NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ 
    తదుపరి వార్తా కథనం
    Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ 
    Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్

    Lok Sabha polls: మరో 11 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన అఖిలేష్ 

    వ్రాసిన వారు Stalin
    Feb 19, 2024
    05:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రానున్న లోక్‌సభ ఎన్నికలకు సమాజ్‌వాదీ పార్టీ మరో 11మంది అభ్యర్థులను ప్రకటించింది.

    రెండో జాబితాలో ముజఫర్‌నగర్, ఘాజీపూర్ వంటి ముఖ్యమైన లోక్‌సభ స్థానాలు ఉన్నాయి.

    ముజఫర్‌నగర్‌ నుంచి హరేంద్ర మాలిక్‌కు, ఘాజీపూర్‌ నుంచి ముఖ్తార్‌ అన్సారీ సోదరుడు అఫ్జల్‌ అన్సారీకి టికెట్‌ ఇచ్చారు.

    షాజహాన్‌పూర్‌ నుంచి రాజేష్‌ కశ్యప్‌, హర్దోయ్‌ నుంచి ఉషా వర్మ, మిస్రిఖ్‌ లోక్‌సభ స్థానం నుంచి రాంపాల్‌ రాజ్‌వంశీకి అవకాశం కల్పించారు.

    ఎస్పీ జనవరి 30న తొలి జాబితాను విడుదల చేసింది. అందులో 16మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించారు.

    రెండో జాబితాలో 11మందికి అఖిలేష్ యాదవ్ సీట్లను కేటాయిచారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో 80లోక్‌సభ స్థానాలు ఉండగా.. ఇప్పటి వరకు 27స్థానాలకు సమాజ్‌వాదీ పార్టీ తమ అభ్యర్థులను ఖరారు చేసింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సమాజ్‌వాదీ పార్టీ విడుదల చేసిన రెండో జాబితా

    pic.twitter.com/NkYJmINYsD

    — Samajwadi Party (@samajwadiparty) February 19, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అఖిలేష్ యాదవ్
    ఉత్తర్‌ప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    అఖిలేష్ యాదవ్

    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ యోగి ఆదిత్యనాథ్
    రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్
    జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్  జీ20 సమావేశం

    ఉత్తర్‌ప్రదేశ్

    Uttar Pradesh: ముస్లిం ఎమ్మెల్యే ఆలయంలోకి వచ్చారని.. గంగాజలంతో శుద్ధి చేసిన హిందూ సంస్థలు  ముస్లింలు
    Arnold Dix : సొరంగంలో చిక్కుకున్న 41మంది కార్మికులను రక్షించిన ఆర్నాల్డ్ ఎవరో తెలుసా? తాజా వార్తలు
    Uttarpradesh: ఉత్తర్‌ప్రదేశ్ లో దారుణం..మసీదులో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హమీర్‌పూర్‌లో మతాధికారి అరెస్ట్ అత్యాచారం
    UttarPradesh : యూపీలో ఘోరం.. 6నెలల్లో 9మంది మహిళల వరుస హత్య హత్య

    తాజా వార్తలు

    Uttar Pradesh: భార్యను నరికి, ఆమె తల పట్టుకొని రోడ్డుపై తిరుగుతూ..  ఉత్తర్‌ప్రదేశ్
    OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాగార్జున 'నా సామి రంగ'.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..  నా సామిరంగ
    Joe Biden: నావల్నీ మృతికి పుతిన్ బాధ్యత వహించాలి: బైడెన్ అమెరికా
    Donald Trump: మోసం కేసులో ట్రంప్‌కు 364 మిలియన్ డాలర్ల జరిమానా విధించిన కోర్టు  డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025