Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
తొమ్మిది మంది కాంగ్రెస్ నాయకులకు పీసీసీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బీబీఏ), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (బీసీఏ) కోర్సుల స్వరూపం మారనుంది.
తెలంగాణ శాసనసభ, శాసనమండలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
తితిదేకు రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ ప్రకటించిన 25 ఎలక్ట్రిక్ ధర్మరథం బస్సుల్లో 15 ఇప్పటికే తిరుపతికి చేరుకున్నాయి.
సోమవారం తెల్లవారుజామున ఆఫ్ఘనిస్తాన్లో భూమి కంపించింది. భారత కాలమానం ప్రకారం ఉదయం 5:36:23 గంటలకు ఈ ప్రకంపనలు నమోదయ్యాయి.
హార్మూజ్ జలసంధిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తున్న అమెరికాకు చెందిన మానవరహిత నౌకపై దాడి చేసినట్లు ఇరాన్ ఆదివారం వెల్లడించింది.
ఇంజినీరింగ్,డిగ్రీ, పీజీ కళాశాలలకు అనుమతుల పొడిగింపు (ఈఓపీ), విశ్వవిద్యాలయాల అనుబంధ గుర్తింపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక మార్పులు చేయనుంది.
ఎన్టీఆర్ భరోసా పింఛను పథకం కింద కొత్త లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది.
అమెరికాలోని మియామి అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీ విమాన ప్రమాదం చోటుచేసుకుంది.
హర్ముజ్ జలసంధి వెలుపల కొత్త 'నిషేధిత ప్రాంతం'(ఎక్స్క్లూజన్ జోన్) ఏర్పాటు చేయాలని ఇరాన్ నిర్ణయించింది.
చైనాపై ఆర్థికంగా అధికంగా ఆధారపడటం వల్ల యూరప్ ఇప్పుడు దాని ప్రతికూల ప్రభావాలను ఎదుర్కొంటోందని బెల్జియం ప్రధాని బార్ట్ డి వెవర్ అన్నారు.
దేశ రాజధాని దిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.
మన జీవితానికి దిశానిర్దేశం చేసి, భవిష్యత్తుకు బాటలు వేసిన గురువులకు టీచర్స్ డే శుభాకాంక్షలు.
నైజీరియాలో (Nigeria) ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
IIT మద్రాస్ అండతో బోధన్ ఏఐ 4 కీలక ఏఐ మోడళ్లను విడుదల చేసింది.
కేంద్రం ఇటీవల విడుదల చేసిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (FY27) తొలి త్రైమాసికం (Q1) జీడీపీ గణాంకాలపై కొందరు విశ్లేషకులు వ్యక్తం చేసిన సందేహాలకు ముఖ్య ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత నాగేశ్వరన్ సమాధానమిచ్చారు.
ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 5న దేశవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారు.
పాకిస్థాన్ ఆర్మీకి మరో ఎదురుదెబ్బ తగిలినట్లు బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ప్రముఖ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తిని సాంస్కృతిక సలహాదారుగా (కల్చరల్ అడ్వైజర్) నియమించినట్లు ముఖ్యమంత్రి సువేందు అధికారి ప్రకటించారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి.