Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి నష్టాలతో ముగిశాయి.
భారత్లో ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్న యువత సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
అమెరికాలో భారత్పై ప్రజల అభిప్రాయం గత కొన్నేళ్లుగా క్రమంగా మారుతోంది.
పాకిస్థాన్లో మహిళలు సోషల్ మీడియాలో పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకోవడంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
ఆపరేషన్ సిందూర్పై డిస్కవరీ రూపొందించిన కొత్త డాక్యుమెంటరీపై పాకిస్థాన్ సైనిక వ్యవస్థ తీవ్రంగా స్పందించింది.
జైల్లో ఉన్న పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్కు భారీ ఊరట లభించింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సమావేశమైన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకుంది.
దేశంలోని అన్ని దేశీయ విమానయాన సంస్థల్లో పనిచేస్తున్న పైలట్లకు డ్రగ్స్ పరీక్షలు నిర్వహించే దిశగా డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) కీలక చర్యలు చేపడుతోంది.
ఇన్స్టాగ్రామ్ ప్రకటనల్లో బాలలపై లైంగిక వేధింపులకు సంబంధించిన కంటెంట్ వ్యాప్తి చెందుతున్న అంశంపై కేంద్ర ప్రభుత్వం మెటా అధికారులతో చర్చలు కొనసాగిస్తోంది.
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ (N Chandrasekaran) పదవి నుంచి తప్పుకోవాలన్న నిర్ణయం సంస్థలో చర్చకు దారితీసింది.
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు వినియోగదారులకు కీలక సమాచారం.
భారత చట్టసభల్లో క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న ప్రజాప్రతినిధుల సంఖ్య ఆందోళనకరంగా కొనసాగుతోంది.
ఉరిశిక్షకు బదులుగా ఖైదీకి తక్కువ బాధ కలిగించే ఇతర పద్ధతులను అమలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.
ఎలక్ట్రిక్,హైడ్రోజన్, సీఎన్జీ వాహనాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక ప్రతిపాదనను తెరపైకి తీసుకొచ్చింది.
అమెరికాలో దాదాపు 27 ఏళ్లుగా నివసిస్తున్న భారత సంతతి మహిళ వెంకట నర్సమాంబ వాసంశెట్టికి ఇమ్మిగ్రేషన్ అధికారుల నుంచి అనూహ్య సమస్యలు ఎదురయ్యాయి.
ప్రముఖ గేమ్ 'బ్లేస్బాల్'ను రూపొందించిన స్టూడియో 'ది గేమ్ బ్యాండ్'.. తాజాగా 'డార్ట్వర్డ్స్' పేరుతో కొత్త రోజువారీ వర్డ్ గేమ్ను విడుదల చేసింది.
నీట్-యూజీ పేపర్ లీక్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో విద్యార్థులపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం వాస్తవమేనని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెల్లడించింది.
దక్షిణ శ్రీలంకలోని హిరికెటియాలో ఉన్న చాబాద్ హౌస్పై గత కొన్ని రోజులుగా కొందరు స్థానికుల నుంచి వేధింపులు, బెదిరింపులు ఎదురవుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి.
విదేశాల్లో పాకిస్థానీయుల భిక్షాటన, అక్రమ వలసల వ్యవహారం ఆ దేశ ప్రభుత్వానికి పెద్ద సమస్యగా మారుతోంది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా ముగ్గురు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు ప్రివిలేజ్ నోటీసు అందజేశారు.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగిన తాత్కాలిక కాల్పుల విరమణ ముగియడంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మంగళవారం పెరిగాయి.
పాకిస్థాన్కు చెందిన గ్యాంగ్స్టర్, సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ షహజాద్ భట్టీ పేరు ప్రస్తుతం భారత్లో ఉగ్రవాద దర్యాప్తుల్లో ప్రముఖంగా వినిపిస్తోంది.
గ్లోబల్ ఉష్ణోగ్రతలు 3°C మేర పెరిగితే భారత్లో సగానికి పైగా జనాభా తీవ్ర వేడి పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని ఓ అధ్యయనం హెచ్చరించింది.
టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టీఐఎస్ఎస్) 86వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కావాల్సిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ ఇప్పుడు కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు.