తెలంగాణ: వార్తలు
TG Govt: వాణిజ్య సంస్థలలో రోజుకు 10 గంటల పని.. తెలంగాణ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్!
తెలంగాణ ప్రభుత్వం వాణిజ్య సంస్థలలో ఉద్యోగుల పని వేళల పరిమితులను తాజాగా సవరించింది.
Narayanpet: ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు.. భర్తను హత్య చేసిన భార్య!
ఇటీవల ప్రేమ సంబంధాల పేరుతో జరిగే హత్యలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా తెలంగాణ నారాయణపేట జిల్లాలో అలాంటి కిరాతక ఘటన ఒకటి వెలుగు చూసింది.
Ramachandra Rao: తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షుడిగా రామచందర్రావు బాధ్యతల స్వీకరణ
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర శాఖకు నూతన అధ్యక్షుడిగా ఎన్. రామచందర్రావు శనివారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు.
Telangana: వానాకాలం వచ్చి నెల దాటినా.. ఎగువకు రాని భూగర్భ జలమట్టం
ఈ సంవత్సరం నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో సాధారణ సమయంలోకంటే ముందే ప్రవేశించినప్పటికీ, భూగర్భ జలమట్టం మాత్రం కొంతమంది జిల్లాల్లో ఇంకా లోతులోనే ఉంది.
Weather Report: తెలంగాణలో మూడు రోజులపాటు వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
తెలంగాణ రాష్ట్రంపై రుతుపవన ద్రోణి ప్రభావం చూపించడంతో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Telangana: వర్షాభావ ప్రభావంతో పంటల సాగు తగ్గుదల.. వ్యవసాయ శాఖ నివేదిక
ఈ ఏడాది వానాకాలం సాగు సీజన్లో వర్షాలు సరిగ్గా పడకపోవడం వల్ల,సాధారణంగా సాగు చేయాల్సిన విస్తీర్ణంతో పోలిస్తే రైతులు తక్కువగా పంటలు వేశారు.
Telangana: మూడు జిల్లాల్లో 100 శాతం మించి రేషన్ పోర్టబిలిటీ
దేశంలో ఎక్కడైనా రేషన్ కార్డు ఉన్నవారు, తాము నివసిస్తున్న ప్రాంతంలోనే రేషన్ సరకులు పొందే అవకాశం కల్పిస్తున్న 'రేషన్ పోర్టబిలిటీ' విధానానికి తెలంగాణ రాష్ట్రంలో మంచి స్పందన లభిస్తోంది.
Telangana: కూరగాయలు,పండ్లు, పూల సాగుతో పలు ప్రయోజనాలు.. రాష్ట్ర ఉద్యాన శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడి
ఉద్యాన పంటల సాగును విస్తరించడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత అభివృద్ధి దిశగా నడిపించవచ్చని, ఈ రంగానికి అనేక అవకాశాలున్నాయని ఉద్యానశాఖ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు.
Telangana: చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.33 కోట్లు విడుదల.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు రూ.లక్ష లోపు రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.
TSRTC: తెలంగాణ ఆర్టీసీలో త్వరలోనే వైఫై సేవలు
తెలంగాణ రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు వైఫై సేవలను అందించేందుకు రంగం సిద్ధం చేస్తోంది.
Ramachandra Rao: బీజేపీ నాయకుడిని కాదు... కార్యకర్తను మాత్రమే.. రామచంద్రరావు స్పష్టత!
తెలంగాణ బీజేపీకి నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన రామచంద్రరావు కార్యకర్తలే పార్టీ శక్తికేంద్రమని స్పష్టం చేశారు.
TG News: పాశమైలారం ఘటనను సుమోటోగా స్వీకరించిన రాష్ట్ర మానవహక్కుల కమిషన్
పాశమైలారం అగ్నిప్రమాద ఘటనపై రాష్ట్ర మానవహక్కుల కమిషన్ (హెచ్ఆర్సీ) స్వయంగా చర్య తీసుకుంది.
Pashamylaram: గుర్తించలేని స్థితిలో మృతదేహాలు.. డీఎన్ఏ పరీక్షలకు సన్నాహాలు
పాశమైలారంలో చోటుచేసుకున్న ఘోర ప్రమాదంలో మృతుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది.
Pashamylaram: పాశమైలారం రసాయన సంస్థలో రియాక్టర్ పేలుడు.. 35కు చేరిన మరణాలు!
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగిన ఘోర పేలుడు ఘటన మరింత విషాదం తెచ్చిపెట్టింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 35కి చేరినట్టు అధికారులు ధ్రువీకరించారు.
Rajasingh : తెలంగాణ బీజేపీలో ఉత్కంఠ.. రాజాసింగ్కు బండి సంజయ్ బుజ్జగింపులు
తెలంగాణ బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.
Raja Singh: బీజేపీకి గుడ్బై.. రాజాసింగ్ సంచలన నిర్ణయం!
తెలంగాణ బీజేపీలో తాజాగా చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Gig Workers: గిగ్ రంగంలో అసమానతలు.. పరిష్కారాలకు.. వీవీ గిరి లేబర్ ఇన్స్టిట్యూట్ 'విజన్-2047' నివేదిక సిఫార్సులు
దేశంలో గిగ్,ప్లాట్ఫార్మ్ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులందరికీ వివక్షలేకుండా సమాన వేతనం, సమాన పని గంటలు కల్పించాల్సిన అవసరం ఉందని వీవీ గిరి నేషనల్ లేబర్ ఇన్స్టిట్యూట్ సూచించింది.
Telangana: వైద్య విద్యార్థులకు శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ప్రభుత్వం కీలక నిర్ణయం
తెలంగాణ రాష్ట్రంలో యూజీ, పీజీ వైద్య విద్యార్థులకు శుభవార్త అందింది. వారి స్టైపెండ్ను ప్రభుత్వం 15 శాతం మేర పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది.
Blast : పటాన్చెరులో కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. పదిమంది కార్మికులు మృతి
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామిక వాడలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం చోటుచేసుకుంది.
ORR: ఔటర్ రింగ్ రోడ్డుపై పెను ప్రమాదం.. వరుసగా 9 కార్లు ఢీ
ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
BJP: తెలంగాణ బీజేపీ కొత్త అధినేత ఎవరు..? రామచందర్, ఈటలలో ఎవరికీ ఛాన్స్!
తెలంగాణ బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక తుది దశకు చేరుకుంది.
Telangana: తెలంగాణలో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు.. వెల్లడించిన హైదరాబాద్ వాతావరణ కేంద్రం
తెలంగాణలో వచ్చే మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని వాతావరణ శాఖ కేంద్రం తెలిపింది.
AP BJP President: రాష్ట్ర బీజేపీ అధ్యక్ష పదవికి నేడు నోటిఫికేషన్.. పోటీలో బలమైన అభ్యర్థులు!
ప్రతి మూడేళ్లకోసారి నిర్వహించే బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో భాగంగా, ఈసారి ఆంధ్రప్రదేశ్ బీజేపీకి కొత్త రాష్ట్ర అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
BJP: తెలంగాణ-ఆంధ్రలో ఒకేసారి బీజేపీ అధ్యక్షులు ఎంపిక.. ఎప్పుడంటే?
బీజేపీ సంస్థాగత ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల నియామకాలకు ముహూర్తం ఖరారైంది.
Rapid Ragi: 'ర్యాపిడ్ రాగి'.. ఇక్రిశాట్ నుంచి మరో నూతన వంగడం.. 68 రోజుల్లోనే పంట చేతికి..
ఆహారపు అలవాట్లు మారటంతో ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో... పోషక విలువలతో కూడిన చిరుధాన్యాలు మార్గదర్శకంగా మారుతున్నాయి.
Telangana: సుపరిపాలనకు నూతన ఆవిష్కరణలు.. డిజిటల్ రూపంలోకి తెలంగాణ కేబినెట్ ఫైల్స్
తెలంగాణ ప్రజలకు వేగవంతమైన, పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలకమైన సంస్కరణలు చేపడుతోంది.
civil supply corporation: యాసంగి మిగులు ధాన్యంపై పౌరసరఫరాల సంస్థ తర్జనభర్జన
ఈ సంవత్సరం యాసంగి (రబీ) సీజన్లో గత సీజన్లతో పోలిస్తే ధాన్యం సేకరణ విపరీతంగా పెరిగింది.
Telangana sports policy: ఒలింపిక్స్ విజేతలకు తెలంగాణ ప్రభుత్వం భారీ రివార్డ్స్.. స్వర్ణానికి రూ. 6 కోట్లు!
ఒలింపిక్స్, పారాలింపిక్స్లలో స్వర్ణ పతకం గెలిచిన క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వం రూ. 6 కోట్ల నగదు ప్రోత్సాహకాన్ని అందించనున్నట్లు ప్రకటించింది.
Telangana: గ్రామపంచాయతీ ఎన్నికలు 90 రోజుల్లోనే జరపాలి.. హైకోర్ట్ ఆదేశం
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్ట్ బుధవారం కీలక తీర్పును వెలువరించింది.
Rythu Bharosa: 9 రోజుల్లో రైతుభరోసా పూర్తి.. ఖాతాల్లో రూ.8,284 కోట్లు
వానాకాలం పంటలకు పెట్టుబడి సాయం పంపిణీని ప్రభుత్వం 9 రోజుల్లోనే పూర్తి చేయనుంది.
Telangana: రూ. 6.50 కోట్ల పనిదినాల టార్గెట్.. జూన్ నెలకే చేరనున్న తెలంగాణ!
రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏప్రిల్, మే నెలల్లోనే 4.54 కోట్ల పనిదినాలు పూర్తి చేశారు.
Hyderabad: జీడిమెట్లలో ఘోరం... ప్రియుడితో కలిసి తల్లిని హతమార్చిన బాలిక
జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అర్ధరాత్రి దారుణ హత్య జరిగింది. ప్రేమకు అడ్డు చెప్పిందని పదో తరగతి చదువుతున్న కుమార్తె, తన ప్రియుడితో కలిసి కన్నతల్లిని హతమార్చింది.
Phone Tapping: తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన నిజాలు బయటపెట్టిన సిట్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరిన్ని కొత్త అంశాలు వెలుగులోకొచ్చాయి.
Jayesh Ranjan: క్రీడాకారులకు శుభవార్త.. తెలంగాణలో కొత్త క్రీడా పాలసీ!
ఒలింపిక్స్ వేదికపై తెలంగాణ క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని రాష్ట్ర ఐటీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పిలుపునిచ్చారు.
Telangana: 70 శాతం పోస్టులు ఖాళీగా ఉన్న బాలసదనాలు.. శిశువిహార్ పరిస్థితి ఏంటి?
అసహాయ పరిస్థితుల్లో ఉన్న, అనాథలుగా విడిచిపెట్టిన చిన్నారులను సంరక్షించడం శిశు సంక్షేమశాఖ ముఖ్య బాధ్యత.
Ration Cards: రేషన్ జాబితా నుంచి 76,842 అనర్హుల తొలగింపు!
రాష్ట్రంలో అనుమానాస్పద రేషన్ కార్డులపై క్షేత్రస్థాయి విచారణ ప్రక్రియ పూర్తయింది.
Telangana: తెలంగాణ ప్రజలారా తప్పక తెలుసుకోండి.. అన్ని సేవలకు ఓకే నెంబర్!
తెలంగాణలో అన్ని రకాల అత్యవసర సేవల కోసం 112 నంబర్ అమల్లోకి వచ్చింది.
TG Govt: డయాలసిస్ పేషెంట్లకు ప్రభుత్వ గుడ్ న్యూస్.. పెన్షన్లు మంజూరు!
డయాలసిస్ పేషెంట్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. మే నెలలో 4,021 మంది డయాలసిస్ రోగులకు పెన్షన్లు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Tummala Nageswara Rao: రైతులకు రికార్డు స్థాయిలో నిధుల జమ.. 6 రోజుల్లో రూ. 7,770 కోట్లు జమ!
రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధుల జమ కొనసాగుతోంది. ఇవాళ 9 ఎకరాల వరకు ఉన్న రైతులకు భరోసా నిధులను విడుదల చేశారు.
PECET: రాష్ట్రంలో పీఈసెట్లో 94.96 శాతం మంది ఉత్తీర్ణత
తెలంగాణలో బ్యాచిలర్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (బీపీఈడీ),డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ (డీపీఈడీ)కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీఈసెట్ (ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాలు ప్రకటించారు.
HAM Roads: గ్రామీణ రోడ్ల నిర్మాణానికి హ్యామ్ విధానం.. రెండు రోజుల్లో మార్గదర్శకాలు: మంత్రి సీతక్క
గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి హైబ్రిడ్ అన్యుటీ మోడల్ (హ్యామ్) విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. టార్గెట్ చేసింది వీరినే ..?
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక పరిణామం వెలుగులోకి వచ్చింది. 2023 సాధారణ ఎన్నికల సమయంలో,నవంబర్ 15వ తేదీన విస్తృత స్థాయిలో ఫోన్ ట్యాపింగ్కు పాల్పడ్డట్లు తాజాగా ఆధారాలు వెలుగులోకి వచ్చాయి.
Weather Update: తెలంగాణకు ఐఎండీ హెచ్చరిక.. ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
తెలంగాణలో వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులపాటు వర్షాలు పడే సూచనలు ఉన్నట్లు తెలిపింది.
LRS: ప్లాట్ యజమానులకు శుభవార్త.. మరోసారి ఎల్ఆర్ఎస్ గడువు పొడిగింపు
లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (LRS) విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Rythu Bharosa: రైతుల ఖాతాల్లోకి రైతుభరోసా నిధులు.. రూ.6వేల చొప్పున జమ
వానాకాలం సీజన్కు సంబంధించిన రైతుల పెట్టుబడి సాయంగా రైతు భరోసా నిధుల విడుదల ప్రక్రియ ప్రారంభమైంది.
Green energy: తెలంగాణ గ్రీన్ ఎనర్జీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్.. 15 వేల మెగావాట్లకు ప్రత్యేక కారిడార్
కేంద్ర విద్యుత్శాఖ గ్రీన్ ఎనర్జీ(హరిత ఇంధనం) ప్లాంట్లకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలు ప్రకటించింది.
Telangana: నేడు తెలంగాణ క్యాబినెట్ భేటీ.. రైతు భరోసా, స్థానిక ఎన్నికలపై కీలక చర్చలు?
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం మంత్రులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరుగనుంది.
Ponguleti Srinivas Reddy: నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికల తేదీపై స్పష్టత.. మంత్రి పొంగులేటి
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ఈ నెలాఖరులోగా విడుదల కానుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
Andhra Pradesh: ఒకే రోజున టెట్, డీఎస్సీ పరీక్షలు.. అభ్యర్థుల్లో గందరగోళం
టెట్ (ఉపాధ్యాయ అర్హత పరీక్ష), డీఎస్సీ (ఉపాధ్యాయ నియామక పరీక్ష) లకు సంబంధించిన తేదీలు ఒకే రోజున ఉండటంతో అభ్యర్థుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
Telangana: గద్దర్ ఫౌండేషన్కు తెలంగాణ సర్కార్ రూ.3 కోట్ల నిధులు
ప్రజా గాయకుడు గద్దర్ ఆలోచనలు, ఆయన నమ్మిన సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా చాటిచెప్పేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో కీలక చర్య చేపట్టింది.
kethepally : మూసీకి పెరుగుతున్న వరద.. 492.24 క్యూసెక్కుల ఇన్ఫ్లో
మూసీ ప్రాజెక్ట్కు శుక్రవారం నాడు ఎగువ ప్రాంతాల నుంచి 492.24 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తోంది.