Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
కావేరీ నదీ జలాల వివాదం తమిళనాడు రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది.
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలకాలని అమెరికా చేస్తున్న ప్రయత్నాలకు ఇప్పటివరకు ఆశించిన ఫలితం కనిపించడం లేదు.
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్కు వాతావరణ కేంద్రం ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రష్యాలోని నల్లసముద్ర తీరంలో ఉన్న ప్రముఖ పర్యాటక ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
ప్రభుత్వ రంగ బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) షేర్లు మంగళవారం స్టాక్ మార్కెట్లో భారీ ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.
పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో కొనసాగుతున్న నిరసనలు, అక్కడి పరిస్థితులపై వార్తలు ప్రసారం చేస్తున్న నేపథ్యంలో పాకిస్థాన్ ప్రభుత్వం పలు వార్తా వెబ్సైట్లపై ఆంక్షలు విధించింది.
యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) ద్వారా జరిగే డిజిటల్ చెల్లింపులపై ఎలాంటి రుసుములు విధించే ప్రతిపాదన లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది.
పాకిస్థాన్'లో నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన 30 మందికిపైగా సభ్యులు గత మూడు నుంచి నాలుగు సంవత్సరాల వ్యవధిలో గుర్తు తెలియని వ్యక్తుల చేతుల్లో హత్యకు గురైనట్లు ఆ సంస్థ సీనియర్ నేత రిజ్వాన్ హనీఫ్ వెల్లడించాడు.
భారత్తో పాటు పలు దేశాల్లోని వాట్సాప్ వినియోగదారులు సోమవారం రాత్రి ఊహించని సమస్యను ఎదుర్కొన్నారు.
ప్రముఖ మెసేజింగ్ యాప్ టెలిగ్రామ్ మరోసారి వివాదాల్లో నిలిచింది.
తమిళనాడులో ప్రస్తుతం కావేరీ నదీ జలాల వివాదం రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీస్తోంది.
'100 శాతం నేచురల్','100 శాతం ప్యూర్', '100 శాతం ఆర్గానిక్' వంటి ప్రకటనలతో ఆహార ఉత్పత్తులను విక్రయించడంపై భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ (ఎఫ్ఎస్ఎస్ఏఐ) డాబర్ ఇండియాకు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం,వెండి ధరలు ప్రతిరోజూ మారుతూ ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్ ఖనిజాభివృద్ధి సంస్థ (ఏపీఎండీసీ) బీచ్శాండ్ ఖనిజాల తవ్వకాల విషయంలో కొత్త వ్యూహాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది.
ఎల్నినో ప్రభావంతో వర్షాభావం నెలకొంటుందనే ఆందోళనలో ఉన్న రైతులకు తెలుగు రాష్ట్రాల ప్రధాన జలాశయాల్లో పెరుగుతున్న నీటి నిల్వలు కొంత ఊరటనిస్తున్నాయి.
ఒకప్పుడు ఆక్వా రైతుల తొలి ఎంపికగా నిలిచిన బ్లాక్ టైగర్ (పెనాయస్ మోనోడాన్) రొయ్యల సాగు ఆంధ్రప్రదేశ్'లో మరోసారి వేగం అందుకుంటోంది.
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం మరోసారి కీలక అవకాశం కల్పించింది.
ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని,లేదంటే పూర్తిగా లొంగిపోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఘాటుగా హెచ్చరించారు.
అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు క్రమంగా తగ్గుతున్నప్పటికీ, ఆ తగ్గుదల ప్రయోజనం వినియోగదారులకు అందడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
మయన్మార్ మాజీ అధినాయకురాలు ఆంగ్ సాన్ సూకీ సజీవంగానే ఉన్నారని స్పష్టం చేసే తాజా చిత్రాలను అక్కడి సైనిక ప్రభుత్వం విడుదల చేసింది.
వివాహిత మహిళలను భర్త లేదా అతని కుటుంబ సభ్యుల వేధింపుల నుంచి రక్షించేందుకు అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 498ఏ సెక్షన్ పరిధిని సుప్రీంకోర్టు విస్తరించింది.
కృష్ణా నదిలో వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలం జలాశయంలో నీటి నిల్వలు క్రమంగా పెరుగుతున్నాయి.
ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్) పరిధిలో గరిష్ఠ వేతన పరిమితిని పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టినట్లు సమాచారం.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త దిగుమతి సుంకాల నిర్ణయం మరోసారి న్యాయపరమైన వివాదానికి దారితీసింది.