Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో నల్ల సముద్రం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు కేంద్రంగా మారింది.
భారత మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ (SEBI) చిన్న, సూక్ష్మ కంపెనీలకు సంబంధించిన IPO నిబంధనల్లో కీలక మార్పులు తీసుకురావాలని యోచిస్తోంది.
తెలంగాణలో ఉచిత పథకాల అమలు, వాటి వల్ల ప్రభుత్వంపై పడుతున్న ఆర్థిక భారంపై హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
దిల్లీ ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్లో జరిగిన కారు బాంబు పేలుడు ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ఆధార్ కార్డు వినియోగదారులకు యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.
యూట్యూబ్తో పాటు ఇతర ఆన్లైన్ వేదికల్లో శిర్డీ సాయిబాబాకు వ్యతిరేకంగా, ఆయన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా అసత్య ప్రచారంతో వీడియోలు ప్రసారం కావడంపై దిల్లీ హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ రంగాల్లో ప్రముఖ సంస్థగా ఉన్న ఎటర్నల్ లిమిటెడ్ (Eternal Ltd) షేర్లలోకి భారీగా నిధులు వచ్చే అవకాశం ఉంది.
టాటా సన్స్ ఛైర్మన్ పదవి నుంచి వైదొలగనున్నట్లు నటరాజన్ చంద్రశేఖరన్ ప్రకటించడంతో టాటా గ్రూప్లో తదుపరి నాయకత్వంపై ఆసక్తి పెరిగింది.
శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో వరద ప్రవాహం పెరగడంతో జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలానికి భారీగా నీటిని విడుదల చేస్తున్నారు.
తెలంగాణ రాజధాని హైదరాబాద్ చుట్టుపక్కల త్వరలో నాలుగు కొత్త పారిశ్రామిక పార్కులు అందుబాటులోకి రానున్నాయి.
జమ్ముకశ్మీర్లోని లడఖ్ ప్రాంతంలో గురువారం ఉదయం భూమి కంపించింది.
ఉత్తరార్థ గోళంలోని పలు ప్రాంతాల్లో 2026లోని ఏకైక సంపూర్ణ సూర్య గ్రహణం అద్భుతమైన ఖగోళ దృశ్యాన్ని ఆవిష్కరించింది.
భారతీయులకు బంగారం అంటే చాలా ఇష్టం. పండగలు, పర్వదినాలు, శుభకార్యాలు, వివాహాలు వంటి సందర్భాల్లో పసిడి కొనుగోళ్లకు ప్రాధాన్యం ఇస్తుంటారు.
తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి ఈ-వీసా కేంద్రం మంజూరైంది.
పరిశ్రమలకు ప్రోత్సాహకాల చెల్లింపుల్లో కొత్త విధానాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన 17 ఏళ్ల టీనేజర్ తన తల్లి, తమ్ముడిని హత్య చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
కోర్టుస్టే ఉత్తర్వులు అమలులో ఉన్న సమయంలోనే ప్రైవేటు ఆస్తులను కూల్చివేసిన వ్యవహారంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
భారతీయ భౌతిక శాస్త్రవేత్త దీపక్ ధర్కు ప్రతిష్ఠాత్మక డిరాక్ పతకం లభించింది.
భారీగా సుంకాలు విధించడం,ఇరాన్తో యుద్ధానికి సంబంధించిన నిర్ణయాలు సహా పలు చర్యలతో అంతర్జాతీయంగా విమర్శలు ఎదుర్కొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. తాజాగా మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణలు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభానికి కారణమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధిలో మరో కీలక ముందడుగు పడనుంది.
అమెరికాలో పిల్లల్ని కని, తమ పిల్లలకు అక్కడి పౌరసత్వం ఇప్పించేందుకు ప్రయత్నిస్తున్న విదేశీయులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది.