NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్ 
    తదుపరి వార్తా కథనం
    జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్ 
    జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్

    జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్ 

    వ్రాసిన వారు Stalin
    Aug 19, 2023
    06:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్‌ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.

    ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు దేశంలోని ఇతర ప్రాంతాలలో చాలా జీ20 ఈవెంట్‌లు జరిగాయాని, కానీ మణిపూర్‌లో ఎందుకు నిర్వహించలేదని అడిగారు.

    దిల్లీలో జరిగే కార్యక్రమాలతో తమకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే మణిపూర్‌లో పెద్ద సమస్య ఉందన్న విషయాన్ని కేంద్రం మర్చిపోకూడదని అఖిలేష్ యాదవ్ అన్నారు.

    దమ్ముంటే మణిపూర్‌లో జీ20 సమావేశం నిర్వహించి పరిస్థితి బాగానే ఉందని ప్రపంచానికి చూపించాలని ఆయన మరోసారి స్పష్టం చేశారు.

    యూపీ

    వారసత్వ రాజకీయాలపై బీజేపీకి అఖిలేష్ కౌంటర్ 

    విపక్ష కూటమి 'ఇండియా' ప్రధాని నరేంద్ర మోదీ 'ఘమండియా' (అహంకారంతో నిండినది)గా ప్రధాని మోదీ అభివర్ణించారు. అయితే ప్రధాని వ్యాఖ్యలపై అఖిలేష్ యాదవ్ స్పందించారు.

    ఇండియా కూటమిని 'ఘమండియా' అని పిలిచే వారే నిజమైన అహంకారులు అన్నారు. వంశపారంపర్య రాజకీయాలపై మోదీ చేసిన విమర్శలపై కూడా అఖిలేష్ స్పందించారు.

    జ్యోతిరాదిత్య సింధియా రాజవంశం కాదా? అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు. ఉత్తర్‌ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ నుంచి వచ్చింది వారసత్వ రాజకీయాల నుంచి కాదా? అని అడిగారు.

    తాను కేవలం ఇద్దరి పేర్లను ప్రస్తావించానని చెప్పారు. అయితే ఎంపీలు ఎన్నుకోబడతారని, నామినేట్ చేయబడరని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం భారతదేశంలో అతిపెద్ద వంశపారంపర్య రాజకీయ పార్టీ బీజేపీ అని అఖిలేష్ యాదవ్ చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జీ20 సమావేశం
    అఖిలేష్ యాదవ్
    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    జీ20 సమావేశం

    సవాళ్లను ఎదుర్కోవడంలో గ్లోబల్ గవర్నెన్సీ విఫలం: ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    కశ్మీర్‌లో జీ20 సమావేశం నిర్వహించడంపై చైనా అక్కసు; భారత్ కౌంటర్ ఎటాక్  తాజా వార్తలు
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  శ్రీనగర్
    గోవాలో జీ20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ప్రారంభం  తాజా వార్తలు

    అఖిలేష్ యాదవ్

    కేసీఆర్ మాకు పెద్దన్నలాంటి వారు: దిల్లీ సీఎం కేజ్రీవాల్ భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    యోగి ఆదిత్యనాథ్ వర్సెస్ అఖిలేష్ యాదవ్: యూపీలో శాంతి‌భద్రతలపై అసెంబ్లీలో డైలాగ్ వార్ యోగి ఆదిత్యనాథ్
    రూ.20 లక్షల లంచం అడిగిన ఐపీఎస్; వీడియో షేర్ చేసిన అఖిలేష్ యాదవ్ ఉత్తర్‌ప్రదేశ్

    సమాజ్‌వాదీ పార్టీ/ ఎస్పీ

    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం బీబీసీ
    ఈడీ, సీబీఐపై సుప్రీంకోర్టుకు వెళ్లిన 14రాజకీయ పార్టీలు; ఏప్రిల్ 5న విచారణ సుప్రీంకోర్టు

    ఉత్తర్‌ప్రదేశ్

    యూపీలో బీజేపీ 'ఖానే పే చర్చా'; 2024 సార్వత్రిక ఎన్నికలే మోదీ-యోగి టార్గెట్  బీజేపీ
    రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం  రెజ్లింగ్
    రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం  రెజ్లింగ్
    బ్రిజ్‌ భూషణ్‌ కు యోగి సర్కార్ ఝలక్... ర్యాలీకి నో పర్మిషన్ యోగి ఆదిత్యనాథ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025