Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
విదేశీ మదుపర్ల అమ్మకాలు, అంతర్జాతీయంగా ఏర్పడిన ప్రతికూల పరిణామాల కారణంగా దేశీయ షేర్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా నష్టాల్లోనే కొనసాగుతున్నాయి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ను (Emmanuel Macron) ఉద్దేశించి హేళనగా మాట్లాడారు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలు మెమరీ చిప్ల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఎలాంటి ముందస్తు హడావిడీ లేకుండానే ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ధురంధర్' (Dhurandhar) చిత్రం ఊహించని స్థాయిలో భారీ విజయాన్ని అందుకుంది.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా తొమ్మిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతున్న వేళ,ఈసారి అనుభవం ఉన్న అధికారులు తో పాటు కొత్త ముఖాలపై కూడా ఆమె ఆధారపడుతున్నట్లు తెలుస్తోంది.
భారత్ను ఉద్దేశించి పాకిస్థాన్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసింది.
వీధి కుక్కలు ఎప్పుడు కరుస్తాయనే విషయం ఎవరూ ఊహించలేరని, వాటి మూడ్ ను అర్థం చేసుకోలేరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
బంగారం కన్నా వెండి (సిల్వర్) వస్తువులు కూడా వేగంగా మార్కెట్లో పెరుగుతున్న నేపథ్యంలో, వినియోగదారులు మోసానికి గురి కాకుండా వాటికి కూడా హాల్మార్కింగ్ తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.
తెలుగు సినిమా పరిశ్రమలో సినిమాల విడుదలకు అతి పెద్ద పండగ అంటే సంక్రాంతి.
భారత్,శ్రీలంక సంయుక్తంగా ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టీ20 వరల్డ్కప్ 2026 నిర్వహించనున్నాయి.
ఇవాళ ఓటీటీలోకి తమిళ భాషలో సూపర్ హిట్ గా నిలిచిన సైన్స్ ఫిక్షన్ మూవీ 'అయలాన్' తెలుగులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
మహీంద్రా అండ్ మహీంద్రా తన హవాను కొనసాగిస్తూ, ఎస్యూవీ విభాగంలో తాజా వర్షన్ అయిన ఎక్స్యూవీ 7ఎక్స్ఓను భారత్లో లాంచ్ చేసింది.
ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి రష్యా చమురు (Russian Oil)తగ్గిన ధరలలో భారత్ కొనుగోలు చేస్తోన్నది తెలిసిందే.
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగావకాశాలు సృష్టించడం, పెట్టుబడులను ఆకర్షించడం, వ్యూహాత్మక భాగస్వామ్యాలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా ఈ నెల 19 నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని బృందం స్విట్జర్లాండ్లోని దావోస్కి బయలుదేరనుంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ)లో ఉద్యోగాల భర్తీ కోసం దరఖాస్తుల చివరి తేది మరల పొడిగించినట్లు రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి చైర్మన్ వి.వి. శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
దావోస్లో జరిగిన ఒప్పందాల లో 60 శాతం నిష్పత్తిని కార్యరూపంలో అమలు చేసిన రాష్ట్రం తెలంగాణే ఒకటేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టంగా చెప్పారు.
మూడు నెలల క్రితం విజయవాడలో ప్రజలను ఉర్రూతలూగించిన ఉత్సవాల తర్వాత, కొన్ని రోజులుగా పుస్తక మహోత్సవం ప్రజలకు విజ్ఞానాన్ని అందిస్తోందంటే, ఇప్పుడు ఆవకాయ్-అమరావతి ఉత్సవాలు ఆరంభం కానున్నాయి.