Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ముస్లిములకు అత్యంత పవిత్రమైన రంజాన్ పండుగ రోజున మరింత ఆనందంగా గడిపేందుకు మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయవచ్చు.
హ్యుందాయ్ సంస్థ భారత మార్కెట్లో కొత్త 2026 ఎక్స్టర్ కారును విడుదల చేసింది.
టామరిల్లో అనే పండు చాలా మందికి అంతగా పరిచయం లేదు.
వంటకాలకు ప్రత్యేకమైన రుచి తీసుకురావాలంటే కేపర్స్ మంచి ఎంపిక. చిన్న ఆకుపచ్చ మొగ్గల్లా కనిపించే ఇవి పుల్లని-ఉప్పని రుచితో ఫుడ్కు కొత్త టచ్ ఇస్తాయి.
తెలంగాణలో జన్మించి, ఇక్కడే జీవించడం ఒక ప్రత్యేక అనుభూతిగా మారేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.
ఒకవైపు ఐపీఎల్ 2026 సీజన్కు రంగం సిద్ధమవుతోంది. ఇంకా కేవలం ఎనిమిది రోజుల్లోనే ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు నేటి ట్రేడింగ్లో స్వల్ప లాభాలతో ముగిశాయి.
ప్రపంచవ్యాప్తంగా ప్రధాన కేంద్ర బ్యాంకులు స్టాగ్ఫ్లేషన్ ప్రమాదాలపై హెచ్చరికలు జారీ చేస్తున్నాయి.
పశ్చిమ బంగాళాఖాతం సమీప ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది.
శరీర సమతుల్యత (బ్యాలెన్స్), వశ్యత (ఫ్లెక్సిబిలిటీ) పెంచుకోవాలనుకుంటున్నారా? అయితే ఆఫ్రికన్ బుక్ పైల్ వ్యాయామాలు మంచి ఎంపికగా నిలుస్తాయి.
భారత మార్కెట్లో స్కోడా తన ప్రముఖ SUV కుషాక్ ఫేస్లిఫ్ట్ వర్షన్ను రేపు అధికారికంగా విడుదల చేయనుంది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో ఖర్చులను తగ్గించే దిశగా ప్రపంచ ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కీలక చర్యలు చేపడుతోంది.
ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ (IRGC) కు చెందిన సీనియర్ అధికారి అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడిలో మరణించారు.
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో ఫ్రాన్స్కు చెందిన అణు శక్తి విమాన వాహక నౌక లొకేషన్ లీక్ కలకలం రేపుతోంది.
ప్రఖ్యాత వాల్ స్ట్రీట్ బ్యాంక్ గోల్డ్మ్యాన్ సాచ్స్ వచ్చే నెల నుంచి ఉద్యోగాల కోతలను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
హైదరాబాద్కు చెందిన డాక్టర్ పచ్చిపాల నమ్రతతో సంబంధం ఉన్న అక్రమ సరోగసీ, శిశువుల విక్రయ రాకెట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) బట్టబయలు చేసింది.
హైదరాబాద్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
జపాన్కు చెందిన లగ్జరీ కార్ తయారీ సంస్థ లెక్సస్ భారత మార్కెట్లో తన ఎనిమిదో తరం ES సెడాన్ను విడుదల చేసింది.
బ్రిటన్కు పర్యటనల కోసం వెళ్లేవారితో పాటు ఉన్నత విద్య కోసం వెళ్లే విద్యార్థులపై ఇకపై మరింత ఆర్థిక భారం పడనుంది.
గూగుల్ తన AI అసిస్టెంట్ను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా కీలక ప్రయోగాలు చేస్తోంది.
తెలంగాణలో జనన, మరణ ధృవీకరణ పత్రాల నమోదు ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్లోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం వార్షిక బడ్జెట్ను శాసనసభలో ప్రవేశపెట్టింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇంధన క్షేత్రాలు లక్ష్యంగా మారుతున్నాయి.
ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇరాన్ (Iran) సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించిన ముజ్తబా హొస్సేనీ ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపై ఇటీవలి రోజుల్లో అనేక రకాల ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి.
హెర్బల్ టీలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా ఎంతో ఉపశమనం ఇస్తాయి. కెఫిన్ లేకుండా ఉండటం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వీటి ప్రత్యేకత. రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తూ, మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
AI రంగంలో పోటీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్(Anthropic) కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ముందంజలో ఉన్న ఓపెన్ఏఐ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
భారత కార్ల మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటోంది.
టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తుండగా, అదే సమయంలో ఉద్యోగాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ను గట్టిగా ప్రారంభించాయి.