మణిపూర్: వార్తలు
Manipur violence: మణిపూర్ను మళ్లీ కుదిపేసిన అల్లర్లు.. ఆ జిల్లాలో కర్ఫ్యూ!
మణిపూర్లో శనివారం రాత్రి మరోసారి హింస చెలరేగింది. అనేక జిల్లాల్లో ఉద్రిక్తతలు తలెత్తడంతో ప్రభుత్వం అత్యవసర చర్యలకు పాల్పడింది.
Manipur: కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటుకు 44మంది ఎమ్మెల్యేలు సిద్ధం.. రాజ్ భవన్లో గవర్నర్ను కలిసిన మణిపూర్ బీజేపీ నేత
వర్గ పోరాటాలతో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న మణిపూర్లో త్వరలోనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని బీజేపీ నేత తోక్చం రాధేశ్యామ్ సింగ్ వెల్లడించారు.
Manipur: మయన్మార్ సరిహద్దుల్లో మిలిటెంట్ల కదలికలు.. అసోం రైఫిల్స్ ఆపరేషన్లో 10 మంది మృతి
ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రంలో జరిగిన ఓ ఎన్కౌంటర్లో పది మంది మిలిటెంట్లు మృతి చెందారు.
Manipur: మణిపూర్లో భద్రతా బలగాలు-కుకీల ఘర్షణ.. రోడ్ల మూసివేతపై ఉద్రిక్తత
మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రపతి పాలన అమలులోకి వచ్చిన తర్వాత మైయిటీ, కుకీ మిలిటెంట్లు ఆయుధాలను సమర్పిస్తున్న పరిస్థితుల్లో, కుకీలు భద్రతా బలగాలకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్నారు.
Manipur: మణిపూర్ గవర్నర్కు ఆయుధాలను సమర్పించిన మైతీ తెగకు చెందిన అరంబై తెంగోల్ సభ్యులు
మైతీ వర్గానికి చెందిన అరంబై తెంగోల్ గ్రూపు సభ్యులు ఇవాళ మణిపూర్ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు తమ ఆయుధాలను అప్పగించారు.
Manipur: మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులు
కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలన విధించింది.ఈ నేపథ్యంలో సంబంధిత ఉత్తర్వులను జారీ చేసింది.
Manipur: మణిపుర్ కొత్త ముఖ్యమంత్రి ఎంపికపై 'పార్టీ హైకమాండ్దే నిర్ణయం': బీజేపీ ఎమ్మెల్యేలు!
మణిపూర్ సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో, తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు నియమితులవుతారనే అంశం హాట్ టాపిక్గా మారింది.
Manipur: సీఎం బిరెన్ సింగ్ రాజీనామా.. మణిపూర్లో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం
మణిపూర్లో ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ ఫిబ్రవరి 9న రాజీనామా చేసిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎమర్జెన్సీ, క్రైసిస్ మేనేజ్మెంట్ ప్లాన్ను అమలు చేసింది.
Biren Singh: మణిపూర్ సీఎం బీరెన్ సింగ్ రాజీనామా
మణిపూర్లో రాజకీయాలు మరింత వేడక్కాయి.
Supreme Court: మణిపూర్లో హింస.. సీఎం ఆడియో టేపులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశం!
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ జాతుల మధ్య ఘర్షణలతో కొంతకాలంగా రగిలిపోతోంది. హింసను ప్రేరేపించడం వెనుక ముఖ్యమంత్రి ఎన్. బీరెన్ సింగ్ హస్తం ఉందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
Manipur: మణిపూర్ లో మరోసారి ఘర్షణ.. టియర్ గ్యాస్ ఉపయోగించిన భద్రతా దళాలు
మణిపూర్లో మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. మంగళవారం కాంగ్పోక్పి జిల్లాలో కుకీ కమ్యూనిటీకి చెందిన మహిళలు భద్రతా బలగాలతో ఘర్షణకు దిగారు.
Manipur: ఈ ఏడాదంతా దురదృష్టకరంగా గడిచింది.. ప్రజలను క్షమాపణలు కోరిన మణిపుర్ సీఎం..
మణిపూర్లో జాతుల మధ్య చెలరేగిన వైరంతో అల్లకల్లోల పరిస్థితులు కొనసాగుతున్నాయి.
Manipur CM: సీఎం నివాసం దగ్గర బాంబు కలకలం.. భద్రత కట్టుదిట్టం
మణిపూర్ రాష్ట్రం గత ఏడాదిన్నరగా మైతేయ్-కుకీ తెగల మధ్య ఘర్షణలతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల్లో ఉంది.
Manipur Violence: మణిపూర్లో మళ్లీ ఘర్షణలు.. బీహార్ కూలీలతో పాటు ఉగ్రవాది హతం
మణిపూర్లో శనివారం జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. వారిలో బీహార్కు చెందిన ఇద్దరు కూలీలున్నారు. ఈ ఘటనలో ఓ ఉగ్రవాదిని కూడా పోలీసులు హతమార్చారు.
Manipur Violence: మణిపూర్లో హింసాకాండ.. 13 రోజుల విరామం తర్వాత నేటి నుండి పాఠశాలలు, కళాశాలలు రీఓపెన్
మణిపూర్లో జాతుల మధ్య ఉత్పన్నమైన వైరాన్ని తగ్గించి శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం విస్తృతమైన ప్రయత్నాలు చేస్తున్నది.
Manipur violence: మణిపూర్లో మరో దారుణం.. పోస్టుమార్టం నివేదికలో షాకింగ్ విషయాలు!
మణిపూర్లో గడిచిన ఒక సంవత్సరానికి పైగా కొనసాగుతున్న మైతీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చాయి.
Manipur: మణిపూర్ ప్రభుత్వానికి నేషనల్ పీపుల్స్ పార్టీ మద్దతు ఉపసంహరణ
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ ప్రస్తుతం తీవ్ర అల్లర్లు, నిరసనలతో రగిలిపోతుంది.
Biren Singh: మణిపూర్ సీఎం నివాసంపై ఆందోళనకారుల దాడి.. కర్ఫ్యూ విధింపు
మణిపూర్లో మళ్లీ అల్లర్లు చెలరేగాయి. శనివారం సాయంత్రం ముఖ్యమంత్రి బీరేన్ సింగ్ నివాసంపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు.
Manipur: మణిపూర్లో మళ్లీ హింస... ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
మణిపూర్ రాష్ట్రం మరోసారి హింసాత్మక ఘటనలతో అట్టుడుకుతోంది. కుకీ, మైతీ వర్గాల మధ్య విభేదాలు మళ్లీ తారాస్థాయికి చేరుకున్నాయి.
Manipur: ఉగ్రవాదులు హతమైన తర్వాత ఉద్రిక్తత.. మరో 20 CAPF కంపెనీలను పంపిన కేంద్రం
మణిపూర్లో తాజాగా హింస చెలరేగడంతో, కేంద్ర ప్రభుత్వం 20 అదనపు కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను (CAPF) రాష్ట్రంలో మోహరించింది. వీరిలో దాదాపు 2,000 మంది సైనికులు ఉన్నారు.
Manipur: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. మహిళలు, చిన్నారులు మిస్సింగ్తో సెర్చ్ ఆపరేషన్
మణిపూర్లో మరోసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం జరిగిన ఘర్షణల వల్ల పలువురు మహిళలు, చిన్నారులు కనిపించడం లేదు.
Manipur: మణిపూర్ జిరిబామ్లో మళ్లీ హింస.., దాని వెనుక కారణం ఏమిటో తెలుసా..?
మణిపూర్లో మళ్లీ హింస చెలరేగింది. గత వారం మొదలైన హింసాకాండతో జిరిబామ్లో ఉద్రిక్తత నెలకొంది.
Manipur: మణిపూర్లో సిఆర్పిఎఫ్ క్యాంపుపై దాడి.. 11 మంది ఉగ్రవాదులు హతం
మణిపూర్లోని జిరిబామ్ జిల్లాలో సోమవారం జరిగిన ఎన్కౌంటర్లో CRPF సిబ్బందితో జరిగిన కాల్పుల్లో 11 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
Manipur Congress Chief: మణిపూర్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడికి ఈడీ సమన్లు.. కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ ఫైర్
మణిపూర్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కె మేఘచంద్ర సింగ్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) ఇటీవల సమన్లు జారీ చేయడం ప్రతీకార రాజకీయాల కారణంగానే జరిగిందని మణిపూర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది.
Manipur: మణిపూర్లో డెంగ్యూ విజృంభణ.. ఇప్పటివరకు 448 కేసులు నమోదు.. ఒకరి మృతి
ఈశాన్య భారతదేశం మణిపూర్లో డెంగ్యూ వేగంగా వ్యాప్తి చెందుతోంది. రాష్ట్రవ్యాప్తంగా గత నెల రోజుల నుంచి డెంగ్యూ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది.
Manipur: 'బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్'పై నిషేధం ఎత్తివేత.. షరతులతో అనుమతి!
మణిపూర్లో గతేడాది మొదలైన హింసాకాండ ఆగేలా కనిపించడం లేదు. మే 3, 2023 నుండి అనేక హింసాత్మక సంఘటనలు జరిగాయి.
Manipur: మణిపూర్లో మళ్లీ ఇంటర్నెట్ సేవలు బంద్
ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో మళ్లీ హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. గతేడాది కుకీ-మైతేయి వర్గాల మధ్య అట్టుడికిన ఘర్షణలు ఈసారి మరింత తీవ్రమయ్యాయి.
Manipur violence: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. పలు జిల్లాల్లో నిరవధిక కర్ఫ్యూ
మణిపూర్లో పరిస్థితి మరోసారి ఉద్రిక్తంగా మారింది.
Manipur: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. ఐదుగురు మృతి
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో కొంతకాలంగా డ్రోన్ బాంబు దాడులు కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల మధ్య స్థానికంగా మరోసారి హింస చెలరేగడం కలకలం రేపింది.
Manipur: మణిపూర్లో పోలీసులు సెర్చ్ ఆపరేషన్ .. ఆయుధాలు,మందుగుండు సామాగ్రి, స్వాధీనం
భారత సైన్యం, మణిపూర్ పోలీసులు గురువారం సంయుక్త ఆపరేషన్లో కాంగ్పోక్పి,ఇంఫాల్ తూర్పు జిల్లాల్లోని సున్నితమైన ప్రాంతాలలో భారీ ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు.
Manipur: మణిపూర్లో మళ్లీ హింస..ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మరణించగా,తొమ్మిది మంది గాయపడ్డారు
మణిపూర్లో సెప్టెంబర్ 1 ఆదివారం మరోసారి హింసాత్మక ఘటనకు సంబదించిన వార్త వెలుగులోకి వచ్చింది.
Amit Shah: అమిత్ షా అధ్యక్షతన మణిపూర్లో శాంతిభద్రతల పరిస్థితిపై నేడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం
మణిపూర్లో పరిస్థితిపై సోమవారం సాయంత్రం అత్యున్నత స్థాయి భద్రతా సమీక్షా సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధ్యక్షత వహించనున్నారు.
Manipur: మణిపూర్ తొలి IAS కిప్జెన్ నివాసానికి నిప్పు
మణిపూర్లోని మొదటి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS) అధికారి దివంగత టి కిప్జెన్ నివాసానికి శనివారం మధ్యాహ్నం దుండగులు నిప్పు పెట్టారు.
Manipur Shooting: మణిపూర్లో జార్ఖండ్కు చెందిన ముగ్గురు కూలీలు కాల్చివేత
మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. తాజా కేసులో జార్ఖండ్కు చెందిన ముగ్గురు కూలీలపై కాల్పులు జరగ్గా, అందులో ఒకరు మృతి చెందారు.
Manipur: మణిపూర్ అల్లర్లలో సీబీఐ షాకింగ్ విషయాలు వెల్లడి.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు
మణిపూర్లో ఇద్దరు మహిళల న్యూడ్ పెరేడ్ కేసులో సీబీఐ కీలక విషయాలను బయటపెట్టింది.
Loksabha Elections 2024: ఏప్రిల్ 30న మణిపూర్లోని 6 పోలింగ్ స్టేషన్లలో రీపోలింగ్ : కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశం
మణిపూర్(Manipur)పార్లమెంటరీ నియోజకవర్గంలోని ఆరు పోలింగ్ స్టేషన్లలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికలను(Elections)భారత ఎన్నికల సంఘం(Central Election Commission)శనివారం చెల్లదని ప్రకటించింది.
Manipur-Terrorists Attack: మణిపూర్ లో భద్రతా బలగాలపై దాడి..ఇద్దరు మృతి..మరో ఇద్దరికి గాయాలు
మణిపూర్(Manipur)లో భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు దాడి(Terrorists Attack)కి తెగబడ్డారు. ఈ దాడిలో ఇద్దరు ఇద్దరు సైనికులు మరణించగా మరో ఇద్దరు గాయపడ్డారు.
Manipur: పేలుడులో దెబ్బతిన్న మణిపూర్ను నాగాలాండ్ను కలిపే వంతెన
మణిపూర్లోని ఇంఫాల్ , నాగాలాండ్లోని దిమాపూర్లను కలిపే వంతెన బుధవారం ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్ (IED) పేలుడులో దెబ్బతింది.
Manipur: మణిపూర్లో మళ్లీ హింస.. కాల్పుల్లో ఇద్దరు మృతి..!
మణిపూర్లో కొనసాగుతున్న హింసాకాండ ఆగే సూచనలు కనిపించడం లేదు. ఇక్కడ కుకీ, మెయిటీ కమ్యూనిటీల మధ్య వివాదం కొనసాగుతోంది.
Manipur: మణిపూర్ పోలీసు అధికారిని కిడ్నాప్ చేసిన 200 మంది సాయుధులు
మణిపూర్లోని ఇంఫాల్ వెస్ట్ జిల్లాలో మంగళవారం సాయంత్రం అదనపు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ASP) అమిత్ కుమార్ను దాదాపు 200 మంది మైతీ సంస్థకు చెందిన అరాంబై టెంగోల్ సాయుధులు కిడ్నాప్ చేశారు.
Manipur: యూనివర్సిటీ క్యాంపస్లో బాంబు పేలుడు.. ఒకరు మృతి
మణిపూర్ ఇంఫాల్లోని ధన్మంజురి (DM) విశ్వవిద్యాలయంలో బాంబు పేలుడు కలకలం రేపింది.
Manipur: మణిపూర్ లో మరోసారి హింస..ముగ్గురు మృతి..30మందికి పైగా గాయాలు
మణిపూర్లో మరోసారి హింస చెలరేగింది.కూకీ వర్గానికి చెందిన పోలీసు హెడ్ కానిస్టేబుల్ శ్యాం లాల్ సస్పెండ్ ను వ్యతిరేకిస్తూ..మణిపూర్లోని చురాచంద్పూర్ ఎస్పీ ఆఫీసును ప్రజలు ముట్టడించారు.
Manipur : తాజా హింసాకాండలో ఐదుగురు పౌరులు మృతి
మణిపూర్లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఐదుగురు పౌరులను గుర్తు తెలియని దుండగులు హత్య చేశారని పోలీసులు గురువారం తెలిపారు.
Manipur: మణిపూర్లో పోలీస్ హెడ్క్వార్టర్స్పై సాయుధుల దాడి.. 3 బోర్డర్ ఫోర్స్ సిబ్బందికి గాయాలు
మణిపూర్లో జరిగిన మరో హింసాత్మక ఘటనలో, గత రాత్రి తౌబాల్ జిల్లాలోని పోలీసు ప్రధాన కార్యాలయంపై సామూహికంగా దాడి చేయడంతో ముగ్గురు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) సిబ్బంది గాయపడ్డారు.
Manipur: మోరేలో నిద్రిస్తున్న సిబ్బందిపై ఉగ్రవాదులు మెరుపుదాడి.. మణిపూర్ భద్రతా అధికారి మృతి
మణిపూర్లోని మోరేలో సాయుధ దుండగులు బుధవారం భద్రతా సిబ్బందిని లక్ష్యంగా చేసుకున్నారు.
రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' ప్రారంభించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే
రాహుల్ గాంధీ నేతృత్వంలో ఆదివారం మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి కాంగ్రెస్ 'భారత్ జోడో న్యాయ యాత్ర' ప్రారంభమైంది.
Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి రాహుల్ గాంధీ 'భారత్ జోడో న్యాయ్ యాత్ర'
2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఓటమి, ఇండియా కూటమి గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరో యాత్రకు సన్నద్ధమయ్యారు.
Manipur: మణిపూర్లోని బిష్ణుపూర్లో కాల్పులు.. నలుగురు వ్యక్తులు అదృశ్యం
మణిపూర్లో బుధవారం బిష్ణుపూర్ జిల్లాలో కాల్పుల ఘటన చోటుచేసుకోవడంతో తాజాగా హింస చెలరేగింది.
'Bharat Nyay Yatra': రాహుల్ గాంధీ 'భారత్ న్యాయ్ యాత్ర'కు 'గ్రౌండ్ పర్మిషన్' నిరాకరించిన మణిపూర్ ప్రభుత్వం
ఇంఫాల్ తూర్పు జిల్లాలోని హట్టా కాంగ్జేబుంగ్లో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ'భారత్ న్యాయ్ యాత్ర'కు గ్రౌండ్ పర్మిషన్'ను మణిపూర్ ప్రభుత్వం బుధవారం తిరస్కరించింది.
Manipur: మణిపూర్లో మళ్లీ చెలరేగిన హింస.. నలుగురు పౌరుల కాల్చివేత
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్లో మిలిటెంట్లు మరోసారి తుపాకులతో రెచ్చిపోయారు.
Akhu Chingangbam: మణిపూర్ గాయకుడు-గీత రచయిత అఖు చింగాంగ్బామ్ కిడ్నాప్
మణిపూర్కు చెందిన గాయకుడు మరియు గీత రచయిత అఖు చింగాంగ్బామ్ను సాయుధ దుండగులు కిడ్నాప్ చేసినట్లు జాతీయ మీడియా శుక్రవారం నివేదించింది.
Assam: అస్సాం సరిహద్దులో కాల్పులు.. మాజీ మిలిటెంట్ హతం
అస్సాం-మణిపూర్ సరిహద్దులోని కాచర్ జిల్లాలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.