Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దేశీయ విమానయాన రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న ఇండిగోకు బుధవారం సాంకేతిక సమస్య ఎదురైంది.
ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలిసి ఫొటో దిగడం అంత సులభమైన విషయం కాదు.
జమ్ముకశ్మీర్ భారత్లో అంతర్భాగమేనని భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ స్పష్టం చేశారు.
దేశంలో చక్కెర ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమవుతోంది.
విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస భారతీయులు (NRIs) భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు మరింత సులభమైన మార్గం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులతో పాటు ఇతర ప్రపంచ మార్కెట్ల నుంచి అందిన ప్రతికూల సంకేతాలు సూచీలపై ప్రభావం చూపాయి.
సోషల్ మీడియాలో వైరల్ అయిన ఓ వీడియోను నమ్మిన కొందరు యువకులు, మైనర్లు.. ఓ టీనేజర్ శరీర భాగాన్ని రూ.1.2 కోట్లకు విక్రయించవచ్చనే తప్పుడు ప్రచారాన్ని నమ్మినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) భారతీయ జాతీయుడు మేజర్ సింగ్ కోసం 'వాంటెడ్' నోటీసు జారీ చేసింది.
హర్మూజ్ జలసంధి పశ్చిమాసియా యుద్ధంలో కీలక అంశంగా మారుతోంది.
జాతీయ పరీక్షల సంస్థ (NTA) పరీక్షల నిర్వహణలో మరింత శాస్త్రీయ విధానం అవసరమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
బిహార్లో ఏకే-47 కాల్పుల ఘటనపై ప్రతిపక్ష ఆర్జేడీ చేపట్టిన నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
జపాన్కు చెందిన ప్రముఖ కార్ల డిజైనర్ కెన్ఎకుయామా కార్స్ తన సరికొత్త సూపర్కార్ Kode89ను ఆవిష్కరించింది.
తమిళనాడు ప్రభుత్వం విద్యార్థుల నిరసనల విషయంలో కీలకంగా వెనక్కి తగ్గింది.
నీట్ (NEET) పరీక్షల నిర్వహణలో అక్రమాలకు, ప్రశ్నపత్రాల లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం మరింత కఠినమైన భద్రతా చర్యలను తీసుకొచ్చింది.
బలూచిస్థాన్లో పాకిస్థాన్ సైన్యం జరిపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వైమానిక దాడులపై వివాదం మరింత ముదిరింది.