Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు 37 ఏళ్ల తర్వాత ఆధునికీకరించిన కొత్త ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో తొలిసారి ప్రయాణించారు.
తమిళనాడులో గోవధపై మద్రాస్ హైకోర్టు విధించిన సంపూర్ణ నిషేధాన్ని సవాల్ చేస్తూ నటుడు విజయ్ నాయకత్వంలోని తమిళ వెట్రి కళగం (టీవీకే) ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
అమెరికా-ఇరాన్ శాంతి ఒప్పందం తర్వాత వరుసగా కొన్ని రోజుల పాటు తగ్గుముఖం పట్టిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరుగుదల దిశగా పయనించాయి.
బెంగళూరు నగరంలోని ఓ డేకేర్ సెంటర్లో చిన్నారులపై అమానుషంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
ఉక్రెయిన్ డ్రోన్ దాడుల కారణంగా చమురు శుద్ధి కేంద్రాలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో రష్యాలో ఇంధన కొరత ఏర్పడింది.
జీవం లేని రసాయన పదార్థాలతో ప్రపంచంలోనే తొలి కృత్రిమ కణం (సింథటిక్ సెల్)ను శాస్త్రవేత్తలు విజయవంతంగా రూపొందించారు.
అమెరికా-ఇరాన్ మధ్య దోహాలో కొనసాగుతున్న చర్చలు సానుకూలంగా ముగిసే అవకాశాలపై మార్కెట్లో ఆశావహ వాతావరణం నెలకొనడంతో దేశీయ ఈక్విటీ మార్కెట్లు వరుసగా రెండో రోజు కూడా లాభాల బాటలో సాగుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న మెమరీ చిప్ కొరత ప్రభావాన్ని తగ్గించుకునేందుకు అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం ఆపిల్ కొత్త మార్గాలను అన్వేషిస్తోంది.
కృత్రిమ మేధ (AI) రంగంలో వేగంగా పెరుగుతున్న అవసరాలను దృష్టిలో పెట్టుకుని దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ తయారీ సంస్థ SK Hynix భారీ పెట్టుబడిని ప్రకటించింది.
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది.
రైతులకు అధిక దిగుబడితో పాటు నాణ్యమైన వంటనూనె అందించే లక్ష్యంతో హైదరాబాద్లోని అంతర్జాతీయ మెట్ట ప్రాంతాల పంటల పరిశోధన సంస్థ (ఇక్రిశాట్) రెండు కొత్త హైఓలిక్ వేరుసెనగ రకాలైన ఐసీజీవీ181030, ఐసీజీవీ201214లను బుధవారం అధికారికంగా విడుదల చేసింది.
మూత్రపిండాల పనితీరులో ఏర్పడే లోపాలను వేగంగా గుర్తించేందుకు బిట్స్ హైదరాబాద్ ప్రొఫెసర్లు పార్వతి నాయర్, స్వయంశ్రీ, ఆర్.ఎన్. పొన్నాలగు, సంకేత్ గోయల్ కలిసి వినూత్నమైన మొబైల్ పరికరాన్ని అభివృద్ధి చేశారు.
మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి.
ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వాన్ని మంటగలిపే ఘటన చోటుచేసుకుంది.
వాట్సాప్ ప్రవేశపెట్టనున్న 'యూజర్ నేమ్' ఫీచర్పై కేంద్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ఈ అంశం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరోసారి ఉధృతమైంది. ఇటీవల రష్యాలోని చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ వరుస దాడులు నిర్వహించడంతో అక్కడ ఇంధన కొరత తీవ్రంగా పెరిగింది.
అమెరికాకు ఇరాన్ మరోసారి ఘాటైన హెచ్చరికలు జారీ చేసింది.
ఖతార్ రాజధాని దోహాలో అమెరికా, ఇరాన్ మధ్య రెండు రోజుల పాటు సాగిన పరోక్ష సాంకేతిక చర్చలు బుధవారం ముగిశాయి.
అమెరికా నావికాదళానికి చెందిన యుద్ధ హెలికాప్టర్ అరేబియా సముద్రంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భవిష్యత్ యుద్ధ అవసరాలను దృష్టిలో పెట్టుకుని డ్రోన్లు, మానవరహిత వైమానిక వ్యవస్థలను సమర్థంగా వినియోగించే ప్రత్యేక 'బాజ్ బెటాలియన్ల' ఏర్పాటుకు భారత సైన్యం సిద్ధమవుతోంది.