సోషల్ మీడియా: వార్తలు

ప్రపంచవ్యాప్తంగా నిలిచిపోయిన Facebook-Instagram సర్వర్లు 

మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ (Facebook-Instagram Services) సేవలు మంగళవారం రాత్రి నిలిచిపోయాయి.

Hyderabad: ఆర్టీసీ బస్సులో ప్రీ-వెడ్డింగ్ షూట్.. మండిపడుతున్న నెటిజన్లు ( వీడియో)

పెళ్లి ముందు 'ప్రీవెడ్డింగ్ షూట్' షూట్ అనేది ట్రేండ్‌గా మారిపోయింది.

PM Modi: అయోధ్య రాముడిపై పాటలు, కవితలు రాస్తే.. షేర్ చేయండి: ప్రధాని మోదీ 

అయోధ్యలోని రామ మందిరంలో జనవరి 22న శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరగనుంది. దీంతో దేశవ్యాప్తంగా అయోధ్య రాముడి ఫీవర్ నెలకొంది.

27 Dec 2023

రుణం

Fraud loan app ads: మోసపూరిత లోన్ యాప్ యాడ్స్‌ను తొలగించండి..కేంద్రం ఆదేశం 

Fraud loan app ads: ఆన్‌లైన్ మోసాల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

20 Dec 2023

అమెరికా

Dangerous Stunt: డేంజరస్ స్టంట్.. కారు పల్టీ కొట్టి ఐదుగురికి తీవ్రగాయాలు 

సోషల్ మీడియా యుగంలో బైక్‌లు, కార్లతో స్టంట్లు చేయడం సర్వసాధారం.

Deepfake: డీప్‌ఫేక్ వీడియోల కట్టడికి సోషల్ మీడియా సంస్థలతో కేంద్రం సమావేశం 

డీప్‌ఫేక్‌లకు సంబంధించిన సమస్యను పరిష్కారం కేంద్రం కీలక చర్యలు చేపట్టింది.

28 Nov 2023

దిల్లీ

BharatPe: 'భారత్ పే'కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్‌లు.. అష్నీర్ గ్రోవర్‌కు జరిమానా 

సోషల్ మీడియాలో తరచూ వార్తల్లో నిలిచే భారత్ పే(BharatPe) మాజీ ఎండీ అష్నీర్ గ్రోవర్‌కు దిల్లీ హైకోర్టు షాకిచ్చింది.

World Television Day 2023: భారతదేశంలోకి టీవీ ఎప్పుడు వచ్చిందో తెలుసా.. మొదటగా ఆ ప్రాంతంలోకి!

టీవీ ఓ ప్రసార మాధ్యమంగా వచ్చి ఇప్పుడు ప్రతి ఇంట్లో ఓ భాగం అయిపోయింది.

10 Nov 2023

ఆహారం

Fried Rice Syndrome : సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న 'ఫ్రైడ్ రైస్ సిండ్రోమ్'.. ఇది చాలా డేంజర్ బ్రో

మిగిలిన ఆహార పదార్థాలను మళ్లీ వేడి చేసి తింటే చాలా రోగాలొస్తాయని అందరికి తెలిసిందే.

Rashmika deepfake video: రష్మిక డీప్‌ఫేక్ వీడియోపై స్పందించిన నాగ చైతన్య, మృణాల్ ఠాకూర్ 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రష్మిక మందన్న డీప్‌ఫేక్ వీడియోపై సినీ ప్రముఖలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Rashmika deepfake: డీప్‌ఫేక్ వీడియోపై రష్మిక మందన్న ఆవేదన  

రష్మిక మందన్న ఫేక్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది. ఈ వీడియోలో పొట్టి బట్టలు, కొంచెం అసహ్యంగా కనిపించే వస్త్రాధారణలో రష్మిక ఉన్నట్లు కనిపిస్తుంది.

మీ వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్నారా? ఆ అలవాటును ఇలా మానుకోండి 

సోషల్ మీడియాలో కానీ, బయట ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు మీ గురించి ఎక్కువగా చెబుతున్నారా? మీ వ్యక్తిగత విషయాలను ఎక్కువగా పంచుకుంటున్నారా?

స్మార్ట్ ఫోన్ కొనుక్కునేందుకు కుమారుడిని అమ్ముకున్న తల్లిదండ్రులు

ఖరీదైన స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలని ఆరాటపడ్డ ఆ తల్లిదండ్రులకు అమ్ముకునేందుకు ఏం దొరక్క చివరకు కన్నబిడ్డనే అమ్ముకున్నారు. ఈ సంఘటన పశ్చిమబెంగాల్‌లో చోటు చేసుకుంది.

ట్విట్టర్ లోగో నుంచి పక్షి బొమ్మ ఔట్; కొత్త డిజైన్‌పై మస్క్ ఫోకస్

ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ ఆదివారం సంచలన ప్రకటన చేసారు. తర్వలోనే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ట్విట్టర్ బర్డ్ లోగోను తొలగిస్తుందని ప్రకటించారు.

మధ్యప్రదేశ్‌లో మరో దారుణం, ఓ వ్యక్తిని బట్టలు విప్పి, పైపులతో కొట్టారు

కొద్ది రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో గిరిజన కూలీపై ఓ వ్యక్తి మూత్ర విసర్జన ఘటన మరువముందే రాష్ట్రంలో మరో దారణం జరిగింది.

భారత్‌లో మే నెలలో 27% ఫిర్యాదులపై చర్యలు తీసుకున్న ఫేస్‌బుక్; నివేదిక వెల్లడి

సోషల్ మీడియా దిగ్గజం మెటా, ఫేస్‌ బుక్ భారతీయ వినియోగదారుల నుంచి మే నెలలో వచ్చిన ఫిర్యాదులలో కేవలం 27 శాతంపై మాత్రమే చర్యలు తీసుకున్నట్లు కంపెనీ ఇండియా తన నెలవారీ రిపోర్డులో వెల్లడించింది.

ఎస్‌ఐ ఇంట్లో గుట్టలుగా కరెన్సీ కట్టలు.. సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో పెట్టిన భార్య పిల్లలు

ఓ సెల్ఫీ ఫొటో పోలీస్ అధికారిని కష్టాలపాలు చేసింది. రూ. 14 లక్షల నోట్ల కట్టలను కుప్పలుగా పోసిన ఓ ఎస్సై భార్య,పిల్లలు వాటితో సెల్ఫీదిగారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో చోటు చేసుకుంది.

భారతీయ రైల్వే 'షవర్ సౌకర్యం'; ఏసీ కోచ్‌ పైకప్పు లీక్ కావడంపై నెటిజన్లు ఫైర్

ప్యాసింజర్ రైలు కోచ్ పైకప్పు నుంచి నీరు కారుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

17 Jun 2023

అమెరికా

15 ఏళ్ల సీఈఓను బ్యాన్ చేసిన లింక్డ్‌ఇన్, కారణం ఇదే

15ఏళ్ల వయసులోనే అమెరికాలో ఓ స్టార్టప్‌కి సీఈఓగా వ్యవహరిస్తున్న ఎరిక్ ఝూను ప్రముఖ వ్యాపార నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ నిషేదించింది.

స్విగ్గీ డెలివరీ బాయ్‌గా మారిన ఇంజనీర్‌కు లింక్డ్‌ఇన్‌లో పోటెత్తిన ఉద్యోగాలు 

ప్రముఖ ఉపాధి-కేంద్రీకృత సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ లింక్డ్‌ఇన్ ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది విద్యావంతులను ఒకే వేదికపైకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలను పొందుతున్నారు.

ఔరంగజేబును కీర్తిస్తూ సోషల్ మీడియా పోస్ట్; కొల్హాపూర్‌లో నిరసనలు; పోలీసుల లాఠీ‌ఛార్జ్ 

మొఘల్ చక్రవర్తి ఔరంగజేబును కీర్తిస్తూ, మరాఠా జాతీయ చిహ్నాన్ని అగౌరవపరిచేలా సోషల్ మీడియా చేసిన పోస్ట్ మహారాష్ట్రలోని కొల్హాపూర్‌లో నిరసనలకు దారితీసింది.

5 శాతం మంది ఉద్యోగులకు తొలగించిన రెడ్డిట్ 

అమెరికా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన రెడ్డిట్ తన కంపెనీలో 5 శాతం మంది లేదా 90మంది ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టినట్లు ప్రకటించింది.

రెజ్లర్ల నిరసనలో ఖాప్ నేతల మధ్య  వాగ్యుద్ధం; వీడియో వైరల్ 

అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్ల నిరసనపై తదుపరి కార్యచరణను చర్చించడానికి హర్యానాలో శుక్రవారం సమావేశమైన "ఖాప్ పంచాయితీ" సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది.

వీధి వ్యాపారీ ముఖంలో చిరునవ్వు తెప్పించిన కళాకారుడు: వీడియో వైరల్ 

కొన్నిసార్లు జరిగే చిన్న ఘటనలు మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. జీవితాన్ని బీజీగా గడుపుతున్న సమయంలో కొన్ని చిత్రాలను చూసినప్పుడు మనసుకు ఆనందం కలుగుతుంది.

ట్విట్టర్ కొత్త సీఈఓగా 'లిండా యక్కరినో'; సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం 

ట్విట్టర్‌కు కొత్త సీఈఓను ఎంపిక చేసినట్లు అధినేత ఎలోన్ మస్క్ ప్రకటించారు. అయితే కొత్త సీఈఓ ఎవరనే దానిపై అనేక ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.

తల్లి తోకతో బుల్లి చిరుత హల్ చల్; వీడియో వైరల్

సోషల్ మీడియాలో బుధవారం నుంచి ఒక విడియో తెగ వైరల్ అవుతోంది.

'బ్లూ టిక్‌'పై అమితాబ్ బచ్చన్ ఫన్నీ ట్వీట్; సోషల్ మీడియాలో వైరల్ 

సబ్‌స్క్రిప్షన్ చెల్లించిన ప్రముఖల ఖాతాల నుంచి 'బ్లూ టిక్'ను ట్విట్టర్ తొలగించిన విషయం తెలిసిందే.

Koo: 30శాతం మంది ఉద్యోగులను తొలగించిన దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'కూ' 

ట్విట్టర్‌కు పోటీగా భారత్‌లో పురుడుపోసుకున్న దేశీయ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ కూ(Koo) తాజాగా 200 మంది ఉద్యోగులను తొలగించింది.

సురక్షితమైన సోషల్ మీడియా అనుభవం కోసం కొత్త ఫీచర్లను ప్రకటించిన కూ

వినియోగదారులకు సురక్షితమైన సోషల్ మీడియా అనుభవాన్ని అందించాలనే లక్ష్యంతో, భారతదేశంలో ట్విటర్‌కు గట్టి పోటీనిస్తున్న కూ కొత్త ఫీచర్‌లను ప్రవేశపెట్టింది.

డీ సెంట్రలైజ్డ్ సామాజిక యాప్‌లపై ఆసక్తి చూపుతున్న బిలియనీర్లు

''డీ సెంట్రలైజ్డ్ సోషల్ నెట్‌వర్క్' సోషల్ మీడియా బిలియనీర్లను ఆకట్టుకుంటుంది. ఈ లిస్ట్ లో జాక్ డోర్సే, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. ఇటువంటి సామాజిక నెట్‌వర్క్‌లు కొత్త కాదు. ఇటువంటి మొదటి సామాజిక నెట్‌వర్క్‌ డయాస్పోరా, 2010లో ప్రారంభమైంది.