Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
గత కొన్ని రోజులుగా పెరుగుదల దిశగా సాగిన బంగారం ధరలు ఇప్పుడు స్థిరంగా కొనసాగుతున్నాయి.
2006లో ఇంటర్నేషనల్ ఆస్ట్రానామికల్ యూనియన్ ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించి 'డ్వార్ఫ్ ప్లానెట్'గా ప్రకటించింది.
ఐపీఎల్ పోటీల్లో ముంబై జట్టు ఒకే మ్యాచ్లో అరుదైన ఘనతను అందుకుంటూనే తీవ్ర పరాజయాన్ని చవిచూసింది.
హర్మూజ్ జలసంధిపై తమకు సంపూర్ణ ఆధిపత్యం ఉందని ఇరాన్ సైన్యం స్పష్టంగా వెల్లడించింది.
దిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదం విషాదాన్ని మిగిల్చింది.
మాస్ ప్రేక్షకుల అభిమాన హీరో జూనియర్ ఎన్టీఆర్, సరికొత్త శైలిలో చిత్రాలను తీర్చిదిద్దే దర్శకుడు ప్రశాంత్ నీల్ కలిసి రూపొందిస్తున్న 'డ్రాగన్' చిత్రంపై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ సమర్పించిన 14 అంశాల శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తానని ప్రకటించారు.
దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసిన నాసిక్ టీసీఎస్ కేసులో కీలక నిందితురాలిగా ఉన్న నిదా ఖాన్కు కోర్టులో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లా ఫల్టా అసెంబ్లీ నియోజకవర్గంలో ఏప్రిల్ 29న జరిగిన ఓటింగ్ను ఎన్నికల సంఘం పూర్తిగా రద్దు చేసింది.
ఇన్నాళ్లుగా కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలను ప్రోత్సహించిన ప్రభుత్వం, రాష్ట్రంలో మారుతున్న జనాభా పరిస్థితులపై అప్రమత్తమైంది.
దేశంలో త్వరలోనే పెట్రోల్,డీజిల్ ధరలు పెరగొచ్చనే సంకేతాలు వస్తున్నాయి.
టెక్ దిగ్గజం ఆపిల్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Meta Ray-Ban Smart Glassesకు పోటీగా కొత్త AI స్మార్ట్ గ్లాసెస్ను తయారు చేస్తోంది.
వేగం, సామర్థ్యం, ప్రయాణికుల సౌలభ్యాన్ని మెరుగుపరిచే దిశగా దేశంలో రైలు రవాణా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
బిహార్లోని కటిహార్ జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
గత కొంతకాలంగా పాకిస్థాన్-అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్నాయి.
వయసు పెరుగుతుంటే సంతోషం తగ్గిపోతుందనుకోవడం తప్పు అంటోంది తాజా అధ్యయనం.