Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా, ఇరాన్ మధ్య రెండో విడత చర్చలపై ఇంకా స్పష్టత రాకపోయిన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు.
నేడు తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో జరుగుతున్న పోలింగ్ సందర్భంగా, ప్రతి ఓటరు తమ ప్రజాస్వామ్య హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
పశ్చిమ బెంగాల్,తమిళనాడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్కు అనుకూలంగా భావించే మాధ్యమాల నుంచి కొత్త హెచ్చరిక వెలువడింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణ గడువును పొడిగిస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, ఇరాన్ పోర్టుల దిగ్బంధనాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఇరాన్ నుంచి ఇరాక్కు భారీ మొత్తంలో నగదు తీసుకెళ్తున్న విమానాన్ని అమెరికా అడ్డుకున్నట్లు సమాచారం వెలువడింది.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వ్యవహారశైలిపై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
సినిమాలు సమాజంపై ఎంతటి ప్రభావం చూపుతాయో ఎన్నో సందర్భాలు ఉన్నాయి.
ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు,కొత్త నియామకాల మందగమనం దేశంలోని హౌసింగ్ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి.
తమిళనాడు,పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఏప్రిల్ 23న జరగనున్న నేపథ్యంలో భారత ఎన్నికల సంఘం కఠిన ఆదేశాలు జారీ చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ నష్టాలతో ముగిశాయి.
అధికారంలోకి వచ్చిన నెల రోజులు కూడా పూర్తికాకముందే నేపాల్లో బాలెన్ షా ప్రభుత్వం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
ఆయతుల్లా ఖమేనీ ను అంతం చేస్తే అక్కడి పాలన కూలిపోతుందనే అమెరికా అంచనాలు తారుమారవడంతో ఇరాన్తో సుదీర్ఘంగా యుద్ధం నడుస్తోంది.
దేశవ్యాప్తంగా ఎండలు విపరీతంగా మండిపోతున్నాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్న 20 నగరాల్లో 19 భారత్లోనే ఉండటం పరిస్థితి తీవ్రతను చూపిస్తోంది.
జమ్ముకశ్మీర్లోని ప్రసిద్ధ మాతా వైష్ణో దేవి ఆలయం వద్ద భారీ మోసం వెలుగులోకి వచ్చింది.
జపాన్ ప్రధాన మంత్రి సనాయే తకైచీ నాయకత్వంలోని కొత్త ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది.
నేపాల్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశంలో ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించే జీతాల విధానంలో మార్పులు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్తో శాంతి చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.