Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
డిజిటల్ యుగంలో వాట్సాప్ వినియోగం భారీగా పెరిగింది.
పశ్చిమాసియా పరిణామాల నుంచి ఎదురవుతున్న ప్రతికూల ప్రభావాలు.. కృత్రిమ మేధ (AI) రంగంలో పెరుగుతున్న డిమాండ్ నుంచి లభిస్తున్న సానుకూలతల మధ్య ప్రపంచ ఆర్థిక వ్యవస్థ 'టగ్ ఆఫ్ వార్'ను ఎదుర్కొంటోందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టిలినా జార్జివా తెలిపారు.
సాఫ్ట్బ్యాంక్ గ్రూప్ భారీగా నిధులు సమీకరించేందుకు సిద్ధమవుతోంది.
హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్), ఫ్రాన్స్కు చెందిన సఫ్రాన్ హెలికాప్టర్ ఇంజిన్స్ సంస్థలు తదుపరి తరం హెలికాప్టర్ ఇంజిన్ను సంయుక్తంగా అభివృద్ధి చేసేందుకు తుది ఒప్పందం కుదుర్చుకున్నాయి.
కర్ణాటకలో ప్రభుత్వ కార్యక్రమాల్లో 'వందేమాతరం' పూర్తి గేయాన్ని ఆలపించబోమని ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పష్టం చేశారు.
హెచ్-1బీ వీసాలపై అమెరికా ప్రతిపాదించిన భారీ ఫీజుల పెంపుపై ఇండియన్-అమెరికన్ అడ్వొకసీ సంస్థ ఫౌండేషన్ ఫర్ ఇండియా అండ్ ఇండియన్ డయాస్పొరా స్టడీస్ (FIIDS) ఆందోళన వ్యక్తం చేసింది.
తెలంగాణలో రానున్న రెండు, మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
టీఎంసీకి చెందిన 20 మంది తిరుగుబాటు ఎంపీలను అనర్హులుగా ప్రకటించాలంటూ ఆ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
ప్రభుత్వ మౌలిక వసతుల ప్రాజెక్టుల నాణ్యతపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పర్ప్లెక్సిటీ తన కొత్త పర్సనల్ కంప్యూటర్ ఏజెంట్ను 'పోర్టబుల్ కంప్యూటర్' పేరుతో విడుదల చేసింది.
అమెజాన్ తన 21 ఏళ్ల క్రౌడ్సోర్సింగ్ వర్క్ ప్లాట్ఫామ్ మెకానికల్ టర్క్ (Mechanical Turk)ను మూసివేయాలని నిర్ణయించింది.
కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది.
ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధ వాతావరణం మరింత తీవ్రంగా ఉన్న సమయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాకిస్థాన్ మాజీ ప్రధాని, తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారులు ఖాసిం, సులేమాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ఉత్తర్ప్రదేశ్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.
అమెరికా, కెనడా మధ్య వాణిజ్య వివాదం మరింత ముదురుతోంది.
భారత్లో గుడ్డు ధరలు ఒక్కసారిగా పెరుగుతున్నాయి.
దేశంలో విమాన ప్రయాణాలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది.
ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయాన్ని కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా హిందుస్థాన్ కాపర్లో ఆఫర్ ఫర్ సేల్ (OFS) చేపట్టింది.
2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ను నిర్మించాలంటే దేశ అంతర్గత భద్రత పటిష్ఠంగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు.
పండుగ సీజన్ ప్రారంభానికి ముందే బంగారం,వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి.
ఇరాన్ నుంచి చమురు, పెట్రోకెమికల్ ఉత్పత్తుల వాణిజ్యంలో భాగస్వామ్యమయ్యారన్న ఆరోపణలతో భారత్కు చెందిన నాలుగు సంస్థలు, ముగ్గురు వ్యక్తులపై అమెరికా ఆంక్షలు విధించింది.
ఇన్స్టాగ్రామ్ రీల్స్ తయారీ ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు 'ఫస్ట్ డ్రాఫ్ట్' (First Draft) పేరుతో కొత్త ఫీచర్ను తీసుకొచ్చింది.
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్లోని పాకిస్థాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (PIMS) ఆసుపత్రిలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.
ఓపెన్ఏఐలో డేటా సెంటర్ల విభాగం అధిపతిగా పనిచేస్తున్న క్రిస్ మలోన్ సంస్థను వీడారు. ఓపెన్ఏఐ
దక్షిణ కొరియాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతం జెజు ద్వీపంలో వరుసగా మృతదేహాలు బయటపడటం కలకలం రేపుతోంది.
దేశ రాజధాని దిల్లీలో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) కేసులు వేగంగా పెరుగుతున్నాయి.