బిహార్: వార్తలు
Bihar SIR: బిహార్ ఎస్ఐఆర్ పై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు.. గతంతో పోలిస్తే 'ఓటర్-ఫ్రెండ్లీ'నే కదా!
బిహార్లో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (Special Intensive Revision-SIR) విషయంలో జరుగుతున్న వివాదంపై సుప్రీంకోర్టు మరోసారి కీలకంగా స్పందించింది.
Post mortem: బిహార్ ఆసుపత్రిలో దారుణం.. మృతదేహాన్ని మెట్లపై ఈడ్చుకెళ్లిన సిబ్బంది
బిహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో మానవత్వం మరచిన ఘోర ఘటన వెలుగులోకి వచ్చింది.
Minta Devi: '124 ఏళ్ల మింతా దేవి' ఫోటోతో ప్రతిపక్షాల తీవ్ర నిరసన.. ఇంతకు ఆమె ఎవరంటే?
బిహార్ ఓట్ల జాబితా సవరణ విషయంలో కేంద్ర ఎన్నికల కమిషన్పై ప్రతిపక్షాలు తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి.
Bihar: బీహార్ ఉప ముఖ్యమంత్రికి పోల్ బాడీ నోటీసులు.. ఎందుకంటే..?
బిహార్లో ఓటర్ల జాబితా సవరణతో మొదలైన రాజకీయ వివాదం,ఇప్పుడు రెండు వేర్వేరు ఓటరు ఐడీ కార్డులు కలిగి ఉండడంపై ఎన్నికల కమిషన్ జారీ చేసిన నోటీసుల దశకు చేరింది.
Bihar: బిహార్లో ట్రంప్ నివాసం! ..అమెరికా అధ్యక్షుడి పేరుతో నివాస ధృవీకరణ పత్రం
బిహార్ రాష్ట్రంలోని సమస్తీపుర్ జిల్లాలో ఒక ఆసక్తికరమైన ఘటన చోటుచేసుకుంది.
P Chidambaram: తమిళనాడులో ఓటర్ల పెరుగుదల ఆందోళనకరం.. చిదంబరం తీవ్ర వ్యాఖ్యలు
బిహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) నేపథ్యంలో ఎన్నికల సంఘం (Election Commission) చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ రాజకీయ వాతావరణాన్ని హీటెక్కించింది.
Dogesh: మరో కుక్కకు నివాస ధృవీకరణ పత్రం జారీ.. దరఖాస్తు చేసిన వ్యక్తిపై కేసు నమోదు
ఇటీవల బిహార్లో ఓ కుక్కకు 'డాగ్ బాబు' అనే పేరుతో అధికారులు నివాస ధ్రువీకరణ పత్రాన్ని జారీ చేసిన ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
Bihar: బీహార్లో కుక్కకు నివాస ధ్రువీకరణ పత్రం! రాజకీయ దుమారం రేపిన ఘటన
బిహార్లో అధికారులు ఒక శునకానికి రెసిడెన్స్ సర్టిఫికేట్ జారీ చేసిన ఘటన తీవ్ర రాజకీయ దుమారానికి దారి తీసింది.
Chirag Paswan: బిహార్లో నేరాల పెరుగుదల.. నీతీశ్కు మద్దతిచ్చినందుకు పశ్చాత్తాపం!
బిహార్ రాజకీయాల్లో ఎన్నికల ముందే ఊహించని మలుపులు చోటుచేసుకుంటున్నాయి.
Patna Hospital: పాట్నా ఆసుపత్రిలోకి పిస్తోళ్లతో ఎంట్రీ ఇచ్చిన ఐదుగురు వ్యక్తులు.. మర్డర్ నిందితుడిని షూట్ చేసిన ప్రత్యర్థులు
బిహార్లోని పాట్నానగరంలో ఉన్న పారస్ హెచ్ఎంఆర్ఐ ఆస్పత్రిలో దారుణ ఘటన జరిగింది.
Nitish Kumar: బిహార్ సీఎం కీలక ప్రకటన .. వచ్చే ఐదేళ్లలో కోటి ఉద్యోగాలు కల్పిస్తాం
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మరోసారి అధికారంలోకి రావాలని యత్నిస్తున్న ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ కీలక ప్రకటన చేశారు.
Election Commission: దేశవ్యాప్తంగా ఓటరు జాబితా సమగ్ర సవరణకు ఈసీ సన్నద్ధం?
బిహార్లో ఓటర్ల జాబితాలపై చేపట్టిన ప్రత్యేక సమగ్ర సవరణ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు సమర్థించిన నేపథ్యంలో, ఇప్పుడు అదే తరహాలో దేశవ్యాప్తంగా ఓటరు జాబితాల పరిశుద్ధీకరణకు ఎన్నికల సంఘం రంగంలోకి దిగనుంది.
Bihar: బిహార్లో ఓటర్ల సర్వే సంచలనం.. బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ దేశస్థుల గుర్తింపు!
బిహార్లో శాసనసభ ఎన్నికలు సమీపిస్తుండగా, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.
Tej Pratap Yadav: లాలుకు షాక్ ఇచ్చిన తేజ్ ప్రతాప్.. కొత్త పార్టీ దిశగా అడుగులేస్తున్న కొడుకు!
బిహార్ రాజకీయాలు వేడెక్కిస్తున్నాయి. ఆర్జేడీ (RJD) నుంచి బహిష్కరణకు గురైన మాజీ మంత్రి, ఎమ్మెల్యే తేజ్ ప్రతాప్ యాదవ్ ఇప్పుడు తనదైన దారిలో ముందుకెళ్తున్నారు.
Bihar: బీహార్ ఓటర్ల జాబితాలను సవరించాలన్న నిర్ణయం..ప్రతిపక్షాల నిరసన
ఓటర్ల జాబితా సవరణపై కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన చర్యలతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త కార్మిక నియమావళి వ్యతిరేకంగా బిహార్లో నిరసనలు ఉధృతంగా జరుగుతున్నాయి.
Bihar: 'బ్రాహ్మణలంటే నాకు ఇష్టం లేదు': వ్యక్తిని కొట్టి.. బలవంతంగా ఉమ్ము నాకించిన పోలీస్ అధికారి
బిహార్ రాష్ట్రం షేక్పురా జిల్లాలో ఓ పోలీస్ అధికారి క్రూరంగా ప్రవర్తించిన ఘటన అందరినీ షాక్కు గురిచేసింది.
Rs.100 crores road: రూ.100 కోట్లు ఖర్చు చేసి రోడ్డు.. కానీ రోడ్డుకి మధ్యలో చెట్లు వదిలేశారు!
బిహార్ రాష్ట్రంలోని పట్నా-గయా ప్రధాన రహదారిపై ఉన్న జహానాబాద్లో తాజాగా సుమారు 7.48 కిలోమీటర్ల పొడవులో కొత్త రోడ్డు నిర్మించారు.
Tejaswi Yadav: వేదికపై తేజస్వివైపు దూసుకువచ్చిన డ్రోన్
ఆర్జేడీ నేత,బిహార్ మాజీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ ఒక ప్రమాదకర పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నారు.
Bihar Elections: రెండు లేదా మూడు దశల్లో బీహార్ ఎన్నికలు..?
ఈ ఏడాది (2025) బిహార్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల సంఘం ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టింది.
Tejashwi Yadav: తండ్రైన తేజస్వి యాదవ్.. మగ బిడ్డకు జన్మనిచ్చిన రాచెల్ గోడిన్హో
బిహార్ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ మళ్లీ తండ్రయ్యారు.
Ritlal Yadav: బీహార్లో దోపిడీ కేసు,ఫోర్జరీ కేసు.. దానాపూర్ కోర్టులో లొంగిపోయిన ఆర్జేడీ ఎమ్మెల్యే
బిహార్ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన ఆర్జేడీకి చెందిన ఎమ్మెల్యే రిత్లాల్ యాదవ్ (Ritlal Yadav) దానాపూర్ కోర్టులో లొంగిపోయారు.
Bihar: బిహార్లో ప్రకృతి బీభత్సం.. వడగళ్ల వానతో పాటు పిడుగుపాటుకు 13 మంది మృతి
బిహార్ మరోసారి ప్రకృతి కోపానికి గురైంది. బుధవారం తెల్లవారుజామున వచ్చిన ఉధృతమైన ఈదురు గాలులు, వడగళ్ల వాన రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి.
Bihar: బిహార్ మాజీ సీఎం,కేంద్రమంత్రి జితన్రామ్ మాంఝీ మనవరాలి హత్య
బిహార్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి అయిన జితన్ రామ్ మాంఝీ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది
Nityanand Rai: నీటి విషయంలో గొడవ.. కేంద్ర మంత్రి నిత్యానంద్ రాయ్ మేనల్లుడు హత్య..
కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ కుటుంబంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Bomb Attack: బీహార్లో స్కూల్పై బాంబు దాడి.. సీసీ కెమెరాల్లో రికార్డ్!
బిహార్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ప్రైవేట్ పాఠశాలపై రాళ్లు, బాంబులతో దాడి చేశారు.
Bihar: ఎన్నికలకు ముందు..బీహార్ లో క్యాబినెట్ విస్తరణ.. ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణం
బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు.కొత్తగా ఏడు బీజేపీ ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు.
Nishant Kumar: పాలిటిక్స్లోకి నిషాంత్ కుమార్..? తేజస్వి యాదవ్ ఏమన్నారంటే!
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కుమారుడు నిషాంత్ కుమార్ రాజకీయాల్లోకి రావాలని భావిస్తే, అది సంతోషకరమని ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అన్నారు.
Student Shot Dead: పరీక్షలో చీటింగ్..రెండు వర్గాల మధ్య వివాదం..టెన్త్ విద్యార్థి కాల్చివేత
పదో తరగతి పరీక్షల్లో జరిగిన చీటింగ్ ఆరోపణలు విద్యార్థుల మధ్య ఉద్రిక్తతలకు దారితీశాయి.
Explained: ఢిల్లీలో భూకంపం.. ఆ సమయంలో 'బూమ్' శబ్దం ఎందుకొచ్చింది..?
దేశ రాజధాని దిల్లీ,పరిసర ప్రాంతాల్లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు.
Earthquake: బీహార్లోనూ భూప్రకంపనలు.. భయాందోళనలో ప్రజలు
ఉత్తరాదిన వరుస భూకంపాలు సంభవించాయి. సోమవారం తెల్లవారుజామున దిల్లీ, పరిసర ప్రాంతాల్లో ప్రకంపనలు సంభవించాయి.
Bihar: 225+ సీట్లు టార్గెట్.. బీహార్లో విజయానికి బీజేపీ మాస్టర్ ప్లాన్!
బీజేపీ వరుస విజయాలతో మంచి జోష్లో ఉంది. హర్యానా, మహారాష్ట్ర, దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ భారీ విజయం సాధించింది.
Union Budget 2025: బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు.. బడ్జెట్లో ఆర్థిక వరాలు కురిశాయి.
కేంద్రంలో ఎన్డీయే కూటమి మూడోసారి అధికారంలోకి వచ్చిన అనంతరం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తిస్థాయి తొలి బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
Prashant Kishor: ప్రశాంత్ కిషోర్ నిరాహార దీక్ష భగ్నం.. బలవంతంగా ఎయిమ్స్కు తరలింపు
బిహార్ పబ్లిక్ సర్వీసెస్ పరీక్షను రద్దు చేయాలనే డిమాండ్తో ప్రశాంత్ కిషోర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు.
Revanth Reddy: దేశానికే ఆదర్శంగా తెలంగాణ.. 55,143 ఉద్యోగాలు భర్తీ
బిహార్ రాష్ట్రం నుంచి అత్యధిక మంది ఐఏఎస్లు వస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజాభవన్లో నిర్వహించిన 'రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం' కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
Bihar: రైల్వే ట్రాక్పై పబ్జి … బిహార్లో ముగ్గురు యువకుల దుర్మరణం
బిహార్ రాష్ట్రంలో జరిగిన ఓ దుర్ఘటనలో, రైలు పట్టాలపై కూర్చొని పబ్జీ ఆడుతున్న ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు.
Bihar: రాంగ్ షాట్.. బ్యాడ్మింటన్ ఆటగాళ్లను చితక్కొట్టిన అదనపు కలెక్టర్
బిహార్ రాష్ట్రంలోని మాధేపురా జిల్లా అదనపు కలెక్టర్ శిశిర్ కుమార్ మిశ్రా, బ్యాడ్మింటన్ ఆట ఆడేందుకు నిరాకరించిన ఆటగాళ్లపై శారీరక దాడి చేసిన ఘటన వివాదానికి కారణమైంది.
Prashant Kishor: అది ఒక విఫల రాష్ట్రం.. బీహార్ పై తీవ్ర ఆరోపణలు చేసిన జన్ సూరజ్ పార్టీ చీఫ్..
జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ బిహార్ అభివృద్ధి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం.. మహాకూటమికి బిగ్ షాక్
బిహార్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఎన్డీఏ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఎన్డీఏ అభ్యర్థులు బెలగంజ్, ఇమామ్గంజ్, రామ్గఢ్, తరారీ నియోజకవర్గాల్లో విజయం సాధించి మహాకూటమి (ఇండియా కూటమి) ప్రభావాన్ని చూపలేకపోయింది.
Shambhavi Choudhary:బాలికల విద్య కోసం ఐదేళ్ల జీతం.. ఉదారత చాటుకున్న బీహార్ ఎంపీ
బిహార్లోని లోక్సభ సభ్యురాలు శాంభవి చౌదరి, తన ఐదేళ్ల పదవీకాలంలో వచ్చే మొత్తం జీతాన్ని బాలికల విద్య కోసం విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
PM Modi: రాబోయే ఐదేళ్లలో మరో 75 వేల మెడికల్ సీట్లు: ప్రధాని మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా వైద్య విద్య అందుబాటులోకి రానుందని తెలిపారు.
Railway Worker : బరౌనీ రైల్వే జంక్షన్లో విషాదం.. ఇంజిన్, కోచ్ మధ్య చిక్కుకొని కార్మికుడి మృతి
బిహార్లోని బరౌనీ రైల్వే జంక్షన్లోని ప్లాట్ఫామ్ నంబర్ 5లో దారుణ ఘటన చోటుచేసుకుంది.
Firing At Durga Puja Pandal: బీహార్లో దుర్గా పూజా మండపం వద్ద కాల్పులు.. నలుగురికి గాయాలు
దుర్గా పూజా వేడుకల సందర్భంగా బిహార్ రాష్ట్రంలోని భోజ్పూర్ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
Nitish Kumar: నితీష్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్.. వేడెక్కిన బీహర్ రాజకీయాలు
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Prashant Kishor: కొత్త పార్టీని ప్రకటించిన ప్రశాంత్ కిశోర్.. 'జన్ సురాజ్ పార్టీ'గా నామకరణం
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తాజాగా తన కొత్త రాజకీయ పార్టీని బుధవారం అధికారికంగా ప్రకటించారు. 'జన్ సురాజ్ పార్టీ' (Jan Suraj Party) అనే పేరుతో నూతన పార్టీని ఏర్పాటు చేశారు.
Bihar:వరద నీటిలో ఐఏఎఫ్ చాపర్ హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్.. ఎందుకంటే?
బిహార్లో వరద బాధితులకు సహాయం చేస్తుండగా ఐఏఎఫ్ చాపర్ హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది.
Bihar: బీహార్లో దారుణం.. నవాడాలో 25 ఇళ్లకు నిప్పు పెట్టిన దుండగులు
బిహార్లో ఘోర ఘటన జరిగింది. నవాడా పట్టణం ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కృష్ణానగర్లో దాదాపు 20-25 ఇళ్లను గుర్తుతెలియని దుండగులు దహనం చేశారు.
Bihar: దారుణం.. కదులుతున్న కారులో బాలికపై సామూహిక అత్యాచారం
బిహార్లోని సహర్షా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కదులుతున్న కారులో ఓ బాలికపై ముగ్గురు వ్యక్తులు తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులపై స్పందించారు.
Bihar : పట్టాలు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన రైలు ఇంజిన్.. ప్రమాదం నుంచి బయటపడ్డ రైతులు
బిహార్లో గయా సమీపంలో భారీ రైలు ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు ఇంజన్ పట్టాలు తప్పిన ఘటన శుక్రవారం సాయంత్రం గయా-కోడెర్మా రైల్వే సెక్షన్లోని కొల్హానా హాల్ట్ వద్ద జరిగింది.
Bihar:బక్సర్ సమీపంలో పట్టాలు తప్పిన మగద్ ఎక్స్ప్రెస్.. రెండుగా విడిపోయిన న్యూఢిల్లీ - పాట్నా రైలు
బిహార్ లో, బక్సర్ సమీపంలో రైలు ప్రమాదం కలకలం సృష్టించింది. దిల్లీ నుంచి ఇస్లాంపూర్ వైపు ప్రయాణిస్తున్న మగధ్ ఎక్స్ప్రెస్ రైలు, ట్వినిగంజ్,రఘునాథ్పుర్ రైల్వే స్టేషన్ల మధ్య రెండు భాగాలుగా విడిపోయింది.
Bihar: పిల్లల మధ్యాహ్న భోజనంలో చనిపోయిన బల్లి.. పాఠశాలలో గందరగోళం
బిహార్ రాష్ట్రం కిషన్గంజ్లోని ఒక పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో బల్లి కనిపించడంతో పాఠశాలలో భారీ గందరగోళం ఏర్పడింది.
Nitish Kumar: నితీశ్ ఎన్నికను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన హైకోర్టు
బిహార్ సీఎం నితీశ్ కుమార్ను జనతాదళ్ (యునైటెడ్) అధ్యక్షుడిగా ఎన్నుకోవడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే.
Bihar: బిహార్లో ఆర్జేడీ నేత పంకజ్ రాజ్ దారుణ హత్య
బిహార్ వైశాలి జిల్లా హాజీపూర్ స్థానిక కౌన్సిలర్, రాష్ట్రీయ జనతాదళ్ (RJD) సభ్యుడు పంకజ్ రాయ్ మంగళవారం దారుణ హత్యకు గురయ్యారు.
Bihar: జెహనాబాద్లోని సిద్ధనాథ్ ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి, 9 మందికి గాయాలు
బిహార్లోని జెహనాబాద్ జిల్లా మఖ్దుంపూర్లోని బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం పెను ప్రమాదం జరిగింది.
Bihar: కదులుతున్న రైలుపై రాళ్లు విసిరిన యువకుడు.. పగిలిన ప్రయాణికుడి ముక్కు
కదులుతున్న రైలుపై యువకుడు రాళ్లు రువ్విన ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనలో ఓ ప్రయాణికుడికి గాయాలయ్యాయి.
Bihar : సీఎం కార్యాలయలానికి బాంబ్ బెదిరింపు.. కేసు నమోదు
బిహార్ సీఎం కార్యాలయానికి బాంబు బెదిరింపు మెయిల్స్ రావడం కలకలం రేపుతోంది.
Bihar: బీహార్ రిజర్వేషన్ చట్టాన్ని రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
బిహార్లో కుల రిజర్వేషన్ల పరిమితిని 65 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఎత్తివేసేందుకు ప్రస్తుతం సుప్రీంకోర్టు నిరాకరించింది.