Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
లక్నో నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కలకలం రేపింది.
ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్యకు సంబంధించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
భారత్లో ఉన్నత విద్యా వ్యవస్థకు తక్షణ సంస్కరణలు అవసరమని నీతి ఆయోగ్ తాజా నివేదిక హెచ్చరించింది.
నేపాల్లో భోటేకోశి నది ఉగ్రరూపం దాల్చింది. ఆకస్మికంగా వచ్చిన వరదలతో చైనా సరిహద్దుకు సమీపంలోని నేపాల్లోని రసువా జిల్లా తీవ్రంగా దెబ్బతింది.
భారత్-జపాన్ మధ్య స్టార్టప్ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ (Piyush Goyal)ఓ కొత్త ప్రతిపాదన చేశారు.
దిల్లీలో ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల అనంతరం యువత,ముఖ్యంగా జెన్జీని ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు సోషల్ మీడియాపై మరింత దృష్టి పెట్టారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో కీలక విజయాన్ని సాధించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి.
సాధారణంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా తొలగించాలా అని శాస్త్రవేత్తలు ఆలోచిస్తుంటారు.
నేపాల్ను ఆకస్మికంగా సంభవించిన మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి.
ఆగస్టు 27-28 మధ్యరాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.
మధ్యప్రదేశ్లోని సింగ్రౌలీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే రామ్ నివాస్ షా కారును ఫైరింజిన్ నీటితో శుభ్రం చేసిన ఘటన వివాదాస్పదంగా మారింది.
భారత్లో గ్రాడ్యుయేట్లలో నిరుద్యోగం ఆందోళనకర స్థాయిలో ఉందని నీతి ఆయోగ్ పేర్కొంది.
వ్యాపారం చేయాలనుకునే ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు, వైద్యులు ముందుగా సేల్స్ నేర్చుకోవాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వెంబు సూచించారు.
ఉత్తర నేపాల్లో బుధవారం ఉదయం సంభవించిన మెరుపు వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి.
ప్రపంచంలోని ప్రముఖ ఆటో మొబైల్ సంస్థల్లో ఒకటైన వోక్స్వ్యాగన్ భారీ సవాళ్లను ఎదుర్కొంటోంది.
డిజిటల్ యుగంలో వాట్సాప్ వినియోగం భారీగా పెరిగింది.
పశ్చిమాసియా పరిణామాల నుంచి ఎదురవుతున్న ప్రతికూల ప్రభావాలు.. కృత్రిమ మేధ (AI) రంగంలో పెరుగుతున్న డిమాండ్ నుంచి లభిస్తున్న సానుకూలతల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 'టగ్ ఆఫ్ వార్'ను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జివా తెలిపారు.
సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ భారీగా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతోంది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్స్ సంస్థలు తదుపరి తరం హెలికాప్టర్ ఇంజిన్ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు తుది ఒప్పందం కుదుర్చుకున్నాయి.
కర్ణాటకలో ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' పూర్తి గేయాన్ని ఆలపించబోమని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
హెచ్-1బీ వీసాలపై అమెరికా ప్రతిపాదించిన భారీ ఫీజుల పెంపుపై ఇండియన్-అమెరికన్ అడ్వొకసీ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (FIIDS) ఆందోళన వ్యక్తం చేసింది.
తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
టీఎంసీకి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుల నాణ్యతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పర్ప్లెక్సిటీ తన కొత్త పర్సనల్ కంప్యూటర్ ఏజెంట్ను 'పోర్టబుల్ కంప్యూటర్' పేరుతో విడుదల చేసింది.
అమెజాన్ తన 21 ఏళ్ల క్రౌడ్సోర్సింగ్ వర్క్ ప్లాట్ఫామ్ మెకానికల్ టర్క్ (Mechanical Turk)ను మూసివేయాలని నిర్ణయించింది.