Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ముదిరాయి.
తమిళనాడు రాజధాని చెన్నైను అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఒలింపిక్ నగరంగా అభివృద్ధి చేయనున్నట్లు సీఎం విజయ్ అసెంబ్లీలో ప్రకటించారు.
మనిషి ఎంతకాలం జీవిస్తాడో అతడే కొంతవరకు అంచనా వేయగలడని జపాన్లో జరిగిన ఓ అధ్యయనం సూచిస్తోంది.
'దురద ఒకడికి అయితే.. గోకుడు ఇంకొకడికా?' అనే వ్యంగ్య సామెత మనకు తెలిసిందే.
తెలంగాణ రాజకీయాల్లో కొంతకాలంగా కొనసాగుతున్న ఉత్కంఠకు కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో మరింత వేడి పెరిగింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న సమయంలో వ్యూహాత్మకంగా కీలకమైన హర్మూజ్ జలసంధిలో అమెరికా భారీ ఆపరేషన్ చేపట్టింది.
భారత్లో వాట్సాప్ వినియోగదారులకు మరో కొత్త సదుపాయం అందుబాటులోకి రానుంది.
వీసాల జారీ విషయంలో కఠిన నిబంధనలను అమలు చేస్తున్న అమెరికా.. భారతీయులకు మరో కీలక హెచ్చరిక చేసింది.
రష్యాలోని ఓ ఎలక్ట్రానిక్స్ షోరూంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
నేపాల్లో గత వారం సంభవించిన భారీ వరదల తర్వాత గల్లంతైనట్లు నమోదైన కొందరు పర్యాటకులు అధికారులను సంప్రదించారు.
చాట్జీపీటీని రూపొందించిన ఓపెన్ఏఐ.. తన కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థలకు 'ఆటోమేటెడ్ షట్డౌన్' సదుపాయాన్ని కల్పించే పనిలో ఉంది.
ఓపెన్ఏఐ రూపొందించిన కొత్త కృత్రిమ మేధ (AI) మోడల్ 'ఆస్ట్రా' (Astra)లో ఉపయోగించిన 'రికరెంట్ డెప్త్' (Recurrent Depth) అనే ఆలోచనా విధానంపై నిపుణుల నుంచి విమర్శలు వస్తున్నాయి.
భద్రతా నిబంధనలను ఉల్లంఘించినందుకు అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) విమానాల తయారీ సంస్థ బోయింగ్కు 3.1 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది.
పశ్చిమ బెంగాల్కు చెందిన కోహినూర్ పవర్ సంస్థపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును వేగవంతం చేసింది.
అంతర్జాతీయ కరెన్సీ మార్కెట్లో డాలర్తో పోలిస్తే భారత రూపాయి విలువ గణనీయంగా పుంజుకుంది.
అమెరికా ఉద్యోగాలు తొలుత స్వదేశీయులకే దక్కాలనే ఉద్దేశంతో ట్రంప్ ప్రభుత్వం వీసా నిబంధనలను మరింత కఠినతరం చేస్తోంది.
నెదర్లాండ్స్ తన బంగారం నిల్వల్లో 86 టన్నులను కొన్ని నెలల వ్యవధిలో లండన్కు తరలించింది.
భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలపై తలెత్తిన వివాదానికి కేంద్ర ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
ఎయిర్ ఇండియాలో రూ.10 వేల కోట్లకు పైగా అదనపు పెట్టుబడి పెట్టేందుకు టాటా సన్స్ బోర్డు ఆమోదం తెలిపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విదేశాల్లో తయారయ్యే డ్రోన్లు,వాటి కొన్ని విడిభాగాలపై భారీగా సుంకాలు విధించారు.
ప్రముఖ డిజిటల్ చెల్లింపుల సంస్థ పేపాల్ భారత్లో సుమారు 600 మంది ఉద్యోగులను తొలగించింది.
కెనడాలోని టంబ్లర్ రిడ్జ్ స్కూల్ కాల్పుల ఘటనకు సంబంధించి ఓపెన్ఏఐపై మరో 30 కొత్త కేసులు నమోదయ్యాయి.
పాఠశాలల్లో విద్యార్థులు కృత్రిమ మేధ(AI) వినియోగించడంపై న్యూయార్క్ నగర అధికారులు ఏడాది పాటు తాత్కాలిక నిషేధం విధించారు.
కెమెరా ఉన్న స్మార్ట్ గ్లాసెస్ వంటి ధరించగలిగే పరికరాలపై నార్వే ప్రభుత్వం నిషేధం విధించే అంశాన్ని పరిశీలిస్తోంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ దేశవ్యాప్తంగా రాజకీయ వేడి పెంచుతోంది.
తెలంగాణ జిల్లాల్లో తయారయ్యే స్థానిక ఉత్పత్తులు, అందించే ప్రత్యేక సేవలకు అంతర్జాతీయ మార్కెట్లలో గుర్తింపు తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
పెద్దపులి మెడకు గంట కట్టడం సాధ్యమా? అని అనిపించొచ్చు. కానీ పులి, చీతా వంటి వన్యప్రాణుల మెడకు ప్రత్యేకమైన 'రేడియో కాలర్'ను అమర్చవచ్చు.
బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి మరోసారి ఊరట లభించింది.