Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
26/11 ముంబయి ఉగ్రదాడులకు దాదాపు 18 ఏళ్ల తర్వాత భారత్ కీలక న్యాయపరమైన చర్యలు ప్రారంభించింది.
హైదరాబాద్ ఐటీ కారిడార్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ యువతి ప్రాణాలు కోల్పోయింది.
సోమాలియా, యెమెన్ తీరాల్లో వేర్వేరుగా జరిగిన రెండు ఘటనల్లో 22 మంది భారతీయులు ఉన్న రెండు వాణిజ్య నౌకలను సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.
రాజస్థాన్లో ప్రభుత్వ పాఠశాల పరిస్థితిని పరిశీలించేందుకు వెళ్లిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కార్యకర్తలపై గ్రామస్థులు దాడి చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
సరిహద్దులు దాటి ఉగ్రవాదులను వెంటాడి చర్యలు తీసుకునే హక్కు భారత్కు ఉందని పోలాండ్ స్పష్టం చేసింది.
దిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా పోలీసులు పెల్లెట్ గన్లను ఉపయోగించడంపై కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
దిల్లీ-NCRలో తేమతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో H1N1 కేసులు,ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి.
యూరప్కు చెందిన ప్రధాన అంతరిక్ష రాకెట్ అరీయాన్ 6లో చేపట్టాల్సిన 'బ్లాక్ 3' అప్గ్రేడ్ను యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ (ESA) రద్దు చేసింది.
మెటా సీఈవో మార్క్ జుకర్బర్గ్, ఆయన భార్య ప్రిసిల్లా చాన్ ఐర్లాండ్లోని చారిత్రక గోతిక్ శైలిలో నిర్మించిన స్ట్రాంకల్లీ క్యాసిల్ను కొనుగోలు చేశారు.
ఓపెన్ఏఐ తన ఏఐ చాట్బాట్ చాట్జీపీటీ కోసం కొత్త ఆపిల్ మెసేజెస్ ప్లగిన్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన రద్దయింది.
డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి పార్లమెంట్ను సమావేశపరిచే యోచనలో ఉందా? వర్షాకాల సమావేశాలు ముగిసినప్పటికీ పార్లమెంట్ను ఇప్పటివరకు ప్రొరోగ్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.
జాతీయ రహదారులపై తరచూ ప్రయాణించే స్థానిక వాహనదారులకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక ఊరట కల్పించింది.
ముంబైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తాను ట్రాన్స్జెండర్నని నమ్మించి, ఇంటికి పట్టిన చెడు దిష్టిని తొలగించేందుకు పూజలు చేస్తానంటూ ఓ యువకుడు 25 ఏళ్ల ఎయిర్హోస్టెస్ను మోసం చేశాడు.
భారత్లో ఇప్పటికీ వేగవంతమైన ఇంటర్నెట్ సదుపాయాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేని ప్రాంతాలకు స్టార్లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ ఉపయోగపడే అవకాశం ఉందని స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు.
పెద్ద సభలు, భారీ ప్రసంగాలు, రాజకీయ నినాదాలతో సాగే సంప్రదాయ ప్రచారానికి భిన్నంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన రాజకీయ శైలిలో మార్పు తీసుకొస్తున్నారు.
యూజీసీ నెట్ ఆన్సర్ కీపై అభ్యంతరాలు వ్యక్తం చేసే అభ్యర్థుల నుంచి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రతి ప్రశ్నకు రూ.200 చొప్పున ఫీజు వసూలు చేస్తోంది.
డాలర్తో పోలిస్తే రూపాయి విలువ రూ.95కు చేరడం ఆర్థిక మార్కెట్లకే పరిమితమైన విషయం కాదు.
ఆపిల్ తన విజన్ టీమ్లో 60 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు AppleInsider వెల్లడించింది.
భారత్లో ప్రైవేట్ రంగ కార్యకలాపాలు ఆగస్టులో స్వల్పంగా పుంజుకున్నాయి.
అమెరికా నౌకాదళంలో నిర్మాణంలో ఉన్న భవిష్యత్ విమాన వాహక నౌక CVN-81 పేరు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహాత్మా గాంధీ స్వయంగా రాసిన అరుదైన చేతిరాత ప్రతులు వేలంలో భారీ ధరకు అమ్ముడయ్యాయి.
భారతీయ నావికులు ఉన్న ఓ నౌకపై ఇరాన్ దళాలు కాల్పులు జరిపిన ఘటనకు సంబంధించిన వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
విశాఖపట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు శుక్రవారం స్థిరంగా కొనసాగుతున్నాయి.
చక్కెర ధరలు భారీగా పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
పాకిస్థాన్ ప్రభుత్వం సైనిక వ్యవస్థలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.
పసిడి ప్రియులకు మరోసారి షాక్ తగిలింది. వరుసగా మారుతున్న బంగారం ధరలు ఆగస్ట్ 21న ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్లో మరోసారి సాయుధుల హింసాత్మక చర్యలు కలకలం రేపాయి.
ఉగ్రవాద ముప్పు నేపథ్యంలో భారత్ ప్రస్తుతం పాకిస్థాన్ను తక్షణ ప్రమాదంగా పరిగణిస్తోందని ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ మనోజ్ నరవణె తెలిపారు.