Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి,రూపాయి విలువ పతనం, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పుణేలోని ఐటీ రంగంపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
కేరళలో ఓ వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగ నియామక లేఖ రెండు దశాబ్దాల తర్వాత అందడం చర్చనీయాంశంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా కలుషిత ఆహారం కారణంగా ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది.
దిల్లీలోని ఫ్లరిష్ స్టే బెడ్ అండ్ బ్రేక్ఫాస్ట్ హోటల్లో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదాన్ని మిగిల్చింది.
కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను దుర్వినియోగం చేసి జీవ ఆయుధాల అభివృద్ధికి ఉపయోగించే ప్రమాదం పెరుగుతోందన్న ఆందోళనల మధ్య ప్రముఖ AI సంస్థల అధినేతలు అమెరికా కాంగ్రెస్ను అప్రమత్తం చేశారు.
పాకిస్థాన్లో 2020లో తీవ్ర సంచలనం రేపిన ఫ్రెంచ్-పాకిస్థానీ మహిళపై సామూహిక అత్యాచారం కేసులో లాహోర్ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ప్రపంచవ్యాప్తంగా స్వయంచాలక (సెల్ఫ్ డ్రైవింగ్) వాహనాల అభివృద్ధికి మరింత ఊతమివ్వాలని భావిస్తున్న ఉబెర్ కీలక నిర్ణయం తీసుకుంది.
నీట్ పరీక్ష పేపర్ లీక్ వివాదం మరో విద్యార్థి ప్రాణాన్ని బలిగొంది.
బెంగళూరుకు చెందిన క్విక్-కామర్స్ స్టార్టప్ ఫస్ట్క్లబ్ (FirstClub) తాజాగా సిరీస్-బీ ఫండింగ్ రౌండ్లో 5.5 కోట్ల డాలర్లు (సుమారు రూ.470 కోట్లు) సమీకరించింది.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తృణమూల్ కాంగ్రెస్కు పెద్ద ఎదురుదెబ్బగా మారగా, ఇప్పుడు పార్టీ అంతర్గత పరిణామాలు అధినేత్రి మమతా బెనర్జీకి కొత్త ఆందోళన కలిగిస్తున్నాయి.
కృత్రిమ మేధ (AI) రంగంలో పెరుగుతున్న డిమాండ్ ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్ హార్డ్వేర్ సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
హైదరాబాద్లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గురువారం ఎబోలా వైరస్కు సంబంధించిన కలకలం చోటుచేసుకుంది.
తీవ్ర ఎండలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త చెప్పింది.
ప్రపంచ ప్రముఖ రైడ్-హైలింగ్ సంస్థ ఉబెర్ (Uber)తన 'పీపుల్ అండ్ ప్లేసెస్' (People and Places) విభాగంలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది.
ఇరాన్లో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై పడే అవకాశాల నేపథ్యంలో భారత్ కూడా అప్రమత్తమైంది.
12వ తరగతి పరీక్షల మూల్యాంకనం కోసం ఈ ఏడాది సీబీఎస్ఈ ప్రవేశపెట్టిన ఆన్-స్క్రీన్ మార్కింగ్ (ఓఎస్ఎం) విధానం వివాదానికి కేంద్రబిందువుగా మారింది.
ఆఫ్రికా ఖండంలోని కాంగోలో ఎబోలా వైరస్ విజృంభణ ఆందోళనకరంగా మారుతోంది.
ప్రపంచ ప్రముఖ టెక్నాలజీ సంస్థ మెటా తన తాజా 'మ్యూస్ స్పార్క్'(Muse Spark) ఏఐ మోడల్ APIని డెవలపర్ల కోసం విడుదల చేయడాన్ని వాయిదా వేసింది.
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లోని దుబాయ్లో నివసిస్తున్న భారతీయుడు మదన్కు భారీ అదృష్టం కలిసి వచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ రంగాలపై తీవ్ర ప్రభావం చూపగల శక్తివంతమైన ఎల్నినో పరిస్థితులు మరోసారి ఆందోళన కలిగిస్తున్నాయి.
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ వరుస దాడులకు దిగుతోంది.
ఇరాన్కు ఆధ్యాత్మిక, రాజకీయ నేతగా ఎన్నో దశాబ్దాల పాటు సేవలందించిన అయతొల్లా అలీ ఖమేనీకి ఈ నెల 21న అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ జన్మస్థలం, దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన సెయింట్ పీటర్స్బర్గ్పై ఉక్రెయిన్ భారీ డ్రోన్ దాడులు జరిపింది.
ఇరాన్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో మరో భారత పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్లాట్ఫామ్గా పేరుగాంచిన GitLab తన ఉద్యోగుల్లో సుమారు 14 శాతం మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు గురువారం స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి.
రాబోయే ఆగస్టు 15ను భారత స్వాతంత్య్ర దినోత్సవంగా అధికారికంగా గుర్తించాలని కోరుతూ న్యూయార్క్ సెనెట్ ఒక కీలక తీర్మానాన్ని ఆమోదించింది.
భారతదేశంలో డేటా సెంటర్ల రంగం వేగంగా విస్తరిస్తుండగా,హైదరాబాద్ కీలక కేంద్రంగా ఎదుగుతోంది.
కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తమ దళాలు లక్ష్యంగా చేసుకోలేదని ఇరాన్ స్పష్టం చేసింది.