తెలంగాణ: వార్తలు
APK Files: ఏపీకే ఫైల్ల పేరుతో తెలంగాణలో సైబర్ దాడి కలకలం
తెలంగాణలో ఏపీకే ఫైల్స్ పేరుతో సైబర్ నేరగాళ్లు అలజడి సృష్టిస్తున్నారు. '
Telangana: తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాక్.. సైబర్ పోలీస్ హెచ్చరిక
తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూపులు హ్యాకింగ్కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు `ఎస్బీఐ కేవైసీ` పేరుతో ఏపీకే ఫైల్స్ను ఈ గ్రూపుల్లో షేర్ చేస్తున్నట్లు సమాచారం.
DGP Shivadhar Reddy: డీజీపీ వద్ద లొంగిపోయిన మావోయిస్టులు.. భారీగా ఆయుధాలు స్వాధీనం
తెలంగాణ డీజీపీ శివధర్రెడ్డి సమక్షంలో 37 మంది మావోయిస్టులు సజావుగా లొంగిపోయారు. వీరిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు ఉంటున్నారు.
IPS: తెలంగాణలో 32 మంది ఐపీఎస్ల బదిలీ
తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి.
Telangana News: 3 దశల్లో పంచాయతీ ఎన్నికలు.. డిసెంబరు మూడో వారం కంటే ముందే నిర్వహణ?
తెలంగాణలో గ్రామపంచాయతీ ఎన్నికలను డిసెంబర్ మూడో వారానికి ముందే పూర్తి చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రాథమికంగా నిర్ణయించుకుంది.
Telangana Inter: అటు సీసీ కెమెరాలు.. ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్లు..ఇంటర్ ప్రాక్టికల్స్పై కట్టుదిట్టమైన నిఘా
తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ నిర్వహణను మరింత కట్టుదిట్టం చేయడానికి బోర్డు చర్యలు మొదలుపెట్టింది.
Indiramma Sarees: ఇందిరమ్మ చీరల పంపిణీపై మార్గదర్శకాల జారీ చేసిన సర్కారు
పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) బుధవారం ఇందిరమ్మ చీరల పంపిణీకి సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటించింది.
TG High Court: తెలంగాణ హై కోర్టు సంచలన తీర్పు.. 2015-16.. గ్రూప్-2 రద్దు
2015-16 గ్రూప్-2 పరీక్షలను తెలంగాణ హైకోర్టు మంగళవారం రద్దు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Rajiv Swagruha Corporation: రాజీవ్ స్వగృహ ఓపెన్ ప్లాట్ వేలం.. తెలంగాణ సర్కారుకి రూ.46 కోట్ల ఆదాయం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్వహిస్తున్న ఓపెన్ ప్లాట్ల వేలానికి ప్రజలు ఊహించిన దాంట్లో ఎక్కువగానే స్పందించారు.
Telangana Cabinet: తెలంగాణ కేబినెట్ నిర్ణయం.. స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఫిక్స్
తెలంగాణ రాష్ట్ర కేబినెట్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో ప్రజాపాలన వారోత్సవాల అనంతరం మాత్రమే ఎన్నికలు నిర్వహించాలనే నిర్ణయం నిర్ణయించారు.
Saudi Arabia: సౌదీ బస్సు ప్రమాదం.. తెలంగాణ ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటన
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాల కోసం తెలంగాణ మంత్రివర్గం సంతాపం ప్రకటించింది.
CP Sajjanar: 21 వేల సినిమాలు, 50 లక్షల డేటా… పైరసీ సామ్రాజ్యాన్ని బట్టబయలు చేసిన పోలీసులు
హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ను చిత్రసీమకు చెందిన ప్రముఖులు కలిసి సమావేశమయ్యారు.
Telangana: ఉత్తర తెలంగాణలో ఆధ్యాత్మిక పర్యాటకానికి కొత్త ఊపు!
ఉత్తర తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు.. ధర్మపురి, కొండగట్టు, వేములవాడ, లింబాద్రి గుట్ట, బాసర.. ఇవన్నింటినీ ఒకే మార్గంలో అనుసంధానించే టెంపుల్ కారిడార్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.
New Thermal Power Plants: రామగుండంలో 800 మెగావాట్ల థర్మల్ ప్లాంటు.. నేడు మంత్రివర్గం ఆమోదానికి విద్యుత్శాఖ ప్రతిపాదనలు
తెలంగాణ ప్రభుత్వం భారీ ఖర్చుతో కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి సిద్ధమవుతోంది.
Telangana: తెలంగాణను వణికిస్తున్న చలిగాలులు.. వాతావరణ శాఖ అంచనా ఇదే..
తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. రాత్రివేళల ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో అనేక జిల్లాలలో చలిగాలులు బలంగా వీచుతున్నాయి.
Telangana local body Elections: స్థానిక ఎన్నికలపై రేపే నిర్ణయం.. ఎలక్షన్స్ ఎప్పుడంటే?
తెలంగాణ హైకోర్టు ఈ నెల 24లోగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన నిర్ణయం తెలియజేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే.
High Court Website Hacked: తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాక్… అధికారిక పేజీపై బెట్టింగ్ లింక్ ప్రత్యక్షం
తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ హ్యాకింగ్ ఘటన న్యాయవర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. హైకోర్టు ఆర్డర్ కాపీలు డౌన్లోడ్ చేస్తున్న సమయంలో సైట్ పనిచేయకపోవడంతో వినియోగదారులు షాక్కు గురయ్యారు.
Fisheries Export Center: తెలంగాణలో అంతర్జాతీయ చేపల ఎగుమతుల కేంద్రం.. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం..
తెలంగాణలో అంతర్జాతీయ స్థాయిలో మంచినీటి చేపల (ఇన్లాండ్ ఫిషరీస్) ఎగుమతుల కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Kaleshwaram: కాళేశ్వరం కమిషన్ విచారణను జనవరి రెండో వారానికి వాయిదా
హైకోర్టు కాళేశ్వరం కమిషన్పై జరుగుతున్న విచారణను జనవరి రెండో వారానికి వాయిదా వేసింది.
Telangana: సౌర 'కాంతిమణులు'.. విద్యుత్ ఉత్పత్తిలో మహిళల నూతన దశా ప్రారంభం
ఇంతులను భాగ్యమంతులు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వాలు మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలను కల్పిస్తున్నాయి.
Telangana: ఇందిరమ్మ ఇళ్లకు ఊతం.. లబ్ధిదారుల ఖాతాల్లో రూ.2,900 కోట్లు జమ!
తెలంగాణ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు మొత్తం రూ.2,900.35 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వి.పి. గౌతమ్ వెల్లడించారు.
Telangana: దేశంలోనే నంబర్ వన్ జల సంరక్షణ రాష్ట్రంగా తెలంగాణ
కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించిన 6వ జాతీయ జల అవార్డులు-2024లో తెలంగాణ రాష్ట్రం ఘనత సాధించింది.
Telangana: పీజీ వైద్య విద్య ప్రవేశాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు
పీజీ వైద్య కోర్సుల్లో ప్రవేశం కోరుకునే అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం మంగళవారం ప్రకటన విడుదల చేసింది.
Telangana Govt : ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభవార్త.. కీలక నిబంధనలు సడలించిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పేదవాడికి సొంత ఇంటి కల నెరవేర్చే లక్ష్యంతో ప్రతిష్టాత్మక 'ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకం'ను వేగవంతంగా అమలు చేస్తోంది.
Supreme Court : ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ ఆలస్యం.. సుప్రీంకోర్టులో స్పీకర్పై బీఆర్ఎస్ ఫిర్యాదు
తెలంగాణ రాజకీయాల్లో మరోసారి ఉత్కంఠ రేపుతున్న ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది.
#NewsBytesExplainer: తెలంగాణ రోడ్లపై 'ఫిట్నెస్ లేని' వాహనాల రాజ్యం.. ఒక్క భాగ్యనగరంలోనే ఎన్నో తెలుసా?
తెలంగాణ వ్యాప్తంగా రోడ్లపై తిరుగుతున్న ఎన్నో వాహనాలు దట్టమైన పొగను వెదజల్లుతూ ప్రయాణిస్తున్నాయి.
Weather Alert : తుపాను పోయింది… చలి మొదలైంది! తెలంగాణలో కోల్డ్ వేవ్ అలర్ట్
తెలుగు రాష్ట్రాల్లో తాజాగా కొనసాగిన భారీ వర్షాలు ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి.
Andeshree: 'జయ జయహే తెలంగాణ' రచయిత అందెశ్రీ కన్నుమూత
ప్రసిద్ధ కవి, రచయిత అందెశ్రీ (64) శనివారం రాత్రి కన్నుమూశారు.
Telangana Telivision Awards: టీవీ అవార్డ్స్ ఏర్పాట్లకు రంగం సిద్ధం.. కమిటీ ఛైర్మన్గా శరత్ మరార్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెలివిజన్ రంగంలో విశిష్ట ప్రతిభ కనబరిచిన వారిని సత్కరించేందుకు 'తెలంగాణ టెలివిజన్ అవార్డ్స్ 2024'ను నిర్వహించేందుకు సిద్ధమైంది.
Cyber attacks: ఐదు రాష్ట్రాల్లో సైబర్ దాడులు.. 81 మంది అరెస్టు.. కోట్ల రూపాయల నిధులు ఫ్రీజ్!
తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో భారీ ఆపరేషన్ చేపట్టి దేశవ్యాప్తంగా సైబర్ నేరగాళ్లను బంధించింది.
Jubilee Hills Bypoll: నేటితో ప్రచారానికి ఫుల్ స్టాప్.. సాయంత్రం నుంచి వైన్స్ బంద్!
తెలంగాణలో ఉత్కంఠ రేకెత్తిస్తున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక ప్రచారం ఈరోజు ముగియనుంది.
Vegetables Cultivation: కూరగాయల సాగుకు చేయూత.. ఎకరాకు రూ.9600.. సబ్సిడీ నేరుగా రైతుల ఖాతాల్లో జమ
తెలంగాణ రాష్ట్రంలో కూరగాయల కొరతను తగ్గించేందుకు ప్రభుత్వం విస్తృతంగా కూరగాయల సాగును ప్రోత్సహించే బృహత్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నిర్ణయించింది.
Telangana: మూసీ రివర్ ఫ్రంట్కు ప్రభుత్వ భూములు.. ఆయా సంస్థలకు శంషాబాద్, ఫ్యూచర్సిటీలో కేటాయింపు
మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి కోసం గండిపేట,రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లో ఉన్న భూములను ప్రభుత్వం కేటాయించింది.
Computer Teachers: సర్కారు బడుల్లో.. కంప్యూటర్ టీచర్లు.. టీజీటీఎస్ ద్వారా భర్తీకి విద్యాశాఖ నిర్ణయం
ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్న కంప్యూటర్ ల్యాబ్లను సక్రమంగా వినియోగించేందుకు కంప్యూటర్ ఉపాధ్యాయులు (ఐసీటీ ఇన్స్ట్రక్టర్లు)ను నియమించాలన్న నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది.
Telangana: ఈ నెల 6 నుంచి ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసుల విచారణ
ఎమ్మెల్యేల పార్టీ మార్పు విషయంపై వచ్చిన ఫిర్యాదులను ఈ నెల 6వ తేదీ నుంచి విచారించాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ నిర్ణయించారు.
Telangana: అఖిల భారత పులుల గణన-2026.. వాలంటీర్లకు అటవీ శాఖ ఆహ్వానం
అఖిల భారత పులుల లెక్కింపు-2026 కార్యక్రమంలో వాలంటీర్లను భాగస్వామ్యం చేసుకోవాలని అటవీ శాఖ ప్రకటించింది.
Telangana: ఎకరానికి 25 క్వింటాళ్ల మక్కల కొనుగోలు.. మార్క్ఫెడ్కు ప్రభుత్వం అనుమతి
తెలంగాణలో మక్క కొనుగోళ్లకు సంబంధించిన మద్దతు ధర విధానంలో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసింది.
Dharani: 'ధరణి' అనుమానాస్పద లావాదేవీలపై రాష్ట్రవ్యాప్తంగా ఫోరెన్సిక్ ఆడిట్!
ధరణి పోర్టల్ ద్వారా గత కొన్నేళ్లలో జరిగిన అనుమానిత ఈ-లావాదేవీలపై రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ఫోరెన్సిక్ ఆడిట్కు తెరలేపుతోంది.
Midday meal: మధ్యాహ్న భోజనం వంట ధరల పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర విద్యాశాఖ
ప్రభుత్వ పాఠశాలల్లో అందించే పీఎం పోషణ్ (మిడ్డే మీల్స్) పథకంలోని వంట ఖర్చులను పెంచుతూ రాష్ట్ర విద్యాశాఖ తాజా ఉత్తర్వులను విడుదల చేసింది.
TG News: తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై సమగ్ర అధ్యయనం చేయడానికి ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Govt Teachers: రాష్ట్రంలో 10 వేల మంది మిగులు టీచర్లు.. విద్యాశాఖ గణాంకాలు వెల్లడి
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియలో ఆశ్చర్యకరమైన గణాంకాలు వెలుగుచూశాయి.
TGSRTC: ఆర్టీసీ బస్సుల్లో బ్లాక్బాక్స్ టెక్నాలజీ.. ప్రయాణ భద్రతకు కొత్త దశ!
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య రోజురోజుకీ గణనీయంగా పెరుగుతోంది.
Chevella Road Accident: చేవెళ్ల రోడ్డు దుర్ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి.. బాధిత కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటన
తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్ల వద్ద చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
Rain Alert : బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు మళ్లీ భారీ వర్షాల సూచన!
తెలుగు రాష్ట్రాల ప్రజలకు వర్షాలు మళ్లీ ఇబ్బందులు పెడుతున్నాయి. వరుస తుపానుల ప్రభావంతో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి.
SLBC: ఎస్ఎల్బీసీ సొరంగం పూర్తి దిశగా మరో అడుగు.. వైమానిక సర్వేకు సీఎం శ్రీకారం
తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా కొనసాగుతున్న శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ ప్రాజెక్ట్ పనులు వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.
#NewsBytesExplainer: జూబ్లీహిల్స్లో జంబో పోటీ.. ఎవరికీ లాభం? ఎవరికీ నష్టం?
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో అభ్యర్థుల రద్దీ జంబో బ్యాలెట్ రూపంలో దర్శనమిస్తోంది.