Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు (సీబీఎస్ఈ) నిర్వహించే పరీక్షల జవాబు పత్రాల డిజిటల్ స్కానింగ్, ఈ-మూల్యాంకన సేవలకు సంబంధించిన భారీ టెండర్ ప్రక్రియలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది.
సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల సమాధాన పత్రాల డిజిటల్ మూల్యాంకనానికి సంబంధించిన వివాదంపై కేంద్ర విద్యాశాఖ తీవ్రంగా స్పందించింది.
అమెరికాలోని టెక్ రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న సమయంలో భారతీయ ఐటీ నిపుణులకు నివిడియా (Nvidia) సంస్థ ఆశాకిరణంగా మారింది.
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మినీ, 2026 కంట్రీమ్యాన్ C ఎస్యూవీని భారత మార్కెట్లో జూన్ 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
ప్రపంచ ఆర్థిక పరిస్థితుల్లో నెలకొన్న అనిశ్చితుల మధ్య దేశ విదేశీ మారక నిల్వలపై పడుతున్న ఒత్తిడిని తగ్గించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచన చేశారు.
కృత్రిమ మేధ (ఏఐ) రోజురోజుకూ ప్రజల జీవితాల్లో మరింతగా భాగమవుతోంది. విద్య, వైద్యం, వ్యాపారం,సాంకేతికత సహా అనేక రంగాల్లో దీని వినియోగం వేగంగా పెరుగుతోంది.
దేశంలోని ఇమిగ్రేషన్ నిబంధనల్లో కేంద్ర హోంశాఖ కీలక మార్పులు చేసింది.
లెబనాన్లో ఇజ్రాయెల్ సైనిక చర్యలకు నిరసనగా అమెరికాతో జరుగుతున్న చర్చలను ఇరాన్ తాత్కాలికంగా నిలిపివేసింది.
దేశవ్యాప్తంగా బంగారం,వెండి ధరలు ఇటీవల కొంత మేర తగ్గుదల నమోదు చేస్తున్నాయి.
ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో 2025 ఏప్రిల్లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మాన్పై భారతీయ మూలాల మహిళ వందనా జోషీ కోర్టును ఆశ్రయించారు.
బంగాళాఖాతంలో మంగళవారం ఉదయం భూకంపం సంభవించింది.
భారత్ భద్రతా ప్రయోజనాలకు విరుద్ధంగా తమ భూభాగాన్నిఎలాంటి శక్తులు వినియోగించుకునే అవకాశాన్ని ఇవ్వబోమని మయన్మార్ అధ్యక్షుడు యు మిన్ అంగ్ హయింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి హామీ ఇచ్చారు.
కేంద్ర మాధ్యమిక విద్యా మండలి (సీబీఎస్ఈ) విద్యార్థుల మార్కుల ధృవీకరణ (Verification of Marks), జవాబు పత్రాల రీ-ఎవాల్యుయేషన్ (Re-evaluation) కోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, డేటా సెంటర్ల కోసం అత్యాధునిక చిప్లను తయారు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అగ్రస్థానంలో నిలిచిన నివిడియా ఇప్పుడు మరో కీలక ముందడుగు వేసింది.
టెక్నాలజీ రంగంలో అగ్రగామిగా ఉన్న మెటాకు ఊహించని షాక్ తగిలింది.
వచ్చే ఏడాది పలువురు రాష్ట్రాల్లో జరగనున్న శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ విస్తరణపై ప్రత్యేక దృష్టి సారించింది.
ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్లో జీఎస్టీకి సంబంధించిన అప్పీళ్ల విచారణ కోసం ఏర్పాటు చేసిన జీఎస్టీ అప్పిలేట్ ట్రైబ్యునల్ (జీస్టాట్) అధికారికంగా కార్యకలాపాలు ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.