Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హాలిడే ఫొటోపై రాజకీయ వివాదం మొదలైంది.
అంతరిక్ష రంగంలో భారత్-అమెరికా సహకారం మరింత విస్తరించే దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
సిరియా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్కు స్థానిక కోర్టు మరణశిక్ష విధించింది.
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ఆగస్టు 18 నుంచి వన్వే ట్రాఫిక్ విధానాన్ని అమలు చేయనున్నారు.
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ మరో ఘటన చోటుచేసుకుంది.
హైదరాబాద్లో మరో భారీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకోనుంది.
భారత్ అగ్ని-6 కార్యక్రమంపై ఆసక్తి నెలకొంది. ఈ క్షిపణి అసాధారణ స్థాయిలో సుదీర్ఘ పరిధిని కలిగి ఉండొచ్చన్న ప్రచారం ఇందుకు కారణం.
భారత్లో స్మార్ట్ ఫోన్ మార్కెట్ మందగించింది.పెరుగుతున్న ఫోన్ ధరల ప్రభావంతో చైనా బ్రాండ్ల అమ్మకాలు భారీగా తగ్గాయి.
చైనా అంతరిక్ష ప్రయోగంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.
సూర్య గ్రహణం రాబోతోంది.. అసలు గ్రహణం ఎక్కడ కనిపిస్తుంది? దాని మార్గాన్ని శాస్త్రవేత్తలు ఎలా గుర్తిస్తారన్నది ఆసక్తికరం.
ఇన్నాళ్లుగా హెచ్పీవీ టీకా గురించి మాట్లాడినప్పుడు అమ్మాయిలు, ముఖ్యంగా గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ గురించే ఎక్కువగా చర్చ జరుగుతోంది.
థాయిలాండ్ నుంచి దిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఇటీవల మార్గమధ్యంలో తీవ్ర కుదుపులకు గురైన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.
దేశంలో ఏటా లక్షలాది రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటుండటంపై కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్కు ఢిల్లీలోని ఇందిరాగాంధీ స్టేడియం వేదికగా మారనుంది.
ఒక వ్యక్తి కనిపించకుండా పోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దేశ రాజధాని దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఓ అరుదైన ఘట్టానికి వేదిక కానుంది.
సోషల్ మీడియాలో కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందుతున్న కంటెంట్ రోజురోజుకూ భారీగా పెరుగుతోంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశంలో ఉగ్రవాద దాడుల ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.
ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) దేశంలోని పెన్షనర్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.
వజ్రం అంటేనే అత్యంత గట్టిదని మనకు తెలుసు. అయితే ఎంత గట్టిగా ఉన్నా.. ఒక్కసారిగా బలమైన దెబ్బ తగిలితే అది పగిలిపోయే అవకాశం ఉంది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు అంతం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్చరించింది.
కేరళ రాజధాని తిరువనంతపురంలోని చారిత్రక జీవీ రాజా స్టేడియానికి మహర్దశ పట్టనుంది.
బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇవ్వడం చరిత్రాత్మక పరిణామమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.
యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆదాయం పొందాలనుకునే వారికి ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
భారత్కు వచ్చే అంతర్జాతీయ పర్యాటకులు, ఇతర విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ హోటల్లో ఇద్దరు మైనర్ బాలికలు హత్యకు గురయ్యారు.
H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
ఆపిల్ ఐఫోన్ ప్రో మోడళ్లలో 2027లో భారీ డిజైన్ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.