Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
థాయిలాండ్లోని నోంతబురి ప్రాంతంలో శుక్రవారం జరిగిన స్కూల్ కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
స్మార్ట్ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్టాప్లను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రుణగ్రహీతల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.
లోక్సభ ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో నిర్వహించనున్న 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమానికి ఎదురైన అనిశ్చితి తొలగింది.
అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాల జారీలో భారీ తగ్గుదల నమోదైంది.
ఆంధ్రప్రదేశ్లో పర్యాటక అభివృద్ధికి గత రెండేళ్లలో ఏడు ప్రాజెక్టులను ఎంపిక చేసి రూ.375.08 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆయుష్ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రూ.257 కోట్ల నిధులు మంజూరు చేయాలని నేషనల్ ఆయుష్ మిషన్కు ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.
పోలవరం ప్రాజెక్టు తొలి దశకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు 41.15 మీటర్ల నీటి నిల్వ స్థాయి వరకే పరిమితమైనప్పటికీ, ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్ నిర్మాణ పనులు పూర్తి జలాశయ మట్టం (ఎఫ్ఆర్ఎల్) అయిన 45.72 మీటర్ల వరకు కొనసాగుతాయని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్భూషణ్ చౌధరి స్పష్టం చేశారు.
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం అమెరికాలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలస విధానాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
పశ్చిమాసియాను నెలలుగా వణికిస్తున్న యుద్ధ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న బోఫోర్స్ కేసుకు సంబంధించిన చివరి న్యాయపరమైన ప్రక్రియకూ సుప్రీంకోర్టు ముగింపు పలికింది.
బంగ్లాదేశ్లో అధ్యక్ష ఎన్నికలను ఈ నెల 20న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు భారత్ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు.
యెమెన్లో హౌతీ తిరుగుబాటుదారులు గురువారం చేపట్టిన దాడుల్లో కనీసం 30 మంది ప్రభుత్వ సైనికులు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు.
వ్యవసాయ అవశేషాలు, పశువుల వ్యర్థాలను ఆదాయ వనరులుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నగరవాసులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది.
విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.
అంటార్కిటికాలో కొన్ని ప్రాంతాల్లో మంచుపై కనిపించే గులాబీ రంగు మరకలు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.
దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ)లో మరిన్ని వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినప్పటికీ, ఈ ప్రక్రియను అమలు చేసిన తీరు మార్కెట్ను ఆశ్చర్యానికి గురిచేసింది.
ప్రకృతిలో కప్పలు వంటి అనేక ఉభయచర జీవులు రెండు భిన్న వాతావరణాల్లో జీవించగలవు.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.
భారత్లో బలహీన రుతుపవనాలు, పశ్చిమాసియా-ఉక్రెయిన్ యుద్ధాల ప్రభావంతో ప్రపంచ ఆహార ధరలు మరోసారి పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.
సూర్యుడి ఉపరితలంపై ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అద్భుత దృశ్యాలను ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు.