Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
టెక్ దిగ్గజం ఆపిల్ మరో సంచలనానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే మార్కెట్లో ఉన్న Meta Ray-Ban Smart Glassesకు పోటీగా కొత్త AI స్మార్ట్ గ్లాసెస్ను తయారు చేస్తోంది.
వేగం, సామర్థ్యం, ప్రయాణికుల సౌలభ్యాన్ని మెరుగుపరిచే దిశగా దేశంలో రైలు రవాణా రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
బిహార్లోని కటిహార్ జిల్లాలో జరిగిన ఓ ఘటన సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారి తీసింది.
గత కొంతకాలంగా పాకిస్థాన్-అఫ్గానిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమవుతున్నాయి.
వయసు పెరుగుతుంటే సంతోషం తగ్గిపోతుందనుకోవడం తప్పు అంటోంది తాజా అధ్యయనం.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ పరిణామాలు మార్కెట్లపై గట్టి ప్రభావం చూపాయి.
ఇరాన్కు చెందిన భారత రాయబారి డా. మొహమ్మద్ ఫతహాలి కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికా వైమానిక దాడుల తర్వాత ఇరాన్కు చెందిన సుమారు 11 టన్నుల ఎన్రిచ్డ్ యురేనియం ఎక్కడుందన్నది పెద్ద మిస్టరీగా మారింది.
మార్స్కు వెళ్లే ప్రయాణం అంటే ఇప్పటివరకు నెలల తరబడి సాగేది.. పూర్తి మిషన్ అయితే ఏడాదికి పైగానే సమయం పట్టేది.
చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ వన్ప్లస్కు సంబంధించిన మరో వార్త బయటకొచ్చింది.
పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత పవన్ ఖేరా(Pawan Khera)దాఖలు చేసిన ముందస్తు బెయిల్ అభ్యర్థనపై గురువారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.
భారత్లో పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం సాధారణంగా ఆదాయపు పన్ను కిందకు వస్తుంది.
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'ను భారత్ తన సొంత నిర్ణయంతోనే నిలిపివేసిందని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్(Rajnath Singh)స్పష్టం చేశారు.
కృత్రిమ మేధ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద సంస్థల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతున్న తరుణంలో, ఇన్ఫోసిస్ శుభవార్త తెలిపింది.
టెన్నిస్ లోకంలో చిరస్మరణీయ స్థానాన్ని సంపాదించిన రాఫెల్ నాదల్(Rafael Nadal) జీవితం ఆధారంగా రూపొందిన డాక్యుమెంటరీ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇరాన్పై అమెరికా ఒత్తిడి పెంచుతున్న సమయంలో, పాకిస్థాన్ తీసుకున్న తాజా నిర్ణయం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
భారత్లో కరెంట్ డిమాండ్ ఎప్పుడూ లేనంతగా పెరిగినా ఎక్కడా లోటు లేకుండా సరఫరా జరగడం ఇప్పుడు పెద్ద అద్భుతంగా మారింది.
దేశంలో సంచలనం రేపిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం ఘటనలో, ఆమె 31 వారాల గర్భాన్ని తొలగించేందుకు గతంలో ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన క్యూరేటివ్ పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
దేశవ్యాప్తంగా ఐటీ రంగంలో మార్పులు వేగంగా చోటుచేసుకుంటున్న వేళ, కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్ను ప్రధాన సమాచార సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా విశాఖపట్టణం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ మరో కీలక మైలురాయిని చేరుకుంది.