Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
తమిళనాడులో సంచలనం రేపిన సాతాన్కుళం లాకప్ డెత్ కేసులో మదురై న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది.
దేశ రాజధాని దిల్లీ అసెంబ్లీలో భద్రత లోపం బయటపడింది. సోమవారం మధ్యాహ్నం ముసుగు ధరించిన వ్యక్తి కారుతో గేట్ నంబర్ 2ను బలవంతంగా దాటుకుని లోపలికి ప్రవేశించి, అక్కడ పూల బొకే ఉంచి పరార్ అయ్యాడు.
తోట పని అనేది చాలా ఆనందాన్ని ఇచ్చే ఓ సరదా పని. కానీ మనం సరిగా చూసుకోకపోతే, అది చాలా ఖర్చుతో కూడుకున్నది కూడా అవుతుంది.
చాలామంది పట్టించుకోని పెరిల్లా గింజలు ఇప్పుడు వాటి ఆరోగ్య ప్రయోజనాలతో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
వేసవి అంటే వేడి, చెమటలు తప్పవు. అలాంటి సమయంలో లినిన్ ఫ్యాబ్రిక్ మంచి ఎంపికగా మారుతోంది.
తై చి ఒక ప్రాచీన చైనా యుద్ధకళ. నెమ్మదిగా, క్రమబద్ధంగా చేసే కదలికలు, శ్వాసపై దృష్టి పెట్టడం దీని ప్రత్యేకత.
దేశ రాజధాని దిల్లీతో పాటు పంజాబ్, హర్యానా, చండీగఢ్ రాష్ట్రాల్లో బాంబు బెదిరింపు ఈ-మెయిల్స్ రావడం తీవ్ర ఆందోళనకు దారి తీసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం యూటర్న్ తీసుకున్నాయి.
ఇరాన్ యుద్ధ పరిస్థితులు చివరి దశకు చేరాయా? ఆ దేశ సుప్రీం నేతగా భావిస్తున్న ముజ్తబా హొస్సేనీ ఖమేనీ ఎక్కడ ఉన్నారు? గత కొన్ని రోజులుగా ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రశ్నలు చర్చకు దారితీశాయి.
దేశ రాజధానిలోని దిల్లీ అసెంబ్లీ వద్ద భద్రతా లోపం వెలుగులోకి వచ్చింది.
చీకటితో కప్పుకున్న పర్వత ప్రాంతం... చుట్టూ ప్రమాదకర పరిస్థితులు.
ఉమ్మడి పౌరస్మృతి (UCC), వన్ నేషన్-వన్ ఎలెక్షన్ అంశాలపై తమ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింతగా తీవ్రతరం అవుతున్నాయి.
భారత ఎన్నికల కమిషన్ (ECI) అస్సాం, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు ఆరు రాష్ట్రాల్లో ఉపఎన్నికల ప్రకటన చేయడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం గట్టిగా పుంజుకున్నాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు మధ్యాహ్నానికి బలంగా కోలుకుని భారీ లాభాల్లో ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది.
ఉల్లిపాయ లేకుండా వంటింట్లో పనులు జరగవు. దాదాపు ప్రతి వంటలో ఉల్లి కీలక పాత్ర పోషిస్తుంది.
ట్రయంఫ్ మోటార్సైకిళ్లు భారత్లో తన మోటార్సైకిల్ పోర్ట్ఫోలియోను తాజా మార్పులతో అప్డేట్ చేసింది.
ప్రపంచవ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ మార్కెట్లు మళ్లీ కఠిన పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి.
''నా భర్తతో నేను కలిసి జీవించలేను.మా ఇద్దరి మధ్య వయసు తేడా నా వయసుకంటే ఎక్కువగా ఉంది. ఆయన నన్ను సరిగా చూసుకోవడం లేదు.తల్లిదండ్రుల దగ్గరికీ వెళ్లాలనుకోవడం లేదు. నాకు నచ్చిన వ్యక్తితోనే జీవిస్తాను'' అని స్పష్టంగా తెలిపిన 19ఏళ్ల వివాహితకు మధ్యప్రదేశ్ హైకోర్టు మద్దతుగా నిలిచింది.
పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభం ప్రపంచాన్ని తీవ్రఆందోళనకు గురి చేస్తోంది.
చంద్రుడి వెనుక భాగంలోకి ప్రవేశించే సమయంలో ఆర్టెమిస్-2 యాత్రికులు అరుదైన అనుభవాన్ని ఎదుర్కొనబోతున్నారు.
లాస్ ఏంజెల్స్లో ఇటీవల జరిగిన కేసులో, మెటా,యూట్యూబ్ తమ ప్లాట్ఫారమ్లను పిల్లలకు వ్యసనంగా మారేలా ఉద్దేశపూర్వకంగా డిజైన్ చేశాయని జ్యూరీ తేల్చింది.
దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా పెరిగిన అనిశ్చితి,ముఖ్యంగా అమెరికా-ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో, ఆర్ బి ఐ రాబోయే ఎంపీసీ సమావేశంలో వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచే అవకాశముందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక పేర్కొంది.
బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి సోమవారం మంచి ఊరటనిచ్చే పరిణామం చోటుచేసుకుంది.
బంగ్లాదేశ్లో మీజిల్స్ (మసూచి) వ్యాప్తి తీవ్ర రూపం దాల్చింది. గత ఆరు వారాల్లో కనీసం 130 మంది చిన్నారులు మృతిచెందినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది.