Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందనే వార్తలు వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్లోని లావన్ ద్వీపంలోని చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది.
మొబైల్ వినియోగదారులకి కేంద్రం ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయ సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీగా ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
వాట్సాప్ నుంచి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త సౌకర్యం ఎట్టకేలకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
భారత్లో వోక్స్వ్యాగన్ తన ప్రసిద్ధ C-సెగ్మెంట్ సెడాన్ విర్టస్కు ఫేస్లిఫ్ట్ వెర్షన్ను తీసుకురావడానికి సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు భారీ లాభాలతో ముగిశాయి.
వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది.
అమెరికా తాజాగా ఇరాన్ ముడి చమురుపై విధించిన ఆంక్షలను సడలించడంతో,సముద్రంలో నిలిచిపోయిన చమురు మళ్లీ మార్కెట్లోకి వస్తోంది.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందంపై ఇప్పుడు కొత్త వివాదం తలెత్తుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణపై భారత్ స్పందించింది. ఇరుదేశాలు ఈ నిర్ణయాన్ని అంగీకరించడాన్ని స్వాగతిస్తున్నట్లు వెల్లడించింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఆరు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక నిర్ణయం తీసుకుంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రియన్, ఎన్నికల సంఘం అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు.
కొత్తగా ఫుడ్ లేబుల్స్ను చూడటం మొదలుపెడితే, వాటిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించొచ్చు.
ఇరాన్ దేశంలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం మరోసారి ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది.
ఇరాన్తో కుదిరిన యుద్ధ విరమణ ఒప్పందం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహును తీవ్రమైన రాజకీయ ఇబ్బందుల్లోకి నెట్టింది.
పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికల వాతావరణం ఉత్కంఠగా మారింది.
దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ తమ కార్ల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.
సాహిత్యంలో నోబెల్ బహుమతి అందుకున్న తొలి యూరోపియన్ కాని రచయితగా రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రత్యేక స్థానం సంపాదించారు.
తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి పరీక్షల పట్టిక భిన్నంగా ఉండగా విద్యార్థులకు ఎక్కువ సమయం ఇచ్చారు.
ఆర్టెమిస్-2 యాత్రలో భాగంగా చంద్రుని చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసిన వ్యోమగాములు తిరిగి భూమి దిశగా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.