Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలో ఎన్నో సంవత్సరాలుగా చెదరని రికార్డును ఓ కుర్ర ఆటగాడు బద్దలు కొట్టాడు.
హైదరాబాద్లోని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్లో బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
కేరళలో రాజకీయ పరిస్థితులు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారాయి. మాజీ ముఖ్యమంత్రి,సీపీఎం ప్రముఖ నాయకుడు పినరయి విజయన్ అద్దెకు ఉంటున్న ఇంటి వద్ద బుధవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
జులై 1 నుంచి 9వ తరగతి విద్యార్థులు తప్పనిసరిగా మూడుభాషలు నేర్చుకోవాలంటూ సీబీఎస్ఈ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టు స్పందించింది.
దేశీయ ద్విచక్ర వాహన మార్కెట్లో ప్రముఖ సంస్థ హీరో మోటోకార్ప్ తన కొత్త సూపర్ స్ప్లెండర్ ఎక్స్టెక్ 2.0 మోడల్ను విడుదల చేసింది.
కర్ణాటకలో నాయకత్వ మార్పుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది.
అస్సాంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లుకు రాష్ట్ర అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
గుజరాత్లోని బనస్కంఠ జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
దేశీయ వాటాల మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి.
భారత శాస్త్రవేత్తలు సుమారు 12.6 బిలియన్ కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న అత్యంత పురాతన గెలాక్సీల భారీ సమూహాన్ని గుర్తించారు.
ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షలు రాస్తున్న సమయంలో పశ్చిమ బెంగాల్కు చెందిన 19 ఏళ్ల నిసర్గ అధికారి అనే విద్యార్థి ఓ పెద్ద భద్రతా లోపాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు.
మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అదానీ పవర్, ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ను దాటేసింది.
దేశంలోని ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్పై వచ్చిన అవకతవకల ఆరోపణలను బ్యాంక్ ఖండించింది.
దేశీయ మార్కెట్లో కొత్త ఫ్లాగ్షిప్ SUVగా ఎంజీ మోటార్ ఇండియా 'మజెస్టర్'ను విడుదల చేసింది.
భారత్ రూపొందించిన ప్రతిష్టాత్మక వందే భారత్ రైళ్లను విదేశాలకు ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
భారత స్టార్టప్ చరిత్రలో అత్యంత సంచలనాత్మక పతనంగా బైజూస్ వ్యవహారం మారింది.
ఇటీవల విద్యుత్ బిల్లుల భారం తగ్గించుకోవడానికి చాలా మంది ఇళ్లపై సౌర పలకలను ఏర్పాటు చేసుకుంటున్నారు.
కృత్రిమ మేధ రంగం ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తున్న వేళ, ఈ రంగంలో నైపుణ్యం కలిగిన వారిని కాపాడుకునేందుకు చైనా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు సమాచారం.
గేమింగ్ ప్రపంచంలో రెండు దశాబ్దాలుగా ఉపయోగంలో ఉన్న ప్రముఖ జీఫోర్స్ కంట్రోల్ ప్యానెల్ యాప్కు నివిడియా గుడ్బై చెప్పింది.
2013లో మైనర్ బాలికపై అత్యాచారం కేసులో స్వయంఘోషిత ఆధ్యాత్మిక గురువు ఆసారాంబాపూకు విధించిన జీవిత ఖైదు శిక్షను రాజస్థాన్ హైకోర్టు కొనసాగించింది.
కృత్రిమ మేధ రంగంలో వేగంగా పెరుగుతున్న మార్పులతో ప్రపంచవ్యాప్తంగా డేటా కేంద్రాల అవసరం అమాంతం పెరిగింది.