Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు.
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన 'ఎపిక్ ఫ్యూరీ' ఆపరేషన్ వెనుక అసలు లక్ష్యం యుద్ధం కాదనే అనుమానాలు అంతర్జాతీయ వర్గాల్లో పెరుగుతున్నాయి.
లిథువేనియా సరిహద్దు ప్రాంతాల్లో గుర్తు తెలియని డ్రోన్ సంచరిస్తోందన్న సమాచారంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గాజాలో ఆకలి, దప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మానవతా సాయం అందించేందుకు సముద్ర మార్గంలో ప్రయాణం చేపట్టిన తమ దేశ పౌరులపై ఇజ్రాయెల్ బలగాలు అవమానకరంగా ప్రవర్తించడాన్ని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తీవ్రంగా తప్పుబట్టారు.
అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్-X ఐపీఓ కోసం దరఖాస్తు చేసింది.
ఆంధ్రప్రదేశ్లో కొన్ని జిల్లాల్లో రసాయన ఎరువుల వినియోగం ఆందోళనకర స్థాయికి చేరిందని వ్యవసాయ ధరలు, వ్యయాల కమిషన్ వెల్లడించింది.
రాయలసీమ అభివృద్ధికి కొత్త దిశగా పునరుత్పాదక ఇంధన రంగంలో మరో కీలక అడుగు పడింది.
ఏపీ పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన సీ ప్లేన్ ప్రాజెక్టుకు కీలక ముందడుగు పడింది.
ఏపీ వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఆకాశం నుంచి నిప్పులు కురుస్తున్నట్టుగా ఎండ తీవ్రత ప్రజలను భయపెడుతోంది.
ప్రపంచ రాజకీయాల్లో అమెరికా పెత్తనం పెరుగుతుండడంపై చైనా,రష్యా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.
ఇరాన్తో ఇటీవల జరిగిన యుద్ధంలో అమెరికాకు భారీ స్థాయిలో నష్టం వాటిల్లినట్లు అమెరికా కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్ వెల్లడించింది.
సముద్రం అనేక కోట్ల జీవరాశులకు నిలయంగా భావిస్తారు. అందుకే సముద్ర గర్భంలోని జీవ ప్రపంచంపై శాస్త్రవేత్తలు నిరంతరం పరిశోధనలు కొనసాగిస్తున్నారు.
ప్రాంతీయ వలయ రహదారి ఉత్తర భాగం నిర్మాణ పనులకు కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
అంతర్జాతీయ సాంకేతిక రంగ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ దేశంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న భారీ డేటా సెంటర్ను త్వరలో అందుబాటులోకి తీసుకురావడానికి ఏర్పాట్లు వేగవంతం చేసింది.
కోల్కతా నైట్రైడర్స్ మరోసారి సమష్టి ప్రదర్శనతో ఆకట్టుకుంది. బుధవారం జరిగిన పోరులో ముంబయి ఇండియన్స్ను నాలుగు వికెట్ల తేడాతో ఓడించి విజయాన్ని ఖాతాలో వేసుకుంది.
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా బుధవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్రైడర్స్ (KKR) స్టార్ స్పిన్నర్ సునీల్ నరైన్ తన బౌలింగ్తో ముంబై ఇండియన్స్ (MI) బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు.