Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దేశీయ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది.
దేశవ్యాప్త నిరసనలకు ముందు కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే తన ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదిక ఎక్స్లో పంచుకున్నారు.
ఉత్తర్ప్రదేశ్-నేపాల్ సరిహద్దు వద్ద భారత భద్రతా బలగాలు చేపట్టిన సంయుక్త ఆపరేషన్లో కీలక ఉగ్ర కుట్ర వెలుగులోకి వచ్చింది.
నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనలు ఉద్ధృతంగా కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు కొనసాగుతున్నట్లు ఆ దేశం ప్రకటించింది.
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగం వేగంగా మారుతోంది. సంప్రదాయ పెట్రోల్, డీజిల్ వాహనాలకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ)వినియోగం క్రమంగా పెరుగుతోంది.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) ఉద్యోగుల చిరకాల ఆకాంక్ష అయిన ప్రభుత్వంలో విలీన ప్రక్రియకు ప్రభుత్వం వేగం పెంచింది.
గత కొద్ది రోజులుగా వరుసగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలకు శుక్రవారం బ్రేక్ పడింది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు, గల్ప్ దేశాల్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి భద్రతపై నెలకొన్న ఆందోళనలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మళ్లీ పెరుగుతున్నాయి.
ఇజ్రాయెల్లో ఓ 40 ఏళ్ల భారతీయుడు అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందాడు.
దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
దేశ రాజధాని దిల్లీలో సీజేపీ (Cockroach Janta Party) ఆందోళనల సందర్భంగా హింసకు పాల్పడిన నిరసనకారుల పాస్పోర్టులను రద్దు చేయనున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రచారాన్ని ఢిల్లీ పోలీసులు ఖండించారు.
కృత్రిమ మేధ(ఏఐ)ఆధారిత ఆరోగ్య సేవల విస్తరణలో భాగంగా ఓపెన్ఏఐ తన చాట్జీపీటీ హెల్త్ ఫీచర్ను అమెరికాలోని వినియోగదారులందరికీ అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రపంచ ప్రఖ్యాత అంతరిక్ష సంస్థ స్పేస్-X తన స్టార్షిప్ రాకెట్ 13వ సమీకృత పరీక్షా ప్రయోగాన్ని ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా శుక్రవారానికి వాయిదా వేసింది.
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఉద్యమం కీలక దశకు చేరుకుంది.
ఆంధ్రప్రదేశ్లో విమానయాన, డ్రోన్ రంగాల అభివృద్ధికి ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు తక్కువ ధరకే బియ్యం అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.