Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
సికింద్రాబాద్ బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్ ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
కృత్రిమ మేధ (AI) రంగంలో డీప్సీక్ మరో కొత్త మోడల్ను తీసుకొచ్చింది.
పాకిస్థాన్ మరోసారి తన తీరును బయటపెట్టిందని సిక్కు యాత్రికులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) మానవాళి అభివృద్ధికి దోహదపడుతున్నప్పటికీ.. దాని దుర్వినియోగంపై ఆందోళనలు పెరుగుతున్నాయి.
సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ దేశాలు గత నెలలో కుదుర్చుకున్న మక్కా రక్షణ ఒప్పందం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
8వ అంతర్జాతీయ బ్రిక్స్ సదస్సుకు భారత్ ఆతిథ్యం ఇవ్వనున్న విషయం తెలిసిందే.
వాణిజ్యం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వరకు పలు కీలక అంశాల్లో తన ఆలోచనలు, ప్రతిపాదనలను ప్రపంచం ముందుంచేందుకు భారత్ సిద్ధమవుతోంది.
ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ సైనిక దాడులు మొదలవడంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి.
బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు భారత రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.
బ్రిక్స్ 18వ శిఖరాగ్ర సదస్సుకు దేశ రాజధాని దిల్లీ సిద్ధమైంది.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రం అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు వేగంగా పెరుగుతున్నాయి.
చైనా, ఇరాన్ సహా పలు దేశాలకు చెందిన వ్యక్తులు, ప్రభుత్వ అనుబంధ సంస్థలు తమ నిఘా కార్యకలాపాల్లో ఆంత్రోపిక్ సంస్థకు చెందిన క్లాడ్ AIని ఉపయోగించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.
పరారీలో ఉన్న వ్యాపారవేత్త విజయ్ మాల్యా కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక వాదన చేసింది.
బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. గత మూడు వారాలుగా పసిడి రేట్లు క్రమంగా తగ్గుతూ రావడంతో కొనుగోలు చేయాలనుకున్న వారికి కొంత ఊరట లభించింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'సంజీవని' కార్యక్రమాన్ని డిసెంబర్ 10 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో 2026-27 విద్యా సంవత్సరానికి అందుబాటులో ఉన్న అండర్గ్రాడ్యుయేట్ (ఎంబీబీఎస్) సీట్లకు సంబంధించిన వివరాలను జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) గురువారం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య కృష్ణా జలాల పంపిణీకి సంబంధించిన వివాదంలో దాఖలైన రిట్ పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.
బ్యాంకు ఖాతాదారులకు ముఖ్యమైన సమాచారం.
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం (DHS) రూపొందించిన ఓ ఏఐ పోస్టర్ తీవ్ర వివాదానికి కారణమైంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనర్ల వేతనాలు,పెన్షన్లలో మార్పులు చేసేందుకు ఏర్పాటైన 8వ కేంద్ర వేతన సంఘం (8th Central Pay Commission) ముందు ఉద్యోగ సంఘాలు తమ డిమాండ్లను ఉంచుతున్నాయి.
Astra అనే తమ సరికొత్త, అత్యంత శక్తిమంతమైన AI మోడల్కు భారీగా డిమాండ్ రావడంతో ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది.
భారత్ వద్ద సుమారు 190 అణ్వాయుధాలు ఉండొచ్చని అమెరికాకు చెందిన ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ (ఎఫ్ఏఎస్) అంచనా వేసింది.
డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో ఘోర విషాదం చోటుచేసుకుంది.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఉత్తరాంధ్రలో శుక్ర,శనివారాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ), వాతావరణ శాఖ తెలిపాయి.
హెచ్-1బీ వీసాలపై అమెరికాలో పనిచేస్తున్న విదేశీ ఉద్యోగులకు ట్రంప్ ప్రభుత్వం మరో కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కు చేరుకున్నారు.
కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం వందేమాతరం గానంపై కీలక ఆదేశాలు జారీ చేసింది.
జోర్డాన్లోని అమెరికా వైమానిక స్థావరంపై ఇరాన్ క్షిపణులతో దాడికి దిగింది.