Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం టయోటా కిర్లోస్కర్ మోటార్ తన ప్రముఖ ఎంపీవీ టయోటా రూమియన్ ధరలను తగ్గిస్తూ వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పింది.
టాటా గ్రూప్కు చెందిన విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తన ఫ్లీట్లో కొత్తగా చేరిన 787-9 డ్రీమ్లైనర్ విమానాన్ని ప్రయాణికుల సేవలకు సిద్ధం చేసింది.
చాలా ఇళ్లలో వంటల్లో వాడే బిర్యానీ ఆకులు (Bay Leaves) చాలామందికి సాధారణ సుగంధ ద్రవ్యంగానే అనిపిస్తాయి.
కొబ్బరి బర్ఫీ చాలా మందికి ఇష్టమైన సంప్రదాయ మిఠాయి. పండుగలు, ప్రత్యేక సందర్భాల్లో ఇంట్లోనే ఈ స్వీట్ ని తయారు చేస్తుంటారు.
రోజువారీ పనుల్లో ఏకాగ్రతను నిలబెట్టుకోవడం చాలామందికి సవాలే. ఈ సమస్యకు పరిష్కారంగా ఉపయోగపడే ప్రముఖ పద్ధతి పొమొడోరో టెక్నిక్.
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి భారీ ఒత్తిడికి గురయ్యాయి. గత ట్రేడింగ్ సెషన్లో లాభాల దిశగా సాగిన సూచీలు, ఒక్క రోజే గడవకముందే మళ్లీ బేర్ ప్రభావంలోకి వెళ్లాయి.
సాధారణంగా పాటలు వినాలంటే మనం హెడ్ఫోన్లు లేదా స్పీకర్లు ఉపయోగిస్తాం.
ఈ రోజుల్లో కంటెంట్ రాసే వారికి తక్కువ సమయంలో మంచి నాణ్యత గల కంటెంట్ తయారు చేయడం పెద్ద సవాలుగా మారింది.
అఖిల భారత సర్వీసుల్లో నియామకాలకు సంబంధించి యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ (మెయిన్స్) 2025 తుది ఫలితాలను అధికారులు విడుదల చేశారు.
పిల్లలు సోషల్ మీడియాను అధికంగా ఉపయోగించడం పై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణం వెనుక ఇజ్రాయెల్ అమలు చేసిన ఆపరేషన్ గురించి ఆసక్తికర వివరాలు బయటకు వస్తున్నాయి.
ఇరాన్లో జరిగిన మినాబ్ బాలికల పాఠశాలపై దాడి వ్యవహారం ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీసింది.
ఇల్లు కొనడం చాలా మందికి జీవితంలో పెద్ద లక్ష్యం. అయితే గృహ రుణాల ఎంపిక విషయానికి వస్తే చాలా మందికి సందేహాలు వస్తాయి,ముఖ్యంగా మొదటిసారి ఇల్లు కొనేవారికి.
రాష్ట్రంలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
అమెరికా,ఇజ్రాయెల్ ఇరాన్పై వైమానిక దాడులను మరింత తీవ్రతరం చేశాయి.
చైనా ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD తాజాగా కొత్త బ్యాటరీ టెక్నాలజీని పరిచయం చేసింది.
కర్ణాటక (Karnataka) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా (Social Media) ఉపయోగించకుండా నిషేధం విధించాలని నిర్ణయించినట్లు ప్రకటించింది.
భారతదేశంలో ఎక్కువ మంది పెట్టుబడిదారులు ఎంచుకునే రెండు ప్రముఖ పెట్టుబడి మార్గాలు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF),ఫిక్స్డ్ డిపాజిట్లు (FDs).
ఇజ్రాయెల్ ఒక్క అణు రియాక్టర్ కోసం గతంలో అమెరికానే మోసం చేసింది. అది దాని అణు కార్యక్రమానికి గుండెకాయ వంటిది
టెక్నాలజీ వేగంగా మారుతున్న ఈ రోజుల్లో వంటగదిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలక పాత్ర పోషిస్తోంది.
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం ఉగాది పండుగ సందర్భంగా శుభవార్త చెప్పింది.
ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీకు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయిన ఘటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది.
తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
నాలుగేళ్ల క్రితం రష్యా భారీ దాడులతో ఉక్రెయిన్ దేశం అంతా భయాందోళనలకు గురైంది.
ఎలక్ట్రిక్ మోటార్సైకిళ్ల తయారీలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న ఆల్ట్రావయోలెట్ సంస్థ తన ఎక్స్-47 మోడల్ కోసం ప్రత్యేకమైన పేమెంట్ విధానాన్ని తీసుకొచ్చింది.