Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారతదేశ వర్షాకాలాన్ని ప్రభావితం చేసే కీలక వాతావరణ వ్యవస్థ ఎల్నినో మళ్లీ పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వెల్లడించింది.
అమెరికా-ఐరోపా దేశాల మధ్య మరోసారి విభేదాలు ముదిరే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య చాలా కాలంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు త్వరలో ముగింపు పలికే అవకాశం కనిపిస్తోంది.
ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధం ప్రభావం భారత్ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉందని అంతర్జాతీయ ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
దేశవ్యాప్తంగా జూన్ 21న జరగనున్న NEET-UG రీ-ఎగ్జామినేషన్ కోసం కేంద్ర ప్రభుత్వం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణాన్ని దేశంలోనే కీలక డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం భారీ ఉత్సాహంతో పరుగులు పెట్టింది.
ఒమన్ తీర ప్రాంతంలో భారతీయులతో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌకలపై వరుస దాడులు జరుగుతున్న నేపథ్యంలో అమెరికా దౌత్యవేత్త జేసన్ మీక్స్కు భారత్ మరోసారి సమన్లు జారీ చేసింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
వాట్సాప్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ను తీసుకురానుంది.
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షుడు యూన్ సుక్ యేల్కు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
జపాన్ అంతరిక్ష రంగంలో కీలక ఘట్టం నమోదైంది.
ఊబకాయం (ఒబెసిటీ)తో బాధపడుతున్న వారికి శుభవార్త.
దేశంలోని టెలివిజన్,రేడియో ప్రసార రంగంలో కీలక మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
అమెరికాలో టోకు ద్రవ్యోల్బణం (Wholesale Inflation) 2022 నవంబర్ తర్వాత అత్యధిక స్థాయికి చేరుకుంది.