Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
రాఖీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కూల్ విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు.
అమెరికా తయారు చేసే జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయనున్నట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్ ట్రంప్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న వార్తలను ఇరాన్ భద్రతా చీఫ్ మొహ్సెన్ రేజాయీ ఖండించారు.
ఒక్క హిమనీనదం విరిగిపడితేనే నేపాల్లో ఎంతటి విధ్వంసం చోటుచేసుకుందో ఇప్పుడు చూస్తున్నాం.
ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ 'ది ఒబెరాయ్ ఉదయ్విలాస్'లో ఓ కుటుంబం 10 రోజుల పాటు బస చేసిన తర్వాత భారీ బిల్లు చెల్లించేందుకు నిరాకరించిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు సంబంధించిన గూఢచర్య నెట్వర్క్ను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గుర్తించి ఛేదించింది.
ఉద్యోగి పనితీరును బట్టి ఇంక్రిమెంట్ ఎంత ఇవ్వాలి? ప్రమోషన్ ఎవరికి ఇవ్వాలి? సాధారణంగా ఇలాంటి నిర్ణయాలను మేనేజర్లు తీసుకుంటారు.
రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు కెనడాలో కార్ల దొంగతనాలకు ఎలా దారితీశాయి?
నేపాల్లో భూకంప విషాదం నుంచి కోలుకోకముందే.. దాని పొరుగు దేశాలైన చైనా, భారత్లో భూమి కంపించింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'ను ప్రచురించాలన్న నిర్ణయం నుంచి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెనక్కి తగ్గినట్లు సమాచారం.
రష్యన్ భాష మాట్లాడే హ్యాకర్ల బృందం స్పేస్-Xకు చెందిన ఏఐ కోడింగ్ సహాయక సాధనం 'కర్సర్'ను ఉపయోగించి ఈ ఏడాది ప్రారంభంలో కనీసం ఏడు కంపెనీలపై సైబర్ దాడులకు పాల్పడినట్లు వెల్లడైంది.
తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ అసెంబ్లీలో అనూహ్యంగా తన ప్రత్యేక కుర్చీని వదిలి మంత్రుల వరుసలో కూర్చోవడం చర్చనీయాంశంగా మారింది.
జల ప్రళయంతో అతలాకుతలమైన నేపాల్కు(Nepal Flash Floods) ప్రపంచ దేశాలు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నాయి.
NEET, JEE వంటి దేశవ్యాప్తంగా నిర్వహించే ప్రతిష్ఠాత్మక ప్రవేశ పరీక్షలకు బాధ్యత వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేపట్టింది.
నేపాల్లో వరదల బీభత్సం కొనసాగుతున్న వేళ కొన్ని అమానవీయ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) ప్రయాణికుల సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని మరో కొత్త విధానాన్ని తీసుకురానుంది.
కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ మార్చ్'లో పాల్గొన్న ఇద్దరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులపై విద్యాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది.
నేపాల్లో భారీ వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
నేపాల్-చైనా సరిహద్దు ప్రాంతంలో ఇటీవల సంభవించిన ఆకస్మిక భారీ వరద వెనుక కారణాలు క్రమంగా వెలుగులోకి వస్తున్నాయి.
బంగారం,వెండి ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరుగుతూ పసిడి ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నాయి.
2026లో వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులను చూశాయి.
హర్మూజ్ జలసంధిపై తమ నియంత్రణను మరోసారి చాటిచెప్పేలా అమెరికా కీలక ప్రకటన చేసింది.
నేపాల్-టిబెట్ సరిహద్దు ప్రాంతంలో ప్రకృతి విపత్తుల పరంపర కొనసాగుతోంది.
నేపాల్ ప్రధాని బాలెన్ షా తన తొలి విదేశీ పర్యటనను భారత్తో ప్రారంభించనున్నట్లు ఆ దేశ ఆర్థిక మంత్రి స్వర్ణిమ్ వాగ్లే వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో జర్నలిస్టులకు అందించే పలు పురస్కారాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మధ్య జరగనున్న భేటీకి ఐక్యరాజ్యసమితి అణు నిఘా సంస్థ (ఐఏఈఏ) డైరెక్టర్ జనరల్ రఫెల్ మారియానో గ్రాస్సీ మద్దతు తెలిపారు.
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్సీయూ)లోని కొలోజీ బయోసైన్సెస్ అంకుర సంస్థ ఆధ్వర్యంలో ప్రాణాంతక ఊపిరితిత్తుల వ్యాధులతో బాధపడుతున్న వారికి ఆశ కలిగించే ఔషధాలను అభివృద్ధి చేశారు.