Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
భారతదేశంలో ఏరోస్పేస్ రంగంలో ఇటీవల కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
దుబాయ్లో ఇంకొక ఆకాశహర్మ్యం సందర్శకులను ఆకట్టుకునేందుకు సిద్ధంగా ఉంది.
కొత్త టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 భారత మార్కెట్లో విడుదలైంది.
ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిన వెబ్సిరీస్ 'స్క్విడ్ గేమ్' (Squid Game). మూడు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ వినోదంతో పాటు థ్రిల్ను అందించిందని చెప్పవచ్చు.
మలయాళి బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'పరదా'.
కేరళకు చెందిన నర్సు నిమిష ప్రియ (Nimisha Priya) కేసు ఎంతో సున్నితమైన అంశమని, ఆమెను మరణశిక్ష నుంచి తప్పించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయం అందిస్తోందని కేంద్ర విదేశాంగశాఖ స్పష్టంచింది.
తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది.
చాణక్య మహర్షి అనేక విషయాలపై ఉపదేశాలు ఇచ్చారు. ఆయన సూచనలు అనుసరిస్తే మన జీవితం సక్రమంగా సాగుతుందని చెప్పబడింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు మళ్లీ నష్టాలను చవిచూశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, ట్రేడింగ్ ముగిసే సమయానికి సూచీలు నష్టాల్లో నిలిచాయి.
పతంజలి గ్రూప్కు చెందిన పతంజలి ఫుడ్స్ తమ బోనస్ షేర్లను ప్రకటించింది.
కరువు భయంతో విలవిలలాడుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు శుభవార్త.
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) లో అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై ఇప్పటికే సీఐడీ,ఈడీ అధికారులు విచారణ చేపట్టిన విషయం తెలిసిందే.
బిహార్లోని పాట్నానగరంలో ఉన్న పారస్ హెచ్ఎంఆర్ఐ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది.
ప్రపంచవ్యాప్తంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగాల కోత కొనసాగుతోంది.
అమెరికా-పాకిస్థాన్ మధ్య సంబంధాలు క్రమంగా బలపడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
విక్టరీ వెంకటేష్ తన విభిన్నమైన సినిమాల ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతూ ఉన్నాడు.
బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బిఎల్ఎ) పాకిస్థాన్ సైన్యాన్ని తీవ్రంగా వేధిస్తోంది.
హంద్రీనీవా ఫేజ్-1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో, గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు.
కృత్రిమ మేధస్సు ఆధారంగా పనిచేసే సెర్చ్ ఇంజిన్, చాట్జీపీటీ తరహాలో ఉన్న 'పర్ప్లెక్సిటీ' యాప్ ఎయిర్టెల్ వినియోగదారులకు శుభవార్త అందించింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ నగరం మరోసారి పరిశుభ్రతలో తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది.
విమాన కాక్పిట్ నుంచి 'మేడే కాల్' వస్తే పరిస్థితి ఎంత భయంకరమో అందరికీ తెలుసు.
తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం సీజన్లో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతానికి 28 శాతం తక్కువగా వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వం వెల్లడించింది.
హైదరాబాద్ కాచిగూడ రైల్వే స్టేషన్ల నుంచి తమిళనాడు, కేరళకు వెళ్లే పలు ప్రత్యేక వీక్లీ రైళ్ల సేవలను దక్షిణ మధ్య రైల్వే అక్టోబర్ వరకు పొడిగించినట్లు ప్రకటించింది.
తెలంగాణలోని చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.
వాతావరణమార్పులు,రుతుపవనాల గమనంలో వచ్చిన మార్పుల కారణంగా ఉపరితల,భూగర్భ జలాల స్థితిగతులు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
నాగర్కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్ మండలానికి చెందిన పెద్దపులుల అభయారణ్యంలో కృష్ణమ్మ వంకలు తిరుగుతూ ప్రవహించే అందాన్ని చూస్తుంటే రెండు కన్నులు చాలవని అనిపిస్తుంది.
గన్నవరం వైసీపీ నేత వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్ సెన్సార్ బోర్డు చర్యలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
'ధడక్' చిత్రంలో ప్రేమికులుగా నటించి హిట్ అందుకున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ ,ఇషాన్ ఖట్టర్ మరోసారి కలిసి నటించిన చిత్రం'హోమ్బౌండ్'.