Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
దేశంలో CNG వాహనాలకు సంబంధించి కీలక మార్పులు వచ్చే అవకాశం కనిపిస్తోంది.
లక్నోలో చదువుకున్న ఓ ఉన్నత విద్యావంతురాలు.. బాబా అణు పరిశోధన కేంద్రం (బార్క్)లో శాస్త్రవేత్తగా ఉద్యోగం.. ఆ తర్వాత సివిల్స్ సర్వీసెస్ వైపు అడుగులు.. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రైవేట్ సెక్రటరీగా కీలక బాధ్యతలు.
ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) దాఖలు చేసిన తర్వాత రిఫండ్ కోసం ఎదురుచూస్తున్న పన్ను చెల్లింపుదారులు చాలామందే ఉన్నారు.
పాకిస్థాన్ మాజీ మంత్రి షేక్ రషీద్ అహ్మద్ చేసిన తాజా వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి.
ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది.
జాతీయ రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు అత్యవసర సేవలు మరింత వేగంగా అందేలా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయాలు తీసుకుంది.
దేశంలో విద్యార్థుల చదువు మధ్యలోనే నిలిచిపోతున్న పరిస్థితిపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం మిశ్రమ ఫలితాలతో ముగిశాయి.
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వరుస నిరసనలు, ఆందోళనలు, సభలో గందరగోళం మధ్య సాగాయి.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద క్రూడ్ ఆయిల్ దిగుమతిదారుల్లో ఒకటి.
ఫుకెట్ నుంచి ఢిల్లీకి వస్తున్న ఎయిర్ ఇండియా విమానం ఒడిశా మీదుగా ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా సుమారు 300 అడుగుల ఎత్తు తగ్గిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.
అమెరికాలో గ్రీన్ కార్డులు ఇప్పించేందుకు నకిలీ పెళ్లిళ్లు చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 11 మందిపై ఫెడరల్ అధికారులు కేసులు నమోదు చేశారు.
డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్ కాంగో)లో ప్రస్తుతం కొనసాగుతున్న ఎబోలా వ్యాప్తి చరిత్రలోనే అత్యంత ప్రాణాంతకమైనదిగా మారే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది.
ఒకప్పుడు దట్టమైన అడవుల్లో తుపాకులు చేతబట్టి తిరిగిన మాజీ మహిళా మావోయిస్టులు ఇప్పుడు ర్యాంప్పై మోడళ్లుగా మెరిశారు.
తెలంగాణ రక్షణ రంగంలో మరో కీలక ప్రాజెక్టు కార్యరూపం దాల్చేందుకు వేగంగా అడుగులు పడుతున్నాయి.
గూగుల్ తన పిక్సెల్ సిరీస్లో భాగంగా నాలుగు కొత్త స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
పటియాలలో ఇటీవల అద్దె ఇంటి కోసం వెళ్లిన దంపతులపై పిట్బుల్ దాడి చేయడంతో మరోసారి ఈ కుక్కల పెంపకంపై చర్చ మొదలైంది.
జార్ఖండ్లో పేపర్ లీక్ ఆరోపణలకు వ్యతిరేకంగా విద్యార్థులు చేపడుతున్న ఆందోళనలు కొనసాగుతున్నాయి.