Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కర్ణాటకలోని హోస్పేటలో ఘనంగా ప్రారంభించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డెమోక్రాట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వెనిజులా ప్రస్తుతం వందేళ్లలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది.
యూరప్ ప్రస్తుతం తీవ్ర వేడి గాలుల బారిన పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్కు చేరువయ్యాయి.
భారతదేశంలో 1975లో విధించిన ఎమర్జెన్సీపై తొలిసారిగా తొమ్మిదో తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించేందుకు ఎన్సీఈఆర్టీ (NCERT) నిర్ణయించింది.
అయోధ్యలోని రామ మందిరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగినట్లు అనుమానిస్తున్న ఉగ్ర కుట్రను భద్రతా సంస్థలు భగ్నం చేశాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం భారీ లాభాలతో ట్రేడయ్యాయి.
హార్మూజ్ జలసంధిపై మరోసారి ఉద్రిక్తతలు నెలకొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్(PoK)లో కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి.
వెనిజులాలో సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా శాస్త్ర పరిశోధనలకు కేంద్రంగా నిలిచిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) సేవలకు త్వరలో ముగింపు పలకనుంది.
పసిఫిక్ మహాసముద్రంలో అత్యంత శక్తివంతమైన ఎల్ నినో ఏర్పడే సూచనలు వేగంగా కనిపిస్తున్నాయని నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు.
విశ్వాంతరాళంలో ఖగోళ శాస్త్రవేత్తలు మరో అరుదైన ఆవిష్కరణ చేశారు.
గూగుల్ తన ప్లే స్టోర్ బిల్లింగ్ నిబంధనల్లో కీలక మార్పులు ప్రకటించింది.
అయోధ్య రామాలయ నిధుల వివాదంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
చిప్ తయారీ దిగ్గజం క్వాల్కామ్ డేటా సెంటర్ల కోసం రూపొందించిన కొత్త ఏఐ ప్రాసెసర్ను ఆవిష్కరించింది.
ప్రపంచంలోని పలు దేశాల్లో ఒకేరోజు వరుసగా సంభవించిన భూకంపాలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తున్నాయి.
ఐఫోన్ వినియోగదారులకు మరింత మెరుగైన అనుభవాన్ని అందించేందుకు టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ మరో వినూత్న ఫీచర్ను తీసుకొస్తోంది.
మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన మేజోరానా-1 (Majorana 1) క్వాంటమ్ కంప్యూటింగ్ చిప్కు సంబంధించిన కంపెనీ వాదనలపై తాజాగా సందేహాలు వ్యక్తమయ్యాయి.
ప్రపంచ ఇంధన రవాణాలో అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతున్నాయి.