అఖిలేష్ యాదవ్: వార్తలు
Akhilesh Yadav-Amit Shah: బీజేపీ అధ్యక్ష ఎన్నికపై అఖిలేశ్ యాదవ్ సెటైర్.. దీటుగా బదులిచ్చిన అమిత్ షా
వక్ఫ్ సవరణ బిల్లుపై బుధవారం లోక్సభలో జరిగిన చర్చలో సమాజ్వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా పరస్పరం వ్యంగ్య వ్యాఖ్యలు చేసుకున్నారు.
Akhilesh Yadav: యోగి ఆదిత్యనాథ్ ఇంటి కింద శివలింగం?.. అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
మసీదుల, దర్గాల కింద శివలింగాలు, పురాతన ఆలయాలు ఉన్నాయని హిందూ వర్గాలు, బీజేపీ నాయకులు కోర్టుల్ని ఆశ్రయిస్తున్న సమయంలో ఉత్తర్ప్రదేశ్ లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
JP Narayan Centre row: సమాజ్వాదీ శ్రేణుల ఆందోళన..లక్నోలో ఉద్రిక్తత
ఉత్తర్ప్రదేశ్ రాజధాని లక్నోలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. నగరంలోని జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ సెంటర్ (జేపీఎన్ఐసీ) వద్ద సమాజ్వాది పార్టీ (ఎస్పీ) నేతలు ఆందోళన చేపట్టారు.
Akhilesh yadav: ఈవీఎంలను టార్గెట్ చేసిన అఖిలేష్ యాదవ్.. నేను 80 సీట్లు గెలిచినా నాకు నమ్మకం లేదు
ఉత్తర్ప్రదేశ్లోని కన్నౌజ్ ఎంపీ, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మంగళవారం మరోసారి ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం) సమస్యను లేవనెత్తారు.
Rahul Gandhi: అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తారా.. రాహుల్ గాంధీ ఏమన్నారంటే?
లోక్సభ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తుండగా శుక్రవారం తొలి విడత పోలింగ్ జరగనుంది.
Uttarpradesh: సీబీఐ విచారణకు డుమ్మా కొట్టనున్నఅఖిలేష్ యాదవ్
ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ గురువారం ఢిల్లీలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)సమన్లను దాటవేసే అవకాశం ఉందని సమాచారం.
Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్కు సీబీఐ సమన్లు
ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు పిలిచింది.
Rajya Sabha Election: రాజ్యసభ పోలింగ్ వేళ.. ఎస్పీ చీప్ విప్ పదవికి మనోజ్ పాండే రాజీనామా
రాజ్యసభ పోలింగ్ వేళ.. సమాజ్వాదీ పార్టీకి (ఎస్పీ) భారీ షాక్ తగిలింది. రాజ్యసభ ఎన్నికల్లో భాగంగా యూపీలోని 10 స్థానాలకు సోమవారం ఉదయం 9గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
Rahul Gandhi: భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొన్న అఖిలేష్ యాదవ్
రాహుల్ గాంధీ చేపట్టిన 'భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra)'లో ఉత్తర్ప్రదేశ్ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం పాల్గొన్నారు.
Akhilesh Yadav: కాంగ్రెస్తో పొత్తు ఉంటుంది: అఖిలేష్ యాదవ్
ఉత్తర్ప్రదేశ్లో కాంగ్రెస్- సమాజ్ వాదీ పార్టీ పొత్తు వీగిపోతుందన్న ప్రచారం నేపథ్యంలో ఎస్పీ చీఫ్ అధినేత అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేసారు.
SP Maurya: సమాజ్ వాదీ పార్టీకి ఎస్పీ మౌర్య రాజీనామా
స్వామి ప్రసాద్ మౌర్య సమాజ్వాదీ పార్టీతో తన సంబంధాన్ని పూర్తిగా తెంచుకున్నారు.
Lok Sabha polls: మరో 11 లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్
రానున్న లోక్సభ ఎన్నికలకు సమాజ్వాదీ పార్టీ మరో 11మంది అభ్యర్థులను ప్రకటించింది.
UP: యూపీలో కాంగ్రెస్కు 15 సీట్లు ఇవ్వడానికి అఖిలేష్ సిద్ధం!
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించడమే లక్ష్యంగా 28 ప్రతిపక్ష పార్టీలతో 'ఇండియా' కూటమి ఏర్పడింది.
Rahul Gandhi : ఓబీసీ కులగణనపై రాహుల్ X Ray వ్యాఖ్యలు.. అఖిలేష్ ఏమన్నారో తెలుసా
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికల్లో సమీపస్తున్న వేళ సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జీ20 ఈవెంట్ను మణిపూర్లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్
మణిపూర్లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.
రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్
ఉత్తర్ప్రదేశ్ ఒక వ్యాపారవేత్త నుంచి డబ్బు డిమాండ్ చేస్తున్న ఐపీఎస్ అధికారి వీడియోను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్వీట్ చేశారు. ఆ అధికారిపై 'బుల్డోజర్' ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా? అని సీఎం యోగి ఆదిత్యనాథ్ ను ప్రశ్నించారు. దీంతో ప్రభుత్వం వెంటనే ఆ వీడియో దర్యాప్తునకు ఆదేశించింది.
యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతిభద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్
2005లో హత్యకు గురైన బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే రాజుపాల్ కేసులో ప్రధాన సాక్షి ఉమేష్ పాల్ను ప్రయాగ్రాజ్లో శుక్రవారం దుండగులు హతమార్చారు. ఈ అంశంపై ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో సీఎం యోగి ఆదిత్యనాథ్, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మధ్య డైలాగ్ వార్ నడిచింది.
కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్పై దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, కేరళ సీఎం పినరయి విజయన్, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రశంసలు కురించారు. కేసీఆర్ తమకు పెద్దన్న లాంటి వారని కేజ్రీవాల్ అభివర్ణించారు. ఇక్కడి పథకాలు అద్భుతమని, కంటి వెలుగు పథకాన్ని దిల్లీ, పంజాబ్ లలో అమలు చేస్తామని ప్రకటించారు.