Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
వాణిజ్య, పారిశ్రామిక ఎల్పీజీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. నాన్-డొమెస్టిక్ ప్యాక్డ్ ఎల్పీజీ (Non-Domestic Packed LPG) సరఫరాపై అమల్లో ఉన్న అన్ని రంగాల వారీ ఆంక్షలను తొలగించింది.
వెర్టికల్ గార్డెన్స్ (Vertical gardens) ఇప్పుడు సరికొత్త ట్రెండ్గా మారాయి. పర్యావరణ హితమైన జీవనం కోరుకునేవారికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. వీటితో మీరు మీ ఇంట్లోనే సొంతంగా కూరగాయలు పండించుకోవచ్చు.
భారత సంతతికి చెందిన శంఖ్ మిత్రా ప్రపంచంలోనే రెండో అత్యధిక వేతనం పొందుతున్న సీఈఓగా నిలిచారు.
జమ్ముకశ్మీర్లోని కిష్టవార్ జిల్లాలో పోలీసులు, ఆర్మీ సిబ్బంది మధ్య జరిగిన ఘర్షణ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
పెట్రోల్లో ఈ20 (E20)ఇథనాల్ మిశ్రమాన్ని విజయవంతంగా అమలు చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డీజిల్లో కూడా బయోఫ్యూయల్ వినియోగాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
వెనిజులాలో వరుసగా సంభవించిన భూకంపాలు తీవ్ర విధ్వంసాన్ని సృష్టించాయి.
ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ప్లస్ భారత మార్కెట్లో తన కొత్త వైర్లెస్ ఇయర్బడ్స్ నార్డ్ బడ్స్ 4ను విడుదల చేసింది.
విదేశీ అతిథులు ఏ దేశానికైనా వచ్చినప్పుడు అత్యంత గౌరవంగా స్వాగతం పలకడం దౌత్య మర్యాదల్లో భాగంగా భావిస్తారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి.
భారత పాస్ పోర్ట్ కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే పత్రమేనని, దానిని పౌరసత్వానికి నిర్ధరించే పత్రంగా పరిగణించరాదని విదేశాంగశాఖ (MEA) తాజాగా స్పష్టం చేసింది.
దేశంలో ఎమర్జెన్సీ అమలై 51 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు.
భారత్లో తమ కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది.
బ్లాక్ బెర్రీలు చూడటానికి చాలా చిన్నగా ఉంటాయి. కానీ, వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి, ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.
కొమ్మలతో కళాఖండాలు చేయడం చాలా సరదాగా ఉంటుంది, పైగా పెద్ద ఖర్చు కూడా ఉండదు. దీనివల్ల మీ ఇంటికి ఒక సహజమైన అందం వస్తుంది.
అమెరికాకు చెందిన దిగ్గజ టెక్ సంస్థ గూగుల్ వరుస ఎదురుదెబ్బలను ఎదుర్కొంటోంది.
ఆన్లైన్ లావాదేవీల్లో ఒక తప్పు లింక్పై క్లిక్ చేసినా, నకిలీ కేవైసీ అప్డేట్ పేరుతో మోసగాళ్ల వలలో చిక్కుకున్నా బ్యాంకు ఖాతాలోని డబ్బు క్షణాల్లో మాయమవుతోంది.
పుణెకు చెందిన వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు దర్యాప్తులో రోజుకొక కీలక విషయం వెలుగులోకి వస్తోంది.
ఏపీ నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.
తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కర్ణాటకలోని హోస్పేటలో ఘనంగా ప్రారంభించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి డెమోక్రాట్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
వెనిజులా ప్రస్తుతం వందేళ్లలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన ప్రకృతి విపత్తును ఎదుర్కొంటోంది.
యూరప్ ప్రస్తుతం తీవ్ర వేడి గాలుల బారిన పడుతోంది. కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల సెల్సియస్కు చేరువయ్యాయి.