Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరఫున పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ అసిమ్ మునీర్ ఇరాన్లో పర్యటించినట్లు సమాచారం.
అమెరికాలోని సౌత్ డకోటాలో ఉన్న హోమ్స్టేక్ గోల్డ్ మైన్ ఒకప్పుడు ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద, అత్యంత లోతైన బంగారు గనిగా పేరొందింది.
కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై ఊహాగానాలు కొనసాగుతున్న వేళ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
భార్య ప్రైవేట్ వీడియోలను రహస్యంగా చిత్రీకరించి అశ్లీల వెబ్సైట్లకు విక్రయించిన ఓ వ్యక్తిని కేరళ పోలీసులు అరెస్టు చేశారు.
టర్కీకి చెందిన భారీ సైనిక రవాణా విమానాలు వరుసగా పాకిస్థాన్కు చేరుకుని, కొద్దిసేపటికే తిరిగి వెళ్తుండటం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది.
చైనా ఉపాధ్యక్షుడు హన్ జెంగ్తో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ భేటీ అయ్యారు.
నేపాల్లో మూడేళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేశారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహానికి దారితీశాయి.
విమాన ప్రయాణికుల భద్రతను మరింత పటిష్ఠం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు సిద్ధమవుతోంది.
'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యాన్ని సాధించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భారతదేశంలో అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరో భారీ కొనుగోలుకు అడుగులు వేస్తోంది.
అంగారక గ్రహంపై మరో మూడు చిన్న హెలికాప్టర్లు ఎగరబోతున్నాయి. అయితే, అవి అక్కడికి చేరుకునే విధానం మాత్రం చాలా ప్రత్యేకంగా ఉండనుంది.
విదేశాల్లో ఉద్యోగం కోసం వెళ్లే ముందు ఉద్యోగులు తమ ప్రావిడెంట్ ఫండ్ (EPF)కు సంబంధించిన నిబంధనలను తప్పక తెలుసుకోవాలి.
ఆఫ్రికన్ రూయిబోస్ దక్షిణాఫ్రికాకు చెందిన హెర్బల్ టీ. యాంటీఆక్సిడెంట్ గుణాలకు ఇది ఎంతో ప్రసిద్ధి.
సాధారణంగా చింతపండు తొక్కును వ్యర్థంగా భావించి పారేస్తుంటాం.
బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణి సుబ్రమణ్యం అరుదైన ఘనత సాధించారు.
సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు చేసే వింత ప్రయత్నాలు చివరికి చిక్కుల్లో పడేస్తుంటాయి.
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తాజాగా 'ది ఎకనామిస్ట్' పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
తెలుగు రాష్ట్రాల మీదుగా ప్రయాణించే రైల్వే ప్రయాణికులకు మరో శుభవార్త అందింది.
ఇరాన్తో భారత్కు ఉన్న 810 మిలియన్ డాలర్ల బియ్యం వ్యాపారంపై తాజాగా రెండు వైపుల నుంచి ఒత్తిడి పెరిగింది.
బెంగళూరులో హెచ్1ఎన్1 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత వలస విధానాలను మరింత కఠినతరం చేస్తున్నారు.
చిరకాల మిత్రదేశమైన భారత్కు ఇంధనం, ఎరువుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా సహకరిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పష్టం చేశారు.
భారత ఆటో మొబైల్ రంగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో మంచి ఆదాయ వృద్ధిని నమోదు చేసింది.