చంద్రబాబు నాయుడు: వార్తలు
World Population Day: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్ధం!
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.
CM Chandrababu: క్లాస్రూమ్లో టీచర్గా సీఎం చంద్రబాబు.. భవిష్యత్ ప్రణాళికలపై విద్యార్థులతో ముఖాముఖి!
శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువులో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ 2.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ కలిసి పాల్గొన్నారు.
AP Cabinet Decisions: రేపే రైతుల ఖాతాల్లోకి ధాన్యం నగదు.. చంద్రబాబు సర్కార్ నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన బుధవారం క్యాబినెట్ సమావేశం నిర్వహించారు.
Free Bus In AP: ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై సీఎం క్లారిటీ..
శ్రీశైలానికి పర్యటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సున్నిపెంటలో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మాట్లాడారు.
CM Chandrababu:రేపు శ్రీశైలంలో సీఎం చంద్రబాబు పర్యటన..సాగర్కు నీటి విడుదల
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీశైలానికి పర్యటన చేయనున్నారు.
Chandrababu Naidu: జూలై 10న శ్రీ సత్యసాయి జిల్లాలో మెగా పేరెంట్స్, టీచర్ మీటింగ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 10వ తేదీన శ్రీ సత్యసాయి జిల్లాలోని కొత్తచెరువు గ్రామాన్ని సందర్శించనున్నారు.
Chandrababu: శ్రీమహావిష్ణువు ఆశీస్సులతో అందరికీ శుభం కలగాలి: సీఎం చంద్రబాబు
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
AP Journalists: జర్నలిస్టులకు శుభవార్త చెప్పిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఇళ్లస్థలాలు ఇవ్వాలని సీఎం ఆదేశాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జర్నలిస్టులకు సానుకూల సంకేతాలు పంపింది.
Chandrababu: అంతర్జాతీయ ప్రమాణాలతో మామిడి సాగు చేయండి.. రైతులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన
మామిడి సాగులో రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకాన్ని తగ్గించి, ఉత్తమ వ్యవసాయ విధానాలు పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు సూచించారు.
#NewsBytesExplainer:తెలంగాణ రాజకీయాల్లో చంద్రబాబు 'బూచి'గా మారిపోయారా? పార్టీలు వ్యూహాలు ఏమిటి?
ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చర్చనీయాంశంగా మారారు.
Chandrababu: ఆరోగ్య ఆంధ్ర దిశగా తొలి అడుగు.. కుప్పం ఆసుపత్రిలో డీఐఎన్సీకి శ్రీకారం
ఆరోగ్య ఆంధ్ర ప్రాజెక్ట్ను విజయవంతం చేయడంలో భాగంగా, ఆ దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన స్వంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పం నుంచే తొలి అడుగులు వేశారు.
Chandrababu: రైతులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్.. ఈ ఏడాదిలోనే సాగు నీళ్లు
కుప్పం నియోజకవర్గంలోని రైతులు, స్థానిక ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు.
Chandra Babdu: టెక్ విప్లవానికి నాంది.. అమరావతిలో క్వాంటమ్ పార్క్ ఏర్పాటుకు శంకుస్థాపన
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రపంచ స్థాయి సాంకేతిక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూటమి ప్రభుత్వం తొలి కీలక అడుగు వేసింది.
Chandra Babu: ప్రజలతో మమేకమైతేనే భవిష్యత్తు ఉంటుంది.. ఎమ్మెల్యేలకు చంద్రబాబు హెచ్చరిక
ఎమ్మెల్యే మంచివాడన్న పేరు ఉంటేనే ఓట్లు పడతాయ్.. విమర్శలు వస్తే బూతుల దగ్గరికి వెళ్లకండి. బదులిచ్చే నైతిక బలం ఉండాలి.
Chandrababu: 2027లో పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం : సీఎం చంద్రబాబు
వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ దెబ్బతిందని, కేంద్ర పథకాల్ని పక్కదారి పట్టించి రాష్ట్రాభివృద్ధికి అవరోధం కలిగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు.
Chandrababu: 'వైకాపా పాలనను మర్చిపోయి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములవ్వండి'.. పెట్టుబడిదారులకు సీఎం చంద్రబాబు భరోసా
వైసీపీ పాలనలో ఎదురైన చేదు అనుభవాలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి కోసం పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారులను కోరారు.
Chandrababu: సచివాలయంలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో క్యాబినెట్ భేటీ.. ఎజెండాలో కీలక అంశాలివే!
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.
Andhra Pradesh: యోగాంధ్ర గిన్నిస్ రికార్డు.. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు స్పందన
విశాఖపట్టణం వేదికగా నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేసుకోవడాన్ని ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు.
Chandrababu: 'యోగాంధ్ర'తో విశాఖకు కొత్త గుర్తింపు : సీఎం చంద్రబాబు
విశాఖపట్టణంలో 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించే అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.
Chandrababu: ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం.. 19 సంస్థల ప్రతిపాదనలపై చర్చ
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్ఐపీబీ) సమావేశం జరిగింది.
AP Liquor Scam Case: మదన్ రెడ్డి లేఖపై స్పందించిన సిట్.. లిక్కర్ స్కాంలో కీలక విషయాల వెల్లడి!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మదన్ రెడ్డి రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది.
Chandrababu: వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలి: సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లోని వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
CM Chandrababu: 'జూన్ 21న ప్రతి ఇంట్లో సాధన జరగాలి'.. యోగాంధ్రపై విశాఖలో సీఎం చంద్రబాబు సమీక్ష
మన జీవనశైలిలో భాగంగా యోగను చేర్చడం వల్ల జీవిత ప్రమాణాలు మెరుగవుతాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Talliki Vandanam: సూపర్ సిక్స్లో మరో కీలక హామీకి సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా, 'తల్లికి వందనం' పథకానికి నిధులు విడుదల చేయాలని గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
CM Chandrababu: వరి రైతుల ఆదాయం పెరిగేలా ప్రణాళిక.. వ్యవసాయ శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు
రాష్ట్రంలో వ్యవసాయ భూములు సంవత్సరం పొడవునా పచ్చగా కళకళలాడాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు.
CM Chandrababu: సీఎం చంద్రబాబు కాన్వాయ్ వెళ్లే మార్గంలో 36 ప్రత్యేక కెమెరాలు ఏర్పాటు
విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయాణించే సమయంలో ట్రాఫిక్ను నిలిపివేసే వ్యవధిని తగ్గించేందుకు, పోలీసులు 'వీఐపీ మూవ్మెంట్ మానిటరింగ్ సిస్టమ్'అనే ఆధునిక సాంకేతిక విధానాన్ని పరీక్షిస్తున్నారు.
Chandrababu: పార్టీకి చెడ్డపేరు తెస్తే ఉపేక్షించం : సీఎం చంద్రబాబు హెచ్చరిక
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధిలో ఒక్క ఏడాదిలోనే స్పష్టమైన మార్పు తీసుకొచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Nagarjuna : చంద్రబాబును కలిసిన నాగార్జున.. అఖిల్ పెళ్లికి ప్రత్యేక ఆహ్వానం!
అక్కినేని అఖిల్ వివాహ వేడుకకు గడువు సమీపిస్తోంది. జూన్ 6న అఖిల్ ఏడడుగులు వేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Chandrababu: సరస్సు పరిరక్షణతో పాటు.. ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలి.. కొల్లేరుపై సమీక్షలో ముఖ్యమంత్రి చంద్రబాబు
కొల్లేరు పరిధిలో సుమారు 20 వేల ఎకరాల మేర జిరాయితీ, డీ పట్టా భూములు కలిగి ఉన్న రైతులకు న్యాయం జరిగేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Chandrababu: పేదల సంక్షేమమే మా ధ్యేయం.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు
పేదవాడికి సహాయం చేసినప్పుడు వచ్చే సంతోషం ఏ ఇతర పనిలోనూ ఉండదనిఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.
Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన.. మహిళలకు ఉచిత బస్సు అమలు తేదీ ఎప్పుడంటే?
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయాత్మకంగా ముందడుగు వేస్తోంది.
Annadata Sukhibhav Scheme: రైతులకు రూ.20 వేలు సాయం.. అన్నదాత సుఖీభవపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
రైతులకు పంట పెట్టుబడి సహాయం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 'అన్నదాత సుఖీభవ పథకాన్ని ప్రారంభించింది.
Andhra Pradesh: సీఎం సమక్షంలో దత్తత కార్యక్రమం ప్రారంభం.. ఆగిరిపల్లిలో అభివృద్ధికి శ్రీకారం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదించిన 'పీ4 కార్యక్రమం' (పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ఫర్ పాడవలపూడి మోడల్) అమలు దశలోకి ప్రవేశిస్తోంది.
Chandrababu: 2.4 ట్రిలియన్ డాలర్ల లక్ష్యంతో ఏపీ ముందుకు.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ప్రణాళికలు
నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు.
Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు
రాష్ట్ర విభజన జరిగి 10ఏళ్లు పూర్తయిన సందర్భంలో, ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని పునర్విభజన చట్టంలో పొందుపర్చించి నోటిఫై చేయాలన్న అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వానికి తెలియజేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ
రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అభివృద్ధి అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చించేందుకు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం రాత్రి న్యూఢిల్లీకి చేరుకున్నారు.
Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు!
ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబానికి నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రణాళికను రూపొందిస్తోంది.
Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ప్రశంసల వర్షం కురిపించారు.
PM Modi: గుల్జార్హౌస్ ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
హైదరాబాద్లోని చార్మినార్ పరిధిలో గల గుల్జార్హౌస్లో ఆదివారం ఉదయం జరిగిన ఘోర అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా కలచివేసింది.
Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం
ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Chandrababu: ఏపీలో 19 ప్రాజెక్టులకు సంబంధించి రూ. 33 వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం
రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి వేగంగా సాగుతోందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్ఐపీబీ సమావేశం
సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఎస్ఐపీబీ (స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు) సమావేశం కొనసాగుతోంది.
Cm chandrababu: మూడు నెలల్లోగా ఏఐ ఆధారిత పన్నుల వ్యవస్థ.. ఆదాయార్జన శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు
రాష్ట్ర భవిష్యత్లో ఆదాయాన్ని పెంచేందుకు, గత 30 ఏళ్ల డేటాను పరిగణలోకి తీసుకుని వృద్ధి ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదాయార్జన శాఖలకు స్పష్టం చేశారు.
Chandrababu: క్రియేటివ్ ల్యాండ్ ఆసియాతో ఒప్పందం.. 25వేల ఉద్యోగావకాశాలు!
భారతదేశంలో తొలిసారి ట్రాన్స్మీడియా ఎంటర్టైన్మెంట్ సిటీగా రూపొందించిన క్రియేటర్ ల్యాండ్ను ప్రజా రాజధాని అమరావతిలో ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదుర్చుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Chandrababu: ఏపీ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం కాదు.. ఐదు కోట్ల మంది ప్రజల సెంటిమెంట్: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ కలల రాజధాని అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు... ఐదు కోట్ల మందికిపైగా ప్రజల సెంటిమెంట్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.