Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
వెస్ట్ బ్యాంక్లో ఏడు నెలల పాలస్తీనా చిన్నారి సామ్ ఫహద్ అబు హైకల్ మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భారత్లో నీట్ (NEET) పరీక్ష వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, చైనా భారత పరీక్షా వ్యవస్థపై పరోక్షంగా సెటైర్లు వేసింది.
దేశంలో ఆరో తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (6జీ) అమలుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
భారత ఐటీ రంగానికి కీలక సూచిక అయిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గురువారం భారీ పతనాన్ని నమోదు చేసింది.
భారత విమానయాన,రక్షణ రంగ చరిత్రలో గురువారం చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం చోటుచేసుకుంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ,ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వివాదంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది.
ఒమన్లోని షినాస్ పోర్టు సమీప సముద్ర జలాల్లో ఓ నౌకకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది.
దేశంలోని అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) కృత్రిమ మేధ (AI) రంగంలో మరో కీలక అడుగు వేసింది.
ప్రకృతిలో కనిపించే ఎన్నో పక్షులు తమ అందంతో మనసు దోచుకుంటాయి.
ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ఇన్స్టాగ్రామ్ తన యూజర్ల కోసం మరో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దర్యాప్తులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక అడుగు వేసింది.
అమెరికాలో భారీ బ్యాంకు మోసం కేసు వెలుగులోకి వచ్చింది.
పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి.
ప్రముఖ దర్శకుడు భారతీరాజా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.
దేశ రాజధాని దిల్లీలో మరోసారి కాల్పుల ఘటన కలకలం రేపింది.
ఎలాన్ మస్క్కు చెందిన కృత్రిమ మేధ(AI)సంస్థ xAI,దాని అనుబంధ సంస్థ స్పేస్-X పై మాజీ ఉద్యోగి దేవిన్ కిమ్ కోర్టును ఆశ్రయించారు.
కృత్రిమ మేధ(AI)రంగంలో గూగుల్ మరో వినూత్న అడుగు వేసింది.
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు చెందిన గేమింగ్ విభాగం ఎక్స్బాక్స్లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సుమారు 25 ఏళ్ల క్రితం అంతరిక్ష రంగంలో ఓ స్టార్టప్గా ప్రయాణం మొదలుపెట్టిన స్పేస్-X (SpaceX) ఇప్పుడు ప్రపంచ వ్యాపార చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓతో సంచలనం సృష్టించబోతోంది.
అమెరికాకు చెందిన రియల్ ఎస్టేట్ టెక్నాలజీ సంస్థ ఓపెన్డోర్ భారత్లోని తన కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ఊరట లభించింది. వరుసగా రెండో రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి.
రష్యా ప్రభుత్వం ప్రముఖ పిల్లల గేమింగ్ ప్లాట్ఫామ్ 'రోబ్లాక్స్' (Roblox)పై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.