Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
సెమీకండక్టర్ రంగాన్ని మరింత బలోపేతం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం సెమికాన్ 2.0కు సంబంధించిన సమగ్ర మార్గదర్శకాలను సోమవారం జారీ చేసింది.
సంపన్న భారతీయ కార్ల కొనుగోలుదారుల్లో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి మునుపెన్నడూ లేనంతగా పెరుగుతోంది.
భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిపథంలో దూసుకెళ్తోంది.
యూపీఐ ఆటో-పే సేవల్లో కీలక మార్పు రాబోతోంది.
సెంట్రల్ ఆసియాలోని ఉజ్బెకిస్థాన్ పర్యటనకు వెళ్లాలనుకునే భారతీయులకు శుభవార్త.
నేపాల్లో ఆగస్టు 26న సంభవించిన భారీ వరదలకు సాధారణ వర్షపాతం కారణం కాదని శాస్త్రవేత్తల ప్రాథమిక నివేదిక తెలిపింది.
అమెరికా నౌకాదళానికి చెందిన భారీ యుద్ధనౌక USS అబ్రహం లింకన్ ఈ వారం థాయిలాండ్కు చేరుకోనుంది.
నేపాల్లో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి.
ఉక్రెయిన్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందు రష్యా దాడులు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి.
తమిళనాడు అధికార కూటమిలో ప్రధాని అభ్యర్థిత్వం చిచ్చు రేపుతోంది.
దేశ రాజధానిలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్న బ్రిక్స్ సమ్మిట్ను దృష్టిలో పెట్టుకుని, ముందుగానే నిరసన ప్రదర్శనలను అడ్డుకోవాలంటూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణకు నిరాకరించింది.
హిమాలయ ప్రాంతంలో హిమానీనదం సమీపంలోని కొండచరియలు భారీగా విరిగిపడటంతో నేపాల్లో ఒక్కసారిగా జలప్రళయం సంభవించింది.
డిజిటల్ చెల్లింపుల రంగంలో కీలక సంస్థగా ఉన్న ఫోన్ పే.. ఇంటర్నెట్ సదుపాయం లేని ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం కొత్త సేవను తీసుకొచ్చింది.
మ్యూచువల్ ఫండ్స్లో కొత్త స్కీమ్స్ కోసం చూస్తున్న ఇన్వెస్టర్లకు ఈ వారం మూడు కొత్త అవకాశాలు అందుబాటులోకి రానున్నాయి.
'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'లో చేరడం వల్ల తమ దేశానికి ఎలాంటి భద్రతాపరమైన ముప్పు ఉండదని బంగ్లాదేశ్ స్పష్టం చేసింది.
నేపాల్లో ఇటీవల సంభవించిన భారీ వరదలకు అసలు కారణం ఏమిటన్న దానిపై శాస్త్రవేత్తలు కీలక విషయాలను వెల్లడించారు.
అమెరికా-కెనడా మధ్య వాణిజ్య వివాదం మరింత ముదురుతోంది.
ఆంధ్రప్రదేశ్ వైద్య రంగంలో మరో భారీ ప్రాజెక్టు అడుగుపెట్టింది.
ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో హైదరాబాద్లోని తన కస్టమర్ సపోర్ట్ కార్యకలాపాలను నిలిపివేయాలని నిర్ణయించింది.
ఇంటర్నెట్లో విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న, 'నేషనల్ క్రష్'గా అభిమానులు పిలుచుకునే మేజర్ రిషబ్ సింగ్ సంబ్యాల్ (Major Rishabh Singh Sambyal) భారత సైన్యానికి ముందస్తు పదవీ విరమణ ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది.
ఆపిల్ త్వరలో తీసుకురానున్న వాచ్ సిరీస్ 12లో రెండు ప్రీమియం సిరామిక్ కేస్ ఆప్షన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
దేశవ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో విక్రయించే ఇంధనంలో ఇథనాల్ శాతాన్ని తప్పనిసరిగా వెల్లడించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఇరాన్పై అమెరికా దాడుల ప్రభావంతో సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 2 శాతానికి పైగా పెరిగాయి.
మార్కాపురం జిల్లా ప్రజల ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. వెలిగొండ సాగునీటి ప్రాజెక్టు తొలి దశకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టి.. జాతికి అంకితం చేశారు.
సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి.
దేశ రాజధాని న్యూదిల్లీలో నిర్భయ ఘటనను తలపించే మరో దారుణం వెలుగులోకి వచ్చింది.