Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ మధ్య సైనిక ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాలుస్తున్నాయి.
వివాదాస్పద సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఆండ్రూ టేట్,ట్రిస్టన్ టేట్లను అమెరికాలోని మయామీలో అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజు దేశ రాజధాని దిల్లీలో భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఉషా వాన్స్ దంపతుల కుటుంబంలో మరో కొత్త సభ్యుడు చేరాడు.
అమెరికాకు చెందిన ప్రముఖ కృత్రిమ మేధ (ఏఐ) పరిశోధనా సంస్థ ఓపెన్ఏఐలో తెలుగు నిపుణుడు ఉదయ్ రుద్దర్రాజు కీలక బాధ్యతలు చేపట్టారు.
నేటి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
జమ్ముకశ్మీర్లోని సరిహద్దు జిల్లాలైన పూంచ్,రాజౌరీల్లో ఆదివారం కురిసిన భారీ వర్షాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థ సంస్కరణలు, నీట్ పరీక్షలో అవకతవకలు, పేపర్ లీకేజీల అంశాలపై జరుగుతున్న ఆందోళన మరో కీలక దశకు చేరుకుంది.
సింగరేణి ఓపెన్కాస్ట్ గనుల్లో తవ్వుతున్న మట్టి (ఓవర్ బర్డెన్ రిమూవల్-ఓబీఆర్) పరిమాణానికి, వెలికితీస్తున్న బొగ్గు ఉత్పత్తికి మధ్య భారీ వ్యత్యాసం కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది.
వర్షాభావ ప్రాంతాల్లో భూసారాన్ని మెరుగుపరచడం,నీటి వనరులను సంరక్షించడం,దీర్ఘకాలిక నీటి భద్రత కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేయనున్న ప్రధానమంత్రి కృషి సంచాయీ యోజన-వాటర్షెడ్ డెవలప్మెంట్ కాంపొనెంట్ (WDC) 3.0 కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
ఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ వేగంగా ఎదుగుతోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రరూపం దాలుస్తున్నాయి.
దక్షిణ అమెరికా దేశమైన పెరూలో శక్తివంతమైన భూకంపం సంభవించి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
గల్ఫ్ ఆఫ్ ఎడెన్లో యెమెన్ దక్షిణ తీరానికి సమీపంలో ప్రయాణిస్తున్న రసాయన ట్యాంకర్ 'అసనా'పై సముద్రపు దొంగలు దాడికి పాల్పడ్డారు.
హర్మూజ్ జలసంధిపై నియంత్రణ సాధించేందుకు అమెరికా చేపడుతున్న దాడులను సమర్థంగా తిప్పికొడుతున్నామని ఇరాన్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వ్యాపార ప్రయోజనాలు ఉంటాయనే విమర్శలు చాలాకాలంగా వినిపిస్తున్నాయి.
పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రమవుతున్నాయి.
అనంత విశ్వంలో జీవం ఉండే గ్రహం భూమి మాత్రమే అనే అభిప్రాయం చాలా కాలంగా ఉంది.
ఆపిల్ కొత్త మ్యాక్బుక్ నియో ప్రస్తుతం భారత్లో రికార్డు స్థాయి తగ్గింపు ధరతో కొనుగోలుదారులను ఆకర్షిస్తోంది.
పర్యావరణ ఉద్యమకారుడు సోనం వాంగ్చుక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష 20వ రోజుకు చేరడంతో దేశవ్యాప్తంగా మరోసారి చట్టపరమైన చర్చ మొదలైంది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరోసారి తీవ్రరూపం దాల్చాయి.
కెనడాలో చెలరేగిన భారీ అడవి మంటల ప్రభావం అమెరికాలోని న్యూయార్క్ నగరాన్ని తీవ్రంగా తాకింది.
చిత్తూరు జిల్లాలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన తాజా పరిస్థితులపై సమగ్ర వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్ఈసీ)ను హైకోర్టు ఆదేశించింది.
కుడి భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ గురువారం మర్యాదపూర్వకంగా పరామర్శించారు.