Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఘర్షణల కారణంగా ఇంధన క్షేత్రాలు లక్ష్యంగా మారుతున్నాయి.
ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో ప్రపంచ దేశాలు ఇప్పటికే చమురు సరఫరాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
ఇరాన్ (Iran) సుప్రీం నేతగా బాధ్యతలు స్వీకరించిన ముజ్తబా హొస్సేనీ ఖమేనీ (Mojtaba Khamenei) ఆరోగ్య పరిస్థితిపై ఇటీవలి రోజుల్లో అనేక రకాల ప్రచారాలు వెలుగులోకి వచ్చాయి.
హెర్బల్ టీలు ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మనసుకు కూడా ఎంతో ఉపశమనం ఇస్తాయి. కెఫిన్ లేకుండా ఉండటం, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వీటి ప్రత్యేకత. రోజువారీ ఒత్తిడిని తగ్గిస్తూ, మనసును ప్రశాంతంగా ఉంచడంలో ఇవి సహాయపడతాయి.
AI రంగంలో పోటీ మరింత పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రముఖ సంస్థ ఆంత్రోపిక్(Anthropic) కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ముందంజలో ఉన్న ఓపెన్ఏఐ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
భారత కార్ల మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న మారుతీ సుజుకీ ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చుకుంటోంది.
టెక్నాలజీ రంగంలో కృత్రిమ మేధ (AI) వేగంగా విస్తరిస్తుండగా, అదే సమయంలో ఉద్యోగాలపై దాని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం ట్రేడింగ్ను గట్టిగా ప్రారంభించాయి.
ప్రపంచ చమురు రవాణాకు కీలకంగా భావించే హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవడానికి అమెరికా కీలక ఆపరేషన్ను ప్రారంభించింది.
తెలంగాణలో నిర్మించనున్న కొత్త జాతీయ రహదారులకు ఆధునిక సాంకేతిక హంగులు జోడించేందుకు చర్యలు వేగంగా సాగుతున్నాయి.
తెలంగాణలో మొక్కజొన్న రైతులకు ఊరట కల్పించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో రైతుల కోసం ప్రత్యేకంగా విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు దిశగా కీలక అడుగు పడింది.
ఏపీలో వాతావరణ పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో వచ్చే మూడు రోజులు పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పరిధిలోని సాగరతీరానికి ఆలివ్రిడ్లే తాబేళ్లు ప్రతి ఏడాది నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్యకాలంలో గుడ్లు పెట్టేందుకు వస్తుంటాయి.
వచ్చే ఖరీఫ్ సీజన్లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు హెచ్చరిస్తున్నాయి.
ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో యుద్ధ పరిణామాలు మరింత తీవ్రంగా మారుతున్నాయి.
రాష్ట్ర అగ్నిమాపక శాఖలో అత్యాధునిక సాంకేతికతను ప్రవేశపెట్టే దిశగా కీలక అడుగులు వేస్తోంది.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకూ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
సోషల్ మీడియా దిగ్గజం ఇన్స్టాగ్రామ్ తన వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడానికి మరో కీలకమైన ఫీచర్ను ప్రవేశపెట్టింది.
తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం శాసనసభలో ప్రవేశపెట్టబోయే కొత్త బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధి పథకాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు సమాచారం.
పశ్చిమాసియా ప్రాంతంలో యుద్ధ ఉద్రిక్తతలు ఒక్కసారిగా ఉద్ధృతమయ్యాయి.
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ కీలక నిర్ణయం తీసుకుంది.
సహజమైన పదార్థాలతో ఇంట్లోనే చర్మ సంరక్షణ ఉత్పత్తులు తయారు చేసుకోవడం ఇప్పుడు చాలా మందిలో ట్రెండ్గా మారుతోంది.
వచ్చే నెలలో పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.