Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
సింగపూర్లో ఓ మహిళా ఉద్యోగినిని ప్రొబేషన్ కాలంలో పనితీరు సరిగా లేదనే కారణంతో ఉద్యోగం నుంచి తొలగించిన ఘటనలో, ఎంప్లాయ్మెంట్ క్లెయిమ్స్ ట్రైబ్యునల్ కీలక తీర్పు వెలువరించింది.
దేశం నుంచి జరిగే సముద్ర ఆహార ఎగుమతులకు విశాఖపట్టణం పోర్టు ప్రధాన కేంద్రంగా ఎదిగింది.
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ డురోవ్పై రష్యా కీలక చర్యలు చేపట్టింది.
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్పై నమోదైన బొగ్గు గనుల కేటాయింపు క్రిమినల్ కేసుకు సుప్రీంకోర్టు శాశ్వతంగా తెరదించింది.
భారతీయ పర్యాటకులకు మరో శుభవార్త అందింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాను సందర్శించాలనుకునే వారు ఇకపై యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా ఆన్లైన్లోనే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం పొందారు.
ప్రధాని నరేంద్ర మోదీ పేరుతో సోషల్ మీడియాలో మరో నకిలీ వీడియో వైరల్గా మారింది.
ఎథనాల్ తయారీ సంస్థలకు భారత ఆహార సంస్థ (ఎఫ్సీఐ) బియ్యాన్ని సేకరణ ధర కంటే దాదాపు 40 శాతం తక్కువ ధరకే విక్రయించినట్లు కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో వెల్లడించింది.
ప్రాంతీయ భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా గత కొన్ని నెలలుగా మందగించిన దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మళ్లీ కోలుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) 1995,ఉద్యోగుల కుటుంబ పెన్షన్ స్కీమ్ (EFPS) 1971 కింద ప్రస్తుతం పెన్షన్ పొందుతున్న వారందరికీ కొత్తగా ప్రకటించిన ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS) 2026 కింద కూడా అదే పెన్షన్తో పాటు సంబంధిత ప్రయోజనాలు కొనసాగుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే కీలక ప్రకటన చేసింది.
అమెరికాలో శాశ్వత నివాస హోదా (గ్రీన్ కార్డ్) కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న లక్షలాది మంది వలసదారులకు ఊరటనిచ్చేలా కొత్త ఇమ్మిగ్రేషన్ ప్రతిపాదన ముందుకు వచ్చింది.
ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఆపిల్ మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.
హర్ముజ్ జలసంధి మూసివేత కారణంగా ప్రపంచ సముద్ర జీవవైవిధ్యానికి తీవ్ర ముప్పు పొంచి ఉందని సముద్ర జీవశాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
లోక్సభలో బుధవారం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ బిల్లు-2026పై జరిగిన చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి.
దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రరూపం దాల్చే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో వరి ఉత్పత్తి తగ్గిపోవచ్చని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సోషల్ మీడియా వేదికల్లో ఒకటైన X (గతంలో ట్విట్టర్)ను 'ఎవ్రీథింగ్ యాప్'గా తీర్చిదిద్దాలన్న ఎలాన్ మస్క్ లక్ష్యంలో మరో కీలక ముందడుగు పడింది.
ఇటీవల స్పేస్-x ప్రయోగించిన భారీ స్టార్షిప్ వ్యోమనౌక ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో తేలుతూ ఉండటం విశేషంగా మారింది.
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారానికి సంబంధించి జెన్-జీ నిరసనకారులపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇటీవల వార్తల్లో నిలిచిన నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్ మరోసారి చర్చనీయాంశంగా మారారు.
గత ఏడాది 260 మంది ప్రాణాలు కోల్పోయిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాదంపై జరుగుతున్న దర్యాప్తు తుది దశకు చేరుకుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఓపెన్ఏఐ,iyOతో పాటు ప్రముఖ డిజైనర్ జోనీ ఐవ్కు సంబంధించిన హార్డ్వేర్ సంస్థపై దాఖలు చేసిన ట్రేడ్మార్క్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ప్రకృతి వైపరీత్యాల నుంచి కోలుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించిన నిర్మాణం మరోసారి అదే ప్రకృతి ముందు నిలవలేకపోయింది.
ఒక్క అవకాశం దొరికితే చరిత్రను మళ్లీ తన వైపు తిప్పుకోవచ్చని భావించాడు.
సుప్రీంకోర్టు లైవ్ స్ట్రీమింగ్ను వీక్షించే వారికి ఇకపై ఒక కీలక మార్పు కనిపించనుంది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) వద్ద 2026 మార్చి 31 నాటికి మొత్తం 880.52 టన్నుల బంగారు నిల్వలు ఉన్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి పంకజ్ చౌధ్రీ రాజ్యసభలో వెల్లడించారు.
చైనా నుంచి పెరుగుతున్న కృత్రిమ మేధ (ఏఐ) పోటీ, మరోవైపు దక్షిణ కొరియా ప్రముఖ చిప్ తయారీ కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు కలిసి ఆ దేశ ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీ కోస్పి (Kospi)ని తీవ్ర ఒత్తిడిలోకి నెట్టాయి.
దేశవ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారుల నుంచి కనీస సగటు బ్యాలెన్స్ (Minimum Average Balance - MAB) నిర్వహించలేదనే కారణంతో గత నాలుగు ఆర్థిక సంవత్సరాల్లో బ్యాంకులు రూ.26,170 కోట్లకు పైగా జరిమానాల రూపంలో వసూలు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సంస్కరణల నిపుణుల కమిటీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఆపిల్ తన వినియోగదారుల కోసం 'Apple Upgrade' పేరుతో కొత్త లీజింగ్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది.