శ్రీనగర్: వార్తలు

10 May 2025

ఆర్మీ

India-Pakistan: శ్రీనగర్ ఎయిర్‌పోర్టు వద్ద భారీ పేలుళ్లు.. అప్రమత్తమైన ఆర్మీ

ఆపరేషన్ సిందూర్‌పై భారత్ చేసిన దాడికి ప్రతీకారంగా పాకిస్థాన్ దాడులకు దిగుతోంది. భారత సరిహద్దు ప్రాంతాలను లక్ష్యంగా తీసుకుంటూ డ్రోన్లు, క్షిపణులతో వరుస దాడులు కొనసాగిస్తోంది.

Vyomika Singh : రాడార్ కేంద్రాలే లక్ష్యంగా పాక్ దాడులు.. వింగ్ కమాండర్ వ్యోమిక సింగ్ 

పాకిస్థాన్ తన దుర్మార్గపు చర్యలను ఏమాత్రం ఆపడం లేదు. పశ్చిమ సరిహద్దుల్లో వరుసగా మిస్సైల్ దాడులకు పాల్పడుతూ, పాక్ ఫైటర్ జెట్లు పదేపదే భారత భూభాగంలోకి చొచ్చుకువస్తున్నాయని సమాచారం.

Srinagar Airport: శ్రీనగర్ ఎయిర్ పోర్టు లక్ష్యంగా డ్రోన్ దాడికి యత్నం.. అడ్డుకున్న భారత సైన్యం

పాకిస్థాన్, జమ్ముకశ్మీర్‌ను లక్ష్యంగా చేసుకుని వరుసగా డ్రోన్ దాడులకు పాల్పడుతోంది.

LoC: ఎల్‌ఓసీ వెంబడి మరోసారి పాక్‌ కాల్పులు.. 12వ రోజూ సరిహద్దుల్లో ఉద్రిక్తత

భారత్, పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాక్ మరోసారి ఉల్లంఘించింది.

Srinagar: టూరిజం కార్యాలయం సమీపంలో గ్రెనేడ్‌తో ఉగ్రవాదులు దాడి.. 10 మందికి గాయలు 

జమ్ముకశ్మీర్‌, శ్రీనగర్‌లోని ఫ్లీ మార్కెట్‌లో ఉన్న పర్యాటక శాఖ రిసెప్షన్ సెంటర్ (టిఆర్‌సి)పై ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు.

Yasin Malik: 'నేను గాంధేయవాదిని' యాసిన్ మాలిక్ కీలక ప్రకటన 

1990లో కశ్మీర్‌ వేర్పాటువాద ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన యాసిన్ మాలిక్‌ ఇప్పుడు తాను మారిపోయినట్లు ప్రకటించారు.

PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ

భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఈరోజు అంటే గురువారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు.

Jammu and Kashmir : శ్రీనగర్‌లో ఘోర ప్రమాదం.. జీలం నదిలో పడవ బోల్తా.. 6 గురి మృతి 

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం శ్రీనగర్ నగర శివార్లలోని జీలం నదిలో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

10 Apr 2024

విమానం

Flight charges: దేశీయ విమాన చార్జీలు 30శాతం వరకు ఎందుకు పెరిగాయి?

విమాన ప్రయాణం ప్రియమైపోతోంది. కొన్ని రూట్లలో పెరిగిన విమాన ప్రయాణ చార్జీలే అందుకు నిదర్శనం.

Jammu-Srinagar: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి 

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం ట్యాక్సీ లోయలో పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

30 Nov 2023

జమ్మూ

Srinagar NIT : శ్రీనగర్‌ ఎన్‌ఐటీలో ఉద్రిక్తత.. కష్టాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు

ఉన్నత విద్య కోసం ఉత్తరాది వెళ్లిన తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు ఇక్కట్లు ఎదురవుతున్నాయి. జమ్మూకశ్మీర్‌లోని శ్రీనగర్‌ NIT (National Institute Of Technology)లో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి 

జమ్ముకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో మంగళవారం ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.

శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం 

జమ్ముకశ్మీర్‌లో సోమవారం ఉదయం శ్రీనగర్‌ నుంచి బారాముల్లా వెళ్లే జాతీయ రహదారిపై పేలుడు పదార్థాలు కలకలం రేపాయి.

30 May 2023

జమ్మూ

జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి 

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం కత్రా వెళ్తున్న బస్సు లోయలో దూసుకెళ్లింది.

నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం 

జమ్ముకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రత నడుమ సోమవారం నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు.

మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు

శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ఒకప్పుడు కర్ఫ్యూలు, ఉగ్రవాద దాడులకు నెలవుగా ఉండేది. నిత్యం ఇంటర్నెట్ ఆంక్షల్లో ఉండే ఆ ప్రాంతం త్వరలో ఉచిత వై-ఫై జోన్‌గా మారుబోతోంది. శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా చేయడంలో భాగంగా జమ్ముకశ్మీర్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.