Loading...

Sirish Praharaju

Senior Content Editor

Sirish Praharaju
చదువు
0
అవార్డులు మరియు విజయాలు
0
తాజా వార్తలు
07 Aug 2026
థాయిలాండ్

Thailand School Shooting: థాయిలాండ్ స్కూల్‌లో కాల్పుల కలకలం.. టీచర్‌తో పాటు ఇద్దరు మృతి

థాయిలాండ్‌లోని నోంతబురి ప్రాంతంలో శుక్రవారం జరిగిన స్కూల్ కాల్పుల ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

07 Aug 2026
ఆర్ బి ఐ

RBI: ఫోన్ ఈఎంఐ బకాయిలపై వినియోగదారులకు ఊరట.. ఆర్‌బీఐ కొత్త ఆదేశాలు

స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, ల్యాప్‌టాప్‌లను ఈఎంఐ పద్ధతిలో కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రుణగ్రహీతల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌ బి ఐ) కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది.

Rahul Gandhi: రాహుల్ 'ఛాత్రోన్ కీ గూంజ్' సభకు తొలగిన అడ్డంకులు.. రెండు షరతులతో అనుమతి

లోక్‌సభ ప్రతిపక్ష నేత,కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించనున్న 'ఛాత్రోన్ కీ గూంజ్' కార్యక్రమానికి ఎదురైన అనిశ్చితి తొలగింది.

07 Aug 2026
అమెరికా

US Student Visa: భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62% కోత.. సీఐఎస్ నివేదిక వెల్లడి

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాల జారీలో భారీ తగ్గుదల నమోదైంది.

Andhra Pradesh: పర్యాటక ప్రాంతాలకు రూ.375 కోట్లు.. రాజ్యసభలో కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ శెఖావత్‌ వెల్లడి

ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధికి గత రెండేళ్లలో ఏడు ప్రాజెక్టులను ఎంపిక చేసి రూ.375.08 కోట్ల నిధులు కేటాయించినట్లు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్ వెల్లడించారు.

Andhra Pradesh: ఏపీలో ఆయుష్‌ సేవల అభివృద్ధికి రూ.257 కోట్లతో కేంద్రానికి ప్రతిపాదనలు

ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 ఆర్థిక సంవత్సరానికి ఆయుష్‌ వైద్య సేవలను మరింత విస్తరించేందుకు రూ.257 కోట్ల నిధులు మంజూరు చేయాలని నేషనల్‌ ఆయుష్‌ మిషన్‌కు ప్రతిపాదనలు పంపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ తెలిపారు.

Andhra Pradesh: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు వేగంగా ఏర్పాట్లు.. అధికారులకు ఎస్‌ఈసీ కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడైనా నిర్వహించే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని ఏర్పాట్లను వేగవంతం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) అనిల్‌చంద్ర పునేఠా అధికారులను ఆదేశించారు.

07 Aug 2026
పోలవరం

Polavaram: పోలవరం సివిల్‌ పనులు 45.72 మీటర్ల వరకు .. కేంద్ర మంత్రి కీలక ప్రకటన

పోలవరం ప్రాజెక్టు తొలి దశకు కేంద్ర ప్రభుత్వం అందించే నిధులు 41.15 మీటర్ల నీటి నిల్వ స్థాయి వరకే పరిమితమైనప్పటికీ, ప్రాజెక్టుకు సంబంధించిన సివిల్‌ నిర్మాణ పనులు పూర్తి జలాశయ మట్టం (ఎఫ్‌ఆర్‌ఎల్‌) అయిన 45.72 మీటర్ల వరకు కొనసాగుతాయని కేంద్ర జలశక్తి శాఖ సహాయ మంత్రి రాజ్‌భూషణ్‌ చౌధరి స్పష్టం చేశారు.

07 Aug 2026
అమెరికా

Trump-Hegseth: ఇరాన్ యుద్ధంతో అమెరికాకు ఆయుధాల సంక్షోభం?.. ట్రంప్-హెగ్సెత్ వివాదం చర్చనీయాంశం

ఇరాన్‌తో కొనసాగుతున్న యుద్ధం అమెరికాలోనూ తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.

Birthright citizenship: బర్త్‌రైట్ సిటిజన్‌షిప్‌పై ట్రంప్ కొత్త ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు.. భారతీయులకు ఆందోళన

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వలస విధానాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Trump: ట్రంప్‌ బిగ్‌ సిగ్నల్‌.. ఇరాన్‌ యుద్ధానికి త్వరలోనే ముగింపు పలుకుతుందా?

పశ్చిమాసియాను నెలలుగా వణికిస్తున్న యుద్ధ ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి.

Bofors Case: నాలుగు దశాబ్దాల బోఫోర్స్ వివాదానికి తెర.. చివరి పిటిషన్‌ కొట్టివేత

దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న బోఫోర్స్ కేసుకు సంబంధించిన చివరి న్యాయపరమైన ప్రక్రియకూ సుప్రీంకోర్టు ముగింపు పలికింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆగస్టు 20న అధ్యక్ష ఎన్నికలు.. ఎన్నికల షెడ్యూల్‌ విడుదల

బంగ్లాదేశ్‌లో అధ్యక్ష ఎన్నికలను ఈ నెల 20న నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల సంఘం గురువారం ప్రకటించింది.

Netanyahu Calls PM Modi: పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ ప్రధాని మోదీకి నెతన్యాహు ఫోన్‌.. తాజా పరిస్థితులపై చర్చ

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు భారత్‌ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌లో మాట్లాడారు.

Houthi attack: యెమెన్‌పై హూతీల దాడి.. 30 మంది సైనికుల మృతి,50 మందికిపైగా గాయాలు

యెమెన్‌లో హౌతీ తిరుగుబాటుదారులు గురువారం చేపట్టిన దాడుల్లో కనీసం 30 మంది ప్రభుత్వ సైనికులు మృతిచెందగా, మరో 50 మందికిపైగా గాయపడ్డారు.

Gobardhan Scheme: పేడ, వ్యవసాయ వ్యర్థాలతో ఆదాయం.. గోబర్‌ధన్ పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్

వ్యవసాయ అవశేషాలు, పశువుల వ్యర్థాలను ఆదాయ వనరులుగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

06 Aug 2026
హైదరాబాద్

IMD: హైదరాబాద్‌కు ఐఎండీ చల్లని కబురు.. శనివారం వరకు వర్షాలు

హైదరాబాద్ నగరవాసులకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) శుభవార్త చెప్పింది.

Rammohan Naidu: ఏటీఎఫ్‌లో ఇథనాల్ ప్రతిపాదనే లేదు.. సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన రామ్మోహన్ నాయుడు

విమానాల్లో ఉపయోగించే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ (ATF)లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో లేదని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు.

06 Aug 2026
నాసా

Pink colour: అంటార్కిటికా మంచు గులాబీగా ఎందుకు కనిపిస్తోంది? నాసా చెప్పిన షాకింగ్ నిజం

అంటార్కిటికాలో కొన్ని ప్రాంతాల్లో మంచుపై కనిపించే గులాబీ రంగు మరకలు చాలామందిని ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి.

LIC: ఎల్‌ఐసీ రూ.28 వేల కోట్ల షేర్ విక్రయం.. చివరి నిమిషంలో బ్యాంకర్లకు సమాచారం

దేశీయ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్‌ఐసీ)లో మరిన్ని వాటాలను విక్రయించాలని కేంద్ర ప్రభుత్వం ముందుగానే నిర్ణయించినప్పటికీ, ఈ ప్రక్రియను అమలు చేసిన తీరు మార్కెట్‌ను ఆశ్చర్యానికి గురిచేసింది.

MIT: ఎంఐటీ మరో సంచలనం.. నింగి, నీటిలో డైవ్‌ చేసే రోబో

ప్రకృతిలో కప్పలు వంటి అనేక ఉభయచర జీవులు రెండు భిన్న వాతావరణాల్లో జీవించగలవు.

Stock Market: ఫ్లాట్‌గా ముగిసిన నిఫ్టీ.. 373 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి.

Inflation: బలహీన రుతుపవనాలు,యుద్ధాల ప్రభావం.. ప్రపంచ ఆహార ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందా?

భారత్‌లో బలహీన రుతుపవనాలు, పశ్చిమాసియా-ఉక్రెయిన్ యుద్ధాల ప్రభావంతో ప్రపంచ ఆహార ధరలు మరోసారి పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.

Solar Corona: సూర్యుడిపై కొత్త సుడిగుండాలు.. కరోనా వేడి రహస్యం చేధించిన శాస్త్రవేత్తలు

సూర్యుడి ఉపరితలంపై ఇప్పటివరకు ఎప్పుడూ చూడని అద్భుత దృశ్యాలను ఖగోళ శాస్త్రవేత్తలు రికార్డు చేశారు.