Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
2025కి వీడ్కోలు చెప్పే సమయం దగ్గరపడింది. ఈ ఏడాది అన్ని రంగాలతో పాటు సినిమా పరిశ్రమ కూడా ఎన్నో మైలురాళ్లను అధిగమించింది.
2025వ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ కోసం అభివృద్ధి,పారిశ్రామిక రంగంలో ఒక ప్రత్యేక మైలురాయి గా నిలిచింది.
ప్రధాని నరేంద్ర మోదీ దేశ అభివృద్ధిపై సంతృప్తి వ్యక్తం చేశారు.
ఎలక్ట్రిక్ వాహనాల దిగ్గజం టెస్లా, భారత్లో తన చార్జింగ్ నెట్వర్క్ను విస్తరించడంలో ముందున్నది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈ రోజు ఎక్కువగా స్థిరంగా కొనసాగాయి.ఉదయం కొంత నష్టంతో ప్రారంభమైన సూచీలు,తర్వాత కొద్దిగా లాభపడినప్పటికీ, చివరికి అమ్మకాల ఒత్తిడితో మళ్లీ నష్ట ప్రాంతంలోకి వెళ్ళి స్వల్ప నష్టాల వద్ద ముగిశాయి.
మహేష్ బాబు హీరోగా, ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్-అడ్వెంచర్ చిత్రం 'వారణాసి'.
ప్రముఖ కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) భారత్లోని ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం మరో కొత్త సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
'చిరంజీవి హనుమాన్ - ది ఎటర్నల్' సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేశారు.
ఇటీవల ముగిసిన ఐపీఎల్-2026 మినీ వేలంలో ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కామెరూన్ డొనాల్డ్ గ్రీన్ భారీ సంచలనం సృష్టించాడు.
భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) ఆపిల్ వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేసింది.
ఇండిగోలో ఇటీవల ఏర్పడిన సంక్షోభ సమయంలో సంస్థకు అండగా నిలిచిన సిబ్బందికి సీఈవో పీటర్ ఎల్బర్స్ కృతజ్ఞతలు తెలిపారు.
యూరప్ నాయకులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
మిడ్-వేల్స్కు చెందిన దంపతులు రెండోసారి జాతీయ లాటరీలో రూ.లక్షల (సుమారు £1 మిలియన్) జాక్పాట్ గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీనరేగా)ను రద్దు చేసి, దాని స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్' (వీబీ జీ రామ్ జీ) బిల్లుకు లోక్సభ గురువారం ఆమోదం తెలిపింది.
ప్రఖ్యాత కార్ల తయారీ కంపెనీ జేఎస్డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా (JSW MG Motor) తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మక గౌరవం దక్కింది.
ప్రపంచంలో క్రిస్మస్ పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఇది క్రైస్తవ సోదరుల అత్యంత ముఖ్యమైన పండుగగా గుర్తించబడింది.
స్నాప్ చాట్ వినియోగదారుల కోసం వీడియో ఎడిటింగ్ను మరింత సులభంగా మార్చే లక్ష్యంతో 'క్విక్ కట్' (Quick Cut) అనే కొత్త ఫీచర్ను స్నాప్చాట్ పరిచయం చేసింది.
స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టిన కొద్ది రోజుల్లోనే ఈ-కామర్స్ రంగంలోని ప్రముఖ సంస్థ మీషో (Meesho) ఇన్వెస్టర్లకు ఊహించని లాభాలను అందించింది.
క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని ఇంటిని డెకరేట్ చేయడం సాధారణమే.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజెద్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఆస్ట్రేలియా సీనియర్ స్పిన్ బౌలర్ నాథన్ లియోన్ అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన తాజాగా తన ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో హాట్టాపిక్గా మారింది.