Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
వృద్ధాప్యానికి కారణమయ్యే కొన్ని ముఖ్యమైన జీవసంబంధ ప్రక్రియలను నియంత్రించగలిగితే మనిషి జీవితకాలాన్ని గణనీయంగా పెంచే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దేశంలో బంగారం,వెండి కొనుగోళ్లను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఖజానాకు భారీ ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి.
2026 జూన్ 12న స్పేస్-X స్టాక్మార్కెట్లోకి ప్రవేశించిన సమయంలో ఎలాన్ మస్క్ సంపద మరో కీలక మైలురాయిని చేరింది.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
రష్యా నుంచి ముడి చమురు (క్రూడ్ ఆయిల్) కొనుగోళ్లను భారత్ ఇప్పట్లో తగ్గించే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు, విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రయాణికులు హోటళ్లు, ఇతర హాస్పిటాలిటీ ప్రదేశాల్లో ఉచితంగా అందించే Wi-Fi సేవలను ఉపయోగించే సమయంలో అప్రమత్తంగా ఉండాలని మైక్రోసాఫ్ట్ హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా గాలి కాలుష్యం ఇంకా ఆందోళన కలిగిస్తూనే ఉంది.
జార్ఖండ్లో ప్రభుత్వ నియామక పరీక్షలపై కొనసాగుతున్న వివాదం మరింత ముదిరింది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్యంపై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడుతుందా?
డెంగీ వ్యాధికి భారత్లో తొలి టీకా క్యూడెంగా (Qdenga)2027 ప్రథమార్ధంలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
చైనాలో భారీ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. టైఫూన్ డాల్ఫిన్ తీరాన్ని తాకడంతో తూర్పు చైనాలోని పలు ప్రాంతాల నుంచి అధికారులు 10 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఉత్తర కొరియాకు చెందిన హ్యాకింగ్ గ్రూప్ కిమ్సుకీ (Kimsuky) సైబర్ దాడులను మరింత సులభంగా, సమర్థంగా నిర్వహించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టూల్స్ను అభివృద్ధి చేస్తున్నట్లు దక్షిణ కొరియాకు చెందిన సైబర్ సెక్యూరిటీ సంస్థ జీనియన్స్ (Genians) వెల్లడించింది.
పొగాకు రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీపికబురు చెప్పింది.
ప్రముఖ పేమెంట్ అగ్రిగేటర్ పేటియం మాతృ సంస్థ వన్97 కమ్యూనికేషన్ షేర్లు సోమవారం భారీగా పుంజుకున్నాయి.
ఇరాన్తో పాక్షిక స్థాయి చర్చలు జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన వేళ.. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మాత్రం తగ్గే సూచనలు కనిపించడం లేదు.
ముస్లిం వివాహాలపై కర్ణాటక హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.
రాష్ట్రంలో భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీపీపీ (పబ్లిక్-ప్రైవేట్ పార్ట్నర్షిప్) పాలసీ-2026ను విడుదల చేసింది.
మలద్వారంలో బంగారం దాచుకుని అక్రమంగా తరలిస్తున్న 24 ఏళ్ల యువకుడిని అధికారులు అరెస్టు చేశారు. ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు.
నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నిరసనలతో కొద్దిరోజుల క్రితం దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.
సాధారణంగా పెంట్హౌస్లు అంటేనే విలాసవంతమైన నివాసాలకు గుర్తుగా ఉంటాయి.
అయోధ్యలోని రామ్ మందిర్ నిర్వహణను పర్యవేక్షిస్తున్న శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది.
మహీంద్రా గ్రూప్ కీలక నియామకం చేపట్టింది.
భారత్లో కృత్రిమ మేధ (AI) ఉద్యోగాలకు డిమాండ్ భారీగా పెరుగుతోంది.
ముంబయి స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) భారతదేశంలో లిస్టయిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్స్ (REITs) పనితీరును ట్రాక్ చేసేందుకు కొత్తగా BSE REITs Indexను ప్రారంభించింది.
హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గూగుల్ తన ఫొటో బ్యాకప్ విధానంలో కీలక మార్పు చేసింది.