Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
కెనడాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థిని మన జంపాలా కేవలం 12 ఏళ్ల వయసులోనే ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత స్టార్టప్ను స్థాపించి అందరి దృష్టిని ఆకర్షించింది.
ఒకవైపు యుద్ధ పరిస్థితులను ఎదుర్కొంటూనే, మరోవైపు ప్రజల తీర్పును స్వీకరించేందుకు ఇజ్రాయెల్ ప్రభుత్వం సిద్ధమవుతోంది.
షేక్ హసీనాపై బంగ్లాదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలోని ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ అథర్ ఎనర్జీ జూలై 15న బోర్డు సమావేశాన్ని నిర్వహించనుంది.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల సందర్భంగా నల్ల ముసుగు ధరించి ముందు వరుసలో నిలబడ్డ ఓ వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు.
ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇప్పటివరకు ప్రజల ముందుకు రాని మొజ్తబా ఖమేనీ త్వరలో తొలిసారి బహిరంగ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.
ప్రపంచంలో అత్యంత అరుదైన హైపర్కార్లలో ఒకటైన బుగట్టి బొలైడ్ ఇప్పుడు రోడ్లపై కూడా పరుగులు పెట్టేందుకు సిద్ధమైంది.
మాక్ కంప్యూటర్ల కోసం అత్యంత శక్తివంతమైన ఎం7 అల్ట్రా (M7 Ultra) చిప్ను ఆపిల్ అభివృద్ధి చేస్తున్నట్లు బ్లూమ్బర్గ్ నివేదిక వెల్లడించింది.
ఆపిల్ తన ఆపిల్ పెన్సిల్ స్టైలస్లకు కొత్త తరం మోడళ్లను తీసుకురావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
సోషల్ మీడియాలో సాధారణంగా ఎక్కువగా స్పందించని దర్శకుడు నాగ్ అశ్విన్, ఈసారి తనపై వస్తున్న విమర్శలకు స్వయంగా సమాధానం ఇచ్చారు.
బంగారం ధరల్లో సోమవారం గణనీయమైన మార్పులు చోటుచేసుకున్నాయి.
నేపాల్ రాజకీయాలు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.ప్రధానమంత్రి బాలేంద్ర షా రాజీనామా చేయాలంటూ దేశవ్యాప్తంగా యువత పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది.
పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి.
పునరావాసం కల్పించకుండా నిరుపేద కుటుంబాలను బలవంతంగా ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తున్నారంటూ నేపాల్లో మరోసారి ఆందోళనలు చెలరేగాయి.
ఉక్రెయిన్ ప్రధాన మంత్రి యులియా స్విరిడెన్కో ఆదివారం తన పదవికి రాజీనామా చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన రిపబ్లికన్ పార్టీ సీనియర్ నేత, సెనేటర్ లిండ్సే గ్రాహం (71) ఆకస్మికంగా కన్నుమూశారు.
ఓటిటి ప్రేక్షకులకు శుభవార్త. సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ కామెడీ డ్రామా 'మా ఇంటి బంగారం' త్వరలో డిజిటల్ ప్రేక్షకులను అలరించనుంది.
ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విస్తారమైన ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.
కర్ణాటకలోని ఆలమట్టి జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతున్నప్పటికీ, రానున్న రోజుల్లో గణనీయంగా తగ్గే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించిన వివాదంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహాన్ని ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు వెల్లడించారు.
చారిత్రక లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు చిరస్మరణీయ విజయానికి మరింత చేరువైంది.
వింబుల్డన్లో ఇటలీ స్టార్ యానిక్ సినర్ మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకున్నాడు.
ఖతార్ మాజీ పాలకుడు షేక్ హమద్ బిన్ ఖలీఫా అల్ థానీ (74) కన్నుమూశారు.
పశ్చిమాసియాలో భద్రతా పరిస్థితి రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతోంది.
చైనా సైనిక వ్యూహాలపై మరోసారి అంతర్జాతీయ దృష్టి పడేలా తాజా ఉపగ్రహ చిత్రాలు వెలుగులోకి వచ్చాయి.
మహారాష్ట్రలో అమల్లో ఉన్న విధానాన్ని ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలోని నగరాలు,పట్టణాల్లో ఉన్న ఇళ్లు,ఫ్లాట్లు,దుకాణాలు,వాణిజ్య భవనాలు,ఖాళీ స్థలాలకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఏపీ వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో ఇంకా 27,93,334 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాల డిజిటైజేషన్ పూర్తి కాలేదు.