Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
జార్ఖండ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (JPSC) నిర్వహించిన సివిల్స్ ప్రిలిమ్స్-2025లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం విచారించింది.
ఉత్తర్ప్రదేశ్లో పోలీసులకు, గోవుల అక్రమ రవాణాదారులకు మధ్య కాల్పులు జరిగాయి.
జంతర్ మంతర్లో విద్యార్థుల నిరసనల సందర్భంగా మహిళా ఆందోళనకారులపై లైంగిక వేధింపులు,హింసకు పాల్పడ్డారన్న ఆరోపణలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.
అయోధ్య రామమందిరంలోని విరాళాలు చోరీకి గురైనట్లు జర్నలిస్టు అభిషేక్ ఉపాధ్యాయ చేసిన రిపోర్టింగ్ అప్పట్లో సంచలనం సృష్టించింది.
బీజింగ్లో జరుగుతున్న 'వరల్డ్ హ్యూమనోయిడ్ రోబో గేమ్స్'లో చైనాకు చెందిన 'తియాన్గాంగ్ ఆల్ట్రా (Tiangong Ultra)' హ్యూమనోయిడ్ రోబో సంచలనం సృష్టించింది.
అమెరికా వీసా నిబంధనల్లో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి.
ప్రముఖ ఆభరణాల సంస్థ లలితా జువెలరీ మార్ట్ ఐపీఓ స్టాక్ మార్కెట్లో ఘనంగా అరంగేట్రం చేసింది.
జైపూర్లోని జీ స్టూడియోలో ఆదివారం జరిగిన 'మిస్ యూనివర్స్ ఇండియా 2026' గ్రాండ్ ఫినాలేలో కేరళకు చెందిన 19 ఏళ్ల కజియా లిజ్ మెజో విజేతగా నిలిచింది.
అమెరికా తమపై ఆర్థిక యుద్ధాన్ని కొనసాగిస్తే చమురు ఎగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఇరాన్ హెచ్చరించింది.
నేపాల్ రాజకీయాల్లో సంచలనంగా ఎదిగిన బాలేంద్ర 'బాలెన్' షా.. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది నెలల్లోనే అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారు.
ఆపిల్ తన iMac లైనప్ను కొత్త M6 చిప్తో అప్డేట్ చేసేందుకు సిద్ధమవుతోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి పుణెలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అనూహ్య అనుభవం ఎదురైంది.
పవన విద్యుత్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన సుజ్లాన్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తన కార్యకలాపాలను మరింత విస్తరించేందుకు సిద్ధమైంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మరోసారి సమ్మెకు రంగం సిద్ధమైంది.
ఆపిల్ తన రిటైల్ స్టోర్లలోని 'అవెన్యూస్' విభాగాన్ని కొత్తగా మార్చేందుకు సిద్ధమవుతోంది.
భారత విమానయాన రంగంలో ప్రముఖ సంస్థగా ఉన్న జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ కీలక ప్రకటన చేసింది.
తమిళనాడులో విజయ్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై దృష్టి మరింత పెంచుతోంది.
జీ7 సదస్సులో భాగంగా ఫ్రాన్స్లో ప్రధాని నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న మీడియా సమావేశంపై అమెరికా రాయబారి సెర్గియో గోర్ కీలక విషయాలను వెల్లడించారు.
అమెరికాలోని నెవాడా రాష్ట్రం రెనో నగరంలో భారీ కార్చిచ్చు వేగంగా విస్తరిస్తోంది.
ఫాస్ట్ ఫ్యాషన్ దిగ్గజం షీన్ (SHEIN) హాంకాంగ్లో ప్రారంభ పబ్లిక్ ఆఫర్ (IPO)ను ప్రారంభించింది.
గాజా స్ట్రిప్లో ఆదివారం జరిగిన రెండు ఇజ్రాయెల్ వైమానిక దాడుల్లో నాలుగేళ్ల బాలుడు సహా కనీసం ఇద్దరు మృతి చెందారు.
బ్యాంకింగ్ లావాదేవీల్లో ఇప్పటికీ చెక్కులను ఉపయోగిస్తున్న ఖాతాదారులు తమ చెక్ బుక్లో కొత్త భద్రతా ఫీచర్లు ఉన్నాయో లేదో ఒకసారి పరిశీలించుకోవడం మంచిది.
అమెరికాలోని ఫ్లోరిడాలో 23 ఏళ్ల యువ పైలట్ చూపించిన సమయస్ఫూర్తి, ధైర్యం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.
దేశవ్యాప్తంగా ఉల్లి ధరలు భారీగా పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు చేపట్టింది.
బంగారం,వెండి ధరలు మరోసారి భగ్గుమంటున్నాయి. గత కొన్ని రోజులుగా విలువైన లోహాల ధరలు రోజురోజుకూ పెరుగుతూ రికార్డు స్థాయిల వైపు దూసుకెళ్తున్నాయి.
తెలంగాణలో ఆటో, క్యాబ్, స్కూల్ వ్యాన్ డ్రైవర్లు చేపట్టాలనుకున్న నిరవధిక సమ్మె విరమించారు.
పశ్చిమ ఆఫ్రికా దేశమైన గినియా రాజధాని కొనాక్రీలో భారీ విషాదం చోటుచేసుకుంది.
గిరిజనులను ఏళ్లుగా వేధిస్తున్న భూముల సమస్యకు పరిష్కారం చూపే దిశగా ఆంధ్రప్రదేశ్'లోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్'లో చిన్న, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఈలు) ప్రోత్సహించడంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇరాన్పై ఆర్థిక ఒత్తిడిని మరింత తీవ్రతరం చేసేందుకు సిద్ధమవుతోంది.