Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
నీట్ పరీక్షల వివాదం, విద్యార్థులపై జరిగిన లాఠీచార్జి ఘటనల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది.
దిల్లీలో కొనసాగుతున్న CJP నిరసనలు,సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షపై పెట్టుబడిదారులు కూడా నిశితంగా గమనిస్తున్నారు.
బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిగా ఆండీ బర్న్హామ్ (56) బాధ్యతలు స్వీకరించడంతో ఆయన తొలి మంత్రివర్గంలో భారతీయ మూలాలున్న ఇద్దరు నేతలకు కీలక బాధ్యతలు లభించాయి.
దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకీ ఇండియా తమ ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచనున్నట్లు ప్రకటించింది.
భారత్ చంద్రయాన్, మంగళయాన్ వంటి అంతరిక్ష విజయాలతో ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ఎన్నో దశాబ్దాల ముందే, ఓ భారతీయ శాస్త్రీయ సంగీత గాత్రం విశ్వ యాత్రను ప్రారంభించింది.
ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి,విదేశీ పెట్టుబడుల ఆకర్షణ దిశగా మరో కీలక ముందడుగు పడింది.
నీట్ పేపర్ లీక్ వ్యవహారం, విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ మంగళవారం ప్రధాని నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించింది.
టైగర్ గ్లోబల్ పన్ను కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారుల విశ్వాసంపై ప్రతికూల ప్రభావం చూపిందని నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అభిప్రాయపడ్డారు.
జర్మనీకి చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ వోక్స్వ్యాగన్ భారత వ్యాపారంలో కీలక మార్పులకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
దేశంలో త్వరలోనే 11 కోట్ల టీవీలు మూగబోనున్నాయని,కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం వల్ల కేబుల్,డీటీహెచ్ సేవలు భారీగా ఖరీదవుతాయని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
నెలాఖరులో జీతం ఖాతాలో పడుతుందా లేదా అన్న ఒక్క ప్రశ్నపైనే కోట్లాది కుటుంబాల ఆర్థిక పరిస్థితి ఆధారపడి ఉంటుంది.
ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాలో వీధి కుక్కల దాడికి గురైన నాలుగేళ్ల చిన్నారి కేసులో గౌతమ్బుద్ధ్ నగర్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్(District Consumer Disputes Redressal Commission) కీలక తీర్పు ఇచ్చింది.
ఇటీవలే నిశ్చితార్థం చేసుకుని, మెరుగైన ఉద్యోగం సంపాదించి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని కలలు కన్న కేరళ యువ నావికుడు అఖిల్ జోయాన్ (26) జీవితం విషాదాంతమైంది.
భారత మార్కెట్లో స్కోడా ఇండియా తన స్లావియా మోంటే కార్లో ఎడిషన్ సెడాన్కు రెండు కొత్త లిమిటెడ్-రన్ కలర్ ఆప్షన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇరాన్ అణ్వాయుధాల అభివృద్ధిని అడ్డుకునేందుకు అమెరికా, ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు ఆశించిన స్థాయిలో ఫలించడం లేదని తాజా పరిణామాలు సూచిస్తున్నాయి.
పార్లమెంట్ సమావేశాల రెండో రోజు మంగళవారం ఉభయ సభల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
తెలంగాణలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది.
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్)-2027 పరీక్షలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి.
ఉత్తర కోస్తాకు ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ఇంకా కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కొత్త వేరియంట్ RF.5 గుర్తింపు ఆరోగ్యశాఖను అప్రమత్తం చేసింది.
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా భావిస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 1న ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.