Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో గూగుల్ కొంత వెనుకంజలో ఉందనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో.. ఆ సంస్థ మరోసారి దూకుడు పెంచుతోంది.
ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరోసారి తీవ్ర ఉద్రిక్తతకు దారితీస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఎదురుచూస్తున్న డీఏ పెంపుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
నేపాల్ను మరోసారి వరద భయం వెంటాడుతోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో మూడు ప్రధాన నదుల్లో నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి.
హర్యానా-హిమాచల్ ప్రదేశ్ సరిహద్దులోని యమునానగర్ హత్నీకుండ్ బ్యారేజీ సమీపంలో భారత సైన్యం నిర్వహిస్తున్న మాక్ డ్రిల్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
బిహార్లో వరద పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో మరో ఆందోళనకర పరిణామం చోటుచేసుకుంది.
ఐఓఎస్ డివైజ్లలో ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ఉపయోగించే వారికి మొజిల్లా కొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని టైమ్స్ స్క్వేర్లో జరిగిన కత్తుల దాడి విషాదాన్ని మిగిల్చింది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కృత్రిమ మేధ (ఏఐ) డేటా కేంద్రాలను వేగంగా విస్తరించాలని పిలుపునిచ్చారు.
ఆంత్రోపిక్ తన క్లాడ్ ఏఐ మోడల్లో కీలకమైన అప్గ్రేడ్ను తీసుకొచ్చింది.
అయోధ్య: శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్కు తొలి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)ను నియమించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది.
భారత్ ప్రధాన స్టాక్ సూచీలు బుధవారం భారీగా నష్టాల్లోకి జారుకున్నాయి.
ప్రపంచ సగటు ఉష్ణోగ్రత పారిశ్రామికీకరణకు ముందు స్థాయులతో పోలిస్తే 1.5 డిగ్రీల సెల్సియస్కు మించి పెరగకుండా చూడాలన్న లక్ష్యాన్ని ప్రపంచ దేశాలు పెట్టుకున్నాయి.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత ముదరడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయి.
మలేరియా నివారణకు ఇచ్చిన మాత్రలు వేసుకున్న తర్వాత ఓ ఏడేళ్ల చిన్నారి మృతి చెందడం.. మరో 53 మంది అస్వస్థతకు గురికావడం పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగుప్పలో కలకలం రేపింది.
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులపై కాంగ్రెస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ దసరా పండగ సందర్భంగా భారీ ఆర్థిక ప్రయోజనం అందే అవకాశం ఉందా? ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు చూస్తే అందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారతీయ జీవిత బీమా సంస్థ (LIC) తన పాలసీదారులకు ఆర్థిక భద్రతతో పాటు ఆకర్షణీయమైన రాబడులు అందించడంపై దృష్టి పెట్టింది.
తెలుగు రాష్ట్రాల్లో బంగారం,వెండి ధరలు బుధవారం భారీగా తగ్గాయి.
పశ్చిమాసియాలో ఇరాన్-అమెరికా మధ్య మళ్లీ ఉద్రిక్తతలు భగ్గుమన్నాయి. ఈ వారం ఆరంభం నుంచి ఇరు దేశాలు పరస్పరం దాడులకు దిగుతున్నాయి.
సెప్టెంబరులో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలు నిజమయ్యాయి.
నేపాల్ను వరదలు, కొండచరియలు తీవ్రంగా దెబ్బతీశాయి.
సికింద్రాబాద్ జంక్షన్ దేశంలో అత్యధిక వార్షికాదాయం పొందుతున్న రైల్వే స్టేషన్ల జాబితాలో తన ప్రత్యేకతను చాటుకుంది.
చర్మకారులు ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న రెండు మినీ లెదర్ పార్కులు ఎట్టకేలకు అందుబాటులోకి రానున్నాయి.
వియన్నాలోని మ్యూజియంలో పట్టపగలు భారీ చోరీ చోటుచేసుకుంది.
మహారాష్ట్రలో ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ తర్వాత విడుదల చేసిన ముసాయిదా జాబితా నుంచి ఏకంగా 2.06 కోట్ల మంది ఓటర్ల పేర్లు తొలగించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
ఇరాన్తో యుద్ధం కొనసాగుతున్న వేళ అమెరికా రక్షణ శాఖలో కీలక పరిణామం చోటుచేసుకుంది.