Page Loader

లాలూ ప్రసాద్ యాదవ్: వార్తలు

25 May 2025
భారతదేశం

Lalu Prasad Yadav: పెద్ద కుమారుడిపై లాలూ కఠిన నిర్ణయం.. పార్టీ నుండి సస్పెండ్ చేసినట్లు కీలక ప్రకటన!

ఆర్జేడీ (రాష్ట్రీయ జనతా దళ్) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను పార్టీ నుంచి బహిష్కరించినట్లు ప్రకటించారు.

02 Apr 2025
దిల్లీ

Lalu Prasad Yadav: లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం.. అత్యవసరంగా దిల్లీకి తరలింపు!

రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. రక్తంలో చక్కెర స్థాయిలు అధికమవడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

23 Feb 2025
బిహార్

Nishant Kumar: పాలిటిక్స్‌లోకి నిషాంత్‌ కుమార్‌..? తేజస్వి యాదవ్‌ ఏమన్నారంటే!

బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుమారుడు నిషాంత్‌ కుమార్‌ రాజకీయాల్లోకి రావాలని భావిస్తే, అది సంతోషకరమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ అన్నారు.

16 Feb 2025
భారతదేశం

Maha Kumbh 2025: కుంభమేళా అనవసరం.. లాలూ వివాదాస్పద వ్యాఖ్యలు!

మహాకుంభమేళాపై ఆర్జేడీ చీఫ్, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

14 Feb 2025
భారతదేశం

Lalu Prasad Yadav: కిడ్నాపర్లతో లాలూ ప్రసాద్ యాదవ్‌కు సంబంధాలు.. రబ్రీ దేవి సోదరుడు సంచలన ఆరోపణలు 

మాజీ రాజ్యసభ సభ్యుడు, లాలూ ప్రసాద్ యాదవ్ బావమరిది సుభాష్ యాదవ్ గురువారం సంచలన ఆరోపణలు చేశారు.

Nitish Kumar-Lalu Prasad Yadav: ''నీతీశ్‌కుమార్‌కు మా తలుపులు తెరిచే ఉన్నాయి".. నితీష్ కి లాలూ ఆఫర్

బిహార్ ముఖ్యమంత్రిగా ఉన్న నితీష్ కుమార్'కు (Nitish Kumar) ఆర్జేడీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) ఓ ఆఫర్ ఇచ్చారు.

Lalu Prasad Yadav: ఇండియా బ్లాక్‌ కి మ‌మ‌తా బెన‌ర్జీ నాయ‌క‌త్వాన్ని స‌మ‌ర్థిస్తున్నా : లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌

ఇండియా కూటమి నాయకత్వాన్ని చేపట్టేందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి మద్దతు ఇస్తున్న‌ట్లు ఆర్జేడీ నేత లాలూ ప్ర‌సాద్ యాద‌వ్(Lalu Prasad Yadav) తెలిపారు.

#ModiKaParivar : 'లాలూ' ఎఫెక్ట్.. సోషల్ మీడియాలో బీజేపీ 'మోదీ కా పరివార్' ప్రచారం 

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కుటుంబం లేదని ఆదివారం అన్న మాటలు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది.

Land-For-Jobs Case: విచారణ కోసం ఈడీ ఆఫీస్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ 

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం ఉదయం బిహార్‌ పాట్నలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

27 Jan 2024
దిల్లీ

Land For Job Scam: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, కుమార్తెకు దిల్లీ కోర్టు సమన్లు 

బిహార్ రాజకీయాల్లో ఆర్జేడీ పరిస్థితి గందరగోళంగా మారింది. ఒకవైపు బీజేపీతో చేతులు కలిపేందుకు సీఎం నితీశ్ కుమార్ సిద్ధమవుతుండగా.. మరోవైపు లాలూ కుటుంబం మరో చిక్కుల్లో కూరుకుపోయినట్లు కనిపిస్తోంది.

Land-For-Jobs Case: లాలూ ప్రసాద్, కుమారుడు తేజస్వికి విచారణ సంస్థ సమన్లు ​​జారీ 

రైల్వే భూముల కోసం మనీ లాండరింగ్ కేసులో పాట్నా కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్,ఆయన కుమారుడు, బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తాజాగా సమన్లు ​​జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.

04 Oct 2023
భారతదేశం

ఉద్యోగాల కుంభకోణంలో లాలూ యాదవ్, భార్య రబ్రీ దేవి, కుమారుడు తేజస్వికి బెయిల్

ఉద్యోగాల కుంభకోణం కేసులో బీహార్ మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ యాదవ్, ఆయన భార్య రబ్రీ దేవి, వారి కుమారుడు ప్రస్తుత బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌లకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

02 Oct 2023
బిహార్

బిహార్ కుల గణన ఫలితాలు విడుదల.. ఓబీసీల జనాభా 63%.. రాష్ట్రంలో యాదవులే టాప్ 

కుల ఆధారిత సర్వే ఫలితాలను విడుదల చేసిన మొదటి రాష్ట్రంగా బిహార్ అవతరించింది.

18 Aug 2023
సీబీఐ

లాలూ కేసు విచారణకు సుప్రీం గ్రీన్ సిగ్నల్.. బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన సీబీఐ

బిహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు దాణా కుంభకోణం కేసులో మళ్లీ షాక్ తగిలింది. బెయిల్‌ను రద్దు చేయాలని కోరుతూ సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

31 Jul 2023
బిహార్

Land-for-jobs scam: లాలూతో పాటు కుటుంబ సభ్యుల రూ.6 కోట్ల ఆస్తులు జప్తు

ల్యాండ్ ఫర్ జాబ్స్ స్కామ్ కేసులో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య, బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవి, కుమారుడు తేజస్వీ యాదవ్‌లకు చెందిన 6 కోట్ల విలువైల ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం జప్తు చేసింది.

06 Jul 2023
బిహార్

మోదీపై లాలూ చురకలు.. ప్రధాని ఎవరైనా సరే భార్య లేకుండా ఉండకూడదని హితవు

రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓటమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు ఐక్య రాగం వినిపిస్తున్నాయి.

దేశంలోని ప్రతిపక్షాలను ఏకం చేయడంలో చారిత్రక అడుగు వేశాం: రాహుల్ గాంధీ

దేశంలోని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసేందుకు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు.

15 Mar 2023
బిహార్

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌తో పాటు ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతికి దిల్లీ రూస్ అవెన్యూ కోర్టు బుధవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసు తదుపరి విచారణ మార్చి 29న జరగనుంది.

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు

ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)శనివారం సమన్లు ​​పంపింది.

IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు

ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్‌సీటీసీ) కుంభకోణం కేసులో ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ సభ్యులు, అనుచరుల ఇళ్లే లక్ష్యంగా ఈడీ శుక్రవారం సోదాలు నిర్వహిస్తోంది మూడు రాష్ట్రాల్లోని 15 ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయి.

07 Mar 2023
సీబీఐ

జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

ఉద్యోగాల కుంభకోణం కేసులో సోమవారం రబ్రీ దేవిని విచారించిన సీబీఐ అధికారులు, మంగళవారం బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

06 Mar 2023
సీబీఐ

జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు

సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారులు సోమవారం పాట్నాలోని తన నివాసంలో బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవిని ప్రశ్నించారు.