Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్గురి జిల్లా సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థులు, ముఖ్యంగా మహిళా విద్యార్థులపై అభ్యంతరకరమైన, హింసను ప్రేరేపించే వ్యాఖ్యలు చేసిన రైట్వింగ్ విశ్లేషకుడు టి.జి. మోహన్దాస్ను కేరళ పోలీసులు అరెస్ట్ చేశారు.
కెనడాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. ఓ చిన్నారి సీట్బెల్ట్ పెట్టుకోవడానికి నిరాకరించడంతో ఏకంగా విమాన సర్వీసునే రద్దు చేయాల్సి వచ్చింది.
బంగారం కొనుగోలు చేయాలని భావిస్తున్న వారికి కొంత ఊరట కలిగించే పరిణామం కనిపించింది.
పసిడి ధరలు భారీగా పెరగడంతో వినియోగదారుల దృష్టి క్రమంగా వెండి ఆభరణాల వైపు మళ్లుతోంది.
వాట్సాప్ సేవలకు నేడు భారీ అంతరాయం ఏర్పడింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా అమల్లోకి తీసుకురావడంపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది.
నగరాల్లో ఖాళీగా ఉన్న విలువైన భూములను వృథాగా ఉంచకుండా సద్వినియోగం చేసేందుకు పట్టణాభివృద్ధి సంస్థలు చర్యలు చేపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో పెద్దగడ్డ రిజర్వాయర్ కుడి కాలువ ఆయకట్టులో ఎం-కాడ్వామ్ (మోడరైజేషన్ ఆఫ్ కమాండ్ ఏరియా అండ్ వాటర్ మేనేజ్మెంట్) పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్,తెలంగాణలో వాతావరణ పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.
తుపాను ప్రభావంతో చైనాలో విమాన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్నఎయిర్ ఇండియా విమానం తీవ్ర కుదుపులకు గురైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో పరిస్థితులు మరోసారి ఉద్రిక్తంగా మారాయి.
రష్యా నుంచి భారత్కు కొత్త రవాణా మార్గాన్ని అభివృద్ధి చేసే అంశంపై మాస్కో దృష్టి సారించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ప్రస్తుతం తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది.
ఎల్నినో వాతావరణ పరిస్థితుల ప్రభావంతో వర్షాభావం ఏర్పడి,భారత్తో పాటు వియత్నాం, ఇండోనేషియా,ఫిలిప్పీన్స్ వంటి ఆసియా-పసిఫిక్ దేశాల్లో ఆహార వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ హెచ్చరించింది.
వాహనాలను రవాణా శాఖ అధికారులు పరిశీలించి ఫిట్నెస్ సర్టిఫికెట్లు (ఎఫ్సీ) జారీ చేసే ప్రస్తుత విధానానికి త్వరలో ముగింపు పలికే అవకాశం ఉంది.
విశాఖపట్టణం,విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులు మరో కీలక దశలోకి ప్రవేశించాయి.
ఎఫ్సీఆర్ఏ (విదేశీ విరాళాల నియంత్రణ చట్టం) సవరణ బిల్లుపై అమెరికా కాంగ్రెస్ సభ్యుడు చేసిన వ్యాఖ్యలకు కేంద్ర ప్రభుత్వం గట్టిగా స్పందించింది.
పంజాబ్లోని అమృత్సర్ పోలీస్ కమిషనర్ గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ బదిలీ రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్, సౌదీ అరేబియా, టర్కీ శుక్రవారం కీలక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి.
ప్రపంచవ్యాప్తంగా ఆహార ధరలు 44 నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి.
ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల ఫీజుల వివరాల ప్రదర్శనను తెలంగాణ ప్రభుత్వం తప్పనిసరి చేసింది.
దేశవ్యాప్తంగా 10వేల మందికిపైగా భారతీయులను లక్ష్యంగా చేసుకుని సాగుతున్న భారీ వాట్సాప్ మాల్వేర్ దాడిని విజయవంతంగా అడ్డుకున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
విశాఖపట్టణం కేంద్రంగా ఏర్పాటైన సౌత్ కోస్ట్ రైల్వే (SCoR) జోన్ అత్యల్ప కాలంలోనే విశేష పురోగతి సాధించి దేశంలోనే అత్యుత్తమ రైల్వే జోన్గా నిలిచిందని కేంద్ర రైల్వే శాఖ వెల్లడించింది.
ఇటీవల ఎన్డీఏలో చేరిన ఎంపీలకు ప్రధాని నరేంద్ర మోదీ కీలక సూచనలు చేశారు.