెనెజువెలా నుంచి కొనుగోలు చేస్తారని పేర్కొన్నారు.
'అభిప్రాయమే కదా... మార్చేద్దాం' అంటున్నాడు బుల్లెట్ సునీల్.ఇంతకీ బుల్లెట్ సునీల్ ఎవరు?
కొవిడ్ కాలంలో తన ఇంట్లో చోటుచేసుకున్న ఒక సంఘటనను ప్రముఖ నటుడు ఆర్. మాధవన్ (R. Madhavan) తాజాగా గుర్తు చేసుకున్నారు.
నవీ ముంబయి వేదికగా బుధవారం జరిగిన టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్లో టీమిండియా దక్షిణాఫ్రికాతో 30 పరుగుల తేడాతో గెలుపొందింది.
దేశంలోని అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాల మధ్య సమన్వయాన్ని మరింత పెంపొందించడానికి భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఈ నెల 24న ఢిల్లీలో జాతీయ సదస్సు నిర్వహించనుంది. ఈ
ఎన్నికల్లో ఓటర్లను ఆకర్షించడానికి రాజకీయ పార్టీలు ఎక్కువగా ఉచిత హామీలవైపే దృష్టిసారిస్తాయి.
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న TVS ద్విచక్ర వాహనాల్లో TVS జూపిటర్ 110 ప్రాధాన్యత కొనసాగిస్తోంది.
ఫోన్ చోరీకి అయిన వెంటనే ఎవరైనా షాక్కు గురవ్వడం కామన్. చాలామందికి కొద్దిసేపు వరకు అసలు మైండే పనిచేయదు. ఎందుకంటే అందులో మన వ్యక్తిగత సమాచారం నుంచి బ్యాంకింగ్ వివరాల వరకు అన్నీ ఉంటాయి.
భారత-అమెరికా మధ్య స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం (FTA) అధికారికంగా అమలుకు రాబోతోంది.
ఇటలీ దేశం 2026 వింటర్ ఒలింపిక్స్కు ఆతిథ్యం వహించనుంది.
ఎవరైనా కొత్త విద్యుత్ కనెక్షన్ కోసం డిస్కంకు దరఖాస్తు చేస్తే, తమకు అనుకూలంగా కొందరు కాంట్రాక్టర్లు "అంచనా వ్యయం" పేరుతో సొమ్ము వసూలు చేస్తున్న దందాలకు అడ్డుకట్ట వేయాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ)కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ ఏడాది ఉగాది పండగ రోజున గద్దర్ సినిమా అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క వెల్లడించారు.
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 16న ఏపీకి రానున్నారు.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను రోజూ 30 మంది చొప్పున విద్యార్థులు గ్యాలరీ నుంచి వీక్షించేందుకు ఏపీ శాసన వ్యవస్థ ఏర్పాట్లు చేసింది
ఏపీలో రూ. 2,123 కోట్ల నాబార్డు రుణం, సాస్కీ నిధుల ద్వారా నాలుగు వంతెనలతో సహా 1,392 గ్రామీణ రహదారుల అభివృద్ధికి సవరించిన బడ్జెట్ను ప్రభుత్వం ఆమోదించింది.
వివిధ శాఖల సేవలను పొందేటప్పుడు ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందులు ఇప్పుడు 'మనమిత్ర' వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సులభతరం అయ్యాయని ప్రభుత్వం తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు రూ. 12,967 కోట్ల విలువైన 10 రైల్వే ప్రాజెక్టులు పూర్తయ్యాయని, ఇప్పుడు రూ. 34,680 కోట్ల విలువైన మరో 16 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ బుధవారం లోక్సభలో తెలిపారు.
తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు పెద్ద ఊరట లభించింది.
ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంచలనాన్ని సృష్టిస్తోంది.
దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్ ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా చితక్కొట్టింది. దీంతో దక్షిణాఫ్రికా 30 పరుగులతో ఓటమి పాలైంది.