IND vs USA : అమెరికాపై భారత్ ఘన విజయం
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ టోర్నీలో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్లో భారత జట్టు ఘన విజయం నమోదు చేసింది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా జట్టు నిర్ణీత 20ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 132 పరుగులకే పరిమితమైంది. అమెరికా బ్యాటర్లలో మిలింద్ కుమార్ 34 పరుగులు చేయగా, సంజయ్ కృష్ణమూర్తి 37 పరుగులు, శుభమ్ రంజానే అవుట్ కాకుండా 37 పరుగులు చేశారు. భారత బౌలర్లలో సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 3 వికెట్లు పడగొట్టారు. అక్షర్ పటేల్, అర్ష్దీప్ సింగ్ చెరో 2 వికెట్లు తీయగా, వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయం ద్వారా భారత్ టోర్నీలో తన ఆధిపత్యాన్ని మరోసారి చాటుకుంది. .
ట్విట్టర్ పోస్ట్ చేయండి
29 పరుగుల తేడాతో భారత్ గెలుపు
India Defeats USA by 29 Runs💥
— MayankUTD (@MayankUTD) February 7, 2026
All these Kohli Sexuals need to know that this Pitch is inherently Bowler Friendly
Kohli wouldn't have done Shit!
Respect the Current Players and Support them!#INDvsUSApic.twitter.com/eyenlZA9j0