NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Nishant Kumar: పాలిటిక్స్‌లోకి నిషాంత్‌ కుమార్‌..? తేజస్వి యాదవ్‌ ఏమన్నారంటే!
    తదుపరి వార్తా కథనం
    Nishant Kumar: పాలిటిక్స్‌లోకి నిషాంత్‌ కుమార్‌..? తేజస్వి యాదవ్‌ ఏమన్నారంటే!
    పాలిటిక్స్‌లోకి నిషాంత్‌ కుమార్‌..? తేజస్వి యాదవ్‌ ఏమన్నారంటే!

    Nishant Kumar: పాలిటిక్స్‌లోకి నిషాంత్‌ కుమార్‌..? తేజస్వి యాదవ్‌ ఏమన్నారంటే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 23, 2025
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కుమారుడు నిషాంత్‌ కుమార్‌ రాజకీయాల్లోకి రావాలని భావిస్తే, అది సంతోషకరమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్‌ అన్నారు.

    జేడీయూ పార్టీని బీజేపీ నుంచి కాపాడే సామర్థ్యం నిషాంత్‌కు ఉందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

    తాజాగా నిషాంత్‌ కుమార్‌ ప్రజలకు పిలుపునిస్తూ తన తండ్రి నితీశ్‌ కుమార్‌ 100 శాతం ఫిట్‌గా ఉన్నారని, రానున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు జేడీయూను బలపరచాలని కోరిన సంగతి తెలిసిందే.

    దీనిపై స్పందించిన తేజస్వి యాదవ్‌ మాట్లాడుతూ నితీశ్‌కుమార్‌తో పోలిస్తే తమ తండ్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ మరింత ఫిట్‌గా ఉన్నారు.

    Details

    మండల కమిషన్ సిఫారసులను అమలు చేయడంలో లాలూ కీలక పాత్ర

    బిహార్‌లో బలహీన వర్గాల కోసం లాలూ చేసిన సేవను ఎవ్వరూ చేయలేరు.

    మండల్‌ కమిషన్‌ సిఫారసులను అమలు చేయడంలో కూడా లాలూ ప్రసాద్‌ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు.

    అలాగే, నిషాంత్‌ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని అభిప్రాయపడ్డ తేజస్వి, అయితే అతను ముందుగా పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని వ్యాఖ్యానించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    లాలూ ప్రసాద్ యాదవ్

    తాజా

    Shubhanshu Shuklas: మరోసారి వాయిదా పడిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షయాత్ర.. మళ్ళీ ఎప్పుడంటే..? అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం
    Botsa Satyanarayana: వేదికపై సొమ్మసిల్లిన బొత్స సత్యనారాయణ.. హుటాహుటిన ఆస్పత్రికి తరలింపు బొత్స సత్యనారాయణ
    Nvidia: ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా ఎన్విడియా.. మైక్రోసాఫ్ట్‌ను అధిగమించి మొదటిస్థానంలో.. నివిడియా
    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు

    బిహార్

    NEET 'mantri ji' row: తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శిని విచారించనున్న ఆర్థిక నేరాల విభాగం  భారతదేశం
    Bihar Bridge Collapse: బీహార్‌లో నాలుగు రోజుల్లోనే మళ్లీ కూలిన రెండో వంతెన  భారతదేశం
    Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది భారతదేశం
    NEET row: సంజీవ్ ముఖియా గ్యాంగ్ కు సైబర్ నేరగాళ్లతో అనుబంధం: బీహార్ పోలీసు భారతదేశం

    లాలూ ప్రసాద్ యాదవ్

    జాబ్ స్కామ్ కేసు: రబ్రీ దేవిని ప్రశ్నించిన సీబీఐ అధికారులు సీబీఐ
    జాబ్ స్కామ్ కేసు: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ ప్రశ్నల వర్షం సీబీఐ
    IRCTC scam: లాలూ అనుచరులు, బంధువుల ఇళ్లపై ఈడీ దాడులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు తేజస్వీ యాదవ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025