Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
గాజాలో సహాయక చర్యలను వేగవంతం చేయడంతో పాటు యుద్ధ ప్రభావంతో దెబ్బతిన్న ప్రాంతాల పునర్నిర్మాణానికి 100 కోట్ల డాలర్ల (1 బిలియన్ డాలర్ల) ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
ఆంధ్రప్రదేశ్లో రెండో విడత ఉద్యోగ నియామకాల కోసం జాబ్ క్యాలెండర్ సిద్ధం చేసే ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా,తాజాగా మళ్లీ పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి.
దట్టమైన అడవి.. చిరుజల్లులతో నిండిన వాతావరణం.. కృత్రిమ జలపాతాల సవ్వడి.. పక్షుల కిలకిలారావాలు.. ప్రకృతి మధ్య కాలినడకన సేదతీరే అవకాశం.. ఇవన్నీ ఒకే చోట అందుబాటులోకి తీసుకురావాలని అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) ప్రణాళికలు సిద్ధం చేసింది.
బాలిస్టిక్ క్షిపణుల ముప్పును సమష్టిగా ఎదుర్కొనే లక్ష్యంతో ఉక్రెయిన్తో కలిసి మొత్తం 10 ఐరోపా దేశాలు కొత్త రక్షణ కూటమిని ఏర్పాటు చేశాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తిచేసి, గోదావరి జలాలతో నింపిన అనంతరం దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ అగ్ర నాయకత్వంపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక మార్కెట్లపై స్పష్టంగా కనిపిస్తోంది.
అక్కినేని అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద విజయపథంలో దూసుకెళ్తోంది.
హర్మూజ్ జలసంధిలో ప్రయాణించే వాణిజ్య నౌకలకు భద్రత కల్పించే పేరుతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన 20 శాతం టోల్ అమల్లోకి వస్తే ప్రపంచ చమురు మార్కెట్పై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
సీనియర్ నటులు శ్రీకాంత్,రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న 'మిస్టర్ మిడిల్ క్లాస్' చిత్ర ట్రైలర్ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్ అణు కార్యక్రమంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే) పేరు వినగానే మహేంద్రసింగ్ ధోనీతో పాటు అభిమానులకు వెంటనే గుర్తుకొచ్చే మరో వ్యక్తి స్టీఫెన్ ఫ్లెమింగ్.
ఇటీవల ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రధానమంత్రి ఆంథోనీ అల్బనీస్కు ప్రత్యేకంగా రూపొందించిన 'కాఫీ ఆఫ్ ఇండియా' బాక్స్ను కానుకగా అందించారు.
భారత్ నుంచి నేపాల్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు ప్రయత్నించిన ఓ అమెరికా పౌరుడిని ఉత్తర్ప్రదేశ్లోని ఇండో-నేపాల్ సరిహద్దు వద్ద శశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ వినియోగదారులకు మరోసారి ఊరట లభించే అవకాశం కనిపిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక రంగాన్ని మరింత వేగంగా విస్తరించేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా వివరాలు నింపిన ఎన్యూమరేషన్ పత్రాలను బూత్ లెవల్ అధికారులకు (బీఎల్వో) అందజేయడానికి మంగళవారమే చివరి రోజు.
టీ20 ప్రపంచ ఛాంపియన్ హోదాతో యూకే పర్యటనకు వెళ్లిన టీమిండియాకు తొలి రెండు సిరీస్లు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు.