మణిపూర్: వార్తలు

Manipur: మణిపూర్‌లో మళ్లీ హింస.. కాల్పుల్లో ఇద్దరు మృతి..! 

మణిపూర్‌లో కొనసాగుతున్న హింసాకాండ ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇక్కడ కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య వివాదం కొనసాగుతోంది.

28 Feb 2024

ఆర్మీ

Manipur: మణిపూర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన 200 మంది సాయుధులు

మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో మంగళవారం సాయంత్రం అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అమిత్ కుమార్‌ను దాదాపు 200 మంది మైతీ సంస్థకు చెందిన అరాంబై టెంగోల్ సాయుధులు కిడ్నాప్ చేశారు.

Manipur: యూనివర్సిటీ క్యాంపస్‌లో బాంబు పేలుడు.. ఒకరు మృతి 

మణిపూర్ ఇంఫాల్‌లోని ధన్‌మంజురి (DM) విశ్వవిద్యాలయంలో బాంబు పేలుడు కలకలం రేపింది.

Manipur: మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు 

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది.కూకీ వర్గానికి చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్‌ శ్యాం లాల్ సస్పెండ్ ను వ్యతిరేకిస్తూ..మణిపూర్‌లోని చురాచంద్‌పూర్ ఎస్పీ ఆఫీసును ప్రజలు ముట్టడించారు.

Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి 

మణిపూర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు పౌరులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారని పోలీసులు గురువారం తెలిపారు.

Manipur: మణిపూర్‌లో పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌పై సాయుధుల దాడి.. 3 బోర్డర్ ఫోర్స్ సిబ్బందికి గాయాలు 

మణిపూర్‌లో జరిగిన మరో హింసాత్మక ఘటనలో, గత రాత్రి తౌబాల్ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై సామూహికంగా దాడి చేయడంతో ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది గాయపడ్డారు.

Manipur: మోరేలో నిద్రిస్తున్న సిబ్బందిపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. మణిపూర్ భద్రతా అధికారి మృతి 

మణిపూర్‌లోని మోరేలో సాయుధ దుండగులు బుధవారం భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు.

రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే 

రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం మణిపూర్‌లోని తౌబాల్ జిల్లా నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' ప్రారంభమైంది.

Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' 

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఇండియా కూటమి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సన్నద్ధమయ్యారు.

Manipur: మణిపూర్‌లోని బిష్ణుపూర్‌లో కాల్పులు.. నలుగురు వ్యక్తులు అదృశ్యం 

మణిపూర్‌లో బుధవారం బిష్ణుపూర్ జిల్లాలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో తాజాగా హింస చెలరేగింది.

'Bharat Nyay Yatra': రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర'కు 'గ్రౌండ్ పర్మిషన్' నిరాకరించిన మణిపూర్ ప్రభుత్వం

ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్‌జేబుంగ్‌లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ'భారత్ న్యాయ్ యాత్ర'కు గ్రౌండ్ పర్మిషన్'ను మణిపూర్ ప్రభుత్వం బుధవారం తిరస్కరించింది.

Manipur: మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింస.. నలుగురు పౌరుల కాల్చివేత 

ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మిలిటెంట్లు మరోసారి తుపాకులతో రెచ్చిపోయారు.

Akhu Chingangbam: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్‌ కిడ్నాప్

మణిపూర్‌కు చెందిన గాయకుడు మరియు గీత రచయిత అఖు చింగాంగ్‌బామ్‌ను సాయుధ దుండగులు కిడ్నాప్ చేసినట్లు జాతీయ మీడియా శుక్రవారం నివేదించింది.

Assam: అస్సాం సరిహద్దులో కాల్పులు.. మాజీ మిలిటెంట్ హతం 

అస్సాం-మణిపూర్ సరిహద్దులోని కాచర్ జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

12 Dec 2023

దుబాయ్

COP 28: కాప్ 28 సదస్సులో ఊహించని పరిణామం.. వేదికపై మణిపూర్ బాలిక నిరసన

దుబాయ్ వేదికగా జరుగుతున్న 'కాప్-28' (COP28) ప్రపంచ వాతావరణ సదస్సులో ఊహించని పరిణామం చోటు చేసుకుంది.

Manipur: మణిపూర్‌లో రెండు గ్రూపుల మధ్య కాల్పులు, 13 మంది మృతి

మణిపూర్‌లోని తెంగ్నౌపాల్ జిల్లాలోని లీతు గ్రామంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు రెండు గ్రూపులు జరిపిన కాల్పుల్లో 13 మంది మరణించారు.

20 Nov 2023

ఇంఫాల్

UFO: ఇంఫాల్ విమానాశ్రయంపై గుర్తు తెలియని వస్తువు కోసం రాఫెల్ జెట్లతో గాలింపు 

మణిపూర్‌లోని ఇంఫాల్ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వస్తువు (UFO) కనపడిన విషయం తెలిసిందే.

Manipur: మణిపూర్‌లో అస్సాం రైఫిల్స్ వాహనంపై మిలిటెంట్లు మెరుపుదాడి

కలహాలతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో గురువారం ఉదయం సాధారణ పెట్రోలింగ్‌లో ఉన్న అస్సాం రైఫిల్స్ సిబ్బంది వాహనంపై అనుమానిత ఉగ్రవాదులు మెరుపుదాడి చేశారు.

Manipur: మణిపూర్‌లో బుల్లెట్ గాయాలతో రెండు మృతదేహాలు లభ్యం 

మణిపూర్‌లోని ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాలలో బుల్లెట్ గాయాలతో ఒక మహిళతో సహా రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు గురువారం తెలిపారు.

Manipur: మణిపూర్‌లో మెయిటీ విద్యార్థుల అపహరణ కేసులో ఇద్దరు అరెస్టు 

మణిపూర్‌లో ఇద్దరు మైతీ కమ్యూనిటీ విద్యార్థులను అపహరించిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.

Mobile internet: మణిపూర్‌లో నవంబర్ 5 వరకు మొబైల్ ఇంటర్నెట్‌పై నిషేదం

కొన్ని రోజుల పాటు ప్రశాంతంగా ఉన్న మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది.

Manipur Violence: మోరేకు మణిపూర్ పోలీసుల బృందం.. మెరుపుదాడిలో ముగ్గురు పోలీసులకు గాయాలు 

మణిపూర్ పోలీసు బృందాలపై మంగళవారం సాయుధ వ్యక్తులు మెరుపుదాడి చేయడంతో ముగ్గురు పోలీసులు గాయపడ్డారు.

Manipur: మణిపూర్‌లో పోలీసు అధికారిని కాల్చి చంపిన మిలిటెంట్లు.. ఖండించిన సీఎం బీరేన్ సింగ్ 

మణిపూర్‌లో మరోసారి హింస చెలరేగింది. మోరేలో మంగళవారం మిలిటెంట్ల జరిపిన కాల్పుల్లో ఓ పోలీసు అధికారి మరణించారు.

మణిపూర్‌ కంటే ఇజ్రాయెల్‌పై ప్రధాని మోదీకి ఎక్కువ ఆసక్తి: రాహుల్‌ గాంధీ 

మణిపూర్‌లో జరుగుతున్న హింసాకాండ కంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనే ప్రధాని ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీపై మండిపడ్డారు.

మణిపూర్‌లో మళ్లీ హింసాత్మకం.. మరో 6 రోజుల పాటు ఇంటర్నెట్ నిషేధం 

మణిపూర్‌లో మరోసారి అలజడులు రేగుతున్నాయి. ఈ మేరకు మొబైల్ ఇంటర్నెట్ సేవలపై నిషేధాన్ని మరో 6 రోజుల పాటు పొడిగించినట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

మణిపూర్‌లో కుకి యువకుడిని సజీవ దహనం.. ప్రధాని మోదీపై 'ఇండియా' కూటమి విమర్శలు 

మణిపూర్‌లోని ఓ వీడియో దేశాన్ని మళ్లీ షేక్ చేస్తోంది. కుకీ వర్గానికి చెందిన ఓ యువకుడిని సజీవ దహనం చేసిన వీడియో మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తతలకు కారణమైంది.

08 Oct 2023

ఇంఫాల్

మణిపూర్‌లో మంత్రి ఇంటి బయట పేలుడు.. సీఆర్‌పీఎఫ్ జవాన్ సహా ఇద్దరికి గాయాలు 

మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మంత్రి నివాసం వెలుపల శనివారం రాత్రి పేలుడు సంభవించింది.

02 Oct 2023

సీబీఐ

మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు 

జూలైలో మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.

రావణకాష్టంగా మణిపూర్‌.. ముఖ్యమంత్రి నివాసంపై ఆందోళనకారుల దాడి

మణిపూర్ రాష్ట్రం మరోసారి తగలబడిపోతోంది. విద్యార్థుల హత్యను నిరసిస్తూ ఈశాన్య రాష్ట్రం రావణకాష్టంలా మారింది.

మణిపూర్: విద్యార్థుల హత్య నేపథ్యంలో DC కార్యాలయాన్ని ధ్వంసం చేసిన ఆందోళనకారులు 

మణిపూర్‌లో ఇద్దరు మైతీ విద్యార్థులను కిడ్నాప్ చేసి హత్య చేశారన్న ఆరోపణలపై మంగళవారం చెలరేగిన హింస గురువారం కూడా కొనసాగింది.

మణిపూర్ హింసాకాండ నేపథ్యంలో.. ఎస్‌ఎస్‌పీ శ్రీనగర్‌ రాకేష్ బల్వాల్‌ నియామకం

ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్,హత్య తర్వాత మణిపూర్ మరో మారు హింసాత్మకంగా మారడంతో, సీనియర్ IPS అధికారి రాకేష్ బల్వాల్‌ను ఈశాన్య రాష్ట్రానికి రప్పించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

మణిపూర్ ఘటనపై మోదీకి ఖర్గే చురకలు..అసమర్థ సీఎంను బర్తరఫ్ చేయాలని డిమాండ్

మణిపూర్ ఘటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మరోసారి ఫైరయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లక్ష్యంగా మండిపడ్డారు.

హింసాకాండ నేపథ్యంలో.. మణిపూర్‌ను 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించిన ప్రభుత్వం 

శాంతిభద్రతల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని మణిపూర్ ప్రభుత్వం బుధవారం రాష్ట్రం మొత్తాన్ని '' 'డిస్టర్బడ్ ఏరియా'గా ప్రకటించింది.

మణిపూర్: 5 రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు నిలిపివేత 

ఇంఫాల్‌లో మంగళవారం పోలీసులకు,విద్యార్థులకు మధ్య జరిగిన ఘర్షణ నేపథ్యంలో మణిపూర్ ప్రభుత్వం మరోసారి ఇంటర్నెట్ సేవలపై ఐదు రోజుల నిషేధాన్ని అమలు చేసింది.

మణిపూర్‌లో ఘోరం.. అదృశ్యమైన ఇద్దరు విద్యార్థులు హత్య.. ఫొటోలు వైరల్ 

మణిపూర్‌లో అల్లర్ల నేపథ్యంలో జులైలో ఇద్దరు విద్యార్థులు అదృశ్యమైన విషయం తెలిసిందే.

100 రోజల తర్వాత  మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవల పునరుద్ధరణ

నాలుగు నెలలుగా జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో ఇంటర్నెట్ సేవలను పూర్తిగా పునరుద్ధరించనున్నట్టు ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ ప్రకటించారు.

మణిపూర్‌:  కుకీ-జో గిరిజనులను కాల్చి చంపిన తీవ్రవాద గ్రూపులు  

మణిపూర్‌లోని కాంగ్‌పోక్పి జిల్లాలో మంగళవారం ఉదయం కనీసం ముగ్గురు గిరిజనులను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారని ఒక అధికారి తెలిపారు.

12 Sep 2023

భూకంపం

మణిపూర్‌లోని ఉఖ్రుల్‌లో 5.1 తీవ్రతతో భూకంపం  

మణిపూర్‌లోని ఉఖ్రుల్ జిల్లాలో సోమవారం 5.1 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (ఎన్ సీఎస్) తెలిపింది.

మణిపూర్‌లో మళ్ళీ హింస: భద్రతా బలగాలు,సాయుధులకు మధ్య కాల్పులు

మణిపూర్‌ తెంగ్నౌపాల్ జిల్లాలోని పల్లెల్ ప్రాంతంలో శుక్రవారం తెల్లవారుజామున భద్రతా బలగాలు,సాయుధ సిబ్బంది మధ్య కాల్పులు జరిగినట్లు అధికారులు తెలిపారు.

మణిపూర్‌: కర్ఫ్యూను దిక్కరించి వీధుల్లోకి వచ్చిన నిరసనకారులు.. రబ్బరు బుల్లెట్లతో కాల్పులు

జాతి హింసతో అట్టుడుకుతున్న మణిపూర్‌లో మరోసారి ఘర్షణ చెలరేగింది. ప్రజాసంఘాల నిరసనల నేపథ్యంలో బుధవారం చురచంద్రాపూర్‌, బిష్ణుపూర్‌లో హింసాత్మక వాతావరణం నెలకొంది.

'ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా' సభ్యులపై మణిపూర్ ప్రభుత్వం ఎఫ్ఐఆర్

మణిపూర్ రాష్ట్రంలో మరిన్ని ఘర్షణలు సృష్టించేందుకు ప్రయత్నించిన ఎడిటర్స్ గిల్డ్ సభ్యులపై మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిందని ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ తెలిపారు.

మణిపూర్‌లో భీకర కాల్పులు.. 8 మంది మృతి, భారీగా పేలుడు పదర్థాలు స్వాధీనం

మణిపూర్​లో మళ్లీ హింస చెలరేగింది. భద్రతా బలగాలు, కుకీ మిలిటెంట్ల మధ్య భీకర ఎన్​కౌంటర్లో జరిగింది. ఘటనలో​ ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రంలో కలకలం సృష్టించింది.

మణిపూర్‌లో ఆగని హింసకాండ.. ఖోయిరెంటాక్‌లో ప్రతీకార కాల్పుల్లో వ్యక్తి మృతి

మణిపూర్‌లో హింసాత్మకమైన ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా జరిగిన అల్లర్లలో మరో వ్యక్తి ప్రాణం గాల్లో కలిసిపోయింది. కుకీ-జో గ్రామంపై మూక దాడి చేయడంతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు.

ఎలాంటి చర్చ జరగకుండానే ముగిసిన మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు 

మణిపూర్ వర్షాకాల సమావేశాలు ఎలాంటి చర్చ లేకుండానే, అర్ధాంతరంగా ముగిశాయి. మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగిన తర్వాత తొలిసారి మంగళవారం సమావేశమైన అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.

29 Aug 2023

ఇంఫాల్

నేటి నుంచి మణిపూర్ అసెంబ్లీ సమావేశాలు; రాష్ట్రంలో హింస చెలరేగిన తర్వాత తొలిసారి భేటీ 

మణిపూర్‌ అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం 11గంటలకు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో జాతి హింస చెలరేగిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి.

మణిపూర్ దుస్థితికి కాంగ్రెస్సే కారణమన్న బీరెన్ సింగ్.. సీఎం రాజీనామాకు సీపీఐ పట్టు 

మణిపూర్ ముఖ్యమంత్రి బీరెన్ సింగ్ రాజకీయంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలకు కాంగ్రెస్ పార్టీనే కారణమన్నారు.

Manipur violence: మణిపూర్‌ హింసపై సుప్రీంకోర్టుకు నివేదికను సమర్పించిన జస్టిస్ మిట్టల్ కమిటీ

మణిపూర్‌లో చెలరేగిన హింసపై జస్టిస్ (రిటైర్డ్) గీతా మిట్టల్ నేతృత్వంలోని త్రిసభ్య కమిటీ సోమవారం నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది.

జీ20 ఈవెంట్‌ను మణిపూర్‌లో ఎందుకు నిర్వహించడం లేదు: అఖిలేష్ యాదవ్ 

మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని చెంబుతున్న కేంద్రం ప్రభుత్వం, ఆ రాష్ట్రంలో జీ20 ఈవెంట్‌ను ఎందుకు నిర్వహించడం లేదని సమాజ్‌వాదీ పార్టీ (ఎస్‌పీ) అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించారు.

మణిపూర్‌లో మళ్లీ చెలరేగిన హింసాకాండ.. తెల్లవారుజామున కాల్పుల్లో ముగ్గురు మృతి

మణిపూర్‌లో మరోసారి హింసాకాండ చెలరేగింది. ఉఖ్రుల్ జిల్లాలో శుక్రవారం గుర్తుతెలియని అల్లరిమూకలు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

17 Aug 2023

సీబీఐ

మణిపూర్ అల్లర్లు : 53 మంది సీబీఐ అధికారుల కేటాయింపు

మణిపూర్ రాష్ట్రానికి 53 మంది కేంద్ర దర్యాప్తు బృందం అధికారులను, సీబీఐ(CBI) కేటాయించింది. మారణకాండకు సంబంధించిన కేసులను విచారించేందుకు ఈ నియామకాలను చేపట్టినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

PM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు.

'సర్జికల్ స్ట్రైక్‌'తోనే మణిపూర్ సమస్య పరిష్కారం: ఎన్‌పీపీ 

మణిపూర్‌లో 'అక్రమ వలసదారులు, మిలిటెంట్ల' సమస్య పరిష్కరానికి 'సర్జికల్ స్ట్రైక్' వంటి సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్‌పిపి) నాయకుడు ఎం. రామేశ్వర్ సింగ్ అన్నారు.

మణిపూర్: అస్సాం రైఫిల్స్ అంశంపై ప్రధానికి మైతీ, కుకీ ఎమ్మెల్యేల లేఖలు

మణిపూర్ రాష్ట్రంలో అస్సాం రైఫిల్స్ అంశంపై రగడ కొనసాగుతోంది. ఈ మేరకు కుకీ, మైతీ వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ప్రధాన మంత్రి మోదీకి లేఖలు రాశారు.

విపక్షాల అవిశ్వాస తీర్మానంపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగంలోని కీలకాంశాలు ఇవే..!

మణిపూర్ అల్లర్లపై ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో కీలక వ్యాఖ్యలు చేశారు. మణిపూర్‌లో త్వరలోనే శాంతి నెలకొంటుందని, ఈ సభ, దేశం సంపూర్ణంగా మణిపూర్ ప్రజలకు అండగా నిలుస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

మునుపటి
తరువాత