Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రపంచ టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్బాక్స్లో కొనసాగుతున్న భారీ ఉద్యోగాల కోతలు సీనియర్ అధికారులనూ వదలడం లేదు.
ఇండోనేసియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది.
ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్కు సిరియా పర్యటనలో పెను ప్రమాదం తృటిలో తప్పింది.
ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇరాన్ దివంగత సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర బుధవారం ఇరాక్కు చేరుకుంది.
వలస కార్మికుల పిల్లలకు అంగన్వాడీ సేవలను మరింత సులభంగా అందించేందుకు మొబైల్ అంగన్వాడీ కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి తెలిపారు.
తెలంగాణలో పాఠశాల విద్యా వ్యవస్థ పనితీరు క్రమంగా మెరుగుపడుతోంది.
తెలంగాణలో నైపుణ్యాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
తెలంగాణలో రైతులకు ఎరువులు మరింత సులభంగా, గ్రామస్థాయిలోనే అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కొత్త కార్యాచరణకు శ్రీకారం చుడుతోంది.
ప్రముఖ నటుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభిమానిగా గుర్తింపు పొందిన హనుమకొండకు చెందిన పొనుగంటి నిరంజన్ (17) మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
నల్లమల అటవీ ప్రాంతంలో భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ (ఏఎస్ఐ) నిర్వహించిన పురావస్తు అన్వేషణలో అమరావతి చారిత్రక ప్రాధాన్యాన్ని వెల్లడించే కీలక శాసనాలు వెలుగులోకి వచ్చాయి.
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట సమీపంలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మట్టి రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది.
విశాఖపట్టణం తీరంలో సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల కోసం నాలుగు రోజులుగా కొనసాగిన గాలింపు చర్యలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
విజయవాడ నగరంలోని టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధి వించిపేటలో మరోసారి జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టారు.
ఎల్ నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత కొద్ది రోజులుగా వెలవెలబోయిన గోదావరి నది ఎట్టకేలకు జలకళ సంతరించుకుంది.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) ఈపీఎఫ్ ఖాతాదారులకు ఊరట కలిగించే వార్త వెల్లడించింది.
ఇండోనేషియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం చారిత్రక ప్రంబనాన్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.