Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
విమానంలో మహిళ ప్రయాణికురాలు దుస్తులు తొలగించి, గట్టిగా అరుస్తూ అటూఇటూ తిరగడంతో తోటి ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
₹2,000 దాటిన యూపీఐ లావాదేవీలపై ఛార్జీలు ఎలా ఉండబోతున్నాయి? దీనిపై త్వరలో స్పష్టత రానుంది.
ఉదయం ల్యాప్టాప్ తెరిచి పని ప్రారంభిస్తాం. మధ్యలో కాఫీ కోసం లేచినా పలకరించేందుకు సహోద్యోగి కనిపించడు.
టాటా గ్రూప్ షేర్లలో మంగళవారం భారీ ఉత్సాహం కనిపించింది.
రూ.2,000 వరకు జరిగే యూపీఐ లావాదేవీలపై బ్యాంకులు, పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్లు ఛార్జీలు వసూలు చేయకూడదని కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాలతో ముగిశాయి.
ఈపీఎఫ్ఓ (EPFO) సభ్యులకు సంబంధించిన సమాచారం, తాజా ప్రకటనలు, పథకాల వివరాలను సులభంగా అందించేందుకు అధికారిక వాట్సాప్ ఛానెల్ను అందుబాటులోకి తెచ్చింది.
అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లింపు గడువు నేటితో(సెప్టెంబర్ 15) ముగియనుంది.
పౌర సమస్యపై అధికారుల నుంచి స్పందన రాకపోవడంతో ఓ సంస్థ సీఈవో స్వయంగా రంగంలోకి దిగారు.
సముద్ర ఉపరితలానికి 10 మీటర్ల దిగువన కూడా విద్యుత్ను ఉత్పత్తి చేయగల సౌర విద్యుత్ కణాలను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ యునైటెడ్ కింగ్డమ్ (యూకే) పర్యటనలో భాగంగా నాలుగు కీలక పెట్టుబడి ఒప్పందాలపై సంతకాలు చేశారు.
అంటార్కిటికాలోని తూర్పు ప్రాంత మంచు ఫలకం (ఈస్ట్ అంటార్కిటిక్ ఐస్షీట్) 2021 నుంచి 2023 మధ్యకాలంలో 695 బిలియన్ టన్నుల మంచును అదనంగా పొందింది.
ప్రస్తుతం యెమెన్లోని హౌతీలకు, సౌదీ అరేబియాకు మధ్య యుద్ధం కొనసాగుతోంది.
మాజీ ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ (ఆళ్ల నాని) కన్నుమూశారు.
జపాన్లో 100 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి సంఖ్య తొలిసారిగా లక్ష మార్కును దాటింది.
చైనాలోని అతిపెద్ద టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన హువావే వ్యవస్థాపకుడు, సీఈఓ రెన్ జెంగ్ఫీ దేశం విడిచిపోయారా?
న్యాయవ్యవస్థ విమర్శలకు దూరంగా ఉండకూడదని, దాని పనితీరును పరిశీలించేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ అన్నారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో పెరిగిపోతున్న అదనపు ద్రవ్య లభ్యతను నియంత్రించేందుకు భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్ బి ఐ)చర్యలు కొనసాగిస్తోంది.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మార్పుపై పార్టీలో చర్చ మొదలైంది.
ఒకప్పుడు ప్రపంచవ్యాప్తంగా 60కిపైగా దేశాలను ఆక్రమించుకుని, 'రవి అస్తమించని సామ్రాజ్యం'గా పేరొందిన యునైటెడ్ కింగ్డమ్ (UK) ప్రభ క్రమంగా మసకబారుతోంది.
దేశ పారిశ్రామిక, సాంకేతిక భద్రతకు ముప్పు కలిగించే కార్యకలాపాలకు పాల్పడుతున్నారని భావిస్తే.. ఇకపై చైనా పౌరులు దేశం విడిచి వెళ్లకుండా అధికారులు అడ్డుకోవచ్చు.
బెంగళూరు నగరంలో నకిలీ క్యాన్సర్ మందుల విక్రయ దందాను పోలీసులు ఛేదించారు.
ద్రవ్యోల్బణం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్ బి ఐ) వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని సిస్టమాటిక్స్ గ్రూప్ నివేదిక వెల్లడించింది.
రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే భారత్, చైనా వంటి దేశాలపై భారీ టారిఫ్లు విధించేందుకు అమెరికా ప్రభుత్వం సిద్ధమవుతోంది.
పశ్చిమ బెంగాల్లో ఐపీఎస్ అధికారిణి బుష్రా బానో బదిలీ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.
టెక్ దిగ్గజం ఒరాకిల్లో మరోసారి ఉద్యోగాల కోతలు మొదలయ్యాయి.