Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జీ7 దేశాల వాటా తగ్గుతుండగా..బ్రిక్స్ దేశాల ఆర్థిక ప్రాధాన్యం పెరుగుతోందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు.
ప్రపంచ ఆర్థిక వృద్ధి కంటే దాదాపు రెండింతల వేగంతో బ్రిక్స్ దేశాలు పురోగమిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసు దర్యాప్తులో కీలక పురోగతి సాధించినట్లు తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ తెలిపారు.
హూతీలపై అమెరికా సైనిక దాడులు చేపట్టాలంటూ సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ రెండుసార్లు చేసిన విజ్ఞప్తులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరస్కరించినట్లు ఆక్సియోస్ సంచలన నివేదిక పేర్కొంది.
బ్రిక్స్ సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక భేటీ నిర్వహించారు.
ఆన్లైన్ షాపింగ్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2026కు సంబంధించి కీలక సమాచారం వెలుగులోకి వచ్చింది.
ఒక ఆర్థిక సంవత్సరంలో చెల్లించాల్సిన నికర ఆదాయపు పన్ను రూ.10,000 దాటితే,సాధారణంగా ఆ మొత్తాన్ని ముందస్తుగా పన్ను రూపంలో చెల్లించాలి.
సూర్యుడికి అత్యంత సమీపంలో ఉండే బుధ గ్రహం గతంలో భావించిన దానికంటే ఎక్కువగా పరిమాణం తగ్గి ఉండొచ్చని తాజా అధ్యయనం వెల్లడించింది.
అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా తీవ్రంగా నష్టపోయిన దేశాల్లో ఖతర్ కూడా ఒకటి.
18వ బ్రిక్స్ సదస్సు శనివారం నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు.
బిహార్కు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే సత్తు, ఒడిశాలోని కోరాపుట్ కొండల్లో పండే కాఫీ, గుజరాత్ సంప్రదాయ హస్తకళలు.. ఇవన్నీ ఇప్పుడు అంతర్జాతీయ దౌత్య వేదికైన బ్రిక్స్ సదస్సులో భారతీయ వైవిధ్యాన్ని చాటుతున్నాయి.
దక్షిణ లెబనాన్లోని అలీ అల్-తాహెర్ పర్వత శ్రేణిలో భారీ పేలుడు సంభవించిన అనంతరం 4.1 తీవ్రతతో ప్రకంపనలు నమోదయ్యాయి.
డాన్బాస్ ప్రాంతంపై పట్టు సాధించేందుకు రష్యా దాడులను ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో.. ఉక్రెయిన్ ఆధీనంలో ఉన్న కీలక నగరాలైన స్లోవియాన్స్క్, క్రామటోర్స్క్ నుంచి పౌరులు బయటకు వెళ్లాలని పోలీసులు సూచించారు.
భారత్ ఈ వారాంతంలో 18వ బ్రిక్స్ నేతల సదస్సుకు ఆతిథ్యమిస్తోంది.
స్పేస్-X తన స్టార్షిప్ రాకెట్ వ్యవస్థ 14వ పరీక్షా ప్రయోగానికి సన్నద్ధమవుతోంది.
కాబోయే భార్య, అత్తమామల ముందు తనకు ఉన్న'పవర్'ను చూపించాలనుకున్న ఓ యువకుడు ఏఐ సాయంతో నకిలీ గుర్తింపు కార్డు తయారు చేసి, తుపాకీతో వీవీఐపీ మార్గంలో ప్రవేశించేందుకు ప్రయత్నించాడు.
ఇన్స్టాగ్రామ్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఐసిస్, అల్ఖైదా వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు తమ కార్యకలాపాల తీరును మార్చుకుంటున్నాయి.
భారత్ ఆతిథ్యంలో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఈ కూటమి వల్ల దేశానికి కలిగే ప్రయోజనాలపై కాంగ్రెస్ పార్టీలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీనగర్లో ఇటీవల నిర్వహించిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో జాతీయ గేయం 'వందేమాతరం'ను పూర్తిగా ఆలపించే అంశం కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మధ్య వివాదానికి దారితీసింది.
ఇరాన్ యుద్ధం (Iran War) నేపథ్యంలో పశ్చిమాసియాలో పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
మదుపర్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజీ (NSE) పబ్లిక్ ఇష్యూ (IPO)కు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి.
కృత్రిమ మేధ (AI) దుర్వినియోగం మానవాళికి ముప్పుగా మారే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న వేళ.. ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) తాజాగా వెల్లడించిన నివేదిక ఆందోళన కలిగిస్తోంది.