Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఈ ఖరీఫ్ సీజన్లో తెలంగాణకు ఇంకా 2 లక్షల టన్నుల యూరియా ఇవ్వాలని కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ను అభ్యర్దించినట్లు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
కేరళలో 16 ఏళ్ల మైనర్ బాలుడిపై పదే పదే లైంగిక దాడులు జరిగిన ఘోర సంఘటన బయటకు వచ్చింది.
మంగళవారం ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై, తరువాత ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ లాభాలను చవి చూశాయి.
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో భారీగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా అనేక ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తుతోంది.
భారతదేశంలో జనాభా 140 కోట్ల మందిని చేరుకుంది. అయినా మా నుంచి బుట్టెడు మొక్కజొన్న పొత్తులైనా కొనరు అంటూ అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఇటీవల అక్కసు వెళ్లగక్కారు.
కుటుంబ సభ్యుల్ని చంపితే ఎలా ఉంటుందో పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఇప్పుడు తెలిసి వస్తోంది.
మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
న్లైన్ ఫుడ్ డెలివరీ సేవలు మరింత ప్రియం కానునున్నాయి.
ప్రస్తుతం దేశంలో జీఎస్టీ వ్యవస్థలో భారీ మార్పులు జరగబోతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా చాట్జీపీటీ ద్వారా వినియోగదారులను ఆకట్టుకుంటున్న ఓపెన్ఏఐ సంస్థ కృత్రిమ మేధ (AI) రంగంలో మరో ముందడుగు వేసింది.
దసరా నవరాత్రుల వేళలో అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో అలంకారంలో దర్శనమిస్తారు. ఈ విషయం అందరికి తెలిసిందే.
దేశంలో నూతనంగా అమలైన వలస చట్టాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం సుమారు 16,000 మంది విదేశీయులను (Foreigners) బహిష్కరించేందుకు (Deportation) చర్యలు చేపడుతున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.
హైదరాబాద్ వాసులకు పాస్పోర్ట్ సేవలు మరింత సౌకర్యవంతంగా ఉండేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మరో ఖగోళ అద్భుతానికి అంతరిక్షం వేదికకానుంది. ఈ నెలలోనే త్వరలో ఒక గ్రహశకలం సమీపంగా వచ్చి భూమిని పలకరించి వెళ్లనుంది.
స్టూడెంట్స్, యువతను ప్రధానంగా లక్ష్యంగా చేసుకుని స్విగ్గీ కొత్త యాప్ను లాంఛ్ చేసినట్టు తెలుస్తోంది.
మనీలాండరింగ్ కేసులో మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్పకు ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్) సమన్లు జారీ చేసింది.
సొంత ఆస్తుల్లో భారీ వాణిజ్య, నివాస సముదాయాలను అభివృద్ధి చేయడానికి తెలంగాణ ఆర్టీసీ ముందడుగు వేస్తోంది.
తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో సమగ్రంగా రూపొందించబోయే బస్ స్టేషన్ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది.
దేశవ్యాప్తంగా ఈ నెల 17 నుండి అక్టోబరు 2 వరకు "స్వాస్థ్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్" పేరుతో కేంద్ర ప్రభుత్వం మహిళల ఆరోగ్యం పట్ల ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టింది.
తెలంగాణలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరం (2025-26) ఇంటర్ ప్రథమ సంవత్సరం కోసం విద్యార్థుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది.