రేవంత్ రెడ్డి: వార్తలు
Telangana: తెలంగాణలో కీలక మార్పులు.. కేబినెట్ నిర్ణయాలతో పరిపాలనలో నూతన అధ్యాయం
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక, సంచలన నిర్ణయాలకు వేదికైంది.
Hyd Metro: ప్రభుత్వపరం కానున్న హైదరాబాద్ మెట్రో ఫేజ్-1.. వాటా కొనుగోలు ఒప్పందంపై త్వరలో సంతకాలు
హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ ప్రాజెక్టు పూర్తిగా ప్రభుత్వ ఆధీనంలోకి రానుంది.
Vikram-1 rocket: శ్రీహరికోటకు బయలుదేరిన విక్రమ్-1 రాకెట్.. జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్రెడ్డి
హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్ ఏరోస్పేస్ వేదికగా దేశంలోని తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' ప్రయాణానికి కీలక అడుగు పడింది.
Nadendla Bhaskar Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత
తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు.
Telangana: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు గ్రీన్సిగ్నల్
తెలంగాణలో చాలా కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది.
Telangana: కాళేశ్వరంలో కీలక పరీక్షలు.. మే నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యం
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణ చర్యలను ప్రభుత్వం వేగవంతం చేసింది.
Telangana: 20న మేడిగడ్డ పరిశీలనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని పరిశీలించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 20వ తేదీన భూపాలపల్లి జిల్లాలో పర్యటించనున్నారు.
Delimitation row: లోక్సభ సీట్ల పునర్విభజనకు కొత్త మార్గం.. జీఎస్డీపీ ఆధారంగా కేటాయింపులపై రేవంత్ ప్రతిపాదన
దేశంలో జరగబోయే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదనను ముందుకు తెచ్చారు.
Kaleshwaram Barrages : కాళేశ్వరం రిపేర్ పనులపై సర్కార్ ఫోకస్.. స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
కాళేశ్వరం ప్రాజెక్టు పునరుద్ధరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది.
Rythu Bharosa Funds : రైతులకు గుడ్ న్యూస్.. రైతు భరోసా రెండో విడత తేదీ ఖరారు
రైతులకు పంట సాగు సమయంలో ఆర్థికంగా అండగా నిలిచే లక్ష్యంతో తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతీ ఏటా ఎకరాకు రూ.12 వేల చొప్పున రెండు విడతల్లో సాయం అందిస్తోంది.
Telangana: పాఠశాలల్లో స్కూల్ పిల్లలకు రోజూ పాలు.. ప్రభుత్వ కీలక నిర్ణయం
తెలంగాణలోని ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదివే విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అల్పాహారంతో పాటు పాలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.
Telangana: రైతుల కోసం తెలంగాణ సర్కార్ కొత్త నిర్ణయం.. సాయిల్ హెల్త్ వ్యవస్థ..
ఆంధ్రప్రదేశ్లో గతంలో అమలైన వాలంటీర్ వ్యవస్థ గురించి అందరికీ తెలుసు.
Revanth Reddy: యువత, మహిళలకు నైపుణ్య శిక్షణతో టెక్స్టైల్ భవిష్యత్తు నిర్మాణం : సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని, పరిశ్రమలను ప్రేరేపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వస్త్ర పరిశ్రమ రంగంలో 2047 నాటికి తెలంగాణను దక్షిణాసియాలోనే అగ్రగామి టెక్స్టైల్ రాజధానిగా తీర్చిదిద్దాలన్న లక్ష్యాన్ని ప్రకటించారు.
Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుదారులకు భారీ శుభవార్త.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
తెలంగాణలో రేషన్ కార్డు కలిగిన ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం గొప్ప గుడ్ న్యూస్ అందించింది.
Telangana: వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఇంటికే లైసెన్స్లు, ఆర్సీలు
వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్ (డీఎల్) కార్డుల ముద్రణ, పంపిణీ ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: తెలంగాణలో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ పథకం.. వారపు మెనూ ఇదే!
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.
Bhadrachalam: భద్రాచలం అభివృద్ధికి భారీ ప్రణాళిక.. రూ.586 కోట్లతో అభివృద్ధి
భద్రాచలం ఆలయం, పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Jeevan Reddy: కాంగ్రెస్ను వీడిన జీవన్రెడ్డి..రేవంత్పై విమర్శలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి జీవన్రెడ్డి రాజీనామా చేశారు.
Omkareshwar Temple: మూసీ ఒడ్డున ఓంకారేశ్వర ఆలయం.. 28న సీఎం రేవంత్ శంకుస్థాపన
మూసీ నది పరీవాహక ప్రాంతాన్ని మత సామరస్యానికి ప్రతీకగా తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
Revanth Reddy: హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యలకు చెక్.. రూ.24 వేల కోట్ల మెట్రో విస్తరణకు ప్లాన్
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో హైదరాబాద్ నగర అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.
Megastar Chiranjeevi : నంది అవార్డుల అంశం.. ఏపీపై చిరంజీవి షాకింగ్ కామెంట్స్.. నెటిజన్లు ఫైర్
హైదరాబాద్లోని హైటెక్స్ వేదికగా నిర్వహించిన "తెలంగాణ గద్దర్ సినీ అవార్డ్స్" కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది.
Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. రైతుల ఖాతాల్లో ఒకేసారి నగదు
తెలంగాణలో రైతులకు శుభవార్త అందిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ రైతు భరోసా నిధుల విడుదల విధానంలో కీలక మార్పులు చేసింది.
Revanth Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. ప్రభుత్వానికి సంబంధం లేదు: సీఎం రేవంత్
మొయినాబాద్ డ్రగ్స్ కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.
Tilak Varma-CM Revanth: యువ క్రికెటర్ తిలక్ వర్మను అభినందించిన సీఎం రేవంత్రెడ్డి
టీ20 ప్రపంచకప్-2026 విజయం సాధించిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన యువ క్రికెటర్ తిలక్ వర్మ ఉండటం గర్వకారణమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Telangana: బహ్రెయిన్ నుంచి 60 మంది భారతీయులు స్వదేశానికి.. కేంద్రం,తెలంగాణ ప్రభుత్వాలకు కృతజ్ఞతలు
బహ్రెయిన్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 60 మంది భారతీయులను సురక్షితంగా స్వదేశానికి చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న తక్షణ చర్యలకు తెలుగు కుటుంబాలు కృతజ్ఞతలు తెలిపాయి.
Hyderabad: మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్ సిద్ధం.. త్వరలో రూ.7 వేల కోట్ల పనులు ప్రారంభం
హైదరాబాద్ నగరానికి తలమానికంగా నిలిచేలా మూసీ నది పునరుజ్జీవానికి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికను సిద్ధం చేసింది.
Musi River: మూసీకి కొత్త రూపం.. బాపూఘాట్ వద్ద గాంధీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణ
హైదరాబాద్ నగరానికి మూసీ నది త్వరలో కొత్త అందాన్ని తీసుకురానుంది.
Telangana Govt : తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. మహిళలకు ఉచితంగా 30రకాల వైద్య పరీక్షలు..
తెలంగాణ ప్రభుత్వం మహిళల అభివృద్ధి దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: నేటి నుంచి 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక'.. 99 రోజుల కార్యాచరణ అమలు
తెలంగాణలో శుక్రవారం నుంచి జూన్ 12 వరకు 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' పేరుతో 99 రోజుల ప్రత్యేక కార్యాచరణను అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
Revanth Reddy: కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పనిచేయాలి.. మూడు నెలలు కీలకం: సీఎం రేవంత్రెడ్డి
ప్రభుత్వం చేపడుతున్న 'ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక' కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసి విజయవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
Telangana: బడి బాగుకు రూ.8,952 కోట్ల రుణం.. ఏడీబీ,ఏఐఐబీల నుంచి పొందేందుకు కేంద్రం పచ్చ జెండా
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Telangana: మార్చి 8న పునరుద్ధరించిన శాసనమండలి భవనం ప్రారంభం
పునరుద్ధరించిన శాసనమండలి భవనాన్నివచ్చే నెల 8వ తేదీన ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది.
Mahalakshmi Smart Card: జూన్ నుంచి 'మహాలక్ష్మి' స్మార్ట్కార్డులు.. 5 లక్షల మందితో పైలట్ ప్రాజెక్ట్!
తెలంగాణలో మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణ పథకం 'మహాలక్ష్మి'కి సంబంధించిన స్మార్ట్కార్డులను వేగంగా సిద్ధం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీ అధికారులను ఆదేశించింది.
Gandhi Sarovar: గాంధీ సరోవర్కు 100 ఎకరాల రక్షణశాఖ భూమి కోరిన సీఎం
మూసీ నది పునరుజ్జీవ కార్యక్రమంలో కీలక భాగంగా, ఈసీ-మూసీ నదుల సంగమ ప్రాంతంలో ప్రపంచ స్థాయి కేంద్రంగా రూపొందించనున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు కోసం అవసరమైన 100 ఎకరాల రక్షణశాఖ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ను కోరారు.
Jamili elections: 2029లోనే జమిలి ఎన్నికలు.. తెలంగాణ అసెంబ్లీకి ముందస్తు పోలింగ్ ఉండదు: సీఎం రేవంత్రెడ్డి
తెలంగాణ అసెంబ్లీకి 2028లో ఎన్నికలు జరగవని, దేశవ్యాప్తంగా 2029లో నిర్వహించనున్న జమిలి ఎన్నికలతో పాటు తెలంగాణలోనూ పోలింగ్ జరుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
Revanth Reddy: కొత్త జిల్లాను ఏర్పాటు చేసే ఆలోచన ప్రభుత్వ పరిశీలనలో లేదు : సీఎం రేవంత్ రెడ్డి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కొడవటంచ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు.
Tech Bio Revolution: టెక్-బయో విప్లవానికి వేదికగా 'బయో ఆసియా-2026'
పరుగులు తీస్తున్న 'టెక్-బయో' విప్లవాన్ని ఒకే దిశగా నడిపించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం 'బయో ఆసియా-2026' అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.
CM Revanth Reddy: సీఎం రేవంత్రెడ్డికి అరుదైన గౌరవం… హార్వర్డ్ ఏఐ సదస్సుకు ఆహ్వానం
ప్రఖ్యాత హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ (హెచ్కేఎస్) మార్చిలో నిర్వహించనున్న తొలి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించాల్సిందిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది.
Telangana News: రాష్ట్రంలో రికార్డు.. ఒకేసారి 16 మందికి ఐఏఎస్గా పదోన్నతి
తెలంగాణలో రెవెన్యూ కోటా ద్వారా ఐఏఎస్ హోదాకు రికార్డు స్థాయిలో ఒకేసారి 16 మంది అధికారులకు పదోన్నతి లభించింది.
Chiranjeevi: దావోస్ వేదికపై సీఎం రేవంత్రెడ్డితో కలిసి పాల్గొన్న చిరంజీవి
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ప్రముఖ సినీ నటుడు చిరంజీవి ప్రత్యేకంగా పాల్గొన్నారు.
Revanth Reddy: దావోస్లో తెలంగాణ దూకుడు.. అంతర్జాతీయ దిగ్గజాలతో సీఎం రేవంత్రెడ్డి కీలక భేటీలు
దావోస్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలి రోజు పర్యటన మంగళవారం సానుకూల ఫలితాలతో సాగింది.