Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
రాజకీయాల్లో నేతల మధ్య విభేదాలు సాధారణమే.అయితే,వాటిని పక్కనపెట్టి ఒకే వేదికపై సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తే ఆ దృశ్యం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది.
దిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మకు నగదు వ్యవహారంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది.
పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి, పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) అధినేత ఇమ్రాన్ ఖాన్ మృతిచెందారంటూ సోషల్ మీడియాలో వార్తలు కలకలం రేపుతున్నాయి.
పడవ లేదు.. రెస్క్యూ బృందం అందుబాటులో లేదు. అర్ధరాత్రి వరద నీరు ఇంటిని చుట్టుముట్టింది.
మహారాష్ట్రలో కఠినమైన, నిబంధనలకు కట్టుబడి పనిచేసే అధికారిగా పేరు తెచ్చుకున్న ఐఏఎస్ అధికారి తుకారాం ముండే మరోసారి వార్తల్లో నిలిచారు.
అరుణాచల్ ప్రదేశ్లోని 27 భౌగోళిక ప్రాంతాలకు భారత్ అధికారికంగా పేర్లు పెట్టడం భారత్-చైనా మధ్య కొత్త వివాదానికి దారితీసింది.
ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం AI2379 ఒక్కసారిగా దాదాపు 300 అడుగుల ఎత్తు కోల్పోయి.. అందులోని 24 మంది ప్రయాణికులు, సిబ్బంది గాయపడిన ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది.
అమెరికాలోని న్యూయార్క్, న్యూజెర్సీ రాష్ట్రాలు ఆగస్టు 15ను 'భారత స్వాతంత్ర్య దినోత్సవం'గా ప్రకటించాయి.
టాటా సన్స్ ఛైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ రాజీనామా నిర్ణయంతో కార్పొరేట్ భారత్లో అత్యంత ఆసక్తికరంగా మారిన వారసత్వ ఎంపిక ప్రక్రియకు తెరలేచింది.
ఓ సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి.. టెక్నాలజీపై ఆసక్తితో కార్పొరేట్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
పరిశ్రమలు,విద్యుత్,ఐటీ,పర్యాటకం,ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలకు సంబంధించిన పెట్టుబడి ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎస్ఐపీబీ) చర్చిస్తోంది.
రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
దేశంలోని వృద్ధులకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నాయి.
ఇండోనేషియాలోని బాలి సమీపంలో ప్రయాణికుల ఫెర్రీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పక్కన ఓ మహిళ నిల్చున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
అమెరికా అధ్యక్షుల భద్రతకు సంబంధించి దాదాపు 26 ఏళ్లుగా గోప్యంగా ఉన్న ఓ కీలక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది.