Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అణ్వాయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా భారత్ వేగంగా అడుగులు వేస్తోంది.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద వ్యతిరేక చర్యల్లో అసాధారణ ధైర్యసాహసాలు ప్రదర్శించిన భారత సైన్యాధికారి మేజర్ భార్గవ్ కలితాకు దేశ అత్యున్నత వీరత్వ పురస్కారాల్లో ఒకటైన 'శౌర్య చక్ర' లభించింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ విద్యాసంస్థలకు కీలక ఊరటనిచ్చింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశీయ ఇంధన రంగంపై పడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఉజ్వల యోజన (PMUY) లబ్ధిదారులకు కీలక నిర్ణయం ప్రకటించింది.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు కీలక హెచ్చరిక చేసినట్లు వెల్లడించారు.
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని మహబూబ్నగర్, సికింద్రాబాద్, మేడ్చల్ సెక్షన్ల అభివృద్ధికి కేంద్ర రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రారంభానికి ముందే భారత్ ఫ్యూచర్సిటీ అభివృద్ధి సంస్థ(ఎఫ్సీడీఏ)కార్యాలయం అరుదైన గుర్తింపును సొంతం చేసుకుంది.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దగదర్తిలో ప్రతిష్ఠాత్మక గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ నిర్మాణానికి ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
ఆంధ్రప్రదేశ్లో మంగళవారం పలు ప్రాంతాల్లో వాతావరణం మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ, చమురు ఎగుమతి దేశాల కూటమి ఒపెక్+ కీలక నిర్ణయం తీసుకుంది.
WWDC 2026లో టెక్ దిగ్గజం ఆపిల్ మరోసారి తన సరికొత్త టెక్నాలజీలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజకీయ ప్రస్థానంలో మరో కీలక ఘట్టం చేరనుంది.
విదేశీ వృత్తి నిపుణులకు సంబంధించిన హెచ్-1బీ వీసాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయానికి అమెరికా న్యాయస్థానంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితులు ఇంకా అనిశ్చితంగానే ఉన్నప్పటికీ, భారత్ మరోసారి తన ఆర్థిక బలాన్ని చాటుకుంది.
అమెరికా-ఇజ్రాయెల్లు ఫిబ్రవరి 28న ఇరాన్పై నిర్వహించిన దాడిలో అప్పటి సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
భారతదేశంలో త్వరలోనే పాలిమర్ (ప్లాస్టిక్) కరెన్సీ నోట్లు చలామణిలోకి రానున్నాయంటూ ఇటీవల విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఏపీలో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
మహారాష్ట్రలోని పుణే నగరంలో త్వరలో నీటి సరఫరాపై ఆంక్షలు అమలయ్యే అవకాశం కనిపిస్తోంది.
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంగా భావిస్తున్న నిర్ణయం తీసుకున్న మాజీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై,పార్టీకి రాజీనామా చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే 'అన్నామలై మక్కల్ ఇయక్కం (AMI)'పేరుతో కొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
జూన్ 21, 2026న ఉత్తరార్థగోళంలోని (Northern Hemisphere) కోట్లాది మంది ప్రజలకు ఏడాదిలోనే అత్యంత పొడవైన రోజు అనుభవం కానుంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ మధ్య జరిగిన ఓ సరదా సంఘటన బెంగళూరుకు చెందిన ఓ జ్యువెలరీ స్టార్టప్కు ఊహించని వ్యాపార అవకాశాన్ని తీసుకొచ్చింది.