Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ తన వినియోగదారులకు మరిన్ని సౌకర్యాలు అందించేలా పలు కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
భారత్లో స్మార్ట్ ఫోన్ మార్కెట్కు ఆరేళ్లలోనే అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది.
మానవుడు గరిష్ఠంగా 156 ఏండ్ల వరకు మాత్రమే జీవించే అవకాశం ఉందని, అంతకుమించి జీవించడం ప్రస్తుతం తెలిసిన జీవశాస్త్ర పరిమితుల ప్రకారం సాధ్యం కాదని తాజా శాస్త్రీయ అధ్యయనం వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో ట్రేడింగ్ సెషన్లోనూ నష్టాలతో ముగిశాయి.
దేశీయ విమానయాన రంగంలో అడుగుపెట్టేందుకు అదానీ గ్రూప్ కీలక ప్రయత్నాలు ప్రారంభించింది.
2008 ప్రపంచ ఆర్థిక సంక్షోభం,కోవిడ్ 19 మహమ్మారి వంటి కీలక పరిణామాలపై ముందుగానే హెచ్చరించిన బ్రిటిష్ జర్నలిస్ట్ రాబర్ట్ పెస్టన్ ఇప్పుడు మరో కీలక హెచ్చరిక చేశారు.
పాకిస్థాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ చేసిన తాజా వ్యాఖ్యలు దేశీయంగానే కాక అంతర్జాతీయ రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.
తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాల నుంచి క్రమంగా కోలుకుంటున్న శ్రీలంక ఇప్పుడు మరో భారీ సవాల్ను ఎదుర్కొంటోంది.
గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ తాజా త్రైమాసికంలో ఆదాయాన్ని గణనీయంగా పెంచుకున్నప్పటికీ, కృత్రిమ మేధ (ఏఐ) మౌలిక వసతులపై భారీగా ఖర్చు చేయడంతో సంస్థ నగదు ప్రవాహంపై ఒత్తిడి పెరిగింది.
నీట్ పేపర్ లీక్ను నిరసిస్తూ సోమవారం దిల్లీలో జరిగిన ఆందోళనల సందర్భంగా భద్రతా విధులు నిర్వహించిన సీఆర్పీఎఫ్ అధికారిణి సోనియా సెహ్రావత్ పేరు ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
సీజేపీ (Cockroach Janta Party-CJP) నిరసనలను అణిచివేసేందుకే ఢిల్లీ పోలీసులకు జాతీయ భద్రతా చట్టం (NSA) కింద నిర్బంధ అధికారాలు ఇచ్చారనే వార్తలను ఢిల్లీ పోలీసులు ఖండించారు.
హైదరాబాద్ నుంచి లండన్కు బయల్దేరిన బ్రిటిష్ ఎయిర్వేస్కు చెందిన BA276 విమానంలో ముగ్గురు పైలట్లు అస్వస్థతకు గురైన ఘటన కలకలం రేపింది.
ఫుడ్ డెలివరీ రంగంలోని ప్రముఖ సంస్థ జొమాటో పేరెంట్ కంపెనీ ఎటర్నల్ (Eternal) 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
దేశంలో ఎసెమ్మెస్ (SMS) ఆధారంగా జరిగే సైబర్ మోసాలు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.
ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ల జాబితాలో భారత పాస్పోర్ట్ ర్యాంక్ మరోసారి తగ్గింది.
ప్రభుత్వరంగ చమురు సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)తన 10 కేజీల ఎల్పీజీ సిలిండర్ల సేవలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.
ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల మధ్య మార్కెట్లోకి వచ్చిన టెస్లా ఎలక్ట్రిక్ పికప్ ట్రక్ సైబర్ట్రక్ అమ్మకాల్లో ఆశించిన ఫలితాలను సాధించలేకపోయింది.
దేశీయ కార్ల మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన కాంపాక్ట్ ఎస్యూవీలలో ఒకటైన మారుతి సుజుకీ బ్రెజ్జా ఫేస్లిఫ్ట్ మోడల్ను కంపెనీ రేపు అధికారికంగా విడుదల చేయనుంది.
అమెరికాలో కృత్రిమ మేధస్సు (AI) ఆధారిత శాస్త్రీయ పరిశోధనలకు మరింత ఊతమివ్వడానికి ట్రంప్ ప్రభుత్వం భారీ నిర్ణయం తీసుకుంది.