Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఇరాన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో భారీ స్థాయిలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది.
విశాఖపట్టణంలోని రుషికొండ భవనాల వినియోగంపై పరిశీలన జరిపేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం భారత్పై కూడా పడుతోంది.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఇరాన్,ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు తీవ్ర స్థాయికి చేరుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రభావం చూపుతున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా నాలుగో రోజు లాభాల్లో ముగిశాయి.
టర్కీ దేశంలోని ఇస్తాంబుల్లో ఉన్న ఇజ్రాయెల్ కాన్సులేట్ భవనం బయట మంగళవారం కాల్పుల ఘటన కలకలం రేపింది.
బాలీవుడ్లో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan)మరోసారి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ముందుకు వచ్చారు.
అమెరికాకు చెందిన ప్రముఖ టెక్ సంస్థ Oracle Corporation ఇటీవల ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో, ఇప్పుడు కొత్త చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా హిలరీ మాక్సన్ను నియమించింది.
మణిపూర్లో ఉద్రిక్త పరిస్థితులు మరింత ఉదృతమయ్యాయి. రాకెట్ దాడి జరిగిన ఘటనతో రాష్ట్రంలో ఉద్రిక్తతలు పెరిగాయి.
హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని అమెరికా విధించిన గడువు ముగియడానికి సమయం దగ్గరపడుతున్న వేళ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ కీలక ప్రకటన చేశారు.
రాజ్నాథ్ సింగ్(Rajnath Singh)పాకిస్థాన్పై తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు.
భారత సైన్యం తన ఆయుధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులు దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో, ప్రభావిత రంగాలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది.
ఎయిర్ ఇండియా తాజాగా దేశీయ, అంతర్జాతీయ విమానాలపై ఫ్యూయల్ సర్చార్జ్ పెంచింది.
భారత్ వెనిజులా నుంచి ముడి చమురు దిగుమతులను భారీగా పెంచుతోంది.
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దుబాయ్లో నివసిస్తున్న ధనవంతులలో అనిశ్చితి పెరుగుతోంది.
మెటా సంస్థ కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది.
పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు రోజురోజుకీ మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి.
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ భార్యకు మూడు దేశాల పాస్పోర్టులు ఉన్నాయని, ఆమె ఆస్తులను అఫిడవిట్లో వెల్లడించలేదని కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేరా చేసిన ఆరోపణలు రాజకీయంగా కలకలం రేపాయి.
అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 యాత్రలో ఒక ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది.
ప్రపంచ ప్రముఖ టెక్ కంపెనీలు అయిన ఓపెన్ఏఐ, ఆంత్రోపిక్, గూగుల్ అరుదుగా ఒకే వేదికపైకి వచ్చి చైనాలో జరుగుతున్న AI మోడళ్ల కాపీ సమస్యను ఎదుర్కొనేందుకు చేతులు కలిపాయి.