జమ్ముకశ్మీర్: వార్తలు

Pathankot: పఠాన్‌కోట్‌లో అనుమానాస్పద వ్యక్తులు..జమ్ముకశ్మీర్‌లో పోలీసులు అలెర్ట్ 

పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో ఏడుగురు అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లు వార్తల నేపథ్యంలో, జమ్ముకశ్మీర్‌లో భారత సైన్యం హై అలర్ట్ ప్రకటించింది. అన్ని సైనిక పాఠశాలలను మూసివేసింది.

Encounter: కుప్వారాలో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతం.. జవాన్ కి గాయలు 

జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోని లోలాబ్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.

Budget 2024: జమ్ముకశ్మీర్‌కు రూ. 42,277.74 కోట్లు

2024-25 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్‌కు సంబంధించి రూ.42 వేల 277 కోట్ల బడ్జెట్‌ను మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

Jammu: రాజౌరిలోని ఆర్మీ పోస్ట్‌పై ఉగ్రవాదుల దాడి.. ఒక సైనికుడికి గాయాలు 

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీలోని గుంధా ఖవాస్ ప్రాంతంలోని కొత్త ఆర్మీ క్యాంపుపై ఉగ్రవాదులు దాడి చేశారు.

Jammu Kashmir: దోడాలో మళ్లీ ఎన్‌కౌంటర్.. కస్తిగర్ ప్రాంతంలో ఒక సైనికుడికి గాయాలు  

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లా కస్తిఘర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ మేరకు గురువారం పోలీసులు సమాచారం అందించారు.

#NewsBytesExplainer: జమ్ములో పెరుగుతున్న ఉగ్రదాడులు.. నిపుణులు ఏమి చెబుతున్నారు?

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు నానాటికీ పెరిగిపోతున్నాయి.

Kashmir Tigers: కాశ్మీర్ టైగర్స్ ఎవరు..? తీవ్రవాద దాడుల వెనుక వీరి పాత్ర

జమ్ముకశ్మీర్‌లో జరిగిన దోడా ఎన్‌కౌంటర్‌లో నలుగురు ఆర్మీ సిబ్బంది మరణించినందుకు కాశ్మీర్ టైగర్స్-పాకిస్తాన్-మద్దతుగల జైష్-ఎ-మొహమ్మద్ యొక్క షాడో గ్రూప్-బాధ్యత వహించింది.

Jammu and Kashmir: జమ్ములో భారత సైన్యం, ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్‌.. నలుగురు జవాన్లు వీరమరణం 

జమ్ములోని దోడా ప్రాంతంలో భారత సైన్యం,ఉగ్రవాదుల మధ్య భీకర ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో 1 అధికారి సహా 4 మంది సైనికులు వీరమరణం పొందారు.

Kathua terror attack: జమ్ములో హింసాకాండ పెరగడం వెనుక ఆంతర్యం ఏమిటి?  

జూలై 8న జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఒక గ్రామం గుండా వెళుతున్న ఆర్మీ ట్రక్కుపై ఉగ్రవాదులు దాడి చేయడంతో ఐదుగురు సైనికులు మరణించగా, అనేక మంది గాయపడ్డారు.

J&K : దోడాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్‌లోని దోడా జిల్లాలోని మారుమూల అటవీ ప్రాంతంలో మంగళవారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

J&K: కథువా ఉగ్రదాడిలో ఐదుగురు జవాన్లు వీరమరణం.. ఐదు రోజుల్లోనే రెండో దాడి

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి దారుణమైన ఉగ్రదాడికి పాల్పడ్డారు, అందులో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.

Jammu and Kashmir: కతువాలో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదుల దాడి 

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఆర్మీ వాహనాన్ని ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. సైన్యం ప్రతీకార చర్యతో ఎన్‌కౌంటర్ ప్రారంభమైంది.

Jammu and Kashmir : కుల్గామ్‌లో ఎన్‌కౌంటర్‌.. నలుగురు ఉగ్రవాదులు హతం.. ఇద్దరు జవాన్లు వీరమరణం 

గత కొన్ని రోజులుగా తరచూ జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడులు, ఎన్‌కౌంటర్లు జరగడం సర్వ సాధారణం అయిపోయింది.

Ladakh: లడఖ్‌లో సైనిక విన్యాసాల్లో భారీ ప్రమాదం.. నది దాటుతుండగా ఐదుగురు సైనికులు వీరమరణం

లడఖ్ దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతంలో సైనిక విన్యాసాల సందర్భంగా పెను ప్రమాదం సంభవించింది.ఈ ప్రమాదంలో ఐదుగురు జవాన్లు వీరమరణం పొందారు.

Jammu and Kashmir: యూరీలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. ఆయుధాలు స్వాధీనం 

జమ్ముకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్‌లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశారు. దీంతో కనీసం ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ

భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఈరోజు అంటే గురువారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు.

JammuKashmir: బారాముల్లాలో ఎన్‌కౌంటర్.. ఒక పోలీస్ అధికారికి గాయాలు

జమ్ముకశ్మీర్‌లో గత కొద్ది రోజులుగా భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య అడపాదడపా ఎదురుకాల్పులు జరుగుతున్నాయి. బుధవారం బారాముల్లాలో కాల్పులు జరిగినట్లు సమాచారం.

Jammu and Kashmir: అమర్‌నాథ్ యాత్రకు సన్నాహాలపై హోం మంత్రి సమీక్ష 

జమ్ముకశ్మీర్‌లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల నేపథ్యంలో అక్కడ శాంతిభద్రతల పరిస్థితిని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం సమీక్షించనున్నారు.

Kathua attack: సిఆర్‌పిఎఫ్ జవాన్ తో సహా ఇద్దరు ఉగ్రవాదుల మృతి

జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో మంగళవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సిఆర్‌పిఎఫ్) జవాన్ మరణించగా, ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు.

Jammu's Doda: జమ్ములోని దోడాలో ఆర్మీ పోస్ట్‌పై దాడి.. ఆరుగురికి తీవ్రగాయాలు

జమ్ముకశ్మీర్‌లో మంగళవారం అర్థరాత్రి, జమ్మూ డివిజన్‌లోని ఛత్రగలన్ టాప్ జిల్లాలో ఆర్మీ, పోలీసుల ఉమ్మడి బ్లాక్‌ను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు.

J&K Bus Attack: జమ్ముకశ్మీర్‌లో యాత్రికుల బస్సుపై ఉగ్ర దాడి.. బాధ్యత వహించిన రెసిస్టెన్స్ ఫ్రంట్ 

జమ్ముకశ్మీర్‌లోని రియాసిలో యాత్రికుల బస్సుపై ఆదివారం జరిగిన ఘోరమైన ఉగ్రవాద దాడికి పాకిస్థాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టిఆర్‌ఎఫ్) బాధ్యత వహించింది.

J&K bus attack: జమ్ముకశ్మీర్‌ బస్సు దాడి.. దర్యాప్తు ప్రారంభించిన NIA  

జమ్ముకశ్మీర్‌లోని రియాసి జిల్లాలో ఆదివారం సాయంత్రం యాత్రికులు ప్రయాణిస్తున్నబస్సుపై అనుమానిత ఉగ్రవాదులు కాల్పులు జరిపారు.

Jammu Accident: జమ్ములో పెను ప్రమాదం.. బస్సు లోయలో పడి 22 మంది మృతి, 69 మందికి గాయాలు

జమ్ము-పూంచ్ జాతీయ రహదారి (144A)పై అఖ్నూర్‌లోని చుంగి మోర్ ప్రాంతంలో భారీ రోడ్డు ప్రమాదం జరిగింది.

Pak drone: భారత్ -పాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ల కలకలం

భారత్ -పాక్ సరిహద్దుల్లో మళ్లీ డ్రోన్ లు కలకలం రేపాయి. పూంచ్ జిల్లాలోఇవాళ ఉదయం అనుమానాస్పదంగా తిరుగుతున్న డ్రోన్ కదలికలను సరిహద్దు భద్రతా సిబ్బంది (BSF) గుర్తించాయి.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో కాల్పులు.. గాయపడిన ఇద్దరు ఆర్మీ జవాన్లు 

జమ్ముకశ్మీర్‌లోని సోపోర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో తాజా కాల్పుల్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు గాయపడ్డారు.

Jammu and Kashmir : శ్రీనగర్‌లో ఘోర ప్రమాదం.. జీలం నదిలో పడవ బోల్తా.. 6 గురి మృతి 

జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం శ్రీనగర్ నగర శివార్లలోని జీలం నదిలో ప్రయాణికులు, పాఠశాల విద్యార్థులతో వెళ్తున్న పడవ బోల్తా పడింది.

PM Modi: జమ్ముకశ్మీర్‌లో 370 గోడలు కూల్చివేశాం.. ఉదంపూర్‌లో ప్రధాని మోదీ 

జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో శుక్రవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపక్ష పార్టీలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Jammu Kashmir-congress-ncp seats: జమ్ముకశ్మీర్, లడఖ్​ లో కాంగ్రెస్, ఎన్సీపీల మధ్య ఖరారైన సీట్ల పంపకాలు

లోక్ సభ ఎన్నికల్లో జమ్ముకశ్మీర్​ లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ (ఎన్సీ పీ) ల మధ్య సీట్ల పంపిణీ కొలిక్కి వచ్చింది.

Jammu-Srinagar: జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. 10మంది మృతి 

జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై శుక్రవారం ట్యాక్సీ లోయలో పడిపోవడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయారు.

JKNF: 'జేకేఎన్‌ఎఫ్‌'ను ఐదేళ్ల పాటు నిషేధించిన కేంద్రం 

జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.

Lok Sabha Election Dates: గురు లేదా శుక్రవారం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ 

కేంద్ర ఎన్నికల సంఘం గురువారం లేదా శుక్రవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.

Modi in Kashmir: ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా కశ్మీర్‌లో మోదీ 

ఆర్టికల్ 370 రద్దు తర్వాత తన మొదటి కాశ్మీర్ పర్యటనలో,ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ₹6,400 కోట్ల కంటే ఎక్కువ విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ఆవిష్కరించనున్నారు.

Video: జమ్ముకశ్మీర్‌ గుల్మార్గ్‌లోని హోటల్‌లో అగ్నిప్రమాదం 

జమ్ముకశ్మీర్ లోని గుల్‌మార్గ్‌లోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్‌లోని ఒక హోటల్‌లో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది.

25 Feb 2024

పంజాబ్

Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు

Goods train ran without driver: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఆదివారం పెను ప్రమాదం తప్పింది.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లోని గుల్‌మార్గ్‌లో హిమపాతంలో స్కైయర్ మృతి 

జమ్ముకశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌లోని అఫర్వాత్ శిఖరంపై ఖిలాన్‌మార్గ్‌లో హిమపాతం సంభవించి గురువారం ఒక విదేశీయుడు మరణించినట్లు ఒక అధికారి తెలిపారు.

PM Modi: నేడు జమ్ముకశ్మీర్ లో పర్యటించనున్న ప్రధాని 

విద్య, రైల్వే, విమానయానం, రోడ్డు రంగాల్లో రూ.32,000 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం జమ్ములో పర్యటించనున్నట్లు వార్తా సంస్థ పీటీఐ నివేదించింది.

20 Feb 2024

భూకంపం

Earthquake : లడఖ్ ప్రాంతంలో 5.2 తీవ్రతతో భూకంపం.. భయాందోళనలో ప్రజలు 

జమ్ముకశ్మీర్ లోని కిష్త్వార్ ప్రాంతంలో సోమవారం ఉదయం 3.7 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది.

India- Pakistan: J&Kలోని నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్థానీ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం కాల్పులు 

జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లోని నియంత్రణ రేఖ(ఎల్‌ఓసి)వెంబడి రెండు వేర్వేరు ప్రదేశాల్లో కనిపించిన పాకిస్థాన్ క్వాడ్‌కాప్టర్లపై భారత సైన్యం శుక్రవారం కాల్పులు జరిపింది.

Jammu kashmir: రాంబన్‌లో ముగ్గురు బాలికలు సజీవదహనం

జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలోని మారుమూల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది.

06 Feb 2024

బడ్జెట్

Jammu and Kashmir: రూ.1.18లక్షల కోట్లు@ పాక్‌కు నిద్రపట్టకుండా చేస్తున్న జమ్ముకశ్మీర్ బడ్జెట్ 

కేంద్ర పాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.1.18 లక్షల కోట్ల మధ్యంతర బడ్జెట్‌ను ప్రతిపాదించారు.

J&K: నౌషేరాలో నియంత్రణ రేఖ సమీపంలో ల్యాండ్‌మైన్ పేలుడు..ఆర్మీ జవాన్ మృతి,మరొకరికి గాయాలు

జమ్ముకశ్మీర్ లోని నౌషేరాలో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలో గురువారం ల్యాండ్‌మైన్ పేలుడు కారణంగా భారత ఆర్మీ జవాను మృతి చెందగా,మరొకరికి గాయాలయ్యాయి.

PoK: పీఓకేలో బ్రిటీష్ హైకమిషనర్ పర్యటించడంపై భారత్ ఆగ్రహం 

పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో బ్రిటీష్ రాయబారి పర్యటించడంపై భారత్ శనివారం అభ్యంతరం వ్యక్తం చేసింది.

JAMMU AND KASHMIR: అసెంబ్లీ, పంచాయతీ ఎన్నికలకు సిద్ధమైన జమ్ముకశ్మీర్‌ 

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో సాధారణ ఎన్నికల తర్వాత జమ్ముకశ్మీర్‌లో పంచాయతీలు,పట్టణ స్థానిక సంస్థలు,జమ్ముకశ్మీర్ శాసనసభకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్ లో భద్రతా బలగాల కాల్పుల్లో చిక్కుకున్న ఇద్దరు ఉగ్రవాదులు

జమ్ముకశ్మీర్ లోని షోపియాన్ జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఉగ్రవాదులు,భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు.

04 Jan 2024

దిల్లీ

Javed Ahmed Mattoo: దిల్లీలో పట్టుబడ్డ హిజ్బుల్ ఉగ్రవాది జావేద్ అహ్మద్ మట్టూ

జమ్ముకశ్మీర్‌లోని హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన వాంటెడ్ టెర్రరిస్టు జావేద్ అహ్మద్ మట్టూ గురువారం ఢిల్లీలో పట్టుబడ్డాడు.

J&K: కుల్గామ్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎదురుకాల్పులు

జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలోని హడిగామ్ ప్రాంతంలో బుధవారం రాత్రి భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగిందని, అధికారులను ఉటంకిస్తూ వార్తా సంస్థ ANI నివేదించింది.

Tehreek-e-Hurriyat: భారత వ్యతిరేక ప్రచారం చేస్తున్న 'తెహ్రీక్-ఎ-హురియత్‌'పై కేంద్రం నిషేధం 

చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (UAPA) కింద తెహ్రీక్-ఎ-హురియత్ (TeH)పై కేంద్రం ఆదివారం నిషేధం విధించింది.

MLJK-MA: 'ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్'‌ సంస్థపై కేంద్రం నిషేదం 

ముస్లిం లీగ్ జమ్ముకశ్మీర్ (మస్రత్ ఆలం వర్గం)పై కేంద్ర ప్రభుత్వం బుధవారం నిషేధం విధించింది.

Farooq Abdullah: కశ్మీర్‌కు కూడా గాజాకు పట్టిన గతే: ఫరూఖ్ అబ్దుల్లా 

పూంచ్ ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్ సంబంధాలపై నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు.

26 Dec 2023

భూకంపం

Jammu and Kashmir Earthquake: లడఖ్‌లోని లేహ్‌లో 4.5 తీవ్రతతో భూకంపం 

జమ్ముకశ్మీర్ లేహ్, లడాఖ్ ప్రాంతాల్లో మంగళవారం తెల్లవారుజామున 4:33 గంటల ప్రాంతంలో రిక్టర్ స్కేలుపై 4.5 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ (ఎన్‌సిఎస్) తెలిపింది.

Jammu & Kashmir: బారాముల్లాలో రిటైర్డ్ పోలీస్ అధికారిని కాల్చి చంపిన ఉగ్రవాదులు 

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. బారాముల్లా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ పోలీసు రిటైర్డ్ పోలీసు అధికారి మరణించారు.

Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్ 

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం జరిగిన ఉగ్రదాడిలో ఐదుగురు భారత ఆర్మీ జవాన్లు మరణించగా.. మరో ఇద్దరు గాయపడిన విషయం తెలిసిందే.

Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌ పూంచ్ వద్ద ఉగ్రదాడి.. అమరులైన ఐదుగురు జవాన్లు 

జమ్ముకశ్మీర్‌(Jammu Kashmir)లో భద్రతా బలగాలే లక్ష్యంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ఐదుగురు జవాన్లు అమరులయ్యారు.

Jammu & Kashmir: జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి 

జమ్ముకశ్మీర్‌లోని పూంచ్‌లో గురువారం ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి చేశారు.

PM Modi-Article 370: 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలపర్చిన సుప్రీంకోర్టు తీర్పు:  మోదీ 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370రద్దు సమర్థిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది.

PM Modi: ఆర్టికల్‌ 370ని రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు 

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని రద్దు చేస్తూ మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చెల్లుబాటు అవుతుందని సుప్రీంకోర్టు సోమవారం తీర్పునిచ్చింది.

Supreme Court:సెప్టెంబర్ 2024 నాటికి జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలి: సుప్రీంకోర్టు

జమ్ముకశ్మీర్‌ ( Jammu and Kashmir) అసెంబ్లీకీ సెప్టెంబర్ 30, 2024లోగా ఎన్నికలు నిర్వహించాలని భారత ఎన్నికల సంఘాన్ని (EC)) సుప్రీంకోర్టు సోమవారం ఆదేశించింది.

Article 370 verdict: ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీంకోర్టు కీలక తీర్పు 

ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది.

Article 370 రద్దు రాజ్యాంగబద్ధమా? చట్టవిరుద్ధమా? సోమవారం సుప్రీంకోర్టు తీర్పు 

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించనుంది.

Amit Shah: నెహ్రూ తప్పిదం వల్లే POK సమస్య వచ్చింది: అమిత్ షా

లోక్‌సభలో కాంగ్రెస్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Jammu Encounter : 'మాజీ పాక్ సైనికులే ఉగ్రవాదులుగా చొరబడ్డారు.. ఇండియన్ ఆర్మీ '

జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో గురువారం ఉదయం ధర్మసల్ బెల్ట్‌లోని బజిమల్ ప్రాంతంలో ఉగ్రవాదులు,సైన్యం మధ్య మరోసారి భీకర కాల్పులు జరిగాయి.

Jammu and kashmir: జమ్ముకశ్మీర్‌ రాజౌరిలో ఎన్‌కౌంటర్‌.. ఇద్దరు ఉగ్రవాదులు హతం.. మరో జవాన్ వీరమరణం 

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరుగుతున్న ఎన్‌కౌంటర్‌లో గురువారం ఇద్దరు టెర్రరిస్ట్‌లు హతమయ్యారు.

Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు మరణం 

జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో బుధవారం భద్రతా బలగాలు,ఉగ్రవాదుల మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఆర్మీ అధికారులు, ఇద్దరు జవాన్లు మరణించగా, మరో ముగ్గురు గాయపడినట్లు అధికారులు తెలిపారు.

Jammu and Kashmir: జమ్మూకశ్మీర్‌లో భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం 

జమ్ముకశ్మీర్ లోని కుల్గాం జిల్లాలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య గురువారం జరిగిన ఎదురుకాల్పులలో ముగ్గురు లష్కర్ ఉగ్రవాదులు హతమయ్యారు.

Jammu and Kashmir: జమ్ములో ఘోర బస్సు ప్రమాదం..36మంది మృతి

కిష్త్వార్ నుండి జమ్ముకి వెళుతున్న బస్సు దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలోని ట్రుంగల్ సమీపంలో ఏటవాలుగా సుమారు 250 మీటర్ల దిగువకు పడిపోయింది.

JammuKashmir: షోపియాన్ ఎన్ కౌంటర్ లో ఉగ్రవాది హతం.. రామ్‌గఢ్‌లో పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్ జవాన్ కి గాయాలు 

జమ్ముకశ్మీర్ లోని షోపియాన్‌లో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక ఉగ్రవాది హతమైనట్లు సమాచారం.

మునుపటి
తరువాత