Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారతీయులలో తీపి పదార్థాలను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు.
పిక్క కండరాలు (Calf muscles) బలంగా ఉండటం శరీర సమతుల్యతకు, నడకకు, పరుగుకు చాలా ముఖ్యం.
భారత మాజీ కెప్టెన్ సౌరబ్ గంగూలీ, టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పనితీరుపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
దేశంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా పెరుగుతోంది. మధ్యవర్తులు, కొంతమంది గ్యాస్ ఏజెన్సీలు ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని భారీగా ధరలు పెంచుతున్నట్లు ఒక సర్వే వెల్లడించింది.
బిహార్లోని కొన్ని ప్రాంతాల్లో ఎల్పీజీ (LPG) గ్యాస్ సిలిండర్ల కొరత ఏర్పడినట్లు వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో, బీహార్ ఉప ముఖ్యమంత్రి,బీజేపీ సీనియర్ నేత సమ్రాట్ చౌదరి(Samrat Choudhary)బ్లాక్ మార్కెటింగ్ లేదా నిల్వలు దాచిపెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
దేశవ్యాప్తంగా ఎల్పీజీ కొరతపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ.. కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ల చోరీలు కలకలం రేపుతున్నాయి.
ఇరాన్ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో ప్రపంచ చమురు సరఫరాపై భారీ ప్రభావం పడింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగి యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు వేగంగా ఎగబాకాయి.
మహిళా ఉద్యోగినులు, విద్యార్థినులకు ప్రతి నెల ఒక రోజు రుతుక్రమ సెలవు (Menstrual Leave) తప్పనిసరిగా ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు పలు ముఖ్యమైన వ్యాఖ్యలు చేసింది.
వాణిజ్య గ్యాస్ సిలిండర్ల కొరత దేశవ్యాప్తంగా హోటల్ వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపుతోంది.
ఎలాన్ మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ xAIలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ప్రస్తుతం రోజువారీ జీవితంలో షాపింగ్ చేయడం నుంచి ప్రయాణాల వరకు అనేక అవసరాలకు క్రెడిట్ కార్డులు ముఖ్యమైన చెల్లింపు సాధనంగా మారాయి.
దేశంలో వంటగ్యాస్ కొరతపై పెరుగుతున్న ఆందోళనల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో చాలా మందికి డీహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది.
దాదాపు 23 సంవత్సరాల క్రితం ఇరాక్పై యుద్ధం చేసిన అమెరికా,కేవలం నెలరోజుల్లోనే సద్దాం హుస్సేన్ సైన్యాన్ని పూర్తిగా ఓడించింది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో దుబాయ్లో భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయి.
అమెరికా విమాన వాహక నౌక అబ్రహం లింకన్పై తాము దాడి చేసినట్లు ఇరాన్ ప్రకటించింది.
దేశంలోని రైతులకు పంట పెట్టుబడి కోసం ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో ప్రధాన్ మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రముఖమైనది.
పార్లమెంట్లో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC)జ్ఞానేష్ కుమార్ను పదవి నుంచి తొలగించాలంటూ పెద్ద రాజకీయ చర్చ మొదలైంది.
జపాన్కు చెందిన ప్రముఖ ఆటో మొబైల్ కంపెనీ హోండా ఎలక్ట్రిక్ వాహనాల(EV)ప్రణాళికల్లో పెద్ద మార్పులు చేసింది.
అడోబ్ సంస్థలో దాదాపు రెండు దశాబ్దాల పాటు కీలక పాత్ర పోషించిన సీఈఓ శంతను నారాయణ్(Shantanu Narayen) తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం,వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి.
గూగుల్ మ్యాప్స్ యాప్ను మరింత స్మార్ట్గా మార్చేందుకు గూగుల్ కృత్రిమ మేధ (AI) సాంకేతికతను విస్తృతంగా ఉపయోగించనుంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధానికి ఇప్పట్లో ముగింపు కనిపించడం లేదు.
ప్రస్తుతం ఎక్కువ మంది తమ అవసరమైన డాక్యుమెంట్లు, ఫోటోలు అన్నీ మొబైల్ ఫోన్లలోనే భద్రపరుచుకుంటున్నారు.
అనకాపల్లి జిల్లాలోని రాజయ్యపేటలో ప్రతిపాదించిన ఆర్సెలార్ మిత్తల్-నిప్పన్ స్టీల్ (ఏఎంఎన్ఎస్) సమీకృత ఉక్కు కర్మాగారానికి అనుబంధంగా ప్రత్యేక స్టీల్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ను ఏర్పాటు చేయడానికి సంస్థ ముందడుగు వేసింది.
ఆంధ్రప్రదేశ్లో గ్రామాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి రూ.9,773 కోట్ల వ్యయంతో 'వీబీ జీ రామ్ జీ' కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
ఇరాన్తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇరాక్లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఒక విమానం కూలిపోయింది.
వాణిజ్య గ్యాస్ కొరత కారణంగా పలుచోట్ల కార్యాలయ క్యాంటీన్ సేవలు దెబ్బతినడంతో, పలు ఐటీ సంస్థలు ఉద్యోగులకు కొత్త మార్గదర్శకాలు జారీ చేస్తున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో ఇరాన్ అధ్యక్షుడు డాక్టర్ మసౌద్ పెజెష్కియన్తో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడారు.
ఉదయం తేలికగా, ఆరోగ్యంగా రోజు మొదలుపెట్టాలని అనుకునేవారికి పియర్-క్వినోవా బ్రేక్ఫాస్ట్ బౌల్ మంచి ఎంపిక.