Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పోలవరం ప్రాజెక్టు అథారిటీ 18వ సర్వసభ్య సమావేశం బుధవారం రాజమహేంద్రవరంలో నిర్వహించనున్నారు.
ఉల్లి ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
వరదల బీభత్సం నుంచి ఇంకా కోలుకోని నేపాల్ను తాజాగా భూకంపం కుదిపేసింది.
ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant), డేటా మేనేజ్మెంట్ రంగంలో పేరున్న క్లౌడెరా (Cloudera)కు అమెరికాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి.
ఐరాస కొత్త ప్రపంచ పటం మరోసారి చర్చకు తెరలేపింది. ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల చేసిన ఈ మ్యాప్లో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయ్చిన్లను భారత్, చైనా మధ్య వివాదంలో ఉన్న సరిహద్దుల మధ్య ప్రత్యేక ప్రాంతాలుగా చూపించారు.
నదీ వ్యవస్థే లేదు.. 95 శాతం భూభాగం ఎడారి. వర్షపాతం కూడా చాలా తక్కువ. ఏడాదికి కురిసే వర్షం 100 మిల్లీమీటర్లకు మించదు.
దేశ రాజధాని ఢిల్లీలోని సత్య నికేతన్లో పీజీ హాస్టల్ భవనం కూలిన ఘటన విద్యార్థుల వసతి గృహాల భద్రతపై తీవ్ర ఆందోళనకు దారితీసింది.
ప్రధాని నరేంద్ర మోదీ ముంబై పర్యటనకు కొన్ని గంటల ముందు బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లో భద్రతాపరమైన కలకలం చోటుచేసుకుంది.
భారత్ సొంతంగా అభివృద్ధి చేస్తున్న తొలి బుల్లెట్ రైలు త్వరలో పట్టాలపైకి రానుంది.
ప్రపంచవ్యాప్తంగా బాబా వంగా జోస్యాలు మరోసారి చర్చకు వస్తున్నాయి.
ఆన్లైన్లో తమకు ఎలాంటి కంటెంట్ కనిపించాలనే విషయంలో సోషల్ మీడియా వినియోగదారులకు మరింత స్వేచ్ఛ కల్పించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మనుషులు ప్రతిరోజూ రకరకాల రేడియేషన్కు గురవుతుంటారు.
ప్రపంచంలోనే అత్యంత జనసాంద్రత కలిగిన నగరాల్లో ఒకటైన ముంబైకి సముద్ర మట్టం పెరుగుదలతో ముప్పు పొంచి ఉంది.
దిల్లీలో నకిలీ రేబీస్ వ్యాక్సిన్ల వ్యవహారం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది.
పశ్చిమాసియా జలాల నుంచి థాయిలాండ్కు చేరుకున్న అమెరికా విమాన వాహకనౌక యూఎస్ఎస్ అబ్రహాం లింకన్.. తాజాగా అమెరికా వైపు తిరుగు ప్రయాణమైంది.
భారత్ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది.
9/11 అనే మాట అమెరికాలోని న్యూయార్క్ వాసులను ఇప్పటికీ కలచివేస్తుంది.
మెగాస్టార్ చిరంజీవి కుమార్తె, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక బాధ్యత అప్పగించింది.
బైక్ ప్రియులను ఆకట్టుకునేలా సుజుకీ తన జిక్సర్ మోడల్ శ్రేణిని కొత్త రంగులతో అప్డేట్ చేసింది.