Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం భారత్పైనా పడుతోంది.
అమెరికా-ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు పరస్పరం దాడులు చేసుకుంటుండటంతో పశ్చిమాసియా ప్రాంతం ఉద్రిక్తంగా మారింది.
జుట్టు కటింగ్ చేయించుకోవడం అనేది కేవలం రూపాన్ని మార్చుకోవడం మాత్రమే కాదు, వ్యక్తిత్వాన్ని కూడా మెరుగుపరచే అంశం.
అతడంటే నమ్మకం... అతడుంటే ధైర్యం... అతడే టీమ్కు రక్షణ.
ఈ రోజుల్లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం వల్ల అనేక మంది రక్తహీనత (అనీమియా) సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.
ఇషాన్ కిషన్ (Ishan Kishan).. పుట్టెడు దుఃఖంలోనూ టీ20 ప్రపంచకప్ 2026 ఫైనల్లో ఆడాడు.
మెర్సిడెస్-AMG తమ నెక్స్ట్ జనరేషన్ GT 4-డోర్ కూపే కార్ ఇంటీరియర్ను అధికారికంగా చూపించింది.
స్టార్ హీరో సూర్య నటిస్తున్న 45వ సినిమా 'కరుప్పు' ప్రస్తుతం తమిళ సినీ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ముగిశాయి.
టీ20 ప్రపంచకప్-2026ను టీమ్ఇండియా కైవసం చేసుకుంది.
అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో బ్యాడ్ సెంటిమెంట్కు చెక్ పెట్టుతూ టీమిండియా గర్జించింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి యుకేలోని మాంచెస్టర్కు బయలుదేరిన ఇండిగో విమానం మధ్యలోనే తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆర్థిక సంవత్సరంలో మార్చి నెల అత్యంత కీలకమైనదిగా భావిస్తారు.
భారత జట్టు ప్రపంచకప్ గెలిస్తే ఆనందమే వేరు. ఆ విజయంలో మన తెలుగు ఆటగాళ్లు కూడా భాగస్వాములైతే ఆ సంతోషం మరింత పెరుగుతుంది.
సంక్రాంతి సందర్భంగా విడుదలైన రవితేజ హీరో చిత్రం 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' (Bhartha Mahasayulaku Wignyapthi) ఇప్పుడు ఓటీటీకి రానుంది.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో డయేరియా లక్షణాలు కలకలం రేపుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై కీలక వ్యాఖ్యలు చేశారు.
కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగంతో రాష్ట్రంలో వైద్య సేవలను ఆధునికీకరించే దిశగా కూటమి ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
అమెరికా,ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై ప్రారంభించిన యుద్ధం పదో రోజుకు చేరుకుంది.
సినిమా చూసిన తర్వాత కథానాయకుడి నటన బాగుందని, కొన్ని సన్నివేశాలు అద్భుతంగా తెరకెక్కించారని, క్లైమాక్స్ భావోద్వేగానికి గురి చేసిందని మనం మాట్లాడుకుంటూ ఉంటాం.
పశ్చిమాసియాలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్య జైశంకర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్కు వాతావరణ శాఖ వర్షాలపై హెచ్చరిక జారీ చేసింది.
2024 టీ20 ప్రపంచకప్ను గెలిచిన భారత జట్టులోని 9 మంది ఆటగాళ్లు ఈసారి కూడా విజేత జట్టులో చోటు దక్కించుకుని తమ కెరీర్లో రెండోసారి టీ20 వరల్డ్కప్ను సొంతం చేసుకున్న అరుదైన ఆటగాళ్ల జాబితాలో చేరారు.
సౌదీ అరేబియాలోని నివాస ప్రాంతాల్లో సైనిక ప్రొజెక్టైల్ పడిపోవడంతో ఓ భారతీయుడు మృతిచెందాడంటూ వచ్చిన వార్తలపై తాజాగా స్పష్టత వచ్చింది.
అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం ప్రభావంతో పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కిస్తున్న "రామాయణం" చిత్రం భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత అంచనాలు ఉన్న ప్రాజెక్ట్లలో ఒకటిగా నిలుస్తోంది.
ఆపిల్ కంపెనీ తన డివైసులు తయారుచేసే విధానంలో పెద్ద మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దక్షిణాఫ్రికాతో మ్యాచ్కు ముందు జరిగిన మీడియా సమావేశంలో ఒక జర్నలిస్టు 'సంజు సామ్సన్కు మరో అవకాశం ఇస్తారా?' అని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ను ప్రశ్నించాడు.
పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం ప్రపంచ మార్కెట్లపై పడుతోంది.
భారత్లో జరిగిన టెస్టు మ్యాచ్ల్లో న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా చేతిలో క్లీన్స్వీప్కు గురికావడం, అలాగే ఆస్ట్రేలియా గడ్డపై టెస్టు సిరీస్లో ఘోర పరాజయం ఎదురవడం వల్ల టీమ్ ఇండియా హెడ్కోచ్గా గౌతమ్ గంభీర్పై తీవ్ర విమర్శలు వచ్చాయి.