Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్ను 2024 సంవత్సరానికి గాను ప్రతిష్ఠాత్మక దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.
ఉద్యోగుల భవిష్యనిధి (EPF) గరిష్ఠ వేతన పరిమితిని పెంచే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
క్యాబ్ బుక్ చేసుకునే ముందే డ్రైవర్కు టిప్ చెల్లించే విధానాన్ని నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వం క్యాబ్ అగ్రిగేటర్లను ఆదేశించింది.
పాకిస్థాన్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న షహజాద్ భట్టీ నెట్వర్క్ (SBN)ను కేంద్ర ప్రభుత్వం నిషేధిత ఉగ్రసంస్థగా ప్రకటించింది.
ఆపిల్ తాజాగా విడుదల చేసిన ఫోల్డబుల్ ఐఫోన్ డ్యుయో ధరలు అధిక ఆదాయ దేశాలతో పోలిస్తే తక్కువ, మధ్యస్థ ఆదాయ దేశాల్లో గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని టెక్ఆర్క్ విశ్లేషణ వెల్లడించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం లాభాల్లో ముగిశాయి.
భారత్లో అనుమతులు లేకుండా విక్రయిస్తున్న రెండు పాకిస్థాన్ సౌందర్య ఉత్పత్తులపై కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (CDSCO) ఆందోళన వ్యక్తం చేసింది.
వర్షాకాలం ప్రారంభమైందంటే చాలు.. డెంగ్యూ భయం ప్రజలను వెంటాడుతుంటుంది.
దేశంలో డిజిటల్ చెల్లింపుల వ్యవస్థకు సంబంధించి కీలక మార్పు రాబోతోంది.
ఆసియాలో అత్యంత ధనవంతుల జాబితాలో కీలక మార్పు చోటుచేసుకుంది.
యూపీఐ (UPI)చెల్లింపులకు సంబంధించి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) కొత్త మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR)విధానాన్ని తీసుకొచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కెరీర్లో మరో ప్రతిష్ఠాత్మక చిత్రం చేరనుంది.
యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్ (Merchant Discount Rate) ఛార్జీలు విధించే నిర్ణయాన్నిపేటియం వ్యవస్థాపకుడు,సీఈఓ విజయ్ శేఖర్ శర్మ స్వాగతించారు.
మెంతులను శతాబ్దాలుగా సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు.
జాగ్వార్ ల్యాండ్ రోవర్ (JLR) సంస్థ తన ప్రముఖ ఎస్యూవీ బ్రాండ్ డిఫెండర్ (Defender) ఆధారంగా లగ్జరీ పికప్ ట్రక్ను తయారు చేయాలని యోచిస్తోంది.
మాన్సూన్ వచ్చిందంటే పాదరక్షల ఎంపికలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు అవసరం.
రష్యా నుంచి చమురు,సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలు విధించేందుకు ఉద్దేశించిన బిల్లుపై అమెరికా ప్రతినిధుల సభ (యూఎస్ హౌస్) ఓటు వేయనుంది.