Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని సిస్టమాటిక్స్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై భారీ టారిఫ్లు విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
పశ్చిమ బెంగాల్లో ఐపీఎస్ అధికారిణి బుష్రా బానో బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
టెక్ దిగ్గజం ఒరాకిల్లో మరోసారి ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి.
ప్రముఖ టెక్ సంస్థ ఆపిల్ మంగళవారం పలు కీలక ప్రకటనలు చేసింది.
విజయవాడ కృష్ణలంక పోలీస్స్టేషన్ పరిధిలో పేలుడు పదార్థాలు బయటపడటం కలకలం రేపింది.
సోషల్ మీడియా వేదికలపై కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతున్న వేళ.. ప్రముఖ టెక్ సంస్థ మెటా కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ (Donald Trump Jr) మే నెలలో తన ప్రియురాలు బెట్టినా ఆండర్సన్ను వివాహం చేసుకున్నారు.
2008 ముంబై ఉగ్రదాడుల కేసులో పాకిస్థాన్ వ్యవహారశైలిపై మరోసారి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఏపీలో గ్రూప్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 163 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అంతరిక్షంలో ఆయుధాలను మోహరించినట్లు అమెరికా తొలిసారి అధికారికంగా అంగీకరించింది.
పండగలు, పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలు ఏవైనా బంగారం కొనుగోలు చేయడం మన సంప్రదాయంలో భాగంగా మారింది.
అపరిమిత, స్వచ్ఛమైన ఇంధనాన్ని ఉత్పత్తి చేసే లక్ష్యంతో భారత్ చేపట్టిన 'కృత్రిమ సూర్యుడు' పరిశోధనల్లో మరో కీలక పురోగతి నమోదైంది.
లాస్ఏంజెలెస్లో సోమవారం ఉదయం జరిగిన 'ఆల్-ఇన్ సమ్మిట్'లో ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ ప్రసంగిస్తుండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ వచ్చింది.
ఇమ్మిగ్రేషన్ ప్రక్రియ పూర్తికాకుండానే ముగ్గురు ఇటాలియన్ పౌరులు భారత్ నుంచి విదేశాలకు వెళ్లిపోయిన ఘటన దిల్లీ ఎయిర్పోర్టులో వెలుగుచూసింది.
రైలు ప్రయాణికులకు అందించే తాగునీరు,ఆహార పదార్థాల నాణ్యతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
అమెజాన్ ప్రైమ్ వీడియో(Amazon Prime Video) కూడా షార్ట్ఫామ్ న్యూస్ క్లిప్స్ వైపు అడుగులు వేస్తోంది.
చమురు సరఫరాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి భద్రతపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్తో కొనసాగుతున్న సైనిక ఘర్షణకు ముగింపు పలికిన వెంటనే అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా తగ్గుతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.
మీ ఊరి పేరు ఎలా వచ్చింది? ఒకప్పుడు ఆ గ్రామాన్ని ఎవరు పాలించారు? అక్కడి దేవాలయాలను ఎవరు నిర్మించారు? వాటి నిర్వహణకు భూములను ఎవరు దానం చేశారు? ఇలాంటి వివరాలు తెలుసుకోవాలనే ఆసక్తి ఉందా? అయితే మెకంజీ కైఫీయత్లను వెతకండి.