సీబీఐ: వార్తలు
NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో మరో కీలక అరెస్ట్.. పోలీసుల అదుపులో మనీషా
నీట్ యూజీ 2026 పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతున్న వేళ, ఈ కేసులో మరో కీలక సూత్రధారిని అధికారులు అరెస్టు చేశారు.
NEET-UG 2026 paper leak: నీట్-యూజీ 2026 లీక్.. కీలక సూత్రధారి అరెస్ట్
కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వ్యవహారాన్ని ఛేదించినట్లు ప్రకటించింది.
Chandranath Rath Murder: సీఎం సువేందు పీఏ హత్య.. యూపీఐ చెల్లింపుతో బయటపడిన మిస్టరీ.. ముగ్గురు అరెస్ట్
పశ్చిమ బెంగాల్లో సంచలనం సృష్టించిన చంద్రనాథ్ రథ్ హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
Chandrababu Naidu: తిరుమల లడ్డూ కల్తీ కేసు: శాసనసభలో సీఎం సంచలన ఆరోపణలు
వైసీపీ పాలనలో 20 కోట్ల లడ్డూలను కల్తీ నెయ్యితో తయారు చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు.
CBI: ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్ను అమెరికాలో సీబీఐ అదుపులోకి తీసుకుంది..
దాదాపు 26 సంవత్సరాలుగా పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థురాలు మోనికా కపూర్ను అమెరికాలో అధికారులు పట్టుకుని, భారత కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI) కస్టడీకి అప్పగించినట్టు అధికారులు తెలిపారు.
NEET Score Scam: నీట్ స్కోర్ వ్యవహారంపై సీబీఐ కేసు నమోదు.. స్కోర్స్ తారుమారు చేస్తామంటూ డబ్బులు వసూలు..ఇద్దరు అరెస్ట్
ముంబైలో నీట్ స్కోర్లను తారుమారు చేసి అభ్యర్థుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసిన వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
Praveen Sood: ప్రవీణ్ సూద్ పదవీకాలం మరో ఏడాది పొడిగింపు
సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్ సేవల్ని కేంద్ర ప్రభుత్వం మరో ఏడాది పాటు పొడిగించింది.
Obulapuram Mining Case: ఓబుళాపురం మైనింగ్ కేసులో కోర్టు సంచలన తీర్పు.. గాలి జనార్దన్రెడ్డికి ఏడేళ్లు జైలుశిక్ష
ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తుదితీర్పు ప్రకటించింది.
CM Siddaramaiah : కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు బిగ్ రిలీఫ్.. ముడా కేసును కొట్టివేసిన హైకోర్టు
కర్ణాటక హైకోర్టులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఊరటనిచ్చింది.
Bharatpol: సీబీఐ సహకారంతో 'భారత్పోల్' పోర్టల్.. అంతర్జాతీయ కేసుల విచారణలో కీలక అడుగు
కేసుల వేగవంతమైన విచారణ కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్త పద్ధతులను ప్రవేశపెట్టింది. మంగళవారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా భారత్పోల్ అనే నూతన పోర్టల్ను ప్రారంభించారు.
CBI Rides: దేశవ్యాప్తంగా సీబీఐ దాడులు.. 11 ప్రదేశాలలో భారీగా నగదు స్వాధీనం!
సీబీఐ న్యూదిల్లీ బృందం దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలలో దాడులు నిర్వహించింది.
NIA:పరారీలో ఉన్న లష్కరే ఉగ్రవాది.. రువాండా నుంచి రప్పించిన ఎన్ఐఏ
పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర ముఠా లష్కరే తోయిబాకు చెందిన ఓ కేరాఫ్ ఉగ్రవాది ఎట్టకేలకు భారత్ అధికారుల చేతికి చిక్కాడు.
MUDA Scam: సీబీఐ పక్షపాతంతో వ్యవహరిస్తోంది.. రాష్ట్ర కేసుల దర్యాప్తును ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం
ముడా (మైసూరు నగరాభివృద్ధి సంస్థ) స్కామ్ కర్ణాటక రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకుని సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Kolkata Horror: కోల్కాతా హత్యాచార కేసులో బిగ్ ట్విస్ట్.. పోలీసులు తప్పుడు ఆధారాలు సృష్టించారు.. కోర్టుకు తెలిపిన సీబీఐ
ఆర్జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ మహిళా డాక్టర్పై జరిగిన హత్యాచారం కేసులో సీబీఐ కీలక వ్యాఖ్యలు చేసింది.
Delhi: DPCC సీనియర్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ ను అరెస్ట్ చేసిన సీబీఐ.. 2.39 కోట్ల నగదు స్వాధీనం
అవినీతి కేసులో ఇద్దరు నిందితులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
CBI:కోర్టుల్లో పెండింగ్లో ఉన్న 6,900+ అవినీతి కేసులను సీబీఐ విచారించింది: సీవీసీ
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేసిన 6,900కు పైగా అవినీతి కేసులు వివిధ కోర్టుల్లో పెండింగ్లో ఉన్నాయని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) వార్షిక నివేదిక వెల్లడించింది.
Kolkata Doctor Murder Case: మెడికల్ కాలేజీ మహిళా డాక్టర్పై సామూహిక అత్యాచారం జరగలేదు: సీబీఐ
కోల్కతాలోని ఆర్జి కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మహిళా వైద్యురాలిపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనపై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తులో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని తేలింది.
Arvind Kejrival: అరవింద్ కేజ్రీవాల్ కి బిగ్ షాక్.. బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
అరవింద్ కేజ్రీవాల్ కి సుప్రీంకోర్టులో మరో షాక్ తగిలింది. సీబీఐ అరెస్టు వ్యవహారంలో మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది.
NEET UG Leak : పేపర్ లీక్ కేసులో సీబీఐ తొలి ఛార్జ్షీట్.. 13మంది నిందితులపై అభియోగాలు
అండర్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యలో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్-2024 అంశం ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తోంది.
Rahul Gandhi: నాపై ఈడీ దాడులు జరగొచ్చు.. చాయ్ బిస్కెట్లతో సిద్ధంగా ఉంటా
తనపై ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ ఎంపీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
Neet Row: '120 మంది విద్యార్థులు, రూ. 20 లక్షల పోస్ట్డేటెడ్ చెక్కులు.. Neet పేపర్ లీక్ కుట్ర బట్టబయలు
నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (NEET)-UG 2024 పేపర్ లీక్కు సంబంధించి ప్రతిరోజూ కొత్త విషయాలు వెల్లడవుతున్నాయి.
MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా.. ఇక జైలులోనే!
ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసులో తిహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ పిటిషన్ మరోసారి వాయిదా పడింది.
Manipur: మణిపూర్ అల్లర్లలో సీబీఐ షాకింగ్ విషయాలు వెల్లడి.. పోలీసులపై తీవ్ర ఆరోపణలు
మణిపూర్లో ఇద్దరు మహిళల న్యూడ్ పెరేడ్ కేసులో సీబీఐ కీలక విషయాలను బయటపెట్టింది.
Delhi excise policy case: మద్యం కుంభకోణం, గోవా ఎన్నికల నిధులకు సంబంధించి ఈడీ మరో అరెస్టు
ఢిల్లీకి చెందిన మద్యం కుంభకోణం (Delhi Excise Policy Money Laundering Case)కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ED మరో చర్య వెలుగులోకి వచ్చింది.
Megha Engineering: మేఘా ఇంజనీరింగ్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ సంస్థపై కేసు నమోదు చేసి సీబీఐ
తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన మేఘా ఇంజనీరింగ్ సంస్థపై సీబీఐ కేసు నమోదు చేసింది.
Mlc Kavitha Petition: సీబీఐని విచారణకు అనుమతించవద్దంటూ రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసుకు సంబంధించి తీహార్ జైలులో తనను ప్రశ్నించేందుకు సీబీఐ అనుమతినించవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో శనివారం పిటిషన్ దాఖలు చేశారు.
Russia-Ukraine war zone: ఉద్యోగాల ముసుగులో భారతీయులను రష్యా-ఉక్రెయిన్ వార్ జోన్కు తరలింపు.. రంగంలోకి సీబీఐ
మానవ అక్రమ రవాణాకు సంబంధించిన పెద్ద రాకెట్ను సీబీఐ బట్టబయలు చేసింది.
UCO BANK: యూకో బ్యాంకు కుంభకోణంలో అనుమానాస్పద IMPS లావాదేవీలు.. 67 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
ప్రభుత్వ రంగ యూకో బ్యాంక్లో జరిగిన కుంభకోణానికి సంబంధించి సీబీఐ బుధవారం కీలక చర్య తీసుకుంది.
Sheikh Shahjahan: షాజహాన్ షేక్ను సీబీఐకి అప్పగించేందుకు నిరాకరించిన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
పశ్చిమ బెంగాల్లో సస్పెన్షన్కు గురైన టీఎంసీ నేత షాజహాన్ షేక్ అరెస్టు వ్యవహారంలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
Akhilesh Yadav: అక్రమ మైనింగ్ కేసులో అఖిలేష్ యాదవ్కు సీబీఐ సమన్లు
ఉత్తర్ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ విచారణకు పిలిచింది.
Satya Pal Malik: సత్యపాల్ మాలిక్ కు సంబంధించిన 30 ప్రాంతాల్లో దర్యాప్తు సంస్థ సోదాలు
కిరు జలవిద్యుత్ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్కు సంబంధించిన 30 ప్రదేశాలలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోదాలు నిర్వహిస్తోంది.
CM Jagan: జగన్ బెయిల్ పిటీషన్ రద్దుపై.. ఏపీ సీఎంకి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి,సీబీఐకి సుప్రీం కోర్టు నోటీసులు ఇచ్చింది.
CM Jagan: సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్పై 24న సుప్రీంకోర్టులో విచారణ
ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ను చేయాలని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సిక్కిం, బెంగాల్లో నకిలీ పాస్పోర్ట్ రాకెట్ను గుట్టు రట్టు.. 50 ప్రాంతాల్లో దాడులు
సిక్కిం, పశ్చిమ బెంగాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) శనివారం భారీ నకిలీ పాస్పోర్ట్ రాకెట్ను ఛేదించింది.
Vishal : సెన్సార్ బోర్డుపై నటుడు విశాల్ ఆరోపణలు.. విచారణ మొదలు పెట్టనున్న సీబీఐ
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కొద్ది రోజుల క్రితం సెన్సార్ బోర్డు అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
మణిపూర్ విద్యార్థుల హత్య కేసులో నలుగురు అరెస్టు
జూలైలో మణిపూర్లో ఇద్దరు విద్యార్థులను హత్య చేసిన కేసులో నలుగురు వ్యక్తులను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అరెస్టు చేసింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కి షాక్.. సీబీఐ విచారణకు హోం మంత్రిత్వ శాఖ ఆదేశం
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం పునరుద్ధరణకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై కేంద్ర హోంశాఖ సీబీఐ విచారణకు ఆదేశించింది.
చంద్రబాబు కస్టడీ పిటిషన్పై తీర్పు రేపటికి వాయిదా
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్పై తీర్పును సీబీఐ కోర్టు గురువారానికి వాయిదా వేసింది.
లంచం కేసులో గెయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,మరో నలుగురిని అరెస్ట్ చేసిన సీబీఐ
50 లక్షలు లంచం తీసుకుంటూ దొరికిన గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (గెయిల్) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెబి సింగ్ను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) మంగళవారం అరెస్టు చేసింది.
Minority Scholarship Scam: మైనారిటీ స్కాలర్షిప్ కుంభకోణం; సీబీఐ కేసు నమోదు
మైనారిటీ స్కాలర్షిప్ కుంభకోణం కేసులో సీబీఐ వివిధ ప్రభుత్వ సంస్థలు, బ్యాంకుల అధికారులపై కేసు నమోదు చేసింది.
విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన వైఎస్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డి
విదేశాలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్సార్సీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి హైదరాబాద్లోని సీబీఐ కోర్టును ఆశ్రయించారు.
దిల్లీ మద్యం స్కామ్ను విచారిస్తున్న ఈడీ అధికారిపై సీబీఐ కేసు
దిల్లీ మద్యం స్కామ్ కేసులో నిందితుడైన వ్యాపారవేత్త అమన్దీప్ సింగ్ ధాల్ నుంచి రూ.5 కోట్లు లంచం తీసుకున్న ఆరోపణలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని సీబీఐ సోమవారం అరెస్టు చేసింది.