Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
టాటా గ్రూప్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టాటా సన్స్ ఛైర్మన్గా ఎన్. చంద్రశేఖరన్ మరో ఐదేళ్ల పాటు కొనసాగనున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ అందుకున్న బహుమతులు, జ్ఞాపికల ఎనిమిదో విడత ఈ-వేలం గురువారం (సెప్టెంబర్ 17)ప్రారంభం కానుంది.
హాంగ్ కాంగ్లో తగ్గుతున్న జననాల రేటును పెంచేందుకు ప్రభుత్వం 11 కొత్త చర్యలను ప్రకటించింది.
దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలు, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై భారత విదేశాంగశాఖ స్పందించింది.
నేపాల్-టిబెట్ సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భారీ వరదలు,కొండచరియల విరిగిపడటంలో వాతావరణ మార్పుల ప్రభావం కూడా ఉందని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ (WWA) అధ్యయనం వెల్లడించింది.
యూపీఐ చెల్లింపులపై కొత్తగా విధించనున్న మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) విషయంలో బీమా రంగానికి ప్రత్యేక మినహాయింపు లభించింది.
భారతీయ స్టాక్ మార్కెట్లు గురువారం తీవ్ర ఒడిదుడుకుల మధ్య కొనసాగి.. చివరకు మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.
కొత్త ఐఫోన్ కొనాలని ఎదురుచూస్తున్నారా? అయితే ఆన్లైన్లో కనిపించే ఆకర్షణీయమైన ఆఫర్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను పెంచడంతో భారత్ నుంచి విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడుల (FPI) ఉపసంహరణ ఒత్తిడి మళ్లీ పెరిగే అవకాశం ఉంది.
అంతర్జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
గ్రీన్లాండ్, అంటార్కిటికాల్లో మంచు నష్టం గత కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతోంది.
అమెరికా శాస్త్రవేత్తలు ఓ కీలక శాస్త్రీయ ప్రయోగంలో ఎలుకల మెదళ్లలో మానవ కణాలను విజయవంతంగా అమర్చి, అవి పనిచేసేలా అభివృద్ధి చేశారు.
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా నటిస్తున్న 'ది ప్యారడైజ్' చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు పెంచుతోంది.
కొత్త వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి టాటా మోటార్స్ మరోసారి ధరల పెంపు ప్రకటించింది.
కృత్రిమ మేధ (AI) మోడళ్లు తమకు నిర్దేశించిన పరిమితులను దాటి ప్రవర్తిస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.
జికామా (Jicama) కరకరలాడే స్వభావంతో, కొద్దిగా తియ్యటి రుచి కలిగిన దుంపకూర.
ట్రయంఫ్ మోటార్సైకిల్స్ భారత్లో తన బైక్ల శ్రేణిని మరింత విస్తరించేందుకు సిద్ధమవుతోంది.
వర్షాకాలంలో వాతావరణ మార్పులు, తేమ, ఆహారపు అలవాట్ల ప్రభావం ఆరోగ్యంపై పడొచ్చు.
జపాన్ అనగానే అందమైన ప్రకృతి, గొప్ప సంస్కృతి, చారిత్రక ప్రదేశాలు గుర్తుకొస్తాయి.
ఆస్ట్రియాలోని ఆల్ప్స్ పర్వత ప్రాంతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ఎన్నో అందమైన గ్రామాలకు నిలయం.
సౌదీ అరేబియాకు చెందిన చమురు దిగ్గజం ఆరామ్కో.. భారత రిఫైనరీలకు ముడి చమురు సరఫరాను నిలిపివేసినట్లు 'ది ఎకనామిక్ టైమ్స్' నివేదించింది.
చంద్రుడిపై భారీ కొత్త బిలాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
జపాన్కు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ కవాసకి భారత మార్కెట్లో 2027 మోడల్ Z650RS మోటార్సైకిల్ను విడుదల చేసింది.
డాక్టర్ల ప్రిస్క్రిప్షన్తో విక్రయించే మందులపై కేంద్ర ప్రభుత్వం మరింత పర్యవేక్షణకు సిద్ధమవుతోంది.