Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఛత్తీస్గఢ్'లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. జష్పూర్-నారాయణ్పూర్ అటవీ ప్రాంతంలో ఒక ప్రైవేట్ విమానం కొండను ఢీకొని కుప్పకూలింది.
బంగారం,వెండి భారతీయులకు కేవలం ఆభరణాలే కాదు, నమ్మకమైన పెట్టుబడి మార్గాలుగా కూడా పేరుగాంచాయి.
వేసవి సెలవుల రద్దీని తగ్గించేందుకు రైల్వే శాఖ భారీగా ప్రత్యేక రైళ్లు నడపనుంది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందిన మెసేజింగ్ యాప్ వాట్సాప్ ఇప్పుడు "వాట్సాప్ ప్లస్" అనే కొత్త ప్రీమియం సబ్స్క్రిప్షన్ సేవను తీసుకురానుంది.
దక్షిణ కొరియా అధ్యక్షుడు లీ-జే-మ్యూంగ్ మూడు రోజుల పర్యటనలో భాగంగా భారత్కు విచ్చేశారు.
దేశీయ షేర్ మార్కెట్ సూచీలు సోమవారం రోజు దాదాపు మార్పులేకుండా ముగిశాయి.
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష చెల్లింపు గడువును పొడిగించింది.
భారత్కు చెందిన యూపీఐ ఆధారిత చెల్లింపుల యాప్ 'భీమ్' వినియోగదారులకు మరొక ఉపయోగకరమైన సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారత్కు చమురు సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోంది.
అమెరికా సైన్యం ఇరాన్లో చేపట్టిన హై రిస్క్ రెస్క్యూ ఆపరేషన్ సమయంలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు పూర్తి సమాచారం ఇవ్వలేదని తాజా నివేదిక వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం విభిన్న వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ప్రస్తుతం రోడ్లపై వాహనాల రద్దీ పెరగడంతో కారు నడపడం కంటే సరిగా పార్క్ చేయడం పెద్ద సవాలుగా మారింది.
కొత్త ఆర్థిక సంవత్సరం 2026-27 ప్రారంభమైన తర్వాత, ఏప్రిల్ 1, 2026 నుంచి అమల్లోకి వచ్చిన ఆదాయ పన్ను మార్పులపై ఆదాయదారులు తమ ఆర్థిక ప్రణాళికలను సర్దుబాటు చేసుకుంటున్నారు.
అమెరికాలో భారీగా వసూలైన టారిఫ్లపై ఇప్పుడు రీఫండ్లు ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన అభ్యర్థులపై షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి.
సూర్యుడికి చాలా దగ్గరగా వెళ్లిన ఒక తోకచుక్క పూర్తిగా ధ్వంసమైందని శాస్త్రవేత్తలు తెలిపారు.
అంతరిక్ష పరిశోధనల్లో కీలకమైన విషయాన్నినాసా తాజాగా వెల్లడించింది.
ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన Strait of Hormuz జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీ ప్రస్తుతం చికిత్స పొందుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జమ్ముకశ్మీర్లో జరిగిన భయానక రోడ్డు ప్రమాదం అందరినీ తీవ్ర విషాదంలో ముంచింది.
ఆపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ సిరి కొత్త వెర్షన్పై పని చేస్తున్నట్టు సమాచారం.