Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కీలక ప్రకటన చేశారు.
ఆంధ్రప్రదేశ్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐలు) గణనీయంగా పెరిగినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఎట్టకేలకు మెటా తన వైఖరిని మార్చుకుంది. సంస్థ సీఈవో మార్క్ జూకర్బర్గ్ కేంద్ర ప్రభుత్వానికి అధికారికంగా క్షమాపణలు తెలిపారు.
నిరసన ప్రదర్శనల సమయంలో భద్రతా బలగాలు, పోలీసులు అత్యంత సంయమనంతో వ్యవహరించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్ వేదికలపై బాలల లైంగిక దుర్వినియోగానికి సంబంధించిన (Child Sexual Abuse Material - CSAM) కంటెంట్ ఉన్నట్లు వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది.
దేశంలో నైరుతి రుతుపవనాలు తొలి దశలో బలహీనంగా ప్రారంభమైనప్పటికీ, జూలైలో కురిసిన వర్షాలతో కొంత మేర పుంజుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు,అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరగడం ఇన్వెస్టర్ల సెంటిమెంట్పై ప్రభావం చూపాయి.
దేశంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, బీమా లేకుండా తిరుగుతున్న వాహనాల సంఖ్యపై ఆందోళన వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు కీలక ప్రతిపాదన చేసింది.
సాధారణంగా ప్రతి ఒక్కరూ నడకను రోజువారీ పనిగా మాత్రమే చూస్తారు.
వినియోగదారుల బిల్లుల్లో ఆటోమేటిక్గా సర్వీస్ ఛార్జీ (సేవా రుసుము) జోడించే హోటళ్లు, రెస్టారెంట్లపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం బుధవారం హెచ్చరించింది.
పన్ను చెల్లింపుదారు టీడీఎస్ (TDS),టీసీఎస్ (TCS),అడ్వాన్స్ ట్యాక్స్ లేదా సెల్ఫ్ అసెస్మెంట్ ట్యాక్స్ రూపంలో చెల్లించిన మొత్తం, తుది పన్ను బకాయికంటే ఎక్కువగా ఉంటే ఆదాయపు పన్ను శాఖ రీఫండ్ జారీ చేస్తుంది.
యూపీఐ లావాదేవీలపై మర్చంట్ డిస్కౌంట్ రేట్ (ఎండీఆర్) విధింపుపై ఇప్పుడే ఎలాంటి తుది నిర్ణయానికి రావడం సరైనది కాదని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పష్టం చేశారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ప్రారంభంలో మంచి లాభాలతో ట్రేడింగ్ ప్రారంభించినప్పటికీ, ఆ జోరు ఎక్కువసేపు నిలవలేదు.
విశాఖపట్టణం ఐటీ రంగంలో మరో కీలక ముందడుగు వేసింది.
స్పేస్-Xకు చెందిన ఫాల్కన్ 9 (SpaceX Falcon 9) రాకెట్లోని ఒక రీయూజబుల్ భాగం బుధవారం చంద్రుడిపై కుప్పకూలినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
రుణాలపై వడ్డీ రేట్ల నిర్ణయం, వడ్డీ లెక్కింపు విధానంలో పారదర్శకతతో పాటు ఏకరూపత తీసుకురావడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) కీలక ప్రతిపాదనలు చేసింది.
భారత్లో పాలిమర్ కరెన్సీ నోట్లను 2028 ఆర్థిక సంవత్సరం నాటికి చలామణిలోకి తీసుకురావడమే లక్ష్యంగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్ బి ఐ) చర్యలు చేపట్టింది.
ఆంధ్రప్రదేశ్లో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD)వెల్లడించింది.
ఎన్నో ఏళ్లుగా ప్రపంచాన్ని కలవరపెడుతున్న అత్యంత ప్రమాదకరమైన H5N1 ఏవియన్ ఇన్ఫ్లుయెంజా (బర్డ్ఫ్లూ) వైరస్ ఇప్పుడు ఆస్ట్రేలియా జీవవైవిధ్యానికి తీవ్రమైన ముప్పుగా మారుతోంది.
తమిళనాడు ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను ప్రవేశపెట్టింది.
ఆర్టికల్ 370 రద్దు చేసి జమ్ముకశ్మీర్కు ఉన్న ప్రత్యేక హోదాను తొలగించి ఏడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆగస్టు 5ను "బ్లాక్ డే"గా పాటించాలని పలు రాజకీయ పార్టీలు నిర్ణయించాయి.