Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారత్-అమెరికా మధ్య కుదరబోయే తాత్కాలిక వాణిజ్య ఒప్పందం వల్ల దేశంలో హార్లీ-డేవిడ్సన్ బైక్ల ధరలు తగ్గే అవకాశం ఉందని కథనాలు చెబుతున్నాయి.
బంగారం,వెండి ధరల్లో తీవ్ర ఒడిదుడుకుల తర్వాత సోమవారం మార్కెట్లో బలమైన రికవరీ కనిపించింది.
మెట్రో నగరాల్లో పనిచేసే ఉద్యోగులకు త్వరలో పెద్ద ఉపశమనం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
గురుగ్రామ్లోని పేరుగాంచిన లగ్జరీ కమర్షియల్ డెస్టినేషన్ '32 అవెన్యూ' ఇప్పుడు భారీ స్థాయి రియల్ ఎస్టేట్ కుంభకోణానికి కేంద్రమైంది.
మెగా పవర్స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 'పెద్ది'పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడిన నంద్యాల జిల్లా సంజామల మండలం కలమలపురి గ్రామానికి చెందిన ముక్కమల్ల నాగేశ్వర్ రెడ్డి-లక్ష్మి దంపతుల కుమారుడు ముక్కమల్ల సాయితేజ అంతర్జాతీయ క్రికెట్లో మరో కీలక అడుగు వేశాడు.
టీ20 ప్రపంచకప్లో తొలి మ్యాచ్తోనే భారత్ శుభారంభం చేసింది. అమెరికాతో జరిగిన కీలక పోరులో విజయాన్ని అందుకుని ఉత్సాహంగా టోర్నీని మొదలుపెట్టింది.
భారత్లో తొలిసారిగా కిక్బాక్సింగ్ సూపర్ లీగ్ (కేఎస్ఎల్) నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా తన రెండో మ్యాచ్ను నమీబియాతో ఆడేందుకు సిద్ధమైంది.
భారత స్టార్టప్ రంగంలో జరిగిన తాజా అధ్యయనం ఒక ఆసక్తికరమైన నిజాన్ని బయటపెట్టింది.
పాకిస్థాన్లో ఐసీసీ అధికారులతో జరిగిన కీలక సమావేశం ముగిసిన తర్వాత,టీ20 వరల్డ్ కప్ 2026లో భారత్తో జరిగే మ్యాచ్పై తుది నిర్ణయం ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీసుకోనున్నారని సమాచారం.
టయోటా కంపెనీ త్వరలోనే తన కొత్త SUV మోడల్ ల్యాండ్ క్రూయిజర్ FJను భారత మార్కెట్లోకి తీసుకురావచ్చని సమాచారం.
టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ అంటేనే ప్రత్యర్థి బౌలర్లకు గుబులు. క్రీజులో అడుగుపెట్టిన నిమిషం నుంచే దూకుడే అతడి అసలైన ఆయుధం.
2024లో ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ విజయాన్ని అందుకున్న చిత్రం 'ఆవేశం'.
ఏపీలో మళ్లీ బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తోంది. చిత్తూరు జిల్లా పరిధిలోని సదుం మండలంలోని కొన్ని గ్రామాల్లో ఈ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది.
వాలెంటైన్స్ డే వచ్చేసరికి చాలా మంది ప్రేమికులు పెళ్లి కలలు కంటారు.
గత వారం భారీ ఒడిదుడుకులు ఎదుర్కొన్న బంగారం,వెండి ధరలు గత రెండు-మూడు రోజులుగా పెద్దగా మార్పులు లేకుండా కొనసాగుతున్నాయి.
టాలీవుడ్లో ప్రతిభ ఉన్న హీరోల జాబితాలో నిఖిల్ సిద్ధార్థ్ పేరు ముందువరుసలో ఉంటుంది.
ఉత్తర్ప్రదేశ్లోని కాన్పూర్ నగరంలో ఆదివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.