Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) సెప్టెంబర్ 5న ఢిల్లీలో నిరసన మార్చ్ నిర్వహించనున్నట్లు సోమవారం ప్రకటించింది.
కొళత్తూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో తనకు ఎదురైన ఓటమిని డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ న్యాయస్థానంలో సవాల్ చేశారు.
సూపర్స్టార్ రజనీకాంత్ తన జీవిత ప్రయాణాన్ని త్వరలో ఆత్మకథ రూపంలో అభిమానులు, పాఠకులతో పంచుకోనున్నారు.
అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఆరోగ్యం ఎప్పుడూ ప్రపంచవ్యాప్తంగా ఆసక్తిని రేకెత్తిస్తూనే ఉంటుంది.
అమెరికాలోని లూసియానాలో విషాద ఘటన చోటుచేసుకుంది.
సౌదీ అరేబియాలోని రెడ్సీ తీరంలో సోమవారం (ఆగస్టు 24) ఓ ట్యాంకర్ అగ్నిప్రమాదానికి గురైంది.
భారత ఆర్థిక వ్యవస్థను డిజిటల్ దిశగా మలచడంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) కీలక పాత్ర పోషిస్తోంది.
ఉదయం 9 గంటలకు ఆఫీసుకు వెళ్లి సాయంత్రం 5 గంటలకు ఇంటికి చేరుకోవడం.. చాలామంది ఉద్యోగులకు ఇదే సాధారణ పని వేళ.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక ఎన్నికల షెడ్యూల్ పేరుతో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) అనిల్చంద్ర పునేఠా తెలిపారు.
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై స్పష్టంగా కనిపించింది.
పాకిస్థాన్ సైన్యానికి సొంత దేశంలోనే విమర్శలు ఎదురవుతున్నాయి.
2026లో చివరి చంద్రగ్రహణం ఆగస్టు 28న ఏర్పడనుంది. ఈసారి చాలా లోతైన పాక్షిక చంద్రగ్రహణం సంభవించనుంది.
కశ్మీర్ లోయలో పనిచేస్తున్న కశ్మీరీ పండిట్ వలసదారులను హెచ్చరిస్తూ ఆదివారం మరో బెదిరింపు లేఖ వెలువడింది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ హర్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రభుత్వాస్పత్రుల్లో జన్మించే శిశువులకు గ్రాము బంగారు ఉంగరం అందించే 'మేనమామ బంగారు ఉంగరం' పథకం అమలుకు తమిళనాడు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేస్తోంది.
అమెరికన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో పెను ప్రమాదం తప్పింది.