Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు గురువారం చేపట్టిన దాడుల్లో కనీసం 30 మంది ప్రభుత్వ సైనికులు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
వ్యవసాయ అవశేషాలు, పశువుల వ్యర్థాలను ఆదాయ వనరులుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరవాసులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది.
విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
అంటార్కిటికాలో కొన్ని ప్రాంతాల్లో మంచుపై కనిపించే గులాబీ రంగు మరకలు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)లో మరిన్ని వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినప్పటికీ, ఈ ప్రక్రియను అమలు చేసిన తీరు మార్కెట్ను ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రకృతిలో కప్పలు వంటి అనేక ఉభయచర జీవులు రెండు భిన్న వాతావరణాల్లో జీవించగలవు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.
భారత్లో బలహీన రుతుపవనాలు, పశ్చిమాసియా-ఉక్రెయిన్ యుద్ధాల ప్రభావంతో ప్రపంచ ఆహార ధరలు మరోసారి పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
సూర్యుడి ఉపరితలంపై ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అద్భుత దృశ్యాలను ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు.
నీట్-యూజీ పరీక్ష నిర్వహణ విధానంలో కీలక మార్పులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
కాలిఫోర్నియాలో దీపావళిని అధికారిక రాష్ట్ర సెలవుగా గుర్తించిన చట్టానికి కోర్టు బ్రేక్ వేసింది.
పీవోకే అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ అధికార పార్టీ పీఎంఎల్-ఎన్ ఆధిపత్యాన్ని చాటుతోంది.
కృత్రిమ మేధ (ఏఐ)ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న ఈ రోజుల్లో, చాట్జీపీటీ వంటి సాధనాలు అందుబాటులోకి రావడానికి ముందే ఒక వినూత్న ఆలోచనతో ప్రారంభమైన స్టార్టప్ ఇప్పుడు వేల కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది.
రాజమహేంద్రవరంలో తీవ్ర విషాదానికి దారితీసిన రోడ్డు ప్రమాదం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఉత్తర్ప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది.
ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గుంతకల్లు డివిజన్ మీదుగా రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.
బంగారం,వెండి ధరలు మరోసారి పెరుగుదల బాట పట్టాయి.
జపాన్లోని హిరోషిమాపై అమెరికా అణుబాంబు దాడి జరిగి నేటితో (గురువారం) 81 సంవత్సరాలు పూర్తయ్యాయి.
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) చరిత్రలో మరో కీలక మైలురాయి నమోదైంది.
తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
ఆంధ్రప్రదేశ్లో వెనుకబడిన వర్గాల గౌరవం,హక్కులకు చట్టబద్ధ రక్షణ కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం బీసీ రక్షణ చట్టం తీసుకురావడానికి చర్యలు వేగవంతం చేసింది.
అరుణాచల్ ప్రదేశ్లోని అప్పర్ సియాంగ్ జిల్లాలో గురువారం తెల్లవారుజామున భూమి కంపించింది.
జాతీయ పెన్షన్ వ్యవస్థ (NPS) చందాదారులకు పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ (PFRDA) శుభవార్త చెప్పింది.
ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాపై ఆంక్షలు విధించారని ఆరోపించారు.
ప్రముఖ మీడియా సంస్థ తెహల్కా మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్పాల్కు అత్యాచారం కేసులో బాంబే హైకోర్టు గోవా ధర్మాసనం భారీ ఎదురుదెబ్బ ఇచ్చింది.