Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్లో జరిగిన రూ. 590 కోట్ల భారీ కుంభకోణం ఇంకా చర్చల్లో ఉండగానే, మరో బ్యాంక్లో పెద్ద ఎత్తున మోసం బయటపడింది.
ప్రయాణికుల భద్రతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరో వినూత్న నిర్ణయం తీసుకున్నారు.
వంటింట్లో వస్తువులను శుభ్రంగా, పద్ధతిగా ఉంచుకోవాలంటే గాజు సీసాలు చాలా ఉపయోగపడతాయి.
హైదరాబాద్లో ఇంధన కొరత ఉందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని పోలీసులు స్పష్టం చేశారు.
పర్ఫెక్ట్ గిఫ్ట్ ఎంపిక చేయడం చాలా మందికి కాస్త కష్టంగా అనిపిస్తుంది. కానీ ఇప్పుడు AI టూల్స్ సహాయంతో ఇది చాలా ఈజీగా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బలమైన లాభాలతో ముగిశాయి. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం, యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం, అలాగే చమురు ధరలు పడిపోవడం వంటి అంశాలు మార్కెట్లో సానుకూల వాతావరణాన్ని తీసుకొచ్చాయి.
అమరావతిని అధికారికంగా రాష్ట్ర రాజధానిగా గుర్తింపు పొందేలా చేయడానికి కేంద్ర కేబినెట్ స్థాయిలో కీలక చర్యలకు రంగం సిద్ధమవుతోంది.
ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధి వద్ద ఇరాన్ కట్టుదిట్టమైన నియంత్రణలు అమలు చేస్తోంది.
దేశంలో ఎల్పీజీ కొరత సమస్యను తగ్గించడంతో పాటు గ్యాస్ పంపిణీ వ్యవస్థను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
చమురు ఒక దేశ ఆర్థిక పరిస్థితిని పూర్తిగా మార్చగల శక్తివంతమైన వనరు.
అమెరికాకు చెందిన చిన్న స్టార్టప్ సంస్థ రిన్ మోటార్స్ (Ryn Motors) తాజాగా FP3 అనే ప్రత్యేక వాహనాన్ని పరిచయం చేసింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతున్నప్పటికీ, చమురు, గ్యాస్ను తీసుకువస్తున్న నౌకలు క్రమంగా భారత్ తీరాలకు చేరుకుంటున్నాయి.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల దృష్ట్యా, దేశంలో ఇంధన సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు భారత్ జాగ్రత్తలు తీసుకుంటోంది.
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్రెడ్డి రాజీనామా చేశారు.
వంటగ్యాస్ సిలిండర్ రీఫిల్ బుకింగ్ గడువును చమురు కంపెనీలు 35 రోజులకు పెంచినట్లు వస్తోన్న వార్తలపై కేంద్రం స్పందించింది
రిలయన్స్ గ్రూప్కు చెందిన మీడియా విభాగం జియోస్టార్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆటోమొబైల్ దిగ్గజం కియా తన కొత్త ఎలక్ట్రిక్ SUV అయిన కియా EV2ను యూరప్ మార్కెట్లో అధికారికంగా విడుదల చేసింది.
చీలమండ (యాంకిల్) తిప్పడం చిన్న వ్యాయామమే అయినా, శరీర కదలికను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పాఠశాల స్థాయిలోనే విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ప్రతిష్టాత్మకంగా 'యువ విజ్ఞాని కార్యక్రమ్ (యువికా)-2026'ను నిర్వహిస్తోంది.
పశ్చిమాసియాలో యుద్ధ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత ఇంధన రంగంపై ప్రభావం పడిందనే చర్చలు జోరందుకున్నాయి.
అమెరికా విధించిన అంతర్జాతీయ ఆంక్షల కారణంగా భారత్ 2019 మే నుంచి ఇప్పటి వరకు ఇరాన్ నుంచి చమురు దిగుమతులు చేయడం నిలిపివేసింది.
ప్రపంచ చమురు ధరలు భారీగా పెరిగి బ్యారెల్కు 150 డాలర్లకు చేరితే గ్లోబల్ ఎకానమీపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని అమెరికాకు చెందిన ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ సంస్థ బ్లాక్రాక్ సీఈవో లారీ ఫింక్ హెచ్చరించారు.