Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
తమిళనాడు రాజకీయాల్లో కొత్త సమీకరణాలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి.
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ ఒమన్లోని మినా అల్ ఫహల్ ఆయిల్ టర్మినల్లో భారీ పేలుడు చోటుచేసుకుంది.
ఉద్యోగాల కోసం ఉపయోగించే లింక్డ్ఇన్ (LinkedIn) వంటి వేదికలను చైనా గూఢచారులు తమ కార్యకలాపాలకు వినియోగిస్తున్నారని అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI), బ్రిటన్ గూఢచారి సంస్థ ఎంఐ5 (MI5), అలాగే ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ ప్రభుత్వాలు సంయుక్తంగా విడుదల చేసిన హెచ్చరికలో వెల్లడించాయి.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు కలకలం రేపాయి.
భారత ఆర్థిక మార్కెట్లలో విదేశీ పెట్టుబడుల ప్రవాహాన్ని మరింత పెంచే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పలు కీలక నిర్ణయాలను ప్రకటించింది.
ఐక్యరాజ్య సమితి (ఐరాస) భద్రతా మండలిలో పాకిస్థాన్ సభ్యత్వం ఈ ఏడాది చివరితో ముగియనుంది.
భారత వైమానిక దళ సామర్థ్యాలను మరింత పెంచే లక్ష్యంతో ఐదోతరం యుద్ధ విమానాల సమీకరణపై దృష్టి సారించిన నేపథ్యంలో రష్యా కీలక ప్రతిపాదనతో ముందుకొచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తనకు విభేదాలు నెలకొన్నాయంటూ ప్రచారం జరుగుతున్న వార్తలను ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు తోసిపుచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలసదారులపై తరచూ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ ప్రముఖ నేత అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు.
ఆర్బీఐ మానిటరీ పాలసీ నిర్ణయంపై మార్కెట్ వర్గాల్లో నెలకొన్న ఆశావహ అంచనాల మధ్య దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ప్రారంభమయ్యాయి.
కర్ణాటక రాజకీయాల్లో కొత్త పరిణామం చోటుచేసుకుంది.
దేశంలో కీలక వడ్డీ రేట్ల విషయంలో భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) మరోసారి యథాతథ నిర్ణయం తీసుకుంది.
బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానాల భద్రతపై మరోసారి ప్రశ్నలు తలెత్తాయి.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుక్రవారం కాస్త ఊరట లభించింది.
అమెరికా సైనికుల ప్రాణాలకు ముప్పు కలిగించేలా ఇరాన్ ఎలాంటి చర్యలకు పాల్పడినా, అది మళ్లీ పూర్తి స్థాయి యుద్ధానికి దారితీసే పరిస్థితిని సృష్టిస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు.
ప్రముఖ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీలో మెమరీ ఫీచర్కు సంబంధించి ఓపెన్ఏఐ కీలక అప్డేట్ను ప్రకటించింది.
తెలంగాణలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 12 మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టుల అమలులో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచింది.
ఏపీ పర్యాటక రంగానికి మరో ప్రతిష్ఠాత్మక గౌరవం దక్కింది.
శ్రీలంకలోని వాణిజ్య రాజధాని కొలంబోకు సుమారు 65 కిలోమీటర్ల దూరంలో ఉన్న అంగురువాథోటు పట్టణంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
ఇరాన్పై మరిన్ని సైనిక చర్యలు చేపట్టకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ప్రతినిధుల సభ అడ్డుకట్ట వేసింది.
అమెరికాతో భారత్ సంబంధాలు మరింత బలపడుతున్నప్పటికీ, దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్-రష్యా స్నేహబంధంపై ఎలాంటి ప్రభావం ఉండదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.