Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
న్యూఢిల్లీ ఎయిమ్స్ (AIIMS) ఆస్పత్రిలో భారత మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ను సోమవారం చేర్పించినట్లు అధికారులు తెలిపారు.
అమెరికా తయారీ ఎఫ్-16 యుద్ధ విమానాన్ని తాము కూల్చివేశామని రష్యా సైనిక కమాండర్ ప్రకటించారు.
అధిక లాభాల పేరుతో తెలుగు రాష్ట్రాలకే కాకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో హీరా గ్రూప్ సంస్థ ప్రజల నుంచి భారీగా పెట్టుబడులు వసూలు చేసింది.
భారత్ (India)లోని ఫోన్లు మాల్వేర్లకు ప్రధాన లక్ష్యంగా మారినట్లు సైబర్ సెక్యూరిటీ సంస్థ ది స్కేలర్ థ్రెట్ ల్యాబ్స్ 2025, IoT, OT Threat Report నివేదిక పేర్కొంది.
ఐటీ రంగంలోని ప్రముఖ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సోమవారం తన తాజా త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది.
సంక్రాంతి పండుగ ఆనందాన్ని ప్రజలకు మరింత ఎక్కువగా తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని శుభవార్తలు ప్రకటించింది.
టాటా మోటార్స్ తన అత్యంత విజయవంతమైన మైక్రో ఫ్యామిలీ ఎస్యూవీ 'పంచ్' కొత్త ఫేస్లిఫ్ట్ వెర్షన్ను రేపు, జనవరి 13, భారత మార్కెట్లో లాంచ్ చేయడానికి సిద్ధమైంది.
ఆండ్రాయిడ్ ఫోన్లతో పోలిస్తే ఐఫోన్లు భద్రత పరంగా బలమైనవనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది.
అమెరికా టారిఫ్లపై నెలకొన్న ఆందోళనలు, విదేశీ పెట్టుబడిదారుల భారీ అమ్మకాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం తీవ్ర నష్టాలతో ప్రారంభమయ్యాయి.
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే శాఖ మరికొన్ని ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
ఏదైనా వస్తువు కొనాలంటే ముందుగా దాని వివరాలు తెలుసుకుని, అది ఏ ఇ-కామర్స్ వెబ్సైట్లో లభిస్తుందో వెతకడం, అక్కడికి వెళ్లి అడ్రస్ వివరాలు నమోదు చేసి,చెల్లింపులు చేయడం చాలామందికి అలవాటే.
చైనా తన సాధారణ కార్గో నౌకలను డ్రోన్లు, క్షిపణి లాంచర్లతో యుద్ధ అవసరాలకు సిద్ధం చేస్తోందా అనే అనుమానాలు బలపడుతున్నాయి.
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఎస్బీఐ (SBI) తన కస్టమర్లకు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.
భారత్కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యాటరీ స్టోరేజ్ తయారీ ప్రణాళికల్లో ఎలాంటి మార్పు లేదని సోమవారం స్పష్టం చేసింది.
రైసినా హిల్ సమీపంలో ప్రధాని నరేంద్ర మోదీ కోసం నిర్మిస్తున్న కొత్త కార్యాలయం దాదాపు పూర్తయింది.
ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది.
2024-25 ఆర్థిక సంవత్సరం (2025-26 అసెస్మెంట్ ఇయర్)కు సంబంధించిన ఇన్కం ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు ప్రక్రియ ఇప్పటికే ముగిసింది.
స్మార్ట్ ఫోన్ తయారీదారులు ఇకపై సోర్స్కోడ్ను ప్రభుత్వంతో పంచుకోవాలని, దీంతో పాటు పలు సాఫ్ట్వేర్లలో మార్పులు చేయాలని కేంద్రం ప్రతిపాదిస్తున్నది వస్తున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది.
డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్గియో గోర్ (38) ఇటీవల భారతదేశంలో అధికారిక బాధ్యతలు స్వీకరించారు.
దక్షిణ మధ్య రైల్వే (ద.మ. రైల్వే) తాజాగా అనకాపల్లి-చర్లపల్లి మార్గంలో ఈ నెల 18, 19 తేదీల్లో మూడు అదనపు ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు వెల్లడించింది.
టాటా మోటార్స్ భారతదేశంలో తన కొత్త SUVగా సియేరాను లాంచ్ చేసింది.
రష్యా జెండాతో సాగుతున్న వెనెజువెలా నౌక 'మ్యారినెరా'తో పాటు మరో ఆయిల్ ట్యాంకర్ నౌకను అమెరికా సీఝ్ చేసిన విషయం తెలిసిందే.
తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే పండుగలలో ఒకటి అయిన సంక్రాంతి, ఈసారి కోనసీమకు ముందే వచ్చిందన్నట్లు గోదావరి తీరం పులకించింది.
బెంగళూరు-విజయవాడను కడప ద్వారా కలుపుతున్న జాతీయ రహదారి నిర్మాణంలో రాజ్పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థ విప్లవాత్మక కార్యాన్ని ప్రదర్శిస్తూ నాలుగు గిన్నిస్ రికార్డులు సృష్టించింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావం అల్లూరి సీతారామరాజు జిల్లాలో వాతావరణ మార్పుకు దారితీసింది.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ ప్రాంతంలో ఈ నెల 5వ తేదీన చోటుచేసుకున్న బ్లోఅవుట్ ఘటనపై విచారణలు ప్రారంభమయ్యాయి.
ఇంతకుముందు రైతులు వరి పంటను కోసిన తర్వాత పనలు ఆరబెట్టి, కుప్పలుగా వేసి రెండు నుంచి మూడు నెలల పాటు మాగనిచ్చేవారు.