LOADING...
Delhi: భారీ ఉగ్రకుట్ర భగ్నం: 300 కేజీల ఆర్డీఎక్స్‌,AK-47 స్వాధీనం 
భారీ ఉగ్రకుట్ర భగ్నం: 300 కేజీల ఆర్డీఎక్స్‌,AK-47 స్వాధీనం

Delhi: భారీ ఉగ్రకుట్ర భగ్నం: 300 కేజీల ఆర్డీఎక్స్‌,AK-47 స్వాధీనం 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 10, 2025
10:20 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్‌ పోలీసులు ఒక పెద్ద ఉగ్ర కుట్రను ఛేదించారు. ఇటీవల అనంతనాగ్‌కు చెందిన వైద్యుడు డాక్టర్‌ ఆదిల్‌ అహ్మద్‌ను వారు అదుపులోకి తీసుకున్నారు. అతడిని అరెస్టు చేసిన సమయంలో అతని లాకర్‌లో నుంచి ఏకే-47 తుపాకీ బయటపడింది. అనంతరం అతడిని ప్రశ్నించగా, అందిన ఆధారాల మేరకు పోలీసులు దేశ రాజధాని ఢిల్లీ పక్కనే ఉన్న ఫరీదాబాద్‌లో శోధనలు నిర్వహించారు. అక్కడ భారీగా ఆయుధాలు, మందుగుండును స్వాధీనం చేసుకున్నారు. వాటిలో సుమారు 300 కిలోల ఆర్‌డీఎక్స్‌, ఒక ఏకే-47 తుపాకీతో పాటు మరికొన్ని పేలుడు పదార్థాలు కూడా ఉన్నాయి.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

300 కేజీల ఆర్డీఎక్స్‌,AK-47 స్వాధీనం