Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
'మేం భారతీయులమే.. మీ సాటి పౌరులమే..మమ్మల్ని ఇండియన్స్ అనే పిలవండి'అంటూ ఓ చిన్నారి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
జార్ఖండ్ పరీక్షల అవకతవకల కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది.
దిల్లీలో విద్యార్థుల నిరసనల సందర్భంగా భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరుపై వచ్చిన ఆరోపణలను పరిశీలించేందుకు సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.
సోనియా గాంధీ ఆత్మకథ విడుదల సందర్భంగా రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తన భావాలను పంచుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తమ దేశంపై ప్రకటించిన ఆర్థిక యుద్ధాన్ని ఇరాన్ తీవ్రంగా ఖండించింది.
ప్రముఖ ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) తీసుకున్న తాజా నిర్ణయం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం దూసుకెళ్లాయి. దీంతో వరుసగా ఏడు సెషన్లుగా కొనసాగిన నష్టాలకు తెరపడింది.
'డిజిటల్ అరెస్టు'పేరుతో సైబర్ మోసగాళ్లు ఓ రిటైర్డ్ ఐటీ అధికారిని భయపెట్టి రూ.51 లక్షలు కాజేశారు.
వినాయక చవితి, దసరా, దీపావళి వంటి వరుస పండగలు సమీపిస్తున్న వేళ దేశంలో పంచదార ధరలు సామాన్యుడికి భారంగా మారుతున్నాయి.
ఉత్తర కొరియా వద్ద 80 నుంచి 120 వరకు అణ్వాయుధాలు ఉండొచ్చని దక్షిణ కొరియా రక్షణ మంత్రి అహ్న్ గ్యూ-బ్యాక్ గురువారం వెల్లడించారు.
నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి మండలంలోని ఫూల్సింగ్ తండా, పిల్యాతండాలకు చెందిన ఇద్దరు 16 ఏళ్ల బాలురు ప్రిన్సిపల్ రూపారెడ్డిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన మహాబలిపురంలో జరిగిన 31వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
చెత్త నిర్వహణ నిబంధనలు పాటించని పెద్ద సంస్థలు, వాణిజ్య సముదాయాలపై సుప్రీంకోర్టు కఠిన చర్యలకు ఆదేశించింది.
వరుస నష్టాలతో కుదేలైన భారత స్టాక్ మార్కెట్ గురువారం భారీగా పుంజుకుంది.
మాజీ కాంగ్రెస్ ఎంపీ,ఆ పార్టీ సీనియర్ నేత సజ్జన్ కుమార్(80)కన్నుమూశారు.
సుమారు 2,000 ఏళ్ల క్రితం అంతరించిపోయిందని భావించిన ఓ పురాతన మొక్క మళ్లీ భూమిపై కనిపించిందా?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిలాద్ ఉన్ నబీ పబ్లిక్ హాలిడే తేదీని మార్చింది.
జమ్ముకశ్మీర్లోని ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన చీనాబ్ రైల్ బ్రిడ్జిపై వందే భారత్ రైలు తొలిసారిగా గంటకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించింది.