Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దిల్లీ పెల్లెట్ గన్ ఘటనపై ఎట్టకేలకు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వలసల నియంత్రణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం క్యూఆర్ పరిధిలో నిర్మించనున్న ఇందిరమ్మ ఇళ్ల టవర్స్లో ఫ్లాట్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారికి అధికారులు కీలక సమాచారం అందుబాటులోకి తీసుకొచ్చారు.
భారత్ ఆర్థిక వృద్ధి ఈ ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనా వేసిన 6.7 శాతాన్ని మించి దాదాపు 7 శాతానికి చేరే అవకాశం ఉందని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా తెలిపారు.
బంగారం ధరలు ఈ వారం భారీగా పుంజుకున్నాయి.
భూమి ఆవిర్భవించి దాదాపు 460 కోట్ల సంవత్సరాలు గడిచినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప మార్పులతో ముగిశాయి.
కర్ణాటకలోని రైల్వే స్టేషన్లలో ఆహార భద్రతపై ప్రత్యేక తనిఖీలు చేపట్టారు.
26/11 ముంబయి ఉగ్రదాడులకు దాదాపు 18 ఏళ్ల తర్వాత భారత్ కీలక న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది.
హైదరాబాద్ ఐటీ కారిడార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
సోమాలియా, యెమెన్ తీరాల్లో వేర్వేరుగా జరిగిన రెండు ఘటనల్లో 22 మంది భారతీయులు ఉన్న రెండు వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
రాజస్థాన్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వెంటాడి చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉందని పోలాండ్ స్పష్టం చేసింది.
దిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్లను ఉపయోగించడంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
దిల్లీ-NCRలో తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో H1N1 కేసులు,ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.
యూరప్కు చెందిన ప్రధాన అంతరిక్ష రాకెట్ అరీయాన్ 6లో చేపట్టాల్సిన 'బ్లాక్ 3' అప్గ్రేడ్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) రద్దు చేసింది.
మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఐర్లాండ్లోని చారిత్రక గోతిక్ శైలిలో నిర్మించిన స్ట్రాంకల్లీ క్యాసిల్ను కొనుగోలు చేశారు.
ఓపెన్ఏఐ తన ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ కోసం కొత్త ఆపిల్ మెసేజెస్ ప్లగిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది.
డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్ను సమావేశపరిచే యోచనలో ఉందా? వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ పార్లమెంట్ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక ఊరట కల్పించింది.
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను ట్రాన్స్జెండర్నని నమ్మించి, ఇంటికి పట్టిన చెడు దిష్టిని తొలగించేందుకు పూజలు చేస్తానంటూ ఓ యువకుడు 25 ఏళ్ల ఎయిర్హోస్టెస్ను మోసం చేశాడు.