Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
న్యూజిలాండ్తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్లో భారత జట్టు 50 పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.
రోహిత్ శర్మ నాయకత్వంలోని భారత జట్టు, 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఐసీసీ ట్రోఫీ నిరీక్షణకు తెరదించింది.
మరి కొన్ని రోజుల్లోనే క్రికెట్ అభిమానులకు అసలైన సంబరాలు మొదలుకానున్నాయి.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఫీల్డింగ్కు ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది.
మల్లాది రామకృష్ణశాస్త్రి అన్నట్లే 'మది శారదాదేవి మందిరం' అనిపించేలా అంకెగౌడ జీవితం రూపుదిద్దుకుంది.
రజనీకాంత్ (Rajinikanth) కేవలం నటుడిగా మాత్రమే కాదు, వ్యక్తిగతంగా కూడా ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల కారణంగా పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారం వైపు మరింత ఆసక్తి చూపుతున్నారు.
దేశీయ షేర్ మార్కెట్లు బుధవారం లాభసూటిగా ముగిశాయి. ఆసియా మార్కెట్ల సానుకూల సంకేతాలు, భారతదేశం-యూరోపియన్ యూనియన్ మధ్య తీరిన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం సానుకూలతలకు దోహదం చేసింది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ అనగానే క్రికెట్ అభిమానులకు గుర్తుకు వచ్చేది విధ్వంసకరమైన బ్యాటింగ్ ప్రదర్శనలు.
భారతదేశంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అల్లు అర్జున్ కథానాయకుడిగా ప్రముఖ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న సినిమా గురించి ఇప్పటికే మంచి హైప్ నెలకొంది.
అప్కమింగ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026కు టీమిండియా అన్ని కోణాల్లో సిద్ధంగా ఉంది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ప్రయాణిస్తున్న విమానం ప్రమాదానికి గురైన ఘటనపై తాజాగా కీలక వివరాలు బయటకు వచ్చాయి.
బారామతి వద్ద జరిగిన విమాన ప్రమాదం యావత్తు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది.
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బుధవారం జరిగిన విమాన ప్రమాదంలో మృతి చెందడం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇండియన్ పరిశ్రమలోని అత్యధిక మంది ప్రతినిధులు రాబోయే ఆరు నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో రేటు 25 బేసిస్ పాయింట్లు (Bps) తగ్గించవచ్చని అంచనా వేసారు.
ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్,శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వబోతున్న టీ20 ప్రపంచకప్ కోసం న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు 15 సభ్యుల జట్టును జనవరి 7న ప్రకటించింది.
చైనా ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ BYD ఇండియా తన సీల్ (Seal)ఎలక్ట్రిక్ సెడాన్ మోడల్ కోసం స్వచ్ఛంద రీకాల్ ప్రక్రియను ప్రారంభించింది.
కశ్మీర్లో భారీగా కురుస్తున్న మంచు కారణంగా ప్రాంతం మొత్తం ఉక్కిరిబిక్కిరి అయింది, అదే సమయంలో దిల్లీలో వర్షపాతం పరిస్థితులను మరింత కష్టతరం చేసింది.
దక్షిణ కొరియాలోని ఒక కోర్టు బుధవారం మాజీ ఫస్ట్ లేడీ కిమ్ కేాన్ హీకి అవినీతి కేసులో ఒక సంవత్సరం ఎనిమిది నెలల జైలు శిక్ష విధించింది.