Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రపంచవ్యాప్తంగా నేడు యోగాకు అపారమైన ఆదరణ లభిస్తోంది.
ఒకప్పుడు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలపై పశ్చిమ దేశాలదే పూర్తి ఆధిపత్యం ఉండేది.
దేశంలో పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం భారీ ఆర్థిక సహాయాన్ని సమీకరించే దిశగా అడుగులు వేస్తోంది.
భారత్లో ప్రముఖ ఫిట్నెస్ సేవల సంస్థ కల్ట్.ఫిట్ (Cult.fit) ఈ నెలలోనే సుమారు రూ.3,500 నుంచి రూ.4,000 కోట్ల విలువైన ఐపీఓ (ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్) కోసం ముసాయిదా పత్రాలను దాఖలు చేయడానికి సిద్ధమవుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణను పొడిగిస్తూ కుదిరిన కీలక ఒప్పందం అధికారికంగా అమల్లోకి వచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు అంతర్జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
రెండో ప్రపంచయుద్ధం తర్వాత శాంతివాదానికి ప్రతీకగా నిలిచిన జపాన్ ఇప్పుడు తన రక్షణ విధానంలో భారీ మార్పులకు శ్రీకారం చుడుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందంతో పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు తెరపడింది.
నెలల తరబడి కొనసాగిన అమెరికా-ఇరాన్ యుద్ధానికి తెరపడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు చెందిన స్తంభింపజేసిన ఆస్తుల విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు.
1971 భారత్-పాకిస్థాన్ యుద్ధం తర్వాత బంగాళాఖాతం వైపు చూసే సాహసం కూడా చేయని పాకిస్థాన్.. ఇప్పుడు మరోసారి ఆ ప్రాంతంపై దృష్టి సారిస్తోంది.
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి ఊరట కలిగించే వార్త ఇది.
దేశంలోని అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ (ఎన్ఎస్ఈ) భారీ ఐపీఓ దిశగా కీలక అడుగు వేసింది.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మహారాష్ట్రకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది.
వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ-2026 రీ-షెడ్యూల్డ్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఏపీలోని డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న పచ్చళ్లు, కారంపొడులు, అగరబత్తీలు సహా వివిధ ఉత్పత్తులకు ఇకపై మరింత విస్తృత మార్కెట్ లభించనుంది.
సింగపూర్కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ గ్లోబల్ స్కూల్ గ్రూప్ (జీఎస్జీ) ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తమ విద్యాసంస్థను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.