Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న అకాల వానలు అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కర్ణాటక రాష్ట్రం కీలక అభ్యర్థన చేసింది.
'మన బడి మన భవిష్యత్తు' కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,989 ఆదర్శ ప్రాథమిక పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది.
దేశంలోనే తొలిసారిగా సూపర్ ప్రెజర్ బెలూన్ సాంకేతికతను విజయవాడలో విజయవంతంగా ఆవిష్కరించడం చారిత్రాత్మక ఘట్టమని కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్నాయుడు తెలిపారు.
కర్ణాటక రాజకీయాలు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నా,దేశీయంగా ప్రజలపై అదనపు భారం పడకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
ప్రపంచ స్టాక్ మార్కెట్లలో భారత్కు అనూహ్యమైన ఎదురుదెబ్బ తగిలింది.
వ్యూహాత్మక ప్రాధాన్యం కలిగిన హర్మూజ్ జలసంధిపై ఆధిపత్యం సాధించాలని చూస్తున్న ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గట్టి హెచ్చరికలు చేశారు.
దిల్లీలో మంగళవారం ప్రారంభమైన కర్ణాటక రాజకీయ పరిణామాలు రోజురోజుకీ మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి.
ఇరాన్పై అమెరికా మరోసారి సైనిక చర్యలకు దిగింది. హర్మూజ్ జలసంధి సమీపంలోని ఒక సైనిక స్థావరాన్ని అమెరికా దళాలు లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించాయి.
ఉత్తర తమిళనాడు పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
భారత అంతరిక్ష రంగంలో హైదరాబాద్కు చెందిన 'అబ్యోమ్ స్పేస్టెక్ అండ్ డిఫెన్స్' సంస్థ కీలక విజయాన్ని నమోదు చేసింది.
ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్పై రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ ధృవ్ జురెల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు.
ఐపీఎల్ చరిత్రలో ఎన్నో అద్భుతమైన ఘట్టాలు చోటుచేసుకున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా చెదరని రికార్డును ఓ కుర్ర ఆటగాడు బద్దలు కొట్టాడు.
హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేరళలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి,సీపీఎం ప్రముఖ నాయకుడు పినరయి విజయన్ అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడుభాషలు నేర్చుకోవాలంటూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందించింది.
దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రముఖ సంస్థ హీరో మోటోకార్ప్ తన కొత్త సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ 2.0 మోడల్ను విడుదల చేసింది.
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.