NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం
    తదుపరి వార్తా కథనం
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం

    వ్రాసిన వారు Stalin
    Mar 07, 2023
    02:09 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉద్యోగాల కుంభకోణం కేసులో సోమవారం రబ్రీ దేవిని విచారించిన సీబీఐ అధికారులు, మంగళవారం బిహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్‌‌తో పాటు ఆయన కుమార్తె మిసా భారతిపై ప్రశ్నల వర్షం కురిపించారు.

    ఉదయం దిల్లీలోని మిసా భారతికి చేరుకున్న సీబీఐ అధికారులు ఇద్దరిని విచారించారు.

    2004నుంచి 2009 మధ్య కాలంలో రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో బిహార్‌లో గ్రూప్ డీ ఉద్యోగాలను డబ్బులు తీసుకొని లాలూ ప్రసాద్ యాదవ్ ఇచ్చినట్లు సీబీఐ ఆరోపిస్తోంది. అక్రమంగా వచ్చిన డబ్బుతో యాదవ్ భూములను కొన్నారని అభియోగాలు మోపింది. ఆ భూములను వారి అనుచరుల పేరు మీద మళ్లించినట్లు సీబీఐ చెబుతోంది.

    అనారోగ్యంతో ఉన్న ఆర్జేడీ అధినేతను విచారణ పేరుతో వేధించడంపై ప్రతిపక్షాలు కేంద్రంపై విరుచుకుపడుతున్నాయి.

    బిహార్

    కూతురు ఇంట్లోనే ఉంటున్న లాలూ

    దిల్లీలోని పండారా పార్క్‌లోని మిషా భారతి నివాసానికి ఉదయం 10.40 గంటల ప్రాంతంలో ఐదుగురు సీబీఐ అధికారుల బృందం వచ్చారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ కూడా అక్కడే నివాసం ఉంటున్నారు.

    అక్టోబర్ 2022న, లాలూ ప్రసాద్ యాదవ్, అతని భార్య రబ్రీ దేవి సహా 16మంది నిందితులపై నేరపూరిత కుట్ర, అవినీతి నేరాలకు సంబంధించిన కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.

    లాలూ ప్రసాద్‌తో పాటు మరికొందరిపై జరిగిన ప్రాథమిక విచారణ ఫలితాల మేరకు కేసు నమోదు చేసినట్లు సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొంది. మొత్తం 16మంది నిందితులకు మార్చి 15న సమన్లు ​​జారీ చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    లాలూ ప్రసాద్ యాదవ్
    సీబీఐ
    దిల్లీ
    బిహార్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    లాలూ ప్రసాద్ యాదవ్

    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సీబీఐ

    సీబీఐ

    'చందా కొచ్చర్‌ అరెస్టు అక్రమం'.. బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు భారతదేశం
    దిల్లీ లిక్కర్ కేసు: కవిత మాజీ ఆడిటర్‌ను అరెస్టు చేసిన సీబీఐ కల్వకుంట్ల కవిత
    దిల్లీ మద్యం కేసు: మనీష్ సిసోడియాకు మరోసారి సీబీఐ నోటీసులు జారీ దిల్లీ
    దిల్లీ: సిసోడియాకు షాకిచ్చిన కేంద్రం; పొలిటికల్ గూఢచర్యం కేసులో విచారణకు అనుమతి దిల్లీ

    దిల్లీ

    బీబీసీ డాక్యుమెంటరీ: దిల్లీ యూనివర్సిటీలో గందరగోళంపై కమిటీ ఏర్పాటు నరేంద్ర మోదీ
    దిల్లీ లిక్కర్ స్కామ్‌: రెండో చార్జ్‌షీట్‌లో దిల్లీ సీఎం కేజ్రీవాల్, కవిత పేర్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు ఉత్తర్‌ప్రదేశ్
    ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ ఇంట్లో కాల్చుకుని సీఆర్పీఎఫ్ జవాన్ ఆత్మహత్య భారతదేశం

    బిహార్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    Dream11 jackpot: రూ.49తో బెట్టింగ్ పెట్టి.. కోటీశ్వరుడైన డీజే వర్కర్ భారతదేశం
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు నితీష్ కుమార్
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025