Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఐరాస కొత్త ప్రపంచ పటం మరోసారి చర్చకు తెరలేపింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ఈ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్చిన్లను భారత్, చైనా మధ్య వివాదంలో ఉన్న సరిహద్దుల మధ్య ప్రత్యేక ప్రాంతాలుగా చూపించారు.
నదీ వ్యవస్థే లేదు.. 95 శాతం భూభాగం ఎడారి. వర్షపాతం కూడా చాలా తక్కువ. ఏడాదికి కురిసే వర్షం 100 మిల్లీమీటర్లకు మించదు.
దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన విద్యార్థుల వసతి గృహాల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు కొన్ని గంటల ముందు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో భద్రతాపరమైన కలకలం చోటుచేసుకుంది.
భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న తొలి బుల్లెట్ రైలు త్వరలో పట్టాలపైకి రానుంది.
ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా జోస్యాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.
ఆన్లైన్లో తమకు ఎలాంటి కంటెంట్ కనిపించాలనే విషయంలో సోషల్ మీడియా వినియోగదారులకు మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మనుషులు ప్రతిరోజూ రకరకాల రేడియేషన్కు గురవుతుంటారు.
ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ముంబైకి సముద్ర మట్టం పెరుగుదలతో ముప్పు పొంచి ఉంది.
దిల్లీలో నకిలీ రేబీస్ వ్యాక్సిన్ల వ్యవహారం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
పశ్చిమాసియా జలాల నుంచి థాయిలాండ్కు చేరుకున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్.. తాజాగా అమెరికా వైపు తిరుగు ప్రయాణమైంది.
భారత్ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది.
9/11 అనే మాట అమెరికాలోని న్యూయార్క్ వాసులను ఇప్పటికీ కలచివేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది.
బైక్ ప్రియులను ఆకట్టుకునేలా సుజుకీ తన జిక్సర్ మోడల్ శ్రేణిని కొత్త రంగులతో అప్డేట్ చేసింది.
ఆపిల్ తన కొత్త ఐఫోన్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలకు సంబంధించిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి బాంబే హైకోర్టులో చుక్కెదురైంది.
సౌదీ అరేబియా,యెమెన్లోని హూతీల మధ్య ఘర్షణలు మరింత తీవ్రస్థాయికి చేరాయి.
ఉద్యోగం మానేసినప్పుడు ఉద్యోగి చివరి పని చేసిన తేదీని యజమాని ఈపీఎఫ్ఓ (Employees' Provident Fund Organisation) పోర్టల్లో నమోదు చేయాలి.
న్యూదిల్లీలోని భారత్ మండపంలో సెప్టెంబర్ 12, 13 తేదీల్లో 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు జరగనుంది.
స్విట్జర్లాండ్లో ఓ ప్రముఖ టెక్ కంపెనీలో చోటుచేసుకున్న విచిత్ర ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
అనక్ క్రాకటౌ అగ్నిపర్వతంలో కార్యకలాపాలు పెరగడంతో వెలువడిన బూడిద విమాన రాకపోకలకు తీవ్ర ఆటంకం కలిగించింది.
అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో భారతీయ-అమెరికన్ ఓటర్లు డెమోక్రటిక్ పార్టీ వైపు మొగ్గుచూపుతున్నట్లు ఓ జాతీయస్థాయి సర్వే వెల్లడించింది.
పాకిస్థాన్ ఎయిర్ఫోర్స్ మరోసారి తన ప్రచార తీరుతో నవ్వులపాలైంది.
కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులకు వేగం పెరుగుతోంది. కొత్త, ఉత్సాహభరితమైన యువ నాయకత్వాన్ని ముందుకు తీసుకురావడంపై లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రత్యేక దృష్టి సారించారు.
అంతర్జాతీయ మార్కెట్లో రాగి (కాపర్) ధరలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి.
తదుపరి తరం 6జీ నెట్వర్క్ల అభివృద్ధికి అమెరికా నేతృత్వంలో చేపట్టిన అంతర్జాతీయ కార్యక్రమంలో భారత్ చేరింది.
హర్మూజ్ జలసంధిలో నౌకాయానానికి ముప్పుగా మారిన సీమైన్లను పూర్తిగా తొలగించినట్లు గత నెలలో అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది.
తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు మరోసారి భారీగా పెరిగాయి.
ఇరాన్పై అమెరికా విజయం సాధిస్తే.. చమురు ధరలు భారీగా తగ్గే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.