Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత మార్కెట్లో కొత్త రికార్డ్ నమోదు చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తోంది.
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మంచి ప్రదర్శన చూపించింది.
టైగర్ నట్స్ను 'చుఫా' అని కూడా పిలుస్తారు. ఇవి చిన్న దుంపలు. వందల ఏళ్లుగా ప్రపంచవ్యాప్తంగా ఆహారంగా వినియోగంలో ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దాదాపు పదిహేనేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్నప్పటికీ నిరాడంబర జీవనశైలితో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు.
గుజరాత్కు చెందిన కళాకారుడు రాజు కళాకార్ రెండు గచ్చు పలకలతో సంగీతాన్ని సృష్టిస్తూ పాటలు పాడి వేలాది అభిమానులను సంపాదించుకున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదు రోజుల లాభాల తర్వాత నష్టాల బాట పట్టాయి.
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ శాంతి చర్చల సమయంలో లెబనాన్ కీలక సమస్యగా మారింది.
జర్మన్ కార్ల దిగ్గజం వోక్స్వ్యాగన్ భారత మార్కెట్పై మరింత దృష్టి పెట్టింది.
యంగ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన 'డెకాయిట్' సినిమా విడుదలకు ముందే మంచి హైప్ తెచ్చుకుంది.
ప్రముఖ వీడియో స్ట్రీమింగ్ వేదిక యూట్యూబ్ స్మార్ట్ టీవీల్లో ప్రకటనల విధానంలో కీలక మార్పులకు సిద్ధమవుతోంది.
పశ్చిమాసియాలో ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ఇంధన సరఫరా వ్యవస్థకు సంబంధించిన కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారంలో కీలక హామీలు ఇచ్చారు.
కృత్రిమ మేధస్సు రంగంపై Meta Platforms భారీగా దృష్టి సారిస్తున్న నేపథ్యంలో, అక్కడ ఉద్యోగాలు పొందాలంటే ఏఐ నైపుణ్యాలు కీలకంగా మారుతున్నాయి.
భారత్ మార్కెట్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా కొత్తగా క్రెటా సమ్మర్ ఎడిషన్ ను విడుదల చేసింది.
అమెరికా-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా... దేశంలో ఇంధన కొరతపై ఆందోళనలు మాత్రం తగ్గడం లేదు.
తెలంగాణవ్యాప్తంగా ఎండలు రోజు రోజుకు మరింత పెరుగుతున్నాయి.
కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది.
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ప్రభావంతో భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఒత్తిడికి లోనయ్యాయి.