Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
జూలైలో దేశంలో నిరుద్యోగ రేటు నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయి 5.1 శాతంగా నమోదైంది.
ప్రశ్నపత్రాల లీకేజీ, పరీక్షల నిర్వహణలో అవకతవకలపై కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
భారతీయ జనతా పార్టీ (భాజపా) నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది.
విమాన ఛార్జీల పెరుగుదలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది.
బహుభార్యత్వానికి అడ్డుకట్ట వేసే దిశగా అస్సాం ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
శని గ్రహానికి ఉన్న అతిపెద్ద ఉపగ్రహం టైటాన్పై దాగి ఉన్న గుహలు, భూగర్భ నిర్మాణాలను అన్వేషించేందుకు నాసా ఓ వినూత్న ఆలోచనకు నిధులు అందిస్తోంది.
చక్కెర ధరలు భారీగా పెరగడంతో దేశంలోని షుగర్ మిల్లులు ఇథనాల్ కంటే చక్కెర ఉత్పత్తికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నాయి.
ఖగోళ శాస్త్రంలో మరో ఆసక్తికరమైన ఆవిష్కరణ వెలుగులోకి వచ్చింది.
మహారాష్ట్రకు చెందిన బీజేపీ నేత సుజయ్ విఖే పాటిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
ఉక్రెయిన్, బెలారస్ సరిహద్దులకు సమీపంలో రష్యా కనీసం 10 డ్రోన్ స్థావరాలను ఏర్పాటు చేసినట్లు 'ది టెలిగ్రాఫ్' దర్యాప్తులో వెల్లడైంది.
అమెరికా-ఇరాన్ యుద్ధం నేపథ్యంలో USS అబ్రహాం లింకన్ విమాన వాహక నౌకలో దాదాపు 5 వేల మంది నావికులు నెలల తరబడి సముద్రంలోనే విధులు నిర్వహిస్తూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు.
సోషల్ మీడియా ప్రతి ఏడాది కొత్త రూపాన్ని సంతరించుకుంటోంది.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
భారతీయ జనతా పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శ్రావణ మాస సోమవారం కావడంతో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు.
'వికసిత్ భారత్ 2047' లక్ష్యాన్ని సాధించడంలో బ్యాంకింగ్ రంగం పాత్రను సమీక్షించేందుకు త్వరలో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.
దిల్లీలో అటల్ క్యాంటీన్ల ద్వారా పేదల ఆకలి బాధలను దూరం చేయడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి రేఖాగుప్తా తెలిపారు.
ఇరాన్ ప్రస్తుతం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
పశ్చిమాసియాలో అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇరాన్ సంచలన ప్రకటన చేసింది.
ఇల్లు, కారు కొనుగోలు లేదా ఇతర అవసరాల కోసం రుణం తీసుకున్న వారికి, భవిష్యత్తులో లోన్ తీసుకోవాలనుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక ప్రతిపాదనలు చేసింది.
జార్ఖండ్లో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్కు లేఖ రాశారు.
డ్రగ్స్ పరీక్షలో మరో ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లు విఫలమయ్యారు.
సోషల్ మీడియాలో ఫొటోలు, రీల్స్ షేర్ చేయడం ఇప్పుడు అందరికీ సాధారణంగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
యూజీసీ-నెట్ పరీక్షల నిర్వహణలో జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) వైఫల్యాలపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ తీవ్రంగా మండిపడ్డారు.
రాంచీలో జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ అభ్యర్థులు చేపట్టిన భారీ నిరసనలకు ఎట్టకేలకు ఫలితం లభించింది.
ఈ20 పెట్రోల్పై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ కీలక సూచన చేశారు.
ఏఐ వినియోగం విస్తరిస్తున్న కొద్దీ కంపెనీలపై ఆర్థిక భారం కూడా గణనీయంగా పెరుగుతోంది.