Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్లు వస్తోన్న వార్తలపై కేంద్రం స్పందించింది
రిలయన్స్ గ్రూప్కు చెందిన మీడియా విభాగం జియోస్టార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆటోమొబైల్ దిగ్గజం కియా తన కొత్త ఎలక్ట్రిక్ SUV అయిన కియా EV2ను యూరప్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది.
చీలమండ (యాంకిల్) తిప్పడం చిన్న వ్యాయామమే అయినా, శరీర కదలికను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా 'యువ విజ్ఞాని కార్యక్రమ్ (యువికా)-2026'ను నిర్వహిస్తోంది.
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ఇంధన రంగంపై ప్రభావం పడిందనే చర్చలు జోరందుకున్నాయి.
అమెరికా విధించిన అంతర్జాతీయ ఆంక్షల కారణంగా భారత్ 2019 మే నుంచి ఇప్పటి వరకు ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేయడం నిలిపివేసింది.
ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగి బ్యారెల్కు 150 డాలర్లకు చేరితే గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్రాక్ సీఈవో లారీ ఫింక్ హెచ్చరించారు.
ఆందోళన (Anxiety) చాలా మందిని ప్రభావితం చేసే సమస్య.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు (Iran War) చమురు ధరలపైనే కాకుండా, త్వరలో మన దేశంలో జరగనున్న ఎన్నికలపై కూడా ప్రభావం చూపే అవకాశముంది.
పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల మధ్య ఇరాన్ సరిహద్దులో ఉన్న హర్మూజ్ జలసంధి నుంచి భారత ఎల్పీజీ ట్యాంకర్ నౌకలు'పైన్గ్యాస్','జగ్ వసంత్'సురక్షితంగా బయటపడిన వీడియోను కేంద్ర ప్రభుత్వ వర్గాలు విడుదల చేశాయి.
సాధారణంగా ఏ రైల్వే స్టేషన్ అయినా రోజూ ప్రయాణికులతో కిటకిటలాడుతూ కనిపించడం సహజమే.
గూగుల్ తన ఆండ్రాయిడ్ ఆటోమోటివ్ కు కొత్త అప్డేటెడ్ వెర్షన్ను ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధాన్ని ముగించే దిశగా చర్చలు సాగుతున్నాయని చెబుతున్న వేళ.. ఇరాన్ అధికారుల నుంచి మాత్రం భిన్న సంకేతాలు వెలువడుతున్నాయి.
2027 హోండా సిటీ ఫేస్లిఫ్ట్ మోడల్ తాజాగా బ్రెజిల్లో టెస్టింగ్ సమయంలో కనిపించింది.
కృత్రిమ మేధస్సు (AI) రంగంలో ప్రముఖ సంస్థ ఓపెన్ఏఐ(OpenAI), తన వీడియో జనరేటర్ ఆధారిత సోషల్ యాప్ 'Sora'ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
ఉక్రెయిన్పై రష్యా మరోసారి భారీ స్థాయిలో గగనతల దాడులకు దిగింది.
ఇరాన్తో దాదాపు నెల రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికే దిశగా అమెరికా కీలక అడుగు వేసింది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) కొత్త కార్యదర్శిగా సెనేటర్ మార్క్వేన్ ముల్లిన్ను అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయించారు.
పశ్చిమాసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో బంగారం,వెండి ధరలు గత కొన్ని రోజులుగా వరుసగా తగ్గుముఖం పట్టాయి.
తమిళ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారి తీస్తున్న టీవీకే పార్టీ అధినేత, ప్రముఖ నటుడు విజయ్ శాసనసభ ఎన్నికల్లో చెన్నైలోని పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు జోరుగా చర్చ నడుస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా రెండో రోజు లాభాల వాతావరణం కనిపిస్తోంది.
గల్ఫ్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి.
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకురాలు,రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ ఆరోగ్యం మంగళవారం రాత్రి అకస్మాత్తుగా క్షీణించింది.