Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రపంచ ప్రఖ్యాత పర్వతారోహకుడు, నేపాల్కు చెందిన నిర్మల్ పుర్జా నేతృత్వంలోని 10 మంది సభ్యుల అంతర్జాతీయ పర్వతారోహణ బృందం పాకిస్థాన్లో గల్లంతైంది.
విదర్భ, దక్షిణ మధ్యప్రదేశ్ పరిసర ప్రాంతాల వైపు వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది.
ఏలూరు జిల్లా చింతలపూడి, రేచెర్ల బొగ్గు గనుల అభివృద్ధికి కీలక ముందడుగు పడింది.
ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో భాగంగా సిద్ధం చేసిన ఓటర్ల ముసాయిదా జాబితాను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం విడుదల చేయనుంది.
ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో 25 ఏళ్ల యువతిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి.
తలుపులు పగలలేదు.. షట్టర్కు గీత కూడా పడలేదు.. దుకాణంలోకి ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవు.
లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై విపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా అభ్యంతరకరంగా పేర్కొంటూ బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీస్ దాఖలు చేశారు.
వారం రోజులుగా ఫ్రాన్స్, స్పెయిన్ సరిహద్దులోని అటవీ ప్రాంతాలను వణికించిన కార్చిచ్చు (France Wildfire) క్రమంగా అదుపులోకి వస్తోంది.
చైనాకు సున్నితమైన సైనిక సమాచారాన్ని చేరవేశారనే ఆరోపణలతో ఫ్రాన్స్ మాజీ నేవీ పైలట్ పియర్-హెన్రీ చ్యూయెట్ను ఫ్రాన్స్ దర్యాప్తు సంస్థలు అదుపులోకి తీసుకుని విచారించాయి.
భారాస సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు కన్నుమూశారు.
గాజాలో శాశ్వత శాంతి నెలకొల్పే దిశగా కీలక పరిణామం చోటు చేసుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు.
నీట్ (NEET UG) పరీక్షలో జరిగిన అక్రమాలపై నిర్వహించిన ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులు, నిరసనకారులకు దిల్లీ ప్రభుత్వం కీలక ఊరట కల్పించింది.
క్రోమ్ బ్రౌజర్లో గూగుల్ లెన్స్ను ఉపయోగిస్తున్న పలువురు వినియోగదారులు ఇటీవల సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్నారు.
స్విగ్గీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
టిబెట్లోని ఎవరెస్ట్ పర్వతం సమీపంలో చైనా ప్రత్యేక హై-ఆల్టిట్యూడ్ డ్రోన్ పరిశోధన, అభివృద్ధి (ఆర్అండ్డీ) కేంద్రాన్ని ప్రారంభించింది.
అమెరికా-ఇరాన్ మధ్య తాజా ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్ను మరోసారి కుదిపేశాయి.
భారత్ అభివృద్ధి చేసిన స్వదేశీ ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ నావిక్ (NavIC) ప్రస్తుతం స్వతంత్రంగా స్థాన నిర్ధారణ (Standalone Positioning) సేవలను అందించలేకపోతోందని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో వెల్లడించింది.
ఐఐటీ కాన్పూర్లో కొత్తగా ప్రారంభించిన బ్యాచిలర్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ కోర్సులో ప్రవేశం లభించకపోవడంతో ఓ విద్యార్థి సంచలన నిర్ణయం తీసుకున్నాడు.
చైనా భవిష్యత్తులో తన సొంత 'కృత్రిమ సూర్యుడు'ను రూపొందించే లక్ష్యానికి మరో కీలక అడుగు వేసింది.
ఇరాన్పై మరోసారి సైనిక చర్య చేపట్టాలా వద్దా అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తర్జనభర్జనలు పడుతున్నట్లు సమాచారం.
పశ్చిమ బెంగాల్లో ఇసుక, క్వారీ మాఫియాపై కొనసాగుతున్న దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
అమెరికాలో మాజీ వైట్హౌస్ ప్రధాన వైద్య సలహాదారు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ మరోసారి వివాదాల్లో నిలిచారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం న్యూఢిల్లీలో అత్యున్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఎన్నికల్లో విజయం సాధించని వ్యక్తిని ఎంతకాలం మంత్రి పదవిలో కొనసాగిస్తారని బిహార్ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
భారీ వర్షాల ప్రభావంతో నిర్మల్ జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది.
తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకంలో (మిడ్-డే మీల్ స్కీమ్) కొత్త మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది.
ఏపీ జాబ్ క్యాలెండర్-2026 అమలుకు రాష్ట్ర ప్రభుత్వం వేగం పెంచింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ కృత్రిమ మేధ (AI) చాట్బాట్ క్లాడ్ (Claude) సేవల్లో గురువారం సాంకేతిక అంతరాయం చోటుచేసుకుంది.