Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి(81)మరణం రాజకీయ వర్గాలను విషాదంలో ముంచెత్తింది.
బద్దకం అనేది చాలామంది ఎదుర్కొనే ఒక పెద్ద సమస్య. ఇది మన పని సామర్థ్యాన్ని తగ్గించి, ఒత్తిడిని పెంచుతుంది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల్లో సైనిక రంగంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం త్వరలోనే ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలో ఇంధన అవసరాల కోసం విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడంతో పాటు స్వదేశీ ఇంధన వినియోగాన్ని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది.
ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న మండుటెండల నుంచి తక్షణ ఉపశమనం లభించే పరిస్థితులు కనిపించడం లేదు.
దేశీయ షేర్ మార్కెట్లు వారాంతంలో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ) షేర్లు శుక్రవారం ట్రేడింగ్లో ఒక్కసారిగా భారీగా క్షీణించినట్లు కనిపించాయి.
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ పరీక్షపై నెలకొన్న వివాదం నేపథ్యంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
దేశంలో డిజిటల్ కరెన్సీ వినియోగాన్ని మరింత విస్తృత స్థాయికి తీసుకెళ్లేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు ప్రారంభించింది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.
దేశంలో గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపడుతోంది.
లైంగిక వృత్తికి సంబంధించిన అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
ప్రపంచ ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ బి ఎం డబ్ల్యూ (BMW) తన ఉత్పత్తి ప్రక్రియలో మరో కీలక అడుగు వేయబోతోంది.
రాజస్థాన్లోని అజ్మేర్ సమీపంలో జరిగిన ఘోర ఘటన సంచలనం సృష్టించింది.
కెనడాలో పెరుగుతున్న వసూళ్ల (ఎక్స్టార్షన్) సంక్షోభం వెనుక కీలక పాత్ర పోషిస్తున్న లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తాజాగా మరోసారి సంచలనానికి కారణమైంది.
కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత చాట్బాట్లు అయిన చాట్జీపీటీ,క్లాడ్ మరోసారి విమర్శల పాలయ్యాయి.
డిజిటల్ ప్రకటనలు, ట్రేడ్మార్క్ హక్కుల పరిరక్షణ విషయంలో కీలక ప్రభావం చూపే తీర్పును దిల్లీ హైకోర్టు వెలువరించింది.
దేశంలో కరెన్సీ ముద్రణ ఖర్చులు భారీగా పెరుగుతుండటంతో పాటు ప్రతి ఏడాది కోట్ల సంఖ్యలో చిరిగిపోయిన, మురికిపట్టిన నోట్లు చెలామణి నుంచి తొలగించాల్సి వస్తున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) పాలిమర్ బ్యాంక్నోట్ల ప్రవేశంపై మళ్లీ దృష్టి సారించింది.
యుద్ధాలు, ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో లైంగిక హింసకు పాల్పడిన లేదా బాధ్యత వహించిన పక్షాల జాబితాలో ఇజ్రాయెల్ను కూడా ఐక్యరాజ్య సమితి (UN) చేర్చింది.