Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
మీ ఇంట్లో ఆడపిల్ల ఉందా? అయితే ఆలస్యం చేయకుండా ఆమె భవిష్యత్తు కోసం ఇప్పుడే డబ్బులు కూడబెట్టడం ప్రారంభించాలి.
పశ్చిమ బెంగాల్లో నిర్వహించిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ ప్రస్థానం రేపటితో ముగియనుంది.
హర్మూజ్ జలసంధిని దిగ్బంధిస్తామని అమెరికా సైనిక విభాగం ప్రకటించడంతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశ భద్రతకు పెరుగుతున్న సైబర్ ముప్పులను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు చివరకు నష్టాలతోనే ముగిశాయి.
భారత్లో డిజిటల్ చెల్లింపుల భద్రతను మరింత బలోపేతం చేసేందుకు Bureau of Indian Standards (బీఐఎస్) కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
భారత్లో సిగరెట్ అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం తాజాగా పెంచిన ఎక్సైజ్ డ్యూటీ.
ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్(Sandeep Poundrik) నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.
కొత్త కార్మిక చట్టాల అమలు ప్రభావం ఇప్పుడు ఉద్యోగుల జీతాలపై స్పష్టంగా కనిపిస్తోంది.
దేశంలో కొన్ని ఫ్యాక్టరీల్లో కార్మికులు తలపై చిన్న కెమెరాలు పెట్టుకుని పని చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
యూకేలో శాశ్వత నివాసం పొందాలని ఆశించే వలసదారులకు ఇక ముందు మరింత కఠినమైన నిబంధనలు ఎదురుకానున్నాయి.
ఇరాన్-అమెరికా మధ్య శాంతి చర్చలు విఫలమవడంతో అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు మళ్లీ భగ్గుమన్నాయి.
దేశంలో జరగబోయే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
చట్టాలు, నిఘా చర్యలు ఎంత కఠినంగా ఉన్నా నేరగాళ్లు మాత్రం కొత్త కొత్త పద్ధతులతో ముందుకెళ్తున్న ఘటనలు తరచూ బయటపడుతున్నాయి.
దేశీయ వాహన పరిశ్రమకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కల్పించింది.
తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో ఈరోజు ఉదయం బాణసంచా కర్మాగారంలో భారీ పేలుడు సంభవించింది.
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కియా సైరోస్ విద్యుత్ ఎస్యూవీపై కీలక సమాచారం బయటకొచ్చింది.
అమెరికాతో జరిగిన చర్చలు ఫలించకపోవడంతో ఉద్రిక్తతలు మళ్లీ పెరుగుతున్నాయి.
హజ్ యాత్ర నిర్వహణలో క్రమబద్ధత కోసం సౌదీ అరేబియా ప్రభుత్వం కొత్త నియమాలను అమల్లోకి తీసుకొచ్చింది.
చర్చలు విఫలమవడంతో ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలువడుతోంది.
ఇరాన్తో జరిగిన యుద్ధంలో అమెరికాకు చెందిన అనేక విమానాలు దెబ్బతిన్నట్లు సమాచారం వెలువడుతోంది.
చంద్రుని చుట్టూ ప్రదక్షిణ పూర్తి చేసుకున్న ఆర్టెమిస్-2 యాత్ర తిరుగు ప్రయాణంలో ఒక కీలక అంశం తీవ్ర ఉత్కంఠ రేపింది.
దాదాపు నలభై రోజులుగా కొనసాగుతున్న అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో 3375 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఇరాన్ వెల్లడించింది.
దేశీయ మార్కెట్లో మళ్లీ బజాజ్ తన పాపులర్ మోడల్ పల్సర్ 180ను ప్రవేశపెట్టింది.
దిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈవీ పాలసీ 2026లో భాగంగా స్ట్రాంగ్ హైబ్రిడ్ కార్ల కొనుగోలుదారులకు భారీ పన్ను సడలింపులు ఇవ్వాలని యోచిస్తోంది.
ఉగాండా రక్షణ దళాల అధిపతి, దేశాధ్యక్షుడు యోవేరి ముసెవెని కుమారుడు ముహూజీ కైనెరుగబా తుర్కియే ముందు కొన్ని సంచలన, విచిత్రమైన డిమాండ్లను ఉంచారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇరాన్కు చెందిన రెండు చమురు నౌకలు భారత్కు చేరుకున్నాయి.