Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఎస్-400 వాయు రక్షణ వ్యవస్థలో ఉపయోగించే వాహనాలు భారీ పరిమాణంలో ఉండటానికి ప్రధాన కారణం వాటిపై మోసే బరువు, పరికరాలే.
హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల ప్రజలకు జలమండలి కీలక అలర్ట్ జారీ చేసింది.
వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం కారణంగా భూములు, ఆస్తులు కోల్పోయిన నిర్వాసితుల సంక్షేమంపై ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నేపాల్లో భోటెకోశి నది సృష్టించిన వరదల విధ్వంసం అంతకంతకూ తీవ్రతరమవుతోంది.
ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కీలక ప్రకటన చేశారు.
స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి.
ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
నేపాల్లో వరద ముప్పు ఇంకా కొనసాగుతోంది. ఆకస్మిక వరదలు సంభవించిన రెండు రోజులకే టిబెట్ వైపు ఉన్న ఓ సరస్సు నుంచి నీరు ఉద్ధృతంగా పొంగిపొర్లుతున్నట్లు నేపాల్ అధికారులు వెల్లడించారు.
నేపాల్లో వరదల కారణంగా గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
బొగ్గు గనుల తవ్వకాల్లో 136 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న తెలంగాణ ప్రభుత్వ రంగ సంస్థ సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తన కార్యకలాపాలను మరింత విస్తరించే దిశగా కీలక అడుగు వేసింది.
మహారాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (MPSC) డ్రగ్ ఇన్స్పెక్టర్ పరీక్ష పేపర్ లీక్ కేసు దర్యాప్తులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.
రాఖీ పండుగ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కూల్ విద్యార్థులతో కాసేపు సరదాగా గడిపారు.
అమెరికా తయారు చేసే జావెలిన్ యాంటీ ట్యాంక్ మిస్సైల్ వ్యవస్థను భారత్ కొనుగోలు చేయనున్నట్లు అమెరికా రాయబారి సెర్గియో గోర్ వెల్లడించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిన్న కుమారుడు బారన్ ట్రంప్ను హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందన్న వార్తలను ఇరాన్ భద్రతా చీఫ్ మొహ్సెన్ రేజాయీ ఖండించారు.
ఒక్క హిమనీనదం విరిగిపడితేనే నేపాల్లో ఎంతటి విధ్వంసం చోటుచేసుకుందో ఇప్పుడు చూస్తున్నాం.
ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ప్రాంతీయ అభివృద్ధికి దోహదపడే కీలక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న ప్రముఖ లగ్జరీ హోటల్ 'ది ఒబెరాయ్ ఉదయ్విలాస్'లో ఓ కుటుంబం 10 రోజుల పాటు బస చేసిన తర్వాత భారీ బిల్లు చెల్లించేందుకు నిరాకరించిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.
పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI)కు సంబంధించిన గూఢచర్య నెట్వర్క్ను దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ గుర్తించి ఛేదించింది.
ఉద్యోగి పనితీరును బట్టి ఇంక్రిమెంట్ ఎంత ఇవ్వాలి? ప్రమోషన్ ఎవరికి ఇవ్వాలి? సాధారణంగా ఇలాంటి నిర్ణయాలను మేనేజర్లు తీసుకుంటారు.
రష్యాపై పాశ్చాత్య దేశాలు విధించిన ఆంక్షలు కెనడాలో కార్ల దొంగతనాలకు ఎలా దారితీశాయి?
నేపాల్లో భూకంప విషాదం నుంచి కోలుకోకముందే.. దాని పొరుగు దేశాలైన చైనా, భారత్లో భూమి కంపించింది.
కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ రాసిన జ్ఞాపకాల పుస్తకం 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్'ను ప్రచురించాలన్న నిర్ణయం నుంచి పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఇండియా వెనక్కి తగ్గినట్లు సమాచారం.
రష్యన్ భాష మాట్లాడే హ్యాకర్ల బృందం స్పేస్-Xకు చెందిన ఏఐ కోడింగ్ సహాయక సాధనం 'కర్సర్'ను ఉపయోగించి ఈ ఏడాది ప్రారంభంలో కనీసం ఏడు కంపెనీలపై సైబర్ దాడులకు పాల్పడినట్లు వెల్లడైంది.