Loading...

Sirish Praharaju

Senior Content Editor

Sirish Praharaju
చదువు
0
అవార్డులు మరియు విజయాలు
0
తాజా వార్తలు

JP Nadda: పేపర్ లీక్‌లపై పార్లమెంట్‌లో సుదీర్ఘ చర్చకు సిద్ధం: జేపీ నడ్డా

నీట్ ప్రశ్నపత్రం లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనలపై పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి, రాజ్యసభ సభా నాయకుడు జేపీ నడ్డా ప్రకటించారు.

22 Jul 2026
శాంసంగ్

Samsung: శాంసంగ్‌ కొత్త ఫోల్డబుల్స్‌ విడుదల.. ఫోల్డ్‌ 8, అల్ట్రా, ఫ్లిప్‌ 8 ధరలు ఇవే

దక్షిణ కొరియాకు చెందిన టెక్‌ దిగ్గజం శాంసంగ్‌ తన తాజా ఫోల్డబుల్‌ స్మార్ట్‌ఫోన్‌లను అధికారికంగా మార్కెట్లోకి తీసుకొచ్చింది.

22 Jul 2026
తెలంగాణ

Telangana: తెలంగాణలో జూలై 24న విద్యాసంస్థల బంద్.. ఎందుకంటే..?

నీట్ పరీక్షలో వెలుగుచూసిన అవకతవకలు, వరుస పేపర్ లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.

Balakrishna: బాలకృష్ణ ఆరోగ్యంపై ఏఐజీ హెల్త్ బులెటిన్.. ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉందంటే?

ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే.

22 Jul 2026
చమురు

Oil Prices: పశ్చిమాసియా ఉద్రిక్తతలతో చమురు ధరల జోరు.. మళ్లీ 95 డాలర్ల పైకి

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి.

22 Jul 2026
ఐపీఎల్

Lalit Modi: 16 ఏళ్ల తర్వాత భారత్‌కు రానున్న లలిత్ మోదీ.. ట్రైబ్యునల్ తీర్పుతో కీలక నిర్ణయం

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ దాదాపు 16 ఏళ్ల తర్వాత భారత్‌కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు.

TSMC: చిప్‌ల ధరల పెంచనున్న టీఎస్‌ఎంసీ.. స్మార్ట్‌ఫోన్లు మరింత ఖరీదు?

ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థ టీఎస్‌ఎంసీ(TSMC)వచ్చే ఏడాది నుంచి చిప్‌ల తయారీ ధరలను గరిష్ఠంగా 10శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.

Rahul Gandhi: 10 ఏళ్లలో 152 ప్రశ్నపత్రాల లీక్‌లు.. కేంద్రంపై రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు

దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Naimisha Pradhan: నీట్‌ వివాదం: ధర్మేంద్ర ప్రధాన్‌ కుమార్తెపై ట్రోల్స్‌.. ఖాతాలు డీయాక్టివేట్

నీట్‌ (NEET) ప్రశ్నాపత్రం లీక్‌ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.

Trump: ట్రంప్‌కు అసలు నిజం తెలియదా? అమెరికా ఆయుధ నిల్వలపై కొత్త అనుమానాలు

ఇరాన్‌తో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో,అమెరికా సైనిక సామర్థ్యంపై అధికారులు,రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Pakistan: పాకిస్థాన్‌పై యుద్ధ నేరాల ఆరోపణలు.. అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన నివేదిక

ఆఫ్ఘనిస్తాన్'లోని ఓ డ్రగ్ రీహాబిలిటేషన్ అండ్ ట్రీట్‌మెంట్ సెంటర్‌పై ఈ ఏడాది మార్చిలో జరిగిన క్షిపణి దాడిపై పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన ఆరోపణలు చేసింది.

NEET Row: నీట్ వివాదం.. ఐదు దేశాల్లో భారతీయుల నిరసనలు

నీట్ (NEET) వివాదం,అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ భారత్‌లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా భారతీయ ప్రవాసులు ఐదు దేశాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

Gaia Sausage Crash: 10 బిలియన్ ఏళ్ల క్రితం ఢీకొట్టిన గెలాక్సీతో పాలపుంత దిశ మారిందా?

మనం నివసిస్తున్న పాలపుంత (మిల్కీ వే)గెలాక్సీ ఒకప్పుడు పూర్తిగా భిన్నమైన రూపంలో ఉండేదని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.

CAFE III: 2027 నుంచి కొత్త CAFE-III నిబంధనలు.. కారు కొనేవారిపై ప్రభావం ఏంటి?

భారత్‌లో ప్రయాణికుల కార్ల ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.

ASML: 2030 వరకు ఉద్యోగంలో ఉంటే రూ.20 లక్షలకుపైగా షేర్లు.. ASML భారీ నిర్ణయం

ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం రెండు విభిన్న ధోరణులు కనిపిస్తున్నాయి.

Stock Market: సెన్సెక్స్‌కు భారీ షాక్.. 800 పాయింట్లు పతనం, 24 వేల దిగువకు నిఫ్టీ

భారతీయ స్టాక్ మార్కెట్‌లో బుధవారం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.

E20 petrol: ఈ20 పెట్రోల్‌తో పాత వాహనాల మైలేజ్ 5% తగ్గొచ్చు: కేంద్రం

ఈ20 పెట్రోల్ వినియోగంతో ఈ10 ఇంధనానికి అనుగుణంగా తయారైన కొన్ని పాత వాహనాల్లో మైలేజ్ సుమారు 3 నుంచి 5శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.

AP: మోదీ ఏపీ పర్యటనకు ఏర్పాట్లు.. ఐఏఎస్ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్‌కు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది.