Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
జమ్ముకశ్మీర్'లోని పూంచ్ జిల్లాలో వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలు అంశాలపై విమర్శలు ఎదుర్కొంటున్న వేళ మరో కొత్త సవాలు ఎదురుకానుంది.
భూతల దాడికి పాల్పడితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఇరాన్ అమెరికాను హెచ్చరించింది.
దాయాది దేశం పాకిస్థాన్లో ఆర్థిక సంక్షోభం మరింత తీవ్రరూపం దాల్చుతోంది.
నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు ఇటీవలి కాలంలో వివిధ నియామక, ప్రవేశ పరీక్షల్లో చోటుచేసుకున్న అవకతవకలపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఆండ్రాయిడ్ ఆటో వినియోగదారులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న లైవ్ స్పీడోమీటర్ ఫీచర్ను గూగుల్ అందుబాటులోకి తీసుకువస్తోంది.
మధ్య ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తూ తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పుల ప్రభావంతో ఎండ తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది.
ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు దీర్ఘకాల మూలధన లాభాల పన్ను (ఎల్టీసీజీ)ను పూర్తిగా రద్దు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నప్పటికీ, అలాంటి నిర్ణయంపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఆధార్ వినియోగదారుల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా కేంద్ర ఎలక్ట్రానిక్స్ & సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MeitY) కీలక వివరాలను వెల్లడించింది.
ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారిన ఉద్యోగులు ఒక ముఖ్యమైన విషయాన్ని తప్పక గుర్తుంచుకోవాలి.
భూమిని ప్రభావితం చేసే అత్యంత శక్తివంతమైన సౌర తుఫాన్ల తీవ్రతను ఇప్పటివరకు తక్కువగా అంచనా వేసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ నాసా శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
వాట్సాప్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూజర్నేమ్ ఫీచర్ను పరిమిత సంఖ్యలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొస్తోంది.
రెస్టారెంట్లు, హోటళ్లకు వెళ్లినప్పుడు భోజనం అనంతరం ఇచ్చే బిల్లులో 'సర్వీస్ ఛార్జీ' పేరుతో అదనపు మొత్తం కనిపించడం సాధారణమే.
త్రిపుర పోలీసు శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ఇరాన్కు చెందిన నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేని ప్రస్తుతం ఎక్కడ ఉన్నారనే అంశం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకానికి విశ్వసనీయత లేదని ఇరాన్ సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అమెరికాలో అక్రమ వలసలను అరికట్టే దిశగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది.
ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది.
బెంగళూరుకు చెందిన మాన్సీ శర్మ అనుకోకుండా బ్లింకిట్లో ఫుడ్ ఆర్డర్ చేస్తూ తప్పు చిరునామాను ఎంపిక చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ ఒత్తిడిలో ట్రేడయ్యాయి.
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల తొలి రోజే దేశ రాజధాని దిల్లీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
ఈవీ వినియోగదారులకు హ్యుందాయ్ శుభవార్త చెప్పింది.
ఆపిల్ తన ఎంపిక చేసిన కొన్ని రిటైల్ స్టోర్లలో 'లైవ్ నోట్స్' పేరుతో కొత్త కృత్రిమ మేధ (ఏఐ) వ్యవస్థను పరీక్షిస్తున్నట్లు సమాచారం.
భారత ప్రయాణికుల కార్ల మార్కెట్లో అగ్రగామిగా కొనసాగుతున్న మారుతి సుజుకీ మార్కెట్ వాటా గణనీయంగా తగ్గింది.
ఆస్టన్ మార్టిన్ ప్రముఖ వీడియో గేమ్ కాల్ ఆఫ్ డ్యూటీ: మోడర్న్ వార్ఫేర్ 4 కోసం ప్రత్యేకంగా రూపొందించిన 'డ్రెడ్నాట్' అనే మిలిటరీ శైలిలోని 4x4 ఎస్యూవీని ఆవిష్కరించింది.