Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇంకా అనిశ్చితంగానే ఉన్నప్పటికీ, భారత్ మరోసారి తన ఆర్థిక బలాన్ని చాటుకుంది.
అమెరికా-ఇజ్రాయెల్లు ఫిబ్రవరి 28న ఇరాన్పై నిర్వహించిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
భారతదేశంలో త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
మహారాష్ట్రలోని పుణే నగరంలో త్వరలో నీటి సరఫరాపై ఆంక్షలు అమలయ్యే అవకాశం కనిపిస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న నిర్ణయం తీసుకున్న మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై,పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 'అన్నామలై మక్కల్ ఇయక్కం (AMI)'పేరుతో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
జూన్ 21, 2026న ఉత్తరార్థగోళంలోని (Northern Hemisphere) కోట్లాది మంది ప్రజలకు ఏడాదిలోనే అత్యంత పొడవైన రోజు అనుభవం కానుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన బెంగళూరుకు చెందిన ఓ జ్యువెలరీ స్టార్టప్కు ఊహించని వ్యాపార అవకాశాన్ని తీసుకొచ్చింది.
దేశ రక్షణ సామర్థ్యాలను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ),కేంద్ర ప్రభుత్వం మార్కెట్లు కోరిన దాదాపు అన్ని చర్యలను ప్రకటించినప్పటికీ,స్టాక్ మార్కెట్ మాత్రం పెద్దగా స్పందించలేదు.
ప్రపంచ దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ మరోసారి ఉద్యోగాల కోతలు చేపట్టినట్లు సమాచారం.
భారత్లో షార్ట్ వీడియోల క్రేజ్ రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో,ప్రజలు ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఎలాంటి కంటెంట్ ఎక్కువగా చూస్తున్నారనే అంశంపై మెటా ఆదేశాలతో నిర్వహించిన తాజా అధ్యయనం ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఆసక్తిగా ఎదురుచూస్తున్న 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) మరో కీలక నిర్ణయం తీసుకుంది.
దేశంలో ఫ్లెక్స్-ఫ్యూయల్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
కృత్రిమ మేధ (AI) సాయంతో రూపొందించిన ప్రపంచంలోనే తొలి వ్యాక్సిన్ వైద్య రంగంలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ టెక్ వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు ఇటీవల 'మాఫియా' అనే మర్డర్ మిస్టరీ ఆటలో పాల్గొన్నారు.
తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒమన్లోని మినా అల్ ఫహల్ ఆయిల్ టర్మినల్లో భారీ పేలుడు చోటుచేసుకుంది.
ఉద్యోగాల కోసం ఉపయోగించే లింక్డ్ఇన్ (LinkedIn) వంటి వేదికలను చైనా గూఢచారులు తమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), బ్రిటన్ గూఢచారి సంస్థ ఎంఐ5 (MI5), అలాగే ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన హెచ్చరికలో వెల్లడించాయి.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి.
భారత ఆర్థిక మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది.
ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో పాకిస్థాన్ సభ్యత్వం ఈ ఏడాది చివరితో ముగియనుంది.
భారత వైమానిక దళ సామర్థ్యాలను మరింత పెంచే లక్ష్యంతో ఐదోతరం యుద్ధ విమానాల సమీకరణపై దృష్టి సారించిన నేపథ్యంలో రష్యా కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది.