Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (Merchant Discount Rate) ఛార్జీలు విధించే నిర్ణయాన్నిపేటియం వ్యవస్థాపకుడు,సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్వాగతించారు.
మెంతులను శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సంస్థ తన ప్రముఖ ఎస్యూవీ బ్రాండ్ డిఫెండర్ (Defender) ఆధారంగా లగ్జరీ పికప్ ట్రక్ను తయారు చేయాలని యోచిస్తోంది.
మాన్సూన్ వచ్చిందంటే పాదరక్షల ఎంపికలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.
రష్యా నుంచి చమురు,సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుపై అమెరికా ప్రతినిధుల సభ (యూఎస్ హౌస్) ఓటు వేయనుంది.
భారత్పై పాకిస్థాన్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడిందా?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 మినీ వేలాన్ని భారత్లోనే నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్ణయించింది.
మహీంద్రా థార్ 3-డోర్ ఎస్యూవీకి త్వరలోనే అప్డేట్ రానున్నట్లు తెలుస్తోంది.
యూపీఐ ఛార్జీల మార్పుల వెనుక విదేశీ శక్తుల ప్రభావం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఖండించింది.
ప్రపంచ దేశాల పాస్పోర్ట్లకు ఉన్న అంతర్జాతీయ ప్రయాణ స్వేచ్ఛను అంచనా వేసే 'పాస్పోర్ట్ ఇండెక్స్ 2026'లో భారత్ ర్యాంకు దిగజారింది.
డిటాక్స్ డైట్లు ప్రస్తుతం ఆరోగ్య రంగంలో బాగా ప్రాచుర్యం పొందాయి. శరీరంలోని విష పదార్థాలను తొలగించి, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని చాలామంది భావిస్తుంటారు.
జడ అల్లికల హెయిర్స్టైల్స్ ఎప్పటికీ ఫ్యాషన్లోనే ఉంటాయి.
కృత్రిమ మేధ (AI) భద్రతకు సంబంధించి కొత్త ప్రమాణాలను రూపొందించేందుకు OpenAI, Anthropic, Google సంస్థలు చర్చలు జరుపుతున్నాయి.
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు.
నగదు రహిత చెల్లింపుల్లో అత్యంత కీలకంగా మారిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలపై ఛార్జీలకు సంబంధించి కేంద్రం చేసిన ప్రకటన వినియోగదారుల్లో అయోమయం కలిగిస్తోంది.
ప్రముఖ టెక్ సంస్థ ఒరాకిల్ (Oracle)లో మంగళవారం భారీగా ఉద్యోగుల తొలగింపులు జరిగాయి.
ఆఫ్గనిస్తాన్తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ను టీమ్ఇండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది.
హైవేలపై టోల్ చెల్లింపుల విధానాన్ని వాహనాల విండ్షీల్డ్పై ఉండే చిన్న స్టిక్కర్ మార్చేసింది.
యమహా తన స్పోర్ట్స్ బైక్ R15 V4లో క్విక్షిఫ్టర్ సదుపాయాన్ని మరో రెండు వేరియంట్లకు విస్తరించింది.
సంజు శాంసన్ ఫామ్లోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్తో జరిగిన రెండో టీ20లో అర్ధశతకం సాధించి, తనపై వస్తున్న విమర్శలకు బ్యాట్తోనే సమాధానం ఇచ్చాడు.
సినిమా టైటిల్నే ఆసక్తికరంగా మార్చిన దర్శకుడు చంద్ర సిద్ధార్థ్.. తాజాగా మరో విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.