Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావడంతో పాటు,దశాబ్దాలుగా కొనసాగుతున్న అతి తక్కువ వడ్డీ రేట్ల విధానం నుంచి క్రమంగా బయటపడే చర్యల్లో భాగంగా జపాన్ కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేటును 31 ఏళ్ల గరిష్ఠానికి పెంచింది.
ఆంధ్రప్రదేశ్ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణ రంగం అభివృద్ధికి కీలక ముందడుగు పడింది.
ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన అత్తా, కోడలు ప్రాణాలు కోల్పోయారు.
దక్షిణ అమెరికాలోని బొలీవియాలో అరుదైన కొత్త అడవి పిల్లి జాతిని శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి మరో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ విక్రయాలు భారత్లో ప్రారంభమయ్యాయి.
నిర్ణీత సమయంలో బ్రీత్ టెస్ట్కు హాజరుకాకపోవడంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 8 మంది పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసింది.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పేరు, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) తాత్కాలికంగా నిలిపివేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తే అభిమానుల్లో కనిపించే ఉత్సాహం మరోసారి స్పష్టమైంది.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది.
కృత్రిమ మేధ (AI) వ్యవస్థలకు తన విస్తృతమైన ప్రపంచ గణాంకాలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి (UN) టెక్ దిగ్గజం గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది.
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
అక్రమ వలసలను అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం కింద తొలి కేసు నమోదైంది.
ఆపిల్ సంస్థ తన డిజిటల్ చెల్లింపుల సేవ 'ఆపిల్ పే'ను భారత్లో వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
పింట్రెస్ట్(Pinterest)తన వినియోగదారుల కోసం 'Restyle' పేరుతో కొత్త AI ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
59 ఏళ్ల వయసులో.. అదీ మూడు దశాబ్దాల పాటు పనిచేసిన సంస్థలో ఉద్యోగం కోల్పోతే ఎవరైనా కుంగిపోతారు.