Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఎన్నో సంవత్సరాలుగా 'అంతర్జాతీయ అతిథులు'గా పేరుపొందిన సైబీరియా కొంగలు వచ్చి చేరేకాలంలో ఖమ్మం గ్రామీణ మండలం చింతపల్లి గ్రామం ప్రత్యేకంగా కళకళలాడేది.
'మహాలక్ష్మి' పథకం అమలు కొనసాగింపుతో పాటు ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించేందుకు, రవాణా మౌలిక వసతుల విస్తరణకు అవసరమైన నిధులను సమృద్ధిగా కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వాన్నిఆర్టీసీ తన బడ్జెట్ ప్రతిపాదనల్లో కోరింది.
తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను పూర్తిగా నివారించాలంటే ఏడాది పొడవునా కూరగాయల సాగు జరిగేలా సమగ్ర కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది.
ఇప్పటి కాలంలో వివాహాలను ఎంతో వైభవంగా,హంగులు ఆర్భాటాలతో నిర్వహిస్తూ లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్న పరిస్థితుల్లో,ఇద్దరు ఐఏఎస్ అధికారులు మాత్రం ఎంతో సాధారణంగా దండలు మార్చుకుని దాంపత్య జీవితం ప్రారంభించారు.
భూమధ్య రేఖ సమీప ప్రాంతమైన నైరుతి బంగాళాఖాతంలో ప్రస్తుతం అల్పపీడనం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
మానవులతో కూడిన అంతరిక్ష ప్రయాణ కార్యక్రమం 'గగన్యాన్' కోసం జరుగుతున్న సన్నాహాల్లో 'రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ' (డీఆర్డీవో) మరో ముఖ్యమైన దశను విజయవంతంగా పూర్తి చేసింది.
టెక్ రంగంలో మరో కీలక అప్డేట్ వచ్చేసింది. గూగుల్ తన క్రోమ్ బ్రౌజర్కు భారీ అప్డేట్ ప్రకటించింది.
ఇప్పటి పరిస్థితుల్లో స్వంతంగా కారు ఉండటం విలాసం కాదు,అవసరంగా మారింది.
తెలంగాణ రాష్ట్రంలోని కారాగారాల్లో మళ్లీ ఆయుర్వేద చికిత్సా కేంద్రాలను ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.
అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా(Barack Obama) పై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ఆరోపణలు చేశారు.
అవుటర్ రింగ్ రోడ్డుపై మరో కీలకమైన భారీ ట్రంపెట్ ఇంటర్చేంజ్ నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
ఉప్పాడ తీరప్రాంతంలోని మత్స్యకారుల సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని అన్ని శాఖల సమన్వయంతో సమగ్ర కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు.
మెట్రో నగరాలు,పెద్ద పట్టణాలకే పరిమితమై ఉన్న కంటైనర్ ఇళ్ల నిర్మాణం ఇప్పుడు జిల్లా కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాలకూ విస్తరిస్తోంది.
చేనేత కార్మికులు,సెలూన్లకు వచ్చే ఏప్రిల్ నెల నుంచి ఉచిత విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు.
పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది ముస్లింలు ఉపవాస దీక్షలు చేపడుతున్నారు.
బ్రిటన్ ప్రభుత్వం,ఇరాన్పై సైనిక దాడుల కోసం తమ ఎయిర్బేస్లను వినియోగించాలన్న అమెరికా అభ్యర్థనను తిరస్కరించడంతో,ఈ వ్యవహారం అంతర్జాతీయంగా కొత్త వివాదానికి దారి తీసింది.