Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్'కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇరాన్పై ఆయన అనుసరిస్తున్న దూకుడు వైఖరికి అమెరికా సెనెట్ కళ్లెం వేసింది.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేళ ఎట్టకేలకు భారీ ప్రకటన వెలువడింది.
పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది.
కృత్రిమ మేధస్సు (AI)తో రూపొందించిన ఫోటోలు,వీడియోలు,ఆడియోలను గుర్తించడం ఇప్పుడు మరింత సులభం కానుంది.
అమెరికా టెక్ దిగ్గజం గూగుల్ తన వార్షిక డెవలపర్స్ ఈవెంట్ Google I/Oలో కొత్త జెమినీ ఏఐ మోడల్స్ను ప్రకటించింది.
గూగుల్ తన జీమెయిల్, గూగుల్ డాక్స్, గూగుల్ కీప్ సేవల్లో కొత్త ఏఐ ఆధారిత సంభాషణ ఫీచర్లను తీసుకొస్తోంది.
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్వే పర్యటనలో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు ప్రస్తుతం రెండు దేశాల మధ్య దౌత్య వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
సప్త జ్యోతిర్లింగాల దర్శనానికి వెళ్లాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక పర్యటనను అందుబాటులోకి తీసుకొచ్చింది.
పంజాబీ సింగర్ ఇందర్ కౌర్ అలియాస్ యశిందర్ కౌర్ మృతదేహం లుథియానాలోని నీలోన్ కాల్వలో లభ్యమైంది.
రాష్ట్రవ్యాప్తంగా త్వరలో వెయ్యి మినీ మార్టులు ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
పాకిస్థాన్లోని లాహోర్ నగరంలో దాదాపు 80 ఏళ్ల తర్వాత పాత హిందూ, సిక్కు, జైన్ పేర్లు మళ్లీ కనిపిస్తున్నాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్ పర్యటనకు రానున్నారు.
దేశంలో ఇంధన ధరల పెరుగుదల మరోసారి ప్రజలపై భారంగా మారింది.
పశ్చిమ బెంగాల్లోని ఫల్టా నియోజకవర్గంలో రీపోలింగ్కు ముందు కీలక పరిణామం చోటుచేసుకుంది.
జీలకర్ర గింజలు చాలా శతాబ్దాలుగా ఆయుర్వేదంలో, మన సంప్రదాయ వైద్యంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉన్నాయి. వాటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలే దీనికి కారణం.
కృత్రిమ మేధ రంగంపై ప్రపంచ సాంకేతిక సంస్థలు మరింత దృష్టి సారిస్తున్న వేళ ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఇంధన వినియోగం తగ్గించడం, ట్రాఫిక్ సమస్యలను తగ్గించే దిశగా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ (WFH) విధానాన్ని పరిశీలించాలని సూచించిన సంగతి తెలిసిందే.
ఇరాన్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచంలో అత్యంత వ్యూహాత్మక సముద్ర మార్గాల్లో ఒకటైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) గుండా వెళ్లే నౌకలకు బిట్కాయిన్ ఆధారిత కొత్త ఇన్సూరెన్స్ వ్యవస్థను ప్రకటించింది.
దేశంలోని ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ ఉద్యోగులకు మార్చి త్రైమాసికం (Q4)లో ఇచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ చెల్లింపులను తగ్గించింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్న వేళ.. దేశీయ విమానయాన సంస్థలు కేంద్ర ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలను కీలక విజ్ఞప్తి చేశాయి.