Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు.
చిరకాల మిత్రదేశమైన భారత్కు ఇంధనం, ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సహకరిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
భారత ఆటో మొబైల్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మంచి ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.
ఓపెన్ఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. చాట్జీపీటీను రూపొందించిన సంస్థ.. ChatGPT Plus సబ్స్క్రైబర్లకు Codex, ChatGPT Work వినియోగంపై మళ్లీ ఐదు గంటల పరిమితిని తీసుకొస్తోంది.
పెట్రోల్లో ఇథనాల్ కలిపే విషయంలో కేంద్ర ప్రభుత్వం మరింత కఠిన నిబంధనలు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
ఆధునిక యుద్ధ విధానాల్లో సాంకేతికతకు అమెరికా మరింత ప్రాధాన్యం ఇస్తోంది.
హైదరాబాద్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వాహనదారుల నుంచి జరిమానాలను నేరుగా వారి ఫాస్టాగ్ ఖాతాల నుంచి వసూలు చేసే విధానాన్ని తీసుకురావడంపై అధికారులు ఆలోచిస్తున్నారు.
ఇస్లాంలో హిజాబ్ ధరించడం తప్పనిసరి మతపరమైన ఆచారం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది.
ప్రపంచంలోని మిగతా ప్రాంతాలతో అంటార్కిటికా ఖండాన్ని నేరుగా అనుసంధానించేందుకు సముద్రగర్భ ఫైబర్-ఆప్టిక్ కేబుల్ ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఓ అధ్యయనం వెల్లడించింది.
ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా అలీ ఖమేనీ ఉనికిపై అనుమానాలు కొనసాగుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంచదార ధరలకు కళ్లెం వేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి.
అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం వీసాల విషయంలో మరింత కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
టెక్ ప్రపంచంలో శాంసంగ్ తదుపరి ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ Galaxy S27 Ultraకు సంబంధించిన వివరాలు లీకయ్యాయి.
నివిడియా(NVIDIA) గ్రోక్ 3 ఎల్పీఎక్స్ ఏఐ చిప్ పూర్తి స్థాయి ఉత్పత్తిని ప్రారంభించింది.
రక్షాబంధన్ పండగ రోజున సోదరుడి చేతికి రాఖీ కట్టి,అతడికి మిఠాయి తినిపించడం ఆనవాయితీ.
బంగారం ధరలు వరుసగా హెచ్చుతగ్గులకు గురవుతున్నాయి.
మార్కెట్లో సైబర్ భద్రతను మరింత పెంచే ఉద్దేశంతో భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ) కొత్త పోర్టల్ను ప్రారంభించింది.
దక్షిణ కొరియాలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ కంపెనీ, ఉద్యోగులను ప్రాతినిధ్యం వహిస్తున్న కార్మిక సంఘం మధ్య వేతనాలు, బోనస్లపై తాత్కాలిక ఒప్పందం కుదిరింది.
తెలంగాణలో ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు నోటీసులు జారీ చేసే కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది.