Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
సప్త జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక పర్యటనను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పంజాబీ సింగర్ ఇందర్ కౌర్ అలియాస్ యశిందర్ కౌర్ మృతదేహం లుథియానాలోని నీలోన్ కాల్వలో లభ్యమైంది.
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో దాదాపు 80 ఏళ్ల తర్వాత పాత హిందూ, సిక్కు, జైన్ పేర్లు మళ్లీ కనిపిస్తున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్ పర్యటనకు రానున్నారు.
దేశంలో ఇంధన ధరల పెరుగుదల మరోసారి ప్రజలపై భారంగా మారింది.
పశ్చిమ బెంగాల్లోని ఫల్టా నియోజకవర్గంలో రీపోలింగ్కు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది.
జీలకర్ర గింజలు చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో, మన సంప్రదాయ వైద్యంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. వాటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలే దీనికి కారణం.
కృత్రిమ మేధ రంగంపై ప్రపంచ సాంకేతిక సంస్థలు మరింత దృష్టి సారిస్తున్న వేళ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇంధన వినియోగం తగ్గించడం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానాన్ని పరిశీలించాలని సూచించిన సంగతి తెలిసిందే.
ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలకు బిట్కాయిన్ ఆధారిత కొత్త ఇన్సూరెన్స్ వ్యవస్థను ప్రకటించింది.
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మార్చి త్రైమాసికం (Q4)లో ఇచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ చెల్లింపులను తగ్గించింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. దేశీయ విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను కీలక విజ్ఞప్తి చేశాయి.
అర్జెంటీనా ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్కతా పర్యటన సందర్భంగా గత ఏడాది జరిగిన గందరగోళం మరోసారి వార్తల్లోకి వచ్చింది.
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారత్ చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'కు ప్రతిస్పందనగా తాము 'బునియాన్ ఉల్ మర్సూస్' పేరుతో చర్యలు చేపట్టామని పాకిస్థాన్కు చెందిన ఓ అధికారి వెల్లడించారు.
దేశీయ ఐటీ రంగ షేర్లు మంగళవారం మార్కెట్లో బలమైన పుంజుకోవడం కనిపించాయి.
భారత పౌరసత్వ సవరణ చట్టం (CAA) అమలులో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు తీసుకొచ్చింది.
అమెరికా డాలర్తో పోలిస్తే భారత రూపాయి మరోసారి భారీగా పడిపోయింది.
ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ అంతరిక్ష సంస్థ స్పేస్-X తమ భారీ రాకెట్ స్టార్షిప్ ప్రయోగాన్ని రెండు రోజుల పాటు వాయిదా వేసింది.
దేశ ఆర్థిక పరిస్థితికి ఊరటనిచ్చేలా ఈ వారం కేంద్ర ప్రభుత్వానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి భారీ మొత్తంలో మిగులు నిధులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
ఇరాన్ స్టాక్ మార్కెట్ దాదాపు 80 రోజుల విరామం తర్వాత ఈ రోజు (మే 19) నుంచి తిరిగి ప్రారంభం కానుంది.
అమెరికాలో గౌతమ్ అదానీపై నమోదైన క్రిమినల్ కేసులను అమెరికా న్యాయశాఖ (DoJ) ఉపసంహరించుకునేందుకు ముందుకు రావడంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మంగళవారం భారీగా లాభపడ్డాయి.
లండన్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ Standard Chartered ప్రపంచవ్యాప్తంగా 7 వేలకుపైగా ఉద్యోగాలను 2030 నాటికి తగ్గించనున్నట్లు ప్రకటించింది.
అమెరికన్ టెక్ దిగ్గజం అమెజాన్ తన AI అసిస్టెంట్ 'అలెక్సా ప్లస్'కు భారీ అప్డేట్ను ప్రకటించింది.
భారత మార్కెట్లో హోండా సిటీ ఫేస్లిఫ్ట్ విడుదలకు సమయం దగ్గరపడుతోంది.
దేశంలోని ఆలయాలు, మత సంస్థల వద్ద ఉన్న బంగారాన్ని నగదుగా మార్చే విధానంపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది.
దేశంలో పెరుగుతున్న వీధి కుక్కల దాడులు, కుక్క కాటు ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
జపాన్లో కార్ల కల్చర్ను దగ్గరగా అనుభవించాలని భావించే టూరిస్టులకు ప్రముఖ క్యాబ్ సంస్థ ఉబెర్ కొత్త సర్ప్రైజ్ ఇచ్చింది.