Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
జూన్ నెల ముగియడానికి చేరువ కావడంతో జూలై 1 నుంచి పలు కీలక ఆర్థిక, బ్యాంకింగ్ మార్పులు అమల్లోకి రానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం 13 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఆపిల్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా అభివృద్ధి చేస్తున్న తొలి ఫోల్డబుల్ ఐఫోన్ ఐఫోన్ అల్ట్రా సెప్టెంబరులో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఎన్సీఈఆర్టీ రూపొందించిన కొత్త 9వ తరగతి సాంఘిక శాస్త్రం పాఠ్యపుస్తకంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియకు చోటు కల్పించింది.
భారీ భూకంపాలతో తీవ్రంగా దెబ్బతిన్న వెనెజువెలాకు (Venezuela Earthquake) ప్రపంచ దేశాలు సహాయహస్తం అందిస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ నేపథ్యంలో పాస్పోర్ట్ వినియోగంపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక స్పష్టీకరణ ఇచ్చింది.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు ఇటీవల గణనీయంగా తగ్గినప్పటికీ, దేశంలో పెట్రోల్,డీజిల్ ధరలు ఇప్పట్లో తగ్గే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లు ప్రస్తుతం రెండు కీలక పరిణామాల కోసం ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ డేటింగ్ యాప్లు కొత్త పరిచయాలకు వేదికగా మారుతున్నప్పటికీ, కొన్నిసార్లు ప్రమాదాలకు కూడా కారణమవుతున్నాయి.
నార్వే ఫియోర్డ్లు తమ అద్భుతమైన ప్రకృతి అందాలు, ప్రశాంతమైన జలాలతో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం మరింత ఉద్ధృతంగా మారుతోంది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్కు షాకింగ్ హెచ్చరిక ఎదురైంది.
ఆసియా స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలను చవిచూశాయి.
అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన ఒప్పందం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడంతో భారత ఆర్థిక వ్యవస్థపై సానుకూల ప్రభావం కనిపిస్తోందని గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ గోల్డ్మ్యాన్ సాచ్స్ పేర్కొంది.
హర్ముజ్ జలసంధిలో గురువారం ఓ సరుకు రవాణా నౌకపై దాడి జరగడంతో అక్కడ చిక్కుకుపోయిన నౌకలు,నావికులను తరలించే ఐరాస చర్యలకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టే వారి దృష్టి ప్రస్తుతం ఐపీఓలపై ఎక్కువగా ఉంది.
భారీ ప్రకృతి విపత్తుతో వెనిజులా తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంది.
టర్కీతో రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఫిన్టెక్ సంస్థ CRED వినియోగదారులు తమ క్రెడిట్ స్కోర్ను సులభంగా అర్థం చేసుకునేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత కొత్త 'క్రెడిట్ కోచ్' ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.