Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఐపీఎల్ 2026 సీజన్లో వరుస పరాజయాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ముంబయి ఇండియన్స్ జట్టు ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ రాజధాని దిల్లీ విమానాశ్రయంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకుంది.
ఆగ్నేయాసియాకు చెందిన బిగ్నయ్ పండు ఇప్పుడు ఆరోగ్య ప్రయోజనాల వల్ల ప్రజల్లో ప్రాధాన్యం పొందుతోంది.
ఏప్రిల్ 16 నుంచి 23 వరకు ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం కనిపించబోతోంది.
పనిచేసే అవకాశం ఉన్న 15 ఏళ్లు,అంతకంటే ఎక్కువ వయస్సు గల ప్రజల్లో నిరుద్యోగం మరింత పెరిగింది.
తెలంగాణలో అన్ని కులాల వివరాలను రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజల ముందుంచింది.
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థితిగతులపై ఆసక్తికర మార్పులు చోటుచేసుకున్నాయి.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
గృహజ్యోతి పథక అమలుకు సంబంధించి 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.2,080 కోట్ల విడుదలకు రాష్ట్ర ఇంధనశాఖ బుధవారం అనుమతి ఇచ్చింది.
దేశంలో మహిళా రిజర్వేషన్ల అమలుపై ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
మహిళల రాజకీయ ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా కేంద్రం కీలక అడుగు వేసింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల పెంపు,సంక్షేమానికి సంబంధించి పలు ముఖ్యమైన డిమాండ్లను ఉద్యోగుల సంఘం 8వ వేతన సంఘం ముందుకు తీసుకెళ్లింది.
ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా చైనా ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోంది.
జపాన్లోని క్యూషూ సమీపంలో ఉన్న కికాయ్ కాల్డెరా అనే సముద్ర గర్భ అగ్నిపర్వతం మళ్లీ మాగ్మాతో నిండుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది.
శుక్రగ్రహం వాతావరణంలో ఎప్పుడైనా జీవరాశులు కనుగొంటే, అవి భూమి నుంచే చేరి ఉండొచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయంకు చెందిన ఖగోళ శాస్త్రవేత్తలు జేమ్స్ వెబ్ అంతరిక్ష టెలీస్కోప్ సహాయంతో HATS-75 b అనే భారీ ఎగ్జోప్లానెట్ను మరోసారి పరిశీలించారు.
చంద్రయాన్-3 మిషన్లో భాగంగా విక్రమ్ ల్యాండర్ చేసిన చిన్న "హాప్" భారత శాస్త్రవేత్తలకు చంద్రుడి ఉపరితలంపై అరుదైన సమాచారం అందించింది.