Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
జమ్ముకశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.
దేశంలో చక్కెర ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.
విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు (NRIs) భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు మరింత సులభమైన మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో పాటు ఇతర ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోను నమ్మిన కొందరు యువకులు, మైనర్లు.. ఓ టీనేజర్ శరీర భాగాన్ని రూ.1.2 కోట్లకు విక్రయించవచ్చనే తప్పుడు ప్రచారాన్ని నమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భారతీయ జాతీయుడు మేజర్ సింగ్ కోసం 'వాంటెడ్' నోటీసు జారీ చేసింది.
హర్మూజ్ జలసంధి పశ్చిమాసియా యుద్ధంలో కీలక అంశంగా మారుతోంది.
జాతీయ పరీక్షల సంస్థ (NTA) పరీక్షల నిర్వహణలో మరింత శాస్త్రీయ విధానం అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బిహార్లో ఏకే-47 కాల్పుల ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల డిజైనర్ కెన్ఎకుయామా కార్స్ తన సరికొత్త సూపర్కార్ Kode89ను ఆవిష్కరించింది.
తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల నిరసనల విషయంలో కీలకంగా వెనక్కి తగ్గింది.
నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో అక్రమాలకు, ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరింత కఠినమైన భద్రతా చర్యలను తీసుకొచ్చింది.
బలూచిస్థాన్లో పాకిస్థాన్ సైన్యం జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైమానిక దాడులపై వివాదం మరింత ముదిరింది.
హెచ్-1బీ వీసాదారుల నియామకాల విషయంలో టెక్సాస్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతోంది.
JSW MG Motor India నుంచి కొత్త SUV రాబోతోంది. 'హెక్టర్ టోమాహాక్' పేరుతో వస్తున్న ఈ SUVతో భారత SUV మార్కెట్లో తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని కంపెనీ చూస్తోంది.
గ్రీన్ కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది భారతీయులకు అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు కీలకంగా మారనున్నాయి.
ఉత్తర్ప్రదేశ్లోని గోండా జిల్లాలో ఓ ప్రైవేట్ పాఠశాలపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు.
ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు ఒక్కొక్కరు ఒక్కో విధానాన్ని ఎంచుకుంటుంటారు.
ఎన్ఎస్ఈలో షిప్రాకెట్ షేరు ఐపీఓలో నిర్ణయించిన రూ.97 ధర కంటే 35 శాతం అధికంగా రూ.131 వద్ద లిస్టింగ్ అయింది.
ఇటీవల దేశవ్యాప్తంగా జెన్-జీ ఉద్యమం ఎంతటి ప్రభావాన్ని చూపిందో తెలిసిందే.
విశాఖపట్టణంలో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్ల విషయంలో నీటి వినియోగం,పర్యావరణ ప్రభావంపై జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు.
తమిళనాడు ప్రజలకు ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటనలు చేశారు.
వైద్య పరిశోధనల కోసం దానం చేసిన మృతదేహాలను సరిగా భద్రపరచకపోవడమే కాకుండా.. వాటి నుంచి శరీర భాగాలను బ్లాక్ మార్కెట్లో విక్రయించిన ఘటనపై హార్వర్డ్ యూనివర్సిటీ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.
కొవిడ్ పుట్టుకపై మరోసారి కీలక చర్చ మొదలైంది.
న్యూయార్క్ సిటీ మేయర్ జోహ్రాన్ మమ్దానీని లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కొత్త రాజకీయ వ్యూహానికి తెరతీశారు.
అమెరికా కాంగ్రెస్ ఎన్నికలపోరులో భారత సంతతికి చెందిన విద్యావేత్త పియా దాండియా కీలక విజయం సాధించారు.
పాకిస్థాన్లో పాలనా వ్యవస్థను పూర్తిగా మార్చే దిశగా సైనిక నాయకత్వం అడుగులు వేస్తున్నట్లు బలమైన సంకేతాలు వెలువడుతున్నాయి.
స్టాక్ మార్కెట్లలో ఇటీవల వస్తున్న ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.