Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
వ్యక్తి మరణించినంత మాత్రాన ఆయనకు సంబంధించిన ఆదాయపు పన్ను వ్యవహారాలు ముగిసిపోవు.
భూకంపం వంటి భారీ విపత్తులు జరిగినప్పుడు శిథిలాల కింద చిక్కుకున్న వారికి సాయం అందించడం రెస్క్యూ సిబ్బందికి చాలా కష్టమైన పని.
దేశంలో ఆర్థిక సేవలను అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన (పీఎంజేడీవై) మరో కీలక మైలురాయిని అందుకుంది.
భారత్లో అతిపెద్ద ఐటీ సంస్థగా ఉన్న టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఉద్యోగులకు మరోసారి నిరాశ ఎదురైనట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన 50 ఏళ్ల హిందూ పూజారిని కెనడాలో పోలీసులు అరెస్ట్ చేశారు.
హిమాలయ దేశం నేపాల్లో ఇటీవల సంభవించిన ఆకస్మిక వరదలకు సమాచార లోపం కూడా ఓ ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బ్లూస్కై తన వీడియో అప్లోడ్ ఫీచర్లో కీలక మార్పులు చేసింది.
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో గురువారం ఘోర విమాన ప్రమాదం జరిగింది.
పండగల సీజన్ వచ్చిందంటే ప్రతి ఇంట్లోనూ పిండివంటలు, స్వీట్ల సందడి మొదలవుతుంది.
పశ్చిమ బెంగాల్లోని మాల్డా జిల్లాలో నవజాత శిశువుల వరుస మరణాలు తీవ్ర ఆందోళనకు దారితీశాయి.
చాట్జీపీటీని ఉపయోగించే వారికి ఇకపై ప్రకటనలు కూడా కనిపించనున్నాయి.
బ్యాంకులకు వేల కోట్ల రూపాయల రుణాలు ఎగవేసి.. దేశం విడిచి బ్రిటన్లో ఉంటున్న విజయ్ మాల్యా మరోసారి రుణాల వసూళ్లు, న్యాయం అంశంపై స్పందించారు.
మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కేసులో కీలక సాక్షికి బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది.
వర్జీనియాకు చెందిన స్టార్టప్ కంపెనీ ఆపరేషన్ బ్లూబర్డ్ కొత్త సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'Twitter.now'ను ప్రారంభించింది.
నేపాల్లో భారీ వరదలు, జల విలయం తీవ్ర బీభత్సం సృష్టించాయి.
పిల్లల భద్రతకు సంబంధించిన ఆరోపణలపై సోషల్ మీడియా దిగ్గజం మెటా కీలక నిర్ణయం తీసుకుంది.
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు.
దేశీయ మార్కెట్లో బంగారం,వెండి ధరలు మరోసారి భారీ స్థాయిలో కొనసాగుతున్నాయి.
యూట్యూబ్కు ప్రత్యామ్నాయంగా చైనాలో గుర్తింపు పొందిన వీడియో షేరింగ్ వేదిక 'బిలిబిలి'.. ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్పై దృష్టి సారించింది.
గూగుల్ తన తాజా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) మోడల్ Gemini 3.5 Transcribeను పరిచయం చేసింది.
ఆపిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి తేదీ ఖరారైంది.
ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ మాతృసంస్థ మెటా అమెరికాలో తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో కీలక మార్పులు చేసేందుకు అంగీకరించింది.
రష్యాలోని అముర్ ప్రాంతంలో మంగళవారం భారీ పారిశ్రామిక ప్రమాదం చోటుచేసుకుంది.
నేపాల్లో బుధవారం సంభవించిన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
తెలంగాణలో క్రీడాభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. రాష్ట్ర క్రీడాకారులు అంతర్జాతీయ, ఒలింపిక్స్ వేదికలపై సత్తా చాటేందుకు ఈ భాగస్వామ్యం దోహదపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి.
పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ ద్వారా అనకాపల్లి జిల్లాకు గోదావరి జలాలను తరలించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.
కడప నుంచి కర్నూలు వరకు విస్తరించి ఉన్న కడప బేసిన్లో అత్యంత విలువైన లిథియం, గాలియం ఖనిజ నిల్వలు ఉండే అవకాశం ఉన్నట్లు ప్రాథమిక పరిశోధనల్లో వెల్లడైంది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు పరిష్కారం కనుగొనే విషయంలో భారత్, చైనా కీలక పాత్ర పోషించగలవని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు.
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వాణిజ్య మార్గాలు దెబ్బతిన్న వేళ భారత్ కీలక పరిణామాన్ని నమోదు చేసింది.