Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా డీకే శివకుమార్ బుధవారం ప్రమాణస్వీకారం చేశారు.
దేశవ్యాప్తంగా మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరాన్కు సంబంధించిన తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అబుదాబి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరగడంతో విమానయాన రంగం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది.
రష్యా ప్రభుత్వ ఆధీనంలోని ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ సంస్థ స్బేర్బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్తో ఏపీ విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేశ్ మాస్కోలో సమావేశమయ్యారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగిశాయి.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో తీవ్ర రాజకీయ సంక్షోభం నెలకొంది.
రష్యా, తాలిబాన్ పాలనలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ మధ్య కీలక రక్షణ ఒప్పందం కుదిరింది.
భారత్-నేపాల్ సరిహద్దు వివాదంపై నేపాల్ ప్రధాని బాలేంద్ర షా (బాలేన్ షా) చేసిన వ్యాఖ్యలు ఆ దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపుతున్నాయి.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న విదేశీయులపై ట్రంప్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది.
వివాదాలు, రాజకీయ ఉద్రిక్తతలకు తరచూ కేంద్రంగా నిలిచే ఇరాన్లో తాజాగా మరో కీలక పరిణామం చర్చనీయాంశంగా మారింది.
ఫ్రాన్స్లో జరగనున్న జీ7 శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య భేటీ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఇరాన్తో శాంతి చర్చలు నిరంతరంగా కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
ఉక్రెయిన్పై రష్యా మరోసారి భారీ స్థాయిలో వైమానిక దాడులకు దిగింది.
ఇరాన్కు సంబంధించిన మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు 2027 వరకు కొనసాగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర దెబ్బతింటుందని ఆర్థిక సహకార, అభివృద్ధి సంస్థ (OECD) హెచ్చరించింది.
ఉక్రెయిన్పై కొనసాగుతున్న యుద్ధం రష్యాపై తీవ్ర ఆర్థిక భారం మోపుతోందని ఆ దేశ ఉన్నతాధికారులు అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది.
ఒకప్పుడు ప్రపంచంలో అతిపెద్ద ఆయుధాల దిగుమతిదారుగా గుర్తింపు పొందిన భారత్.. ఇప్పుడు ఆయుధాల ఎగుమతుల్లోనూ వేగంగా దూసుకెళ్తోంది.
కృత్రిమ మేధ (AI) అభివృద్ధి కోసం ఉద్యోగుల కంప్యూటర్ వినియోగాన్ని పర్యవేక్షించే వివాదాస్పద కార్యక్రమంలో మెటా కొంత వెనక్కి తగ్గింది. మెటా
కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ మోసాలు కూడా కొత్త రూపాలు దాల్చుతున్నాయి.
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపించాయి.
జపాన్లోని కవాగోయి నగరంలో నిర్మించిన ఓ మసీదు వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
టిక్ టాక్ వ్యవస్థాపకుడు ఝాంగ్ యిమింగ్ సంపదలో భారీ వృద్ధి సాధించి ఆసియాలో రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు.