Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
వంట గ్యాస్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.
యూట్యూబర్ నందన (YouTuber Nandana)ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఆన్లైన్లో ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు కొంత ఆలస్యం కావడం సాధారణమే. కానీ ఢిల్లీ-ఎన్సీఆర్కు చెందిన ఓ కస్టమర్కు ఎదురైన అనుభవం మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
నేపాల్లో ఇటీవల సంభవించిన వరదలు హిమాలయ ప్రాంతంలోని హిమ సరస్సుల ముప్పును మరోసారి బయటపెట్టాయి.
దేశ రాజధాని దిల్లీలో హోటల్ గదుల అద్దెలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
ఇరాన్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న 19ఏళ్ల కవల సోదరీమణులు తారనెహ్ రహీమి,రొమినా రహీమిలకు విషాదకర పరిస్థితులు ఎదురయ్యాయి.
దేశీయ స్టాక్ మార్కెట్కు సోమవారం భారీ నష్టాలు ఎదురయ్యాయి.
దక్షిణ దిల్లీలోని సత్యానికేతన్లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటనపై ఢిల్లీ మున్సిపల్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది.
ఉత్తర్ప్రదేశ్కు చెందిన ఇంజినీర్ చందన్ గుప్తాను రష్యాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన భార్య స్నేహ ఆరోపించారు.
మహిళలను అవమానించే వ్యాఖ్యలు చేస్తే చట్టం చూస్తూ ఊరుకోదని తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హెచ్చరించారు.
భూమిపై ఉన్న ఖండాలన్నీ ఒకరోజు మళ్లీ ఒక్కటిగా కలిసి కొత్త మహాఖండంగా మారతాయని శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా చెబుతున్నారు.
అమెరికా వడ్డీ రేట్ల పెంపు అంచనాలు బంగారం,వెండి పెట్టుబడులపై ప్రభావం చూపుతున్నాయి.
అమెరికా చంద్రుడిపై చేపట్టనున్న భవిష్యత్ కార్యక్రమాల్లో భారత్ను కూడా భాగస్వామిగా చేసుకోవాలని చూస్తోంది.
ప్రభుత్వ ఉద్యోగుల సోషల్ మీడియా వినియోగంపై కేంద్రం కొత్త నిబంధనలు తీసుకురావడానికి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
దిల్లీలో ఐదంతస్తుల భవనం కుప్పకూలిన ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.
ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్కు చెందిన ఓ విమానంలో గాల్లో ఉండగానే ఇంజిన్ సమస్య తలెత్తింది.
ఉద్యోగం, వ్యాపారం లేదా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లే భారతీయులు తమ బ్యాంకు ఖాతాలు, పెట్టుబడుల విషయంలో పలు సందేహాలు ఎదుర్కొంటుంటారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
విదేశాల్లో నివసించే ఎన్ఆర్ఐ పెన్షనర్లు కూడా పెన్షన్ ఆగిపోకుండా తమ లైఫ్ సర్టిఫికెట్ లేదా జీవన్ ప్రమాణ్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలి.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ ఖాతాలో అనూహ్యంగా పోస్టుల వెల్లువ కొనసాగించారు.
దిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్యూ)లో ఓ ప్రొఫెసర్పై లైంగిక వేధింపుల ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
మధ్యప్రదేశ్కు చెందిన 2011 బ్యాచ్ ఐఏఎస్ అధికారి నేహా మార్వ్య సింగ్ ఏడాదిలోనే నాలుగుసార్లు బదిలీ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
నేపాల్ను తీవ్ర విషాదంలోకి నెట్టిన ఆకస్మిక వరదలకు సోమవారంతో 13 రోజులు పూర్తయ్యాయి.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రైవేటీకరణపై జరుగుతున్న ప్రచారానికి తెరదించింది.
ఫ్రాన్స్లో భవ్య స్వామినారాయణ ఆలయం ప్రారంభమైంది.
ఎదురుగా ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నా.. అతడిని గుర్తించలేకపోతే ఎలా ఉంటుంది?
భారత వైమానిక దళం (IAF) చాలాకాలంగా ఎదురుచూస్తున్న స్వదేశీ HTT-40 బేసిక్ ట్రైనర్ విమానాలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ఇండోనేషియాలోని సుందా జలసంధిలో ఉన్న అనక్ క్రాకటా అగ్నిపర్వతం మరోసారి విస్ఫోటనం చెందింది.
మెక్సికోలో మతపరమైన వేడుకల సందర్భంగా తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
హిమాలయ ప్రాంతాల్లో ప్రకృతి విపత్తులు సంభవించిన ప్రతిసారీ అక్కడ చేపట్టే భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
హర్మూజ్ జలసంధిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది.