Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
నీట్ పరీక్షలో వెలుగుచూసిన అవకతవకలు, వరుస పేపర్ లీకేజీ ఘటనలు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీశాయి.
ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఇటీవల సినిమా చిత్రీకరణ సందర్భంగా గాయపడిన విషయం తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు మరోసారి భారీగా పెరిగాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వ్యవస్థాపకుడు, మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ దాదాపు 16 ఏళ్ల తర్వాత భారత్కు తిరిగి రానున్నట్లు ప్రకటించారు.
ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థ టీఎస్ఎంసీ(TSMC)వచ్చే ఏడాది నుంచి చిప్ల తయారీ ధరలను గరిష్ఠంగా 10శాతం వరకు పెంచే యోచనలో ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
దేశంలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
నీట్ (NEET) ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా రాజకీయ విమర్శలు కొనసాగుతున్నాయి.
ఇరాన్తో ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్న నేపథ్యంలో,అమెరికా సైనిక సామర్థ్యంపై అధికారులు,రక్షణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆఫ్ఘనిస్తాన్'లోని ఓ డ్రగ్ రీహాబిలిటేషన్ అండ్ ట్రీట్మెంట్ సెంటర్పై ఈ ఏడాది మార్చిలో జరిగిన క్షిపణి దాడిపై పాకిస్థాన్కు వ్యతిరేకంగా అమ్నెస్టీ ఇంటర్నేషనల్ సంచలన ఆరోపణలు చేసింది.
నీట్ (NEET) వివాదం,అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ భారత్లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా భారతీయ ప్రవాసులు ఐదు దేశాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.
మనం నివసిస్తున్న పాలపుంత (మిల్కీ వే)గెలాక్సీ ఒకప్పుడు పూర్తిగా భిన్నమైన రూపంలో ఉండేదని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు.
భారత్లో ప్రయాణికుల కార్ల ఇంధన సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడంతో పాటు కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగు వేసింది.
ప్రపంచ టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం రెండు విభిన్న ధోరణులు కనిపిస్తున్నాయి.
భారతీయ స్టాక్ మార్కెట్లో బుధవారం భారీ అమ్మకాల ఒత్తిడి కనిపించింది.
ఈ20 పెట్రోల్ వినియోగంతో ఈ10 ఇంధనానికి అనుగుణంగా తయారైన కొన్ని పాత వాహనాల్లో మైలేజ్ సుమారు 3 నుంచి 5శాతం వరకు తగ్గే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ఆంధ్రప్రదేశ్కు రానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను వేగవంతం చేసింది.