Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఎఫ్సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది.
పంజాబ్లోని అమృత్సర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ బదిలీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ శుక్రవారం కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు 44 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల ఫీజుల వివరాల ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
దేశవ్యాప్తంగా 10వేల మందికిపైగా భారతీయులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ వాట్సాప్ మాల్వేర్ దాడిని విజయవంతంగా అడ్డుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ అత్యల్ప కాలంలోనే విశేష పురోగతి సాధించి దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్గా నిలిచిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది.
ఇటీవల ఎన్డీఏలో చేరిన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలో నష్టాలతో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు పెరగడం, ఫైనాన్షియల్ రంగానికి చెందిన షేర్లలో అమ్మకాల ఒత్తిడి పెరగడంతో ప్రధాన సూచీలు దిగజారాయి.
ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకోనుంది.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన NEET-UG 2026 ప్రశ్నాపత్రం లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) కీలక చర్యలు చేపట్టింది.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) సేవలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు చెందిన భారతీయ మూలాల వ్యోమగామి అనిల్ మేనన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) వెలుపల తన తొలి స్పేస్వాక్ను విజయవంతంగా పూర్తి చేశారు.
జంతర్ మంతర్లో నిరసనలకు అనుమతి ఇవ్వడంపై దిల్లీ హైకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
గూగుల్ మ్యాప్స్ను మరింత ఉపయోగకరంగా మార్చే దిశగా గూగుల్ కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ భారత్లో తన నాలుగో క్లౌడ్ రీజియన్ను హైదరాబాద్లో ప్రారంభించింది.
మాజీ అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ వర్మపై వెలుగులోకి వచ్చిన 'క్యాష్-అట్-హోమ్' వివాదానికి సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని, కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను శుక్రవారం సుప్రీంకోర్టు స్వీకరించేందుకు నిరాకరించింది.
ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించే సమయంలో అధిక జీతానికి ప్రాధాన్యం ఇవ్వాలా? లేక విలువైన అనుభవాన్ని సంపాదించాలా? అనే ప్రశ్నకు సిండికేట్ బ్యాంక్ మాజీ ఛైర్మన్ అజయ్ నానావతి యువతకు ఆలోచింపజేసే సూచనలు చేశారు.
భారత్లో వాట్సాప్ కొత్త ఫీచర్ను పరీక్షిస్తోంది.
భారత వైద్యరంగంలో మరో కీలక ముందడుగు పడుతోంది.
దిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) వైద్యులు అత్యంత క్లిష్టమైన బేరియాట్రిక్ శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించి 209 కిలోల బరువున్న వ్యక్తికి కొత్త జీవితాన్ని అందించారు.
భారత వాయుసేన (ఐఏఎఫ్)లో స్క్వాడ్రన్ లీడర్ భావనా కాంత్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నారు.
వందేమాతరం గేయానికి చట్టపరమైన రక్షణలను మరింత బలోపేతం చేసే నేషనల్ ఆనర్ (సవరణ) చట్టం-2026కు రాష్ట్రపతి ఆమోదం లభించింది.
భారత్తో పాటు మరికొన్ని దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే సోలార్ సెల్స్, సోలార్ మాడ్యూళ్లపై 15 శాతం టారిఫ్ (దిగుమతి సుంకం) విధిస్తున్నట్లు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.