Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
తెలంగాణ రాష్ట్రానికి కొత్త డీజీపీగా సీవీ ఆనంద్ను ప్రభుత్వం నియమించింది.
'కాంతార' సినిమాతో దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకున్న నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి ఈసారి కొత్త తరహా కథతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు.
జొమాటో, బ్లింకిట్ పేర్లతో ఆహార సరఫరా, త్వరిత వాణిజ్య సేవలను నిర్వహిస్తున్న ఎటెర్నల్ సంస్థ తన తాజా త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.
ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ తాజా త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్యనిర్వాహక దర్శకుడు అనంత్ అంబానీ తన మానవత్వాన్ని మరోసారి చాటుకున్నారు.
అమెరికా-ఇరాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతల ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై స్పష్టంగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం భిన్నంగా కొనసాగుతోంది. ఒకవైపు ఎండలు తీవ్రంగా మండుతుండగా, మరోవైపు వర్షాలు కూడా పడుతున్నాయి.
దేశవ్యాప్తంగా నిరుద్యోగులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. సుమారు 11 వేలకుపైగా పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు చేపట్టింది.
దేశీయ మార్కెట్లు మంగళవారం నష్టాలతో ముగిశాయి. చమురు ధరలు పెరగడం,అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు రావడం ప్రభావంతో సూచీలు రోజంతా ఒత్తిడిలో కదిలాయి.
పెరిగిపోతున్న విమాన ఇంధన ధరల కారణంగా సేవలను కొనసాగించడం కష్టసాధ్యమైందని విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి సంయుక్తంగా విజ్ఞప్తి చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా ఇరాన్ యుద్ధం ప్రభావంతో అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగిస్తున్న వాట్సాప్ ప్రస్తుతం వినియోగదారుల కోసం సరికొత్త నిల్వ సదుపాయాన్ని పరీక్షిస్తోంది.
రష్యా నుంచి వచ్చే S-400 క్షిపణి వ్యవస్థలో నాలుగో యూనిట్ ఇప్పటికే భారత్కు రవాణాలో ఉండగా, మే మధ్య నాటికి భారత పోర్టుకు చేరుకునే అవకాశముందని హిందుస్థాన్ టైమ్స్ నివేదిక తెలిపింది.
దిగ్గజ ఆన్లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ తన వేగవంతమైన సరఫరా విభాగం 'అమెజాన్ నౌ'ను దేశవ్యాప్తంగా విస్తరించేందుకు సిద్ధమైంది.
వాషింగ్టన్లో జరిగిన జర్నలిస్టుల వార్షిక విందులో కాల్పుల ఘటన నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భద్రతపై వైట్ హౌస్ అత్యవసరంగా సమీక్షకు దిగింది.
హర్మూజ్ జలసంధిపై అమెరికా కొనసాగిస్తున్న దిగ్బంధం కారణంగా ఇరాన్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది.
భారత్ ఆర్థిక వృద్ధి స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, యూఎస్-ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల ప్రభావం అసంఘటిత రంగంపై తీవ్రంగా పడుతోందని రాయిటర్స్ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది.
దేశంలో డిజిటల్ ఐడెంటిటీ వినియోగాన్ని మరింత సులభం చేసే దిశగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
హోర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో భారత్లో ఎరువుల సబ్సిడీ భారం ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 20% పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారి వెల్లడించారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఉత్తర కొరియాలో మరణదండనలు గణనీయంగా పెరిగినట్టు ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ (TJWG) తాజా నివేదిక వెల్లడించింది.