Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతిస్పందనగా తాము 'బునియాన్ ఉల్ మర్సూస్' పేరుతో చర్యలు చేపట్టామని పాకిస్థాన్కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
దేశీయ ఐటీ రంగ షేర్లు మంగళవారం మార్కెట్లో బలమైన పుంజుకోవడం కనిపించాయి.
భారత పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలులో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మరోసారి భారీగా పడిపోయింది.
ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్-X తమ భారీ రాకెట్ స్టార్షిప్ ప్రయోగాన్ని రెండు రోజుల పాటు వాయిదా వేసింది.
దేశ ఆర్థిక పరిస్థితికి ఊరటనిచ్చేలా ఈ వారం కేంద్ర ప్రభుత్వానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి భారీ మొత్తంలో మిగులు నిధులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇరాన్ స్టాక్ మార్కెట్ దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ రోజు (మే 19) నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన క్రిమినల్ కేసులను అమెరికా న్యాయశాఖ (DoJ) ఉపసంహరించుకునేందుకు ముందుకు రావడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి.
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ Standard Chartered ప్రపంచవ్యాప్తంగా 7 వేలకుపైగా ఉద్యోగాలను 2030 నాటికి తగ్గించనున్నట్లు ప్రకటించింది.
అమెరికన్ టెక్ దిగ్గజం అమెజాన్ తన AI అసిస్టెంట్ 'అలెక్సా ప్లస్'కు భారీ అప్డేట్ను ప్రకటించింది.
భారత మార్కెట్లో హోండా సిటీ ఫేస్లిఫ్ట్ విడుదలకు సమయం దగ్గరపడుతోంది.
దేశంలోని ఆలయాలు, మత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది.
దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
జపాన్లో కార్ల కల్చర్ను దగ్గరగా అనుభవించాలని భావించే టూరిస్టులకు ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబెర్ కొత్త సర్ప్రైజ్ ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయంతో కెనడాకు గట్టి సంకేతాలు పంపారు.
ప్లేస్టేషన్ ఎక్స్క్లూజివ్ గేమ్స్ను ఇకపై పీసీకి తీసుకురావడంపై సోనీ వెనక్కి తగ్గుతున్నట్లు సమాచారం.
అమెరికాలోని ప్రముఖ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఓపెన్ఏఐ పై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ వేసిన కేసులో ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది.
దేశ రాజధాని దిల్లీలోనే కాకుండా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి.
భారత ప్రధాని నరేంద్ర మోదీ నార్వే పర్యటన సందర్భంగా ఓస్లోలో నిర్వహించిన మీడియా సమావేశంలో భారత విదేశాంగ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ స్థానిక మహిళా విలేకరి ప్రశ్నలకు ఘాటుగా స్పందించారు.
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం కీలక శుభవార్త తెలిపింది.
ఎలాన్ మస్క్కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X మరో కొత్త పరిమితిని తీసుకొచ్చింది.
దేశంలో రవాణా వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం భారీ కార్యాచరణను అమలు చేయడానికి సిద్ధమైంది.
భారత్-అమెరికా రక్షణ సంబంధాలు మరింత దృఢంగా మారుతున్నాయి. భారత సైనిక శక్తిని పెంచే దిశగా అమెరికా మరో ముఖ్య నిర్ణయం తీసుకుంది.
అంతర్జాతీయ మార్కెట్లో చోటుచేసుకుంటున్న పరిణామాల ప్రభావంతో దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు కనిపిస్తున్నాయి.
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, ఆయన సోదరి కుమారుడు సాగర్ అదానీపై అమెరికాలో నమోదైన కీలక క్రిమినల్ కేసులు పూర్తిగా ముగిశాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగా వెట్రి కళగం అధినేత జోసెఫ్ విజయ్ తీసుకున్న తాజా నిర్ణయం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఉత్తరాఖండ్లోని రిషికేశ్లో ఉజ్జయిని ఎక్స్ప్రెస్కు ప్రమాదం చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై సైనిక చర్యను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు ఒక్కసారిగా పడిపోయాయి.
తెలంగాణ ప్రభుత్వ సహకార నూనెగింజల ఉత్పత్తిదారుల సమాఖ్య ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా నర్మెటలో ప్రారంభమైన ఆయిల్పామ్ కర్మాగారం రైతుల్లో ఈ పంట సాగుపై విశ్వాసాన్ని పెంచుతోంది.
అమరావతి క్వాంటమ్ వ్యాలీకి మరో కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థ చేరుతోంది.