Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఆన్లైన్ మోసాలను అరికట్టేందుకు మయన్మార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికాలో గ్రీన్కార్డ్, హెచ్-1బీ వీసా విధానాలపై కాంగ్రెస్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న బోయింగ్ 737 మ్యాక్స్ విమానాల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
సౌర కుటుంబంలో అత్యంత ఆకర్షణీయమైన గ్రహాల్లో శని ఒకటి.
వినియోగదారుల వ్యక్తిగత సమాచారం భద్రత, డిజిటల్ గోప్యత, సోషల్ మీడియా సంస్థల బాధ్యతలపై కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది.
2025లో ప్రయోగించిన స్పేస్-X ఫాల్కన్-9 రాకెట్ తొలి దశ (రాకెట్ స్టేజ్) ఆగస్టు 5న చంద్రుడిని ఢీకొట్టనుంది.
గత మూడేళ్లుగా కృత్రిమ మేధ (AI) రంగంలో అమెరికా-చైనా మధ్య పోటీపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతోంది.
ఉద్యోగుల పని గంటల నమోదు వ్యవస్థలో లోపాలు ఉన్నాయంటూ ఫ్రాన్స్లో భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్కు భారీ జరిమానా విధించారు.
భారత్లో పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పిల్లలు లేదా జీవిత భాగస్వాములు విదేశాల్లో చదువుకోవడం, ఉద్యోగాలు చేయడం లేదా శాశ్వత నివాసం ఏర్పరచుకోవడం కొత్త విషయం కాదు.
డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల కేసుల్లో నిందితులకు సాధారణంగా బెయిల్ ఇవ్వబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలో అమానుష ఘటన చోటుచేసుకుంది.
కెనడాలో ఉన్న భారతీయ విద్యార్థులతో పాటు పలువురు అంతర్జాతీయ విద్యార్థుల పోస్ట్-గ్రాడ్యుయేషన్ వర్క్ పర్మిట్లు (PGWP) తిరస్కరణకు గురవుతున్న నేపథ్యంలో ఆ దేశ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో వ్యోమగాముల దైనందిన జీవితం ఎలా ఉంటుందో అప్పుడప్పుడు బయటకు వచ్చే వీడియోలు ఆసక్తిని కలిగిస్తుంటాయి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) స్వీకరణకు అవసరమైన సంసిద్ధతలో భారత కంపెనీలు ప్రపంచ సగటును మించి ముందంజలో ఉన్నప్పటికీ, కార్యాలయాలను ఏఐ అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడంలో మాత్రం ఇంకా వెనుకబడి ఉన్నట్లు ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ సంస్థ జేఎల్ఎల్ (JLL) విడుదల చేసిన తాజా నివేదిక వెల్లడించింది.
జులై 20న కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిర్వహించిన 'చలో సంసద్' పాదయాత్ర సందర్భంగా విద్యార్థులపై జరిగిన పోలీసుల చర్యలకు సంబంధించిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఇటీవల భారీ స్థాయిలో నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో మంగళవారం ఉభయ సభలు ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష సభ్యుల ఆందోళనలతో లోక్సభ, రాజ్యసభలను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు.
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నీట్ పరీక్షల అంశంపై నెల రోజులకు పైగా కొనసాగిన 'కాక్రోచ్ జనతా పార్టీ' (CJP) ఆధ్వర్యంలోని విద్యార్థి ఉద్యమం ముగిసిన తర్వాత కొత్త వివాదం తెరపైకి వచ్చింది.
ఉపాధి కోసం స్వగ్రామాన్ని, కుటుంబ సభ్యులను విడిచి విదేశాలకు వెళ్లే భారతీయుల్లో పలువురు అనుకోని పరిస్థితుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు.
అమెరికాలోని విస్కాన్సిన్ రాష్ట్రాన్ని సోమవారం తీవ్ర టోర్నడో వణికించింది.
టర్కీకి అధునాతన ఎఫ్-35 యుద్ధ విమానాల విక్రయంపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యక్తం చేసిన అభ్యంతరాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టంగా తిరస్కరించారు.
దక్షిణాఫ్రికాలో సఫారీలో సింహాలను ప్రత్యక్షంగా చూడాలని, గార్డెన్ రూట్లో సుందరమైన డ్రైవ్ను ఆస్వాదించాలని లేదా కేప్టౌన్ నగర సోయగాలను అనుభవించాలని భావిస్తున్న భారతీయ ప్రయాణికులకు శుభవార్త.
ఫ్రాన్స్ రాజధాని పారిస్లోని పోర్ట్ డి క్లిచీ ప్రాంతం సమీపంలో ఓ వ్యక్తి రెండు పెద్ద కత్తులతో మహిళలపై విచక్షణారహితంగా దాడి చేసి కలకలం రేపాడు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫేస్బుక్లో పోస్ట్ చేసిన సెల్ఫీ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ పొందింది.