Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
బంగారానికి దేశంలో ఎప్పటి నుంచో భారీ డిమాండ్ ఉంది.
కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష పన్నుల రూపంలో వచ్చే ఆదాయం గణనీయంగా పెరిగింది.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది.
ప్రపంచ ప్రఖ్యాత ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ (Warren Buffett) బెర్క్షైర్ హాత్వే (Berkshire Hathaway) ఛైర్మన్ పదవి నుంచి వైదొలిగారు.
పాస్ పోర్ట్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక మార్పులు చేసింది.
ఈ ఏడాది రుతుపవనాలు దేశవ్యాప్తంగా రైతులకు ఆశించిన స్థాయిలో ఊరట ఇవ్వలేదు.
మధ్యప్రాచ్యంలో మళ్లీ ఉద్రిక్తతలు పెరగడం, ఎర్ర సముద్రంలో అలజడి కొనసాగుతుండటంతో పాకిస్థాన్ ప్రభుత్వం కీలక పొదుపు చర్యలను ప్రకటించింది.
ప్రముఖ ఎఫ్ఎంసీజీ సంస్థ నెస్లే ఇండియా లిమిటెడ్పై ఫుడ్ సేఫ్టీ, స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) చట్టపరమైన చర్యలు చేపట్టింది.
2030 నాటికి ప్రపంచంలోనే అతిపెద్ద డెవలపర్ కమ్యూనిటీని కలిగిన దేశంగా భారత్ అవతరించనుందని మైక్రోసాఫ్ట్ ఛైర్మన్ సత్య నాదెళ్ల పేర్కొన్నారు.
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో, 18 ప్రో మ్యాక్స్ మోడళ్లు భారత్లో విక్రయానికి అందుబాటులోకి వచ్చాయి.
మధ్యప్రాచ్య సంక్షోభం ప్రభావాలు ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా కొనసాగుతుండటాన్ని పరిగణనలోకి తీసుకున్న రేటింగ్స్ సంస్థ మూడీస్.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి భారత వాస్తవ జీడీపీ వృద్ధి అంచనాను 6శాతం నుంచి 7శాతానికి పెంచింది.
పెరుగుతున్న ధరలను అదుపులోకి తీసుకురావడంతో పాటు,దశాబ్దాలుగా కొనసాగుతున్న అతి తక్కువ వడ్డీ రేట్ల విధానం నుంచి క్రమంగా బయటపడే చర్యల్లో భాగంగా జపాన్ కేంద్ర బ్యాంకు కీలక వడ్డీ రేటును 31 ఏళ్ల గరిష్ఠానికి పెంచింది.
ఆంధ్రప్రదేశ్ను ఐటీ, పారిశ్రామిక రంగాల్లో అగ్రగామిగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్లో నౌకా నిర్మాణ రంగం అభివృద్ధికి కీలక ముందడుగు పడింది.
ఆస్ట్రేలియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన అత్తా, కోడలు ప్రాణాలు కోల్పోయారు.
దక్షిణ అమెరికాలోని బొలీవియాలో అరుదైన కొత్త అడవి పిల్లి జాతిని శాస్త్రవేత్తలు అధికారికంగా గుర్తించారు.
తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలకు సంబంధించి మరో కొత్త రైల్వే లైన్ ప్రతిపాదన తెరపైకి వచ్చింది.
ఆపిల్ ఐఫోన్ 18 ప్రో సిరీస్ విక్రయాలు భారత్లో ప్రారంభమయ్యాయి.
నిర్ణీత సమయంలో బ్రీత్ టెస్ట్కు హాజరుకాకపోవడంతో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ 8 మంది పైలట్లపై సస్పెన్షన్ వేటు వేసింది.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) పేరు, ఎన్నికల గుర్తును ఎన్నికల సంఘం (ఈసీ) తాత్కాలికంగా నిలిపివేయడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు.
కొత్త ఐఫోన్ మార్కెట్లోకి వస్తే అభిమానుల్లో కనిపించే ఉత్సాహం మరోసారి స్పష్టమైంది.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో కొనసాగుతున్న అంతర్గత వివాదం కీలక మలుపు తిరిగింది.
కృత్రిమ మేధ (AI) వ్యవస్థలకు తన విస్తృతమైన ప్రపంచ గణాంకాలను మరింత సులభంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఐక్యరాజ్య సమితి (UN) టెక్ దిగ్గజం గూగుల్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.
బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్లైన్స్కు చెందిన విమానంలో ఇద్దరు ప్రయాణికులు పరస్పరం దాడి చేసుకున్న ఘటన కలకలం రేపింది.
ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి నాంపల్లి ఏసీబీ కోర్టులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణ ముగిసింది. తదుపరి విచారణను న్యాయస్థానం అక్టోబర్ 30కి వాయిదా వేసింది.
తెలంగాణలో పోలీసు ఉద్యోగాల నియామక ప్రక్రియ కొనసాగుతోంది.
అక్రమ వలసలను అరికట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త చట్టం కింద తొలి కేసు నమోదైంది.
ఆపిల్ సంస్థ తన డిజిటల్ చెల్లింపుల సేవ 'ఆపిల్ పే'ను భారత్లో వచ్చే నెల నుంచి ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది.
పింట్రెస్ట్(Pinterest)తన వినియోగదారుల కోసం 'Restyle' పేరుతో కొత్త AI ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.
59 ఏళ్ల వయసులో.. అదీ మూడు దశాబ్దాల పాటు పనిచేసిన సంస్థలో ఉద్యోగం కోల్పోతే ఎవరైనా కుంగిపోతారు.