Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
హైదరాబాద్ లాంటి మహానగరంలో ప్రస్తుతం ఏ వస్తువు డెలివరీకైనా వాహనాలపై ఆధారపడాల్సి వస్తోంది.
టాలీవుడ్ నిర్మాత,విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు.
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతోంది.
ఇరాన్తో రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోయిన పరిస్థితిలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
భవిష్యత్లో దేశం ఇంధన రంగంలో పూర్తి స్థాయి స్వయం సమృద్ధిని సాధించాలంటే 100 శాతం ఇథనాల్ మిశ్రమాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ(Nitin Gadkari) పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లలోని గణాంకాలపై ఆదాయ పన్ను శాఖ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
హిందూ మహిళలు ఉద్యోగ ప్రదేశాల్లో లక్ష్యంగా మారకుండా చూడాలని దేశవ్యాప్తంగా కార్పొరేట్ సంస్థలు, పరిశ్రమల సంఘాలను సంప్రదించనున్నట్లు Vishwa Hindu Parishad (విహెచ్పీ) సీనియర్ నాయకుడు మిలింద్ పరాండే తెలిపారు.
భారత్లో ఆకాశాన్ని అలరించే అరుదైన ఖగోళ దృశ్యం కనిపించబోతోంది.
ఇరాన్లో అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ యుద్ధ విమానం కూలిన ఘటన అనంతరం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
అమెరికా-ఇరాన్ మధ్య జరుగుతున్న చర్చలు ప్రస్తుతం తీవ్ర ప్రతిష్ఠంభనలో చిక్కుకున్నాయి.
తెలంగాణలో చాలా కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.
తాము ప్రకటించిన సమ్మెకు అన్నిఆర్టీసీ సంఘాలతో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేశాయని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ వెంకన్న వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సరిహద్దుల మార్పుల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది.
అంతరిక్ష పరిశోధనలో చారిత్రాత్మకమైన మిషన్గా నిలిచిన వోయేజర్ 1 విషయంలో అమెరికా అంతరిక్ష సంస్థ నాసా కీలక నిర్ణయం తీసుకుంది.
జపాన్లో భారీ భూకంప భయం నెలకొంది. ఉత్తర ప్రాంతంలోని ఇవాటే ప్రిఫెక్చర్ తీరానికి సమీపంలో 7.7 తీవ్రతతో భూకంపం సంభవించడంతో దేశం ఒక్కసారిగా వణికిపోయింది.
బ్రెజిల్కు చెందిన యువ బ్యూటీ క్వీన్ మయ్యారా క్రిస్టినా డి లిమా ఫియేల్(31)గుండెపోటుతో ఆకస్మికంగా మరణించింది.
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో ప్రముఖ కమర్షియల్ వాహన తయారీ సంస్థ SML Mahindra ఎలక్ట్రిక్ బస్ సెగ్మెంట్లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతోంది.
హర్మూజ్ జలసంధి ప్రాంతంలో ఇరాన్ నౌకల రాకపోకలను అడ్డుకునేందుకు అమెరికా కఠిన దిగ్బంధనాన్ని కొనసాగిస్తున్న వేళ ఒక కీలక పరిణామం వెలుగుచూసింది.