Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాల జోరు పెరగనుంది.
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు నగరాలకు కొత్త సవాళ్లు విసురుతున్న వేళ, హైదరాబాద్కు సంబంధించిన ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఒమన్ తీరానికి సమీపంలో భారతీయ సిబ్బంది ప్రయాణిస్తున్న నౌకలను వరుసగా అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకోవడంపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
కేరళలో మరోసారి నిపా వైరస్ భయాందోళనలు నెలకొన్నాయి. కోజికోడ్కు చెందిన 43 ఏళ్ల వ్యక్తికి నిపా వైరస్ ప్రాథమిక పరీక్షల్లో పాజిటివ్గా తేలడంతో రాష్ట్ర ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది.
దేశంలో గృహిణుల శ్రమకు మరింత గుర్తింపు కల్పించేలా సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది.
తమ పాటలను యూట్యూబ్లో అప్లోడ్ చేసే కళాకారులు ఇప్పటికే ఆ కంటెంట్ను వినియోగించే హక్కులను గూగుల్కు ఇచ్చారని పేర్కొంటూ, కాపీరైట్ కేసులో గూగుల్ తన వాదనను బలపరుస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ముగిశాయి.
దేశంలో ఎథనాల్ మిశ్రమ ఇంధనాల వినియోగాన్ని మరింత పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
వెస్ట్ బ్యాంక్లో ఏడు నెలల పాలస్తీనా చిన్నారి సామ్ ఫహద్ అబు హైకల్ మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
భారత్లో నీట్ (NEET) పరీక్ష వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, చైనా భారత పరీక్షా వ్యవస్థపై పరోక్షంగా సెటైర్లు వేసింది.
దేశంలో ఆరో తరం మొబైల్ కమ్యూనికేషన్ టెక్నాలజీ (6జీ) అమలుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.
భారత ఐటీ రంగానికి కీలక సూచిక అయిన నిఫ్టీ ఐటీ ఇండెక్స్ గురువారం భారీ పతనాన్ని నమోదు చేసింది.
భారత విమానయాన,రక్షణ రంగ చరిత్రలో గురువారం చిరస్థాయిగా నిలిచిపోయే ఘట్టం చోటుచేసుకుంది.
పశ్చిమ ఆసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాల్చుతున్న వేళ,ఇరాన్ హోర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వివాదంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది.
ఒమన్లోని షినాస్ పోర్టు సమీప సముద్ర జలాల్లో ఓ నౌకకు సంబంధించిన ఘటన చోటుచేసుకుంది.