రెజ్లింగ్: వార్తలు
Wrestler Shot Dead: శివరాత్రి జాతరలో దారుణం.. రెజ్లర్ను కాల్చిచంపిన దుండగులు
శివరాత్రి సందర్భంగా నిర్వహించిన జాతరలో రెజ్లింగ్ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లిన ఓ రెజ్లర్ దారుణ హత్యకు గురయ్యాడు.
Bajrang Punia: చిక్కుల్లో రెజ్లర్ బజరంజ్ పూనియా.. 4 ఏళ్ల నిషేధం విధించిన NADA
భారత ప్రముఖ రెజ్లర్ బజరంగ్ పునియాపై నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) కఠిన చర్యలు తీసుకుంది.
Vinesh Phogat: ఇచ్చిన మాట ప్రకారం వినేశ్ ఫోగాట్కు గోల్డ్ మెడల్
పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వదేశానికి తిరిగొచ్చింది. ఈ క్రమంలో ఆమెకు దిల్లీ ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం లభించింది.
Vinesh Phogat: పారిస్ నుంచి స్వదేశానికి వినేష్ ఫోగాట్.. భావోద్వేగానికి గురైన భారత రెజ్లర్
పారిస్ నుంచి భారత్ స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగాట్ స్వదేశానికి చేరుకుంది.
Vinesh Phogat: రెజ్లర్ వినేష్ ఫోగట్కు నిరాశ.. అప్పీల్ డిస్మస్
భారత స్టార్ రెజ్లర్ వినేష్ ఫోగట్కు బిగ్ షాక్ తగిలింది.
Antim Panghal : భారత రెజ్లర్పై మూడేళ్లు నిషేదం
భారత యువ రెజ్లర్ అంతిమ్ పంఘాల్కు భారత ఒలింపిక్ అసోసియేషన్ బిగ్ షాక్ ఇచ్చింది.
Vinesh Phogat Retirement: నా పై రెజ్లింగ్ గెలిచింది ..నేను ఓడిపోయా: రెజ్లింగ్కు వినేశ్ ఫొగాట్ గుడ్బై
భారత రెజ్లర్ వినేష్ ఫోగట్ రెజ్లింగ్కు రిటైర్మెంట్ ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్లో ఆమె 50 కిలోల విభాగంలో ఫైనల్స్కు చేరుకుంది.
Vinesh Phogat: వినేష్ ఫొగాట్పై ఒలింపిక్ సంఘం అనర్హత వేటు.. రెజ్లింగ్లో బరువుకు సంబంధించిన నియమాలు ఏమిటి?
పారిస్ ఒలింపిక్స్లో భారత్కు భారీ షాక్ తగిలింది. అధిక బరువు కారణంగా స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్పై అనర్హత వేటు పడింది.
Paris Olympics 2024:రెజ్లింగ్ మ్యాచ్లో ప్రపంచ నంబర్-1 రెజ్లర్ను ఓడించిన వినేష్ ఫోగట్
పారిస్ ఒలింపిక్స్ 2024లో మంగళవారం రెజ్లింగ్లో భారత్కు శుభారంభం లభించింది.
Vinesh Phogat: స్పానిష్ గ్రాండ్ప్రీ స్వర్ణం గెలుచుకున్న వినేష్ ఫోగట్
పారిస్ ఒలింపిక్స్ 2024 కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఆటగాళ్లంతా ఒలింపిక్స్కు సిద్ధమవుతున్నారు.
Wrestlets Protest : బజరంగ్, సాక్షి మాలిక్, వినేష్లకు వ్యతిరేకంగా వందలాది మంది రెజ్లర్ల నిరసన
భారతీయ రెజ్లింగ్లో కొనసాగుతున్న సంక్షోభం కొత్త టర్న్ తీసుకుంది.
Wrestler Vinesh Phogat : ఖేల్ రత్న,అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేసిన రెజ్లర్ వినేష్ ఫోగట్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గొడవకు నిరసనగా ఒలింపియన్, రెజ్లర్ వినేష్ ఫోగట్(Vinesh Phogat) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
Sakshi Malik : రిటైర్మెంట్ ప్రకటించాను కానీ.. సాక్షి మాలిక్
కొత్తగా ఎన్నికైన భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) ను భారత క్రీడా మంత్రిత్వ శాఖ రద్దు చేయడాన్ని రెజ్లర్లు స్వాగతిస్తున్నారు.
Sakshi Malik: కుస్తీకి వీడ్కోలు.. కన్నీటి పర్యంతమైన సాక్షి మాలిక్
భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) కొత్త అధ్యక్షుడి కోసం నిర్వహించిన ఎన్నికల్లో ఎంపీ బ్రిబ్ భూషణ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ గెలుపొందారు.
Wrestler: ఇదే నా చివరి వీడియో అంటూ మహిళా రెజ్లర్ కన్నీళ్లు
జాతీయ స్థాయి మహిళా రెజ్లర్ రౌనక్ గులియా దంపతులు మోసం చేశారంటూ తిహాడ్ జైలు అధికారి దీపక్ శర్మ ఇటీవల వారిపై కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయల్స్కు వచ్చేయ్.. బజరంగ్ పూనియాను సాయ్ లేఖ
భారత క్రీడా ప్రాధికార సంస్థ (Sports Authority of India) సాయ్ నుండి ఒలింపిక్ పతక విజేత రెజ్లర్ బజరంగ్ పూనియాకు లేఖ వచ్చింది.
వినేశ్ ఫోగాట్ సంచలన నిర్ణయం.. ఆసియా క్రీడలకు దూరమంటూ ట్వీట్
ఆసియా క్రీడల్లో మరో కీలక పరిమాణం చోటు చేసుకుంది. ఆసియా క్రీడలకు రెజ్లర్ వినేశ్ ఫోగాట్కు మినహాయింపు ఇవ్వడంపై విమర్శలు వెలువెత్తాయి.
వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్స్ షిప్స్కు 25, 26న ట్రయిల్స్.. ఈసారీ ఎవ్వరికి మినహాయింపు లేదు
వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్ షిప్స్లో పాల్గొనే ఇండియా రెజ్లర్లను ఎంపిక చేయడానికి ఈ నెల 25, 26న పాటియాలలో ట్రయల్స్ ను నిర్వహించనున్నారు.
బ్రిజ్ భూషణ్ దేశం వదిలి వెళ్లకూడదు..లైగింక వేధింపుల కేసులో బెయిల్ మంజూరు
రెజ్లర్ల లైంగిక వేధింపుల కేసులో రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఊరట లభించింది. దిల్లీ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేస్తు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
Asian Games: వినేశ్, పునియాకు ట్రయల్స్ నుంచి మినహాయించడంపై విమర్శలు
ఆసియా క్రీడల్లో బజ్రంగ్ పునియా, వినేశ్ ఫోగాట్ కు నేరుగా ప్రవేశం కల్పించడంపై ప్రస్తుతం వివాదం రాజుకుంది. ట్రయిల్స్ నుంచి వీరిద్దరిని మినహాయింపు కల్పించడంపై డబ్ల్యూఎఫ్ఐ, అడ్హక్ కమిటీ చేసిన ప్రకటన మరింత గొడవకు దారి తీసింది.
వినేశ్ ఫొగాట్కు NADA నోటీసులు!
భారత అగ్రశేణీ రెజ్లర్ వినేశ్ ఫోగాట్కు నేషనల్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (NADA) నోటీసులు జారీ చేసింది. డోపింగ్ నిరోధక నిబంధనలను పాటించడంలో ఆమె విఫలమైనందుకు ఆమెకు నోటీసులు జారీ చేసినట్లు పేర్కొంది. దీనిపై రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్కు షాక్.. ఈనెల 18న రావాలని దిల్లీ కోర్టు ఆదేశం
భారత రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు కోర్టు షాకిచ్చింది. ఈ మేరకు జులై 18న కోర్టుకు హాజరుకావాలని కోర్టు సమన్లు జారీ చేసింది.
ఇక కోర్టులోనే పోరాటం; ఆందోళన విరమించిన రెజ్లర్లు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన భారత అగ్రశ్రేణి రెజ్లర్లు ఈ వ్యవహారాన్ని ఇక కోర్టులోనే తేల్చుకోవాలని నిర్ణయించారు. ఈ క్రమంలో ఆందోళలను విరమిస్తున్నట్లు ప్రకటించారు.
కాంగ్రెస్ చేతిలో సాక్షి మాలిక్ కీలు బోమ్మ.. బీజేపీ ఎంపీ ఫైర్
భారత స్టార్ రెజ్లర్, ఒలింపిక్ పతాక విజేత సాక్షి మాలిక్ పై మాజీ రెజ్లర్, బీజేపీ ఎంపీ బబితా ఫోగాట్ తీవ్ర ఆరోపణలు చేసింది.
జులై 6న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు.. ఆరోజే ఫలితాలు
ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారత రెజ్లింగ్ సమాఖ్య ఎన్నికలు జులై 6న జరగనున్నాయి. ఈ విషయాన్ని రిటర్నింగ్ అధికారి మహేష్ మిత్తల్ ధ్రువీకరించారు.
రెజ్లర్లు అనుచిత వ్యాఖ్యలు చేయలేదు; కోర్టుకు తెలిపిన దిల్లీ పోలీసులు
రెజ్లర్లు ద్వేషపూరిత ప్రసంగాలకు పాల్పడలేదని శుక్రవారం దిల్లీ పోలీసులు కోర్టుకు తెలిపారు.
Wrestlers Fight: రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్!
భారత రెజ్లర్ల ఉద్యమానికి తాత్కాలిక బ్రేక్ పడింది. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ సింగ్ శరణ్ సింగ్ ను అరెస్టు చేయాలంటూ తలపెట్టిన ఉద్యమానికి రెజ్లర్లు విరామం ప్రకటించారు.
బ్రిజ్ భూషణ్ సింగ్ కేసు కీలక మలుపు; ఆ రెజ్లర్ మైనర్ కాదట
రెజ్లింగ్ ఫెడరేషన్ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై నమోదైన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
క్రీడామంత్రి అనురాగ్ ఠాకూర్ ఎదుట రెజ్లర్లు 5 డిమాండ్లు
భారత రెజ్లింగ్ సమాఖ్యకు ఒక మహిళ నేతృత్వం వహించాలని రెజ్లర్లు డిమాండ్ చేశారు.
రెజ్లర్లను మరోసారి చర్చలకు ఆహ్వానించిన కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలుపుతున్న రెజ్లర్లతో చర్చలు జరిపేందుకు కేంద్రం సుముఖంగా ఉందని కేంద్ర క్రీడామంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు.
యూపీలోని బ్రిజ్ భూషణ్ నివాసానికి దిల్లీ పోలీసులు; 12మంది వాంగ్మూలాల నమోదు
ఉత్తర్ప్రదేశ్ గోండాలోని రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నివాసానికి దిల్లీ పోలీసులు మంగళవారం వెళ్లారు.
రెజర్ల ఆందోళన నుంచి తప్పుకున్న సాక్షి మాలిక్.. రైల్వే విధులకు హాజరు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, అధికార భాజపా ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్పై రెజర్లు గత కొంత కాలంగా నిప్పులు చెరిగే నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రెజ్లర్ల నిరసనలో ఖాప్ నేతల మధ్య వాగ్యుద్ధం; వీడియో వైరల్
అగ్రశ్రేణి భారతీయ రెజ్లర్ల నిరసనపై తదుపరి కార్యచరణను చర్చించడానికి హర్యానాలో శుక్రవారం సమావేశమైన "ఖాప్ పంచాయితీ" సభ్యుల మధ్య వాగ్యుద్ధం జరిగింది.
రెజ్లర్లు పతకాలను గంగానదిలో వేస్తామనడంపై '1983 వరల్డ్ కప్ విజేత' జట్టు ఆందోళన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్టు చేయాలని నిరసన తెలుపుతున్న భారత్ స్టార్ రెజ్లర్లు తమ పతకాలను పవిత్ర గంగానదిలో వేస్తామడంపై '1983ప్రపంచ కప్ విజేత క్రికెట్ జట్టు' సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు.
మహిళా ఎంపీగా కాదు, సాటి మహిళగానే స్పందిస్తున్నా: ప్రీతమ్ ముండే
బ్రిజ్ భూషణ్ వ్యవహారంపై భాజపా నాయకులెవ్వరూ పట్టించుకోకపోయినా ఆ అంశంపై మహారాష్ట్ర భాజపా మహీళా ఎంపీ ప్రీతమ్ ముండే మాత్రం స్పందించారు. మహిళ ఎవరైనా గానీ ఫిర్యాదు చేస్తే ముందుగా ఆ అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని ఆమె సూచించారు.
బ్రిజ్ భూషణ్పై ఎందుకు చర్యలు తీసుకోలేదో ప్రధాని దేశానికి చెప్పాలి: ప్రియాంక గాంధీ
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో అతనిపై ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.
ఇకపై భోజనానికి ఒంటరిగా వెళ్లం.. కలిసికట్టుగానే వెళ్తాం : మహిళా రెజ్లర్లు
లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా రెండు ఎఫ్ఐఆర్ లు నమోదయ్యాయి. ఐపీసీ సెక్షన్లు 354, 34, ఫోక్సో చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం లైంగిక వేధింపులపై పలు కేసులను రిజిస్టర్ చేశారు దిల్లీ పోలీసులు.
రెజ్లర్ల సమస్యలను చెప్పేందుకు రేపు రాష్ట్రపతి, అమిత్ షాను కలవాలని ఖాప్ నేతల నిర్ణయం
ఉత్తర్ప్రదేశ్లోని ముజఫర్నగర్లో రెజ్లర్లకు మద్దతుగా గురువారం నిర్వహించిన ఖాప్ మహా పంచాయతీలో రైతు నాయకుడు రాకేష్ టికాయిత్ ఆధ్వర్యంలో కీలక నిర్ణయం తీసుకున్నారు.
రేపు రెజ్లర్లకు మద్దతుగా యూపీలో రైతు నాయకుల సమావేశం
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్పై చర్యలు తీసుకోవాలని అగ్రశ్రేణి రెజ్లర్లు చేస్తున్న నిరసనలకు మద్దతుగా రైతు నాయకులు గురువారం భారీ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు.
కొత్త పార్లమెంట్ వద్ద నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్లిన రెజ్లర్లపై ఎఫ్ఐఆర్ నమోదు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ను అరెస్ట్ చేయాలంటూ కొత్త పార్లమెంట్ భవనం వద్దకు నిరసన తెలిపేందుకు ర్యాలీగా వెళ్తున్న రెజ్లర్లను దిల్లీ పోలుసులు ఆదివారం అరెస్టు చేసిన విడుదల చేసిన విషయం తెలిసిందే.
కొత్త పార్లమెంట్ వద్ద మహిళా రెజ్లర్ల ప్రదర్శన; దిల్లీలో భద్రత కట్టుదిట్టం
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా జంతర్ మంతర్ వద్ద నిరసన తెలుపుతున్న మహిళా రెజ్లర్లు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం వద్ద మహాపంచాయత్కు పిలుపునిచ్చారు.
మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా దిల్లీలో నిరసన తెలుపుతున్న భారత స్టార్ రెజ్లర్లు మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట మహిళా మహాపంచాయతీ నిర్వహించాలని నిర్ణయించారు.
పునియా, ఫోగట్ నార్కో టెస్ట్ చేయించుకుంటే నేను కూడా రెడీ: ఆర్ఎఫ్ఐ చీఫ్ శరణ్ సింగ్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ నార్కో టెస్టు చేయించకోవాలని రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం కన్నుమూత
WWE మాజీ ప్రపంచ ఛాంపియన్ బిల్లీ గ్రహం(79) కన్నుమూశాడు. మాజీ ప్రో రెజ్లర్ తీవ్ర అనారోగ్యంతో చాలా కాలంగా ఆస్ప్రతిలో చికిత్స తీసుకుంటున్నాడు.
బారికేడ్లను ఛేదించుకొని వచ్చి రెజ్లర్లకు మద్దతు తెలిపిన రైతులు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లకు మద్దతు తెలిపేందుకు రైతులు పంజాబ్, హర్యానా, ఢిల్లీ, ఉత్తర్ప్రదేశ్తో సహా దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చారు.
జంతర్ మంతర్ వద్ద రెజ్లర్ల నిరసనకు రైతు నాయకుల మద్దతు
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ మహిళా అథ్లెట్లను లైంగికంగా వేధిస్తున్నారంటూ, ఆయన్ను అరెస్టు చేయాలంటూ రెజ్లర్లు దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నారు.
దిల్లీ కోర్టును ఆశ్రయించాలని రెజ్లర్లకు సుప్రీంకోర్టు సూచన
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై మహిళా రెజ్లర్లు దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు గురువారం విచారణను ముగించింది. నిరసన తెలుపుతున్న రెజ్లర్లు దిగువ కోర్టును ఆశ్రయించాలని సూచించింది.
మేము నేరస్థులమా? మమ్మల్ని చంపేయండి; అర్దరాత్రి ఉద్రిక్తతపై వినేష్ ఫోగట్ కన్నీటి పర్యంతం
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన చేస్తున్న రెజ్లర్లు బుధవారం అర్థరాత్రి కొందరు పోలీసులు మద్యం మత్తులో తమపై అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు.
మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ తన రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ పదవికి రాజీనామా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నోరువిప్పాలని కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.
రెజ్లర్ల పిటిషన్పై నేడు సుప్రీంకోర్టు విచారణ
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరిపిన పర్యవేక్షక కమిటీ నివేదికను బయటపెట్టాలని స్టార్ రెజ్లర్లు డిమాండ్ చేస్తున్నారు.
ప్రాథమిక దర్యాప్తు తర్వాత బ్రిజ్ భూషణ్ పై కేసు నమోదు చేస్తాం
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని కోరుతూ నాలుగు రోజులగా రెజ్లర్లు ఆందోళన చేస్తున్నారు.
రెజర్ల ఆందోళనపై ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు నోటీసులు
లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకొని, కేసు నమోదు చేయాలని భారత టాప్ రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆదివారం నుంచి ఆందోళన చేస్తున్నారు.
డబ్ల్యూఎఫ్ఐ వివాదం: విచారణ పూర్తయ్యే వరకు బ్రిజ్ భూషణ్ పదవిలో ఉండరు: అనురాగ్ ఠాకూర్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న రెజ్లర్లు తమ ఆందోళనను విరమిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి వరకు రెజ్లర్లతో అనురాగ్ ఠాకూర్ చర్చలు జరిపారు.
అనురాగ్ ఠాకూర్తో భారత రెజ్లర్ల సమావేశం, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి రాజీనామాకు డిమాండ్
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్తోపాటు పలువురు కోచ్ల వేధింపులు తాళలేక ఆందోళనకు దిగిన రెజ్లర్లతో కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ సమావేశమయ్యారు.