Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులకు పరిష్కారం కనుగొనే విషయంలో భారత్, చైనా కీలక పాత్ర పోషించగలవని అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభిప్రాయపడ్డారు.
మధ్యప్రాచ్యంలో అమెరికా-ఇరాన్ యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన వాణిజ్య మార్గాలు దెబ్బతిన్న వేళ భారత్ కీలక పరిణామాన్ని నమోదు చేసింది.
నేపాల్లో ఆకస్మిక వరదలు తీవ్ర బీభత్సం సృష్టించాయి.
నేపాల్ను మరోసారి మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి.
రిలయన్స్ జియో ఇన్ఫోకామ్కు భారీ పన్ను ఊరట లభించింది.
ప్రముఖ నటుడు జీవీ నారాయణరావు (73) కన్నుమూశారు.
లక్నో నుంచి బెంగళూరుకు వస్తున్న ఇండిగో విమానంలో బాంబు ఉందంటూ వచ్చిన బెదిరింపు కలకలం రేపింది.
ఆపరేషన్ సిందూర్లో పాకిస్థాన్పై భారత్ చేపట్టిన సైనిక చర్యకు సంబంధించి మాజీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ అనిల్ చౌహాన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.
రాష్ట్రవ్యాప్తంగా జనవరి 1 నుంచి 'సంజీవని' ప్రాజెక్టును అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
భారత్లో ఉన్నత విద్యా వ్యవస్థకు తక్షణ సంస్కరణలు అవసరమని నీతి ఆయోగ్ తాజా నివేదిక హెచ్చరించింది.
నేపాల్లో భోటేకోశి నది ఉగ్రరూపం దాల్చింది. ఆకస్మికంగా వచ్చిన వరదలతో చైనా సరిహద్దుకు సమీపంలోని నేపాల్లోని రసువా జిల్లా తీవ్రంగా దెబ్బతింది.
భారత్-జపాన్ మధ్య స్టార్టప్ రంగంలో సహకారాన్ని మరింత విస్తరించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ (Piyush Goyal)ఓ కొత్త ప్రతిపాదన చేశారు.
దిల్లీలో ఇటీవల జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ (CJP) నిరసనల అనంతరం యువత,ముఖ్యంగా జెన్జీని ఆకట్టుకునేందుకు రాజకీయ నేతలు సోషల్ మీడియాపై మరింత దృష్టి పెట్టారు.
రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO) మరో కీలక విజయాన్ని సాధించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు బుధవారం నష్టాలతో ముగిశాయి.
సాధారణంగా ప్లాస్టిక్ వ్యర్థాలను ఎలా తొలగించాలా అని శాస్త్రవేత్తలు ఆలోచిస్తుంటారు.
నేపాల్ను ఆకస్మికంగా సంభవించిన మెరుపు వరదలు అతలాకుతలం చేశాయి.
ఆగస్టు 27-28 మధ్యరాత్రి ఆకాశంలో అరుదైన ఖగోళ దృశ్యం ఆవిష్కృతం కానుంది.