Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్థాన్ పాత్రపై ఇజ్రాయెల్ అనుమానం వ్యక్తం చేసింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినా, కొన్ని ప్రాంతాల్లో దాడులు ఆగకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
తమిళనాడులో ఎన్నికల సందడి రోజురోజుకు పెరుగుతోంది. ఈ నెల 23న అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా పెరుగుతుండడంతో స్టోరేజ్ పరికరాలైన SSDలు, HDDల ధరలు గణనీయంగా పెరుగుతున్నాయి.
కృత్రిమ మేధస్సు రంగంలో ప్రముఖ సంస్థ అయిన ఆంత్రోపిక్ తాజాగా 'Claude Managed Agents' అనే కొత్త టూల్'ని విడుదల చేసింది.
ప్రపంచవ్యాప్తంగా పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే The Walt Disney Companyలో ప్రస్తుతం ఆందోళన వాతావరణం కనిపిస్తోంది.
దేశీయ స్టాక్ మార్కెట్ మళ్లీ అస్థిరతలోకి జారుకుంది. నిన్న ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ వార్తలతో మార్కెట్ భారీగా పుంజుకుంది.
ఏప్రిల్ మొదటి వారం పూర్తయినా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏ (కరవు భత్యం), డీఆర్ (డియర్నెస్ రిలీఫ్)పై ఇంకా స్పష్టత రాలేదు.
మధ్యప్రాచ్యంలో పరిస్థితులు మళ్లీ ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో అమెరికా-ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన కొన్ని గంటల్లోనే కొత్త ఉద్రిక్తతలు చెలరేగాయి.
ఇరాన్తో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
చూడడానికి చిన్నగా, గుండ్రంగా కనిపించే ఇవి అరటిపండ్లే. వీటిని 'పొప్పోలు అరటి'గా పిలుస్తారు.
ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్ హబ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా కీలకమైన ముందడుగు పడింది
హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) అంశంలో ఇరాన్ మరో కీలక ప్రకటన చేసింది.
ఇరాన్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికాతో రెండు వారాల కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరించిన కొన్ని గంటల్లోనే యూటర్న్ తీసుకుంది.
నటి రేణు దేశాయ్ పై సోషల్ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తెలుగువారైన సాయికుమార్ నియమితులయ్యారు.
అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం ప్రారంభమైంది.
కాల్పుల విరమణకు అంగీకారం కుదిరిందనే వార్తలు వెలువడిన కొన్ని గంటలకే ఇరాన్లోని లావన్ ద్వీపంలోని చమురు శుద్ధి కేంద్రంపై దాడి జరిగినట్లు ఇరాన్ వెల్లడించింది.
మొబైల్ వినియోగదారులకి కేంద్రం ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి కేంద్ర ప్రభుత్వం కేంద్ర కార్యాలయ సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రపంచ ప్రఖ్యాత ఇ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీగా ఉద్యోగాల కోతలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం వెలుగులోకి వచ్చింది.
వాట్సాప్ నుంచి ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న కొత్త సౌకర్యం ఎట్టకేలకు వినియోగదారులకు అందుబాటులోకి వచ్చింది.
భారత్లో వోక్స్వ్యాగన్ తన ప్రసిద్ధ C-సెగ్మెంట్ సెడాన్ విర్టస్కు ఫేస్లిఫ్ట్ వెర్షన్ను తీసుకురావడానికి సిద్ధమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.