Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
లోక్సభలో డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్కు సంబంధించిన మూడు కీలక బిల్లులపై ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు.
పశ్చిమ ఆసియాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది.
ఎయిర్ ఇండియాకు చెందిన ఒక కోపైలట్ శాన్ఫ్రాన్సిస్కో విమానాశ్రయంలో గంజాయితో పట్టుబడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వేగంగా దూసుకెళ్తున్న రైలులో అకస్మాత్తుగా వచ్చే కుదుపులు,పట్టాల నుంచి వినిపించే గట్టిగా మోగే శబ్దాలు ప్రయాణికులకు సర్వసాధారణ అనుభవం.
పాంపీ నగరం అంటే క్రీ.శ. 79లో వెసువియస్ అగ్నిపర్వతం పేలిపోవడంతో బూడిదలో మునిగిపోయిన దృశ్యం మనసుకు వెంటనే గుర్తుకొస్తుంది.
దేశ రాజధాని దిల్లీలోని ఎర్రకోట వద్ద గత ఏడాది జరిగిన ఆత్మాహుతి దాడి దేశవ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.
మహిళా బిల్లు ఉద్దేశం, దాని వెనుక ఉన్న వ్యూహాన్నికాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్కు చెందిన డిజిటల్ సేవల సంస్థ జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూకు సిద్ధమవుతోంది.
హైదరాబాద్ నగరంలోని ఉప్పల్ మెట్రో స్టేషన్లో శుక్రవారం ఉదయం బాంబు ఉందన్న సమాచారంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
దేశంలో బంగారం,వెండి దిగుమతులకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అంతరిక్షంలో అరుదైన సంఘటనగా చెప్పుకునే ఓ విశేష దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించనుంది.
భారత్,పాకిస్థాన్ దేశాలు క్షిపణి ప్రయోగాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఒకేసారి నోటమ్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.
వేసవికాలం ప్రారంభమయ్యాక రోజుకు కనీసం ఒక పండు తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.
భారత్లో మార్కెట్ విలువ పరంగా అగ్రస్థానంలో ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ గత ఆర్థిక సంవత్సరం 2025-26లో భారీ స్థాయిలో ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంది.
భారతదేశంలో బ్యాంకులు బంగారం,వెండి దిగుమతులను తాత్కాలికంగా నిలిపివేశాయి.
ఖగోళ సంఘటనలపై ఆసక్తి ఉన్నవారికి ఈ వారం అరుదైన అంతరిక్ష అద్భుతం కనిపించనుంది.
రాజ్యసభలో ఉపసభాపతి పదవికి హరివంశ్ నారాయణ్ మరోసారి ఎన్నికయ్యారు.
ప్రపంచంలోనే తొలి ఎయిర్ ట్యాక్సీ నిలయం సిద్ధమైంది. ఈ విషయాన్ని యువరాజు హమ్దాన్ బిన్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్( Hamdan bin Mohammed bin Rashid Al Maktoum) ప్రకటించారు.
అమెరికా-ఇరాన్ మధ్య రెండో దఫా చర్చలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీకి నెదర్లాండ్స్లోని మిడ్డెల్బర్గ్లో ప్రతిష్టాత్మకమైన ఇంటర్నేషనల్ ఫోర్ ఫ్రీడమ్స్ అవార్డు ప్రదానం చేశారు.
వీసాలపై వరుసగా కఠిన చర్యలు తీసుకుంటున్న అమెరికా ప్రభుత్వం తాజాగా తన పరిమితుల విధానాన్ని మరింత విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది.
భారత్కు వచ్చే విదేశీ పర్యాటకులకు 'ప్యాలెస్ ఆన్ వీల్స్' ఒక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ పరిస్థితులు త్వరలో ముగుస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు వ్యాఖ్యానిస్తుండగా, మరోవైపు ఇరాన్పై ఒత్తిడి మరింత పెంచుతామని ఆయన ప్రభుత్వ యంత్రాంగం స్పష్టం చేయడం ప్రపంచవ్యాప్తంగా అనిశ్చితిని పెంచుతోంది.
ఇరాన్తో యుద్ధం ప్రారంభ దశలో భారీగా సైనిక నష్టాన్ని చవిచూసిన అమెరికా, కొంత ఆలస్యమైనా పరిస్థితిని అదుపులోకి తెచ్చుకుంది.
అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన AI స్టార్టప్ 'క్లూలే' ఇచ్చిన జాబ్ ఆఫర్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బంగారం ధరల పెరుగుదలకు ఆకస్మికంగా అడ్డుకట్ట పడింది. వరుసగా పెరుగుతున్న ధరలు ఒక్కసారిగా భారీగా పడిపోవడంతో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది అనుకూల సమయంగా మారింది.
టెక్ దిగ్గజం గూగుల్ రూపొందించిన కృత్రిమ మేధస్సు వ్యవస్థ జెమినీ భారత్లో హానికర ప్రకటనలపై గట్టి చర్యలు తీసుకుంటోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా తీవ్రంగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.
తెలంగాణలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.