Loading...

పోలవరం: వార్తలు

Chandrababu: 2027 మార్చికల్లా పోలవరం పూర్తి.. ఆగస్టు 14న ఎడమ కాలువకు నీటి విడుదల: సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని 2027 మార్చి నాటికి పూర్తిచేసి, గోదావరి జలాలతో నింపిన అనంతరం దేశానికి అంకితం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Dhavaleswaram Barrage: ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణకు నేడు సీఎం చంద్రబాబు శ్రీకారం

ఉమ్మడి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల విస్తారమైన ఆయకట్టు భూములకు సాగునీరు అందించే ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ ఆధునికీకరణ పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం శ్రీకారం చుట్టనున్నారు.

10 Jul 2026
తెలంగాణ

Polavaram: పోలవరం ముంపుపై భద్రాచలంలో తొలి ఉమ్మడి సర్వే.. రక్షణ చర్యలపై చర్చ

పోలవరం ప్రాజెక్టు వల్ల ఏర్పడే బ్యాక్‌వాటర్ ప్రభావం భద్రాచలం పట్టణంపై ఎంత మేర ఉండొచ్చనే అంశంపై తొలి ఉమ్మడి క్షేత్రస్థాయి సర్వే గురువారం నిర్వహించారు.

Chandrababu: 13న పోలవరం పర్యటనకు సీఎం చంద్రబాబు..

పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించి సమీక్షించనున్నట్లు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

08 Jul 2026
ఏలూరు

Godavari: వరదలతో ఎర్రగా మారిన ప్రవాహం.. రెండు రంగుల్లో కనిపిస్తున్న గోదావరి

గోదావరి పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లా పోలవరం మండలం రామయ్యపేట సమీపంలో ఉన్న మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మట్టి రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది.

08 Jul 2026
భారతదేశం

Polavaram: కొత్త డయాఫ్రం వాల్‌ నాణ్యతపై విదేశీ నిపుణుల ప్రశంసలు.. పరీక్షల్లో అన్ని ప్రమాణాలు పూర్తి

పోలవరం ప్రాజెక్టులో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించిన కొత్త డయాఫ్రం వాల్‌ నాణ్యత అత్యుత్తమంగా ఉందని విదేశీ నిపుణుల బృందం తన ప్రాథమిక నివేదికలో వెల్లడించింది.

14 Jun 2026
భారతదేశం

Papikondalu Boat Services: పాపికొండల బోటు యాత్రలు బంద్.. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సర్వీసులు రద్దు!

పోలవరం జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పాపికొండలకు వెళ్లే బోటు సర్వీసులను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతి నుంచి పోలవరం వరకు 37 ప్రతిపాదనలకు ఆమోదం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన 37 కీలక ప్రతిపాదనలకు ఆమోదం లభించింది.

Godavari Water Availability: గోదావరిలో 1,435 టీఎంసీల నీళ్లు.. తెలంగాణకు 968 టీఎంసీలు.. ఏపీకి 516

గోదావరి నదిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1,435 టీఎంసీల నీటి లభ్యత ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) స్పష్టం చేసింది.

29 May 2026
భారతదేశం

Polavaram: పోలవరం డ్యాం పనుల్లో కీలక ముందడుగు.. గ్యాప్-2 నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్

పోలవరం ప్రాజెక్టులో గ్యాప్-2 ప్రధాన డ్యాం జి కొండను కలిసే ప్రాంతంలో 300 మీటర్ల మేర చేపట్టనున్న నిర్మాణ పనులకు సంబంధించిన ఆకృతులకు సూత్రప్రాయ ఆమోదం లభించింది.

Polavaram: పోలవరం-బనకచర్లపై కేంద్ర జలశక్తి శాఖకు కర్ణాటక లేఖ.. 64.75 టీఎంసీలు ఇవ్వాలని వినతి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టుపై కర్ణాటక రాష్ట్రం కీలక అభ్యర్థన చేసింది.

20 May 2026
తెలంగాణ

CWC: పాలమూరు-పోలవరం ప్రాజెక్టులకు కొత్త లింకు.. కేంద్ర జల సంఘం తాజా ప్రతిపాదనలు

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం,పోలవరం-నల్లమలసాగర్ అనుసంధానం,గోదావరి-కావేరి నదుల అనుసంధాన ప్రణాళికలను కలిపి కేంద్ర జల సంఘం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది.

05 May 2026
భారతదేశం

Polavaram: రూ.7.48 కోట్లతో పోలవరం కాలువ పనులకు గ్రీన్ సిగ్నల్

పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 13.150 కిలోమీటరు వద్ద అదనపు నీటి విడుదల కోసం సర్‌ప్లస్‌ ఎస్కేప్‌ నిర్మాణాన్ని ప్రతిపాదించారు.

22 Apr 2026
భారతదేశం

Polavaram: పోలవరం ఎత్తుపై క్లారిటీ.. సందేహాలకు తెర

బహుళ ప్రయోజనాలు అందించే పోలవరం ప్రాజెక్టు ఎత్తుపై నెలకొన్న సందేహాలకు తెరపడింది.

Polavaram District: మన్యం ఒడిలో కేరళ సోయగాలు.. పర్యాటకులను కట్టిపడేస్తున్న సుందర దృశ్యాలు

ప్రకృతి అందాలు, సహజ శోభతో నిండిన వాతావరణం,ఆహ్లాదకరమైన పరిసరాలు, దట్టమైన అడవులు, మండువేసవిలో కూడా కమ్ముకునే మంచు పరదాలు, జలజల పారే జలపాతాలు,వంపులు తిరిగే రహదారులు,పాపికొండల మధ్యన సోయగంగా ప్రవహించే గోదావరి తరంగాలు..ఇవి అన్నీ కలిసి పోలవరం జిల్లాకు ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి.

Andhra Pradesh: 440 రోజుల్లో పోలవరం డయాఫ్రం వాల్‌ పూర్తి.. పోలవరం పనుల్లో కీలక ఘట్టం ఆవిష్కృతం

పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం రికార్డు స్థాయిలో 440 రోజుల్లో పూర్తి చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.

Polavaram: పోలవరానికి మరో రూ.1,301 కోట్లు.. అడ్వాన్స్‌ నిధుల కింద కేంద్రం విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు అత్యంత కీలకమైన పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం మరోసారి భారీగా నిధులు విడుదల చేసింది.

31 Mar 2026
అమరావతి

Andhra pradesh: ఏపీలో వాతావరణ మార్పులు.. ఓ వైపు వర్షాలు.. మరోవైపు వడగాలులు!

ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో వచ్చే మూడు రోజుల పాటు వాతావరణంలో మార్పులు చోటుచేసుకోనున్నాయి.

Jal Jeevan Mission 2.0 : 2028 నాటికి ప్రతి ఇంటికీ తాగునీరు: సీఎం చంద్రబాబు

హర్ ఘర్ జల్ కార్యక్రమం లక్ష్యంగా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ నిరంతరాయంగా సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.

Polavaram: ఆర్టీఏ లింక్‌తో మోసం.. ఎమ్మెల్యే ఖాతా నుంచి రూ.12 లక్షలు గల్లంతు!

ఆంధ్రప్రదేశ్‌లో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. ఈ ఏకంగా ఏకంగా ఓ ఎమ్మెల్యేను బురిడి కొట్టించారు.

Polavaram: పోలవరం పనులకు ఊపిరి.. కేంద్రం నుంచి మరో రూ.1,500 కోట్ల నిధులు

ఆంధ్రప్రదేశ్‌లో కీలకమైన పోల‌వ‌రం ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం మూడో విడతగా రూ.1,508 కోట్ల అడ్వాన్స్‌ నిధులను విడుదల చేసింది.

Chandrababu: వచ్చే ఏడాదికి పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేస్తాం: సీఎం చంద్రబాబు

రాష్ట్రంలో ఎలాంటి అంతర్గత విభేదాలు లేకుండా కూటమి ప్రభుత్వం సమన్వయంతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు.

Polavaram: పోలవరం అథారిటీ కార్యాలయం రాజమహేంద్రవరం తరలింపు

పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఏర్పాటైన దాదాపు 12 సంవత్సరాల తరువాత, దాని కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరంకి మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

02 Mar 2026
భారతదేశం

Manyam: 70-80 అడుగుల శిఖరంతో తాజంగి హోలీ ప్రత్యేకత

మన్యంలో ప్రత్యేకమైన ప్రాంతాల సమాహారంగా తాజంగి ప్రత్యేక గుర్తింపు పొందింది.

25 Feb 2026
అమరావతి

Andhra Pradesh: పట్టిసీమ నీటిని కృష్ణా డెల్టా లెక్కల్లో చేర్చలేము: ట్రైబ్యునల్ ఎదుట ఏపీ వాదనలు

'పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పొందిన నీటిని కృష్ణా డెల్టా అవసరాల లెక్కల్లో చేర్చడం సాధ్యం కాదు.

12 Feb 2026
భారతదేశం

Andhra Pradesh : పోలవరం నుంచి నల్లమలసాగర్‌కు డీపీఆర్‌ తయారీకి రూ.14.37 కోట్లు

పోలవరం ప్రాజెక్టు నుంచి నల్లమలసాగర్‌కు నీటిని మళ్లించే అనుసంధాన పనుల కోసం డీపీఆర్‌ (వివరమైన ప్రాజెక్టు నివేదిక) తయారీ, సాంకేతిక అంశాల పరిశీలన, సర్వేలు తదితర కార్యక్రమాలకు మొత్తం రూ.14.37 కోట్లు ఖర్చు చేయాలన్న జలవనరులశాఖ గత నిర్ణయాలను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది.

Chandrababu: కాలం చెల్లిన చట్టాలకు గుడ్‌బై.. అసెంబ్లీలోనే కీలక నిర్ణయాలు

కాలం చెల్లిన చట్టాలు,నిబంధనలను సమగ్రంగా సమీక్షించి అవసరం లేనివాటిని రద్దు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు.

Polavaram: 2027 పుష్కరాలే లక్ష్యంగా ఊపందుకున్న పోలవరం పనులు

గోదావరి పుష్కరాలు జరిగే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును దేశానికి అంకితం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం.

Polavaram: భద్రాచలం వరద ముప్పుపై కమిటీ ఏర్పాటు: పోలవరం అథారిటీ కీలక నిర్ణయం

పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్స్ ప్రభావంతో వర్షాకాలంలో గోదావరిలో వరద నీరు సజావుగా ప్రవహించకుండా అడ్డంకులు ఏర్పడతాయని, దీని వల్ల భద్రాచలం ఆలయం సహా పట్టణం ముంపు ముప్పును ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుందని తెలంగాణ ప్రభుత్వం ఎప్పటి నుంచో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

Cm chandrababu: జూన్‌ నాటికి 2.61 లక్షల టిడ్కో ఇళ్లు పూర్తి.. హడ్కో రుణానికి ప్రభుత్వ హామీ

ఏపీ వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న 2.61 లక్షల టిడ్కో ఇళ్లను జూన్‌ నెలాఖరులోపు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

27 Jan 2026
భారతదేశం

Maredumilli: మన్యంతో మమేకమయ్యేలా.. మారేడుమిల్లిలో పర్యాటక అభివృద్ధి

పోలవరం జిల్లా మన్యం ప్రాంతం దట్టమైన అడవులు, ఉరకలెత్తే జలపాతాలు, నిండుగా ప్రవహించే గోదావరితో ప్రకృతి అందాలకు ప్రతిరూపంగా నిలుస్తోంది.

23 Jan 2026
భారతదేశం

Polavaram project: పోలవరం డయాఫ్రం వాల్‌ వేగంగా నిర్మించారు.. విదేశీ నిపుణుల బృందం కితాబు

పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని, తమ ఐదో పర్యటనతో పోలిస్తే ఆరో పర్యటన నాటికి గణనీయమైన పురోగతి స్పష్టంగా కనిపిస్తోందని విదేశీ నిపుణులు హించ్‌బెర్గర్, డేవిడ్ బి పాల్, ఫ్రాంకో డి సిస్కోలు ప్రశంసించారు.

20 Jan 2026
భారతదేశం

Polavaram: పోలవరం గ్యాప్‌ డ్యాంలలో షీప్‌ ఫుట్‌ రోలర్లు వాడాలి: విదేశీ నిపుణులు

పోలవరం ప్రాజెక్టులో గ్యాప్‌-1, గ్యాప్‌-2 ప్రధాన డ్యాం నిర్మాణ పనుల్లో రోలింగ్‌ ప్రక్రియకు షీప్‌ ఫుట్‌ రోలర్లు వినియోగించాలని విదేశీ నిపుణులు సూచించారు.

Cm chandrababu: 2027 మార్చికల్లా పోలవరం.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన

2027 మార్చి నెలాఖరులోపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో ముగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

24 Dec 2025
భారతదేశం

Polavaram: పోలవరం వ్యయం రూ.62,436 కోట్లు.. రెండో దశ నిధులపై కేంద్రానికి ప్రతిపాదనలు

పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన తాజా లెక్కల ప్రకారం మొత్తం వ్యయం రూ.62,436 కోట్లకు చేరుతుందని అధికారులు నిర్ధారించారు.

01 Dec 2025
భారతదేశం

Polavaram: వేగంగా సాగుతున్న పోలవరం ఎడమ కాలువ పనులు.. వచ్చే ఖరీఫ్‌ సీజన్‌లోగా నీరందించేలా ప్రణాళిక

ఉత్తరాంధ్ర ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలనే లక్ష్యంతో చేపట్టిన పోలవరం ఎడమ కాలువ పనులు ఇప్పుడు వేగంగా కొనసాగుతున్నాయి.

23 Oct 2025
భారతదేశం

Polavaram: పోలవరం పునరావాసం పనులు వేగవంతం.. 781 నిర్వాసిత కుటుంబాలకు ఆనందం

పోలవరం ప్రాజెక్టు పునరావాసం పనులు మరింత వేగంగా సాగుతున్నాయి.

10 Oct 2025
భారతదేశం

Polavaram: పోలవరం పనులపై విదేశీ నిపుణుల బృందం సంతృప్తి.. నిర్మాణం పూర్తికి మరిన్ని చర్యలు అవసరమని సిఫారసు

పోలవరం ప్రాజెక్టులో పురోగతి బాగుందని, అక్కడ పనిచేసేందుకు మంచి అధికారులు, నిపుణులను నియమించారని విదేశీ నిపుణుల బృందం ప్రశంసించింది.

08 Oct 2025
భారతదేశం

Polavaram Project: పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుకు కీలక అడుగు .. టెండర్ ప్రకటన విడుదల చేసిన ఏపీ జలవనరుల శాఖ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జలవనరుల శాఖ పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును వేగవంతం చేయడానికి కీలకంగా చర్యలు తీసుకుంది.

19 Sep 2025
భారతదేశం

Polavaram: స్పిల్‌వే రక్షణకు కొత్త గైడ్‌బండ్‌ నిర్మాణం అవసరం.. పోలవరం ప్రాజెక్టుపై విదేశీ నిపుణుల బృందం సిఫార్సు

పోలవరం ప్రాజెక్టులో స్పిల్‌వే రక్షణ కోసం,అలాగే నీటి ప్రవాహ సమస్యలను నివారించేందుకు నిర్మించిన గైడ్‌బండ్‌ తీవ్రంగా దెబ్బతింది.

30 Jul 2025
భారతదేశం

Nimmala Ramanaidu: పోలవరం,ఎడమ, ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల సమీక్ష..

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాముఖ్యంగా తీసుకుంటున్న ప్రాజెక్టులలో పోలవరం ఒకటి.

మునుపటి
తరువాత