Loading...

అమిత్ షా: వార్తలు

NEET Row: నీట్ వివాదం.. ఐదు దేశాల్లో భారతీయుల నిరసనలు

నీట్ (NEET) వివాదం,అలాగే కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోరుతూ భారత్‌లో జరుగుతున్న ఆందోళనలకు మద్దతుగా భారతీయ ప్రవాసులు ఐదు దేశాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

22 Jul 2026
తెలంగాణ

Amit Shah: జూలై 26న తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఈ నెల 26న తెలంగాణలో పర్యటించనున్నారు.

18 Jul 2026
భారతదేశం

Hyderabad: ఇక ఇమిగ్రేషన్‌కు క్యూలు అవసరం లేదు.. 10 నిమిషాల్లో విదేశీ ప్రయాణం!

విదేశాలకు వెళ్లే ప్రయాణికుల ఇమిగ్రేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు కేంద్ర హోంశాఖ ప్రవేశపెట్టిన 'ఫాస్ట్ ట్రాక్ ఇమిగ్రేషన్' (FTI-TTP) విధానం శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మంచి ఫలితాలు ఇస్తోంది.

Union Cabinet Reshuffle: కేంద్ర కేబినెట్‌లో భారీ మార్పులు?.. కీలక మంత్రులపై ఊహాగానాలు

కేంద్ర మంత్రివర్గంలో త్వరలోనే కీలక మార్పులు చోటుచేసుకునే అవకాశాలపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది.

19 Jun 2026
జార్ఖండ్

Jharkhand: జార్ఖండ్‌లో ఇండియా కూటమికి ద్రోహం?.. రాజ్యసభ ఎన్నికల్లో పరిమళ్ నత్వాని సంచలన విజయం

జార్ఖండ్‌ రాజ్యసభ ఎన్నికలు అనూహ్య రాజకీయ పరిణామాలకు వేదికగా నిలిచాయి.

Padma Awards: నేడే పద్మ అవార్డుల ప్రదానోత్సవం.. 66 మంది ప్రముఖులకు రాష్ట్రపతి చేతుల మీదుగా పురస్కారాలు

దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డుల ప్రదానోత్సవానికి దేశ రాజధాని ఢిల్లీ సిద్ధమైంది.

Himanta Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ప్రమాణస్వీకారం

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిస్వా శర్మ మరోసారి బాధ్యతలు స్వీకరించారు.

Sujit Bose: మున్సిపల్‌ నియామకాల కుంభకోణం కేసులో బెంగాల్‌ మాజీ మంత్రి సుజిత్ బోస్‌ అరెస్టు

పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని కోల్పోయిన తృణమూల్‌ కాంగ్రెస్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది.

Suvendu Adhikari: బెంగాల్‌లో భాజపా శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎంపిక

పశ్చిమ బెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేతగా సువేందు అధికారి ఎన్నికయ్యారు.

Suvendu Adhikari: పశ్చిమ బెంగాల్‌లో ఉద్రిక్తత.. సువేందు అధికారి పీఏ దారుణ హత్య..

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల అనంతరం పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి.

Suvendu Adhikar: పశ్చిమ బెంగాల్ బెంగాల్‌ సీఎంగా సువేందు అధికారి?

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

05 May 2026
బీజేపీ

Amit Shah: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్‌కు అమిత్ షా, అసోంకు జేపీ నద్దా పరిశీలకులుగా నియామకం

పశ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర పరిశీలకుడిగా అమిత్ షాను నియమించగా, సహ పరిశీలకుడిగా ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీను ఎంపిక చేసింది.

West bengal: దీదీ కంచుకోటను బద్దలుకొట్టిన కమలం

పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీగా పేరుగాంచిన మమతా బెనర్జీ కంచుకోటను భారతీయ జనతా పార్టీ (భాజపా) బద్దలుకొట్టింది.

19 Apr 2026
లోక్‌సభ

Lok Sabha: దేశంలో అత్యధిక ఓటర్లు మల్కాజిగిరిలో.. లక్షద్వీప్‌లో అత్యల్పం

ప్రస్తుతం లోక్‌సభ నియోజకవర్గాల్లో ఓటర్ల సంఖ్యలో భారీ వ్యత్యాసం ఉందని, దీని వల్ల అధిక ఓటర్లున్న నియోజకవర్గాల ఎంపీలు ప్రజలకు సమర్థవంతంగా సేవలందించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇటీవల పేర్కొన్నారు.

Amit shah: బెంగాల్‌ చుట్టూ కంచె వేస్తాం.. ఎన్నికల ప్రచారంలో అమిత్ షా సంచలన ప్రకటన

పశ్చిమ బెంగాల్‌లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర సరిహద్దు వెంట కంచె ఏర్పాటు చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

Amit Shah: అక్రమ చొరబాటుదారులపై కఠిన చర్యలు.. అమిత్ షా కీలక వ్యాఖ్యలు..

అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో రాజకీయ ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది.

BSF: బంగ్లాదేశ్‌ సరిహద్దు జలాల్లోకి మొసళ్లు.. పాములు: చొరబాటుకు చెక్ పెట్టే కొత్త ఆలోచనపై బీఎస్‌ఎఫ్

దేశ సరిహద్దుల వద్ద చొరబాట్లు, అక్రమ కార్యకలాపాలను అరికట్టేందుకు బీఎస్‌ఎఫ్ కొత్త వ్యూహాలపై దృష్టి సారిస్తోంది.

Amit Shah: UCC అమలు చేస్తాం.. చొరబాటుదారులపై కఠిన చర్యలు: అమిత్ షా

అస్సాంలోని గోల్‌పారా జిల్లాలోని దుధ్నోయ్‌లో జరిగిన ఎన్నికల సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు.

30 Mar 2026
లోక్‌సభ

Amit Shah: నక్సలిజానికి చివరి దశ.. లోక్‌సభలో అమిత్ షా కీలక వ్యాఖ్యలు

ఒకప్పుడు మావోయిస్టుల ప్రధాన కేంద్రంగా గుర్తింపు పొందిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో ప్రస్తుతం నక్సలిజం దాదాపుగా అంతరించిపోయిందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వెల్లడించారు.

Naxalism decline: నక్సలిజం అంతానికి డెడ్‌లైన్ రేపే.. బస్తర్‌లో వేగం పెంచిన ఆపరేషన్లు

దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా రెండు సంవత్సరాల క్రితం నిర్దేశించిన గడువు రేపటితో ముగియనుంది.

Venkaiah Naidu: అమరావతికి చట్టబద్ధతపై చర్చ.. అమిత్ షాతో వెంకయ్య నాయుడు భేటీ

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికు చట్టబద్ధత కల్పించే అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు చర్చలు జరిపారు.

Lok Sabha Seats: దేశంలో అసెంబ్లీ స్థానాలు 50% పెంపు.. తెలుగు రాష్ట్రాలలో పెరగనున్న సీట్లు

దేశంలో ప్రజాప్రాతినిధ్యాన్ని విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Census 2027: 2027 జనగణనకు శ్రీకారం.. 'ప్రగతి', 'వికాస్' చిహ్నాలు ఆవిష్కరించిన అమిత్ షా

కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న 2027 జనగణన కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి.

Naravane Book:నరవణే పుస్తకం లీక్ వెనుక భారీ కుట్ర? కేంద్ర దర్యాప్తులో సంచలన నిజాలు

మాజీ ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణే రచించిన ఆత్మకథ దేశ రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది.

Chandrababu: అమరావతి చట్టబద్ధతపై కేంద్ర హోంమంత్రితో చంద్రబాబు చర్చలు

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు.

Bharat Taxi: దేశీయ రవాణా రంగంలో సరికొత్త విప్లవం.. భారత్‌ ట్యాక్సీని లాంచ్‌ చేసిన అమిత్‌షా..

ప్రైవేట్ క్యాబ్ కంపెనీలైన ఓలా, ఉబర్‌, ర్యాపిడోలకు ప్రత్యామ్నాయంగా కేంద్ర ప్రభుత్వం కొత్త యాప్‌ 'భారత్‌ ట్యాక్సీ'ను ప్రారంభించింది.

03 Feb 2026
లోక్‌సభ

Lok Sabha: నరవణే పుస్తకంపై లోక్‌సభలో దుమారం.. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్న కేంద్రం.. ఇంతకీ పుస్తకంలో ఏముంది?

ఒక పుస్తకం పార్లమెంట్‌ను కుదిపేసింది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదానికి దారి తీసింది.

Ajit Pawar: అజిత్‌ పవార్‌ అంత్యక్రియలకు మోదీ, అమిత్‌ షా

ఎన్సీపీ నేత,మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అంత్యక్రియలు ఈ రోజు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి

Ajit Pawar Death: అజిత్‌ పవార్ మృతి పట్ల ప్రధాని మోదీ, అమిత్ షా దిగ్భ్రాంతి..

మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశమంతటా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

PM Modi: 'నితిన్ నబిన్ నా బాస్, నేను బిజెపి కార్యకర్తను': ప్రధాని మోదీ

తన జీవితంలో మూడుసార్లు దేశ ప్రధాని కావడమే అతి పెద్ద గౌరవమని కాదు... 50 ఏళ్ల వయసులో ముఖ్యమంత్రి కావడమే గొప్ప విజయమని కూడా కాదని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

Kishtwar: జమ్మూకశ్మీర్‌లో మరో ఎన్‌కౌంటర్.. 8 మంది సైనికులకు గాయాలు

జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లా ఛత్రూ ప్రాంతంలో ఆదివారం భద్రతా బలగాలు-ఉగ్రవాదుల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

14 Jan 2026
భారతదేశం

Amit Shah: యాంటీమైక్రోబయల్ రెసిస్టెన్స్ మానవాళికి పెను ముప్పు.. దీనికి పోరాటానికి రోడ్ మ్యాప్ అవసరం: అమిత్ షా

యాంటీ మైక్రోబయల్‌ రెసిస్టెన్స్‌ (ఏఎంఆర్‌) అనేది మానవాళి ఎదుర్కొంటున్న అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటిగా మారిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా అన్నారు.

29 Dec 2025
భారతదేశం

Amit Shah: బంగ్లాదేశ్ చొరబాటుదారులను ఎక్కడ ఉన్నా పంపిస్తాం: అమిత్‌ షా

బంగ్లాదేశ్ నుండి చొరబడినవారిని దేశంలో ఎక్కడ ఉన్నా పంపిస్తామని అమిత్‌ షా స్పష్టం చేశారు.

10 Nov 2025
భారతదేశం

Amit Shah: దిల్లీ పేలుడు ఘటన.. అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు: అమిత్‌ షా

దిల్లీ ఎర్రకోట ప్రాంతంలో జరిగిన పేలుడు ఘటనపై అన్ని కోణాల నుంచి పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా తెలిపారు.

Kasibugga Stampede: గాయపడిన వారు త్వరగా కోలుకోవాలి.. శ్రీకాకుళం తొక్కిసలాటపై మోదీ విచారం

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

29 Oct 2025
భారతదేశం

Amit Shah: రాజకీయాల్లో ఏ సీటూ ఖాళీగా లేదు.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

రాజకీయ రంగంలో ఎలాంటి సీటు ఖాళీగా లేదని కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా స్పష్టంచేశారు.

08 Oct 2025
భారతదేశం

Amit Shah: జీమెయిల్‌కు గుడ్ బై.. జోహో మెయిల్‌కు మారిన అమిత్ షా

దేశీయ సాంకేతికతను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.

04 Oct 2025
భారతదేశం

Amit shah: మావోయిస్టులు ఆయుధాలు వదలి లొంగిపోవాల్సిందే : అమిత్ షా

మావోయిస్టుల అంశంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయుధాలు వదిలి ప్రభుత్వ చర్చలకు ముందుకు వచ్చిన మావోయిస్టులను స్వాగతిస్తామన్నారు.

22 Sep 2025
భారతదేశం

Amit Shah: కొత్త జీఎస్టీ ని నమ్మకంపై ఆధారపడిన పన్నుల వ్యవస్థగా అభివర్ణించిన అమిత్ షా

దేశవ్యాప్తంగా వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానంలో కీలకమైన మార్పులు నేటి నుంచి అమలు కానున్నాయి.

31 Aug 2025
భారతదేశం

Mahua Moitra: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తీవ్ర వ్యాఖ్యలు.. మహువా మొయిత్రాపై కేసు

బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను అడ్డుకోలేకపోయారంటూ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై కేసు నమోదు అయ్యింది.

మునుపటి తరువాత