Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికాలోని అత్యంత రద్దీ ప్రాంతాల్లో ఒకటైన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో గురువారం మధ్యాహ్నం తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.
గ్రామీణాభివృద్ధి, ఉపాధి అవకాశాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ-జీ రాంజీ) పథకం వచ్చే నెల 1 నుంచి అమల్లోకి రానుంది.
ప్రతిష్ఠాత్మక క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్-2027లో తెలంగాణ నుంచి రెండు విద్యాసంస్థలు మాత్రమే స్థానం సంపాదించాయి.
అమెరికాతో కుదిరిన 14 సూత్రాల తాత్కాలిక అవగాహన ఒప్పందం అమలులో భాగంగా ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ను అంతర్జాతీయ క్వాంటమ్ డీప్టెక్ ఇన్నోవేషన్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేస్తోంది.
ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (పీఎంజీఎస్వై) కింద 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్'లో చేపట్టనున్న రహదారులు, వంతెనల నిర్మాణ పనులకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ ఆమోదం తెలిపింది.
తెలంగాణలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఎప్సెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది.
దేశ టెలికాం రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇప్పుడు అంతరిక్ష రంగంలోనూ తన సత్తా చాటేందుకు సిద్ధమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర నిరాశాజనక పరిస్థితుల్లో ఉండటంతోనే ఇరాన్తో శాంతి ఒప్పందం కోసం అన్ని విధాలుగా ఒత్తిడి తెచ్చారని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ పేర్కొన్నారు.
భారత్-అమెరికా మధ్య కుదరనున్న మధ్యంతర ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం (ఇంటరిమ్ ట్రేడ్ డీల్) తుది దశకు చేరుకుందని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ వెల్లడించారు.
నీట్-యూజీ రీటెస్టు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) స్పష్టం చేసింది.
ప్రపంచ వాతావరణ వ్యవస్థకు అత్యంత కీలకమైన అంశాల్లో ఒకటైన అట్లాంటిక్ మెరిడియోనల్ ఓవర్టర్నింగ్ సర్క్యులేషన్ (AMOC) ప్రస్తుతం బలహీనపడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
ప్రజాదరణ పొందిన మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం సంచలన ఆరోపణలు చేసింది.
ప్రపంచంలోని అత్యంత ప్రశాంత, సురక్షిత దేశాల జాబితాను వెల్లడించే గ్లోబల్ పీస్ ఇండెక్స్ (GPI) 2026 నివేదిక విడుదలైంది.
ఇరాన్తో జరిగిన యుద్ధం అమెరికా ఆయుధ నిల్వలపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
బాలికలకు చిన్న వయసులో ఇచ్చే హెచ్పీవీ (హ్యూమన్ పాపిలోమా వైరస్) టీకా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను దాదాపు పూర్తిగా అడ్డుకుంటోందని తాజా అధ్యయనం వెల్లడించింది.
ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లు మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు.
చైనాలోని దక్షిణ ప్రాంతమైన గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్ను గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.
జీ7 సదస్సు సందర్భంగా ఫ్రాన్స్లోని ఎవియన్-లె-బెయిన్స్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ వరుస ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.
విమాన ప్రయాణికులకు కేంద్ర పౌర విమానయాన శాఖ శుభవార్త చెప్పింది.
రష్యాపై ఉక్రెయిన్ మరోసారి భారీ స్థాయిలో డ్రోన్ దాడులకు తెగబడింది.
ఈపీఎఫ్ (ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్) ఖాతాదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
దేశంలో బంగారం దిగుమతులు గణనీయంగా తగ్గాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్లౌడ్ కంప్యూటింగ్, హైపర్స్కేల్ డేటా సెంటర్లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ వేగంగా పెరుగుతున్న వేళ హైదరాబాద్కు మరో భారీ అంతర్జాతీయ పెట్టుబడి దక్కింది.
కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్యత్ ఆర్థిక భద్రత కోసం అమలు చేస్తున్న ముఖ్యమైన సామాజిక భద్రతా పథకాలలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఒకటి.
పాకిస్థాన్లో పౌర ప్రభుత్వాల కంటే సైన్యం, నిఘా సంస్థల ప్రభావమే ఎక్కువగా ఉంటుందనే వాదనకు మరోసారి బలం చేకూరింది.
ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్య రామమందిరానికి భక్తులు సమర్పించిన విరాళాలు, విలువైన కానుకల వ్యవహారంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణను వేగవంతం చేసింది.
ప్రపంచవ్యాప్తంగా నేడు యోగాకు అపారమైన ఆదరణ లభిస్తోంది.