Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు, ఇరాన్ నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రహస్యంగా చిన్న విమానంలో ప్రయాణించిన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో మూడు కొత్త విమానాశ్రయాల నిర్మాణానికి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది.
ఇంధనం అవసరం లేకుండా నీటిని ఎత్తిపోసే వినూత్న హైడ్రోలిఫ్ట్ను కాకినాడ జిల్లా పెదపూడి మండలానికి చెందిన రైతు పంపన శ్రీనివాస్ రూపొందించారు.
ఆంధ్రప్రదేశ్ నుంచి గత ఐదేళ్లలో భారీగా మిర్చి ఎగుమతులు జరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ (ఐఎస్ఏ) ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణను సిద్ధం చేస్తోంది.
సరకు రవాణాను మరింత సులభతరం చేయడంతో పాటు పోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు విశాఖపట్టణం పోర్టులో రూ.334.89 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ నిర్మించనున్నారు.
దక్షిణ కొరియా, అమెరికా సంయుక్తంగా నిర్వహించనున్న 'ఉల్చి ఫ్రీడమ్ షీల్డ్' సైనిక విన్యాసాలు ప్రారంభానికి సిద్ధమవుతున్న వేళ ఉత్తర కొరియా మరోసారి క్షిపణి ప్రయోగంతో కవ్వింపు చర్యకు దిగింది.
బలూచిస్థాన్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలని కోరుతూ బలూచ్ వేర్పాటువాద నేత మిర్ యార్ బలూచ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు.
దేశంలోని అత్యంత విలువైన 300 వ్యాపార కుటుంబాల సంపద గత రెండేళ్లలో భారీగా పెరిగింది.
కృత్రిమ మేధ (AI) వినియోగం పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాలపై ప్రభావం కొనసాగుతోంది.
అమెరికాలో వలస ప్రయోజనాలు పొందాలనుకునే వారికి ఇకపై ఆన్లైన్ దరఖాస్తు విధానం తప్పనిసరి కానుంది.
కొలంబియాలో భారీ భూకంపం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ఫుకెట్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ఎయిర్ ఇండియా AI2379 విమానంలో ఆగస్టు 4న చోటుచేసుకున్న ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాలిడే ఫొటోపై రాజకీయ వివాదం మొదలైంది.
అంతరిక్ష రంగంలో భారత్-అమెరికా సహకారం మరింత విస్తరించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.
భారత్ అగ్ని-6 కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఈ క్షిపణి అసాధారణ స్థాయిలో సుదీర్ఘ పరిధిని కలిగి ఉండొచ్చన్న ప్రచారం ఇందుకు కారణం.
భారత్లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ మందగించింది.పెరుగుతున్న ఫోన్ ధరల ప్రభావంతో చైనా బ్రాండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి.
చైనా అంతరిక్ష ప్రయోగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సూర్య గ్రహణం రాబోతోంది.. అసలు గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది? దాని మార్గాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారన్నది ఆసక్తికరం.
ఇన్నాళ్లుగా హెచ్పీవీ టీకా గురించి మాట్లాడినప్పుడు అమ్మాయిలు, ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
థాయిలాండ్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల మార్గమధ్యంలో తీవ్ర కుదుపులకు గురైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.
దేశంలో ఏటా లక్షలాది రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.