చంద్రబాబు నాయుడు: వార్తలు
Chandrababu: రాష్ట్రాన్ని సాంకేతిక హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో.. ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్కు నేడు చంద్రబాబు
దిల్లీలో నిర్వహిస్తున్న 'ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమిట్-2026' కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం హాజరుకానున్నారు.
Andhrapradesh: బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకూ అసెంబ్లీ ఆవరణలో చేనేత స్టాళ్లు
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రాంగణంలో ఆప్కో పర్యవేక్షణలో ప్రత్యేక చేనేత స్టాళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. అ
Mulapet Greenfield port: ఏప్రిల్లో ట్రయల్ రన్కు సిద్ధమవుతున్న మూలపేట పోర్టు
ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారనున్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం మూలపేట వద్ద నిర్మిస్తున్న గ్రీన్ఫీల్డ్ పోర్టు పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయి.
Andhra news: శ్రీసిటీలో రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో క్యారియర్ ప్లాంట్
హీటింగ్, వెంటిలేషన్,ఎయిర్ కండిషనింగ్ (హెచ్వీఏసీ) రంగంలో ముందంజలో ఉన్న క్యారియర్ ఎయిర్ కండిషనింగ్ రిఫ్రిజిరేషన్ లిమిటెడ్ సంస్థ శ్రీసిటీలో కొత్త తయారీ యూనిట్ ఏర్పాటుకు లీజ్ ఒప్పందంపై సంతకాలు చేసింది.
Andhrapradesh : మహిళా దినోత్సవానికి డ్వాక్రా మహిళలకు రెండు కొత్త పథకాలు
డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉన్న మహిళలకు మరింత బలమైన ఆర్థిక భరోసా కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందడుగు వేస్తోంది.
Bill gates on RTGS: ఆర్టీజీఎస్ను సందర్శించిన బిల్గేట్స్.. టెక్నాలజీ ఆధారిత పాలనపై ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్గేట్స్ సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సచివాలయంలోని రియల్టైమ్ గవర్నెన్స్ కమాండ్ సెంటర్ (RTGS)ను సందర్శించారు.
Bill Gates: నేడు రాజధానికి బిల్గేట్స్ బృందం.. స్వర్ణాంధ్ర విజన్-2047పై చంద్రబాబు ప్రజంటేషన్
గేట్స్ ఫౌండేషన్ వ్యవస్థాపక ఛైర్మన్ బిల్ గేట్స్ సోమవారం అమరావతికి రానున్నారు.
Chandrababu: కొత్త బడ్జెట్పై చంద్రబాబు ప్రశంస.. మెరుగ్గా ఉందంటూ కితాబు
ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రానికి మెరుగైన బడ్జెట్ను ప్రవేశపెట్టామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.
AP Budget: ఏపీ వార్షిక బడ్జెట్పై కీలక నిర్ణయం.. మంత్రివర్గ సమావేశంలో ఆమోదం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.
Perni Nani: పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు.. నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్'లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి,వైసీపీ నాయకుడు పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది.
Andhra Pradesh: అమరావతిలో సెమీకండక్టర్ డిజైన్ ప్రాజెక్టులు.. సమీక్షలో సీఎం చంద్రబాబు
కేంద్ర బడ్జెట్లో ప్రకటించిన రేర్ ఎర్త్ కారిడార్ను శ్రీకాకుళం-విజయనగరం-విశాఖపట్నం జిల్లాల్లోనే ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Visakhapatnam Metro: విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టుకు కేంద్ర అనుమతి
విశాఖపట్టణం మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.
APSRTC: ఏపీఎస్ఆర్టీసీలోకి 1,000 ఎలక్ట్రిక్ బస్సులు.. విద్యుత్ చార్జీల పెంపు లేదంటూ ప్రభుత్వం స్పష్టం
విద్యుత్ ఛార్జీల పెంపు ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Chandrababu: అమరావతి చట్టబద్ధతపై కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు చర్చలు
కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.
Andhra Pradesh : ఉగాది నుంచి పాఠశాలల్లో డిజిటల్ గ్రీన్ టెక్నాలజీ పార్కులు
ఉగాది నుంచే పాఠశాలల ప్రాంగణాల్లో పచ్చదనం పెంచేలా దేశీయ మొక్కల పెంపకంపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
Chandrababu: కాలం చెల్లిన చట్టాలకు గుడ్బై.. అసెంబ్లీలోనే కీలక నిర్ణయాలు
కాలం చెల్లిన చట్టాలు,నిబంధనలను సమగ్రంగా సమీక్షించి అవసరం లేనివాటిని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Ambati Rambabu: పీటీ వారెంట్పై గుంటూరుకు అంబటి రాంబాబు… 14 రోజుల రిమాండ్
వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై మరో కేసులో గుంటూరు కోర్టు రిమాండ్ విధించింది.
Andhra Pradesh: ఏపీలోని మహిళలకు గుడ్న్యూస్.. పట్టణ మహిళల ఉపాధికి ఎగ్మార్ట్లు
ఏపీలో మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం మరో తీపికబురు చెప్పేందుకు సిద్ధమైంది.
Bill Gates: 16న ఏపీకి బిల్ గేట్స్.. సీఎం చంద్రబాబుతో సమావేశం, ఏఐ ప్రాజెక్టులపై చర్చ
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 16న ఏపీకి రానున్నారు.
Bill Gates: ఈ నెల 18న అమరావతికి బిల్ గేట్స్?
మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ఈ నెల 18న అమరావతికి రానున్నట్లు సమాచారం.
Chandrababu: అలజడి సృష్టించేందుకే వైసీపీ కుట్రలు.. ట్రాప్లో పడొద్దు : సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో హింసను రెచ్చగొట్టేందుకు వైసీపీ (YSRCP) కుట్రలు పన్నుతోందని టీడీపీ (TDP) అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆరోపణలు చేశారు.
Vijayawada: జోగి రమేష్ ఇంటికి నిప్పు.. ఇబ్రహీంపట్నంలో ఉద్రిక్తత
సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్పై నిన్న చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా వైసీపీ నేత జోగి రమేష్కు తెలుగుదేశం శ్రేణుల నుంచి నిరసన సెగ తగలింది.
CM Chandrababu: ప్రజల జీవన ప్రమాణాలు, వ్యాపార సౌకర్యాలకు కొత్త ఊతం.. బడ్జెట్పై చంద్రబాబు ప్రశంసలు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్2026-27పై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
CM Chandrababu: 2029 నాటికి రూ.1.40 లక్షల కోట్ల జాతీయ రహదారుల ప్రాజెక్టులు పూర్తి చేయాలి: సీఎం
బెంగళూరు నుంచి రాష్ట్ర రాజధాని అమరావతికి మెరుగైన రహదారి కనెక్టివిటీ అందించే కోడూరు-ముప్పవరం ఎకనమిక్ కారిడార్ (బెంగళూరు-కడప-విజయవాడ జాతీయ రహదారి) పనులను వచ్చే ఏడాదిలోనే పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Cm chandrababu: తిరుపతి-రేణిగుంట పారిశ్రామిక హబ్తో రైల్వే అనుసంధానం.. రైల్వే ప్రాజెక్టులపై సమీక్షలో సీఎం చంద్రబాబు
తెలంగాణ,ఛత్తీస్గఢ్,మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్లోని పోర్టులకు సరుకు రవాణా మరింత సులభంగా జరిగేలా రైల్వే సదుపాయాలు కల్పించే దిశగా ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
AP Tourism: ఎనిమిది చోట్ల హౌస్ బోట్లు.. ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతి.. త్వరలో అందుబాటులోకి
పర్యాటక రంగాన్ని మరింత విస్తరించాలనే లక్ష్యంతో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమైంది.
Cm chandrababu: జూన్ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి.. హడ్కో రుణానికి ప్రభుత్వ హామీ
ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్ నెలాఖరులోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
AP cabinet: ఏపీ కేబినెట్లో 35 అజెండా అంశాలకు క్యాబినెట్ చర్చ
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం ముగిసింది.
Andhra News: పర్యాటక ప్రాజెక్టులు వేగంగా పూర్తిచేసే ప్రత్యేక ప్రోత్సాహకాలు
ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగంలో పెట్టుబడులను మరింత ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంది.
Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా గణతంత్ర దినోత్స వేడుకలు
దేశమంతటా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి.
Amaravati: త్రివర్ణ శోభతో అమరావతి.. గణతంత్ర వేడుకలకు ముస్తాబు
ఏపీ రాజధాని అమరావతి గణతంత్ర దినోత్సవ వేడుకలకు సర్వాంగసుందరంగా సిద్ధమైంది.
CM Chandrababu: రాజధానిపై దుష్ప్రచారం చేస్తున్నా వెనక్కి తగ్గం : సీఎం చంద్రబాబు హెచ్చరిక
చెడ్డ వ్యక్తులను ప్రోత్సహిస్తే సమాజానికి తీవ్ర హాని జరుగుతుందని, స్వచ్ఛమైన ఆలోచనలు ఉన్నప్పుడే భవిష్యత్ బాగుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Cm chandrababu: గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం ప్రాజెక్టుల ఏర్పాటుపై ఆసక్తి వ్యక్తం చేసిన తమారా లీజర్
గిరిజన ప్రాంతాల్లో ఎకోటూరిజం పార్కుల ఏర్పాటులో తమారా లీజర్ సంస్థ ఆసక్తి చూపినట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు.
Cm chandrababu: ఫిబ్రవరి 15 తర్వాత ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన: సీఎం చంద్రబాబు
అనకాపల్లి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఆర్సెలార్ మిత్తల్ ఉక్కు పరిశ్రమకు ఫిబ్రవరి 15 తర్వాత శంకుస్థాపన నిర్వహించాలనే నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Pawan kalyan: ఉగాది నుంచి 'పచ్చదనం' ప్రాజెక్టు: ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్
ఆంధ్రప్రదేశ్ ని 50 శాతం పచ్చదనంతో తీర్చిదిద్దే గ్రీన్ కవర్ ప్రాజెక్టులో అన్ని ప్రభుత్వ శాఖలు పూర్తి అంకితభావంతో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.
CM Chandrababu: యూఏఈ ఆర్థిక మంత్రితో సీఎం చంద్రబాబు భేటీ
స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థికమంత్రి అల్ మార్రీతో సమావేశమయ్యారు.
Chandrababu Naidu: దావోస్ వేదికగా పెట్టుబడుల సమీకరణ.. వ్యూహాత్మక ప్రణాళికతో సీఎం చంద్రబాబు బృందం!
ఆంధ్రప్రదేశ్కు భారీ ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్విట్జర్లాండ్ పర్యటనకు బయల్దేరారు.
Chandrababu: రౌడీయిజానికి చోటు లేదు.. ఇక్కడ ఉన్నది సీబీఎన్ ప్రభుత్వం: చంద్రబాబు హెచ్చరిక
తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకే తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారని ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Andhra Pradesh: కాకినాడలో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టు.. శంకుస్థాపన చేసిన చంద్రబాబు, పవన్
కాకినాడలో ఏర్పాటు చేయనున్న అతి పెద్ద గ్రీన్ హైడ్రోజన్ ఆధారిత గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేశారు.
Andhra news: పీపీపీ మంత్రంతో ఏపీకి కొత్త ఊపిరి.. 20% వరకు వీజీఎఫ్ ప్రకటించిన కేంద్రం
ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య విధానం (పీపీపీ) ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆశ్రయిస్తున్న ప్రధాన అభివృద్ధి మార్గంగా మారింది.
Chandrababu Family: నారావారిపల్లెలో ఘనంగా సంక్రాంతి సంబరాలు.. కుటుంబంతో పాల్గొన్న సీఎం చంద్రబాబు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెలో సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు.
Cm chandrababu: అమరావతికి చట్టబద్ధత కల్పించండి.. కేంద్ర హోం మంత్రి అమిత్షాకు సీఎం చంద్రబాబు వినతి
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధ హోదా కల్పించేలా రాష్ట్ర విభజన చట్టంలో సవరణ చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరారు.
Cm chandrababu: 2027 మార్చికల్లా పోలవరం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
2027 మార్చి నెలాఖరులోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
CM Chandrababu: సాగునీటి ప్రాజెక్టులపై సీఎం ఫోకస్.. ఈ నెలలోనే పోలవరం, వెలిగొండతో పాటు ఉత్తరాంధ్రకు చంద్రబాబు
ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేకంగా దృష్టి సారించనున్నారు.
AP Cabinet : ఏపీలో జిల్లాల పునర్విభజనకు క్యాబినెట్ గ్రీన్సిగ్నల్
ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో జిల్లాల పునర్విభజనకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.
Chandrababu: క్వాంటం పరిశోధనలకు నోబెల్ సాధిస్తే రూ.100 కోట్ల ప్రోత్సాహకం: చంద్రబాబు
క్వాంటం వ్యాలీకి వేదికగా మారనున్న గ్రీన్ఫీల్డ్ రాజధాని అమరావతిని, ప్రపంచంలోనే ప్రముఖ ఐదు క్వాంటం కంప్యూటింగ్ కేంద్రాల్లో ఒకటిగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్వాంటం విజన్ను అధికారికంగా ప్రకటించారు.
Chandrababu: వచ్చే ఏడాది జూన్ నాటికి 'ఏపీ' ప్లాస్టిక్ రహిత రాష్ట్రం : సీఎం చంద్రబాబు
ప్రభుత్వం చేపట్టే ఏ కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం లేకుంటే అది తాత్కాలికంగానే మిగులుతుందని, ప్రజలు భాగస్వాములైతేనే ఆ కార్యక్రమాలు శాశ్వత ఫలితాలు ఇస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
Chandrababu: కేంద్ర మంత్రి సోనోవాల్తో సీఎం చంద్రబాబు భేటీ.. దుగరాజపట్నం షిప్బిల్డింగ్ క్లస్టర్కు సాయం చేయాలని వినతి
కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్యాదపూర్వకంగా కలిశారు.