Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
బంగ్లాదేశ్ను వీడి భారత్కు వచ్చిన రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా బుధవారం దిల్లీ నుంచి మీడియాను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఉద్యోగ ఆధారిత వీసాల విషయంలో అమెరికా మరో కీలక మార్పుకు సిద్ధమవుతోంది.
ప్రతినాయకుడిగా భయపెట్టి... హాస్య ప్రధానమైన పాత్రలతో నవ్వించి.. సహాయ పాత్రలతోనూ ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో కీలక పాత్ర పోషించిన ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ (74) ఇక లేరు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధానికి ఎప్పుడు ముగింపు పడుతుందో స్పష్టత లేకపోవడంతో ఇరాన్లో ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది.
ఈ20 పెట్రోల్ నాణ్యతపై వినియోగదారుల్లో వ్యక్తమవుతున్న సందేహాలకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం స్పష్టత ఇచ్చింది.
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద బోరుగడ్డ అనిల్ తన భార్యతో కలిసి మంగళవారం నిరసన చేపట్టారు.
డీఎంకే నేత, తమిళనాడు ప్రతిపక్ష నాయకుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్టు వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది.
పాకిస్థాన్ రాజకీయాల్లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి.
మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని (పిల్) ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తిరస్కరించింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్(GATE 2027)పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థులకు ఐఐటీ మద్రాస్ కీలక ప్రకటన చేసింది.
మనిషిని చూస్తున్నామా.. లేక రోబోను చూస్తున్నామా అనే సందేహం కలిగించేలా చైనాకు చెందిన రోబోటిక్స్ సంస్థ AheadForm అత్యంత సహజమైన హ్యూమనాయిడ్ రోబోను రూపొందించింది.
దేశంలో విస్తృతంగా వినియోగంలో ఉన్న కొన్ని ప్రముఖ మద్యం బ్రాండ్లకు చెందిన నిర్దిష్ట ఉత్పత్తులపై ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చర్యలు చేపట్టింది.
ఫిక్స్డ్ డిపాజిట్లు (FD) చేసే ఖాతాదారులకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
జార్ఖండ్లో ప్రభుత్వ నియామక పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై విద్యార్థుల ఆందోళనలు రోజురోజుకూ ఉధృతమవుతున్నాయి.
కోవిడ్-19 మహమ్మారి ఎలా ప్రారంభమైందనే అంశంపై మరోసారి ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
ప్రపంచంలో అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వాణిజ్య నౌకల రాకపోకల నిర్వహణపై ఇరాన్, ఒమాన్ కీలక చర్చలు జరుపుతున్నాయి.
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో గుజరాత్లో అరుదైన చండీపుర వైరస్ (Chandipura Virus) మరోసారి ఆందోళనకు కారణమైంది.
రెండేళ్ల పాలన పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రగతి నివేదికను విడుదల చేశారు.
భారతీయ స్టాక్ మార్కెట్లలో ఒకే ట్రేడింగ్ రోజున బెంచ్మార్క్ సూచీలు భిన్నంగా కదలడం ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రముఖ విద్యావేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత, బీహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల మాజీ గవర్నర్ డాక్టర్ జ్ఞానదేవ్ యశ్వంతరావ్ (డీవై) పాటిల్(90) మంగళవారం కన్నుమూశారు.