తెలంగాణ: వార్తలు
Minister Ponnam Prabhakar: కొత్త వాహనాలకు షోరూమ్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్
కొత్త సంవత్సరంలో కొత్త వాహనాలు కొనేవారికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రవాణా శాఖ మంత్రి 'పొన్నం ప్రభాకర్' ప్రకటించినట్లుగా, నేటి నుండి వాహనాలను షోరూమ్ల వద్దే శాశ్వత రిజిస్ట్రేషన్ చేయవచ్చు.
Telangana Jagruthi: పురపాలక ఎన్నికల బరిలో తెలంగాణ జాగృతి పార్టీ
త్వరలో జరగనున్న పురపాలక సంఘ ఎన్నికల్లో పోటీ చేయాలని తెలంగాణ జాగృతి నిర్ణయం తీసుకుంది.
Telangana: ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్న యూపీసీ వోల్ట్ సంస్థ
తెలంగాణకు మరో కీలక పెట్టుబడి లభించింది. హైదరాబాద్ పరిసరాల్లో అభివృద్ధి చెందుతున్న 'భారత్ ఫ్యూచర్ సిటీ'లో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన ఆధునిక డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమైన ఒప్పందం చేసుకుంది.
Amrit Bharat Express: తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్.. చర్లపల్లి నుంచి తిరువనంతపురం వరకు సూపర్ఫాస్ట్ సర్వీస్
రైల్వే శాఖ తెలంగాణకు మరో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana News: మొక్కతోనే పట్టా… వ్యవసాయ వర్సిటీ వినూత్న ఆలోచన
డిగ్రీ పూర్తయ్యాక పట్టాలు అందుకునే 'గ్రాడ్యుయేషన్ డే' అందరికీ తెలిసినదే.
Telangana News: రాష్ట్రంలో రికార్డు.. ఒకేసారి 16 మందికి ఐఏఎస్గా పదోన్నతి
తెలంగాణలో రెవెన్యూ కోటా ద్వారా ఐఏఎస్ హోదాకు రికార్డు స్థాయిలో ఒకేసారి 16 మంది అధికారులకు పదోన్నతి లభించింది.
Electricity: వికసిత్ భారత్-2047 కోసం కొత్త విద్యుత్ విధాన ముసాయిదా
కేంద్ర విద్యుత్ శాఖ, విద్యుత్ కొనుగోలు ఖర్చులు పెరుగితే వినియోగదారులపై నెలవారీ కరెంటు బిల్లుల్లో అది ప్రతిబింబించాల్సినదని స్పష్టంచేసింది.
Davos: దావోస్లో తెలంగాణ దూకుడు.. రెండో రోజు రూ.23 వేల కోట్ల పెట్టుబడులు!
దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' ప్రతినిధి బృందం రెండో రోజునే గణనీయమైన ఫలితాలు సాధించింది.
TET Exam: ముగిసిన టెట్ పరీక్ష.. 82 శాతం హాజరు..30న ప్రాథమిక కీ విడుదల
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఆన్లైన్ లో మంగళవారం ముగిసింది. మొత్తం 82.09 శాతం మంది పరీక్షలో హాజరయ్యారు.
Telangana: నగర్ వన్ యోజన కింద 6 కొత్త అర్బన్ ఫారెస్ట్ పార్క్లు
పట్టణాల్లో పచ్చదనాన్ని విస్తరించడంతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నగర్ వన్ యోజన పథకం కింద రాష్ట్రానికి తాజాగా ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్క్లు మంజూరయ్యాయి.
Hyderabad: హైదరాబాద్ ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఒకే టికెట్తో మెట్రో, ఎంఎంటీఎస్, బస్సుల్లో ప్రయాణం!
హైదరాబాద్లో ప్రజా రవాణాను మరింత ప్రజలకు అనుకూలంగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
Revanth Reddy: దావోస్లో తెలంగాణ దూకుడు.. అంతర్జాతీయ దిగ్గజాలతో సీఎం రేవంత్రెడ్డి కీలక భేటీలు
దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి రోజు పర్యటన మంగళవారం సానుకూల ఫలితాలతో సాగింది.
Srisailam: శ్రీశైలం డ్యాం మరమ్మతులకు కదలిక.. కేంద్ర జలసంఘం నిపుణుల కమిటీ ఏర్పాటు
తెలుగు రాష్ట్రాలకు అత్యంత కీలకమైన శ్రీశైలం ప్రాజెక్టుకు సంబంధించిన డ్యాం, ప్లంజ్పూల్ మరమ్మతుల విషయంలో ఎట్టకేలకు ముందడుగు పడింది.
Telangana : సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు.. తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు
సినిమా టికెట్ ధరల పెంపు అంశంలో తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఏ సినిమా విడుదలకైనా కనీసం 90 రోజుల ముందే టికెట్ ధరల పెంపు ఉత్తర్వులు జారీ చేయాలని స్పష్టం చేసింది.
Telangana: సింగోటం మినీ జలాశయం: బ్రహ్మోత్సవాల్లో బోటింగ్ సేవలు తిరిగి ప్రారంభం
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం పరిధిలో ఉన్న సింగోటం మినీ జలాశయం 500 ఎకరాల్లో విస్తరించుకొని ఉంది.
TGSRTC: టూర్కి, తీర్థయాత్రలకు ఆర్టీసీ స్పెషల్ ప్యాకేజీలు
టూర్కు వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ప్రకటించింది. ఈ ప్యాకేజీల్లో భాగంగా ప్రత్యేక బస్సు సర్వీసులను కూడా నడుపుతోంది.
Telangana Government: గూడ్స్ వాహనాలకు జీవితకాల పన్ను విధానంపై తెలంగాణ ప్రభుత్వం కసరత్తు
సరకు రవాణా వాహనాలకు సంబంధించిన పన్నుల విధానంలో కీలక మార్పులు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
Gaddar Awards: తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025కు గ్రీన్ సిగ్నల్.. మంత్రి కోమటి రెడ్డి కీలక ప్రకటన
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2025 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలు జారీ చేసింది.
Inter Board: ఇంటర్బోర్డు కీలక నిర్ణయం.. లేట్ ఎంట్రీకి గ్రీన్సిగ్నల్
తెలంగాణ ఇంటర్ వార్షిక పరీక్షలకు సంబంధించి ఇంటర్బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. పరీక్షలకు ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని నిర్ణయించింది.
Kavitha: తెలంగాణలో కొత్త పార్టీ సంకేతాలు.. కవిత వ్యూహానికి పీకే సపోర్ట్!
బీఆర్ఎస్ను వీడిన అనంతరం కల్వకుంట్ల కవిత తన రాజకీయ భవిష్యత్తుపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు.
Telangana: తెలంగాణలో పెరిగిన పగటి ఉష్ణోగ్రతలు
తెలంగాణలో రెండురోజులుగా పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రత సాధారణ స్థాయికి పోలిస్తే 4.2 డిగ్రీల పెరుగుదలతో 34.3 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదైంది.
TG Cabinet: జులై 23 నుంచి ఆగస్టు 3 వరకు గోదావరి పుష్కరాలు.. ఏర్పాట్లకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
రాష్ట్రంలో వచ్చే ఏడాది జులై 23 నుంచి ఆగస్టు 3వరకు గోదావరి పుష్కరాలను వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Medaram: మేడారం మహాజాతరకు భారీ ఏర్పాట్లు.. మూడు కోట్ల మంది భక్తుల వస్తారని అంచనా
అతి పెద్ద గిరిజన పండుగగా పేరొందిన మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ఏర్పాట్లు చేపడుతోంది.
Telangana: తెలంగాణలో వీధి కుక్కల హత్యాకాండ.. వారం రోజుల్లో 500కు పైగా మృతి
తెలంగాణలో వీధి కుక్కల సమస్య రోజు రోజుకూ తీవ్రమవుతోంది.
Telangana: ఖరీఫ్లో ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణకు రికార్డు.. 70.82 లక్షల టన్నుల ధాన్యం సేకరణతో కొత్త మైలురాయి
2025-26 ఖరీఫ్ సీజన్లో తెలంగాణ ప్రభుత్వం రైతుల నుంచి చరిత్రలోనే అత్యధికంగా 70.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
Telangana Weather Updates :తెలంగాణలో తగ్గిన చలి.. పగటి ఉష్ణోగ్రతల్లో 2-5 డిగ్రీల పెరుగుదల..!
తెలంగాణ వ్యాప్తంగా చలి ప్రభావం తగ్గుముఖం పట్టింది.
TG News: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల తుది ఓటర్ల జాబితా విడుదల
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం తుది ఓటర్ల జాబితాను విడుదల చేసింది.
BJP: మున్సిపల్ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం : బీజేపీ
మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ భారతీయ జనతా పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు స్పష్టం చేశారు.
Telangana: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 3.64 శాతం డీఏ పెంపు
సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కీలక శుభవార్త అందించింది. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana: సంక్రాంతి వేళ రైతులకు ఊరట.. సన్న ధాన్యానికి బోనస్ నిధులు విడుదల
సంక్రాంతి సంబరాల్లో ఉన్న తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రభుత్వం అద్భుతమైన శుభవార్త చెప్పింది.
Supreme Court: పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో తెలంగాణ వెనకడుగు
పోలవరం-నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటిషన్ను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.
Electricity: రాష్ట్రంలో రూ.42,155 కోట్ల బకాయి బిల్లులు: హైదరాబాద్,వరంగల్ డిస్క్లకు భారీ భారం
గత సెప్టెంబరు ఆఖరునాటికి రాష్ట్రంలోని రెండు డిస్కంలకు కలిపి రూ.42,155.28 కోట్ల బిల్లులు ఎగవేసినట్లు తేలింది.
Almont- Kid: 'ఆల్మంట్‑కిడ్' సిరప్ వాడకాన్ని నిలిపివేయాలి: తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ ఆదేశాలు
తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ 'ఆల్మంట్-కిడ్' సిరప్ వినియోగాన్ని నిలిపివేయాలని ఆదేశించింది.
Telangana: దేశానికి మార్గదర్శకంగా 'తెలంగాణ'.. అవయవదానంలో అగ్రస్థానం
అవయవదాన మహాయజ్ఞంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ముందంజలో నిలిచింది.
Indiramma Illu: కొత్త డిజైన్తో ఇందిరమ్మ ఇళ్లు.. త్వరలోనే రెండో విడత లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ!
తెలంగాణ ప్రభుత్వం రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పథకంను అమలు చేయడానికి ఏర్పాట్లను చేపడుతోంది.
Telangana: భారత సైన్యం కోసం డ్రోన్ల తయారీ ల్యాబ్.. బిట్స్ హైదరాబాద్ విద్యార్థుల ప్రతిభ.. నెలకు 100 తయారు చేసే సామర్థ్యం
అత్యాధునిక సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డ్రోన్లను సైనికులే స్వయంగా తయారు చేసుకునేలా బిట్స్ హైదరాబాద్కు చెందిన ఇద్దరు విద్యార్థులు సైన్యానికి ప్రత్యేకంగా మొబైల్ డ్రోన్ ల్యాబ్ను అందించారు.
Vehicle Registration: వాహన కొనుగోలుదారులకు గుడ్న్యూస్.. రిజిస్ట్రేషన్ ఇక షోరూంలోనే.. ప్రభుత్వం కీలక నిర్ణయం
వ్యక్తిగత అవసరాల కోసం కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారు ఇకపై రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పనిలేకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Mission Bhagiratha: ఫిబ్రవరి 1 నుంచి 20 రోజుల పాటు మిషన్ భగీరథపై ప్రత్యేక డ్రైవ్
రానున్న వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు తలెత్తకుండా, స్వచ్ఛమైన నీటిని నిరంతరంగా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Air pollution: తెలంగాణ వ్యాప్తంగా 17 చోట్ల 40 ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లు
దేశ రాజధాని దిల్లీని వాయుకాలుష్యం తీవ్రంగా కమ్మేస్తోంది. ఇదే తరహాలో హైదరాబాద్లో కూడా గాలి నాణ్యత తగ్గుతోందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
Municipal Polls: 'మున్సిపోల్స్' తుది ఓటర్ల జాబితా 12న..ఎన్నికలకు ఏర్పాట్లు ముమ్మరం
తెలంగాణలో పట్టణ స్థానిక సంస్థల (మున్సిపాలిటీ, కార్పొరేషన్) ఎన్నికల ఏర్పాట్లు పూర్తిగా వేగవంతం అయ్యాయి.
Sridhar Babu: దావోస్ ఒప్పందాల్లో 60% అమలు.. 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ అసాధ్యం కాదు.. మంత్రి శ్రీధర్బాబు
దావోస్లో జరిగిన ఒప్పందాల లో 60 శాతం నిష్పత్తిని కార్యరూపంలో అమలు చేసిన రాష్ట్రం తెలంగాణే ఒకటేనని ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టంగా చెప్పారు.
Telangana: మార్చి 1 నుంచి పట్టణ మహిళలకు ఉచిత చీరల పంపిణీ : మంత్రి సీతక్క
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లోని 35 లక్షల మహిళలకు మార్చి 1 నుంచి ఉచిత చీరలను పంపిణీ చేయనున్నట్టు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలిపారు.
Sammakka-Saralamma: సమ్మక్క-సారలమ్మ ఆలయం 19న పునఃప్రారంభం.. సీఎం హాజరు
ఈ నెల 19న సమ్మక్క-సారలమ్మ గద్దెలు, ఆలయ ప్రాంగణం పునఃప్రారంభం కానుంది.
Big Relief For Harish Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సుప్రీంకోర్టు ఊరట
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది.
VB- G RAM G: 'వీబీ జీ రామ్ జీ' చట్టం అమలు ముందు.. రాష్ట్రంలో అనిశ్చితి
'మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ' పథకం రద్దు నేపథ్యంలో రాష్ట్రంలో 2025-26 ఆర్థిక సంవత్సరంలో అదనపు పనిదినాలు, బడ్జెట్పై ఆశలు అడుగంటాయి.
AP Govt: రాయలసీమ లిఫ్ట్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డిని ఖండించిన ఏపీ ప్రభుత్వం
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను తానే నిలిపివేయించానన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది.
Revanth Reddy: తెలంగాణ హక్కులపై వెనక్కి తగ్గేది లేదు : రేవంత్ రెడ్డి
'చచ్చినా తెలంగాణ కోసమే చస్తాం. ఈ మట్టిలోనే కలుస్తాం. ఈ ప్రజల కోసమే పోరాడతాం. ఇదే ఇక్కడున్న ప్రతి ఒక్కరి చిత్తశుద్ధి' అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Telangana Inter: ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరీక్షలు.. తల్లిదండ్రుల వాట్సాప్ కి హాల్ టికెట్లు
ఇంటర్మీడియట్ విద్యార్థుల కోసం తెలంగాణ ఇంటర్ బోర్డు సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. వచ్చే ఇంటర్ పరీక్షల హాల్ టికెట్లను విద్యార్థుల తల్లిదండ్రుల వాట్సాప్ నంబర్లకు పంపించనున్నారు.
Telangana: సభలో మూసీ ప్రక్షాళనపై కీలక చర్చ.. గోదావరి నీళ్ల తరలింపుపై ప్రభుత్వం ప్రకటన
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మూసీ నది ప్రక్షాళనపై సభలో కీలక చర్చ జరిగింది.
Polavaram: బనకచర్ల ప్రాజెక్టుపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం.. ఈనెల 5న విచారణ
గోదావరి జలాలను కృష్ణా బేసిన్కు అక్రమంగా మళ్లించడాన్ని సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం న్యాయపోరాటానికి సిద్ధమైంది.