Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారత్లో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.
2020 దిల్లీ అల్లర్ల కేసులో అరెస్టై ప్రస్తుతం జైలులో ఉన్న జేఎన్యూ మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖాలిద్కు దిల్లీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్ఐఏ దాఖలు చేసిన చార్జ్షీట్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇరాన్-అమెరికా మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో హర్మూజ్ జలసంధి మూతపడటం ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఇజ్రాయెల్తో కలిసి ఇరాన్పై సాగించిన యుద్ధంలో అమెరికాకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం.
భారత పారాఅథ్లెటిక్స్ ప్రపంచంలో అద్భుత ప్రతిభ కనబర్చిన యువ క్రీడాకారుడు,పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్కు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మక 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించింది.
పాకిస్థాన్కు రహస్య సమాచారం చేరవేస్తున్న గూఢచారి ముఠాను పంజాబ్ పోలీసులు బయటపెట్టారు.
తమిళుల ప్రాచీన యుద్ధకళ 'సిలంబం'ను ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన పుదుచ్చేరికి చెందిన కే పజనివేల్కు 2026 పద్మశ్రీ అవార్డు దక్కింది.
సైబర్ మోసగాళ్లు ఇప్పుడు కొత్త పద్ధతులతో ప్రజలను టార్గెట్ చేస్తున్నారు.
అంతర్జాతీయ స్థాయిలో నెలకొన్న ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో రూపాయి విలువ క్రమంగా పడిపోతున్న నేపథ్యంలో నీతి ఆయోగ్ మాజీ ఉపాధ్యక్షుడు అరవింద్ పణగరియ కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ స్పాటిఫై వినియోగదారుల కోసం మరో వినూత్న ఫీచర్ను తీసుకురానుంది.
డిపాజిటర్ల నుంచి దాదాపు రూ.10 వేల కోట్లు సేకరించి మోసం చేసిన కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న హీరాగోల్డ్ సంస్థ అధినేత నౌహీరా షేక్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్టు చేశారు.
ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా చేపట్టిన ఉద్యోగుల తొలగింపులపై కొత్త చర్చ మొదలైంది.
జూన్, జులై నెలల్లో 24 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
ప్రపంచ ఇంధన రంగంపై అంతర్జాతీయ ఇంధన సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇంధన రంగంలో అనిశ్చితి నెలకొంది.
భారతదేశంలోని అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డుకు తమిళనాడుకు చెందిన ప్రముఖ పణ్ సంగీత కళాకారుడు ఓదువార్ తిరుత్తణి ఎన్. స్వామినాథన్ ఎంపికయ్యారు.