Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారత్లోని విమానాశ్రయాల్లో రాబోయే సంవత్సరాల్లో విమాన సర్వీసులకు అంతరాయాలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.
భవిష్యత్ ఘటనలపై తాను గతంలో చేసిన కొన్నిఅంచనాలు నిజమయ్యాయని చెప్పుకుంటూ "లివింగ్ నోస్ట్రడామస్"గా గుర్తింపు పొందిన అథోస్ సలోమే మరో సంచలన హెచ్చరిక చేశారు.
దేశంలో నైరుతి రుతుపవనాలు ఆగస్టు తొలి పక్షంలో మరింత బలపడనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది.
పాకిస్థాన్లో పెరుగుతున్న యువత అసంతృప్తి భవిష్యత్తులో భారీ ఉద్యమాలకు దారితీయవచ్చని ఆ దేశ హోం మంత్రి మొహ్సిన్ నక్వీ హెచ్చరించారు.
కృత్రిమ మేధస్సు (AI) సేవలను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం ఆపిల్ కొత్త చెల్లింపు ప్లాన్ను తీసుకురావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి.
భారతీయ మామిడి పండ్లకు విదేశీ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది.
గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుతుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
వ్యాపారం,స్టాక్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో లాభాలు వస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని అందరికీ తెలుసు.
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది.
దేశ రాజధాని దిల్లీలో విద్యార్థుల ఆందోళనల సందర్భంగా పలువురు పోలీసులు గాయపడినా, వారి పరిస్థితి, వారి కుటుంబాల బాధపై పెద్దగా చర్చ జరగడం లేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి.
కేంద్ర ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీ నుంచి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)ని తొలగిస్తూ పార్లమెంట్ తీసుకొచ్చిన కొత్త చట్టం రాజ్యాంగబద్ధతపై సుప్రీంకోర్టులో విస్తృతంగా వాదనలు జరిగాయి.
ఆంధ్రప్రదేశ్లో భారీ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టనున్నారు.
భారత్కు ట్రంప్ ప్రభుత్వ కొత్త ప్రజా దౌత్య వ్యూహంలో కీలక స్థానం లభించింది.
ఇస్లామాబాద్లో 2027లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (SCO) శిఖరాగ్ర సమావేశానికి భారత ప్రధాని నరేంద్ర మోదీకి అధికారిక ఆహ్వానం పంపనున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది.
దిల్లీ అల్లర్ల కుట్ర కేసులో మాజీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) విద్యార్థి ఉమర్ ఖాలిద్, సహ నిందితుడు షర్జీల్ ఇమామ్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఆగస్టు 27న విచారణ చేపట్టనుంది.
భారతీయ జనతా పార్టీ(బీజేపీ)జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తన పదవికి రాజీనామా చేసినట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టినట్లు చెబుతున్న మొజ్తబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
అసోంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు,ఉద్ధృతంగా ప్రవహిస్తున్ననదులతో రాష్ట్రం తీవ్ర వరదల బారిన పడింది.
ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు చేరుతుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం నిరంతరం పెరుగుతోంది.
ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఏఐ ఆధారిత మార్ఫింగ్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం కొత్త పరిణామాలకు దారితీసింది.
2026-27 మదింపు సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలు చేయడానికి చాలా మంది పన్ను చెల్లింపుదారులకు నేడు (జూలై 31) చివరి అవకాశం.
ఇరాన్కు చెందిన మహాన్ ఎయిర్ విమానయాన సంస్థకు సహకారం అందిస్తున్నాయనే ఆరోపణలతో అమెరికా మరోసారి కఠిన చర్యలు చేపట్టింది.
ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) గడువు ఈ నెల 31తో ముగియనున్న నేపథ్యంలో మరోసారి గడువు పొడిగింపుపై ప్రభుత్వంలో చర్చ జరుగుతున్నట్లు సమాచారం.
స్పెయిన్-మొరాకో సరిహద్దు ప్రాంతంలో మరోసారి వలసల ఉద్ధృతి కనిపించింది.
మహారాష్ట్రలోని థానే జిల్లా భివండిలో విషాదఘటన చోటుచేసుకుంది.