Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నీట్-యూజీ 2026 పేపర్ లీక్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారత్పై జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతిగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్' సమయంలో పాక్కు చైనా సాంకేతిక సహాయం అందించిందన్న వార్తలపై భారత్ ఘాటుగా స్పందించింది.
తమిళనాడు రాజకీయాలు మరోసారి ఉత్కంఠభరితంగా మారాయి.
ఈ భూమిపై మారుమూల ప్రాంతాలకూ ఇంటర్నెట్ సేవలను అందించాలన్న లక్ష్యంతో ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్-X సంస్థ వేగంగా ముందుకెళ్తోంది.
దేశ ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా మారిన సందర్భాల్లో ప్రజలను బంగారం కొనుగోళ్లు తగ్గించాలని కోరడం కొత్త విషయం కాదనే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది.
డెన్మార్క్లో వెలుగులోకి వచ్చిన వెయ్యేళ్ల నాటి బంగారు నిధి ప్రస్తుతం ప్రపంచ పురావస్తు శాస్త్రవేత్తలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుదల దిశగా సాగుతోంది. ఏప్రిల్ నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం 3.48 శాతానికి చేరిందని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాలు వెల్లడించాయి.
ఖగోళ ప్రేమికులకు మే నెలలో అరుదైన ఆకాశ దృశ్యం కనువిందు చేయనుంది.
దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం భారీ నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంకేతాల ప్రభావంతో వరుసగా నాలుగో రోజు సూచీలు పడిపోయాయి.
ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఇంధన వినియోగాన్ని తగ్గించాలని, అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవాలని పిలుపునిచ్చిన రెండు రోజులకే మధ్యప్రదేశ్లో ఓ బీజేపీ నేత భారీ కాన్వాయ్తో వెళ్లడం వివాదంగా మారింది.
మెటా సంస్థలో భారీ మార్పులకు రంగం సిద్ధమైంది.
బెంగళూరులోని ఐఐఎం బెంగళూరు క్యాంపస్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన 8వ వేతన సంఘం చర్చలు వేగం పుంజుకున్నాయి.
ఉద్యోగి పాత పీఎఫ్ ఖాతా నుంచి కొత్త ఖాతాకు నగదు బదిలీ చేయడంలో దాదాపు 10 ఏళ్లు ఆలస్యం చేసినందుకు ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO)పై చండీగఢ్ జిల్లా వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
భారత పాస్పోర్ట్కు హెన్లీ పాస్ పోర్ట్ ఇండెక్స్లో మరోసారి ర్యాంక్ తగ్గింది.
పెద్ద మొత్తంలో ఆదాయం వస్తున్నప్పటికీ చాలా మంది జీవితంలో ఆర్థికంగా స్థిరపడలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అరుదైన పక్షి జాతులను చూడాలనే ఆసక్తి ఓ డచ్ శాస్త్రవేత్త దంపతుల ప్రాణాలను బలితీసుకుంది.
బెంగళూరుకు చెందిన ఓ ఐటీ దంపతులు సముద్రంలో అరుదైన సాహసం చేసి కొత్త చరిత్ర సృష్టించారు.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులపై నెలకొన్న ఆందోళనలు భారత ఐటీ షేర్లపై తీవ్ర ప్రభావం చూపించాయి.
అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ సంస్థ మూడీస్ రేటింగ్స్ భారత్ ఆర్థిక వృద్ధి అంచనాలను తగ్గించింది.
అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ మరోసారి బాధ్యతలు స్వీకరించారు.
భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె నిర్మాణానికి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై బంగ్లాదేశ్ స్పందించింది.
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ-2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలు తీవ్ర కలకలం రేపాయి.
మహారాష్ట్రలో సంచలనం రేపిన టీసీఎస్ నాసిక్ కార్యాలయ లైంగిక వేధింపులు, బలవంతపు మతమార్పిళ్ల కేసులో ప్రధాన నిందితురాలు నిదాఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బ్రిటన్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ఫిలిప్పీన్స్లో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఆ దేశ ఉపాధ్యక్షురాలు సారా డ్యుటెర్టెను పదవి నుంచి తొలగించే దిశగా ప్రతినిధుల సభ కీలక నిర్ణయం తీసుకుంది.
అందమైన పగడపు దీవులు, స్వచ్ఛమైన నీలి సముద్ర తీరాలతో దేశీయ, విదేశీ పర్యాటకులను ఆకర్షించే లక్షద్వీప్కు వెళ్లాలని చాలామంది ఎన్నాళ్లుగానో కలలు కంటుంటారు.
పశ్చిమాసియాలో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఘర్షణలు కొనసాగుతున్న వేళ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తీసుకున్నట్లు చెబుతున్న చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.