Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
స్టాక్ మార్కెట్లలో ఇటీవల వస్తున్న ఐపీఓలకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన కనిపిస్తోంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరోసారి తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కొంతకాలం తగ్గుముఖం పట్టి వినియోగదారులకు కాస్త ఊరటనిచ్చిన పసిడి రేట్లు మరోసారి పైకి కదులుతున్నాయి.
మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ భవిష్యత్పై కీలక ప్రకటన చేశారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)లో భారీ స్థాయిలో ప్రక్షాళన చేపడుతున్నారు.
పూణే సమీపంలోని చారిత్రక సింహగడ్ కోటలో పర్యాటకులపై కొందరు వ్యక్తులు దాడికి పాల్పడిన ఘటన కలకలం రేపింది.
హైదరాబాద్ కేంద్రంగా వ్యర్థాల నిర్వహణ రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న రీ సస్టైనబిలిటీ సంస్థను కొనుగోలు చేసేందుకు అమెరికాకు చెందిన ఐ స్క్వేర్డ్ క్యాపిటల్,ఫ్రాన్స్కు చెందిన వియోలియా కలిసి పోటీ పడుతున్నాయి.
ఫ్లోటింగ్ వడ్డీ రేట్లతో గృహ రుణాలు,ఇతర రుణాలు తీసుకున్న వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కీలక ప్రతిపాదనలు చేసింది.
అహ్మదాబాద్లో జరిగిన రూ.1.5 కోట్ల 'బాస్ స్కామ్' కేసు దర్యాప్తులో అంతర్జాతీయ సైబర్ నేరాల నెట్వర్క్కు సంబంధించిన కీలక అంశాలు బయటపడ్డాయి.
తెలంగాణలో పోటీ పరీక్షల ద్వారా చేపట్టే పోలీసు నియామకాల్లో అక్రమాలకు,అవకతవకలకు అవకాశం లేకుండా తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక మండలి (టీఎస్ఎల్పీఆర్బీ)మరో కీలక విధానాన్ని అమలు చేయనుంది.
హైదరాబాద్లో పాకిస్థాన్ ఐఎస్ఐ మూలాలున్న షెహజాద్ భట్టీ నెట్వర్క్ (ఎస్బీఎన్)కు సంబంధించిన కీలక ఆనవాళ్లు వెలుగులోకి వచ్చాయి.
వైద్య చికిత్స కోసం కోల్కతాకు వచ్చి హోటల్లో బస చేసిన తొమ్మిది మంది బంగ్లాదేశ్ పౌరులు అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
పాకిస్థాన్ నుంచి జమ్ముకశ్మీర్లోకి 10 వేల మంది ఉగ్రవాదులు చొరబడ్డారంటూ పాక్కు చెందిన ఓ మతబోధకుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్గా మారాయి.
ఆంధ్రప్రదేశ్'లోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 10,060 పోస్టులను భర్తీ చేసేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాయలసీమతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉద్యాన రంగాన్ని మరింత విస్తరించేందుకు భారీ ప్రణాళిక సిద్ధమైంది.
తమిళనాడు ప్రభుత్వం మహిళా ఉద్యోగుల సంక్షేమం,సాధికారతకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
ఇరాన్తో కొనసాగుతున్న అన్ని రకాల వాణిజ్య, వ్యాపార, ఆర్థిక కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) మంగళవారం ప్రకటించింది.