Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ సిట్రోయెన్ ఇండియా తన ఎయిర్క్రాస్ ఎస్యూవీకి కొత్త కంఫర్ట్ ఎడిషన్'ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి మరోసారి శుభవార్త అందింది.
అదానీ గ్రూప్ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం)లో సంస్థ ఛైర్మన్ గౌతమ్ అదానీ భవిష్యత్ కార్యాచరణపై కీలక ప్రకటనలు చేశారు.
సాధారణంగా ఇయర్బడ్స్ ఉపయోగిస్తున్నప్పుడు చుట్టుపక్కల జరిగే విషయాలు వినిపించకపోవడం చాలా మందికి ఇబ్బందిగా మారుతుంది.
ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ KTM తన మధ్యతరహా నేకెడ్ స్పోర్ట్స్ బైక్ KTM 790 Dukeను కొత్త అప్డేట్లతో ఆవిష్కరించింది.
అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో టెహ్రాన్లోని భారత రాయబార కార్యాలయం తాజా ప్రయాణ సూచనలను విడుదల చేసింది.
చైనా టెక్ దిగ్గజం బైట్డాన్స్(ByteDance) తన అత్యాధునిక కృత్రిమ మేధస్సు (AI) వీడియో జనరేషన్ మోడల్ సీడాన్స్ 2.5 (Seedance 2.5)ను ఆవిష్కరించింది.
పూణెకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ విశాల్ అగర్వాల్ (26) హత్య కేసులో రోజురోజుకూ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా (సీఎస్) సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజు నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతుండటం, అమెరికా డాలర్ బలపడటం, అక్కడి బాండ్ రాబడులు పెరగడం వంటి పరిణామాల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం,వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు క్రమంగా సద్దుమణుగుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టాయి.
వేరబుల్స్ మార్కెట్లో తన ఆధిపత్యాన్ని మరింత విస్తరించేందుకు టెక్ దిగ్గజం మెటా కొత్త అడుగు వేసింది.
ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన సూపర్ కంప్యూటర్గా చైనా రూపొందించిన లైన్షైన్ (LineShine) అధికారిక గుర్తింపు పొందింది.
హర్మూజ్ జలసంధి మూసివేతతో ప్రపంచ వాణిజ్య రంగం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణ అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిల్లీలో రెండు రోజులపాటు కేంద్ర మంత్రులతో నిర్వహించిన చర్చలు సానుకూల ఫలితాలను ఇచ్చాయి.
దుగరాజపట్నంలో ప్రతిపాదిత పోర్టు, షిప్బిల్డింగ్, షిప్ మరమ్మతుల క్లస్టర్ అభివృద్ధికి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ఆంధ్రప్రదేశ్లో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సంక్షేమ కార్యక్రమాన్ని అమల్లోకి తీసుకువస్తోంది.
ఎండలు, ఉక్కపోతలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఊరటనిచ్చే వార్త వెల్లడించింది.
ఫ్రాన్స్లో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే సంప్రదాయ సంగీత ఉత్సవం 'ఫేట్ డి లా ముసిక్' ఈసారి హింసాత్మక ఘటనలతో వార్తల్లో నిలిచింది.
ఇరాన్పై సైనిక చర్యలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు స్వదేశంలోనే రాజకీయంగా గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
మహారాష్ట్రలో సంచలనం సృష్టించిన యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
డిపోర్టేషన్ (దేశ బహిష్కరణ) అంశంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వానికి అనుకూలంగా అమెరికా సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
అమెరికాలో క్యాన్సర్ చికిత్సకు ఉపయోగించే కీలక ఔషధాల కొరత తీవ్రరూపం దాల్చడంతో ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (యూఎస్ఎఫ్డీఏ) భారత్ సహకారాన్ని కోరింది.