Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా కొనసాగిస్తున్న ఆపరేషన్లో అమెరికాకు చెందిన విమాన వాహక నౌక యుఎస్ఎస్ జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ ఎర్ర సముద్ర ప్రాంతంలో తన పాత్ర పోషిస్తోంది.
భారత ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లో టాటా మోటార్స్ ఇప్పటికీ అగ్రస్థానంలోనే దూసుకుపోతోంది.
ప్రతి ఆర్థిక సంవత్సరంలో మార్చి 31 తేదీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. పన్నులకు సంబంధించిన చాలా కీలకమైన పనులకు ఇదే చివరి గడువు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో హర్మూజ్ జలసంధి వద్ద ఇంధన రవాణా తీవ్ర అంతరాయానికి గురవుతోంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
సోమవారం ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కనిపించినప్పటికీ,ఐడీబీఐ బ్యాంక్లో పెట్టుబడి పెట్టిన ఇన్వెస్టర్లు మాత్రం తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
సినీ ప్రపంచంలో అత్యంత ప్రతిష్ఠాత్మక పురస్కారంగా చెప్పుకునే 'ఆస్కార్' అవార్డులపై ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.
అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావం ఇప్పుడు గ్యాస్ సరఫరాపై కనిపిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న వేళ, పలు దేశాలపై ఇరాన్ దాడులను ముమ్మరం చేస్తోంది.
చాట్జీపీటీలో ప్రకటనలను ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా తీసుకురావడం లేదని ఓపెన్ఏఐ తాజాగా స్పష్టం చేసింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం హర్మూజ్ జలసంధిపై స్పష్టంగా కనిపిస్తోంది.
ఇజ్రాయెల్-అమెరికా దాడుల నేపథ్యంలో ఇరాన్ సంచలన ఆరోపణలు చేసింది.
పసిడి కొనుగోలు చేయాలనుకునే వారికి ఊరట కలిగించే పరిణామం కనిపిస్తోంది.
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళిగా 58 అడుగుల ఎత్తైన భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్లో పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి.
యూఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో సోమవారం తెల్లవారుజామున డ్రోన్ ఘటన కలకలం రేపింది.
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.