Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికాకు చెందిన స్పేస్-X సంస్థ మరోసారి ఫాల్కన్ హెవీ రాకెట్ ప్రయోగాన్ని వాయిదా వేసింది.
మహిళా రోయింగ్ సహాయ శిక్షకురాలిపై లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో క్రీడా ప్రాధికార సంస్థ ఒక ప్రముఖ ఒలింపిక్ క్రీడాకారుడిపై సస్పెన్షన్ చర్యలు తీసుకుంది.
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా తీసుకుంటున్న వ్యూహంపై జర్మనీ చాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు.
భారత్, న్యూజిలాండ్ మధ్య ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉచిత వాణిజ్య ఒప్పందం కుదిరింది.
ఫిన్టెక్ సంస్థ మోబిక్విక్కు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) నుంచి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (ఎన్బీఎఫ్సీ) లైసెన్స్కు అనుమతి లభించింది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న వారికి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
ఎండలో ఎక్కువసేపు ఉండటం వల్ల వచ్చే సన్బర్న్ (ఎండ దెబ్బ) చర్మానికి అసౌకర్యాన్ని కలిగిస్తుంది.
జాజికాయ అనే మసాలా దినుసు చిన్నదే అయినా, వంటల్లో పెద్ద మార్పు తీసుకురాగలదు.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. వరుసగా మూడు రోజుల నష్టాల తర్వాత సెన్సెక్స్, నిఫ్టీ మళ్లీ లాభాల్లోకి వచ్చాయి.
అమెరికా భారతదేశం నుంచి దిగుమతి అయ్యే సౌర సెల్స్, మాడ్యూల్స్పై భారీగా 123 శాతం యాంటీ-డంపింగ్ సుంకం విధించేందుకు నిర్ణయం తీసుకుంది.
శ్రీధర్ వెంబు(Sridhar Vembu) అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు ఓపెన్ లెటర్ రాస్తూ కీలక పిలుపునిచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికలపై ఇరాన్ కఠినంగా స్పందించింది.
పేటియం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్స్కు చెందిన షేర్లు సోమవారం గణనీయంగా క్షీణించాయి.
టెక్నాలజీ రంగంలో కీలక బాధ్యతలు నిర్వహించిన క్లారా షిహ్ కీలక హెచ్చరిక చేసింది.
పశ్చిమ బెంగాల్లో ఎన్నికల వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ఏప్రిల్ 29న జరగనున్న రెండో విడత పోలింగ్కు ముందు రాష్ట్రంలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.
సింగపూర్లో ఓ ఫ్రెంచ్ యువకుడు చేసిన అనుచిత ప్రవర్తన పెద్ద వివాదంగా మారింది.
అరవింద్ కేజ్రీవాల్ నాయకత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ షాక్ తగిలింది.
ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన యాక్సిస్ బ్యాంకులో ఉద్యోగుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న వాట్సాప్ కీలక నిర్ణయం తీసుకుంది.
టెక్ దిగ్గజం గూగుల్ తన యాప్లకు కొత్త లుక్ తీసుకొస్తోంది. తన ప్రోడక్ట్ ఎకోసిస్టమ్లో భాగమైన మరిన్ని యాప్లలో కొత్త గ్రేడియంట్ ఐకాన్ డిజైన్ను విస్తరిస్తోంది.
దేశంలోని ప్రముఖ స్టాక్ ఎక్స్చేంజ్ అయిన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ) తన వెబ్సైట్ను పూర్తిగా కొత్తగా మార్చింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ప్రస్తుతం ఒక హై- ఓల్టేజ్ థ్రిల్లర్ను తలపిస్తున్నాయి.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ఉత్కంఠభరితంగా కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు అనూహ్యంగా ఒక మిత్ర దేశం అండగా నిలిచింది. అదే ఇజ్రాయెల్.