Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దేశ రాజధాని దిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల గురువారం అధికారులు కూల్చివేత చర్యలు చేపట్టారు.
ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్ ఫాస్ట్ట్రాక్ కోర్టులో పనిచేస్తున్న అదనపు జిల్లా, సెషన్స్ జడ్జి రవికుమార్ దివాకర్ విచారిస్తున్న దాదాపు 100 హత్య కేసులను మరో కోర్టుకు బదిలీ చేశారు.
హర్మూజ్ జలసంధిలో అమెరికా సైన్యం రహస్య షిప్పింగ్ కారిడార్ను నిర్వహిస్తున్నట్లు అమెరికా మీడియా సంచలన కథనాన్ని ప్రచురించింది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)మరో కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త కుమార మంగళం బిర్లాకు చెందిన ఆదిత్య బిర్లా గ్రూప్ అనుబంధ సంస్థ ఆదిత్య బిర్లా క్యాపిటల్ లిమిటెడ్ (ABCL) గోల్డ్ లోన్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.
మెటా ఆధీనంలోని ఇన్స్టాగ్రామ్ 13 ఏళ్లలోపు పిల్లల విషయంలో అనుసరించిన విధానంపై ఆ సంస్థ మాజీ ఇంజినీరింగ్ డైరెక్టర్ ఆర్టరో బెజెర్ కోర్టులో సంచలన ఆరోపణలు చేశారు.
క్యాన్సర్ చికిత్స రంగంలో మరో కీలక ముందడుగు పడింది.
అగ్రరాజ్యం అమెరికా ఆర్థిక వ్యవస్థపై అప్పుల భారం తీవ్ర ఒత్తిడిని పెంచుతోంది.
బంగారం,వెండి ధరలు మరోసారి స్వల్పంగా తగ్గాయి.
ఇరాన్పై అమెరికా సైనిక దాడులు కొనసాగుతున్న వేళ.. ఆ దేశ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడంపైనా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దృష్టి పెట్టారు.
బ్రిటన్ రాజకుటుంబానికి చెందిన ప్రిన్స్ హ్యారీ,ఆయన భార్య మేఘన్ మర్కెల్ మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో ఖాసీ స్టూడెంట్స్ యూనియన్ (KSU) చేపట్టిన బ్లాక్ ఫ్లాగ్ మోటార్ సైకిల్ ర్యాలీ బుధవారం హింసాత్మకంగా మారింది.
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) రంగం వేగంగా విస్తరిస్తుండటంతో తైవాన్ ఆర్థిక వ్యవస్థకు భారీ ప్రయోజనం కలుగుతోంది.
ఎస్బీఐ బీఎస్బీడీ ఖాతాదారులకు అక్టోబర్ 1, 2026 నుంచి నగదు ఉపసంహరణపై కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి.
తెలంగాణలో 2026-27 వానాకాలం సీజన్లో సాగునీటి ప్రాజెక్టుల కింద సుమారు ఏడు లక్షల ఎకరాలకు నీరు అందించేలా నీటిపారుదల శాఖ ప్రణాళిక రూపొందించింది.
హైదరాబాద్లో మరో భారీ ఆయిల్ ప్యాకేజింగ్ ప్లాంట్ త్వరలో అందుబాటులోకి రానుంది.
పార్టీ ప్రతిష్ఠకు నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్న సొంత నేతలపై కాంగ్రెస్ అధిష్ఠానం ఇక కఠినంగా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది.
కొవ్వాడ అణు విద్యుత్ కేంద్రం కోసం 2,079 ఎకరాల భూమిని సేకరించే ప్రక్రియ పూర్తయిందని ఇంధనశాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు.
అంతర్జాతీయ స్థాయిలో మరో కీలక సదస్సుకు విశాఖపట్టణం సిద్ధమవుతోంది.
అమెరికా రాజకీయాల్లో తెలుగు మూలాలున్న వారి ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది.
ఉత్తర కొరియా వద్ద 57 శక్తిమంతమైన అణ్వాయుధాలు ఉన్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు.
కెన్యాలో ఘోర హెలికాప్టర్ ప్రమాదం చోటుచేసుకుంది. సఫారీ ప్రయాణంలో ఉన్న హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో అందులో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.
దేశవ్యాప్తంగా పరీక్ష పత్రాల లీకేజీలు, పరీక్షల్లో అవకతవకలు వంటి అంశాలపై విద్యార్థులు, యువత వరుసగా ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక సదస్సుకు చెన్నై వేదిక కానుంది.
ఇరాన్ను అంతర్జాతీయంగా ఒంటరి చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత కఠిన వైఖరి అవలంబిస్తున్నారు.