Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
బంగ్లాదేశ్లో కీలక రాజకీయ పరిణామం చోటుచేసుకుంది.
హిమాచల్ ప్రదేశ్లో శుక్రవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించినట్లు ది న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో వెల్లడించింది.
దేశవ్యాప్తంగా పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ ఘటనలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది.
దిల్లీలో జూలై 20న జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)'సంసద్ చలో' నిరసనలో పెలెట్ గన్స్ వాడారా అనే అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (EPFO) 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఉద్యోగుల భవిష్యనిధి (EPF) ఖాతాలపై 8.25 శాతం వార్షిక వడ్డీ జమ చేసే ప్రక్రియను ప్రారంభించింది.
కృత్రిమ మేధ (AI) వ్యవస్థలు అదుపు తప్పి ప్రజలకు ప్రమాదంగా మారే పరిస్థితులు ఏర్పడితే వాటిని వెంటనే నిలిపివేసే అధికారాన్ని అమెరికా ప్రభుత్వానికి కల్పించేందుకు కొత్త చట్టం ప్రతిపాదించారు.
ప్రపంచ గణితశాస్త్రంలో అత్యున్నత గౌరవంగా భావించే ఫీల్డ్స్ మెడల్ను ఈసారి తొలిసారిగా ఇద్దరు చైనా గణిత శాస్త్రవేత్తలు అందుకొని చరిత్ర సృష్టించారు.
మరణాన్ని జయించాలనే లక్ష్యంతో వివిధ ప్రయోగాలు చేస్తున్న ప్రముఖ బయోహ్యాకర్ బ్రయాన్ జాన్సన్ మరోసారి వార్తల్లో నిలిచారు.
భారతీయ స్టాక్ మార్కెట్ శుక్రవారం (జూలై 24) ఉదయం ట్రేడింగ్లో భారీ ఒత్తిడిని ఎదుర్కొంది.
సోషల్ మీడియా, ఇతర డిజిటల్ వేదికల్లో కోర్టు విచారణలకు సంబంధించిన ఆడియో, వీడియో రికార్డింగ్లను అనుమతి లేకుండా పోస్టు చేయడం, మళ్లీ షేర్ చేయడం లేదా అప్లోడ్ చేయడంపై సుప్రీంకోర్టు తాత్కాలిక ఆంక్షలు విధించింది.
సముద్ర జీవుల ప్రపంచం ఇప్పటికీ ఎన్నో రహస్యాలతో నిండి ఉంది.
జీప్ తన 85 ఏళ్ల వారసత్వాన్ని పురస్కరించుకుని భారత్లో మెరిడియన్ 85వ యానివర్సరీ ఎడిషన్'ను విడుదల చేసింది.
దేశవ్యాప్తంగా ప్రశ్నపత్రాల లీక్ ఘటనలు కలకలం రేపుతున్న వేళ వాటిని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.
నీట్-యూజీ ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై సుప్రీంకోర్టు మరోసారి తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు తీసుకోలేదన్న వార్తలను భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)సూర్యకాంత్ ఖండించారు.
భారత మార్కెట్లో క్రూయిజర్ బైక్ల విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి హోండా తన రెబెల్ 300,రెబెల్ 500 మోటార్సైకిళ్లను అధికారికంగా ఆవిష్కరించింది.
విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యులు, బంధువులు లేదా స్నేహితులను దుబాయ్కు ఆహ్వానించే యూఏఈ నివాసితులకు ప్రత్యేక ప్రోత్సాహకాలను అందించేందుకు దుబాయ్ ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రకటించింది.
జమ్ముకశ్మీర్లోని అనంత్నాగ్లో విధుల్లో ఉన్న హెడ్ కానిస్టేబుల్ అషిక్ హుస్సేన్ ఖురేషీ ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన ఘటన అనంతరం భద్రతా బలగాలు లోయ అంతటా విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టాయి.
దేశ రాజధాని ఢిల్లీలో సీజేపీ(కాక్రోచ్ పార్టీ)చేపట్టిన నిరసనలు కొనసాగుతున్నాయి.
లండన్లోని విలాసవంతమైన హోటల్లో సౌదీ అరేబియా యువరాజు అబ్దుల్లా బిన్ ఫహద్ అల్ సౌద్ (29) మృతిచెందిన ఘటనకు సంబంధించి బ్రిటన్ అధికారులు నిర్వహించిన విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఐదో రోజూ తీవ్ర ప్రతిష్ఠంభనకు దారితీసింది.
జంతర్మంతర్లో కొనసాగుతున్న నిరసనలకు దూరంగా ఉండాలంటూ ఢిల్లీ యూనివర్సిటీ (డీయూ) విద్యార్థులకు జారీ చేసిన అడ్వైజరీపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
కార్లలో ప్రయాణికులు అత్యవసర పరిస్థితుల్లో సురక్షితంగా బయటపడేలా కొత్త భద్రతా నిబంధనలను తీసుకురావడానికి అమెరికా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది.
జూలై నెలలో భారత ప్రైవేట్ రంగ వృద్ధి నాలుగేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
భారత ద్విచక్ర వాహన మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేయడానికి హోండా మోటార్సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) భారీ అడుగు వేసింది.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆంత్రోపిక్ తన క్లాడ్ వాయిస్ మోడ్కు మరో కీలక అప్డేట్ను ప్రకటించింది.
దేశీయ ఈ-కామర్స్ రంగంలో అగ్రగామిగా ఉన్న ఫ్లిప్కార్ట్ ఫుడ్ డెలివరీ మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు సన్నాహాలు వేగవంతం చేసింది.