Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
జులై 2026లో బ్యాంకు పనులు ఉన్నవారికి ముఖ్య గమనిక. భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) విడుదల చేసిన సెలవుల షెడ్యూల్ ప్రకారం జులై నెలలో వివిధ పండుగలు, ప్రాంతీయ వేడుకలు, అలాగే వారాంతపు సెలవులు కలిపి మొత్తం 12 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి.
ప్రపంచ టెక్ దిగ్గజమైన మైక్రోసాఫ్ట్కు జూన్ నెల తీవ్ర నిరాశను మిగిల్చింది.
కృత్రిమ మేధ (ఏఐ) విస్తృతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో సైబర్ నేరగాళ్ల దాడుల ముప్పు కూడా రోజురోజుకూ పెరుగుతోంది.
అయోధ్య రామాలయానికి భక్తులు సమర్పించిన విరాళాల దుర్వినియోగం ఆరోపణల కేసులో నిందితుల తరఫున ఏ న్యాయవాది కూడా కోర్టులో వాదించకూడదని ఉత్తర్ప్రదేశ్లోని ఫైజాబాద్ బార్ అసోసియేషన్ సంచలన నిర్ణయం తీసుకుంది.
ప్రతి ఏడాది జూలై 31లోపు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసే వారికి ఈసారి కీలక మార్పు వచ్చింది.
ప్రపంచ ప్రఖ్యాత పెట్టుబడిదారుడు, బెర్క్షైర్ హాతవే ఛైర్మన్ వారెన్ బఫెట్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
మలయాళ సినీ నటి హనీ రోజ్కు ప్రముఖ వ్యాపారవేత్త చెమ్మనూర్ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు.
అరుణాచల్ ప్రదేశ్'లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) చొరబాట్లు జరిపి,అక్కడ సైనిక శిబిరాలను ఏర్పాటు చేసిందంటూ ఇటీవల కొన్ని మీడియా కథనాలు వెలువడ్డాయి.
అమెరికాలో ఓ భారీ విమాన ప్రమాదం త్రుటిలో తప్పింది. ల్యాండింగ్కు సిద్ధమవుతున్న జెట్బ్లూ ఎయిర్లైన్స్కు చెందిన ఓ విమానాన్ని న్యూయార్క్లోని జేఎఫ్కే అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో డ్రోన్ ఢీకొట్టింది.
ఇంగ్లండ్ టెస్ట్ జట్టు కెప్టెన్, స్టార్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలుకుతూ సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
ఫిఫా ప్రపంచకప్ 2026 నాకౌట్ దశకు చేరుకోవడంతో టోర్నీ మరింత ఉత్కంఠభరితంగా మారింది.
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ టెస్లా తన పాత మోడల్ కార్ల కోసం FSD V14 Lite సాఫ్ట్వేర్ అప్డేట్ను ఎంపిక చేసిన Hardware 3 వినియోగదారులకు విడుదల చేయడం ప్రారంభించింది.
తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఆయన భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి శైలజా రామయ్యర్ను లక్ష్యంగా చేసుకుని రూపొందించిన ఓ డీప్ఫేక్ (ఏఐ ఆధారిత మార్ఫింగ్) వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమై కలకలం రేపింది.
అంటార్కిటికాలోని మౌంట్ ఎరెబస్ ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన అగ్నిపర్వతాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
'జై భీమ్' విజయవంతమైన కలయిక మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.
జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న కొత్త చిత్రాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.
15 ఏళ్లుగా తీవ్ర నొప్పిని భరిస్తూ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ భావోద్వేగంగా స్పందించారు.
సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేసిన నిర్ణయం నేపథ్యంలో పాకిస్థాన్ మరోసారి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఉక్రెయిన్పై రష్యా దాడులు ఏమాత్రం తగ్గడం లేదు.
దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు వరుసగా తగ్గుతున్నాయి.
వెనిజులాను కుదిపేసిన జంట భూకంపాలు ఎన్నో కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి.
ఫుట్బాల్ ప్రపంచకప్లో ఐదుసార్లు ఛాంపియన్గా నిలిచిన బ్రెజిల్కు జపాన్ ఊహించని స్థాయిలో పోటీ ఇచ్చింది.
ఆఫ్ఘనిస్తాన్పై పాకిస్థాన్ జరిపిన వైమానిక దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది.
దీపికా పదుకొణె ప్రతిపాదించిన ఎనిమిది గంటల పనిదినం అంశం సినీ పరిశ్రమలో విస్తృత చర్చకు దారితీసింది.
తెలంగాణలోని విద్యుత్కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ఆందోళనకర స్థాయికి పడిపోవడంతో విద్యుదుత్పత్తిపై ప్రభావం పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రముఖ క్రీడా ఉత్పత్తుల బ్రాండ్ అడిడాస్కు బూట్లు (షూస్) తయారు చేసి సరఫరా చేసే ప్రధాన భాగస్వామి హ్వాసెంగ్ సంస్థ భారత్లో తన తొలి తయారీ యూనిట్ను ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.