Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
హైడ్రా, శాంతా శ్రీరాం కన్స్ట్రక్షన్ కంపెనీకి సంబంధించిన కేసులో తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
2020 ఈశాన్య దిల్లీ అల్లర్ల సందర్భంగా ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారి అంకిత్ శర్మ హత్య కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) మాజీ కౌన్సిలర్ తాహిర్ హుస్సేన్కు కోర్టు జీవిత ఖైదు విధించింది.
ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్)ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటరు జాబితాను ఎన్నికల అధికారులు విడుదల చేశారు.
అయోధ్య రామాలయంలో విరాళాల చోరీ జరిగిందనే ఆరోపణలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం కొనసాగుతోంది.
వ్యాపారంలో విజయం సాధించాలంటే నాణ్యమైన సేవలతో పాటు వినియోగదారుల దృష్టిని ఆకర్షించే ప్రత్యేకత కూడా అవసరం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించనున్న భోగాపురం ఎయిర్పోర్టులో ఆగస్టు 17 నుంచి సాధారణ విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లోనూ లాభాలతో ముగిశాయి.
భారత్లోని విమానాశ్రయాల్లో రాబోయే సంవత్సరాల్లో విమాన సర్వీసులకు అంతరాయాలు పెరిగే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది.
భవిష్యత్ ఘటనలపై తాను గతంలో చేసిన కొన్నిఅంచనాలు నిజమయ్యాయని చెప్పుకుంటూ "లివింగ్ నోస్ట్రడామస్"గా గుర్తింపు పొందిన అథోస్ సలోమే మరో సంచలన హెచ్చరిక చేశారు.
దేశంలో నైరుతి రుతుపవనాలు ఆగస్టు తొలి పక్షంలో మరింత బలపడనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ)తెలిపింది.
పాకిస్థాన్లో పెరుగుతున్న యువత అసంతృప్తి భవిష్యత్తులో భారీ ఉద్యమాలకు దారితీయవచ్చని ఆ దేశ హోం మంత్రి మొహ్సిన్ నక్వీ హెచ్చరించారు.
కృత్రిమ మేధస్సు (AI) సేవలను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారుల కోసం ఆపిల్ కొత్త చెల్లింపు ప్లాన్ను తీసుకురావచ్చని సంకేతాలు కనిపిస్తున్నాయి.
భారతీయ మామిడి పండ్లకు విదేశీ మార్కెట్లలో మరింత ప్రాధాన్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది.
గోదావరి నదికి ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరదనీరు చేరుతుండటంతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి.
వ్యాపారం,స్టాక్ మార్కెట్ లేదా ట్రేడింగ్లో లాభాలు వస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుందని అందరికీ తెలుసు.
ఆగస్టు 1న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవనుంది.