NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి 
    తదుపరి వార్తా కథనం
    జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి 
    జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి

    జమ్ముకశ్మీర్: ట్రక్కు లోయలో పడి నలుగురు మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Sep 12, 2023
    09:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జమ్ముకశ్మీర్ లోని రాంబన్ జిల్లాలో మంగళవారం ట్రక్కు అదుపుతప్పి లోతైన లోయలోకి బోల్తా పడిన ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు.

    బనిహాల్ ప్రాంతంలోని షేర్ బీబీ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. జమ్ము నుంచి శ్రీనగర్‌కు వెళ్తున్న ట్రక్కును భారీ బండరాయి ఢీకొట్టి రోడ్డుపై నుంచి జారిపడిందని అధికారులు తెలిపారు.

    ట్రక్కు లోతైన లోయలో పడిపోవడంతో అందులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందారని అధికారులు తెలిపారు.

    ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు,రెస్క్యూ టీమ్‌లు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

    Details 

    జమ్ము -శ్రీనగర్ NH బ్లాక్ 

    మరోవైపు కొండచరియలు విరిగిపడటంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది.

    "కిష్త్వారీ పథేర్ బనిహాల్ వద్ద కొండచరియలు విరిగిపడిన కారణంగా జమ్మూ-శ్రీనగర్ NH బ్లాక్ చేశారు.

    ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్ల అనుమతి లేకుండా ప్రజలు NH-44లో ప్రయాణించవద్దని అని ట్రాఫిక్ అధికారులు తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

     జమ్మూ-శ్రీనగర్ NH బ్లాక్ 

    J&K | Jammu-Srinagar National Highway blocked due to landslide at Kishtwari Pather, Banihal. Traffic stopped from both ends: Ramban Deputy Commissioner

    — ANI (@ANI) September 12, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    శ్రీనగర్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    జమ్ముకశ్మీర్

    పాకిస్థాన్, అఫ్ఘానిస్థాన్‌లో భారీ భూకంపం; 11మంది మృతి; ఉత్తర భారతంలోనూ ప్రకంపనలు భూకంపం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం
    'రాముడిని అల్లానే పంపాడు'; ఫరూక్ అబ్దుల్లా ఆసక్తికర కామెంట్స్ ఫరూక్ అబ్దుల్లా
    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు శ్రీనగర్

    శ్రీనగర్

    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జీ20 సమావేశం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం  ఇండియా లేటెస్ట్ న్యూస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025