NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు
    తదుపరి వార్తా కథనం
    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు
    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు

    వ్రాసిన వారు Stalin
    Apr 01, 2023
    03:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీనగర్‌లోని లాల్ చౌక్ ఒకప్పుడు కర్ఫ్యూలు, ఉగ్రవాద దాడులకు నెలవుగా ఉండేది. నిత్యం ఇంటర్నెట్ ఆంక్షల్లో ఉండే ఆ ప్రాంతం త్వరలో ఉచిత వై-ఫై జోన్‌గా మారుబోతోంది. శ్రీనగర్‌ను స్మార్ట్‌సిటీగా చేయడంలో భాగంగా జమ్ముకశ్మీర్ యంత్రాంగం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.

    పబ్లిక్-ప్రైవేట్-పార్టనర్‌షిప్ (పీపీపీ)మోడ్‌లో ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు శ్రీనగర్‌లో మొదటిసారిగా ఎనిమిది ప్రదేశాలను ఫ్రీ వైఫై జోన్లుగా చేయాలని నిర్ణయించారు.

    లాల్ చౌక్, జీలం నదిపై చెక్కతో నిర్మించిన జీరో బ్రిడ్జ్, చష్మే షాహీలోని మూడు ప్రసిద్ధ గార్డెన్‌లు, నిషాత్ గార్డెన్, షాలిమార్ బాగ్, జీలం రెండు వైపుల ఉండే ప్రదేశాలను వై-ఫై జోన్‌లుగా గుర్తించారు.

    370ఆర్టికల్ రద్దు తర్వాత శ్రీనగర్‌లో వై-ఫై జోన్ల ఏర్పాటు అనేది విప్లవాత్మక చర్యగా పలువురు అభివర్ణిస్తున్నారు.

    జమ్ముకశ్మీర్

    హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని ప్రజలకు అందించాలన్నదే ఉద్దేశం

    శ్రీనగర్‌లో వై ఫై జోన్ల ఏర్పాటు వెనుక ఉద్దేశం గురించి అక్కడి యంత్రాంగం ఒక పత్రాన్ని విడుదల చేసింది.

    శ్రీనగర్‌లోని ప్రజలు, పర్యాటకుల కోసం, వాణిజ్య కార్యకలాపాలు జరిగే ప్రదేశాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించడం వై-ఫై జోన్ల ఏర్పాటు ప్రధాన ఉద్దేశంగా అధికారులు పేర్కొన్నారు.

    ఎంపిక చేసిన ప్రాంతాల్లో వై-ఫై చాలా స్పీడ్‌గా ఉంటుంది. ఈ ప్రాంతాల్లో మొదటి 15 నిమిషాల పాటు వినియోగదారులందరికీ హై-స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అందించబడుతుంది.

    ఆయితే ఆ తర్వాత అదనపు డేటాను కొనుగోలు చేయడం ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్‌ని కొనసాగించే ఎంపిక ఉంటుంది.

    ఈ -గవర్నమెంట్ సేవలను పౌరులకు వేగంగా, తక్కువ వ్యయంతో అందించాలన్న ఉద్దేశం కూడా దీని వెనుక ఉందని అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    తాజా వార్తలు

    తాజా

    Sundar Pichai: ఇకపై అద్దె ఇల్లు వెతకడం ఈజీ.. ఏఐ ఏజెంట్ మోడ్ ను ప్రవేశపెట్టిన గూగుల్..  గూగుల్
    Accenture promotions: యాక్సెంచర్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌: 50 వేలమందికి ప్రమోషన్లు  యాక్సెంచర్‌
    AM Ratnam : ఖుషి నుండి హరిహర వీరమల్లు వరకూ.. పవన్ కళ్యాణ్‌తో ప్రయాణం చాలా గొప్పది : ఏఎం రత్నం  హరిహర వీరమల్లు
    Puja Khedkar: మాజీ ఐఏఎస్ ప్రొబేషనరీ పూజా ఖేద్కర్ కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు  పూజా ఖేద్కర్‌

    జమ్ముకశ్మీర్

    ఆ ఇళ్లే లక్ష్యంగా.. జమ్ముకశ్మీర్‌లోని 17 ప్రాంతాల్లో ఎన్ఐఏ సోదాలు భారతదేశం
    2022లో ఎన్ని వందలమంది ఉగ్రవాదులు హతమయ్యారంటే? భారతదేశం
    రాజౌరిలో మరో పేలుడు.. చిన్నారి మృతి.. 24గంటల్లోనే రెండో ఘటన భారతదేశం
    సినిమా హాళ్లలోకి బయటి తినుబండారాలను అనుమతించడంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు
    మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం రాజస్థాన్
    పంజాబ్: అమృత్‌పాల్ సింగ్ గోల్డెన్ టెంపుల్‌ వద్ద లొంగిపోవాలనుకున్నాడా? పంజాబ్
    సూర్యుని ఉపరితలంపై భూమి కంటే 20 రెట్ల భారీ 'కరోనల్ హోల్'; అయస్కాంత తుఫాను ముప్పు! నాసా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025