Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గగనయాన్ మిషన్ సన్నాహాల్లో భాగంగా మరో కీలక పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది.
గురువారం నమోదైన నష్టాల నుంచి కోలుకుంటూ దేశీయ షేర్ మార్కెట్లు శుక్రవారం ఉత్సాహభరితంగా ప్రారంభమయ్యాయి.
కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంత్రోపిక్ ఇప్పుడు తనకంటూ ప్రత్యేకంగా AI చిప్లను తయారు చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
ఓపెన్ఏఐ తన చాట్జీపీటీ సేవలకు నెలకు 100 డాలర్ల కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ను ప్రారంభించింది.
అనంతపురం జిల్లాలో ఉద్యాన పంటల సాగులో రైతులు మరోసారి తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు.
విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్కు మరో కొత్త విమాన సర్వీసును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.
పశ్చిమ ఆసియా ప్రాంతంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు,కాల్పుల విరమణ ఒప్పందంపై ఉన్న అనిశ్చితి కారణంగా పెట్టుబడిదారులు కొంతమేర బంగారం వైపు మళ్లుతున్నారు.
అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ తనను వివాదాస్పద లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్తో ముడిపెడుతున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు.
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ముందు వెలుగులోకి వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వీడియో రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
పాకిస్థాన్లో అమెరికా-ఇరాన్ మధ్య శాంతిచర్చలు జరగనున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ అంటే మాదాపూర్ కూడలిలోని సైబర్టవర్ గుర్తుకు వస్తుంది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు పూర్తిగా చల్లారకముందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై తీవ్రంగా స్పందించారు.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనుంది.
హర్మూజ్ జలసంధి నిర్వహణపై మొజ్తాబా ఖమేనీ కీలక ప్రకటన చేశారు.
ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 1Bలో గురువారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న తాత్కాలిక యుద్ధ విరమణ నేపథ్యంలో, హోర్ముజ్ జలసంధి వినియోగంపై ఇరాన్ కఠినమైన షరతులు విధించింది.
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ ఇండియా భారత మార్కెట్లో కొత్త రికార్డ్ నమోదు చేసింది.
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేస్తోంది.
ప్రముఖ ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2025-26 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసిక ఫలితాల్లో మంచి ప్రదర్శన చూపించింది.