Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికాలో వలసలను కట్టడి చేసే దిశగా ట్రంప్ ప్రభుత్వం మరో కీలక అడుగు వేయడానికి సిద్ధమవుతోంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాద నిర్మూలన చర్యలను భారత భద్రతా బలగాలు మరింత వేగవంతం చేస్తున్నాయి.
రక్షణ రంగంలో భారత్ వేగంగా కొత్త మైలురాళ్లు చేరుకుంటోంది.
భారత మార్కెట్లో లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ బెంజ్ మరోసారి రికార్డు స్థాయి విక్రయాలను నమోదు చేసింది.
బద్రీనాథ్ ఆలయానికి భక్తులు సమర్పించిన విరాళాల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు వెలుగులోకి రావడంతో ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.
మెటా తన స్మార్ట్ గ్లాసెస్కు కొత్త భద్రతా అప్డేట్ను విడుదల చేసింది.
ఇండో-పసిఫిక్ ప్రాంతంలో తన సైనిక సామర్థ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పేలా చైనా కీలక అణు క్షిపణి పరీక్ష నిర్వహించింది.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగాన్ని సాంకేతికంగా మరింత అభివృద్ధి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆలయంలో దోపిడీ అంటే కేవలం నగదు, బంగారం, వెండి లేదా విలువైన వస్తువులు చోరీ కావడం మాత్రమే కాదు.. కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి కూడా దెబ్బ తగలడం.
దేశీయ విమాన ప్రయాణానికి మే నెలలో మంచి ఊపు కనిపించింది.
గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదితో అనుసంధానం చేసి రాష్ట్రంలో నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
బెంగళూరులోని ఓ పార్కులో చీరకట్టులో ఉన్న ఓ వృద్ధురాలు ఓపెన్ జిమ్లోని వ్యాయామ పరికరాన్ని వేగంగా ఉపయోగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గూగుల్ తన తదుపరి 'మేడ్ బై గూగుల్' ఈవెంట్ను ఆగస్టు 12న నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
అమెరికా ఇరాన్పై చేపట్టిన సైనిక దాడుల నేపథ్యంలో ప్రపంచ చమురు మార్కెట్లలో ఒక్కసారిగా ఆందోళన నెలకొంది.
అమెరికా ఇరాన్కు చెందిన కీలక స్థావరాలపై సైనిక దాడులు జరపడంతో అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళన నెలకొంది.