Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి 1వ తేదీన (ఆదివారం) పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా మాట్లాడకపోవడమే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం ఆలస్యం కావడానికి కారణమన్న అమెరికా వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యలపై భారత్ స్పష్టంగా స్పందించింది.
పార్టీల్లో లేదా స్నేహితుల కలయికల్లో ఒక్కసారి అయినా హద్దు మించి మద్యం తాగితే పెద్దగా నష్టం ఉండదని చాలామంది భావిస్తారు.
BMW ఈ ఏడాదిలో భారత్లో మూడు కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను (EVs) విడుదలకు సిద్ధమవుతోంది.
వాతావరణ మార్పుల తీవ్రతకు అద్దం పడుతూ ప్రపంచ మహాసముద్రాలు 2025లో రికార్డు స్థాయిలో వేడిని గ్రహించాయి.
ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా చోటుచేసుకున్న అల్లర్లపై దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ స్పందించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఐదో రోజు వరుసగా నష్టంలో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ నుంచి వచ్చే ప్రతికూల సంకేతాలు, ఎఫ్ఐఐల అమ్మకాలు ప్రధాన కారణంగా ప్రభావం కనిపించింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ చైర్పర్సన్ మమతా బెనర్జీ ఈ రోజు కోల్కతా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణ పరిధిలోని గాలివీడు రింగ్రోడ్డు కూడలి వద్ద శుక్రవారం మధ్యాహ్నం భయానక రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
శబరిమల బంగారు తాపడాల చోరీ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
ప్రపంచ స్థాయి టెక్నాలజీ కంపెనీ లెనోవో (Lenovo) తన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వ్యాపారానికి భారత్ను కీలక ఎగుమతి కేంద్రంగా మార్చాలని యోచిస్తోంది.
ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో గ్రోక్ ఏఐ ద్వారా చిత్రాలను ఎడిట్ చేసే సదుపాయాన్ని ఇకపై కేవలం చెల్లింపు సభ్యులకే పరిమితం చేశారు.
పిఠాపురంలో జరిగే చిన్న విషయాలను కూడా అనవసరంగా వైరల్ చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.
ఇరాన్ ప్రస్తుతం గత కొన్నేళ్లలోనే అత్యంత క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొంటోంది.
ప్రభుత్వ రంగ దిగ్గజం కోల్ ఇండియా అనుబంధ సంస్థ భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూ (IPO)కి ఊహించినదానికంటే ఎక్కువ స్పందన వచ్చింది.
నరేంద్ర మోదీ నేతృత్వంలోని 3.0 ప్రభుత్వం మూడవ పూర్తి బడ్జెట్ను 2026 ఫిబ్రవరి 1న పార్లమెంటులో సమర్పించనుంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరాయి.
పల్నాడు జిల్లా పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్యకళాశాల,దానికి అనుబంధంగా ఉన్న బోధనాసుపత్రి బలోపేతం కోసం ప్రభుత్వం 837 కొత్త పోస్టులను మంజూరు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
నిడదవోలు-దువ్వాడ రైల్వే స్టేషన్ల మధ్య మూడో, నాలుగో రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
కోనసీమ జిల్లాలోని మలికిపురం మండలం ఇరుసుమండ గ్రామంలో ఉన్న ఓఎన్జీసీ గ్యాస్ బావిలో ఈ నెల 5న చోటుచేసుకున్న బ్లోఅవుట్ ఘటన ఇప్పటికీ పూర్తిగా నియంత్రణలోకి రాలేదు.
సంక్రాంతి పండుగకు ముందుగానే కాకినాడ జిల్లాలో పండుగ వాతావరణం నెలకొంది.
మైక్రోసాఫ్ట్ తన ఏఐ చాట్బాట్ అయిన కోపైలట్లో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది.
యూట్యూబ్ సెర్చ్లో షార్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ యూజర్లను ఇబ్బంది పెట్టే సమస్యకు చివరకు పరిష్కారం దొరికింది.
కేంద్ర హోంశాఖ కార్యాలయం ఎదుట శుక్రవారం తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఆందోళనకు దిగారు.
రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలంటూ భారత్పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న విషయం తెలిసిందే.
భారత్తో అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు ఫోన్ చేయకపోవడమే కారణమని అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వ్యాఖ్యానించారు.
దేశంలో రోడ్డు ప్రమాదాలు,వాటివల్ల జరుగుతున్న మరణాలు రోజు రోజుకీ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలకమైన, విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది.
గూగుల్ కొత్త "AI ఇన్బాక్స్" ఫీచర్తో Gmail ఉపయోగించే విధానాన్ని పూర్తిగా మార్చడానికి సిద్దమైంది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో (ISS) మెడికల్ అత్యవసర పరిస్థితి ఏర్పడింది.