Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
బాలీవుడ్ ప్రముఖ నటి రాణీ ముఖర్జీకి తన సినీ ప్రయాణంలో మరో అరుదైన గౌరవం దక్కింది.
స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక్కరోజు ముందు దేశ రాజధాని దిల్లీలో బాంబు బెదిరింపులు కలకలం రేపాయి.
ఒకప్పుడు భారతదేశంలో ఐటీ ఉద్యోగానికి ఎంతో గౌరవం ఉండేది.
తుంగభద్ర జలాశయంలోకి వరద నీటి చేరిక కొనసాగుతోంది.
తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తూ సీఎం జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా అస్వస్థతకు గురయ్యారు.
థాయిలాండ్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల ప్రయాణ మధ్యలో తీవ్ర కుదుపులకు గురైంది.
నాగాలాండ్ మంత్రి టెంజెన్ ఇమ్నా అలోంగ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
దేశంలోనే అతిపెద్ద జీవిత బీమా సంస్థల్లో ఒకటైన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) వద్ద కోట్లాది పాలసీదారుల నుంచి ప్రీమియం రూపంలో భారీ మొత్తంలో నిధులు సమకూరుతాయి.
దేశంలో 2027 జనాభా లెక్కల నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాట్లు ప్రారంభించింది.
టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ షేరులో భారీ పతనం కనిపించింది.
హైదరాబాద్లోని నల్సార్ లా యూనివర్సిటీ విద్యార్థుల నిరసన వ్యవహారంలో బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (BCI) తీసుకున్న కఠిన నిర్ణయంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పందించారు.
ఇండిగో విమానం రద్దవడంతో ప్రయాణికురాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా లగేజీ బెల్ట్పైకి ఎక్కి విమానాశ్రయ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.
టాటా సన్స్ ప్రస్తుత ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ మరోసారి పదవిలో కొనసాగేందుకు ఆసక్తి చూపకపోవడంతో ఆయన వారసుడి ఎంపిక ప్రక్రియ మొదలైంది.
మిడిల్ఈస్ట్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ అమెరికా మరో కీలక యుద్ధనౌకను రంగంలోకి దింపేందుకు సిద్ధమవుతోంది.
దేశ విభజన కారణంగా ఎన్నో జీవితాలు ఛిన్నాభిన్నమయ్యాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీసు, అగ్నిమాపక, హోంగార్డ్, పౌర రక్షణ తదితర విభాగాల్లో సేవలందిస్తున్న సిబ్బందికి కేంద్ర ప్రభుత్వం గ్యాలంట్రీ, సేవా పతకాలను ప్రకటించింది.
గోదావరి పుష్కరాలు-2027 నిర్వహణకు సంబంధించి తెలంగాణ కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది.
బెంగళూరు నగరంలో నివసిస్తున్న వాహనదారులకు కొత్త నిబంధనలు రానున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ఈనెల 15వ తేదీ నుంచి పంపిణీ చేయనున్న కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను అత్యాధునిక భద్రతా ప్రమాణాలతో రూపొందించింది.
గుజరాత్లో చండీపుర వైరస్ ఆందోళన కలిగిస్తోంది.
గోల్డ్ ప్రియులకు శుభవార్త. వరుసగా మూడు రోజుల పాటు పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది.
జూలైలో భారత్ వస్తు ఎగుమతులు జోరందుకున్నాయి. వార్షిక ప్రాతిపదికన 19.63 శాతం వృద్ధి చెంది 4,424 కోట్ల డాలర్లకు (సుమారు రూ.4.22 లక్షల కోట్లు) చేరాయి.
భారత్-పాకిస్థాన్ మధ్య సింధూ జలాల ఒప్పందం విషయంలో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరోసారి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.