Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అయోధ్య రామమందిరానికి వచ్చిన విరాళాల దుర్వినియోగంపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ప్రపంచ ప్రఖ్యాత ఆటో మొబైల్ సంస్థ ఫోర్డ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)పై అతిగా ఆధారపడటం వల్ల ఎదురైన సవాళ్ల నుంచి కీలక పాఠం నేర్చుకుంది.
ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న సార్థక్ సిద్ధాంత్ కేంద్ర ప్రభుత్వ కొనుగోలు ఒప్పందాలకు సంబంధించిన సుమారు 1.66 కోట్ల రికార్డులతో ప్రజలకు అందుబాటులో ఉండే కొత్త పోర్టల్ను ప్రారంభించాడు.
రష్యా ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, ఈ పరిణామాలు దేశానికి ఎన్నో విలువైన అనుభవాలు, పాఠాలను అందించాయని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఆదివారం తెలిపారు.
తీవ్ర ఉష్ణోగ్రతల ప్రభావంతో ఐరోపా దేశాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి.
భూమి వాతావరణంలోకి జారిపోతున్న స్విఫ్ట్ టెలిస్కోపును కాపాడేందుకు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ వారం వినూత్న మిషన్ను చేపట్టనుంది.
అమెరికాలో ఒకేసారి రెండు విభిన్న ప్రకృతి విపత్తులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
వాతావరణ మార్పుల ప్రభావం అత్యధికంగా దక్షిణార్ధ గోళ దేశాలు, ముఖ్యంగా చిన్న ద్వీప దేశాలపై పడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు.
మాస్ యాక్షన్ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్,కెరీర్ ప్రారంభం నుంచే కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తూ వచ్చాడు.
ఇటాలియన్ స్కూటర్ తయారీ సంస్థ వెస్పా తన 80వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఎడిజియోనే ఒట్టాంటెసిమో (Edizione Ottantesimo) పేరుతో ప్రత్యేక లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ను ఆవిష్కరించింది.
గత కొంతకాలంగా వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నప్పటికీ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోతున్న హీరో రవితేజ ప్రస్తుతం 'ఇరుముడి' చిత్రంలో నటిస్తున్నారు.
భారత ఈక్విటీ మార్కెట్ మరో కీలక మైలురాయిని చేరుకుని ప్రపంచ ఆర్థిక రంగంలో తన బలాన్ని మరోసారి నిరూపించింది.
బంగారం,వెండి కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి మరోసారి ఊరట లభించింది.
కథకు ప్రాధాన్యం ఇచ్చే సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో అడివి శేష్ పేరు ముందువరుసలో ఉంటుంది.
ఐర్లాండ్ చేతిలో భారత పురుషుల క్రికెట్ జట్టు టీ20 సిరీస్ను కోల్పోవడంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి.
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికాతో చర్చలు కొనసాగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వెల్లడించారు.
చైనాకు చెందిన Zhipu AI (Z.ai) తన ఓపెన్-వెయిట్ GLM-5.2 ఏఐ మోడల్ను విడుదల చేసింది.
టాలీవుడ్లో దాదాపు 17 ఏళ్లుగా చెక్కుచెదరని రికార్డుకు సమంత నటించిన 'మా ఇంటి బంగారం' చెక్ పెట్టింది.
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పుణె యువ పారిశ్రామికవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది.
భారత మాజీ షూటర్ జస్పాల్ రాణా కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు దేశీయ స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి.
దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలై విజయవంతంగా తొమ్మిదేళ్లు పూర్తయ్యాయి.