Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వందేమాతరం గానంపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో దాడికి దిగింది.
ఇరాన్లోని అత్యంత కీలకమైన భూగర్భ స్థావరాల్లో ఒకటైన పికాక్స్ మౌంటెన్ (Pickaxe Mountain) వద్ద నిర్మాణ పనులు 2026లో గణనీయంగా పెరిగినట్లు తాజా ఉపగ్రహ చిత్రాల విశ్లేషణలో వెల్లడైంది.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) రూపొందించిన ఏఐ ఆధారిత పోస్టర్పై తీవ్ర వివాదం చెలరేగింది.
హ్యుందాయ్ తన ప్రముఖ ఎస్యూవీ అల్కజార్లో కొత్త వేరియంట్ను భారత మార్కెట్లో విడుదల చేసింది.
ల్యాప్టాప్ను ఒంటిపై పెట్టుకుని గంటల తరబడి ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప లాభాలతో ముగిశాయి.
కర్ణాటకలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ కొనసాగుతోంది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ)కు ముంబై వినియోగదారుల కమిషన్ గట్టి ఎదురుదెబ్బ ఇచ్చింది.
వాతావరణ అంచనాల్లో కృత్రిమ మేధ (AI) సాంకేతికత కీలక మార్పులకు కారణమవుతోంది.
ఉత్తర కొరియా తన ప్రధాన యోంగ్బ్యాన్ అణు కేంద్రంలో కొత్త యురేనియం శుద్ధి కేంద్రాన్ని నిర్మించినట్లు ఐక్యరాజ్య సమితి అణు పర్యవేక్షణ సంస్థ (IAEA) వెల్లడించింది.
భారత స్టాక్ మార్కెట్లు ఒడుదొడుకులకు లోనవుతున్నప్పటికీ మ్యూచువల్ ఫండ్స్పై ఇన్వెస్టర్ల నమ్మకం మాత్రం తగ్గడం లేదు.
బంగ్లాదేశ్లో మీజిల్స్(తట్టు)వ్యాధి తీవ్రంగా వ్యాపిస్తోంది.
జూనియర్ మహిళల హాకీ ఆసియా కప్లో టీమ్ఇండియా అదరగొట్టింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన హామీ ఇచ్చారు.
వోల్వో తన ప్రముఖ SUV మోడల్ XC40కి 2028 వెర్షన్ను ఆవిష్కరించింది.
వేలాది మంది అమెరికన్లు, పలు సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని మూడు భారతీయ కంపెనీలు అక్రమంగా సేకరించి చోరీ చేశాయని ఆరోపిస్తూ.. వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా సెనేటర్లు డిమాండ్ చేశారు.
మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకుడు, ప్రముఖ సామాజిక సేవల్లో చురుకుగా ఉండే బిల్ గేట్స్ ఆఫ్రికా అభివృద్ధికి ఎప్పుడూ మద్దతు ఇస్తుంటారు.