Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
విదేశాల్లో నివసిస్తున్న భారతీయులపై దాడుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.
పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ కలిసి ఇటీవల 'ఇస్లామిక్ నాటో'గా పిలుస్తున్న సైనిక కూటమిని ఏర్పాటు చేశాయి.
భారత ఆర్మీ చీఫ్ నేపాల్ పర్యటనకు కొద్ది రోజుల ముందు గూర్ఖా మాజీ సైనికులు, వారి మద్దతుదారులు పోఖరాలో ఆందోళన చేపట్టారు.
8వ వేతన సంఘం సిఫార్సుల కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న వేళ.. 18 నెలల గడువుపై వస్తున్న వార్తలకు కేంద్రం స్పష్టత ఇచ్చింది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) సభ్యులు, పెన్షన్దారులకు సంబంధించిన సందేహాలు, సమస్యలపై నేరుగా సమాధానాలు పొందేందుకు మరో అవకాశం కల్పిస్తోంది.
158 ఏళ్ల టాటా గ్రూప్కు కొత్త నాయకుడి ఎంపిక ప్రక్రియ మొదలైంది.
దేశంలో హోల్సేల్ ద్రవ్యోల్బణం (WPI) జూలైలో స్వల్పంగా తగ్గింది.
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం అమెరికా సైనిక డ్రోన్ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.
మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఓ ప్రభుత్వ బోర్డింగ్ హాస్టల్లో దెయ్యాల వదంతులు విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశాయి.
మెటా సీఈఓ మార్క్ జూకర్బర్గ్కు మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్పై ఉన్న ఆసక్తి మరోసారి బయటపడింది.
ఆఫ్ఘనిస్తాన్లో అధికారాన్ని చేపట్టిన తర్వాత భారత్లో తొలిసారిగా తాలిబన్ బహిరంగ విందు నిర్వహించనుంది.
బాలీవుడ్ ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి తన సినీ ప్రయాణంలో మరో అరుదైన గౌరవం దక్కింది.
స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
ఒకప్పుడు భారతదేశంలో ఐటీ ఉద్యోగానికి ఎంతో గౌరవం ఉండేది.
తుంగభద్ర జలాశయంలోకి వరద నీటి చేరిక కొనసాగుతోంది.
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు.
థాయిలాండ్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల ప్రయాణ మధ్యలో తీవ్ర కుదుపులకు గురైంది.
నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.