Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
చైనాపై ఆర్థికంగా అధికంగా ఆధారపడటం వల్ల యూరప్ ఇప్పుడు దాని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోందని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ అన్నారు.
దేశ రాజధాని దిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
మన జీవితానికి దిశానిర్దేశం చేసి, భవిష్యత్తుకు బాటలు వేసిన గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు.
నైజీరియాలో (Nigeria) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
IIT మద్రాస్ అండతో బోధన్ ఏఐ 4 కీలక ఏఐ మోడళ్లను విడుదల చేసింది.
కేంద్రం ఇటీవల విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) తొలి త్రైమాసికం (Q1) జీడీపీ గణాంకాలపై కొందరు విశ్లేషకులు వ్యక్తం చేసిన సందేహాలకు ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత నాగేశ్వరన్ సమాధానమిచ్చారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
పాకిస్థాన్ ఆర్మీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని సాంస్కృతిక సలహాదారుగా (కల్చరల్ అడ్వైజర్) నియమించినట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి.
కొత్త పింఛన్ కోసం ఎదురుచూస్తున్న అర్హులకు తెలంగాణ ప్రభుత్వం కీలక ఊరటనిచ్చింది.
థాయిలాండ్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సిరిపాంగ్ అకర్శ్రీయాక్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చకు దారితీసింది.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో కీలక విజయాన్ని అందుకుంది.
సంగీతం కేవలం వినోదానికే పరిమితం కాదు. మన భావోద్వేగాలను వ్యక్తం చేయడానికి, ఒత్తిడిని తగ్గించుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
సీజేపీ నాయకులు మరోసారి ఆందోళన బాట పట్టారు.
నిషేధిత జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ (జేకేఎల్ఎఫ్) అధినేత యాసిన్ మాలిక్ సర్లా భట్ హత్య కేసులో కీలక నిర్ణయం తీసుకున్నారు.
భారీ సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకునేందుకు టెక్ దిగ్గజం ఒరాకిల్ (Oracle) సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాసిన 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకానికి భారత్లో కొత్త ప్రచురణకర్త వచ్చారు.
ప్రపంచ రాజకీయాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ కనిపిస్తే సోషల్ మీడియాలో ప్రత్యేక సందడి కనిపిస్తుంటుంది.
అమెరికాలో వైద్యరంగంలో అరుదైన ఘటన చోటుచేసుకుంది.
ఎస్బీఐ కస్టమర్లకు కీలక అలర్ట్. ముఖ్యంగా శాలరీ అకౌంట్ ఉన్నవారు ఏటీఎం లావాదేవీల విషయంలో ఇకపై మరింత జాగ్రత్తగా ఉండాలి.
డిజిటల్ చెల్లింపుల్లో పారదర్శకత పెంచడం, ఆర్థిక నేరాలకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన రీ-కేవైసీ నిబంధనలు ఇప్పుడు దేశీయ ఫిన్టెక్ రంగానికి కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయి.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం నిలిపివేసినంత మాత్రాన ప్రస్తుతం కొనసాగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే పరిస్థితి లేదని భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ స్పష్టం చేశారు.
ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో తీవ్ర సాంకేతిక సమస్య తలెత్తినట్లు ప్రాథమిక దర్యాప్తు నివేదిక వెల్లడించింది.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరం ఎవరెస్ట్ వద్ద మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది.
రష్యా నుంచి పాకిస్థాన్లోని కరాచీకి వెళ్తున్న ఓ నౌకపై డ్రోన్ దాడి జరిగింది.