Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 గ్రూప్ దశ మ్యాచ్లకు సంబంధించి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మ్యాచ్ అఫీషియల్స్ వివరాలను శుక్రవారం విడుదల చేసింది.
విశాఖపట్నం వేదికగా బుధవారం టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరిగింది.
ఫిబ్రవరి 1న యూనియన్ బడ్జెట్ 2026ను కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
ఫ్యాన్స్ ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న క్షణం వచ్చేసింది. బాలీవుడ్ నుంచి వచ్చిన లేటెస్ట్ బ్లాక్బస్టర్ 'ధురంధర్' ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.
టాలీవుడ్లో యంగ్ హీరో శర్వానంద్కు చాలా కాలం తర్వాత బాక్సాఫీస్ వద్ద భారీ విజయం దక్కింది.
సైబర్ నేరాలు, మోసాలు,చోరీలను నివారించడానికి రూపొందించిన 'సంచార్ సాథీ' యాప్ (Sanchar Saathi app) వినియోగదారులలో మంచి స్పందన పొందింది అని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
బిహార్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కీలక మార్గదర్శకాలను ప్రకటించింది.
మహీంద్రా ప్రస్తుతం పలు కొత్త మోడల్స్ అభివృద్ధిపై పని చేస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ ప్రధాన సూచీలు నష్టాల్లో ముగిశాయి.
టీ20 ప్రపంచకప్ కు సమయం ఆసన్నమవుతోంది. భారత్,శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా టోర్నీ కోసం అభిమానుల్లో భారీ ఉత్సాహం కనిపిస్తుంది.
రొమ్ము క్యాన్సర్ స్క్రీనింగ్లో కృత్రిమ మేధస్సు (AI) వినియోగం వల్ల తరువాతి సంవత్సరాల్లో క్యాన్సర్ నిర్ధారణ రేటు 12 శాతం తగ్గిందని,అలాగే ప్రారంభ దశలోనే క్యాన్సర్ గుర్తించే అవకాశం పెరిగిందని తాజా అధ్యయనం వెల్లడించింది.
తెలంగాణలో వీధి కుక్కలపై జరుగుతున్న హింసాత్మక ఘటనలు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
మూడు రోజుల వరుస లాభాల తర్వాత శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు ఒక్కసారిగా భారీగా పడిపోయాయి.
బెళగావి నుంచి వచ్చిన ప్రఖ్యాత విద్యావేత్త ప్రభాకర్ బాసవప్రభు కోర్, మాజీ కే.ఎల్.ఇ. సొసైటీ చైర్మన్, సాహిత్యం,విద్యా రంగంలో పద్మశ్రీ అవార్డుకి ఎంపికయ్యారు.
భారత్లోని పశ్చిమ బెంగాల్లో ఇటీవల ఇద్దరు వ్యక్తులకు నిఫా వైరస్ (Nipah virus) సోకడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
వరంగల్లో మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణ పనుల ప్రక్రియ త్వరలోనే పట్టాలెక్కేలా కనిపిస్తోంది.
మధ్యప్రదేశ్లోని సాగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని ఖాన్పుర్ గ్రామం ఒకప్పుడు 100కి పైగా కుటుంబాలు నివసించే, పంట భూములతో పరిపూర్ణంగా ఉన్న గ్రామంగా ఉండేది.
"గ్రీన్లాండ్ అమ్మకానికి లేదు" అనే నినాదం ఇప్పుడు ఆ ఐలాండ్లో మార్మోగిపోతుంది.
అమృత్ 2.0 పథకం కింద తెలంగాణలో రూ.9,584 కోట్ల విలువ ఉన్న 252 ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ సహాయమంత్రి టోకన్ సాహు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి డిసెంబర్ మధ్య ద్రవ్యోల్బణం జాతీయ సగటు కంటే తక్కువగా నమోదైంది.
తూర్పు తీరాన్ని దేశంలోనే ప్రముఖ పర్యాటక గమ్యంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు.
బెంగళూరు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి మెరుగైన రహదారి కనెక్టివిటీ అందించే కోడూరు-ముప్పవరం ఎకనమిక్ కారిడార్ (బెంగళూరు-కడప-విజయవాడ జాతీయ రహదారి) పనులను వచ్చే ఏడాదిలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 సమీపిస్తున్న కొద్దీ క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం పీక్కి చేరుతోంది.
అస్సాం రాష్ట్ర సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు,గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు దేశస్థాయిలో గుర్తింపు లభించింది.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కేఎం థామస్కు ప్రజాసేవ రంగంలో చేసిన విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.
వ్యవసాయం, పశుసంరక్షణ రంగాల్లో చేసిన విశేష కృషికి రైతు-సామాజిక కార్యకర్త శ్రీరంగ్ దేవబా లాడ్కు ఈ ఏడాది పద్మశ్రీ అవార్డు దక్కింది.
గూగుల్ కొత్త ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్ Project Genie ను ప్రారంభించింది.
నిజాం నగరానికి చెందిన విలువైన ఆభరణాలు కేంద్ర రిజర్వ్ బ్యాంక్ (RBI) లో సురక్షితంగా ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
గత కొన్ని రోజులుగా అంచనాలకు మించిన బంగారం ధరలు నేడు (జనవరి 30) అనూహ్యంగా క్షీణించాయి.