Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
తమిళనాడులో గత ఐదు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు చివరికి తెరపడింది.
పాప్ స్టార్లు, కళా ప్రదర్శనలు కలిస్తే ఎలా ఉంటుందో అమెరికాలోని చికాగో మ్యూజియం చూపిస్తోంది.
పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు.
ఇండీ కూటమిలో కీలక భాగస్వామిగా ఉన్న డీఎంకే కాంగ్రెస్కు గట్టి షాక్ ఇచ్చింది.
ఎన్నికల్లో విజయం సాధించిన ఆనందంలో ఉన్న ఓ మహిళా ఎమ్మెల్యేకు సొంత పార్టీ నేత నుంచే చేదు అనుభవం ఎదురైంది.
తమిళనాడులో గత మూడు రోజులుగా కొనసాగుతున్న రాజకీయ ఉత్కంఠకు త్వరలోనే తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.
మూసీ ప్రాజెక్టు పనులపై చర్చించేందుకు మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది.
పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి.
దేశంలోని వేలాది పాఠశాలలు ఇప్పటికీ కనీస సౌకర్యాల్లేక ఇబ్బందులు పడుతున్నాయని నీతి ఆయోగ్ తాజా నివేదిక వెల్లడించింది.
ఈపీఎఫ్ఓ సభ్యులకు గుడ్న్యూస్. ఇకపై PF డబ్బులను ATM, UPI ద్వారా సులభంగా విత్డ్రా చేసుకునే అవకాశం త్వరలో అందుబాటులోకి రానుంది.
అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) జోరు ప్రపంచ మార్కెట్లలో కొత్త ఆర్థిక శక్తిని తీసుకొచ్చింది.
ముంబైలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందిన ఘటనలో కీలక మలుపు తిరిగింది.
బంగ్లాదేశ్లో మీజిల్స్ వ్యాధి తీవ్రంగా విస్తరిస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం త్వరలో ముగుస్తుందని ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ, కేంద్ర నిఘా సంస్థ (CIA) అంచనాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి.
దేశంలో నగర ప్రాంతాల యువత నిరుద్యోగం క్రమంగా తగ్గుతూ వస్తోందని తాజా ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక వెల్లడించింది.
అత్యాధునిక AI టూల్స్ యాప్స్ అభివృద్ధిని వేగవంతం చేస్తున్నప్పటికీ, అదే టెక్నాలజీ సైబర్ నేరాలకు కూడా మార్గం సుగమం చేస్తోందని తాజా ఘటన చెబుతోంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు తిరిగింది.
ప్రముఖ హిందీ చిత్ర నటుడు శక్తి కపూర్(Shakti Kapoor)(73) తన మరణంపై సామాజిక మాధ్యమాల్లో వ్యాపిస్తున్న వదంతులను తీవ్రంగా ఖండించారు.
దేశ క్షిపణి వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ కీలక ముందడుగు వేసింది.
తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. టీవీకే పార్టీ నేత విజయ్ ముఖ్యమంత్రి పీఠానికి దగ్గరగా వచ్చి ఆగిపోయారు.
తమిళనాడు రాజకీయాల్లో దశాబ్దాలుగా బద్ధ శత్రువులుగా ఉన్నద్రవిడ మున్నేట్ర కజగం, ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం ఒకే వేదికపైకి వస్తాయని ఇప్పటివరకు ఎవరూ ఊహించలేదు.
దేశ రాజధాని దిల్లీతో పాటు హర్యానాలో భారీ ఉగ్రదాడులకు పాల్పడేందుకు పాకిస్థాన్కు చెందిన గూఢచారి సంస్థ ఐఎస్ఐ కుట్ర పన్నిన విషయం వెలుగులోకి వచ్చింది.
తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల చిరకాల ఆశయానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరాన్, అమెరికా,ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న సైనిక ఉద్రిక్తతల ప్రభావంతో గల్ఫ్ ప్రాంతంలో సముద్ర వాణిజ్యం తీవ్రంగా దెబ్బతింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్'కు ప్రపంచంలోనే అత్యంత బలమైన భద్రతా వలయం ఉన్నప్పటికీ, ఆయనపై హత్యాయత్నం జరిగిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి.
నేటి పరిస్థితుల్లో బ్యాంకు రుణం తీసుకోవడం మధ్యతరగతి జీవితంలో సాధారణ విషయంగా మారింది.
పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో విమాన ఇంధన ధరలు పెరగడం, విదేశీ మార్గాల్లో నేరుగా ప్రయాణం సాధ్యంకాక చుట్టూ తిరిగి వెళ్లాల్సి రావడం వంటి కారణాలతో ఎయిర్ ఇండియా సంస్థ ఆర్థికంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది.