జమ్ముకశ్మీర్: వార్తలు
Chenab river: జమ్ముకశ్మీర్లోని చీనాబ్ నదికి భారీగా వరద.. దోడాలో పలువురు గల్లంతు..!
జమ్ముకశ్మీర్'లో గత కొన్ని రోజులుగా కుంభవృష్టి కురుస్తోంది.నిరంతరం పడుతున్న వర్షాల కారణంగా అక్కడి నదులు,వాగులు,వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.
Mata Vaishno Devi: వైష్ణోదేవి కొత్త ట్రెక్కింగ్ రూట్లో విరిగిన కొండచరియలు
జమ్ముకశ్మీర్లోని మాతా వైష్ణోదేవి ఆలయానికి వెళ్లేందుకు తాజాగా అభివృద్ధి చేసిన ట్రెక్కింగ్ మార్గంలో ఈరోజు కొండచరియలు కూలిన ఘటన చోటు చేసుకుంది.
pahalgam terror attack: పహల్గాంలో ఉగ్రదాడి.. ముష్కరులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులు అరెస్టు
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై ఇటీవల జరిగిన ఉగ్రదాడితో దేశం మొత్తం ఉలిక్కిపడింది.
CM Omar Abdullah: అమెరికా స్వప్రయోజనాలకే ప్రాధాన్యం.. ట్రంప్-మునీర్ భేటీపై ఒమర్ అబ్దుల్లా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు అసిఫ్ మునీర్ల లంచ్ భేటీపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ అంశంపై తాజాగా జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు.
FATF: పహల్గాం దాడిని ఖండించిన ఎఫ్ఏటీఎఫ్
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిని 'ఆర్థిక చర్యల కార్యదళం' (FATF) తీవ్రంగా ఖండించింది.
Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి
ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన అయిన చీనాబ్ బ్రిడ్జ్ (Chenab Bridge) నిర్మాణానికి కేంద్ర బిందువుగా నిలిచిన మహిళా శాస్త్రవేత్త కథ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటోంది.
Narendra Modi: ప్రపంచంలోనే ఎత్తైన వంతెనపై తొలిసారి రైలు ప్రయాణం.. మోదీ చేతుల మీదుగా ప్రారంభం
కశ్మీర్కి రైలు మార్గం కల్పిస్తూ భారత ప్రభుత్వం తీసుకున్న అతిపెద్ద రైల్వే ప్రాజెక్ట్ చివరికి పూర్తయింది.
Terror links: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులతో సంబంధాలున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులపై వేటు
ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్న ప్రభుత్వ ఉద్యోగులపై జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తీవ్ర చర్యలు తీసుకుంది.
Operation Shield: పాకిస్తాన్ సరిహద్దుల్లో నేడు 'ఆపరేషన్ షీల్డ్' మాక్ డ్రిల్.. పాక్లో భయాందోళనలు
భారత్ పాకిస్థాన్ సరిహద్దు రాష్ట్రాల్లో భారీ స్థాయిలో మే 31, శనివారం నాడు మాక్ డ్రిల్ నిర్వహించనుంది. 'ఆపరేషన్ షీల్డ్' పేరుతో చేపడుతున్న ఈ డ్రిల్ కారణంగా పాకిస్తాన్లో తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది.
Jammu Kashmir: జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్లో ఉగ్రవాదులతో ఎన్కౌంటర్.. జవాన్ వీరమరణం
జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా ఛత్రు ప్రాంతంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.
Kishtwar Terrorist Encounter: జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్
జమ్ముకశ్మీర్లోని కిష్త్వార్ జిల్లా చత్రో ప్రాంతంలోని సింగ్పోరా వద్ద మే 22, 2025న ఉదయం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది.
Pahalgam Horror: సైనిక దుస్తుల్లో ఉగ్రవాదుల దాడులు.. భద్రతా బృందాల్లో కలవరం
పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్లో భద్రతా పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉగ్రవాదులు ఇప్పుడు సైనిక యూనిఫామ్ ధరించి స్వేచ్ఛగా సంచరించటం భద్రతను గందరగోళంలోకి నెట్టింది.
Jammu Kashmir: పూంచ్లో పాకిస్తాన్ లైవ్ షెల్..ధ్వంసం చేసిన భారత ఆర్మీ
జమ్ముకశ్మీర్లోని సరిహద్దు గ్రామాల్లో పాకిస్తాన్ దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో, ఓ లైవ్ షెల్ బయటపడటం తీవ్ర కలకలం రేపింది.
ISIS: ముంబయి ఎయిర్పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు
పహల్గాం ఉగ్రదాడి అనంతరం జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నాయి.
Mini Kashmir: కశ్మీర్కు బదులుగా ఈ మినీ కశ్మీర్కెళ్లండి.. ఇదే రైట్ టైమ్!
కాశ్మీర్ను సాధారణంగా 'భూలోక స్వర్గం'గా అంటారు. అయితే ప్రస్తుతం ఆ స్వర్గంలో యుద్ధ వాతావరణం నెలకొన్నది.
Tral encounter: భవనంలో జైషే ఉగ్రవాది దాక్కున్న దృశ్యాలను చిత్రీకరించిన డ్రోన్ కెమెరా (Video)
జమ్ముకశ్మీర్లో భద్రతా బలగాల ఉగ్రవాదులపై చర్యలు మరింత ఉధృతంగా కొనసాగుతున్నాయి.
Jammu and Kashmir: జమ్మూకశ్మీర్లోని కట్రా-కాజీగుండ్ మధ్య రైలు.. విజయవంతంగా రౌండ్ ట్రిప్ పూర్తి.. సైనిక దళాల రాకపోకలకు మరింత ప్రయోజనకరం
పర్వతాలను ఆనుకొని విస్తరించిన జమ్ముకశ్మీర్లో ప్రయాణాల వేగాన్నిపెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక అమలులోకి వచ్చింది.
Encounter: జమ్మూకశ్మీర్లో భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య కాల్పులు.. ఉగ్రవాది హతం..!
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కోసం ముమ్మర వేట కొనసాగుతోంది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ సరిహద్దు ప్రాంతాల్లో 9,500 బంకర్లు..!
పాకిస్థాన్ సైన్యం నుండి వస్తున్న షెల్లింగ్ దాడుల నుండి సరిహద్దు గ్రామాల ప్రజలను రక్షించేందుకు ఇప్పటివరకు సుమారు 9,500 బంకర్లను నిర్మించామని జమ్ముకశ్మీర్ ప్రధాన కార్యదర్శి అటుల్ దూలూ తెలిపారు.
Shopian: జమ్మూ కాశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
ఆపరేషన్ సిందూర్ పేరుతో నియంత్రణ రేఖ (ఎల్ఓసీ)కు అవతల ఉన్న ఉగ్రవాద శిబిరాలపై భారత్ చర్యలు చేపట్టిన అనంతరం, జమ్ముకశ్మీర్లో కూడా ఉగ్రవాద నిర్మూలనకు భద్రతా బలగాలు ఆపరేషన్లను వేగవంతం చేశాయి.
Operation Sindoor: జమ్ముకశ్మీర్లోని సాంబా సెక్టార్లో మళ్లీ పాక్ డ్రోన్లు..?
భారత్తో కాల్పుల విరమణ ఒప్పందం అమలులో ఉన్నప్పటికీ, పాకిస్థాన్ ఇప్పటికీ తన ప్రవర్తనను మార్చుకోలేదని రక్షణ విభాగ వర్గాలు చెబుతున్నాయి.
After Ceasefire: పహల్గాం తర్వాత తొలిసారి సరిహద్దుల్లో ప్రశాంతమైన రాత్రి
భారతదేశం-పాకిస్థాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు రోజుల తర్వాత జమ్ముకశ్మీర్తో పాటు అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో తాత్కాలికంగా శాంతియుత వాతావరణం నెలకొన్నదని భారత సైన్యం వెల్లడించింది.
India Pak Conflict: జమ్ముకశ్మీర్లో మళ్లీ కాల్పుల మోత?
భారత్తో కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల వ్యవధిలోనే పాకిస్థాన్ తన వక్రబుద్ధిని మరోసారి బయటపెట్టినట్లు స్పష్టమవుతోంది.
Omar Abdullah: పాక్ దాడుల్లో 20మంది పౌరుల మృతి.. ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు నష్టపరిహారం
జమ్ముకశ్మీర్ సరిహద్దుల్లో పాక్ దాడులు తీవ్రంగా కొనసాగుతున్నాయి. రెండు రోజులుగా పాకిస్థాన్ జరిపిన కాల్పులు, డ్రోన్ దాడుల్లో దాదాపు 20 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
BSF: భారత్ను దెబ్బతీయాలన్న పాక్ ప్లాన్ ఫెయిల్.. లాంచ్ప్యాడ్ను ధ్వంసం చేసిన బీఎస్ఎఫ్
జమ్మూ సరిహద్దుల్లో ఉద్రిక్తతల మధ్య భారత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బిఎస్ఎఫ్) కీలక చర్య తీసుకుంది.
Pak Drone Attack: ఓ ఇంటిపై కూలిన పాక్ డ్రోన్.. ముగ్గరికి తీవ్ర గాయాలు
భారతదేశం - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ వరుసగా భారత సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్ దాడులకు తెగబడుతోంది.
Jammu Kashmir: డ్రోన్లతో మళ్లీ విరుచుకపడ్డ పాక్.. పలు జిల్లాలో బ్లాక్ అవుట్
వరుసగా రెండో రోజు భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. రాత్రి కాగానే వెంటనే పాక్ మరోసారి దుశ్చర్యలకు పాల్పడుతోంది.
#NewsBytesExplainer: దేశ రక్షణలో దూసుకెళ్తుతోంది.. భారత ఆర్మీలో 'ఆకాష్ క్షిపణి' కీలక పాత్ర
పాకిస్తాన్తో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో, భారత్ ప్రతీకార చర్యగా జమ్ముకశ్మీర్లోని నియంత్రణ రేఖపై పాకిస్తాన్ చేసిన దాడికి కౌంటర్ అటాక్ చేపట్టింది.
Jammu Kashmir: సరిహద్దులో మళ్లీ కాల్పులకు తెగబడిన పాక్.. మహిళ మృతి.. మరొకరికి గాయాలు
ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా జిల్లాలో గురువారం చోటు చేసుకున్న పాక్ షెల్లింగ్ ఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో మహిళ తీవ్రంగా గాయపడింది.
Operation Sindoor: 'మాకు న్యాయం జరిగింది' .. పహల్గాం దాడి బాధిత కుటుంబసభ్యులు
మంగళవారం అర్థరాత్రి తర్వాత, పాకిస్థాన్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సైన్యం మెరుపుదాడులు ప్రారంభించింది.
Road Accident: జమ్ము కశ్మీర్' లో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు లోయలో పడి ఇద్దరు మృతి.. 42 మందికి గాయాలు
జమ్ముకశ్మీర్లోని పూంచ్ జిల్లా ఘని ప్రాంతంలో రోడ్డు ప్రమాదం జరిగింది.
UNSC: పహల్గామ్ ఉగ్రదాడిపై యూఎన్ భద్రతా మండలి కఠిన వ్యాఖ్యలు
జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని సమావేశం నిర్వహించాలంటూ విజ్ఞప్తి చేసింది.
Pahalgam Terror Attack: ఉగ్రవాదులకు సాయం చేసిన ఇద్దరు అరెస్ట్.. భారీగా ఆయుధాలు, గ్రనేడ్లు స్వాధీనం!
పహల్గాం ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో జమ్ముకశ్మీర్లో భద్రతా దళాలు ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి.
Hydro projects:పాకిస్తాన్ కు వరుసగా షాకులిస్తున్న కేంద్రం.. జల విద్యుత్ ప్రాజెక్టులపై పని ప్రారంభం
పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్పై కేంద్రం మరొక భారీ నిర్ణయం తీసుకుంది.
Jammu and Kashmir: జమ్ముకశ్మీర్లో మరో భారీ ఉగ్రదాడికి కుట్ర.. జైళ్లను లక్ష్యంగా చేసుకున్న ముష్కరులు..!
జమ్ముకశ్మీర్లో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడుదల చేయడాన్ని కేంద్రీకరించి భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.
Video: ఉగ్రవాదులకు సహాయం.. తప్పించుకునే క్రమంలో నదిలో దూకిన వ్యక్తి.. వీడియో రిలీజ్
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులకు సహాయం చేసిన ఆరోపణలపై భద్రతా బలగాల అదుపులో ఉన్న ఓ వ్యక్తి, తప్పించుకునే ప్రయత్నంలో నదిలో దూకడంతో ప్రాణాలు కోల్పోయాడు.
India-Pakistan: పహల్గామ్ దాడిపై కేంద్రానికి ఇవాళ ఎన్ఐఏ ప్రాథమిక నివేదిక
జమ్ముకశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన ప్రాథమిక నివేదికను ఈరోజు (మే 4న) కేంద్ర ప్రభుత్వానికి సమర్పించనుంది.
Pahalgam terror attack: పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ప్రధాని మోదీతో ఒమర్ అబ్దుల్లా కీలక భేటీ
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
#NewsBytesExplainer: బైసరన్ వ్యాలీ భద్రతా అనుమతులపై ఎవరు ఏమంటున్నారు?
ఎప్పటిలాగే ఏప్రిల్ 22న కూడా జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం బైసరన్ వ్యాలీకి భారీగా సందర్శకులు వచ్చారు.
Pahalgam: కొన్నాళ్లు ముందు బేతాబ్ వ్యాలీలో ఉగ్రవాదుల సంచారంపై అనుమానాలు..?
పహల్గాం సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడిపై ప్రస్తుతం కీలక ఆధారాలు వెలుగు చూస్తున్నాయి.
Pahalgam Terror Attack: పహల్గాం ఉగ్రదాడి.. పార్లమెంట్ ప్రాగణంలో అత్యవసర భేటీ!
పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో దేశం మొత్తం షాక్కు లోనైంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోంది.
Omar Abdullah: పహల్గామ్ ఘటనపై అసెంబ్లీ వేదికగా ఒమర్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిస్తూ జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ప్రత్యేక తీర్మానం చేసింది.
PM Modi: 'రక్తం మరుగుతోంది'.. ఉగ్రవాదులకు శిక్ష తప్పదు : నరేంద్ర మోదీ
జమ్ముకశ్మీర్లోని పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా స్పందించారు.
Pahalgam Terror attack: పహల్గామ్ ఉగ్ర దాడి.. ఉగ్రవాదుల ప్రణాళికపై కీలక సమాచారం వెలుగులోకి!
పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది టూరిస్టుల ప్రాణాలు కోల్పోయిన ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.