Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
రష్యా నుంచి పాకిస్థాన్లోని కరాచీకి వెళ్తున్న ఓ నౌకపై డ్రోన్ దాడి జరిగింది.
భారత్, బెల్జియం రక్షణ రంగ సంస్థలు పలు కీలక ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.
శ్రీనగర్ విమానాశ్రయంలో ఇండిగో విమానం ప్రమాదానికి గురైంది.
ఆంధ్రప్రదేశ్లో నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు ప్రభుత్వం ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది.
డమ్మామ్ నుంచి దిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో 'బాంబ్' అని రాసి ఉన్న బెదిరింపు నోట్ కలకలం రేపింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బ్రిటన్పై కీలక వ్యాఖ్యలు చేశారు.
అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ అడోబ్ (Adobe)కు కొత్త సీఈవోగా భారతీయుడు అనిల్ చక్రవర్తి నియమితులయ్యారు.
పని విషయంలో భారతీయులు కష్టపడి పనిచేస్తారనే అభిప్రాయం ఉంది.
రిఫరల్ ఉంటే ఉద్యోగం దక్కే అవకాశం భారీగా పెరుగుతుంది. కంపెనీలో ముందుగానే పరిచయం ఉన్న వ్యక్తి (ఇన్సైడ్ కనెక్షన్) ద్వారా రిఫరల్ లభిస్తే.. భారత్లో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ఎంపికయ్యే అవకాశాలు ఏకంగా 8.5 రెట్లు అధికంగా ఉంటాయని ప్రముఖ ప్రొఫెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లింక్డ్ఇన్ తాజా నివేదిక వెల్లడించింది.
బంగారం,వెండి ధరలు మరోసారి దిశ మార్చుకున్నాయి.
పాకిస్థాన్ సరిహద్దుకు సమీపంలో భారత వాయుసేన తన వైమానిక పోరాట సామర్థ్యాలను మరింత పరీక్షించేందుకు సిద్ధమవుతోంది.
తెలుగు రాష్ట్రాల మధ్య కొనసాగుతున్న జల వివాదాలకు పరిష్కారం కనుగొనే దిశగా కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీ రెండోసారి సమావేశం కానుంది.
నేపాల్ను కుదిపేసిన భారీ ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ యంత్రాంగం సిద్ధం కావాలని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు.
ఏవియేషన్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మెల్స్టార్ ఏవియేషన్ ఆసక్తి చూపించింది.
టాటా కెమికల్స్కు కెన్యా అధ్యక్షుడు విలియం రూటో షాక్ ఇచ్చారు.
ఇరాన్తో చర్చలను అమెరికా తాత్కాలికంగా నిలిపివేసింది.