Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో ఇరాన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది.
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుని విషాదాన్ని మిగిల్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.
ఏపీలోని మార్కాపురం జిల్లాలో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది.
భద్రాచలం ఆలయం, పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పీఎం సూర్యఘర్ పథకం కింద సౌర విద్యుత్తు యూనిట్ల కోసం ఆంధ్రప్రదేశ్ నుంచి దేశంలోనే అత్యధికంగా దరఖాస్తులు నమోదయ్యాయి.
క్షయ వ్యాధి (టీబీ) లక్షణాలను ప్రారంభ దశలోనే గుర్తించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికాతో తమకు ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు.
డోర్నకల్ నుంచి గద్వాల వరకు ప్రతిపాదించిన 296 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించిన సర్వే పూర్తయిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
భారతీయ చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణకు అరుదైన గౌరవం లభించింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి రెండో దశ అభివృద్ధికి కీలక అడుగులు పడుతున్నాయి.
మార్కాపురం జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
భారత్ సహా తమకు మిత్రదేశాలుగా ఉన్న ఐదు దేశాల నౌకలకు హర్మూజ్ జలసంధిలో ప్రయాణానికి అనుమతి ఇస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది.
పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి లండన్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో జరిగిన రూ. 590 కోట్ల భారీ కుంభకోణం ఇంకా చర్చల్లో ఉండగానే, మరో బ్యాంక్లో పెద్ద ఎత్తున మోసం బయటపడింది.
ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
వంటింట్లో వస్తువులను శుభ్రంగా, పద్ధతిగా ఉంచుకోవాలంటే గాజు సీసాలు చాలా ఉపయోగపడతాయి.
హైదరాబాద్లో ఇంధన కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు.
పర్ఫెక్ట్ గిఫ్ట్ ఎంపిక చేయడం చాలా మందికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు AI టూల్స్ సహాయంతో ఇది చాలా ఈజీగా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలతో ముగిశాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం, అలాగే చమురు ధరలు పడిపోవడం వంటి అంశాలు మార్కెట్లో సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చాయి.
అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తింపు పొందేలా చేయడానికి కేంద్ర కేబినెట్ స్థాయిలో కీలక చర్యలకు రంగం సిద్ధమవుతోంది.