Loading...

చంద్రబాబు నాయుడు: వార్తలు

19 Jul 2026
భారతదేశం

Chandrababu: జాతీయ అవార్డులతో టాలీవుడ్ జోరు.. విజేతలందరికీ సీఎం చంద్రబాబు అభినందనలు

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలు సాధించిన విజేతలందరికీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

Chennamma: దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం.. చెన్నమ్మ మృతిపై చంద్రబాబు, లోకేశ్ సంతాపం!

మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత హెచ్‌డీ దేవెగౌడ కుటుంబంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి చెన్నమ్మ శనివారం కన్నుమూశారు.

Andhra Pradesh: పీపీపీ ప్రాజెక్టులకు కొత్త దిశ.. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్‌పై సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్'లో భవిష్యత్ అభివృద్ధికి ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ)ప్రాజెక్టులు కీలక పాత్ర పోషిస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

16 Jul 2026
అమరావతి

Amaravati 2.0: అమరావతి-2.0 మాస్టర్‌ప్లాన్‌కు వేగం.. 22 వారాల్లో రెండో దశ ప్రణాళిక సిద్ధం

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విస్తరణలో కీలకమైన రెండో దశ మాస్టర్‌ప్లాన్‌ను 22 వారాల్లో సిద్ధం చేసి అందజేస్తామని సింగపూర్‌కు చెందిన సుర్బానా జురాంగ్ సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Pawan Kalyan: ముంబై ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్చార్జ్ అయ్యారు.

14 Jul 2026
భారతదేశం

Amaravati Championship 2.0: జూలై 15 నుంచి అమరావతి ఛాంపియన్‌షిప్‌ 2.0 పోటీలు.. పోస్టర్‌ను ఆవిష్కరించిన శాప్‌ ఛైర్మన్,ఎండీ

ఆంధ్రప్రదేశ్‌ను 'క్రీడాంధ్రప్రదేశ్‌'గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం ప్రతిభావంతులైన యువ క్రీడాకారులను ప్రోత్సహించే కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తోందని శాప్‌ (SAAP) ఛైర్మన్‌ అనిమిని రవినాయుడు తెలిపారు.

Chandrababu: 2027 మార్చికల్లా పోలవరం పూర్తి.. ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తిచేసి, గోదావరి జలాలతో నింపిన అనంతరం దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

13 Jul 2026
పోలవరం

Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణకు నేడు సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విస్తారమైన ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.

Andhrapradesh: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం.. 21న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ముందుకు సాగుతోందని సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు.

12 Jul 2026
భారతదేశం

Chandrababu: సర్‌ పూర్తి కాగానే స్థానిక ఎన్నికలు.. కూటమి శ్రేణులు సిద్ధంగా ఉండాలి: సీఎం చంద్రబాబు

ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ముగిసిన వెంటనే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Chandrababu: అభ్యంతరకర పోస్టులపై కఠిన చర్యలు తీసుకోండి: పోలీసులకు సీఎం చంద్రబాబు ఆదేశం

సోషల్‌ మీడియాలో వ్యక్తిత్వ హననానికి దారితీసే పోస్టులు, వ్యాఖ్యలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.

10 Jul 2026
పోలవరం

Chandrababu: 13న పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు..

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి సమీక్షించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Pattiseema: పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీటి విడుదల

గోదావరి జలాలను పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా నదితో అనుసంధానం చేసి రాష్ట్రంలో నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Chandrababu: రెండేళ్లలో రాయలసీమలో ఉక్కు ఉత్పత్తికి శ్రీకారం

వైఎస్సార్‌ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లెలో రూ.16,350 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ప్రతిష్ఠాత్మక జేఎస్‌డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం శంకుస్థాపన చేశారు.

CM Chandrababu: గూడూరులో దేశంలోనే అతిపెద్ద మెగా ఫర్నిచర్ పార్క్.. 10 వేల మందికి ఉపాధి: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో పెట్టుబడుల వాతావరణం పూర్తిగా మారిందని, ఒకప్పుడు పెట్టుబడిదారులు ఆంధ్రప్రదేశ్‌ను విడిచిపెట్టి వెళ్లిపోయినా.. ఇప్పుడు రాష్ట్రంపై పెరిగిన విశ్వాసంతో వారే ఏపీని వెతుక్కుంటూ వస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Hwaseung: కుప్పంలో హ్వాసెంగ్‌ మెగా ప్లాంట్‌.. రూ.898 కోట్ల పెట్టుబడి

ప్రముఖ క్రీడా ఉత్పత్తుల బ్రాండ్ అడిడాస్‌కు బూట్లు (షూస్‌) తయారు చేసి సరఫరా చేసే ప్రధాన భాగస్వామి హ్వాసెంగ్‌ సంస్థ భారత్‌లో తన తొలి తయారీ యూనిట్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

25 Jun 2026
భారతదేశం

AP: ఏపీ నిరుద్యోగులకు శుభవార్త.. విద్యుత్ శాఖలో 629 ఏఈఈ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

ఏపీ నిరుద్యోగ ఇంజనీరింగ్ అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

25 Jun 2026
కర్ణాటక

Tungabhadra Project: తుంగభద్రకు కొత్త గేట్లు.. ముగ్గురు సీఎంల సమక్షంలో ప్రారంభం

తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లను కర్ణాటకలోని హోస్పేటలో ఘనంగా ప్రారంభించారు.

24 Jun 2026
కర్నూలు

Chandrababu: జొన్నగిరిలో బంగారం ఉత్పత్తికి శ్రీకారం.. గని ప్రాజెక్టును ప్రారంభించిన సీఎం చంద్రబాబు

కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరిలో ఏర్పాటు చేసిన బంగారం గని ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం ప్రారంభించారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.30,353 కోట్ల పెట్టుబడులతో 34,610 ఉద్యోగాలకు గ్రీన్‌సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలు కల్పించే పలు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. 80కి పైగా అజెండా అంశాలకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది.

AP Govt: కొడాలి నానికి మరో షాక్.. ప్రాసిక్యూషన్‌కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

మాజీ మంత్రి కొడాలి నానికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం గట్టి షాక్ ఇచ్చింది.

18 Jun 2026
అమరావతి

Amaravati: రాజధాని అమరావతిలో మరో అంతర్జాతీయ విద్యాసంస్థ.. జీఎస్‌జీ భారీ ప్రణాళికలు

సింగపూర్‌కు చెందిన ప్రముఖ విద్యా సంస్థ గ్లోబల్‌ స్కూల్‌ గ్రూప్‌ (జీఎస్‌జీ) ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో తమ విద్యాసంస్థను ఏర్పాటు చేయడానికి ముందుకు రావడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతోషం వ్యక్తం చేశారు.

15 Jun 2026
సింగపూర్

Chandrababu: సింగపూర్‌లో చంద్రబాబు కీలక భేటీలు.. టెక్నాలజీ, ఎయిర్ కనెక్టివిటీ, అమరావతిపై కీలక చర్చలు

సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కీలక సమావేశాల్లో పాల్గొన్నారు.

Andhra Pradesh : విశాఖలో డేటా సెంటర్ల హబ్.. 15 గిగావాట్ల విద్యుత్ లక్ష్యంతో ఏపీ భారీ ప్రణాళిక

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్టణాన్ని దేశంలోనే కీలక డేటా సెంటర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది.

NDA: నేడు ఎన్డీయే భేటీ.. ప్రభుత్వానికి పుష్కరం పూర్తయిన నేపథ్యం...

ఎన్డీయే ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చి 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, అలాగే ఎన్నికైన ప్రధానమంత్రుల్లో అత్యంత సుదీర్ఘ కాలం నిరంతరాయంగా పదవిలో కొనసాగిన నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ రికార్డు సృష్టించిన నేపథ్యంలో బుధవారం దిల్లీలోని భారత్ మండపంలో ఎన్డీయే కీలక సమావేశం జరగనుంది.

Chandrababu: ఆక్వా ఎగుమతుల్లో ఏపీ అగ్రస్థానం.. నాణ్యత పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా మరింత మెరుగుపరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Andhra Pradesh: ఏపీ రాజ్యసభ సీట్లపై ఎన్డీయే నిర్ణయం.. తెదేపాకు 3, జనసేనకు 1

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల విషయంలో ఎన్డీయే కూటమి స్పష్టమైన నిర్ణయానికి వచ్చింది.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతి నుంచి పోలవరం వరకు 37 ప్రతిపాదనలకు ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన 37 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

Visakhapatnam: జులై 9, 10న విశాఖలో వరల్డ్ ఫుడ్ ఇండియా సదస్సు..

కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతిష్ఠాత్మక వరల్డ్ ఫుడ్ ఇండియా-2026 దక్షిణాది రాష్ట్రాల సదస్సుకు విశాఖపట్టణం ఆతిథ్యం ఇవ్వనుంది.

Godavari Pushkaralu 2027: గోదావరి పుష్కరాలకు భారీ ఏర్పాట్లు.. 10 కోట్ల మంది భక్తుల కోసం ఏపీ మాస్టర్ ప్లాన్

పన్నెండేళ్లకు ఒకసారి జరిగే గోదావరి పుష్కరాలను ఈసారి అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ప్రణాళికతో ముందుకు సాగుతోంది.

Andhra Pradesh: జూన్ 7 నుంచి ఏపీలో యోగా ఉత్సవాలు.. మంత్రి సత్యకుమార్ కీలక ప్రకటన

ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 7 నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడించారు.

South Coast Railway Zone: నేటి నుంచి విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ కార్యకలాపాలు.. దశాబ్దాల కల సాకారం

ఏపీ ప్రజల చిరకాల ఆకాంక్షగా నిలిచిన దక్షిణ కోస్తా రైల్వేజోన్‌ ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది.

Andhra Pradesh: వేగవంతమైన పాలనకు ఏపీ సర్కార్ కీలక సంస్కరణలు

ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనను మరింత వేగవంతంగా, పారదర్శకంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక చర్యలకు సిద్ధమవుతోంది.

26 May 2026
భారతదేశం

Andhra Pradesh: 'ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త సాధ్యమే'.. విజయవాడలో 'ఎంఎస్‌ఎంఈ గ్రోత్‌ సమిట్‌- 2026'లో చంద్రబాబు వ్యాఖ్యలు

రాష్ట్ర భవిష్యత్తును తీర్చిదిద్దడంలో యువత పాత్ర అత్యంత ముఖ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.

25 May 2026
భారతదేశం

Andhra Pradesh: 38 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం చంద్రబాబు

ఏపీలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది.

20 May 2026
పోలవరం

CWC: పాలమూరు-పోలవరం ప్రాజెక్టులకు కొత్త లింకు.. కేంద్ర జల సంఘం తాజా ప్రతిపాదనలు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం,గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రణాళికలను కలిపి కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

16 May 2026
భారతదేశం

AP Free Electricity: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. వృత్తిదారులకు ఉచిత విద్యుత్ పథకం అమలు

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రభుత్వం రాష్ట్రంలో పేద, బీసీ వర్గాల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

Chandrababu : బంగారం ఉత్పత్తికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్‌.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ను బంగారం ఉత్పత్తిలో కీలక రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని తెలిపారు.

Andhra Pradesh Cabinet: రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Andhra Pradesh: ఇంధన పొదుపుపై ఏపీ సర్కార్ కీలక ఆలోచన.. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం దేశంపై పడే అవకాశాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పొదుపు సూచనలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.

14 May 2026
అమరావతి

AP Cabinet Meeting Today: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. భారీ పెట్టుబడులు, పరిశ్రమలపై కీలక నిర్ణయాలు

అమరావతిలో నేడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం జరగనుంది. ఉదయం 10.30 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు.

CM Chandrababu: రేపు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. కేంద్ర మంత్రులతో కీలక భేటీలు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఢిల్లీలో పర్యటించనున్నారు.

08 May 2026
కడప

Kadapa Steel Plant: ఈ నెలలోనే కడప ఉక్కుకు శ్రీకారం.. 2028 కల్లా పూర్తి చేయడమే లక్ష్యం

కడపలో ఉక్కు కర్మాగారం నిర్మాణ పనులను ఈ నెలలోనే ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

Andhra Pradesh: రూ.2,508 కోట్లతో తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్.. రాష్ట్రంలో కొత్త ప్రాజెక్టులకు ఆమోదం

ఆంధ్రప్రదేశ్'లో పరిశ్రమల అభివృద్ధికి ఊపిరి పోసేలా భారీ పెట్టుబడులు ముందుకు వస్తున్నాయి.

06 May 2026
టాలీవుడ్

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇంట పెళ్లి హంగామా.. కూతురి ఎంగేజ్‌మెంట్‌లో భారీ గిఫ్ట్‌లు ఇచ్చిన బండ్లన్న

టాలీవుడ్ నటుడు, ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో ప్రస్తుతం పెళ్లి సందడి నెలకొంది.

Puttaparthi: పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ కేంద్రం.. 15న సీఎం శంకుస్థాపన!

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఐదో తరం స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది.

Pawan Kalyan Health: పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై అన్నాలెజినోవా స్పష్టత.. అభిమానులకు రిలీఫ్

కొద్ది రోజుల క్రితం పవన్ కళ్యాణ్ స్వల్ప శస్త్రచికిత్స చేయించుకున్న విషయం తెలిసిందే.

AP Cabinet Meet: ఈరోజు ఏపీ మంత్రివర్గ సమావేశం.. అమరావతి అభివృద్ధిపై కీలక నిర్ణయాలు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 10.30 గంటలకు వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

Andhra pradesh: ఏపీలో ప్రతి పౌరుడికి 47 రకాల ఆరోగ్య పరీక్షల పథకానికి ఆమోదం

ఆంధ్రప్రదేశ్‌లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

29 Apr 2026
బెంగళూరు

Andhra pradesh: సీఎం చంద్రబాబు ఫొటో మార్ఫింగ్ కేసులో పూడి శ్రీహరి అరెస్ట్

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచారం చేసిన కేసులో వైసీపీ సోషల్ మీడియా ఇన్‌ఛార్జిగా ఉన్న పూడి శ్రీహరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Google AI Data Hub: విశాఖలో గూగుల్‌ ఏఐ డేటా సెంటర్‌కు శంకుస్థాపన

విశాఖపట్టణంలో మరో కీలక అధ్యాయం ఆరంభమైంది. రాష్ట్ర సమాచార సాంకేతిక రంగ చరిత్రను మారుస్తుందనే ఆశల మధ్య తర్లువాడలో గూగుల్‌ కృత్రిమ మేధస్సు డేటా కేంద్రానికి కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో కలిసి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్‌ శంకుస్థాపన చేశారు.

27 Apr 2026
గూగుల్

Visakhapatnam: విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటు.. ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు

ప్రపంచ స్థాయి సాంకేతిక సంస్థ గూగుల్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ముందుకు వస్తోంది.

AP Govt : ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్.. ఆస్తి పన్నుపై 5% రాయితీ

ఆంధ్రప్రదేశ్‌లో నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Chandrababu: 'పాడా' సమావేశంలో ప్రోటోకాల్ వివాదం.. సీఎం చంద్రబాబు అసంతృప్తి

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో కూటమి నాయకుల మధ్య ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెలిసిందే.

Nadendla Bhaskar Rao: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూత

తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు.

22 Apr 2026
రాజ్యసభ

Annamalai: ఏపీ నుంచి రాజ్యసభకు అన్నామలై? రాజకీయ వర్గాల్లో చర్చలు

ఏపీ రాజకీయాల్లో రాజ్యసభ ఎన్నికల వేడి క్రమంగా పెరుగుతోంది.

Chandrababu-Ntr: 'మావయ్య' పిలుపుతో ఆకట్టుకున్న ఎన్టీఆర్.. చంద్రబాబుకు బర్త్‌డే విషెస్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకుని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

Andhra Pradesh: నిడదవోలు-దువ్వాడ మధ్య మరో రెండు రైల్వే లైన్లు.. కేంద్ర క్యాబినెట్ ఆమోదం

రాష్ట్రంలో కీలక రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజమండ్రి సమీపంలోని నిడదవోలు నుంచి విశాఖపట్నం సమీపంలోని దువ్వాడ వరకు 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Nara Lokesh: లోకేష్‌కు కీలక బాధ్యతలు.. టీడీపీ సంచలన నిర్ణయం

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ వ్యవస్థాపనలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

Chandrababu: మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు మద్దతు కోరుతూ నేతలకు సీఎం చంద్రబాబు లేఖలు

రాష్ట్రంలోని రాజకీయ పార్టీల అధ్యక్షులు, రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖలు పంపించారు.

13 Apr 2026
భారతదేశం

Chandrababu: డీ-రెగ్యులేషన్‌ ఫేజ్‌-2లో నిబంధనలు తగ్గించి అనుమతులు వేగవంతం చేయాలి: సీఎం చంద్రబాబు

ఉక్కు మంత్రిత్వశాఖ కార్యదర్శి సందీప్‌ పౌండ్రిక్‌(Sandeep Poundrik) నేతృత్వంలోని కేంద్ర ప్రతినిధి బృందంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం నిర్వహించారు.

Andhra Pradesh: ఎల్లుండి వరల్డ్ క్వాంటం డే.. ఏపీలో టెక్నాలజీ కొత్త యుగానికి శ్రీకారం

భారతదేశంలో క్వాంటం టెక్నాలజీ అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక మైలురాయిని చేరుకోబోతోంది.

New Flight Service: విజయవాడ నుంచి హైదరాబాద్‌కు కొత్త విమాన సర్వీస్ ప్రారంభం

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైదరాబాద్‌కు మరో కొత్త విమాన సర్వీసును కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు శ్రీకాకుళం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ప్రారంభించారు.

AP Government: విశ్రాంత ఉద్యోగులకు బకాయిల విడుదల.. రాష్ట్ర ప్రభుత్వ కీలక నిర్ణయం

ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పెద్ద ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది.

AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్‌ భేటీ.. అమరావతి,పెట్టుబడులు, పరిపాలనా మార్పులపై కీలక చర్చ..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు కీలక సమావేశం నిర్వహించనుంది.

09 Apr 2026
అమరావతి

Amarawathi: అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ టెస్ట్‌ బెడ్‌లు.. 14న ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు

ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా కీలకమైన ముందడుగు పడింది

AP SIPB: చంద్రబాబు నేతృత్వంలో 16వ SIPB మీటింగ్... గ్రీన్ సిగ్నల్ పొందిన ప్రాజెక్టులు ఇవే!

ఆంధ్రప్రదేశ్‌లో భారీ స్థాయిలో పెట్టుబడులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Rushikonda Buildings: రుషికొండ భవనాల వినియోగంపై కేబినెట్ సబ్‌కమిటీ తుది నివేదిక సిద్ధం

విశాఖపట్టణంలోని రుషికొండ భవనాల వినియోగంపై పరిశీలన జరిపేందుకు ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్‌కమిటీ తన తుది నివేదికను సిద్ధం చేసింది.

07 Apr 2026
అమరావతి

AP SIPB: చంద్రబాబు సమక్షంలో SIPB కీలక నిర్ణయాలు.. రూ.39,436 కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 16వ రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (SIPB) సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

07 Apr 2026
భారతదేశం

CM Chandrababu: భారత్ అణు రంగంలో భారీ ముందడుగు.. ఇది గర్వించదగ్గ క్షణమన్న సీఎం

కల్పక్కం అణు కేంద్రంలో స్వదేశీ సాంకేతికతతో నిర్మించిన ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ అణు రియాక్టర్ (PFBR) విజయవంతంగా క్రిటికాలిటీని సాధించడంతో దేశవ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతోంది.

07 Apr 2026
అమరావతి

Amaravati: ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ గుర్తింపు.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము సంతకంతో చట్టరూపం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిగా అమరావతికి అధికారికంగా చట్టబద్ధ గుర్తింపు లభించింది.

Google: ఏప్రిల్ 28న విశాఖలో గూగుల్ రూ.15 బిలియన్ డేటా సెంటర్ ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడిగా గూగుల్ తన 15 బిలియన్ డాలర్ల డేటా సెంటర్ హబ్ నిర్మాణాన్ని ఏప్రిల్ 28న అధికారికంగా ప్రారంభించనుంది.

04 Apr 2026
భారతదేశం

CM Chandrababu: సముద్ర భద్రతకు బలోపేతం.. హైస్పీడ్ బోట్లతో గస్తీకి సీఎం ఆదేశాలు

మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం పడకుండా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది.

Talliki Vandanam Scheme : తల్లికి వందనం నిధులపై చంద్రబాబు బిగ్ అనౌన్స్‌మెంట్.. ఆ నెలలోనే డబ్బుల జమ!

ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు.

03 Apr 2026
పోలవరం

Andhra Pradesh: 440 రోజుల్లో పోలవరం డయాఫ్రం వాల్‌ పూర్తి.. పోలవరం పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 440 రోజుల్లో పూర్తి చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

మునుపటి తరువాత