Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇటీవల భారీ స్థాయిలో నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షల అంశంపై నెల రోజులకు పైగా కొనసాగిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలోని విద్యార్థి ఉద్యమం ముగిసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
ఉపాధి కోసం స్వగ్రామాన్ని, కుటుంబ సభ్యులను విడిచి విదేశాలకు వెళ్లే భారతీయుల్లో పలువురు అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రాన్ని సోమవారం తీవ్ర టోర్నడో వణికించింది.
టర్కీకి అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తం చేసిన అభ్యంతరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా తిరస్కరించారు.
దక్షిణాఫ్రికాలో సఫారీలో సింహాలను ప్రత్యక్షంగా చూడాలని, గార్డెన్ రూట్లో సుందరమైన డ్రైవ్ను ఆస్వాదించాలని లేదా కేప్టౌన్ నగర సోయగాలను అనుభవించాలని భావిస్తున్న భారతీయ ప్రయాణికులకు శుభవార్త.
ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని పోర్ట్ డి క్లిచీ ప్రాంతం సమీపంలో ఓ వ్యక్తి రెండు పెద్ద కత్తులతో మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి కలకలం రేపాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందింది.
దిల్లీలో జూలై 20న జరిగిన విద్యార్థుల నిరసనలను నియంత్రించేందుకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF)కు చెందిన కనీసం డజను మంది సిబ్బందికి పెల్లెట్ గన్స్ జారీ చేసినట్లు అంతర్గత విచారణలో తేలింది.
జమ్ముకశ్మీర్లోని గందర్బాల్ జిల్లాలో అమర్నాథ్ యాత్ర ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉన్న భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదానికి గురైంది.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం ఉదయం పశ్చిమ బెంగాల్లోని హల్దియా సమీపంలో తీరం దాటింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)లో జరిగిన తొలి దశ ఎన్నికలు తీవ్ర ఉద్రిక్తతల మధ్య సాగాయి.
తాజాగా మరోసారి ఆందోళనలు చేపడతామని 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) హెచ్చరించిన కొన్ని గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం స్పందించింది.
దేశీయ మార్కెట్లో గత కొన్ని రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం,వెండి ధరలు నిన్న ఒక్కసారిగా పెరిగాయి.
ప్రపంచ ప్రముఖ ఔషధ సంస్థ జాన్సన్ అండ్ జాన్సన్ (J&J) తన టాల్క్ ఉత్పత్తులు అండాశయ క్యాన్సర్కు కారణమయ్యాయని ఆరోపిస్తూ దాఖలైన వేలాది కేసులకు 5.5 బిలియన్ డాలర్ల విలువైన భారీ సెటిల్మెంట్కు అంగీకరించింది.
అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ స్టాక్ మార్కెట్లో మంగళవారం సానుకూల వాతావరణం కనిపిస్తోంది.
ప్రసిద్ధ రచయితల రచనా శైలిని అనుకరించే విధానంలో ఓపెన్ఏఐ నిశ్శబ్దంగా కీలక మార్పులు చేసింది.
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) చందాదారులకు కీలక ఊరటనిచ్చే చర్యలు చేపట్టింది.
అమెరికా, సౌదీ అరేబియా మధ్య కుదిరిన న్యూక్లియర్ ఒప్పందానికి ఇజ్రాయెల్ తప్పకుండా అడ్డంకులు సృష్టిస్తుందని ఇరాన్ పేర్కొంది.
భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతం కానుందని అమెరికా విదేశాంగ శాఖ డిప్యూటీ సెక్రటరీ ఎస్. పాల్ కపూర్ తెలిపారు.
జూడో క్రీడ పేరుతో నకిలీ ధ్రువపత్రాలు పొంది విద్యా ప్రవేశాలు,ప్రభుత్వ ఉద్యోగాలు సాధించినట్లు వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంబంధిత అధికారులను ఆదేశించింది.
కృష్ణా నదీ జలాల పంపిణీ వివాదంలో కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
గ్రామీణ ప్రాంతాల్లో వాడుక నీరు (గ్రే వాటర్) సక్రమంగా భూమిలో ఇంకిపోయేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆగస్టు 15 తర్వాత అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.