Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
చర్మం తేమగా, మృదువుగా ఉండటానికి మూలికల కషాయాలను ఉపయోగించడం చాలా కాలంగా ఉన్న సహజ పద్ధతి.
ఇరాన్లోని ఒక పాఠశాలపై అమెరికా జరిపిన క్షిపణి దాడి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారి తీసింది.
బిహార్ రాజకీయాల్లో కీలక నేతగా పేరుగాంచిన ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
విశాఖపట్టణంలోని ఎల్.వి.నగర్ ప్రాంతంలో యువతి మౌనిక (29) హత్య కేసు తీవ్ర సంచలనం రేపుతోంది.
చైనా రాజధాని బీజింగ్లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. జనంతో నిండిపోయిన మార్కెట్లోకి ఓ వ్యక్తి బుల్డోజర్తో దూసుకెళ్లి భయానక వాతావరణాన్ని సృష్టించాడు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
సాఫ్ట్వేర్ రంగంలో విప్లవాత్మక మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్నాయి.
ఇరాన్లోని రెండు కీలక అణు కేంద్రాలపై ఇటీవల జరిగిన దాడులు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.
యూరప్లో భారీ స్థాయిలో చాక్లెట్ దొంగతనం వెలుగులోకి వచ్చింది.
దేశ రాజధాని దిల్లీ సమీపంలో భారీ ఉగ్ర కుట్రకు సంబంధించి కీలక అరెస్ట్ జరిగింది.
ఆపిల్ సంస్థ ఈ ఏడాది AI రంగంలో పెద్ద మార్పులకు సిద్ధమవుతోంది.
పశ్చిమ ఆసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.
బెంగళూరు నుంచి వారణాసికి ప్రయాణిస్తున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి విచిత్ర ప్రవర్తన కలకలం రేపింది.
అంతర్జాతీయ భౌగోళిక-రాజకీయ పరిణామాల ప్రభావంతో బంగారం,వెండి ధరలు ఇటీవల తీవ్ర ఒడిదుడుకులకు గురవుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
విదేశీ పెట్టుబడిదారులు భారత స్టాక్ మార్కెట్ల నుంచి భారీగా నిధులు ఉపసంహరించుకుంటున్నారు.
భారత పారిశ్రామిక రంగంలో కీలక స్థానాన్ని సంపాదించిన ప్రముఖ వ్యాపారవేత్త, విజయ్పత్ సింఘానియా(Vijaypat Singhania) (87) కన్నుమూశారు.
సాధారణంగా పెద్ద సూపర్ మార్కెట్లలో ఏదైనా సరుకు అయిపోతే, ఉద్యోగులు ర్యాక్లను పరిశీలించి, ఆ సమాచారం సంబంధిత సిబ్బందికి తెలియజేస్తారు.
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని ముదిగుంట గ్రామం జలసంరక్షణలో ప్రత్యేక గుర్తింపు సాధించింది.
అమెరికాకు చెందిన ప్రముఖ ఆర్థిక నిపుణుడు జెఫ్రీ సాక్స్(Jeffrey Sachs) యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) యుద్ధంలో చేరితే తీవ్ర పరిణామాలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
ఎర్రటి ముత్యాల్లా మెరిసే ఈ ఆకర్షణీయ మొగ్గలు మంకీ బ్రష్ వెయిన్ అనే అరుదైన మొక్కకు చెందినవి.
పేదల స్వంత ఇంటి కల ఇక నిజం కానుంది. ఎనిమిదేళ్లుగా ఎదురుచూస్తున్న వేలాది కుటుంబాల నిరీక్షణకు ముగింపు దొరకబోతోంది.
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణం నగరంలోని గాజువాక ప్రాంతంలో హృదయాన్ని కలచివేసే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న యుద్ధం 30వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో, ఇరాన్ అగ్రనేత మొజ్తబా ఖమేనీ చుట్టూ ఉన్న అనిశ్చితి మరింత పెరిగింది.
అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులను కొనసాగిస్తున్న వేళ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు అంతర్జాతీయ స్థాయిలో పెద్ద చర్చకు దారి తీశాయి.
లద్దాఖ్లోని శ్రీనగర్-లేహ్ జాతీయ రహదారిపై ఉన్న జోజిలా పాస్ వద్ద భారీ విషాదం చోటుచేసుకుంది.