Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య భారత ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు.
సోంపు ఆకు ఒక మూలిక. ఇది మన ఆహారాన్ని రుచిగా చేయడమే కాకుండా, ఇందులో చాలా పోషకాలు ఉంటాయి.
చల్లటి ప్రాంతాల్లో బిర్చ్ చెట్లపై పెరిగే ప్రత్యేకమైన ఫంగస్ అయిన చాగ పుట్టగొడుగులు ఇటీవలి కాలంలో ఆరోగ్య ప్రయోజనాల కారణంగా ప్రాధాన్యం పొందుతున్నాయి.
భారతదేశంలో పాసివ్ యూతనేసియా (Passive Euthanasia)కు అనుమతి పొందిన తొలి వ్యక్తి హరీష్ రాణా మంగళవారం ఢిల్లీ AIIMS ఆసుపత్రిలో కన్నుమూసినట్లు వార్తా సంస్థ PTI తెలిపింది.
కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభానికి ఇంకా ఒక వారం మాత్రమే మిగిలి ఉంది.
బ్లంట్ కట్స్ ఎప్పటికీ ట్రెండ్ నుంచి వెళ్లని హెయిర్స్టైల్. ఇవి లుక్ను సింపుల్గా, కానీ స్టైలిష్గా మార్చేస్తాయి.
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో కీలక ముందడుగు వేయడానికి సిద్ధమవుతోంది.
హర్ ఘర్ జల్ కార్యక్రమం లక్ష్యంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ రోజు బలంగా కోలుకుని గణనీయమైన లాభాలతో ముగిశాయి.
ఆరోగ్యంగా ఉండాలని భావించే వారిలో గింజలతో తయారైన స్నాక్స్కి రోజురోజుకూ డిమాండ్ పెరుగుతోంది.
మధుమేహం, అధిక బరువు నియంత్రణకు ఉపయోగించే ఔషధాల విక్రయాలపై కేంద్ర ప్రభుత్వం కఠిన దృష్టి సారించింది.
పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా కుదిపేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు.
ఇరాన్ యుద్ధ పరిణామాల్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ లెక్కలు తప్పినట్టుగా కనిపిస్తున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం రేపు సాయంత్రం 5 గంటలకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది.
ఫుడ్ డెలివరీ యాప్లు మరోసారి వినియోగదారులకు షాక్ ఇస్తున్నాయి.
బరోడాకు చెందిన సీతాదేవి 20వ శతాబ్దం ప్రారంభంలోనే ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించారు.
జపాన్లో తాజాగా జరిగిన ఒక శాస్త్రీయ ఆవిష్కరణ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది.
ప్రపంచంలో అత్యధిక కాలుష్యం ఉన్న నగరాల జాబితాలో భారత్ మరోసారి ఆందోళన కలిగించే స్థితిలో నిలిచింది.
దేశ రాజధాని ప్రజలకు ముఖ్యమంత్రి రేఖా గుప్తా శుభవార్త చెప్పారు.
దేశవ్యాప్తంగా ఖరీఫ్ సీజన్ ప్రారంభం అవుతున్న వేళ, పత్తి రైతులకు కీలకమైన బీటీ పత్తి విత్తనాల గరిష్ట విక్రయ ధర (ఎంఆర్పీ)ను కేంద్ర వ్యవసాయ శాఖ త్వరలో ప్రకటించనుంది.
మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మధ్య జరిగిన ప్రత్యేక ఇంటర్వ్యూ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తోంది.
అల్జీమర్స్ వ్యాధి ఎలా క్రమంగా తీవ్రమవుతుందనే ప్రశ్నకు శాస్త్రవేత్తలు కీలకమైన సమాధానం కనుగొన్నట్లు తెలుస్తోంది.