Sirish Praharaju
Senior Content Editor
Senior Content Editor
ఒక వ్యక్తి కనిపించకుండా పోయినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు స్పందించి కేసు నమోదు చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
దేశ రాజధాని దిల్లీలోని చారిత్రాత్మక ఎర్రకోట ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ఓ అరుదైన ఘట్టానికి వేదిక కానుంది.
సోషల్ మీడియాలో కృత్రిమ మేధ (AI) ఆధారంగా రూపొందుతున్న కంటెంట్ రోజురోజుకూ భారీగా పెరుగుతోంది.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు సమీపిస్తున్న వేళ దేశంలో ఉగ్రవాద దాడుల ముప్పు ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలు కలకలం రేపుతున్నాయి.
ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS) దేశంలోని పెన్షనర్లకు ఆర్థికంగా అండగా నిలుస్తోంది.
వజ్రం అంటేనే అత్యంత గట్టిదని మనకు తెలుసు. అయితే ఎంత గట్టిగా ఉన్నా.. ఒక్కసారిగా బలమైన దెబ్బ తగిలితే అది పగిలిపోయే అవకాశం ఉంది.
అమెరికా-ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఘర్షణలు అంతం కాకపోతే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని బ్యాంక్ ఆఫ్ అమెరికా హెచ్చరించింది.
కేరళ రాజధాని తిరువనంతపురంలోని చారిత్రక జీవీ రాజా స్టేడియానికి మహర్దశ పట్టనుంది.
బొగ్గు బ్లాకుల కేటాయింపు కేసులో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు సుప్రీంకోర్టు క్లీన్చిట్ ఇవ్వడం చరిత్రాత్మక పరిణామమని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు.
యూట్యూబ్లో కంటెంట్ క్రియేట్ చేస్తూ ఆదాయం పొందాలనుకునే వారికి ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది.
ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి.
భారత్కు వచ్చే అంతర్జాతీయ పర్యాటకులు, ఇతర విదేశీ ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం కీలక సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
బెంగళూరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని ఓ హోటల్లో ఇద్దరు మైనర్ బాలికలు హత్యకు గురయ్యారు.
H1N1 ఇన్ఫ్లుయెంజా వైరస్ మరోసారి ఆందోళన కలిగిస్తోంది.
ఆపిల్ ఐఫోన్ ప్రో మోడళ్లలో 2027లో భారీ డిజైన్ మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.
'డబ్బులు ఎవరికీ ఊరికే రావు' అనే మాటతో గుర్తింపు తెచ్చుకున్న లలితా జువెల్లరీ అధినేత ఎం. కిరణ్ కుమార్ ఇప్పుడు మరో కీలక అడుగు వేస్తున్నారు.
అమెరికాకు ఆంక్షలు విధించడం ఒక వ్యసనంగా మారిందని ఇరాన్ తీవ్రస్థాయిలో విమర్శించింది.
టెలికాం రంగంలో వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా(TRAI)మరో కీలక నిర్ణయం తీసుకుంది.
అమెరికా ప్రభుత్వం వలసలను నియంత్రించే దిశగా ఇప్పటికే అమల్లో ఉన్న విధానాలను మరింత కఠినతరం చేస్తోంది.
AI ఆధారిత హ్యాకింగ్ దాడులు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కొనేందుకు ఓపెన్ఏఐ ప్రత్యేక సైబర్ సెక్యూరిటీ మోడల్ను ప్రకటించింది.
పెట్రోల్లో ఇథనాల్ కలపడం, E20 ఇంధనంపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సమయంలో డీజిల్లోనూ ఇథనాల్ మిశ్రమంపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆంధ్రప్రదేశ్లో జూనియర్ డాక్టర్లు (జూడాలు) ఆందోళనకు సిద్ధమయ్యారు.
హైదరాబాద్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. మరోవైపు వెండి రేటు మాత్రం కొద్దిగా పెరిగింది.
8వ వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురుచూస్తున్న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మరికొంత కాలం నిరీక్షణ తప్పేలా లేదు.
అమెరికా ప్రభుత్వం విదేశీ పౌరులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది.
ప్రముఖ పారిశ్రామికవేత్త, అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీకి అమెరికాలో భారీ ఊరట లభించింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో కొనసాగుతున్న ఆందోళనలపై పాకిస్థాన్ ప్రధాని షెబాజ్ షరీఫ్ స్పందించారు.
బంగ్లాదేశ్ నుంచి బహిష్కరణకు గురైన ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రస్తుతం భారత్లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే.
అంతర్జాతీయ మార్కెట్లలో ముడిచమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి.
ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణకు వచ్చే నీటి ప్రవాహాలు కూడా తగ్గుతున్నాయి.
తెలంగాణలో చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) సర్వేలో భారీ సంఖ్యలో ఓట్లు తొలగిపోయే పరిస్థితి కనిపిస్తోంది.