Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భూమిని ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ల తీవ్రతను ఇప్పటివరకు తక్కువగా అంచనా వేసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
వాట్సాప్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూజర్నేమ్ ఫీచర్ను పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.
రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు భోజనం అనంతరం ఇచ్చే బిల్లులో 'సర్వీస్ ఛార్జీ' పేరుతో అదనపు మొత్తం కనిపించడం సాధారణమే.
త్రిపుర పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఇరాన్కు చెందిన నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకానికి విశ్వసనీయత లేదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో అక్రమ వలసలను అరికట్టే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది.
బెంగళూరుకు చెందిన మాన్సీ శర్మ అనుకోకుండా బ్లింకిట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ తప్పు చిరునామాను ఎంపిక చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ ఒత్తిడిలో ట్రేడయ్యాయి.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తొలి రోజే దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈవీ వినియోగదారులకు హ్యుందాయ్ శుభవార్త చెప్పింది.
ఆపిల్ తన ఎంపిక చేసిన కొన్ని రిటైల్ స్టోర్లలో 'లైవ్ నోట్స్' పేరుతో కొత్త కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను పరీక్షిస్తున్నట్లు సమాచారం.
భారత ప్రయాణికుల కార్ల మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతున్న మారుతి సుజుకీ మార్కెట్ వాటా గణనీయంగా తగ్గింది.
ఆస్టన్ మార్టిన్ ప్రముఖ వీడియో గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ: మోడర్న్ వార్ఫేర్ 4 కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'డ్రెడ్నాట్' అనే మిలిటరీ శైలిలోని 4x4 ఎస్యూవీని ఆవిష్కరించింది.
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
యూట్యూబ్లోని పిక్చర్-ఇన్-పిక్చర్ (PiP) ఫీచర్లో లోపం ఉన్నట్లు గూగుల్ అధికారికంగా ధృవీకరించింది.
ఆపిల్ తన మ్యాక్ ప్రో కంప్యూటర్ల కోసం ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తున్న ఎం2 ఎక్స్ట్రీమ్,ఎం3 ఎక్స్ట్రీమ్ చిప్లను మార్కెట్లోకి తీసుకురాకూడదని నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అమెరికా దాడులు కొనసాగితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
రష్యాలోని పలు నగరాల్లో ఉన్న చమురు క్షేత్రాలు,భారీ నిల్వ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ శనివారం విస్తృత స్థాయిలో డ్రోన్ దాడులు నిర్వహించింది.
దేశంలోని పలు నగరాల్లో ఇటీవల కొవిడ్ కేసులు క్రమంగా పెరుగుతున్నప్పటికీ, కొత్తగా లేదా మరింత ప్రమాదకరమైన వైరస్ వేరియంట్ వెలుగులోకి వచ్చినట్లు ఎలాంటి ఆధారాలు లేవని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై మరోసారి తన వైఖరిని స్పష్టం చేశారు.
ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా జలసిరి కార్యక్రమాన్ని విస్తృతంగా అమలు చేయడానికి సిద్ధమైంది.
యెమెన్ తీర ప్రాంతంలో ప్రయాణిస్తున్న టాంజానియా జెండాతో కూడిన ఓ వాణిజ్య ట్యాంకర్ను గుర్తు తెలియని సాయుధ వ్యక్తులు హైజాక్ చేశారు.
తెలంగాణలో వానాకాలం ప్రారంభమై దాదాపు 50 రోజులు పూర్తవుతున్నా ఆశించిన స్థాయిలో వర్షాలు కురవడం లేదు.
దక్షిణ అమెరికా దేశమైన గయానాలో ఘోర ఫెర్రీ ప్రమాదం చోటుచేసుకుంది.
ఒమిక్రాన్ ఉపవేరియంట్ ఆర్ఎఫ్.5 వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏ) స్పష్టం చేసింది.
ఉక్రెయిన్పై రష్యా మరోసారి భారీ స్థాయిలో క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, దేశ విద్యా వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సోమవారం 'చలో పార్లమెంట్' కార్యక్రమానికి పిలుపునిచ్చింది.
భారత్, స్పెయిన్ దేశాలు తమ డిజిటల్ చెల్లింపు వ్యవస్థలైన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ), బిజుమ్ (Bizum)లను పరస్పరం అనుసంధానించే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు సోమవారం ప్రారంభమైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మీడియాతో మాట్లాడారు.