బిహార్: వార్తలు

16 Jul 2024

హత్య

Bihar: బీహార్‌ వీఐపీ పార్టీ చీఫ్ తండ్రి దారుణ హత్య 

వికాశీల్ ఇన్సాన్ పార్టీ (విఐపి) పార్టీ అధినేత, బిహార్ ప్రభుత్వ మాజీ మంత్రి ముఖేష్ సాహ్ని తండ్రి జితన్ సాహ్ని హత్యకు గురయ్యారు.

Bihar Bridge Collapse : బీహార్‌లో కూలిన మరో వంతెన.. మూడు వారాల్లో 13వ ప్రమాదం  

బిహార్ సహర్సాలో, మహిషి బ్లాక్‌లోని 17వ నంబర్ రోడ్డులోని సర్దిహా చౌక్ నుండి బల్లియా సిమర్, కుందా వరకు ఉన్న వంతెన కూలిపోయింది.

Bihar: బీహార్ పోలీస్‌లో సబ్-ఇన్‌స్పెక్టర్లుగా మారనున్న ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు 

బిహార్ చరిత్రలో ముగ్గురు ట్రాన్స్‌జెండర్లు పోలీస్ యూనిఫాంలో కనిపించడం ఇదే తొలిసారి. మగ, ఆడ లింగ భేదం లేకుండా కమ్యూనిటీలకు బీహార్ పోలీస్‌లో ఈ అవకాశం లభిస్తోంది.

Bihar: బీహార్‌లో 16 మంది ఇంజనీర్లు సస్పెండ్.. 17 రోజుల్లో 12 వంతెనలు కూలిపోవడంపై చర్యలు  

బిహార్‌లో 17రోజుల్లోనే 12వంతెనలు ఒకదాని తర్వాత ఒకటి కూలిపోవడంతో ప్రభుత్వం భారీ చర్యలు చేపట్టింది.

Bihar woman:పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన వ్యక్తికి దేహశుద్ధి చేసిన బీహార్ మహిళ అరెస్ట్

బిహార్‌లోని సరన్ జిల్లాలో ఒక మహిళ తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించినందుకు ఒక వ్యక్తిపై దాడి చేసి దేహశుద్ధి చేసింది.

NEET Paper Leak: నీట్ పేపర్ లీక్ కేసులో సీబీఐ మొదటి అరెస్ట్ 

మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లో పేపర్ లీక్, అవకతవకల కేసులో సీబీఐ తొలి అరెస్టు చేసింది.విచారణ అనంతరం మనీష్ ప్రకాష్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది.

NEET row: సంజీవ్ ముఖియా గ్యాంగ్ కు సైబర్ నేరగాళ్లతో అనుబంధం: బీహార్ పోలీసు

నీట్ పరీక్షా పత్రాలు లీక్ కావడానికి సంజీవ్ ముఖియా గ్యాంగ్ సైబర్ నేరగాళ్ల అనుబంధంతో టచ్‌లో ఉన్నట్లు బిహార్ పోలీసు ఆర్థిక నేరాల విభాగం వెల్లడించింది.

Bihar: పేక మేడల్లా కూలుతోన్న వంతెనలు.. వారం వ్యవధిలో మూడోది

బిహార్‌లో రోజుకో వంతెన కుప్పకూలుతున్నాయి. ఇప్పటికే వారం వ్యవధిలోనే మూడు వంతెనలు కూలిపోయాయి.

Bihar Bridge Collapse: బీహార్‌లో నాలుగు రోజుల్లోనే మళ్లీ కూలిన రెండో వంతెన 

బిహార్‌లో మళ్లీ వంతెన ప్రమాదం జరిగింది. నాలుగు రోజుల్లోనే రెండో వంతెన కూలిపోయింది.

NEET 'mantri ji' row: తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శిని విచారించనున్న ఆర్థిక నేరాల విభాగం 

నేషనల్ ఎంట్రన్స్-కమ్-ఎలిజిబిలిటీ టెస్ట్ (నీట్) పేపర్ లీక్ కేసులో బిహార్ ఆర్థిక నేరాల విభాగం (EOU) మాజీ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ప్రైవేట్ సెక్రటరీ (PS) ప్రీతమ్ కుమార్‌ను విచారించనుంది.

20 Jun 2024

పాట్న

Bihar: బీహార్ ప్రభుత్వానికి ఎదురు దెబ్బ.. రిజర్వేషన్ల పెంపు చట్టాన్ని రద్దు చేసిన పాట్నాహైకోర్టు 

బిహార్‌లో రిజర్వేషన్ల పరిధిని పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి హైకోర్టు నుంచి ఎదురుదెబ్బ తగిలింది.

PM Modi: నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

బిహార్‌లోని రాజ్‌గిర్‌లో పురాతన విశ్వవిద్యాలయ శిధిలాల సమీపంలో కొత్త నలంద విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

PM Modi: నేడు నలందాకు ప్రధాన మంత్రి.. కొత్త యూనివర్సిటీ క్యాంపస్‌ ప్రారంభం 

గతంతో భారతదేశ సంబంధాలను పునరుద్దరిస్తూ, నలంద విశ్వవిద్యాలయం ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మాట్లాడారు.

18 Jun 2024

పాట్న

Patna: చిన్నారిని గొంతు నులిమి హత్య.. బహిర్గతమైన పోస్ట్ మార్టమ్ నివేదిక 

బిహార్ రాజధాని పాట్నాలోని పాఠశాలలో మే 16న 4 ఏళ్ల చిన్నారి మృతి చెందిన కేసు పోస్ట్‌మార్టం నివేదిక 31 రోజుల తర్వాత వచ్చింది.

Ram Kripal Yadav: లాలూ పాత సహచరుడు.. కేంద్ర మంత్రి రామ్ కృపాల్ పై దాడి

కేంద్ర మంత్రి , బిహార్‌లోని పాటలీ పుత్ర నుండి బీజేపీ అభ్యర్థి రామ్ కృపాల్ యాదవ్ కాన్వాయ్‌పై గత రాత్రి దాడి జరిగింది.

30 May 2024

దిల్లీ

Delhi: ఢిల్లీలో వేడి.. 107 డిగ్రీల జ్వరంతో బీహార్‌ కార్మికుడు మృతి

దేశ రాజధాని దిల్లీ ఈ రోజుల్లో తీవ్రమైన వేడిగా ఉంది. వేడిగాలుల కారణంగా ఈ సీజన్‌లో ఢిల్లీలో తొలి మరణం కూడా నమోదైంది.

patna: స్కూల్ ఆవరణలో 3 ఏళ్ల చిన్నారి మృతదేహం.. రణరంగంగా పాట్నా 

బిహార్ రాజధాని పాట్నాలో శుక్రవారం తెల్లవారుజామున ఓ విద్యార్థి మృతదేహం కాలువలో కనిపించడంతో కలకలం రేగింది.

Bihar: పాట్నాలో భారీ అగ్నిప్రమాదం.. 6 గురుమృతి, 18 మందికి గాయాలు

బిహార్‌లోని పాట్నా రైల్వే జంక్షన్ సమీపంలోని ఒక హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

Bihar: బీహార్‌లో జేడీయూ నేతపై కాల్పులు.. పాట్నా-గయా రహదారిని దిగ్బంధించిన మద్దతుదారులు 

బిహార్ రాజధాని పాట్నాలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.రాజధాని పాట్నాలోని పున్‌పున్‌లో జేడీయూ యువనేత సౌరభ్‌కుమార్‌పై కాల్పులు జరిగాయి.

Fire Accident: బీహార్‌లో ఘోర ప్రమాదం.. గ్యాస్ సిలిండర్‌ పేలి.. చిన్నారి సహా 8 మందికి తీవ్రగాయాలు 

బిహార్‌లోని వైశాలిలోని బిదుపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నవనగర్ గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ అకస్మాత్తుగా పేలడంతో ఇంట్లో ఉన్న సభ్యులు తీవ్రంగా కాలిపోయారు.

Car Overturned In Begusarai: హోలీ పండుగ రోజు విషాదం.. కారు గోతిలో బోల్తా పడి కుటుంబంలోని ముగ్గురు మృతి 

బిహార్ లోని బెగుసరాయ్‌లో హోలీ రోజున పెను ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి గుంతలో బోల్తా పడడంతో ముగ్గురు మృతి చెందగా, ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.

Bihar: నిర్మాణంలో ఉన్న వంతెన కూలి.. ఒకరు మృతి 

బిహార్‌లోని సుపాల్‌లో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో ఒక వ్యక్తి మృతి చెందగా, పలువురు కార్మికులు చిక్కుకుపోయారు.

Pashupati Paras: బీజేపీ-చిరాగ్ పాశ్వాన్ ఒప్పందం.. పశుపతి పరాస్ మంత్రి పదవికి రాజీనామా  

బిహార్‌లో ఎన్డీయే సీట్ల పంపకాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన పశుపతి పరాస్ కేంద్ర మంత్రివర్గానికి రాజీనామా చేశారు.

Nitish Kumar: సోషల్ మీడియాలో నితీష్ కుమార్‌ను కాల్చి చంపుతామని బెదిరించిన యువకుడి అరెస్టు 

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ను సోషల్ మీడియాలో బెదిరింపులకు గురిచేసినందుకు 25 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

Bihar: తేజస్వీ యాదవ్ కాన్వాయ్‌కు ప్రమాదం.. డ్రైవర్ మృతి 

ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ బిహార్‌లో జన్ విశ్వాస్ యాత్ర చేస్తున్న విషయం తెలిసిందే.

Bihar road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. 9మంది దుర్మరణం 

బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 9 మంది మృతి చెందగా.. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు.

Nitish Kumar: 'ఇండియా' కూటమి కథ ముగిసింది: నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్ 

ప్రతిపక్ష ఇండియా కూటమిపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌ సంచలన కామెంట్స్ చేశారు.

Bihar: బీహార్‌లో ఏఐఎం నేతను కాల్చి చంపిన దుండగులు.. నితీష్ కుమార్‌పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ 

బిహార్‌లోని గోపాల్‌గంజ్ జిల్లాలో సోమవారం ఆల్ ఇండియా మజ్లిస్-ఇ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) నాయకుడు అబ్దుల్ సలామ్‌ను గుర్తు తెలియని దుండగులు కాల్చి చంపారు. గోపాల్‌గంజ్‌ జిల్లాలో సోమవారం రాత్రి ఈ ఘటన జరిగింది.

Bihar: విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం.. ఎన్డీఏకు అనుకూలంగా 129 ఓట్లు 

బిహార్‌ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం సాధించారు. 129 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ప్రభుత్వం బలపరీక్షలో నెగ్గింది.

Bihar: బిహార్‌ విశ్వాస పరీక్షలో నితీష్ కుమార్ విజయం 

బిహార్‌లో సోమవారం జరిగిన బలపరీక్షలో 129 మంది ఎమ్మెల్యేలు ఎన్డీయే కూటమికి అనుకూలంగా ఓటు వేయడంతో నితీష్ కుమార్ విజయం సాధించారు.

Bihar: బిహార్ అసెంబ్లీ లో నేడు నితీష్ కుమార్ ప్రభుత్వానికి బలపరీక్ష 

బిహార్‌లో నితీష్ కుమార్ నేతృత్వంలోని జనతాదళ్ (యునైటెడ్), బీజేపీ కూటమి నేడు రాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షను ఎదుర్కోనుంది.

land-for-jobs case: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, ఇద్దరు కుమార్తెలకు బెయిల్ మంజూరు 

ఉద్యోగాల కుంభకోణంలో లాలూ ప్రసాద్ యాదవ్ భార్య,బిహార్ మాజీ ముఖ్యమంత్రి రబ్రీ దేవితో పాటు వారి ఇద్దరు కుమార్తెలకు ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టు శుక్రవారం బెయిల్ మంజూరు చేసింది.

Prashant Kishore: లోక్‌సభ ఎన్నికల్లో ఎన్డీయే క్లీన్ స్వీప్: ప్రశాంత్ కిషోర్ జోస్యం 

బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్‌డీఏలోకి తిరిగి రావడంపై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక కామెంట్స్ చేశారు.

Land-For-Jobs Case: విచారణ కోసం ఈడీ ఆఫీస్‌కు లాలూ ప్రసాద్ యాదవ్ 

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్ కేసులో ఆర్జేడీ అధినేత, మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సోమవారం ఉదయం బిహార్‌ పాట్నలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.

Bihar politics: ఎన్డీఏలో చేరిన తర్వాత.. ఆర్జేడీపై నితీష్ కుమార్ మొదటి వేటు

జేడీయూ చీఫ్ నితీష్ కుమార్ 'ఇండియా' కూటమిని వీడి.. బిహార్‌లో బీజేపీ మద్దతుతో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Nitish Kumar: బిహార్ సీఎంగా 9వ సారి ప్రమాణస్వీకారం చేసిన నితీష్ కుమార్

బిహార్‌లో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది.

Bihar politics: 'చెత్త తిరిగి డస్ట్‌బిన్‌లోకే వెళ్లింది'.. నితీష్‌ కుమార్‌పై కాంగ్రెస్, ఆర్జేడీ నేతల ఫైర్ 

బిహార్‌లో అధికార కూటమిని రద్దు చేస్తూ.. ఆదివారం నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Nitish Kumar: అందుకే 'కూటమి' నుంచి బయటకు వచ్చా: నితీష్ కుమార్

జాతీయ స్థాయిలో ప్రతిపక్ష 'ఇండియా' కూటమి, బిహార్ రాష్ట్ర స్థాయిలో అధికార 'మహాఘట్‌బంధన్'తో నితీష్ కుమార్ తెగతెంపులు చేసుకున్నారు.

Nitish Kumar: సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్‌కు లేఖ అందజేత

బిహార్ సీఎం నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను కలిసిన అనంతరం ఆయన తన రాజీనామాను సమర్పించారు.

Bihar politics: నేడు నితీష్ కుమార్ రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన బిహార్ సీఎం 

బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీ కూటమిలో చేరేందుకు రంగం సిద్ధమైంది.

మునుపటి
తరువాత