చంద్రబాబు నాయుడు: వార్తలు
CM Chandrababu: ఉన్నత విద్యకు వడ్డీలేని రుణం..అన్ని వర్గాల వారికీ వర్తింపు: చంద్రబాబు
ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు వడ్డీలేని రుణాలు అందజేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Chandrababu Naidu: ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన.. యూరియా వాడకం తగ్గిస్తే రైతుకు రూ.800..
వ్యవసాయంలో యూరియాను ఎక్కువగా ఉపయోగించడం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా ప్రాణాంతక క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
Nara Devansh : లండన్లో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్న నారా దేవాన్ష్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మనవడు, మంత్రి నారా లోకేశ్ కుమారుడు దేవాన్ష్ లండన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నాడు.
Chandrababu: ఏపీలోని ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. దసరాకు మరో కొత్త పథకం
సంక్షేమం అంటే కేవలం ఓట్ల రాజకీయం కాదు,వారి జీవన ప్రమాణాలను పెంచే విధంగా ఉండాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.
Chandrababu: సీఎం చంద్రబాబుకు భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్.. ప్రతికూల పరిస్థితుల్లోనూ ప్రయాణాలకు అనువు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయాణించే హెలికాప్టర్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
Chandrababu: 'ఏనాడూ విశ్రాంతి లేను.. ప్రజల భవిష్యత్ కోసం కృషి చేస్తా' : చంద్రబాబు
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ఇటీవల రాజంపేట మండలం మునక్కాయలవారిపల్లెలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Cm chandrababu:ప్రజల వద్దకే పాలన నుంచి హైటెక్ సిటీ వరకు.. చంద్రబాబు సీఎం కుర్చీ అధిష్ఠించి 30 ఏళ్లు పూర్తి
తెలుగు రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం కలిగిన నాయకుడు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన రాజకీయ ప్రయాణంలో ఓ ప్రత్యేక మైలురాయిని అందుకున్నారు.
Chandrababu: కుప్పానికి తొలిసారిగా చేరిన హంద్రీ-నీవా కృష్ణా జలాలు.. చెరువులో బోటు షికారు చేసిన సీఎం చంద్రబాబు
దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కుప్పం ప్రజల స్వప్నం సాకారమైంది.
Chandrababu: 'మూడ్ ఆఫ్ ద నేషన్' పేరిట 'ఇండియా టుడే' సర్వే.. సీఎంలలో చంద్రబాబుకు మూడో స్థానం
దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రుల జాబితాలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మూడవ స్థానాన్ని దక్కించుకున్నారు.
Chandrababu: ఏపీలో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డ్.. కుటుంబ అవసరాలపై ఫీల్డ్ సర్వే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ప్రత్యేకంగా 'ఫ్యామిలీ బెనిఫిట్ కార్డ్' ఇచ్చే నిర్ణయం తీసుకుంది.
Jan Aushadhi Stores:ఏపీలో జన ఔషధి స్టోర్లు..ప్రతీ మండలంలో ఒక కొత్త స్టోర్
ఏపీలో వైద్య సదుపాయాలను మెరుగుపరచడం, ఆరోగ్య బీమా విధానాలను సంస్కరించడం,కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేయడం,ఉచిత వైద్య పరీక్షలను అందించడం,యోగా, నేచురోపతి అభివృద్ధి వంటి అంశాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించి, అధికారులు తీసుకోవలసిన పలు సూచనలు ఇచ్చారు.
CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశగా ప్రభుత్వం నిరంతరం అడుగులు వేస్తోంది.
Ratan Tata Innovation Hub: అమరావతిలో రతన్టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్లో నూతన ఆవిష్కరణలకు వేదికగా నిలిచే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్కు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
Chandrababu: ఏపీలో భారీ వర్షాలు... పాఠశాలలకు సెలవులపై చంద్రబాబు కీలక నిర్ణయాలు
రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.
Amaravati: రూ.904 కోట్లతో అమరావతి గ్రామాల్లో మౌలిక వసతులు.. సీఎం అధ్యక్షతన సీఆర్డీఏ అథారిటీ సమావేశంలో నిర్ణయం
ఏపీ రాజధాని అమరావతి పరిధిలోని గ్రామకంఠాల్లో ఉన్న 29గ్రామాలకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం రూ.904 కోట్లు కేటాయించనుంది.
CM Chandrababu: రేపు దిల్లీకి సీఎం చంద్రబాబు పయనం.. కేంద్ర మంత్రులతో భేటీకి సిద్ధం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు రాత్రి దిల్లీకి వెళ్లనున్నారు. ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Free Bus: మహిళల కోసం ఉచిత బస్సు సౌకర్యం ప్రారంభం… బస్సులో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్
ఆంధ్రప్రదేశ్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే 'స్త్రీ శక్తి' పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించింది.
Chandrababu: అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనలో ఆల్టైమ్ రికార్డు సాధించాం: సీఎం చంద్రబాబు
2014లో ఆంధ్రప్రదేశ్ విభజన అనంతరం నవ్యాంధ్రప్రదేశ్కు తొలి ముఖ్యమంత్రిగా ప్రజలు తనకు అవకాశం ఇచ్చినట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
CM Chandrababu: రాజధాని పనులు వేగవంతం చేయండి.. గడువు కంటే ముందే పూర్తి చేయాలన్న సీఎం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాజధాని అమరావతి నిర్మాణ పనులు నిర్ణయించిన గడువు కంటే ఆరు నెలల ముందుగానే పూర్తవ్వాలని అధికారులను ఆదేశించారు.
JR. NTR : సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్కు జూనియర్ ఎన్టీఆర్ కృతజ్ఞతలు
నందమురి ఫ్యాన్స్కి, టీడీపీ అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎవరినైనా, ముఖ్యంగా బాలయ్య, నారా లోకేష్ లేదా నారా చంద్రబాబు నాయుడు గురించి ట్వీట్ చేస్తే అది ప్రత్యేక ఆనందాన్ని కలిగిస్తుంది.
Chandrababu: చేనేత వస్త్రాలపై జీఎస్టీ మినహాయింపు.. రూ.5 కోట్లతో త్రిఫ్ట్ ఫండ్.. సమీక్షలో సీఎం చంద్రబాబు నిర్ణయం
చేనేత రంగాన్ని ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
Chandrababu: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త బార్ పాలసీ
సెప్టెంబర్ 1 నుంచి రాష్ట్రంలో కొత్త బార్ పాలసీ అమలులోకి రానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.
Chadrababu: సర్క్యులర్ ఎకానమీతో అభివృద్ధి.. జీవన ప్రమాణాల పెంపునకు ప్రణాళికలు సిద్ధం : సీఎం
ప్రజల సంక్షేమం, ప్రకృతి పరిరక్షణ, ఆధునిక సాంకేతికత, స్పష్టమైన దృష్టికోణం ఈ నాలుగు మూలస్థంభాల ఆధారంగా పాలన సాగితే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.
Chandrababu : ఆగస్ట్ 7 నుంచి చేనేతలకు ఉచిత విద్యుత్తు పథకం అమలు.. సీఎం చంద్రబాబు ప్రకటన!
వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం వేమకుంట గ్రామానికి చెందిన వృద్ధురాలు బోయపాటి వెంకట సుబ్బమ్మ తన మనవరాలు లక్ష్మీదేవి దివ్యాంగురాలని పేర్కొంటూ.. ఆమె పింఛన్ రూ.4వేల నుంచి రూ.15వేలకు పెంచాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు.
CM Chandrababu: అమరావతిని భవిష్యత్ నగరంగా తీర్చిదిద్దుదాం.. చంద్రబాబు
ఆధునిక వసతులు, వినూత్న ఆలోచనలు, సమగ్ర ప్రణాళికలతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని భవిష్యత్తులో గొప్ప నగరంగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Chandrababu: ఏపీ,అమరావతిలో గృహ నిర్మాణ ప్రాజెక్టులకు భాగస్వామ్యం కావాలని సింగపూర్ అధికారులను కోరిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్లో పర్యటన కొనసాగిస్తున్నారు.
Chandra Babu: అమరావతిని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా : సింగపూర్ పర్యటనలో సీఎం చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో ఉన్నారు. పర్యటన మొదటి రోజున ఆయన సింగపూర్లోని భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో సమావేశమయ్యారు.
Chandrababu: సింగపూర్ పర్యటనలో చంద్రబాబుకు ఘన స్వాగతం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో సింగపూర్ను భాగస్వామిగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రతినిధి బృందం ఐదు రోజుల అధికారిక పర్యటన నిమిత్తం సింగపూర్కు వెళ్లింది.
CM Chandrababu: పీ4కు నేను భాగస్వామినే... బంగారు కుటుంబాల దత్తతకు ముందుకొచ్చిన నేత
పేదరిక నిర్మూలన కోసం ఆవిష్కరించిన 'పీ4 (పావర్టీ ఫ్రీ ఫ్యామిలీస్)' కార్యక్రమంలో తానే స్వయంగా మార్గదర్శిగా మారుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
CM Chandrababu: బ్రాండ్ ఏపీ' ప్రచారంలో భాగంగా.. 26న సింగపూర్ పర్యటనకు సీఎం చంద్రబాబు
రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా,'బ్రాండ్ ఏపీ'ను ప్రపంచానికి పరిచయం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు,మొత్తం ఆరు రోజుల పాటు సింగపూర్లో పర్యటించనున్నారు.
Chandrababu Naidu: ఏపీ సీఎం చంద్రబాబుతో యూఏఈ ఆర్థికమంత్రి అబ్దుల్లా బిన్ భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ నిన్న రాత్రి భేటీ అయిన విషయం తెలిసిందే.
Chandrababu: దుబాయ్ అభివృద్ధి చూస్తుంటే అసూయగా ఉంది.. చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో జరిగిన 'ఇన్వెస్టోపియా గ్లోబల్ ఏపీ' సదస్సులో పాల్గొన్నారు.
Andhra: మహిళలకు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం..'జీరో ఫేర్ టిక్కెట్' ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశం
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి ఆగస్టు 15 నుంచి అమలు చేయనున్న ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ పథకంలో మహిళలకు 'జీరో ఫేర్ టిక్కెట్' ఇవ్వాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.
Chandrababu: గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి దేశంలోనే అతిపెద్ద ఎకో సిస్టం ఏర్పాటే లక్ష్యం: సీఎం చంద్రబాబు
గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ - అమరావతి డిక్లరేషన్ను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు.
Handri-Neeva: హంద్రీనీవా ఫేజ్-1 ద్వారా జీడిపల్లి రిజర్వాయర్ కు నీళ్లు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
హంద్రీనీవా ఫేజ్-1 కాల్వల విస్తరణ పనులు పూర్తి కావడంతో, గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటిని విడుదల చేశారు.
Chandra babu: 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం.. సీఎం చంద్రబాబు ప్రకటన
వచ్చే 25 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2.4 ట్రిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.
Cm chandrababu: రాయలసీమకు శాశ్వత నీటి సమస్య పరిష్కార దిశగా పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు.. అమిత్షాకు వివరించిన సీఎం చంద్రబాబు
రాయలసీమలో నెలకొన్న తీవ్ర నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును ప్రతిపాదించిన విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించారు.
Banakacherla Project: 'బనకచర్ల'పై దిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి ఆధ్వర్యంలో చంద్రబాబు, రేవంత్రెడ్డి సమావేశం
గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు అంశంపై ఈ నెల 16న (బుధవారం) కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిలతో సమావేశం జరగనుంది.
CM Chandrababu: నేడు దిల్లీకి సీఎం చంద్రబాబు.. పలువురు కేంద్రమంత్రులతో భేటీ
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పాటు న్యూఢిల్లీ పర్యటన చేపట్టనున్నారు.
World Population Day: ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక ప్రకటనకు సిద్ధం!
ప్రపంచ జనాభా దినోత్సవాన్ని పురస్కరించుకుని నేడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనుంది.