Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దేశంలో డిజిటల్ ఐడెంటిటీ వినియోగాన్ని మరింత సులభం చేసే దిశగా గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది.
హోర్ముజ్ జలసంధి సంక్షోభం కారణంగా ప్రపంచ మార్కెట్లో ఎరువుల ధరలు భారీగా పెరగడంతో భారత్లో ఎరువుల సబ్సిడీ భారం ఈ ఆర్థిక సంవత్సరంలో సుమారు 20% పెరిగే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వం ఉన్నతాధికారి వెల్లడించారు.
కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఉత్తర కొరియాలో మరణదండనలు గణనీయంగా పెరిగినట్టు ట్రాన్సిషనల్ జస్టిస్ వర్కింగ్ గ్రూప్ (TJWG) తాజా నివేదిక వెల్లడించింది.
ముంబైలో దారుణఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి కత్తితో ఇద్దరు భద్రతా సిబ్బందిపై దాడికి పాల్పడటం కలకలం రేపింది.
స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ, ఇంపీరియల్ కాలేజ్ లండన్, ఇంటర్నెట్ ఆర్కైవ్కు చెందిన పరిశోధకులు నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం 2022 తర్వాత ప్రారంభమైన కొత్త వెబ్సైట్లలో దాదాపు మూడో వంతు AI ద్వారా తయారయ్యాయని వెల్లడైంది.
అమెరికాలో టెక్ దిగ్గజాలు ఎలాన్ మస్క్, సామ్ ఆల్ట్మాన్ మధ్య హైప్రొఫైల్ లీగల్ పోరు కోర్టులో మొదలుకాబోతోంది.
బంగారం ధరల్లో చోటుచేసుకున్న అనూహ్య పెరుగుదల వల్ల సావరిన్ బంగారం బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారికి భారీ లాభాలు దక్కుతున్నాయి.
భారతీయ షేర్ మార్కెట్లో ప్రభుత్వ రంగ సంస్థల ప్రభావం కొనసాగుతోంది.
సిక్కింలో పర్యటిస్తున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం అక్కడి యువ క్రీడాకారులతో కలిసి సరదాగా ఫుట్బాల్ ఆడారు.
ఆస్ట్రేలియాలో నివసిస్తున్న భారతీయ మహిళ స్మిధ తనకు ఎదురైన ఒక అనుభవాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకోగా,అది ప్రస్తుతం విస్తృత చర్చకు దారితీసింది.
ప్రపంచవ్యాప్తంగా రక్షణ రంగంపై అత్యధికంగా వ్యయం చేసే దేశాల జాబితాలో భారత్ ఐదో స్థానాన్ని సంపాదించింది.
విశాఖపట్టణంలో మరో కీలక అధ్యాయం ఆరంభమైంది. రాష్ట్ర సమాచార సాంకేతిక రంగ చరిత్రను మారుస్తుందనే ఆశల మధ్య తర్లువాడలో గూగుల్ కృత్రిమ మేధస్సు డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ఇచ్చిన కొత్త ప్రతిపాదనపై అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం.
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో హర్మూజ్ జలసంధిలో ఒక ముఖ్యమైన పరిణామం చోటుచేసుకుంది.
అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం(Dawood Ibrahim)కు కీలక సహచరుడిగా భావిస్తున్న సలీం డోలా ను టర్కీలోని ఇస్తాంబుల్ నుంచి భారత్కు డిపోర్ట్ చేశారు.
భౌగోళిక, రాజకీయ పరిణామాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నప్పటికీ, పెట్టుబడిదారులు బంగారాన్ని ఇప్పటికీ భద్రమైన పెట్టుబడిగా భావిస్తున్నారు.
అలాస్కా గల్ఫ్లో సముద్రం లోతుల్లో కనిపించిన మెరిసే 'గోల్డెన్ ఆర్బ్' రహస్యానికి శాస్త్రవేత్తలు చివరికి చెక్ పెట్టారు.
ఓపెన్ఏఐ,మైక్రోసాఫ్ట్ మధ్య ఉన్న కీలక భాగస్వామ్యంలో పెద్ద మార్పులు చోటుచేసుకున్నాయి.
ఒడిశాలోని కియోన్ఝర్ జిల్లాలో మానవత్వాన్ని తలదన్నేలా, నిబంధనలు ఓ నిరుపేద జీవితంతో ఎలా ఆడుకున్నాయో తెలిపే హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది.