Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
రష్యాలోని చమురు క్షేత్రాలు, ఇంధన మౌలిక సదుపాయాలనే లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ సోమవారం తెల్లవారుజామున భారీ స్థాయిలో డ్రోన్ దాడులు నిర్వహించింది.
ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా మరోసారి భీకర దాడులకు దిగింది.
శ్రీలంకలోని ఓ జైలులో చోటుచేసుకున్న తీవ్ర ఘర్షణలు విషాదానికి దారితీశాయి.
మలయాళ సూపర్ స్టార్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత మోహన్ లాల్'కు సంబంధించిన ఏనుగు దంతాల అక్రమ నిల్వ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జమ్ముకశ్మీర్లోని కిశ్త్వాడ్ జిల్లాలో మేఘ విస్ఫోటం సంభవించి తీవ్ర విధ్వంసం సృష్టించింది.
సూర్యుడి చివరి దశలో భూమి పూర్తిగా నాశనం అవుతుందనే ఎన్నాళ్లుగానో ఉన్న అభిప్రాయానికి తాజా పరిశోధన సవాల్ విసిరింది.
ప్రముఖ వాణిజ్య వాహన తయారీ సంస్థ పియాజియో వెహికల్స్ తన ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల శ్రేణిని మరింత విస్తరిస్తూ కొత్త Ape WavE ఎలక్ట్రిక్ త్రీ వీలర్ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
కృత్రిమ మేధ (ఏఐ) వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురానుందని మైక్రోసాఫ్ట్ ఏఐ విభాగం సీఈఓ ముస్తఫా సులేమాన్ తెలిపారు.
భారత్లో యాప్ స్టోర్, ఐక్లౌడ్ సేవలకు సంబంధించిన కొనుగోళ్ల కోసం ఆపిల్ మళ్లీ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ చెల్లింపులను అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారత్లో పికప్ ట్రక్ మార్కెట్లో మంచి గుర్తింపు పొందిన టయోటా హైలక్స్ కొత్త తరం మోడల్ను ఈ నెల 28న విడుదల చేయనున్నట్లు సమాచారం.
ఈ20 పెట్రోల్ వాడకంపై నెలకొన్న సందేహాలకు మహీంద్రా తెరదించింది.
వెనిజులాను ఇటీవల సంభవించిన వరుస భూకంపాలు తీవ్ర విషాదంలోకి నెట్టాయి.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కొత్త దౌత్య వివాదానికి దారితీశాయి.
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలకు భారత్ తీవ్రంగా స్పందించింది.
హర్ముజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకలపై సేవా రుసుము (సర్వీస్ ఫీజు) విధించేందుకు ఇరాన్ సిద్ధమవుతోంది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రాజధాని అబూధాబీలో ప్రతి నెల నిర్వహించే ప్రముఖ 'బిగ్ టికెట్' లక్కీ డ్రాలో భారత మహిళ భారీ జాక్పాట్ను సొంతం చేసుకున్నారు.
ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలు ఘనంగా నిర్వహించారు.
సొంత ప్రేక్షకుల మద్దతుతో అజేయంగా ఫిఫా ప్రపంచకప్ 2026 ప్రిక్వార్టర్స్కు చేరుకున్న మెక్సికోకు ఇంగ్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది.
సినీ పరిశ్రమలో నటీమణులు ఎదుర్కొనే వివక్షపై బాలీవుడ్ కథానాయిక కృతి సనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు రూపొందించిన తాజా ప్రయోగాత్మక చిత్రం 'సింగ్ గీతం' త్వరలో ఓటీటీ ప్రేక్షకులను అలరించనుంది.
అందం, అభినయంతో ప్రేక్షకులను అలరిస్తున్న శ్రీలీల దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.