NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు
    తదుపరి వార్తా కథనం
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు

    వ్రాసిన వారు Stalin
    Mar 11, 2023
    12:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్‌కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)శనివారం సమన్లు ​​పంపింది.

    ఇప్పటికే ఈ కేసులో బిహార్ మాజీ ముఖ్యమంత్రులు లాలూ యాదవ్, రబ్రీ దేవిలను సీబీఐ విచారించిన విషయం తెలిసిందే.

    జామ్ స్కామ్ కేసులో తేజస్వి యాదవ్‌కు సమన్లు ​​జారీ చేసినట్లు సీబీఐకి చెందిన అధికారి ఒకరు చెప్పారు. ఆయనకు సమన్లు జారీ చేయడం రెండోసారి అని ఆయన పేర్కొన్నారు. మొదటిది ఫిబ్రవరి 4న జారీ చేసినట్లు వెల్లడించారు.

    ఈ కేసులో గతేడాది అక్టోబర్‌లో సీబీఐ చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఇందులో లాలూ, ఆయన భార్య రబ్రీ దేవి, కుమార్తె మిసా భారతి సహా మరో 13మంది పేర్లు ఉన్నాయి.

    బిహార్

    లాలూ కుమారుడు, కుమార్తెల ఇళ్లలో రూ.70 లక్షల నగదు, బంగారు ఆభరణాల స్వాధీనం

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసులో తేజస్వి యాదవ్ ఇంట్లో శుక్రవారం ఈడీ సోదాలు నిర్వహించింది. లాలూ ప్రసాద్ యాదవ్ ముగ్గురు కూతుళ్ల ఇళ్లతో పాటు దిల్లీ, ముంబయి, పట్నాలోని బంధువులు, కుటుంబ సభ్యులు, సన్నిహుతు ఇళ్లలో 24చోట్ల ఏకకాలంలో ఈడీ సోదాలు నిర్వహించింది.

    శుక్రవారం జరిపిన దాడుల్లో లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తెలు, కుమారుడు తేజస్వి యాదవ్‌ల ఇళ్లలో రూ.70 లక్షల నగదు, 1.5 కిలోల బంగారు ఆభరణాలు, 540 గ్రాముల బంగారు కడ్డీ, 900 అమెరికన్ డాలర్లు సహా విదేశీ కరెన్సీని ఈడీ స్వాధీనం చేసుకుంది.

    లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ డీ ఉద్యోలను భూములు తీసుకొని ఇచ్చారని సీబీఐ ఆరోపించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సీబీఐ
    బిహార్
    లాలూ ప్రసాద్ యాదవ్

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు నితీష్ కుమార్
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ

    లాలూ ప్రసాద్ యాదవ్

    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సీబీఐ
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం సీబీఐ
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025