Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తైన సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
నందమూరి అభిమానులతో పాటు తెలుగు సినీప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న #NBK111 చిత్రం నుంచి క్రేజీ గ్లింప్స్ విడుదలైంది.
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి.
ఉత్తర ఐర్లాండ్ రాజధాని బెల్ఫాస్ట్లో భారీ అల్లర్లు చోటుచేసుకున్నాయి.
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల కాలం నడుస్తోంది.స్మార్ట్ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఇంట్లో నుంచే డబ్బు పంపడం,స్వీకరించడం,బిల్లులు చెల్లించడం వంటి అనేక పనులు సులభంగా పూర్తవుతున్నాయి.
పాకిస్థాన్ సైన్యానికి చెందిన Mi-17 ఆర్మీ ఏవియేషన్ హెలికాప్టర్ బుధవారం ఘోర ప్రమాదానికి గురైంది.
దేశ రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తోంది.
ప్రపంచ అంతరిక్ష రంగంలో భారతదేశాన్ని మరింత బలంగా నిలబెట్టే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమరావతి అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది.
తెలంగాణలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, ప్రస్తుతం అవి జోగులాంబ గద్వాల జిల్లాకే పరిమితమయ్యాయని వాతావరణశాఖ వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం తీవ్ర ఒడిదొడుకుల మధ్య మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.
ప్రపంచ ప్రముఖ క్లౌడ్ సాఫ్ట్వేర్ సంస్థ సేల్స్ఫోర్స్ (Salesforce) మరోసారి ఉద్యోగుల కోతకు శ్రీకారం చుట్టింది.
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలపై ప్రముఖ ఆర్థిక సంస్థ సిటీ (Citigroup) కీలక అంచనాలు వెల్లడించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వైట్హౌస్ సోషల్ మీడియా ఖాతాల్లో జపాన్కు చెందిన ప్రముఖ మాంగా, అనిమే పాత్రలను ఉపయోగించడంపై జపాన్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
భారత మామిడిపండ్లకు మరో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రేమ, విభేదాలు, జైలు శిక్ష, ఆ తర్వాత అనూహ్య పరిణామాలతో సాగిన ఓ విచిత్రమైన కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో చారిత్రక ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
కెనడాలో భారత సంతతికి చెందిన పోలీస్ అధికారి విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.
కొత్తిమీర మైక్రోగ్రీన్స్ మీ వంటలకు అద్భుతమైన కొత్త రుచిని అందిస్తాయి.
అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో తీర ప్రాంత నగరమైన సిరిక్లోని రెండు నీటి నిల్వ ట్యాంకులను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇరాన్ ఆరోపించింది.