Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బ్రిక్స్ కూటమి ప్రాధాన్యం వేగంగా పెరుగుతోంది.
భారత్ ఫిర్యాదుతో ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లోని పలు మోసపూరిత ప్రకటనలను మెటా తొలగించింది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు త్వరలో మరో గుడ్న్యూస్ వచ్చే అవకాశం ఉంది.
స్విట్జర్లాండ్లో శాస్త్రవేత్తలు నిర్వహించిన వినూత్న పరిశోధన నేల ఆరోగ్యానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను వెలుగులోకి తెచ్చింది.
జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేస్తున్న కస్టమర్లకు కీలక అలర్ట్ వచ్చింది.
నీట్ నిరసనలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులపై నమోదైన కేసులను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ఏడాదిలో 365 రోజులు ఉంటాయి. ప్రకృతి విపత్తులు ఏ రోజైనా సంభవించొచ్చు.
అమెరికాతో సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాల్లో భాగంగా తాలిబన్ నేతృత్వంలోని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రతిపాదన చేసింది.
అమెరికాతో జూన్లో కుదిరిన అవగాహన ఒప్పందం (MoU)లో ఇచ్చిన హామీలను తిరిగి అమలు చేస్తే.. ఇరాన్ వెంటనే అందుకు అనుగుణంగా స్పందిస్తుందని ఆ దేశ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తెలిపారు.
భారత్ వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు జరగనుంది.సెప్టెంబర్ 12, 13 తేదీల్లో న్యూదిల్లీలోని భారత్ మండపంలో ఈ సదస్సును నిర్వహించనున్నారు.
జర్మనీలో రద్దీగా ప్రయాణిస్తున్న ఓ రైలులో కొందరు భారత పర్యాటకులు పాటలు పాడుతూ సందడి చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.
కెనడాలో ఉన్నత విద్యను అభ్యసించేందుకు వెళ్లే విదేశీ విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం కొత్త నిబంధనలను తీసుకొచ్చింది.
తెలంగాణలో అమలవుతున్న కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది.
మధ్యతరగతి బడ్జెట్లోనే వివిధ పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఐఆర్సీటీసీ (IRCTC) పలు టూర్ ప్యాకేజీలను అందిస్తోంది.
అంతరిక్ష ప్రయాణం అంటే ఇప్పటివరకు రాకెట్ ప్రయోగాలే గుర్తుకొస్తాయి.
ఎల్నినో ప్రభావం గత వెయ్యేళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రంగా మారిందని తాజా అధ్యయనం వెల్లడించింది.
దేశ ఆర్థిక కార్యకలాపాల తీరును సూచించే వస్తు, సేవల పన్ను (GST) వసూళ్లు, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు ఆగస్టులోనూ బలమైన వృద్ధిని నమోదు చేశాయి.
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం బిష్కెక్లో భేటీ అయ్యారు.
నేపాల్లో సంభవించిన వరదలు, ప్రకృతి విపత్తు పలువురి కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.
ఉగ్రవాదంపై భారత్ అనుసరిస్తున్న విధానంలో ఎలాంటి మార్పు లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి స్పష్టం చేశారు.
గోవా నుంచి దిల్లీకి బయలుదేరిన ఇండిగో విమానానికి మంగళవారం ఉదయం గాల్లో ఉండగానే ఇంజిన్ సమస్య ఎదురైంది.
ఉక్రెయిన్పై రష్యా రాత్రివేళ జరిపిన దాడుల్లో 12 మంది మృతి చెందారని, వారిలో ఒక భారతీయ పౌరుడు కూడా ఉన్నారని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ తెలిపారు.
చాట్జీపీటీ ప్రకటనల వ్యాపారం వేగంగా విస్తరిస్తోంది.
ఏఐతో రూపొందించిన ప్రొఫైల్స్ విషయంలో ఇన్స్టాగ్రామ్ కీలక మార్పు చేసింది.
షాపుల్లో కొనుగోలు చేసే లేస్, కుర్కురే, మ్యాగీ వంటి ప్యాకెట్ ఆహార పదార్థాలపై తయారీ తేదీ, గడువు తేదీలను చూసి వాటిని నమ్ముతుంటాం.
టెక్ దిగ్గజం ఆపిల్లో కీలక నాయకత్వ మార్పు చోటుచేసుకుంది.
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ముందుకు సాగుతున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు పలు కీలక సూచనలు చేశారు.
హెచ్ఎస్బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (PMI) ప్రకారం.. భారత్ తయారీ రంగం వృద్ధి ఆగస్టులో ఐదేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది.
గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. Chrome Web Storeలో మిగిలి ఉన్న అన్ని Manifest V2 (MV2) ఎక్స్టెన్షన్లను తొలగించింది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్న డిమాండ్పై తాను ఎందుకు వెనక్కి తగ్గాల్సి వచ్చిందో సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ వివరించారు.